query
stringlengths 18
113
| positive
sequencelengths 1
1
| negative
sequencelengths 29
30
| cluster
int64 0
172
|
|---|---|---|---|
వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏమిటి?
|
[
"వేప\nవేప (లాటిన్ Azadirachta indica, syn. Melia azadirachta L., Antelaea azadirachta (L.) Adelb.) చెట్టు మహోగని కుటుంబానికి చెందినది. అజాడిరక్తకు చెందిన రెండు సంతతులలో ఒకటైన వేపకు పుట్టిళ్ళు సమ శీతోష్ణ దేశాలయిన బంగ్లాదేశ్, భారతదేశం, మ్యాన్ మార్, మరియు పాకిస్తాన్. ఇతరదేశాల్లోని పేర్ల విషయానికొస్తే వేపను అజాద్ డిరఖ్త (పర్షియ), డొగొన్ యార్లొ (నైజీరియా), మార్గోస, నీబ్ (అరబిక్), నిమ్ వృక్షము, నింబ (సంస్కృతము), వేపు, వెంపు, బేవు (కన్నడ), వెప్పం (తమిళము), ఆర్య వెప్పు (మలయాళము), భారత లైలాక్ అని పిలుస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో దీనినే మ్వారోబైని (కిస్వాహిలి) అంటారు. దీని అర్థం 'నలభై చెట్టు'. వేప నలభై వివిధ వ్యాధులను నయం చేస్తుందని చెప్తారు."
] |
[
"రుద్రాక్ష\nరుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటాకు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం Elaeocarpus Ganitrus. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు. రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. \nరుద్రుని (శివుడు) అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు లాంటివారు వీటిని ధరిస్తారు. ధరించుట వీలుకాని వారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట కద్దు.",
"దేవదారు\nఈ పత్రి దేవదారు వృక్షానికి చెందినది. ఇది ఎక్కువగా అరణ్యాల్లో పెరుగుతుంది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది. పార్వతీ దేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు ,కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.\nఈ ఆకు ఎలప్పుడు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షం గా పెరుగుతుంది. \nఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Cedrus deodara.\nఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :\nఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.\nఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :\nఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.\nదేవదారు శరీర వేడిని తగ్గిస్తుంది.",
"మారేడు\nభారతదేశంతో పాటుగా ఆసియా దేశాలలో చాలా వరకూ మారేడు చెట్టు పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం మారేడు.",
"మాచిపత్రి\nమాచిపత్రి ఒక రకమైన మందుమొక్క. దీని శాస్త్రీయనామం ఆర్టిమీసియా వల్గారిస్ (Artemesia vulgaris). ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది.మాచీ పత్రి మాఛిపత్రి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రపూజ క్రమములో ఈ ఆకు ఒకట వది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Artemisia.vulgaris.",
"తెల్ల బంగారం చెట్టు\nతెల్ల బంగారం చెట్టును తెలుపు దేవకాంచనం అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం బహీనియా అక్యూమినటా. దేవ కాంచనం చెట్టు వలె కనిపించే ఈ చెట్టు పుష్పాలు తెల్లగా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క పూలు తెల్లగా ఉండుట వలన ఈ చెట్టుకి తెల్ల బంగారం చెట్టు అని పేరు వచ్చింది. ఈ చెట్టు సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ",
"జమ్మి చెట్టు\nశమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ \"Prosopis\") ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ' అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని \"ఆరణి' అని అర్ధం. అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది.",
"బ్లూ బెర్రీ\nబ్లూబెర్రీ చెట్టు అన్ని ఋతువులలో సంవత్సరం పొడవునా పుష్పిస్తూ ఉంటుంది. వీటి వృక్ష శాస్త్రీయ నామం వాక్కీనియం సియానోకోకస్. 10 సెంటీమీటర్ల ఎత్తు నుండి 4 మీటర్ల (13అడుగుల) ఎత్తు పెరిగే ఇవి ఉత్తర అమెరికాలో పెరుగుతాయి. వీటి కాయలు ముదురు నీలం రంగులో వుంటాయి. నేడు బ్లూబెర్రీ సాగు కెనడా, ఐరోపా మరియు ఆసియా ఖండాల్లో కూడా సాగు చేయబడుతోంది. నీలి రంగు బెర్రీ పండ్లుగల Vaccinium ప్రజాతికి చెందిన ఇది Cyanococcus భాగం లోనిది. (క్రాన్ బెర్రీలు మరియు బిల్ బెర్రీలు ఈ జాతికి చెందినవే.) Cyanococcus భాగానికి చెందిన జాతి రకాలు చాలా సాధారణ పండ్లు కలిగి అమ్మకం జరుగుతున్నది. బ్లూ బెర్రీ చెట్టు యొక్క మూలం ఉత్తర అమెరికాకు చెందినది. \nపొద వలె పెరుగే ఈ బ్లూ బెర్రీ చెట్లను వ్యాపార పరంగా సాగుచేస్తున్నారు. 1930వ సంవత్సరం వరకు యూరప్ లో బ్లూబెర్రీ పరిచయం లేదు.",
"ఉమ్మెత్త\nఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Datura metal(Family:Solanaceae).",
"ధూప దామర\nధూప దామర (అగరవత్తుల చెట్టు) అనగా డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae) కుటుంబానికి చెందిన ఒక మొక్క పేరు. దీనిని ఇంగ్లీషులో White Dammar అంటారు. దీని శాస్త్రీయ నామం Vateria indica. భారతదేశంలో అన్ని చోట్ల పెరిగె చెట్టు ఇది. కరకుగా , ముళ్లతో ఉండే ఈ చెట్టు యొక్క కాండం పామ్ వలె పొడవుగా ఉంటుంది.",
"తెల్ల తుమ్మ\nతెల్ల తుమ్మ ఫాబేసి లేదా Mimosaceae కుటుంబానికి చెందిన మధ్య పరిమాణపు చెట్టు. దీని వృక్ష శాస్త్రీయ నామం Acacia leucophloea.\nతెల్ల తుమ్మ చాలా ఎక్కువ ముండ్లు కలిగిన చెట్టు. ఇది 35 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీని మాను (ఛాతి ఎత్తు వద్ద) 100 సెంటీమీటర్ల అడ్డుకొలత వరకు పెరుగుతుంది.\nధృడమైన దీని మాను నుంచి చీలికలుగా అనేక వెడల్పైన శాఖలను కలిగి ఉంటుంది. కొంత దూరం నుంచి ఈ చెట్టును చూసినప్పుడు తెరచిన గొడుగు ఆకారాన్ని పోలి పైన కిరీటం మాదిరి ఆకారంలో ఉంటుంది.\nలేత మరియు వయసుకు వచ్చిన తెల్లతుమ్మ చెట్టు యొక్క బెరడు తెలుపు రంగు నుంచి పాలిపోయిన పసుపు రంగును కలిగి నున్నగా ఉంటుంది. \nముదురిపోయిన తెల్లతుమ్మ చెట్టు యొక్క బెరడు నలుపు రంగులోకి మారుతూ గరుకుగా ఉంటుంది. \nఈ చెట్టు యొక్క ఆకులు ఒక దాని పక్కన ఒకటిగా జంటలుగా ఉంటాయి. రెమ్మకు 4 నుంచి 13 ఆకుల జతలు ఉంటాయి. ప్రతి రెమ్మకొమ్మకు 5 నుంచి 30 రెమ్మ జంటలు ఉంటాయి.",
"మరువము\nమరువము (ఆంగ్లం Marjoram) సువాసనలు చిందే చిన్న మొక్క. వీటిని సువాసన కోసం వివిధ రంగుల పూలతో దండ గుచ్చి ధరించడానికి ఇష్టపడతారు. ఇవి కుండీలలో సుళువుగా పెంచుకోవచ్చును. మరువక పత్రి మరువక వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది. \nఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది. \nఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Cedrus deodar.\nఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :\nఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.\nఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :\nఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.",
"అడవి ఆముదము చెట్టు\nఅడవి ఆముదమును కొండ ఆముదము, నేపాళము అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం Jatropha curcas. ఇది Euphorbiaceae కుటుంబానికి చెందిన చిన్న చెట్టు. జాట్రొఫ కుర్కస్ మొక్క ఒక పుష్పించె జాతి మొక్క.ఇది జముడు కుటుంబానికి చెందినది.\nఈ మొక్క ఎక్కువగా అమెరికన్ ఉష్ణమండలంలో ఎక్కువగా మెక్సికో మరియు మధ్య అమెరికా స్థానికంగా పెరుగుతుంది.ఇది కొన్ని ప్రాంతాల్లో సహజసిద్ధంగా నిలిచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలలో దీనిని అత్యదికంగా సాగు చేస్తారు. \nవిష ప్రభావాన్ని కలిగిన అడవి ఆముదము చెట్టు సంవత్సరాల తరబడి జీవిస్తుంది. ఈ చెట్టు సుమారు 5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. తినడానికి పనికిరాని ఈ అడవి ఆముదము చెట్లను తోటలలో మరియు పొలాలలో జంతువుల నుంచి రక్షణ కొరకు కంచెగా పెంచుతారు. లేత ఆకుపచ్చ రంగులో ఉండే వీటి ఆకులు 8 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ చెట్టు ఆకు కాడ వద్ద హృదయాకృతిలో ఉండి 3 గదులుగా హస్తాకారంలో ముందుకు పొడుచుకొని వచ్చి ఉంటుంది. ఈ చెట్టు యొక్క పుష్పగుచ్ఛములు ప్రత్యేకంగా గుబురుగా ఆకుపచ్చ పసుపు కలసిన రంగులో ఉంటాయి.",
"నక్షత్ర ఆపిల్\nనక్షత్ర ఆపిల్ వృక్ష శాస్త్రీయ నామం Chrysophyllum cainito. నక్షత్ర ఆపిల్ ఉష్ణ మండలానికి సంబంధించిన సపోటేసి కుటుంబానికి చెందిన వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు మధ్య అమెరికా మరియు వెస్ట్ ఇండీస్ లోతట్టు ప్రాంతాలకు చెందినవి. ఈ చెట్టు వేగంగా పెరుగుతూ 20 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఈ చెట్టును ఆంగ్లంలో స్టార్ ఆపిల్ అంటారు, ఇంకా ఈ చెట్టును బంగారు ఆకు చెట్టు, పాల పండు అంటారు. వియత్నాంలో ఈ చెట్టును సాహిత్యపరంగా రొమ్ము పాలు అని అర్ధం వచ్చేలా పిలుస్తారు. ఈ చెట్టు ఆకులు సతతహరితంగా, ఆల్టర్నేట్ గా సాధారణంగా అండాకారంలో 5 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ చెట్టు ఆకులను దూరం నుంచి చూసినప్పుడు క్రింది వైపున బంగారం రంగుతో ప్రకాశిస్తుంటాయి. ఈ చెట్టు యొక్క పూత (మిక్కిలి చిన్న పువ్వులు) ఊదా తెలుపు రంగును కలిగి తీపి వాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఈ చెట్టు స్వీయ సారవంతమైన హీర్మాఫ్రాడిటిక్ జాతి కూడా.",
"సింధువార పత్రి\nఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం విటెక్స్ నెగుండొ (Vitex negundo).",
"హనుమ ఫలం\nహనుమ ఫలాన్ని లక్ష్మణ ఫలం అని కూడా అంటారు. ఇది సీతా ఫలం చెట్టు వలె ఉంటుంది. \nహనుమఫలం యొక్క వృక్ష శాస్త్రీయ నామం Annona cherimola.",
"బీడీ ఆకు చెట్టు\nబీడి ఆకు చెట్టును తునికి చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు వృక్ష శాస్త్రీయ నామం Diospyros melanoxylon. ఈ చెట్టు ఎబనేసి (Ebenaceae) కుటుంబానికి చెందిన మొక్క. బీడి ఆకు చెట్టు సుమారు 25 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క మాను చుట్టుకొలత సుమారు 2 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ చెట్టు బెరడు పెలికాన్ రంగులో ఉంటుంది. ఈ చెట్టును సులభంగా గుర్తించే విధంగా బెరడు పలుకులుగా దీర్ఘచతురస్రాకారంలో ప్రత్యేకంగా ఉంటుంది.",
"గున్నంగి\nగున్నంగిని తెలుగులో పెద్దగోగు, గొన్ని, వరగోగు, చక్కెరచెట్టు, చిన్నపీలు, చిన్నజల, గోగు, మిస్వాక్ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Toothbrush Tree అంటారు. దీని శాస్త్రీయ నామం Salvadora persica. ఇది ఒక చిన్న చెట్టు. దీని మొదలు వంకరగా ఉంటుంది. అరుదుగా కొన్ని చెట్ల మొదలు ఒక అడుగు అడ్డుకొలత కలిగి ఉంటాయి. ఈ చెట్టు యొక్క తాట పగులతో చివరలు తెల్లగా ఉంటాయి. దీని వేరు యొక్క పై భాగం లేత ఊదా రంగులోను, లోపలి భాగం తెల్లగాను ఉంటుంది. ఈ వేర్లు ఔషధ మూలికల వలె సువాసనతో గాఢమైన రుచిని కలిగి ఉంటాయి.",
"అడవి మల్లి\nమల్లె చెట్టుకి సంబంధించిన వివిధ రకాలలో ఒక రకం పేరు అడవి మల్లి. దీని శాస్త్రీయ నామం Jasminum pubescens. ఇది స్వేచ్ఛగా వ్యాప్తిచెందే పొద, ఇది మెత్తనైన హృదయాకృతి ఆకులుతో పెద్ద సమూహంగా ఉంటుంది. ఈ చెట్టు యొక్క పువ్వులు విరబూసినప్పుడు నక్షత్రాకారంలో అందంగా ఉంటాయి, ఈ పువ్వులు తెల్లగా మంచి సువాసన కలిగి ఉంటాయి. ఇది సతతహరితమని చెప్పవచ్చు, వీటి కొమ్మలు తీగలుగా వ్యాప్తిగా చెందుతాయి. ఇది సాధారణంగా బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తుంది, గుట్టలలో మొదలు వద్ద కొద్ది వెడల్పుతో, 5-10 'పొడవుగా వ్రేలాడుతున్నట్లు వ్యాప్తి చెందుతాయి. బాగా గుబురుగా కాడలతో ఆకులు కలిగిన ఈ చెట్టు ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఈ ఆకులు బేస్ వద్ద ఈనెకు ఒకవైపు అండాకారంలో మరియు గుండ్రంగా ఉంటాయి, ఈనెకు మరొకవైపు వ్యతిరేకంగా ఇలాగే ఉంటాయి, ఈ ఆకులు 2\" పొడవుతో ఉంటాయి. నక్షత్రాకారంలో తెల్లగా, గుంపుగా ఉండే ఈ పువ్వులు దాదాపు సంవత్సరం పొడవునా కనిపిస్తాయి.",
"బృహతీ పత్రం\nఈ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకారం తెల్లని చారలుం డే గుండ్రని పళ్లతో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలుంటాయి.దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.\nఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం solanum surattense.\nఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :\nఈ పత్రి దుర్వాసనతో కూడి ఉంటుంది.\nఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :",
"ఏడాకుల చెట్టు\nఏడాకుల చెట్టు అనే ఈ సొగసైన సతతహరిత వృక్షం భారతదేశం యొక్క చాలా భాగాలలో కనిపిస్తుంది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఆల్స్టోనియా స్కాలరీస్. ఎడిన్బర్గ్ కు చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడు, ప్రొఫెసర్ సి. ఆల్స్టన్ (1685-1760) జ్ఞాపకార్ధం ఈ వృక్షానికి ఈ పేరు పెట్టారు. ఈ జాతుల పేరు స్కాలరీస్, స్కాలరీస్ అనగా పండితుడు, ఈ స్కాలరీస్ పేరు ఎలా వచ్చిందంటే, పాఠశాల పిల్లలకు అవసరమయిన చెక్క పలకలను తయారు చేసేందుకు ఈ చెట్టు కలపను ఉపయోగించేవారు. ఆంగ్లంలో దీనిని డెవిల్ ట్రీ అంటారు, డెవిల్ ట్రీ అనగా దయ్యం చెట్టు, ఈ చెట్లపై దయ్యాలు నివాసముంటాయనే పుకార్లతో ఈ చెట్టు దయ్యం చెట్టుగా ప్రాచుర్యం పొందింది. అక్టోబరులో ఈ చెట్టు చిన్నని, ఆకుపచ్చని, సువాసన కలిగిన పుష్పాలను పుష్పిస్తుంది. ఈ చెట్టు యొక్క అన్ని భాగాలు విషపూరితమైనవిగా పరిగణిస్తారు. ఈ పొడవైన సొగసైన వృక్షం కఠినమైన బూడిదరంగు బెరడును కలిగివుంటుంది. ఈ చెట్టు యొక్క కొమ్మలు వలయంగా, మరియు అలాగే ఆకులు ఒకే చోట అనేకం వస్తాయి. ఈ ఆకులు కొంచెం గుండ్రంగా, తోలు వలె ముదురు ఆకుపచ్చగా ఒక్కొక్క గుచ్ఛానికి 4 నుంచి 7 ఉంటాయి, దాదాపుగా ఒక్కొక్కొక గుచ్ఛానికి ఏడు ఆకులే ఉంటాయి, అందువలనే ఈ చెట్టును ఏడాకుల చెట్టు అని, హిందీలో సప్తపర్ణి అని అంటారు. ఈ చెట్టు చెక్క చాలా మృదువైనది, ఏదైనా తయారు చేయడానికి అనువైనది, కాబట్టి, ఈ చెక్కను సాధారణంగా ప్యాకింగ్ బాక్సుల మరియు నల్లబల్లల తయారీలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడును డీటా బార్క్ అంటారు, ఈ బెరడును అతిసారము మరియు జ్వరం చికిత్సకు సంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తారు. దయ్యం చెట్టుగా పేరు పొందిన ఈ చెట్టు కింద కూర్చునేందుకు లేదా సేదతీరేందుకు పశ్చిమ కనుమల్లోని గిరిజన ప్రజలు అయిష్టత వ్యక్తం చేస్తారు, అక్కడ దయ్యముంటుందని భయపడతారు.",
"జిల్లేడు\nజిల్లేడు లేదా అర్క (లాటిన్ \"Calotropis\") ఒక పాలుగల చిన్న మందు మొక్క. జిల్లేడులో మూడు జాతులు గలవు. 1. తెల్లజిల్లేడు, 2. ఎర్రజిల్లేడు, 3. రాజుజిల్లేడు. అర్క పత్రి వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఇరవయ్యవది. \nఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Calotropis Procera.\nఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :",
"కలే చెట్టు\nకలే చెట్టు వృక్ష శాస్త్రీయ నామం Carissa carandas. కలే చెట్టును కరండ, కలే కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు అని కూడా అంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్ లోని ఆన్ని ప్రాంతాల చిట్టడవులలో, కొండ ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతాయి. ఈ చెట్ల పండ్లు తినవచ్చు. అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ చెట్ల నుండి పండ్లు వానకాలంలో కొన్నిరోజులు మాత్రమే లభిస్తాయి. ఇది అపోసైనేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. ఇది బెర్రీ పరిమాణంలో పండ్లు ఉత్పత్తి చేస్తుంది, వీటిని సాధారణంగా భారతీయ ఊరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు లో ఒక రుచికోసం కలిపే పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క కరువు పరిస్థితులను తట్టుకుని నేలల యొక్క విస్తృత శ్రేణిలో బాగా దృఢంగా పెరుగుతుంది.",
"చేదు నారింజ\nచేదు నారింజను ఆంగ్లంలో బిట్టర్ ఆరెంజ్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ ఔరంటియుమ్. ఇది నిమ్మజాతి వృక్షం. ఈ చెట్టు ఫలం చూడటానికి కమలాపండు వలె ఉంటుంది. ఈ చెట్టు పండు కమలాపండు వలె పుల్లగా, తీయగా ఉండక చేదుగా ఉంటుంది. అందువలనే ఈ నిమ్మను చేదు ఆరెంజ్ లేక చేదు నారింజ అంటారు. ఇది సిట్రస్ మాక్సిమా మరియు సిట్రస్ రెటికులాటా నిమ్మజాతుల యొక్క సంకరజాతి. చేదు ఆరెంజ్ యొక్క అనేక రకాలను ఎస్సేన్షియాల్ ఆయిల్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ ముఖ్యమైన నూనెను పరిమళ ద్రవ్యాలలోను, రుచుల కొరకు కలిపే ద్రావకాలలోను ఉపయోగిస్తారు. సెవిల్లె అనే చేదు నారింజను ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. చేదు నారింజను మూలికావైద్యంలో ఉపయోగిస్తారు. బాగా ఆకలి అవడానికి మరియు ఉత్తేజంగా ఉండటానికి వంటి అనేక పనుల కొరకు దీనిని ఉపయోగిస్తారు. ఎక్కువ బరువు ఉన్నవారు దీనిని ఉపయోగించి బరువు తగ్గడానికి దీని ఔషధాలను ఉపయోగిస్తున్నారని ఈ ఔషధాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆకలి మందగిస్తుందని అందువలన ఈ చేదు నారింజతో తయారయ్యే ఔషధాల వాడకాన్ని తగ్గించాలని కొందరు వాదిస్తారు.",
"అంజూరం\nఅంజూరం</b>ను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఫికస్ కారికా. అంజూర చెట్టు అందమైన, ఆసక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటే విశాలంగా పెరుగుతుంది. ఇది సుమారు 15 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క బెరడు నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. ముఖ్యంగా వీటి ఆకులు బొప్పాయి చెట్టు ఆకుల ఆకారంలో ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలాన్ని అంజూర ఫలం అంటారు. గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరి పండు ఆకారంలో ఉండే ఈ పండు 1 నుంచి 4 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ పండ్లు పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలగలసిన రంగు నుంచి తామ్రం, కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు వంగ పండు రంగులో ఉంటాయి. తినదగిన ఈ పండ్ల కోసం సహజసిద్ధంగా పండే ఇరాన్ మరియు మెడిటెర్రానియన్ తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజూరాన్ని పెంచుతున్నారు. మొట్టమొదట పారసీ (Persian) రాజ్యం నుండి వచ్చిన అంజూరాన్ని 5 వేల సంవత్సరాలకు పూర్వమే మానవుల చేత సాగుబడి చేయబడింది.",
"ఉత్తరేణి\nఉత్తరేణి లేదా అపామార్గం (ఆంగ్లం: Prickly Chaff Flower; సంస్కృతం: अपामार्ग) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా (Achyranthes aspera). ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. వినాయక చవితి నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఆరొ వది. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా.",
"సొగసులచెట్టు\nసొగసులచెట్టు సుమారుగా 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క బెరడు నునుపుగా అందంగా ఉంటుంది. దీని ఆకులు 8 నుంచి 15 సెంటి మీటర్ల పొడవు, 3 నుంచి 7 సెంటి మీటర్ల వెడల్పుతో గ్రుడ్డు ఆకారాన్ని పోలి ఉంటాయి. \nదీని పూతకొమ్మలు నిటారుగా 20 నుంచి 40 సెంటిమీటర్ల పొడవు ఉంటాయి. ఒక్కొక్క పుష్పం ఆరు రేకులు కలిగి ఉంటుంది. దీని రేకులు తెలుపు మరియు లేత ఎరుపు రంగులో 2 నుంచి 4 సెంటిమీటర్ల పొడవు ఉంటాయి. దీని శాస్త్రీయ నామం Lagerstroemia speciosa.",
"గండకీ పత్రి\nగండకీ పత్రి: ఇది అరణ్యాలలో మాత్రమే అరుదుగా లభిస్తుంది. గండకీ వృక్షపు ఆకు మొండి దీర్ఘ వ్యాధులకు కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది.\nFile:Bauhinia variegata flower.jpg\n=--- పత్రి=\nఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు వది. \nఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం గుండ్రంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టుగుబురుచెట్టు. \nఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం <>.\nఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :\nఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.\nఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :",
"దుర్వాయుగ్మం\nఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రపూజ క్రమములో ఈ ఆకు వది. \nరెండు కొనలు కలిగి ఉన్న జంట గరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. సులభంగా లభ్యమవుతుంది. ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం చిన్నది. ఈ చెట్టు చిన్న మొక్క గా పెరుగుతుంది. \nఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Cyanodon dactylon.\nఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :\nఈ పత్రి దుర్వాసనతో కూడి ఉంటుంది.\nఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :",
"హొల్లాంగ్ చెట్టు\nహొల్లాంగ్ చెట్టూ వృక్ష శాస్త్రీయ నామం Dipterocarpus macrocarpus. ఇది ఆగ్నేయ ఆసియా మరియు భారతదేశానికి చెందిన సాధారణ మధ్యరకపు గట్టి కలప వృక్షం.\nఇది అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల యొక్క రాష్ట్ర వృక్షం. అస్సాంలో స్థానికంగా దీనిని హోల్లాంగ్ చెట్టు అంటారు.",
"తెల్ల మద్ది\nతెల్ల మద్ది (లాటిన్ \"Terminalia arjuna\") భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. దీనిని ‘మద్ది’ అని కూడా అంటారు. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. వీటితో ఏదెైనా ఒకదాని బెరడు నూరి ఆ మూలకమును వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములెైనా తగ్గిపోతాయి. ఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు 19వ వది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున.అర్జున బెరడులో కాల్షియం, అధికంగా ఉంటుంది. అల్యూమినియం, మెగ్నీషియం కూడా ఉంటాయి.\nఅర్జునిన్, లాక్టోజ్, అర్జునెంటిన్"
] | 1
|
రెయ్యలగడ్ద గ్రామ విస్తీర్ణత ఎంత?
|
[
"రెయ్యలగడ్ద\nరెయ్యలగడ్ద, విశాఖపట్నం జిల్లా, గంగరాజు మాడుగుల మండలానికి చెందిన గ్రామము.[1] ఇది మండల కేంద్రమైన గంగరాజు మాడుగుల నుండి 28 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 130 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 19 ఇళ్లతో, 76 జనాభాతో 27 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 37, ఆడవారి సంఖ్య 39. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 72. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 584804[2].పిన్ కోడ్: 531029."
] |
[
"గణనయంత్రం\nకంప్యూటర్ సమాచారాన్ని బక్షించి, మర్దనా చేసి, రంగరించి, జీర్ణించికుని, కొత్త సమాచారాన్ని మనకి ఇస్తుందని చెప్పుకున్నాం. మచ్చుకి ఈ ప్రశ్నలు చూడండి: బయట ఎన్ని డిగ్రీలు వేడిగా ఉంది? కారు ఎంత జోరుగా పరిగెడుతోంది? ఫలానా వాడి వయస్సు ఎంత? సాధారణంగా ఈ రకం ప్రశ్నలకి నిర్దిష్టంగా సమాదానాలు చెప్పడం కుదరదు. వయస్సు ఎంత అంటే ఏ 26 అనో 33 అనో చెబుతాం. చిన్న పిల్లలని అడిగితే మూడున్నర ఏళ్లు అని చెప్పినా ఆశ్చర్యపోము. కాని నిజానికి మన వయస్సు క్షణక్షణానికీ పెరుగుతూ ఉంటుంది. కాని మనం సాధారణంగా “నా వయస్సు 33 ఏళ్ల, ఆరు నెలల, మూడు రోజుల, ఎనిమిది గంటల, మూడు నిమిషాల,…. అంటూ చెప్పం. ఇలా సమాచారాన్ని కత్తిరించి కుదిమట్టంగా గుళికలలా చెయ్యడాన్ని “గుళికరించడం” (quantization) అందాం. ఇటుపైన ఉష్ణోగ్రత, వయస్సు, వేళ, మొదలైనవి కంప్యూటర్లోకి ఎక్కించవలసి వచ్చినప్పుడు వాటిని కత్తిరించి, గుళికరించి వాడదాం. గుళికరించగా వచ్చిన సంఖ్యలని అదే పళంగా కంప్యూటర్ వాడుకోలేదు. ఉదాహరణకి 33.14 అనే సంఖ్యనే తీసుకుందాం. దీన్ని గుళికరించి 33 చేసి ఆ పళంగా కంప్యూటరుకి ఇస్తే దానికి అర్థం కాదు. అందుకని ఆ 33 ని 100001 అని ఒకట్లు, సున్నలు ఉన్న పద్ధతిలో రాసి కంప్యూటర్కి ఇవ్వాలి.",
"మోల్\nఆమ్లజని మోలార్ భారం ఎంత? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం పీల్చే గాలిలో ఉన్న ఆమ్లజని అణువు (atom) రూపంలో ఉండదు; బణువు (molecule) రూపంలో ఉంటుంది. ఇక్కడ బణువు అంటే రెండు ఆమ్లజని అణువుల జంట, అనగా O. ఒకొక్క అణువు మోలార్ భారం 16 కనుక ఆమ్లజని బణువు మోలార్ భారం 32 అవుతుంది. కనుక 32 గ్రాముల ఆమ్లజని లో 6.02 x 10 బణువులు ఉంటాయి లేదా 16 గ్రాముల ఆమ్లజని లో 6.02 x 10 అణువులు ఉంటాయి. ఈ తేడాని గమనించి తీరాలి.",
"రెయ్యలగడ్ద\nగ్రామంలో స్వయం సహాయక బృందం ఉంది. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. పౌర సరఫరాల వ్యవస్థ దుకాణం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.",
"రెయ్యలగడ్ద\nగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది.",
"గోల్డ్ ఫిష్\nకార్ప్ చేపలకు వలె, గోల్డ్ ఫిష్ అధిక మొత్తంలో వ్యర్ధాలను, మలం ద్వారా మరియు మొప్పలు (చేపల శ్వాసేంద్రియాలు) ద్వారా ఉత్పన్నం చేసి, హానికర రసాయనాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఇట్టి వ్యర్ధాలు పేరుకొనుట చేత విష పూరిత మగు స్థాయికి అతి తక్కువ వ్యవధిలో చేరుకొనుట వలన, గోల్డ్ ఫిష్ యొక్క మృతికి కారణమవుతాయి. కామన్ మరియు కామెట్ రకాలకి, ప్రతి గోల్డ్ ఫిష్కి నీరు ఉండవలెను. ఫాన్సీ గోల్డ్ ఫిష్ (చిన్నవిగా ఉన్నట్టి) ఒక్కోదానికి నీరు ఉండాలి. నీటి ఉపరితలం యొక్క విస్తీర్ణత ఎంత ఆక్సిజెన్ నీటిలో వ్యాపించియున్నదో మరియు ఎంత కరిగియున్నదో నిర్ధారిస్తుంది. ఒక సామాన్య సూత్రంలో చురుకైన గాలి నింపు ప్రక్రియ కొరకు నీటి గొట్టం, వడకట్టు యంత్రం, లేక కారింజాలను ఉపయోగించుట చేత కనిష్ఠ ఉపరితల విస్తీర్ణతని తగ్గించవచ్చు.",
"దేశాల జాబితా – ఎత్తైన స్థలం క్రమంలో\nఒకో దేశంలో ఎత్తైన స్థానం ఏది? సముద్ర మట్టం నుండి దాని ఎత్తు ఎంత? అన్న వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి. (list of countries by highest point above sea level).",
"కనిష్ఠ సామాన్య గుణిజం\n4 మరియు 6 ల క.సా.గు ఎంత?",
"బోర్ నమూనా\nకేంద్రం మీద ఉన్న ఆవేశం ఎంత? కేంద్రంలో ఎన్ని ప్రోటానులు ఉన్నాయో దాని మీద ఆధారపడి ఉంటుంది. కేంద్రంలో ఉన్న ప్రోటానుల సంఖ్యని రివాజుగా \"Z\" అనే అక్షరంతో సూచిస్తారు. ఒకొక్క ప్రోటాను మీద ఉన్న ఆవేశం \"+e\" అనుకుంటే \"Q = +Ze\" = కేంద్రం మీద ఉన్న ఆవేశం. చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాను మీద ఆవేశం \"-e\". ",
"రెయ్యలగడ్ద\nఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.",
"కాంతి వేగం\nశూన్యంలో కాంతి వేగం ఎంత? క్షణానికి 186,282 మైళ్లు. లేదా కచ్చితంగా క్షణానికి 299,792,458 మీటర్లు. తేలిగ్గా జ్ఞాపకం ఉంచుకుందికి దీనిని క్షణానికి 300,000 కిలోమీటర్లు అని ఉరమర సంఖ్య వాడుతూ ఉంటాం.",
"రెయ్యలగడ్ద\nజనాభా (2011) - మొత్తం 76 - పురుషుల సంఖ్య 37 - స్త్రీల సంఖ్య 39 - గృహాల సంఖ్య 19",
"తిథి\nవేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.\nతిథి అనగా... తేది, దినము, రోజు అని అర్థం. ప్రస్తుత కాలంలో ఈరోజు తేది ఎంత? అని అడిగితే క్యాలెండరు చూసో, వాచి చూసే, గుర్తుంటె ఆ తేది చెప్తారు. ఇవి నెలకు 30, 31 వుంటాయి. ఇది ఇంగ్లీషు పద్ధతి. సర్వత్రా ఇదే పద్ధతి వ్యవహారంలో ఉంది. గత కాలంలో తిథి అంటె తేది అనే సమానార్థంలోనే, చాంద్ర మాస దినాలలో విదియ, తదియ, ద్వాదశి, త్రయోదశి అని చెప్పేవారు. ఆకాశంలో చంద్రుడు అమావాస్య రోజున పూర్తిగా కనిపించడు. ఆ మరుదినము సన్నని రేఖలా కనుపించిన చంద్రుడు దిన దినాభివృద్ధి చెందుతూ పదునైదవ రోజున పూర్ణ చంద్రుడుగా అగుపిస్తాడు. ఆనాడు పౌర్ణము. ఆ మరు దినము చందమామ దినదినానికి క్షీణించి పదునైదవ రోజున పూర్తిగా కను మరుగౌతాడు. ఆ రోజు అమావాస్య. ఈ తతంగ మంతా సూర్య చంద్రుల గమనం వల సంభవిస్తుంది. (నిజానికి భూబ్రమణం వల్ల) ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతున్న ఈ తిథిని అది ఏ తిదో చందమామను చూచి చెప్పేవారు. శాస్త్రీయంగా చెప్పాలంటే చాంద్ర మాసానికి 29-1/2 రోజులు. సూర్యును నుండి 12 డిగ్రీలకు ఒక తిథి ఏర్పడుతుంది. పూర్తి వృత్తానికి 360 డిగ్రీలు. ఆవిధంగా 180 డిగ్రీలు సూర్య చంద్రుల మధ్య వున్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. అదే విదంగా ఒకే డిగ్రీలో సూర్య చంద్రులున్నప్పుడు ఏర్పడేదె అమావాస్య. ఇప్పటిలాగా క్యాలెందరో, వాచీనో చూసి చెప్ప నవసరంలేదు. నిరక్షరాస్యులు సైతం చందమామ వైపు చూసి అది ఏతిదో చెప్పగలిగేవారన్న మాట. ఇది ఒకప్పటి భారతీయ పద్ధతి.",
"రెయ్యలగడ్ద\nరెయ్యలగెడ్డలో భూ వినియోగం కింది విధంగా ఉంది:",
"గాట్ఫ్రీడ్ విల్హెం లైబ్నిట్జ్\nఒకటి పురాతన గ్రీకుల కాలం నాటిది: త్రిభుజం, చతురస్రం, వృత్తం లాంటి క్రమాకారాల వైశాల్యాలకి సూత్రాలున్నాయి కాని నిజ జీవితంలో క్రమంగా లేని సర్వసాధారణమైన రూపాలకి సూత్రాలు లేవు. ఉదాహరణకి పొలంలో ఒకవైపు అంచు వక్రంగా ఉండొచ్చు. వంపు క్రింద వైశాల్యం (area under a curve) ఎంత? అన్నది కొన్ని వందల ఏళ్ళగా తీరని సమస్యగా ఉండిపోయింది.",
"రెయ్యలగడ్ద\nగ్రామంలో ఇతర పోషకాహార కేంద్రాలు ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. ఉంది. అంగన్ వాడీ కేంద్రం, ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.",
"బాలురపై లైంగిక వేధింపులు\nవేధింపులు జరిగిన సమయానికి పిల్లవాడి వయసు ఎంత? వేధించిన వారు బాధితులకి ఎంత సమీపులు అన్న వాటిని బట్టి అసలు బాధితుడు ఈ వేధింపులని జ్ఞాపకం పెట్టుకొనగలడా? అన్నవి మరి కొన్ని ప్రశ్నలు. మరీ చిన్న వయసు అయినా మరీ సమీపులు అయినా నిజమైన ప్రేమాభిమానాలకి వేధింపులకి మధ్య ఉన్న సన్నని గీతని గుర్తించటం కూడా మగపిల్లలకి కష్టతరమే అవుతుంది.",
"సున్నీ ఇస్లాం\nప్రపంచంలోని ముస్లింల జనగణనావిషయంలో తలో అభిప్రాయంవున్నది. ముస్లింల జనాభా ఎంత? అందులో సున్నీలు షియాల గణన ఎంత? ఈవిషయంపై సరైన అవగాహనే కలగదు. ఒకవిషయంమాత్రం విదితం, అదేమనగా దాదాపు 60ముస్లిం దేశాలున్నాయి అందులో మెజారిటీ షియాలున్న దేశం ఒక్క ఇరాన్ మాత్రమే. ఇరాక్, ఆప్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లలో చెప్పుకోదగ్గ షియా సముదాయమున్నది. భారతదేశంలోనూ షియాలు నివసిస్తున్నారు. అదే సున్నీల విషయానికి వస్తే అన్ని ఇస్లామీయ దేశాలలో సున్నీలు మెజారిటీగా కనిపిస్తారు. క్లుప్తంగా ప్రపంచ ముస్లిం జనాభాలో 90% నుండి 92.5% సున్నీ ముస్లింలుంటే, 7.5% నుండి 10% వరకు షియాలున్నారు.",
"యాదృచ్ఛిక చలరాశుల రూపాంతరం\nయాదృచ్ఛిక చలరాశి X ను అంగుళాలు లేదా అడుగులు లేదా గజం అనే కొలతలలో తీసుకొని,దాని విభాజనం కూడా తెలుసని అనుకొంటే,మన అవసరాల నిమిత్తం వాటి కొలతలు అంగుళాలను సెంటీమీటర్లలోకి మార్చినట్లయితే దాని విలువను చలరాశి Y తో సూచిస్తాం.\nఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏమిటంటే Y యొక్క సంభావ్యత విభాజనం ఎంత? అది Xకు సమానంగా ఉంటుందా? అయితే సంభావ్యత విభాజనం Yని కనుక్కోవాలి అంటే సంభావ్యత విభాజనం Xను ఉపయోగించుకోవాలి. ఈ సందర్భాలలో మనం యాదృచ్ఛిక చలరాశి యొక్క రూపాంతరం గురించి తెలుసుకోవడం అవసరం.\nఅంతేకాకుండా బరువు, ఎత్తులు, ప్రదేశం, పరిమాణం, ఉష్నోగ్రత, ఇతర రకాలైన కొలరతలను ఒకదాని నుంచి ఇంకోదానికి మార్చడానికి యాదృచ్ఛిక చలరాశి యొక్క రూపాంతరం అవసరం.\nఒక విచ్ఛిన్న యాదృచ్ఛిక చలరాశి X దాని సంభావ్యతా ప్రమేయం PX(x), దాని వ్యాప్తి Rx, Xయొక్క ప్రమేయం Y=g(X) అయితే Y తప్పకుండా విచ్ఛిన్న యాదృచ్ఛిక చలరాశి, దాని వ్యాప్తి R={Y:Y=g(x);xЄRx}.Y యొక్క సంభావ్యత ద్రవ్య ప్రమేయం కింది విధంగా ఉంటుంది.",
"రెయ్యలగడ్ద\nగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది. బాలబడి గంగరాజు మాడుగులలోను, మాధ్యమిక పాఠశాల నుర్మతిలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల గంగరాజు మాడుగులలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పాడేరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విశాఖపట్నంలోను, పాలీటెక్నిక్ పాడేరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల అరకులోయలోను, అనియత విద్యా కేంద్రం అనకాపల్లిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విశాఖపట్నం లోనూ ఉన్నాయి.",
"రెయ్యలగడ్ద\nపోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.",
"రెయ్యలగడ్ద\nగ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.",
"రెయ్యలగడ్ద\nవ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 22 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 4 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 4 హెక్టార్లు",
"వసుంధర (రచయిత)\nఇక పెద్దలకోసం వారు వ్రాసిన కథలను, నవలలను ప్రచురించని పత్రికలు తెలుగులో దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఈ కథలు ఇంకో వెయ్యిదాకా ఉంటాయి. వాటిలో \"ఒక్క అపనలోనే రెండొందలుంటాయి.\" (అపన: అపరాధపరిశోధన అనే పేరుగల పత్రిక) ఈ కథల్లోనుంచి ఎంపిక చేసిన కొన్ని కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి: రసికరాజతగువారముకామా?, చిరునవ్వు వెల ఎంత? (హాస్యకథల సంపుటి) వీటిలోని కొన్ని కథలు చదివితే 'ఇలాంటి విశేషాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. వాటిని కథలుగా మలచగల దృష్టి ఉండాలేగానీ ఎవరైనా కథలు రాయొచ్చు' అనే ధైర్యమొస్తుంది. (నిజంగా వీరు చాలామందిని కథలు వ్రాయమని ప్రోత్సహించారు, కొందరిని వేధించారు కూడా: తీరుబాటు అనే కథలో ఆ విషయం వివరిస్తారు. కానీ అధిక శాతం కథలు పాఠకులను అబ్బురపరుస్తాయి.",
"అష్టమహిషులు\nశ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ తదితర అష్ఠ మహిషులు, పదహారు వేల వంద మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడికి ఆ భార్యల వల్ల కలిగిన సంతానం ఎంత? భార్యలందరితోనూ ఆయనకు ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.",
"రెయ్యలగడ్ద\nరెయ్యలగెడ్డలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.",
"పంచాంగాలు\nరవ్యాధి గ్రహములు ఆకాశమున క్రాంతివృత్తము (Ecliptic) అనే మార్గములో గుండ్రముగా తిరుగుచుండును. ఈ వృత్తము కంటితో గుర్తించగల అశ్వన్యాది 27 నక్షత్రముల ఆధారమును బట్టి నిర్నీతమగుచున్నది. ఈ వృత్తము 27 నక్షత్రముభాగముల క్రింద 12 రాసుల క్రింద విభజింపబడింది. ఈ క్రాంతి వృత్తమునకు ఏకాలమున ఎక్కడ నుండి ప్రారంభము? ప్రారంభస్థానము నాటినుండి నేటికెంత చలించినది? ఆచలనముయొక్క కొలత, ప్రమాణము డిగ్రీలలో ఎంత? అనగా అయనాంశలెన్ని? అనునది వివాదాంశము. \nభూమిని ఉత్తరార్ధముగాను, దక్షిణార్ధముగాను విభజించువృత్తమును విషువదృత్తమని, విషువద్రేఖయని (Equator) అంటారు.ఈ రెండు వృత్తములును రెండుచోట్ల కలిసియుండును. అనగా క్రాంతివృత్తములో తిరుగుచు సంవత్సరమునకు రెండుసార్లు సూర్యుడు విషువదృత్తముమీదకి వచ్చును. ఈరెండుస్థానములను సంపాతము లందురు. ఈ సంపాతములలో సూర్యుడున్నప్పుడు రాత్రింబగళ్ళు సమానముగా ఉండును. ఇట్టి సమరాత్రి కాలములనే విషువత్తులు (Equinoxes) అని అంటారు. అవి సంవత్సరమునకు రెండుసార్లు వసంతవిషువత్తని, శారద్విషువత్తని సంభవించుచుండును. ఒక వసంతవిషువత్తు నుండి తరువాతి వసంతవిషువత్తు వరకు గల కాలమునకు విషుద్వత్సరమని పేరు.ఈ సంపాతస్థానములు క్రాంతి వృత్తములో ఒకచోటనే యెల్లప్పుడు ఉండవు. ఒక సంవత్సరమున అశ్వనీనక్షత్ర ప్రారంభమున వసంత సంపాతమైనచో రెండవ సంవత్సరమున అశ్వని ప్రథమపాదములోనికి సూర్యుడు రాకుండగనే, రేవతి చివర భాగమున ఉండగనే, అశ్వనీ ప్రారంభము అవ్వక ముందే విషువత్తు వచ్చును.అందుచేత యీసంపాతస్థానము సంవత్సరమునకు 50 (1/4 )సెకన్ల క్రాంతివృత్తములో వెనుకకు- అశ్వని నుండి రేవతివైపునకు సంచలించునని చెప్పెదరు. దీనినే అయనగతి (Precision of the equinoxes) అని అంటారు. ఈగతి ప్రకారము సంవత్సరమునకు 20నిముషాలవంతున 72 యేండ్లకు ఒకరోజుచొప్పున, అనగా రమారమి ఒక డిగ్రీ చొప్పున సంపాతము వెనుకకుపోవును. ఒకరోజు ముందే విషువతు వచ్చును. దీనినే \"తురగముఖాశ్వనీ త్రీణి\" అని చెప్పబడు అశ్వని నక్షత్రము ఆకాశమందు స్థిరముగ ఉండును. అట్లే 27 నక్షత్రములు, 12 రాసులును స్థిరములు. ఇవి క్రాంతి వృత్తమునందు చలింపవు.అందుచేత సూర్యుడు రాసులలో ప్రవేశించు సంక్రమణకాలములు, నక్షత్రములలో ప్రవేశించు కాలములగు కార్తులు స్థిరములు. ఇవి యానములేనివి కావున నిరయనములు అని చెప్పెదరు. రాత్రి, పగలు సమంగా ఉండే రెండు విషువత్పుణ్యకాలములు, మిక్కిలి తక్కువ పగలు గల దినమున సంభవించు ఉత్తరాయణపుణ్యకాలము, మిక్కిలి ఎక్కువ పగలునాడు వచ్చు దక్షిణాయణపుణ్యకాలమును ఈనాలుగును చలించు స్వభావము గలవి; అయనసంబంధములు. అందుచేత సాయనములని చెప్పుదురు. కనుక పంచాంగగణిత మందు నిరయనమని, సాయనమని రెండు పద్ధతులు ఉన్నాయి. ముహూర్తభాగము, జాతక భాగము, ఉత్సవములు, పండుగలు మొదలైనవన్నె నిరయన పద్ధతినే నిర్దేశింపబడుతున్నవి. అందుచేత పంచాంగ విషయములో పాశ్చాత్యులవలే మనముకూడ కేవలము సాయన పద్ధతి అవలింబింప వీలులేకున్నది.",
"కృష్ణసంతానం\nశ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ తదితర అష్ఠ మహిషులు, పదహారు వేల వంద మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడికి ఆ భార్యల వల్ల కలిగిన సంతానం ఎంత? భార్యలందరితోనూ ఆయనకు ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.",
"రెయ్యలగడ్ద\nబావుల నీరు గ్రామంలో అందుబాటులో ఉంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.",
"స్విట్జర్లాండ్\nవాటి జనాభా వ్యత్యాసం 15,000 (అప్పెంజెల్ ఇన్నర్హోడెన్) మరియు 1,253,500 (జ్యూరిక్), మరియు వాటి విస్తీర్ణత 37km² (బేసెల్-స్తాడ్) మరియు 7,105km² (గ్రాబన్డెన్). ఖండాల్లో మొత్తం 2,889 స్విట్జర్లాండ్ పురపాలక సంఘాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్ లోపల రెండు ఎన్క్లేవ్లు ఉన్నాయి: జర్మనీకి చెందిన బసింజేన్ మరియు ఇటలీకి చెందిన క్యాంపియోన్ ది ఇటాలియా"
] | 53
|
2011 జనగణన ప్రకారం చీర్తనకళ్ గ్రామములో పురుషుల సంఖ్య ఎంత?
|
[
"చీర్తనకళ్\nఇది మండల కేంద్రమైన కోసిగి నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆదోని నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 235 ఇళ్లతో, 1349 జనాభాతో 839 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 694, ఆడవారి సంఖ్య 655. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 140 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593759[2].పిన్ కోడ్: 518313."
] |
[
"కోగతి\nకాగతి, చిత్తూరు జిల్లా, చౌడేపల్లె మండలానికి చెందిన గ్రామము. . పిన్ కోడ్: 517257. \nరాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్\nమండల కేంద్రము. చౌడేపల్లె\nజిల్లా. చిత్తూరు,\nప్రాంతము. రాయల సీమ.,\nభాషలు. తెలుగు/\nటైం జోన్. IST (UTC + 5 30) ,\nవాహన రిజిస్ట్రేషను. నెం. AP-03,\nసముద్ర మట్టానికి ఎత్తు. 596 మీటర్లు.,\nమండలములోని గ్రామాల సంఖ్య. 45,\nఆర్.టి.ఓ. కార్యాలయం. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి.,\nమండల జనాభా (2001) - మొత్తం 40, 410 - పురుషులు 20, 266 - స్త్రీలు 20, 144,\nఅక్షరాస్యత (2001) - మొత్తం - 60.43% - పురుషుల అక్షరాస్యత 73.65% - స్త్రీలు 47.17%,\nఈ ప్రదేశము /చిత్తూరుకు కి.మీ.దూరములో ఉంది.,\nమొత్తం గ్రామాలు14,\nపుంగనూరు, పెద్దపంజాని, నిమ్మనపల్లె మండలాలు.\nఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైలు వసతి లేదు. ఇక్కడికి దగ్గరిలోని ప్రధాన రైల్వే స్టేషను కాట్పాడి 78 కి.మీ దూరములో ఉంది.\nఇక్కడికి సమీపములో సోమల బస్ స్టేషను, పుంగనూరు బస్ స్టేషనులు ఉన్నాయి. పుంగనూరు ఇక్కడికి దగ్గరి టౌను 13 కి.మీ.. ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్రోడ్డురవాణా సంస్థ అనేక బస్సులు నడుపుచున్నది.\nఇక్కడ ఒక మండల పరిషత్ పాఠశాల ఉంది.\nపాలగార్లపల్లె, పొర్నిపెంట, యెల్లంపల్లె, యనమసమనపల్లె, కరనంవారిపల్లె, అన్నిపల్లె, మర్రిమాకులపల్లె, గుట్టికిందపల్లె, చిన్నఓబనపల్లె, \nకోగతి అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన చౌడేపల్లె మండలంలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 690 ఇళ్లతో మొత్తం 2988 జనాభాతో 1277 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన పుంగనూరు కు 13 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1467, ఆడవారి సంఖ్య 1521గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 358 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596511[1].\nఈ గ్రామములో 5 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, ఉన్నవి.\nసీనియర్ మాధ్యమిక పాఠశాల, అనియత విద్యా కేంద్రం (చౌడేపల్లెలో), ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరంలో వున్నది. బాలబడి, ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, (పుంగనూరు లో), మేనేజ్మెంట్ సంస్థ, ఇంజనీరింగ్ కళాశాలలు(మదనపల్లెలో), పాలీటెక్నిక్ (పలమనేరులో ), సమీప వైద్య కళాశాల, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల (తిరుపతిలో), ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో వున్నవి.",
"చీర్తనకళ్\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,114.[3] ఇందులో పురుషుల సంఖ్య 589, మహిళల సంఖ్య 525, గ్రామంలో నివాస గృహాలు 178 ఉన్నాయి.",
"పెనుమంట్ర\nపెనుమంట్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.. పిన్ కోడ్: 534 124. మార్టేరు మరియు అత్తిలి ప్రధాన రహదారిపై ఉంది. ఈ గ్రామము మంచి అభివృద్ధి చెందిన గ్రామము.\nమొదట ఈ గ్రామము అనే పిలువ బడుతుండేది. ఈ గ్రామములో చాలా కాలం ముందు వరుసగా కొన్ని సంవత్సరాలు ప్రతి వేసవిలోనూ అగ్ని ప్రమాదాలు జరిగి గ్రామములో ఏదో ఒకవైపు చాలావరకు కాలిపోవుట జరుగుతుండేది. సమీప గ్రామములవారు పెద్దగా మండేమంటలను చూసి పెనుమంటలు మండుతున్నవి అనుకొనేవారు. అది పరిపాటిగా జరుగుతుండుటచే మెల్లగా ఆ ప్రాంతమును పెనుమంటగా వాడుకలో పెనుమంట్రగా పిలువడం మొదలెట్టారు.గ్రామము తణుకు తాలుకాలో ఉన్నాది.ఉన్న తణుకు లేదా పెనుగొండలకు వెళ్ళవలసి రావడంతో పలు ఇబ్బందులు పడేవారు. విద్యార్థుల ఇబ్బందులను గమనించి కొందరు విదేశాలలో స్థిరపడిన స్థానికులు మరియు ఊరి పెద్దలు కళాశాల నిర్మించాలని ఉత్సాహంగా విరాళాలు ఇవ్వడంతో ఆంధ్రా అసోషియేషన్ యు.కె కాలేజి శరవేగంతో నిర్మాణం జరిగిపోయింది. ఈ కళాశాల వలన మండల మరియు పరిసర గ్రామ విద్యార్థులకు దగ్గరలో విద్యనభ్యసించే అవకాశం కలిగినది. పదవతరగతి వరకూ సేవలందిస్తున్న శ్రీ రామయ్య అచ్యుతానంద ఉన్నత పాఠశాల చరిత్ర బహుప్రసిద్ధం. ప్రతి సంవత్సరం పదవతరగతిలో మొదటగా వచ్చిన విద్యార్థికి బంగారు పతకం ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది.\nబోర్డుస్కూల్స్-ఊరిలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.ఒకటి మంచినీటి చెరువు వెనుక, రెండవది సాంబయ్య చెరువు గట్టున, మూడవది రజక పేటలోనూ నాల్గవది వెలమపేటలోనూ ఉన్నాయి.\nఊరిలో ప్రజల వినోదం కోసం నిర్మింపబడిన శ్రీ వెంకటేశ్వరా థియేటర్ 1996 వ సంవత్సరంలో నష్టాలబాట పట్టడంతో మూసివేయబడింది. ప్రతి శనివారము సంత జరుగుతుంది.\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,061. ఇందులో పురుషుల సంఖ్య 5491, మహిళల సంఖ్య 5570, గ్రామంలో నివాస గృహాలు 2820 ఉన్నాయి.పెనుమంట్ర పశ్చిమ గోదావరి జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన తణుకు నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2900 ఇళ్లతో, 10658 జనాభాతో 1523 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5247, ఆడవారి సంఖ్య 5411. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2204 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 39. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588641.పిన్ కోడ్: 534124.",
"నందిమంగళం\nనందిమంగళం, చిత్తూరు జిల్లా, పుత్తూరు మండలానికి చెందిన గ్రామము. \nనందిమంగళం (గ్రా) చిత్తూరు జిల్లా, పుత్తూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పుత్తూరు నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 49 ఇళ్లతో, 167 జనాభాతో 804 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 83, ఆడవారి సంఖ్య 84. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596409.పిన్ కోడ్: 517583.\nఈ గ్రామములో వరి, వేరుశనగ చెరకు మామిడి, కూరగాయలు మొదలగునవి ప్రధాన పంటలు.\nనందిమంగళం (గ్రా) చిత్తూరు జిల్లా, పుత్తూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పుత్తూరు నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 49 ఇళ్లతో, 167 జనాభాతో 804 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 83, ఆడవారి సంఖ్య 84. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596409.పిన్ కోడ్: 517583.\nగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. బాలబడి, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్/ సైన్స్ డిగ్రీ కళాశాల పుత్తూరులోను, ప్రాథమికోన్నత పాఠశాల ఎగువకనకంపాలెంలోను, మాధ్యమిక పాఠశాల, ఇంజనీరింగ్ కళాశాల మేనేజిమెంటు కళాశాల పరమేశ్వర మంగళంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల తిరుపతిలోను, పాలీటెక్నిక్, నగరిలోను, ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల పుత్తూరులో ఉన్నాయి.",
"కల్వమొగిలప్ప ఖండ్రిగ\nకల్వమొగిలప్ప ఖండ్రిగ, చిత్తూరు జిల్లా, బంగారుపాలెం మండలానికి చెందిన గ్రామము. \nజనాభా (2001) - మొత్తం 687 - పురుషుల 362 - స్త్రీల 325 - గృహాల సంఖ్య 142\nకల్వమొగిలప్ప ఖండ్రిగ అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన బంగారుపాళ్యం మండలంలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 162 ఇళ్లతో మొత్తం 711 జనాభాతో 225 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన చిత్తూరు కు 51 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 369, ఆడవారి సంఖ్య 342గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 59 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 597038[1].\nఈ గ్రామములో 1 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉన్నది.సమీప బాలబడి, సమీప సీనియర్ మాధ్యమిక పాఠశాల (బంగారుపాళ్యం లో, సమీప మాధ్యమిక పాఠశాల , సమీప మాధ్యమిక పాఠశాల (రాగిమణిపెంటలో), సమీప ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల, సమీప అనియత విద్యా కేంద్రం బంగారుపాళ్యం లో, సమీప వైద్య కళాశాల (తిరుపతిలో), సమీప ఇంజనీరింగ్ కళాశాలలు, సమీప మేనేజ్మెంట్ సంస్థ, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల చిత్తూరులో, సమీప పాలీటెక్నిక్ (పలమనేరులో)ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో ఉన్నాయి.",
"ఎద్దులవారిపల్లె\nఎద్దులవారిపల్లె, చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె మండలానికి చెందిన గ్రామము. . పిన్ కోడ్: 517418. ఈ గ్రామములో 4 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు , 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, వున్నవి. ఈ గ్రామములో 4 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు , 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, వున్నవి.ఈ గ్రామములో 4 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు , 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, వున్నవి.\nఇది 2011 జనగణన ప్రకారం 422 ఇళ్లతో మొత్తం 1621 జనాభాతో 830 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లె కి 35 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 823, ఆడవారి సంఖ్య 798గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 111 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 12. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595624[1].https://github.com/IndiaWikiFiles/Andhra_Pradesh/blob/master/Chittur-Villages-Telugu/Eddulavaripalle_595624_te.wikiకన్నెమడుగులో), సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, సమీప అనియత విద్యా కేంద్రం, బాలబడి, సమీప సీనియర్ మాధ్యమిక పాఠశాల, ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరములో వున్నవి. సమీప ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల , సమీప ఇంజనీరింగ్ కళాశాలలు (అంగళ్లులో), సమీప వైద్య కళాశాల (తిరుపతిలో), సమీప పాలీటెక్నిక్ (మదనపల్లెలో), సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో వున్నవి",
"దేవమ్మచెరువు\nదేవమ్మచేరువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సీతారామపురం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సీతారామపురం నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కావలి నుండి 103 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 118 ఇళ్లతో, 462 జనాభాతో 384 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 237, ఆడవారి సంఖ్య 225. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 10 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 112. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 591621[1].పిన్ కోడ్: 524310. ఈ గ్రామములో ఘటిక సిద్ధేశ్వర క్షేత్రం ఉన్నది. [1]",
"ఘట్టు (బీ.కొత్తకోట)\nఘట్టు, చిత్తూరు జిల్లా, బీ.కొత్తకోట మండలానికి చెందిన గ్రామము. \n2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వివరాలు:ఘట్టు అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన బీ.కొత్తకోట మండలం తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 2004 ఇళ్లతో మొత్తం 8237 జనాభాతో 7606 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లె కు 23 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4158, ఆడవారి సంఖ్య 4079గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1098 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 233. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596126[1].ఈ గ్రామములో ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, మరియు ఒక మండలపరిషత్ పాఠశాలలు ఉన్నాయి.ఈ గ్రామములో 1 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, 1 పశు వైద్యశాల వున్నవి. గ్రామంప్రధాన జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది. గ్రామంఇతర జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది.",
"అడవి బుడుగూరు\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా . ఇందులో పురుషుల సంఖ్య, మహిళల సంఖ్య, గ్రామంలో నివాస గృహాలు ఉన్నాయి.\nరాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్\nమండల కేంద్రము. కుప్పం\nజిల్లా. చిత్తూరు,\nప్రాంతము. రాయలసీమ.,\nభాషలు. తెలుగు/ ఉర్దూ,\nటైం జోన్. IST (UTC + 5 30),\nవాహన రిజిస్ట్రేషను. నెం. AP-03,\nసముద్ర మట్టానికి ఎత్తు. 305 మీటర్లు.,\nవిస్తీర్ణము. 2844 హెక్టార్లు,\nమండలములోని గ్రామాల సంఖ్య.63\nవసనాడు 9 కి.మీ. నూలకుంట 9 కి.మీ, పైపాల్యం 10 కి.మీ. నడిమూర్ 12 కి.మీ, దాసెగౌనియూర్ 12 కి. దూరములో ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన ఉప గ్రామాలు ఎర్రగుట్టచెరువు, వినాయక పురము.\nఅడవి బుడుగూరు (Adavi Budugur) అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన కుప్పం మండలం లోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 1811 ఇళ్లతో మొత్తం 7949 జనాభాతో 2844 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన పుంగనూరు కు 58 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4170, ఆడవారి సంఖ్య 3779గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1420 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 115. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596972[1]. \nగ్రామంలో 7 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. \nసీనియర్ మాధ్యమిక పాఠశాల, ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు , వైద్య కళాశాల, మేనేజ్మెంట్ సంస్థ , పాలీటెక్నిక్, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం కుప్పం , సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల (గుడుపల్లె) గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉన్నాయి.\nనీటి పారుదల వనరులు ఇలా ఉన్నాయి (హెక్టార్లలో):\nబావులు/గొట్టపు బావులు== 143\nగ్రామములో ఈ కింది వస్తువులు ఉత్పత్తి చేస్తోంది (పై నుంచి కిందికి తగ్గుతున్న క్రమంలో): \nరాగులు, వేరుశనగ, మల్బరీ...\nవర్గం:చిత్తూరు వర్గం:కుప్పం మండలం గ్రామాలు) వర్గం:జిల్లా గ్రామాలు)",
"చీర్తనకళ్\nజనాభా (2011) - మొత్తం 1,349 - పురుషుల సంఖ్య 694 -స్త్రీల సంఖ్య 655 - గృహాల సంఖ్య 235",
"కోటాల\nకొటల చంద్రగిరి మండలం లోని గ్రామము. .\nజనాభా (2011) - మొత్తం 1,668 - పురుషుల 783 - స్త్రీల 885 - గృహాల సంఖ్య 517\nకోటాల అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రగిరి మండలంలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 517 ఇళ్లతో మొత్తం 1668 జనాభాతో 371 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన తిరుపతికి 20 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 783, ఆడవారి సంఖ్య 885గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 518 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 66. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596023[1].ఈ గ్రామములో 2 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి.\nసమీప బాలబడి, సమీప ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల, సమీప మేనేజ్మెంట్ సంస్థ ఇవి ఆరెపల్లె లో, సమీప ఇంజనీరింగ్ కళాశాలలు, ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరంలో ఉన్నాయి.\nసమీప సీనియర్ మాధ్యమిక పాఠశాల, సమీప పాలీటెక్నిక్, సమీప అనియత విద్యా కేంద్రం, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చంద్రగిరి లో, సమీప వైద్య కళాశాల, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల తిరుపతిలో ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో ఉన్నాయి.",
"కందుకూరు (పెద్దతిప్ప సముద్రం)\nకందుకూరు, పెద్దతిప్ప సముద్రం, చిత్తూరు జిల్లా, పెద్దతిప్ప సముద్రం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామములో 6 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, ఉన్నాయి. ఈ గ్రామములో 1 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 1 పశు వైద్యశాల ఉన్నాయి. గ్రామంఇతర జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది.\nఇది 2011 జనగణన ప్రకారం 1029 ఇళ్లతో మొత్తం 4414 జనాభాతో 3022 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లె కు 65 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2277, ఆడవారి సంఖ్య 2137గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 647 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 88. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596104[1].\nఈ గ్రామములో 6 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, ఉన్నాయి. ఈ గ్రామానికి 5 కి.మీ. లోపు ఉన్నాయి. ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరములో ఉన్నాయి.సమీప బాలబడి (ములకలచెరువు లొ), సమీప సీనియర్ మాధ్యమిక పాఠశాల, సమీప అనియత విద్యా కేంద్రం (పెద్దతిప్ప సముద్రంలో), సమీప ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల, సమీప వైద్య కళాశాల సమీప పాలీటెక్నిక్, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప మేనేజ్మెంట్ సంస్థ (మదనపల్లెలో), సమీప ఇంజనీరింగ్ కళాశాలలు (అంగళ్లులో), సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల (తంబళ్లపల్లెలో), ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో ఉన్నాయి.",
"సూరవరపుపల్లె\n2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ మెుత్తం జనాభా:1085.అందులో పురుషుల సంఖ్య 630 మంది, మహిళలు 455 మంది.\nగ్రామములో ఒక చన్నకేశవ ఆలయం, పోలేరమ్మ గుడి, అంకమ్మ గుడి, వర సిద్ధి బుద్ధి వినాయకుని గుడి మరియి గుంటుపల్లి తిరపతమ్మ ట్రస్టు ఉన్నాయి.",
"గ్యారంపల్లె (కంభంవారిపల్లె)\nజనాభా (2001) - మొత్తం 2,621 - పురుషుల 1,608 - స్త్రీల 1,013 - గృహాల సంఖ్య 540\nరాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్,\nమండల కేంద్రము. కంభంవారిపల్లె\nజిల్లా. చిత్తూరు,\nప్రాంతము. రాయలసీమ.,\nభాషలు. తెలుగు/ ఉర్దూ,\nటైం జోన్. IST (UTC + 5 30),\nవాహన రిజిస్ట్రేషను. నెం. AP-03,\nసముద్ర మట్టానికి ఎత్తు. 458 మీటర్లు.,\nవిస్తీర్ణమ 1112 హెక్టార్లు,\nమండలములోని గ్రామాల సంఖ్య. 24 .\nగడి 4, కి.మీ. మర్రికుంట పల్లె, 4 కి.మీ. పల్లవోలు, 5 కి.మీ. తిమ్మాపురం 6 కి.మీ. తీతవగుంట పల్లె 6 కి.మీ. దూరములో ఉన్నాయి.\nఈ గ్రామానికి ఇతర గ్రామాలతో రోడ్డురవాణా వ్వవస్థ కలిగి వుండి ఆర్టీసి బస్సులు తిరుగుతున్నవి. ఈ గ్రామానికి 10 కి.మీ లోపు సమీపములో రైల్వేస్టేషను లేదు.\nఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల, మరియు ఒక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి.\nగ్యారంపల్లె అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన కంభంవారిపల్లె మండలం లోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 542 ఇళ్లతో మొత్తం 2596 జనాభాతో 1112 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన maదనపల్లెకు 28 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1593, ఆడవారి సంఖ్య 1003గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 420 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 110. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595688[1].\nఈ గ్రామములో 5 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ సీనియర్ మాధ్యమిక పాఠశాల, ఉన్నాయి. సమీప బాలబడి, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల (పిలేరులో), సమీప ఇంజనీరింగ్ కళాశాలలు, సమీప ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల (పిలేరులో), సమీప వైద్య కళాశాల, సమీప మేనేజ్మెంట్ సంస్థ (తిరుపతిలో), సమీప పాలీటెక్నిక్ (కలికిరిలో), సమీప అనియత విద్యా కేంద్రం (కంబంవారిపల్లెలో), సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల (మదనపల్లెలో), ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో వున్నవి",
"కీలపట్ల\nఈ గ్రామములో ఒక మండల పరిషత్ పాఠశాల ఉంది.\nమడిగపల్లె, జర్రావారిపల్లె, యానాది కాలని.\nకీలపట్ల అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన గంగవరం (చిత్తూరు) మండలంలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 843 ఇళ్లతో మొత్తం 3804 జనాభాతో 1442 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన పలమనేరు కు 4 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1888, ఆడవారి సంఖ్య 1916గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 863 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 183. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596594[1].\nఈ గ్రామములో 5 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఉన్నాయి.\nబాలబడి , సీనియర్ మాధ్యమిక పాఠశాల , పాలీటెక్నిక్, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల (పలమనేరులో), అనియత విద్యా కేంద్రం (గంగవరం లో, ఈ గ్రామానికి 5 కి.మీ. లోపు ఉన్నాయి.వైద్య కళాశాల తిరుపతి లో, మేనేజ్మెంట్ సంస్థ (మేల్మాయి లో, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, ఇంజనీరింగ్ కళాశాలలు చిత్తూరు లో, చిత్తూరు లో ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో వున్నవి",
"బయప్పగారి పల్లె\nబయప్పగారి పల్లె, చిత్తూరు జిల్లా, పలమనేరు మండలానికి చెందిన గ్రామము. \nఈ గ్రామములో వరి, చెరకు, మామిడి, వేరుశనగ, కూరగాయలు మొదలగునవి ప్రధాన పంటలు.\nఈ గ్రామములో వ్యవసాయము, మరియు వ్వవసాయాధారిత పనులు ప్రధాన వృత్తి.\nబయప్పగారి పల్లె అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు మండలం లోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 1110 ఇళ్లతో మొత్తం 4468 జనాభాతో 939 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన పలమనేరు కు 14 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2251, ఆడవారి సంఖ్య 2217గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1285 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 413. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596741[1].",
"బంతిమడుగు గొల్లపల్లె\nబంతిమడుగు గొల్లపల్లె, చిత్తూరు జిల్లా, శాంతిపురం మండలానికి చెందిన గ్రామము \nజనాభా (2011) - మొత్తం 1,259 - పురుషుల 646 - స్త్రీల 613 - గృహాల సంఖ్య 234\nబంతిమడుగు గొల్లపల్లె అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన శాంతిపురం మండలం లోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 234 ఇళ్లతో మొత్తం 1259 జనాభాతో 82 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన కోలార్(Karnataka) 20 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 646, ఆడవారి సంఖ్య 613గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 16 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596853[1].\nభౌగోళిక ప్రాంతం వద్ద మరియు జనాభా\nఈ గ్రామములో 2 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, ఉన్నాయి. సమీప మాధ్యమిక పాఠశాల, సమీప బాలబడి, సమీప అనియత విద్యా కేంద్రం, సమీప సీనియర్ మాధ్యమిక పాఠశాల (శాంతిపురంలో, ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరములో ఉన్నాయి. సమీప ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల, సమీప వైద్య కళాశాల, సమీప మేనేజ్మెంట్ సంస్, సమీప ఇంజనీరింగ్ కళాశాలలు , సమీప పాలీటెక్నిక్, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కుప్పం లో, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల శెట్టిపల్లె, ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో ఉన్నాయి.",
"మంకెనపల్లె\nమంకెనపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామము. \nవిద్యా సౌకర్యాల విషయంలో ఈ గ్రామములో ప్రాధమిక విద్య సౌకర్యాలుండగా, ఉన్నత విద్యా సౌకర్యాలు, వృత్తి విద్య సౌకర్యాలు కామవరపు కోటలో, మరియు జంగారెడ్డిగూడెం లోను వున్నాయి. వైద్య పరంగా ఈగ్రామానికి సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో కంకర రోడ్లు ఉన్నాయి.\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 217. ఇందులో పురుషుల సంఖ్య 104, మహిళల సంఖ్య 113, గ్రామంలో నివాస గృహాలు 44 ఉన్నాయి.\nమంకెనపల్లి పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కామవరపుకోట నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 56 ఇళ్లతో, 228 జనాభాతో 518 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 114, ఆడవారి సంఖ్య 114. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588191.పిన్ కోడ్: 534449.\nగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది. బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాలలు కామవరపుకోటలో ఉన్నాయి. \nసమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కామవరపుకోటలోను, ఇంజనీరింగ్ కళాశాల జంగారెడ్డిగూడెంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఏలూరులోను, పాలీటెక్నిక్ జంగారెడ్డిగూడెంలోను, మేనేజిమెంటు కళాశాల వేగవరంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం కామవరపుకోటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఏలూరు లోనూ ఉన్నాయి.",
"వడ్లపట్లనూతనం\nవడ్లపట్లనూతనం, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన కామవరపుకోట నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 34 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 244 ఇళ్లతో, 825 జనాభాతో 404 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 422, ఆడవారి సంఖ్య 403. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 290 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588197.పిన్ కోడ్: 534449. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది. బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాలలు,సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కామవరపుకోటలోను, ఇంజనీరింగ్ కళాశాల జంగారెడ్డిగూడెంలోనూ ఉన్నాయి. ఆరోగ్య సౌకర్యాల విషయంలో ఈ గ్రామములో ఒక సంచార వైద్య శాల వున్నా అందులో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 699. ఇందులో పురుషుల సంఖ్య 357, మహిళల సంఖ్య 342, గ్రామంలో నివాస గృహాలు 171 ఉన్నాయి.\nవడ్లపట్లనూతనం West Godavari జిల్లా, కామవరపుకోట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కామవరపుకోట నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 34 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 244 ఇళ్లతో, 825 జనాభాతో 404 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 422, ఆడవారి సంఖ్య 403. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 290 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588197.పిన్ కోడ్: 534449.\nగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది. బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాలలు,సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కామవరపుకోటలోను, ఇంజనీరింగ్ కళాశాల జంగారెడ్డిగూడెంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల ఏలూరులోను, పాలీటెక్నిక్ జంగారెడ్డిగూడెంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం కామవరపుకోట లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఏలూరు లోనూ ఉన్నాయి.",
"గుడుపల్లె\nగుడుపల్లె, చిత్తూరు జిల్లా, ములకలచెరువు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామములో 4 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల వున్నవి. ఈ గ్రామములో 1 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, 1 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వున్నవి. \nఇది 2011 జనగణన ప్రకారం 596 ఇళ్లతో మొత్తం 2163 జనాభాతో 1444 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లె కు 52 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1074, ఆడవారి సంఖ్య 1089గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 215 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 70. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595602[1].",
"పామర్రు (తూ.గో జిల్లా)\nపామర్రు తూర్పు గోదావరి జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన రామచంద్రపురం నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1135 ఇళ్లతో, 3690 జనాభాతో 380 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1825, ఆడవారి సంఖ్య 1865. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 722 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 35. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587705.పిన్ కోడ్: 533305.\nప్రస్తుతం మండల కార్యాలయం గంగవరం గ్రామములో వున్నప్పటికీ పామఱ్ఱు మండలము గానే పిలవబడుచున్నది. పామఱ్ఱు గ్రామము రెండు పంట కాలువల మధ్య వ్యాపించి ఉంది. దాని ఆకారము పాము మెడ (అఱ్ఱు) వలె నుండుటచేత పామఱ్ఱుకు ఆ పేరు వచ్చిందని చెబుతారు.\nపల్లె వాతావరణం అంతా పామఱ్ఱు గ్రామములో కనిపిస్తుంది. పచ్చని పంట పొలాలు, పంట కాలువలు, నీటితో నిండిన చెరువులు, చెరకు తోటలు, అరటి తోటలు, ప్రొద్దుతిరుగుడు పూల తోటలు, మొదలగువన్నీ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి.",
"నల్లజర్ల\nనల్లజర్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 534 112.\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12088. ఇందులో పురుషుల సంఖ్య 6120, మహిళల సంఖ్య 5968, గ్రామంలో నివాస గృహాలు 3158 ఉన్నాయి.\nనల్లజర్ల పశ్చిమ గోదావరి జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన తాడేపల్లిగూడెం నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3848 ఇళ్లతో, 13457 జనాభాతో 3964 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6712, ఆడవారి సంఖ్య 6745. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4244 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 72. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588247.పిన్ కోడ్: 534112.\nవిద్యా సౌకర్యాల విషయంలో ఈ గ్రామములో అన్ని సౌకర్యాలున్నాయి. ఈ గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, మేనేజిమెంటు కళాశాల , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 3 ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు, 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు, మేనేజిమెంటు కళాశాల 2 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు, ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉన్నాయి. నల్లజర్లలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఏడుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.\nగ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, మేనేజిమెంటు కళాశాల , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 3 ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు, 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు, మేనేజిమెంటు కళాశాల 2 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు, ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఏలూరులోను, పాలీటెక్నిక్ రాజమండ్రిలోను, ఉన్నాయి.",
"కట్నగళ్ళు\nకట్నగళ్ళు, చిత్తూరు జిల్లా, పెద్దతిప్ప సముద్రం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామములో 6 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నవి. \nఇది 2011 జనగణన ప్రకారం 536 ఇళ్లతో మొత్తం 2209 జనాభాతో 1639 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లె కు 70 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1065, ఆడవారి సంఖ్య 1144గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 425 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596105[1].\nఈ గ్రామములో 6 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నవి.మాధ్యమిక పాఠశాల (కందుకూరు లో), ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరంలో వున్నది.బాలబడి (మొలకలచెరువు లో), సమీప సీనియర్ మాధ్యమిక పాఠశాల, అనియత విద్యా కేంద్రం లో), (పెద్దతిప్ప సముద్రం లో, సమీప ఇంజనీరింగ్ కళాశాలలు (అంగళ్లు)లో, సమీప ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల, సమీప మేనేజ్మెంట్ సంస్థ ,సమీప పాలీటెక్నిక్ , దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల (మదనపల్లె లో), వైద్య కళాశాల (తిరుపతి లో), వృత్తి విద్యా శిక్షణ పాఠశాల (తంబళ్లపల్లె లో), ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో వున్నవి.",
"కలిచెర్ల\nకలిచెర్ల, చిత్తూరు జిల్లా, పెద్దమండ్యం మండలానికి చెందిన గ్రామము.[1] కలిచెర్ల అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దమండ్యం మండలం లోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 2251 ఇళ్లతో మొత్తం 8999 జనాభాతో 4884 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లె కు 50 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4592, ఆడవారి సంఖ్య 4407గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 409 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 988. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595638[1]. ఈ గ్రామములో 1 ప్రైవేటు బాలబడి, 15 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 4 ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు, 3 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 2 ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు , 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ గ్రామములో 1 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, 1 పశు వైద్యశాల ఉన్నాయి. గ్రామంప్రధాన జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది. గ్రామంఇతర జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది.",
"గొడుగుచింత (పూతలపట్టు)\nగ్రామానికి విద్యుత్తు ఉంది. వీధి లైట్లు కూడా ఉన్నాయి.\nఈగ్రామములో తపాలా కార్యాలమున్నది.\nవరి, చెరకు, మామిడి, వేరుశన మొదలగు నవి ప్రధాన పంటలు\nవ్యవసాయము మరియు వ్యవసాయాధారిత పనులు ప్రధాన వృత్తి.\nజనాభా (2001) - మొత్తం 1,582 - పురుషుల 807 - స్త్రీలు 775 - గృహాల సంఖ్య 373\nగొడుగుచింత అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన పూతలపట్టు మండలంలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 447 ఇళ్లతో మొత్తం 1590 జనాభాతో 356 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన చిత్తూరు కు 26 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 798, ఆడవారి సంఖ్య 792గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 591 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596466[1].\nఈ గ్రామములో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల వున్నవి. సమీప బాలబడి (పోలవరం లో), సమీప సీనియర్ మాధ్యమిక పాఠశాల (పెనుమూరులో), ఈ గ్రామానికి 5 కి.మీ. లోపు వున్నవి. సమీప ఇంజనీరింగ్ కళాశాలలు (B.కొత్తకోటలో), ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరములో వున్నవి. సమీప ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల (చిత్తూరులో), సమీప వైద్య కళాశాల , సమీప పాలీటెక్నిక్ (తిరుపతిలో) , సమీప మేనేజ్మెంట్ సంస్థ , సమీప అనియత విద్యా కేంద్రం (పూతతలపట్టులో) ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో వున్నవి",
"కలవపల్లె\nకలవపల్లె, చిత్తూరు జిల్లా, ములకలచెరువు మండలానికి చెందిన గ్రామము. \nఇది 2011 జనగణన ప్రకారం 559 ఇళ్లతో మొత్తం 2124 జనాభాతో 2031 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లె కు 57 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1080, ఆడవారి సంఖ్య 1044గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 124 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 28. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595600[1].\nఈ గ్రామములో 4 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రైవేటు ప్రాథమిక పాఠశాల, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఉన్నాయి.ఈ గ్రామములో 1 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, 1 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉన్నాయి.",
"కాటిపేరి\nకాటిపేరి, చిత్తూరు జిల్లా, చౌడేపల్లె మండలానికి చెందిన గ్రామము. \nరాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్\nమండల కేంద్రము. చౌడేపల్లె\nజిల్లా. చిత్తూరు,\nప్రాంతము. రాయలసీమ.,\nభాషలు. తెలుగు/\nటైం జోన్. IST (UTC + 5 30),\nవాహన రిజిస్ట్రేషను. నెం. AP-03,\nసముద్ర మట్టానికి ఎత్తు. 596 మీటర్లు.,\nమండలములోని గ్రామాల సంఖ్య. 45,\nఆర్.టి.ఓ. కార్యాలయం. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి.,\nమండల జనాభా (2001) - మొత్తం 40, 410 - పురుషులు 20, 266 - స్త్రీలు 20, 144,\nఅక్షరాస్యత (2001) - మొత్తం - 60.43% - పురుషుల అక్షరాస్యత 73.65% - స్త్రీలు 47.17%,\nఈ ప్రదేశము /చిత్తూరుకు కి.మీ.దూరములో ఉంది.,\nమొత్తం గ్రామాలు14,\nమదనపల్లె పెద్దపంజాని, నిమ్మనపల్లె మండలాలు.\nలద్దిగం 4 కి.మీ. రాగనిపల్లె, 5 కి.మీ. భగత్ సింగ్ కాలని 5 కి.మీ. దిగువపల్లె 6 కి.మీ. పుంగనూరు 6 కి.మీ. దూరములో ఉన్నాయి.\nఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైలు వసతి లేదు. ఇక్కడికి దగ్గరిలోని ప్రధాన రైల్వే స్టేషను బంగారు పేట్ 75 కి.మీ దూరములో ఉంది.\nఇక్కడికి సమీపములో సోమల బస్ స్టేషను, పుంగనూరు బస్ స్టేషనులు ఉన్నాయి. పుంగనూరు ఇక్కడికి దగ్గరి టౌను. ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రోడ్డురవాణా సంస్థ అనేక బస్సులు నడుపుచున్నది. పుంగనూరు 10 కి.మీ దూరములో ఉంది. సమీపములోని బస్ స్టేషన్లు... చౌడేపల్లె, మదనపల్లె బస్ స్టేషనులు.\nఇక్కడ ఒక జిల్లా పరిషత్ పాఠశాల ఉంది.\nఅగస్తిగాని పల్లె, కవిలివారిపల్లె, గిరిజాపురం, పెద్దగొర్ని గుంట, చిన్నగోర్ని గుంట, వడ్డివారి పల్లె, గురుముర్థానపల్లె.\nKatiperi అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన Chowdepalle తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 546 ఇళ్లతో మొత్తం 2133 జనాభాతో 1206 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన Punganur 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1042, ఆడవారి సంఖ్య 1091గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 427 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 5. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596520[1].\nఈ గ్రామములో 4 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, ఉన్నవి.\nబాలబడి, సీనియర్ మాధ్యమిక పాఠశాల (చౌడేపల్లె లో), ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల , సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల (పుంగనూరులో), అనియత విద్యా కేంద్రం (చౌడేపల్లె లో), ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరంలో వున్నవి.ఇంజనీరింగ్ కళాశాలలు, సమీప మేనేజ్మెంట్ సంస్థ మదనపల్లెలో), సమీప వైద్య కళాశాల (పుంగనూరులో), సమీప పాలీటెక్నిక్, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల (తిరుపతిలో) ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో వున్నవి.",
"కన్నెమడుగు\nకన్నెమడుగు, చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె మండలానికి చెందిన గ్రామము. . పిన్ కోడ్: 517418. ఈ గ్రామములో 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, ఉన్నవి.ఈ గ్రామములో 1 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉన్నది.\nఇది 2011 జనగణన ప్రకారం 430 ఇళ్లతో మొత్తం 1574 జనాభాతో 677 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లె కు29 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 789, ఆడవారి సంఖ్య 785గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 147 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 21. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595629[1]. ఈ గ్రామములో 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, ఉన్నది.\nఈ గ్రామములో 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, ఉన్నది.బాలబడి , మాధ్యమిక పాఠశాల, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం , అనియత విద్యా కేంద్రం (తంబళ్లపల్లె లో), ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరంలో వున్నవి. సమీప ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల , ఇంజనీరింగ్ కళాశాలలు, మేనేజ్మెంట్ సంస్థ (అంగళ్లు లో), వైద్య కళాశాల (తిరుపతి లో), పాలీటెక్నిక్ (మదనపల్లె లో), దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల (మదనపల్లె లో) ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో వున్నవి.",
"కొండమర్రి\nకొండమర్రి, చిత్తూరు జిల్లా, చౌడేపల్లె మండలానికి చెందిన గ్రామము. . పిన్ కోడ్: 517257. \nరాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్\nమండల కేంద్రము. చౌడేపల్లె\nజిల్లా. చిత్తూరు,\nప్రాంతము. రాయలసీమ.,\nభాషలు. తెలుగు/\nటైం జోన్. IST (UTC + 5 30),\nవాహన రిజిస్ట్రేషను. నెం. AP-03,\nసముద్ర మట్టానికి ఎత్తు. 596 మీటర్లు.,\nమండలములోని గ్రామాల సంఖ్య. 45,\nఆర్.టి.ఓ. కార్యాలయం. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి.,\nమండల జనాభా (2001) - మొత్తం 40,410 - పురుషులు 20,266 - స్త్రీలు 20,144,\nఅక్షరాస్యత (2001) - మొత్తం - 60.43% - పురుషుల అక్షరాస్యత 73.65% - స్త్రీలు 47.17%,\nఈ ప్రదేశము /చిత్తూరుకు కి.మీ.దూరములో ఉంది.,\nమొత్తం గ్రామాలు14,\nకొండమర్రి అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన చౌడేపల్లె మండలంలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 1296 ఇళ్లతో మొత్తం 5134 జనాభాతో 2812 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన పుంగనూరు కు19 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2577, ఆడవారి సంఖ్య 2557గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 722 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 183. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596512[1].\nఈ గ్రామములో 11 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 3 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ఉన్నది. బాలబడి, సమీప మాధ్యమిక పాఠశాల, సమీప అనియత విద్యా కేంద్రం, సమీప సీనియర్ మాధ్యమిక పాఠశాల ఇవి ఈ గ్రామానికి 5 కి.మీ. లోపు ఉన్న చౌడేపల్లె వున్నాయి.సమీప ఆర్ట్స్, సైన్స్, మరియు కామర్సు డిగ్రీ కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాలలు పుంగనూరు లో సమీప ఇంజనీరింగ్ కళాశాలలు ,సమీప మేనేజ్మెంట్ సంస్థ మదనపల్లెలో, సమీప వైద్య కళాశాల తిరుపతి లో, సమీప పాలీటెక్నిక్ పలమనేర్లో ఈ గ్రామానికి 10 కి.మీ కన్న దూరంలో వున్నవి."
] | 125
|
రాపర్తి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
|
[
"రాపర్తి (పిఠాపురం)\nఇది మండల కేంద్రమైన పిఠాపురం నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1034 ఇళ్లతో, 3566 జనాభాతో 769 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1798, ఆడవారి సంఖ్య 1768. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 649 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 35. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587458[2].పిన్ కోడ్: 533445."
] |
[
"ముఘలానీ కోట్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"పఖర్ పురా\nపోస్టాఫీసుగ్రామంలో ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"కన్నెగంటివారి పాలెం\n\"కన్నెగంటివారిపాలెం\" గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 265., యస్.టి.డీ కోడ్= 08648. \nఈ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయడానికి అధికారులు సిద్ధం చేసారు. [2] ",
"పచ్చియా\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"మధ్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"పద్దే\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"మల్లోవాల్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"మచ్చి నంగల్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"నంగల్ అంబ్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"ఓథియన్\nపోస్టాఫీసుగ్రామంలో ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"మల్లైన్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"నంగల్ పన్నువాన్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"ములాకోట్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"నంగల్ సోహల్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"నవన్ పిండ్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది. గ్రామ పిన్ కోడ్",
"నాగ్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"ఉచోకే కలన్\nపోస్టాఫీసుగ్రామంలో ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"మజ్జుపురా\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది. గ్రామ పిన్ కోడ్",
"ముల్లా బెహ్రం\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"నసర్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"వెంకటాపురం(అద్దంకి)\n\"వెంకటాపురం(అద్దంకి) \" ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందినగ్రామము. పిన్ కోడ్ నం. 523 201., ఎస్.టి.డి కోడ్ = 08593.\n2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పాకనాటి అనంతలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [1]",
"పండోరి\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"నంగ్లీ\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"మాలిక్ నంగల్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"పెయిరేవాల్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"నథుపురా\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"అకునూరు\nఅకునూరు, కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ 521 245., ఎస్.టి.డి. కోడ్ = 08676.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3243. ఇందులో పురుషుల సంఖ్య 1637, స్త్రీల సంఖ్య 1606, గ్రామంలో నివాసగృహాలు 826 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 363 హెక్టారులు.[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, మార్చి-15; 2వ పేజీ.",
"పదైనా\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది. గ్రామ పిన్ కోడ్",
"పంధేర్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్",
"ఓధర్\nపోస్టాఫీసుగ్రామంలో లేదు.సమీపపోస్టాఫీసుగ్రామానికి 5 కిలోమీటర్ల లోపే ఉంది.\nగ్రామ పిన్ కోడ్"
] | 108
|
"2011 జనగణన ప్రకారం కొమ్మూరు గ్రామంలో ఎం(...TRUNCATED)
| ["కొమ్మూరు (కాకుమాను)\nకొమ్మూరు, గుంటూర(...TRUNCATED)
| ["తిప్పర్తి మండలం\n2011 భారత జనగణన గణాంకా(...TRUNCATED)
| 131
|
పి. సుశీల ఎప్పుడు జన్మించింది?
| ["పి.సుశీల\nసుశీల 1935లో విజయనగరంలో సంగీత(...TRUNCATED)
| ["యమలోకపు గూఢచారి\nయమలోకపు గూఢచారి 1970 ల(...TRUNCATED)
| 18
|
"షాంఘై టవరు కట్టడం ఎప్పుడు పూర్తయింద(...TRUNCATED)
| ["షాంఘై టవరు\nఈ భవన నిర్మాణం నవంబరు 2008లో(...TRUNCATED)
| ["శాంతి పర్వము ప్రథమాశ్వాసము\nధర్మరాజ(...TRUNCATED)
| 85
|
"హీరోయిన్ సౌందర్య ఎప్పుడు మరణించింది(...TRUNCATED)
| ["సౌందర్య\nసౌందర్య 2004 ఏప్రిల్ 17న విమాన ప(...TRUNCATED)
| ["రతీదేవి\nమన్మథుడు లోకాలన్నిటినీ మోహ(...TRUNCATED)
| 18
|
"నందమూరి తారక రామారావు నటించిన మొదటి (...TRUNCATED)
| ["నందమూరి తారక రామారావు\nప్రముఖ నిర్మా(...TRUNCATED)
| ["గొల్లప్రోలు మండలము\nగొల్లప్రోలు, ఆంధ(...TRUNCATED)
| 106
|
జింకును మొదటగా ఎప్పుడు కనుగొన్నారు?
| ["తుత్తునాగము\nశతాబ్దంలకుముందే తుత్త(...TRUNCATED)
| ["హోమియోపతీ వైద్య విధానం\nహోమియోపతీ శా(...TRUNCATED)
| 20
|
End of preview. Expand
in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 1