text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
స్వచ్ఛమైన బంగారం అమ్మాలి
నవతెలంగాణ-బిజినెస్ బ్యూరో
ఆభరణాల విక్రయ సంస్థలు నాణ్యతతో పాటు తుకంలో ఎలాంటి మోసం లేకుండా వ్యవహారించాలని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. హైదరాబాద్లో 400-500 స్టోర్లు ఉన్నాయని, మరింత విస్తరించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ధరకు తగ్గట్లుగా స్వచ్ఛమైన బంగారాన్ని విన... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Sensex Closing Headlines: భగ్గుమన్న ముడిచమురు.. మార్కెట్ ఢమాల్
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐఓసీ, హిందాల్కో, రిలయన్స్ షేర్లు భారీగా క్షీణించాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఏకంగా 9 శాతానికి పైగా పతనమైంది. యస్ బ్యాంక్, బీపీసీఎ... | 1 |
internet vaartha 180 Views
మేకిన్ ఇండియాలో ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ
ముంబై : బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు వస్తున్నాయి. మేకిన్ ఇండియా కార్యాచరణ వేడుకల సందర్భంగా ప్రధాని పన్ను సంస్కరణలు ప్రవేశపెట్టామని, మరిన్ని సంస్కరణలు తెస్తామని ఇచ్చిన హామీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు వస్తున... | 1 |
Hyderabad, First Published 3, Oct 2018, 4:32 PM IST
Highlights
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుండి సినిమాకు ఏవోక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా విడుదలకు సిద్ధంగా... | 0 |
Hyderabad, First Published 4, Apr 2019, 3:35 PM IST
Highlights
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారా కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ పార్టీలు తమ అభ్యర్ధులతో ప్రచారాలు చేయిస్తున్నారు.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారా కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ పార... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మలింగ గొడవ.. శ్రీలంక కోచ్పై వేటు
జట్టులోని ఆటగాళ్లకి క్రమశిక్షణ, ఫిటెనెస్ విషయంలో దక్షిణాఫ్రికాకి చెందిన గ్రాహమ్ ఉదాసీనతగా ఉంటున్నాడని
TNN | Updated:
Jun 24, 2017, 07:30PM IST
మలింగ గొడవ.. శ్రీలంక కోచ్పై వేటు
ఇంగ్లాండ్‌లో ఇట... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
సాఫ్ట్వేర్లో బగ్: మరోసారి ఫేస్బుక్ డేటా లీక్..
మరో వివాదం సామాజిక మాధ్యమం ఫేస్బుక్ మెడకు చుట్టుకుంది. సాఫ్ట్వేర్ లోపంతో ఫేస్బుక్లోని గోప్యత సెట్టింగ్లో సమస్య తలెత్తి గత నెలలో 1.40 కోట్ల మంది వినియోగదారుల పోస్టులు వారి ప్రమేయంలేకుండానే అందరికీ చేరాయి.
Sam... | 1 |
విప్రోను వెనక్కి నెట్టిన హెచ్ సిఎల్.. 20 ఏళ్లలో తొలిసారి ఐసిఐసిఐకి నష్టాలు
Highlights
కొత్త ఒప్పందాలు చేసుకోవడంతో విప్రోను దాటేసి భారత దేశంలోని ఐటీ దిగ్గజాల్లో మూడో సంస్థగా హెచ్సీఎల్ టెక్ నిలిచింది. మొండి బాకీలతో సతమతం అవుతున్న ఐసీఐసీఐ బ్యాంకు 20 ఏళ్ల తర్వాత తొలిసారి నికర నష్టాన్ని నమోదు చేయడం ఆసక్తికర పరిణామం.
న్యూఢి... | 1 |
Hyderabad, First Published 23, Oct 2018, 1:17 PM IST
Highlights
భారత డాషింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మరోసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. వన్డేల్లో సచిన్ నమోదు చేసిన అత్యధిక సిక్సర్ల రికార్డును సమం చేసేందుకు రోహిత్ అడుగు దూరంలో నిలిచాడు
భారత డాషింగ్ బ్యాట్స్మెన్ రోహి... | 2 |
Suresh 155 Views SBI
ఎస్బిఐ లైఫ్ ప్రీమియం రూ.647 కోట్లు
హైదరాబాద్, జనవరి 30: ఎస్బిఐ లైఫ్ కొత్త ప్రాంతీయకార్యాలయాన్ని నగరంలో ప్రారంభించారు. ఐఆర్డిఎఐ సభ్యులు నీలేష్ సాథే, ఎస్బిఐ లైఫ్ ఎండి సిఇఒ ఆర్జిత్ బసు, డిప్యూటి ఎండి బాదల్ చంద్రదాస్, ఎస్బిహెచ్ సిజిఎం హర్దయాల్్రపసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా... | 1 |
kamal haasan's elder brother chandrahasan passed away
కమల్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూత
ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూశారు.
TNN | Updated:
Mar 19, 2017, 11:56AM IST
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూశారు. లండన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి చంద్రహాసన్ మరణించినట్లు తెలుస... | 0 |
Hyd Internet 86 Views Kedar Jadav
Kedar Jadav
బెంగుళూరు: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాల్గో వన్డేలో కేదార్ జాదవ్ అర్ధ శతకం సాదించారు. 54 బంతులను ఎదుర్కోన్న
జాదవ్ ఆరు ఫోర్లు, ఒక సిక్సర్తో 50 పరుగులు పూర్తి చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 41 ఓవర్లకు నాలుగు వికెట్లు
కోల్పోయి 247 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్... | 2 |
BNI
బిఎన్ఐ బిజినెస్ రూ.550 కోట్లు
హైదరాబాద్,జూన్ 29: ప్రపంచఅగ్రగామి రిఫరెల్ సంస్థ బిఎన్ఐ వ్యాపారపరంగా గత ఏడాది 13.5 బిలియన్ డాలర్ల విలువైన 9.3 మిలియన్ రెఫరల్స్ను పంపించిందని సంస్థ ప్రకటించింది. బిఎన్ఐ హైదరా బాద్ ఐదో వార్షికోత్సవ వేడుకలకు సమాయత్తం అవుతున్నదని, గతఏడాది 23 చాప్టర్లతో వెయ్యిమందికిపైగా సభ్యులున్న... | 1 |
Sarkar
తొలి ఓవర్లోనే సామ్య సర్కార్ ఔట్
బర్మింగ్హామ్: బంగ్లాదేశ్తో సెమీఫైనల్ మ్యాచ్లో భారత బౌలర భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్లో చివరి బంఇకే సౌమ్య సర్కార్ క్లీన్బౌల్డ్ అయ్యాడు.. తొలి ఓవర్లఓ కేవం ఒకే ఒక పరుగు ఇచ్చి సౌమ్య సర్కార్ వికెట్ తీశాడు.. దీంతో బంగ్లాదేశ్ ఒక వికెట్ నష్టానికి ఒక పరుగు . | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కోహ్లీ రికార్డ్ ఫీట్.. ‘పేలిన’ పోలీసుల ట్వీట్
అతివేగం ప్రమాదకరమంటూ బోర్డులు పెట్టి, ప్రాణాలను కాపాడుకోండంటూ వాహనదారులను పోలీసులు తరచుగా హెచ్చరిస్తుంటారు.
Samayam Telugu | Updated:
Oct 25, 2018, 10:25PM IST
కోహ్లీ రికార్డ్ ఫీట్.. ‘ప... | 2 |
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టీం ఇండియా ఘన విజయం : చెలరేగిన బౌలర్లు
Highlights
ఆసియాకప్ టీ20 ఫైనల్ కి టీం ఇండియా
ఆసియా కప్ టీ20 టోర్నీలో మహిళా జట్టు విజయపరంపర కొనసాగుతోంది. వరుస విజయాలతో టీం ఇండియా ఆసియాకప్ ఫైనల్ కి చేరింది. అదీ అషామాషీగా కాదు... చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను మట్టికరిపించి మరీ ఫైనల్ లోకి ప్రవేశించ... | 2 |
మగధీర కథ రామ్ చరణ్ కు అనుకోలేదన్న విజయేంద్రప్రసాద్
Highlights
ఘనంగా శ్రీవల్లీ ప్రీ రిలీజ్ ఫంక్షన్
ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్
మగధీర సీక్రెట్ ని బయట పెట్టిన విజయేంద్ర ప్రసాద్
దర్శకధీరుడు రాజమౌళి.. పరాజయమన్నది లేకుండా విజయాల బాటలో దూసుకుపోతున్నాడు. ఆయన అంతలా విజయం సాధించడానికి ఆయన ఎంచుకునే కథలే కారణం. రాజమౌళికి అంత మం... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
టెన్త్ పరీక్షల్లో విరాట్ కోహ్లి గురించి ప్రశ్న..!
మైదానంలో పరుగుల వరద పారిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి తెలియంది ఎవరికి..? ముఖ్యంగా విద్యార్థుల్లో అతనికి
TNN | Updated:
Mar 16, 2018, 08:17AM IST
టెన్త్ పరీక్షల్లో విరాట్ కోహ్లి గురించి ప్రశ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
భారత్పై విషం చిమ్మిన అఫ్రిది
పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. భారత్పై విషం చిమ్ముతూ... కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశాడు. భారత్ ఆక్రమించిన కాశ్మీర్లో ఏదో కల్లోలం జరుగుతుందంటూ మొసలి కన్నీరు కార్చాడు.
Samayam Te... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
Matthew Hayden: కోహ్లీతో ఆస్ట్రేలియా బౌలర్లకి చిక్కులే..!
ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల జరిగిన సుదీర్ఘ సిరీస్లో విరాట్ కోహ్లీని మూడు సార్లు ఔట్ చేసిన యువ ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్సన్కి ఈసారి అంత సులువుగా వికెట్ దక్కబోదని మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ వెల్లడించాడు.
Samayam Te... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కివీస్కి భారత్ బౌలర్లతో కష్టాలు తప్పవు
భారత బౌలర్లతో వన్డే సిరీస్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్కి కష్టాలు తప్పవని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ధీమా
TNN | Updated:
Oct 17, 2017, 02:11PM IST
భారత బౌలర్లతో వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్&zwnj... | 2 |
Visit Site
Recommended byColombia
అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.78.39కు చేరింది. డీజిల్ ధర రూ.71.10 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.78.02కు చేరింది. డీజిల్ ధర రూ.70.76 వద్ద నిలకడగా కొనసాగుతోంది.
Als... | 1 |
Hyderabad, First Published 27, Jun 2019, 4:15 PM IST
Highlights
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటి, దర్శకురాలు అయిన విజయనిర్మల మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అప్పట్లోనే తన విజయనిర్మల మల్టీ టాలెంటెడ్ నటిగా సత్తా చాటారు.
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటి, దర్శకురాలు అయిన విజయనిర్మల మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అప్పట్లోనే... | 0 |
Hyderabad, First Published 5, Mar 2019, 5:45 PM IST
Highlights
ఒక్కసారిగా సుకుమార్ తో సినిమా ఎనౌన్స్ చేసి అల్లు అర్జున్ అందరికీ షాక్ ఇచ్చారు. నిన్న మొన్నటివరకూ మహేష్ తో సుకుమార్ కథా చర్చలు .. మార్పులు .. చేర్పులు అంటూ వార్తలు వచ్చి, ఒక్కసారిగా సీన్ మారిపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అదే పద్దతిలో మరో సినిమా ఎనౌన్... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బెన్స్టోక్స్ నువ్వు బౌండరీ లైన్ వద్దే..!
మైదానంలో ఆటతోనే కాకుండా మాటలతోనూ ప్రత్యర్థులపై విరుచుకుపడే నైజమున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్
TNN | Updated:
Sep 4, 2017, 05:00PM IST
మైదానంలో ఆటతోనే కాకుండా మాటలతోనూ ప్రత్యర్థులపై విరుచుకుపడే నైజమున్న ఇంగ్లాండ్‌ ఆల్‌రౌం... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మహేష్ ప్లేస్లో ఎన్టీఆర్?
మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్మేన్ వంటి సన్సేషనల్ హిట్స్ అందించిన దర్శకుడు పూరీ, ముచ్చటగా మూడోసారి ‘జనగణమన’సినిమా తీయాలనుకున్నాడు.
TNN | Updated:
Oct 22, 2016, 02:17PM IST
మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్‌మేన్ వంటి సన్సేషనల్ హిట్స్ అ... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
నెం.4లో 9మంది ఫెయిల్.. రాయుడు హిట్
టీమిండియా గత మూడునాలుగేళ్లలో నెం.4 స్థానం కోసం దాదాపు 9 మంది ఆటగాళ్లని పరీక్షించింది. ఈ క్రమంలో సీనియర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, అజింక్య రహానె, దినేశ్ కార్తీక్లకి ఛాన్స్లిచ్చింది. కానీ.. ?
Samayam Telugu | Updat... | 2 |
Hyderabad, First Published 14, Aug 2018, 4:06 PM IST
Highlights
ఈ నెల 18 నుండి జరగనున్న ఏషియన్ గేమ్స్ 2018 లో భారత్ పతకాల పంట పండిచడం ఖాయమని అన్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్. అన్ని విభాగాల్లోనూ భారత్ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎక్కువ పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత ఆసియా క్రీడల్లో... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆసియా కప్లో ధోనీ కెప్టెన్సీపై అభ్యంతరం
2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. 2017 జనవరిలో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు.
Samayam Telugu | Updated:
Nov 28, 2018, 05:38PM IST
భారత క్రికెట్లో మిథాలీ రాజ్పై చెలరేగిన వివాదం తారస... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రుబెల్ ఓవరే బంగ్లాని నిండా ముంచింది..!
భారత్తో ఆదివారం రాత్రి జరిగిన ముక్కోణపు టీ20 టోర్నీ ఫైనల్లో దాదాపు చేతికొచ్చేసిన మ్యాచ్.. ఫాస్ట్ బౌలర్ రుబెల్
TNN | Updated:
Mar 19, 2018, 03:30PM IST
రుబెల్ ఓవరే బంగ్లాని నిండా ముంచింది..!
భారత్‌తో ఆదివారం ... | 2 |
ఈ వస్తువులపై జీఎస్టీ 28శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు.. 27 నుంచి అమల్లోకి
Highlights
కొన్ని ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించడంతో పాటు పలు ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది
ఎక్కడికి వెళ్లినా.. ఏం తినాలన్నా.. ఏం కొనాలన్నా జనాలు వణికిపోతున్నారు. ఎంత కొంటే ఎంత జీఎస్టీ కట్టాల్సి వస్తుందోన... | 1 |
Suresh 88 Views
పేటిఎంపై మహీంద్ర గస్తో స్కూటర్లు
ముంబై,సెప్టెంబరు 16: టూవీలర్ఉత్పత్తిసంస్థ మహీంద్ర కొత్తగా పేటిఎం పై తమ స్కూటర్ గస్తోను విక్రయించేందుకు నిర్ణయించింది. ప్రీబుక్ పసిఫిక్ మట్బ్లూ, క్రిమిషన్మఠ్రెడ్ గస్తో వాహనాలు పేటిఎంపై ఐదువేల రూపాయలకు లభిస్తాయి. అయితే ఈమొత్తం కేవలం అడ్వాన్సుబుకింగ్కు మాత్రమేనని ప... | 1 |
madhuri dixit denies rumours, says will not contest 2019 lok sabha polls
రాజకీయాల్లోకి మాధురీ దీక్షిత్.. స్పష్టత ఇచ్చిన బ్యూటీ!
మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి రానున్నారా? ఏ పార్టీ నుంచి? ఎక్కడ నుంచి బరిలో దిగుతారు? ఆమె స్పందన ఏమిటీ?
Samayam Telugu | Updated:
Dec 9, 2018, 04:45PM IST
బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ రాజకీ... | 0 |
Vaani Pushpa 99 Views 65 crore income , tax reduced
corporation tax
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలకు పన్నును తగ్గించడంవల్ల భారత్లో సుమారు వెయ్యి సంస్థలకు సుమారు 65 వేల కోట్ల రూపాయలు ఆదా అయింది. వాటి పొదుపులో 2.5శాతం మొత్తం నిధులు ఆదాచేసుకోగలిగినట్లు వివిద రంగాల అధిపతులు చెపుతున్న... | 1 |
Ratan Tata
చంద్రశేఖరన్ నియామకాన్ని స్వాగతించిన రతన్టాటా
ముంబై, జనవరి 15: టాటాగ్రూప్ కంపెనీలుప్రమోటర్ కంపె నీ టాటాసన్స్ ఛైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామ కాన్ని తాత్కాలిక ఛైర్మన్రతన్ టాటా స్వాగతించారు. చంద్ర శేఖరన్ తనప్రతిభ నైపుణ్యాలకు మారుపేరని ప్రస్తుతం చేపట్టే కొత్త పదవి సంక్లిష్టమైనదని అయితే ఆయన ఈ సర్వో... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
లెమన్ ట్రీ ఆరంభం అదిరింది
ఆతిథ్య రంగ సంస్థ లెమన్ ట్రీ హోటల్స్ మొట్టమొదటి ట్రేడింగ్లో అదరగొట్టింది. మొట్టమొదటి సారి ట్రేడింగ్లోనే స్టాక్ ఎక్స్చేంజీల్లో లాభాల మోతమోగించింది.
Samayam Telugu | Updated:
Apr 10, 2018, 03:31PM IST
ఆతిథ్య రంగ సంస్థ లెమన్ ట్... | 1 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
మెగాస్టార్ మెరుపులు.. హీరోయిన్ల తళుకులు.. బిగ్ బాస్ ఫినాలే అదరహో!!
‘బిగ్ బాస్’ సీజన్ 3 గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఫినాలేలో భాగం కానున్నారు. స్టేజ్ పెర్ఫార్మెన్స్లతో ప్రేక్షకు... | 0 |
this is how much virat kohli earns for every instagram post
కోహ్లి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే కోట్లు రాలాల్సిందే!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేయడం ద్వారా ఎంత మొత్తంలో సంపాదిస్తున్నాడో తెలుసా?
TNN | Updated:
Nov 9, 2017, 02:55PM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలోనే కాదు సంపా... | 2 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
జబర్దస్త్ "స్మగ్లర్" హరిబాబు అరెస్ట్.. మరో ఇద్దరు నటుల ప్రమేయం.. పోలీసుల గాలింపు
Highlights
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుల్లితెర నటుడు హరిబాబును టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుల్లితెర నటుడు హరిబాబును టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన హరిబాబు నటన మీద ఆసక్తితో చ... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
జబర్దస్త్ జూన్ 27 ఎపిసోడ్: లోకంలో స్త్రీలు వేరు - పెళ్లాలు వేరు.. ఆది మళ్లీ వేశాడు!
జబర్దస్త్లో ఈ వారం ‘పర్ఫామర్ ఆఫ్ ది డే’గా ముగ్గురు నిలిచారు. అదిరే అభి కొత్త యాడ్స్తో కామెడీ పండిస్తే.. ఆది ఎప్పటిలానే పెళ్లాలపై పంచ్లతో విరుచుకుపడ్డాడు.
Samayam ... | 0 |
43 లక్షల టన్నులు దాటనున్న ఉప్పు ఎగుమతి
PNR| Last Modified శుక్రవారం, 9 డిశెంబరు 2011 (17:48 IST)
ఈ యేడాది డిసెంబరు నెలాఖరు నాటికి దేశంలో ఉప్పు ఎగుమతులు 43 టన్నులు దాటే అవకాశం ఉంది. ప్రపంచంలో ఉప్పును ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో భారత్ ఉంది. దేశంలో యేడాద... | 1 |
internet vaartha 136 Views
లాహోర్ : తన లక్ష్యం ఆసియా కప్,వరల్డ్ టి20 అని పాకిస్థాన్ క్రికెట్ కోచ్ యూనుస్ వకార్ పేర్కొన్నాడు.కోచింగ్ కాంట్రాక్ట్ కంటే త్వరలో జరుగనున్న ఆసియా కప్,వరల్డ్ టి20 కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలతో వకార్ కోచింగ్ కాంట్రాక్ట్ ముగిసిపోతున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఇవేం ఫొటోలు.. హీరోయిన్లు మారరా?
గిలుజోసెఫ్ కంటే ముందే కొంత మంది సెలెబ్రిటీ తల్లులు పిల్లలకు పాలిస్తున్న ఫొటోలను స్వయంగా సోషల్ మీడియాలో పెట్టి హల్ చల్ చేశారు.
BCCL | Updated:
Mar 2, 2018, 12:22PM IST
ప్రముఖ మలయాళి నటి, రచయిత, మోడల్ గిలు జోసెఫ్.. ఓ మేగజిన్ కవర్ ప... | 0 |
Bathukamma Song: మంగ్లీ బత...
తమిళస్టార్ హీరో ధనుష్ రీసెంట్ మూవీ 'రైల్' ఇలా వచ్చింది, అలా వెళ్లిపోయింది. దీంతో ధనుష్ ఇప్పుడు 'కోడి' గా రాబోతున్నాడు. ఈ సినిమాలో ఈ కోడికి రెండు కోడి పెట్టలు ఉన్నాయి. అదేనండీ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని దాని అర్థం. ధనుష్ సరసన త్రిష , అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజకీయ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మహేశ్ బాబుకు చాలా గ్లామరస్ పీఏ!
ఒకవైపు ‘భరత్ అనే నేను’ టీజర్ ఇంటర్నెట్ లో సునామీని క్రియేట్ చేస్తోంది.
TNN | Updated:
Mar 7, 2018, 05:48PM IST
ఒకవైపు ‘భరత్ అనే నేను’ టీజర్ ఇంటర్నెట్ లో సునామీని క్రియేట్ చేస్తోంది. మహేశ్ బాబు పొలిటీషియన్ పాత్రల... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హాట్టాపిక్గా మారిన అమలపాల్ హాట్పోస్టర్!
తమిళంలో హిట్టైన ఆ సినిమా తెలుగు, కన్నడలో కూడా రీమేక్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తమిళంలో ‘తిరుట్టుపయలే-2’ వస్తోంది.
TNN | Updated:
Aug 5, 2017, 10:08AM IST
దాదాపు పదకొండేళ్ల కిందట తమిళంలో వచ్చిన ‘తిరుట్టుపయలే... | 0 |
sandhya 210 Views stock market
stock market
ముంబై: దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్ ఆద్యంతం ఒడుదుడుకుల్లో సాగినప్పటికీ, చివరకు తేరుకుని స్వల్ప నష్టాలతో సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్66 పాయింట్లు లాభపడగా..నిఫ్టీ స్తబ్దుగా ముగిసింది.
ఐతే చివరి గంటల్లో ట్రేడింగ్లో సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 39,7... | 1 |
Hyderabad, First Published 5, Aug 2019, 10:15 AM IST
Highlights
ఈ మధ్యకాలంలో బీపాజిటివ్ అనే మ్యాగజైన్ కోసం ఉపాసన స్పెషల్ గా సెలబ్రిటీల ఇంటర్వ్యూలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తన మామగారు మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. ఇందులో భాగంగా కాఫీ, దోశల సీక్రెట్స్ గురించి ప్రశ్నించింది.
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి... | 0 |
Wellington, First Published 5, Feb 2019, 10:54 AM IST
Highlights
చాహల్ ఎంటీ ధోనీని భయపెట్టడం ఏంటీ.. అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఇటీవల న్యూజిలాండ్తో ముగిసిన ఐదో వన్డేలో భారత్ కివీస్పై 35 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ బహుకరణ జరిగింది.
చాహల్ ఎంటీ ధోనీని భయపెట్టడం... | 2 |
kapil , Aswin
కపిల్ రికార్డును సమం చేసిన అశ్విన్
మొహాలీ: ఇంగ్లండ్తో మొహాలీలో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిం డియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్,ఆల్ రౌండర్ కపిల్దేవ్ రికార్డను సమం చేశాడు.టీమిండియా జట్టులోని ఆల్ రౌండర్గా అరంగేట్రం చేసిన అశ్విన్ బౌలింగ్లో పాటు బ... | 2 |
sumalatha 361 Views Maruti-Suzuki-XL6 , XL6 Launch Video
Maruti Nexa XL6 Launch Video
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఈరోజు భారత మార్కెట్లోకి సరికొత్త మల్టీ పర్పస్ వెహికల్ ఎక్స్ఎల్6ని విడుదల చేసింది. దీని ధర రూ.9.79లక్షల నుంచి రూ.11.46 లక్షలుగా నిర్ణయించారు. మ్యానువల్ వేరియంట్ల ధర వరుసగా రూ.9.79లక్షలు, రూ.10.36లక్షలు ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ ఎంపికని మళ్లీ ప్రశ్నిస్తారేంటి..?: రోహిత్ శర్మ
భారత పరిమిత ఓవర్ల జట్టుకి మహేంద్రసింగ్ ధోనీని ఎంపిక చేస్తుండంపై ఓ ఇంటర్వ్యూలో వచ్చిన ప్రశ్నకి ఓపెనర్ రోహిత్ శర్మ ఒకింత ఆశ్చర్యం
TNN | Updated:
Dec 27, 2017, 02:54PM IST
ధోనీ ఎంపిక... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బిగ్ బీ సినిమాలో తాప్సీ
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాతి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఢిల్లీ గాళ్ తాప్సీ.
TNN | Updated:
Jan 8, 2016, 05:50PM IST
బిగ్ బీ సినిమాలో తాప్సీ
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాతి సినిమాలో నటించే ఛాన్స్ క... | 0 |
- ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
- వడ్డీ రేట్ల తగ్గింపునకు అడ్డంకి
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్ధిక వ్యవస్థకు సవాళ్లను విసురనుంది. ప్రజల కొనుగోలు శక్తి హరించనుందని, పెట్టుబడులు కూడా పడిపోనున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తు న్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన వస్తు సేవల పన్ను (జీఎ... | 1 |
anr national award for ss rajamouli
మన జక్కన్నకు అక్కినేని జాతీయ పురస్కారం
ప్రముఖ సినీనటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు గౌరవార్థం ఆయన పేరిట ఏర్పాటు చేసిన జాతీయ అవార్డుని ఈసారి ప్రముఖ దర్శకుడు...
TNN | Updated:
Sep 8, 2017, 06:27PM IST
ప్రముఖ సినీనటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు గౌరవార్థం ఆయన పేరిట ఏర్పాటు చే... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
టీమిండియాలో ధోనీ వారసుడు అతనే..!
మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. రిషబ్ పంత్ సిక్సర్లు కొట్టగలడు. ఇక ధోనీ గురించి చెప్పాల్సి వస్తే..? అతను భారత్ తరఫున ఇప్పటికే ఎన్నో మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించాడు.
Samayam Telugu | Updated:
Sep 14, 2018, 05:59PM IST
భారత మాజీ... | 2 |
ఇది నా లవ్ స్టోరీ రివ్యూ
Highlights
తరుణ్, ఓవియా జంటగా ఇది నా లవ్ స్టోరీ
వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన మూవీ
ఈ మూవీ రివ్యూ వివరాలు చూద్దాం..
రొమాంటిక్ ప్రేమకథా చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న హీరో తరుణ్. కానీ ఆ ఇమేజ్ ఎంతోకాలం నిలవలేదు. మధ్యలో అపజయాలతో తరుణ్ బాగా వెనకబడిపోయాడు. దీంతో చాలా క... | 0 |
Dec 22,2017
విప్రోతో మహీంద్రా ఫస్ట్ చాయిస్ ఒప్పందం
హైదరాబాద్ : మల్టీ బ్రాండ్ ప్రీఓన్డ్ కార్ల కంపెనీ మహీంద్రా ఫస్ట్ చాయిస్ కార్ల ఆధునీకరణకు గాను 'కనెక్ట్ ఫస్ట్'ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కార్ల డిజైన్లను అప్గ్రేడ్ చేయడం, స్మార్ట్కార్లుగా మార్చడం చేయనుంది. ఇందుకో... | 1 |
Jan 07,2017
ఫిబ్రవరి నెలాఖరుకు సాధారణ స్థితి: ఎస్బీఐ
ముంబయి: సర్కారు రద్దు చేసిన పెద్ద నోట్ల స్థానంలో 'భారతీయ రిజర్వు బ్యాంకు' ఇప్పటికే 44 శాతం కొత్త నోట్లను వ్యవస్థలోకి అందుబాటులోకి తీసుకువచ్చినట్టుగా 'భారతీయ స్టేట్ బ్యాంక్' (ఎస్బీఐ) ఒక నివేదికలో పేర్కొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'ఫ్లిప్కార్ట్'లోనూ భారీ డిస్కౌంట్ ఆఫర్లు...!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ 'ఫ్లిప్కార్ట్' భారీ డిస్కౌంట్ ఆఫర్లకు తెరతీసింది. ముఖ్యంగా 'శాంసంగ్ కార్నివాల్' పేరుతో ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. ఏప్రిల్ 13 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఇందులో పలు శాంసంగ్ ఫో... | 1 |
sandhya 168 Views Kane Williamson , Sachin Tendulkar , World Cup 2019
Sachin Tendulkar, Kane Williamson
ముంబై: ప్రపంచకప్ను తృటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్పై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ నేపథ్యంలో సచిన్ మాట్లాడుతూ..నెమ్మదిగా ఉండడమే విలియమ్సన్కు ఆభరణమని పేర్కొన్నాడు. వి... | 2 |
ప్రమాదకర స్థితిలో ప్రపంచ 'ఆర్థికం'
- హెచ్చరించిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ
- సవాళ్లను ఎదుర్కోవడమే
ప్రధాన ఎజెండాగా జీ20 సమావేశాలు
- డిమాండ్ పెరిగేలా ఆర్థిక విధానాల రూపకల్పనలో అప్రమత్తత అవసరం
- మేటి విధానపరమైన చర్యలతోనే
మేలు: ఐఎంఎఫ్
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 'అత్యంత ప్రమాదకర స్థితి'లో ఉందని 'అంతర్జాతీయ ద్రవ... | 1 |
ఐటి, టెక్నాలజీ షేర్ల ర్యాలీ
- సెన్సెక్స్ 192 పాయింట్లు వృద్ధి
ముంబయి : సకాలంలో రుతు పవనాలు వస్తాయన్న అంచనాలకు తోడు, ఆర్బిఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఊహాగానాలు, బ్లూచిప్ కంపెనీల షేర్లకు ఎఫ్ఐఐ మద్దతు తదితర కారణాల నేపధ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ నేపధ్యంలోనే బిఎస్ఇ సెన్సెక్స్ 191.68 ... | 1 |
Dec 08,2015
బాధితులకు బ్యాంకుల బాసట
చెన్నై: కుండపోత వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న చెన్నై వాసులకు కష్ట కాలంలో అండగా నిలిచేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయి. వీలైనంత నగదు అందుబాటులో ఉంచేలా చర్యలను చేపట్టాయి. చెన్నైతో సహా భారీ వర్షాలు కురిసిన ఇతర జిల్లాలోనూ సాధారణ పరిస్థితులను నెలకొనేలా చర్యలు తీసుకు... | 1 |
Apr 17,2015
రాజన్కు ఈ-మెయిల్ బెదిరింపు
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్కు రఘురాం రాజన్కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీనిపై ఆర్బిఐ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి భద్రత కట్టుదిట్టం చేశారు. అగంతకుడు రాజన్కు పంపిన మెయిల్లో.. ''నిన్ను (రాజన్ను) చంపేస్తాం. దీనికోసం మాకు డబ్బు ముట్టి... | 1 |
team india must look beyond ms dhoni in t20 format, say former cricketers
ధోనీ తప్పుకో.. కుర్రాళ్లకు ఛాన్సివ్వు: మాజీల సూచన
ధోనీ టీ20ల నుంచి రిటైరవ్వు. నీ బదులు కుర్రాళ్లు ఆడేందుకు అవకాశం కల్పించు. వన్డేలపై దృష్టిపెట్టమని మాజీలు సలహా ఇస్తున్నారు.
TNN | Updated:
Nov 5, 2017, 04:03PM IST
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో... | 2 |
Jul 15,2016
14.43% పెరిగిన సెయంట్ ఆదాయం
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఇంజినీరింగ్, టెక్నాలజీ సేవల సంస్థ సెయంట్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన నిర్వహణ ఆదాయాన్ని ఆర్జించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో సంస్థ నిర్వహణ ఆదాయం 14.43 శాతం మేర పెరిగి రూ.830.57 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ... | 1 |
Visit Site
Recommended byColombia
ప్రచారంలో ఉన్న రూమర్ల ప్రకారం.. ప్రభాస్ వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. యంగ్ రెబల్ స్టార్ పెళ్లాడేది ఎవరిని అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. డార్లింగ్ అనుష్కను వివాహం చేసుకుంటాడనే వార్త గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. అలాంటిదేం లేదని అనుష్క చెప్పినా ఫలితం లేకపోయింది.
ప్రభాస్ తన ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
సర్ధార్ గబ్బర్సింగ్ టీజర్.. ఆడియో లాంచ్ డేట్
'గబ్బర్సింగ్' రిలీజైన తర్వాత అందరి చూపులు గబ్బర్సింగ్ ఫ్రాంచైజీలో మరో సినిమా ఎప్పుడొస్తుందా అనేదానిపైనే వున్నాయి.
| Updated:
Mar 17, 2016, 10:44PM IST
X
Bathukamma Song: మంగ్లీ బత...
'గబ్బర్సింగ్' రిలీజైన తర్వాత ... | 0 |
Nov 26,2016
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
ముంబయి : ఐటి, ఫార్మా సూచీల రాణించడంతో వారంతంలో మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 29పైసలు పెరగడంతో మదుపర్లలో విశ్వాసం పుంజుకుంది. బిఎస్ఇలో 456.17 పాయింట్లు లేదా 1.76 శాతం ర్యాలీతో 26,316.34కి చేరింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Feb 23,2017
'ప్యానిక్ బటన్'తో ఎల్జీ స్మార్ట్ఫోన్..
న్యూఢిల్లీ : సౌత్కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ తొలిసారి ప్యానిక్ బటన్తో ఎల్జీ కే10 స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. దీని ధర రూ.13,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ఫోన్కు ఇందులోని ఎస్ఓఎస్ ప్యానిక్ బటన్ను పొందుపరిచారు. ఈ ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఆదిలోనే శ్రీలంక తడబాటు..!
వాంఖడే వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో శ్రీలంక జట్టు ఆదిలోనే తడబడింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జయదేవ్
TNN | Updated:
Dec 24, 2017, 07:50PM IST
ఆదిలోనే శ్రీలంక తడబాటు..!
వాంఖడే వేదికగా ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సిడ్నీ టెస్టు: టీమ్ ఎంపికపై డైలమాలో భారత్..!
రోహిత్ శర్మ.. తన భార్య రితిక ఆదివారం ఓ పండంటి ఆడబిడ్డకి జన్మనివ్వడంతో భారత్కి వచ్చేశాడు. దీంతో.. అతను సిడ్నీ టెస్టుకి దూరంకానుండగా.. ఆ స్థానాన్ని ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో భర్తీ చే... | 2 |
Visit Site
Recommended byColombia
వీరు దేవగణ్ సుమారు 80 హిందీ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు. ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 1999లో వచ్చిన ‘హిందుస్థాన్ కి కసమ్’ సినిమాకు వీరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆయన కుమారుడు అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించారు. యాక్షన్ డైరెక్టర్గా వీరు కెరీర్లో చ... | 0 |
వచ్చే ఏడాది 7.8% వృద్ధి
- ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు అంచనా
మనీలా : వచ్చే ఆర్ధిక సంవత్సరం (2015-16)లో భారత వృద్ధి రేటు 7.8 శాతానికి చేరనుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఎడిబి) అంచనా వేసింది. భారత ఆర్ధిక సర్వే అంచనా 8.1-8.5 శాతంతో పోల్చితే ఇది తక్కువ. వచ్చే ఏడాది చైనా స్థాయిలో భారత జిడిపి పెరగనుం... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
జూన్లో వస్తోన్న విష్ణు ‘ఓటర్’
‘ఓటర్’ చిత్రాన్ని జూన్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. విష్ణుకు జంటగా సురభి నటించింది.
Samayam Telugu | Updated:
May 26, 2019, 03:28PM IST
జూన్... | 0 |
వార్తలు
రైళ్లలో ఎకానమీ క్లాస్ బోగీలు.. తక్కువ చార్జీలతో ఏసీ ప్రయాణం
రైల్వే ఆధునకీకరణ చర్యల్లో భాగంగా, ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే తొలిసారి రైలు ప్రయాణంలో ఎకానమీ క్లాసును ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎకానమీ ఏసీ బోగీలను తయారు చేయనుంది. వీటిలో తక్కువ
pnr| Last Updated: సోమవారం, 3 జులై 2017 (14:5... | 1 |
Visit Site
Recommended byColombia
Virat Kohli at the start of the series mentioned Wriddaman Saha's wicket keeping credentials are there for everyone… https://t.co/uirmVYCltG
— The CricViz Analyst (@cricvizanalyst) 1570855586000
వరల్డ్కప్ తర్వాత టీమిండియాకి దూరంగా ఉంటున్న ధోనీ ప్రస్తుతం ఈ వికెట్ కీపర్ రేసు నుంచి... | 2 |
Aug 07,2017
కాగ్నిజెంట్ ప్యాకేజీకి ఉద్యోగులు ఓకే!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు మంగళం పలికినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థ ప్రకటించిన వాలంటరీ సెపరేషన్ ప్యాకేజి(వీఎస్పీ)ని వీరు ఒప్పుకొన్నట్టు తెలిసింది. దీంతో కంపెనీ ప్రకటించిన తొమ్మిది నెలల జీతం ముందు... | 1 |
'వచ్చాడయ్యో సామి' లిరికల్ వీడియో సాంగ్
Highlights
'వచ్చాడయ్యో సామి' లిరికల్ వీడియో సాంగ్
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదలవ్వగా గురువారం సాయంత్రం 5 గంటలకు మూడో పాటను విడుదల చేశారు. 'వచ్చాడయ్యో స... | 0 |
Virat Kohli’s consistency is beyond phenomenal, says Sunil Gavaskar
కివీస్పై కోహ్లి ఆ తప్పు చేయలేదు: గవాస్కర్
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ల్లో చేసిన తప్పుల్ని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి సరిదిద్దుకున్నాడని.. కివీస్తో తాజాగా జరుగుతున్న సిరీస్లో వాటిని
TNN | Updated:
Oct 31, 2017, 03:44PM IST
ఆస్ట్రేలియాతో వన్డే... | 2 |
internet vaartha 169 Views
ఆసియా, యూరోప్ మార్కెట్లే కీలకం
ముంబై : బెంచ్మార్క్ స్టాక్ సూచీలు వరుసగా మూడోరోజు కూడా స్వల్పనష్టాలు చవి చూశాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ధోర ణులు కీలకం అయ్యాయి. అలాగే ఫార్మాసూచీలో ఎక్కువఅమ్మకాల ఒత్తిడి కొంతతోడయింది. బిఎస్ఇ సెన్సెక్స్ 98పాయింట్లు దిగజారి 25,302 పాయింట్ల వద్ద స్థిరపడిత... | 1 |
Hyderabad, First Published 20, Oct 2018, 5:08 PM IST
Highlights
సీనియర్ హీరో అర్జున్ గురించి తెలుగు, తమిళ భాషల్లో తెలియని వారుండరు. ఇండస్ట్రీలో ఆయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడని టాక్ ఉండేది. అయితే కోలీవుడ్ హీరోయిన్ శ్రుతి హరిహరన్ అతడిపై చేసిన ఆరోపణలు షాక్ కి గురి చేశాయి.
సీనియర్ హీరో అర్జున్ గురించి తెలుగు, తమిళ భాషల్... | 0 |
సావిత్రి కూతురి వివాహం.. జెమిని గణేశన్ లేకుండానే(వీడియో)
Highlights
సావిత్రి కూతురి వివాహం.. జెమిని గణేశన్ లేకుండానే(వీడియో)
లెజెండరీ హీరోయిన్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొని హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల తర్వాత సావిత్రికి సంబంధించి ఎన్నో ఆసక్తిక... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్కే ఛాన్స్లెక్కువ..!
ఇంగ్లాండ్ జట్టు గత కొద్దినెలలుగా వన్డేలు ఆడుతున్న తీరు చూస్తుంటే.. వచ్చే ఏడాది ప్రపంచకప్లో ఆ జట్టే విజేతగా నిలిచేలా కనిపిస్తోందని దక్షిణాఫ్రికా
Samayam Telugu | Updated:
Jun 1, 2018... | 2 |
FAN1
లూమినస్ నుంచి డిజైనర్ ఫ్యాన్లు
హైదరాబాద్,మే 5: ఫ్యాన్ల తయారీలో అగ్రగామి కంపెనీల్లో ఒకటి అయిన లూమినస్ పవర్ టెక్నా లజీస్ కొత్తగా డిజైనర్ఫ్యాన్ కలెక్షన్ విడుదల చేసిం ది. లూమినస్ డెల్టాయిడ్ ట్రైగాన్ పేరిట కొత్తగా రెండు ఫ్యాన్లు మార్కెట్కు విడుదలచేసింది. గృహా వసరాల విద్యుత్ ఉత్పత్తుల పోర్టుఫోలియో మరింత ప... | 1 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
టీ20ల్లో కోహ్లీ నెం.1 రికార్డ్కి రోహిత్ ఎసరు..?
టీ20ల్లో గత కొద్దిరోజులుగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య నెం.1 స్థానం కోసం పోటీ నడుస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్లో కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. ఇప్పుడు రోహిత్ శర్మ ఆ ర... | 2 |
Hameed
సిరీస్ నుంచి వైదొలగిన హమీద్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ యువ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ హమీద్ భారత పర్యటన ముగిసింది.కాగా గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడు.దీంతో సిరిస్లోని మిగతా రెండు టెస్టుల్లో హమీద్ ఆడటం లేదు.19 సంవత్సరాల హమీద్ తిరిగి ఇంగ్లండ్ వెళ్లి పోనున్నాడు.కాగా ఈ మేరకు ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఒక... | 2 |
ravi teja gopichand malineni movie announcement
హ్యాట్రిక్ కోసం సూపర్ హిట్ కాంబో.. రవితేజ 66
డాన్ శీను, బలుపు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రవితేజ, గోపిచంద్ మలినేనిలు హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఈ కాంబినేషన్లో మూడో సినిమా నవంబర్లో ప్రారంభం కానుంది.
Samayam Telugu | Updated:
Oct 26, 2019, 02:46PM IST
రవి... | 0 |
Hyd Internet 68 Views i phone8
i phone8
కొత్తగా ఆవిష్కరించిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ హిందీ భాషను సపోర్ట్ చేస్తాయని ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. భారత వినియోగదారుల కోసం యాపిల్ సరికొత్త కీబోర్డ్ను రూపొందించిందని తెలిపారు. హిందీతో పాటు దేశంలోని 11 భాషలను ఇది సపోర్ట్ చేస్తుందని ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. జ... | 1 |
Read More: 3rd T20కి భారత్ జట్టులో రెండు మార్పులు..?
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..? సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 52 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 51 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ చాహల్ ఆదివ... | 2 |
Visit Site
Recommended byColombia
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.120 పెరిగింది. దీంతో ధర రూ.36,340కు చేరింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. రూ.20 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,770కు చేరింది.
Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి మాత్రం..
ఢిల్లీ మార్కెట్లో కూ... | 1 |
బీఎస్ఈ నుంచి 200 కంపెనీలు ఔట్!
- రేపటి నుంచి అమలులోకి నిషేధం
ముంబయి: దేశంలో డొల్ల కంపెనీల పని పట్టే క్రమంలో భాగంగా సర్కారు నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా 'బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ' (బీఎస్ఈ) రేపటి (23వ తేది) నుంచి 200 కంపెనీలను ట్రేడింగ్ నుంచి పక్కకు తప్పించనుంది. అనుమానిత కంపెనీలుగా ఉన్న ఈ సంస్థల... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
విలన్కి డబ్బింగ్ చెప్పడం థ్రిల్గా ఉంది: రానా
ప్రపంచ ప్రఖ్యాత సూపర్ హీరోల కలయికతో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్’. మార్వెల్ కామిక్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మార్వెల్ స్టూడియోస్ నిర్మించింది.
Samayam Telugu | Updated:
... | 0 |
India-Pakistan clash
దాయాదుల మ్యాచ్కి వరుణుడు కూడా వస్తాడట..?
పోరుకి వరుణుడు అడ్డంకులు సృష్టించినా.. కనీసం ఓవర్ల కుదింపుతోనైనా మ్యాచ్ని నిర్వహించాలని ఐసీసీ
TNN | Updated:
Jun 3, 2017, 06:04PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కి వరుణుడు అడ్డుపడే సూచనలున్నాయ... | 2 |
Jun 19,2018
బిట్ కాయిన్ కేసులో దోషిగా బీజేపీ నేత
గాంధీనగర్: ఓ వ్యాపారవేత్తను బెదిరించి ఆయన దగ్గర్నుంచి బిట్ కాయిన్లను బలవంతంగా వసూలు చేసిన కేసులో గుజరాత్కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే నలీన్ కొటాడియాను అహ్మదాబాద్ కోర్టు దోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో నిందితుడు జతిన్ పటేల్కు కోర్టు అరెస్ట్ వారెం... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.