text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
Dollars
రికార్డుస్థాయికి విదేశీ కరెన్సీ ఖజానా
ముంబయి,జూలై 3: దేశ విదేశీ కరెన్సీ రిజర్వులు రికార్డుస్థాయికి పెరిగాయి. 576.4 మిలియన్ డాలర్లు పెరిగి జీవిత కాల గరిష్టస్థాయి 382.53 బిలియన్ డాలర్లకు పెరిగాయి. విదేశీ కరెన్సీ ఆస్తులపరంగానే వృద్ధి నమోదయిందని ఆర్బిఐ వెల్లడించింది. అంతకు ముందు వారంలో ఈ నిల్వలు 799 మిలియన్ డాల... | 1 |
sumalatha 143 Views petrol price , Union Budget 2019
Petrol prices
న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారిగా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుపై రూ.2.45 పెరిగి రూ.72.96కు చేరింది. డీజిల్పై రూ.2.36 పెరిగి రూ.66.69కి చేరింది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.2.51 పెరిగి రూ.77.04కి చేరగా.. డీ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రెండో వన్డేలో భారత్ ‘ఊహించని’ విజయం..!
శ్రీలంకతో పల్లెకలె వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఊహించని విజయాన్ని అందుకుంది.
TNN | Updated:
Aug 24, 2017, 11:50PM IST
శ్రీలంకతో పల్లెకలె వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఊహించని విజయాన్ని అందుకుంది. వర్షం... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
20 ఏళ్ల నిరీక్షణ.. లంకకు అంత దమ్ముందా..?
భారత పర్యటనకు శ్రీలంక వస్తుందంటే ఆ జట్టుపై పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు. ఈ టూర్లో భారత జట్టే ఫేవరేట్గా బరిలోకి దిగింది.
TNN | Updated:
Dec 17, 2017, 12:52PM IST
భారత పర్యటనకు శ్రీలంక వస్తుం... | 2 |
బాలీవుడ్
మాకు వేరే పనేం లేదా?
ఇద్దరు అందాల నాయికలు ఒకే సినిమాలో నటిస్తే చూడటానికి ప్రేక్షకుడికి పసందుగానే ఉంటుంది. కానీ ఆ నాయికలకు మాత్రం కష్టంగా ఉంటుందనేది ఎప్పటి నుంచో వింటున్న మాట. ఫలానా నాయికల మధ్య సఖ్యత లేదనే వార్తలు ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. అలాగైతే ఒకే చిత్రంలో నటించే నాయికలకు అస్సలు పడదా అంటే అవన్నీ ఒట్... | 0 |
Feb 08,2019
రాయల్ ఎన్ఫీల్డ్ వాహన ధరల పెంపు
న్యూఢిల్లీ : లగ్జరీ బైక్ తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని మోడల్స్ వాహన ధరలను పెంచింది. 350 సీసీ- 500సీసీి మధ్య మోడళ్లపై రూ.1500 వరకు ధరలు పెంచినట్లు గురువారం వెల్లడించింది. బుల్లెట్ 350, 500, క్లాసిక్ 350, 500, హిమాలయన్ మోడళ్లపై ధరలను పెంచింది. కొత్త ధరల ప్రకారం బుల... | 1 |
Visit Site
Recommended byColombia
కుటుంబసభ్యులపై వేధింపుల ఆరోపణలు రావడం చాలా బాధాకరమని, వాటిని తట్టుకోలేమంటూ మల్లికా దువా ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న వినోద్పై మీరు చేసిన ఆరోపణలు అవాస్తవాలు కావాలని కోరుకుంటున్నానని, అవి మానని గాయాన్ని చేస్తాయన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
MeToo: ‘పుట్ట... | 0 |
ఏడాది చివరిలో పెరిగిన స్టాక్ సూచీలు
డాలర్ వర్సెస్ రూపాయి 66.14
ముంబై : బెంచ్మార్క్ షేర్ సూచీలు ఒకటిశాతం పెరిగాయి. ఏడాది చివరిలో స్టాక్ సూచీలు ఈనెల 3వ తేదీనాటి గరిష్టస్థాయిని నమోదు చేసాయనే చెప్పాలి. ఫార్మా, ఆర్థికరంగ కంపెనీలు బ్యాంకులు,ఆటోరంగాల్లో కొనుగోళ్లు పెరిగాయి. ఇన్వెస్టర్లు కాంట్రాక్టుడెలివరీల కాలపరిమితి మ... | 1 |
గాయత్రి మూవీ రివ్యూ... మోహన్ బాబుకు ఈ ఏజ్ లో అవసరమా..
Highlights
తారాగణం : మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ
సంగీతం : తమన్ ఎస్
ఆసియానెట్ రేటింగ్ : 2.75/5
కథ :
అనాథ అయిన దాసరి శివాజీ(మోహన్ బాబు, యువ శివాజీగా విష్ణు) రంగస్థల నటుడుగా స్థిరపడతాడు. ఓ ఊళ్లో నాటకాల కోసం వెళ్లి అక్కడే శారద(శ్రియ)ను చూసి... | 0 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
Farokh Engineer: టీ వివాదం.. కోహ్లీ భార్యకి మాజీ క్రికెటర్ క్షమాపణలు
భారత సెలక్టర్లని విమర్శిస్తూ అనుష్క శర్మని మధ్యలోకి లాగిన భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ క్షమాపణలు కోరాడు. దీంతో.. వయసు తగినట్లు కాస్త పరిణతిలో ఆలోచించి మాట్లాడాలని భారత స... | 2 |
Dec 05,2018
పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకుంటాం..
న్యూఢిల్లీ: గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయపు పన్ను రిటర్నులు 50శాతం వరకు పెరిగాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ్థ(సీబీడీటీ) చైర్మెన్ సుశీల్ చంద్ర తెలిపారు. 'పన్ను చెల్లింపులపై నోట్ల రద్దు మంచి ప్రభావం చూపించింది. 2018-19 అసెస్మెంట్ సంవత్సరానికి (2017-18 ఆర్థిక సంవత్... | 1 |
Abu Dhabi - United Arab Emirates, First Published 27, Sep 2018, 3:43 PM IST
Highlights
ఆసియాకప్ లో భారత జట్టు విజయాలకు బ్రేక్ వేసి పసికూన అప్ఘాన్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భారత్ పై అప్ఘాన్ విజయం సాధించకపోయినా మ్యాచ్ ను టై చేసి దాదాపు గెలిచినంత పని చేసింది. టీంఇండియాకు ఎన్నో అధ్భుత విజయాలను అందించిన ధోని రెండెళ... | 2 |
Read More: 3rd T20కి భారత్ జట్టులో రెండు మార్పులు..?
ఆ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలోనే 154/3తో ఛేదించేసింది. పిచ్పై బంతి ఆగి నెమ్మదిగా బ్యాట్పైకి రావడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా ఏకంగా 8 మందితో... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత జట్టులోకి కోహ్లీని నేను వద్దన్నానా..?
విరాట్ కోహ్లీని భారత జట్టులోకి 2008లో ఎంపిక చేయడాన్ని తాను వ్యతిరేకించిన మాట అవాస్తవమని బీసీసీఐ మాజీ
TNN | Updated:
Mar 10, 2018, 10:37AM IST
భారత జట్టులోకి కోహ్లీని నేను వద్దన్నానా..?
విర... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బంగ్లాదేశ్తో టీ20లో భారత్ టార్గెట్ 140
కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ బౌలర్లు పుంజుకున్నారు. గురువారం రాత్రి జరుగుతున్న
TNN | Updated:
Mar 8, 2018, 09:22PM IST
బంగ్లాదేశ్తో టీ20లో భారత్ టార్గెట్ 140
కొలంబో వేదికగా జరుగుతున్న మ... | 2 |
Nov 25,2015
మరో 'ఉచిత' ప్రయత్నం!
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన 'ఫ్రీ బేసిక్స్' (ఉచిత ప్రాథమిక అంతర్జాలం) వ్యవస్థను ఫెస్బుక్ సంస్థ మరింతగా విస్తరించింది. తమ టెలికాం భాగస్వామ్య సంస్థ 'రిలయన్స్ టెలికమ్యునికేషన్స్' (ఆర్కామ్) ద్వారా ఈ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించే చర్యలను చేపట్టింది. గతంలోనూ ఫెస్బుక్ సంస్థ 'ఇంటర్నె... | 1 |
May 06,2015
మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లుసెన్సెక్స్ 50 పాయింట్లు పతనం
ముంబయి : వరుస నష్టాల్లోంచి బయటపడ్డాయనుకున్న స్టాక్ మార్కెట్లు తిరిగి మంగళవారం మళ్లీ పతనాన్ని చవి చూశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 50 పాయింట్లు నష్టపోయి 27,4440 దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ 7 పాయింట్లు కోల్పోయి 8,324 వద్ద స్థిరపడింది. ఒఎన్జిసి, క... | 1 |
Apr 11,2017
వేతనాలు పెరగొచ్చు..
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను 5-10శాతం పెంచే యోచనలో ఉన్నట్టు జీనియస్ కన్సల్టెంట్స్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం, వివిధ కంపెనీల్లో కొత్త ఉద్యోగాల సృష్టి, పాతవారి స్థానంలో కొత్తవారిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టు పేర్కొ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సామాన్యుడిపై భారం.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
నవంబర్ నెలలోనే రెండుసార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. ఎల్పీజీ డీలర్లకు ఇచ్చే కమీషన్ పెరిగినందున గ్యాస్ ధర పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Samayam Telugu | Updated:
Nov 9, 2018, 09:10PM IST
నిత్యావసరమైన వంట గ... | 1 |
Jul 22,2017
ఇండియన్ బ్యాంక్ లాభాల్లో 21% వృద్ధి
ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ఇండియన్ బ్యాంక్ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ ముగిసిన త్రైమాసికంలో ఇండియన్ బ్యాంకు నికర లాభం 21శాతం వృద్ధి చెంది రూ.372 కోట్లకు చేరాయి. 2016 ఏప్రిల్-జూన్లో బ్యాంకు నికర లాభం రూ.307 కోట్లుగా ఉంద... | 1 |
internet vaartha 153 Views
ఫతేమైదాన్ : ఎల్బీస్టేడియంలో ఆగస్టు7 నుంచి ప్రారంభం కానున్న 9వ నాయక్ బూడోకాన్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ తన నివాసంలో బుధవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత క్రీడలకు రాష్ట్రప్రభుత్వం అత్యధిక ప్రధాన... | 2 |
internet vaartha 272 Views
హైదరాబాద్ : దేశంలోని వివిధమెట్రోనగరాల్లో భారీ ఎత్తున రిటైల్మార్ట్లు ఏర్పాటుచేసిన ఎస్ఎస్బి గ్రూప్ తాజాగా ఒకే వేదికపై ఫర్నిచర్ సూపర్ మార్కెట్లను ప్రారంభించింది. కోల్కత్తాకేంద్రం గా విస్తరించిన ఈ ఎస్ఎస్బి వరల్డ్ గ్రూప్ తాజాగా మల్లాపూర్లో కొత్త షాపింగ్ మాల్ను ఏర్పాటు చేసింది. కంపె... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
శ్రీలంకకు షాక్.. చండీమల్పై రెండు మ్యాచ్ల వేటు
ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఓడిన శ్రీలంకకు మరో షాక్ తగిలింది. మితిమీరిన స్లో ఓవర్ రేట్ కారణంగా లంక కెప్టెన్ దినేశ్ చండీమల్పై ఐసీసీ రెండు టీ20 మ్యాచ్ల సస్పెన్షన్ వేటు వే... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
సచిన్పై కపిల్ దేవ్ ఘాటు కామెంట్స్
నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి! సచిన్ ఏనాడు తన టాలెంట్కి న్యాయం చేయలేదు.
| Updated:
Oct 29, 2015, 08:33PM IST
సచిన్కి డబుల్ హండ్రెడ్స్, త్రిపుల్ హండ్రెడ్స్ చేయడం తెలీదు. 400 స్కోర్ కొట్టడం రాదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండ... | 2 |
Malaysia, First Published 23, Sep 2018, 6:16 AM IST
Highlights
మరో క్రీడాకారుడు క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. మలేసియా దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లీ చాంగ్ వీ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ ఏడాది జులైలో లీ చాంగ్కు శ్వాస సంబంధమైన సమస్య ఏర్పడింది.
మరో క్రీడాకారుడు క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. మలేసియా దిగ్... | 2 |
ఎన్.శంకర్-సునీల్ కొత్త చిత్రం ప్రారంభం
Highlights
సామాజిక అంశాల్ని కథాంశంగా చేసుకుని కమర్షియల్ సినిమాలు రూపొందించడంలో దర్శకుడు ఎన్.శంకర్ సిద్దహస్తులు. అందుకే ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. జై బోలో తెలంగాణ తర్వాత స్వీయనిర్మాణ సంస్థ మహాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ ఓ హాస్య చిత్రానికి శ్రీకారం చుట్... | 0 |
Modi
రెండు నెలల్లో బెంగళూరు నుంచి ఐఫోన్ తయారీ
బెంగళూరు: ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ కంపెనీ మేకిన్ఇండియా కార్యాచరణకు అనుగుణంగా వచ్చే ఏప్రిల్ నుంచే బెంగళూరులో ఉత్పత్తి ప్రారంభిస్తున్నది. కర్ణాటక ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రాథమిక ఉత్ప త్తిని ప్రారంభించాలన్న నిర్ణయాన్ని స్వాగతించింది. ఇప్ప టికే యాపిల్ కర్ణాటక ప్రభుత... | 1 |
Nubia
నుబియా నుంచి ఎంసిరీస్ స్మార్ట్ఫోన్
హైదరాబాద్, మే 12: మొబైల్ఫోన్ తయారీ కంపెనీ నుబియా తన ఎంసిరీస్లో కొత్త ఎం2లైట్ స్మార్ట్ఫోన్ను మార్కెట్కు విడుదలచేసింది. ఈ ఫోన్ ధర రూ.13,999లు, ఇ-కామర్స్ సైట్అమె జాన్లో అందుబాటు లో ఉంటుంది. 5.5 అంగుళాల టచ్స్క్రీన్, 4జి ర్యామ్, 32జిబి స్టోరేజి, 13 మెగా పిక్సెల్వెన... | 1 |
పండుగ ఆశ్చర్యమేమీ లేదు
- కీలక వడ్డీ రేట్లు యథాతథం
- వృద్ధి రేటు అంచనాలకు కోత
- ఆర్బీఐ ద్రవ్య సమీక్ష నిర్ణయాలు
- ద్రవ్యోల్బణం పెరుగొచ్చు
ముంబయి : పండుగ సీజన్ వేళ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించి ఆశ్చర్యానికి గురి చేస్తుందని భావించిన వారికి నిరాశే మిగిలింది. దేశ ఆర్ధిక వ్యవస్థ స్తబ్దతలో కొనసాగుతున్న ప్రస్తుత తరుణ... | 1 |
Shiva Balaji next film Snehamera jeevitham completed 80% of shooting
స్నేహమేరా జీవితం.. ఓ రియల్ స్టోరీ
నటుడు శివ బాలాజీ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం స్నేహమేరా జీవితం.
| Updated:
Dec 12, 2015, 08:30PM IST
' ఇది మా అశోక్గాడి లవ్స్టోరీ ' సినిమాతో తెరంగేట్రం చేసి ' ఆర్య ', ' సంక్రాంతి ', ' పోతేపోనీ ', 'చందమామ... | 0 |
అందుబాటులోకి 1955 సేవలు
- కాల్డ్రాప్ సమస్యల
- ఫిర్యాదులకు వెసులుబాటు
న్యూఢిల్లీ: కాల్డ్రాప్ సమస్యల పరిష్కారానికి గాను టెలికాం సంస్థలు వచ్చే మార్చి నాటికి దాదాపు 1,50,000 టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు టెలికాం శాఖ వెల్లడించింది. కాల్డ్రాప్ సమస్య పరిష్కారానికి గాను టెలికాం సంస్థలు జూన్- అక్టోబరు మధ్య కాలంలో దాదాపు 1... | 1 |
Suresh 279 Views
గేల్, కోహ్లీ పోరాడినా దక్కని ఫలితం
ఐపిఎల్ సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోరులో 209 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో జట్టులో గేల్, కోహ్లీ రాణించినా జట్టుకు ఫలితం దక్కలేదు. ఒక దశలో గేల్, కోహ్లీ చెలరేగి బ్యాటింగ్ చేశారు. గేల్ సిక్సర్లు, ఫోర్లలో ప్ర... | 2 |
Hyd Internet 143 Views uppal stadium
uppal stadium
హైదరాబాద్ః నేడు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో కీలకమైన మూడో టీ-20 పోరు జరగనుండగా, ఈ మ్యాచ్ కి వరుణుడు అడ్డంకిగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ని స్టేడియంలో ప్రత్యక్షంగా చూసేందుకు ఎంత మందికి స్థాన... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
శ్రీలంక క్రికెట్లో కుదుపు.. సెలక్టర్లు రాజీనామా
శ్రీలంక క్రికెట్లో భారీ కుదుపు.. భారత్ చేతిలో టెస్టు, వన్డే సిరీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ జట్టు సెలక్టర్లు మూకుమ్మడిగా
TNN | Updated:
Aug 29, 2017, 07:21PM IST
శ్రీలంక క్రికెట్‌లో భారీ కుదుపు.. భారత్ చేతిలో టెస్ట... | 2 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
Hyderabad, First Published 11, Apr 2019, 3:39 PM IST
Highlights
గత కొద్దిరోజులుగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. స్టార్ హీరోయిన్ అలియా భట్ పై మండిపడుతోంది.
గత కొద్దిరోజులుగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. స్టార్ హీరోయిన్ అలియా భట్ పై మండిపడుతోంది. తాజాగా మరోసారి ఆమెను టార్గెట్ చేస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా ... | 0 |
Hyderabad, First Published 8, Oct 2018, 9:28 AM IST
Highlights
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గురువారం ఈ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అండర్-19 సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రాజీనామా
భారత జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి అనూహ్యంగా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ రాజీనామా చేశారు. ఇటీవల
TNN | Updated:
Mar 3, 2018, 03:10PM IST
అండర్-19 సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రాజీనామా
భ... | 2 |
అంతర్జాతీయస్థాయి వృద్ధి టాటా లక్ష్యం!
-టాటాగ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ
ముంబై, సెపన్టెంబరు 13: పారిశ్రామికరంగంలో అతిపెద్ద సంస్థ అయిన టాటాగ్రూప్ వినియోగ దారులకు మరింత చేరువయ్యే లక్ష్యంతో ముం దుకు వెళుతోందని, ముందుగా వారి అవసరాలు గుర్తించి అందుకు అనుగుణంగా మార్కెట్లలో కొన సాగుతామని టాటాగ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్... | 1 |
రుణాల్లో వృద్ధి తగ్గుతూ వస్తోంది..!
- తక్కువ స్థాయిల వద్దే నమోదవుతున్న ' క్రెడిట్ గోత్'
- ఫిబ్రవరి మొదటి పక్షంలో కేవలం 4.8 శాతంగా నమోదు
- కొత్త లోన్ల విషయంలో వెనుకడుగు వేస్తున్న బ్యాంకులు
- పూర్తి ఉత్పత్తి లేక రుణాల జోలికి రాలేకపోతున్న కంపెనీలు
న్యూఢిల్లీ: 'రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) వ్యవస్థలో నగదు లభ్... | 1 |
— Mahanati (@preancareddy) October 13, 2017
తాజా రిపోర్ట్ ప్రకారం హర్రర్, కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈమూవీపై పాజిటివ్ టాక్ వస్తుంది. ముఖ్యంగా సమంత నటన సినిమాకే హైలైట్గా నిలుస్తుందని.. సెకండాఫ్లో ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున-సమంత మధ్య వచ్చే సీన్లు సినిమాను ఓ స్... | 0 |
Suresh 149 Views jio phone
Jio Phone
ముంబాయి: ‘జియో స్మార్ట్ఫోన్ అందుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తున్న వినియోగదారులకు సమాచారం.
ఇటీవల జియో స్మార్ట్ఫోన్ల కోసం నమోదు చేసుకున్న వినియోగదారులు సెప్టెంబర్ మొదటి వారంలో ఆ ఫోన్ను
అందుకుంటారని జియో సంస్థ ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ల డెలివరీకి మరింత సమయం పడుతుందని
సమాచారం. ‘జియ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బ్యాంకు ఉచిత సేవలపై నో జీఎస్టీ
ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ, చెక్ బుక్ల జారీ లాంటి ఉచిత బ్యాంకింగ్ సేవలపై జీఎస్టీ వర్తించదని కేంద్రం స్పష్టతనిచ్చింది
Samayam Telugu | Updated:
Jun 4, 2018, 10:23AM IST
ఉచిత బ్యాంకింగ్ సేవలకు జీఎస్టీ వర్తించదు
ఏటీఎం నుంచి నగ... | 1 |
BSE
దలాల్స్ట్రీట్ ర్యాలీ
ముంబై: బెంచ్మార్క్ స్టాక్ సూచీలు వారం ప్రారంభంలో ఎగువస్థాయిలోనే ముగిసాయి. ఐటిరంగం, టెలికాం మెటల్రంగషేర్లు ర్యాలీ తీయ డంతో దలాల్స్ట్రీట్కు ఊపొచ్చింది. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్ధోరణులు కూడా కొంత మద్దతునిచ్చాయి. ఎస్అండ్పి బిఎస్ఇ 500 సూచి 28,861 పాయింట్లకు చేరింది. 193 పాయింట్లు పె... | 1 |
internet vaartha 840 Views
న్యూఢిల్లీ : భారతి ఎయిర్టెల్ మొత్తం అన్ని మొబైల్ వ్యాలెట్లను కూడా తన ఆన్లైన్ రీఛార్జి ప్లాట్ఫామ్పైకి తెస్తోంది. తమ కస్టమర్లకు చెల్లింపులను సులభతరం చేసేందుకువీలుగా అన్ని పేమెంట్ విధానాలను ఎయిర్టెల్ ఆన్లైన్ రీఛార్జి పరిధిలోనికి తెస్తోంది. కస్టమర్ల నుంచి అందిన పీడ్బ్యాకు పరిగణనలోనిక... | 1 |
Real extate
గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొత్తం 826 గృహనిర్మాణ ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నా యి. కనీసం 39నెలల జాప్యం జరిగిందని అంచ నా. పంజాబ్లోనే ఎక్కువశాతం ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతున్నదని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం,పశ్చిమబెంగాల్రాష్రాల్లో వెనుకబాటుతనం ఉందని అసోచామ్ అధ్యయన ... | 1 |
Virat Kohli always wanted to be a superstar, says Vikram Rathour
కోహ్లిలో ఆ కాంక్ష ఎక్కువ: మాజీ సెలక్టర్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘సూపర్ స్టార్’ కావాలని ఎప్పుడూ కోరుకునేవాడని భారత మాజీ సెలక్టర్ విక్రమ్ రాథౌర్ వెల్లడించారు. మైదానంలో
TNN | Updated:
Nov 1, 2017, 03:40PM IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘సూపర్ స్టా... | 2 |
want to become crorepati with public provident fund? here’s what it will take
టార్గెట్ కోటి రూపాయలు.. ఎలా సంపాదించాలి? అందుబాటులో ఒక ఆప్షన్!
రిస్క్ లేకుండా ధనవంతులు కావాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. అయితే దీనికి సహనం కావాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి.
Samayam Telugu... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీ ‘పరుగు’ వేగం.. పోటీపడగలరా..?
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వయసు పెరుగుతున్నా.. అలుపెరగని ఉత్సాహంతో మైదానంలో కదులుతూ అందర్నీ
TNN | Updated:
Oct 14, 2017, 12:13PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వయసు పెరుగుతున్నా.. అలుపెరగని ఉత్సాహంతో మైదానంలో కదులుత... | 2 |
internet vaartha 168 Views
మార్కెట్ వీక్షణం-2015
ముంబై : ఆకాశానికి ఎగిసిన స్టాక్ మార్కెట్లు ఒక్క సారిగా 2015లో భారీ నష్టాలు చవిచూశాయి. గడచిన నాలుగేళ్ల లో అధ్వాన్న పనితీరును ఈఏడాదిలోనే చూపించినట్లు స్పష్టం అవుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు బెంచ్మార్క్ సెన్సెక్స్ను జీవితకాల గరిష్టస్థాయికి చేర్చిన తర్వాత కూడా ర్యాలీకి పం... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పవన్ సినిమాని నిర్మించనున్న బాలీవుడ్ సంస్థ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాని తెలుగు నిర్మాతలతో కలిసి నిర్మించేందుకు బాలీవుడ్ సంస్థ ముందుకొచ్చింది.
TNN | Updated:
Aug 26, 2015, 12:49PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సర్ధార్ మూవీ ప్రొడక్... | 0 |
స్టార్ హీరోని చంపాలనుకున్నాడు!
Highlights
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతోందా..? అంటే అవుననే సమాధానాలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ను చంపడానికి ప్లాన్ చేసినట్లు గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రా పోలీసుల ముందు అంగీకరించడంతో అ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మూడో వన్డే: భారత్కు మళ్లీ ఛేజింగే
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ పల్లెకెలెలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కపుగెదర బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
TNN | Updated:
Aug 27, 2017, 02:26PM IST
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ పల్లెకెలెలో ప్రారంభ... | 2 |
MUTUAL FUNDS
రూ.1.5 లక్షల కోట్ల అదనపు పెట్టుబడులు
ముంబై, నవంబరు 20: నోట్లరద్దుప్రభావంతో మ్యూచువల్ ఫండ్స్ రంగంలోకి ఎక్కువగా పెట్టుబడులు వస్తాయన్న అంచనాలు ఎక్కు వ ఉన్నాయి. సుమారుగా రూ.1.5లక్షలకోట్ల పెట్టుబడులు రావ చ్చన్న ధీమా వ్యక్తం అవుతోంది. రిటైల్, సంపన్నవర్గాల ఇన్వెస్టర్ల నుంచే ఎక్కువ ఈ పెట్టుబడులు వస్తాయని చెపుతు... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
‘సాహో’ అప్డేట్.. మార్చి 3న ప్రభాస్ ఫ్యాన్స్కి అదిరిపోయే గిఫ్ట్!
మార్చి 3న ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’తో ప్రభాస్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘సాహో’ స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా అగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్... | 0 |
Feb 15,2019
కాస్ట్, మేనేజ్మెంట్ అకౌంటెంట్స్కు మేటి అవకాశాలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: వచ్చే రెండేళ్లలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి లక్ష మంది అకౌంటెంట్లకు వస్తు సేవల పన్ను (జిఎస్టి)పై శిక్షణ ఇవ్వనున్నామని ఇన్స్ట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నేషనల్ ప్రెసిడెంట్ అమిత్ ఎ అప్ట... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆటను వదిలేసి, ఉద్యోగంలో చేరి.. ఆసీస్ కెప్టెన్గా!
ఓ దశలో క్రికెట్ను పూర్తిగా వదిలేసి.. క్రికెట్ ఉపకరణాలు తయారు చేసే కుకాబుర్రా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కానీ ఇప్పుడు అనూహ్యంగా కెప్టెన్ అయ్యాడు.
Samayam Telugu | Updated:
May 1, 2018, 12:20AM IST
ఆటను వ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పాక్ జాతీయగీతాలపన.. కశ్మీరీ క్రికెటర్ల అరెస్ట్
క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ జాతీయగీతం మైక్ సెట్లలో వస్తుండగా.. తలపైకెత్తి నిలబడిన కశ్మీరీ క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
TNN | Updated:
Jan 8, 2018, 02:48PM IST
పాకిస్థాన్ జాతీయగీతాన్ని గౌరవించిన... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఒకే ఒక్కడు.. వైజాగ్ వన్డేలో షాయ్ హోప్ అరుదైన రికార్డ్!
విశాఖపట్నం వన్డేలో విండీస్ బ్యాట్స్మెన్ షాయ్ హోప్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్డేల్లో టైగా ముగిసిన రెండు మ్యాచ్ల్లో శతకం బాదిన ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డులకెక్కాడు... | 2 |
internet vaartha 169 Views
ముంబై : దేశీయ ప్రయాణీకుల కోసం భారత్లోనే మొట్ట మొదటి సారిగా ఈబోర్డింగ్ విధానం జిఎంఆర్ గ్రూప్ ప్రవేశపెట్టింది. శంషాబాద్ లోని రాజీవ్గాంధీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఈబోర్డింగ్ సౌకర్యాన్ని కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు లాంఛనంగా ప్రారంభించారు. నిత్యం సంబంధిత పేపర్లతో క్యూ ... | 1 |
అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భార్యపై అభిమానుల ఆగ్రహం
Highlights
అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భార్యపై అభిమానుల ఆగ్రహం
ఫిఫా వరల్డ్కప్లో హాట్ ఫేవరేట్లలో ఒక జట్టుగా పేరొందని అర్జెంటీనా తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచడం లేదు.. ముఖ్యంగా క్రొయేషియా చేతిలో దారుణంగా ఓడిపోవడంతో మెస్సీ సేనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.. కెప... | 2 |
స్పైడర్ దెబ్బతినడానికి కారణాలు ఏంటి
Highlights
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్
మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్
మిక్స్ డ్ టాక్ తో బాక్సఫీస్ వద్ద డీలాపడ్డ స్పైడర్
యేడాదిన్నరగా ఊరించి ఊరించి థియేటర్లలోకి వచ్చిన స్పైడర్ బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటే... అంచనాలు అందుకోలేక బోల్తాపడింది. సినిమాపై టాక్ ఎలా ... | 0 |
Indian Jr Hockey Team
హాకీ క్రీడాకారులను నజరానా
ఢిల్లీ: జూనియర్హాకీ వరల్డ్ కప్ గెలిచిన భారత క్రీడాకారులను కేంద్రం నజరానా ప్రకటించింది. ఒక్కోక్రీడాకారునికి రూ.3లక్షలు నగదు నజరానాగా ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి విజ§్ుగోయల్ తెలిపారు. బెల్జియంపై భారత్ జూనియర్ హాకీ జట్టు ప్రపంచకప్ను కైవసం చేసుకోవటంతో ఈ నజరానా ఇవ్వనున... | 2 |
Team india
టీమిండియా సంచలన విజయం
బెంగళూరు: ఆస్ట్రేలియాపై టీమిండియా మంగళవారం సంచ లన విజయం సాధించింది.దీంతో స్వదేశంలో తమకు తిరుగు లేదని మరోసారి నిరూపించింది భారత క్రికెట్ జట్టు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్టులో టీమిండియా జట్టు 75 పరుగులు తేడాతో సంచలనవిజయం సాధించింది. కొద్ది టార్గె ట్ను కాపాడుకుని మరీ విజయ ఢంకా మోగిం... | 2 |
IPL auction: Watson, Negi emerge biggest millionaires
ఐపీఎల్ మిలియనీర్లుగా వాట్సన్, నేగీ!
2016 ఐపీఎల్ క్రికెటర్ల వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన షేన్ వాట్సన్ రికార్డ్ సృష్టించాడు. అతగాడిని రూ. 9.5 కోట్లకు రాయల్ చాలెంజర్స్ జట్టు కొనుగోలు చేసింది.
TNN | Updated:
Feb 6, 2016, 10:18PM IST
ఈ ఐపీఎల్ సీజన్ కొందరు క్రికెటర్లక... | 2 |
internet vaartha 205 Views
అహ్మదాబాద్ : కేంద్రప్రభుత్వం ఇటీవల విధించిన 344 ఔషధాల నిషేదంవల్ల గుజరాత్ ఫార్మారంగం భారీగా దెబ్బతిన్నట్లు అంచనా. ఈ ప్రభావం కనీసం 1000 కోట్ల రూపాయలమేరకు ఉంటుందని తెలుస్తోంది. 400 కంపెనీల ఉత్పత్తి కేంద్రం ప్రకటించిన నిషేధం కనిపిస్తోంది. కనీసం 2000కుపైగా ఉత్పత్తులు ఈ నిషేధం కిందకు వస్తున్నాయని... | 1 |
sandhya 216 Views stock market
stock market
ముంబై: వరసగా రెండో సెషన్లో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఈ నెల 24న సెన్సెక్స్ 643 పాయింట్లు లాభపడింది. ఈ రోజు మరో 249 పాయింట్లు ఎగబాకింది. కొనుగోళ్ల మద్దతుతో 29,822 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. చివరకు రికార్డు స్థాయి 39,683 పాయింట్లు వద్ద స్... | 1 |
internet vaartha 142 Views
న్యూఢిల్లీ : భారత్ ఆర్ధికవృద్ధి మూడోత్రైమాసికంలో 7.3 శాతంగా ఉందని ప్రకటించింది. అంతకు ముందు త్రైమాసికంలో 7.4శాతం ఉన్న వృద్ధి స్వల్పంగా మందగించిందని స్పష్టం అవుతోంది. జిడిపి పరంగా ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం 7.7శాతంగా ఉంటుందని భావిస్తోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా 7.6శాతానికి చే... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'ఖైదీ నెంబర్ 150' చూసి ఇంప్రెస్ అయిన గవర్నర్
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ అంటే ఆడియెన్స్కి ఎంత క్రేజ్ వుందో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్కి కూడా అంతే క్రేజ్...
| Updated:
Jan 23, 2017, 10:43PM IST
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ అంటే ఆడియెన్స్‌కి ఎంత క్రేజ్ వుం... | 0 |
- ఏడు సెషన్ల వరుస నష్టాలకు బ్రేక్
- 330 పాయింట్లు పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్
- 10,500 ఎగువకు ఎన్ఎస్ఈ నిఫ్టీ
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల బాట పట్టాయి. బడ్జెట్ ప్రకటనల ప్రభావంతో పాటు.. అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా వరుసగా గత ఏడు సెషన్ల నుంచి కుదేలవుతూ వస్తోన్న మార్కెట్లు గురువారం ఎట్టకేలకు కోలుకున్... | 1 |
Swiping
నగదు రహిత లావాదేవీలపై సేవా ఛార్జీల రద్దు
ముంబై,: నగదు రహిత లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు వీలుగా భారతీయ రిజర్వుబ్యాంకు బ్యాంకుసేవల ఛార్జీలను రద్దుచేయా లని ప్రతిపాదించింది. ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్కుమార్ గాగ్వార్ ఈమేరకు లోక్సభలో ప్రకటన చేసారు. ఆర్బిఐ వడ్డీరేట్లను తగ్గించాలని సూచించింది. క్రెడిట్... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రెండు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె
వేతనాల పెంపుపై పునర్విమర్శన కోరుతూ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 10 లక్షలకు పైగా ఉద్యోగులు ఈ నెల చివరిలో రెండు రోజుల సమ్మెకు దిగే అవకాశం ఉంది
Samayam Telugu | Updated:
May 7, 2018, 12:45PM... | 1 |
- 289 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- జిగేలుమన్న లోహ, బ్యాంకింగ్, సీజీ స్టాక్స్
- వారాంతంలో మదుపరలకు భారీగా లాభాలు
ముంబయి: లోహ, బ్యాంకింగ్, యంత్ర పరికరాలు (సీజీ), విద్యుత్తు రంగ సూచీల మద్దతుతో వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో సాగడం, యూరోపియన్ స్టాక్స్ నుంచి సాను కూలత అ... | 1 |
mithali raj rises to top spot in icc batswomen ranking
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో మిథాలీ రాజ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న రోజునే.. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఐసీసీ వన్డే బ్యాట్స్విమెన్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కి చేరుకుంది.
TNN | Updated:
Oct ... | 2 |
Hyderabad, First Published 29, Sep 2018, 11:12 AM IST
Highlights
బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకి చేరుకుంది. ఆదివారంతో ఈ షో ముగుస్తుండడంతో విజేతగా ఎవరు గెలవనున్నారనే విషయంపై ఆసక్తి పెరిగిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో విజేత ఎవరనే విషయం తెలియనుంది. కౌశల్, సామ్రాట్, తనీష్, దీప్తి, గీతామాధురిలు ఫైనల్స్ కి చేరుకోగా.. వారిలో కౌశల్ గ... | 0 |
'రంగస్థలం'లో చిరు 'సై.. రా'!
Highlights
రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిన విషయమే
రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిన విషయమే.. ఈ సినిమా కోసం హైదరాబాద్ బూత్ బంగాళా పరిసరాల్లో రంగస్థలం ఊరి సెట్ ను వేశారు. సినిమా షూటింగ్ అయిపోయినా ఆ సెట్ ను మాత్రం తీయలేదు.... | 0 |
హై - లైఫ్ ఫేషన్ ఎగ్జిబిషన్ లో తారల సందడి (ఫొటోలు)
First Published 13, Sep 2018, 1:04 PM IST
హై - లైఫ్ ఫేషన్ ఎగ్జిబిషన్ లో తారల సందడి (ఫొటోలు)
హై - లైఫ్ ఫేషన్ ఎగ్జిబిషన్ లో తారల సందడి (ఫొటోలు)
హై - లైఫ్ ఫేషన్ ఎగ్జిబిషన్ లో తారల సందడి (ఫొటోలు)
హై - లైఫ్ ఫేషన్ ఎగ్జిబిషన్ లో తారల సందడి (ఫొటోలు)
హై - లైఫ్ ఫేషన్ ఎగ్జిబిషన్ ల... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
తోటి హీరోకు అండగా నిలిచిన విశాల్
కోలీవుడ్లో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న వారిలో శివ కార్తికేయన్ ఒకరు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రెమో రిలీజ్...
TNN | Updated:
Oct 14, 2016, 10:41PM IST
కోలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న వారి... | 0 |
సైరా మూవీ కోసం కోట్ల రూపాయలతో భారీ సెట్స్ వేయిస్తున్న రామ్ చరణ్
Highlights
శరవేగంగా జరుగుతున్న సైరా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు
హైద్రాబాద్ పొలాచ్చి రాజస్థాన్ లలో భారీ సెట్స్ నిర్మాణం
చిరు మూవీ కోసం 200 కోట్లు ఖర్చు చేస్తున్న నిర్మాత రామ్ చరణ్
ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మే నెల జీఎస్టీ వసూళ్లు.. ఎంతో తెలుసా?
ఏప్రిల్ 30 నాటికి 60.47గా ఉన్న రిటర్నుల సంఖ్య, మే 31 నాటికి 62.46కి పెరిగినట్లు ఆయన తెలిపారు. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు జీఎస్టీ వసూళ్లు రూ. 89,885కోట్లుగా నమోదయ్యాయి.
Samayam Telugu | Updated:
Jun 1, 2... | 1 |
Hyderabad, First Published 16, Sep 2018, 2:25 PM IST
Highlights
ఎంత బోల్డ్ గా నటిస్తుందో.. అంతే బోల్డ్ గా కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది రాధిక ఆప్టే. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. కాస్థింగ్ కౌచ్, మహిళా నటులపై
వేధింపుల విషయంలో తరచూ మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది.
ఎంత బోల్డ్ గా నటిస్తుందో.... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Delhi T20లో బంగ్లాదేశ్ క్రికెటర్లకి వాంతులు
ఢిల్లీ పొల్యూషన్కి బంగ్లాదేశ్ క్రికెటర్లు బాధితులుగా మిగిలారు. బ్యాటింగ్ చేస్తూ ఆ జట్టు బ్యాట్స్మెన్ సౌమ్య సర్కార్ మైదానంలోనే వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu | Updated... | 2 |
Hyderabad, First Published 5, Jul 2019, 6:44 PM IST
Highlights
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో నటిగా సమంతకు అద్భుతమైన ప్రతిభ ఉంది. ఎలాంటి పాత్రలో అయినా 100 శాతం న్యాయం చేయగలదు.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో నటిగా సమంతకు అద్భుతమైన ప్రతిభ ఉంది. ఎలాంటి పాత్రలో అయినా 100 శాతం న్యాయం చేయగలదు. సమంత నటించిన లేటెస్ట్ మూవీ ఓ బేబీ శుక్ర... | 0 |
మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట
- సెన్సెక్స్ 96 పాయింట్ల పతనం
ముంబయి : మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ తొలుత 36,192 గరిష్ట స్థాయి వద్ద బలంగానే ప్రారంభమైనప్పటికీ అంతర్జాతీయ బలహీన పరిణామాల నేపథ్యంలో ఎక్కువ సమయం నిలువలేకపోయింది... | 1 |
క్రిష్ డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ మూవీ
Highlights
ఓ చారిత్రక కథ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ అవుతున్న మోక్షజ్ఞ
గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు పులోమావి కథనే సినిమాగా తీస్తున్న మోక్షజ్ఞ
తన తనయుడి సినిమా బాధ్యతను మొత్తం క్రిష్ పై పెట్టిన బాలయ్య
శాతకర్ణి సినిమా అంతా. యుద్ధ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి మోక్షజ్ఞ సినిమాను ప్రేమకథ... | 0 |
నేడు కివీస్తో భారత్ ఢీ
టి20 మ్యాచ్లు ప్రారంభం
నాగపూర్ : ఆసియా కప్ టీ20 నెగ్గి జోరుమీదున్న టీమిండియా మరో టైటిల్ పోరుకు సన్నద్ధమైంది. మంగళవారం విదర్భ స్టేడియంలో జరిగే సూపర్ 10 ఆరంభ మ్యాచ్లో భారత్తో న్యూజిలాండ్ తలపడనుంది. విజయమే లక్ష్యంగా టోర్నీని ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. వరుస విజయాతో ఉరకలేస్తున్న టీమ... | 2 |
ఐఒబికి మొండి బాకాయిల దెబ్బ
- 87% పతనమైన లాభాలు
చెన్నై : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఒబి) 2014-15 జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(క్యూ4)లో పేలవమైన ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో మొండి బాకీల బెడద పెరగడంతో నికర లాభాలు ఏకంగా 86.8 శాతం క్షీణించి రూ.35.50 కోట్లతో సరిపెట్టుకుం... | 1 |
stokes
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 537 ఆలౌట్
రాజ్కోట్: భారత పర్యటనను ఇంగ్లండ్ ఘనంగా ఆరంభించింది.కాగా భారత్తో జరుగుతున్న మొదటి టెస్టు ఇన్నింగ్స్లో 159.3 ఓవర్లలో 537 పరుగులకు ఆలౌటైంది.మొదటి రోజు లభించిన మెరుగైన ఆరంభాన్ని ఆ జట్టు బ్యాట్స్మెన్ కొనసాగించడంతో భారీ స్కోరు సాధించగలిగింది.మిడిలార్డర్ బ్యాట్స్మెన్ స్... | 2 |
ఆఖరి టీ20 లో రెండు ప్రపంచ రికార్డులు సాధించిన ధోని
Highlights
ఇంగ్లాడ్ తో జరిగిన టీ20 సీరీస్ ను టీంఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చివరి నిర్ణయాత్మక మ్యాచ్ లో రోహిత్ చెలరేగి సెంచరీ చేసి టీమిండియాకు విజయం సాధించి పెట్టాడు. అయితే ఇదే మ్యాచ్ లో వికెట్ కీఫర్ గా మహేంద్ర సింగ్ ధోని రెండు ప్రపంచ రికార్డును ... | 2 |
Abu Dhabi - United Arab Emirates, First Published 25, Sep 2018, 5:02 PM IST
Highlights
ఆసియా కప్ లో భారత జట్టు మంచి పామ్ లో ఉంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లో టీంఇండియా అద్భుత విజయాలు సాధించింది. పాకిస్థాన్ వంటి స్ట్రాంగ్ జట్టును కూడా చిత్తుగా ఓడించి తనకు తిరుగలేదని నిరూపించుకుంది. ఇవాళ సూపర్ 4 లో బాగంగా అప్ఘాన్ జట్టు... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సూర్య హైట్పై యాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
‘సింగం’ సినిమాలో అనుష్కతో నటించేందుకు హీల్స్ వేసుకున్న సూర్య, అమితాబ్తో నటించాలంటే స్టూల్ వేసుకోవల్సిందేనంటూ వ్యాఖ్యలు చేసిన ఆ యాంకర్లపై సూర్య అభిమానులు మండిపడుతున్నారు.
TNN | Updated:
Jan 20, 2018, 02:44PM IST
ఓ... | 0 |
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
CVR| Last Updated: గురువారం, 29 జనవరి 2015 (10:31 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో గురువారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.295 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.35గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.298, ... | 1 |
BUSINESS1
బిజినెస్ సానుకూలతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్
న్యూఢిల్లీ, అక్టోబరు 31: దేశంలోఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాలు రెండింటిలోను బిజినెస్ సానుకూల వాతావరణం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రా లకు ఇచ్చిన ర్యాంకింగ్స్లో తేలింది. ప్రభుత్వం రూపొందించిన వివిధ రాష్ట్రాల ర్యాంక్ల నివే దిక సోమవారం విడుదలచేసింది. ద... | 1 |
Suresh 157 Views
క్వార్టర్స్లోకి సింధు
రియో డి. జెనీరో: రియో ఒలింపిక్స్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు విజయంసాధించింది.కాగా మహిళల సింగిల్స్ విభాగంలో తన కంటే ఎంతో మెరగైన ప్రపంచ 8వ ర్యాంకర్చ చైనీస్ తైపీ క్రీడాకారిణి తా§్ు ఝు ఝంగ్పై సింధు గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. భారత కాలమానం ప్రకారం ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చుట్టాలబ్బాయి వచ్చేస్తున్నాడు !
లవ్లీ రాక్స్టార్ ఆది, నమిత ప్రమోద్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వీరభద్రమ్ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'చుట్టాలబ్బాయి'. ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్...
TNN | Updated:
Jul 24, 2016, 0... | 0 |
బీచ్ లో నటి బికినీ అందాలు!
Highlights
బ్రెజిలియన్ కు చెందిన బ్రూనా అబ్దుల్లా హిందీ, తమిళ చిత్రాల్లో నటించింది
బ్రెజిలియన్ కు చెందిన బ్రూనా అబ్దుల్లా హిందీ, తమిళ చిత్రాల్లో నటించింది. అయితే అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఈమెకు ఇండియన్ సినిమాలలో పెద్దగా అవకాశాలు లభించడం లేదు.
దీంతో నటిగా కాకపోతేనే... | 0 |
sandhya 436 Views australia batsman , FINCH-- , STEVE SMITH
steve smith, australia batsman
లండన్: ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ సెంచరీతో చెలరేగాడు. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీ పూర్తి చేశాడు. 97 బంతుల్లోనే శతకం బాదాడు. ప్రస్తుతం ప్రపంచకప్లో సెంచరీ బాదిన తొలి కెప్టెన్గా అరోన్ ఫించ్ నిలిచాడు. ఖ్వాజా ఔటై... | 2 |
Suresh 100 Views SHIKHA DHAVAN
SHIKHA DHAVAN
దంబుల్లా: శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ క్రికెటర్ శిఖర్ధావన్ 90 బంతుల్లో 132 పరుగులతో
నాటౌట్గా నిలిచిన విషయం విధితమే. టీమ్ గెలుపులో కీలకపాత్ర పోషించిన శిఖర్ధావన్
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నారు. ఇటీవల మంచి ఫామ్లో ఉన్న ధావన్, గతంలో
జట్టులో స్థానం కోల్ప... | 2 |
Bullian
ఏడువారాల గరిష్టస్థాయికి గ్లోబల్ బులియన్
న్యూఢిల్లీ, జనవరి 12: బులియన్ మార్కెట్లలో బం గారం ఏడు వారాల గరిష్టస్థాయిని నమోదుచేసిం ది. ట్రెజరీ రాబడులు క్షీణించడం, డాలర్ స్వల్పం గా తగ్గడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ట్రంప్ బాధ్యతలు చేపట్టేముందు మొట్టమొదటి పత్రికా సమావేశంలో మాట్లాడటం వంటి అంశాలు బులి యన్ మార్కె... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.