text
stringlengths
299
12.4k
label
int64
0
2
‘దాదా ఈజ్‌ ఆన్‌ డ్యూటీ’ Oct 23, 2019, 15:20 IST ముంబై: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి తో రేపు(గురువారం) తొలి సమావేశం కానున్నట్లు బీసీసీఐ తాజా అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. బుధవారం బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గంగూలీ అధ్యక్షతన పూర్తిస్థాయి బో...
2
పెళ్లైన హీరోలు రొమాన్స్ చేయొచ్చా.. మేం చేయకూడదా..? హీరోయిన్ ఫైర్ Highlights మగాళ్లు పెళ్లయిన తరువాత కూడా వేరే హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయొచ్చు. దానికి మీకు ఎలాంటి సమస్య ఉండదు. అదే హీరోయిన్లు పెళ్లి తరువాత ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే.. మాత్రం మీరు తట్టుకోలేరు. ఆమెపై మీకు ఉండే గౌరవం కూడా పోతుంది. ఇదెక్కడి న్యా...
0
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV బెన్‌స్టోక్స్‌ని పొగిడి.. తిట్టిన స్టీవ్‌స్మిత్ యాషెస్‌ సిరీస్ సమీపిస్తున్న కొద్దీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం క్రమంగా వేడెక్కుతోంది. ఇంగ్లాండ్ TNN | Updated: Oct 15, 2017, 09:21PM IST యాషెస్‌ సిరీస్ సమీపిస్తున్న కొద్దీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆ...
2
Hyderabad, First Published 25, Apr 2019, 12:02 PM IST Highlights క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లకు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. రెండు పదవుల్లో కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటీవల గంగూలీకి అంబుడ్స్ మన్ కమిటీ నోటీలు జారీ చేసిన సంగతి  తెలిసిందే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లకు...
2
Jan 24,2018 పాశ్చాత్య దేశాల ధోరణి మారాలి దావోస్‌: అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సాయం లేకుండా తాము ముందుకెళ్లలేమన్న విషయాన్ని పాశ్చాత్య దేశాలు గుర్తించాలని భారత రిజర్వు బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశానికి హాజరైన రాజన్‌ సదస్సులో మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల్లో జనాభా ...
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV వరల్డ్ కప్ టికెట్లు హాట్ కేకుల్లా.. వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14 తేదీల మధ్య జరగనున్న వరల్డ్ కప్ టికెట్ల అమ్మకం దాదాపు పూర్తయ్యింది. ఇంకా కేవలం 3500 టికెట్లు మాత్రమే మిగిలాయని ఐసీసీ తెలిపింది. Samayam Telugu | Updated: Nov 28, 2018, 06:19PM IST వచ్చే ఏడాది ఇం...
2
శ్రీలంకపై బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్ Samayam Telugu| Sep 15, 2018, 05.16 PM IST ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదిగకా శనివారం ఆరంభమైన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో సత్తాచాటడం ద్వారా పసికూన ముద్రని చెరిపేసుకోవాలని బంగ్లాదేశ్ ఉవ్విళ్లూరుతుండగా.. గాయాల కారణంగా జట్...
2
kohli విరాట్‌ కోహ్లీ సరికొత్త చరిత్ర కొలంబో: ఆతిథయ శ్రీలంకతో బుధవారం జరిగిన ఏకైక టీ20లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 15 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు మొత్తం 304 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడి అతడు ఈ ఘనత సాధించాడు. ఇప్...
2
II T20 Newzealand బుమ్రా లేకుంటే రెండు సిరీస్‌లు గెలిచేవాళ్లం న్యూఢిల్లీ: డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా లేకపోతే తాము 2-1తో వన్డే, టీ20 సిరీస్‌లను గెలిచే వాళ్లమని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్కాట్‌ స్టైరిస్‌ అన్నారు. భారత్‌లో న్యూజిలాండ్‌ పర్యటన ముగిసిన అనంతరం స్కాట్‌ స్టైరిస్‌ ఈ వ్యాఖ్యలు చేయడం వి...
2
పెళ్లై ఇద్దరు పిల్లలున్నా... ఈ టాప్ హీరో భార్య తగ్గట్లేదుగా..! Highlights పెళ్లై ఇద్దరు పిల్లలున్నా... ఈ టాప్ హీరో భార్య తగ్గట్లేదుగా..! ఈ మద్య హీరోయిన్లు, హీరోల భార్యలు హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో మీట్ పెంచేస్తున్నారు. వారు అలా వారి అందాన్ని చూపిస్తూ పోటో పెట్టగానే వీపరీతంగా వైరల్ అవుతాయి. అయితే హాట్ ఫొటోలను సోషల...
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV విక్రమ్ సినిమాలో నయన్‌ పోలీస్ ఆఫీసర్ తమిళ, మలయాళం సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా వుంటున్న నయనతార గతేడాది 7 సినిమాలకి సైన్ చేసింది. TNN | Updated: Feb 4, 2016, 04:39PM IST విక్రమ్ సినిమాలో నయన్‌ పోలీస్ ఆఫీసర్ తమిళ, మలయాళం సినిమాలతో ...
0
internet vaartha 136 Views న్యూఢిల్లీ : క్రికెట్‌ మైదానంలో హర్భజన్‌ గురించి మనందరికి తెలుసు. అప్పుడప్పుడు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తుంటాడు.అయితే ఢిల్లీలో జరుగుతున్న కాంటినెంటర్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోటీల్లో భజ్జీ పాల్గొన్నాడు. భారత క్రికెట్‌ జట్టు ఆఫ్‌ స్పిన్నర్‌ భజ్జీ రెజ్లింగ్‌ రింగ్‌లో సత్తా చాటాడు.క...
2
Hyderabad, First Published 21, Oct 2018, 6:29 PM IST Highlights లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏ ధైర్యంతో వర్మ తెరకెక్కిస్తున్నాడో తెలియదు గాని అతనిలో ఒక కొత్త భయం ఈ మధ్య బాగా కలవరపెడుతోందని క్లారిటీ ఇచ్చాడు. ఆఫీసర్ సినిమా తరువాత సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ ఊహించని విధంగా ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్టుతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలి...
0
Gold Biscuits పసిడి, వెండిమార్కెట్లలో ఇన్వెస్టర్లకు మెగా రిటర్నులు! న్యూఢిల్లీ, అక్టోబరు 12: ఇన్వెస్టర్లకు ఈక్విటీ మార్కెట్లకంటే బంగారం, వెండి మార్కెట్లలోనే మంచి రిట ర్నులు వస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా. ఈసారి ఇన్వెస్టర్లకు 28శాతం రాబడులు పెరిగాయని తేలింది. ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే పసిడి, వెండిరంగాలమార్కెట్...
1
రోహిత్ శర్మ @8,000.. విరాట్ కోహ్లీ టాప్ లక్ష్యఛేదనలో భారత్‌కి శుభారంభం లభించలేదు. ఆరంభంలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ (12: 15 బంతుల్లో 2x4), కెప్టెన్ విరాట్ కోహ్లి (20: 22 బంతుల్లో 2x4) పేలవంగా వికెట్లు చేజార్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (16: 16 బంతుల్లో 1x4, 1x6), విజయ్ శంకర్ (16: 21 బంతుల్లో 1x6) నిరాశపరిచారు. కానీ.....
2
- వెలవెలబోయిన లోహ రంగ షేర్లు - ఇబ్బంది పెట్టిన ఇటలీ పరిణామాలు - 300పాయింట్ల మేర కుంగిన సెన్సెక్స్‌ - 10,359కు పడిపోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలలో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు చేసిన ట్రేడ్‌వార్‌ ప్రకటన భయాలకు తోడు ఇటలీలో అనిశ్చితి, ప్రపంచ దేశాల్లో స్టాక్స్‌ పడిపోవడం, దేశీయంగా సేవా...
1
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV జియో ఉచిత సేవలు 2017 మార్చి వరకూ! ఎంట్రీతోనే టెలీకా రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఉచిత ఆఫర్లను వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించనున్నట్లు సమాచారం. TNN | Updated: Nov 27, 2016, 09:30AM IST వచ్చే ఏడాది మార్చి వరకూ జియో ఉచిత సేవలు! ఎంట్రీతోనే టెల...
1
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 'ఫేస్‌బుక్‌'పై మొదలైన విచారణ..! 'ఫేస్‌బుక్‌'పై అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (యూఎస్‌ఎఫ్‌టీసీ) విచారణ మొదలుపెట్టింది. ఐదు కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారాన్ని బ్రిటన్‌ సంస్థ అనలిటికా దుర్వినియోగంచేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. TNN | Updated: Mar 22,...
1
Hyd Internet 79 Views puneri paltan puneri paltan రాంచీ: ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌లో పుణెరి పల్టాన్ జ‌ట్టు హరియాణా స్టీలర్స్‌ను 37-25 భారీ తేడాతో ఓడించింది. మ్యాచ్ మొత్తంలో పుణె ఆధిపత్యం చలాయించింది. ఆ జట్టు రైడర్‌ రాజేశ్‌ మొండల్‌కు సమానంగా డిఫెండర్‌ సందీప్‌ నర్వాల్‌ 7 ట్యాకిల్‌ పాయింట్లతో చెలరేగాడు. రెండు జట్లు కూతకెళ్లి...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Rishabh Pantని ఎదగనీయండి..!: యువరాజ్ ప్రపంచకప్ జట్టులోకి రిషబ్ పంత్ ఎంపిక గురించి నేను ఇక్కడ మాట్లాడటం లేదు. కానీ.. ముంబయిపై అతను చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. -ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ Samayam Telugu | Updated:...
2
Nov 22,2015 ధరల అదపునకు అధికారాలు లేవు     వరుసగా పెరుగుతున్న ధరల నియంత్రణకు గాను తమ శాఖకు నిర్ధిష్ట అధికారాలు లేవని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వన్‌ అన్నారు. అహారోత్పత్తుల ధరలు ఒకదాని తర్వాత ఒక్కటి చుక్కలనంటుంతున్న విషయం తెలిసిందే. కాగా ధరల పెరుగుదలపై మంత్రి పూర్తి వివరణ ఇవ్వలేదు. ఈ శాఖకు నిర్ధిష్ట...
1
windies cricketer chris gayle wins sydney defamation case మసాజ్ థెరపిస్ట్ కేసు.. గేల్ గెలిచాడు మహిళా మసాజ్ థెరపిస్ట్‌కు తాను మర్మంగాల్ని చూపించానంటూ ప్రచురితమైన కథనం అవాస్తవామని గేల్ నిరూపించాడు. TNN | Updated: Oct 30, 2017, 03:56PM IST ఆస్ట్రేలియా పత్రికలపై పరువు నష్టం దావా కేసులో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ విజ...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బంగ్లాపై తొలి టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డ్ భారత్‌ పిచ్‌లపై గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను ఉక్కిరిబిక్కిర చేసే రవిచంద్రన్ అవ్విన్.. టెస్టుల్లో గురువారం అరుదైన ఘనత సాధించాడు. Samayam Telugu | Updated: Nov 1...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఏడాదిన్నర తర్వాత రీ ఎంట్రీ.. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు.. నీషామ్ విధ్వంసం కివీస్ బ్యాట్స్‌మెన్ జేమ్స్ నీషాన్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాదాడు. నీషామ్ దెబ్బకు పెరీరా ఒకే ఓవర్లో 34 పరుగులు ఇచ్చుకున్నాడు. Samayam...
2
Hyderabad, First Published 5, Feb 2019, 3:21 PM IST Highlights ఒక సినిమాను జనాల్లోకి చేరవేసే క్రమంలో ప్రచార చిత్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందులో ఇక అడల్ట్ కంటెంట్ ఉంటే మరింతగా జనాలకు రీచ్ అవుతుందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు.  ఒక సినిమాను జనాల్లోకి చేరవేసే క్రమంలో ప్రచార చిత్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందులో ఇక అడ...
0
పెట్రో రిటైలింగ్‌ ప్రయివేటు పరం! Thu 24 Oct 00:16:29.881141 2019 దేశంలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్న మోడీ సర్కారు.. అందుకు గాను ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను ఫణంగా పెడుతోంది. రిటైల్‌ చమురు రంగంలో మేటిగా వెలుగొందుతున్న కొనసాగిన ఉత్తర కొరియా భయాలు.. Thu 07 Sep 07:26:34.814172 2017 ముం...
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV శర్వా నా బెస్ట్ ఫ్రెండ్: అనుపమ పరమేశ్వరన్ శతమానం భవతి సినిమాలో తనతో కలిసి నటించిన శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ అని అనుపమ తెలిపింది. TNN | Updated: Oct 28, 2017, 06:47PM IST తెలుగులో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న నటీమణుల్లో మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ...
0
Vaani Pushpa 196 Views AIRTEL , jio airtel న్యూఢిల్లీ: జియోఫైబర్‌ మార్కెట్‌లోప్రవేశించి సంచలనం సృష్టిస్తున్న తరుణంలోనే అందుకు పోటీగా ఎయిర్‌టైల్‌ కూడా బ్రాడ్‌బ్యాండ్‌తో కూడిన ప్లాన ్‌ను అదేధరకు ప్రారంభించింది. ఎయిర్‌టెల్‌ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌బ్రాడ్‌బ్యాండ్‌ ప్రణాళికలు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ప్రైమ్‌, జీ5, ఎయిర్‌టెల్‌ఎక్స...
1
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV తెలుగు మహాసభల్లో ఎర్రన్న దెబ్బకు స్టార్ హీరోలు సైడయ్యారు! ఫంక్షన్ ఏదైనా.. ప్లేస్ ఏదైనా.. స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ వేరేలా ఉంటుంది. తమ అభిమాన నటులు వస్తున్నారంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. అందులోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఫోర్ ఫిల్లర్స్‌గా ఉన్...
0
Hyderabad, First Published 25, Aug 2018, 10:28 AM IST Highlights యాంకర్ రష్మి హీరోయిన్ గా నటించిన 'అంతకుమించి' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై నిర్మాత గౌరీశంకర్ ప్రసాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు యాంకర్ రష్మి హీరోయిన్ గా నటించిన 'అంతకుమించి' సినిమా నిన్న ప్ర...
0
జబర్దస్ట్ ఆర్టిస్ట్ కాదతను.. ఎర్రచందనం స్మగ్లింగ్‌కి కింగ్ .. పోలీసుల వేట Highlights ప్రతి గురు, శుక్రవారాల్లో తెలుగు నాట ఓ ప్రముఖ ఛానెళ్లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రొగ్రామ్ ద్వారా బాగా పేరు సంపాదించిన ఓ ఆర్టిస్ట్ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు కింగ్ అంటూ ఇవాళ ఉదయం సోషల్ మీడియాతో పాటు కొన్ని వార్తాపత్రికల్లోనూ కథనాలు రావడం తెల...
0
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రియల్ లైఫ్‌లో ‘రీల్ స్టోరీ’ సినిమాల్లోలాగే నిజజీవితంలో ఓ పెద్ద బిజినెస్ మేన్ తన జీవితంలోకి వస్తాడని బహుశా ఆశిన్ అనుకోకపోవచ్చేమో!! Priya Gupta and Pavan Reddy, TNN | Updated: Aug 10, 2015, 02:52PM IST యాడ్ షూట్స్ లో నటించే ఓ యువతి అనుకోకుండా ఓ సందర్భంలో తన ఆఫీస్...
0
Visit Site Recommended byColombia 10 over mark in the chase and @BLACKCAPS for a good finish! Spinners Sodhi and Santner in operation, Sodhi claiming… https://t.co/T9IntL3fvH — Waseem (@WaseemMaxy) 1572925173000 మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. గ్రాండ్‌హోమ్ (55: 35 బంతుల్లో 5x4, 3x6...
2
మేరీ, నిఖత్‌ ఢీ డిసెంబర్‌లో..! - భారత బాక్సింగ్‌ సమాఖ్య నిర్ణయం న్యూఢిల్లీ : యువ బాక్సర్‌, తెలంగాణ తేజం నిఖత్‌ జరీన్‌కు న్యాయం జరిగింది!. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించేందుకు తనకూ ఓ అవకాశం ఇవ్వాలని కోరిన నిఖత్‌ జరీన్‌ పట్ల భారత బాక్సింగ్‌ సమాఖ్య సానుకూల నిర్ణయం తీసుకుంది. గురువారం న్యూఢిల్లీలో జరిగిన బీఎఫ...
2
dickwella and dinesh chandimal waste the time, shami fires షమీ వెనక్కి వెళ్లు.. డిక్వెల్లా ఓవర్ యాక్షన్ ఓటమి భయంతో.. సాధ్యమైనంత వరకూ టైం వేస్ట్ చేయాలనే వ్యూహంతో ఇలా చేయడం ఏంటి? బంతులు ఆడి ఎదుర్కోవాలి గాని. TNN | Updated: Nov 20, 2017, 08:54PM IST కోల్‌కతా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు విజృంభించడంతో ...
2
Apr 23,2015 వైబర్‌ ఏ 4కోట్లు న్యూఢిల్లీ: ప్రఖ్యాత మెసెంజర్‌ సంస్థ వైబర్‌ భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. తాజాగా వైబర్‌ వాడుతున్న భారతీయుల సంఖ్య 4 కోట్లకు చేరింది. ఇది తమ సంస్థకు కీలక మైలురాయి అని వైబర్‌ ఇండియా కంట్రీ హెడ్‌ అనుభవ్‌ నయ్యర్‌ పేర్కొన్నారు. వైబర్‌ వాడకందార్లకు మరిన్ని కొత్త ఫీచర్లతో సేవలు అందుబాటులోకి తెస్త...
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కేజ్రీవాల్ నిజంగానే మంకీ : రామ్ గోపాల్ వర్మ "ఎప్పడు మఫ్లర్ క్యాప్ తో ఉన్న ఆయన్ని చూస్తే నేను మంకీలాగా ఉన్నాడు అని అనుకునేవాణ్ని. అయితే ఆర్మ్ డ్ ఫోర్స్ పై ఆయన చేసిన కామెంట్స్ తర్వాతవాస్తవం తేలిపోయింది. ఆయన నిజంగానే మంకీ TNN | Updated: Oct 6, 2016, 12:15AM IST సర...
0
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రియోలో తొలి స్వర్ణం అమెరికాదే! రియో ఒలింపిక్స్‌లో తొలి పసిడి పతకం సాధించిన ఘనతను అమెరికాకు చెందిన ఓ టీనేజ్ షూటర్ సొంతం చేసుకుంది.. TNN | Updated: Aug 7, 2016, 11:57AM IST రియో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణ పతకాన్ని అమెరికాకు చెందిన టీనేజ్ షూటర్ గిన్నీ త్రాషెర్ సొంతం చేసుకు...
2
HANOUR అమెజాన్‌పై హానర్‌8ప్రొ విడుదల హైదరాబాద్‌,జూలై 8: హువేయి కంపెనీ ఉత్పత్తి చేస్తున్న హానర్‌8 ప్రొఅమెజాన్‌పై ఈనెల 10వ తేదీ సాయంత్రం ఆరుగంటలనుంచి అందుబాటు లోకి వస్తోంది. రూ.29,999లు ఈఫోన్‌ధరగా హానర్‌ నిర్ణయిం చింది. 6జిబి రామ్‌, 128జిబి అంతర్గత మెమ రీ సామర్ధ్యంతో ఈఫోన్‌ అందు బాటులో ఉం టుంది. హానర్‌8 ప్రొ 12నెలల సర్వీ...
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ధోనీ వ్యూహాంతో ఆసీస్‌పైకి మళ్లిన ఒత్తిడి..! ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌లో ధోనీ నిలకడగా ఆడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఆఫ్ సెంచరీలు సాధించడం, మునుపటిలా మ్యాచ్‌ని గెలుపుగా ముగించడాన్ని చూసి చాలా ఆస్వాదించా. -దినేశ్ కార్తీక్ Samay...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV పెట్టుబ‌డుల‌కు Stocks, Mutual Fundsలో ఏది బెట‌ర్? ఒక సంస్థ యాజమాన్యంలో మీకు గల వాటాను తెలిపేదే స్టాకు. వాటాదారుల‌కు కంపెనీ యాజమాన్యంలో వాటా ఉంటుంది. మదుపరులు(స్టాకుహోల్డర్స్ ) కంపెనీలో పెట్టిన మూలధనాన్ని అనుసరించి అతని యొక్క యాజమాన...
1
Suresh 97 Views న్యూజిలాండ్‌ జట్టులో అండర్సన్‌కు స్థానం వెల్టింగ్టన్‌: భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ విధ్వంసకర ఆటగాడు కోరి అండర్సన్‌కు స్థానం దక్కింది.కాగా కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న అండర్సన్‌ గత వారం ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడం, భారత్‌తో జరిగే అయిదు వన్డేల సిరీస్‌లో చోటు కల్పిస్తూ న్యూజిలాండ్‌ సెలక్ష...
2
Nov 14,2018 లాభాల్లో పరుగులు తీసిన మార్కెట్లు ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో పరుగులు తీశాయి. సోమవారం నష్టాల్లో కదలాడిన సూచీలు మంగళవారం ఉదయం కూడా ఫ్లాట్‌గానే ప్రారంభమయ్యాయి. తర్వాత అనుకూల పవనాలతో లాభాల బాటపట్టాయి. బ్యాంకులు, ఆటో, లోహ, మౌలిక, చమురు రంగ షేర్లు లాభపడడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. రూపాయి...
1
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఇషాంత్‌‌కి సెహ్వాగ్‌ ‘యురేకా’ స్టైల్ విషెష్..! భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చమత్కార శైలి గురించి పరిచయం అక్కర్లేదేమో.. TNN | Updated: Sep 2, 2017, 08:22PM IST భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చమత్కార శైలి గురించి పరిచయం అక్కర్లేదేమో..!. ప్రముఖుల...
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ​ లాహోర్‌ మ్యాచ్‌కి మంత్రిగారు కూడా..! లాహోర్‌లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కి శ్రీలంక క్రీడల మంత్రి కూడా వెళ్లనున్నాడు. భద్రతా కారణాలతో TNN | Updated: Oct 25, 2017, 08:21PM IST లాహోర్‌లో పాకిస్థాన్ , శ్రీలంక మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కి శ్...
2
Hyderabad, First Published 17, Mar 2019, 3:30 PM IST Highlights సాయి ధరమ్ తేజ, రకుల్ ప్రీతి సింగ్ కాంబినేషన్ లో గతంలో విన్నర్ సినిమా వచ్చింది.  భాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. సాధారణంగా ఓ సారి ప్లాఫ్ వచ్చిన హీరోయిన్ తో మరోసారి చేయటానికి హీరోలు ఇష్టపడరు. కానీ నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు..రకుల్ కావాల్స...
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కత్రినా హెయిర్ స్టైల్ ఖరీదు 55 లక్షలా ? బాలీవుడ్ సినిమాల మేకింగ్ హాలీవుడ్ స్థాయిని అందుకుందనేది అందరికీ తెలిసిందే. TNN | Updated: Jan 28, 2016, 06:12PM IST కత్రినా హెయిర్ స్టైల్ ఖరీదు 55 లక్షలా ? బాలీవుడ్ సినిమాల మేకింగ్ హాలీవుడ్ స...
0
పాపారావు కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం-మా అధ్యక్షుడు శివాజీరాజా Highlights సినీ నటులను సన్మానించడాన్ని వ్యతిరేకించడం శోచనీయం సినీ కళాకారులను గత కొన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్న టీఎసార్ ట్రస్ట్ టీఎసార్ ట్రస్ట్ సినీ నటులను సన్మానించటాన్ని వ్యతిరేకిస్తున్న పాపారావు   నల‌భై సంవత్సరాలుగా రాజకీయ, సామాజిక, సినిమా కళార...
0
9% వరకూ పెరిగిన ఆటోమొబైల్‌ షేర్లు   న్యూఢిల్లీ, జనవరి 2: ఆటోమొబైల్‌రంగ కంపెనీల షేర్లు ఎంపికచేసినకంపెనీలపరంగా 9శాతంవరకూ పెరిగాయి. అంతకుముందు ఎదురైన నష్టాలనుంచి కోలుకున్నాయి. డిసెంబరునెల గణాంకాలు ఇన్వె స్టర్లకు లాభదాయకంగా కనిపించడమే ఇందుకు కీలకం. టాటామోటార్స్‌, మహీంద్ర, ఐషర్‌మోటా ర్స్‌, మారుతిసుజుకి ఇండియా, ఎస్కార్ట్స్‌,...
1
కాజల్ షాకింగ్ రెమ్యునరేషన్! Highlights ఈ సినిమా కోసం అమ్మడుకి ఎంత రెమ్యునరేషన్ దక్కిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా కోటి ఇరవై లక్షలు. 33 ఏళ్లు గల ఈ సుందరికి ఇప్పటికీ కోట్లలో రెమ్యునరేషన్ దక్కడం విశేషమనే చెప్పాలి ఒకప్పుడు స్టార్ హీరోల సరసన జతకట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటి కాజల్ ఇప్పటికీ ఇండస్ట్రీ...
0
జూలై 21న జయ బి. 'వైశాఖం' Highlights జయ బి వైశాఖం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ జులై 21న వైశాఖం మూవీ రిలీజ్ కు ముహూర్తం పలువురు స్టార్స్ ప్రమోషన్ తో క్రేజీ ప్రాజెక్ట్ గా వైశాఖం   'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు డైనమిక్‌ లేడీ ...
0
India won the series జింబాబ్వే చిత్తు, సిరీస్ భారత్ కైవసం హరారే వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. . TNN | Updated: Jun 13, 2016, 06:50PM IST రెండో వన్డేలోనూ భారత్ అలవోకగా విజయం సాధించింది. హరారే వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం స...
2
Aug 27,2016 రూ.300 కోట్లయితే చెల్లిస్తా: సుబ్రతా                    న్యూఢిల్లీ : సహార అధినేత సుబ్రతారారు తనకు మంజూరు చేసిన పెరోల్‌ గడువును సెప్టెంబర్‌ 16 వరకు పొడగించడానికి అదనంగా రూ.300 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా వున్నట్టు వెల్లడించారు. ఈ పూర్తి మొత్తన్ని బ్యాంక్‌ గ్యారంటీ రూపకంగా 'సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛ్‌ంజీ బోర...
1
Manequine Challenge డ్రెస్సింగ్‌ రూంలో మానెక్విన్‌ ఛాలెంజ్‌ న్యూడిల్లీ: ఐస్‌ బకెట్‌ చాలెంజ్‌ తెలుసుకదా.. ఒకపుడు ఈ చాలెంజ్‌ యావత్‌ ప్రపంచాన్ని ఎంతగానో ఆకర్షించింది.. కాగా తాజాగా ఇలాంటిదే.. మానెక్విన్‌.. చాలెంజ్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.. ఇపుడు మానెక్విన్‌ చాలెంజ్‌ను స్వీకరించింది. ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ వ...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆసియా కప్: భారత్‌పై బంగ్లా థ్రిల్లింగ్ విక్టరీ మహిళ టీ20 ఆసియా ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ దూసుకెళ్తోంది. బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో గెలిచి టోర్నమెంట్‌లో రెండో విజయాన్ని నమోదుచేసింది. Samayam Telugu | Updated: Jun 6,...
2
Suresh 83 Views Exports ఎగుమతుల రంగంలో దూకుడు న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: ఎగుమతుల రంగంలో గత నెల మెరుగైన పనితీరు కనబడింది.దీంతో పెట్రోలి యం ఉత్పత్తులు, ఇంజినీరింగ్‌, రసాయనాల ఎగుమతులు పెరగడంతో ఈ రంగం 10.29 శాతం వృద్దిని నమోదు చేసింది. విలువ ప్రకారం 2381 కోట్ల డాలర్ల 1,52,384 కోట్లు ఎగుమతులు జరి గాయి. ఇది నాలుగు నెలల గరిష్...
1
Hyderabad, First Published 12, Apr 2019, 4:57 PM IST Highlights సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా నుండి ఇప్పటికే ఒక పాటను విడుదల చేశారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా నుండి ఇప్పటికే ఒక పాటను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్వచ్చింది. ఇప్పుడు చిత్రబృందం రెండో ప...
0
internet vaartha 229 Views న్యూఢిల్లీ : టీమిండియా చీఫ్‌ కోచ్‌గా ఉండాలంటే పూర్తి స్థాయిలో సమయం కేటాయించాల్సి ఉంటుందని మాజీ కెప్టెన్‌ ద్రావిడ్‌ పేర్కొన్నాడు.కాగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి బిసిసిఐ టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్‌ను ఎంపిక చేసేందుకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే.ఐసిసి ప్రపంచ టి20 టోర్నీతోనే  డైరెక్టర...
2
actress priyanka fire on youtube channels over fake news అక్కా, తమ్ముడికి లింకులు పెట్టే రకం మీరు: యాంకర్ ప్రియాంక ఆగ్రహం ‘‘మీకు పనీపాట లేదా? మంచిగా హ్యాపీగా డీసెంట్‌గా వర్క్ చేసుకుని బతకొచ్చు కదా? నేను దెయ్యానా? ఆత్మనా? నేను చచ్చిపోయానా? వ్యూస్ కోసం, మనీ కోసం జనాలను చంపేస్తారా?’’ Samayam Telugu | Updated: Jul 22, 2018...
0
India teamIndia 51 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ మొహాలి: భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మూడోటెస్టులో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ 51 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఉమేష్‌ యాదవ్‌బౌలింగ్‌లో హసీబ్‌ హమీద్‌ 99), రహానేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగగా, జయంత్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రూట్‌ (15...
2
Visit Site Recommended byColombia వెంటనే అమితాబ్ మరో ట్వీట్ పెట్టాడు. పొరపాటు చేశా... దానిని సరిదిద్దుకుంటున్నానని... సారీ దినేష్ కార్తీక్ అది 2 ఓవర్లలో 34 పరుగులు కావాలి.... 24 కాదని క్షమాపణలు చెప్పాడు. బిగ్ బీ పెద్ద స్టార్ హీరోనైనా హుందాగా వ్యవహరించారు. జరిగిన తప్పును గమనించి సారీ చెప్పి పెద్దరికాన్ని నిలబెట్టుకున్నా...
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV హనీమూన్‌కు వెళ్లాల్సినోడు.. ఆరు వికెట్లతో అదరగొట్టాడు అంతకు ముందు రోజే పెళ్లి చేసుకున్న లంక బౌలర్.. హనీమూన్‌కు వెళ్లకుండా మ్యాచ్ ఆడేందుకు రాత్రికల్లా జట్టుతో చేరిపోయాడు. TNN | Updated: Aug 25, 2017, 03:27PM IST శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఊహించని రీతిలో విజయం ...
2
JIO ఆర్‌జియో మరో ఆఫర్‌ ముంబై: రిలయన్స్‌జియోకు మరింతగా కస్టమర్లను రాబట్టేందుకు సిఎండి ముఖేష్‌ అంబానీ కొత్త కొత్త ఆఫర్లు జారీచేస్తున్నారు. వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి ఉచిత సేవల నుంచి ఛార్జి వసూళ్లకు వస్తున్నట్లు ప్రకటించిన అంబానీ ప్రైమ్‌ సభ్యత్వం తీసుకున్నవారికి మరో ఏడాదిపాటు సేవలు అందు తాయి. వారు రూ.303తో రీఛార్జిచేసుకోవాల...
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV వార్న్ వెళ్లిపోయాడు... బ్రెట్ లీ వస్తున్నాడు! బీసీసీఐకి , స్టార్ స్పోర్ట్స్ ఇండియాకూ థ్యాంక్స్.. చెబుతూ తను వెళ్లిపోతున్నట్టుగా ప్రకటించాడు. TNN | Updated: Feb 28, 2017, 06:04PM IST బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఉత్సాహంతో ఉంది....
2
SRILANKA TEAM క్లీన్‌స్వీప్‌పై నివేదిక ఇవ్వండి కొలంబో: భారత్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో ఘోర ఓటమి పాలవ్వడాన్ని శ్రీలంక క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు, సెలక్షన్‌ కమిటీపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు వైట్‌ వాష్‌కు గురవడంపై శ్రీలంక క్రీడాశాఖ…ఆదేశ క్రికెట్‌ బ...
2
internet vaartha 162 Views ముంబై : ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ డైరెక్టర్‌ రవిశాస్త్రి ఒక షరతును కూడా బిసిసిఐ ముందుంచాడట. ఒకవేళ తనను కోచ్‌ పదవికి ఎంపిక చేస్తే మాత్రం మిగతా సహాయక సిబ్బందిని తానే ఎంపిక చేసుకుంటానని బోర్డుకు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఆరుగురు సిబ్బంది అవసరం కూడా బిసి...
2
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV పోసానిని హేళన చేసిన బోయపాటి పోసాని కృష్ణమురళి టాలీవుడ్‌లో పరిచయం లేని పేరు. త్రివిక్రమ్, కొరటాల శివ ఇలా ఒకరుకాదు ఇద్దరుకాదు ఏకంగా 30 మందికి పైగా ఇతని దగ్గర ఓనమాలు నేర్చుకున్నవారే . ఆ లిస్ట్ లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌లలో ఒకరైన... TNN | Updated: Oct 17, 20...
0
internet vaartha 716 Views న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగంలోని వివిధ శాఖల్లో రెండులక్షల ఉద్యోగాల భర్తీకి కేంద్రం సిద్ధం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన బడ్జెట్‌ అంచనాల్లో 2016-17 సంవత్సరంలో 2.18 లక్షల మందిని పెంచుతామని ప్రకటించింది. 2015 చివరినాటికి 33.05 లక్షల మంది ఉన్నవారిని మరో 2.18లక్షలు పెంచుతామని ప్రకటిం...
1
ఆ వడ్డీరేట్లలో కోత సరైందే.. - సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థకు ఇది అవసరం -  ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ: ఆడ పిల్లలు, వృద్ధులతో పాటు పేదలకు ఆసరాగా నిలుస్తున్న పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సర్కారు మరోమారు సమర్థించుకొంది. ఈ చర్య వల్ల స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ మరి...
1
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కోహ్లి దూకుడుతో సచిన్ ‘నెం.1’ రికార్డ్‌ బ్రేక్..! భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లక్ష్య ఛేదనలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీలంకతో దంబుల్లా వేదికగా TNN | Updated: Aug 21, 2017, 07:15PM IST భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లక్ష్య ఛేదనలో తనకు తిరుగులేదని మరోసార...
2
Hyderabad, First Published 15, Oct 2018, 3:02 PM IST Highlights అలా చేస్తే డబ్బులు వస్తాయి... కానీ నాకు ఇష్టం లేదు: మాధవిలత  యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన మాధవీలత ఇప్పుడు యాంకర్ గా చేయడానికి ఇష్టపడటం లేరు. చేస్తే బడా షోలలో వర్క్ చేయాలనీ అనుకుంటున్నారు. తన కెరీర్ కు సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే...
0
Aug 15,2015 ప్రభుత్వానికి రూ.66 వేల కోట్ల నిధులు             ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బిఐ) తమ వద్ద ఉన్న రూ.65,896 కోట్ల మిగులు లాభాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 2015 జూన్‌ 30తో ముగిసి ఏడాదికి గాను ఈ మొత్తాన్ని కేంద్రానికి ఇవ్వడానికి గురువారం ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అధ్యక్షతన జరిగిన ఆర్‌బీఐ డైర...
1
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV వాళ్ల‌లో 75% భార‌తీయులే అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూస్తున్న వారిలో భారతీయులే అధికంగా ఉన్నారని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. Samayam Telugu | Updated: Jun 8, 2018, 11:07AM IS...
1
Vaani Pushpa 139 Views pak captain , sarfaraz sarfaraz కరాచి: ప్రస్తుతం పాకిస్థాన్‌లో శ్రీలంక జట్టుతో పాక్‌ వడ్డేల సీరిస్‌తో తలపడనున్నది. పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడేందుకు అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు ముందుకు రావాలని, అందుకు ఇదే సరైనసమయమని ఆ జట్టు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కోరారు. తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ పునర...
2
Foxcone జెఎన్‌పిటి సెజ్‌లో ఫాక్స్‌కాన్‌కు 14ఎకరాలు ముంబయి, మే 18: తైవాన్‌కు చెందిన కాంట్రాక్టు మొబైల్‌ఉత్పత్తి సంస్థ ఫాక్స్‌కాన్‌ కొత్తగా జవహర్‌లాల్‌నెహ్రూ పోర్టు ట్రస్టుసెజ్‌లో ఉన్న 14ఎకరాల స్థలం తమకుఇస్తే కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 20-30 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో కొత్త యూనిట్‌...
1
ప్రపంచ టాప్‌ 50 బ్యాంకుల్లో ఎస్‌బీఐ -అనుబంధ బ్యాంకుల విలీనం -రూ.41 లక్షల కోట్లకు ఆస్తులు -నూతన లోగో ఆవిష్కరణ -చార్జీల బాదుడు షూరు -త్వరలోనే పలు శాఖల మూత -సిబ్బందికి వీఆర్‌ఎస్‌ నవతెలంగాణ,వాణిజ్యవిభాగం : ప్రభుత్వ రంగంలోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రపంచంలోనే అతిపెద్ద 50 బ్యాంకుల్లో ఒక్కటిగా చోటు దక్కించుకుంద...
1
Hyderabad, First Published 9, Apr 2019, 12:42 PM IST Highlights పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో వచ్చే వందల కోట్ల ఆదాయాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వెళ్లారు.  పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో వచ్చే వందల కోట్ల ఆదాయాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు చెప్పారు. అంత ఆదాయాన్ని వదులుకొని...
0
Sindhu ప్రీమియం బ్యాడ్మింటన్‌ విజేత చెన్నై న్యూఢిల్లీ: ప్రీమియం బ్యాడ్మింటన్‌ లీగ్‌ విజేతగా చెన్నై గెలిచింది. ముంబసైతో జరిగిన ఫైనల్‌లో చెనన్నై 4-3 తేడాతో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత బ్యాడ్మింటన్‌ సంచలనం పివి సింధు నాయకత్వంలోని చెన్నై స్మాషర్స్‌ ముంబై వారియర్స్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్‌లో విజేతగా నిలిచ...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రేపే తొలి టీ20.. సీనియర్స్‌కి రెస్ట్ శ్రీలంకతో కటక్ వేదికగా బుధవారం తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఢీకొట్టనుంది. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, TNN | Updated: Dec 19, 2017, 03:10PM IST రేపే తొలి టీ20.. సీనియర్స్‌కి రెస్...
2
శ్రీ సాయి ప‌వ‌న్‌పుత్ర ప్రొడ‌క్ష‌న్స్ నెం.1 ప్రారంభం Highlights శ్రీ సాయి ప‌వ‌న్‌పుత్ర ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై.. అవ్వారు వంశీ కృష్ణ నిర్మాణ సారథ్యంలో.. వెంక‌ట్ ద‌ర్శ‌కుడిగా జె.వి.నాయుడు నిర్మిస్తోన్న సినిమా ప్రారంభం శ్రీ ర‌త్నం దవేజీ స‌మ‌ర్ప‌ణ‌లోశ్రీ సాయి ప‌వ‌న్‌పుత్ర ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై అవ్వారు వంశీ కృష్ణ నిర్మా...
0
CHINA CRICKETERS పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఇద్దరు చైనా క్రికెటర్లు ఇస్లామాబాద్‌: చైనాలో క్రికెట్‌ అభివృద్ధికి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పిసిబి) నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇద్దరు చైనా క్రికెటర్లను వచ్చే ఏడాది జరిగే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో (పిఎస్‌ఎల్‌) ఆడేందుకు గాను అంగీకరించింది. దీంతో చైనాలోకూడా క్రికెట్‌కు...
2
Apr 04,2015 లక్ష్యాన్ని చేరిన నాల్కో                  భువనేశ్వర్‌ : నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో) క్రితం ఆర్ధిక సంవత్సరం 2014-15లో ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రూ.7,774 కోట్ల అధిక టర్నోవర్‌ సాధించింది. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరంలో రూ.7,024 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసుకుంది. ఒడిస్సా కేంద్రంగా పని చేస్తున్న ఈ నవరత్న క...
1
Visit Site Recommended byColombia 2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ విజేతలుగా నిలిచిన జట్ల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్ జట్లు మూడు సార్లు విజేతగా నిలవగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండుసార్లు టైటిల్‌ను గెలిచింది. డక్కన్ ఛార్జర్స్‌ ఒక్కసారి టైటిల్‌ను ముద్దాడగా.. ఆ తర్వాత ఈ జట...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV నా కెప్టెన్సీలో ధోనీ 2003 ప్రపంచ కప్ ఆడి ఉంటే? భారత్ 2003 ప్రపంచకప్ ఫైనల్ ఆడే సమయంలో ధోనీ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని నమ్మకలేకపోతున్నా - ఆత్మకథలో గంగూలీ. TNN | Updated: Mar 1, 2018, 11:02AM IST సౌరభ్ గ...
2
Hyd Internet 98 Views Mathews mathews కోల్‌కత్తా: ఈడెన్‌లో జరుగుతున్న మ్యాచ్‌ టీ బ్రేక్‌ సమయానికి శ్రీలంక 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. కెప్టెన్‌ మాథ్యూస్‌తో కలిసి తిరిమన్నె నిలకడగా ఆడుతున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు 146 బంతుల్లో 79 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోసం శ్రీ...
2
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV అంచనాలను పెంచుతున్న శైలజారెడ్డి అల్లుడు! ఇప్పటికే ‘శైలజారెడ్డి అల్లుడు’ టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది చాలా పాతకథే అని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నా.. ఈ తరహా కథలు ఎప్పటికీ ఆకట్టుకుంటాయనే మాటకు Samayam Telugu | Updated: Aug 10, 2018, 02:58PM IST...
0
రాజకీయాల్లో అమితాబ్,చిరంజీవి ఏం పీకారు.. మా బ్లడ్ వేరు Highlights పైసావసూల్ సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీగా బాలకృష్ణ ఇంటర్వ్యూలో పనిలో పనిగా రాజకీయాల గురించి అడిగిన ఓ ఛానెల్ యాంకర్ రాజకీయాలంటే ఎమోషన్ కాదంటూ చిరంజీవి,అమితాబ్ లను విమర్శించిన బాలయ్య పైసా వసూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోన్న బాలకృష్ణ తాజాగా ఓ మీడియా ఛాన...
0
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV 'ఇండోపాక్ క్రికెట్ సిరీస్'కు నవాజ్ ఓకే! దాయాది దేశం పాకిస్థాన్ తో భారత్ మరోమారు క్రికెట్ మైదానంలో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. TNN | Updated: Nov 26, 2015, 06:57PM IST దాయాది దేశం పాకిస్థాన్ తో భారత్ మరోమారు క్రికెట్ మైదానంలో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనతో క్ర...
2
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV అరే కోహ్లీ ఎందుకిలా విఫలమవుతున్నాడు? భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆటతీరు ఇటీవల బాగా దిగజారింది. విండీస్ టూర్ నుంచి ఒక డబుల్ సెంచరీ మినహా తనైదన ఆటతీరు కనబర్చలేకపోయాడు TNN | Updated: Sep 30, 2016, 12:02PM IST విండీస్ గడ్డపై తొలి టెస్టులో డబుల్ సా...
2
OIL ఒపెక్‌ సహకరిస్తే ముడిచమురు ధరలు 55 డాలర్లు న్యూఢిల్లీ, నవంబరు 21: ముడిచమురు ఉత్పత్తిచేసే దేశాలన్ని పరస్పరం సహకరించుకుంటే రానున్న రోజుల్లో బ్యారెల్‌ 55 డాలర్లకు చేరుతుందని ఇరాన్‌ చమురు మంత్రి స్పష్టంచేశారు. చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య తన మొదటి డీల్‌ను సానుకూలం చేసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. 2008 నుం చి ఇప్పటివరక...
1
Hyderabad, First Published 16, Aug 2018, 10:36 AM IST Highlights  తాజాగా ఇలాంటిదానిపై ఆమెను ఉద్దేశిస్తూ.. ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ కి ఆమె ఘాటు సమాధానం ఇచ్చారు. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా.. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. పాకిస్థాన్ కి చెందిన వ్యక్తిని...
2
BHUMARA రంజీల్లో ఫైనల్‌కు గుజరాత్‌ న్యూఢిల్లీ: టీమిండియా ఫేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సత్తా చాటడంతో రంజీల్లో గుజరాత్‌ జట్టు 65 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది.జార్ఖండ్‌తో జరిగిన రెండవ రంజీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 123 పరుగుల తేడాతో విజయం సాధించిన గుజరాత్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.విజయంతో గుజరాత్‌ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్స్‌కు...
2
sumalatha 84 Views bse , NSE , stock market sensex ముంబయి: ఈ ఉదయం మార్కెట్ సెషన్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా లాభపడింది. అన్ని సెక్టార్ల ఈక్విటీల్లోనూ కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన మద్దతుతో సెన్సెక్స్ 39 వేల పాయింట్ల మార్క్ ను అధిగమించి...
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఇషాంత్ పై క్రమశిక్షణ చర్యలు.. భారత్ - శ్రీలంక కు చెందిన నలుగురు క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీసీ ప్రకటించింది. TNN | Updated: Sep 1, 2015, 01:37PM IST భారత్ - శ్రీలంక కు చెందిన నలుగురు క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీసీ ప...
2
JET AIRWAYS జూనియర్‌ పైలట్లకు జెట్‌ఎయిర్‌ వేస్‌ వేతన కోత! న్యూఢిల్లీ,జూలై 21: దేశంలో రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ జెట్‌ఎయిర్‌వేస్‌ తన సంస్థలో పనిచేస్తున్న జూనియర్‌ ర్యాంక్‌ పైలట్లు కొందరిని 30-50శాతం వేతనాల్లో కోతకు అంగీకరించాలని వెల్లడించింది. లేదా సంస్థనుంచి వెళ్లిపోవచ్చని జెట్‌ఎయిర్‌వేస్‌ జూనియర్‌ పైలట్లకు సంకేతాలిచ...
1
Vaani Pushpa 116 Views kohil , ravishastri , ROHITH SHARMA ravi shastri న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని పదే పదే వార్తలు రావడంపై జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి మరోసారి స్పందించాడు. అసలు ఇద్దరు అగ్రశ్రేణి క్రికెటర్ల మధ్య కావాలనే రూమర్లు సృష్టిస్తున్నా...
2
Hyderabad, First Published 2, Apr 2019, 8:37 PM IST Highlights ఖలేజా సినిమా రిజల్ట్ తేడా కొట్టినా మహేష్ సరికొత్త కామెడీ టైమింగ్ తో తనకు తానే సరికొత్తగా కప్రజెంట్ చేసుకున్నాడు. ఇక తరువాత సినిమాలు ఎలా ఉన్నా కూడా మహేష్ ను సరికొత్త నటుడిగా మార్చింది ఆ సినిమాలే. ఇక ఇప్పుడు మహర్షిలో ఉండే క్యారెక్టర్ కూడా మహేష్ కెరీర్ లో బెస్...
0
Hyderabad, First Published 13, Aug 2019, 6:33 PM IST Highlights సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ప్రభాస్ సాహో సినిమా ఆగస్ట్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచేస్తోంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ కూడా ...
0
land కోవూరులో మినీ స్టేడియం ఏర్పాటు కలేనా? నెల్లూరు (కోవూరు,) : జిల్లాలో కోవూరుకు క్రీడల్లో మంచి పేరు ఉంది. ఈ ప్రాంతంలో చెడుగుడు, కబడ్డీ, బ్యాట్మింటన్‌, షటిల్‌ తదితర పోటీల్లో జిల్లాస్థాయి కాక, రాష్ట్రస్థాయి క్రీడాకారులు కూడా ఉన్నారు. ఎంతో మంది క్రీడాకారులు స్పోర్ట్స్‌ కోటాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కూడా చేస్తు...
2
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Raghuram Rajan:బ్యాంక్‌ ఆఫ్ ఇంగ్లండ్‌కు వెళ్లట్లేదు: రాజన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌(బిఒఇ) గవర్నర్‌ పదవీ కోసం పోటీలో లేనని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ స్పష్టం చేశారు. Samayam Telugu | Updated: May 18, 2018, 01:35PM I...
1