text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Visit Site
Recommended byColombia
టీమ్లో రిషబ్ పంత్ తరహా హిట్టర్ ఉండింటే బాగుండేదని అభిప్రాయపడిన హర్భజన్ సింగ్.. కనీసం ఇకనైనా అతనికి ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు. నిన్న 289 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ శిఖర్ ధావన్ (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), అంబటి రాయుడు (0) ఫెయిలవగా.. రోహిత్ శర్మ (133: 129 బంతుల్లో 10x4, 6x6), మహేంద్... | 2 |
JIO
జియో ప్రభావంతో ఊపందుకున్న రిల్ షేర్లు
ముంబయి,జూన్ 15: రిలయన్స్ ఇండస్ట్రీస్షేర్లు జియో ప్రభావంతో మరింత పెరిగాయి. జియోకు మొత్తం చందాదారుల సంఖ్య 11.26 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. మార్చినెలో 10.86 కోట్లనుంచి ఏప్రిల్ నెలలో 11.26 కోట్లకు పెరిగారు. దీనితో కంపెనీ షేర్లు కూడా 3.11శాతం పెరిగాయి. ట్రా§్ు తన న... | 1 |
Hyderabad, First Published 16, May 2019, 1:11 PM IST
Highlights
చిన్న సినిమాలనే ఎక్కువ రేట్లకు అమ్మడం సురేష్ బాబుకే చెల్లింది. సినిమాల విషయంలో ఆయన ఫాలో అయ్యే టెక్నిక్స్ అలా ఉంటాయి మరి.
చిన్న సినిమాలనే ఎక్కువ రేట్లకు అమ్మడం సురేష్ బాబుకే చెల్లింది. సినిమాల విషయంలో ఆయన ఫాలో అయ్యే టెక్నిక్స్ అలా ఉంటాయి మరి. ప్రస్తుతం సుర... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సచిన్ విజృంభణతో పాక్ బెంబేలెత్తిన వేళ..
అది 2003 వరల్డ్ కప్.. సెంచూరియన్లో సరిగ్గా ఇదే రోజు (మార్చి 1) భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
TNN | Updated:
Mar 1, 2017, 07:07PM IST
అది 2003 వరల్డ్ కప్‌.. సెంచూరియన్‌లో సరిగ్గా ఇదే రోజు (మార్చి... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రంజుగా ప్లేఆఫ్ రేసు.. ఐదింటిలో అర్హత సాధించే రెండు జట్లేవి?
పంజాబ్పై ముంబై గెలుపొందడంతో.. ప్లేఆఫ్ రేసు ఉత్కంఠగా మారింది. రెండు స్థానాల కోసం ముంబై, కోల్కతా, పంజాబ్, రాజస్థాన్, బెంగళూరు జట్లు పోటీ పడుతున్నాయి.
Samayam Telugu | Updated:
May 18, 2018, 11:02... | 2 |
మహానటి" కోసం హాలీవుడ్ కెమెరామెన్
Highlights
మహానటి" చిత్ర షూటింగ్ కోసం హాలీవుడ్ కెమెరామెన్
స్వప్న సినిమా పతాకంపై నిర్మిస్తున్న స్వప్న దత్
నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహానటి సావిత్రి బయోపిక్
లెజండరీ నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగఅశ్విన్ తెరకెక్కిస్తున్న బయోపిక్ "మహానటి". ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్... | 0 |
Oct 23, 2019, 04:32 IST
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్ తయారు చేసిన ఐటీసీ
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ‘ఐటీసీ’.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్ను తయారు చేసింది. ఈ కంపెనీకి చెందిన ఫాబెల్లె బ్రాండ్ ‘ట్రినిటీ – ట్రఫుల్స్ ఎక్స్ట్రార్డినేర్’ పేరిట చాక్లెట్ను రూపొందించగా.. దీని ఖరీదు కేజీ రూ. 4.3 లక్షలు... | 1 |
Hyd Internet 156 Views Vodafone
Vodafone
ఢిల్లీః ఇతర టెలికాం సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్ ప్రత్యేక రీఛార్జ్ ప్యాక్ను తీసుకొచ్చింది. కేవలం రూ.38తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల కాలపరిమితితో ఈ ఆఫర్ లభిస్తుంది. ‘చోటా ఛాంపియన్’గా పిలవబడే ఈ ఆఫర్ కింద ప్రీపెయిడ్ వినియోగదారులకు 100 లోకల... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
యువరాజ్ ఇక జట్టులోకి రాలేడేమో..!
భారత్ జట్టు సీనియర్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ని సెలక్టర్లు కావాలనే పక్కన పెట్టినట్లు తనకి అనిపిస్తోందని
TNN | Updated:
Aug 21, 2017, 03:16PM IST
భారత్ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్‌ని సెలక్టర్లు కావాలనే పక్కన ప... | 2 |
karthika deepam telugu serial written updates 4 november 2019; mounitha at karthik's house
‘కార్తీకదీపం’ నవంబర్ 4 ఎపిసోడ్ : సౌందర్య ప్లాన్ అదిరింది! హిమ ముందే మౌనితకు..?
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 642 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. 643 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బయోపిక్: కేసీఆర్ పాత్రలో శ్రీకాంత్!
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ మూవీకి ఎప్పటి నుండో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇంతకీ తెలంగాణ ‘తెలంగాణ దేవుడు’ ఎవరు?
Samay... | 0 |
internet vaartha 213 Views
బెంగళూరు : ఫ్లిప్కార్ట్ రవాణా విభాగం ఈకార్ట్ తాజాగా తమ ఉత్పత్తుల డెలివరీ కోసం దేశవ్యాప్తంగా 700 దుకాణాలతో ఒప్పందాలు చేసుకుంది. 28 నగరాల్లో విస్తరించిన ఈస్టోర్ల నుంచే చివరిస్థాయి పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం రోజుకు మూడులక్షల ఉత్పత్తులు పంపిణీచేస్తోంది. ఆర్డరు పొం... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ind vs Aus: కెప్టెన్గా కోహ్లి @9000.. నెం.1 రికార్డ్
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ ఐదు మంది కెప్టెన్స్ మాత్రమే 9వేల పరుగుల మైలురాయిని అందుకోగా.. తాజాగా ఆరో కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
Samayam Telugu | Updated:
Mar 5, ... | 2 |
రూ.6,000 కోట్ల వ్యాపారం లక్ష్యం
- హైదరాబాద్లొ హోంలేన్ డాట్కం ప్రవేశం
హైదరాబాద్ : బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న హోంవిస్తా డెకర్ అండ్ ఫర్నీషింగ్ ప్రయివేటు లిమిటెడ్ హైదరాబాద్కు తన హోంలేన్డాట్కాం సేవలను విస్తరించింది. నగరంలోని ఫర్నీషింగ్ మార్కెట్లో 2 శాతం వాటాతో రూ.6,000 కోట్ల వ్యాపారం లక్ష్యం... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
హేమామాలినికి ప్రేమతో.. బాలయ్య
నందమూరి బాలకృష్ణ అలనాటి బాలీవుడ్ నటి హేమామాలినికో సర్ప్రైజ్ ఇచ్చారు
| Updated:
Sep 4, 2016, 09:46AM IST
నందమూరి బాలకృష్ణ అలనాటి బాలీవుడ్ నటి హేమామాలినికో సర్ప్రైజ్ ఇచ్చారు. చాలాకాలం తర్వాత హేమామాలిని ముఖానికి మేకప్ వేసుకుంటున్న సంగతి... | 0 |
internet vaartha 174 Views
ఫతేమైదాన్ : వైఎంసిఏ నారాయణగూడ అధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే కార్గిల్ స్మారక క్రీడా పోటీలు కూడా ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు నారాయణ గూడ వైఎంసిఏ సీనియర్ కార్యదర్శి దినేశ్స్వ రూప్ తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పోటీలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు, విశ్రాంతి ఐఏఎస్ అధికారి కె.వి.ర... | 2 |
Nov 06,2017
మోతీలాల్ ఓస్వాల్ ఫలితాలు భేష్!
ముంబయి: ప్రముఖ ఫైనాన్షియల్ సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫలితాలు మెప్పించాయి. అన్ని వ్యాపారాల్లో సంస్థ బలమైన వృద్ధి నమోదు చేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 41.18శాతం వృద్ధి చెంది రూ.144 కోట్లకు చేరింది. గతేడాద... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
200 పాయింట్లు దిగువకు సెన్సెక్స్
ఫేస్బుక్ ఎపిసోడ్ నేపథ్యంలో టెక్నాలజీ కంపెనీలపై నియంత్రణలు పెంచాలన్న డిమాండ్లు ఊపందుకోవడంతో అమెరికాసహా ఆసియా వరకూ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి
TNN | Updated:
Mar 28, 2018, 04:24PM IST
ఫేస్బుక్ ఎపిసోడ్ నేపథ్యంలో టెక్నాలజీ కంపెనీలప... | 1 |
Aug 25,2018
కవాసకి నుంచి రూ.72 లక్షల బైక్!
న్యూఢిల్లీ: ప్రీమియర్ బైక్ల ప్రియుల కోసం ప్రముఖ ద్విచక్రవాహనాల ఉత్పత్తి సంస్థ కవాసకి మోటర్ (ఇండియా) మార్కె ట్లోకి కొత్త బైక్లను అందుబాటులోకి తెచ్చింది. నిన్జా హెచ్2 రేంజ్లో మూడు వేరియంట్లను భారత మార్కెట్లో సంస్థ విడుదల చేసింది. వీటి ధరలను కంపెనీ రూ. 34.5లక్షల (ఎక్స్షోర... | 1 |
Visit Site
Recommended byColombia
పిల్లల బర్త్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు ఇవ్వాలని.. లేదంటే ప్రయాణం కుదరదని ఎయిర్‌పోర్టు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేం లేక ధావన్ ఒక్కడే దక్షిణాఫ్రికాకు పయనమయ్యాడు. భార్య, పిల్లలు మధ్యలోనే దుబాయ్‌లో ఉండిపోయారు. ఈ విషయాలను ధావన్ ట్వీట్ చేశాడు.
1/2.Absolutely unpr... | 2 |
బ్యాంకులకు 5 రోజుల పాటు వరుస సెలవులు.. స్తంభించనున్న సేవలు
pnr| Last Updated: ఆదివారం, 11 అక్టోబరు 2015 (14:50 IST)
దేశంలోని అన్ని బ్యాంకులకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి. దీంతో బ్యాంకు సేవలన్నీ స్తంభించనున్నాయి. ఈ నెల 20న సాయంత్రం మూతపడనున్న బ్యాంకులు మళ్లీ 26వ తేదీన ఉదయం కాని తెరచుకోవు. అంటే ఏకంగా ... | 1 |
హోమ్ క్రీడలు టెస్టు సిరీస్ కి ముందు...తుది జట్టు కూర్పు కై తర్జనభర్జన
టెస్టు సిరీస్ కి ముందు...తుది జట్టు కూర్పు కై తర్జనభర్జన
August 21, 2019, 3:58 PM IST
Share on:
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్నూ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.గురువారం నుండి ప్రార... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీకి 24 వన్డేలు మాత్రమే ఛాన్స్: కోహ్లి
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి మునుపటి ఫామ్ అందుకునేందుకు రాబోవు 24 వన్డేల్లో మాత్రమే అవకాశముందని కెప్టెన్ విరాట్ కోహ్లి
TNN | Updated:
Aug 23, 2017, 09:48PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని‌కి‌ మునుప... | 2 |
తెలంగాణ ఓటమి
స్కూల్ ఇండియా ఫుట్బాల్ కప్
ఈనాడు, హైదరాబాద్: ఉత్తర్ప్రదేశ్లో జరుగుతున్న స్కూల్ ఇండియా ఫుట్బాల్ కప్లో తెలంగాణ పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన సెమీస్లో తెలంగాణ 1-5తో పంజాబ్ చేతిలో ఓడింది. తెలంగాణ తరఫున పర్దీబ్ గోల్ చేశాడు. మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే వర్గీకరణ పోరులో పశ్చిమ్ బంగతో తెలంగ... | 2 |
బ్యాంకుల సొమ్ముకూ.. భద్రత కరువు!
- అంతకంతకు రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
- బంగ్లాదేశ్ బ్యాంకు నుంచి రూ.580 కోట్ల దోపిడీ
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: టెక్నాలజీలో రోజురోజుకు వస్తున్న మార్పులు బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు మరింత చేరువ చేస్తున్నాయి. బ్యాంకులకు పోకుండానే చేతిలోని చరవాణ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
చెన్నై vs కోల్కతా: టాస్ ఆలస్యం ఎందుకంటే?
రెండేళ్ల తర్వాత చెన్నై జట్టు చెపాక్ స్టేడియంలో బరిలో దిగిన మ్యాచ్లో టాస్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా మొదలైంది. దీనికి కావేరీ నిరసన సెగలే కారణం.
Samayam Telugu | Updated:
Apr 10, 2018, 08:19... | 2 |
Visit Site
Recommended byColombia
లక్ష్యఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (9: 17 బంతుల్లో 1x6), శిఖర్ ధావన్ (21: 44 బంతుల్లో) నిరాశపరిచినా.. మూడో వికెట్కి విరాట్ కోహ్లీ (46: 62 బంతుల్లో 3x4)తో కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మహేంద్రసింగ్ ధోని ఆఖర్లో కేదార్ జాదవ్తో కలిసి అజేయంగా 101 పరుగుల భాగస్వామ్యంతో భారత్ని ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆమెను ప్రేమిస్తూనే నాతో.. శ్రీశాంత్పై హీరోయిన్ ఆరోపణలు
మాజీ క్రికెటర్ శ్రీకాంత్ పెళ్లికి ముందు ఏడేళ్లపాటు తన భార్యను ప్రేమించానని చెప్పాడు. మరి ఆ టైంలోనే నాతో అతడు ఏడాదిపాటు ఎలా సహజీవనం చేశాడని కొమరం పులి హీరోయిన్ నికీషా పటేల్ ప్రశ్నించింది.
Samayam Te... | 0 |
Read Also: గీతా మాధురే బిగ్ బాస్ విన్నర్.. టాప్ 3లో కౌశల్కి దక్కని స్థానం
సామ్రాట్ గురించి చెబుతూ.. హౌస్లో అందరి అభిమానం పొందారు. కొందరితో బంధాలు ఏర్పరుచుకుని తీపి జ్ఞాపకాలను మిగుల్చుకున్నారు. అంటూ తేజస్వీ, సామ్రాట్ల బంధం గురించి బిగ్బాస్ చెప్పాడు. ఏవీ అనంతరం సామ్రాట్ ఈ విషయాన్ని హౌస్మేట్స్కు వివరిస్తూ.. ‘‘తేజస్... | 0 |
Jun 13,2018
అవసరమైతే ఇక పూర్తి వాటా విక్రయం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమా నయాన సంస్థ ఎయిరిండియాలో పూర్తి వాటాను విక్రయించే దిశగా సర్కారు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎయిరిండియాలో 76% వాటా విక్రయానికి గాను సర్కారు ఇటీవల బిడ్లను ఆహ్వానించగా.. గడువు ముగిసినప్పటికీ కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పందన రాని సంగతి తెలిసి... | 1 |
CORPORATE
జిఎస్టి అమలుతో దెబ్బతిన్న ‘కార్పొరేట్’ రాబడి
ముంబయి,జూలై 10: భారత్కార్పొరేట్రంగంలో లిస్టెడ్ కంపెనీల రాబడులు ఏడుశాతంగా ఉంది. జూన్త్రైమాసికం లో వినియోగరంగం రాబడులే కార్పొరేట్ రంగానికి దిక్క య్యాయి. ఎగుమతి ఆధారిత రంగాల్లో వచ్చిన కష్టనష్టాలు కొంత రాబడులను దెబ్బతీసాయనే చెప్పాలి. జిఎస్టి అమ లుతో మరింతగా మార... | 1 |
దర్శకరత్న దాసరి సమక్షంలో 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' 50 రోజుల వేడుక
Highlights
దర్శకరత్న దాసరి సమక్షంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా 50 రోజుల వేడుక
వైవిధ్యమైన కథాంశాలతో హిట్స్ సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడుగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సోషియా థ్రిల్లర్ మూవీ `ఎక్కడికి పోతావు చిన్నవాడా`. హెబ్బాపటేల్... | 0 |
Oct 29,2019
యథాతథంగా ఢిల్లీ టీ20
న్యూఢిల్లీ : దీపావళి బాణాసంచా తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంది. గాలిలో కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకోవటంతో నవంబర్ 3న భారత్, బంగ్లాదేశ్ తొలి టీ20పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలి టీ20 షెడ్యూల్ ప్రకారం సాగుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి... | 2 |
పవన్ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా?
Highlights
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం 'అజ్ఞాతవాసి'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం 'అజ్ఞాతవాసి'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా తరువాత పవన్ రాజకీయాల పరంగా బిజీ అయిపోయాడు. మైత్రి మూవ... | 0 |
అండర్ 19 జట్టులో అర్జున్ టెండూల్కర్ : అభినందించిన సచిన్ దంపతులు
Highlights
ఎంపికచేసిన సెలక్షన్ కమిటీ
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వారసుడిగా క్రికెట్ లో అడుగుపెట్టిన అర్జున్ టెండూల్కర్ మరో అడుగు ముందుకేశాడు. ఇప్పటివరకు అండర్ 14, అండర్ 16 జట్టులో ఆడిన అర్జున్ తాజాగా అండర్ 19 లో అడుగుపెట్టాడు. వచ్చేనెల జూలైలో శ్రీలంక... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ స్థానం రిషబ్ పంత్కే ఇవ్వండి..!
భారత టీ20 జట్టులోకి మళ్లీ పునరాగమనం చేసిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి ఎక్కువ అవకాశాలివ్వాలని మాజీ క్రికెటర్,
TNN | Updated:
Mar 5, 2018, 12:34PM IST
ధోనీ స్థానం రిషబ్ పంత్కే ఇవ్వండి..!
భారత ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లసిత్ మలింగ 200 నాటౌట్..!
మైదానంలో దశాబ్దకాలంగా యార్కర్ బంతి అనగానే క్రికెట్ అభిమానుల మదిలో మెదిలే మొదటి పేరు లసిత్ మలింగ.
TNN | Updated:
Aug 20, 2017, 02:55PM IST
మైదానంలో దశాబ్దకాలంగా యార్కర్‌ బంతి అనగానే క్రికెట్ అభిమానుల మదిలో మెదిలే మొదటి పేరు లసిత్ మలింగ . ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ప్లేఆఫ్కి హర్యానా.. టాప్లేపిన దబాంగ్ ఢిల్లీ
ప్రొ కబడ్డీ లీగ్లో ప్లేఆఫ్ బెర్తులు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్కి చేరుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం 9 జట్లు రేసులో నిలిచాయి. తెలుగు టైటాన్స్.. ఈ రేసులో వెనకబడిపోయింది.
Samayam Telugu | Upd... | 2 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
ఐశ్వర్యాభిమస్తు మూవీ ఆడియో వేడుక ఫొటోస్
First Published 27, Sep 2018, 12:37 PM IST
ఐశ్వర్యాభిమస్తు మూవీ ఆడియో వేడుక ఫొటోస్
ఐశ్వర్యాభిమస్తు మూవీ ఆడియో వేడుక ఫొటోస్
ఐశ్వర్యాభిమస్తు మూవీ ఆడియో వేడుక ఫొటోస్
ఐశ్వర్యాభిమస్తు మూవీ ఆడియో వేడుక ఫొటోస్
ఐశ్వర్యాభిమస్తు మూవీ ఆడియో వేడుక ఫొటోస్
ఐశ్వర్యాభిమస్తు మూవీ ఆడియో వేడుక ఫొ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రకుల్కు ఆ దర్శకుడిలాంటి బాయ్ఫ్రెండ్ కావాలి!
తనకెలాంటి బాయ్ఫ్రెండ్ కావాలో చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో
TNN | Updated:
Aug 7, 2017, 08:08AM IST
తనకెలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలో చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో ఇప్పుడు యమబిజీగా ఉన్న ఈ హీ... | 0 |
ఇక మొబైల్తోనే వెబ్సైట్ సృష్టి..
- చిన్న వ్యాపారులకు గూగుల్ మద్దతు
- 'గూగుల్ మై బిజినెస్ యాప్'తో సాధికారత
- ఫిక్కీతో కలిసి 5000 వర్క్షాపులు : సీఈఓ సుందర్ పిచారు
న్యూఢిల్లీ : తమకూ ఒక వెబ్సైట్ ఉంటే బాగుండూ అనుకునే చిన్న వ్యాపారుల కల నెరవేర్చడానికి గూగుల్ ముందుకు వచ్చింది. ఇందుకోసం ఆ సంస్థ 'గూగుల్ మై బిజినెస... | 1 |
7 నుంచి చెన్నైలో 'క్లీన్ ఇండియా' ఎక్స్పో
PNR|
క్లీన్ ఇండియా షో ప్రదర్శన తమిళనాడు రాజధాని చెన్నైలో ఈనెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరుగనుంది. స్థానిక నందంబాక్కంలోని చెన్నై ట్రేడ్ సెంటర్లో జరిగే ఈ ప్రదర్శనలో కొత్తగా మార్కెట్లోకి రానున్న, వచ్చిన క్లీనింగ్ వస్తువులను ప్రదర్శనకు ఉంచుతారు. ముఖ్యంగా.. హాస్పిటల్స్,... | 1 |
Apr 12,2015
కామధేను పెయింట్స్ దక్షిణాదికి విస్తరణ
హైదరాబాద్ : భారత్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రముఖ పెయింట్ బ్రాండ్ కామధేను పెయింట్స్ దక్షిణ భారతదేశంలో కంపెనీ విస్తరిస్తోంది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్లు సౌరభ్ అగర్వాల్, సచిన్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లో లేక తమిళనాడులో ఒక తయారీ... | 1 |
Hyd Internet 122 Views gold and silver rates are dicreased
Gold
ఢిల్లీ: వరసగా పెరుగుతూపోతు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరిన బంగారం ధర గురువారం తగ్గుముఖం పట్టింది.
రూ.190 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,360కి చేరింది. స్థానిక ఆభరణాల తయారీదారుల
దగ్గర నుంచి కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధర పడిపోయినట్లు బులియన్ మార్కెట్ వర్... | 1 |
మెహరీన్ తో పండగ చేసుకుంటూ అడ్డంగా బుక్కైన విజయ్ దేవరకొండ
Highlights
నెట్ లో హల్ చల్ చేస్తున్న మెహ్రీన్, విజయ్ పిక్
హోలీ ఆడుకుంటూ సందడి చేస్తున్న మెహ్రీన్,,విజయ్ లు
దీంతో విజయ్ సరసన మెహరీన్ హిరోయిన్ గా నటిస్తోందని చర్చ
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో క్రేజీ హీరోగా మారాడు. ఈ మూవీలో వెరై... | 0 |
యాంకర్ రవి హీరోగా సినిమా.. ఇది మా ప్రేమ కథ
Highlights
యాంకర్ రవి హీరోగా సినిమా
హీరోగా మారనున్న యాంకర్ రవి
ఇది మా ప్రేమ కథ అనే టైటిల్ తో చిత్రం
స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టైలిష్ లుక్స్, మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకులను గత కొంతకాలంగా విశేషంగా అలరిస్తున్న రవి అలియాస్ యాంకర్ రవి అతి త్వరలో వెండితెరపై కథానాయకుడిగ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వైజాగ్లో భారత్కి బ్యాక్ టు బ్యాక్ వికెట్లు
వైజాగ్ టెస్టులో చివరి రోజు భారత్కి అద్భుత ఆరంభం లభించింది. తొలి సెషన్ ఆరంభంలోనే వరుస ఓవర్లలో అశ్విన్, షమీ రెండు వికెట్లు పడగొట్టారు. ఔటైన ఇద్దరు సఫారీ బ్యాట్స్మెన్లు బౌల్డవడం విశేషం.
Samayam Telugu | Updated:
Oc... | 2 |
ఆసియా మార్కెట్లో పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు
PNR|
చమురు నిల్వలు అపారంగా కలిగియున్న లిబియా నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆసియా మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అలాగే, న్యూయార్క్ మార్కెట్లో కూడా వీటి ధరలు పెరిగాయి.
లిబియా చమురు క్షేత్రాల్లో పని చేస్తున్న విదేశీ కార్మికులంతా తమతమ దేశాలకు తరలిపోతున్నారు. దీంతో చమ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
PF ఖాతాదారులను హెచ్చరిస్తున్న ఈపీఎఫ్వో.. కారణం ఇదే!
పీఎఫ్ ఖాతాదారులను హెచ్చరిస్తోంది ఈపీఎఫ్వో. మోసగాళ్ల బారిన పడొద్దని సూచిస్తోంది. ఆకర్షణీయ బెనిఫిట్స్తో మోసగాళ్లు ఫేక్ కాల్స్ చేయొచ్చని జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటోంది.
Samayam Telugu | Updated:
Oct 24, 2019, 01:... | 1 |
Hyderabad, First Published 15, Apr 2019, 2:55 PM IST
Highlights
నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు.
నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. 'దేవదాసు' సినిమా కూడా అంతంతమాత్రంగానే ఆడింది. అయితే నాని మార్కెట్ పై ఈ రెండు సినిమాలు ... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Suresh 157 Views
బెంగాల్ వారియర్స్పై పాట్నా పేరేట్స్ విజయం
ప్రో కబడ్డీ లీగ్లో భాగంగాకోల్కతాలో జరిగిన మ్యాచ్లో పాట్నా పిరేట్స్, బెంగాల్ వారియర్స్ను చిత్తుచేసింది. లీగ్ ప్రారంభం నుంచి మంచి దూకుడుగా పాట్నా ఆడింది.. మ్యాచ్ ముగిసే సమయానికి పాట్నా 33 పాయింట్లు సాధించగా బెంగాల్ వారియర్స 27 మాత్రమే సాధించింది. దీంత... | 2 |
GMR
జిఎంఆర్ ఎయిర్పోర్టులో కొత్తతరహా సేవలు
హైదరాబాద్: ప్రపంచంలోనే నంబర్వన్ ఎయిర్పోర్టుగా సేవల్లో అగ్రస్థానంలో నిలిచిన జిఎంఆర్ ఎయిర్పోర్టు కొత్తగా ప్యాసింజర్లే తమకు ముఖ్యం అన్న నినాదంతో కొత్త తరహా సేవలు ప్రారంభించింది. ప్యాసింజర్లు అత్యధికంగా కోరుకునే విధానంలో ఈ కార్యాచరణ ఉంటుంది. ఈ కొత్త పథ కం కింద అంకితభావంతో ప... | 1 |
Hyderabad, First Published 15, Apr 2019, 12:34 PM IST
Highlights
వివాదాస్పద నటి శ్రీరెడ్డి కొంతకాలంగా మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే.
వివాదాస్పద నటి శ్రీరెడ్డి కొంతకాలంగా మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాగబాబులపై విరు... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సాహా స్థానంలో కీపింగ్ చేస్తా: కేఎల్ రాహుల్
అఫ్గానిస్థాన్తో జూన్ 14 నుంచి బెంగళూరు వేదికగా జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్లో వికెట్ కీపింగ్ చేసేందుకు తాను సిద్ధమని భారత ఓపెనర్ కేఎల్
Samayam Telugu | Updated:
Jun 1, 2018, 06:58PM IST
స... | 2 |
Recommended byColombia
అసలే జరిగిందంటే..
2016 అక్టోబర్లో ఓ ఫ్యాషన్ షోలో హాజరయ్యేందుకు కిమ్ తన పిల్లలను తీసుకుని ప్యారిస్కు వెళ్లింది. కిమ్ ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడి తన అపార్ట్మెంట్లోకి ఐదుగురు వ్యక్తులు ప్రవేశించారు. కిమ్ను బాత్రూమ్లో కట్టేసి.. వజ్రాలతో కూడిన ఆభరణాలు, ఇతరత్రా విలువైన వస్తువులను చోరీ చేశారు. అయ... | 0 |
Hyderabad, First Published 8, May 2019, 12:16 PM IST
Highlights
తాజాగా అమెరికాలో జరిగిన మెట్ గాలా వేడుకలో ప్రియాంక వేసుకున్న డ్రెస్, ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ ని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.
తాజాగా అమెరికాలో జరిగిన మెట్ గాలా వేడుకలో ప్రియాంక వేసుకున్న డ్రెస్, ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ ని నెటిజన్లు ఓ రేంజ్ లో ట... | 0 |
sumalatha 387 Views boxer , kolkata , suman kumari
suman kumari
కోల్కత్తా: అంతర్జాతీయ శ్రేణి బాక్సింగ్ క్రీడాకారిణీ సుమన్కుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె శుక్రవారం ద్విచక్రవాహనం మీద ఆఫీసుకు వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను వెంబడించాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ..ఆమె మీద దాడి చేశాడు. తనకు ఎదురైన పరాభవాన్ని సుమన్ ఫేస్బుక్ వ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price: 'పసిడి' పతనం.. హైదరాబాద్లో ధరలు ఇలా
బంగారం ధరలు రూ.65 తగ్గడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,475 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.31,325 కి చేరింది.
Samayam Telugu | Updated:
Dec 1, 2018, 09:26AM IST
Gold Price: 'పసిడ... | 1 |
లజ్జ హీరోయిన్ మధుమిత క్రిష్ణ లేటెస్ట్ గ్యాలరీ
First Published 14, Aug 2017, 3:53 PM IST
లజ్జ హీరోయిన్ మధుమిత క్రిష్ణ లేటెస్ట్ గ్యాలరీ
లజ్జ హీరోయిన్ మధుమిత క్రిష్ణ లేటెస్ట్ గ్యాలరీ
లజ్జ హీరోయిన్ మధుమిత క్రిష్ణ లేటెస్ట్ గ్యాలరీ
లజ్జ హీరోయిన్ మధుమిత క్రిష్ణ లేటెస్ట్ గ్యాలరీ
లజ్జ హీరోయిన్ మధుమిత క్రిష్ణ లేటెస్ట్ గ్యాలరీ
లజ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
టీవీ ఛానెల్లో దాదా కొత్త ప్రోగ్రాం
గతంలో దాదాగిరి అనే టీవీ షోతో బెంగాల్ ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేసిన గంగూలి మరోసారి వారికోసం బెంగాలీ బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడు.
TNN | Updated:
Sep 9, 2015, 03:33PM IST
గతంలో దాదాగిరి అనే టీవీ షోతో బెంగాల్ ఆడియెన్స్ని ఎంటర... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బాల్ టాంపరింగ్ బాన్క్రాఫ్ట్ మళ్లీ క్రీజులోకి..!
బాల్ టాంపరింగ్లో పట్టుబడి తొమ్మిది నెలల నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ బాన్క్రాఫ్ట్ మళ్లీ క్రీజులోకి వస్తున్నాడు.
Samayam Telugu | Updated:
May 14, 2018, 07:33PM IST
... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
‘హైపర్’ టిక్కెట్లకు ఆన్లైన్ బెటర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హైపర్’.
TNN | Updated:
Sep 29, 2016, 06:41PM IST
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హైపర్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా ... | 0 |
Suresh 155 Views BCCI
ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు షెడ్యూల్
న్యూఢిల్లీ: భారత్లో పర్య టిం చనున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు షెడ్యూల్ను బిసిసిఐ,బిసిబిలు ఖరారు చేశాయి.ఫిబ్రవరి 9-13 వరకు భారత జట్టు బంగ్లా దేశ్తో ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇం టర్నే షనల్ క్రికెట్ స్టేడి యం వేదికగా ఈ మ్యాచ్ జ... | 2 |
anantapur girl priyanka jawalkar to romance vijay deverakonda
విజయ్ దేవరకొండతో అనంతపురం అమ్మాయి!
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ.
TNN | Updated:
Oct 16, 2017, 06:02PM IST
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను... | 0 |
sandhya 98 Views India vs NewZealand , ross taylor
Ross Taylor
మాంచెస్టర్: వర్షం కారణంగా నిన్న నిలిచిపోయిన భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. మంగళవారం నాటి ఇన్నింగ్స్లో 48.1 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి కివీస్ 231 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సాంటర్న్(6), మాథ్ హెన్రీ(1)లున్నారు. ప్ర... | 2 |
మరోసారి ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్లు తీసుకువచ్చిన జియో
Jio
ముంబయి:జియో ఇటీవల ఇతర నెట్ వర్కులకు నిమిషానికి 6 పైసలు అంటూ అవుట్ గోయింగ్ కాల్ చార్జి ప్రకటించడంతో వినియోగదారులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, తన వినియోగదారులకు ఊరట కలిగించేలా, వారిలో మళ్లీ ఉత్సాహం కలిగించేందుకు జియో సరికొత్త ప్లాన్లు ప్రవేశపెడుతోంది. జియో ... | 1 |
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు భారత జట్టు ఇదే.. రోహిత్శర్మకు షాక్
Highlights
ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి మూడు టెస్టులకు గాను 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించారు సెలక్టర్లు
ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో తలపడ... | 2 |
ఔషద ఎగుమతుల్లో స్వల్ప తగ్గుదల..
- ఏప్రిల్ 27 నుంచి మెగా ఫార్మా షో: ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత ఔషద ఉత్పత్తుల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయని ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మాక్సిల్) డైరెక్టర్ జనరల్ రవి ఉదరు భాస్కర్ ... | 1 |
Hyderabad, First Published 15, Oct 2018, 10:51 AM IST
Highlights
అడివి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సక్సెస్ అయిన '2స్టేట్స్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. వెంకట్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు
అడివి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా ఓ సి... | 0 |
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
CVR| Last Updated: గురువారం, 16 అక్టోబరు 2014 (08:57 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో గురువారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.312 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మా నాన్న సినిమాలు వద్దు, ఇంటికి వచ్చేయమన్నారు: షాలినీ పాండే
‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ముద్దులతో హీటెక్కించిన ముద్దుగుమ్మ షాలినీ పాండే తల్లిదండ్రులకు ఆమె సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం లేదట. జబల్పూర్కు చెందిన షాలినీ పాండే.. ఇటీవల విడుదలైన ‘మహానటి’ సినిమాలో సా... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రూ.558 ప్లాన్... రోజుకు 3జీబీ డేటా
ఇప్పటికే పలు ప్రీపెయిడ్ ప్లాన్లతో వినియోగదారులను చేజారకుండా ఉంచుకున్న ఎయిర్టెల్ తాజాగా మరో ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Samayam Telugu | Updated:
Jun 11, 2018, 04:54PM IST
జియోకు పోటీగా భారతి ఎయిర్టెల్ బంపర్ ప్... | 1 |
'కాలా'కు ఎన్టీఆర్ సినిమాకు లింక్!
Highlights
ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆంధ్రావాలా' గుర్తుందా?
ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆంధ్రావాలా' గుర్తుందా? ముంబైలోని ధారావి ప్రాంతంలో ఉత్తరాది ప్రజల పెత్తనానికి, అణిచివేతకు గురవుతున్న ఆంధ్రుల కష్టాలు చూసి చలించి, ఆగ్రహంతో తిరుగుబాటు బావ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
గోఎయిర్ ఆఫర్లో భాగంగా రూ.1000 నుంచే టిక్కెట్లు
విమానయాన సంస్థ గోఎయిర్ కూడా డిస్కౌంట్ ధరలో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. అధికారిక వెబ్సైట్ (goair.in) అందించిన సమాచారం ప్రకారం అతితక్కువ ధరల్లో దేశీయ మార్గాల్లో టికెట్లను అందిస్తోంది.
TNN | Updated:
Mar 27, 2018,... | 1 |
Virat Kohli impressed by Hardik Pandya's confidence
పాండ్య మాటతో కోహ్లి సైలెంట్..!
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో చివరి ఓవర్ బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యపై తాను పూర్తిగా నమ్మకం ఉంచినట్లు కెప్టెన్ విరాట్ కోహ్లి
TNN | Updated:
Nov 8, 2017, 05:03PM IST
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో చివర... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
జనసేన పార్టీ గురించి జయసుధ ఎంత మాటన్నారు!
2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన సినీనటి జయసుధ 2014 ఎన్నికల్లో మాత్రం...
| Updated:
Jan 28, 2017, 04:01PM IST
2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా... | 0 |
Suresh 126 Views P.V.Sindhu
P V Sindhu
న్యూఢిల్లీ: భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ప్రీక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు హాంకాంగ్ షట్లర్ చెంగ్డాన్యిపై 19-21, 23-21, 21-17 తేడాతో విజయం సాధించింది. క్వార్టర్స్ ఫైనల్స్లో శుక్రవారం వరల్డ్ నంబర్ 6 ర్య... | 2 |
ఎగిసిన 'టోకు' ద్రవ్యోల్బణం
- ఏప్రిల్లో పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: దేశంలో ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రధానంగా అహార, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 17 మాసాల తర్వాత తొలిసారిగా పెరిగింది. ఏప్రిల్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణం గతేడాది ఇదే మాసంతో పోలిస్త... | 1 |
న్యూజిలాండ్తో వన్డే సిరీస్
జాదవ్కు వరం రైనాకు శాపం
మొహాలీ: న్యూజిలాండ్ పర్యటన యువ ఆటగాళ్లకు ఒక వరంలా మారిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.కాగా టీమిండియాతో న్యూజిలాండ్ అయిదు వన్డేల సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి నిచ్చి జూనియర్ ఆటగాళ్లకు బిసిసిఐ అవకాశ మిచ్చింది.అయితే తమకు అందివచ్చిన అవకా శాన్ని య... | 2 |
Pak Won The Match
వెస్టిండీస్పై పాకిస్థాన్ విజయం
యుఎఇ: టి20 ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్ను వరుసగా రెండవ టి20లోనూ పాకిస్థాన్ ఓడించింది.కాగా యుఎఒ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 16 పరుగులు తేడాతో విజయాన్ని అందుకుని మూడు టి20ల సిరీస్ను 2-0తో చేజిక్కించుకుంది.టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రా... | 2 |
బిగ్ బాస్2: అర్ధరాత్రి తనీష్-నందినిల రొమాన్స్
Highlights
కెమెరాలు ఉన్నాయనే సంగతి మర్చిపోయి అందరూ పడుకున్నారా..? లేదా..? అని ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకొని అనంతరం తనీష్ దుప్పటిలోకి వచ్చి మరీ అతడిని కౌగిలించుకొని ముద్దు పెట్టింది నందిని
బిగ్ బాస్ సీజన్2 ఎపిసోడ్ 49లో నాని ఎప్పటిలానే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రతివారం లానే... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Bigg Boss Telugu Vote: బిగ్ బాస్ ఓటింగ్లో ఛీటింగ్ వాస్తవమెంత? అసలుకే ఎసరు?
బిగ్ బాస్ సీజన్ 2 ఫాలోవర్స్ను వేధిస్తున్న ప్రశ్న బిగ్ బాస్ ఓటింగ్ జన్యున్గా జరుగుతుందా? లేక బిగ్ బాస్ నిర్వాహకులు ముందుగానే ప్లాన్ చేసి విన్నర్ని అనౌన్స్ చేస్తారా?
Samayam Telugu | ... | 0 |
sumalatha 638 Views Rohit Sharma , Virat Kohli , World Cup 2019
Rohit Sharma, Virat Kohli
బర్మింగ్హామ్: టీమిండియాబంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ అనంతరంవిరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు.రోహిత్ను కొన్నేళ్లుగా చూస్తున్నా. వన్డేల్లో ప్రపంచ బ్యాట్స్మెన్లో అతడు బెస్ట్ ప్లేయర్... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత్@500.. ఏ జట్టుపై ఎన్ని విజయాలంటే
1974 జూలై 13న భారత్ ఇంగ్లాండ్తో తొలి వన్డే మ్యాచ్ ఆడిన భారత్.. 1975 జూన్ 11న తొలి వన్డే విజయం నమోదు చేసింది. శ్రీలంకపై అత్యధికంగా 90 విజయాలు సాధించింది.
Samayam Telugu | Updated:
Mar 6, 2019, ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
IPL 2019 పర్పుల్ క్యాప్ విజేత..?: అమితాబ్
ఐపీఎల్ 2019 సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ని దక్కించుకుంది ఎవరు..? ఐపీఎల్ ముగిసి ఆరు నెలలైంది కదా.. సమాధానం కొంచెం కష్టమే. కానీ.. ఆప్షన్స్ చూసిన తర్వాత..?
Samayam Telugu | Updated:
Oct 25, 2019, 04:... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘ఖైదీ’కి అందమైన గిఫ్ట్ ఇచ్చిన మెగా ఫ్యాన్
చిరంజీవి సినిమా విజయవంతమైన సందర్భంగా ఓ అభిమాని ఓ లవ్లీ గిఫ్ట్ ఇచ్చాడు.
TNN | Updated:
Jan 18, 2017, 02:12PM IST
తొమ్మిదేళ్లకు పైగా విరామం తర్వాత చిరంజీవి సినిమా విడుదలై విజయవంతమైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఖై... | 0 |
ఎదురులేని హైదరాబాద్
తెలంగాణ యూత్ వాలీబాల్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యూత్ అంతర్ జిల్లా వాలీబాల్ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ఎదురులేకుండా పోయింది. గజ్వేల్లో జరుగుతున్న ఈ టోర్నీలో బాలికల విభాగంలో హైదరాబాద్.. 25-6, 25-6, 25-11తో ఆదిలాబాద్పై, 25-19, 25-18, 25-13తో ఖమ్మంపై విజయాలు నమోదు చేసింది. మిగతా మ్యాచ... | 2 |
ఆసియా కప్లో భారత్ శుభారంభం
ఆసియా కప్ టి20లో భారత్ తన తొలి మ్యాచ్ ని ఆతిథ్య దేశమైన బంగ్లాదేశ్తో ఆడింది.
TNN | Updated:
Feb 25, 2016, 10:02AM IST
ఆసియా కప్ టి20లో భారత్ తన తొలి మ్యాచ్ ని ఆతిథ్య దేశమైన బంగ్లాదేశ్తో ఆడింది. బుధవారం రాత్రి వరకు జరిగిన ఈ మ్యాచులో భారత్ ఘనవిజయం సాధించింది. షేర్ ఎ బంగ్లా స్టేడియంలో జరిగిన... | 2 |
SENSEX
సూచీలన్నీ పైపైకే!
ముంబై, జనవరి 24: బెంచ్మార్కు స్టాక్ సూచీ లన్నీ గరిష్టస్థాయిలోనే ముగిసాయి. నిఫ్టీ 50సూచీ 8450 సూచివద్ద ముగిస్తే జనవరి డెరివేటివ్ కాంట్రాక్టుల కాలపరిమితి బుధవారంతో ముగుస్తుం డటం, కేంద్ర బడ్జెట్ఫిబ్రవరి ఒకటవ తేదీ సమీపి స్తుండడటంతో మార్కెట్లలో ఇన్వెస్టర్లు తులనాత్మ కంగా వ్యవహరిస్తున్నారు. బడ్జె... | 1 |
Hyderabad, First Published 2, Sep 2019, 3:08 PM IST
Highlights
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం అంచనాలకు అందకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నెగిటివిటీని సైతం లెక్కచేయకుండా ఆడియన్స్ సాహో చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రానిక... | 0 |
Bangladesh have become champions..?
అంచనాలు లేవు.. కాబట్టే భారత్ని ఓడిస్తాం
ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ విజేతగా నిలుస్తుందని ఎవరూ కనీసం ఆలోచన కూడా చేయరు. మా జట్టు కూడా
TNN | Updated:
Jun 12, 2017, 08:00PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగే రెండో సెమీ ఫైనల్లో అంచనాల్లేకుండా బరిలోకి దిగుతోన్న బంగ్లాద... | 2 |
Apr 26,2018
ఆకర్షణీయ ఎంప్లాయర్ మైక్రోసాఫ్ట్
న్యూఢిల్లీ : భారత్లో ప్రస్తుత ఏడాదికి గాను 'మోస్ట్ అట్రాక్టివ్ ఎంప్లాయర్ బ్రాండ్'గా మైక్రోసాఫ్ట్ ఇండి యా నిలిచింది. రాండ్స్టడ్ అనే సంస్థ 'ఎంప్లాయర్ బ్రాండ్ రీసర్చ్ 2018'లో నిర్వహించిన సర్వేలో రెండో స్థానాన్ని అమెజాన్ దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో హిందుస్థాన... | 1 |
happy birth day vvs laxman
లక్ష్మణ్ బర్త్ డే: వెరీ వెరీ స్పెషల్ ఇన్నింగ్స్లివి!
గర్వంతో విర్రవీగుతున్న ఆస్ట్రేలియాను నేలకు దింపిన ధీరుడితడు.. నిప్పులు కురిపించిన బౌలర్లనే బెంబేలెత్తించిన బ్యాటింగ్ వీరుడితడు.
TNN | Updated:
Nov 1, 2017, 12:45PM IST
ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియానే వణికించిన సొగసరి బ్యాట్స... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కల్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ రెడీ అవుతోంది!
ఎన్టీఆర్తో 'టెంపర్' చిత్రాన్ని తెరకెక్కించిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు కల్యాణ్ రామ్తో 'ఇజం' అనే చిత్రాన్ని..
| Updated:
Jul 23, 2016, 04:40PM IST
ఎన్టీఆర్తో 'టెంపర్' చిత్రాన్ని తెరకెక్కించిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు కల్యాణ్... | 0 |
Hyderabad, First Published 27, Jun 2019, 9:16 AM IST
Highlights
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
శ్రీరెడ్డి సెక్సీ పోజ్.. టూ పీస్తో పిచ్చెక్కిస్తోన్న వివాదాస్పద నటి
శ్రీరెడ్డి ఫేస్బుక్లో హాట్ ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో శ్రీరెడ్డి లోదుస్తులతో ఉంది. ఇలాంటి ఫొటోను పోస్ట్ చేయడమే కాకుండా అంతే అరాచకంగా క్యాప్షన్ పెట్టింది... | 0 |
బ్రూక్ఫీల్డ్తో జట్టుకట్టిన ఎస్బీఐ
- 'స్ట్రెస్డ్ అసెట్స్' ప్రత్యామ్నాయ పరిష్కారానికి జేవీ
న్యూఢిల్లీ: విత్త పరమైన సమస్యల్లో చిక్కుకొని సతమతమవుతున్న సంస్థలకు ఆర్థిక చేయూతనిచ్చి వాటిని తిరిగి పట్టాలెక్కించే దిశగా 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకొంది. ప్రముఖ అంతర్జాతీయ అసెట్ మేనేజ్మెంట్ ... | 1 |
Hyderabad, First Published 1, May 2019, 2:45 PM IST
Highlights
బాహుబలి అనంతరం వెండితెరకు నిజంగానే ప్రభాస్ రాజయ్యాడని చెప్పవచ్చు. సాహో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు
బాహుబలి అనంతరం వెండితెరకు నిజంగానే ప్రభాస్ రాజయ్యాడని చెప్పవచ్చు. సాహో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుత... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.