text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Hyderabad, First Published 6, Feb 2019, 3:18 PM IST
Highlights
విజయం అందుకున్నాడు కార్తికేయ. ఈ సినిమా తరువాత అతడి మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం 'హిప్పీ' అనే సినిమాలో నటిస్తున్నాడు.
విజయం అందుకున్నాడు కార్తికేయ. ఈ సినిమా తరువాత అతడి మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం 'హిప్పీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే ... | 0 |
Hyderabad, First Published 6, May 2019, 5:04 PM IST
Highlights
టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' మహర్షి మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాపై అంచనాలు పెరిగే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' మహర్షి మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెల... | 0 |
మహేష్ బాబు రీమేక్ సినిమాకు ఓకే చెప్పాడట
Highlights
సూపర్ స్టార్ మహేష్ బాబు రీమేక్ సినిమాలకు వ్యతిరేకం
కానీ ఓ రీమేక్ సినిమాకు ఓకే చెప్పిన మహేష్ బాబు
మురుగదాస్ మూవీ కత్తి సినిమా రీమేక్ చేద్దామనుకున్న ప్రిన్స్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్ వేరు. మహేష్ బాబుకు రీమేక్ సినిమాల... | 0 |
Sep 04,2018
మాల్యాకు మూడు వారాల ఊరట..
న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.9,000 కోట్లు పైగా రుణాలు ఎగవేసి విదేశాలకు ఎగిరిపోయిన విజరు మాల్యా చుట్టూ ప్రభుత్వం విధిస్తున్న ఉచ్చు నుంచి కాస్త ఉరట లభించింది. మాల్యాను 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు'గా గుర్తించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబయి ప్రత్... | 1 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
Also Read: శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?
Stock Market Highlights..
✺ నిఫ్టీ 50లో హెచ్సీఎల్ టెక్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్సీఎల్ దాదాపు 4 శాతం పెరిగింది.
Also Read: ఎస్బీఐ అకౌంట్ ఉందా? మీకోసం అదిరిపోయే దీపావళి ఆఫర్లు.. రూ.15,000 ... | 1 |
Gangooly, Ravisastri
ఎవరి పంతం నెగ్గేనో?
అత్యంత నాటకీయ పరిణామాల మధ్య టీమిండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రి పేరుని బిసిసిఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. రవిశాస్త్రి 2019 ప్రపంచకప్ వరకు ప్రధాన కోచ్గా సేవలందించనున్నారు. అయితే కొత్త కోచ్ ఎవరన్న సందిగ్ధత వీడటంతో ఇప్పుడు బౌలింగ్ కోచ్పై కొత్త డ్రామా మొదలైంది. అనిల్ కుంబ్లే... | 2 |
GST GENERIC
మొరాయించిన జిఎస్టి వెబ్సైట్
న్యూఢిల్లీ, ఆగస్టు 21:: దేశవ్యాప్తంగా వర్తక వ్యాపార సంఘాల ప్రతి నిధులు జిఎస్టి రిటర్నులు దాఖలుచేయాలని చూస్తేసైట్ పనిచేయకపోవడంతో ఆందోళనలో పడ్డారు. కొంతసమయం పాటు జిఎస్టి రిటర్నులు దాఖలుచేసే వెబ్సైట్ పనిచేయకమొరాయించింది. జిఎస్టి రిటర్నులు దాఖలకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉన్న ... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Hyderabad, First Published 2, Jul 2019, 4:56 PM IST
Highlights
అద్భుతమైన చిత్రాలు చూసిన తర్వాత ఎక్కువగా నటీనటుల గురించే మాట్లాడుకుంటుంటాం. కానీ ఆ చిత్రం వెనుక దర్శకుడితో పాటు సాంకేతిక నిపుణుల కష్టం కూడా ఉంటుంది.
అద్భుతమైన చిత్రాలు చూసిన తర్వాత ఎక్కువగా నటీనటుల గురించే మాట్లాడుకుంటుంటాం. కానీ ఆ చిత్రం వెనుక దర్శకుడితో ప... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కోహ్లీ గొప్ప క్రికెటర్.. అత్యంత చెత్త కెప్టెన్: మిచెల్ జాన్సన్
అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ముగిశాక గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రత్యర్థి జట్టు ఆటగళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం సహజమే. కానీ విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఆ సంప్రదాయాన్ని... | 2 |
May 27,2015
ఉచితంగా 'గూగుల్ మై బిజినెస్'
న్యూఢిల్లీ: దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎస్ఎంఈ) చేయూతను అందించేందుకు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ముందుకు వచ్చింది. దేశంలో మూలమూలల విస్తరించి ఉన్న ఈ పరిశ్రమలకు సంబంధించిన సమాచారం చాలా మందికి తెలియడం లేదు. ఆన్లైన్లో తమ ఉనికిని గురించి తెలిపే స్తోమత ఈ సంస్థ... | 1 |
Hyderabad, First Published 22, Mar 2019, 3:34 PM IST
Highlights
ఒక సినిమా కథ ఇండస్ట్రీలో ఇద్దరి ముగ్గురి హీరోల తలుపులు తట్టడం కామన్. చివరకి ఎవరో ఒకరిదగ్గర ఎలాంటి కథ అయినా ఊహించని విధంగా సెట్స్ పైకి వెళ్లడం సర్వసాధారణం. రీసెంట్ గా మెగా హీరోకు సెట్టయ్యింది అనుకున్న ఫాంటసీ కథ కూడా అలాగే నందమూరి హీరో దగ్గరకు చేరడం విశేషం. ... | 0 |
భవిష్యత్లోనూ వానలు మరింత కష్టమే
- తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్నినో
- లోక్సభకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశంలో విస్తారంగా వర్షాలు కురిపించే రుతుపవనాలపై ఎల్నినో బాగా ప్రభావం చూపించిందని, రానున్న రోజుల్లో ఇది మరింతగా బలపడి వర్షపాతంపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందంటూ బుధవారం కేంద్ర ప్రభుత్వం ... | 1 |
విమానయాన ఛార్జీలు పెంచనున్న జెట్ ఎయిర్వేస్
Gulzar Ghouse| Last Modified శుక్రవారం, 9 ఏప్రియల్ 2010 (16:20 IST)
FILE
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో సంస్థ 10-15 శాతం మేరకు ఛార్జీలను పెంచే అవకాశాలున్నట్లు ముఖ్యంగా ఈ మూడు నెలల కాలంలో అమెరికా మార్గాల్లో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉంటుందని, ... | 1 |
షారుక్ సినిమాలో శ్రీదేవి గెస్ట్ రోల్ ఇదే ఆఖరి సినిమా.!
Highlights
షారూక్, కత్రినాకైఫ్, అనుష్కా శర్మ కాంబోలో రానున్న మూవీ ‘జీరో’మూవీలో శ్రీదేవి గెస్ట్గా కనిపిస్తుందని సమాచారం.
ఇందలో రియల్ లైఫ్ మాదిరిగానే శ్రీదేవి కనిపించబోతున్నారట.
‘మామ్’ ఫిల్మ్ శ్రీదేవి చివరిదా? ఆమె మరో సినిమాలో నటించినట్టు తెలుస్తోంది. షారూక్, కత్ర... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అంబరీష్కు ప్రముఖుల నివాళులు
Web Title:Politicians, Celebrities Pour Out Condolences On Ambareesh Death
( Telugu News from Samayam Telugu , TIL Network)
1/18
అంబరీష్కు ప్రముఖుల నివాళులు
మీ కామెంట్ రాయండి
ప్రముఖ సినీనటుడు, నటి సుమలత భర్త అంబరీష్(66) కన్న... | 0 |
Hyderabad, First Published 18, Aug 2018, 11:11 AM IST
Highlights
ధరణి.. నేను చదివిని మొట్ట మొదటి కవిత.. ఈ మూడు అక్షరాలూ నాకు పరిచయమైంది పుస్తకాల్లో.. దగ్గరైంది అక్షరాల్లో
సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా దర్శకుడు జయశంకర్ రూపొందిస్తోన్న సినిమా 'పేపర్ బాయ్'. సంపత్ నంది నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన పాటక... | 0 |
GST Network
జిఎస్టి నెట్వర్క్కోసం రూ.800 కోట్ల రుణం
న్యూఢిల్లీ, అక్టోబరు 31: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలుచేస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్(జిఎస్టిఎన్) తన మౌలికవనరుల కల్పన కోసం వివిధ బ్యాంకుల నుంచి రూ.800 కోట్లు రుణపరపతిని తీసుకుంటున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలయ్యే ఈ కొత్త జిఎస్టి వ... | 1 |
మే ద్వితీయార్ధంలో రానున్న 'డా|| చక్రవర్తి'
Highlights
మే ద్వితీయార్ధంలో రానున్న 'డా|| చక్రవర్తి'
శ్రీ వేంకటేశ్వర సూపర్ మూవీస్ బ్యానర్పై 'ఎ ఫిల్మ్ బై అరవింద్' వంటి సెన్సేషనల్ చిత్రాన్ని రూపొందించిన శేఖర్ సూరి దర్శకత్వంలో ఎ. వెంకటేష్ (ఛాంప్) నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'డా||చక్రవర్తి'. రిషి, సోనియా... | 0 |
Suresh 73 Views
shoyab Aktar
ఇస్లామాబాద్: ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వైస్ కెప్టెన్ రోహిత్శర్మకు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. ప్రపంచకప్ ప్రదర్శనపై ఒక్క సమీక్షా సమావేశం లేకుండానే కోహ్లీని తిరిగ... | 2 |
internet vaartha 313 Views
ఈవారంలో సెన్సెక్స్ 953 పాయింట్ల లాభం
ముంబై : దేశంలో రుతుపవనాల సానుకూల సంకేతాలు సాధారణ సగటుకంటే ఎక్కు వ వర్షపాతం నమోదవుతుందన్న ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల అంచనాలను స్టాక్ మార్కెట్లను పరుగులు పెట్టిస్తున్నాయి. బెంచ్మార్క్సూచీలు గరిష్టంగా పెరిగాయి. వారంలో తక్కువ రోజులు ట్రేడింగ్ జరిపినప్పటికీ... | 1 |
irb
లక్ష్యాలను మించిన ఐఆర్బి ఇన్విట్ఫండ్ ఐపిఒ
న్యూఢిల్లీ,మే 6: ఐఆర్బి ఇన్విట్ ఫండ్ జారీచేసిన ఐపిఒ 1.26 రెట్లు అదనంగా ట్రేడింగ్ జరిగింది. ఐపిఒ ముగింపురోజు కావడంతో కొనుగోళ్లకు బిడ్లు అదనంగా దాఖలయ్యాయి. ఇప్పటివరకూ 31,50,35,000 బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం ఇష్యూ 25,09,90,397 వాటాలను ఐపిఒకు జారీచేస్తే అంచనాలకు మించి ఎన్... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చిరుకు యువదర్శకుడి మాట సాయం!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఓ రీమేక్ చిత్రమన్న సంగతి తెలిసిందే. అయితే అది రీమేక్ సినిమాగా కాకుండా ఓ కొత్త చిత్రంగా ప్రేక్షకులకు అందించాలని చిత్రబృందం చాలా కష్టపడుతున్నారు.
TNN | Updated:
Nov 7, 2016, 02:1... | 0 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
ఒకటో తేదీ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
సామాన్యులకు షాకిచ్చారు. మధ్యతరగతి ప్రజలకు ఒకటో తేదీ ఝలక్ తగిలింది. వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఈ రోజు నుంచే పెరిగిన ధర అమలులోకి వస్తుంది. దీంతో జేబుకు చిల్లు.
Samayam Telugu | Upda... | 1 |
Hyderabad, First Published 29, Oct 2018, 8:13 PM IST
Highlights
మీటూ వేడి ఎప్పుడు లేని విధంగా ప్రతి ఇండస్ట్రీలో సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీలో రోజు రోజుకి డోస్ పెరుగుతోంది. తమిళ రచయిత వైరముత్తుపై చిన్మయి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
మీటూ వేడి ఎప్పుడు లేని విధంగా ప్రతి ఇండస్ట్రీలో సెగలు పుట్టిస్తోంది... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ట్వంటీ టూ సంస్థ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్
ఈ బైక్ సంబంధించి ఆన్లైన్ బుకింగ్లను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి బైక్ డెలివరీలను ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఎక్స్ షోరూం ధర ఢిల్లీలో రూ.74,740గా ఉ... | 1 |
జిఎస్టితో సిగరెట్లపై అదనపు పన్నుభారం
సిగరెట్ల అక్రమవ్యాపారానికి మార్గం : కేంద్రానికి ఫైఫా విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఆగస్టు 5: సిగరెట్లపై అదనపు పన్నులను వెనక్కి తీసుకోవాలని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అదనపు భారం వేయడం వల్ల సిగరెట్ల అక్రమ వ్యాపారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసిం... | 1 |
Hyderabad, First Published 17, Mar 2019, 11:17 AM IST
Highlights
వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో సౌత్ లో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంటున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో బాక్స్ ఆఫీస్ హిట్ కోసం సిద్దమయ్యాడు. ఫైనల్ గా రాబోయే డియర్ కామ్రేడ్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేక... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Vijay Mallya: ఆ చట్టం కింద మొట్టమొదటి కేసు మాల్యాపైనే
ఫ్యుజుటివ్ ఎకనమిక్ అఫెండర్స్ చట్టం -ఇది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్న వారిని అరెస్ట్ చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా తీసుకొచ్చిన చట్టం. మొదటిసారి ఈ చట్టం ఉపయ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లెనోవా 'ఎస్5' స్మార్ట్ఫోన్ విడుదల..!
ప్రముఖ మొబైల్ ఫోన్ల సంస్థ లెనోవా తన నూతన ఫోన్ను విడుదలచేసింది.
TNN | Updated:
Mar 20, 2018, 06:04PM IST
ప్రముఖ మొబైల్ ఫోన్ల సంస్థ లెనోవా తన నూతన ఫోన్ను విడుదలచేసింది. 3 జీబీ, 4 బీజీ వేరియంట్లలో, మెమోరీకి సంబంధించి 32 జీబీ, 64 జీబ... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
News Room 365 WATCH LIVE TV
మాల్యా ఆస్తులు అమ్మి రూ.963కోట్లు సేకరించాం!
విజయమాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకుని గరిష్ఠంగా అప్పులు రికవరీ చేసుకోవాలంటూ బ్రిటన్ కోర్టు జారీచేసిన ఆదేశాలపై ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అర్జిత్ బసు సంతోషం వ్యక్తం చేశారు.
Samayam Telugu | Updated:
Jul 6, 2018, 06:44PM IST
విజయమాల్యా ఆస్తులను... | 1 |
internet vaartha 188 Views
బెంగళూరు : సిక్సర్లు కొట్టే సామర్థ్యం కూడా తనకు ఉందని ఇటీవలే తెలిసిందని స్టార్ బ్యాట్స్మెన్ కోహ్లీ పేర్కొన్నాడు. కాగా తనకు సిక్సర్లు చేసే సామర్థ్యం లేకనే బౌండరీలు చేయడం పట్ల దృష్టిపెడుతుంటానని గతంలో కోహ్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ దూకుడు ప... | 2 |
త్వరలోనే వడ్డీ రేట్లు తగ్గుతాయ్
- బ్యాంకర్లు హామీ ఇచ్చారు
- పిఎస్బిలకు మూలధనం పెంచుతాం
- మంత్రి అరుణ్ జైట్లీన్యూఢిల్లీ : కొద్ది రోజులు, వారాల్లోనే భారీగా వడ్డీ రేట్లు తగ్గించడానికి బ్యాంకులు హామీ ఇచ్చాయని ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దీంతో రుణాలపై వాయిదా చెల్లింపుల (ఇఎంఐ) మొత్తం తగ్గడానికి దోహదం చేస్తుంద... | 1 |
Film Actor Karti
కొత్త బ్రూకాఫీ ప్రచారకర్తగా కార్తి
హైదరాబాద్, సెప్టెంబరు 25: కాఫీలో అగ్రగామి సంస్థగా ఉన్న బ్రూకాఫీ కొత్తగా సినీనటుడు కార్తి కొత్త బ్రాండ్ను మార్కెట్కు విడుదలచేసారు. బ్రూ రోస్ట్ అండ్గ్రౌడ్ వెర్షనతో వచ్చిన ఈ కొత్త కాఫీ అత్యంత రుచికరంగా ఉం టుందని కంపెనీ ప్రకటించింది. న గరంలో జరిగిన ప్రత్యేక ఈవెంట్ ... | 1 |
Hyderabad, First Published 29, Aug 2018, 2:11 PM IST
Highlights
నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి చెందింది
నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్బ్ర... | 0 |
Tue 26 Jul 06:28:17.961762 2016
ముంబయి
ఈ ఏడాది రెండు డ్రీమ్లైనర్లు... 2017లో మరో నాలుగు సరఫరా..
Mon 25 Jul 05:09:36.240996 2016
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ ఈ ఏడాది ఎయిర్ఇండియాకు రెండు డ్రీమ్ లైనర్ల్ను సరఫరా చేయనుంది. మరో నాలుగు వచ్చే ఏడాదికి అందించడంతో మొత్తం 27 డ
ఎన్ఎస్ఈ బోర్డులోకొ... | 1 |
Mar 04,2017
మార్కెట్లోకి ఐదు కోట్ల కారు
ముంబయి: ఇటాలియన్ సూపర్ కార్ తయారీ సంస్థ లంబోర్ఘిని అవెంటాడర్ ఎస్ సూపర్ స్పోర్ట్స్ కారును శుక్రవారం ముంబయిలో ఆవిష్కరించింది. వచ్చే రెండేండ్ల కాలంలో రెండు డోర్ల సెగ్మేంట్లో రెండింతల మార్కెట్ వాటాను లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ సూపర్ స్పోర్ట్స్ కారు ... | 1 |
వార్తలు
బ్యాంకుల్లో లావాదేవీలపైనే ‘150’ వడ్డింపు : ఏటీఎం లావాదేవీలకు వర్తించదు
పరిమితికి మించిన లావాదేవీలపై భారీ వడ్డింపుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రైవేట్ బ్యాంకులు వివరణ ఇచ్చాయి. నగదు లావాదేవీల సంఖ్యను నాలుగుకు కుదిస్తూ హెచ్డీఎ్ఫసీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు పరిమితులు విధించడమేగాక.. నాలుగు లావా... | 1 |
Oct 16,2015
మార్కెట్లోకి మహీంద్రా 'మోజొ'
న్యూఢిల్లీ: మహీంద్రా ద్విచక్ర వాహన సంస్థ రైడింగ్ ప్రియుల కోసం భారీ ఇంజిన్ సామర్థ్యంతో కూడిన మోటార్ సైకిల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. 'మోజొ' పేరుతో గురువారం దీనిని భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త వాహనపు ధరను సంస్థ రూ.1.58 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ) ... | 1 |
వెలికితీతలో ప్రైవేటురంగానికి ప్రాధాన్యం
కొత్త జాతీయ గనులు, ఖనిజవనరుల ప్రణాళిక అమలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ ఖనిజవన రుల అన్వేషణ విధానంలో కొత్తగా100 బ్లాక్లను గుర్తించి ప్రైవేటురంగాన్ని ఖనిజవనరుల అన్వేషణలో ప్రోత్సహించాలనినిర్ణయించింది. రాబడుల్లో వాటా పద్ధతిన ప్రైవేటురంగానికి ప్రాధాన్యం... | 1 |
Hyderabad, First Published 12, Aug 2019, 3:35 PM IST
Highlights
చిత్రలహరి సినిమాతో మొత్తానికి వరుస అపజయాల నుంచి తప్పించుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తొందరపడకుండా తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ.. నచ్చకపోతే వెంటనే నో చెప్పేస్తున్నాడట.
చిత్రలహరి సినిమాతో మొత్తానికి వరుస అప... | 0 |
Suresh 231 Views
టి20 ప్రపంచ కప్ సెమీస్లోకి భారత్ వెళ్లగలిగింది. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్లో టీమింఇయా ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో అద్భుతవిజయం సాధించింది. కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్కు విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా విధించిన 161 పరుగుల లక్ష్యాన్ని భారత్ 10.1 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ 12 పరుగు... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ, కోహ్లి సమక్షంలో.. పుల్వామా అమర జవాన్లకు బీసీసీఐ విరాళం
పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు బీసీసీఐ బాసటగా నిలవనుంది. ఐపీఎల్ ఆరంభోత్స వేడుకలను రద్దు చేసుకున్న బీసీసీఐ రూ. 20 కోట్లను విరాళంగా ఇవ్వనుంది. ధోనీ, కోహ్లి సమక్షంలో మార్చ... | 2 |
Sep 10,2015
12న జలవిహార్లో 'ఫైర్వర్క్స్ ఫేర్'
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రానున్న దీపావళి సీజన్ను దృష్టిలో ఉంచుకొని 'తెలంగాణ ఫైర్వర్క్స్ డీలర్స్ అసోసియేషన్' (టెఫ్డా) శనివారం ( ఈ నెల12న) హోల్సేల్, రిటైల్ ఫైర్వర్క్స్ డీలర్ల కోసం 'ఫైర్వర్క్స్ ఫేర్'ను నిర్వహించనుంది. నెక్లెస్రోడ్డులోని జలవిహార్లో ఈ కార్యక... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఇక ఈ హీరో కాస్తా విలన్గా బిజీ అయిపోతాడేమో!
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి తెలుగులో 'ఒక విచిత్రం' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
| Updated:
Oct 15, 2016, 05:31PM IST
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి తెలుగుల... | 0 |
Sep 25,2016
యాహూ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ దావా
క్యాలిఫోర్నియా: ఇంటర్నెట్ దిగ్గజ సంస్థ యాహూకు మరో షాక్ తగిలింది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించడంలో సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వాడకందారు ఒకరు స్థానిక కోర్టులో యూహూ పై దావా వేశారు. న్యూయార్క్కు చెందిన రోనాల్డ్ ష్వార్జ్ శాన్జోస్, క్యాలిఫో ర్నియా ఫెడర... | 1 |
Hyderabad, First Published 4, Sep 2019, 2:10 PM IST
Highlights
మొత్తంగా చూసుకుంటే సమంత మార్కెట్ ముప్పై ఐదు కోట్ల వరకు ఉంటుంది. సమంతకు రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా.. మిగిలిన పన్నెండు కోట్లలో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయొచ్చు.
'ఓ బేబీ' సినిమాతో మార్కెట్ పరంగా తన సత్తా ఏంటో నిరూపించింది సమంత. ఈ సినిమా ఇరవై కోట్లు థ... | 0 |
indian team
అశ్విన్ను అధిగమించిన జడేజా
న్యూఢిల్లీ: ఐసిసి మంగళవారం ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నంబర్వన్ స్థానంలో నిలిచాడు. రాంచీ టెస్టు ముందు వరకు నంబర్ వన్ స్థానం లో కొనసాగుతున్న అశ్విన్ రెండవ స్థానానికి పరిమితమయ్యాడు. జడేజా రాంచీ టెస్టులో చేసిన అద్భుత ప్రదర్శన అతడి ట... | 2 |
మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు-సుమంత్
Highlights
మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటున్న సుమంత్
గతంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లాడిన సుమంత్
తెలుగులో నరుడా డోనరుడా పేరుతో వస్తున్న విక్కీ డోనర్ లో హీరోగా సుమంత్
ఇక మళ్లీ పెళ్లి అన్న ప్రసక్తే లేదు' అంటున్నాడు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్. 'తొలిప్రే... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
త్వరలోనే 'ద్వారక' ను చూడబోతున్నాం !
కృష్ణ పరమాత్ముడి దూతగా కృష్ణానంద స్వామి రూపంలో ఆ ద్వారకామాయి నుంచి తెలుగు వారి కోర్కెలు తీర్చటానికి నవంబర్ లో రాబోతున్నాడు. 'పెళ్లి కూతురు' హీరో విజయ్ దేవరకొండ, పూజా జవేరి...
TNN | Updated:
Oct 28, 2016, 05:04PM IST... | 0 |
బాలయ్య పంచ్ డైలాగులకు విజిల్సే విజిల్స్.. అవి మీకోసం..
Highlights
పైసావసూల్ సినిమాలో భారీగా పంచ్ డైలాగులు
పూరా తన మార్క్ డైలాగ్స్ తో తెరకెక్కించిన బాలయ్య పైసావసూల్
బాలయ్య డైలాగులకు విజిల్సే విజిల్స్..
నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పైసా వసూల్ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజు వరల్డ్వ... | 0 |
కొత్త కార్ల ఉచ్చులో పడకండి: ఉబెర్ సీఈవో హెచ్చరిక
Oct 23, 2019, 14:39 IST
నిర్మలా సీతారామన్కు ఉబెర్ సీఈవో కౌంటర్
కొత్త కార్ల ఉచ్చులో పడకండి..కొత్త ఆవిష్కరణలు తీసుకురండి!
పాతుకుపోయిన పరిశ్రమలకు చెక్ పెట్టండి!
సాక్షి, న్యూడిల్లీ: భారతీయ కార్ల కొనుగోలుదారులకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఆసక్త... | 1 |
హోమ్ క్రీడలు ప్రధాని మోడీ ని కలిసిన సింధు
ప్రధాని మోడీ ని కలిసిన సింధు
August 27, 2019, 3:56 PM IST
Share on:
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచి పీవీసింధును ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిశారు. ఈ ఉదయం తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్ గోపీచంద్లను మోడి అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించా... | 2 |
సమంత స్కూటీపై పబ్లిగ్గా షికారు చేస్తోంది..
Highlights
ప్రస్థుతం రామ్ చరణ్ సరసన రంగస్థలంలో నటిస్తున్న సమంత
రంగస్థలం షూటింగ్ లో బిజీ బిజీ గా సమంత
రాజమండ్రిలో సమంత బైక్ రైడ్ చేస్తున్న పిక్స్ హల్ చల్
వివాహం అనంతరం కూడా సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ నింపుతోంది అక్కినేని వారి కోడలు సమంత. ప్రస్థుతం సమంత రంగస్థలం షూట... | 0 |
ఐరోపాలో టాటాల భారీ ఉక్కు ప్లాంట్
- తైస్సన్క్రప్ప్తో కలిసి జేవీ ఏర్పాటు..
- దాదాపు 48,000 మందికి ఉపాధి..
లండన్/న్యూఢిల్లీ: ఐరోపాలో అతిపెద్ద ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు టాటా స్టీల్కు మార్గం సగమమైంది. నెదర్లాండ్స్కు చెందిన తైస్సన్క్రప్ప్ సంస్థతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యంతో భారీ ఉక్కు ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు ... | 1 |
Money
పన్నుసమాచార మార్పిడికి స్విస్ ఓకే!
న్యూఢిల్లీ,జూన్ 17: స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్తో నల్లధన స్వాముల సమాచార మార్పిడిని 2019 నుంచి కొనసాగిస్తుందని స్పష్టం అయింది. భారత్తో పాటు మరో 40 దేశాలతో ఆర్థిక ఖాతాల సమాచార మార్పిడి ఒప్పం దం అమలుచేసేందుకు స్విస్ప్రభుత్వం ఒప్పుకుంది. వీటివల్ల నల్లధన స్వాముల ఖాతాలు వారి ... | 1 |
internet vaartha 141 Views
న్యూఢిల్లీ : టెస్ట్ మ్యాచ్ విషయంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. కాగా సుమారు ఏడాదిన్నర క్రితం జరిగిన మ్యాచ్పై ఫిక్సింగ్ ఆరోపణ వస్తుంది. మాంచెస్టర్లో టీమిండియా- ఇంగ్లండ్ల మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఫిక్సయ్యిందనే ఆరోపణలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మ్యాచ్లో ఫిక్సింగ్ జ... | 2 |
whatsapp
సెక్యూరిటీ దళాల వాట్సప్కు వైరస్!
న్యూఢిల్లీ, జనవరి 4: ప్రస్తుతం ఉన్న వాట్సప్ వైరస్ విస్తృతం అవుతున్నదని, వ్యక్తిగత సమాచారం, డేటా హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉందని భారత్ సెక్యూరిటీ సంస్థలు కేంద్ర నిఘా ఏజెన్సీలను అప్రమ త్తం చేసాయి. ఎన్డిఎ, ఎన్ఐఎ వంటి ఏజెన్సీలు ఈ ప్రమాదం బారినపడే అవకాశం ఉందని అంచనా. వాట్స... | 1 |
మగధీర 2కు అల్లు అరవింద్ స్కెచ్.. రాజమౌళి గ్రీన్ సిగ్నల్?
Highlights
బాహుబలి బ్లాక్ బస్టర్ కావడంతో మరోసారి ఇండస్ట్రీ హిట్ పై దృష్టి పెట్టిన నిర్మాత అల్లు అరవింద్
గతంలో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర
ఇప్పుడు బాహుబలి హిట్ తో హీటుపెరిగి మగధీర2 తెరకెక్కించేందుకు అల్లు అరవింద్ ప్లా... | 0 |
హోమ్ క్రీడలు కేంద్ర క్రీడా మంత్రిని కలుసుకున్న తెలుగుతేజం
కేంద్ర క్రీడా మంత్రిని కలుసుకున్న తెలుగుతేజం
August 27, 2019, 3:45 PM IST
Share on:
స్విట్జర్లాండ్లో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచిన తెలుగుతేజం సింధు సోమవారం ఢిల్లీలో కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజును కలుసుకున్నది... | 2 |
Hyderabad, First Published 18, Sep 2018, 11:08 AM IST
Highlights
ప్రముఖ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస్ రెడ్డి పేరుతో ఓ వ్యక్తి నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను తెరిచి పలువురిని మోసం చేయడం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ప్రముఖ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస్ రెడ్డి పేరు... | 0 |
sandhya 233 Views stock market
stock market
ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 130.34 పాయింట్లు నష్టపోయి 39,626.47 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 39 పాయింట్లు కోల్పోయి 11,866.50 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69.36గా ఉంది. 224 కంపెనీల లాభాల బాట పట్టగా 38... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
స్పెయిన్పై భారత్ మహిళల హాకీ జట్టు విజయం
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా స్పెయిన్తో శనివారం (జూన్ 16) జరిగిన మూడో మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు విజయాన్ని సాధించింది.
| Updated:
Jun 16, 2018, 08:20PM IST
స్పెయిన్పై భారత్ మహిళల హాకీ జట్ట... | 2 |
mohammed siraj to make his debut in today's second t20 match against new zealand
రెండో టీ20లో సిరాజ్ అరంగేట్రం
తొలి టీ ట్వంటీ మ్యాచ్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించిన భారత్ రెండో టీ-20 గెలిచి సిరీస్ను చేజిక్కించుకునేందుకు రాజ్ కోటలో అడుగుపెట్టింది.
TNN | Updated:
Nov 4, 2017, 07:11PM IST
తొలి టీ ట్వంటీ మ్యాచ్‌లో... | 2 |
షూటింగ్ లో నందమూరి కల్యాణ్ రామ్ కు గాయాలు
Highlights
నందమూరి కళ్యాణ్ రామ్ కు గాయాలు
జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లో గాయాలు
పెయిన్ కిల్లర్స్ వేసుకుని షూటింగ్ ముగించిన కళ్యాణ్ రామ్
నందమూరి హీరో కల్యాణ్రామ్ హీరోగా మహేష్ కోనేరు సమర్పణలో వస్తోన్న సినిమా ప్రస్థుతం షూటింగ్ జరుపుకుంటోంది. జయేంద్ర దర్శక... | 0 |
briton
ఆర్థిక వ్యవస్థలో బ్రిటన్ను అధిగమించిన భారత్
న్యూఢిల్లీ, డిసెంబరు 21: భారత్ ఆర్థిక వ్యవస్థ మొట్టమొదటిసారి బ్రిటన్ ఆర్థికవ్యవస్థను అధిగమించింది. వందేళ్ల చరిత్రలో మొదటిసారి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)పరంగా ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా నిలిచింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్... | 1 |
Feb 24,2019
45 రోజుల్లోపు వేరే సంస్థలకు మారండి!
ముంబయి: ప్రముఖ బ్రోకింగ్ సంస్థలైన మోతీలాల్ ఓస్వాల్, ఇండియా ఇన్ఫోలైన్(ఐఐఎఫ్ఎల్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా' (సెబీ) గొప్ప షాక్నిచ్చింది. ఈ సంస్థలకు చెందిన కమోడిటీ విభాగాలకు డెరివేటీవ్స్ ట్రేడింగ్ చేసే స్థాయి లేదని వ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు నిద్రపట్టనివ్వని 2.0
ఓవరాల్ గా కాలా కన్నా ముందే రోబో-2 విడుదల చేస్తామని రజనీకాంత్ చెప్పారు కానీ.. ఇంతకీ సినిమా ఎప్పుడు వస్తుందో మాత్రం రజనీ కూడా
TNN | Updated:
Nov 1, 2017, 03:21PM IST
2.0 విడుదల తేదీ ఎప్పుడు అంటే? అని రజనీకాంత్ ను అడి... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘నేను... శైలజ’ జోలికి పోకండి
కొత్త సినిమా విడుదలైతే... రెండు మూడు రోజుల్లో పైరసీ బయటికి వచ్చేస్తుంది.
TNN | Updated:
Jan 14, 2016, 08:22AM IST
‘నేను... శైలజ’ జోలికి పోకండి
కొత్త సినిమా విడుదలైతే... రెండు మూడు రోజుల్లో పైరసీ బయటికి వచ్చేస్తుంది. వెబ్ సైట... | 0 |
internet vaartha 207 Views
న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని తీవ్ర కరువు కారణంగా అక్కడి నుంచి ఐపిఎల్ మ్యాచ్లను తప్పనిసరిగా మార్చాల్సిన సమయంలో ధోనీ నేతృత్వంలోని రైజింగ్ పుణేసూపర్ జెయింట్స్ జట్టు విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియాన్ని హోం గ్రౌండ్గా ఎంచుకుంది. లీగ్లో భాగంగా పుణేఆడే చివరి మూడు మ్యాచ్లకూ విశాఖ స్టేడియం ఆతిథ్యం... | 2 |
రాహుల్, హార్దిక్ పాండ్యాలను వెంటాడుతున్న వివాదం
ఈ ఇద్దరు క్రికెటర్లపై కొనసాగుతున్న సస్పెన్షన్ వేటు
వీరి భవితవ్యం తేల్చనున్న నరసింహా కమిటీ నివేదిక
మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ , హార్దిక్ పాండ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారించేందుకు అంబడ్స్మ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘జవాన్’ ప్రేమపాట: ఔననా.. కాదనా..!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రేమపాఠాలు వల్లిస్తున్నాడు. మీరు ప్రేమ విషయంలో గందరగోళంగా ఉన్న ఆ క్షణం!
TNN | Updated:
Nov 16, 2017, 09:08AM IST
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రేమపాఠాలు వల్లిస్తున్నాడు. ‘మీరు ప్రేమ విషయంలో గందరగోళంగా... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
దిలీప్ కుమార్కు తీవ్ర అస్వస్థత
సీనియర్ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
TNN | Updated:
Dec 7, 2016, 12:55PM IST
దిలీప్ కుమార్కు తీవ్ర అస్వస్థత
సీనియర్ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అనారోగ్యంత... | 0 |
మన ధాటికి వాళ్లు నిలబడలేరు: కుంబ్లే
Highlights
మన ధాటికి వాళ్లు నిలబడలేరు: కుంబ్లే
త్వరలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సిరీస్లో విజయం భారత్దేనని జోస్యం చెప్పారు టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.. అన్ని విభాగాల్లో అత్యంత అనుభవమున్న టీమిండి... | 2 |
Suresh 210 Views
గేల్ పుత్రోత్సాహం
బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విధ్వంసక బ్యాట్స్మెన్ క్రిస్ లేకుండా రెండు మ్యాచ్లు ఆడనుంది. ఎందుకంటే తన జీవిత భాగస్వామి నటాషా బెరిడ్జ్ ప్రస్తుతం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈనేపథ్యంలో ఈనెల 20న ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్తోపాటు 22న రైజింగ్ పూణే సూపర్ జెయిం... | 2 |
అదనపు నిధుల కోసం డిమాండ్
- ఆర్బిఐపై కేంద్రం ఒత్తిడి..!
న్యూఢిల్లీ : అదనపు డివిడెండ్ కోసం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్బిఐ నుంచి అదనంగా మరో రూ.13,140 కోట్ల డివిడెండ్ కోరినట్లు సమాచారం. 2016-17 ఆర్ధిక సంవత్సరానికి గాను ఈ మొత్తాన్ని కోరినట్లు పేరు చెప్... | 1 |
Nov 11,2016
ఎన్ఎండీసీలో విజిలెన్స్ వారోత్సవాలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో అంతకంతకు పేరుకుపోతున్న అవినీతిని నిర్మూలించడంలో ప్రజలు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.నర్సింగ్రావు అన్నారు. ఎన్ఎండీసీ సంస్థలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
శర్వానంద్-అనుపమ రొమాంటిక్ సాంగ్ ఇదే!
శర్వానంద్-అనుపమ జోడి ‘నాలో నేను నేను.. నీలో నేను నువ్వంటే నేను రా..’ అంటూ రొమాంటిక్ సాంగ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
TNN | Updated:
Jan 7, 2017, 02:33PM IST
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘... | 0 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
Cognizant ఉద్యోగులకు భారీ షాక్.. ఏకంగా 13,000 మందిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం!
దిగ్గజ టెక్నాలజీ కంపెనీ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఏకంగా 13 వేల మందిని తొలగించేందుకు రెడ... | 1 |
ఎల్విప్రసాద్ సంస్థకు రూ.115.37లక్షల విరాళం
ఎస్బిఐ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య
హైదరాబాద్ : భారతీయ స్టేట్ బ్యాంకు ప్రతి ఏటా తన నికరలాభాల్లో ఒకటి శాతం సామాజిక కార్యకలాపాలకు వెచ్చిస్తుందని, హెల్త్కేర్,విద్య, జీవనోపాధి, సుస్థిర జీవన విధానం, వికలాంగుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని ఎస్బిఐ ఛైర్పర్సన్ అర... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ముంబై పీఎన్బీలో మరో ఆర్థిక మోసం
పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగే ఆర్థిక మోసాలు ఇప్పట్లో దేశ ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ రంగాన్ని వదిలేలా కనిపించడం లేదు. రూ.12వేల కోట్ల కుంభకోణం మరవకముందే ముంబై పిఎన్బి బ్రాంచీలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది.
TNN & Agen... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండు రోజులపాటు పరపతి విధానాలను సమీక్షించిన ద్రవ్య పరపతి నిర్ణాయక కమిటీ(ఎంపీసీ) యథాతథ విధానాల అమలుకే ఓటు వేసింది.
Samayam Telugu | Updated:
Apr 5, 2018, 0... | 1 |
play stopped due to rain
వర్షంతో భారత్- పాక్ మ్యాచ్ నిలిపివేత
భారత ఓపెనర్లు ఎలాంటి సాహసాలకు వెళ్లకుండా అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు
TNN | Updated:
Jun 4, 2017, 03:51PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. టాస్ ఓడి తొ... | 2 |
rain threatens to spoil series decider and thiruvananthapuram's debut
ఫలితం తేలేనా.. మూడో టి20కి వరణుడి గండం!
భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్న మ్యాచ్. మూడు టి20 సిరీస్లో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్ నెగ్గాయి.
TNN | Updated:
Nov 7, 2017, 12:27PM IST
భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున... | 2 |
Suresh 183 Views
బ్రాండ్ అంబాసిడర్గా సాక్షి మాలిక్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తరపున బేటి బచావో, బేటి పడావో పథకం ప్రచార కార్యక్రమాన్ని సాక్షి మాలిక్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు.సాక్షి మాలిక్ సన్మాన సభలో పాల్గొన్న హర్యానా సింఎ మనోహరల... | 2 |
sumalatha 68 Views bse , NSE , stock market
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఊగిసలాటలో సాగుతున్నాయి. ఉదయం 9.46 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 10 పాయింట్లు స్వల లాభంతో 39,000 వద్ద కొనసాగుతుంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 11 పాయింట్లు కుంగి 11,559 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం... | 1 |
మెగాస్టార్ ఆశీస్సులతో సాయిధరమ్తేజ్-వి.వి.వినాయక్-సి.కళ్యాణ్ల భారీ చిత్రం
Highlights
సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా సి కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో వైభవంగా ప్రారంభమైన చిత్రం
స్క్రిప్ట్ అందించి ఆశీర్వదింటిన సాయిధరమ్ తేజ తల్లి విజయదుర్గ
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకు... | 0 |
- విభజన, ఏపీ పాలనా వ్యవస్థ తరలిపోతుండడంతో కష్టాలు
- హోటళ్లకు తగ్గుతున్న అతిథుల సంఖ్య
- 50-60 శాతానికి పడిపోయిన ఆక్యుపెన్సీ
హైదరాద్: భాగ్య నగరంలో అతిథ్యపు పరిశ్రమ ఒత్తిడికి గురవుతోంది. ఏపీ సర్కారు ప్రభుత్వం పాలనా వ్యవస్థను ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి తరలిస్తున్న నేపథ్యంలో ఇక్కడ హోటళ్ల వ్యాపారం ఎదురీదుతోంది. పరిపాలన... | 1 |
internet vaartha 173 Views
ఈజీ ఇఎంఐలతో మరిన్ని ఉత్పత్తుల పంపిణీ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విద్యుత్తో నడిచే కార్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు జీరో డౌన్పేమెంట్ విధాన ంప్రవేశపెట్టే యోచనలో ఉంది. 2030 నాటికి భారత్ మొత్తం నూరుశాతం విద్యుత్ వాహనాల దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. భారత్న... | 1 |
ఢిల్లీ: ఇటీవల జరిగిన మహిళల ప్రపంచకప్లో రన్నరప్గా మిగిలిన భారత్జట్టుకు బీసీసీఐ మాజీ
అధ్యక్షుడు అనురాగ్ఠాకూర్ అభినందనలు తెలిపారు. ‘ఫైనల్లో పోరాడి ఓడినా మహిళల జట్టు
125 కోట్ల భారతీయుల మనసు గెలుచుకున్నారని బ్యాట్స్వుమెన్, వికెట్కీపర్ సుష్మావర్మ
సన్మాన కార్యక్రమం సందర్భంగా ఆయన అన్నారు. ఐతే హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వ... | 2 |
ప్రభాస్ మూవీ హీరోయిన్ అమృత గ్యాలరీ
First Published 22, Sep 2017, 4:35 PM IST
ప్రభాస్ మూవీ హీరోయిన్ అమృత గ్యాలరీ
ప్రభాస్ మూవీ హీరోయిన్ అమృత గ్యాలరీ
ప్రభాస్ మూవీ హీరోయిన్ అమృత గ్యాలరీ
ప్రభాస్ మూవీ హీరోయిన్ అమృత గ్యాలరీ
ప్రభాస్ మూవీ హీరోయిన్ అమృత గ్యాలరీ
ప్రభాస్ మూవీ హీరోయిన్ అమృత గ్యాలరీ
ప్రభాస్ మూవీ హీరోయిన్ అమృత గ్యాలర... | 0 |
Hyderabad, First Published 15, May 2019, 12:26 PM IST
Highlights
మహర్షి చిత్రం విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. రైతుల నేపథ్యంలో సందేశాత్మక చిత్రాన్ని తీర్చిదిద్దిన వంశీ పైడిపల్లికి ప్రశంసలు దక్కుతున్నాయి. బృందావనం, ఎవడు, ఊపిరి చిత్రాలతో దర్శకుడిగా తానేంటో వంశీ ఇప్పటికే నిరూపించుకున్నాడు.
మహర్షి చిత్రం విడుదలై మంచి వసూ... | 0 |
Suresh 129 Views Business
పసిడి మార్కెట్లో మాంద్యం
ముంబయి,ఆగస్టు 7: బంగారంధరలు రూ.200 లకుపైగా పెరిగి పదిగ్రాముల బంగారం దేశ రాజధాని పరిసరాలమార్కెట్లలో రూ.29,420 కి చేరింది. విదేశీ మార్కెట్లలో డిమాండ్ నీర సించడం, స్థానిక డిమాండ్ కూడా తగ్గడమే ఇందుకు కారణమని అంచనా. వెండిధరలు కూడా అదేదారిలో నడిచాయి. కిలో ఒక్కింటికి రూ.82... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆట సంగతి చూడండి
అనవసర విషయాలపై దృష్టి పెట్టటం మాని ఆట సంగతి చూడాలని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వాళ్లిద్దరికీ సలహా ఇచ్చారు.
| Updated:
Jul 9, 2015, 10:49AM IST
హైదరాబాద్: అనవసర విషయాలపై దృష్టి పెట్టటం మాని ఆట సంగతి చూడాలని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచ... | 2 |
Virat Kohli consolidates top spot in ICC T20I Rankings
టీ20 ర్యాంకింగ్స్ టాప్లో కోహ్లి, బుమ్రా
న్యూజిలాండ్తో మంగళవారం రాత్రి ముగిసిన చివరి టీ20 మ్యాచ్లో సత్తా చాటిన భారత్ జట్టు క్రికెటర్లు.. టీ20 ర్యాంకింగ్స్లోనూ హవా
TNN | Updated:
Nov 8, 2017, 06:47PM IST
న్యూజిలాండ్‌తో మంగళవారం రాత్రి ముగిసిన చివరి టీ20 మ... | 2 |
TeamIndia new pace attack
భారత్ పేస్ అటాక్పై స్పెషల్ వీడియో..!
భారత్ జట్టు యువ పేస్ బౌలర్లని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. కటక్ వేదికగా
TNN | Updated:
Dec 19, 2017, 07:47PM IST
భారత్ జట్టు యువ పేస్ బౌలర్లని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. కటక్ వేదికగా శ... | 2 |
May 15,2015
త్వరలోనే హైదరాబాద్లో ఎయిర్టెల్ 4జి సేవలు
చెన్నై: ఎయిర్టెల్ 4జీ సేవల్ని ఈ రోజు చెన్నైలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మే నెలాఖరు నుండి ఈ సేవల్ని హైదరాబాద్, ముంబయిలోనూ ప్రారంభించనున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు నగరాల్లోనూ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్... | 1 |
Hyderabad, First Published 1, Apr 2019, 11:52 AM IST
Highlights
ఐపీఎల్ కి అడుగు పెట్టీ పెట్టగానే ఓ యువ క్రికెటర్ రికార్డు సృష్టించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుపున ప్రయాస్ రే బర్మన్ క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టాడు.
ఐపీఎల్ కి అడుగు పెట్టీ పెట్టగానే ఓ యువ క్రికెటర్ రికార్... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.