text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
పాండ్యా కంటే ధోనీనే వెయ్యి రెట్లు బెటర్..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో.. నయా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాని పోల్చుతుండటంపై భారత మాజీ క్రికెటర్
TNN | Updated:
Oct 7, 2017, 03:38PM IST
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో.. నయా ఆల్&zwn... | 2 |
రచ్చ రచ్చ చేస్తున్న సన్నీ లియోనీ కండోమ్ యాడ్
Highlights
ఓ కండోమ్ కంపెనీ ప్రకటనలో సన్నీ లియోనీ ఫోటో
సన్నీని పెట్టి నవరాత్రి కాన్సెప్ట్ తో కండోమ్ యాడ్
సన్నీతో పెట్టిన యాడ్ పై హిందుత్వ వాదుల ఆగ్రహం
బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీ లియోనీ ఫోటోతో ఓ కండోమ్ తయారీ కంపెనీ ఏర్పాటు చేసిన కండోమ్ యాడ్ హోర్డింగ్ వివాదాస్పదం అయింది. నవరా... | 0 |
Sep 15,2018
త్వరలో మార్కెట్లోకి పతంజలి పాలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో దేశీయ బ్రాండుతో దూసుకుపోతున్న యోగా గురువు రామ్దేవ్బాబా సంస్థ పతంజలి త్వరలోనే పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. నిత్యం 10లక్షల లీటర్ల అమ్మకాలే లక్ష్యంగా పెట్టుకున్నామని రామ్దేవ్ తెలిపారు. పాలతో పాటు, టెట్రా ప్యాకెట్లను సైతం వి... | 1 |
Hyderabad, First Published 14, May 2019, 3:05 PM IST
Highlights
ఐపీఎల్ పుణ్యామా అని... రోజుకు ఒకరు ఫేమస్ అయిపోతున్నారు. నచ్చిన టీం జెర్సీ వేసుకొని స్టేడియంలో కూర్చుంటే చాలు.. అమ్మాయిలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతోంది.
ఐపీఎల్ పుణ్యామా అని... రోజుకు ఒకరు ఫేమస్ అయిపోతున్నారు. నచ్చిన టీం జెర్సీ వేసుకొని స్టేడియంలో కూర్... | 2 |
Sep 05,2015
వాట్సాప్లో 90 కోట్ల మంది
న్యూయార్క్ : ప్రముఖ ఇన్స్టాంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ను ప్రపంచంలోనే 90 కోట్ల మంది వాడుతున్నారు. కేవలం గత ఐదు మాసాల్లోనే కొత్తగా 10 కోట్ల మంది చేరారు. దీంతో ఈ యాప్కు జనాధారణ ఎంతుందో స్పష్టమవుతుంది. ప్రస్తుతం 90 కోట్లకు పైగా యాక్టివ్ వినియోగదారులున్నారని వాట్సాప్ సహ వ్యవస్థ... | 1 |
Hyderabad, First Published 3, Apr 2019, 9:41 AM IST
Highlights
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి . ఈ చిత్రం టీజర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి . ఈ చిత్రం టీజర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.... | 0 |
Vaani Pushpa 101 Views extension , IT Returns , oct 31st
income tax
న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుశాఖ రిటర్నులు దాఖలుకు గడువును అక్టోబరు 31వ తేదీవరకూ పొడిగించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు అన్ని సిసిఐటి కార్యాలయాలకు సర్క్యులర్లు జారీచేసింది. ఛార్టెడ్ అకౌంటెంట్లనుంచి, టాక్స్ కన్సలెంట్లనుంచి వస్తున్న డిమాండ్లను అనుసరించ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Brendon McCullum: కోల్కతా నైట్రైడర్స్ హెడ్ కోచ్గా హిట్టర్
కోల్కతా నైట్రైడర్స్ టీమ్లో దూకుడు మరింత పెంచేందుకు ఆ జట్టు ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మజానికి క్రికెట్ ప్రపంచానికి రుచిచూపిన హిట్టర్ని హెడ్ కోచ్గా... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
13 ఏళ్లు మృత్యువుతో పోరాడి ఓడిన మహేష్ వీరాభిమాని.. కంటతడి పెట్టిస్తోన్న స్నేహితుడి లేఖ
శ్రీరామ్ మృతి, అతను ఎలా చనిపోయాడు అనే విషయాలను పొందిపరిచి అతడి స్నేహితుడు ఒక లేఖ రాశారు. ఈ లేఖను వీలైనంత ఎక్కువ మందికి పంపమని వేడుకుంటున్నాడు. రాజమండ్రిలో శ్రీరామ్ ఇం... | 0 |
Mumbai, First Published 2, Sep 2018, 2:00 PM IST
Highlights
వినియోగదారులకు పూర్తిస్థాయి విమాన సర్వీసులు అందిస్తున్న ప్రైవేట్ విమాన యాన సంస్థ ‘విస్తారా ఎయిర్లైన్స్’ నుంచి టాటా గ్రూప్తో కలిసి దేశంలో విమాన సర్వీసులు అందిస్తున్న ఎయిర్ ఏసియా వరకు విమాన యాన సర్వీసులు ఆఫర్ల బాట పట్టాయి
న్యూఢిల్లీ: వినియోగదారులకు పూర్తిస్థాయ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అరుదైన రికార్డులకు అడుగుదూరంలో ధోనీ
టీమిండియా కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీకి మూడు రికార్డులు ఊరిస్తున్నాయి.
TNN | Updated:
Oct 20, 2016, 07:42AM IST
టీమిండియా కెప్టెన్ ధోనీకి మూడు రికార్డులు ఊరిస్తున్నాయి.. వన్డేల్లో తొమ్మిది వేల పరుగుల క్లబ్ లోకి చేరేందుకు ఇంకా 61 రన్స... | 2 |
vvs laxman, venkatapathy raju condole demise of mv sridhar
పెద్దన్నను కోల్పోయా.. శ్రీధర్ మరణం పట్ల లక్ష్మణ్
హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ హఠాన్మరణంపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
TNN | Updated:
Oct 30, 2017, 10:15PM IST
హైదరాబ... | 2 |
It is Harder to Make International Comeback, Says Dinesh Karthik
అరంగేట్రం కంటే పునరాగమనం కష్టం
భారత్ జట్టులోకి అరంగేట్రం కంటే పునరాగమనం చేయడం తనకి కష్టమైందని మిడిలార్డర్ బ్యాట్స్మెన్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల
TNN | Updated:
Nov 10, 2017, 02:56PM IST
భారత్ జట్టులోకి అరంగేట్రం కంటే పునరాగమనం చేయడం తనకి కష్... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఘనంగా ‘ఓం నమో: వేంకటేశాయ’ ఆడియో రిలీజ్ వేడుక
అక్కినేని నాగార్జున నటించిన ఓం నమో: వేంకటేశాయ ఆడియో రిలీజ్ ఫంక్షన్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
TNN | Updated:
Jan 9, 2017, 12:56AM IST
అక్కినేని నాగార్జున హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తోన్న ... | 0 |
bombay Dyeing
రూ.1000 కోట్ల టర్నోవర్కు బాంబేడైయింగ్
ముంబై, డిసెంబరు 2: బాంబేడైయింగ్ ఉత్పత్తి సంస్థ తన టర్నోవర్ను 2020 నాటికి రూ.1000 కోట్ల కు పెంచుకునేలక్ష్యంతో అడుగులువేస్తోంది. ప్రస్తుతం తనటెక్స్టైల్స్ విభాగంలో17శాతం వృద్ధితో 1845.7 కోట్ల టర్నోవర్తోనడుస్తున్నట్లు ప్రకటించింది. 305.7 కోట్లు వృద్ధిని సాధించింది.... | 1 |
Hyderabad, First Published 21, Aug 2018, 12:12 PM IST
Highlights
అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అత్త, అల్లుడు నేపధ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి
అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా కోసం అభిమానులు ఎదురుచ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Jaipur Pink Panthersని చిత్తుగా ఓడించేసిన తెలుగు టైటాన్స్
తాజా సీజన్లో చివరిగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయిన తెలుగు టైటాన్స్.. శుక్రవారం రాత్రి జైపూర్పై ఏకంగా 20 పాయింట్ల తేడాతో గెలుపొందింది.
Samayam Telugu | Updated:
Sep... | 2 |
ala vaikunthapurramulo ramuloo ramulaa most viewed south indian song in 24 hours
సౌత్లో నెంబర్ వన్.. రికార్డ్లు సృష్టిస్తున్న `రాములో రాములా`!
దీపావళి కానుకగా రిలీజ్ అయిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సాంగ్ యూబ్యూట్లో దుమ్ము రేపుతోంది. రాములో రాములా అంటూ సాగే ఈ మాస్ బీట్ పాట సౌత్లో 24 గంటల్లో అత్యధిక మంది వ... | 0 |
రికార్డు ధరకు మెగాస్టార్ "సైరా" డిజిటల్ రైట్స్
Highlights
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సైరా
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతత
సురెందర్ రెడ్డి దర్శకత్వంల వహిస్తున్న సైరా డిజిటల్ రైట్స్ రికార్డు ధరకు..
రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ ఫుల్ గా దశాబ్ద కాలం తర్వాత ఖ... | 0 |
2nd test match
ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 237-6
బెంగళూరు: ఇక్కడి చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండవ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.. తొలిఇన్నింగ్స్లో 189 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా 48 పరుగుల వెనుకంజలో ఉంది.
= | 2 |
'ఇంటిలిజెంట్' టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది-బాలకృష్ణ
Highlights
సాయిధరమ్, వినాయక్ ల ఇంటిలిజెంట్ మూవీ టీజర్ రిలీజ్ చేసిన బాలకృష్ణ
టీజర్ చూస్తే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తోందన్న బాలకృష్ణ
ఫిబ్రవరి 4న ప్రీ రిలీజ్ ఈవెంట్ , 9న రిలీజ్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. ల... | 0 |
internet vaartha 232 Views
– ఏప్రిల్ మూడవ వారంలో ప్రారంభం : వండర్ లా హాలీడేస్ ఎండి అరుణ్ కె.చిట్టిలపిళ్లై
హైదరాబాద్ : భారతదేశంలో అతి పెద్ద వినోదాల పార్కు నిర్వాహక సంస్థ వండర్లా అమ్యూజ్మెంట్ పార్కు త్వరలో హైదరాబాద్ వాసులను అలరించనుందని వండర్ లా హాలిడేస్ ఎండి అరుణ్ కె.చిట్టిలపిళ్లై అన్నారు. దేశంలోనే మూ డవ అమ్... | 1 |
SANIA
మిథాలీకి సానియా ప్రశంసలు
న్యూఢిల్లీ: ఐసిసి మహిళల ప్రపంచ కప్ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్పై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మిథాలీ సరైన సమాదానం చెప్పిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచ్... | 2 |
ప్రశ్నించే వాడిని ప్రశ్నిస్తే స్టూడియోలోంచి జంప్.. కత్తి కామెడీ..
Highlights
ప్రశ్నించే వాడిని ప్రశ్నిస్తే స్టూడియోలోంచి జంప్.. కత్తి కామెడీ..
ప్రశ్నించే హక్కుందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై రోజూ విమర్శలు గుప్పించే కత్తి మహేష్ తనను ప్రశ్నిస్తే మాత్రం సమాధానం నిరాకరిస్తున్నాడు. తనను ప్రశ్నించేవాళ్లకు మాత్రం సమాధానం చ... | 0 |
సీతకు రావణుడితో ఉంటే న్యాయం జరిగేదేమో.. కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు!
Highlights
ఈసారి ఏకంగా దేవుడినే విమర్శించాడు..
బిగ్ బాస్ సీజన్1 లో కంటెస్టంట్ గా పాల్గొని కాస్త ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ అలానే మెగాఫ్యామిలీపై విమర్శలు గుప్పించి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. అప్పట్లో కొంతకాలం పాటు ఏ ట... | 0 |
SAINA
సైనా కోసం తల్లి ఉష కసరత్తు
న్యూఢిల్లీ: ఆటల్లో సత్తాచాటేందుకు క్రీడాకారులు ఎంతో శ్రమిస్తుంటారు. ముఖ్యంగా ఫిట్నెస్ కాపాడు కునేం దుకు కఠినమైన కసరత్తులు చేస్తుం టారు.తమ పిల్లలను క్రీడాకారులు గా తీర్చిదిద్దేక్రమంలో వారి తల్లిదం డ్రులు కూడా ఎన్నో త్యాగాలు చేస్తుం టారు. పిల్లల కోసం అవసరమైతే ఆటలు నేర్చుకునే తల్లిదండ్రు... | 2 |
'ఆఫీసర్' అతడి రియల్ లైఫ్ స్టోరీ: వర్మ
Highlights
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఆఫీసర్' సినిమా వివాదాల్లో చిక్కుంది
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఆఫీసర్' సినిమా వివాదాల్లో చిక్కుంది. తన కథ కాపీ చేసి వర్మ ఈ సినిమా చేశారంటూ రచయిత జయకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు వర్మ ఈ సినిమా కథ గురించి కొత్త విషయాలు... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
భార్యకు బైక్ రైడింగ్ నేర్పించిన సూర్య
హీరో సూర్య డ్రైవింగ్ మాస్టార్ గా మారాడు. తన భార్య జ్యోతికకు బైక్ రైడింగ్ లో మెలకువలు నేర్పాడు. వీరిద్దరూ తాజాగా తలకు హెల్మెట్ పెట్టుకుని బైక్ పై బయటకు వచ్చారు.
TNN | Updated:
Sep 15, 2016, 02:23AM IST
హీరో సూర్య డ్రైవింగ్ ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
గంగూలీ.. మ్యాచ్ గమనాన్ని చెప్తావా..?
ఒకప్పటి సహచర ఆటగాళ్లు గంగూలీ, పాంటింగ్, గ్రేమ్ స్మిత్లతో కలిసి మ్యాచ్ గమనాన్ని కామెంటరీ బాక్స్ నుంచి చెప్పడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా
TNN | Updated:
Apr 18, 2017, 05:48PM IST
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ... | 2 |
75వేల కొలువులు కొండెక్కాయి!
- జియో దెబ్బకు టెల్కోలు విలవిల
- ఉద్యోగులపై వేటు వేస్తున్న సంస్థలు
- ఇప్పటికే 25% ఉద్యోగాలు ఊడాయి
- నియామకాలకు ఇప్పటికే ఫుల్స్టాప్
- రూ.5లక్షల కోట్ల రుణ భారంలో టెల్కోలు
- విలీనాలతో మరింత దిగజారనున్న పరిస్థితి
- ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారత టెలికాం రంగంల... | 1 |
హైద్రాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్ కి క్యూ కట్టిన స్టార్ హీరోలు
Highlights
ఒకే ఒక్క సీన్ తో టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోవడం అంటే చాలా అరుదైన విషయం
ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన భామామణి పూజా హెగ్డే
ఇప్పుడు ఎన్టీఆర్.. రామ్ చరణ్... మహేష్ బాబు.. ప్రభాస్.. లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేసింది
టైం కలసి... | 0 |
మహేశ్ బాబుతో రొమాన్స్ మొదలుపెట్టేసిన ధోనీ హీరోయిన్
Highlights
మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తున్న ధోనీ హీరోయిన్
కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ మూవీ షూటింగ్
మహేష్ తో షూటింగ్ లో పాల్గొంటున్న కియారా
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ఇచ్చిందో తెలిసిందే.... | 0 |
Cheteshwar Pujara: Sri Lanka series good opportunity to prepare for South Africa tour
శ్రీలంకతో సిరీస్ నుంచే ఆలోచన: పుజారా
శ్రీలంకతో సిరీస్ నుంచే దక్షిణాఫ్రికా పర్యటన గురించి ఆలోచిస్తానని భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా వెల్లడించాడు. నవంబరు 16
TNN | Updated:
Nov 9, 2017, 07:43PM IST
శ్రీలంకతో సిరీస్ నుం... | 2 |
'నలుపు'ను దూరం చేసుకోండి..
- నల్లధనం వివరాలు తెలిపేందుకు త్వరలో 'విండో'
- జరిమానా చెల్లించి సక్రమం చేసుకోనే వీలు
- అక్రమార్కులను గుర్తించడం మరింత సులువు
- ఎగవేతదారులకు జరిమానా,విచారణ
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశంలో నల్లధనం నియంత్రణపై తమ ప... | 1 |
Hyderabad, First Published 30, Sep 2018, 1:27 PM IST
Highlights
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కనకాల కొన్ని సార్లు సీరియల్స్ నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు భార్య సుమ యాంకర్ గా కనకాల ఫ్యామిలీ ఆదాయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు సుమ - రాజీవ్ దంపతులు సినిమాల వైపు కూడా... | 0 |
గ్యాస్ పైపులైను ప్రాజెక్టుపై ఇరాన్-పాక్ సమీక్ష
ఇస్లామాబాద్ (ఏజెన్సీ)| PNR| Last Modified శనివారం, 5 జనవరి 2008 (11:02 IST)
ఇరాన్-పాకిస్తాన్-ఇండియా దేశాల మధ్య నిర్మించ తలపెట్టిన గ్యాస్ పైపు లైను ప్రాజెక్టు నిర్మాణంపై ఇరాన్-పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. లక్షల బిలియన్ డాలర్ల విలువ చేసే ... | 1 |
విజయవాడలో శామ్సంగ్ ప్రత్యేక షోరూమ్
విజయవాడ (ఏజెన్సీ)| PNR| Last Modified మంగళవారం, 4 డిశెంబరు 2007 (13:33 IST)
డిజిటల్ టెక్నాలజీ రంగంలో పేరొందిన శామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తాజాగా విజయవాడలో ప్రత్యేక షోరూమ్ను ప్రారంభించింది. ఇలాంటివే మరో ఎనిమిది అవుట్లెట్స్ను రాష్ట్రంలో నెలకొల్పనున్... | 1 |
అజ్ఞాతవాసిలో తెలుగుదేశంను సపోర్ట్ చేస్తున్న పవన్
Highlights
పవన్ త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసి సంక్రాంతికి జనవరి 10న విడుదల
తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ విడుదల
పోస్టర్ లో సైకిల్ పై పవన్ కనిపించడంతో ఆసక్తికర చర్చ
తెలుగు ప్రేక్షకులకు శివ సినిమా సైకిల్ చైన్ పరిచయం చేసి ఎలా సంచలనం సృష్టించిందో తెలిసిందే. గుడ... | 0 |
కన్నడ నాట శృతీహాసన్ కు ఘోర అవమానం
Highlights
సంగమిత్ర నుంచి తప్పుకున్నాక మరే ప్రాజెక్టూ సైన్ చేయని శృతి హాసన్
శృతీ హాసన్ కన్నడ సినిమాలో నటిస్తోందంటూ గత కొంతత కాలంగా వార్తలు
అలాంటిదేమీ లేదని శృతీ ట్వీట్ చేయటంతో విరుచుకుపడ్డ కన్నడ నటుడు జగ్గేష్
శృతీ హాసన్ తమ సినిమాలో నటిస్తోందంటూ ప్రకటించి భంగపడ్డ జగ్గేష్ అండ్ టీమ్
కమల్ ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘ఏడు చేపల బూతు కథ’కు 16 మిలియన్ వ్యూస్
ఇది పక్కా అడల్ట్ మూవీ. బూతు అనే మాటకు పరాకాష్ట. శృంగారం, ఎక్స్పోజింగ్ గట్రాలు అబ్బో.. చెప్పాల్సిన పనే లేదు.. అందుకే 18 ఏళ్లు దాటని వాళ్లు ఇటువైపుగా చూస్తే టెంప్ట్ అవుతారు.. అలా టెంప్ట్ అయ్యార... | 0 |
Suresh 85 Views JAIPUR PINK PANTHERS
JAIPUR PINK PANTHERS
లఖ్నవూ: జయపుర పింక్ పాంథర్స్ ప్రొ కబడ్డీ ఐదో సీజన్లో రెండో విజయం సాధించింది. ఇంటర్జోన్లో భాగంగా జరిగిన ఆటలో బెంగుళూరు బుల్స్ను 30-28 తేడాతో ఓటమి పాల్జేసింది. ఆది నుంచి అధిక్యంలో ఉన్న పాంథర్స్కు బెంగుళూరు చివర్లో గట్టి పోటీనిచ్చి 28-29తో నిలిచింది. చివరి ... | 2 |
New Delhi, First Published 4, Mar 2019, 11:36 AM IST
Highlights
పారదర్శకత పెంపుదలతోపాటు సరైన పత్రాలు ఉంటే సకాలంలో రుణం మంజూరు చేసేందుకు పలు వేదికలు ముందుకు వస్తున్నాయి. గత నవంబర్ నెలలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ డాట్ కాం’ ఇప్పటివరకు రూ.35 వేల కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసింది.
చి... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బాల్ ట్యాంపరింగ్: వాకీ టాకీలో కోచ్ ఏం మాట్లాడాడంటే?
బాల్ ట్యాంపరింగ్ సమయంలో బాన్క్రాఫ్ట్ను స్క్రీన్ మీద చూసి వెంటనే.. కోచ్ డారెన్ లీమన్ వాకీటాకీలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ను అతడి దగ్గరకు పంపాడు. అప్పుడు తనేం ఏం మాట్లాడాడో కోచ్ వివరించాడు.
Samayam Telu... | 2 |
bollywood beauty kangana ranaut's boldest statements
హృతిక్ నన్ను వాడుకుని వదిలేశాడు!
హృతిక్ రోషన్, కంగనా రనౌత్ల వివాదం ఇక ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని అంతా మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని వెలికి తీసింది కంగనా రనౌత్.
TNN | Updated:
Sep 4, 2017, 09:23PM IST
హృతిక్ రోషన్, ... | 0 |
sumalatha 156 Views HDFC BANK , profits rise
HDFC-Bank
న్యూఢిల్లీ : ప్రముఖ గృహ రుణాల జారీ సంస్థ హెచ్డిఎఫ్సి 201920 జనవరి నుంచి మార్చితో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 46 శాతం వృద్ధితో రూ.3,203 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2,190 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ1లో గజు్ా ... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Hyd Internet 113 Views TESLA
న్యూఢిల్లీ: లగ్జర్జీ ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ వందల మంది ఉద్యోగులకు గుడ్బై చెబుతోంది. అసోసియేట్లు, టీమ్ లీడర్లు,
సూపర్వైజర్లతో కలిపి ఈ వారంలో 400మందిని తొలిగించినట్టు కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి చెప్పారు. కంపెనీ వార్షిక సమీక్షలో
భాగంగా ఈ తొలిగింపు ఉందని కంపెనీ తన ఇమెయిల్... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Episode 38 Highlights: చెప్పు తెగుద్ది బేవార్స్.. రాహుల్పై హిమజ ఎటాక్
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా 37 ఎపిసోడ్లను ముగించుకుని 38వ ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది. నామినేషన్ అయిన ఆరుగురిలో ముగ్గురికి బిగ్ బాస్ ఇచ్చిన డీల్... | 0 |
DELL
సౌరవిద్యుత్తో ‘డెల్’ ఆఫీస్ క్యాంపస్
బెంగళూరు, జూలై 9: సౌరశక్తినుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా 60శాతం విద్యుత్ను ఆదా చేయా లని ప్రముఖ సాఫ్ట్వేర్ సేవలసంస్థ డెల్ నిర్ణయించింది. దేశం మొత్తం ఇంధన డిమాండ్లో 2020 నాఇకి 60శాతం ఆదాచేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి డెల్కూడా మద్దతునిస్తోంది. ప్రస్తుతం 11 మిలియ... | 1 |
Mumbai, First Published 10, May 2019, 10:31 AM IST
Highlights
వాణిజ్య యుద్ధ భయాలు.. నరేంద్ర మోడీకి పూర్తి మెజారిటీ రాదన్న ఆందోళన మదుపర్లను కలవర పరుస్తోంది. ఫలితంగా ఐదు రోజుల్లో స్టాక్ మార్కెట్లో మదుపర్లు భారీగా స్టాక్స్ అమ్మకానికి దిగడంతో వివిధ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.6 లక్షల కోట్ల నష్ట పోయాయి.
న్యూఢిల్లీ: స్... | 1 |
anderson
500 వికెట్ల క్లబ్లోకి అండర్సన్
లార్డ్స్: వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ స్పీడ్స్టర్ జేమ్స్ ఆండర్సన్ అరుదై ఫీట్ను సాధించాడు. టెస్టుల్లో 500 వికెట్ల వేటను పూర్తి చేసుకున్నాడు. క్రెయిగ్ బ్రాత్ వైట్ వికెట్ను తీయడం ద్వారా టెస్టుల్లో 500 వికెట్ల వేటను పూర్తి చేసిన ఆరో బౌలర్గా, తొల... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Episode 18 Highlights: బాబూ తనీష్.. ఛీ ఛీ ఏంటా పని!
బిగ్ బాస్ హౌజ్లో గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయి. లగ్జరీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ‘చెరకు రసం ఫ్యాక్టరీ’ టాస్క్తో రెండు బ్యాచ్లుగా విడిపోయిన హౌజ్మేట్స్ గెలుపు కోసం ఎవరి పన్నాగాలు వాళ్లు పన్నుతున్నార... | 0 |
Vaani Pushpa 154 Views fall down , Indian currency
indian currency
ముంబై: వరుసగా మూడో రోజు దేశీయ కరెన్సీ నీరసంగానే ట్రేడవుతోంది. ఇంటర్ బ్యాంకు ఫోరెక్స్ మార్కెట్లో 15 పైసలు క్షీణించి 71.22వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం ఇదే స్థాయిలో ట్రేడవుతోంది. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మార్కెట్లు పనిచేయలేదు. మంగళవారం డాలరుతో మారకం... | 1 |
మళ్లీ పవన్ గళం నుంచి జానపద గేయం
Highlights
పవన్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేదిలో పాట పాడిన పవన్
తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి చిత్రంలో నటిస్తున్న పవన్ కళ్యాణ్
కాటమరాయుడా సాంగ్... తరహాలో మరో జానపద గేయం పాడిన పవన్ కళ్యాణ్
అజ్ఞాతవాసిలో కొడకా కొటేశ్వరావా.. అంటూ సాగే జానపదానికి పవన్ గళం
పవర... | 0 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
Suresh 112 Views India Vs South Africa test match
India Vs South Africa test match
Pune: పుణె వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్లో సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. 44 బంతులు ఆడిన సెనురన్ ముత్తుసామి 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. షమి బౌలింగ్లో ముత్తుసామి రోహిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప... | 2 |
రెండో రోజే బస్సులో ఆ సినిమా.. ఫైర్ అయిన కేటీఆర్
Highlights
రెండో రోజే బస్సులో ఆ సినిమా.. ఫైర్ అయిన కేటీఆర్
టీఎస్ఆర్టీసీకి చెందిన గరుడ బస్సులో కొత్త సినిమాల పైరసీలను ప్రదర్శిస్తుండటంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తాను బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వేళ, గరుడ సర్వీసులో ఈ సినిమాను ప్రదర్శించారని సునీల్ అనే యువ... | 0 |
MSK PRASAD
యువరాజ్కు తలుపులు తెరిచే ఉన్నాయి : ఎంఎస్కె ప్రసాద్
పల్లెకెలె: ప్రపంచకప్ల హీరో, సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్కు టీమిండియా తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కె ప్రసాద్ తెలిపారు. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్కు ప్రకటించిన జట్టులో యువీ పేరు లేని సంగతి తెలిసిందే. దీంతో అతడిక నీలం రంగు జె... | 2 |
ప్రవాసులు పంపే డబ్బు తగ్గుతోంది!
- భారత్లో 5% తగ్గి 65.5 బిలియన్ డాలర్లకు
- చమురు ధరలు తగ్గడం, మందగమనమే కారణం
- రానున్న రోజుల్లో మరింత పడిపోయే అవకాశం
- ప్రపంచ బ్యాంకు ఆవేదన
వాషింగ్టన్: చమురు ధరలు పడిపోవడం, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధి మందగించడం తదితర కారణాల మూలంగా ప్రవాసులు భారత్కు పంపే ఆదాయం దాదాపు 5 శాతం ... | 1 |
Hyderabad, First Published 13, Oct 2018, 3:38 PM IST
Highlights
డెన్మార్క్కు వెళ్లడానికి ఆదివారం నాటికి టికెట్ తీసుకున్నాను. అదే సమయంలో నా పాస్పోర్ట్ పోయింది. ఈ విషయంలో సుష్మా జీ సాయం చేయండి.
బ్యాడ్మింటన్ క్రీడారుడు పారుపల్లి కశ్యప్.. తన పాస్ పోర్ట్ ని పోగొట్టుకున్నాడట. దీంతో.. హెల్ప్ చేయండి అంటూ భారత విదేశాంగ మంత... | 2 |
ఈ బ్యూటీలు బికినీ వేస్తే... చలికాలంలో కూడా చమటలు పట్టాల్సిందే!
First Published 14, Sep 2019, 12:55 PM IST
తెలుగు హీరోయిన్స్ గతంలో కాస్త సెక్సీగా చూపటానికి ఆలోచించేవారు. అయితే మారిన కాలంతో.. బాలీవుడ్ హీరోయిన్స్ తో సమానంగా ఇక్కడా పోటీ పడటం మొదలెట్టారు.
తెలుగు హీరోయిన్స్ గతంలో కాస్త సెక్సీగా చూపటానికి ఆలోచించేవారు. అయితే... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ధోనీని చూశారా..? ఎంత స్వేచ్ఛగా ఆడుతున్నాడో..!
మూడు పదుల వయసులోనూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్వేచ్ఛగా హిట్టింగ్ చేస్తూ అందరిలోనూ స్ఫర్తి నింపుతున్నాడని ఆ జట్టు
Samayam Telugu | Updated:
May 17, 2018, 06:10PM IST
మూడు పదుల వయసులోనూ చెన... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ ప్రేక్షకుల్లా.. మీరూ చేస్తే ఎలా..?
భారత్తో జరిగిన మూడో వన్డేలో తమ జట్టు పేలవ ప్రదర్శనపై స్టేడియంలోనే నిరసన వ్యక్తం చేసిన శ్రీలంక అభిమానుల తీరుపై ఆ దేశ మాజీ
TNN | Updated:
Aug 29, 2017, 02:06PM IST
భారత్‌తో జరిగిన మూడో వన్డేలో తమ జట్టు పేలవ ప్రదర్శనపై స్టే... | 2 |
win
న్యూజిలాండ్పై దక్షిణాఫ్రికా విజయం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో అయిదు వన్డేల సిరీస్లో మూడవ వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.దక్షిణాఫ్రికా 159 పరుగులు తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో ఆద్యంతం చెలరేగిన సఫారీలు న్యూజిలాండ్ను 32.2 ఓవర్లలో 112 పరుగులకే పెవిలియన్కు వెళ్లేలా చేశారు.దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Naga Babu: కళ్యాణ్ బాబూ... నేను చెప్పేది విను! వాడు పెద్ద బేవ్కూఫ్ : నాగబాబు
నాగబాబు చెబితే కళ్యాణ్ బాబు వినకపోవడమా? ఇది నిజంగా షాకింగ్ విషయమే. కానీ వినలేదు. తమ్ముడు కళ్యాణే కాదు.. అన్న చిరంజీవి కూడా వినలేదు. దాంతో నాగబాబు కూడా వా... | 0 |
మార్కెట్లకు చివరి గంటన్నర మద్దతు
- ఒక్క పాయింటు లాభంలో సెన్సెక్స్
- చమురు షేర్ల నేల చూపులు
ముంబయి : వరుసగా ఏడు రోజులు నష్టాలు చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లకు స్వల్ప ఉపశమనం లభించింది. చివరి గంటన్నరలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో వారాంతంలో సెన్సెక్స్ ఒక్క పాయింట్ లాభంతో ముగిసింది. దక్షిణాసియా... | 1 |
Hyderabad, First Published 27, Aug 2018, 2:17 PM IST
Highlights
బాలీవుడ్ కు చెందిన ఆర్కే స్టూడియోస్ ను అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. బాలీవుడ్ స్టార్, నిర్మాత అయిన రాజ్ కుమార్ నిర్మించిన ఈ స్టూడియోస్ లో గతేడాది భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
బాలీవుడ్ కు చెందిన ఆర్కే స్టూడియోస్ ను అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. బాలీ... | 0 |
ప్రభాస్ తో సినిమా చేసేందుకు మురుగదాస్ ఆసక్తి
Highlights
ప్రస్థుతం సూపర్ స్టార్ మహేష్ తో స్పైడర్ చేస్తున్న మురుగదాస్
ప్రభాస్ తో సినిమా చేయాలని బాలీవుడ్ నిర్మాతల నుంచి మురుగదాస్ కు ఆఫర్
ప్రభాస్ తో సినిమా చేసేందుకు మురుగదాస్ ఆసక్తి
తమిళ స్టార్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ ప్రస్థుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్... | 0 |
మోసగాళ్లా.. సుద్దులు చెప్పేది!
- ప్రభుత్వ బ్యాంకుల్లో ఎగవేత ఎవరి పాపం!
- ప్రయివేటుతోనే బ్యాంకులకీ దుస్థితి
- పీఎస్బీల్లోనే మేటి మెరుగైన విధానాలు
- వారి సేవలు ఫలితమాశించని దేశ సేవ
- ప్రయివేటీకరణే సమస్యకు పరిష్కారం కాదు
- ఎస్బీఐ అధినేత రజనీశ్ తీవ్ర ఆవేదన
న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) పరిపాలనా ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రోహిత్ శర్మ సెంచరీ.. సిక్సర్లతో రికార్డ్!
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.
TNN | Updated:
Oct 29, 2017, 03:46PM IST
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ స... | 2 |
Visit Site
Recommended byColombia
ఈ మ్యాచ్లో ఐదుగురు బౌలర్లతో బరిలో దిగింది. ఈ ఐదుగురిలోనూ కృనాల్ పాండ్య, విజయ్ శంకర్ ఆల్రౌండర్లు కావడం విశేషం. ఆరో బౌలర్ లేకపోవడం భారత్కు మైనస్గా మారింది. విజయ్ శంకర్ 38 పరుగులు ఇచ్చుకోగా.. పాండ్య 33 రన్స్ ఇచ్చాడు.
మ్యాచ్ ముగిశాక బౌలర్ల ఎంపిక తీరును మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, సం... | 2 |
Hyderabad, First Published 2, May 2019, 12:42 PM IST
Highlights
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తాహిర్ పై ధోనీ జోకులు పేలుస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తాహిర్ పై ధోనీ జోకులు పేలుస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్... | 2 |
bcci gets indian pacer mohammed shami's us visa approved after initial rejection
బౌలర్ షమీకి చిక్కులు తెచ్చిన భార్య కేసు
వన్డే ప్రపంచకప్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బౌలర్గా ఇటీవల రికార్డులు నెలకొల్పిన మహ్మద్ షమీకి విసా ఇచ్చేందుకు అమెరికా ఎంబసీ అధికారులు నిరాకరించారు. కానీ..?
Samayam Telugu | Updated:
Jul 28, 2019... | 2 |
director cv reddy appointed chairman of oscar jury to decide india's entry
భారత ఆస్కార్ జ్యూరీ ఛైర్మన్గా తెలుగు వ్యక్తి!
టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత, సీనియర్ దర్శకుడు సీవీ రెడ్డి భారత ఆస్కార్ జ్యూరీ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
TNN | Updated:
Sep 5, 2017, 04:07PM IST
టాలీవుడ్‌కు చెందిన ప్ర&zwn... | 0 |
Hyderabad, First Published 5, Nov 2018, 2:18 PM IST
Highlights
దివంగత శ్రీదేవి పెద్ద కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన చెల్లెలు ఖుషీ కపూర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో జాన్వీ పోస్ట్ చేసిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది.
దివంగత శ్రీదేవి పెద్ద కూతురు, బాలీవుడ్ హీరోయ... | 0 |
sumalatha 149 Views bse , NSE , stock market
stock market
ముంబయి: దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే, ఆరంభ నష్టాలను తగ్గించుకుని బీఎస్ఈ సెన్సెక్స్ 418 పాయింట్లు నష్టపోయ... | 1 |
internet vaartha 180 Views
న్యూఢిల్లీ : భారత్లోని చౌక ధరల ఎయిర్లైన్స్ ఇండిగో అన్ని పన్నులతో కలుపుకుని టికెట్ ఛార్జీల ఆఫరలను ప్రకటించింది. రుతుపవనాల సీజన్లో ప్రయాణీకులను రాబట్టేందుకు రూ.829 రూపాయలకే దేశీయ రూట్లలో రవాణా ఆఫర్లు ప్రకటించింది. జూలైఒకటవ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీల మధ్యలో ప్రయాణించే దేశీయ రూట్లపై ఇవి... | 1 |
Hyderabad, First Published 6, Jul 2019, 9:55 AM IST
Highlights
అక్కినేని సమంత మొదటిసారి సురేష్ ప్రొడక్షన్స్ లో నటించిన చిత్రం 'ఓ బేబీ'.
అక్కినేని సమంత మొదటిసారి సురేష్ ప్రొడక్షన్స్ లో నటించిన చిత్రం 'ఓ బేబీ'. అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ రెండూ కూడా సమంతకు సొంత నిర్మాణ సంస్థలనే చెప్పాలి. అందుకే 'ఓ బేబీ' సి... | 0 |
Jun 16,2018
ఇక విదేశాలకూ 'మ్యాజిక్ మంత్ర'ము
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రీసెర్చ్ మీడియా గ్రూపునకు చెందిన ప్రముఖ కార్పొరేట్ ఈవెంట్స్ మేనేజ్మెంట్ సంస్థ మ్యాజిక్ మంత్ర అంతర్జాతీయ మార్కెట్లో కి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం రీసెర్చ్ మీడియా గ్రూపు ఛైర్మన్ జె చైతన్య, సీఈవో హరిలీలా ప్రసాద్ మీడియాతో మ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్తో ఈ సిరీస్ కంగారూలకి కఠిన పరీక్ష
భారత్తో ఐదు వన్డేల ఈ సిరీస్ ఆస్ట్రేలియా జట్టుకి కఠిన పరీక్షేనని ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫాల్కనర్ అభిప్రాయపడ్డాడు.
TNN | Updated:
Sep 11, 2017, 05:12PM IST
భారత్‌తో ఐదు వన్డేల ఈ సిరీస్ ఆస్ట్రేలియా జట్టుకి కఠిన పరీక్షేనని... | 2 |
టీడీపీ ఎమ్మెల్యేకు కొమ్ములున్నాయా-పవన్ కల్యాణ్
Highlights
టీడీపీ ఎమ్మెల్యేకు కొమ్ములున్నాయా-పవన్ కల్యాణ్
ఇసుక, ఎర్రచందనం తో అద్భుత రాజధాని కడతామన్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ ఎందుకు పెట్టాం. పర్యావరణాన్ని నాశనం చేసేది వద్దని, ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి కోసం కోరుతుంటే.. అవన్నీ వదిలేసి ఒక్క ఆంధ్ర ప్రదేశ్.... | 0 |
Sep 22,2018
మరో 55వేల డొల్ల కంపెనీల గుర్తింపు
న్యూఢిల్లీ: రెండో దశలో 55,000 డొల్ల కంపెనీలను గుర్తించినట్టుగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పి.పి. చౌదరీ తెలిపారు. ఇవి అక్రమ నిధుల వినియోగం కలిగి ఉన్నాయన్నారు. ఇప్పటికే వీటిలొ కొన్నిటికీ నోటీసులు కూడా జారీ చేశామన్నారు. తొలి దశలో ఆర్థిక లావాదేవీలు చూపని 2.26 లక్షల క... | 1 |
Oct 07,2016
దేశీయ ఫార్మాకు అపార అవకాశాలు
నవతెలంగాణ-వాణిజ్యవిభాగం: అంతర్జాతీయంగా విస్తరిస్తున్న జనరిక్ (జీవ ఔషధాన) మార్కెట్లో భారత ఫార్మా కంపెనీలకు అపారమైన అవకాశాలున్నట్లుగా అసోచామ్ పేర్కొంది. ఈ మార్కెట్ విలువ ప్రస్తుతం 240 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్లుగా సంస్థ తెలిపింది. జనరిక్ (జీవ ఔషదల) మార్కెట్ భారత్ ఫార్... | 1 |
internet vaartha 104 Views
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
ముంబై : బెంచ్మార్క్ స్టాక్ సూచీలు దిగువస్థాయిలోనే ముగిసాయి. ఆసియా మార్కెట్ల క్షీణించిన దోరణులు, ముడిచమురు ధరలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసాయి. అమెరికా ఫెడ్రిజర్వు, బ్యాంక్ఆఫ్ జపాన్ సమీక్షలపై కూడా ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తిచూపిం చారు. బిఎస్ఇ సెన్సెక్... | 1 |
నేహా చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
First Published 20, Nov 2017, 3:04 PM IST
నేహా చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నేహా చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నేహా చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నేహా చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నేహా చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నేహా చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నేహా చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నేహా చౌదరి లేట... | 0 |
Hyderabad, First Published 18, Oct 2018, 2:44 PM IST
Highlights
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం '96' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం '96' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని ... | 0 |
Jul 03,2018
నీరవ్మోడీపై రెడ్ కార్నర్ నోటీసు
న్యూఢిల్లీ : వజ్రాల వ్యాపారి నీరవ్మోడీకి ఇంటర్పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. నీరవ్ మోడీతో పాటు ఆయన సోదరుడు నిషాల్ మోడీ, వారి ఉద్యోగి సుభాష్ పరబ్లకు కూడా రెడ్ కార్నర్ నోటీసును సోమవారం జారీ అయ్యింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐల విజ్ఞప్తి మేరకు వారిపై ఈ న... | 1 |
జీఎస్టీ.. నిజాయితీకి దక్కిన విజయం
- మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి వచ్చి జూలైతో ఏడాది కావస్తున్న సందర్భంలో ప్రధాని మోడీ జీఎస్టీని నిజాయితీకి దక్కిన విజయంగా ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ ఏడాది కాలాన్ని పూర్తిచేసుకోబోతున్నది. ... | 1 |
ఆసియాకప్-2018 కైవసం చేసుకొన్న బంగ్లా: 3 వికెట్ల తేడాతో భారత్ ఓటమి
Highlights
భారత్కు చుక్కలు చూపిన బంగ్లా
కౌలాలంపూర్: ఆసియాకప్ 2018 ఫైనల్లో ఇండియాను బంగ్లా జట్టు మట్టికరిపించింది. మూడు వికెట్ల తేడాతో ఆసియాకప్ ఫైనల్లో మహిళల జట్టను బంగ్లాదేశ్ టీమ్ ఓడించింది. ఆసియాకప్ ను బంగ్లా కైవసం చేసుకొంది. మహిళల టీ 20 ఆసియాకప్ 2018... | 2 |
టాలీవుడ్ లో శ్రీదేవి కూతురు.. ఏ హీరోతోనో..?
Highlights
శ్రీదేవికి తెలుగులో ఉన్న గుర్తింపును బట్టి జాన్వీకి ఇక్కడ మంచి క్రేజ్ దక్కడం ఖాయం. అయితే స్టార్ హీరో, డైరెక్టర్, మంచి బ్యానర్ ఇలా అన్నీ సరిగ్గా కుదిరే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'దఢక్' చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తె... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Visit Site
Recommended byColombia
ఐపీఎల్ వేలం కోసం 1,003 మంది క్రికెటర్లు రిజస్టర్ చేసుకోగా.. తుది జాబితానికి 346కి కుదించారు. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరతో 9 మంది క్రికెటర్లు వేలంలోకి రానుండగా భారత్ నుంచి ఈ జాబితాలో కనీసం ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
ఐపీఎల్ 2018 సీజన్లో యువరాజ్ సింగ్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో అతడ్ని ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఒప్పో 'ఎ83 ప్రొ' స్మార్ట్ఫోన్ విడుదల..!
ప్రముఖ మొబైల్స్ తయారీదారు 'ఒప్పో' తన కొత్ల స్మార్ట్ఫోన్ 'ఎ83 ప్రొ'ను విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్తో... 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది.
TNN | Updated:
Mar 28, 20... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
పాక్కు షాకిచ్చేలా హోం శాఖ కీలక నిర్ణయం?
ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ను విడుదల చేయాలని పాకిస్థాన్ న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆ దేశానికి భారత్ షాకిచ్చింది
TNN | Updated:
Nov 23, 2017, 05:35PM IST
ము... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘ఉత్తమ విలన్’కు అంతర్జాతీయ అవార్డుల పంట
‘లాస్ ఏంజెలీస్’ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు వెళ్లిన ‘ఉత్తమ విలన్’ అక్కడ అయిదు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది
TNN | Updated:
Nov 16, 2015, 05:47PM IST
లోకనాయకుడు కమల్హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ చిత్రం... | 0 |
Karishma's divorce case closed
వారిద్దరూ రాజీ పడ్డారు
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ కపూర్ మధ్య కొన్నాళ్లు విడాకుల వివాదం సాగుతోంది.
TNN | Updated:
Apr 9, 2016, 08:36AM IST
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ కపూర్ మధ్య కొన్నాళ్లు విడాకుల వివాదం సాగుతోంది. వారిద్దరి పరస్పర అంగీకారంతో విడిపోవడానికి ఒప... | 0 |
internet vaartha 122 Views
గయానా : ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గాయపడ్డ దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ రిలీ రస్క్వో ముక్కోణపు సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో డిన్ ఎల్గర్కు స్థానం కల్పిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా వెల్లడించింది. కాగా రస్క్వో బౌండరీ లైన్ వద్ద బంతిఇని ఆపేక్రమంలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అన... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘మౌనరాగం’ నవంబర్ 11 ఎపిసోడ్ : రగిలిపోతున్న భరత్! ‘నువ్వు నా గాలానికి చిక్కాల్సిందే అమ్ములూ!’
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్ 360 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. నేటికి 361 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
లా కమిషన్ సిఫార్సులు..ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ
ఇకపై బీసీసీఐ కూడా ఆర్టీఐ పరిధిలోకి రాబోతోంది. క్రికెట్ బోర్డును కూడా సమాచార హక్కు చట్టం కిందకు తీసుకు రావచ్చంటూ లా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
Samayam Telugu | Updated:
Apr ... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.