text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
పోల్
బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలేలో రాహుల్ తల్లిదండ్రులు, సోదరి పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ టైటిల్ను అందుకున్నప్పుడు ఆయన తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు. ఆ తరవాత వారు నేరుగా మెహదీపట్నంలోని ఇంటికి వెళ్లిపోయారట. అక్కడ రాహుల్కు ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారట. పువ్వులు, కేకులు, స్వీట్లు సిద... | 0 |
విదేశీ కరెన్సీ రాబడులపై ఒత్తిడి తప్పదు
ముంబై, అక్టోబరు 10: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టిసిఎస్ తన రెండోత్రైమాసికంలో లాభాలు మందకొడిగా ఉండవచ్చని అంచనావేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాలకు సంబంధిం చిన ప్రాజెక్టుల్లో జాప్యం, హెల్త్కేర్రంగపరంగా మంద గమనమే ఇందుకు కీలకమని చెపుతోంది. ముందు తాము ఈనెల 13వ తేదీ ఫలితాలను వ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కుప్పకూలిన లంక.. భారత టార్గెట్ 239
సొంతగడ్డపై చివరి వన్డేలోనూ లంకేయులు చతికిలపడ్డారు. కొలంబో వేదికగా ఆదివారం జరుగుతున్న చివరి వన్డేలో
TNN | Updated:
Sep 3, 2017, 07:13PM IST
సొంతగడ్డపై చివరి వన్డేలోనూ లంకేయులు చతికిలపడ్డారు. కొలంబో వేదికగా ఆదివారం జరుగుతున్న చివరి వన్డ... | 2 |
మెగా అభిమానులకు ఉపాసన క్లాస్
Highlights
ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన ఉపాసన
టీచర్స్ డే సందర్భంగా స్పెషల్ ట్వీట్ పోస్ట్ చేసిన ఉపాసన
అభిమానులకు హెల్తీ లైఫ్ స్టైల్ గురించి బోధించే ప్రయత్నం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అభిమానులకు క్లాస్ తీసుకున్నారు. అంత పెద్ద తప్పు అభిమానులు ఏమి చేసారా.. అని అనుకుంటున్నారా.. ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అరే.. విలియమ్స్ సిస్టర్స్కి ఏమైంది!
ఒలింపిక్స్ టెన్నిస్ డబుల్స్లో 16 మ్యాచ్లు ఆడిన విలియమ్స్ సిస్టర్స్ జోడి తొలిసారిగా ఓటమిపాలైంది. కారణమేంటో తెలుసా?
TNN | Updated:
Aug 8, 2016, 11:15AM IST
వీనస్ విలియమ్స్- సెరెనా విలియమ్స్.. టెన్నిస్ గురించి కొద్దో గొప్పో తెలిసిన ... | 2 |
విలీనమవుతున్న విజేతలు
- రెండు లక్షల కోట్ల రూపాయలతో అక్టేలియన్ను కొనుగోలు చేసిన జే అండ్ జే
- కీలక ఔషధాల ఉత్పత్తిని మరింత పెంచుకోవడమే లక్ష్యం !
- సక్సెస్ ఫుల్ కంపెనీలను కొంటున్న బడా సంస్థలు
- వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి కొన్నైతే, పోటీని తట్టుకోలేక మరికొన్ని ..
- పదిహేనేండ్లలో జరిగిన ప్రముఖ విలీనాలన్నీ ఆ ... | 1 |
BSE
దిగివచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ, జనవరి 15: రిటైల్ద్రవ్యోల్బణానికి పెద్ద నోట్లసెగ తగిలింది. డిసెంబరునెలలో 3.41శాతం గా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నగదు సంక్షోభం డిమాండ్పై తీవ్ర ఒత్తిడిని పెంచిందని అంచనా. దీనివల్ల వచ్చే ఫిబ్రవరిలో రిజర్వు బ్యాంకు మానిటరీపాలసీ కమిటీ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని ... | 1 |
Hyderabad, First Published 21, Aug 2018, 6:20 PM IST
Highlights
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ... | 0 |
May 11,2017
తెలంగాణలో 25 'టౌన్హౌస్'లు: ఓయో
నవతెలంగాణ, వాణిజ్య విభాగం : ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ ఓయో ఈ ఏడాది ముగింపు నాటికి తెలంగాణలో కొత్తగా 25 'టౌన్ హౌస్' హోటళ్లను అందు బాటులోకి తేనున్నట్టుగా ప్రకటిం చింది. తెలంగాణలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఇందులో భాగంగా జూబ్లిహిల్స్లో ఏర్పాటు చేసిన తొలి 'టౌన్హౌ... | 1 |
Hyderabad, First Published 8, Aug 2019, 8:33 PM IST
Highlights
త్వరలో హీరో మంచు విష్ణు సతీమణి విరోనికా నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం తమ భార్య గర్భవతిగా ఉన్న ఫోటోలని విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
త్వరలో హీరో మంచు విష... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రహానెని మళ్లీ వెతుక్కుంటూ వచ్చిన కెప్టెన్సీ
తాజా సీజన్ ఆరంభంలో రహానె కెప్టెన్సీలో 8 మ్యాచ్లాడిన రాజస్థాన్ జట్టు ఏకంగా ఆరు మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీంతో.. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి స్మిత్కి పగ్గాలప్పగించగా.. అతను నాలుగు మ్య... | 2 |
14 ఏళ్ల తర్వాత సిడ్నీలో పలు రికార్డులు నమోదు
సిడ్నీ: పలు రికార్డులు సాధించేందుకు సిడ్నీ వేదికగా మారింది.ఆస్ట్రేలియా,పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో చాలా రికార్డులు నమోదైయ్యాయి. మంగళవారం ప్రారంభమైన మూడవ టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 88 ఓవర్లను గాను మూడు వికెట్లు నష్టపోయి 365 పరుగులు చే... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Steve Smith, వార్నర్లను పక్కనపెట్టిన ఆస్ట్రేలియా..!
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ మొదలుకానుండటంతో స్మిత్, వార్నర్ల పునరాగమనం కోసం ఆస్ట్రేలియా జట్టు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. కానీ.. ?
Samayam Telugu | Updated:
Mar 8, 201... | 2 |
internet vaartha 132 Views
కాన్పూర్ : టీమిండియా స్పిన్నర్ అశ్విన్ వెలకట్ట లేని క్రికెటర్ అని టెస్ట్ కెప్టెన్ కోహ్లీ కొని యాడాడు. కాగా టీమిండియా ఆడిన ప్రతి ష్టాత్మక 500వ టెస్టులో న్యూజిలాండ్పై విజయం సాధించేందుకు అతడు బంతి,బ్యాట్తో సత్తాచాటాడని పేర్కొన్నాడు.మ్యాచ్లో అశ్విన్ 10 వికెట్లు పడగొట్టడమే కాకుండా తొలి ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Kane Williamson: సన్రైజర్స్ హైదరాబాద్కి బూస్ట్.. గాయపడిన కెప్టెన్ మళ్లీ టీమ్లోకి..!
శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IND vs BAN: ఆఖరి టీ20కి గాయంతో ఇద్దరు ఔట్
మూడు టీ20ల సిరీస్ 1-1తో ఇప్పటికే సమమవగా.. ఆదివారం రాత్రి ఆఖరి టీ20లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది. ఈ నేపథ్యంలో.. రెండు జట్లూ సిరీస్పై కన్నేసి అమితుమీ తేల్చుకోనున్నాయి.
Samayam Telugu |... | 2 |
Hyderabad, First Published 5, Mar 2019, 4:28 PM IST
Highlights
దర్శకనిర్మాత మహేష్ భట్ రెండో కూతురు అలియా భట్ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలను నిర్మించాలని అనుకుంటోంది.
దర్శకనిర్మాత మహేష్ భట్ రెండో కూతురు అలియా భట్ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. ఇ... | 0 |
gautam gambhir bats for ms dhoni, says credit should be given where due
ధోనీకి మద్దతుగా నిలిచిన గంభీర్..!
న్యూజిలాండ్తో సిరీస్లో విఫలమైన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి .. వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. మైదానంలో,
TNN | Updated:
Nov 9, 2017, 03:32PM IST
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైన ... | 2 |
UAE, First Published 3, Nov 2018, 4:05 PM IST
Highlights
భారత సంతతికి చెందిన ఓ ఆటగాడు క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. డబుల్ సెంచరీ అంటే ఒకప్పుడు టెస్టుల్లోనే చూసేవాళ్లం. అయితే సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ వంటి క్రికెటర్ల అద్భుత ఆటతీరు కారణంగా వన్డేల్లో కూడా డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. అయ... | 2 |
Ashes 2017: Stuart Broad Sees David Warner as Danger Man
యాషెస్లో ఫస్ట్ టార్గెట్ డేవిడ్ వార్నర్..!
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎక్కువ ప్రమాదకర ఆటగాడని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్
TNN | Updated:
Nov 9, 2017, 01:45PM IST
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్... | 2 |
Visit Site
Recommended byColombia
రైల్వే బాండ్ సమస్యని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ దృష్టికి హర్మన్‌ప్రీత్ కౌర్ తీసుకెళ్లగా.. ఆయన రైల్వే మంత్రికి లేఖ రాసి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. సీఎం లేఖకి స్పందించి రైల్వే శాఖ ఈ క్రికెటర్‌ని ఇటీవల విడుదల చేయడంతో.. తాజాగా ఆమె పోలీస్ డీఎస్పీగా బాధ్యతల... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ట్రాన్స్ జెండర్లా తయారైన క్రికెటర్ గంభీర్..
సమాజంలో లింగ భేదం ఉండకూడదు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలని గంభీర్ అన్నారు.
Samayam Telugu | Updated:
Sep 14, 2018, 07:10PM IST
టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ విచిత్రమైన వేషధారణలో కనిపించాడు. పెద... | 2 |
Hyderabad, First Published 24, Oct 2018, 6:11 PM IST
Highlights
సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇటీవల ధఢఖ్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు గాని జాన్వికి మాత్రం క్రేజ్ పెరిగిందనే చెప్పాలి.
సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇటీవల ధఢఖ్ సిని... | 0 |
పవన్ రిలీజ్ చేసిన చల్ మోహన రంగ టీజర్
Highlights
తన ట్విట్టర్ ద్వారా నితిన్ టీజర్ రిలీజ్ చేసిన పవన్
ఛల్ మోహన్ రంగా.. గత రెండు వారాలుగా ఈ సినిమా గురించి తెగ బజ్ పెరిగిపోయింది. కారణం ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ కో-ప్రొడ్యూస్ చేస్తూ.. త్రివిక్రమ్ సారధ్యంలో సమర్పణలో నిర్మితమైన సినిమా అంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయిగా. అదేనండీ.. లి... | 0 |
నాగ్ కు సుచీలీక్స్ సెగ... ఇక లీకయ్యేది సమంత, సిద్ధార్థ్ లవే
Highlights
సమంతను భయపెడుతున్న సుచీలీక్స్
నాగార్జునకు మళ్లీ తలనొప్పిగా మారిన కుమారుని పెళ్లి
ఇప్పటికే అఖిల్ పెళ్లి వ్యవహారంతో తలపట్టుకున్న నాగ్
దక్షిణాది సినీ తారల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న తాజా అంశం సుచీ లీక్స్. సింగర్ సుచిత్ర ట్విట్ర ఎకౌంట్ నుంచి లీ... | 0 |
Series: ICC Champions Trophy, 2017
పాక్తో ఢీకొనే భారత్ తుదిజట్టు..?
పేస్ వికెట్ కావడంతో కేదార్ జాదవ్, అశ్విన్కి మధ్య కూడా పోటీ కొనసాగుతోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరికే ఛాన్స్. ఐదుగురు బౌలర్లతో
TNN | Updated:
Jun 4, 2017, 09:41AM IST
ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యంత ఆసక్తికరమైన పోరుకి మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. ఎడ్... | 2 |
నేడు బీసీసీఐ ఏజీఎం
Oct 23, 2019, 02:38 IST
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నేడు జరుగుతుంది. అనంతరం ఎన్నికయిన నూతన కార్యవర్గం బోర్డులో పూర్తిస్థాయి పాలన పగ్గాలు చేపడుతుంది. దీంతో సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ)కి నేటితో శుభం కార్డు పడుతుంది. ఇప్పటికే నామినేషన... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘తొలిప్రేమ’ జంట.. ‘లుక్స్’ అదుర్స్!
ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా లుక్స్లో వరుణ్ భిన్న రూపాల్లో దర్శనమిస్తున్నాడు. దీంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
TNN | Updated:
Jan 1, 2018, 01:20PM IST
‘తొలిప్రేమ’తో వస్తున్న వరుణ్ తేజ్.. ఇప్పటివరకు తన ఫస్ట్, ... | 0 |
internet vaartha 167 Views
కొత్త ట్రక్ బ్లేజో విడుదలలో ఎండిసిఇఒ నళిన్ మెహతా
హైదరాబాద్ : మహీంద్రట్రక్ అండ్ బస్డివిజన్ తన మార్కెట్ వాటాను మరింత విస్తృతంచేసుకుంటున్నది. భారీ వాణిజ్య వాహనాల సెగ్మెంట్లో వచ్చే రెండేళ్లలో మార్కెట్ వాటాను రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో కంపెనీ ముందుకు వెళుతున్నదని కంపెనీ ఎండి సిఇఒ నళ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీకి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఆయన విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి లభించింది.
Samayam Telugu | Updated:
May 20, 2018, 12:01PM IST
కార్తీచిదంబరం
కేం... | 1 |
Hyderabad, First Published 10, Aug 2019, 6:44 PM IST
Highlights
కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తోంది. ఫిలిం క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రివ్యూలు ఇస్తున్నారు. నాగార్జున ఐకానిక్ చిత్రం మన్మథుడు టైటిల్ తో వచ్చిన మన్మథుడు 2 నిరాశపరిచే చిత్... | 0 |
bse
సవాళ్లు ఎన్ని ఎదురైనా 4500% రిటర్నులు!
న్యూఢిల్లీ, నవంబరు 28: మార్కెట్లలో అనిశ్చితి, నోట్లరద్దు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎన్నిక, ఫెడ్రిజర్వు వడ్డీరేట్ల పెంపుసంకేతాలు మార్కెట్లకు ప్రతిబంధకం అయనప్పటికీ స్టాక్ మార్కెట్లలో కొన్ని కంపెనీల స్టాక్స్ గడచిన ఐదేళ్లలో 4500శాతం రిటర్నులు ఇచ్చాయి. బిఎస్ఇలోని ఎగ్... | 1 |
హోమ్ క్రీడలు వన్డే సిరీస్ ని గెలుచుకున్న టీమిండియా
వన్డే సిరీస్ ని గెలుచుకున్న టీమిండియా
August 15, 2019, 10:24 AM IST
Share on:
వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ని కూడా టీం ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం విండీస్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ... | 2 |
Vaani Pushpa 100 Views cricket , dhoni
dhoni
ముంబయి: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సెలక్షన్ కమిటీకి నవంబర్ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ క్రికెట్కు తాత్కాలిక విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్కు అందుబాట... | 2 |
‘స్పైడర్’ స్పెషల్ షో: వాళ్లకు మాత్రమే!
TNN| Sep 20, 2017, 07.17 PM IST
మహేష్ బాబు నటించిన 'స్పైడర్' సినిమాను ఈ నెల 27న తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలతో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ వర్క్ చురుకుగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమాను విడుదలకు ముందే ఓ స్పెషల్ షో వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తన కుటుంబ స... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
లవ్, ఎమోషన్, సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యకావ్యం
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై, శ్రీమంతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం దృశ్యకావ్యం.
TNN | Updated:
Jan 23, 2016, 03:5... | 0 |
internet vaartha 156 Views
హైదరాబాద్ : రిలయన్స్రిటైల్లో కొత్తగా ఆర్జియో ఆధ్వర్యంలో వస్తున్న లైఫ్ ఎర్త్2ను విడుదలచేసింది. లైఫ్శ్రేణి లో స్మార్ట్ఫోన్ సిరీస్ను ఒక్కొక్కటిగా విడుదలచేస్తోంది. తొలుత ముంబై రిలయన్స్ డిజిటల్ స్టోర్లో విడుదలచేసింది. ప్రఖ్యాత సినీదర్శకుడు పునీత్ మల్హోత్రా లైఫ్ఎర్త్2టివిసి ప్రివ్యూ... | 1 |
Hyderabad, First Published 6, Aug 2019, 10:06 AM IST
Highlights
దేశీయంగా విక్రయించే బంగారం అంతా దిగుమతి చేసుకుని విక్రయించేదే. అందువల్ల అంతర్జాతీయ విపణి ఆధారంగా, ధరలు మారుతుంటాయి. డాలర్-రూపాయి మారకపు విలువలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపిస్తున్నాయి.
బంగారం ధర రోజు రోజుకీ పైపైకి పోతోంది. ఆరేళ్ల గరిష్ట స్థాయికి బంగారం ధ... | 1 |
Hyderabad, First Published 10, Apr 2019, 8:14 PM IST
Highlights
జాన్వీ కపూర్ మొదటి సినిమా అంతగా ఆడకపోయినా అవకాశాలను మాత్రం బాగానే అందుకుంటోంది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కూడా తన కెరీర్ పై ఒక నిర్ణయం తీసుకుందట.
టాలీవుడ్ - బాలీవుడ్ అని తేడా లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఒక చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి తన కూతు... | 0 |
Feb 28,2018
10వేల అవుట్లెట్లకు విస్తరణ: అజాఫ్రాన్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రానున్న ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా దాదాపు 10,000 రిటైల్ అవుట్లెట్లకు విస్తరించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా సేంద్రీయ సమీకృత చర్మ సంరక్షణ ఉత్పత్తుల సంస్థ అజాఫ్రాన్ ఇన్నోవే షన్స్ వెల్లడించింది. దేశంలో 20 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభ... | 1 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఏఎస్ఐ కుమార్తెను చదివిస్తా.. గంభీర్ దాతృత్వం
భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దక్షిణ కశ్మీర్లోని
TNN | Updated:
Sep 5, 2017, 02:57PM IST
భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దక్షిణ కశ్మీర్లోని అనం... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నవంబర్ 11న కాళరాత్రి
నవంబర్ నెలలో 15 రోజుల పాటు చీకటిగా ఉంటుందని నాసా నుంచి ప్రకటన వెలువడినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే నంబర్ 11న కాళరాత్రి రాబోతుంది...
TNN | Updated:
Oct 28, 2016, 12:16PM IST
నవంబర్ నెలలో 15 రోజుల పాటు చీకటిగా ఉంటుందన... | 0 |
Mar 04,2017
ఆంధ్రాబ్యాంక్కు రెండు అవార్డులు
నవతెలంగాణ - వాణిజ్య విభాగం : ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకుకు రెండు టెక్నలాజీ అవార్డులు దక్కాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) ముంబయిలో నిర్వహించిన 12వ వార్షికోత్సవ బ్యాంకింగ్ టెక్నలాజీ అవార్డు కార్యక్రమంలో 'మధ్యస్థ బ్యాంకుల బెస్ట్ ఫైనాన్సీయల్ ఇన్క్లూజన్ ఇన్ష... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఆ చెత్త సినిమాను ఆస్కార్స్కు పంపుతారా? దక్షిణాది సినిమాలు పనికిరావా అంటూ నెటిజన్ల గుర్రు
బాలీవుడ్ చిత్రం ‘గల్లీ బాయ్’ ఆస్కా్ర్స్కు నామినేషన్ కానున్న సినిమాల జాబితాలో చోటుదక్కించుకుంది. అయితే గల్లీబాయ్ కంటే బాగా ఆడిన దక్షిణాది సి... | 0 |
India's global IT business increases
మన ఐటీకి ఈ ఏడాది పండగే పండగ!
భారత ఐటి రంగం ప్రపంచ వ్యాప్తంగా తన పట్టును పెంచుకుంటోంది.
TNN | Updated:
Aug 20, 2015, 04:46PM IST
భారత ఐటి రంగం ప్రపంచ వ్యాప్తంగా తన పట్టును పెంచుకుంటోంది. ప్రపంచంలోని వివిధ దేశాలతో ఆయా ఐటీ రంగ ఔట్ సోర్సింగ్ ఒప్పందాల్లో ఇతర దేశాల కన్నా మన ఐటీ కంపెనీలే మ... | 1 |
సూపర్ స్టార్ రజినీ బర్త్ డే స్పెషల్.. వైరల్ సాంగ్ అదిరింది
Highlights
ఇవాళ సూపర్ స్టార్ రజినీ పుట్టినరోజు
రజినీ పుట్టిన రోజు సందర్భంగా పలు చోట్ల సంబరాలు
స్పెషల్ ఎట్రాక్షన్ గా రజినీ బర్త్ డే కోసం ఎస్.ఆర్.రామ్ రూపొందించిన సాంగ్
సూపర్ స్టార్ రజినీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రజినీ అభిమానులు వేడుకలు ఘనంగా... | 0 |
May 18,2018
స్టెరిలైట్ పవర్కు అతిపెద్ద ఆర్డర్
హైదరాబాద్: స్టెరిలైట్ పవర్ సంస్థకు అత్యధిక సామర్థ్యం కలిగిని కండక్టర్ల (ఏసీసీసీ) సరఫరాకు సంబంధించి జీఎస్ ఎస్ కొరియా నుంచి నుంచి అతిపెద్ద ఆర్డరు లభించింది. ఈ ఆర్డరు విలువ 4.7 కోట్ల డాలర్లని సంస్థకు చెందిన సొల్యూషన్ బిజినెస్ సీఈవో మనీష్ అగర్వాల్ తెలిపారు. ఏసీసీసీల... | 1 |
CA
తప్పులు తేలితే సిఎలకు రూ.10వేల జరిమానా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేయడంలో తప్పులు దొర్లినా అందుకు బాధ్యులైన ఛార్టెడ్ అకౌంటెంట్లపై రూ.10వేల రూపాయల జరిమానా విధించాలని సిబిడిటి ఛైర్మన్ సుశీల్చంద్ర వెల్లడించారు. ఆదాయపు పన్ను చట్టం 271కె ప్రకారం చార్టెడ్ అకౌంటెంట్లకు, వాల్యు యర్స్, మర్చంట్ ... | 1 |
New Delhi, First Published 14, Mar 2019, 3:56 PM IST
Highlights
దేశంలోకెల్లా మూడో అతిపెద్ద ఐటీ దిగ్గజం ‘విప్రో’ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ అభినవ దాన కర్ణుడే అయ్యారు. తన గ్రూప్ సంస్థలోని 34 శాతం షేర్లను అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్కు విరాళంగా ప్రకటించారు. వీటి విలువ అక్షరాల రూ.52,750 కోట్లు.. తద్వారా దాతృత్వంలోనూ తన గొ... | 1 |
Suresh 150 Views
మరిన్ని విజయాలు సాధించాలి
హైదరాబాద్:: క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ అన్నారు. రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చి పతకాలు సాధఙంచిన క్రీడాకారులకు ఆయన అభినందలు తెలిపారు. ఆదివారం ఇక్కడి జరిగిన కార్యక్రమంలో సింధు, సాక్షి మాలికక్, దీపా కర్మాకర్లు చక... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ద్రవిడ్ 12వ స్థానంలో బ్యాటింగ్కి వస్తావా..?
ఆస్ట్రేలియాతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన 2001 చరిత్రాత్మక టెస్టు మ్యాచ్ని ఏ భారత్ అభిమానీ
TNN | Updated:
Dec 17, 2017, 04:19PM IST
ద్రవిడ్ 12వ స్థానంలో బ్యాటింగ్కి వస్తావ... | 2 |
Visit Site
Recommended byColombia
‘హసీన్‌కి గతంలో వివాహమైన విషయం పెళ్లికి ముందు నాకు తెలియదు. ఇద్దరు కూతుళ్లని తన అక్క పిల్లలుగా నాకు పరిచయం చేసింది. ఆ తర్వాత హసీన్ మొదటి వివాహం గురించి నాకు తెలిసింది. అయినప్పటికీ తనని నేను చాలా బాగా చూసుకున్నా. కానీ.. తనెప్పుడూ అభద్రతాభావంలోనే ఉండేది. ఆమె నాపై చేసిన ఫిక్సిం... | 2 |
నటి అరెస్ట్.. పదిరోజుల తరువాత బెయిల్ పై బయటకి!
Highlights
తమిళనాడులో స్టెరిలైట్ కర్మాగార వ్యతిరేక ఆందోళనలో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన
తమిళనాడులో స్టెరిలైట్ కర్మాగార వ్యతిరేక ఆందోళనలో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తూత్తుకుడిలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పలువురు కామ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
పాలసీలపై మీ అభిప్రాయాలు చెప్పండి: పవన్ కల్యాణ్
ఈ పేజీ ద్వారా జనం వివిధ అంశాలు, పాలసీలపై తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని పవన్ కల్యాణ్...
| Updated:
Mar 15, 2017, 06:32PM IST
జనసేన పార్టీ ఏర్పాటై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ఆ పార్టీ అధినేత, సినీ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పవన్ తనయుడి పేరు.. వర్మ సెటైర్లు!
వెబ్ మీడియాలో ఈ మేరకు ప్రచారం జరుగుతోంది. పవన్ ఫ్యాన్స్ మధ్య ఈ పేరు గురించి చర్చ జరుగోతంది. మరోవైపు ఆర్జీవీ ఈ పేరుపై సెటైర్లు గుప్పించేశాడు!
TNN | Updated:
Nov 2, 2017, 08:11AM IST
మార్క్ శంకర్ పవనోవిచ్.. ఇదేదో టంగ్ ట్విస్టర్ ... | 0 |
ప్రభాస్ ను దూరంపెడుతున్న కరణ్ జోహార్
Highlights
బాహుబలి భారీ విజయం వెనుక కరణ్ జోహార్
కరణ్ మూలంగా దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన బాహుబలి
తాజాగా సాహో సినిమాకు మాత్రం మొఖం చాటేస్తున్న కరణ్
‘బాహుబలి’ చిత్రం ఘన విజయం వెనుక బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వున్నారనేది జగమెరిగిన సత్యం. కరణ్ జోహార్ మూలాంగా బాహుబలి కోస... | 0 |
శ్రీదేవి పోస్టుమార్టం రిపోర్ట్స్ లో ఏం తేలింది.?
Highlights
అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం యావత్ భారత దేశాన్ని కలచి వేసింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం కి పంపడం జరిగింది.
అందాల నటి శ్రీదేవి హఠాన్మరణం యావత్ భారత దేశాన్ని కలచి వేసింది. మొన్నటిదాకా మన మధ్యే ఉంది ఇంత అకస్మాత్తుగా ఆమె మరణించడం ఎవరు సహించలేకపోతున్నారు. కానీ ఇంత... | 0 |
Hyderabad, First Published 4, Sep 2018, 2:50 PM IST
Highlights
బిగ్ బాస్ సీజన్2 చివరి దశకు చేరుకుంటుంది. అయితే మొదటినుండి కూడా ఈ షోపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అవి మరి కాస్త ఎక్కువయ్యాయనే చెప్పాలి
బిగ్ బాస్ సీజన్2 చివరి దశకు చేరుకుంటుంది. అయితే మొదటినుండి కూడా ఈ షోపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మ... | 0 |
London, First Published 9, Sep 2018, 9:38 PM IST
Highlights
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత్ పరువు నిలబెట్టాడు. 156 బంతుల్లో 1 సిక్స్, 11 ఫోర్ల సాయంతో జడేడా 86 పరుగులు చేశాడు. దాంతో విహారీ కూడా అర్థ సెంచరీ చేయడంతో భారత్ ఇంగ్లాండుపై జరిగిన ఐదో టెస్టు మ్యాచులో 292 పరుగులు చేసింది.
లండన్: ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత్ పరువ... | 2 |
3r test
అశ్విన్ ఔట్
మొహాలి: ఇంగ్లాండ్: భారత్ జట్ల మధ్య జరుగుతున్నమూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత ఆటగాడు అశ్విన్ (72) పరుగుల వద్ద స్టోక్స బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 46పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.. దీంతో భారత్ 95 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. అశ్విన్ స్థానంలో జ... | 2 |
విజయం దిశగా భారత్
విశాఖపట్నం, నవంబర్ 20, ప్రభాతవార్త : విశాఖ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ జట్టు మధ్య రెండో టెస్టు మ్యాచ్లో భారత్ పట్టు సాధిస్తోంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించే అవకాశాలు అధికంగా కనపడుతు న్నాయి. ఎసిఎ విడిసిఎ మైదానంలో జరుగు తున్న రెండోఇన్నింగ్ ఇంగ్లాండ్ 255 పరుగులకే కుప్పకూలింది. విశాఖ... | 2 |
BSNL
భారత్ 71వ స్వాతంత్య్రాన్ని పురష్కరించుకోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్లను అందిస్తోంది.
నేషనల్ రోమింగ్ సేవల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి ప్రత్యేక రిచార్జీల ద్వారా లభించే
రాయితీలో ఈ సేవలను అందించనుంది. కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను అందించేందుకు నిర్ణయించామని
బీఎస్ఎన్ఎల... | 1 |
ఆక్సిజన్ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ
First Published 24, Oct 2017, 3:47 PM IST
ఆక్సిజన్ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ
ఆక్సిజన్ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ
ఆక్సిజన్ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ
ఆక్సిజన్ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ
ఆక్సిజన్ మూవీ ఆడియో లాంచ్ ఫోటో గ్యాలరీ
ఆక్సిజన్ మూవీ ఆడియో లాంచ్ ఫోటో... | 0 |
ప్రగతి మైదాన్లో ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన
PNR| Last Modified మంగళవారం, 5 ఫిబ్రవరి 2008 (18:06 IST)
ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఈనెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కాంపోనెక్స్ నెప్కాన్ పేరుతో ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన జరుగనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 25 దేశాలకు చెందిన 50 మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. 25 వేల ... | 1 |
Aus
ఆస్ట్రేలియా క్రికెటర్ సంచలన వ్యాఖ్య
ముంబై: వందకుపైగా పరిమిత ఓవర్ల క్రికెట్ వన్డేలు,టి20లు ఆడినా తనకు చిరకాలవాంఛ మాత్రం అలాగే ఉండి పోయిందని ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆరోస్ పించ్ ఆందోళన వ్య క్తం చేస్తున్నాడు.ఆసీస్ ఆటగాడు డేవిడ్ హస్సీ గతే తనకు ఎదు రవుతుందోమోనని సంచనల వ్యాఖ్యలు చేశాడు.హస్సీ 108 మ్య... | 2 |
kingfisherhouses
కింగ్ఫిషర్ ఆస్తుల వేలానికి బిడ్డర్ల కరువు
ముంబై: కింగఫిషర్ ఎయిర్లైన్స్ చైర్మన్ విజయమాల్యా కు గోవాలో ఉన్న విలాసవంతమైన భవనానికి బిడ్డర్లే కరువయ్యారు.బుధవారం నిర్వహించిన ఇ వేలంలో ఒక్కరు కూడ ముందుకురావకపోవటం ఆశ్చర్యం కల్గిస్తోంది. ఇప్పటికే పలు పర్యాయాలు ఈ భవనాన్ని వేలం వేసేందుకు ఎస్బిఐ కేపిటల్ ప్రయ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వాఘా బోర్డర్లో పాక్ క్రికెటర్ ఓవరాక్షన్
మరో పాక్ క్రికెటర్ భారత్పై విషం కక్కాడు. ఏకంగా వాఘా బోర్డర్లో భారత సైన్యం ముందు హంగామా చేశాడు. రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తూ ఊగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల... | 2 |
AUROBINDO Company
పోర్చుగల్ కంపెనీని కొనుగోలుచేసిన అరబిందో
న్యూఢిల్లీ, జనవరి 8: అరబిందోఫార్మా పోర్చుగల్కు చెందిన జెనరిస్ ఫార్మాక్యూటికా కంపెనీని మ్యాగ్న మ్ కేపిటల్ పార్టనర్స్నుంచి కొనుగోలుచేస్తోంది. సుమారు 969కోట్లుగా ఈ కొనుగోలు విలువ ఉం టుందని అంచనా. నెదర్లాండ్స్లోని ఏగైల్ఫార్మాబి వి అరబిందోకు పూర్తి అనుబంధంగా... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ప్రకాష్ రాజ్ మళ్లీ తండ్రయ్యాడు
సినిమాల్లో హీరోయిన్లకు, హీరోలకు తండ్రి పాత్రలు వేసే ప్రకాష్ రాజ్ తన నిజజీవితంలో మళ్లీ తండ్రయ్యాడు.
TNN | Updated:
Feb 3, 2016, 03:00PM IST
ప్రకాష్ రాజ్ మళ్లీ తండ్రయ్యాడు
సినిమాల్లో హీరోయిన్లకు, హీరోలక... | 0 |
Hyderabad, First Published 21, Apr 2019, 5:03 PM IST
Highlights
2013 లో వచ్చిన 'కామసూత్ర 3డి' చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన నటి సైరా ఖాన్ గుండెపోటుతో మృతి చెందారు.
2013 లో వచ్చిన 'కామసూత్ర 3డి' చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన నటి సైరా ఖాన్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయంపై కామసూత్ర దర్శకుడు రూపేష్ పాల్ విచారం వ్యక్తం ... | 0 |
Hyderabad, First Published 14, Mar 2019, 10:45 AM IST
Highlights
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత సినిమాలతో పాటు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటుంది. తాజాగా ఆమె కుర్ కురే స్నాక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత సినిమాలతో పాటు పలు సంస్థలకు ... | 0 |
- ప్రభుత్వరంగ సంస్థల అమ్మకానికి కేంద్రం ప్రణాళిక
- క్యాబినెట్ ముందుకు 'దీపం' నివేదిక
- 2019-20లో రూ.90 వేలకోట్ల ఉపసంహరణ లక్ష్యం
న్యూఢిల్లీ:పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా 35 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను(సీపీఎస్ఈ) అమ్మడానికి ఆర్థికశాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నిటి ఆయోగ్ ఇటీవలే సీపీఎస్ఈల్లోని లాభాలతో ఉన్న, నష్టాలతో ఉన... | 1 |
1% దిగజారిన మార్కెట్లు
అంతర్జాతీయ ధోరణులే కీలకం
ముంబై : బెంచ్ మార్క్ స్టాక్మార్కెట్ సూచీలు ఒకటిశాతం దిగువన ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు కీలకంగా పనిచేసాయి. ఆర్థికరంగ కంపెనీలు ఎక్కువ క్షీణించాయి. ఇన్వెస్టర్ల ఫోకస్ మొత్తం అమెరికా అధ్యక్ష ఎన్నికల రాజకీయాలపైనే ఎక్కువ ఉంది. అమెరికా అధ్యక్ష పదపై జరుగుతున్నచర్చల... | 1 |
6వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
విశాఖ: భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 6వ వికెట్ కోల్పోయింది.. బెయిర్స్టో 55 పరుగులు చేసిన అనంతరం ఉమేష్యచాదవ్ బౌలింగ్లో పెవిలియన్ దారిపట్టారు.. 103 పరుగులకు 5 వికెట్లు కోల్పయి ఓవర్ నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన... | 2 |
Suresh 120 Views Manoj Tiwari
Manoj Tiwari
న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమై నిషేధానికి గురైన టీమిండియా యువ ఆటగాడు పృథ్వీషాకి సీనియర్ ఆటగాడు మనోజ్ తివారీ మద్ధతిచ్చాడు. తన విషయంలో జరిగిన ఈఘటన నుంచి షా మరిన్ని పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఈ మేరకు దీనిపై ట్వీట్ చేశాడు. షా రాసిన లేఖను పోస్టు చేశాడు. ఈవిధంగా నీ పొరపాటును... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నయనతార ప్రేమకథ.. ఆమె నో కామెంట్!
నయనతార ప్రేమ కథపై కామెంట్ చేయడానికి నో.. అనేసింది
TNN | Updated:
Aug 16, 2017, 11:21AM IST
నయనతార ప్రేమ కథపై కామెంట్ చేయడానికి నో.. అనేసింది కీర్తీ సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో యమ బిజీగా ఉన్న తారల్లో కీర్తీ సురేష్ ఒకర... | 0 |
డబుల్స్లో అగ్రస్థానంలో సానియా
ద్వితీయ స్థానంలో హింగీస్
న్యూఢిల్లీ : భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా డబుల్స్లో అగ్రస్థానంలో కొనసాగుతుంది.కాగా డబ్ల్యూటిఎ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 9730 పాయింట్లతో సానియా ప్రథమ స్థానంలో నిలిచింది.స్విట్లర్లాండ్కు చెందిన మార్టినా హింగీస్ రెండవ స్థానంలో నిలిచింది. వీరి... | 2 |
sandhya 404 Views jason holder , West Indies Team , WI vs IND , World Cup 2019
West Indies team
మాంచెస్టర్: ప్రపంచకప్లో టీమిండియాకు గట్టిపోటీ ఇవ్వాలని వెస్టిండీస్ సారథి జేసన్ హోల్డర్ ఆ జట్టు ఆటగాళ్లను కోరాడు. తమ సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చాడు. మాంచెస్టర్ వేదికగా గురువారం వెస్టిండీస్, భారత్ల మధ్య పోరు జరగన... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
హనుమ విహారి ఓపెనర్గా ఫెయిలైతే..?
ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టుల్లోనూ అతను ఓపెనర్గా విఫలమైనా.. తర్వాత సిరీస్లో మిడిలార్డర్లో అవకాశాలిస్తాం’ - ఎమ్మెస్కే ప్రసాద్
Samayam Telugu | Updated:
Dec 25, 2018, 03:42PM IST
హనుమ విహారి ఓ... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఒకప్పుడు శ్రీదేవి నాన్నకు భార్య మాత్రమే.. కానీ నేడు?
శ్రీదేవితో మీ అనుబంధం ఏంటని మూడేళ్ల క్రితం మీడియా ప్రశ్నించగా.. ఆమె మా నాన్నకు భార్య మాత్రమే అని బదులిచ్చిన అర్జున్ కపూర్ ఇప్పుడు ఏమని స్పందించాడు?
TNN | Updated:
Feb 27, 2018, 01:49PM IST
శ్రీదేవికి బో... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్పై షోయబ్ మాలిక్ హాఫ్ సెంచరీ..!
ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాహల్ బౌలింగ్లో భారీ సిక్స్ బాదినా.. ఆ తర్వాత మళ్లీ ఎక్కువగా సింగిల్స్కే పరిమితమవుతూ కెరీర్లో 43వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
Samayam Telugu | Updated:
Sep 23, 2018, 07:28PM IST
ఆసియా కప్లో భారత... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ అరుదైన రికార్డ్..!
ఇంగ్లాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇటీవల న్యూజిలాండ్తో ముగిసిన రెండో టెస్టులో
Samayam Telugu | Updated:
Apr 3, 2018, 01:29PM IST
ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ అరు... | 2 |
RS 50
ఫ్లోరోసెంట్ బ్లూ బ్లూకలర్ రూ.50నోట్లు
ముంబయి,ఆగస్టు 20: చిల్లర కష్టాలనుంచి ప్రజ లను గట్టెక్కించేందుకురిజర్వుబ్యాంకుకొత్త రూ.50 నోటును తెస్తోంది. నోట్లరద్దు తర్వాత వచ్చిన రెండువేల రూపాయలు, 500రూపాయల నోట్లతో జనం చిల్లర లభించక ఇబ్బందులు చవిచూస్తు న్నారు. వీటినికట్టడిచేసేందుకు ఆర్బిఐ త్వరలోనే కొత్తరూ50 నోటుతో ముంద... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సచిన్ సూచన.. తుది జట్టులో 14 మంది
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ క్రికెట్కి సంబంధించి ఇచ్చే సూచనలకి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఎందుకంటే..
TNN | Updated:
Oct 26, 2017, 07:20PM IST
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ క్రికెట్‌కి సంబంధించి ఇచ్చే సూచనలకి ప్ర... | 2 |
Oct 28,2018
హైదరాబాద్లో కామిల అల్బేన్ సేవలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్: అమెరికా, ఐరోపా దేశాల్లో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తోన్న కామి కామిల్లే అల్బేన్ భారత విపణిలోకి అందుబాటులోకి వచ్చింది. పారిస్కు చెందిన ఈ సెలూన్ 1994 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన సేవలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్ ప్రియులైన హైదరబా... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆ నగ్న వీడియో తనది కాదన్న హీరోయిన్..
ఆ వీడియో లో నగ్నంగా కనిపించేది హీరోయిన్ సంచితా షెట్టి అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించింది సంచిత.
TNN | Updated:
Mar 4, 2017, 03:01PM IST
సింగర్ సుచిత్ర ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన నగ్న వీడియోలో... | 0 |
2018 నాటికి బ్యాంకుల విలీనం
- 25% మార్కెట్ వాటా సొంతం
- వేతన సమస్యలుండవు
- గ్లోబల్గా టాప్ 50 బ్యాంకుల్లో ఒక్కటిగా : ఎస్బీఐ చైర్మెన్ వెల్లడి
ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ అయినా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అసోసియేట్ బ్యాంకుల విలీనం 2018 మార్చి కల్లా పూర్తి కానుందని ఎస్బీఐ ఛైర్మన్ అరుంధతి భట్ట... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Hardik Pandya: హార్దిక్, రాహుల్ కామెంట్స్పై పెదవి విప్పిన కోహ్లీ
భారత్ జట్టుకి మేము ఆడుతున్నాం. కాబట్టి.. హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అయితే.. ఇటీవల ‘టాక్ షో’లో హార్దిక్, రాహుల్ వ్యక్తపరిచిన అభిప్రాయాలతో మేము ఏ... | 2 |
internet vaartha 174 Views
న్యూఢిల్లీ : చైనాతోపాటు ఇతర యూరోపియన్ దేశాల నుంచి కారుచౌక ఉక్కు ఉత్పత్తులను భారీ ఎత్తున దిగుమతిచేసుకోవడంపై కేంద్రం దర్యాప్తునకు ఆదేశించింది. ఎస్సార్ స్టీల్ ఇండియా, జెఎస్ డబ్ల్యు స్టీల్ కంపెనీలు చేసిన ఫిర్యాదులపై యాంటిడంపింగ్, ఇతర సుంకాల డైరెక్టరేట్ జనరల్ ఈ దర్యాప్తును చేపట్టింది. కలర్... | 1 |
england won 1 t 20
తొలి టి20లో ఇంగ్లండ్ విజయం
ఇంగ్లండ్, భారత్ల మధ్య జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. టాస్గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ భారత్ను నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులకు కట్టడి చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 18.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యా... | 2 |
మహేష్ బాక్స్ ఆఫీస్ కెరీర్.. లాభనష్టాలు!
First Published 6, Mar 2019, 4:20 PM IST
మహేష్ బాబు కెరీర్ లో ప్రతి సినిమా డిఫరెంట్ గా తెరకెక్కినదే. ఒక్కడు తరువాత మహేష్ కెరీర్ చాలా మారిపోయింది. 8 కోట్ల నుంచి మొదలైన సూపర్ స్టార్ సినిమా బడ్జెట్ 100 కోట్ల వరకు వచ్చింది. ఆయన కెరీర్ లో బాగా హైప్ క్రియేట్ చేసిన సినిమాలు.. వాటి లాభ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Income Tax Slabs: ఉద్యోగులకు భారీ ఊరట.. పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు
2017 బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2,50,001 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారి పన్ను శ్లాబ్పై రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే... | 1 |
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
First Published 20, May 2017, 5:46 PM IST
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
Recent Stories | 0 |
స్వీడన్- స్విట్జర్లాండ్ మ్యాచ్ హైలెట్స్
Highlights
స్వీడన్- స్విట్జర్లాండ్ మ్యాచ్ హైలెట్స్
* 1994 తర్వాత స్వీడన్ ఈ మెగా ఈవెంట్లో మళ్లీ క్వార్టర్ ఫైనల్కు చేరింది.
* ఫిఫా వరల్డ్కప్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించడం 1958 తర్వాత స్వీడిష్ జట్టుకు ఇదే తొలిసారి. 1958 ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్లో ... | 2 |
AP Tyapsi Chairman Ravindra Modi
విద్యుత్ పరికరాల మార్కెట్ 30బిలియన్ డాలర్లు
హైదరాబాద్, జనవరి 6: భారత్లో ఎలక్ట్రిక్ యంత్రపరికరాల మార్కెట్ వచ్చే ఐదేళ్లలో 25నుంచి 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆర్థికరంగ నిపు ణులు చెపుతున్నారు. ప్రభుత్వపరంగా కూడా విద్యుత్ఉత్పత్తి 78 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెంచాలన్న లక... | 1 |
నిన్ను చెప్పుతో కొట్టాలి: కత్తి మహేష్ పై మాధవీలత ఫైర్
Highlights
'కత్తి మహేష్ నిన్ను నేను చెప్పుతో కొడతా' అని హెచ్చరించింది కూడా. ఇంకేం కామెంట్స్ చేసిందంటే.. 'సీతమ్మ రావణుడితో ఉంటే సంతోషంగా ఉండేదని చెప్పడానికి నీకేం అర్హత ఉంది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఇతర మతాల వారిపై చేసి ఉంటే పరిణామాలు మరోరకంగా ఉండేవి.
హిందువులు... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
తరుణ్ లవ్ స్టోరీ
ఇటీవలే సెకండ్స్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన తరుణ్ ప్రస్తుతం ఓ ప్రేమకథా చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
TNN | Updated:
Jan 6, 2016, 04:18PM IST
Tarun
నువ్వేకావాలి, నువ్వేనువ్వే , ప్రియమైన నీకు చిత్రాలతో చక్కటి కమర్షియల్ విజ... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.