text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Jul 31,2015
నెట్లో సగం ఫేస్బుక్ యూజర్లే
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులందరిలో సగం మంది ఫేస్బుక్ను ఉపయోగిస్తోన్నారు. గత జూన్ చివరి కల్లా నెలకు ఒక్క సారి అయినా ఫేస్బుక్ వాడే వారి సంఖ్య 13 శాతం పెరిగిందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా సేవలను అందుకుంటున్న దాదాపు 300 కోట్ల మందిలో సగం మం... | 1 |
singer sunitha gives clarity on her second marriage rumour
సింగర్ సునీత రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది
సింగర్ సునీత రెండో పెళ్లిపై వస్తున్న రూమర్స్పై క్లారిటీ ఇచ్చారు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో సునీత రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్త హల్ చల్ చేస్తుండటంతో ఫేస్ బుక్ లైవ్ ద్వారా తన పెళ్లి వార్తల్ని...
Samayam ... | 0 |
Jakarta, First Published 25, Aug 2018, 11:43 AM IST
Highlights
ఏషియన్ గేమ్స్ లో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఒకదాని తర్వాత మరో విభాగంలో పతకాల పంట పండిస్తున్నారు. షూటింగ్ తో ప్రారంభమైన పతకాల వేట రెజ్లింగ్, టెన్నిస్ ను దాటుకుని ఇప్పుడు రోయింగ్ కి చేరింది. రోయింగ్ విభాగంలో భారత క్రీడాకారులు ఒకే రోజు మూడు పతకా... | 2 |
Paradise
పేరడైజ్ బిర్యానీతో పేటిఎం ఒప్పందం
హైదరాబాద్, జనవరి 15: డిజిటల్ లావాదేవీలకు మొగ్గుచూపిస్తున్న ప్రస్తుత తరుణంలోప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలకు అనుగు ణంగా ప్రైవేటు పేమెంట్ సంస్థలు కూడా వ్యాపార సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంటున్నాయి. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న పేటిఎం ప్రస్తుతం నగరంలో ప్రాచుర్యం పొందిన పేరడైజ్ బ... | 1 |
Suresh 128 Views ipl
ఐపిఎల్లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా హవా
న్యూఢిల్లీ: ఐపిఎల్లో ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ల హవా కనిపిస్తుంది.భవిష్యత్లో ఆసీస్ క్రికెటర్ల జోరు ఎక్కువగా నడిస్తుందా? అని ఐపిఎల్ జట్లకు ఆసీస్ ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉండే విధంగా పరిస్థితి మారిపోతుందా అనే అను మానాలు కలుగుతున్నాయి.ఇప్పటికే రెండు జట్లకు ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పాకిస్థాన్ కాచుకో.. భారత్ వచ్చేసింది..!
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి మళ్లీ పాక్తో ఢీకొట్టేందుకు
TNN | Updated:
Jun 15, 2017, 09:44PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ దాయాదుల సమరం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి భారత్ అద్భుత ప్రద... | 2 |
‘స్మార్ట్ సేవలకు ఆర్జియో కొత్త నిర్వచనం!
ముంబై, నవంబరు 20: రిలయన్స్ ఎక్స్పీరియర్స్ సెంటర్ సేవలతో ఆర్జియో టెలికాంసేవలకు కొత్త నిర్వచనం ఇస్తోంది. రిలయన్స్ ఎక్స్ పీరియన్స్ సెంటర్తో కనెక్ట్ అయితే చాలు కస్టమర్లు నివసించే సిటీ స్మార్ట్సిటీ అయినా కాకపోయినా జియోసిమ్ యజమానులు మాత్రం స్మార్ట్సిటిజన్గా మారతారని ... | 1 |
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిపై ఫ్రెంచ్ డైరెక్టర్ స్పందన
Highlights
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న అజ్ఞాతవాసి
గత కొంత కాలంగా ఫ్రెంచ్ సినిమా కాపీ అంటూ రూమర్స్
తాజాగా అజ్ఞాతవాసిపై ఫ్రెంచ్ డైరెక్టర్ ట్వీట్
పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఇప్పుడు ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ తెగ పబ్లిసిటీ అవుతోంది. అలాంటి రూమర్లను వినేసి టి సి... | 0 |
Hyderabad, First Published 22, Sep 2018, 3:27 PM IST
Highlights
బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఉన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అతడి కోసం ర్యాలీలు, రక్త దానాలు చేస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఉన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోత... | 0 |
kings eleven punjab batting
11.2 ఓవర్లకు పంజాబ్ స్కోరు 61-4
బెంగళూరు: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4వ వికెట్ కోల్పోయింది.. చాహల్ వేసిన 12వ ఓవర్ రెండో బంతికి మనన్ నోహ్రా (25) షాట్ కొట్టేందుకు రపయత్నించి డెవిలియర్స చేతికి చిక్కాడు.. దీంతో పంజాబ్ స్కోరు 11. 2 ఓవర్లలో 4 వికెట్లునష్టపోయి 61 పరుగులు, సాహా (6) , స్కిపర్ మ... | 2 |
BANKLOAN
పన్ను బకాయిలు రాబట్టేందుకు ‘నేమ్ అండ్ షేమ్
న్యూఢిల్లీ, మే 20: పన్నుబకాయిలు రాబట్టేందుకు ఆదాయపు పన్నుశాఖ కూడా గతంలో బ్యాంకులు అనుసరించిన విధానం అనుసరిస్తోంది. నేమ్ అండ్ షేమ్ విధానంలో పన్ను బకాయిలు రాబడుతోంది. ఇప్పటివరకూ పదికోట్లకు మించి ఉన్న పన్ను బకాయిలు వసూలుచేసేందుకు ఐదు సంస్థల పేర్లను గురువారం ప్రచురి... | 1 |
Oct 24,2019
తెలంగాణలో హోండా ఎస్ఈసీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) సంస్థ తెలంగాణలో తన రెండో నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని (ఎస్ఈసీ) ఏర్పాటు చేసింది. సిరిసిల్ల పార్క్లోని ప్రభుత్వ ఐటీఐలో హెచ్ఎంఎస్ఐ దీనిని ఏర్పాటు చేసింది. జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ వారి స... | 1 |
IPO
ఇన్వెట్ ఐపిఒలతో తగ్గుతున్న రుణభారం
న్యూఢిల్లీ, మే 11: మార్కెట్లకు వస్తున్న నాలుగు ఇన్వెట్ ఐపిఒల ద్వారా ఆయా సంస్థల ప్రమోటర్ల రుణ భారం రూ.13వేల కోట్లు తగ్గుతుందని వెల్లడించారు. మొదటి నాలుగు ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ట్రస్టులు ఐపిఒలకు వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే వస్తున్న ఈ నాలుగు ఐపిఒలతో ఆయా గ్రూప్ల రుణభారం తగ్గించుకున... | 1 |
Hyd Internet 84 Views sindhu and okuhara
sindhu and okuhara
టోక్యో: ప్రస్తుతం జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇటీవలే కొరియా ఓపెన్ సూపర్ సిరీస్లో తెలుగు తేజం సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. సింధు, ఒకుహర వీరి మధ్య పోటికి మరో వేదిక సిధ్దమైంది. గత రెండు టోర్నీ ఫైనల్లో ఎదురైన ఇద్దరు, ఈ సారి ప్రిక్వా... | 2 |
నటుడు రాజశేఖర్ కి మాతృవియోగం
Highlights
రాజశేఖర్ తల్లి ఆండాల్ వరదరాజ్ కన్నుమూత
చెన్నైలో అంత్యక్రియలు
శోఖ సముద్రంలో రాజశేఖర్ కుటుంబసభ్యులు
ప్రముఖ నటుడు రాజశేఖర్ కి మాతృవియోగం. ఆయన తల్లి ఆండాళ్ వరదరాజ్ (82) ఈరోజు కన్నుమూశారు. ఆండాళ్ కి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. రాజశేఖర్ ఆమెకు రెండో సంతానం. ఆమె అంత్యక్రియలు ... | 0 |
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి…
కివీస్తో టీ20కి గ్రీన్ ఫీల్డ్ స్టేడియం
త్రివేండ్రియం: కేరళ క్రికెట్ అసోసియేషన్ నవంబర్ 7న ఆరాష్ట్ర క్రికెట్ అభి మానులు పండుగ చేసుకునేలా చేసింది. ఎందుకంటే ఆరోజు ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. కాబట్టి, ఆస్ట్రేలియాతో పరిమిత ఓబర్ల క్రికెట్ సిరీస్ ముగిసిన అ... | 2 |
READ ALSO: Kangana అక్రమ సంబంధంపై స్పందించిన యువ హీరో
అయితే ఈ కారిడర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పాక్ తరఫున ఇమ్రాన్ ఖాన్ కూడా హాజరుకానున్నారు. ఈ వేడుకకు పూనమ్ కౌర్ను కూడా ఆహ్వానించారట ఇమ్రాన్. ఈ విషయాన్ని పూనమ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘కర్తార్పూర్ కారిడార్ ఆవిష్కరణకు పాకిస్థాన్ నుంచి నాకు ఆహ్వానం అందింది. ఇందుకోసం ... | 0 |
రకుల్ ప్రీత్ జిమ్ను ప్రారంభించిన సైనా నెహ్వాల్
First Published 2, Nov 2017, 12:51 PM IST
రకుల్ ప్రీత్ జిమ్ను ప్రారంభించిన సైనా నెహ్వాల్
రకుల్ ప్రీత్ జిమ్ను ప్రారంభించిన సైనా నెహ్వాల్
రకుల్ ప్రీత్ జిమ్ను ప్రారంభించిన సైనా నెహ్వాల్
రకుల్ ప్రీత్ జిమ్ను ప్రారంభించిన సైనా నెహ్వాల్
రకుల్ ప్రీత్ జిమ్ను ప్రారంభించిన సైనా... | 0 |
- ఎయిర్పోర్టులో డేటావిండ్ కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ- శంషాబాద్
పెట్టుబడులను రప్పించి రాష్ట్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పరిశ్రమలు స్థాపనకు ప్రభుత్వం తీసుకున్న విధానం దేశానికే ఆదర్శమని చెప్పారు. మొబైల్ రంగంలో విప్లవ... | 1 |
TEAM
తప్పిదాలతో భారీ మూల్యం
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. చెత్త బౌలింగ్, పసలేని బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యా లతో పాక్ చేతిలో 180 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈమ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50ఓవర్లలో 4వికెట్లు నష్టపోయి... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చెర్రీ-బోయపాటి మూవీకి ముహూర్తం ఫిక్స్!
రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ 'రంగస్థలం' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అన్ని పనులు పూర్తి చేసి మార్చి నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
TNN | Updated:
Nov 20, 201... | 0 |
Hyd Internet 89 Views Team India
Team India
2018లో భారత జట్టు పర్యటన షెడ్యూల్ ను ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. 2018 జూలై 3 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్ లో టీమిండియా మూడు నెలల పాటు ఇంగ్లండ్ లో ఉండనుంది. ఈ షెడ్యూల్ లో ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. ఇందుకోసం సెప్టెంబ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘బేవర్స్’ హీరోయిన్ హర్షిత పన్వార్ హాట్ హాట్గా!
‘బేవర్స్’ సినిమా హీరోయిన్.. గ్లామర్ డోస్ పెంచేసింది. తన అందాలను ఆరబెడుతూ.. కుర్రకారు మనసు దోచుకుంటోంది.
Samayam Telugu | Updated:
Oct 5, 2018, 05:04PM IST
‘బేవర్స్’ హీరోయిన్ హర్షిత పన్వార్ హాట్ హాట్గా!
సం... | 0 |
internet vaartha 148 Views
అనిశ్చితి తప్పదంటున్న ఆర్ధికవేత్తలు
న్యూఢిల్లీ : యూరోపియన్ కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగే నిర్ణయంపై దీర్ఘకాలంలో బ్రిటన్ 2.9 లక్షలకోట్ల డాలర్ల వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతుందన్న అంచనాలున్నాయి. 28 దేశాల ఐరోపా కూటమి నుంచి వైదొలిగితే ఆదేశాలకు బ్రిటన్చేసే ఎగుమతులు దెబ్బతింటాయి.దిగుమతులు ఖర్చుత... | 1 |
admin 411 Views 0 Comment
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ పెళ్లిళ్ల విషయంలోనూ తనది ప్రత్యర్థి పంథా అని నిరూపించుకున్నాడు. కాగా 52 సంవత్సరాల వయసులో అతడు ముచ్చటగా మూడవ సారి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కాగా ఆ వార్తలను అజ్జూ భాయ్ ఖండిస్తున్నప్పటికి ఇటీవల వెలుగు చేసిన పలు ఘటనలు మాత్రం అది వాస్తవమేనని తేటతెల్... | 2 |
internet vaartha 130 Views
న్యూఢిల్లీ : టీమిండియాలో మంచి దూకుడు మీద ఉన్న బౌలర్ అశ్విన్పైనే పలువురు చూపు నిలిచింది.కాగా కాన్పూర్ టెస్టులో 10 వికెట్లు తీసుకుని టీమిండియా విజయానికి పునాది వేసిన అశ్విన్ విన్యాసంపైనే ఈడెన్ గార్డెన్స్లో జరిగే రెండవ టెస్ట్ మ్యాచ్ విజయంపై ధీమా కనిపిస్తుంది.కాగా బౌలింగ్తో పాటు బ్యాటింగ... | 2 |
పోర్చ్గీసు ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం
పోర్టో సాల్వో| పుత్తా యర్రం రెడ్డి|
పోర్చ్గీసులో విద్యావాప్తికి అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించడంలో మైక్రోసాఫ్ట్, ఆ దేశ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్, పోర్చుగీసు ప్రధాన మంత్రి జోస్ సోక్రేట్స్ల మధ్య శుక్రవారం తుది విడత... | 1 |
హోమ్ క్రీడలు బీచ్ లో సందడి చేసిన టీమిండియా
బీచ్ లో సందడి చేసిన టీమిండియా
August 21, 2019, 4:38 PM IST
Share on:
రేపటి నుంచి వెస్టిండీస్తో టెస్టు సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో కోహ్లీ సేన ఒత్తిడిని పక్కన పెట్టి బీచ్లో కొద్దిసేపు సరదాగా గడిపింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, రోహిత్ శర్మ, ఇష... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
గంభీర్కు ఇండోర్ టెస్టే ఆఖరిదా..?
భారత డాషింగ్ ఓపెనర్ గౌతం గంభీర్ చాలా విరామం తరవాత జాతీయ జట్టులోకి వచ్చాడు.
TNN | Updated:
Oct 7, 2016, 04:55PM IST
భారత డాషింగ్ ఓపెనర్ గౌతం గంభీర్ చాలా విరామం తరవాత జాతీయ జట్టులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ గాయపడటంతో శనివారం న... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత మణికట్టు స్పిన్నర్లే దెబ్బతీశారు
ఇండోర్ టీ20లో భారత మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్ను ఛేదించడం కష్టమైందని శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కుశాల్ పెరీరా నిరాశ వ్యక్తం
TNN | Updated:
Dec 23, 2017, 03:56PM IST
భారత మణికట్టు స్... | 2 |
Indian squad for West Indies tour
వెస్టిండీస్ పర్యటనకు భారత్ జట్టు ప్రకటన
జులై 23 నుంచి వెస్టిండీస్తో ఐదు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్లో భారత్ తలపడనుంది.
TNN | Updated:
Jun 15, 2017, 04:32PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత్ జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. జులై 23 నుంచి వెస్టిండీస్... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఎట్టకేలకు డీఆర్ఎస్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
నవంబర్ 6న ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్లో ప్రయోగాత్మకంగా డీఆర్ఎస్ టెక్నాలజీని వాడేందుకు బీసీసీఐ అంగీకరించింది.
TNN | Updated:
Oct 21, 2016, 04:53PM IST
ఎట్టకేలకు డీఆర్... | 2 |
Also Read: ‘ఏడు చేపల కథ’ రివ్యూ: టెంప్ట్ అయ్యారో..!
అయితే, ఇంత హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులు దేని కోసం అయితే వెళ్లారో ఆ కంటెంట్ సినిమాలో లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. సినిమా చూసి బయటకు వచ్చిన తరవాత వాళ్ల ముఖాలు చూసి నవ్వాలో, బాధపడాలో అర్థంకాదు. టిక్కెట్ డబ్బులకు అ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
గోపీచంద్ కొత్త సినిమా సంగతేంటి?
మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని నాలుగో షెడ్యూల్ను ప్రారంభించుకోనుంది.
TNN | Updated:
Jan 18, 2017, 04:27PM I... | 0 |
internet vaartha 203 Views
రియో డి జెనిరో : బ్రెజిల్లో జరుగనున్న ఒలింపిక్స్ టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. కాగా ఆగస్టు 5 నుంచి 21 వరకు రియోడి జెనిరోలో ఈ క్రీడోత్సవాలు జరుగుతాయి. వాటి టికెట్లను స్థానిక దుకాణాల్లో తొలిసారి విక్రయానికి పెట్టినట్లు ఒలింపిక్స్ నిర్వాహకలు పేర్కొన్నారు.ఇంతకు ముందు బ్రిజిల్ వాసులకు కేవలం ఆన... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
దక్షిణాఫ్రికాలోనూ భారత్ హవా సాగుతుంది
దక్షిణాఫ్రికా పర్యటనలోనూ భారత్ విజయాల జోరు కొనసాగుతుందని టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్మెన్/ వికెట్ కీపర్
TNN | Updated:
Dec 19, 2017, 02:28PM IST
దక్షిణాఫ్రికాలోనూ భారత్ హవా సాగుతుంది
దక... | 2 |
ASWIN
అశ్విన్ కుటుంబంలో విషాదం
న్యూఢిలీ: టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఇంట్లో విషాదం నెలకొంది. అశ్విన్ తాతయ్య ఎస్ నారాయణ స్వామి(92) మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారయణ స్వామి మృతిచెందారు. ఆయన సదరన్ రైల్వేలో ఉద్యోగి. అశ్విన్ క్రికె టర్గా ఎదిగే క్రమంలో నారయణ స్వామి పాత్ర చాల... | 2 |
Visit Site
Recommended byColombia
‘ఆకు చాటు పిందె తడిసె..’ పాటలో రకుల్.. బాలయ్యతో ఆడిపాడనుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం 20 నిమిషాలు మాత్రమే. ఇందుకు ఆమె రూ.2 కోట్లు చెల్లిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే, ఎన్టీఆర్ సినిమాల్లో బాగా పాపులరైన మరో పాట ‘ఆరేసుకో బోయి పారేసు కున్నాను హరీ’. ఈ పాటలో ఎన్టీఆర్ జయప్రదతో ఆడిపాడతార... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Aam Aadmi Beema Yojana:నిరుపేదల ప్రయోజనం కోసం ఆమ్ ఆద్మీ బీమా యోజన
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ బీమా యోజన(ఏఏబీవై) , జన శ్రీ బీమా యోజన లాంటి సామాజిక భద్రతా పథకాలను విలీనం చేశారు. విలీనమైన పథకానికి "ఆమ్ ఆద్మీ బీమా యోజన" అని పేరు... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పుణెలో కివీస్ ఓటమికి కారణమిదే..?
పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను
TNN | Updated:
Oct 26, 2017, 12:10PM IST
పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను చేజార్చుకోవడమేనని క... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రూ. 25 కోట్లు కలెక్ట్ చేసిన ‘బిచ్చగాడు’
తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో మే 13న విడుదల చేశారు.
TNN | Updated:
Jul 17, 2016, 12:44AM IST
తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో మే 13న విడుదల చేశారు. ఈ చిత్రం దిగ్... | 0 |
balakrishna's next with b gopal?
బి.గోపాల్తో బాలయ్య ‘తొడకొట్టేందుకేనా’?
దర్శకుడు బి.గోపాల్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసిన 'ఆరడుగుల బుల్లెట్' సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఆయన చేతుల్లో ఏ సినిమా లేదు. ఈ క్రమంలో బాలయ్య పిలిచి మరీ బి.గోపాల్కు అవకాశం ఇచ్చినట్లుగా టాక్.
TNN | Updat... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఖైదీ నెం. 106.. నాలుగోసారి అదే జైలులో సల్మాన్
కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కి జోధ్పూర్ న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష విధించడంతో..
Samayam Telugu | Updated:
Apr 6, 2018, 08:47AM IST
కృష్ణ జింకలను వేటాడిన కేసులో దో... | 0 |
సాలే గారు సినిమా చూశాక ఏమంటున్నాడో తెలుసా...
Highlights
పవన్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి
ఫ్రెంచ్ మూవీ కాపీ అని టాక్ రావటంతో స్పందించిన దర్శకుడు జెరోమ్ సాలే
తన లార్గో వించ్ మూవీలానే వుందంటూ, టి సిరీస్ డీల్ సరిపోదంటూ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రాన... | 0 |
Visit Site
Recommended byColombia
గాయం నుంచి తాజాగా కోలుకున్న హార్దిక్ పాండ్య.. ఇటీవల రంజీ ట్రోఫీలో బరోడా జట్టు తరఫున మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ముంబయితో జరిగిన తొలి మ్యాచ్లోనే బ్యాట్తో 137 బంతుల్లో 8x4, 1x6 సాయంతో 73 పరుగులు చేసిన హార్దిక్ పాండ్య.. బౌలింగ్లోనూ సత్తాచాటాడు.
తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు, రెండ... | 2 |
internet vaartha 144 Views
న్యూఢిల్లీ : భారత్ ఫార్మాదిగ్గజం సన్ఫార్మా తాజాగా డెంగ్యూ వ్యాక్సిన్ అభివృద్ధి ఉత్పతి తమార్కెటింగ్కోసం ఢిల్లీకి చెందిన జెనటిక్ ఇంజినీరింగ్ బయోటెక్నాలజీ అంతర్జాతీయ కేంద్రం (ఐసిజిఇబి)తో ఒప్పందంచేసుకుంది. వచ్చేనెలలో ఇందుకు సంబంధించి లాంఛనంగా ఒక ప్రకటన విడుదలవుతుంది. డెంగ్యూ వ్యాక్సిన్ను మ... | 1 |
Cricket Stadium
ఒక్క పరుగివ్వకుండా 10 వికెట్లు
న్యూఢిల్లీ: టీ20 అంటేనే బ్యాట్స్మెన్ గేమ్.ఎంత గొప్ప బౌలరైనా టీ20కి వచ్చే సరికి పరుగులు ఇవ్వక తప్పదు. ఒక్కోసారి బ్యాట్స్మెన్ బాదుడు తట్టుకోలేక తలపట్టు కుంటారు బౌలర్లు. కానీ 15 ఏళ్ల రాజస్తాన్ బౌలర్ దీన్ని తలకిందులు చేశాడు. టీ20 క్రికెట్లో ఇప్పట ివరకు చూడని బౌలింగ్ ప... | 2 |
internet vaartha 111 Views
హైదరాబాద్ : వొడాఫోన్ ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలను ప్రకటించింది. వొడాఫోన్ మెగాకార్ ధమ్మల్ పోటీలో నగరానికి చెందిన మెట్టా మనోహర్రావుకు ఆడి ఎ3 కారు లభించింది. వొడాఫోన్ ఎపి తెలం గాణ బిజినెస్ హెడ్ రోహిత్ ట్యాండన్ విజేతకు కారుతోపాటు తాళాలను కూడా ఇటీ వల నిర్వహించిన ప్రత్యేక కా... | 1 |
Hyderabad, First Published 23, Mar 2019, 9:31 AM IST
Highlights
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన అగస్త్య మంజుతో కలిసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించారు. ఆ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ ఏదో పగ పట్టినట్లుగా తనకు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీసే ఛాన్స్ ఇవ్వలేదని ఈ సినిమా తీస్తున్... | 0 |
Suresh 92 Views World record
Drek Monis
వాషింగ్టన్: మహిళల ట్రాక్ అండ్ ఫీల్డ్ 400మీటర్ల హర్డిల్స్ రేసులో ప్రపంచ రికార్డు నమోదైంది. ప్రపంచ ఛాంపియన్షిప్స్ అథ్లెటిక్స్ ట్రైల్స్లో భాగంగా డెస్ మొనిస్ డ్రాకే స్టేడియంలో జరిగిన 400మీటర్ల హర్డిల్స్ రేసును అమెరికాకు చెందిన దలైలా మహ్మద్ 52.20 సెకన్ల టైమింగ్తో పూర్తి ... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Suresh 117 Views
డిసెంబర్లో యువరాజ్ పెళ్లి
ముంబయి: భారత క్రికెటర్ యువరాజ్, ప్రేయసి హేజిల్ కిచ్లు ఎప్పుడు వివాహం చేసుకుంటారా? అని అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై యువరాజ్ ముంబయిలో నిర్వ హించిన ప్యాషన్ కార్యక్రమంలో వెల్లడించాడు. డిసెంబర్ మొదటి వారంలో తాను హేజిల్ని వివాహం చేసుకుంటున... | 2 |
sumalatha 218 Views cricket , DINESH KARTHIK , india
Dinesh Karthik
హైదరాబాద్: వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ ఓటమితో టీమిండియా కథ ముగిసింది. వరల్డ్ కప్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ కార్తీక్ తేలిపోయాడు. ఓ మ్యాచ్లో 8, మరో మ్యాచ్లో 6 పరుగులతో ఉసూరుమనిపించాడు. ఇప్పటికే అనేక చాన్సులు అందుకున్న డీకే, వరల్డ్ కప్ వైఫల్యంతో... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత్ వికెట్లు ఇంకా పడాలనుకున్నా..! : బుమ్రా
మెల్బోర్న్లో మరింత ఆత్మవిశ్వాసంతో క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. ఈరోజే ఇంకొన్ని వికెట్లు పడుంటే బాగుండేదని నాకు అనిపించింది. -జస్ప్రీత్ బుమ్రా
Samayam Telugu | Updated:
Dec 28, 2018, 04:0... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
#MeToo: అర్జున్పై మరో బాంబు పేల్చిన శ్రుతి
మీటూ ఉద్యమంలో భాగంగా ‘జెంటిల్మెన్’ అర్జున్పై నటి శ్రుతి ఆరోపణలు కన్నడ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.
Samayam Telugu | Updated:
Oct 22, 2018, 05:36PM IST
#MeToo: అర్జున్పై మరో బాంబు పే... | 0 |
Visit Site
Recommended byColombia
బంగారం ధరలు మంగళవారం రూ.100 తగ్గిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,800 వద్దే కొనసాగుతోంది.
నేటి ట్రేడింగ్లో వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మంగళవారం వెండి ధర రూ.700 తగ్గిన సంగతి తెలిసిందే. బుధవారం ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో కిలో ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నెం.4లో 9మంది ఫెయిల్.. రాయుడు హిట్
టీమిండియా గత మూడునాలుగేళ్లలో నెం.4 స్థానం కోసం దాదాపు 9 మంది ఆటగాళ్లని పరీక్షించింది. ఈ క్రమంలో సీనియర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, అజింక్య రహానె, దినేశ్ కార్తీక్లకి ఛాన్స్లిచ్చింది. కానీ.. ?
Samayam Telugu | Updated... | 2 |
Hyd Internet 83 Views idea
IDEA
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంస్థ ఐడియా సెల్యూలర్ రెండవ త్రైమాసికంలో భారీగా నష్టపోయింది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో మరోసారి నష్టాలను నమోదు చేసి రూ.1100కోట్లకుపైగా భారీ నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా రిలయన్స్ జియో ఎంట్రీతో గత క్వార్టర్లో భారీ నష్టాలను మూటగట్టుకున్న ఐడియా సెప్టెంబరు 30త... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆస్ట్రేలియాతో సిరీస్కి అశ్విన్ దూరం..?
భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో సెప్టెంబరు నుంచి జరగనున్న సుదీర్ఘ సిరీస్కి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరం
TNN | Updated:
Aug 30, 2017, 08:21PM IST
భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో సెప్టెంబరు నుంచి జరగనున్న సుదీర్ఘ సిరీస్‌కి ఆ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ప్రభాస్, చరణ్ల కొత్త బిజినెస్ ప్లాన్!
ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలు సినిమాల్లో సంపాదించిన డబ్బుని ఇతర వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో బన్నీ, తమన్నా, సురేందర్ రెడ్డి ఇలా చాలా మంది సొంత వ్యాపారాలు చేస్తున్నారు.
TNN | Updated:
Dec 14, 2017, 03:31... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కత్రినాపై ప్రశంసలు కురిపించిన సల్మాన్
బాలీవుడ్ లో మాజీ ప్రేమికులుగా ముద్రపడిన జంటల్లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కూడా ఒకటి. ఇటీవలే ఓ షోలో తనని
| Updated:
Jan 24, 2016, 08:49PM IST
కత్రినాపై ప్రశంసలు కురిపించిన సల్మాన్
బాలీవుడ్లో మ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
SBI ATM Card: ఎస్బీఐ కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. వారికి మాత్రమే!
పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్, లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవర్ అనే మూడు రకాల సేవలు పొందొచ్చు. ఎస్బీఐ గోల్డ్, ఎస్బీఐ ప్లాటినం, ఎస్బీఐ ప్రైడ్, ఎస్బీఐ ప్రీమియం, ఎస్బీ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
2019 Union Budget Live: ఐటీ పెంపు, రైతులకు రూ.6 వేలు.. బడ్జెట్ హైలెట్స్ ఇవే!
ముందుగా ఊహించినట్టుగానే బడ్జెట్లో కేంద్రం వరాలను ప్రకటించింది. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచడంతోపాటు ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేల సాయం ప్రకటించింది. అసంఘట... | 1 |
Hyderabad, First Published 9, Apr 2019, 4:54 PM IST
Highlights
'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ పాపులారిటీ ఎంతగా పెరిగిపోయిందో తెలిసిందే.
'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ పాపులారిటీ ఎంతగా పెరిగిపోయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రభాస్ కి గుర్తింపు లభించింది. ఈ సినిమాకు జపాన్ ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
... | 0 |
అన్నం మానేయడమేంటి..
మీరే చదవండి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోనూ తెగ బిజీ అయిపోయారు. ఇటు సినిమాలు చేస్తూనే అనేక సామాజిక రాజకీయ అంశాలపై తరచుగా స్పందిస్తూ.. జనసేన పార్టీ 2019 ఎన్నికలకు సంసిద్ధమయ్యే దిశగా పనిచేస్తున్నారు. మరోవైపు సినిమా షూటింగుల్లోనూ పాల్గొంటున్నారు.
46ఏళ్ల పవన్ కళ్యాణ్ సాధ... | 0 |
sumalatha 113 Views bse , NSE , stock market
Sensex
ముంబయి: దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.36గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 216 పాయింట్లు ఎగబాకి 37,903 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 11,254 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మ... | 1 |
ms dhoni, rohit sharma recommended jasprit bumrah bowling penultimate over: virat kohli
వారి సలహా మేరకే బుమ్రా ఏడో ఓవర్ వేశాడు
డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన బుమ్రా ఆఖరి ఓవర్ కాకుండా ఏడో ఓవరే ఎందుకు బౌలింగ్ చేశాడో కోహ్లి చెప్పాడు. వారిద్దరి సలహాతోనే అలా చేయించామన్నాడు.
| Updated:
Nov 8, 2017, 12:21PM IST
న్యూజిలాండ్‌త... | 2 |
శివరాత్రిన 800 ఏళ్ల నాటి శివాలయంలో ఉపాసన పూజలు
Highlights
శివరాత్రిన 800 ఏళ్ల నాటి శివాలయంలో ఉపాసన పూజలు
మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన మహాశివరాత్రిని పురస్కరించుకుని పురాతన శివాలయాన్ని దర్శించుకున్నారు. దేవుడు విరాళాలు కోరుకోడు. ఆయన భక్తుల నుంచి భక్తి, శుభ్రతను కోరుకుంటారని రాంచరణ్ సతీమణి ఉపాసన అన్నారు. దయచేసి ... | 0 |
2జీ స్కామ్ : బెయిల్ కోసం ఢిల్లీకోర్టును ఆశ్రయించిన కనిమొళి
PNR| Last Modified శనివారం, 5 నవంబరు 2011 (16:33 IST)
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో అరెస్టు అయి తీహార్ జైలు జీవితం గడుపుతున్న డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళితో పాటు.. మరో ముగ్గురు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో శనివారం పిటీషన్ దాఖలు చేశారు. వారిపై నమోదు... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆ సినిమాలను వెనక్కి నెట్టేసిన ‘బాహుబలి 2’
బాహుబలి 2 రికార్డుల వరద కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ... కొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. విడుదలకు ముందే రూ.500 కోట్లు ఆర్జించిన ‘బాహుబలి 2’...
TNN | Updated:
May 3, 2017, 02:... | 0 |
Sep 18,2017
సెన్సెక్స్ 151 పాయింట్ల పరుగు
ముంబయి : జాతీయ, అంతర్జాతీయ సానుకూల అంశాల మద్ధతుతో సోమవారం భారత మార్కెట్లు పరుగులు పెట్టాయి. ప్రధానంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటో సూచీల ర్యాలీతో బీఎస్ఈ సెన్సెక్స్ 151.15 పాయింట్లు పెరిగి 32,423.76కు చేరింది. ఇంతక్రితం ఏడు సెషన్లలో ఈ సూచీ మొత్తంగా 610.64 పాయింట్లు పె... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఫిబ్రవరిలో సినిమాలే .. సినిమాలు
ఒకప్పుడు టాలీవుడ్లో ఫిబ్రవరి నెలలో సినిమాలు రిలీజ్ చేయాలంటే వెనుకడుగు వేసేవారు. ఫిబ్రవరి అన్ సీజన్ అనే ఫీలింగ్ అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ సెంటిమెంట్కు బ్రేక్ పడింది.
TNN | Updated:
Feb 1, 2017, 03:09PM IST
ఒకప్పుడు టా... | 0 |
Hyderabad, First Published 6, Aug 2019, 12:16 PM IST
Highlights
చాలా రోజులుగా వరుస ప్లాఫ్ లతో సతమతమవుతున్న డైరెక్టర్ పూరీ, హీరో రామ్కు `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ ఆక్సిజన్ అందించింది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించారు. అయితే పూరీతో కలిసి `పోకిరి`, `బిజినెస్మేన్` వంటి సినిమాలు చేసిన సూపర్స్టార్... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లంకతో చివరి వన్డేకి శిఖర్ ధావన్ దూరం..?
శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నాడు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి
TNN | Updated:
Sep 2, 2017, 07:27PM IST
శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నా... | 2 |
Suresh 168 Views
టీమిండియా ఘనవిజయం
హరారే: జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా రెండవ టి20 మ్యాచ్లో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో జింబాబ్వే తక్కువ స్కోరునే టీమిండియా ముందుంచగలిగింది. తొలి టి20లో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్లో జింబాబ్వేపై కసితీరా విజయం సాధించిందనే వ్యాఖ్యలు విన్పించాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మొహాలి వన్డేలో ఆస్ట్రేలియా టార్గెట్ 359
ఈ ఏడాది తొలిసారి వన్డేల్లో మొదటి వికెట్కి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ ఓపెనింగ్ జోడీ.. అదే క్రమంలో డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లింది. కానీ.. జట్టు స్కోరు 193 వద్ద సిక్స్ కొట్టే ప్ర... | 2 |
Hyderabad, First Published 23, Aug 2018, 4:24 PM IST
Highlights
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. బండ్ల గణేష్ పెద్ద సోదరుడు కుమార్తె అశ్రిత వివాహం హైదర... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్: మరోసారి ఆకట్టుకున్న తమన్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చా... | 0 |
Visit Site
Recommended byColombia
కోహ్లి గైర్హాజరీలో రోహిత్ శర్మ త్రైపాక్షిక టీ20లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ మార్చి 6-18 తేదీల మధ్య జరగనుంది. దీంతో ముంబై టీ20 లీగ్‌లో మెజార్టీ మ్యాచ్‌లకు రోహిత్ దూరం కానున్నాడు. అందుకే అతడికంటే రహానేకు ఎక్కువ మొత్తం దక్కింది.
ముంబై నార్త్ సెంట్రల్ జట్టు రూ... | 2 |
పడిలేచిన కెరటంలా ముందుకు
అంతర్జాతీయంగా మళ్లీ పాపులారిటీ
జూనియర్లకు సూచనలు
పొదుపైన బౌలర్గా ప్రథమ స్థానం
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో అకౌంట్ లేదని,పాత నోకియా ఫోన్నే వాడుతున్నానని ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆశీష్ నెహ్రాపై ఇటీవల కాలంలో ప్రశంసలు,విమర్శలు పెరిగిపోయాయి. ఇంకా ఇలాంటి వాళ్లు ఉన్నారా? అని పలువురు ఆశ్... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
విరాట్ సెంచరీ.. తొలి రోజు భారత్దే హవా
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లి శతకంతో చెలరేగాడు.
TNN | Updated:
Feb 9, 2017, 04:51PM IST
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్&... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నా పేరు గిరి.. నా ఇళ్లు ‘నాగార్జున’
ఈ యువకుడి పేరు గిరిబాబు. ఊరు అమలాపురం. ఇతడికి నాగార్జున అంటే వీరాభిమానం ఎంతెలా అంటే తాను కష్టపడి కట్టుకున్న ఇంటికి ‘కింగ్ నాగార్జున నిలయం ’ అని పేరు పెట్టేంతగా!!
TNN | Updated:
Sep 1, 2017, 02:10PM IST
ఆయ్... నా పేరు గి... | 0 |
Hyd Internet 90 Views ICICI
ICICI
ముంబై: దేశంలో ప్రైవేట్ బ్యాంకుల్లో అగ్రగామి అయిన ఐసిఐసిఐబ్యాంకు నికరలాభాలు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో
ఇంతకుముందు ఏడాదితో పోలిస్తే 34శాతం పడిపోయాయి. అయితే అసెట్ పాలిటి విషయంలో మాత్రం కాస్త మెరుగుదల
కనపరచారు. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంకు రూ.3,102కోట్ల నికరలాభం ఆర్జించగా, ఈ ఏడాది ... | 1 |
విష్ణు మంచు "ఓటర్" ఫస్ట్ లుక్... రాజకీయాలపై వివాదమా?
Highlights
హీరో విష్ణు మంచు జన్మదిన సందర్భంగా విడుదలైన 'ఓటర్' ఫస్ట్ లుక్ పోస్టర్
పోస్టర్ లో రాజకీయ నాయకుల చిత్రాలు
ఓటర్ పవరేంటో చూపించే చిత్రం
హీరో విష్ణు మంచు జన్మదిన సందర్భంగా విడుదలైన 'ఓటర్' ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన వస్తుంది. ప్రముఖ కేంద్ర, రాష్ట్ర రాజకీ... | 0 |
Visit Site
Recommended byColombia
‘నేను శైలజ’ వంటి యూత్ఫుల్ లవ్స్టోరీని అందించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ తెరకెక్కుతోంది. ఆ సినిమాలో మాదిరిగానే ‘చిత్రలహరి’ కూడా మ్యూజికల్ హిట్ అవుతుందని తేజూ అభిమానుల ఆశిస్తున్నారు. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి... | 0 |
దర్శకుడు తర్వాత మళ్లీ కుమారి 21ఎఫ్ కాంబినేషన్ రిపీట్!
Highlights
చిన్న చిత్రాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం కుమారి 21 ఎఫ్
జీనియస్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా రూపొందిన చిత్రం కుమారి 21 ఎఫ్
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై ఆగస్టు 4న మరో వైవిధ్య ప్రేమకథా చిత్రం దర్శకుడు
కుమారి 21ఎఫ్ టీమ్ కాంబినేషన్ లో త్వరలో మరో చిత్రం
చ... | 0 |
virat kohli move up to 5th spot in latest icc test rankings
వార్నర్ను వెనక్కి నెట్టి.. టెస్టుల్లో ఐదో స్థానానికి కోహ్లి!
కోల్కతాలో శతకం బాదిన కోహ్లి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను వెనక్కి నెట్టాడు.
TNN | Updated:
Nov 21, 2017, 05:17PM IST
ఐసీసీ తాజాగా ప్... | 2 |
Highlights
నిర్మాతపై ఫిర్యాదు చేసిన ప్రియమణి
తెలుగు పరిశ్రమలో హిరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి. ప్రేమ్ ఆర్యన్ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో ‘అంగుళీక’ అనే చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకొన్నారు. అయితే తాను తప్పుకొన్న చిత్రానికి సంబంధి... | 0 |
india is now second largest mobile phone producer: indian cellular association
రెండో అతి ఎక్కువ ఫోన్లు తయారీ భారతదేశంలోనే...
ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా ఫోన్లు తయారవుతున్న దేశంగా భారత్ వినుతికెక్కిందని ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్(ఐసీఏ) ప్రకటించింది.
TNN | Updated:
Apr 1, 2018, 03:21PM IST
ప్రపంచంలో ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అక్రమ సంబంధం ఆరోపణలపై స్పందించిన షమీ
షమీకి అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని.. అతడి భార్య చేసిన ఆరోపణలపై క్రికెటర్ స్పందించాడు.
TNN | Updated:
Mar 7, 2018, 02:20PM IST
అక్రమ సంబంధం ఆరోపణలపై స్పందించిన షమీ
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ... | 2 |
జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ
First Published 10, Aug 2017, 2:55 PM IST
జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ
జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ
జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ
జయజానకినాయక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో గ్యాలరీ
జయజానకినాయక హ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
తిత్లీ తుఫాన్ బాధితులకు ‘మా’ సాయం
తిత్లీ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) సభ్యులు.
Samayam Telugu | Updated:
Oct 20, 2018, 06:31PM IST
తిత్లీ తుఫాన్ బాధితులకు ‘మా’ సాయం
తిత్లీ... | 0 |
P.V.Sindhu
వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్కు సింధు అర్హత
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ సింగిల్స్ టోర్నమెంట్కు భారత్కు చెందిన సింధు తొలిసారి అర్హత సాధించింది.కాగా ఈ మెగా ఈవెంట్ దుబా§్ులో డిసెంబర్ 14 నుంచి 18 వరకు జరుగుతుంది.సీజన్లోని 12 సూపర్ సిరీస్ టోర్నమెంట్లు ము... | 2 |
Read Also: ఓటింగ్లో టాప్ బాబా, శ్రీముఖి.. ఆ ముగ్గురికీ అప్పడం!
తాజాగా ప్రోమోలో.. వరుణ్, బాబా భాస్కర్లు సరదాగా మాట్లాడుకుంటున్న మాటలను ప్లే చేసి చూపించిన నాగార్జున.. బాబా భాస్కర్ని టార్గెట్ చేశారు. ఈరోజు గడిస్తే.. మరో వారం మాత్రమే ఇక మిగిలి ఉందని వరుణ్.. బాబా భాస్కర్తో అంటుండగా.. బాబా భాస్కర్ ‘దీన్ని నేను కేర్ చేయను... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బంగ్లా గెలుస్తుందని.. షకీబ్ భార్య ముందే..?
ఆస్ట్రేలియా జట్టుపై తొలి టెస్టులో బంగ్లా సంచలన విజయం సాధిస్తుందని బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ భార్య
TNN | Updated:
Aug 30, 2017, 06:24PM IST
ఆస్ట్రేలియా జట్టుపై తొలి టెస్టులో బంగ్లా సంచలన విజయం సాధిస్తుందని బంగ్లాదేశ్... | 2 |
Dhoni
వైరల్గా మారిన ధోనీ డాన్స్ వీడియో
న్యూఢిల్లీ: ఐపిఎల్ -10 సీజన్ ప్రారంభానికి ముందు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ధోనీ ప్రస్తుతం జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగుతు న్నాడు. ధోని తన సహచర ఆటగాళ్లతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.ధోని తన ఇన్ స్ట... | 2 |
SACHIN
సచిన్కు మహారాష్ట్ర ప్రభుత్వం కానుక
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ సినిమాకు మహారాష్ట్ర ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించింది. సచిన్ టెండూ ల్కర్ ప్రపంచ క్రికెట్కు చేసిన సేవలు, ప్రజలందరికీ థియేటర్లలో సినిమా చూసే అవకాశం కల్పించేదుకు వ... | 2 |
sumalatha 212 Views OLA , pikup.ai
Ola Cab
న్యూఢిల్లీ: ఓలా చేతికి పికప్.ఏఐ వచ్చింది. కృత్రిమ మేధ సేవలను అందించే బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ను ఇందర్ సింగ్, రిత్విక్ శిఖలు ప్రారంభించారు. ఈ కొత్త డీల్ ప్రకారం పికప్ బృందం ఓలాలో చేరనుంది. భవిష్యత్తులో ఓలాను మరింత అభివృద్ధి చేసేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున... | 1 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
DOLLAR
అమెరికా సెక్యూరిటీల్లో భారత్ పెట్టుబడుల పెంపు
న్యూఢిల్లీ,జూన్ 27: అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో భారత్ పెట్టుబడుల వాటా 124.1 బిలియన్ డాలర్ల కు పెరిగాయి. 2016 జూలైనెల తర్వాత ఇదే గరిష్ట స్థాయిలో ఉన్నట్లు ప్రభుత్వం అంచనావేసింది. గత ఏడాది జూలైనెలలో 1213.7బిలియన్ డాలర్ల పెట్టు బడులు పెట్టింది. ఏప్రిల్ నెలాఖరున... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.