text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Mar 04,2016
హోండా నుంచి సరికొత్త అమేజ్
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ సంస్థ దేశీయ మార్కెట్లోకి సరికొత్త అమేజ్ కారును ఆవిష్కరించింది. దీని ధర మార్కెట్లో రూ.5.30 లక్షల (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) నుంచి మొదలు కానుంది. ఈ కొత్త కాంపాక్ట్ సెడాన్ కారు బుకింగ్లు మే నుంచి మొదలు కానున్నాయి. గత ... | 1 |
rbi
ఆర్బిఐకి అధికారాలొస్తే 9నెలల్లో 60 కేసుల రికవరీ!
ముంబయి, మే 6: రానిబాకీల సమస్యనుపరిష్క రించేందుకు రిజర్వుబ్యాంకుకు రికవరీ అధికారాలు దఖలుపరుస్తూ బ్యాంకింగ్ చట్టంలోని సెక్షన్లను సవరించి ప్రత్యేక ఆర్డినెన్స్ను జారీచేసిన కేంద్ర ప్రభుత్వ కసరత్తుకు దీటుగా ఆర్బిఐ కూడా ఆప రేషన్ క్లీన్బ్యాంక్ను చేపడుతోంది. కేవలం తొమ్... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అమ్మకు మాటిచ్చా.. బైక్ నడపను: యువీ
బైక్ నడపటం నాకెంతో ఇష్టం. కానీ అమ్మకు మాటిచ్చా. అందుకే బైక్ ముట్టుకోను. నేను బైక్ రైడింగ్ చేసిన రోజు అమ్మ..
TNN | Updated:
Oct 28, 2017, 01:00PM IST
మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే యువరాజ్ సింగ్‌కు అమ్మ అంటే ఎంత అభిమానమో అందరికీ ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రియో భారతీయ ఒలింపియన్లకు దన్నుగా మాస్టర్ బ్లాస్టర్
రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత ఒలింపియన్లకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
TNN | Updated:
Aug 6, 2016, 11:29PM IST
రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత ఒలింపియన్లకు క్రి... | 2 |
- కార్మికుల ప్రయోజనాలను కాపాడుతాం
- బాలకార్మిక వ్యవస్థ పూర్తి నిర్మూలనకు చట్టం
- జెనీవా ఐఎల్వో సదస్సులో కేంద్ర మంత్రి దత్తాత్రేయ
న్యూఢిల్లీ: ప్రపంచంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జెనీవాలోని 104వ 'అంతర్జాతీయ కార్మిక సదస్సు'లో ఆయన మాట... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పూరీ బర్త్ డే వేడుకలో చార్మి భావోద్వేగం.. ఇస్మార్ట్కి ముందు రూ. 50 వేలు కూడా లేవు
ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. గోవాలో విజయ్ దేవకొండ సినిమా స్క్రిప్ట్ పనిలో ఉండగా.. ఆయన బర్త్ డే వేడుకలను హైదరాబాద్లో అభిమానుల సమక్షంలో ఘ... | 0 |
సూపర్ బైకులకు భలే గిరాకీ
- మార్కెట్లోకి ఐదు డిఎస్కె బెనెల్లి వాహనాలు
- 20 షోరూంలకు విస్తరిస్తాం
- ఛైర్మన్ శిరష్ కులకర్ణి వెల్లడి
నవతెలంగాణ- హైదరాబాద్
డిఎస్కె మోటో వీల్ ఇటాలియన్ సూపర్ బైక్ తయారీ సంస్థ బెనెల్లి అందించిన ఐదు కొత్త సూపర్ బైకులను హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. మరో 10-12 మాసాల్లో ఇంకో ఐదు... | 1 |
internet vaartha 196 Views
లాహోర్ : తనకు పాకిస్థాన్ క్రికెట్ కోచ్గా చేసే ఉద్దేశం లేదంటూ ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ అకిబ్ జావేద్ స్పష్టం చేశాడు. కాగా ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన ఆపర్ను అకిబ్ తిరస్కరించాడు. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోచ్గా ఉన్న తాను పాక్ కోచ్ బాధ్యతలు చేపట్టాలను... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
షమీ దుబాయ్లో రెండు రోజులు వాస్తవమే..!
దక్షిణాఫ్రికా పర్యటన నుంచి భారత్కి వస్తూ.. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రెండు రోజులు దుబాయ్లో ఉన్నమాట వాస్తవమేనని బీసీసీఐ నిర్ధారించింది.
Samayam Telugu | Updated:
Mar 20, 2018, 12:24PM IST
షమీ దుబాయ్లో రెండు రోజులు ... | 2 |
- మూడు రోజుల నష్టాలకు తెర
- సెన్సెక్స్311 పాయింట్లు వృద్ధి
ముంబయి : వరుసగా మూడు రోజులుగా నష్టాలు చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం ఉపశమనం లభించింది. ఇప్పటికే షేర్ల ధరలు భారీగా పడిపోయి ఉండటానికి తోడు అమెరికా మార్కెట్లు పుంజుకోవడంతో దేశీయ మార్కెట్లకు మద్ధతు లభించింది. ఈ నేపథ్యంలోనే బిఎస్ఇ సెన్సెక్స్ 311.22 ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
షారుఖ్ కారుపైకి రాళ్ల దాడి
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కారుపైకి అహమ్మదాబాదులో ఆదివారం ఉదయం దుండగులు రాళ్లు రువ్వారు
TNN | Updated:
Feb 14, 2016, 04:54PM IST
షారుఖ్ కారుపైకి రాళ్ల దాడి
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కారుపైకి అహమ్మదాబాదుల... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Amar Akbar Anthony: కిక్ ఇచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ పోస్టర్.. టీజర్ ఎప్పుడంటే!
రవితేజ, ఇలియానా జోడీగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ టీజర్ విడుదల తేదీ, సమయాన్ని ప్రకటించింది నిర్మాణ సంస్థ.
Samayam Telugu |... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సాఫ్ట్ వేర్ ఉద్యోగం కావాలా... ఇన్ఫోసిస్ స్వీట్ న్యూస్..!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మరో మాంద్యం వచ్చినట్టే అని, వేల.. లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతున్నారని.. భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద కుదుపే అని వరసగా
TNN | Updated:
Jun 3, 20... | 1 |
భారత్, జపాన్ దూసుకుపోతున్నాయి..
- అక్కడ 'మేక్ ఇన్ ఇండియా' చర్యలు గర్వకారణం
- మారుతీ కార్లను దిగుమతి చేసుకోనున్న జపాన్
- ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొన్న నేపథ్యంలోనూ భారత్, జపాన్లు మెరుగైన వృద్ధి రేటుతో రాణిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
వరుణ్ తేజ్ స్పేస్ ఫిల్మ్.. ఆగస్టు 15న టైటిల్, విడుదల తేదీ!
‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పేస్ అడ్వంచర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఏం పేరు పెడతారా అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వాంఖడేలో ధోనీ సిక్స్ గుర్తుందా..?
న్యూజిలాండ్తో సొంతగడ్డపై భారత్ జట్టు తొలి పోరుకి సిద్ధమవుతోంది. ఆదివారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో తొలి
TNN | Updated:
Oct 21, 2017, 03:09PM IST
న్యూజిలాండ్తో సొంతగడ్డపై భారత్ జట్టు తొలి పోరుకి సిద్ధమవుతోంది. ఆదివారం ముంబయిలోని వాం... | 2 |
Sri Lanka opt to bowl
భారత్పై ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
కీలక ఆటగాడు ఉపుల్ తరంగపై రెండు మ్యాచ్ల నిషేధ వేటు పడటం ప్రస్తుతం లంకేయులను
TNN | Updated:
Jun 8, 2017, 02:48PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లో... | 2 |
Also Read: శుభవార్త.. రూ.1,950 పడిపోయిన బంగారం..!
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.73.22కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 6 పైసలు క్షీణతతో రూ.66.11కు దిగొచ్చింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.78.... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
యాషెస్ చివరి టెస్టులో ఆసీస్ ఆధిక్యం
ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా తిరుగులేని ప్రదర్శనని ఐదో టెస్టులోనూ కొనసాగిస్తోంది.
TNN | Updated:
Jan 6, 2018, 02:50PM IST
యాషెస్ చివరి టెస్టులో ఆసీస్ ఆధిక్యం... | 2 |
Hyderabad, First Published 17, Oct 2018, 8:07 PM IST
Highlights
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ ను స్ట్రాంగ్ గా అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు కొంచెం స్లోగా వెళుతోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకె... | 0 |
జపాన్ లో లాంచ్ చేయనున్న కోకాకోలా
Coca-Cola
జపాన్: ప్రఖ్యాత శీతల పానీయాల కంపెనీ ”కోకాకోలా” మద్యం వ్యాపారంపై దృష్టి సారించింది. ఈ మార్కెట్ లో వాటా దక్కించుకునేందుకు వీలుగా సరికొత్త డ్రింక్స్ ను మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకు జపాన్ ను వేదికగా ఎంచుకుంది. ఈ ఏడాది అక్టోబర్ లో ఖలెమన్ ఫ్లేవర్ తో కూడిన ఆల్క... | 1 |
Bank
నోట్ల రద్దువల్ల పనిభారం పెరిగింది !
న్యూఢిల్లీ, డిసెంబరు 10: పెద్దనోట్లరద్దు తర్వాత ఐటిశాఖ నల్లధన స్వాములకు నోటీసులు జారీచేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నోట్లరద్దు తర్వాత తమకు పనిభారం విపరీతంగా పెరిగిందని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని విరుగుడు సూచించాలంటూ రెండు యూనియన్లుప్రధాని నరేంద్రమోడీకి లేఖరాసాయి. అంతేకాక... | 1 |
సన్నీ అనేది నా పేరు కాదు.. పోర్న్ స్టార్ ఆవేదన!
Highlights
ఈ సిరీస్ ను చూసిన సన్నీలియోన్ కన్నీటి పర్యంతమైందట. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సన్నీ.. ఈ సిరీస్ లో చూపించిన ప్రతి సన్నివేశం నిజమేనని, ప్రతీ కన్నీటి బొట్టు నిజమైందని, తనకు తానే పోర్న్ స్టార్ గా మారానని వెల్లడించింది
అడల్ట్ కంటెంట్ సినిమాలతో పాపులర్ అయిన... | 0 |
సుధీర్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మి
Highlights
ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయితే.. వారికి ఆఫ్ స్క్రీన్ లో కూడా లింకులు ఉన్నాయంటూ ప్రచారం జరగడం మామూలే.
ఇప్పటివరకూ ఈ ట్రెండ్ సినిమాల్లో మాత్రమే కనిపించేది. దీన్ని కూడా ఇప్పుడు బుల్లితెర మీదకు తెచ్చేశారు ఓ జంట
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. పార్టిసిపెంట్ స... | 0 |
Aug 29,2015
దేశమంతటా ఎల్ఈడీ వీధిదీపాలే..
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో దేశంలోని వీధి దీపాలన్నింటినీ 'లైట్ ఎమిట్టింగ్ డియోడ్' (ఎల్ఈడీ) స్ట్రీట్ లైట్లుగా మార్చనున్నట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మంత్రి ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేసినట్లు విద్... | 1 |
Dileep out of prison to perform father’s death anniversary rites
దిలీప్ కు జైలు నుంచి విముక్తి: రెండు గంటలే!
నటిని కిడ్నాప్ చేయించి వేధింపులకు గురించి చేసిన కేసులో నిందితుడిగా దాదాపు రెండు నెలల కిందట అరెస్టు అయిన
TNN | Updated:
Sep 7, 2017, 08:11AM IST
నటిని కిడ్నాప్ చేయించి వేధింపులకు గురించి చేసిన కేసులో నిందితుడిగా ... | 0 |
బ్రేకింగ్ : జైలు శిక్ష పడడంతో డిప్రెషన్ తో మాత్రలు మింగిన సల్మాన్
Highlights
బ్రేకింగ్ : జైలు శిక్ష పడడంతో డిప్రెషన్ తో మాత్రలు మింగిన సల్మాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో 20 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడింది. జోధ్పూర్ కోర్టు అతడికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10వేల జరి... | 0 |
Hyd Internet 74 Views dhoni
Dhoni
చెన్నై: భారత్-అసీస్ మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ధనాధన్ ధోనీ(79)హార్థిక్ పాండ్యా(83)ఆర్థశతకాలతో రాణించడంతో భారీ స్కోర్ సాధించింది. టాప్
ఆర్డర్ ఘోర వైఫల్యం చెందిన ఈ మ్యాచ్లో ధోని, పాండ్యా సెంచరీ భాగస్వామ్యంతో పటిష్ట స్థితిలో
నిలిచింది. చ... | 2 |
బిగ్ బాస్ భామ నడుము అందాలు.. వైరల్ అవుతున్న ఫొటోస్!
First Published 1, Sep 2019, 2:55 PM IST
గత ఏడాది నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో నందిని రాయ్ కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ నందినికి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కొన్ని చిన్న చిత్రాల్లో నందిని రాయ్ నటించింది.
(Photo Courtesy Instagram)నందిని ర... | 0 |
Suresh 222 Views
టి20: ఫైనల్స్కు దూసుకెళ్లిన వెస్టిండీస్
టి20 ప్రపంచ కప్ ఫైనల్స్లోకి వెస్టిండీస్ దూసుకెళ్లింది.. గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో వెస్టీండీస్ జట్టు భారత్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యానికి ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఆదివారం జరిగే ఫైనల్స్... | 2 |
Hyderabad, First Published 17, Oct 2018, 2:31 PM IST
Highlights
మాస్ హీరో విశాల్ కాన్సెప్ట్ ఉన్న కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నా.. టైమ్ బాగోకపోవడంతో సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. సోలో రిలీజ్ దొరకపోవడంతో పోటీ మధ్య సినిమాలను రిలీజ్ చేయడం ఒక కారణమని చెప్పొచ్చు. దాదాపు అతడి సినిమాలన్నీ కూడా పోటీ వాతావరణంలోనే ... | 0 |
అందంతో రెచ్చగొడుతున్న ఈషా
Highlights
అందంతో రెచ్చ గొడుతున్న ఈషా
ప్రతి సినిమా హిట్ అవ్వకున్నా నటించిన ప్రతి సినిమాలో పాత్రకు న్యాయం చేస్తే స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ రేంజ్ లోనే ఇమేజ్ వస్తుంది. ఆ రేంజ్ లో గుర్తింపు రావాలంటే కథలో పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలి. ఆ రేంజ్ లో ఆలోచించే హీరోయిన్స్ లలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూ... | 0 |
ఎస్బీఐ కొత్త ఏడాది కానుక
- రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు
ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ గ్రహీతలకు కొత్త ఏడాది కానుకను ప్రకటించింది. ప్రస్తుత ఖాతాదారులకు 30 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించినట్టు సోమవారం ఆ బ్యాంకు తెలిపింది. ఈ నూతన వడ్డీ రేటు జనవరి 1 నుంచి అమల్... | 1 |
Suresh 98 Views bse
ఐదోరోజూ నష్టాలే
ముంబయి,ఆగస్టు 12: దేశీయ మార్కెట్సూచీలు వరుసగా ఐదోరోజు కూడా నష్టాల్లోనేముగిసాయి. గడచిన ఏడాదిన్నరకాలంలో మార్కెట్లు అత్యంత అధ్వాన్నంగా పనితీరుచూపించిన వారంగా కూడా చెప్పుకోవచ్చు. భారతీయ స్టేట్బ్యాంకు ఆర్ధికఫలితాలునిరాశకలిగించడం, ఉత్తరకొరియా ఉద్రిక్తతలతో మార్కెట్లు కొంతమేర సెంటిమెంట్ న... | 1 |
Vaani Pushpa 138 Views bhushanpower , NCLT
JSW
న్యూఢిల్లీ: భూషణ్పవర్ అండ్ స్టీల్స్ కొనుగోలుకు జెఎస్డబ్ల్యు స్టీల్ప్రతిపాదించిన 19,700 కోట్ల బిడ్కు ఎన్సిఎల్టి ప్రిన్సిపల్ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. 138 పేజీల తీర్పులో ఈ దివాలాపరిష్కార ప్రణాళికను ఆమోదించినట్లు వెల్లడించింది. రుణదాతల కమిటీ, దివాలా వృత్తినిపుణ... | 1 |
Suresh 247 Views
సిడ్నీ: తన దూకుడుకు గురించి కీలక విషయాన్ని భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బహిర్గతం పర్చాడు.కాగా అదేంటంటే దూకుడుగా ఉండటమన్నది తన రక్తంలోనే ఉందని పేర్కొన్నాడు ఈ స్టార్ బ్యాట్స్మెన్.తన కుటుంబం నుంచే ఈ దూకుడును నేర్చుకున్నట్లు వెల్లడించాడు.మా నాన్నది సింహరాశి,అన్నింటికీ పోట్లాడేవాడు,తన మీద తనకు... | 2 |
Cairn
కెయిర్న్ ఎనర్జీ పన్ను బకాయిపై ‘ఐటి నజర్
న్యూఢిల్లీ, జూన్ 20: కెయిర్న్ ఎనర్జీ పిఎల్సి తమకు చెల్లించాల్సిన పన్ను బకాయి 10,247 కోట్ల రూపాయలు రాబట్టేందుకు ఆదా యపు పన్నుశాఖ కసరత్తులు షురూచేసింది. బ్రిటిష్ఆయిల్ కంపె నీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్యానెల్ముందు సవాల్చేయడంలో విఫలం కావడంతో ఐటిశాఖ ప్రిన్సిపల్ మొత్తం,... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IND vs AUS 4th Test: ఆసీస్ గడ్డపై పుజారా ‘1,000’ రికార్డ్..!
ఆస్ట్రేలియా గడ్డపై 1947-48లో జరిగిన టెస్టు సిరీస్లో విజయ్ హజారే 1,192 బంతులతో ఈ రికార్డుని నెలకొల్పగా.. ఆ తర్వాత 1977-78లో సునీల్ గవాస్కర్ 1,032 బంతులతో అతని సరసన చేరాడు... | 2 |
సీడీఎస్ఎల్ ఐపీవో మెగాహిట్!
- పబ్లిక్ ఇష్యూకు 164 రెేట్ల స్పందన
న్యూఢిల్లీ: 'సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్' (సీడీఎస్ఎల్) పబ్లిక్ ఇష్యూ మెగా హిట్టైంది. బుధవారం ఐపీవో గడువు ముగిసే సమయానికి సంస్థ ఐపీవోకు దాదాపు 169 రెేట్ల మేర స్పందన లభించింది. దాదాపు రూ.524 కోట్ల నిధుల సమీకరణ నిమిత్తం సీడీఎస్ఎల్... | 1 |
జర్మనీ హ్యాట్రిక్ " గోల్స్ " వీరులు (వీడియో)
Highlights
నరాలు తెగె ఉత్కంఠ
నరాలు తెగె ఉత్కంఠ మధ్య సాగే ఫిఫా వరల్డ్ కప్లో ఒక గోల్ కూడా జట్టు విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. ఆ ఒక్క గోల్ కొట్టడానికి జట్టులోని ప్రతి ఆటగాడు..ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడు.. అలాగే ప్రత్యర్థి జట్టు కూడా అందుకు ఛాన్స్ ఇవ్వదు.. ఇలాంటి చోటు ... | 2 |
Vaani Pushpa 127 Views cricket , Pakistan , srilanka
pakistan cricket team
ఇస్లామాబాద్: ఇటీవల పాకిస్థాన్లో శ్రీలంక, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ ముగిసింది. చాలాకాలం వరకు ఈ దేశంలో విదేశీయులతో క్రికెట్ జరగలేదు. అయితే ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో ఘోర అపజయాన్ని మూటగట్టుకున్న పాకిస్థాన్ జట్టుపై విమర్శలు కొనసాగుత... | 2 |
Visit Site
Recommended byColombia
అనంతరం 2018 జూన్ 10న సీజన్ 2 స్టార్ట్ చేశారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించగా.. మొదటి సీజన్తో పోల్చుకుంటే కంటెస్టెంట్స్ వీక్ కావడం వల్ల ఈ సీజన్ 2 బుల్లితెర ప్రేక్షకులకు ఓ మోస్తరు వినోదాన్ని మాత్రమే అందించగలిగింది. ఎన్టీఆర్తో పోల్చుకుంటే నాని హోస్ట్గా ఒక అడుగు వెనుకనే ఉండిప... | 0 |
రెండు నెలల్లో 4 కొత్త మోడళ్లు..
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
భారత్లో మరింతగా విస్తరించాలని యోచిస్తున్న మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఈ ప్రయత్నంలో భాగంగా మరిన్ని కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. వచ్చే డిసెంబర్ ముగింపు నాటికి మరో నాలుగు కొత్త మోడళ్లలో కార్లను విడుదల చేయనున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ రొలాండ్ ... | 1 |
internet vaartha 103 Views
హైదరాబాద్ : సన్ఫార్మా గ్లోబల్ వినియోగరంగ హెల్త్కేర్ బిజినెస్ కొత్తగా రివైటల్ హెచ్వుమన్ ఉత్పత్తి ప్రచారంలో భాగంగా ఆరోగ్యసంరక్షణ కార్యక్రమాలను చేపట్టింది. మూడునెలల్లో 20 లక్షల మంది మహిళలను చేరుకునే విధంగా ఆరోగ్యసంరక్షణ ప్రచారజాతా నిర్వహిస్తున్నట్లు సన్ఫార్మా వివరించింది. సన్ఫార్మా ... | 1 |
Two wheelers
8%కి పడిపోయిన టూవీలర్ అమ్మకాలు
ముంబై: దేశంలో ద్విచక్రవాహనాలు అమ్మకాలకు నోట్లరద్దు భారీగా దెబ్బతీసింది. రెండంకెల ప్రగతివరకూ గడచిన అక్టోబరుమాసం వరకూ కొన సాగిన విక్రయాలు నవంబరులో 7-8శాతానికి పడిపోయాయి. నవంబరు, జనవరి మాసాల్లో అమ్మకాలు 11.3శాతం పడి పోయాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో మొదటి పదినెలల్లోను 8.3శాతంతో ము... | 1 |
జిఎస్టి తగ్గింపునకు ఫిట్మెంట్ కమిటీ నో!
GST
న్యూఢిల్లీ: జిఎస్టిపరిధిలోని ఫిట్మెంట్ కమిటీ పన్నుశ్లాబ్లు 32 కేటగిరీల ఉత్పత్తులకు మార్చాలని సిఫారసులు చేసింది. గత వారం జరిగిన జిఎస్టి మండలి సమావేశంలో మోటారు వాహనాలు, బిస్కెట్లపై పన్నులు తగ్గిస్తారని అందరూ అంచనాలు వేసినా మండలి అందుకు సుముఖత వ్యక్తంచేయలేదు. అయితే ఇఉడు ... | 1 |
Steel Plant
37.3శాతం తగ్గిన ఉక్కు దిగుమతులు
కోల్కత్తా, అక్టోబరు 10: భారత్ ఉక్కుదిగుమతులు 37.3శాతం దిగజారాయి. మొదటి ఆరునెలల్లో ఎగు మతులు మాత్రం 35.6 శాతం పెరిగినట్లు ఒకనివేదిక విడుదలయింది. ఏప్రిల్సెప్టెంబరు మధ్య కాలం లో భారత్ మొత్తంగా ఉక్కును 3.594 మిలియన్టన్నులను దిగుమతిచేసుకుంది. గత ఏడాదితో పోలి స్తే 37.3శాతం తగ్... | 1 |
Suresh 84 Views P.V.Sindhu
P V Sindhu
గ్లాస్గో: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో ఫైనల్లో తెలుగుతేజం సింధు పరాజయం. ఎన్నో ఆశలు, వ్యూహాల మధ్య ఫైనల్లోకి అడుగుపెట్టిన పీవీ సింధు ప్రత్యర్థి జపాన్ షట్లర్ ఒకుహర చేతిలో పరాజయం పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఒకుహర విజేతగా నిల... | 2 |
internet vaartha 306 Views
న్యూఢిల్లీ : టెలికాం ప్రభుత్వరంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ వంటి సంస్థలు ఈ కొత్త ఆర్థిక సంవతంలో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు 16,815 కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించాయి. వైఫైహాట్స్పాట్స్, నెట్వర్క్ విస్తరణ, నాణ్యత పెంచడం, బ్రాడ్బాండ్ కవరేజి పెంచడం వంటి కార్యాచరణను ప్రకటిం చి... | 1 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
పెళ్లిపీటలు ఎక్కుతోన్న అర్చన.. హైదరాబాద్లో వివాహం
నటి అర్చన వివాహం వ్యాపారవేత్త జగదీశ్తో జరగబోతోంది. వచ్చే నెలలో వీరి పెళ్లి హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. ఈ మేరకు ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని ప్రకటించారు.
Samayam Telugu | Updated:
Oct 29,... | 0 |
Suresh 194 Views
న్యూఢిల్లీ: గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ రెండమ గేమ్ డ్రా గా నమోదు చేసుకున్నాడు.కాగా జిబ్రాట్లర్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో హరికృష్ణ భారత్కు చెందిన అభిజిత్ గుప్తాతో జరిగిన ఆరవ రౌండ్ గేమ్ను హరికృష్ణ 60 ఎత్తుల్లో డ్రా గా ముగించాడు.ఆరవ రౌండ్ తరువాత హరికృష్ణ అయిదు పాయింట్లతో మరో ఎనిమిద... | 2 |
ఇక ప్రభాస్ "సాహో" గతేంటి..?
Highlights
బాహుబలితో నేషనల్ సూపర్ స్టార్ గా మారిన ప్రభాస్
తాజాగా ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో
సాహో దర్శకుడు సుజీత్ పై నమ్మకం కోల్పోయిన ప్రభాస్
‘బాహుబలి’ చిత్రంతో నేషనల్ సెలిబ్రిటీగా మారిపోయిన ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ పై రోజురోజుకీ అంచనాలు పెరిగి పోతున్నాయి. దీనితో ఈమూవీని నిర... | 0 |
Hyderabad, First Published 8, Apr 2019, 11:21 AM IST
Highlights
మెగాహీరో సాయి ధరం తేజ్ ఇప్పుడు సాయి తేజ్ గా తన పేరుని మార్చుకున్నాడు. తన కొత్త సినిమా 'చిత్రలహరి' సినిమా టైటిల్స్ లో ఇదే పేరు రానుంది.
మెగాహీరో సాయి ధరం తేజ్ ఇప్పుడు సాయి తేజ్ గా తన పేరుని మార్చుకున్నాడు. తన కొత్త సినిమా 'చిత్రలహరి' సినిమా టైటిల్స్ లో ఇదే... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధావన్కే మళ్లీ ఛాన్స్.. పృథ్వీ షాకి షాక్
గౌహతిలో ముగిసిన తొలి వన్డేలో 4 పరుగులకే ఔటైన ధావన్.. నిన్న విశాఖపట్నంలో ముగిసిన రెండో వన్డేలో 29 పరుగులకే పెవిలియన్ చేరిపోయాడు. ఈ నేపథ్యంలో.. చివరి మూడు వన్డేలకి అతని స్థానంలో పృథ్వీ షా అవకా... | 2 |
internet vaartha 158 Views
అలప్పజ : భారత క్రికెటర్ కరణ్ నాయర్ తృటిలో స్నేక్ బోట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పంపా నదిలో పడవ తిరగబడటంతో ఇద్దరి ఆచూకీ గల్లంతవగా కరణ్ నాయర్తో సహా పలువురు సురక్షితంగా బయకు వచ్చారు. పరిమితికి మించి ఎక్కువ మంది స్నేక్ బోట్లో ప్రయాణించడంతోనే ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. కాగా వీరంతా శ్రీ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రఫెల్ తో ఆడాలనుంది : సానియా
రఫెల్ నాదల్ తో జట్టుకట్టాలని ఉందని భారత టెన్నిస్ ఆణిముత్యం సానియా మీర్జా తెలిపింది.
TNN | Updated:
Nov 4, 2015, 06:26PM IST
ప్రపంచ టెన్నిస్ కింగ్ రఫెల్ నాదల్ తో జట్టుకట్టాలని ఉందని భారత టెన్నిస్ ఆణిముత్యం సానియా మీర్జా తెలిపింది. ఇప్... | 2 |
Hyderabad, First Published 5, Mar 2019, 2:54 PM IST
Highlights
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన భర్తకి విడాకులిచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్.
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన భర్తకి విడాకులిచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలో... | 0 |
హోమ్ Business News నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
August 28, 2019, 11:48 AM IST
Share on:
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమైన్నాయి. ఉదయం 9.51 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 74 పాయింట్లు నష్టపోయి 37,566 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీ... | 1 |
rahul2
టీమిండియా తొలి ఇన్నింగ్స్ 248/6
ధర్మశాల: టీమిండియా,ఆస్ట్రేలియా మధ్య ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టులో ఆధిక్యం ఎవరిదో తేలలేదు. ఇరు జట్లు పోరాడుతున్నాయి.రెండవ రోజు టీమిండియా 6 వికెట్లకు 248 పరుగులు చేసింది.ఇదే టెస్టులో తొలి రోజు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ను 300 పరుగులకే టీమిండియా కట్టడి చేసిన సంగతి తెలిసిందే.భార... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వింత ట్వీట్కు లైక్ కొట్టిన ధోనీ, కన్ఫ్యూజన్లో నెటిజన్లు!
మహేంద్ర సింగ్ ధోనీ మూడేళ్ల తర్వాత ఓ ట్వీట్కు లైక్ కొట్టాడు. అది కూడా మ్యాచ్ ఫిక్స్, ప్రపంచ కప్ మనదే అనే వార్తకు కావడం విశేషం.
TNN | Updated:
Dec 14, 2017, 04:29PM IST
వింత ... | 2 |
బంగారు చేప.. రామాయణ పఠనం!
మొనాకో
మిస్సీ ఫ్రాంక్లిన్ గుర్తుంది కదా! ఒకటి రెండు కాదు.. ఏకంగా ఐదు ఒలింపిక్ స్వర్ణ పతకాలు గెలిచి ‘బంగారు చేప’గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా స్విమ్మర్. ఇంకా చాలా ఏళ్లు కొలనులో పతకాల పంట పండిస్తుందనుకున్న ఈ భామ.. భుజం గాయం కారణంగా 23 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చింది. గత డి... | 2 |
internet vaartha 452 Views
న్యూఢిల్లీ : మేకిన్ ఇండియా కార్యాచరణకు మద్దతుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించిన నోయిడా కేంద్రంగా ఉన్న స్టార్టప్ కంపెనీ తయారుచేసిన స్మార్ట్ఫోన్ కేవలంనాలుగు డాలర్లకే లభిస్తున్నది. ఫ్రీడమ్ 251 పేరిట రింగింగ్ బెల్స్ స్టార్టప్ కంపెనీ ఈ ఫోన్ రూపొందించి దేశీయ ధర రూ.251గా ప్రకటించిన... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఆ పొరపాటు ఏడుగురి ఆశలను గల్లంతు చేసింది..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) చేసిన ఆ పొరపాటు ఏడుగురు యువ క్రికెటర్ల ఆశలను అడియాశలపాలు చేసింది
TNN | Updated:
Dec 2, 2016, 05:47PM IST
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) చేసిన ఆ పొరపాటు ఏడుగురు యువ ... | 2 |
Sep 03,2016
ప్యూజన్ నుంచి ఎలంట్రా విడుదల
నవతెలంగాణ-వాణిజ్యవిభాగం : ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ ప్యూజన్ హ్యుందారు ఎలంత్రా హ్యుందాయ్ కారును బ్యాడ్మింటన్ ఆటగాడు శ్రీకాంత్ కిదాంబీ చేతుల మీదుగా హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్యూజన్ హ్యుందారు ప్రతినిధులు పాల్గొన్నారు. సరి కొత్త ఎలంత్రా అంతర్జాతీయంగా... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బ్యాటింగ్ రికార్డుల్ని కోహ్లి బ్రేక్ చేస్తాడు..!
క్రికెట్లోని అన్ని బ్యాటింగ్ రికార్డుల్ని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రేక్ చేయగలడని పాకిస్థాన్ మాజీ బౌలర్ వఖార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు.
TNN | Updated:
Dec 24, 2017, 04:56PM... | 2 |
West Indies, First Published 11, Aug 2018, 5:28 PM IST
Highlights
వెస్టిండిస్ దీవుల్లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఓ పాకిస్తానీ బౌలర్ చేసిన పనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిడా స్పూర్తిని మంటగలుపుతూ ఇలా ఓ అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ ప్రవర్తిచడం సిగ్గుచేటని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్త... | 2 |
Suresh 147 Views
పాక్ క్రికెటర్ ఆఫ్రిదిపై పిసిబి ఒత్తిడి
కరాచీ: అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఇన్నిం గ్స్లతో అలరించిన పాకిస్థాన్కు చెందిన ఆఫ్రిదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పొమ్మన కుండా పొగ పెడుతున్నట్లు సమాచారం.కాగా టి20 ప్రపంచ కప్లో జట్టు పేలవ ప్రదర్శనతో కెప్టెన్సీ నుంచి వైదొలగిన అతడు ఆతరువాత చోటు కోల్పో యాడ... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
హ్యాపీ బర్త్ డే.. డ్రీమ్గార్ల్
నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్ను ఏలుతోన్న డ్రీమ్ గార్ల్ ఆదివారం 68వ పడిలో అడుగు పెట్టారు. మరి, డ్రీమ్ గార్ల్గా ఎంతో మంది అభిమానుల మనసులు దోచిన హేమా మాలిని గురించి తెలుసుకుందామా...
TNN | Updated:
Oct 16, 2016, 04:57PM IST
&ls... | 0 |
వేగం పెంచుతాం
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూయార్క్: విదేశీ మదుపరులు కోరుకుంటున్న మాదిరిగానే భారత్లో సంస్కరణల వేగాన్ని మరింత పెంచేందుకు, సరళమైన పన్ను విధానాన్ని అమలు పరిచేందుకు, విధాన పరమైన నిర్ణయాలలో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందని ఆర్థిక మంత్రి ఆరుణ్ జైటీ అన్నారు.
10 రోజుల అమెరికా పర్యట... | 1 |
May 14,2016
ఈకామర్స్లోకి అడుగుపెట్టనున్న 'బిగ్ బజార్'
బెంగళూరు: ఫ్యూచర్ గ్రూపు సంస్థ బిగ్బజార్ ఆన్లైన్లోకి రానుందని సంస్థ సీఈఓ కిషోర్ బీయాని తెలిపారు. ఈకామర్స్ ఫోర్ట్ల్ మూడు నెలలలో ఇండియాలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఓ ఇంటర్వూలో తెలిపారు. ఈ కామర్స్ కంపెనీలు ప్లిఫ్కార్ట్, అమెజాన్ మార్కెట్ ప్రద... | 1 |
sumalatha 141 Views Anil-Agarwa , Jet Airways
Anil-Agarwal
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన మూతపడిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ఆశలు అడియాసలు అవుతున్నాయి. మైనింగ్, మెటల్ దిగ్గజం అనిల్ అగర్వాల్ ఫ్యామిలీ ట్రస్ట్ వోల్కన్ ఇన్వెస్ట్మెంట్ జెట్ ఎయిర్వేస్ బిడ్ను ఉపసంహరించుకుంది. గత శనివారం గడువు మ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వారెవ్వా బన్నీ.. క్రేజ్తో షేక్ చేస్తున్నాడుగా!
అల్లు అర్జున్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటాడు.
TNN | Updated:
Nov 20, 2017, 09:11PM IST
అల్లు అర్జున్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పం... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సల్మాన్కు కోన సపోర్ట్.. తిట్టిపోసిన నెటిజన్లు
కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు సానుభూతిపరులు పెరిగిపోతున్నారు.
Samayam Telugu | Updated:
Apr 6, 2018, 10:02AM IST
కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవు... | 0 |
COFFEE
కేఫ్ కాఫీడే వాటా కొనుగోలు
ముంబయి, మే 15: కేఫ్కాఫీడే చైన్ స్టోర్లు నిర్వహి స్తున్న కాఫీడే ఎంటర్ప్రైజెస్ తన అనుబంధ సంస్థ సికాల్ లాజిస్టిక్స్ రెండు చిన్న సంస్థల్లో మెజార్టీ వాటా లను కొనుగోలుచేస్తున్నట్లు వెల్లడించింది. రవాణా రంగంలో ఈ సంస్థలు బహుముఖంగా పనిచేస్తున్నాయి. గోదాముల నిర్వహణ పంపిణీ బిజినెస్లకు సంబం... | 1 |
Suresh 119 Views
ఎయిర్టెల్ నుంచి రూ.25కే నెట్
హైదరాబాద్, సెప్టెంబరు 7: రిలయన్స్జియో పోటీ ని తట్టుకునేందుకు దేశంలోని అగ్రగామి టెలికాం సేవలసంస్థ ఎయిర్టెల్ నెలంతా పొదుపైన ఇంటర్నెట్అని కొత్త స్కీం ప్రవేశపెట్టింది. కేవలం రూ.25తో 30రోజుల కాలపరిమితికలిగిన ప్రీపెయిడ్ వోచర్ను ప్రారంభించింది. అయితే సర్కిళ్ల వారీగా ధరల్... | 1 |
"రాజు గారి గది 2" మూవీ రివ్యూ, రేటింగ్
Highlights
చిత్రం : రాజు గారి గది 2
జానర్ : కామెడీ హారర్
నటీ నటులు : నాగార్జున, సమంత,సీరత్ కపూర్, వెన్నెల కిషోర్,ప్రవీణ్ తదితరులు
మ్యూజిక్ : ఎస్.ఎస్.థమన్
ప్రొడక్షన్ : పి.వి.పి సినిమాస్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : ప్రసాద్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి
స్క్రీన్ ప్లే,దర్శకత్వం ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 6 పాయింట్లు నష్టపోయి 26,298 వద్ద వద్ద ముగిసింది. నిఫ్టీ 3.15 పాయింట్ల లాభంతో 8,111 వద్ద ముగిసింది...
TNN | Updated:
Nov 16, 2016, 04:07PM IST
వరుసగా మూడో రోజు స... | 1 |
Visit Site
Recommended byColombia
నేను.. శైలజ సినిమా అందరికీ నచ్చింది. కానీ నా నుండి డాన్స్, ఫైట్స్ ఆశించే ప్రేక్షకులు ఇంకా
ఏదో ఆశిస్తారు. అలాంటి వారికి హైపర్ ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్
హైపర్ గా ఉంటుంది. అలాంటి వాడు ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.. అందుకే క్యాప్షన్ గా అదే పెట్టాం.
నిజానికి ఈ సినిమా టై... | 0 |
Suresh 209 Views
వింబుల్డన్కు నాదల్ దూరం
న్యూఢిల్లీ: వరల్డ్ టెన్నిస్లో సత్తాచాటుతూ వస్తున్న నాదల్కు ప్రస్తుతం పరిస్థితులు అంతగా అనుకరించటం లేదు. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్లో భారీ ఆశలతో అడుగుపెట్టిన ఈ 30 ఏళ్ల యువసంచలన గాయం కారణంగా రెండవ రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. త్వరలో జరగనున్న వింబుల్డన్లో కూడ ఇతను ఆడే అవకా... | 2 |
May 14,2017
ఆదివారమూ బంకుల తెరిచే ఉంటాయి..
ముంబయి: ఇంధన వాడకాన్ని తగ్గించే ఉద్దేశంతో నేటి (మే 14) నుంచి మొదలుకొని ఆదివారాల్లో పెట్రోలు బంకులను మూసి ఉంచాలనుకున్న డీలర్ల ప్రతిపాదన తాత్కాలికంగా అటుకెక్కింది. ఈ దిశగా తీసుకున్న నిర్ణయాన్ని డీలర్ల సంఘం ప్రస్తుతానికి వాయిదా వేసుకుంది. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధా... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
xiaomi: 512 జీబీ స్టోరేజ్తో రానున్న షియోమీ 'ఎంఐ 8' స్మార్ట్ఫోన్!
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ 'ఎంఐ 8'ను మే 31న విడుదల చేయనుంది. షియోమీ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోన్ను విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటి... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వరల్డ్ కప్కు నేరుగా క్వాలిఫై కాలేకపోయిన లంక
భారత్ చేతిలో వరుసగా నాలుగు వన్డేలు ఓడిన శ్రీలంక క్రికెట్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. వచ్చే వరల్డ్ కప్కు నేరుగా క్వాలిఫై..
TNN | Updated:
Sep 1, 2017, 11:11AM IST
భారత్ చేతిలో వరుసగా నాలుగు వన్డేలు ఓడిన శ్రీలంక జట్టుకు... | 2 |
SENSEX
ఈక్విటీకి ఎయిర్టెల్ మద్దతు
ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు వరుసగాఆరోరోజు కూడా లాభాల్లోనే కొనసాగాయి. తొలుత జోరందుకుని ఏడాది గరిష్టస్థాయికి చేరినప్పటికీ చివర్లో వెనకడుగు వేసా యి. ఫిబ్రవరి డెరివేటివ్స్ గురువారంతో ముగిసిన నేపథ్యంలో చివరి అర్ధగంటలో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపట్టారు. భారీ అమ్మకాలతో మార్కెట్లు స్వల్ప... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
దూసుకెళ్తున్న దీప కర్మాకర్
మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ క్వాలిఫికేషన్ లో భారత క్రీడాకారిణి దీప కర్మాకర్ తన సత్తా చాటింది.
TNN | Updated:
Aug 8, 2016, 07:28AM IST
రియో ఒలింపిక్స్ లో మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ క్వాలిఫికేషన్ లో భారత క్రీడాకారిణి దీప కర్మాకర్... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఎల్లుండి పీఎస్బీ అధినేతలతో మంత్రి భేటీ
కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మంగళవారం (19న) ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల(పీఎస్బీ) అధినేతలు, ముఖ అధికారులతో సమావేశం కానున్నారు.
Samayam Telugu | Updated:
Jun 17, 2018, 10:19AM IST
కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మంగళవార... | 1 |
internet vaartha 349 Views
హైదరాబాద్ : దేశంలో వేగంగా విస్తరిస్తున్న టీకేఫ్ ఆపరేటర్ టీట్రయల్స్ తన అత్యాధునిక ఔట్లెట్స్లో దక్షిణాది మార్కెట్కు విస్తరిస్తోంది. తాజాగా తెలంగాణలో అడుగుపెట్టిన టీట్రయల్స్ హైద రాబాద్లో అధునాతన కేఫ్ను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీట్రయల్స్ సహవ్యవస్థాప... | 1 |
Suresh 102 Views virat
virat
శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ కు కెప్టెన్ కోహ్లీ దూరమవుతున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా విశ్రాంతి
లేకుండా వరుస సిరీస్ లు ఆడుతున్న నేపథ్యంలోనే కోహ్లీతో పాటు మరికొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పించాలని
బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీతో పాటు జడేజా, ఉమేష్ యాదవ్, రవిచంద్... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
వివాదాలకు తెర తీయనున్న `Thalaivi`.. ప్రారంభమైన అమ్మ బయోపిక్
తమిళనాట అమ్మగా పేరు తెచ్చుకున్న నటి, రాజకీయనాయకురాలు జయలలిత కథను వెండితెరకెక్కించేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తలైవి పేరుతో తెరక... | 0 |
BSE
మెటల్, పిఎస్యు స్టాక్స్ మద్దతు
ముంబయి,ఆగస్టు 5: స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్,నిఫ్టీ రెండూ కూడా గరిష్టస్థాయి లోనే ముగిసాయి. గతట్రేడింగ్లలోని నష్టాలను రివర్స్చేస్తూ వినియోగరంగ ఉత్పత్తులు, మెటల్, ప్రభుత్వరంగ స్టాక్స్ కంపెనీలు మద్దతునిచ్చాయి. మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల నీర సించిన ధోరణులు అంతగా ప్రభావం చ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వైరల్ అవుతున్న తైమూర్ ఫోటోలు
లిటిల్ తైమూర్... పుట్టుకతోనే పెద్ద సెలెబ్రిటీ.
TNN | Updated:
Dec 22, 2016, 04:03PM IST
లిటిల్ తైమూర్... పుట్టుకతోనే పెద్ద సెలెబ్రిటీ. అతని ఫోటోలు వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేష్ బుక్, ట్విట్టర్ లలో తెగ షేర్ అవుతున్నాయి. అయితే నిజంగా... | 0 |
flipkart
ప్లిప్కార్ట్ మరో సమ్మర్ ఆఫర్
ముంబై, మే 30: ఇ-కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ గత రెండు వారాల క్రితమే 10ఏళ్ల సందర్భంగా నాలుగు రోజుల బిగ్ 10సేల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. బంపర్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ సేల్ నిర్వహించింది. ప్రస్తుతం మరో సమ్మర్ సేల్తో మన ముందుకు వచ్చేసింది. నేటి నుంచి ఈ నెల చివరి వరకు 80శా... | 1 |
Jun 25,2018
పార్లమెంటరీ కమిటీతో రేపు పీఎస్బీల సమావేశం
న్యూఢిల్లీ: నిరర్ధక ఆస్తులు పెరిగిపోవడం, బ్యాంకు మోసాలు అధికమవుతుండటంతో కుదేలవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) సమస్యలపై చర్చించడానికి పలు బ్యాంకుల చైర్మెన్లు ఈ నెల 26న పార్లమెంటరీ కమిటీతో సమావేశం కానున్నారు. 'దేశంలోని బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు,... | 1 |
ప్రభాస్ కు బాలీవుడ్ నుంచి మరో అరుదైన గౌరవం
Highlights
బాహుబలి చిత్రంతో క్రేజీ హీరోగా మారిపోయిన ప్రభాస్
ప్రభాస్ కు బాలీవుడ్ లోననూ యమా క్రేజ్
తాజాగా ఓ ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఈవెంట్ కు ఆహ్వానం
బాహుబలి’ మూవీతో టాప్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ జనవరిలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ దగ్గర జరగబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ క... | 0 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్.. రూ.1కే ఫోన్, ల్యాప్టాప్!
దేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ను ప్రకటించింది. మే 13వ తేదీ నుంచి 16 వరకు పలు ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను అందజేయనున్నట్లు గురువారం ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.
Sam... | 1 |
అఖిల్, శ్రియల పెళ్లి కుదిర్చిన ఉపాసన
Highlights
అఖిల్, శ్రియ భూపాల్ పెళ్లికి లైన్ క్లియర్
రంగంలోకి దిగి అంగీకారం కుదిర్చిన మెగా కోడలు
ఉపాసన ఒప్పించటంతో రాజీ కుదుర్చుకున్న అఖిల్, శ్రియ
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ ల వివాహం రద్దయినట్లు ఇటీవల ప్రపంచమంతా కోడై కూసిన సంగతి తెలిసిందే... | 0 |
దాని గురించి అడిగిన అభిమానికి మల్లికా దిమ్మతిరిగే కౌంటర్
Highlights
మల్లికా దువా అంటే సినిమాలు చూసేవాళ్ళకు అంతగా ఫ్లాష్ కాకపోవచ్చు
కాని సోషల్ మీడియా ట్రెండ్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు మాత్రం తను చాలా పాపులర్
తను చేసిన షిట్ పీపుల్ సే అనే వీడియో మల్లికాను ఒక్క రోజులో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మార్చింది
మల్లికా దువ... | 0 |
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మానందం"కు ఘనసన్మానం
First Published 8, Oct 2017, 5:33 PM IST
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో "బ్రహ్మాన
అమెరికాలో జరిగిన ... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.