text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఒక ఇంటివాడైన ఆది..
రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన ధృవ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసిన కంపోజర్స్ ద్వయంలో...
TNN | Updated:
Dec 1, 2017, 06:57PM IST
రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన ధృవ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసిన కంపోజర్స్ ద్వయంలో... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఉద్యోగులను తొలగించే పనిలో 'అమెజాన్'..!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ 'అమెజాన్' ఇండియా ఉద్యోగులను తొలగించే పనిలోపడింది. ఇప్పటికే...60 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలిపింది. మరికొందరిని కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
TNN | Updated:
Apr 3, 2018, 01... | 1 |
internet vaartha 179 Views
ఆస్ట్రేలియా ఓపెన్లో సంచలనం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో మంగళవారం సంచలనం నమోదైంది.కాగా మాజీ చాంపియన్,ప్రపంచ అయిదవ ర్యాంకర్ రఫెల్ నాదల్ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో స్పెయిన్కు చెందిన నాదల్కు స్వదేశానికి చందిన 45వ ర్యాంకర్ ఫెర్నాండ... | 2 |
sandhya 201 Views stock market
stock market
ముంబై: నేడు మార్కెట్లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం బిఎస్ఈ సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 40,030 వద్ద కొనసాగుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 26 పాయింట్లు నష్టంతో 11,995 దగ్గర ట్రేడ్ అవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69.42గా ఉంది. బంగారం విలువ రూ. 54 పెరిగి రూ. 32,734గా... | 1 |
internet vaartha 226 Views
ఎన్డిఎ ప్రభుత్వంలోనే అనూహ్యవృద్ధి
న్యూఢిల్లీ : భారత్లోని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగం 1.28 లక్ష లకోట్ల టర్నోవర్ను అధిగమించిందని ఐటి మంత్రి రవిశంకర్ప్రసాద్ వెల్లడించారు. తమ ప్రభుత్వం 2014లో అధికా రంలోనికి వచ్చేనాటికి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగం కేవలం 11,700 కోట్లు టర్నోవర్తో మాత్రమే ఉ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వారు దేశ గౌరవ చిహ్నాలు...
లాస్ ఏంజెల్స్ నగరంలో జరిగిన ప్రపంచ ప్రత్యేక వేసవి ఒలింపిక్ క్రీడల విజేతలను భారత ప్రధాని అభినందించారు.
TNN | Updated:
Aug 5, 2015, 01:32PM IST
లాస్ ఏంజెల్స్ నగరంలో జరిగిన ప్రపంచ ప్రత్యేక వేసవి ఒలింపిక్ క్రీడల విజేతలను భారత ప్రధాని అభినం... | 2 |
ఇప్పుడు జాకీచాన్తో ఎఫైర్: దిశాపటానీ
Highlights
కెరీర్లో ఎంతోమంది హీరోలతో నటించిన కొందరే మనసుకి నచ్చుతారు అంటున్న దిశాపటానీ
అయితే మనసుకు నచ్చినవాళ్ళంతా బాయ్ఫ్రెండ్స్ అయిపోలేరు కదా అంటున్న ముద్దుగుమ్మ
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్తో పీకల్లోతు ప్రేమాయణంలో వుందంటూ దిశా పటానీ గురించి గాసిప్స్ గుప్పుమంటున్నాయ... | 0 |
Suresh 108 Views SUNIL GAVASKAR
Sunil Gavaskar
న్యూఢిల్లీ: భారత క్రికెట్ సెలక్షన్ కమిటీనేనా అంటూ విమర్శించారు. వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును ప్రకటించే క్రమంలో సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నాడు. ఇదొక కుంటి బాతు సెలక్షన్ కమిటీలా ఉంది. ముందుగా వెస్టిండీస్ పర్యటనకు కోహ్లీ దూరం అవుతాడని సెలె... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సినీతారల ఇళ్లపై ఐటీ దాడులు
సినీతారల ఇళ్లపై ఇన్ కంటాక్స్ అధికారులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు.
TNN | Updated:
Sep 30, 2015, 11:06AM IST
సినీతారల ఇళ్లపై ఇన్ కంటాక్స్ అధికారులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. తమిళనాట, తెలుగులోనా వెలుగుతున్న నయనతార, సమంత, హ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కౌశల్ కథలో నీతి: ఆటా నాదే.. వేటా నాదే.. బిగ్ బాస్ టైటిల్ నాదే
‘అనగనగా ఓ రాజ్యం.. ఆ రాజ్యానికి ఓ రాజు. కాని ఆ రాజ్యానికి వారసుడు మాత్రం ఉండడు. దీనిపై ఆలోచించిన రాజు నక్షత్రం అనే జట్టుని ఏర్పాటు చేసి.. రాజ్యం మొత్తం తిరిగి కండ బలం, గుండె బలం, బుద్ధిబలం ఉన్న 16 మం... | 0 |
గ్లామర్ పాత్రలు చేసేందుకు రెడీ- దర్శకుడు హీరోయిన్ ఈషా
Highlights
ఈషాకు దర్శకుడులో ఫ్యాషన్ డిజైనర్ నమ్రతా పాత్ర
దర్శకుడులో రెండు సందర్భాల్లో హీరోని చెంపదెబ్బ కొట్టా
గ్లామర్ పాత్రలు చేయడానికి అభ్యంతరం లేదన్న ఈషా
అంతకు ముందు..ఆ తర్వాత, అమీతుమీ చిత్రాలతో నాయికగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ఇషా. ఈమె కథానాయికగా నటిస... | 0 |
Telecome
టెలికాం రంగ షేర్ల ర్యాలీ
ముంబై: టెలికాం రంగంలో కొనసాగుతున్న విలీనాల కసరత్తులతో ఆకంపెనీల షేర్లకు స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ కనిపించింది. గురువారం నాటి ట్రేడిం గ్లో టెలికాం సేవల కంపెనీలు 11శాతం పెరిగి నట్లు తేలింది. భారతి ఎయిర్టెల్ 11శాతం పెరిగి 52 వారాల గరిష్టస్థాయికి చేరింది. రూ.397కు చేరింది. కంపెనీ ట... | 1 |
- రెపొరేటు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు
- ఆరు శాతానికి చేరనున్న రివర్స్రెపొ రేటు
- బ్యాంకులలో పెరగనున్న నగదు నిల్వలు
- తక్కువ వడ్డీకే రుణాల లభ్యతకు ఆస్కారం
- దేశ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊతం..
- ఈ ఏడాది మన వృద్ధిరేటు 7.6 శాతానికి
- ఆర్బీఐ 'పరపతి' విధాన సమీక్షను వెల్లడించిన రాజన్
ముంబయి: ద్రవ్య లభ్యతను సుల... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Priya Varrier Tattoo: ప్రియా వారియర్ పచ్చబొట్టు అసలు గుట్టు!
‘లవర్స్ డే’ పేరుతో ప్రేమికుల దినోత్సవం నాడు లవర్స్ని పలకరించబోతుంది కన్నకొట్టుడు పిల్ల ప్రియా వారియర్. ఆమె నటించిన ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ఆడ... | 0 |
Hyderabad, First Published 3, Aug 2019, 3:15 PM IST
Highlights
బాలీవుడ్ లో ఏ ఎఫైర్ ఎటు మలుపు తీసుకుంటుందో అస్సలు చెప్పలేం. అర్బాజ్ ఖాన్ కు మలైకా విడాకులు ఇచ్చినప్పుడు, ఆమె అర్జున్ కపూర్ తో కలుస్తుందని చాలామంది ఊహించలేకపోయారు. దియా మీర్జా విడాకుల విషయంలో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా బాలీవుడ్ నటి దియా ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మార్చి 31 లోగా 2015-16, 2016-17 పన్ను రిటర్నులు సమర్పించవచ్చు
2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్లు సమర్పించని వేతన జీవులు ఈ నెల మార్చి 31వతేదీలోగా ఫైల్ చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ తాజాగా ప్రకటించింది.
TNN | Updated:
Mar 28, 2018, 05:41PM IST
మీ... | 1 |
నయన్, త్రిష ఇప్పుడు కాజల్
Highlights
నయన్, త్రిషల్లా తనూ మారిపోనున్న కాజల్ అగర్వాల్
ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన కాజల్
ఇక లేడీ ఓరియెంటెడ్ కేరక్టర్ తో అలరించనుమ్మ ముద్దుగుమ్మ
నయనతార, అనుష్క, త్రిష లాంటి వారు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నంటిచి బాగా రాణిస్తున్నారు. ఇప్పుడు కాజల్అగర్వాల్కు కూడా అదే బాట పట్ట... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
లూసింగ్ మై రిలీజియన్: రణ్వీర్ పోస్ట్పై రచ్చ!
పద్మావతి సినిమాకు ఇప్పటికే పలు వివాదాలు చుట్టుకోగా.. తాజాగా రణ్వీర్ సింగ్ చేసిన పోస్టు మరో దుమారం రేపుతోంది. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘పద్మావతి’ చిత్రంలో రణ్వీర్ అలనాటి అల్లావుద్దీన్ ఖ... | 0 |
Hyderabad, First Published 3, May 2019, 9:01 PM IST
Highlights
ఆకాశమంతా అంచనాలతో సినిమాను తెరకెక్కించి ఎలాగైనా ఫస్ట్ షో చూడాలనే కోరికను కలిగించగల దర్శకుడు శంకర్. అయితే రోబో తరువాత శంకర్ అనుకున్నంతగా మెప్పించలేకపోతున్నాడు. పైగా ఆయన సినిమాలు షూటింగ్ దశలోనే ఇబ్బందులు ఎదుర్కోవడం హాట్ టాపిక్ గా మారుతోంది.
ఆకాశమంతా అంచనాలతో... | 0 |
తక్కువ వర్షాలతో ఇబ్బంది లేదు..
- ధరలు పెరగకుండా చర్యలు
- మూలధన వ్యయం బాగా పెరగొచ్చు
- విదేశీ మదుపరులు దేశం వదిలి వెళ్లిపోవడం లేదు..
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ స్థాయిలో వర్షాలు కురిసినా పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ దేశ ప్రజల్లో భరోసా నింపే ప్రయత్న... | 1 |
ASWIN
45వ టెస్టు మ్యాచ్లో అశ్విన్ సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన స్పిన్నర్ అశ్విన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.అత్యంత వేగంగా250 టెస్టు వికెట్లను సాధించిన ఘనతను అశ్విన్ తాజాగా సాధించాడు.గతంలో 200 వికెట్లను అత్యంత వేగ వంతంగా సాధించిన అశ్విన్ అదే ఫామ్ను కొనసాగిస్తూ 250 వికెట్ల మార్క్ను క... | 2 |
Visit Site
Recommended byColombia
ప్రేక్షకుల నుండి టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్ల కంటే తక్కువ ఓట్లు రావడంతో ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు అలీ రెజా. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రెండో సారి బిగ్ బాస్ హౌస్కి వెళ్లినా విజేత కాలేకపోయాడు అలీ.
తొలివారంలోనే హేమ ఇంటి ముఖం పట్టగా.. రెండో వారం జాఫ... | 0 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
పూనమ్ కౌర్ ట్వీట్.. మళ్లీ Pawan Kalyanనే టార్గెట్ చేసిందా?
పూనమ్ కౌర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. అబద్ధాల కోరు అంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించేనా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పూనమ్ ఘా... | 0 |
ARJUN TENDULKAR
మహిళల జట్టుకి అర్జున్ టెండూల్కర్ సాయం
న్యూఢిల్లీ: ఐసిసి మహిళల ప్రపంచకప్లో భారత జట్టుకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ చిరు సాయం అందించాడు. ఫైనల్కు ముందు లార్డ్స్లో జట్టు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా…అక్కడికి వెళ్లిన అర్జున్ బంతిని అందుకుని కాసేపు భారత్ బ్యాట... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఆ గానగంధర్వుడు తన పాటతో బ్రతికే ఉంటాడు
'మేరే సపునోంకి రాణి కబ్ ఆయేగీ తూ' ఈ పాట మనలో ప్రతీ ఒక్కరు ఒక్కసారైనా విని ఉంటారు. ఈపాట పాడింది ఇండియన్ లెజెండరీ సింగర్ అభాస్ కుమార్ గంగూలీ అలియాస్ కిషోర్ కుమార్. ఈరోజు కిషోర్ కుమార్ 87వ జయంతి...
TNN | Updated:
Aug 4, 2016, 04:... | 0 |
Recommended byColombia
మ్యూచువల్ ఫండ్లు
మ్యూచువల్ ఫండ్లలో మొదటిసారి ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. దీనికి సంకేతమే కొత్తగా వచ్చి చేరుతున్న ఫోలియోలు. కేవలం ఏప్రిల్ నెలలోనే కొత్తగా 8 లక్షల ఫోలియోలు మ్యూచువల్ ఫండ్లలో జతయ్యాయి. దీంతో 2018 ఏడాది ఏప్రిల్ చివరికి మ్యూచువల్ ఫండ్ల రంగంలో మొత... | 1 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అఖిల్ హీరోయిన్ కు తెలుగులో మరోసారి !
'అఖిల్' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయిన నటి సయేషా సైగల్. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా.. సయేషా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన క్యూట్ లుక్స్, అందంతో యూత్ ను బాగానే ఆకట్టుకుంది...
TNN | Updated:
Jul 25, 2016, 02:... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రైతులకు రూ.100లతో ప్రతినెలా రూ.3,000 పెన్షన్!
రైతులకు ఎల్ఐసీనే పెన్షన్ డబ్బులను అందిస్తుంది. మోదీ 2.0 గవర్నమెంట్ తొలి కేబినెట్ రైతులకు ప్రత్యేకమైన పెన్షన్ స్కీమ్కు ఆమోదం తెలిపింది. తొలి మూడేళ్లలో 5 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలని కేంద్రం భావిస్తోంది.
Samayam Telugu... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
sunflower oil
దేశీయ దిగుబడులతో తగ్గిన వంటనూనెల దిగుమతి
అహ్మదాబాద్: భారత్ వంటనూనెల దిగుమతులు గడచిన ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదునెలల్లోనే అంటే నవంబరు అక్టోబరు సీజన్లో ఎనిమిదిశాతం తగ్గాయి. దేశీ యంగా నూనెగింజల పంటలు దిగుబడులు పెరగడమే ఇందుకుకీలకం. తాజా గణాంకాల ప్రకారంచూస్తే సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ అందించ... | 1 |
india vs sri lanka, 1st test: kl rahul, shikhar dhawan lead ind fightback
ఓపెనర్ల దూకుడు: నాలుగో రోజు మనదే!
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓపెనర్లు కదం తొక్కడంతో వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది.
TNN | Updated:
Nov 19, 2017, 05:50PM IST
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రాంచీ టెస్టులో డికాక్ పాదం తాకి.. చెప్పు వదిలిన ఫ్యాన్
వైజాగ్, పుణె టెస్టు తరహాలోనే ఓ అభిమాని కారణంగా రాంచీలోనూ టెస్టు మ్యాచ్ కొన్ని నిమిషాలు నిలిచిపోయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ పాదం తాకేందుకు వచ్చిన అభిమాని.. కాసేపు హల్చల్ చేశాడు.
Samayam Telugu | Up... | 2 |
Resevedine
ఇష్టమైన రెస్టారెంట్కోసం ‘రిజర్వుడైన్
హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ రాజధాని కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్టెక్కంపెనీ రిజర్వుడైన్ ను ఆవిష్కరించింది. సంస్థ వ్యవస్థాపకులు అహ్మద్ షరీఫ్మాట్లాడుతూ వచ్చే ఏడాదిచివరి నాటికి మరో ఏడు నగరాలకు విస్తరిస్తామని, అలాగే 100 కోట్ల డాలర్ల క్లబ్ కంపెనీల్లో చేరేదిశగా తమ వ్యాప... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘Rx100’ ఫస్ట్రైడ్: పెద్దలకు మాత్రమే.. ఇవేం పనులు బాబోయ్
‘Rx100’ ఫస్ట్ రైడ్ అంటూ విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేసింది.
Samayam Telugu | Updated:
May 21, 2018, 07:37PM IST
‘Rx100’ ఫస్ట్రైడ్: పెద్దలకు మాత్రమే.. ... | 0 |
May 17,2018
చేతులెత్తేసిన సహారా
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన మాట నిలుపుకోవడంలో సహారా సంస్థ మరోమారు విఫలమైంది. సెబీ-సహారా రీఫండ్ ఖాతాలో రూ.750 కోట్లు జమ చేయడంలో ఆ సంస్థ విఫలమైన నేపథ్యంలో సహారా గ్రూప్లోని ప్రతిష్టాత్మకమై ఆంబీ వ్యాలీలో ఆస్తుల వేలాని ముందుకు తీసుకుపోనున్నట్టుగా సుప్రీ కోర్టు స్పష... | 1 |
Vaani Pushpa 147 Views mohammad nabi , test cricket
mohammad nabi
చోట్టాగ్రామ్: అప్గానిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన టెస్టు కెరీర్కు ముగింపు పలకడానికి సిద్ధమయ్యాడు. తన కెరీర్లో కేవలం మూడు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడిన నబీ..ఎర్రబంతి క్రికెట్కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
యూపీఐ ద్వారా... అమెజాన్ పేమెంట్స్!
అమెజాన్ ఇండియా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా నగదు చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చింది.
TNN | Updated:
Feb 6, 2018, 01:58PM IST
అమెజాన్ ఇండియా పేమెంట్లను ఇకపై యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ద్వారా కూడ... | 1 |
చెన్నయ్ మార్కెట్లోకి స్ప్లిట్ ఏసీలను ప్రవేశపెట్టిన గోద్రెజ్
PNR|
WD
WD
ప్రముఖ గృహోపకరణాల ఉత్పత్తి సంస్థ గోద్రెజ్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్లో తాజాగా కొత్తరకం స్ప్లిట్ ఏసీలను మార్కెట్లోకి విడుదల చేసింది. వేసవి కాలం సమీపిస్తుండటంతో వీటిని ప్రవేశపెడుతున్నట్టు ఆ సంస్థ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు కమల్ నందిని గురువారం ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Arun Jaitley: మధ్యంతర బడ్జెట్లో కీలక ప్రకటనలు ఉంటాయా?
బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంప్రదాయాలకు భిన్నంగా వెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే బడ్జెట్ను విలీనం చేయడం ఇందులో ఒకటి.
Samayam Telugu | ... | 1 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మందుకొట్టిన ‘టాక్సీవాలా’ భామ.. ఫుల్ కిక్లోనే షూట్
పార్టీలోనో.. ఫ్రెండ్స్తో కలిపో కాదు షూటింగ్ స్పాట్లోనే వోడ్కాని గుటక మీద గుటకలేసిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా వోడ్కా సాక్షిగా బయటపెట్టింది.
Samayam Telugu | Updated:
Nov 6, 2018... | 0 |
Oct 11,2018
ఐడీబీఐ కొత్త అధినేతగా రాకేశ్ శర్మ
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఐడీబీఐ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా రాకేశ్ శర్మ బుధవారం పగ్గాలు చేపట్టారు. ఆయన నియమకం వెంటనే అమలులోకి వచ్చింది. ఐడీబీఐకి కొత్త బాస్గా రాకేశ్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం 5వ తేదీన ఉత్తర్వూలు జారీ చేసిన సంగతి తెలిసింద... | 1 |
Dec 23,2017
హువాయి 'డిజిటలీకరణ'
న్యూఢిల్లీ: ప్రముఖ ఐసీటీ ఉత్పత్తుల కంపెనీ హువాయి భారత్లోని అన్ని సంస్థలను క్లౌడ్ నెట్వర్క్లోకి తీసుకురావడానికి రోడ్మ్యాప్ను రూపొందిం చుకున్నట్టు ప్రకటించింది. వృద్ధికి డిిజిటలీకరణ దోహదం చేస్తుందని హువాయి టెలికమ్యూనికేషన్స్ ఇండియా సీఈవో జారు చెన్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ కా... | 1 |
Oct 27,2017
ఎయిర్పోర్ట్లో చెకింగ్లకు చెక్..
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్ విమానాశ్రయంలో తనిఖీలను తగ్గించేలా టెక్నలాజీని అందిపుచ్చుకుంటున్నామని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ (ఆర్జీఐఎల్) సీఈవో ఎసజీకే కిశోర్ తెలిపారు. ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించింది మొదలు విమానం ఎక్కే వరక... | 1 |
- సాయిరాం కృష్ణ హోండా షోరూం
ప్రారంభోత్సవంలో మంత్రి ఈటల రాజేందర్
గోదావరి ఖని : నాణ్యమైన సేవలందించి కస్టమర్ల అభిమానాన్ని చూరగొనాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఆదివారం కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో సాయిరాం కృష్ణ హోండా షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హోండా ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో గు... | 1 |
Nov 10,2016
శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయి: ఆర్బీఐ
బడానోట్ల రద్దు కారణంగా వ్యవస్థలో ఏర్పడిన చిన్న విలువ కలిగిన కరెన్సీ నోట్ల కొరతను తీర్చేందుకు గాను సర్కారు సమాయత్తమవుతోంది. భారీ డిమాండ్ను దృష్టిలోఉంచుకోని బ్యాంకులు వచ్చే శని, ఆదివారాల్లో (12, 13వ తేదీల్లో) కూడా పని చేస్తాయని 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్బీఐ... | 1 |
Visit Site
Recommended byColombia
వేధింపుల కేసులో క్లీన్చిట్ వస్తే అసోసియేషన్లోకి తీసుకోవాలని, నిందితులుగా ఉన్నవారిని ‘అమ్మ’లోకి ఆహ్వానించడాన్ని మహిళా ఆరిస్టులు, హీరోయిన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిర్దోషిగా తేలే వరకు దిలీప్ను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ నటీమణులు రేవతి, పద్మప్రియ , పార్వతిలు మరోసా... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
T20 Rankings: పాకిస్థాన్ టాప్.. భారత్ ఎక్కడో..?
టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ తర్వాత 262 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ఇంగ్లాండ్ (261), ఆస్ట్రేలియా (261), భారత్ (260) టాప్-5లో నిలిచాయి.
Samayam Telugu |... | 2 |
May 01,2018
హెచ్డీఎఫ్సీ లాభం 2846 కోట్లు
న్యూఢిల్లీ: గృహ రుణాల దిగ్గజ సంస్థ హెచ్డీఎఫ్సీ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో సంస్థ స్టాండ్ఎలోన్ నికర లాభం 39 శాతం మేర పెరిగి రూ.2044 కోట్ల నుంచి రూ.2,846 కోట్లకు చేరుకుంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
టీమిండియా సెలక్షన్పై బెంగలేదు: అశ్విన్
మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి కెప్టెన్గా ఉన్న అశ్విన్ మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు.
Samaya... | 2 |
బ్యాంకుల బాస్లతో శక్తికాంత భేటీ
- పీసీఏ నిబంధనలపై చర్చలు
- గంటన్నర పాటు మంతనాలు
- నేడు ఆర్బీఐ బోర్డు కీలక మీట్
ముంబయి: బ్యాంకులు ఎదుర్కొంటున్న నిరర్థక ఆస్తుల సమస్య నుంచి బయటపడేందుకు గాను భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కఠినంగా అమలులోకి తెచ్చిన సరైన దిద్దుబాటు చర్యలు (పీసీఏ) నిబంధనల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు త్వర... | 1 |
బెల్లంకొండ సురేష్ కు బెదిరింపులు.. కేసు నమోదు
Highlights
తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బెల్లంకొండ సురేష్ ఫిర్యాదు
చెల్లించాల్సిన డబ్బు చెల్లించినా వేధిస్తున్నారని పోలీస్ కంప్లైంట్
గతంలోనే పేమెంట్ ఇవ్వనందుకు కేసు నమోదు చేశామంటున్న ప్రతివాది
నిర్మాత బెల్లం కొండ సురేష్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయనమీద మాదాపూర్ బంజార... | 0 |
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
First Published 11, Jul 2017, 1:45 PM IST
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్యాలరీ
ఫిదా ... | 0 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
Rahul Sipligunj పబ్లిక్ టాక్: శ్రీముఖి ఓవరాక్షన్.. రాహుల్ బిగ్ బాస్ విన్నర్!
Bigg Boss Telugu 3 Winner: బిగ్ బాస్ సీజన్ 3 విజేత ఎవరు కాబోతున్నారు. ప్రస్తుతం నామినేషన్స్లో ఉన్న ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది. ఎవర... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రూ.60 కోట్లకు అమ్ముడుబోయిన ధోనీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రూ.60 కోట్లకు అమ్ముడు పోయాడు. అందుకేనా విండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో చివరి బంతికి పరుగుతీయకుండా అవుట్ అయ్యాడు?
TNN | Updated:
Aug 29, 2016, 12:33PM IST
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రూ.60 కోట్లకు అ... | 2 |
Visit Site
Recommended byColombia
బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసి తర్వాతి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన పుజారా.. ఒకే మ్యాచ్లో శతకం బాది డకౌట్ కావడం కావడం ఇది రెండోసారి. 2015లో శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్లో 145 రన్స్ చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్లో డకౌటయ్యాడు. మెల్బోర్న్ టెస్టులోనూ ఇలాగే అవుటవడంతో.. ఈ ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
పాలిటిక్స్లోకి బిగ్ బాస్ విన్నర్.. గ్రామం దత్తత అందుకేనా?
బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? ఆ వైపుగా అడుగులు పడుతున్నాయా? కౌశల్ మాటల్లో ఆంతర్యం ఏమిటి?
Samayam Telugu | Updated:
Oct 31, 2018, ... | 0 |
Visit Site
Recommended byColombia
‘2004 నుంచి 2009 వరకు నేను ఇంజినీరింగ్ చేశాను. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. నాకు ఎటూ సినిమాలంటే ఆసక్తి. సినీ పరిశ్రమలో ఇంటర్వ్యూలు ఉండవు కాబట్టి జీవితంలో ఒకసారైనా టై కట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్లాలని ఉండేది. అలా అన్ని రౌండ్లు పూర్తి చేయడం... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Sep 13,2018
ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తాం..
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: ప్రీమియం మిల్క్షేక్స్, థిక్షేక్స్ తయారీ కంపెనీ 'మేకర్స్ అఫ్ మిల్క్షేక్' వచ్చే డిసెంబర్ ముగింపు నాటికి 100 స్టోర్లకు విస్తరించనున్నట్లు ప్రకటి ంచింది. బుధవారం హైదరాబాద్లో ఆ కంపెనీ ఫౌండర్ రాహుల్ తిరుమల ప్రగడ మీడియాతో మాట్లాడుతూ ప్రస్త... | 1 |
Hyderabad, First Published 1, Feb 2019, 4:12 PM IST
Highlights
నలుగురు కుర్రాళ్లు, ఓ అమ్మాయి...వాళ్లంతా కలిసి ఓ అడవిలోకి వెళ్లటం అనే పాయింట్ తో అప్పట్లో తెగ సినిమాలు వచ్చాయి. అయితే ఆ ట్రెండ్ మారింది. హర్రర్ , హర్రర్ కామెడీలు మొదలయ్యాయి
--సూర్య ప్రకాష్ జోశ్యుల
నలుగురు కుర్రాళ్లు, ఓ అమ్మాయి...వాళ్లంతా కలిసి ఓ అడవిలోకి వె... | 0 |
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?
Highlights
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా చిత్రం తెరకెక్కించనున్న వర్మ
లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక జరిగిన ఘటనలపై మూవీ
ఈ మూవీలో రోజాకు ప్రాధాన్యత గల పాత్ర ఆఫర్ చేస్తున్నామన్న వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదంతో రచ్చ చేస్తునే వుంటారు. ఇట... | 0 |
వైరల్ : లీకైన మెగాస్టార్ సైరా లుక్
Highlights
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు
రీఎంట్రీలోనే బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపిన చిరు
టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే మూవీని చేస్తున్నారు చిరు.
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రెండో సినిమాకే కోటిన్నర పారితోషకమా?
‘తొలిప్రేమ’ సినిమాతో కమర్షియల్ హిట్ను సొంతం చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.
Samayam Telugu | Updated:
Jun 11, 2018, 11:29AM IST
‘తొలిప్రేమ’ సినిమాతో కమర్షియల్ హిట్ను సొంతం చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. పవన్ కల్య... | 0 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
internet vaartha 186 Views
బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలు సుమారుగా కోల్పోయిన బంగ్లాదేశ్ నిరాశలో కూరుకుపోయింది.ఎన్నో అంచనాలతో భారత్లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్,ఆస్ట్రేలియా జట్ల చేతిలో ఓడిపోయింది.షేన్ వాట్సన్, జాన్హేస్టింగ్ ఇచ్చిన క్యాచ్లను నే... | 2 |
actress sri reddy satirical comments on rakul preet singh over manmadhudu 2
Sri Reddy: ‘రకుల్ ఐరన్ లెగ్.. మా నాగ్ బాబాయ్కి అనసూయ బెటర్’
Rakul Manmadhudu 2: కెరియర్ స్టార్ అయ్యి పదేళ్లు అవుతున్నా రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షోతోనే నెట్టికొస్తుంది తప్ప.. తనలోని పూర్తి స్థాయి నటిని బయటకు తీయలేదు. అయితే మన్మథుడు 2 చిత్రంలో... | 0 |
Aug 27,2015
మొబైల్ మెసెంజర్లలో యువతదే హవా
న్యూఢిల్లీ : మొబైల్లో మెసెంజర్ యాప్లను అత్యధికంగా యుక్త వయస్సు వారే వాడుతున్నారని ఓ సర్వేలో వెల్లడయ్యింది. 'వ్యూ రీసెర్చ్ సెంటర్' అనే సంస్థ 2015 మార్చి నుంచి ఏప్రిల్ వరకు మొత్తంగా 1600 మంది ఇంటర్కెట్ వినియో గదారులపై సర్వే చేసింది. ఇందులో యు వత వాట్సాప్, స్పావ్ ఛాట్, ... | 1 |
internet vaartha 200 Views
కోల్కతా : ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు బంగ్లాదేశ్తో తలపడింది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్లో కెప్టెన్ ధోనీ నాలుగవ స్థానంలో వచ్చి బ్యాట్ ఝులిపించాడు. దీనిపై హర్భజన్ మాట్లాడుతూ నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేయమని తానే ధోనీకి చెప్పానని పేర్కొన్నాడు.ఫైనల్ మ్యాచ్లో ధోనీ ఆరు బంతుల్లో 20 పరుగులు ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
DDCA: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి సన్మానం రద్దు..!
తొలి రెండు వన్డేల్లో భారత్, తర్వాత రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా గెలవడంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో ప్రస్తుతం సమమవగా.. బుధవారం గెలిచిన జట్టే సిరీస్ను చేజిక్కించుకోనుంది. దీంతో.. మ్... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Allu Arjun: అల్లు అర్జున్ ‘ఓకే’ చెప్పిన చిత్రానికి ‘నో’ చెప్పిన సమంత!
ఆ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయొద్దని, ఆ పాత్ర తాను చేయబోనని చెప్పిన సమంతనే.. ఇప్పుడు ఆ పాత్రలో నటించాలని కోరుతున్న దర్వక నిర్మాతలు.
Samayam Telugu | Updated:
Nov 16, 2018, 10:07PM IST... | 0 |
ఖతర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్లో
సానియా, మార్టినా పరాజయం
వరుస విజయాలకు బ్రేక్
దోహా : ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్లో సానియా, మార్టినాలు పరాజయం పొందారు. ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్ నెంబర్ వన్ జోడి చరిత్రకు మరికొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ఓటమితో మహిళల డబుల్స... | 2 |
SENSEX
మార్కెట్లపై బ్రెగ్జిట్ ప్రకంపనలు
ముంబై, జనవరి 17: బెంచ్మార్క్ సూచీలు గురువారం దిగువస్థాయిలోనే ముగిసాయి. యూరోపియన్ మార్కెట్లు బ్రిటన్బ్రెగ్జిట్ ఆధారంగా బ్రిటన్ ప్రధాని థెరిస్సామే ప్రసంగం కీలకంగా మారడంతో ఐరోపా మార్కెట్లు క్షీణించాయి. ఇన్వెస్టర్లు థెర్సి ప్రసంగంపైనే ఎక్కు వ ప్రాధాన్యతనిచ్చారు. బ్రిటన్ వలస వ... | 1 |
పవన్ మామ వెరీ కేరింగ్
Sep 22, 2015, 12.45 PM IST
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్, యంగ్ ఎనర్జిటిక్ లేడీ రెజినా జంటగా తెరకెక్కిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ రిలీజ్కి దగ్గర పడింది. తాజాగా సెన్సార్ కార్పక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ లభించింది. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో సినిమాని ప్రమోట్ చేసుకునే ప... | 0 |
Visit Site
Recommended byColombia
‘బీసీసీఐ నుంచి లెటర్ని మేము అందుకున్నాం. అందులో.. మహ్మద్ షమీ గత ఫిబ్రవరి 17, 18న దుబాయ్లోనే ఉన్నట్లు స్పష్టంగా ఉంది. ఇక ఈ కేసుకి సంబంధించిన మిగతా అంశాలపై విచారణ కొనసాగిస్తాం’ అని జాయింట్ సీపీ (నేర విభాగం) ప్రవీణ్ త్రిపాఠి మీడియాతో వెల్లడించారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస... | 2 |
Oct 27,2018
అంబానీపౖౖె కోర్టుకెక్కిన 24 సంస్థలు!
న్యూఢిల్లీ: చట్టంలోని లొసుగు లను ఆసరాగా చేసుకొని వ్యాపా రాన్ని విస్తరిం చుకుందా మనుకున్న రిలయన్స్ కమ్యూని కషన్స్ అధినేత అనిల్ అంబానీకి ఆర్థిక కష్టాలు అంతకంతకు పెరుగు తున్నాయి. ఇటీవలే సుప్రీకోర్టు ఎరిక్సన్ సంస్థకు రూ.550 కోట్ల బకాయిలను పూర్తిగా డిసెంబ రులోగా చెల్లించం... | 1 |
రంగస్థలం షాకింగ్ సెన్సార్ రిపోర్ట్
Highlights
రంగస్థలం షాకింగ్ సెన్సార్ రిపోర్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న భారీ చిత్రం రంగస్థలం. మార్చి 30న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. తాజాగా రంగస్థలం చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్ర... | 0 |
Ravi Narayan
ఎన్ఎస్ఇ వైస్ఛైర్మన్ రాజీనామా!
న్యూఢిల్లీ, జూన్ 3: నేషనల్ స్టాక్ఎక్ఛేంజిలో ఆల్గోరిథమ్ ట్రేడింగ్ కుంభకోణం కేసుపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తాజాగ ఆఎన్ఎస్ఇ వైస్ఛైర్మన్ రవినారాయణ్ పదవినుంచి తప్పు కుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఇ బోర్డుకు రాజీనామా సమ ర్పించారని ట్రేడింగ్ వర్గాలు చెపుతున్నా... | 1 |
Hyderabad, First Published 29, Oct 2018, 10:12 AM IST
Highlights
బాహుబలి అనంతరం చాలా ఇండియన్ సినిమాలు చైనా లో రిలీజ్ అవుతున్నాయి. అక్కడ సక్సెస్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ఏ తెలుగు సినిమా చైనా మార్కెట్ టార్గెట్ పెట్టుకోలేదు కానీ ...బాలీవుడ్ మాత్రం ప్రతీ సారి అక్కడ తన ప్రతిభను పరిచయం చేయటానికి ఉత్సాహం పడుతుంది. పనిలో పన... | 0 |
dhoni inaugurates his first global cricket academy in uae
ధోనీ తొలి క్రికెట్ అకాడమీ ప్రారంభం
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నిర్ణయాలు ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి.
TNN | Updated:
Nov 12, 2017, 09:02AM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నిర్ణయాలు ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. టెస్టు... | 2 |
bse
వారంలో నష్టాల బోణీ
ముంబై, డిసెంబరు 12: రెండురోజుల లాభాల ట్రేడింగ్కు గండికొడుతూ మార్కెట్లు స్వల్పనష్టా లకు గురయ్యాయి. సెన్సెక్స్ 232 పాయింట్లు దిగువన 26,515 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచీ 8170వద్ద స్థిరపడింది. 91 పాయింట్లు క్షీణించింది. మార్కెట్లపరంగాచూస్తే బిఎస్ఇలో 1529 కంపెనీలు దిగజారితే 1103 కంపెనీలషేర్... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
2019లో టీమిండియానే విశ్వవిజేత..!
భారత్ జట్టు ప్రస్తుతం సమష్టి కృషితో విజయాలు సాధిస్తోంది.. ఈ జోరు ఇలానే కొనసాగితే 2019 ప్రపంచకప్ని అలవోకగా
TNN | Updated:
Aug 21, 2017, 03:51PM IST
భారత్ జట్టు ప్రస్తుతం సమష్టి కృషితో విజయాలు సాధిస్తోంది.. ఈ జోరు ఇలానే కొనసాగితే 2019 ప్... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Hyderabad, First Published 9, Apr 2019, 3:46 PM IST
Highlights
ఇప్పుడు సమంత వారికి లక్ష్మి దేవిలా ఒక మంచి సక్సెస్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మజిలీ సినిమా సక్సెస్ లో ఆమె పాత్ర చాలానే ఉంది.
అక్కినేని హీరోలు హిట్టు చూసి చాలా కాలమవుతోంది. కోడలు సమంత వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటుంటే హీరోలంతా వరుస ప్లాపులత... | 0 |
VIJENDAR
బాక్సర్ ఫ్ర్రాన్సిస్ చెకాతో డిసెంబర్ 17న విజేందర్ బౌట్
న్యూఢిల్లీ: పరాజయం లేకుండా ముందుకు దూసుకుపోతున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ తన ప్రొఫెషనల్ కెరీర్లో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోబోతున్నాడు.ప్రపంచ మాజీ చాంపి యన్, ప్రస్తుత ఖండాంతర ఛాంపియన్ అయిన టాంజానియా బాక్సర్ ప్రాన్సిస్ చెకాతో తలపడ బోతున్నాడ... | 2 |
పాటలు పాడి స్టెప్పులేయిచ్చిన స్టార్ యాక్టర్స్
First Published 18, Mar 2019, 5:06 PM IST
యాక్టింగ్ లోనే కాకుండా అప్పుడపుడు మంచి పాటలు పాడి మెప్పించగలమని మన యాక్టర్స్ నిరూపించారు. వారిపై ఓ లుక్కేద్దాం.. పదండి.
యాక్టింగ్ లోనే కాకుండా అప్పుడపుడు మంచి పాటలు పాడి మెప్పించగలమని మన యాక్టర్స్ నిరూపించారు. వారిపై ఓ లుక్కేద్దాం... | 0 |
Hyderabad, First Published 17, Aug 2019, 3:12 PM IST
Highlights
బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ సాహో రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేదు. చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ డోస్ పెంచుతుండడంతో అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. ఇక ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకతో సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
బాహ... | 0 |
internet vaartha 127 Views
హైదరాబాద్ : తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా బ్రాండ్ ఇమేజ్గా ఎయిర్ఏసియా నిలిచింది. దేశీయ నెట్వర్క్లో కబాలిచిత్ర రజనీకాంత్ స్టిల్స్ ఉన్న విమానం బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, ఛండీగఢ్, జైపూర్, గౌహతి, ఇంపాల్, విశాఖపట్టణం, కోచి రూట్లలో ప్రయాణిస్తుందని ఎయిర్ ఏసియా ... | 1 |
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
First Published 31, Jul 2017, 9:01 PM IST
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయిన్ హిమానీ హాట్ గ్యాలరీ
గ్రీన్ కార్డ్ హీరోయి... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
మార్చి ఆఖరులో నయనతార దయ్యం సినిమా రిలీజ్
తమిళంలో హారర్ థ్రిల్లర్ ఫిలింస్ హవా ఇంకా అలా కొనసాగుతూనే వుంది. ఇప్పటికే గత కొన్నేళ్లలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్..
TNN | Updated:
Mar 2, 2017, 10:57PM IST
తమిళంలో హారర్ థ్రిల్లర్ ఫిలింస్ హవా ఇంకా అలా కొనసాగుతూనే వుంది. ఇప్ప... | 0 |
రామ్చరణ్ సినిమాలో ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్
Highlights
10 సంవత్సరాల తర్వాత మళ్లీ సుకుమార్ సినిమా
హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్
త్వరలో షూట్లో జాయిన్ కానున్న ప్రకాష్ రాజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే గోదావరి జిల్లాలో ఒక కీలక షెడ్యూల్ పూ... | 0 |
Visit Site
Recommended byColombia
బ్యాడ్మింటన్ (7) : సైనా నెహ్వాల్, పీవీ సింధు (మహిళల సింగిల్స్), కిడాంబి శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్), సుమిత్ రెడ్డి, మనూ అత్రి (పురుషుల డబుల్స్), గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్).
టెన్నిస్ (4) : లియాండర్ పేస్, రోహన్ బోపన్న, (పురుషుల డబుల్స్/మిక్స్డ్ డబుల్స్), సానియా మీర... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
చరణ్ ముహూర్తం ఫిక్స్ చేశాడు!
హీరోగా 'ధృవ' మూవీ, నిర్మాతగా ఖైదీనెం.150 సినిమాలతో వరుసగా రెండు హిట్లను అందుకున్న రాంచరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్కి కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అయ్యాడు.
TNN | Updated:
Jan 20, 2017, 05:34PM IST
హీరోగా 'ధృవ' మూవీ, నిర్మాతగా ఖ... | 0 |
Apr 02,2015
పసిడి, వెండి మరింత ప్రియం
న్యూఢిల్లీ : బంగారం, వెండి దిగుమతులపై సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో పరిణామాల నేపధ్యంలో 10 గ్రాముల పసిడిపై దిగుమతి టారీప్ను 385 డాలర్లకు చేర్చింది. కిలో వెండిపై 543 డాలర్లుగా ప్రకటించింది. ఇది వరకు బంగారంపై 375 డాలర్లు, వెండిపై 51... | 1 |
will bollywood actor shahid kapoor do justice to nani shraddha srinath film jersey
షాహిద్.. నాని పేరు మాత్రం చెడగొట్టకు
నాని కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జెర్సీని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ ఈ సినిమాలో నాని పాత్రను పోషించనున్నాడు. నాని పాత్రకు షాహిద్ న్యాయం చేయగలుగుతాడా?
Sama... | 0 |
Hyderabad, First Published 9, Apr 2019, 4:39 PM IST
Highlights
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమ... | 0 |
Visit Site
Recommended byColombia
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.320 క్షీణించింది. దీంతో ధర రూ.36,530కు దిగొచ్చింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఏకంగా రూ.400 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500కు దిగొచ్చింది.
ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది. పది గ్రాముల 24 క్... | 1 |
Apr 13,2018
బీబీబీ కొత్త చైర్మెన్గా భాను ప్రతాప్ శర్మ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ 'బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో'ను (బీబీబీ) పునర్వ్యవస్థీకరించింది.బీబీబీ ప్రస్తుత చైర్మెన్గా వ్యవహరిస్తున్న మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రారు స్థానంలో భాను ప్రతాప్ శర్మను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యా... | 1 |
internet vaartha 104 Views
హైదరాబాద్ : కార్పొరేట్ నాయకత్వంలో మానవవనరుల నిర్వహణ పరంగా సంక్లిష్టమైన సవాళ్లు ఎదురవుతున్నాయని బ్రాడ్రిడ్జ్ ఆర్థిక సేవలసంస్థ ఎండి వి లక్ష్మీకాంత్ పేర్కొన్నారు. మానవ వనరులపై సిఐఐ తెలంగాణ నిర్వహించిన ప్రత్యేక సదస్సులోపాల్గొని ప్రసంగించారు. సమాచార లోపం కొంత ఇందుకు ఉకారణం అవుతున్నదని, కీలకమై... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.