text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Hyderabad, First Published 6, Nov 2018, 7:11 PM IST
Highlights
భారీ అంచనాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
భారీ అంచనాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రే... | 0 |
Shika Pandi1
లక్షల జీతం ఉద్యోగం వదులుకున్న షికా పాండే
న్యూఢిల్లీ: లక్షల్లో జీతం…ఓ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం. ఇంతటి మంచి అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. అయినా సరే ఆమె వద్దు అనుకుంది. ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులుకోవడానికి ఏదైనా కారణం ఉందా..? అవుననే చెప్పాలి. అదే దేశం తరుపున క్రికెట్ ఆడే అవకాశం ఆమెను ఈ ఉద్యోగాన... | 2 |
Hyderabad, First Published 18, Aug 2019, 8:28 PM IST
Highlights
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొని ఉంది.
యంగ్ రెబల్ స్టార్ ప... | 0 |
Dec 22,2017
అల్వాల్లో ఇండియన్ బ్యాంకు కొత్త శాఖ
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: హైదరాబాద్లోని అల్వాల్లో ఇండియన్ బ్యాంకు నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కొత్త శాఖను మిషన్ భగీరథ ఈఎన్సీ సురేందర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ ప్రజలకు బ్యాంకు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక... | 1 |
Hyd Internet 69 Views NEW NOTE
NEW NOTE
న్యూఢిల్లీ: దేశంలో నోట్ల రద్దు తరువాత విభిన్న వర్ణాల్లో 2 వేలు,500,200,50 రూపాయల నోట్లు దర్శనమిస్తున్నాయి.త్వరలో కొత్త 100
నోటు కూడా రానుంది.కాగా 2016లో ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే.దీంతో 1000,500 నోట్ల చెలామణి పూర్తిగా
నిలిచిపోయింది.వాటి స్థానంలో విడతల వా... | 1 |
I Don't Believe in Farewells says Ashish Nehra
రిటైర్మెంట్ మ్యాచ్పై నెహ్రా స్పందన
భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా కెరీర్లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్తో బుధవారం
TNN | Updated:
Nov 1, 2017, 02:44PM IST
భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా కెరీర్‌లో చివరి మ్యా... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రోహిత్ సిక్సర్ల మోత.. డివిలియర్స్ రికార్డ్ బ్రేక్
శ్రీలంకతో జరిగిన టీ20లో సిక్సర్ల మోత మోగించిన రోహిత్.. డివిలియర్స్ నెలకొల్పిన రికార్డును తుడిచేశాడు.
TNN | Updated:
Dec 23, 2017, 05:20PM IST
రోహిత్ సిక్సర్ల మోత.. డివిలియర్స్ రికార... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
జియో పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభం
టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో మంగళవారం నుంచి తన చెల్లింపుల(పేమెంట్స్) బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది
Samayam Telugu | Updated:
Apr 4, 2018, 02:28PM IST
చెల్లింపుల బ్యాంకు సేవ... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పుణెలో కివీస్ ఓటమికి కారణమిదే..?
పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను
TNN | Updated:
Oct 26, 2017, 12:10PM IST
పుణెలో బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఓటమి కారణం.. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను చేజార్చుకోవడమేనని క... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Stock Market: కోలుకుంటున్న దేశీయ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు.. కాసేపటి తర్వాత లాభాల బాట పట్టాయి..
Samayam Telugu | Updated:
Sep 25, 2018, 11:27AM IST
క్రితం ట్రేడింగ్లో భారీ స్థాయిలో పతనమైన దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం... | 1 |
Suresh 245 Views
బిసిసిఐ సిఇఒగా రాహుల్ జోహ్రీ
న్యూఢిల్లీ: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) నూతన సిఇఒగా రాహుల్ జోహ్రీ నియిమితులయ్యారు. లోద్రా కమిటీ సూచనల మేరకు బిసిసిఐ తలొగ్గి జోహ్రేని నియమించింది. ఆయన జూన్ 1వ తేదీన బాధ్యతలు చేపడతారని, బిసిసిఐ గౌరవ కార్యదర్శికి ఆయన రిపోర్టు చేస్తారని పేర్కొ... | 2 |
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనంతో సరిపెట్టం..
- మొండి బాకీల నియంతణకు పటిష్ట చర్యలు
- బ్యాంకింగ్ రంగ పరపతిని పెంచుతాం: ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ వెల్లడి
న్యూఢిల్లీ: మిషన్ ఇంద్ర ధనుష్లో ప్రతిపాదించినట్టుగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనంతోనే సరిపెట్టమని జైట్లీ అన్నారు. బ్యాంకుల ఇతర సామర్థ్యాలను పెంచడానికి చర్యలు తీసుకుంట... | 1 |
Visit Site
Recommended byColombia
వీరు ఇలా చేయడం వల్ల రైలు దాదాపు 25 నిమిషాల పాటు నిలిచిపోయిందని ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారని పేర్కొన్నారు. దాంతో స్థానిక రైల్వే స్టేషన్ అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసి ఇప్పటికి దాదాపు 20 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 2009లో కరిష్మా, సన్నీకి... | 0 |
Hyderabad, First Published 8, Aug 2019, 12:10 PM IST
Highlights
మ్యాచ్ ప్రారంభం సమయంలో వర్షం పడే అవకాశం ఉంది.. కాకపోతే అది కొద్ది సేపు మాత్రమే పడుతుందని వారు చెప్పారు.మ్యాచ్ ప్రారంభించే సమయంలో వర్షం పడితే... ఆట మొదలవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్- వెస్టిండీస్ ల మధ్య టీ20 సిరీస్ ము... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
చరిత్రలో ఒకే ఒక్కడు.. ధోనీ @100 స్టంపింగ్స్
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డే చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక
TNN | Updated:
Sep 3, 2017, 06:35PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డే చరిత్రలో అరుదైన రికార్డు ... | 2 |
డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లకు
ఆస్ట్రేలియాకు బిసిసిఐ ప్రతిపాదన
మెల్బోర్న్ : భారత్,ఆస్ట్రేలియా డే అండ్నైట్ టెస్ట్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి తమను సంప్రదించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సుథర్లాండ్ పేర్కొన్నాడు. కాగా 2017లో ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో బిసిసిఐ తమను డే... | 2 |
కపిల్ రికార్డును అధిగమించిన అశ్విన్
పూణే: బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ ద్వారా అత్యంత వేగంగా 250 వికెట్లను సాధించిన రికార్డును సొంతంచేసుకున్న భారత ప్రధాన స్పిన్నర్ అశ్విన్ తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మరో ఘనతకు చేరుకున్నాడు.శుక్రవారం రెండవరోజు ఆటలో భాగంగా ఆసీస్ రెండవ ఇన్నిం గ్స్లో తొ... | 2 |
Feb 20,2017
అటుపోట్లు తప్పకపోవచ్చు...
న్యూఢిల్లీ: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత అస్థిరతకు లోనయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ ముగియనుండటంతో ట్రేడర్లు పొజిషన్లను రోల్వర్ చేసుకున ేందుకు ఆసక్తి చూపవచ్చునని చెబుతు న్నారు. దీనికితోడు 24న శివరాత్రి పర్వదినం సందర్భంగ... | 1 |
త్రిషకు అరుదైన గౌరవం ఇచ్చిన యునిసెఫ్
Highlights
యునిసెఫ్ సెలెబ్రిటీ అడ్వకేట్ హోదాకు ఎంపికైన త్రిష
యువత హక్కులపై చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా హోదా
హిరోయిన్ త్రిషకు అరుదైన పురస్కారం దక్కింది. యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ హోదాకు ఆమె ఎంపికైంది. చిన్నారులు, యువత హక్కులను కాపాడేందుకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ ... | 0 |
Hyderabad, First Published 2, Mar 2019, 10:44 AM IST
Highlights
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా వెండితెరపై ముద్దు సీన్లలో మాత్రం నటించనని చెబుతోంది. ఇప్పటివరకు తాను పని చేసిన సినిమాలకు ఇదే షరతులు విధించినట్లుగా చెప్పింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా వెండితెరపై... | 0 |
sumalatha 118 Views Australia , JAMES ANDERSON
James Anderson
హెడింగ్లీ : యాషెస్ మూడో టెస్టుకూ జేమ్స్ అండర్సన్ దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి టెస్టు మధ్యలోనే అర్ధాంతరంగా తప్పుకున్న ఆండర్సన్, లార్డ్స్ టెస్టులోనూ ఆడలేదు. అయితే మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని భావించినప్పటికీ అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. 22 నుంచి ... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
చివరి పరపతి సమావేశంలో రాజన్ ఏం చేస్తారు?
ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేస్తున్నారు.
TNN | Updated:
Aug 9, 2016, 07:55AM IST
ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేస్తున్నారు. తదనంతరం తాను ఆ పదవి పొడిగింపున... | 1 |
Visit Site
Recommended byColombia
మంగళవారం భారత్‌లోనే ధావన్ గాయపడగా.. జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్ గాయాన్ని పరిశీలించాడు. గాయం తీవ్రతను తెలుసుకోవడం కోసం ఎంఆర్ఐ స్కాన్ కూడా తీశారు. ఫిజియో ఇంకా నివేదిక ఇవ్వాల్సి ఉంది. శిఖర్ దక్షిణాఫ్రికా వెళ్తున్నాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. కానీ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడో లే... | 2 |
Ross Taylor thanks New Zealand teammates for helping him tackle Twitter banter with Virender Sehwag
టేలర్ వెళ్తూ.. ఆ సీక్రెట్ చెప్పేశాడు..!
న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ స్వదేశానికి వెళ్తూ.. భారత అభిమానుల్ని గత కొద్దిరోజుల నుంచి ఊరిస్తున్న ఓ సీక్రెట్ని రివీల్
TNN | Updated:
Nov 9, 2017, 04:36PM IS... | 2 |
సొంతింటి కల నెరవేరాలనుకునే వారికి ఓ శుభవార్త..
కుమార్| Last Updated: గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:16 IST)
సొంత ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త. ఎస్బిఐ ఇప్పుడు సొంత ఇంటి కలను నిజం చేయడానికి తన వంతు సాయం చేస్తోంది. అప్పు చేసి అయినా సొంత ఇంటిని నిర్మించుకోవలానుకునే మధ్య తరగతి ప్రజలకు ఈ ఆఫర్ బాగా సహాయపడుతుంది.
... | 1 |
డే అండ్ నైట్ టెస్టులో సఫారీ కెప్టెన్ రికార్డుల మోత
TNN| Nov 24, 2016, 04.03 PM IST
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య అడిలైడ్లో జరుగుతున్న మూడో టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు తొలి రోజు 259/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును కెప్టెన్ డుప... | 2 |
Visit Site
Recommended byColombia
గత సీజన్తో పోల్చుకుంటే... ఈ సీజన్కి ఓటింగ్ శాతం రెండింతలుగా పెరిగిందంటే ప్రేక్షకుల్లో స్పందన ఎలా ఉందో ఓ అంచనాకు రావచ్చు. ఇదిలా ఉంటే చాలా బిగ్ బాస్ సీజన్ 2 ఫాలోవర్స్ను వేధిస్తున్న ప్రశ్న బిగ్ బాస్ ఓటింగ్ జన్యున్గా జరుగుతుందా? లేక బిగ్ బాస్ నిర్వాహకులు ముందుగానే ప్లాన్ చేసి విన్నర్... | 0 |
Visit Site
Recommended byColombia
వరుసగా మూడో టీ20లోనూ టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమిని భారత్ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సఫారీ గడ్డపై వైఫల్యాలతో ఢీలాపడిన రోహిత్ శర్మ (11: 8 బంతుల్లో 2x4) ఆదిలోనే రెండు బౌండరీలు బాది ఊపుమీద కనిపించినా.. మరోసారి జూనియర్ డాలా బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగ... | 2 |
Hyderabad, First Published 9, Jul 2019, 10:28 AM IST
Highlights
మొన్నటివరకు కలిసిమెలిసి ఉన్న కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వర్గపోరు డోస్ ఎక్కువైంది. విశాల్ ఏ పని చేసినా ఫలితం దక్కడం లేదు. అసలే కోర్టు సమస్యలతో సతమతమవుతున్న విశాల్ కి ఎలక్షన్స్ రిజల్ట్ మరింత టెన్షన్ గా మారింది.
మొన్నటివరకు కలిసిమెలిసి ఉన్న కోలీవుడ్ ఇండస్... | 0 |
Hyd Internet 137 Views Kidambi Srikanth
Kidambi Srikanth
నాగ్పుర్: నాగ్పూర్ వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో టైటిల్ ఫేవరెట్ కిదాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ప్రపంచ పదకొండో ర్యాంకు ప్రణయ్ 21-15, 16-21, 21-7 తేడాతో శ్రీకాంత్ను కంగుతినిపించాడు. దాదాపు 50... | 2 |
London, First Published 9, Sep 2018, 10:49 AM IST
Highlights
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా బ్యాట్స్మెన్ కన్నా బౌలర్లు అద్భుతంగా రాణించారనే చెప్పవచ్చు. ప్రతి మ్యాచ్లోనూ ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసి స్వల్ప స్కోర్లకే ఆ జట్టును పరిమితం చేశారు.
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ... | 2 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
శ్రీలంకపై టీ20 శతకంతో వార్నర్ రికార్డుల మోత
పుట్టినరోజు నాడే టీ20ల్లో శతకం సాధించిన ఏకైక క్రికెటర్గా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ రికార్డ్ని వార్నర్ బ్రేక్ చేశాడు.
Samayam Telugu | Updated:
Oct 27, 2019, 04... | 2 |
accounting
రెట్టింపైన ఉజ్జీవన్ఫైనాన్స్ నికరలాభం
బెంగళూరు: ఉజ్జీవన్ ఆర్థికసేవల సంస్థ నాలుగోత్రైమాసికంలో 3.74కోట్ల నికరలాభం ప్రకటించిం ది. గతఏడాది 1.87 కోట్ల నుంచి వృద్ధిని సాధించింది. నాలుగోత్రైమాసికంలో ఆదాయవనరులు 95.20 శాతం పెరిగి 6.11 కోట్లుగా ఉన్నాయి. అదే గత ఏడాది 3.13 కోట్లు మాత్రమే రాబడులున్నాయి. ప్రతి వాటాకు రా... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రిస్క్ చేస్తున్న వెంకీ మామ.. అన్ సీజన్లో ఆడియన్స్ ముందుకు!
వెంకటేష్, నాగచైతన్యలు హీరోలుగా తెరకెక్కిన సినిమా వెంకీ మామ. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్... | 0 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
economy
మూడేళ్లలో 10%కి భారత్ ఆర్థికవృద్ధి
న్యూఢిల్లీ, మే 6: భారత్ ఆర్థికవృద్ధి 2019-20సంవత్సరానికిగాను పదిశాతానికి పెరుగుతుందని, ఆర్థికవ్యవస్థలో వృద్ధికి అనువుగా అనేక పుష్కల అవకాశాలున్నా యని పారిశ్రామిక సంఘాల సమాఖ్య సిఐఐ వెల్లడించింది. సిఐఐ అధ్యక్షురాలు శోభనా కామినేని మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో భారత్ పదిశాతం వృద్ధి... | 1 |
sandhya 266 Views epf
EPF
న్యూఢిల్లీ: పిఎఫ్ అకౌంట్గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఉద్యోగం మారినప్పుడల్లా కొంత మంది ప్రావిడెండ్ ఫండ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగుల కొత్త కంపెనీలో కొత్త అకౌంట్ ప్రారంభిస్తారు. అదే సమయంలో పాత యుఎఎస్నంబర్ ఇవ్వకుండా పొరపాటు చేస్తుంటారు. ఒక్కసారి కొత్త య... | 1 |
Feb 10,2016
రూ.28 వేలు దాటిన బంగారం
న్యూఢిల్లీ: పసిడి పరుగు కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధర మరింత వేగంగా పెరుగుతోంది. మంగళవారం పది గ్రాముల అపరంజి ధర రూ.28,000 మార్కును దాటింది. మంగళవారం ఒక్క రోజే పసిడి ధర ఏకంగా రూ.710 మేర పెరిగి రూ.28,585 మార్కును చేరింది. దేశ రాజధాని న్యూఢిల్లీల... | 1 |
Feb 15,2019
కిర్లోస్కర్ నుంచి అత్యాధునిక జెన్సెట్స్
హైదరాబాద్: విద్యు త్తు జనరేటర్ల ఉత్పత్తిలో దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ (కేవోఈఎల్) సంస్థ గురువారం మార్కెట్లోకి సరికొత్త విద్యుత్తు ఉత్పత్తి సెట్లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. నూతన సాంకేతిక ఆవిష్కరణల సమ్మిళితంగా రూపొందించిన ఈ కొత్త ఇ... | 1 |
సంజన మొత్తం విప్పేసింది.. ఇప్పుడు కవర్ చేస్తోంది
Highlights
దండు పాళ్యం 2లో నగ్నంగా నటించిన సంజన
అంత అవసరమా అంటూ విమర్శలు రావటంతో మాటమార్చింది
వాళ్లు ముందే అడిగినా, తాను నగ్నంగా నటించలేదట, అదంతా గ్రాఫిక్స్ అట
దండుపాళ్యం-2 సినిమాలో సంజన నగ్నంగా నటించడం ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. కొంత మం... | 0 |
Sep 04,2017
మూడు నెలలు ఆగాల్సిందే..
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కొత్తగా రూ.200 నోటును చలామణిలోకి తీసుకోస్తున్నట్టుగా గతవారం ప్రకటించింది. అయితే ఈ కొత్త నోటును ఏటీఎంలలోకి తేవడానికి ఇంకా మూడునెలల సమయం పడుతుందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రూ.200 నోట్లను ఏటీఎంలలో అమర్చాల్సిందిగా పలు బ్యాంకులు ఏటీఎం... | 1 |
తోషిబా ప్రస్తుత ఛైర్మన్ షిగెనోరి షిగా
వైదొలుతున్న తోషిబా చైర్మన్
టోక్యో,: అమెరికాలోని అణు వ్యాపారంపై ఆరు బిలి యన్ డాలర్ల రద్దుకు నిర్ణయించుకోవడంతో తోషిబా కంపెనీ ఛైర్మన్పదవి నుంచి ప్రస్తుత చైర్మన్ దిగిపోయేందుకు నిర్ణ యించుకున్నారు. అమెరికా అణు వ్యాపారానికి సంబం ధించి ఇటీవల ఎదురైన చిక్కులతో వాటాదారుల ఈక్విటీ కరిగిపో... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇదేం వ్యూహం? జట్టు ఎంపికపై మాజీల అసంతృప్తి
బెంళూరు టీ20లో భారత ఓటమి తర్వాత మాజీలు గళం విప్పుతున్నారు. బౌలర్ల ఎంపికను తప్పుబడుతున్నారు. ఐదుగురితో మాత్రమే బరిలో దిగడం ఏంటని ఒకరు ప్రశ్నించారు. మరొకరేమో ముగ్గురు స్పెషలిస్టులేనా అని విమ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ప్రియమణి ప్రేమికుడు ఇతడే...
యమదొంగ, పెళ్లయిన కొత్తలో... సినిమాలతో తెలుగు ప్రజలకు దగ్గరైన ప్రియమణి త్వరలో పెళ్లిచేసుకోబోతోందట.
TNN | Updated:
Feb 16, 2016, 09:57AM IST
ప్రియమణి ప్రేమికుడు ఇతడే...
యమదొంగ, పెళ్లయిన కొత్తలో ... సినిమాల... | 0 |
New Delhi, First Published 10, May 2019, 11:31 AM IST
Highlights
వ్యాపార విస్తరణలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ఇ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ సిద్ధమవుతోంది. ఆ ప్రాంతాల నుంచి విక్రేతల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఎఫైర్స్) రజ్... | 1 |
internet vaartha 177 Views
హైదరాబాద్ : హిమాలయ సాహస యాత్రకు అనువైన మోటార్సైకిల్ను విడుదల చేసినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. ఈనెల 17వ తేదీనుంచి బుకింగ్స్ ప్రారంభించింది. హైదరాబాద్లో ఆన్రోడ్ధరలు 1,76,580 రూపాయలుగా ప్రకటించింది. కొత్త ఎల్ఎస్ 410ఇంజన్ ఉన్న రాయల్ఎన్ఫీల్డ్ హిమాలయన్ భారత్లో మంచి మార్కెట్... | 1 |
క్యాష్బ్యాక్ ఆఫర్ కూడా!
indigo bumper offer
న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణించాలని భావిస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా టికెట్ ధరలపై డిస్కౌరట్ ఆఫర్ను ప్రకటించింది. కంపెనీ సమ్మర్ సేల్లో భాగంగా తగ్గింపు ధరతో టిక్కెట్లను అందిస్తోంది. ఇండిగో సమ్మర్ సేల్లో భాగంగా దేశీయ విమాన టిక్... | 1 |
Vaani Pushpa 166 Views in us open grand slam , nadal , went to final
nadal
న్యూయార్క్: ఊహించినట్లుగానే స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాదల్ 7-6(8/6),6-4, 6-1 తేడాతో బెర్రెట్టినీ(ఇటలీ)పై గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుక... | 2 |
నాకు ఎవడో ఇల్లు కొనిచ్చాడంటే ఎక్కడో కాలుతోంది-రకుల్ ప్రీత్
Highlights
టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రకుల్
తనకు ఎఫైర్ వుందంటూ, బోయ్ ఫ్రెండ్ ఇల్లు కొనిచ్చాడంటూ తెగ రూమర్స్
ఇల్లు కూడా ఎవడో కొనిచ్చాడంటే ఎలా అని రకుల్ ఆగ్రహం
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. చిన్న... | 0 |
Hyderabad, First Published 24, Oct 2018, 4:33 PM IST
Highlights
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు తమ వివాహ బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు.
అయితే పవన్ కళ్యాణ్ సరసన రెండోసారి హీరోయిన్ గా 'జానీ' సినిమాలో నటించింది రేణు దేశాయ్.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు తమ వివా... | 0 |
అ..! రివ్యూ.. కాజల్ అందరి రోగం కుదిర్చింది... అ.. అనిపించింది
Highlights
తారాగణం : కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, ప్రగతి
సంగీతం : మార్క్ కె రాబిన్
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాత : నాని, ప్రశాంతి
ఆసియానెట్ రేటింగ్ - 2.75/5
వరుస విజయాలతో దూసుకుపోతున్న ... | 0 |
Sensex
ఎంపిక చేసిన రంగాల మద్దతు
ముంబయి, మే 9: బెంచ్మార్క్ సూచీలు స్వల్పంగా పెరిగాయి.రియాల్టీ మద్దతుతో స్టాక్ మార్కెట్లు స్వల్పలాభాలతో ముగిసాయి. ఐటి, టెలికాం, బ్యాంకింగ్ రంగ షేర్లుకూడా ట్రేడింగ్లో మద్దతునిచ్చాయి. ఆసియా స్టాక్స్ కూడా ఇన్వెస్టర్ల కు విశ్వాసం నింపాయి. ఫ్రెంచ్ ఎన్నికల్లో ఇమ్యా న్యుయేల్ మాక్రాన్ గెల... | 1 |
sumalatha 182 Views bse , NSE , stock market
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అమెరికాచైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుతున్న వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు పెరిగి 36,982కు చేరుకుంది. నిఫ్టీ 98 పాయింట్లు ల... | 1 |
శ్రీమంతుడు రికార్డ్ చెరిపేసిన చిరంజీవి ఖైదీ నెం,150
Highlights
శ్రీమంతుడు రికార్డ్ బద్దలు కొట్టిన చిరంజీవి ఖైదీ నెం,150
అనుకున్నదే అయ్యింది. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత తమ ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవిని అభిమానంతో అక్కున చేర్చుకున్న ప్రేక్షకులు ఖైదీకి తిరుగులేని రికార్డులు అప్పజెప్తున్నారు. తాజాగా సరికొత్త రికార్డు నమ... | 0 |
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
- పొదుపు ఖాతాల రద్దు చార్జీల ఎత్తివేత
న్యూఢిల్లీ: ప్రముఖ విత్త సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు మరో శుభవార్త తెలిపింది. ఎస్బీఐకు సంబంధించిన అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలపై రద్దు చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. నెలవారీ కనీస నిల్వ చార్జీలపై ఇటీవల ఖాతాదారుల నుంచ... | 1 |
అగ్లీ సీన్స్: సెహ్వాగ్ పై ప్రీతి జింతా ఆగ్రహం, ఏమైంది...
Highlights
జట్టు ఆటతీరు పట్ల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింతా కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ పై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: జట్టు ఆటతీరు పట్ల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింతా కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ పై విరుచుకుపడ్డారు. దాంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తి... | 2 |
internet vaartha 150 Views
లాహోర్ : పాకిస్థాన్లో భద్రతపైన అనుమానం నేపథ్యంలో వివిధ క్రికెట్ జట్టు ఆ దేశంలో పర్యటిం చేందుకు వెనుకాడుతున్నాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చాలా నష్టపోతుంది. ఇతర దేశాల జట్లు తమ దేశంలో పర్యటించేలా చేసేందుకు పాకిస్థాన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పిసిబి నాలుగు బుల్లెట్ ఫ్రూప్... | 2 |
Visit Site
Recommended byColombia
ఒక వారంలో ఇరవై కోట్ల రూపాయల షేర్ అంటే అది బెటర్ రేంజ్ కలెక్షనే కానీ, ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్లో చేసిన వ్యాపారానికి ఆ వసూళ్లు తక్కువే. ఇక ఈ వారం సినిమాలు వచ్చేయడం.. నెక్ట్స్ వీక్లో భారీ సినిమా ఉండటంతో.. దేవదాస్ వసూళ్లపై ఆ ప్రభావం తప్పడం లేదు.
అయితే ‘నోటా’ నెగిటివ్ టాక్ పొందింది. ఇ... | 0 |
విదేశీ సర్వర్ల నుంచి భారతీయుల డేటా తొలగిస్తాం
- ఈ ప్రక్రియతో ప్రతికూల ప్రభావమూ ఉండొచ్చు
- అంతర్జాతీయ పేమెంట్ సంస్థ మాస్టర్కార్డ్
న్యూఢిల్లీ: విదేశీ సర్వర్లలో ఉన్న భారతీయ వినియోగ దారుల సమా చారాన్ని తొలగి స్తామని అంత ర్జాతీయ పేమెంట్ సంస్థ మాస్టర్కార్డ్ వెల్లడించింది. ఈ ప్రక్రియను మొదలు పెట్టేందుకు 'కచ్చితమైన తేదీ'న... | 1 |
May 06,2015
సబ్కా ఇంటర్నెట్కు 40 లక్షల మంది మద్దతు
హైదరాబాద్: మెరుగైన ఇంటర్నెట్ వినియోగం, నెట్ సమానత్వం, నెట్ తటస్థట తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రవేశపెట్టిన సబ్కా ఇంటర్నెట్, సబ్కా వికాస్ కార్యక్రమానికి మద్దతు పెరుగుతోంది. కేవలం వారం రోజుల్లో 40 లక్షలకు పైగా మొబైల్ వినియోగదారుల నుండి చక్కటి స్పందన ... | 1 |
TAX
చిన్నవ్యాపారులకు పన్నురాయితీలు
న్యూఢిల్లీ: ఇ-లావాదేవీలు నిర్వహించే చిన్నవ్యాపారులకు 30శాతం వరకూ పన్ను రాయితీలు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టం నిబంధనను కూడా సవరించింది. దీనివల్లచిన్న వ్యాపారులకు ఎంతోమేలు జరుగుతుందని ప్రకటించింది. మొత్తం డిజిటల్, లేదా చెక్కు పద్దతుల్లో ల... | 1 |
SARILANKA
పసికూనపై చెమటోడ్చి గెలిచిన శ్రీలంక
కొలంబో: పసికూన జింబాబ్వేకి సొంతగడ్డపై వన్డే సిరీస్ కోల్పోయి పరువు పోగొట్టుకున్న శ్రీలంక జట్టుకి ఉపశమనం కలిగించే విజయం. కొలంబో వేదికగా జరిగిన ఏకైక టెస్టులో డిక్వెల్లా 118బంతుల్లో 6ఫోర్లతో 81పరుగులు, గుణరత్నే 151బంతుల్లో 6ఫోర్లతో 80పరుగులతో నాటౌట్గా నిలవడంతో శ్రీలంక 4వికెట్ల... | 2 |
Hyd Internet 94 Views CRUDE-OIL
CRUDE-OIL
ఢిల్లీః సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ పరిస్థితే నెలకొంటే ఆ ప్రభావం అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్లపై పడనుంది. ఈ ప్రభావం ఇండియాలో పెట్రోల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముడి చమురు 500 శాతం ... | 1 |
జూనియర్ ఎన్టీఆర్ కు గుడికట్టిన అభిమానులు
Highlights
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వీరాభిమానం
కర్ణాటకలో ఎన్టీఆర్ అభిమానుల ప్రత్యేక అభిమానం
ఎన్టీఆర్ కు గుడికట్టిన ఆయన అభిమానులు
దక్షిణాదిలో సినిమా హిరోలను ఆరాధించే ఫ్యాన్స్ చాలా ఎక్కువ. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్, ఇలా అన్ని పరిశ్రమల్లోనూ.. హీరోలకు అంతటి క్రేజ్... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత సెలక్టర్లకి నా రన్స్ కనిపించలేదు: ఇషాన్
ఇంగ్లాండ్ పర్యటన కోసం సెలక్టర్లు తనని భారత-ఎ జట్టులోకి ఎంపిక చేయకపోవడం బాధించిందని యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ఇటీవల
Samayam Telugu | Updated:
May 29, 2018, 06:04PM IST
భారత ... | 2 |
SHOBHADE
దిల్లీ: ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన మిథాలీ సేనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువలా
వస్తుంటే.. శోభాడే మాత్రం భిన్నంగా స్పందించారు. తనకు లభించిన పేరు, ప్రక్యాతులను నాశనం చేసుకోవద్దని
నర్మగర్భంగా వాఖ్యనించారు ఆమె సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల మంత్రి విజ§్ు
గోయెల్, ఆయ... | 2 |
అర్జున్ రెడ్డి తమిళ్ లోకి వెళ్లడం ఖాయమైంది
Highlights
టాలీవుడ్ లో సెన్సేషనల్ సినిమా అర్జున్ రెడ్డి
కలేక్షన్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా
త్వరలోనే తమిళ్ లోకి రిమేక్ కాబొతున్న అర్జున్ రెడ్డి
టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి. ఇంకా సంచలనాలను కంటిన్యూ చేస్తూనే ఉంది. రెండో వీకెండ్ లో... | 0 |
Suzlon
సుజ్లాన్ రాబడుల్లో 76% వృద్ధి
పుణె,: పవనవిద్యుత్ ఉత్పత్తిరంగంలో అగ్ర గామిగా ఉన్న సుజ్లాన్ ఎనర్జీ 3వ త్రైమాసికం రాబడుల్లో 76శాతం వృద్ధిని సాధించింది. స్థూలలాభం రూ.304 కోట్లు ప్రకటించింది. 3307 కోట్ల రూపాయలు రాబడులు మూడు నెలల్లో సాధించిందని, తొమ్మిదినెలల ఆదాయా నికిగాను 7703కోట్లు సాధించినట్లు వెల్లడించింది. వార... | 1 |
London, First Published 6, Sep 2019, 8:21 AM IST
Highlights
విశాకన్, సౌందర్య మూడు రోజుల కిందట చెన్నై నుంచి ఎమరాల్డ్స్ విమానంలో లండన్కు వెళ్లారు. లండన్ ఎయిర్పోర్టులో దిగిన తర్వాత అక్కడి సెక్యూరిటీ అధికారులకు పాస్పోర్ట్ చూపించేందుకు గాను వారు దానిని భద్రపరిచిన సూట్కేస్ కోసం వెతకగా..అది కనిపించలేదు. అందులో విశాకన్, సౌ... | 0 |
భారత్లో రూ.6100 కోట్ల పెట్టుబడులు
నిస్సాన్ అధ్యక్షుడు గులియామే సికార్డ్
రాష్ట్ర మార్కెట్కు డాట్సన్ రెడీగో విడుదల
హైదరాబాద్ : భారత్లో తమ ఉత్పత్తులు ప్రారంభించిన అతికొద్దికాలం లోనే ఇప్పటి వరకూ 6100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టామని నిస్సాన్ మోటార్స్ భారత్ అధ్యక్షుడు గులియామే సికార్డ్ వెల్లడించారు. అంతేకాకుండ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రియో పతకాల పట్టికలో అమెరికాదే అగ్రస్థానం
ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా మరోసారి అగ్రస్థానాన్ని సాధించింది. రియో ఒలింపిక్స్లో ఆ దేశం 46 స్వర్ణ, 37 రజత, 38 కాంస్య పతకాలను సాధించింది.
TNN | Updated:
Aug 22, 2016, 10:28AM IST
ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా మరోసారి అ... | 2 |
internet vaartha 246 Views
న్యూఢిల్లీ : బంగారం ధరలు మరోసారి 29 వేల స్థాయికి దిగువన నమోదయ్యాయి. పది గ్రాముల బంగారం 355 రూపాయలు క్షీణించి 28,870 రూపాయలు గాట్రేడింగ్ జరిగింది. మూడు నెలల కనిష్టస్థాయిలో ఉన్నట్లు అంచనా. విదేశీ మార్కెట్లలో క్షీణత, జ్యూయెలర్లు, దేశీయ స్పాట్ మార్కెట్లలో డిమాండ్ తగ్గడం కూడా ఒకకారణమని బులియన్... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మార్కెట్లోకి 'జియోఫై' వైర్లెస్ డేటాకార్డు!
రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీసింది. ఈ సారి కొత్త 'జియోఫై జేఎంఆర్815 వైర్లెస్ డేటా కార్డు'తో వినియోగదారుల ముందుకొచ్చింది. దీని ధర రూ.999 మాత్రమే.
TNN | Updated:
Mar 21, 2018, 04:26PM IST
రిలయన్స్ జియో మరో సంచలనానికి తె... | 1 |
"అమీ తుమీ" మూవీ రివ్యూ
Highlights
తారాగణం : అడవి శేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకల్, తనికెళ్ల భరణి
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాత : కె.సి. నరసింహారావు
ఏసియానెట్ రేటింగ్ : 3/5
కథ :
అమీ తుమీ మూడు జంటల ప్రేమకథ. సినిమా మొదలవ్వటానికి ముందే ప్రేమలో ఉన్న అనంత్(అడవి శేష్), దీపి... | 0 |
Mysore, First Published 11, Sep 2019, 6:17 PM IST
Highlights
తెలుగు తేజం, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పివి సింధు మైసూర్ దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ ఉత్సవాల్లో అతిథిగా పాల్గొనాల్సిందిగా సింధును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు మరో అరుదైన గౌర... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
తెలుగు సినిమాలకి నిర్మాత కానున్న తమిళ స్టార్ డైరెక్టర్
దాదాపు దశాబ్ధం కిందే చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమైన తమిళ దర్శకుడు...
TNN | Updated:
Sep 10, 2016, 08:19PM IST
దాదాపు దశాబ్ధం కిందే చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాతో దర్... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మొత్తానికి జగపతిబాబు కొంటున్నారు...
జగపతిబాబు ఏం కొంటున్నారు? అని ఆలోచిస్తున్నారా... ఓ ఎకరం భూమి.
TNN | Updated:
Feb 11, 2016, 09:20AM IST
మొత్తానికి జగపతిబాబు కొంటున్నారు...
జగపతిబాబు ఏం కొంటున్నారు? అని ఆలోచిస్తున్నారా... ఓ ఎకర... | 0 |
Vaani Pushpa 148 Views comments , FAWAD CHAWDARY , india
FAWAD CHAWDARY
కొలంబో: వీలుచిక్కినప్పుడల్లా భారత్పై పాకిస్తాన్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తుంటది. అనవసర విషయాల్లో భారత్ను బయిటకు లాగి అనేకసార్లు నవ్వులపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాక్-శ్రీలంక సిరీస్ అంతగా విజయవంతం కాకపోవడంతో పాక్కు ఏం చేయాలో పాలుపోవడం లే... | 2 |
మార్కెట్లో లాభాల 'వర్షం'
- సెన్సెక్స్ పాయింట్ల ర్యాలీ...
ముంబయి : ఈ ఏడాది దేశంలోకి సరైన సమయంలోనే వర్షాలు వస్తాయని, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల్లో వరుసగా రెండో సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ నేపధ్యంలోనే సోమవారం బిఎస్ఇ సెన్సెక్స్ 363.30 పాయింట్లు లే... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
'రజినీ' చదివిన పాఠశాలకు కొత్త హంగులు..!
సూపర్స్టార్ రజినీకాంత్ చదువుకున్న పాఠశాల కొత్త హంగులు దిద్దుకుంది. బెంగళూరులోని గవిపురంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలను కొందరు దాతల సహకారంతో కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో 'మహానగర పాలికె' అభివృద్ధి చేసిం... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘C/o కంచరపాలెం’ ట్రైలర్: పెళ్లి కోసం పంచాయతీ పెట్టేశారు!
అతడి పెళ్లికి, ఆ ఊరికి ఉన్న సంబంధం ఏమిటో తేలీదు. ‘‘49 సంవత్సరాలు వచ్చేసినా రాజుగాడికి పెళ్లి కావడం లేదంటూ ఆడ, మగ తెగ మాట్లాడేసుకుంటున్నారహో’’ అంటూ ఏకంగా చాటింపే వేసేశారు.
Samayam Telugu | Updated:
A... | 0 |
Visit Site
Recommended byColombia
‘భారత క్రికెటర్లు తాము ధరించే టోపీ బదులు మిలటరీ క్యాప్లను ధరించడాన్ని ప్రపంచం చూసింది. కానీ ఇది ఐసీసీకి కనిపించలేదా? పీసీబీ ప్రమేయం లేకుండా ఈ విషయాన్ని గమనించే బాధ్యత ఐసీసీకి ఉంద’ని ఖురేషీ తెలిపారని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.
“It’s just not Cricket”, I hope ICC ll take action fo... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
జితూరాయ్ ఫైనల్ కు వెళ్లాడుకానీ ఓడాడు
రియో ఒలింపిక్స్ పురుషుల 10.మీ ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ జితూరాయ్ ఫైనల్ల్లో నిరాశ పరిచాడు.
TNN | Updated:
Aug 7, 2016, 01:03AM IST
రియో ఒలింపిక్స్ పురుషుల 10.మీ ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ జితూరాయ్ ఫైనల్ లో ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
MS Dhoni 111 మీటర్ల సిక్స్.. గ్రౌండ్ వెలుపలికి బంతి
ఐపీఎల్ 2019 సీజన్లో ఇప్పటి వరకూ ఉన్న బిగ్గెస్ట్ సిక్సర్ల రికార్డ్ని ఓసారి పరిశీలిస్తే..? ముంబయి ఇండియన్స్ పవర్ హిట్టర్ హార్దిక్ పాండ్య 104 మీటర్ల సిక్స్తో నిన్నటి వరకూ అగ్రస... | 2 |
FARWEZ
ఇంగ్లండ్తో టి20 కోసం రసూల్ ఎంపిక
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో గురువారం నుంచి ప్రారంభం కానున్న టి20 సిరీస్కు జమ్ముకాశ్వీర్కు చెందిన ఆఫ్ స్పిన్నర్ పర్వేజ్ రసూల్ను భారత జట్లుకు ఎంపికైయ్యాడు.రసూల్ దక్షిణ కాశ్మీర్లోని బిజ్బెహరా పట్టణంలో నివాసం ఉంటున్నాడు.అయితే జాతీయ జట్టు లో రసూల్కు చోటు దక్కడంతో స్థాని కులంతా... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్న కోహ్లి
ప్రతిరోజు వంద శాతం కాదు.. 120 శాతం కష్టపడతా. క్రికెట్లోని మూడు ఫార్మట్లలో ఫామ్
TNN | Updated:
Mar 9, 2017, 08:19AM IST
మైదానంలో గత కొంతకాలంగా పరుగుల వరద పారిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చేతికి మరోసారి పాలీ ఉమ్రిగర... | 2 |
ఫస్ట్ మ్యాచ్లోనే ఫ్రాన్స్ విక్టరీ
Highlights
ఫస్ట్ మ్యాచ్లోనే ఫ్రాన్స్ విక్టరీ
హైదరాబాద్: డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్ కాస్త 81వ నిముషంలో అందివచ్చిన గోల్తో ఫ్రాన్సుకు విజయాన్ని కట్టబెట్టింది. గ్రూప్-సిలో 2-1తో ఆస్ట్రేలియాపై శనివారం నాటి వరల్డ్ కప్ మ్యాచ్లో గెలిచింది. తొలి మ్యాచ్తోనే బోణి చేసింది. అయితే ఫస్టా... | 2 |
చరణ్ సినిమాకు రీషూట్లు!
Highlights
రామ్ చరణ్ కు కాంబినేషన్ సీన్స్ సంతృప్తినివ్వకపోవడంతో రీషూట్ చేద్దామని బోయపాటిని అడిగినట్లు తెలుస్తోంది
ఇటీవల 'రంగస్థలం' చిత్రంతో సక్సెస్ అందుకున్న హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ రెండు... | 0 |
ధర్మశాలకి చేరుకున్న భారత టీ20 జట్టు
Samayam Telugu| Sep 13, 2019, 08.44 PM IST
Image Courtesy: BCCI Twitter
దక్షిణాఫ్రికాతో ఆదివారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం భారత జట్టు శుక్రవారం ధర్మశాలకి చేరుకుంది. సఫారీలతో మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ని టీమిండియా ఆడనుండగా.. ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ ప... | 2 |
internet vaartha 138 Views
అనిశ్చితితో ముగిసిన మార్కెట్లు
ముంబై : ఇన్వెస్టర్లు ఎక్కువగా ఫెడ్రిజర్వు సమావేశం, బ్యాంక్ ఆఫ్జపాన్ పాలక వర్గ సమావేశం వివరాలపై దృష్టిపెట్టడం, హెల్త్కేర్ రంగంలో రెండోఅతిపెద్ద కంపెనీ డా.రెడ్డీస్ లాబ్స్ ఫలితాల్లో వెనుకబడటం వంటివి మార్కెట్లు నష్టాల్లో ముగియడానికి కారణం అయ్యాయి. నిఫ్టీ 8600... | 1 |
నితిన్ కు సింహాచలం అప్పన్న గుడిలో ఊహించని తీపి అవమానం జరిగింది
Highlights
నితిన్ కు సింహాచలం అప్పన్న గుడిలో ఊహించని తీపి అవమానం జరిగింది
నితిన్ కు ఒక వింతైన చేదు అనుభవం ఎదురైంది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ పుణ్య క్షేత్రాల సందర్శనలో ఉన్న నితిన్ కు సింహాచలం అప్పన్న గుడిలో ఊహించని తీపి అవమానం జరిగింది. దర్శనం కోసం ... | 0 |
HERO
హీరోనుంచి మూడు కొత్తమోడళ్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 14: టూవీలర్ తయారీ దిగ్గజం హీరోమోటోకార్ప్ వచ్చే ఆర్ధికసంవత్సరంలోపు మూడు కొత్తస్కూటర్లను విడుదలచేస్తున్నటు ్లప్రకటిం చింది. హోండాకు గట్టి పోటీనిచ్చేందుకువీలుగాను, నవంబర్వన్స్థానం రాబట్టాలన్న లక్ష్యంతో హీరో కసరత్తులుముమ్మరంచేసింది. నాలుగో త్రైమాస ికంలో కంపెనీ 125సిసి... | 1 |
Hyderabad, First Published 15, Sep 2019, 3:40 PM IST
Highlights
సందీప్ కిషన్, ఆపిల్ బ్యూటీ హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్. దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం ఫేమ్ నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. కామెడీ చిత్రాలు తెరకెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ చిత్రాన్ని కూడా ఆయన కామెడీ జోనర్ లోనే తెరకెక... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Sri Reddy: వాళ్లంతా ఉపాసన పాదం మీద దుమ్ము.. మెగా ఫ్యామిలీపై పడిందేంటి!
ఫేస్బుక్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ కాస్త ఘాటుగా, పెద్దలకు మాత్రమే అన్నట్టుగా పోస్టులు పెడుతూ.. తన ప్రచారం కోసం ఎంతటివారిపైనైనా ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేస్తు... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నంది అవార్డు.. నాకెందుకు రాలేదు?
ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించడం తేనె తుట్టెను కదిపినట్టు అయ్యింది.
TNN | Updated:
Nov 16, 2017, 07:58AM IST
ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించడం తేనె తుట్టెను కదిపినట్టు అయ్యింది. ఒకేసారి మూడేళ్లకు సంబంధించిన అవార్డ... | 0 |
tea leaf
రికార్డుస్థాయిలో తేయాకు ఉత్పత్తి!
కూనూర్: దక్షిణాదిప్రాంతంలో తేయాకు దిగుబడులు తగ్గినా దేశం మొత్తంమీద దిగుబడుల తో మంచి రికార్డుస్థాయి ఉత్పత్తి జరిగిందని అంచ నా. అస్సాం దేశంలోని అన్ని ఇతరప్రాంతాలకంటే ఎక్కువ ఉత్పత్తి చేసింది. రెండుశాతం పెరిగింది. మొత్తం 642.18 మిలియన్ కిలోల తేయాకును ఉత్పత్తిచేసింది. తదనంతరం పశ్... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పతాకధారిగా సింధు.. అట్టహాసంగా కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆరంభోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి.
Samayam Telugu | Updated:
Apr 4, 2018, 05:18PM... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బుమ్రాపై నా అంచనా తప్పింది: కపిల్దేవ్
జస్ప్రీత్ బుమ్రా క్రికెట్లోకి వచ్చిన కొత్తలో.. అతని బౌలింగ్ శైలిని చూసి ఎక్కువకాలం కొనసాగలేడని అనుకున్నా. కానీ..? -కపిల్దేవ్
Samayam Telugu | Updated:
Jan 1, 2019, 12:24PM IST
బుమ్రాపై నా... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.