text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
డర్టీ పిక్చర్ ను మించేలా షకీలా బయోపిక్. ఒకే చేసిన హాట్ హీరోయిన్
Highlights
సౌత్ ఇండియాని మొత్తం ఒక ఊపు ఊపిన శృంగార తార షకీలా
ఆమె జీవితంపై కూడా బయోపిక్ కు వస్తుంది
శృంగార తారగా షకిలా క్రేజ్ స్టార్ హీరోలను మించింది
సౌత్ ఇండియాని మొత్తం ఒక ఊపు ఊపిన శృంగార త... | 0 |
Visit Site
Recommended byColombia
తాజాగా ఈయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో మరో వివాదాస్పద సబ్జెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టిన తదనంతర పరిణామాలను వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను 2017 సెప్టెంబర్లో వ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆ కాళ్లు కట్టప్పవి
బ్రహ్మోత్సవం పోస్టర్ ఒకటి విడుదలవ్వగానే అందరూ దాని గురించి చర్చించుకున్నారు.
TNN | Updated:
Apr 14, 2016, 08:53AM IST
బ్రహ్మోత్సవం పోస్టర్ ఒకటి విడుదలవ్వగానే అందరూ దాని గురించి చర్చించుకున్నారు. ఆ పోస్టర్లో మహేష్ బాబు ఓ వ్యక్తికి చెప్పులు తొడుగుతున్న... | 0 |
"నిన్నుకోరి" మూవీ రివ్యూ.. ఇదోరకం ప్రేమ సంఘర్షణ
Highlights
తారాగణం : నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్, మురళీ శర్మ, పృథ్వీ
సంగీతం : గోపి సుందర్
దర్శకత్వం : శివ నిర్వాణ
ఆసియానెట్ రేటింగ్-2.5/5
కథ :
ఉమా మహేశ్వరరావు (నాని), వైజాగ్ ఆంధ్రయూనివర్సిటీలో పి.హెచ్.డీ చేసే అనాథ కుర్రాడు. ప్రొఫెసర్ మూర్తి సాయంతో చదువుకునే ఉమా.. గ... | 0 |
RBI
కార్పొరేట్, ఇన్వెస్టర్లకు ఝలక్
ముంబై, డిసెంబరు 7: కార్పొరేట్ రంగం, ఆర్థికనిపుణులు, ఇన్వె స్టర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన తరుణంలో రిజర్వుబ్యాంకు గవర్నర్ ఉర్జిత్పటేల్ అందరికీ షాక్ ఇచ్చారు. రెపోరేట్లను 6.25 శాతం వద్దనే స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జరిగిన మొట్టమొదటి మానిటరీపాలసీ కమి... | 1 |
internet vaartha 142 Views
ముంబై : బిఎస్ఇ 500 జాబితాలో ప్రత్యేకించి జూన్ మాసంలో 105 కంపెనీలషేర్లు 20శాతం పెరిగినట్లు స్పష్టం అయింది. ఐటిసి, గ్రాసిమ్, హీరోమోటోకార్ప్, ఎసిసి, బయో కాన్, బిపిసిఎల్, ఎన్టిపిసి, పెట్రోనెట్ గ్యాస్, వంటి 33 స్టాక్స్ బిఎస్ఇ ఏగ్రూప్లో 52వారాల గరిష్టస్థాయిని చేరాయి. హిందాల్కో, వేదాంత, ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
139 పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఓ మోస్తరు లాభాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండో రోజు కూడా స్వల్ప పెరుగుదలను నమోదుచేశాయి.
TNN | Updated:
Mar 21, 2018, 05:09PM IST
దేశీయ స్టాక్ మార్కెట్లు ఓ మోస్తరు లాభాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండో రోజు క... | 1 |
internet vaartha 129 Views
న్యూఢిల్లీ : ఐపిఒ మార్కెట్కు మరో కంపెనీ రాబోతోంది. అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ బుధ వారం స్టాక్ మార్కెట్లకు వస్తోంది. రూ.411 కోట్ల రూపాయలు ఐపిఒ జారీ చేస్తోంది. రూ.50 కోట్ల ఈక్విటీని ఆఫర్ఫర్సేల్ పద్ధతిలో విక్రయించాలని నిర్ణయించింది. 40,34,470 వాటాలను ప్రమోటర్గ్రూప్ షేర్ హోల్డర్లు... | 1 |
- రు.6లక్షల కోట్లతో హైవే ప్రాజెక్టులు
- పెట్టుబడులకు గోల్డెన్ ఆఫరంటున్న కేంద్రం
- రాయితీలతో ఆకర్షించేలా పథకాలు
న్యూఢిల్లీ: దేశంలో మౌలికసదుపాయాల కల్పనలో భాగంగా ప్రపంచ స్థాయి హంగులు కల్పించేందుకు 93 బిలియన్ డాలర్లు అంటే.. ఆరు లక్షల కోట్ల రూపాయలతో హైవే ప్రాజెక్టుల కింద అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకట... | 1 |
Hyderabad, First Published 7, Jul 2019, 1:57 PM IST
Highlights
ఒక సినిమాను విమర్శించడానికి, అభ్యంతరం చెప్పడానికి చాలా తేడా ఉంటుందన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తన తాజా చిత్రం కబీర్ సింగ్ కు కొందరు రెండు స్టార్స్ మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు.
ఒక సినిమాను విమర్శించడానికి, అభ్యంతరం చెప్పడానికి చాలా తేడా ఉంటుందన్న... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Aakash Chopra: ధోనీని తరుముతుంటే సెక్యూరిటీ గార్డ్స్ ఏరీ..?
స్టేడియంలో భద్రతా వైఫల్యానికి ఇది తార్కాణం. అభిమాని మైదానంలోకి ప్రవేశిస్తే..? అతడ్ని నియంత్రించేందుకు సెక్యూరిటీ గార్డ్స్ వేగంగా అక్కడికి ఎందుకు రాలేదు..? -ఆకాశ్ చోప్రా
... | 2 |
Hyderabad, First Published 18, Aug 2018, 12:34 PM IST
Highlights
విజయ్ దేవరకొండ, రష్మిక, దర్శకుడు పరశురామ్ లు ఈ షోలో పాల్గొని తమ సినిమాను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారట. అది కాకుండా ఈ శని, ఆదివారాలు రెండు రోజులు సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకోబోతున్నారు
బిగ్ బాస్ సీజన్ 2లో సినిమాను ప్రమోట్ చేయడం దర్శకనిర్మాతలకు ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకు శాపం: పవన్
గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనలో ప్రభుత్వం నిర్ణక్ష్య వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.
Samayam Telugu | Updated:
May 16, 2018, 03:46PM IST
గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనలో ప్రభుత్వం నిర్ణక్ష్య వైఖరిపై జనసేన అధిన... | 0 |
Hyd Internet 133 Views David Warner
david warner
హైదరాబాద్ః భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ లక్షణాలు అద్భుతమని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కితాబిచ్చాడు. హైదరాబాద్ లో వర్షం కారణంగా టీ-20 మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ లో సమంగా నిలిచిన తరువాత వార్నర్ ‘ఇండియా టుడేస తో మాట్లాడాడు. ఇటీవలి 5... | 2 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
భారత్తో టీ20, టెస్టు సిరీస్కి బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన
భారత్తో టీ20 సిరీస్ కోసం 17 రోజుల క్రితమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జట్టుని ప్రకటించింది. కానీ.. వివిధ కారణాలతో ఆ జట్టు నుంచి ముగ్గురు అగ్రశ్రేణి క్రికెటర్లు తప్పుకోవడంతో మరోసారి జట్టుని ప్ర... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ప్రపంచకప్లో టాస్పై కెప్టెన్లు గొడవ..!
అనూహ్యంగా విండీస్ కెప్టెన్ మాట మార్చడంతో మ్యాచ్ రిఫరీ, టీవీ వ్యాఖ్యాత ఏం చెప్పాలో అర్థంకాక కాసేపు సైలెంట్గా
TNN | Updated:
Jun 27, 2017, 08:44PM IST
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో ఆసక్తికరమైన ... | 2 |
అంతంత మాత్రంగానే మార్కెట్లు
- మళ్లీ స్వల్పంగానే లాభపడిన సూచీలు
ముంబయి: మార్కెట్లకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల వణుకు వీడడం లేదు. ప్రస్తుత సమావేశాల్లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో సహా పలు కీలక ఆర్థిక బిల్లులకు లభించే ఆమోదం ప్రకారం ముందుకు వెళ్లాలని మదుపరులు వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. వరుసగా తగ ... | 1 |
May 13,2017
వరుస ర్యాలీకి బ్రేక్
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి శుక్రవారం తెర పడింది. ద్రవ్యోల్బణం, పారిశ్రామికో త్పత్తి భయాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే బీఎస్ఈ సెన్సెక్స్్ 62.83 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 30,188.15కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 21.5 పాయి... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
పవన్.. భీష్ముడు కాదు, శ్రీకృష్ణుడు: యాంకర్ శ్యామల
పవన్ కళ్యాణ్పై యాంకర్ శ్యామల ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
Samayam Telugu | Updated:
Apr 20, 2018, 11:24PM IST
పవన్.. భీష్ముడు కాదు, శ్రీకృష్ణుడు: యాంకర్ శ్యామల
జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్కు ఇండస... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇంగ్లాండ్లోనూ ఆసీస్ స్లెడ్జింగ్ చేస్తుంది..!
ఇంగ్లాండ్తో త్వరలో జరగనున్న సిరీస్లో తమ క్రికెటర్లు స్లెడ్జింగ్కి పాల్పడతారని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రకటించాడు. ఈ ఏడాది
Samayam Telugu | Updated:
Jun 6, 2018, 09:2... | 2 |
బౌలర్లదే భారం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండవ టెస్టులో టీమిండియా బౌలర్లపైనే విజయం ఆధారపడింది.కాగా వీరు తమ సత్తా చాటితే ఇంగ్లండ్పై రెండవ టెస్టులో విజయం వరిస్తుంది. మొదటి టెస్టు రాజ్కోట్లో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.రెండవ టెస్టుకు నేడు ఆఖరు రోజు.ఇప్పటికే టీమిండియాకు చెందిన బ్యాట్స్మెన్ తన శక్తి మేరకు ... | 2 |
Hyderabad, First Published 20, Aug 2018, 12:27 PM IST
Highlights
పాండ్యా వేసిన పంచ్.. కేవలం అభిమానులను ఉద్దేశించి మాత్రమే కాదని తెలుస్తోంది. ఈ మ్యాచ్ కాకుండా ముందు ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడి నుంచి ఆల్రౌండర్ అనే ట్యాగ్ తొలగించాలని భజ్జీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.
తనపై కామ... | 2 |
Visit Site
Recommended byColombia
తాజాగా మెగా హీరో రాంచరణ్ కూడా తుఫాన్ బాధితులకు అండగా నిలిచారు. తిత్లీ తుఫాన్ ప్రభావానికి గురైన ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘తిత్లీ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటన సందర్భంగా బ... | 0 |
TAX!
చిన్నమొత్తాల పొదుపు వడ్డీరేట్ల తగ్గింపు
ముంబై: కేంద్ర ప్రభుత్వం చిన్నమొత్తాలపొదుపు స్కీంలపై వడ్డీరేట్లను తగ్గిస్తుననతి. పిపిఎస్; కిసాన్ వికాస్పత్ర, సుకన్యసమృద్ధియోజన పథకాలపై 0.1శాతం తగ్గిస్తున్నట్లు తేలింది.ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఈ రేట్లు అమలవుతాయి. దీనివల్ల బ్యాంకులు కూడా తమ డిపాజిట్ వడ్డీరేట్లను తగ్గించ... | 1 |
internet vaartha 131 Views
ముంబై : మహీంద్ర కంపెనీ ఉత్పత్తిచేసిన మినీట్రక్కు జీతో 20శాతం మార్కెట్ వాటాను సాధించినట్లు కంపెనీ ప్రకటించింది. చిన్నపాటి వాణిజ్య వాహనాల్లో ఏడాది క్రితం ప్రారంభించిన జీతో భారతీయ రోడ్లపై విజయవంతంగా నడుస్తోందని, ఏడాదిలోనే 20 శాతం మార్కెట్ వాటాసాధించినట్లు కంపెనీ వెల్లడించింది. జీతో రేంజిలో ఎని... | 1 |
ఆయన కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తోందట
Highlights
ఆయన కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తోందట
కథానాయికలకు కాలం కలిసి రావడమంటే స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు రావడమే. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలోని సినిమాలను చూస్తుంటే, ఆమెకి కాలం కలిసొచ్చిందనే అనిపిస్తోంది. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి 'సాక్ష్యం' సినిమాతో పలకరించనున్న ఆ... | 0 |
Venkata ratnam
కరూర్ వైశ్యాబ్యాంక్ నుంచి 3 డిజిటల్ పథకాలు
హైదరాబాద్: కరూర్వైశ్యాబ్యాంకు ఖాతాదారులకు బ్యాంకింగ్ వ్యవస్థను మరింతచేరువచేసే లక్ష్యంతో కొన్ని డిజిటల్ విధానాలు అమలుచేస్తోంది. ఫాస్టాగ్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపిఐ), భారత్ బిల్పేమెంట్ వ్యవస్థలను ప్రారంభించింది. దీనితో కరూర్వైశ్యాబ్యాంకు దక... | 1 |
internet vaartha 212 Views
ముంబై : దేశంలోని 29 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 2013 నుంచి 2015 మధ్యకాలంలో 1.14 లక్షల కోట్ల మొండిబకాయిలను రద్దుచేసినట్లు తేలింది. అంతకుముందు తొమ్మిదేళ్లలో రద్దుచేసిన బకాయిలకంటే మరింత రెట్టింపు ఉన్నాయి. ఆర్టిఐ కింద దరఖాస్తుకు స్పందించిన బ్యాంకర్లు ఆర్బిఐ సమాధానం ఇస్తూ రానిబాకీలు 2012 మార్చినాటిక... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Stock Market:హమ్మయ్య! స్టాక్ మార్కెట్లో ఈ రోజు లాభాలు
ప్రారంభ ట్రేడింగ్ నుంచి ఒడుదొడుకుల మధ్య కదిలిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి.
Samayam Telugu | Updated:
May 22, 2018, 05:19PM IST
లాభాల్లో మార్కెట్లు
ప్రారంభ ట్రేడింగ్ ... | 1 |
Hyd Internet 107 Views Maaruti suzuki
Maaruti suzuki
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) వాహన అమ్మకాలు ఆగస్టు నెలలో 23.8శాతం పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో 1,32,211 యూనిట్లను విక్రయించగా, ఈ ఏడాది 1,63,701 వాహనాలను విక్రయించింది. దేశీయ అమ్మకాలు 26.7శాతం పెరిగి 1,52,000కు చేరాయి. 2016 ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
Bajaj Qute Quadricycle: మార్కెట్లోకి బజాజ్ కారు.. మైలేజ్ 43 కిలోమీటర్లు
కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ క్వాడ్రిసైకిల్స్ విభాగానికి సంబంధించిన కొన్ని నిబంధనలను రూపొందించింది. వీటి ప్రకారం క్వాడ్రిసైకిల్స్ విభాగం కింద మార్కెట్లోకి వచ్చే వాహనాల బరువు 475... | 1 |
internet vaartha 158 Views
హైదరాబాద్ : రక్తంలో చక్కెరనిల్వలు తరచూ పరీక్షించుకునే జాగ్రత్తలు తరచూ తీసుకోవాలని రోచ్ డయాబెటిస్ కేర్ ఇండియా బిజి నెస్ హెడ్ సిద్ధార్ధరాయ్ వెల్లడించారు. బ్లడ్ గ్లూకోజ్ పర్యవేక్షణ ఉత్పత్తుల తయారీలో పేరు పొందిన రోచ్ సంస్థ రియల్ హీరోస్ వర్సెస్ డయాబెటిస్ అన్న ప్రచారాన్ని ప్రారంభించారు... | 1 |
అర్జంటెనాలో హీరో కొత్త ఇగ్నైటర్ విడుదల
న్యూఢిల్లీ, జనవరి 15: దేశంలో ద్విచక్రవాహన తయారీ దిగ్గజం హీరోమోటోకార్ప్ గ్లామర్ కొత్తవెర్షన్ను విడుదలచేసింది. కంపెనీ సిఎండి పవన్ముంజాల్ ఈ కొత్త వాహనాలను విడుదల చేసారు. మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో గ్లామర్ను ఇగ్నేటర్గా మార్కెట్చేస్తోంది. ఇగ్నే టర్తో పాటే కంపెనీ డ్యాష్ ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అతనిలో ఎవరో ఉన్నారు ?
రిహాన్, షైనా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరూ కలిసి ఓ మంచి ఇంటిలో కాపురం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడే భర్త ఒక అంతుచిక్కని రహస్యంగా మారిపోయాడు. తన భర్తతో కలిసి ఉన్నంత సేపు షైనాకు ఇంకెవరితోనో ఉన్నట్లు అనిపిస్తుంది...
TNN | U... | 0 |
Hyd Internet 103 Views PRO KABADDI
Pro Kabaddi
రాంచీ: ప్రొ కబడ్డీ ఐదో సీజన్లో తెలుగు టైటాన్స్కు మరో టై. రాంచీ వేదికగా బెంగుళూరు బుల్స్తో జరిగిన
పోరును టైటాన్స్ 26-26తో టై చేసింది. ఈ రెండు జట్లు పోటీపడటం ఇది మూడోసారి కాగా టై కావడం
రెండోసారి. టైటాన్స్లో రాహుల్ చౌదరి 8రైడ్, విశాల్ భరద్వాజ్ 7 ట్యాకిల్ పాయింట్లు స... | 2 |
Jul 15,2016
మార్కెట్లోకి 'స్ప్లెండర్ ఐస్మార్ట్ 110'
న్యూఢిల్లీ: దేశీయ దిచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ కొత్త స్ల్పెండర్ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఎంతో కాలంగా ద్విచక్ర వాహన ప్రియులు వేచి చూస్తున్న 'స్ప్లెండర్ ఐస్మార్ట్ 110'ను హిరో సంస్థ గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను సంస్థ రూ.53,300గా (ఎక్స్షో... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బీసీసీఐకి చెల్లించండి.. పాక్ క్రికెట్ బోర్డ్కు ఐసీసీ షాక్!
ద్వైపాక్షిక సిరీస్ ఆడకపోవడంతో.. బీసీసీఐ నుంచి రూ.447 కోట్ల పరిహారం రాబడదామనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది.
Samayam Telugu | Updated:
Dec 19, 2018,... | 2 |
ఇక ఖాయిలాల మూసివేత వేగవంతం
- కొత్త మార్గదర్శకాలకు క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఖాయిలా పడ్డ, నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ సంస్థల మూసివేతలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు సవరించిన కొత్త మార్గదర్శ కాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ... | 1 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
పదవీ విరమణ తర్వాతే పూర్తిసొమ్ము
లేనిపక్షంలో 50శాతం మాత్రమే అనుమతి
న్యూఢిల్లీ : ఇపిఎఫ్60 శాతం సొమ్ము, వడ్డీపై ఒకటి శాతం పన్నువిధింపును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జీత భత్యాల ఉద్యోగులకు హర్షదాయకమేఅయినప్పటికీ కొత్త నిబంధనలు వస్తున్నాయి. పదవీ విరమణకు ముందే పూర్తిస్థాయి పింఛన్ సొమ్ము విత్డ్రా చేసు కునేందుకు వీలులేదు. గత ... | 1 |
SRM UniversityConvocation At Chennai
క్రికెట్ తర్వాత బాడ్మింటన్కే ఆదరణ
చెన్నై, అక్టోబరు 16 ప్రభాతవార్త : భారత్లో బాడ్మిం టన్కి అత్యంత ప్రోత్సాహం ఉందని, క్రికెట్ తర్వా త బాడ్మింటన్నే ప్రజలు ఆదరిస్తున్నారని అంత ర్జాతీయ ప్రముఖ బాడ్మింటన్్ క్రీడాకారిణి, పద్మ భూషణ్ సైనా నెహ్వాల్ తెలిపారు. చెన్నై కాటాన్ కొళత్తూర్... | 2 |
- కీలకంగా నిలవనున్న ఫలితాలు, సూక్ష్మ గణాంకాలు
- రెండు వారాలుగా నష్టాలతో నెట్టుకొస్తున్న మార్కెట్లు
ముంబయి: వరుసగా గత రెండు వారాల నుంచి నష్టాల్లో నిలుస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారంతో ప్రారంభమయ్యే వారంలో లాభాలలో పయనించే అవకాశాలున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారంతో (మే 9తో) ప్రారంభమయ్యే కొత్త ట... | 1 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
రష్యా! ఓ రష్యా! ఓడిపోయావా రష్యా..!
Highlights
ఈసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన రష్యా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ క్వార్టర్ ఫైనల్స్ దాకా చేరింది. అంతే నివ్వెరపాటుకు గురి చేస్తూ ఓటమిపాలైంది
ఆది నుంచి పోరాటం.. కప్ గెలుచుకోవాలని అంతులేని పోరాటం.. ఇది హోస్ట్ టీమ్ రష్యా ఆట తీరు. కానీ సెమీ ఫైనల్స్... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కివీస్ చేతిలో విండీస్ వైట్వాష్..!
న్యూజిలాండ్ పర్యటనలో విండీస్ పేలవ ప్రదర్శన వన్డేల్లోనూ కొనసాగింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్ని 0-2తో చేజార్చుకున్న విండీస్.. తాజాగా
TNN | Updated:
Dec 26, 2017, 03:35PM IST
కివీస్ చేతిలో విం... | 2 |
Recommended byColombia
యాపిల్, జైల్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్
బిగ్ బాస్ రెండు టీమ్లకు యాపిల్, జైలు టాస్క్లు ఇచ్చారు. దీన్ని రోల్ రైడా చదివి వినిపించాడు. గార్డెన్ ఏరియాలో ఉండే యాపిల్ చెట్టుకు రెడ్, బ్లాక్ యాపిల్స్ ఉన్నాయి. వాటిలో బ్లాక్ చెడ్డవాళ్లవి.. రెడ్ మంచివాళ్లవని చెప్పాడు. వాటిని రెండు టీమ్లు కోసి.. వాటిని జాగ్రత... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
వీడియోకాన్ కేసు: చందా కొచ్చర్కు సెబీ నోటీసులు
వీడియోకాన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో చందా కొచ్చర్కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆమెకు ఈ కేసులో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి తాఖీదులు అందాయి.
Samayam Tel... | 1 |
బిగ్ బాస్2: అమిత్ తో కలిసి విజిల్ వేసిన కమల్ హాసన్
Highlights
ఈ క్రమంలో హౌస్ మేట్స్ కమల్ తో కొన్ని అనుభవాలు షేర్ చేసుకున్నారు. అమిత్ అయితే కమల్ పర్మిషన్ తీసుకొని అతడు 'నటించిన అపూర్వ సోదరులు' సినిమాలో ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని విజిల్ గా వేశాడు
నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ సీజన్ 2 కి అతిథిగా లోకనాయ... | 0 |
BSE
జిఎస్టి పన్నురేట్లే కీలకం
ముంబయి, మే 21: సాధారణ సగటువర్ష పాతం అంచనాలు, జిఎస్టి పన్ను శ్లాబ్రేట్ల ఖరారు వంటి అంశాలతో గడచిన వారం దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లోనే ముగిసా యి. గతవారం ఐదు ట్రేడింగ్లలో నాలుగురోజులు మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫ్బిఐ కార్యకలాపాలను ప్రభా వితంచేసారన్న ... | 1 |
Hyderabad, First Published 9, Aug 2019, 4:22 PM IST
Highlights
సాహో సినిమా కోసం దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ సాహో ద్వారా కూడా అదే తరహాలో రికార్డులు బద్దలు కొడతాని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్ పోస్టర్స్ అంచనాలను భా... | 0 |
పాక్ జట్టు రాకతో
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు ఆదాయం
న్యూఢిల్లీ : నష్టాల్లో ఉన్న క్రికెట్ అసోసియేషన్ ఆప్ బెంగాల్ పంట పండే సమయం వచ్చింది.అనూహ్య పరిస్థితుల్లో భారత్,పాకిస్థాన్ టి20 మ్యాచ్ వేదిక ధర్మశాల నుంచి కోల్కతాకు మారడంతో టికెట్ల అమ్మకాల మూలంగానే క్యాబ్ సుమారు 3 కోట్లు వెనుకేసుకోనుంది.మార్చి 19న జరిగే భా... | 2 |
50 కోట్ల క్లబ్ లో ఫిదా...కలెక్షన్స్ వర్షం కురుస్తోంది
Highlights
అంచనాలు మించి కలెక్షన్స్ సాధిస్తున్న ఫిదా
ట్రేడ్ ఎనలిస్ట్ లనే అశ్చర్యానికి గురిచేస్తున్న ఫిదా
50 కోట్ల క్లబ్ లో చేరిన ఫిదా.. అమెరికాలో 2 మిలియన్ క్లబ్ దిశగా..
మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ఫిదా చిత్రం కలెక్షన్ల పరంగా అంచనాలన్నీ తారుమారు చేస్... | 0 |
Feb 12,2017
అయ్యో.. అంబాసిడర్ను అమ్మేశారు!
కోల్కతా : భారత్లో ఒకప్పుడు కారు అంటే అంబాసీడర్. దశాబ్దం క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన ఈ ఐకానిక్ కారు బ్రాండ్ను హిందుస్థాన్ మోటార్స్ యూరోపియన్ ఆటోమొబైల్ దిగ్గజం ప్యూగోట్ ఎస్ఎకు విక్రయించింది. దీనికి సంబంధించిన ఒప్పందం జరిగింది. అంబాసిడర్ ట్రేడ్మార్క్తో సహా ఇతర హక... | 1 |
Hillery, Donald
భారత్ ఈక్విటీపై అమెరికా ‘అధ్యక్ష ప్రభావం!
ముంబై, నవంబరు 7: అమెరికా అధ్యక్షపదవీకి జరు గుతున్న ఎన్నికలు భారత్ ఈక్విటీ మార్కెట్లకు కీల కం అవుతున్నాయి. అలాగే అమెరికా మార్కెట్తో మరింతఎక్కువ సన్నిహితంగా ఉన్న బిఎస్ఇ 500 జాబితా కంపెనీలపనితీరు కూడా అధ్యక్ష ఎన్నిక లకు లింక్అయి ఉంది. ఈ వారంలో ఈ కంపెనీల పై ఇన్... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మా 'బాబు బంగారం' వచ్చేస్తున్నాడు !
విక్టరీ వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బాబు బంగారం'. ఈ సినిమా ఆడియో, సినిమా విడుదల తేదీలను అనౌన్స్ చేసేశారు...
TNN | Updated:
Jul 15, 2016, 08:02PM IST
విక్టర... | 0 |
Hyderabad, First Published 27, Sep 2018, 12:10 PM IST
Highlights
బుధవారం కోహ్లి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్రత్న’ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరోసారి తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. బుధవారం కోహ్లి దేశ అత్యున్నత క్రీడా పురస్కార... | 2 |
SUGAR BAGS
చక్కెర దిగుమతులపై సుంకం పెంపు
న్యూఢిల్లీ, జూలై 10: ప్రపంచంలోనే చక్కెరవినియోగంలో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఇకపై చక్కెర దిగుమ తులపై సుంకాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 40శాతం ఉన్న ఈసుంకం 50శాతానికి పెంచేం దుకు నిర్ణయించింది. దీనివల్ల తక్కువధరలకే విదేశాల నుంచి చక్కెర దిగుమతులను కట్టడిచేసినట్లవు తుందని అం... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
CSK vs RCB: ధోనీ షాట్కి స్టేడియం వెలుపలికి బంతి..!
ఎడమచేతి వాటం స్పిన్నర్ విసిరిన బంతిని.. క్రీజు వెలుపలికి వచ్చిన ధోనీ లాంగాన్ దిశగా హిట్ చేశాడు. దీంతో.. బ్యాట్కి మిడిల్ అయిన బంతి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ స్టేడియం వెలుపలికి వెళ్లి... | 2 |
జన్ధన్ ఖాతాలలో లావాదేవీలేవీ..!
- 53 శాతం అకౌెంట్లు మొక్కుబడివే..
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన జన్ ధన్ పథకం కింద తెరిచిన చాలా బ్యాంకింగ్ ఖాతాల్లోని సగం పైగా వాటిలో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదు. గతేడాది ఆగస్టులో ప్రారంభించిన ఈ పథకంలో 16 కోట్ల ఖాతాలు నమోదయ్యాయి. ప్రజల కొనుగ... | 1 |
బాహుబలి తర్వాత.. రాజమౌళి పెట్టే బేడ సర్దుకోటమేనా
Highlights
బాహుబలి2 తర్వాత రాజమౌౌళి ఏం చేయబోతున్నాడు
రిలీజ్ డేట్ పై మళ్లీ డౌట్స్ క్రియేట్ చేసిన జక్కన్న
గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందట, ఫినిష్ అయితేనే అనుకున్న డేట్ కు రిలీజట
బాహుబలి 2 రిలీజ్ డేట్ పై మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు రాజమౌళి. రాజమౌళి శివరాత్రి సందర్భంగ... | 0 |
Rajkot, First Published 6, Oct 2018, 2:51 PM IST
Highlights
టీంఇండియా కెప్టెన్ వ్యక్తిగత ప్రదర్శనతోనే కాదు టీంను ముందుకు నడిపిస్తూ కెప్టెన్గా కూడా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అనేక రికార్డులు బద్దలుకోట్టాడు. భారత క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఎన్నో అద్భుతాలను కోహ్లీ సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ ఏం చేసినా అదో రికార్డుగా మా... | 2 |
Hyderabad, First Published 24, Jun 2019, 2:48 PM IST
Highlights
టీం ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ పప్పులో కాలేశారు. ఆ తప్పుని గమనించిన నెటిజన్లు... విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
టీం ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ పప్పులో కాలేశారు. ఆ తప్పుని గమనించిన నెటిజన్లు... విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రపంచకప్ లో ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత్ కాదంది.. ఆసియా కప్ వేదిక మారింది!
ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్లో జరగాల్సిన ఆసియా కప్ వేదిక మారింది. ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తరుణం... | 2 |
అవుటర్ బయటకు పరిశ్రమల తరలింపు
- నగర పౌరులకు స్వచ్ఛమైన జీవనమే లక్ష్యం
- 2017 డిసెంబరుకు అన్ని పరిశ్రమలు అక్కడే
- పరిశ్రమలకుతగిన ప్రోత్సాహకాలు: కేటీఆర్
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: హైదరాబాద్లోని కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఈ ఆంశపై పరిశ్రమల శాఖ మంత్రి కె. తా... | 1 |
ప్రభుత్వోద్యోగాల కుదింపు సర్కార్ను గట్టెక్కించిన ప్రభుత్వరంగం
- నీటి బుడగలా సేవారంగం
- దానిలోకే ఎఫ్డీఐలు
- స్పష్టం చేసిన ఆర్ధిక సర్వే
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రయివేటు మంత్రం జపిస్తున్న మోడీ సర్కార్ నిజస్వరూపాన్ని 2015-16 ఆర్ధిక సర్వే బట్టబయలు చేసింది. ఈ సర్వే నివేదికను శుక్రవారంనాడు పార్లమెంటు సమావేశాల సందర్భంగా... | 1 |
internet vaartha 122 Views
హైదరాబాద్ : హోండా కంపెనీ కొత్తగా విడుదల చేసిన హోండా బిఆర్-వి వెర్షన్కు పదివేలకుపైగా బుకింగ్స్ అందినట్లు కంపెనీ ప్రకటించింది. గతమేనెల ఐదవ తేదీ విడుదల చేసిన తర్వాత కంపెనీ బిఆర్వి మోడల్కు మంచి గిరాకీ లభించిందని వెల్లడించింది. అత్యధికఇంధన సామర్ధ్యం, ప్రీమియం3-రో ఇంటీరియర్లు, మూడేళ్ల అపరిమిత... | 1 |
విద్య, వైద్యం జీఎస్టీ పరిధిలోకి రావు
- ఇవి పన్ను పరిధిలో లేవు : కేంద్రం
న్యూఢిల్లీ : వచ్చే కొద్ది నెలల్లో అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధి నుంచి విద్య, వైద్యం, యాత్రలను ప్రభుత్వం మినహాయించాలని భావిస్తోంది. కొత్త పన్ను విధానం ఆరంభంలోనే ప్రజలపై అనవసర భారాలు తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదిస... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వాంఖడే టీ20లో భారత్ ప్రయోగాలు..?
శ్రీలంకతో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరగనున్న చివరి టీ20 మ్యాచ్లో భారత్ జట్టు ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే
TNN | Updated:
Dec 24, 2017, 05:56PM IST
వాంఖడే టీ20లో భారత్ ప్రయోగాలు..... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అమెరికా సాఫ్ట్వేర్ సంస్థకు ఐటీ శాఖ షాక్
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సిటిఎస్) ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది.
TNN | Updated:
Mar 28, 2018, 11:01AM IST
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండ... | 1 |
First Published 3, Feb 2019, 4:49 PM IST
టాలీవుడ్ జనవరి రివ్యూ..!
దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చినా.. రెండో రోజుకి సినిమా డల్ అయిపోయింది. భారీ మొత్తాలతో సినిమా హక్కులను కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. దీంతో సినిమా రెండో భాగాన్ని బయ్యర్లకు ఫ్రీ ఇవ్వడానికి సిద్ధమయ... | 0 |
now you can track your rail ticket refund status in real-time
Rail tickets: ఇకపై ఆన్లైన్లో రైలు టికెట్ల రుసుం వాపసు వివరాలు
ఒక్కోసారి రిజర్వేషన్లను క్యాన్సిల్ చేస్తుంటారు. మళ్లీ వాటికి సంబంధించి రైల్వే నుంచి సొమ్ము రీఫండ్ రావాల్సి ఉంటుంది. ఇదివరకూ మెయిల్, మొబైల్ మెసేజ్ల ద్వారా మాత్రమే రీఫండ్ సమాచారం వినియ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పాక్ బౌలర్లని ఉతుకుతుంటే ఆ మజా..?
కెరీర్ సాంతం ఎంత మంది ప్రత్యర్థులతో ఆడినా.. పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడేటప్పుడు తెగ ఎంజాయ్ చేసేవాడినని ఈ మాజీ ఓపెనర్ గుర్తు
TNN | Updated:
Jun 18, 2017, 01:12PM IST
పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ బౌండరీలు బాదడాన్ని తాను చాలా ఇష్టప... | 2 |
Hyderabad, First Published 10, Sep 2019, 4:24 PM IST
Highlights
అక్కినేని యువ వారసుడు అఖిల్ నాల్గవ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. అఖిల్ నటించిన మూడు చిత్రాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీనితో నాల్గవ చిత్రం విషయంలో అంచనాలు తగ్గించి ముందుకు రావాలని అఖిల్ భావిస్తున్నాడు. ఈ చిత్రానికి బొమ్మరిల... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆ రెండూ త్యాగం చేయలేకే హీరోయిన్ కాలేదు: యాంకర్ శ్యామల
నేను ఎక్కడికి వెళ్లినా శ్యామలా.. శ్యామలా.. అని జనం గుర్తుపడుతున్నారు. ముఖ్యంగా ఆంటీలు అయితే షూటింగ్కి వెళ్లినప్పుడు వాళ్ల ఇంట్లో మనిషిగా చూస్తున్నారు.
Samayam Telugu | Updated:
Nov 11, 2019, 02:56PM... | 0 |
రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి పాలాభిషేకం
Highlights
అక్కినేని ఫ్యామిలీని వదిలేయండి అని కోరుతూ..
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి అక్కినేని అభిమానులు పాలాభిషేకం చేశారు. అదేదో అభిమానం ఎక్కువై అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఇకనైనా అక్కినేని ఫ్యామిలీని వదిలేయండి అని కోరుతూ వీళ్లు ఆ అభిషేకం చేశారు.
ఇంతకీ అసలు... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Petrol prices:పెట్రో,డీజిల్ ధరల రేట్ ఇంకా పైకే వెళ్లనుందా?
వచ్చే రోజుల్లో లీటరుకు 3.5 నుంచి 4 రూపాయలు పెంచే అవకాశం ఉన్నట్లు కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఒక నివేదికలో పేర్కొంది. అదే జరిగితే సామాన్యుడికి ఇంధన మంటలతో పాటు, వస్తువుల ధరల... | 1 |
Idea
మొబైల్వ్యాన్తో ఐడియా 4జి నెట్వర్క్ ప్రచారం
హైదరాబాద్,జూలై 7: టెలికాంరంగంలో మూడో అతిపెద్ద కంపెనీగా ఉన్న ఐడియా సెల్యులర్ 4జి హాట్స్పాట్ నగర వ్యాప్తంగా విస్తృతప్రచారం చేసేందుకు 4జినెట్వర్క్ను మరిం త విస్తరించే వ్యూహంతో ముందుకు వెళుతోంది. లుక్లుక్ ఐడియా4జి4ఇ హాట్ స్పాట్ బ్రాండఫై కొత్తగా నగరంలో ఒక ప్రత్యే... | 1 |
వారి నొప్పి.. మాకూ బాధ కలిగిస్తోంది..!
- చైనా మందగమనం ప్రభావం భారత్ పైనా ఉంది
- నేర్చుకోవాల్సి అంశాలు చాలా ఉన్నాయి
- మరోమారు భిన్నమైన ప్రకటనతో ఆకట్టుకున్న రాజన్
బీజింగ్: చైనా ఆర్థిక మందగమనం ప్రపంచం మొత్తానికి ఆందోళనకరంగా మారిందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. చైనా ఆర్థి... | 1 |
Jindal Deal
రక్షణ రంగానికి జిందాల్ ప్రత్యేక ఉక్కు తయారీ
న్యూఢిల్లీ: రక్షణరం గంలోనికి జిందాల్ స్టెయి న్ లెస్(హిసార్) ప్రవేశిం చింది. అత్యున్నత నైట్రో జెన్ స్టీల్ను వాణిజ్య ప రంగా ఉత్పత్తిచేస్తున్న మొ దటి భారతీయ కంపెనీగా జిందాల్ నిలిచింది. బాలి స్టిక్, బ్లాస్ట్ప్రొటెక్షన్ సామ గ్రిగా వినియోగించే హైనె ౖట్రోజెన్... | 1 |
Delhi, First Published 10, Apr 2019, 11:37 AM IST
Highlights
వివిధ దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయులు తమ కుటుంబాలతోపాటు దేశాన్ని కూడా ఆదుకుంటున్నారు. గత మూడేళ్లలో వివిధ దేశాల నుంచి అత్యధిక రెమిటెన్స్లు అందుకున్న దేశాల్లో భారతదేశానికే అగ్ర తాంబూలం.
వాషింగ్టన్: సొంత దేశాలకు ప్రవాసులు పంపించే డబ్బు విషయంలో భార... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
విశాఖ: లంక జట్టు బస్సుకు తప్పిన ప్రమాదం..
శ్రీలంక క్రికెటర్లు కలవరపాటుకు గురైన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. లంక జట్టు సభ్యులు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.
TNN | Updated:
Dec 16, 2017, 02:55PM IST
శ్రీలంక క్... | 2 |
Jul 03,2015
నేటినుంచి దేశ వ్యాప్త ఎంఎన్పి
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్లు శుక్రవారం నుంచి దేశ వ్యాప్త 'మొబైల్ నెంబర్ పోర్టిబిలిటీ' (ఎంఎన్పి)లను ప్రారంభించనున్నాయి. దేశంలోని ప్రభుత్వ టెలికం కంపెనీలు జులై 3 నుంచి దేశ వ్యాప్తంగా ఎంఎన్పిని అందించాలని ప్రభుత్వం ఆ... | 1 |
sumalatha 163 Views Gold Price , heavy
gold
హైదరాబాద్: పసిడి ధరలు పరుగులు తీస్తుంది. బుధవారం రాత్రి 10 గంటల సమయానికి తెలుగు రాష్ట్రాల్లోని బులియన్ విపణుల్లో 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం రూ.38,900 39,000ను తాకింది. అంతర్జాతీయ విపణిలో ఒక్కరోజులోనే ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 35 డాలర్ల మేర పెరిగి 1507 డాల... | 1 |
Hyd Internet 68 Views pravin amre , rahane coach
ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా క్రికెటర్ రహానె రాణించినప్పటికీ, త్వరలో జరగనున్న టీ20 సిరీస్ కు మాత్రం అతన్ని ఎంపిక చేయలేదు. ఓ మంచి ఆటగాడిని సెలెక్టు చేయకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో రహానె వ్యక్తిగత కోచ్ ప్రవీణ్ స్పందించారు. ఆస్ట్... | 2 |
SUMMER SHOPPING1
ప్లిప్ కార్ట్ సమ్మర్ సేల్
హైదరాబాద్, మే 3: ప్రముఖ ఇ-కామర్స్సంస్థ ప్లిప్కార్ట్ వేసవి సెలవు లను దృష్టిలో పెట్టుకుని సమ్మర్షాపింగ్డేస్ పేరుతో ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. మే2నుండి మే 4వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మొబైల్స్, స్మార్ట్వాచీలు, టాబ్ల్లెట్లపై ప్రత్యేక తగ్గింపు ధర లను ప్రకటించ... | 1 |
bse1
బ్రిటన్ ఎన్నికలు, యూరోపియన్ బ్యాంకు సమీక్ష
ముంబయి, జూన్ 9: బెంచ్మార్క్స్టాక్ సూచీలు స్వల్పంగా దిగువస్థాయిలో ముగిసాయి. అంతర్జాతీ యంగా చోటుచేసుకున్న పరిణామాలు, బ్రిటన్ అధ్యక్ష ఎన్నికలు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు విధాన సమీక్ష నిర్ణయాలు, అమెరికా ఎఫ్బిఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీపై వచ్చిన విమర్శలు వంటివి క... | 1 |
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ...
రెండేళ్ల వయస్సులో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటున్న ధోనీ కూతురు జీవా. ఇప్పుడు ఏకంగా పాటే పాడేసింది. అది కూడా మలయాళం పాట. సాధారణంగా మలయాళం భాషా రానివారికి.. ఆ పదాలను పలకడం అంత సులభం కాదు. అయితే, ఈ బుల్లి ధోనీ ఎంతో అవలీలగా, గుక్క తిప్పకుండా మలయాళం పాట పాడేసింది. మోహన్ లాల్ నటించిన ‘అ... | 2 |
పిల్లల్ని కనాలనుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ
Highlights
పిల్లల్ని కనాలనిపిస్తోందంటున్న కంగనా రనౌత్
గతంలో బ్లూ ఫిలింలో నటించడానికీ సిద్ధపడ్జానంటున్న కంగన
ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనిపిస్తోందట
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన కంగన ఓ దశలో బ్లూ ఫిల్మ్... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
పారు కంటే దారు గొప్పదట: ‘కిట్టు’గాడి ఉపదేశం
రాజ్ తరుణ్, అను ఎమన్యుల్ జంటగా నటిస్తున్న చిత్రం.. ‘కిట్టు ఉన్నాడు.. జాగ్రత్త’ విడుదల మార్చి 3కు వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా సినిమాలోని పాటల వీడియోలను ఒక్... | 0 |
Hyderabad, First Published 4, Aug 2019, 12:05 PM IST
Highlights
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇండియన్ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా తెరక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో కల్పిత గాధగా తెరకెక్కుతోంది. ఈ చ... | 0 |
Dec 09,2017
వచ్చే ఏడాది 7.5% వృద్ధి రేటు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19)లో భారత వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ విత్త సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. వచ్చే ఏడాది జీడీపీ పుంజుకోనుందని ఈ సంస్థ ఒక రిపోర్టులో పేర్కొంది. ప్రస్తుత ఏడాది వృద్ధి రేటు 6.4 శాతం నుంచి మెరుగపడనుందని తెలిపింది. ... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
జూన్ 30వ తేదిన "కథలో రాజకుమారి"
Highlights
జూన్ 30వ తేదిన "కథలో రాజకుమారి"
నారా రోహిత్ విభిన్న పాత్రలో మరో మూవీ
షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మూవీ
విభిన్నమైన టైటిల్ తో అందరినీ ఆకట్టుకొని, ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రం 'కధలో రాజకుమారి ' . మహేష్ సూరపనేని దర... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ప్రపంచ క్రికెట్లో అశ్విన్ మేటి బౌలర్ - కోహ్లీ
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు.
TNN | Updated:
Sep 27, 2016, 06:07PM IST
టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పిన్నర్ అశ్విన్ ను టెస్ట్ కెప్టెన్ క... | 2 |
Hyd Internet 81 Views stock market ended with profit
stock market
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ఈ ఉదయం 164పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 346.38 లాభపడి 33,106.82 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ ... | 1 |
Visit Site
Recommended byColombia
దొంగతనం విషయమై బాలిక తల్లిని ప్రశ్నించడంతో ఆమె వెంటనే చెన్నై వచ్చిందని.. ఐప్యాడ్, వాచ్, కెమెరా ఇచ్చి మిగిలిన వస్తువులు తీసుకొస్తానని చెప్పి సామర్లకోట వెళ్లిందని భానుప్రయ తెలిపారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత తమపై తప్పుడు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు..
భానుప్రియ ఇంట్లో నాకెలాంటి ఇ... | 0 |
READ ALSO: సినిమాల్లేక సీరియల్స్ చేసుకుంటున్నావా కౌశల్: నెటిజన్ వెక్కిరింపు
‘నా కొడుక్కి ఇప్పుడు 17 ఏళ్లు. పెంపుడు జంతువులంటే ఇష్టం ఉన్నవారు వాటిని కూడా కుటుంబంలో భాగంగా చూస్తారు. నాకు నా కుక్క క్యాస్పర్ కూడా అంతే. నాకు క్యాస్పర్, నా కొడుకు సమానమే. ఒక్కోసారి నా కడుకు అర్హాన్ వాడికంటే కుక్కకే ఎక్కువ ప్రేమను పంచుతుంటానని... | 0 |
Sri Lanka won by 7 wkts
శ్రీలంక చేతిలో భారత్ పరాజయం
అనంతరం ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. కుశాల్ మెండిస్..
TNN | Updated:
Jun 8, 2017, 10:57PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కి రెండో మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. బ్యాట్స్‌మెన్ చెలరేగినా.. బౌలర్లు ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లంకతో చివరి వన్డేకి శిఖర్ ధావన్ దూరం..?
శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నాడు. ధావన్ తల్లి ఆరోగ్య పరిస్థితి
TNN | Updated:
Sep 2, 2017, 07:27PM IST
శ్రీలంకతో ఆదివారం జరగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నా... | 2 |
Hyderabad, First Published 10, Oct 2018, 1:31 PM IST
Highlights
బాలీవుడ్ లో తనుశ్రీదత్తా, నానాపటేకర్ ల వివాదంతో మీటూ ఉద్యమం ఉదృతంగా మారింది. లైంగికంగా వేధించబడ్డ బాధితులు ఒక్కొక్కరిగా బయటకి వస్తూ తము ఎదుర్కొన్న చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.
బాలీవుడ్ లో తనుశ్రీదత్తా, నానాపటేకర్ ల వివాదంతో మీటూ ... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.