text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
హైదరాబాద్లో ఏటీఎంలు అధ్వాన్నం!
- 86 శాతం యంత్రాల్లో 'నో క్యాష్'
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో 'స్వయం చలిత నగదు యంత్రాల' (ఏటీఎం) పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని ఒక సర్వే వెల్లడించింది. పెద్దనోట్ల రద్దు తరువాత వ్యవస్థలో నగదు లభ్యత కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. అయితే జనవరి, ఫిబ్ర... | 1 |
Feb 09,2016
మార్కెట్లకు ఐరోపా దెబ్బ
ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలలో ముగిశాయి. ప్రతికూల పవనాల నేపథ్యంలో ఐరోపా మార్కెట్లు పతనమవడంతో దేశీయ మార్కెట్లు కూడా అదే బాట పట్టాయి. ఫలితంగా సెన్సెక్స్ 330 పాయింట్ల మేర కుంగింది. 24,287 పాయింట్ల వద్ద ముగిసింది. ఎలాంటి పెద్ద ర్యాలీ లేకుండా సోమవారం సాధారణంగానే ప్రారంభమైన మార... | 1 |
వలస జీవులపై సౌదీ కొరడా
- ఉపాధి కోసం వచ్చే వారిపై పన్ను పెంపు
- కుటుంబ సభ్యులపైనా లేవీ భారం
- జులై నుంచి కొత్త పన్ను విధానం
- 30 లక్షల మంది భారతీయులపై ప్రభావం
న్యూఢిల్లీ: ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి స్థిరపడాలనుకునే వారికి చేదు వార్త. తమ దేశానికి ఉపాధి కోసం వచ్చి స్థిరపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుండడంతో.. దా... | 1 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
ARCHIVES
ఫైనల్లో కాలికట్
చెన్నై: తొలి ప్రొ వాలీబాల్ లీగ్లో కాలికట్ హీరోస్ ఫైనల్లో ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో కాలికట్ 15-12, 15-9, 16-14తో యు ముంబా వాలీని ఓడించింది. తొలి సెట్లో టెక్నికల్ టైమ్ ఔట్ సమయానికి 8-6తో ఆధిక్యంలో ఉన్న కాలికట్ అదే జోరుతో 15-12తో గేమ్ దక్కించుకుంది. ఆ తర్వాత రెండు గేమ్... | 2 |
internet vaartha 281 Views
ముంబై : భారతి ఎయిర్టెల్ తన 4జి సేవల విస్తరణ కోసం ఎయిర్సెల్ స్పెక్ట్రమ్ కొనుగోలును 3500కోట్లతో ఖరారు చేసుకోవడం వెనుక త్వరలో రానున్న ఆర్జియోకు పోటీగా నిలవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముకేష్ అంబాని ఆధ్వర్యం లోని రిలయన్స్జియో దేశవ్యాప్తంగా 4జి వాయుతరంగాలను విడుదలచేసే యత్నాల్లో ఉంది.... | 1 |
బాక్సాఫీస్ వద్ద అనుష్క భాగమతి భగభగలు
Highlights
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి
భాగమతిగా, ఐఏఎస్ చంపక గా అద్భుతంగా నటన
బాక్సాఫీస్ వద్ద అనుష్క భాగమతి వసూళ్ల సునామి
అనుష్క నటించిన తాజా చిత్రం భాగమతి చిత్రం రిపబ్లిక్ డేను పురస్కరించుకొని రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వసూళ్లు దుమ్మురేపుతున్నాయి. యూవీ క్రియేషన్స్ రూపొందించిన... | 0 |
internet vaartha 255 Views
ముంబై : ప్రైవేటు రంగంలోని ఇండస్ ఇండ్ బ్యాంకు నికరలాభం 25శాతం పెరిగింది. నాలుగోత్రైమాసికంలో నికరవడ్డీ ఆదాయం పెరగ డంతో లాభాలు పెరిగినట్లు బ్యాంకు ప్రకటించింది. రూ.620కోట్లు నికరలాభం ఆర్జించింది. నికరవడ్డీ ఆదాయం కూడా 1268 కోట్ల రూపాయలుగా ఉందని అంచనా. మార్కెట్ నిపుణుల అంచనాలను చూస్తే నికరలాభం ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కామన్వెల్త్: స్వర్ణంతో మెరిసిన స్టువర్టుపురం చిన్నోడు..
కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ (21) అదరగొట్టాడు. 85 కిలోల వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. వెంకట్ రాహుల్ సాధించిన పతకంతో కామన్వెల్త్ గేమ్స్ 2018లో భారత్ ఖా... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Tejaswi Madivada: బిగ్బాస్ గ్యాంగ్ రీ ఎంట్రీ, తేజస్వీ మళ్లీ రచ్చ!
బిగ్బాస్ హౌస్మేట్స్ రీయూనియన్.. మళ్లీ రచ్చ చేస్తున్న తేజస్వీ. రోల్, అమిత్ సందడే సందడే.
Samayam Telugu | Updated:
Sep 28, 2018, 10:14PM IST
బిగ్బాస్ తెలుగు సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంటోంది. ... | 0 |
Jun 02,2015
మరో 'జెట్' పథకం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ టిక్కెట్ల ధరపై 30శాతం డిస్కౌంట్ను ప్రకటించింది. ఈ ఆఫర్ సోమవారం (1వ తేది) నుంచి ఈనెల నాలుగో తేది వరకు టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే అంటోంది. అయితే దీనికి మరో షరతు కూడా పెట్టింది. సెప్టెంబర్ 14 వ వరకు జరిపే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ... | 1 |
2018 honda cbr250r and cb hornet 160r officially launched in india
మార్కెట్లోకి హోండా కొత్త బైకులు
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా... సిబిఆర్ 250ఆర్, సిబి హార్నెట్ 160ఆర్ 2018 ఎడిషన్లను శనివారం మార్కెట్లోకి విడుదల చేసింది.
| Updated:
Apr 1, 2018, 05:17PM IST
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా... ... | 1 |
Corporate
మినహాయింపులు, రాయితీలన్నీ కార్పొరేట్లకే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ప్రసంగాలు, రాయి తీలు మినహాయింపుల ద్వారా మొత్తం కార్పొరేట్ కంపెనీలకు ఎక్కువ సదుపాయాలు కల్పిస్తూ వ్యక్తిగత పన్ను రిటర్లునకు మాత్రం స్వల్ప రాయితీలు వరాలు మాత్రమే ఇచ్చినట్లు తెలు స్తోంది. కేంద్రం పన్నుల రాబడుల ద్వారా 9,19,842 కోట్ల రూపా... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నకిలీ క్రెడిట్ కార్డులతో రూ.5 కోట్ల మోసం
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు మితి మీరిపోతున్నారు. నకిలీ క్రెడిట్ కార్డుల సాయంతో దాదాపు రూ.5 కోట్ల మోసానికి పాల్పడ్డారు.
| Updated:
Jul 12, 2018, 02:27PM IST
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు మీరిపోతున్నారు. నకిలీ క్రెడిట్ ... | 1 |
Suresh 173 Views
ఒకటి కొంటే మరొకటి ఉచితం..
న్యూఢిల్లీ: ప్రభుత్వం అమలులోనికి తీసుకురానున్న జిఎస్టి చట్టపరిధిలోకి ఒకటి కొంటే మరొకటి ఉచితం , ఉచిత శాంపిల్స్, బహుమతులు వంటివి కూడ వస్తున్నాయి.. వచ్చే ఏడాది ఏప్రిల్నుంచి అమలులోకి రానున్న ఈకొత్త చట్టం పరిధిలోకి ఇకామర్సు ఆఫర్లు కూడ ఉన్నాయి. ముసాయిదా జిఎస్టి చట్టాన్ని గతవారమే... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి ‘శతకాల’ వేటలో ఇక మిగిలింది సచినే..!
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శతకాల వేట జాబితాలో ఇక మిగిలింది దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ మాత్రమే
TNN | Updated:
Sep 4, 2017, 12:31PM IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శతకాల వేట జాబితాలో ఇక మిగిలింది దిగ్గజ క్రికెటర్ సచిన్ త... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఇలా చేస్తే.. జియో ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీ
జియో ప్రైమ్ మెంబర్షిప్ గడువు మార్చి 31న ముగియనుంది. ఆ తర్వాత ఏడాదిపాటు ఉచితంగా ప్రైమ్ మెంబర్షిప్ పొందడం కోసం ఇలా చేయండి.
Samayam Telugu | Updated:
Mar 30, 2018, 07:58PM IST
భారత టెలీకాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్... | 1 |
Jun 22,2016
ఎన్ఎండీసీలో ఘనంగా యోగా దినోత్సవం
నవతెలంగాణ-హైదరాబాద్: 'నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్' (ఎన్ఎండీసీ)లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. హైదరాబాద్లోని సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు ఎన్ఎండీసీ ఉత్పత్తి కేంద్రాల వద్ద యోగా కార్యక్రమాల్ని సంస... | 1 |
Feb 10,2018
అన్నదాతల కోసం మొబైల్ యాప్: టాఫ్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రైతులకు స్వయం సమృద్ధిని అందించడంతో పాటు,. వారికి స్థిరమైన జీవనోపాధిని చేరువచేయడమే ప్రధాన ధ్యేయంగా తమ సంస్థ కృషి చేస్తోందని ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టాప్˜) అధ్యక్షుడు, సీవోవో టి.ఆర్.కేశవన్ అన్నారు. చిన్న, మధ్య తరగతి ... | 1 |
Visit Site
Recommended byColombia
బాల్ ట్యాంపరింగ్ వివాదం మధ్య నాలుగో రోజు ఆస్ట్రేలియాకు వికెట్ కీపర్ టిమ్ పెయిన్ సారథ్యం వహించాడు. ఐదు వికెట్ల నష్టానికి 238 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 373 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్కు 430 పరుగుల లక్ష్యాన... | 2 |
see the picture of taimur ali khan and mum kareena
వైరల్గా మారిన తైమూర్తో కరీనా కపూర్ ఫొటో
డిసెంబరు నుంచి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ముద్దుల తనయుడు
TNN | Updated:
Mar 18, 2017, 11:48PM IST
డిసెంబరు నుంచి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సైఫ్ అలీఖాన్ , కరీనా కపూర్ ముద్దుల తనయుడు &ls... | 0 |
డుకాటీ నుంచి మార్కెట్లోకి కొత్త బైక్లు
- ధర రూ.18.06 లక్షల నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్ బైక్ల తయారీ సంస్థ డుకాటీ మరో కొత్త బైక్ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. డుకాటీ మల్టీస్ట్రాడా -1260 పేరుతో ఈ సరికొత్త బైక్ను సంస్థ మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. డుకాటీ రెండు వేరియంట్లలో ఈ బైక్... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
150kmph స్టార్క్కి సిక్స్తో చుక్కలు..!
150.8 కిమీ వేగంతో మిచెల్ స్టార్క్ ఆఫ్ స్టంప్కి వెలుపలగా బంతిని విసరగా.. మిడ్ వికెట్ దిశగా దాన్ని మర్క్రమ్ స్టాండ్స్లోకి తరలించేశాడు.
Samayam Telugu | Updated:
Nov 9, 2018, 09:47PM IST
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార... | 2 |
MEENAL
సెమీస్లో సాత్విక్, మీనల్
హైదరాబాద్: జీహెచ్ఎంసి ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కె.సాత్విక్ రెడ్డి, మీనల్ సెమీఫైనల్కు చేరుకున్నారు. అమీర్పేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన అండర్-15 బాలుర సింగిల్స్ క్వార్టర్స్లో పుల్లెల గోపీచంద్ అకాడమీకి చెందిన సాత్విక్ 15-9, 15-10తో అక్షిత్ రెడ్డి (జెఎస్... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
తమిళంలో ప్రభాస్ డైరెక్ట్ మూవీ
బాహుబలి మూవీతో దేశ వ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ త్వరలోనే ఓ...
| Updated:
Apr 9, 2017, 05:12PM IST
బాహుబలి మూవీతో దేశ వ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ త్వరలోనే ఓ డైరెక్ట్ తమి... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అవునా... సారూ!! జనసేనాని ‘గోపి’నా?
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ మూహూర్తాన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసారో కాని.. అప్పటి నుండి ఆయనపై విమర్శల దాడి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
TNN | Updated:
Jan 3, 2018, 06:36PM IST
జనసేన అధినేత పవర్ స్టార్ ప... | 0 |
Hyd Internet 99 Views Gold
Gold
న్యూఢిల్లీ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. వరుసగా నాలుగు రోజుల పాటు
తగ్గుతూ వచ్చిన పసిది ధర నేడు పెరిగింది. నేటి బంగారం ధర రూ.150 పెరగడంతో పదిగ్రామల పసిడి ధర రూ.30,750కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ప... | 1 |
ఇవాంక హైదరాబాద్ పర్యటనపై పద్మావతి వివాదం ఎఫెక్ట్
Highlights
గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ రానున్న ఇవాంక ట్రంప్
ఇదే కార్యక్రమానికి మోదీ సహా హాజరు కావాల్సిన దీపికా పడుకునే
పద్మావతి వివాదం కారణంగా ఇవాంకా ప్రోగ్రామ్ కు దీపిక దూరం కావాల్సిన పరిస్థితి
దీపికా పదుకొనే లీడ్ రోల్ లో నటించిన సంజయ్ లీలా భన్సాలీ పద్మావ... | 0 |
Jan 18,2018
పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి 15 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 18.7 శాతం పెరిగి రూ.6.89 లక్షల కోట్లకు చేరాయి. 2017-18లో రూ.9.8 లక్షల కోట్లు వసూలు చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) లక్ష్యంగా పెట్టుకుంది. కాగా తొలి తొమ్మిదిన్నర మాస... | 1 |
పవన్ సార్ ను చూస్తే నోట మాట రాలేదు
Highlights
పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి
ఈ మూవీలో హిరోయిన్ గా నటిస్తున్న అను ఎమ్మాన్యుయెల్
తొలిరోజు పవన్ సార్ ను చూసి నోట మాట రాలేదంటున్న అను ఎమ్మాన్యుయెల్
మళయాల భామ అను ఎమాన్యుయెల్ మాతృభాషలో కెరీర్ స్టాట్ చేసినా... ఇప్పుడు టాలీవుడ్ లో కెరీర్ నిలుపుకోవాలని ప... | 0 |
హోమ్ క్రీడలు రాహుల్ ద్రవిడ్కు పెద్ద ఊరట...
రాహుల్ ద్రవిడ్కు పెద్ద ఊరట...
August 14, 2019, 12:14 PM IST
Share on:
ద్రవిడ్పై నమోదైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసులో క్రికెట్ పాలకుల కమిటీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ద్రవిడ్కు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో కీలక బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం స... | 2 |
SBH Staff
వయోవృద్ధులకు ఎస్బిహెచ్ గుడ్డసంచుల పంపిణీ
హైదరాబాద్, అక్టోబరు 1:కార్పొరేట్ కమ్యూనిటీ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో భాగం గా తెలంగాణ లీడ్బ్యాంకు స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గీతా సీనియర్సిటిజన్ సొసైటీకి గుడ్డసంచులను అంద చేసింది. సీనియర్ సిటిజన్స్ సేవాసమితిహైదరాబాద్ కేంద్రా నికి 800కుపైగా సంచులను అందించ... | 1 |
Recommended byColombia
536 ఎపిసోడ్లోని హైలైట్స్ చూద్దాం!
‘నాలుగు రోజుల్లో నీ కూతుర్ని నీకు అప్పగిస్తాం’ అని సౌందర్య–ఆనందరావులు నచ్చజెప్పి పంపడంతో దీప ఆనందంగా ఇంటికి వస్తుంది. అప్పటికే శౌర్య, వారణాసి.. దీప కోసం కంగారు పడుతూ ఉంటారు. దీప ఆటోలోంచి దిగడం చూసి వాళ్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీప పరుగున వచ్చి శౌర్యని సం... | 0 |
virat kohli.. wishing you very happy birth day
18 ఏళ్లకే విరాట్ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన ఇది!
స్టార్ బ్యాట్స్మెన్గానే కోహ్లి అందరికీ తెలుసు. క్రికెట్ పట్ల కోహ్లికి ఎంతటి అంకిత భావం ఉందో తెలుసా? ఆటను ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా?
TNN | Updated:
Nov 5, 2017, 10:41AM IST
అది 2006 డిసెంబర్ నెల.. ఢిల్లీలోని ఫిరోజ్‌ష... | 2 |
internet vaartha 103 Views
ఢిల్లీహైకోర్టు మాజీ సిజె బిసి పటేల్
హైదరాబాద్ : టెలికాంరంగంలో ఉన్న ఆపరేటర్లు రిలయన్స్జియోకు ఇంటర్ కనెక్టివిటీలో చేపడుతున్న అవకతవకలకుగాను కస్టమర్లకు ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయని దీనికి గాను ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాసంస్థలు మూడింటిపైనా రూ.9900కోట్లు జరిమానా విధించాల ని ఢిల్లీ హైకోర్టు ... | 1 |
ఛార్మితో పూరీ నూరేళ్ల బంధం
Highlights
పూరీ జగన్ వ్యవహారాలన్నీ గతంలో చూసిన ఛార్మి
ఛార్మిని గత కొంత కాలంగా పూరీ దూరంపెట్టాడని రూమర్స్
అపోహలు తొలగిస్తూ ఛార్మితో తన అనుబంధాన్ని చాటిన పూరీ
తెలుగు స్టార్ దర్శకుల్లో ఒకడైన పూరీ జగన్నాథ్ ఆమధ్య తన టీమ్ని మొత్తం మార్చేసాడు. తన కార్యాలయంలో పనిచేసే ఆఫీస్ బాయ్ సహా మొత్తం అందరినీ... | 0 |
Hyd Internet 151 Views Saina , Sindhu
sindhu , saina
నాగ్పూర్ః నాగ్పూర్ వేదికగా జరుగుతున్న జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరులో సైనా-సింధుల అట నువ్వా నేనా అన్నంత
కసిగా సాగింది. చివరికి ఈ పోరులో సైనా నెహ్వాల్ నే విజయం వరించింది. తుది పోరులో ఆమె 21-17, 27-15 తేడాతో సింధును ఓడించింది. ఇద్దరికీ ఇదే చివరి... | 2 |
internet vaartha 163 Views
న్యూఢిల్లీ : గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచయ్ కు 199 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు లభించాయి. గూగుల్ మాతృసంస్థ ఈమేరకు స్టాక్ ఎక్ఛేంజికి నివేదిక ఇచ్చింది. ఆగస్టులో బాధ్యతలు స్వీకరించిన పిచై 2,873,328 క్లాస్ సి గూగుల్ స్టాక్ యూనిట్లను పొందారు. ఈనెల3వ తేదీ ఈ కేటాయింపులు జరిగాయి. ఈ... | 1 |
Suresh 169 Views
నెట్ వినియోగదారులకు ఏడాది కాలపరిమితి ప్యాక్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఇంటర్నెట్ అధికంగా విని యోగించుకునేవారికోసం ఏడాది కాలపరిమితి కలిగి న ప్యాక్లను విక్రయించేందుకు కూడా ట్రా§్ు సిఫారసులు చేసింది. ఇప్పటివరకూ మూడునెలల కు మించిలేని ఈ ప్యాకేజిలను ఇకపై ఏడాది కాల పరిమితితో కూడా విక్రయించుకునేందుకు ట్రా§్... | 1 |
May 30,2017
కొత్త గరిష్టాలకు మార్కెట్లు
ముంబయి : అనుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కె ట్ల దూకుడు కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ (సోమవా రమూ) లాభాలలో ముగిశాయి. దీంతో ఆయా మార్కెట్ల ప్రధాన సూచీలు కొత్త గరిష్టాలకు చేరాయి. మదుపరుల దన్నుతో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 81.07 పాయింట్ల మేర పెర... | 1 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
Suresh 107 Views
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా రెండోసారి జిమ్యాంగ్కిమ్!
వాషింగ్టన్, సెప్టెంబరు 15: ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవీకి రెండోసారి ప్రస్తుత అధ్యక్షుడు జిమ్యాంగ్ కిమ్ నామినేట్ అయ్యారు. రెండోసారి ఐదేళ్ల కాలా నికి జరిగిన అధ్యక్షపదవి ఎన్నికలకుగాను జిమ్ యాంగ్కు పోటీగా అభ్యర్థులు ప్రతిపాదించక పోవడంతో రెండోసార... | 1 |
టైటిల్ .. ఫస్టులుక్ రేపేనంటూ ఆసక్తిని రేకెత్తిస్తోన్న మారుతి!
Highlights
టైటిల్ .. ఫస్టులుక్ రేపేనంటూ ఆసక్తిని రేకెత్తిస్తోన్న మారుతి!
ఈ మధ్యకాలంలో మారుతి వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ .. తన ప్రత్యేకతను చాటుకుంటూ వెళుతున్నాడు. అలా ప్రస్తుతం ఆయన నాగచైతన్యతో ఒక సినిమా చేస్తున్నాడు. రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస్... | 0 |
u19 asia cup 2019: india u-19 beat bangladesh u-19 by five runs in a nail-biting contest
అండర్-19 ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
ఆసియా కప్ ఫైనల్లో తేలిపోయిన భారత అండర్-19 టీమ్ బ్యాట్స్మెన్లు. ఎనిమిది మంది సింగిల్ డిజిట్కే ఔట్.. ఇందులో ముగ్గురు డకౌట్.. ఛేదనలో మరింత పేలవంగా ఆడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు.
Samayam Telugu | Upd... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
శతమానం భవతి 3 రోజుల కలెక్షన్స్
శర్వానంద్, అనుపమ జంటగా తెరకెక్కిన శతమానం భవతి మూవీ ఈ సంక్రాంతి సందర్భంగా భారీ చిత్రాల మధ్య...
| Updated:
Jan 17, 2017, 06:49PM IST
శర్వానంద్, అనుపమ జంటగా తెరకెక్కిన శతమానం భవతి మూవీ భారీ పోటీని తట్టుకుని సైతం వసూళ్లలో రానిస్... | 0 |
కట్టప్ప బాహుబలిని ఎలా చంపాడో తెలిసింది: కుల్దీప్ పై సెహ్వాగ్ ఫన్నీగా...
Highlights
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్లకు పెట్టింది పేరు. హాస్యం తొణికిసలాడే ట్వీట్లు చేసి, అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆయన చైనామన్ కుల్దీప్ యాదవ్ పై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట... | 2 |
sandhya 379 Views KVGB , rs. 13000 crores , turnover
KVGB
బెంగళూరు: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుగా కొనసాగుతున్న కర్ణాటక వికాస్గ్రామీణ్బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరంలో 28వేల కోట్ల వ్యాపారం చేసినట్లు ఛైర్మన్ ఎస్.రవీంద్రన్ వెల్లడించారు. బ్యాంకు డిపాజిట్లు 15వేల కోట్లకు పెరిగాయి, 13వేల కోట్లు టర్నోవర్ను సాధించనున్నట్లు తెలిపా... | 1 |
Hyderabad, First Published 22, Aug 2018, 12:29 AM IST
Highlights
మూడు దశాబ్దాల పాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదిలిన రూపం మెగాస్టార్ చిరంజీవి. తన నటనతో కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత ఆయన సొంతం. నటనతో పాటు నిర్మాతగా, బిజినెస్ మెన్ గా ప్రతి రంగంలో సక్సెస్ లైఫ్ ని సాధించారు.
మూడు దశాబ్దాల పాటు తెలుగు వాళ్... | 0 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
Jul 24,2016
నేడు ఎస్ఐబీఎం ప్రారంభం
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం తెలంగాణలో వివిధ కార్యక్రమాలో పాల్గొననున్నారు. మహబూబ్నగర్ జిల్లా మామిడిపల్లి వద్ద 40 ఎకరాలలో ఏర్పాటు చేసిన 'సింబయోసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం' (ఎస్ఐయూ) క్యాంపస్ను ఆయన ఉదయం 10:30 గంటలకు ప్రారంభిస్తారు. ఈ ప... | 1 |
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీపై
యోచన చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ వాహనాన్ని విపణిలోకి విడుదల చేస్తే టీవీఎస్
మోటార్ కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ టూవీలర్ అవ్వవచ్చని సమాచారం. టీవీఎస్ వాహనాలలో
ప్రసిద్ధిగాంచిన జూపిటర్ను ఈ స్కూటర్ పోలి ఉంట... | 1 |
Suresh 118 Views busi
పన్నుశ్లాబ్లు పునఃమీక్షించాలి
హైదరాబాద్,జనవరి 26: పెద్దనోట్లరద్దు తర్వాత వెలువడుతు న్న బడ్జెట్కావడంతో సహజంగానే బడ్జెట్పై అందరికి భారీ ఆశలుంటాయని విస్డమ్ జాబ్స్ సిఇఒ అజ§్ు కొల్లా వెల్ల డించారు. ప్రత్యేకించిఆదాయపు పన్నుశ్లాబ్లను సవరించాల్సి న అవసరం ఎంతో ఉందన్నారు. చిన్నపరిశ్రమలు, స్టార్టప్... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
షారుఖ్ కారుపైకి రాళ్ల దాడి
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కారుపైకి అహమ్మదాబాదులో ఆదివారం ఉదయం దుండగులు రాళ్లు రువ్వారు
TNN | Updated:
Feb 14, 2016, 04:54PM IST
షారుఖ్ కారుపైకి రాళ్ల దాడి
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కారుపైకి అహమ్మదాబాదుల... | 0 |
భారత్లో ఎంవ్యాలెట్ బిజినెస్ భారీ వృద్ధి
2022 నాటికి 57శాతం పెరుగుదల
అసోచామ్, ఆర్ఎన్సిఒఎస్ అధ్యయన నివేదిక
హైదరాబాద్, డిసెంబరు 27: పెద్దనోట్ల రద్దు జరిగిన తర్వాత దేశంలో మనీవ్యాలెట్ మార్కె ట్ విపరీతంగా పెరిగింది. నోట్ల రద్దు తర్వాత రిటైల్రంగంలో భారీఎత్తున వృద్ధిని సాధించింది. రూ.500 నుంచి రూ.700 వరకూ ఉన్న ఈ ట్ర... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ చేతిలో వన్డేల్లోనూ లంక క్లీన్స్వీప్..!
శ్రీలంక గడ్డపై భారత్ వన్డేల్లోనూ జైత్రయాత్ర కొనసాగించింది. ఇప్పటికే టెస్టుల్లో ఆ జట్టును వైట్వాష్ చేసిన టీమిండియా తాజాగా వన్డేల్లోనూ
TNN | Updated:
Sep 3, 2017, 10:25PM IST
శ్రీలంక గడ్డపై భారత్ వన్డేల్లోనూ జైత్రయాత్ర కొ... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రేటు పెంచిన రకుల్ప్రీత్ సింగ్
ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే టాలీవుడ్ హీరోలకి లక్కీ మస్కట్గా మారిన రకుల్ప్రీత్ సింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో వుంది.
TNN | Updated:
Oct 8, 2015, 11:19AM IST
ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే టాలీవుడ్ హీరోలకి లక్క... | 0 |
Visit Site
Recommended byColombia
కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ రియాల్టీ షోలో ఇటీవల దర్శకుడు రాజమౌళి, దగ్గుబాటి రానాతో కలిసి పాల్గొన్న ప్రభాస్.. అనుష్కతో తన పెళ్లి వార్తలపై స్పందించారు. అవి రూమర్లేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని వివరణ ఇచ్చారు.
‘ఒక హీరో, హీరోయిన్ కలిసి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేస్తే.. ర... | 0 |
ఆరు చోట్ల ఏకకాలంలో ఇడి సోదాలు!
PMC Bank
ముంబయి: పిఎంసి బ్యాంకు కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ఆరుప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. అంతేకాకుండా నిందితులపైమనీలాండరింగ్ అభియోగాలను నమోదుచేసింది. శుక్రవారం ముంబయి పరిసర ప్రాంతాల్లో ఆరుచోట్లఏకకాలంలోదాడులునిర్వహించింది. ముంబయిలోని ఆర్ధికనేరాలవిభాగం నమోదు... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘కార్తీకదీపం’ నవంబర్ 14 ఎపిసోడ్ : ‘డాడీ వంటలక్కనే పెళ్లి చేసుకోవాలి’.. సీన్ సూపరబ్బా!
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 651 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. 652 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
Samay... | 0 |
internet vaartha 198 Views
రియో డి జెనీరో : ఒకప్పుడు ప్రపంచ పుట్బాల్ను శాసించిన అర్జెంటీనా ఇప్పుడు వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.ఇటీవలే కోపా అమెరికా కప్ ఫైనల్స్లో బోల్తా పడిన ఈ పుట్బాల్ దిగ్గజ జట్టు తాజాగా ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.హోండూరస్ జట్టుతో జరిగిన మ్యాచ్ను డ్రాగా ముగించింది. దీంతో వ... | 2 |
internet vaartha 201 Views
ఇస్లామాబాద్ : టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఇటీవల ముగిసన ఆసియా కప్ 2016 సందర్భంగా పాకిస్థాన్కు చెందిన ఇస్లామాబాద్ లోని పిటివి ప్రసారం కోసం వెళ్లిన జడేజాను ఒక పాకిస్థాన్ బాలుడు కలిశాడు. తన పరిస్థితిని వివరించడంతో చలించిపోయిన జడేజా ఆ బాలుడి విద్యకు ఖర్చ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భార్యకు విడాకులిస్తున్న హిమేష్ రేష్మియా
బాలీవుడ్లో ప్రముఖ కంపోజర్ కమ్ యాక్టర్గా గుర్తింపున్న హిమేష్ రేష్మియా గురించి పెద్దగా పరిచయం..
TNN | Updated:
Dec 8, 2016, 01:20AM IST
Himesh Reshammiya with his wife Komal
బాలీవుడ్‌లో ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రియల్ హీరో: అంధవిద్యార్థులకు అరకోటి విరాళం
హీరోలు చాలామందే ఉంటారు.. కానీ రియల్ హీరోలు అరుదుగా కనిపిస్తుంటారు.
TNN | Updated:
Nov 12, 2017, 03:33PM IST
హీరోలు చాలామందే ఉంటారు.. కానీ రియ‌ల్ హీరోలు అరుదుగా కనిపిస్తుంటారు. ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడం తన బాధ్య... | 0 |
తొలిసారి 20 ఓవర్ల మ్యాచ్లు
నేటి నుంచి క్వాలిఫైడ్ రౌండ్లు
టి20 ఆటగాళ్ల జాబితా
ఫెవరైట్గా టీమిండియా బరిలోకి
ఈనెల 24 నుంచి మార్చి 6 వరకు
బెంగళూరు : ఐసిసి నిర్వహించే ప్రపంచ కప్ టి20 టోర్నమెంట్ వచ్చే నెలలో జరుగనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ టోర్నమెంట్ను సన్నాహకంగా టీమిండియా ఉపయోగించుకోనుంది. ఆసియా కప్లో క్వాలిఫైడ్ రౌం... | 2 |
స్పైడర్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ గ్యాలరీ
First Published 16, Sep 2017, 2:57 AM IST
స్పైడర్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ గ్యాలరీ
స్పైడర్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ గ్యాలరీ
స్పైడర్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ గ్యాలరీ
స్పైడర్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ గ్యాలరీ
స్పైడర్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ గ్యాలరీ
స్పైడర్ ప్రి రిలీజ్ ఈవెంట్... | 0 |
Jewellery
481 టన్నులకు పెరిగిన ఆభరణాల డిమాండ్
హైదరాబాద్, మే 17: పెద్దనోట్ల రద్దుషాక్నుంచి తేరు కున్న ఆర్థికవ్యవస్థలో బంగారానికి డిమాండ్ ఆభరణా లకు సైతం అదేస్థాయిలో డిమాండ్పెరిగింది. 2017 కేలండర్సంవత్సరం మొదటిత్రైమాసికంలో 16శాతం పెరిగి 92.3 టన్నులకు చేరింది. ప్రపంచ పసిడి మండలి రూపొందించిన నివేదిక గణాంకాలను చూస్తే ప... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సిడ్నీ టెస్టు కోసం ఆసీస్ మొదలెట్టేసింది..!
ఆస్ట్రేలియా టీమ్లోని టాప్ ఆర్డర్ ఆటగాళ్లతో పాటు బౌలర్లు కూడా ఈ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనట్లు వెల్లడించిన క్రికెట్ బోర్డు.. ఓపెనర్ అరోన్ ఫించ్ మాత్రం తక్కువ సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస... | 2 |
వస్త్రపరిశ్రమపై 5% జిఎస్టి అమలుచేయాలి
కేంద్రంపై ఒత్తిడితెస్తున్న సమాఖ్య
ముంబయి, మే 19: వస్త్రపరిశ్రమ, ఉత్పత్తిరంగం మొత్తం తమవరకూ జిఎస్టి ఐదుశాతం వద్దనే అమలు చేయాలని ఆశిస్తోంది. జిఎస్టిలో ఐదుశాతం అమలవుతుందా లేక 12శాతం అమలవుతుందా అన్న అంశంపైనే టెక్స్టైల్స్రంగంలో ప్రస్తుతం తీవ్రస్థాయి చర్చకు తావిచ్చింది. ఈ రంంపరంగా 4... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఇండియా వర్సెస్ పాక్: 10 సెకన్ల యాడ్ ధరెంతో తెలుసా?
ఇతర మ్యాచ్ లకు పది సెకన్ల యాడ్ స్పాట్ ధర నాలుగు లక్షల రూపాయల వరకూ నమోదైంది. అయితే
TNN | Updated:
Jun 18, 2017, 01:06PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా మారిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామూలుగ... | 2 |
Nov 03,2016
విజయా బ్యాంకు లాభాల్లో 34% వృద్ధి
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ అయిన విజయా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ లాభం క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 34శాతం వృద్ధితో రూ.154.5గా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ... | 1 |
Jun 06,2018
మూడో సెషన్లోనూ నష్టాలే..
ముంబయి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్వహిస్తున్న రెండో ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్ల సవరణపై నెలకొన్న అంచనాలు మరో రోజు మార్కెట్లను నష్టాలకు గురి చేశాయి. మూడు రోజుల పాటు సాగనున్న ఆర్బీఐ ఎంపీసీ భేటీ అనంతరం బుధవారం తన నిర్ణయాలను ప... | 1 |
ట్రావిస్ కలానిక్ ఉబేర్ సిఇఒ పదవికి గుడ్బై!
న్యూఢిల్లీ,జూన్ 22:: అగ్రశ్రేణి కాబ్ రవాణా సేవల సంస్థ ఉబేర్ సిఇఒ ట్రావిస్ కలానిక్ పదవినుంచి తప్పుకుంటున్నారు. 2009లో సంస్థను స్థాపించేం దుకు సహకరించిన కాలనిక్ ఇన్వెస్టర ్లనుంచి ఒత్తిడి ఎదురవడంతో ఆయన తప్పుకునేందుకు నిర్ణయిం చుకున్నారు. కంపెనీ వాటాదారుల నుంచి కూడా ఆయన్... | 1 |
New Delhi, First Published 12, Sep 2018, 10:38 AM IST
Highlights
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించిన ఆభరణాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ ఎదురుదాడికి దిగారు. తనవల్ల దేశ భద్రతకు ముప్పెలా వాటిల్లుతుందని ప్రశ్నించారు. దాదాపు ఎనిమిది నెలల పాటు బయటకు కనిపించకుండా పోయిన ఛోక్సీ.. తన పాస్ పోర్ట్ రద్దు చేసినందున భారతదేశానికి త... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీని అడగండి..నన్ను మధ్యలోకి లాగొద్దు..?
భారత్ జట్టుకి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి సహనం కోల్పోయాడు
TNN | Updated:
Aug 22, 2017, 05:43PM IST
భారత్ జట్టుకి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి సహనం కోల్పోయ... | 2 |
Hyd Internet 122 Views Manjeeth Chillar
Manjeeth chillar
దిల్లీ: ప్రొకబడ్డీ సీజన్లో పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. జట్టులో ఆ ప్లేయర్ ఉంటే చాలు విజయం ఖాయమని ఎంతో ధైర్యం. రెజ్లర్ కావాలనుకున్న అతను కబడ్డీలో రాణించి భారత కబడ్డీ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. అతడే జైపూర్ పింక్ పాంథర్స్ ... | 2 |
Feb 11,2018
రూ.991లకే విమానయానం: గోఎయిర్
న్యూఢిల్లీ : గోఎయిర్ విమానయాన సంస్థ తక్కువ చౌక విమానయాన పథకాన్ని ప్రకటించింది. తాము కేవలం రూ.991కే విమానయానం అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ కింద ఔత్సాహిక ప్రయాణికులు ఫిబ్రవరి 20 వరకు తమ ప్రయాణ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు... | 1 |
ప్రభాస్ వివాహంపై కృష్ణంరాజు క్లారిటీ
Highlights
బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటానన్న ప్రభాస్
ప్రస్థుతం సాహో షూటింగ్ లో బిజీగా మారిన ప్రభాస్
ఇంట్లో వాళ్లడిగితే పెళ్లి పై ప్రభాస్ ఏం సమాధానం ఇసస్తున్నాడు
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి వార్త మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 'బాహుబలి' తర్వాత పెళ్లి చేసుకుంట... | 0 |
VISAS
ఇన్ఫీ బాటలోనే కాగ్నిజెంట్
న్యూఢిల్లీ, మే 7: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశ పెట్టిన వీసా ఆంక్షలతో భారతీయ ఐటి కంపెనీలన్నీ అమెరికా లోనే స్థానికంగా నియామకాలు చేపట్టాయి. తొలుత ఇన్ఫోసిస్ ఇందుకు శ్రీకారం చుడితే తాజాగా అదే బాటలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్ప్ కూడా అదేబాటలో నిలిచింది. అమెరికా వ... | 1 |
actress gayathri gupta reveals the dark side of bigg boss 3 telugu
Bigg Boss 3 Telugu: నాకు డబ్బు అవసరం.. అందుకే దానికి ఒప్పుకున్నా: గాయత్రి గుప్తా
బిగ్ బాస్ షోలో కూడా కెమెరాలు ఉంటాయి.. నాకు కనెక్ట్ అవుతుంది అనుకున్నా. పబ్లిక్లో నేను ఏంటో అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో బిగ్ బాస్ హౌస్లో అలాగే ఉంటా అనుకున్నా.... | 0 |
Visit Site
Recommended byColombia
'జనతా గ్యారేజ్'తో తనకి, తన అభిమానులకి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ డైరెక్షన్‌లోనే తన తర్వాతి సినిమాని చేస్తున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ మిత్రుడు, డిస్ట్రిబ్యూటర్ అయిన మిక్కిలినేని సుధాకర్ యువసుధా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నాడు. వచ్చే సంవత్సరం ఈ ... | 0 |
shatamanam bhavati director satish vignesya approached ntr ?
ఎన్టీఆర్తో శతమానంభవతి డైరెక్టర్ సినిమా ?
శతమానం భవతి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సతీశ్ వేగ్నేశ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్తో...
TNN | Updated:
Sep 9, 2017, 04:51PM IST
శతమానం భవతి లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడి... | 0 |
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
selvi| Last Updated: బుధవారం, 27 ఆగస్టు 2014 (11:08 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో బుధవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.300 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.40గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.304,... | 1 |
పవన్ కళ్యాణ్ కు ఆప్త మిత్రుడితో మిత్రబేధం?
Highlights
వపన్ కళ్యాణ్ కు మిత్ర బేధం
జనసేన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కు రాని శరత్ మరార్
శరత్ మరార్ కు, పవన్ కళ్యాణ్ కు కాటమరాయుడు తర్వాత గ్యాప్?
తెలుగు సినీ పరిశ్రమలో పవర్స్టార్ పవన్ కల్యాణ్, నిర్మాత శరత్ మరార్ మధ్య గల స్నేహం గురించి మనందరికీ తెలిసిందే. వారి మధ్య స్ట్రాంగ్ ఫ్రెం... | 0 |
Dec 21,2018
ఓఎన్జీసీ నుంచి మరో భారీ 'బైబ్యాక్'
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూల్లో) వాటాల విక్రయం (డిజిన్వెష ్్టమెంట్ ) విషయంలో వెనుక బడిపోతున్న సర్కారును సంతోషపెట్టేలా.. 'ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొ రేషన'్ (ఓఎన్జీసీ) మరోమారు అతిపెద్ద షేర్ల బైబ్యాక్కు తెర తీసింది. దాదాపు రూ.4022 కోట్ల విలువైన ... | 1 |
Hyderabad, First Published 13, Aug 2018, 12:02 PM IST
Highlights
దాదాపు పదేళ్ల క్రితం తొలిసారి తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించింది
‘కలర్స్’ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన స్వాతి.. అక్కడి నుంచి వెండితెరవైపు అడుగులు వేసింది. దాదాపు పదేళ్ల క్రితం తొలిసారి తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ తరువాత డేంజర్, అష్టా... | 0 |
i can't meet ntr family members:rgv
ఎన్టీఆర్ కుటుంబీకులను కలిసేది లేదు!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
TNN | Updated:
Oct 17, 2017, 08:01AM IST
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కుమా... | 0 |
Visit Site
Recommended byColombia
శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో బౌలింగ్ చేస్తుండగా ఈ దక్షిణాఫ్రికా పేసర్ పక్కటెముకల్లో గాయమైంది. దీంతో.. ఓవర్ మధ్యలోనే బౌలింగ్ని నిలిపివేసిన ఈ ఫాస్ట్ బౌలర్.. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా.. కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో.. ఐపీఎల్ 2019 సీజన్కి ... | 2 |
bollywood actress taapsee pannu says she does not want to do sex comedy film as there os no comedy in it
వాటిలో సెక్స్ కాకుండా ఇంకేముంది: తాప్సి
ఇప్పటివరకు తాను చూసిన సెక్స్ కామెడీ సినిమల్లో సెక్స్ తప్ప కామెడీ లేదని అంటున్నారు నటి తాప్సి. అందుకే తాను ఇలాంటి సినిమాలను దూరంగా ఉంటానని అన్నారు.
Samayam Telugu | Updated:
No... | 0 |
రామ్ చరణ్ కు ఇంత ధైర్యం ఎక్కడ్నించి వచ్చింది.?
Highlights
రామ్ చరణ్ కు ఇంత ధైర్యం ఎక్కడ్నించి వచ్చింది.? రంగస్ఠలం ట్రైలర్ లో.. "చిట్టిబాబుకు మాట చెవిన పడదు గానీ పడితే అలా వుండిపోద్దంతే. అంటూ.. రామ్ చరణ్ డైలాగ్ చెప్పడం.. ఎ్ననికల్లో పోటీ చేసే అన్నయ్యగా ఆది నటిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ గా నటించిన జగపతిబాబు వీళ్లకు ఇ... | 0 |
Visit Site
Recommended byColombia
ఈ ఆరోపణల్లో సంజనా ఎవరి పేర్లు వెల్లడించలేదు. కన్నడలో విడుదలైన ‘మర్డర్’ రీమేక్ చిత్రం ‘గంద హెందాతీ’ సినిమా షూటింగ్లో ఎదుర్కొన్న వేధింపులు గురించి మాత్రమే చెప్పింది. ‘‘15 ఏళ్ల వయస్సులో రంగుల ప్రపంచంలో విహరించాలని కలలు గంటూ సినీ రంగంలో అడుగుపెట్టాను. ఆ సమయంలో ఓ దర్శకుడు నాకు ‘మర్డర్’ సిన... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
యథాతథంగా పెట్రోలు, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా ఆదివారం పెట్రోలు ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. అంతర్జాతీయంగా కీలక మార్పులేవీ జరగకపోవడంతో దేశీయ వినియోగదారులకు ఊరట కలిగింది.
Samayam Telugu | Updated:
Aug 13, 2018, 12:42PM IST
దేశవ్యాప్తంగా ఆదివార... | 1 |
Aug 24,2018
18వేల ఏటీఎంలను ఆధునీకరించలే..
ఇండోర్: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్లో (ఎస్బీఐ) చాలా వరకు స్వయం చలిత నగదు వితరణ యంత్రాలు (ఏటీఎం) పని చేయకపోవడానికి అసలు కారణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి మోడీ నోట్ల రద్దు ప్రకటించి దాదాపు 21 మాసాలు పూర్తికావొస్తున్న ఆ బ్యాంకు ఇంకా ... | 1 |
logisttics
2021 నాటికి రవాణా, గిడ్డంగుల్లో ఉపాధి అవకాశాల జాతర
ముంబై: 2021 నాటికి లాజిస్టిక్స్ (రవాణా), గిడ్డంగులు , ఐటి, ఐటిఇఎస్ విభాగాల్లో 14. లక్షల మందికి ఉపాధి లభిస్తుందని స్నాప్డీల్, కెపిఎంజిలు సంయుక్తతంగా ఒక నివేదికలో వెల్లడించాయి. ప్రత్యక్షంగా ఉపాధి విభాగాల విషయానికొస్తే లాజిస్టిక్స్, గిడ్డంగుల్లో ప్రత్యక్ష ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పీఎన్బీకి రుణ ఎగవేతదారుల బకాయిలు రూ.15వేల కోట్లు
పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొట్టిన బకాయిల మొత్తం పెరిగినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Samayam Telugu | Updated:
Jun 18, 2018, 11:21AM IST
నీరవ్... | 1 |
internet vaartha 258 Views
బెంగళూరు : వరల్డ్ కప్ టి20 నుంచి శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ వైదొలిగాడు.దీంతో శ్రీలంక జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాగా మోకాలి గాయంతో మలింగ పక్కకు జరిగాడు. ఢిపెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన శ్రీలంక గురువారం అప్ఘానిస్థాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించిన విషయం తెలిసింద... | 2 |
Nov 25,2017
యమహా నుంచి మరో ఖరీదైన బైకు
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యహహా కొత్తగా సూపర్బైక్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ తాజా బైక్ను యమహా ఎంటీ-09 పేరిట అందు బాటులోకి తెచ్చింది. దీని ధర రూ.10.88లక్షలు (ఎక్స్షోరూం-ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. 847 సీసీ సామర్థ్యంతో లభించే ఈ బైక్లో 3-సీలిండర్ ఇంజ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
World Cup 2019: ఔటిచ్చిన అంపైర్కి విండీస్ బౌలర్ సెల్యూట్
దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మైదానంలో రేసర్లా పరుగెత్తి సంబరాలు చేసుకోగా.. శుక్రవారం పాకిస్థాన్ ఓపెనర్ వికెట్ పడగొట్టిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డోన్ కాట్రేల్ ‘సెల్యూట్’ సంబరాలతో అందరి దృష్టినీ ఆ... | 2 |
భాగ్యనగరంలో సిహ్రా కన్వెన్షన్
నవతెలంగాణ- బిజినెస్ బ్యూరో
సౌత్ ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ (సిహ్రా) హైదరాబాద్లో జులై 2 నుంచి 4 వరకు సిహ్రా కన్వెన్షన్ నిర్వహించనుంది. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదరన్ ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ!
విశాఖలో జరుగుతున్న చివరి, కీలక వన్డేలో భారత కెప్టెన్ ధోనీ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
TNN | Updated:
Oct 29, 2016, 01:30PM IST
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ!
విశాఖపట్నంలో న్యూజిల... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సిరీస్ భారత్ వశం.. శ్రీలంక ఫ్యాన్స్ వీరంగం
భారత్ తన జోరును కొనసాగించింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా సిరీస్ను కైవసం చేసుకుంది.
TNN | Updated:
Aug 27, 2017, 11:10PM IST
భారత్ తన జోరును కొనసాగించింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను కైవసం చ... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.