text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
సోమవారం ట్రేడింగ్లో 200 రూపాయలు పెరిగిన బంగారం ధరలు.. నేడు రూ.70 రూపాయిలు తగ్గింది.
Samayam Telugu | Updated:
Oct 16, 2018, 05:27PM IST
Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
దేశీయ మార్కెట్లలో న... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఐదు మంది నిర్మాతలం, పడుకోవాలన్నారు!
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ విషయంలో నటి శ్రుతీ హరిహరన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
| Updated:
Jan 20, 2018, 04:59PM IST
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ విషయంలో నటి శ్రుతీ హరిహరన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మా... | 0 |
Hyderabad, First Published 9, Sep 2019, 2:20 PM IST
Highlights
కొత్త హీరో హీరోయిన్ తో ఇదివరకే ఒక లవ్ స్టోరీని స్టార్ట్ చేసిన కమ్ముల ఇప్పుడు నాగ చైతన్య - సాయి పల్లవితో మరో క్యూట్ ప్రేమ కథను సెట్స్ పైకి తెచ్చాడు. ఫిదా సినిమాతో సౌత్ లో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ములతో వర్క్ చేస్తుండడంతో ఈ ప్ర... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
సీడెడ్ కింగ్ ఎన్టీఆర్.. టచ్ చెయ్యలేకపోయిన ప్రభాస్!!
‘సాహో’ సినిమా సీడెడ్ కలెక్షన్స్కు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్స్ రాబట్టిన ‘సాహో’.. సీడెడ్లో మాత్రం వెనకబడిపోయింది.
Samayam Telugu | Updated:
S... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రజనీ ఇండియా ఎప్పుడొస్తున్నాడో తెలుసా?
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తిరిగి ఇండియా ఎప్పడొస్తున్నారో తెలుసా?
TNN | Updated:
Jun 21, 2016, 05:00PM IST
రజనీ ఇండియా ఎప్పుడొస్తున్నాడో తెలుసా?
ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికా పర్... | 0 |
చెన్నైలో 19వ ఆసియా
స్క్వాష్ చాంపియన్షిప్ టోర్నమెంట్
చెన్న్తై : 19వ ఆసియా స్క్వాష్ చాంపియన్షిప్ను చెన్నైలో నిర్వహించనున్నారు. చెన్నైలోని ఇండియన్ స్క్వాష్ అకాడమీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసియా స్క్వాష్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ దేవేంద్రనాథ్ సారంగ్, చాంపియన్షిప్ డైరెక్టర్ సై... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘గాయత్రి’ ముచ్చట.. శ్రియకి విష్ణు సపర్యలు!
చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మాయిలా శ్రియ మెరిసిపోతోంది. నోటితో దువ్వెనను పట్టుకుని ఆమె జడను విష్ణు అల్లుతున్నాడు.
TNN | Updated:
Jan 1, 2018, 12:37PM IST
చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మాయిలా శ్రియ మెరిసిపోతోంది. నోటితో... | 0 |
india vs south africa 2nd t20: bcci payment issue sees chandigarh police compromise on team india security
Team India security: డబ్బులివ్వలేదు.. భారత క్రికెటర్లకి భద్రతనివ్వని పోలీసులు
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరొందిన బీసీసీఐ.. భారత క్రికెటర్ల భద్రతని గాలికొదిలేసింది. పోలీస్ సెక్యూరిటీ కోసం ఇ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘RRR’ ప్రారంభోత్సవానికి సర్ప్రైజ్ గెస్ట్
‘RRR’ ఓపెనింగ్కు ప్రత్యేక అతిథి వస్తున్నారనే వార్త ఇప్పుడు సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. ‘బాహుబలి’ హీరో, రాజమౌళి అత్యంత ఇష్టపడే వ్యక్తి ప్రభాస్.. ‘RRR’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్... | 0 |
internet vaartha 130 Views
మార్కెట్లపై ‘గ్లోబల్’ మిశ్రమ ధోరణులు
ముంబై : అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ధోరణులు మిశ్రమంగా కనిపించడంతో భారత్ స్టాక్ మార్కెట్లు మందగమనంతో ముగిసాయి. ఎస్అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 11పాయింట్లు పెరిగి 27,021 పాయింట్ల వద్ద స్థిరపడితే నిఫ్టీ 50 సూచీ ఏడు పాయింట్లు పెరిగి 8273 పాయింట్లవద్ద స్థి... | 1 |
jemimah rodrigues hits double ton for mumbai
వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన 16 ఏళ్ల అమ్మాయి!
ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది
TNN | Updated:
Nov 5, 2017, 06:10PM IST
ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించ... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఆసీస్పై శతకంతో శివాలెత్తిపోయిన కౌర్..!
క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన హర్మన్ప్రీత్.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. తొలుత 64
TNN | Updated:
Jul 20, 2017, 09:40PM IST
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకి భారత్ గట... | 2 |
Visit Site
Recommended byColombia
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ఆ తర్వాత ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్లో మెరుగ్గా రాణించడంతో టీ20 జట్టులో ప్రస్తుతం రైనా స్థానానికి ఢోకా లేదు. అయితే వన్డే జట్టులో స్థానంపై కన్నేసిన రైనా.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటికే జట్టు మిడిలార్డర్లో మనీశ్ ... | 2 |
బాబోయ్.. జన'వర్రీ'
Thu 28 Jan 03:26:11.257366 2016
కోటి ఆశలతో ప్రారంభమైన 2016 నూతన సంవత్సరాది మదుపరుల అనుకున్న రీతిలో మురిపించలేక పోతోంది. కొత్త ఏడాది ప్రారంభమైన దాదాపు నెల రోజులు దగ్గరపడుతున్నప్పటికీ మార్కెట్లో పెద్దగా మ
విస్తరణ బాటలో ట్రూజెట్
Thu 28 Jan 03:26:17.85191 2016
ముంబయి: హైదరాబాద్ కేంద్రంగా విమానయాన సేవల... | 1 |
Apr 28,2016
ఎన్హెచ్పీసీ షేర్ సేల్కు 1.56 రెట్ల స్పందన
ముంబయి: 'నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్' (ఎన్హెచ్పీసీ) సంస్థలో 'ఆఫర్ ఫర్ సేల్' (ఓఎఫ్ఎస్) ద్వారా సర్కారు నిర్వహించిన డిజిన్వెష్ట్మెంట్ ప్రక్రియకు తొలి రోజుమంచి స్పందన లభించింది. స్టాక్ ఎక్స్ఛేంజీల వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు రూ.2,7... | 1 |
Hyderabad, First Published 29, Oct 2018, 12:05 PM IST
Highlights
ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో చేయటం వింతేమీ కాదు..కొత్త అసలు కాదు. అలాంటిదే ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రానికి జరగుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అప్పట్లో యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేసారు.
ఒక హీరోతో అనుకున్న కథ మరో హ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సఫారీ గడ్డపై హార్దిక్ కోహ్లికి తురుపు ముక్క: సచిన్
దక్షిణాఫ్రికా గడ్డ మీద కోహ్లికి హార్దిక్ పాండ్య తురుపు ముక్క అవుతాడు. భారత్ విజయాల్లో పాండ్య కీలకపాత్ర పోషిస్తాడు - సచిన్.
TNN | Updated:
Jan 3, 2018, 12:31PM IST
సఫారీ గడ్డపై హార్... | 2 |
coolpad
మార్కెట్కు కొత్తసిరీస్ ‘కూల్ప్యాడ్’
హైదరాబాద్: స్మార్ట్ఫోన్ తయారీలో అగ్రగామి అయిన కూల్ప్యాడ్ కొత్త డిజైన్ స్మార్ట్ఫోన్లు విడుదల చేసింది. ఫింగర్ప్రింట్ స్మార్ట్ఫోన్ కొత్తసిరీస్ నోట్5 లైట్ వీటిలో ఉంది. ఎల్ఇడిఫ్లాస్, 3జిబి రామ్తోపాటు ఎనిమిది మెగాపిక్సెల్ కెమేరా నోట్5 లైట్ ఢిల్లీలో విడు దలచే... | 1 |
Hyderabad, First Published 11, Apr 2019, 11:24 AM IST
Highlights
మెగామేనల్లుడు సాయి తేజ్ నటించిన 'చిత్రలహరి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగామేనల్లుడు సాయి తేజ్ నటించిన 'చిత్రలహరి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఆరు సినిమాల ఫ్లాప్ ల తరువాత తేజు ఈ సినిమాలో నటించాడు. దీనిపై చాలానే ఆశలు పెట్టు... | 0 |
Suresh 167 Views Business
బయోలాజికల్ ఇ వ్యాక్సిన్ తయారీ
హైదరాబాద్, : బంగారు తెలంగాణ సాధనలో పరిశ్రమలవృద్ధి కీలకమని, తెలంగాణలో ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న బయాలిజికల్ ఇ యాజమాన్యం రాష్ట్రఅభివృద్ధిలో పాలుపంచుకోవడం ముదావహమని రాష్ట్రఐటి పరిశ్రమలశాఖ మంత్రి కెటిరామారావు పేర్కొన్నారు. నగర శివార్లలోని జినోమ్ వ్యాలీలో కొత్త వ్యా... | 1 |
'సై.. రా' నుండి మరో ఫోటో లీక్!
Highlights
కథ ప్రకారం సినిమాలో కొన్ని సన్నివేశాలను బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయని సమాచారం. అప్పటి నాగరికత, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
32 ఇంచుల టీవీ రూ.10 వేలకు
దేశీయ మొబైల్ రంగంలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న షియోమి సరికొత్తగా టీవీ మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చి రావడంతోనే అత్యంత తక్కువ ధరలకే టీవీలను అందించి మిగతా టీవీ దిగ్గజాలను ఆందోళనకు గురిచేసింది
Samayam Telugu... | 1 |
Visit Site
Recommended byColombia
మిగతా అన్ని దేశాల్లో కోహ్లికి చక్కటి రికార్డ్ ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్ గడ్డ మీద పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్లో పర్యటించనున్న టీమిండియా ఇంగ్లిష్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలని తహతహలాడుతోంది. ఈ టూర్లో కోహ్లి రాణిస్తే.. విమర్శకుల నోళ్లు మూయించడంతోపాటు భారత్ ఇంగ్లండ్ గడ్డ మీద ... | 2 |
Dec 12,2015
ఇక నెట్ లేకున్నా ఫేస్'బుక్'!
న్యూఢిల్లీ: సామాజిక మాద్యమం పేస్బుక్ను వాడుతున్న వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచి ఇంటర్నెట్ సదుపాయం లేకున్నా ఫేస్బుక్లో పోస్టులపై కామెంట్లు పెట్టొచ్చు. త్వరలోనే తమ వెబ్సైట్ను ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఫేస్బుక్ ప్రకటించింది. ఈ టె... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
ITC
యిప్పీ నూడిల్స్కోసం మూడ్ మసాలా
హైదరాబాద్, ఆగస్టు 21: ఐటిసి ఫుడ్స్నుంచి కొత్తగా యిప్పీ మూడ్ మసాలాను ప్రారంభిం చింది. నూడిల్న్ నచ్చినరీతిలో తినేందుకు కస్టమర్లకు కొత్త అభిరుచులను చేరువచేస్తోంది. ప్రతి మూడ్మసాలా ప్యాకెట్లోని రెండు మసాలా మిక్స్ సాచేలు వాడితే నూడిల్స్కు కొత్త రుచులు అద్దినట్లవుతుందని ఐటిసి ప్రచ... | 1 |
ముందుందిలే మంచి కాలం..
- 2030నాటికి రూ.10 లక్షల కోట్లకు జీడీపీ
- మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి గార్గ్ విశ్వాసం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పుంజుకొనే దశలో ఉందని.. 2030 నాటికి ఇది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కాశ్మీరీలకు థ్యాంక్సంటూ మళ్లీ నోరు జారిన పాక్ కెప్టెన్
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ మళ్లీ నోరు జారాడు.
TNN | Updated:
Mar 25, 2016, 09:16PM IST
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ మళ్లీ నోరు జారాడు. ఇటీవల కోల్కతాలో టీమిండియాతో... | 2 |
Suresh 146 Views
మహ్మద్అలీకి అత్యున్నత గౌరవం
న్యూయార్క్: ప్రపంచ బాక్స్ిం దిగ్గజం దివంగత ఆలీకి అత్యున్నత గౌరవం లభించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరం మాడిసస్ స్వేర్ గార్డెన్ స్టేట్ పేరును తాత్కాలికంగా మహ్మద్ ఆలీగా నామకరణం చేశారు. ఆలీ అభిమానులు, న్యూయార్క్వాసులు పెద్దసంఖ్యలో అక్కడికిచేరుకుని ఆయన పేరుతో ఉన్న మహ్... | 2 |
వ్యవస్థలోకి రూ.12 లక్షల కోట్ల కొత్త కరెన్సీ
- 'రద్దు' నిర్ణయంతో వ్యవస్థలోకి పెద్ద నోట్లు
- ప్రతి నోటును నిశితంగా పరిశీలిస్తున్నాం : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి
న్యూఢిల్లీ: 'పెద్దనోట్ల రుద్దు' తరువాత వాటి స్థానంలో ఇప్పటి వరకు దాదాపు రూ.12 లక్షల కోట్ల విలువైన కొత్త కరెన్సీని వ్యవస్థలోకి అందుబాటులోకి తెచ్చినట్టుగా... | 1 |
Jun 17,2016
ఐసీసీ చైైర్మన్గా సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: 'అంతర్జాతీయ చాంబర్ ఆఫ్ కామర్స్' (ఐసీసీి) చైైర్మన్గా భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ఎన్నికయ్యారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐసీసీికి చైర్మన్గా ఎన్నికైన మూడో భారతీయుడు మిట్టల్ కావడం విశేషం. ప్రస్తుతం ఈ హోదా... | 1 |
గ్లోబల్ మార్కెట్లు, రూపాయి విలువలు మద్దతు
ఈవారం మార్కెట్ మంత్రాంగం
ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వైఖరి, డాలరుతోరూపాయి మారకం విలు వలు, ముడిచమురుధరలు వంటివి మార్కెట్లకు కీలకం అవుతాయి. సోమవారం నుంచి ప్రారంభంఅయ్యే వారంలో ఆర్థిక ఫలితాలు కూడా కొన్ని విడుదలవుతాయి. హిందూస్థాన్ యూని లీవర్... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఎట్టకేలకు శ్రీరెడ్డికి తెలుగు సినిమాలో అవకాశం
శ్రీరెడ్డికి టాలీవుడ్లో మళ్లీ అవకాశం దొరికింది. ఈసారి మంచి పాత్ర దక్కింది. రాజేంద్ర ప్రసాద్తో శ్రీరెడ్డి స్క్రీన్ను షేర్ చేసుకోబోతోంది. మొత్తానికి రీఎంట్రీ ఇస్తోంది.
Samayam Telugu | Updated:
Nov 6, 2019,... | 0 |
SAINA , SINDHU
ఆస్ట్రేలియా ఓపెన్లో మిశ్రమ ఫలితాలు
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్లో భారత్కు తొలిరోజు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి దూసుకెళ్లగా, పారుపల్లి కశ్యప్, అజ§్ు జయరాం, హెచ్ఎస్ ప్రణ§్ు తొలి రౌండ్లో ఓటమి పాలయ్యారు. ఇటీవలే గాయాల నుంచి కోలుకొని పునరాగమన... | 2 |
malayalam actress nikhila vimal not ready for skin show
‘మేడమీద అమ్మాయి’ గ్లామర్ షోకి నో!
గత కొంత కాలంగా తెలుగు తెరకు ఇతర భాషల నుండి వచ్చే కథానాయికల సంఖ్య పెరుగుతూ ఉంది. తెలుగులో వారి సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది.
TNN | Updated:
Sep 5, 2017, 03:53PM IST
గత కొంత కాలంగా తెలుగు తెరకు ఇతర భాషల నుండి వచ్చే కథానాయికల సంఖ్... | 0 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
చంద్రముఖిగా... యాంకర్ శ్రీముఖి!
చంద్రముఖీ తన రూపం మార్చుకుని నాగవల్లిగా మారిందనే మాట ఎంత నిజమో. శ్రీముఖి.. చంద్రముఖిగా మరిందనేది కూడా అంటే నిజం. ఔను... నూటికి నూరుపాళ్లు నమ్మాల్సిందే.
TNN | Updated:
Feb 18, 2017, 05:47PM IST
చంద్రముఖీ తన రూపం మార్చుకుని నాగవల్లిగా ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బాలీవుడ్ భారీ సినిమాకు నో చెప్పిన ప్రభాస్!
ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ అనేది బాగా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.
Samayam Telugu | Updated:
Aug 15, 2018, 10:19AM IST
ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ అనేది బాగా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. బాహుబలి డబ్బింగ్తోనే ప్రభాస... | 0 |
టాప్ 10 ర్యాంకింగ్స్లో నలుగురికి భారత బ్యాట్స్మెన్స్కు చోటు…
rohit sharma
ముంబయి: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తాజాగా ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లోనూ టాప్ లేపాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు... | 2 |
Hyderabad, First Published 9, May 2019, 7:04 PM IST
Highlights
మండుతున్న ఎండల్లో.. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా తన కస్టమర్లకు చల్లని కబురు చెప్పింది. ఎస్బీఐ కార్డు ద్వారా ఏసీ(ఎయిర్ కండిషనర్స్)లు కొనుగోలు చేస్తే రూ. 1,500 క్యాష్బ్యాక్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ మే 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ముంబై:... | 1 |
కాశీలో మణికర్ణికను ప్రకటించనున్న క్రిష్
Highlights
ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో సినిమా
మణికర్ణిక పేరుతో రానున్న సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్
బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ తో విజయేంద్ర ప్రసాద్, గౌతమి పుత్ర శాతకర్ణి సక్సెస్ తో క్రిష్ జోష్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమిపుత్... | 0 |
బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది.. మంచి పని చేసింది
Highlights
బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా వెళ్లిన జ్యోతి
తొలి వారమే బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన జోతి
బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పారితోషికంతో అల్లరి సుభాషిణి కి సాయం
బుల్లి తెరపై ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన రియాల్టీ షో ‘బిగ్ బాస్’ మొట్ట మొదటి సారిగ... | 0 |
Hyderabad, First Published 8, Oct 2018, 1:59 PM IST
Highlights
టోర్నీలతో చాలా బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ మాట్లాడుకోవడానికి, సన్నిహితంగా మెలిగే అవకాశం తమకు దక్కిందని ఆమె తెలిపింది. అయితే పెళ్లి ఆలోచన మాత్రం తమకు ఎప్పుడూ రాలేదని కూడా సైనా వివరించింది.
హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ డేటిం... | 2 |
cook
భారత్పై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యాం
న్యూఢిల్లీ: టీమిం డియాతో జరిగిన అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో 4-0తో పరాజ యం చెందడంపై ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఒకింత నిర్వేదంగా స్పందించాడు.కాగా చెన్నైలో జరిగిన చివరి టెస్టులో కోహ్లీ సేన ఇంగ్లండ్పై 75 పరుగు లతేడాతో ఘన విజయం సాధించింది.దీంతో అయిదు టెస్టు మ్యాచ్ల సిర... | 2 |
Panting
ఆస్ట్రేలియా జట్టుకు పాంటింగ్ సేవలు
ముంబయి: గత కొంత కాలంగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్కు క్రికెట్ ఆస్ట్రేలియాలో కీలక పాత్ర కట్టబెట్ట నున్నారు. ఇందులో భాగంగానే హఠాత్తుగా ఇండ... | 2 |
internet vaartha 156 Views
ముంబై : భారత్ పవన విద్యుత్ సామర్ధ్యం ఈ ఏడాది 30శాతం పెరిగి 4300 మెగావాట్లకు చేరుతుందని అంచనా. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెరగనున్న విద్యుత్ ఉత్పత్తి కారణంగా ఈవృద్ధి ఉంటుందని సుజ్లాన్ గ్రూప్ ఛైర్మన్ తుల్సి తంతి వెల్లడించారు. మొత్తం పవన విద్యుత్ సామర్ధ్యం దేశంలో 2... | 1 |
Visit Site
Recommended byColombia
పాండ్య బాలీవుడ్‌ నటి ఎల్లీ అవ్రామ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలం వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె హార్దిక్‌ సోదరుడు కృనాల్‌ వివాహానికి కూడా విచ్చేసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే గాసిప్స్ పెరిగాయి. దీనిపై హర్దిక్‌ను ప్రశ్నిస్తే.. &... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఎన్టీఆర్ కోసం మెగాడాటర్!
మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారిక 'ఒక మనసు' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. అయితే మొదటి సినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న నీహారిక...
TNN | Updated:
Oct 27, 2016, 04:35PM IST
మెగాబ్రదర్ నా... | 0 |
అంతర్జాతీయ క్రికెట్లో నాలుగు హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు
lasith malinga
శ్రీలంక: లంక బౌలర లసిత్ మలింగ వన్డేల నుంచి వైదొలిగాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మలింగ మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం వన్డేలకు గుడ్ బై చెబుతున్నానని ప్రకటించాడు. 2011లో టెస్టుల నుంచి వైదొలిగి... | 2 |
Hyd Internet 96 Views P.V.Sindhu
Sindhu
ఫుజౌ: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి పీవీ సింధు వెనుదిరిగింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ఫైనల్లో రెండో సీడ్ సింధు 11-21,10-21తేడాతో చైనాకు చెందిన గావో ఫాంగ్జీ చేతిలో పరాజయం చెందింది. 38నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేక... | 2 |
England team Captain Morgan
భారత్ను ఓడించడం కష్టమే : మోర్గాన్
న్యూఢిల్లీ: ఆతిథ్య జట్టుగా టీమిండియాను సొంత గడ్డపై ఓడించడం తమకు అతిపెద్ద సవాల్ అని ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు.అలెస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ టెస్టు సిరీస్ను ముగించుకుని స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మోర... | 2 |
14 నుంచి ట్రెడా ప్రాపర్టీ షో
- హైటెక్స్లో 3 రోజుల పాటు స్థిరాస్తి పండుగ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
'తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్' (ట్రెడా) మరో భారీ స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించనుంది. ఈ నెల 14,15,16 తేదీల్లో హైదరాబాద్లోని హైటెక్స్ ఎక్స్పోలో ఈ స్థిరాసి ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లుగా ట్రేడా అధ్యక... | 1 |
mahesh becomes the most followed south indian star on social media
సోషల్ మీడియాలో మహేశ్ బాబు టాప్!
సోషల్ మీడియాలో అత్యధిక మంది నెటిజన్లు ఫాలో అవుతున్న సౌత్ సెలబ్రిటీగా ప్రిన్స్ మహేశ్ బాబు నిలుస్తున్నాడు.
Samayam Telugu | Updated:
Jul 22, 2018, 04:43PM IST
సోషల్ మీడియాలో అత్యధిక మంది నెటిజన్లు ఫాలో అవుతున్న సౌత్ సెలబ్రి... | 0 |
Loafer movie ready for release
రిలీజ్కి రెడీ అయిన 'లోఫర్'
వరుణ్ తేజ్, దిషా పటాని జంటగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న లోఫర్ మూవీ రిలీజ్కి రెడీ అయ్యింది.
| Updated:
Dec 9, 2015, 07:50PM IST
సుప్రీమ్ హీరో వరుణ్తేజ్ హీరోగా.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె. ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ స... | 0 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
ధనవంతులు కావాలా? అయితే మీకోసం 3 ఆప్షన్లు..!
డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. చేతిలో డబ్బును ఇన్వెస్ట్ చేసి కూడా అదిరిపోయే రాబడిని పొందొచ్చు. దీనికి ఆర్థిక క్రమశిక్షణ, ఓపిక, సహనం వంటివి అసవరం.
Samayam ... | 1 |
anil_kumble
పుణే పిచ్ బ్యాటింగ్కు క్లిష్టతరం: కుంబ్లే
పుణే: ఆస్ట్రేలియాతో పుణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.దీనిపై టీమిండియా హెడ్ కోచ్ కుంబ్లే మాట్లాడుతూ విజయవంతమైన దశలోను ఒక ప్రతికూలమైన రోజు ఉంటుందన్నాడు.టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ పగ్గాలు చేపట్టి... | 2 |
internet vaartha 196 Views
గాలే : ఆస్ట్రేలియాపై 17 సంవత్సరాల తరువాత విజయం సాధించిన శ్రీలంక జట్టు మూడు టెస్టుల సిరీస్ను నెగ్గేందుకు ప్రణాళిక సిద్దం చేస్తుంది.కాగా మూడు టెస్టుల సిరీస్లో భాగంగా పల్లేకెలెలో జరిగిన తొలి టెస్టుల ఆసీస్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే.
తొలిసారి శ్రీలంక గెలి చినపుడు తాను చిన్నపిల్లాడినని క... | 2 |
Recommended byColombia
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దీప గుడి లోపలికి వెళ్తుంటే.. గుడి ముందు కాస్త దూరంగా కార్తీక్ కారు ఆగిపోతుంది. కార్తీక్ని చూసిన దీప.. ఆగి గుడి ముందు నిలబడి చూస్తుంది. ఇంతలో అక్కడో దొంగ.. కార్తీక్ వెనుక పర్స్ లాగేందుకు ప్రయత్నిస్తాడు. అదంతా దీప దూరం నుంచి గమనిస్తుంది. కార్తీక్ వంగి కారు ముందు ఏం ప... | 0 |
Jan 30,2016
అంచనాలకు చేరని ఎల్ అండ్ టీ
ముంబయి : ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్చన్ కంపెనీ ఎల్అండ్టి 2015-16 డిసెంబర్తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో మార్కెట్ వర్గాల అంచనాల స్థాయిలో ఆర్ధిక ఫలితాలు ప్రకటించలేకపోయింది. క్రితం క్యూ3లో కంపెనీ నికర లాభాలు 19 శాతం పెరిగి రూ.1,035 కోట్లకు చేరాయి. 2014 ఇదే త్రై... | 1 |
internet vaartha 257 Views
నైట్ఫ్రాంక్ సిఎండి శిశిర్బైజాల్
హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్పై రియాల్టీ రంగం ఎంతో ఆశలు పెంచుకుందని నైట్ఫ్రాంక్ ఇండియా సిఎండి శిశిర్బైజాల్ పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పరిశ్రమను ఆదుకునేందుకు వరాలు రాగలవని అంచనా. వడ్డీచెల్లింపులపై వార్షిక మినహాయిం పుల కింద ప్రభుత్వం పరిమితిని రెండు నుం... | 1 |
అనసూయ రీ ఎంట్రీ అదిరింది
Highlights
అనసూయ రీ ఎంట్రీ
రంగస్థలంలో తన లుక్ ని రివీల్ చేస్తూ రీ ఎంట్రీని స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకుంది
అచ్చమైన పల్లెటూరి గెటప్ లో డీ గ్లామర్ లో ఇంతకు ముందు చూడని అనసూయను సుకుమార్ నిజంగానే ఇందులో చూపించబోతున్నాడు.
ఆ మధ్య మంగమ్మ శపథం తరహాలో ఇక సోషల్ మీడియాలోకి రాను గాక రాను అంటూ సెలవు తీసుకున... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
భాగ్యనగరంలో మరో రిటైల్ స్టోర్ ప్రారంభం
హోమ్ షాపింగ్ కంపెనీ నాప్తోల్.. ఆఫ్లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా వ్యాపారాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
Samayam Telugu | Updated:
Jun 4, 2018, 11:22AM IST
హైదరాబాద్లో నాప్తోల్ స్టోర్ ప్రారం... | 1 |
హోమ్ Business News డెబిట్ కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు
డెబిట్ కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు
August 20, 2019, 3:34 PM IST
Share on:
బ్యాంకింగ్ వ్యవస్థలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ చెప్పారు. రాబోయే రోజుల్లో డెబిట్ కార్డు లేకు... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Deepika Ranveer Marriage Pics: పెళ్లి ఫోటో షేర్ చేసిన దీప్వీర్
తమ పెళ్లి ఫొటోను నటి దీపికా తన ఇన్స్టాగ్రామ్ల్ పోస్ట్ చేశారు. దీప్వీర్ పెళ్లి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samayam Telugu | Updated:
Nov 15, 2018, 10:44PM IST
బాలీవుడ్ ప్ర... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఫామ్ని చూడొద్దు.. రహానె బెస్ట్: గంగూలీ
దక్షిణాఫ్రికా పర్యటనలో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానె మెరుగ్గా రాణించగలడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
TNN | Updated:
Dec 18, 2017, 07:31PM IST
ఫామ్ని చూడొద్దు.. రహానె బెస్ట్: గ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ప్రధాని మోదీని కలిసిన విరుష్క జోడి
ఇటీవలే పెళ్లి బంధం ద్వారా ఒక్కటైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. గురువారం (డిసెంబర్ 21) సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని విరుష్క... | 2 |
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
CVR| Last Updated: శుక్రవారం, 12 డిశెంబరు 2014 (11:04 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో శుక్రవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.374 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.4.15గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.... | 1 |
Suresh 82 Views Mayank's 50 , pune test match
Mayank’s 50
Pune: పుణె వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 114 బంతుల్లో మయాంక్ 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ 34.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(50), పుజ... | 2 |
Vaani Pushpa 147 Views shami , voilence
shami
కోల్కత్తా: భారత క్రికెటర్ మహ్మద్ షమిపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. గృహహింస కేసులో ఆయనపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ నుంచి వచ్చిన 15 రోజుల లోపు లొంగిపోవాలని షమిని పశ్చిమ బెంగాల్ కోర్టు ఆదేశించింది. దీనిపై బిసిసిఐ స్... | 2 |
Paramesh Bandari 70 Views t20 , teamindia , worldcup
పాకిస్థాన్ను ఓడించి ప్రపంచకప్ను సొంతం చేసుకుని 12 ఏళ్లు
హైదరాబాద్: ఈ రోజు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే సరిగ్గా 12 ఏళ్ళ క్రితం మాజీ కెప్టెన్ మహీంద్రా సింగ్ ధోని సారథ్యం లో టీ20 ప్రపంచకప్ మనం సొంతం చేసుకున్నాం. 2007 సెప్టెంబర్ 24 న ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ ని తుది పోరు... | 2 |
Read Also: మీరు ‘కార్తీకదీపం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్లు ఒక్క క్లిక్తో!
మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలే ఎపిసోడ్ తిరుగులేని రేటింగ్ సాధించింది. నవంబర్ 3వ తేదీన స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అత్యధిక స్థాయిలో టీఆర్పీని రికార్డు చేసింది. 4.5 గంటల్లో 18.29 టీఆర్పీ రేట... | 0 |
nagarjuna akkineni bigg boss season 3 telugu live updates
Bigg Boss 3 Episode Updates: బిగ్ బాస్ సీజన్ 3.. అన్ని ఎపిసోడ్ల సమాహారం ఒకేదగ్గర
Telugu Bigg Boss 3: అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తోన్న ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 షురూ అయ్యింది. ఆదివారం (జూలై 21) నుంచి ప్రతి రోజూ బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. మొత్త... | 0 |
No room for complacency for India
టోర్నీ అలా జరిగితేనే కిక్ : కోహ్లి
సెమీస్ సమీపిస్తున్న కొద్దీ ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. గ్రూప్-బిలో అన్ని జట్లు రెండు పాయింట్లతో
TNN | Updated:
Jun 10, 2017, 05:03PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో ముప్పావు శాతం మ్యాచ్‌లు పూర్తియినా.. ఇంగ్లాండ్ మినహా ఇప్పటికీ సెమీస్ ఆడే జట్లు ఏ... | 2 |
Hyd Internet 118 Views serena marriage
serena marriage
న్యూఆర్లీన్స్ః ప్రపంచ టెన్నీస్ తార సెరెనా విలియమ్స్ పెళ్లి కూతురు కానుంది. తన ప్రియుడు అలెక్సిస్ ఒహనియన్తో సెరెనా వివాహం గురువారం జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు కొద్దిమంది ప్రముఖులు హాజరవుతున్నారని సమాచారం. న్యూఆర్లీన్స్లోని కాన్టెంపరరీ ఆర్ట్స్ సె... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘300’ యోధులు: టీం ఇండియా కొత్త రికార్డ్!
వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 310 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాకుండా 105 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసిన టీమిండియా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
TNN | Updated:
Jun 26, 201... | 2 |
Hyderabad, First Published 3, Aug 2019, 3:42 PM IST
Highlights
పార్టీ తరువాత కియారా.. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి వెళ్లిందంట. వారిద్దరూ ఒకే కారులో వెళ్లారని.. పార్టీ పూర్తయిన తరువాత అక్కడకి వచ్చిన సెలబ్రిటీలు ఎవరి దారిన వారు వెళ్లగా.. సిద్ధార్థ్ మల్హోత్రా మాత్రం కియారాను తనతో తీసుకెళ్లాడంటూ కథనాలను ప్రచురిస్తున్... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పవన్ డైరెక్టర్ మళ్లీ మారాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఆ పేరు వింటేనే ఫ్యాన్స్ కి ఎక్కడలేని ఆనందం. టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం.
TNN | Updated:
Jul 3, 2016, 09:11PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరు వింటేనే ఫ్యాన్స్ కి ఎక్కడలేని ఆనందం. ట... | 0 |
internet vaartha 192 Views
హైదరాబాద్ : దేశంలోని అగ్రశ్రేణి బీమా సంస్థల్లో ఒకటైన బజాజ్ అలయంజ్ లైఫ్ తాజాగా ప్రిన్సిపల్గెయిన్ను విడుదలచేసింది. మార్కెట్ ఒడిదుడుకుల పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్ 101శాతం ప్రీమియం చెల్లింపును రాబడిగా భరోసాతో ఇస్తుం దని మెచూరిటీ పీరియడ్వరకూ పెట్టుబడి పెట్టే వారికి హామీపూర్వకలాయల్టీలు చేరతా... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మలబార్ గోల్డ్ ప్రచారకర్తగా మానుషీ చిల్లర్
ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తాజాగా ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. కాగా మానుషి చిల్లర్ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రహానె మూడో ఓపెనర్.. కానీ చోటివ్వలేం
వన్డేల్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గత కొంతకాలంగా భారత్ జట్టుకి ఎన్నో విజయాలు అందించారు. ప్రస్తుతం రహానె జట్టులో మూడో
TNN | Updated:
Aug 19, 2017, 08:25PM IST
శ్రీలంకతో జరగనున్న తొలి వన్డే‌లో ఢీకొనే భారత్ తుది జట్టు ఎ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Aam Aadmi Beema Yojana:నిరుపేదల ప్రయోజనం కోసం ఆమ్ ఆద్మీ బీమా యోజన
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ బీమా యోజన(ఏఏబీవై) , జన శ్రీ బీమా యోజన లాంటి సామాజిక భద్రతా పథకాలను విలీనం చేశారు. విలీనమైన పథకానికి "ఆమ్ ఆద్మీ బీమా యోజన" అని పేరు... | 1 |
లాభాల్లోకి దూసుకుపోయిన మార్కెట్లు
- సెన్సెక్స్ 517 పాయింట్లు, నిఫ్టి 151 పాయింట్ల మేర ముందుకు
- రెండున్నర నెలల తరువాత ఇదే అత్యత్తమ ట్రేడింగ్
- అంతర్జాతీయ పరిణామాలు, డెరివేటివ్స్ ముగింపులతో 'కొత్త' జోష్
ముంబయి: అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు, స్థిరీకరణ తరువాత షేర్ల ధరలు బాగా దిగిరావడంతో మదుపర... | 1 |
Visit Site
Recommended byColombia
ఈ మేరకు ఫేస్ఋక్లో తనకు ఎదురైన వేధింపుల ఘటనలను వివరించారు. ‘అప్పుడు నాకు నాలుగైదేళ్లుంటాయి. మా అమ్మ వాళ్ల సోదరుడు తరచుగా మా ఇంటికి వచ్చేవాడు. వచ్చిన ప్రతీసారి బెడ్రూమ్లోకి తీసుకెళ్లి ముద్దులుపెట్టి, అసభ్యంగా తాకుతూ వేధించాడు. కొన్ని నెలలపాటు ఇలా జరిగింది. నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడన... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ 300.. పాక్ 0
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ మొదలైన తర్వాత ఆరు టెస్టు మ్యాచ్లు ఆడిన భారత్ జట్టు.. అన్నింటిలోనూ గెలుపొంది పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది.
Samayam Telugu | Updated:
Nov 16, 20... | 2 |
- చివరి గంటలో మద్దతు
- సెన్సెక్స్లో 164 పాయింట్ల ర్యాలీ
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తొలుత ఒత్తిడిలో కొనసాగినప్పటికీ చివరి గంటలో మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో తుదకు లాభాల్లో ముగిశాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో పలు సంస్థల నిరాశజనక ఫలితాలు ప్రకటించడం, రుతుపవనాల రాక మరో ఆరు రోజులు ఆలస్యం కాన... | 1 |
Rajkot, First Published 6, Oct 2018, 7:50 AM IST
Highlights
జడేజా అందరినీ గందరగోళానికి గురిచేయడంతో కెప్టెన్ కోహ్లీ మందలించాడు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ను 649/9 వద్ద డిక్లేర్ చేసిన తర్వాత విండీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయిన విండీస్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
రాజ్... | 2 |
Suresh 124 Views black money
డొల్ల కంపెనీల్లో వీరే కింగ్మేకర్లు!
న్యూఢిల్లీ, ఆగస్టు 14: కార్పొరేట్ వ్యవహారాలమంత్రిత్వశాఖ గుర్తించిన షెల్ కంపెనీల్లోనే స్టాక్బ్రోకర్లు, బిల్డర్లు, బాలివుడ్ సంస్థలు ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్లు అంచనా. డొల్లకంపెనీలను సృష్టించి వాటిని జాబితాచేయడం అధికారికంగా తమనల్లధనాన్ని వీటిద్వారా... | 1 |
Hyderabad, First Published 8, Oct 2018, 5:41 PM IST
Highlights
ఇక ఒకే ఒక్క మాస్ సాంగ్ ని అభిమానుల కోసం సెట్ చేశారని చెప్పవచ్చు. రెడ్డి ఇక్కడ సూడు అనే పాట నందమూరి అభిమానులను చిందులు వేయిస్తోంది. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ లో తారక్ స్టెప్పులు హైలెట్ కానున్నాయి. వాటి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
అరవింద సమేత రిలీజ్ డేట్ ద... | 0 |
Bangladesh opt to bat
ఆసీస్పై బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 305 పరుగులు చేసినా.. పేలవ బౌలింగ్ కారణంగా ఓటమి
TNN | Updated:
Jun 5, 2017, 05:53PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా బ్యాటింగ్ ఎంచుకున్న... | 2 |
స్థిరమైన వృద్ధితోనే దేశ భవిష్యత్తు
- గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సదస్సులో ప్రొఫెసర్ ఆశుతోష్ శర్మ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్థిరమైన వృద్ధితోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉంటుందని, దీనికి అంతర్జాతీయ సహకారంతోనే సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ ఆశుతోష్ శర్మ అన్నా... | 1 |
Suresh 83 Views
కౌడ్ఫండింగ్పై సెబి ఆంక్షలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: దేశంలో స్టార్టప్ కంపెనీల నిధుల సేకరణకు సెబి ఆంక్షలు విధించింది. సెబి స్టార్టప్లకు సంబంధించిన క్రౌడ్ఫండింగ్ చట్ట బద్ధతను ప్రశ్నించింది. సుమారు అరడజనపు కుపైగా ఈక్విటీ క్రౌడ్ఫండింగ్ ప్లాట్ఫారమ్స్కు సెబి నోటీసులు జారీచేసింది వీటిలో ప్రముఖ కంపెన... | 1 |
అమెరికాలో రిలీజ్ కు ముందే బాహుబలి కలెక్షన్స్ రికార్డు
Highlights
అమెరికాలో రిలీజ్ కు ముందే బాహుబలి కలెక్షన్స్ రికార్డు
తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిన బాహుబలి 2 రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రం ఉంది. ఇప్పటికే రికార్డ్ ల వేట మొదలు పెట్టిన బాహుబలి.. యుఎస్ లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఓవర్ సీస్ కలెక్షన్లలో మి... | 0 |
Visit Site
Recommended byColombia
✺ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ముంబైలో ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉంది. 2018 నాటికి దాదాపు 88,253 మంది ఉద్యోగులు ఉన్నారు.
✺ రెండో స్థానం ఐసీఐసీఐ బ్యాంకుది. హెచ్డీఎఫ్సీ మాదిరి ఈ బ్యాంక్ కూడా ప్రైవేట్ రంగానికి చెందినదే. ఈ బ్యాంక్ హెడ్క్వార్టర్ కూడా ముంబైలోనే ఉ... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Nasan
సచిన్ దృష్టిలో నాసర్ ది బెస్ట్ కెప్టెన్
న్యూఢిల్లీ: తాను ఎదుర్కొన్న కెప్టెన్లలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అత్యుత్తమ కెప్టెన్ అని క్రికెట్ లెజెండ్ సచిన్ కితాబిచ్చాడు.తన ఆటో బయోగ్రఫీ ప్లేయింగ్ ఇన్ మై వేలో సచిన్ కొన్ని విషయాలు పంచుకున్నాడు.ఇందులోఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్... | 2 |
Sep 28,2018
విపణిలోకి విడుదలైన 'మి2 ప్రొ'
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో రియల్మి బ్రాండ్తో మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. గురువారం రియల్ మి 2 ప్రొను సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను కంపెనీ రూ.13,9990గా నిర్ణయించింది. 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పాస్పోర్ట్ కొత్త రూల్స్ జూన్ 1 నుంచే
2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
Samayam Telugu | Updated:
Jun 3, 2018, 05:12PM IST
2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘I L U’ మధు.. బిగ్బాస్ టైటిల్ గెలుస్తా అనుకోలేదు
‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. బిగ్బాస్ సీజన్ 1 నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను’ అన్నారు టైటిల్ విన్నర్ శివబాలాజీ.
TNN | Updated:
Sep 25, 2017, 02:42PM IST
‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL 2019: కోల్కతాకి గాయాల దెబ్బ.. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు దూరం
2018లో భారత్ జట్టు అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన నాగర్కోటీని కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంఛైజీ వేలంలో రూ.3.2 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసిం... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.