text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Sep 27,2016
హీరో నుంచి కొత్త 'అచీవర్150'
గురుగావ్: 'హీరో మోటో కార్ప్' మార్కెట్లోకి కొత్త 'అచీవర్ 150' వాహనాన్ని తీసుకువచ్చింది. రానున్న పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని సంస్థ ఆధునికీక రించిన టెక్నాలజీ, మేటి స్టైయిల ్తో 'అచీవర్ 150'ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వాహనం డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.61,800గా, డ... | 1 |
internet vaartha 168 Views
టీమిండియా మాజీ డైరెక్టర్ కీలక నిర్ణయం
ముంబై : టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఐసిసి క్రికెట్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.కాగా రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ పదవి పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు.కానీ ఆ పదవి అనిల్ కుంబ్లేకు దక్కింది.దీంతో రవిశాస్త్రి ఆవేదనకు లోనైన విషయం తెలిసి... | 2 |
S$P GLOBAL
ఎస్అండ్పి గ్లోబల్తో నెస్టాలెంట్ భాగస్వామ్యం
హైదరాబాద్,జూలై 18:టెక్నాలజీలో మరింత నైపుణ్యం కోసం నెస్ కొత్త గ్లోబల్ ట్యాలెంట్ సెంటర్తో ఎస్అండ్పి గ్లోబల్ భాగస్వామ్యం చేసుకుంది. ఎస్అండ్పి గ్లోబల్సెంటర్ఆఫ్ ఎక్సెలెన్స్గా ఈ గ్లోబల్ ప్రతిభాకేంద్రం నిలుస్తుందని రెండుసంస్తల ప్రతినిధు లు వెల్లడించారు... | 1 |
తాజావార్తలు
హార్దిక్ కన్నా స్టొయినిస్ మెరుగు: హెడేన్
ముంబయి: టీమిండియా యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కన్నా ఆసీస్ ఆటగాడు మార్కస్ స్టొయినిస్ మెరుగని ఆ జట్టు మాజీ విధ్వంసక ఓపెనర్ మాథ్యూ హెడేన్ అన్నాడు. త్వరలో జరిగే టీ20 సిరీస్లో శిఖర్ ధావన్ను పేసర్ పాట్ కమిన్స్ ఇబ్బంది పెడతాడని పేర్కొన్నాడు. మధ్య ఓవర్లలో మ... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
'బాహుబలి2' లో కింగ్ నాగార్జున
ఎప్పుడూ ఎదో ఆసక్తికర విషయం మోసుకొస్తున్న 'బాహుబలి-2' సినిమా ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని తీసుకొచ్చింది. అదేంటంటే 'బాహుబలి-2' సినిమాలో నాగార్జున పాత్ర కూడా ఉండబోతుంది...
TNN | Updated:
Sep 8, 2016, 08:23PM IST
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజ... | 0 |
హోమ్ క్రీడలు టీమిండియా ప్రధాన కోచ్ పదవికి విపరీత పోటీ
టీమిండియా ప్రధాన కోచ్ పదవికి విపరీత పోటీ
August 02, 2019, 8:31 PM IST
Share on:
టీమిండియా ప్రధాన కోచ్ పదవికి విపరీత పోటీ ఏర్పడింది. భారత క్రికెట్ బోర్డు వివిధ కోచ్ పదవుల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్తో సహా సహాయక బృందం ఎంపిక కోసం బిసిసిఐ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సలహాలొద్దు.. ఎలా ఆడాలో నాకు తెలుసు: పంత్
నా జీవితం క్రికెట్పైనే ఆధారపడి ఉందని నాకు తెలుసు. కాబట్టి.. ఏ మ్యాచ్ల్లో ఎలా ఆడాలో అనేదానిపై స్పష్టమైన అవగాహన ఉంది. అయితే.. పరుగులు చేసేందుకే నేను మ్యాచ్ ఆడతాను తప్ప.. వికెట్ కాపాడుకోవడానికి కాదు - పంత్
Samayam Telugu | Update... | 2 |
Hyderabad, First Published 6, Jul 2019, 8:28 PM IST
Highlights
టాలీవుడ్ లో యువ హీరోలు డిఫరెంట్ కథలతో ఇండస్ట్రీని తెగ ఆకర్షిస్తున్నారు. వారికి సెట్టయ్యే కథలతో ప్రయోగాలు చేస్తూ బడా ప్రొడక్షన్స్ లలో అవకాశాలను అందుకుంటున్నారు. రీసెంట్ గ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో సక్సెస్ అందుకున్న యువ హీరో నవీన్ పోలిశెట్టి బంపర్... | 0 |
Pakistan Issues Special Stamps as Tribute to Champions Trophy Win
భారత్పై గెలుపునకి గుర్తుగా పాక్ స్టాంప్స్
ఇంగ్లాండ్లో ఈ ఏడాది జూన్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్పై సాధించిన విజయానికి గుర్తుగా పాకిస్థాన్ పోస్టల్ స్టాంప్లను తాజాగా
TNN | Updated:
Nov 2, 2017, 05:23PM IST
ఇంగ్లాండ్లో ఈ ఏడాది జూన్లో జరిగి... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఫెల్ప్స్ పతకాల వేట మొదలైంది!
బీజింగ్ ఒలింపిక్స్లో 8 స్వర్ణాలను సాధించిన అమెరికా స్విమ్మర్ ఫెల్ప్స్ రియోలో పతకాల వేట మొదలుపెట్టాడు..
TNN | Updated:
Aug 8, 2016, 10:37AM IST
ఒలింపిక్స్లో అమెరికా బంగారు చేప మైకెల్ ఫెల్ప్స్ పతకాల వేట మొదలైంది. 4x100 ఫ్రీ స్టయిల్ రిలే విభ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
హైదరాబాద్కు మకాం మారుస్తున్న బిచ్చగాడు
బిచ్చగాడు సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ.
TNN | Updated:
Jun 29, 2016, 09:21AM IST
బిచ్చగాడు సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ . కేవలం 30 లక్షలు పెట్టి సినిమా కొన్నవాళ్లక... | 0 |
చైనాలో తెలుగు సినిమా సత్తా... 7000 థియేటర్లలో బాహుబలి 2
Highlights
చైనా తెలుగు సినిమా సత్తా... 7000 థియేటర్లలో బాహుబలి 2
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రంగా 'బాహుబలి 2' ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ అక్కడి ప్రేక్షకులతో 'జయహో' అనిపించుకుంది. అలా ఇటీవల జపాన్ లో వ... | 0 |
Virat kohli breaks patnership
కోహ్లి వేసిన తొలి ఓవర్లోనే వికెట్ కానీ..?
బంతిని అందుకున్న విరాట్ కోహ్లి.. ఓవర్లో ఐదో బంతిని గుణతిలక పాయింట్ దిశగా తరలించి సింగిల్ పూర్తి చేసుకుని అదే ఊపులో
TNN | Updated:
Jun 8, 2017, 10:09PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి ముందు నెట్స్‌లో బౌలింగ్ ప్... | 2 |
internet vaartha 193 Views
న్యూఢిల్లీ : శాంసంగ్ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్తగా రెండు గేర్ఎస్2 వాచ్లను మార్కెట్కు విడుదలచేసింది. క్లాసిక్, ఎస్టువైట్ కేటగిరీలను విడుదల చేసింది. ఒకటి రోజ్గోల్డ్ రంగులోను, మరొకటి ప్లాటినమ్ వాచ్లుగా ఉన్నాయి. గేర్ఎస్టు వేరి యంట్లలో కొత్త ఫీచర్లు ఉన్నాయి క్యాబ్సర్వీస్ ... | 1 |
New Delhi, First Published 7, Feb 2019, 2:20 PM IST
Highlights
మూడు టీ20ల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్లో జరిగిన తొలి టీ20లో కివీస్ చేతిలో టీమిండియా ఓడిపోవడంపై తనదైన శైలిలో స్పందించాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఇప్పుడున్న పరిస్థితిలో టీమిండియాకు ఓటమి, గెలుపు రెండు అనుభవాలు కావాలి
మూడు టీ20ల సిరీస్లో భాగం... | 2 |
PANTH
గుజరాత్పై ఢిల్లీ విజయం
న్యూఢిల్లీ: ఐపిఎల్ పదవ సీజన్లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గురువారం ఢిల్లీ డేర్ డేవిల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ లయన్స్ భారీ స్కోరు సాధించింది.సురేశ్ రైనా 43 బంతులు ఆడి 5 బౌండరీలు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేయగా,దినేశ్ కార్తీక్ 34 బంతులు ఆడి 5 బౌండరీలు,5 సిక్సర్ల సాయంతో 65 ... | 2 |
Oct 24,2015
వెయ్యి మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఎసరు!
న్యూజెర్సీ : ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరో 1000 మంది ఉద్యోగులను తొలగించనుందని సిఎన్బిసి ఓ కథనం వెల్లడించింది. గత జులైలో 7,800 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 7 శాతం. వీరితో పాటు మరో వెయ్యి మందిన... | 1 |
Visit Site
Recommended byColombia
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి 90 శాతం షూటింగ్ పూర్తి అయినా మిగిలిన పార్ట్‌ని తొందరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాకి ఆలస్యం కాకుడదని షూటింగ్ కోసం మెగా కాంపౌండ్ మరో కొత్త షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంటుందని టాక్ నడుస్తుంది.
ప్... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
హైదరాబాద్లో సౌతిండియా స్టార్స్ సందడి
సౌతిండియాలోని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీపరిశ్రమల్ని ఒక్కతాటిపైకి తీసుకువస్తూ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమి నిర్వహిస్తున్న ఐఫా
| Updated:
Jan 25, 2016, 08:57AM IST
హైదరాబాద్లో సౌతిండియా... | 0 |
IT sector
28% పెరిగిన హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాభం
ముంబయి, మే 12: భారత్లోని నాలుగో అతిపెద్ద ఐటిసేవల సంస్థ హెచ్సిఎల్ టెక్నా లజీస్ మార్కెట్ నిపుణుల అంచనాలను అధిగమించి ఆర్థికఫలితాలు రాబట్టింది.నాలుగో త్రైమాసికంలో నికరలాభం 28శాతం పెరిగింది. రూ.475 కోట్ల లాభంతో ఈ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. అంతకుముందు
ఇదే కా... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
World Cup 2019: ధోనీ రిటైర్మెంట్ సంకేతాలు.. ఆర్టిస్ట్గా సెకండ్ ఇన్నింగ్స్.. వీడియో వైరల్
వరల్డ్ కప్ ఆరంభానికి కొద్ది రోజుల మందు మహేంద్ర సింగ్ ధోనీ తనలోని మరో టాలెంట్ను బయటపెట్టారు. చాలా ఏళ్లపాటు క్రికెట్ ఆడానన్న ధోనీ.. ఇక నుంచి తనకు ఇష్టమైన పెయింటింగ్... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'హువావే' స్మార్ట్వాచ్2.. భలే ఉందే!
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్వాచ్ 'వాచ్2 (2018)' ను తాజాగా విడుదల చేసింది. కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్లో మాత్రమే ఈ వాచ్ విడుదల కాగా ఇందులో ఇ-సిమ్ వెర్షన్ను రూ.20,915లకు అందిస్తున్నారు.
Samayam Te... | 1 |
Gale
మరో మ్యాచ్లో గేల్ అరుదైన రికార్డు?
బెంగళూరు: వెస్టిండీస్ విధ్వంసకర క్రికె టర్ క్రిస్ గేల్ ఆభిమానులు ఏర్పరచు కున్న ఆశలపై మళ్లీ నీళ్లు చల్లాడు. టి20 ప్రపంచ చరిత్రలో అరుదైన రికార్డుకు మూడు పరుగుల దూరంలో ఆగిపోయాడు.చిన్నస్వామి స్టేడియం లో శుక్రవారం ముంబయితో జరుగు తున్న మ్యాచ్లో 25 పరుగులు చేసి టి20 క్రికెట్లో 1... | 2 |
Feb 06,2018
రెనో నుంచి క్విడ్ సూపర్ హీరో ఎడిషన్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో సోమవారం క్విడ్ కారును 'సూపర్ హీరో ఎడిషన్'లో మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఈ కారు ప్రాథమిక ధరను కంపెనీ రూ.4,34,000గా (ఎక్స్షోరూమ్, న్యూఢిల్లీ) నిర్ణయించింది. ఈ సూపర్ హీరో ఎడిషన్ క్విడ్ 1.0 లీటర్ పవర్ ట్రైన్, 67 బీహెచ్... | 1 |
raashi khanna and director maruthi announces bigg boss season 3 fifth finalist ali reza to be evicted from the house
Bigg Boss Ali Reza బిగ్ బాస్ ఫైనల్: అలీ రెజా ఔట్.. వైల్డ్ కార్డ్ పనిచేయలేదు
బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలేలో ఫైనల్లో ఉన్న అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడు. ఫైనల్ పోరులో ఐదో స్థానంలో సరిపెట్టుకుని బిగ్ బాస... | 0 |
Hyderabad, First Published 17, Oct 2018, 2:10 PM IST
Highlights
ప్రముఖ దర్శకురాలు, నటి నందితా దాస్ తండ్రి పెయింటర్ జతిన్ దాస్ పై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నిషా బోరా అనే మహిళ మంగళవారం జతిన్ పై ఆరోపణలు చేసింది. తనకు 14 ఏళ్ల వయసులో ఆయన వేధించారని సంచనలన కామెంట్స్ చేసింది.
ప్రముఖ దర్శకురాలు, నటి నందితా దాస్ తం... | 0 |
ప్రభుత్వానికి రెప్కో డివిడెండ్
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
ప్రభుత్వ రంగ సంస్థ రెప్కో బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి రూ.15.26 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ డివిడెండ్ చెక్ను బ్యాంక్ ఎండీ వరదరాజన్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఢిల్లీలో అందజేశారు. బ్యాంకులో ప... | 1 |
Hyderabad, First Published 17, Mar 2019, 1:40 PM IST
Highlights
అజిత్ అనగానే రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి అని ఎవరైనా చెప్పేస్తారు. ఎందుకంటే రూమర్స్ ఎన్నిసార్లు వచ్చినా కూడా ప్రతిసారి స్పందించిన ఏకైక హీరో కాబట్టి. పాలిటిక్స్ అని అజిత్ చెవిన పడితే చాలు దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. కొన్ని రాజకీయ పార్టీలు అతన్ని లాగడానికి... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ప్రకటన టీవీలో..!
రెండేళ్ల నిషేధం తర్వాత ఈ ఏడాది మళ్లీ ఐపీఎల్లోకి పునరాగమనం చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ని నియమించే
TNN | Updated:
Feb 24, 2018, 03:07PM IST
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ప్ర... | 2 |
Vaani Pushpa 86 Views Bcci President , ganguly , kohil
Virat Kohil
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురంచి తనకు మరింత స్పష్టత రావాల్సి ఉందంటూ కొత్తగా బిసిసిఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా కెప్టెన్ టెస్టులో గెలిచిన తర్వాత కోహ్లీ మాట్లాడు... | 2 |
Suresh 394 Views
England Vs India Match
Burming Ham: ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లో భాగంగా నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బర్మింగ్ హం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అపజయం ఎరుగక ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL 2019 Final: అరుదైన రికార్డ్ ముంగిట CSK,MI
12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై, ముంబయి జట్లు ఇప్పటికే మూడు సార్లు టైటిల్ గెలిచాయి. ఆదివారం ఫైనల్లో ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలిచినా.. నాలుగు సార్లు టైటిల్ సొంతం చేసుకున్న తొలి జట్టుగా ర... | 2 |
శ్రీరెడ్డి కి ఆయన కూడా సెల్యూట్ కొట్టేశాడు
Highlights
శ్రీరెడ్డి కి ఆయన కూడా సెల్యూట్ కొట్టేశాడు
శ్రీరెడ్డి కి మద్దతాదారులు రోజురోజుకు ఎక్కువవుతున్నారు అన్నది వాస్తవం. నిన్న కేంద్రం నుండి మద్దతు కూడా వచ్చేసింది దానికితోడు చాలా ఉద్యమ సంఘాల మద్దతు కూడా ఉండనే ఉంది. ఇప్పుడిప్పుడే సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తుం... | 0 |
Rohit Sharma
రోహిత్శర్మకు అవకాశం వృధా
న్యూఢిల్లీ: విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న అయిదవ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులు వద్ద రెండవ వికెట్ కోల్పోయింది.కాగా ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్గా దిశగా భారీ షాట్ కోసం ప్రయత్నించిన ఓపెనర్ రోహిత్ 6... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మళ్లీ బ్యాట్ పట్టనున్న డేవిడ్ వార్నర్..
బాట్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఏడాది నిషేధం వేటు ఎదుర్కొంటున్న ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
Samayam Telugu | Updated:
May 17, 2018, 05:36PM IST
మళ్లీ బ్యాట... | 2 |
Hyderabad, First Published 9, Jul 2019, 11:53 AM IST
Highlights
7/G బృందావన కాలనీ - ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు సెల్వా రాఘవ ఇప్పుడు వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. కెరీర్ లో తమ్ముడు ధనుష్ ఈ స్థాయికి చేరుకున్నాడు అంటే అంతా అన్నయ్య సెల్వా సహకారమనే చెప్పాలి.
7/G బృందావన కా... | 0 |
KOHLI
సెహ్వాగ్ ట్వీట్ మిస్ ఫైర్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందిస్తూ అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.అయితే ఈసారి మాత్రం ఓ వెబ్సైట్ చేసిన తప్పిదంపై తనదైన రీతిలో పంచ్లు విసిరాడు. అయితే అవి అంతే వేగంగా వెనక్కి వచ్చి అతన్ని తాకాయి.ఒక అనధికారిక ట్విటర్న... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘మౌనరాగం’ సీరియల్ : భరత్కి దిమ్మతిరిగే షాకిచ్చిన అమ్ములు.. ఇక అంకిత్ సేఫ్!?
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్ 358 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. నేటికి 359 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలై... | 0 |
sumalatha 255 Views bse , NSE , stcokmarket
stock market
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 39,686 వద్ద, నిప్టీ 72 పాయింట్లు లాభపడి 11,861 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. నేడు ట్రేడింగ్లో ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు భారీగ... | 1 |
sumalatha 178 Views hardik pandya , Team India
Hardik Pandya
ముంబయి: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ చిన్నారిని ఆడిస్తున్న వీడియో ఇది. హార్దిక్ చప్పట్లు కొడుతుంటే చిన్నారి కూడా నవ్వుతూ చప్పట్లు కొడుతోంది. ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు ఏడు లక్షల లైకులు ... | 2 |
పండుగ ఆనందం ఆవిరి..!
- మరోసారి భారీగా పతనమైన మార్కెట్లు
- 464 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 1.60 లక్షల కోట్ల మేర సంపద ఆవిరి
- ప్రభావం చూపిన ఆర్బీఐ ప్రకటనలు
- ఆజ్యం పోసిన అంతర్జాతీయాంశాలు..
ముంబయి: మదుపరుల దసరా ఉత్సాహాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఆవిరి చేశాయి. శుక్రవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్ను... | 1 |
ind vs ban 1st t20: bangladesh cricketers prepare for new delhi t20i wearing masks
భారత్తో తొలి టీ20కి మాస్క్లతో బంగ్లా క్రికెటర్లు
ఢిల్లీలో కాలుష్యం కారణంగా 2017 శ్రీలంక క్రికెటర్లు టెస్టు మ్యాచ్ ఆడుతూ వాంతులు చేసుకున్నారు. తాజాగా మరోసారి ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది. దీంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్క్... | 2 |
Suresh 119 Views shikhar dhawan
Shikhar Dhawan
శ్రీలంకతో ఆదివారం జరుగనున్న చివరి వన్డేకి భారత ఓపెనర్ శిఖర్ధావన్ దూరం కానున్నారు. ధావన్ తల్లి
ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శ్రీలంక నుంచి ఆయన భారత్కి పయనమైనట్లు సమాచారం.
ఇటీవల టెస్టులతో పాటు వన్డేల్లోనూ పరుగుల వరద పారించిన ధావన్, ప్రస్తుతం జట్టులో సుస్థిర స్థా... | 2 |
bollywood actor shahid kapoor says he is following team india captain virat kohlis batting tips for jersey hindi remake
‘జెర్సీ’ రీమేక్ కోసం Virat Kohliని ఫాలో అవుతున్నాడు
జెర్సీ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాని పాత్రలో నటుడు షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం షాహిద్.. విరాట్ కోహ... | 0 |
Hyderabad, First Published 22, Oct 2018, 3:04 PM IST
Highlights
ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోన్న 'మీటూ' ఉద్యమంలో ఒకప్పటి హీరోయిన్లు, ఎలాంటి క్రేజ్ లేని తారలు, కొందరు టెక్నీషియన్లు మాత్రమే 'మీటూ' ఆరోపణలు చేస్తున్నారు. వీరికి పలువురు హీరోలు, హీరోయిన్లు మద్దతు తెలుపుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతోన్న వారు ఇటువం... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇన్నింగ్స్ తేడాతో ఓడి చెత్త రికార్డు మూటగట్టుకున్న పాక్
ఆస్ట్రేలియా గడ్డ మీద పాక్ ఓటముల పరంపర కొనసాగుతోంది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ జట్టు ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది
TNN |... | 2 |
పాటల చిత్రీకరణలో మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" చిత్రం
Highlights
పాటల చిత్రీకరణలో మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" చిత్రం
ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కళ్యాణ్కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా క్లాస్ మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ఎంటర్టైనర్గా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ప్రియుడి కోసం నయన్ రికమెండేషన్స్
ప్రేమ వ్యవహారాలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే నయనతార తన లవర్ కోసం ఏదైనా చేస్తుందనే మాట కూడా వాస్తవమే.
TNN | Updated:
Sep 11, 2016, 06:52AM IST
ప్రేమ వ్యవహారాలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే నయనతార తన లవర్ కోసం ఏదైనా చేస్తుందనే మాట కూడా... | 0 |
ఆ సెంటిమెంట్ ‘జైలవకుశ’తో రిపీట్ అవుతుందా?
Highlights
తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న తారక్
ఎన్టీఆర్ సరసన రాశీ, నివేదా
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘జైలవకుశ’
ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘జై లవ కుశ’. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్లు.. ట్రైలర్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇందులో తారక్.. తన న... | 0 |
Kumble, Kohli
కుంబ్లేతో కష్టం
న్యూఢిల్లీ: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాకముందునుంచే టీమిండియా ప్రధాన కోచ్ కుంబ్లేకి, కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లేని కొనసాగించడాన్ని కెప్టెన్ కోహ్లీ ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంద... | 2 |
Hyderabad, First Published 10, Oct 2018, 1:44 PM IST
Highlights
ఈ సందర్భంగా ఈవెంట్కు అతిథులుగా హాజరైన స్పోర్ట్స్ స్టార్స్లో ఒక్కొక్కరికి విరాట్ స్వయంగా వాచ్లు అందజేస్తూ ఫొటోలు దిగాడు.
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఓ యువతితో ఫోటో దిగే విషయంలో ఆయన చేసిన పనిని ఇప్పుడు అందరూ వ... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
గోపీచంద్ కొత్త సినిమా సంగతేంటి?
మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని నాలుగో షెడ్యూల్ను ప్రారంభించుకోనుంది.
TNN | Updated:
Jan 18, 2017, 04:27PM I... | 0 |
internet vaartha 168 Views
లాహోర్ : భారత్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అంటే పడి చచ్చే అతని పాకిస్థాన్ అభిమానికి స్థానిక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంటుందంటున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో అయిదవ వన్డేలో కోహ్లీ బాగా ఆడాడు. దీనికి ఇరవై రెండేళ్ల పాక్ అభిమాని ఉమర్ డ్రాజ్ భారత్ జెండాను ఎగరేసిన స... | 2 |
Hyderabad, First Published 14, Mar 2019, 11:59 AM IST
Highlights
బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమె గత కొంతకాలంగా కడుపులో నొప్పితో బాధపడుతున్నారు.
బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమె గత కొంతకాలంగా కడుపులో నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆమె స్విస్ ఓపెన్ నుంచి... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
లా కమిషన్ సిఫార్సులు..ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ
ఇకపై బీసీసీఐ కూడా ఆర్టీఐ పరిధిలోకి రాబోతోంది. క్రికెట్ బోర్డును కూడా సమాచార హక్కు చట్టం కిందకు తీసుకు రావచ్చంటూ లా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
Samayam Telugu | Updated:
Apr ... | 2 |
sumalatha 276 Views Rohit Sharma , World Cup 2019
Rohit Sharma
బర్మింగ్హామ్: ప్రపంచకప్లో భాగంగా మంగళవారం టీమిండియాబంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అభిమానిని సర్ప్రైజ్ చేశాడు.ఈ క్రమంలో రోహిత్ కొట్టిన ఓ సిక్సర్ బంతి ఓ మహిళా అభిమానికి తగిలింది. 104 పరుగులు చేసి పెవిలియన్ చేరిన రోహిత్.. మైదా... | 2 |
INFOSYS
ఇన్ఫోసిస్ షేర్లలో జోష్!
ముంబయి,ఆగస్టు 25: ఇన్ఫోసిస్ మార్కెట్లు 2.7శాతం పెరిగి రూ.919కిచేరాయి. బుధవారం బిఎస్ఇలో రెండుశాతం పెరి గాయి. గురువారం మార్కెట్ల వాతావరణానికి అనుగుణంగా ఇన్ఫీషేర్లు పెరిగాయి. మాజీ సిఇఒ నందన్నీలేకని ఐటి మేజర్ కంపెనీకి వస్తారన్న వార్తలే ఇందుకు మద్దతునిచ్చాయి. ఐదుశాతం గడచిన రెండు ట్రేడిం... | 1 |
జూన్ 30న విడుదలకానున్న సంపూర్ణేష్ బాబు "వైరస్"
Highlights
ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్"
జూన్ 30న విడుదలకానున్న సంపూర్ణేష్ బాబు "వైరస్"
రెగ్యులర్ కామెడీ ఎంటర్ టైనర్ లా కాకుండా ఈ సినిమాలో మంచి ట్విస్ట్ ఉంటుందంటున్న దర్శకుడు
సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫి... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బిగ్ బాస్: ముమైత్ ఎలిమినేట్.. కానీ ఇంకా హౌజ్లోనే..!
తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1 ఈ శని, ఆదివారాలు చాలా హుషారుగా సాగింది. బిగ్ బాస్ హౌజ్లో ఉన్న పోటీదారులతో పాటు హోస్ట్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రేక్షకులకు వినోదం పంచారు.
TNN | Updated... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రణ్బీర్-కత్రినాల బ్రేకప్ తెచ్చిన కష్టాలు
బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ డేటింగ్ కపుల్గా పేరుతెచ్చుకున్న రణ్బీర్-కత్రినాలు విడిపోయారనే వార్త ఆ ఇద్దరు కలిసి పనిచేస్తున్న
TNN | Updated:
Jan 18, 2016, 11:05PM IST
రణ్బీర్-కత్రినాల బ్రేకప్ తెచ్చిన కష్టాలు
బ... | 0 |
Hyderabad, First Published 19, Apr 2019, 4:07 PM IST
Highlights
టాలీవుడ్ లో రాఘవలు లారెన్స్ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ని తెచ్చుకున్నాడు. ముని సీక్వెల్స్ తో కోలీవుడ్ లో ఎలాగైతే సక్సెస్ కొడుతున్నాడో మొదటి నుంచి ఇక్కడ కూడా అదే రేంజ్ లో హిట్టందుకుంటున్నాడు. ఇక నేడు ముని 4: కాంచన 3 రిలీజైన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో రాఘవల... | 0 |
HCL
రూ.5వేలకోట్ల టర్నోవర్కు హిందూస్థాన్ కాపర్
న్యూఢిల్లీ, సెప్టెంబరు2: హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్రూ.5వేలకోట్ల రాబ డులు సాధించేలక్ష్యంతో ఉంది. కంపెనీ లాభదాయకతపై ధీమాగా ఉన్న కంపెనీ 2020నాటికి ఐదువేల కోట్ల టర్నోవర్ను అధిగమించగలమని చెపుతోంది. కంపెనీ అధికారి ఒకరు మాట్లాడుతూ కంపెనీని నవరత్న హోదా వైపునకు తీసుకెళ్లేందుక... | 1 |
Visit Site
Recommended byColombia
అయితే ఈ మధ్య కాలంలో అనసూయ, రష్మి, శ్రీముఖిల నుండి గట్టి పోటీ ఉండటంతో అప్పుడప్పుడూ వాళ్ల దారిలో వెళ్తూ డబుల్ మీనింగ్ డైలాగ్లనూ వదులుతూ కొత్త మార్క్ కోసం తాపత్రయ పడుతోంది.
తాను యాంకరింగ్ చేసే కార్యక్రమాలను టాప్లో నిలబెట్టడమే కాకుండా.. టాప్ షోలలో సైతం స్పెషల్ గెస్ట్గా వెళ్లే రేంజ్కి ... | 0 |
తొలి పరిచయం ఆడియో లాంచ్ గ్యాలరీ
First Published 24, Jun 2017, 11:39 AM IST
తొలి పరిచయం ఆడియో లాంచ్ గ్యాలరీ
తొలి పరిచయం ఆడియో లాంచ్ గ్యాలరీ
తొలి పరిచయం ఆడియో లాంచ్ గ్యాలరీ
తొలి పరిచయం ఆడియో లాంచ్ గ్యాలరీ
తొలి పరిచయం ఆడియో లాంచ్ గ్యాలరీ
తొలి పరిచయం ఆడియో లాంచ్ గ్యాలరీ
తొలి పరిచయం ఆడియో లాంచ్ గ్యాలరీ
తొలి పరిచయం ఆడియో లాం... | 0 |
SA to 299 for 6 in CT 2017
ఆమ్లా సెంచరీ.. లంకేయుల లక్ష్యం 300
గాయంతో మ్యాచ్కి దూరమైన మాథ్యూస్ స్థానంలో శ్రీలంక కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న
TNN | Updated:
Jun 3, 2017, 07:43PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే లంకేయులకి పెద్ద సవాల్ ఎదురైంది. పరుగుల యంత్రం హసీమ్ ఆమ్లా (103: 115 బంతుల్లో 5x4, 2x6) శతకం బాదడంత... | 2 |
చిరు "సైరా నరసింహారెడ్డి"కి హాలీవుడ్ సపోర్ట్
Highlights
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రానికి హాలీవుడ్ మద్దతు
ఇప్పటికే అంచనాలు పెంచేసిన ఫస్ట్ లుక్
భారీ కాస్ట్ అండ్ క్రూతో ఇప్పటికే దేశవ్యాప్తంగా చిరు 151పై అటెన్షన్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం “సైరా నరసింహారెడ్డి”కి హాలీవుడ్ సపోర్ట్ కూడా లభించి... | 0 |
సంస్కరణలకు జీఎస్టీ అత్యంత కీలకం
- అసోచామ్ నూతన ప్రెసిడెంట్
న్యూఢిల్లీ : సంస్కరణలకు వస్తు సేవల పన్ను (జిఎస్టి) బిల్లు అత్యంత కీలకమని అసోచామ్ నూతన ప్రెసిడెంట్ సునీల్ కనోరియా అన్నారు. గురువారం ఆయన బాధ్యతలు తీసుకున్న సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లుతో పరిశ్రమ, సాధారణ ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రస్తుత ఆర... | 1 |
sumalatha 145 Views 3d tweet , Ambati Rayudu
Ambati Rayudu
న్యూఢిల్లీ: ప్రతిభావంతుడైన క్రికెటర్ గా గుర్తింపు వచ్చినా, జాతీయ జట్టులో అవకాశం మాత్రం ఆలస్యంగా అందుకున్నాడు. అయితే, వరల్డ్ కప్ సందర్భంగా రాయుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాడు. తనను కాదని విజయ్ శంకర్ ను ఎంపిక చేయడంతో ఈ తెలుగు బ్యాట్స్ మన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యా... | 2 |
Visit Site
Recommended byColombia
రెస్టాఫ్ ఇండియా జట్టులోకి తొలుత జడేజాని తీసుకుందామని సెలక్టర్లు భావించారు. అయితే.. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న అతడ్ని కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జడేజాని పక్కనపెట్టి అశ్విన్‌కి ఛాన్సిచ్చారు. కరుణ్ నాయర్ ఈ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. అండర... | 2 |
internet vaartha 144 Views
హైదరాబాద్ : భారత్ చిన్నకార్ల తయారీ దిగ్గజం మారుతిసుజుకి ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి డ్రైవింగ్ శిక్షణ, ట్రాఫిక్ రీసెర్చికేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ప్రభుత్వం, మారుతిసుజుకి ఇండియా ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలుచేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు సెంట్రల్ ఇన్... | 1 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
Sreemukhi: శ్రీముఖి దొంగాటలో అందరూ బలి.. బిగ్ బాస్ కుట్రను బయటపెట్టిన హేమ
Bigg Boss Telugu Finale: బిగ్ బాస్ షో నాగార్జున చెబుతున్నట్టు ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్స్ జరగడం లేదా? ముందే ఎవరు ఎన్ని వారాలు ఉండాలో డిసైడ్ అయ్యి వచ్చారా? సంచలన వ... | 0 |
Apr 02,2015
సబ్సిడీ సిలిండర్లకు 'టాటా' చెప్పండి
ముంబయి: మార్కెట్ ధరకు గ్యాస్ సిలెండర్లను తీసుకునే సామర్థ్యం కలిగిన ఉన్నత శ్రేణి ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆధారిత సిలెండర్లను స్వచ్ఛందంగా వెనక్కి తిరిగి ఇచ్చివేయాలని టాటా గ్రూపు సంస్థ తమ ఉద్యోగులను కోరింది. 'టాటా సంస్థ, అందులోని ఉద్యోగులకు జాతి నిర్మాణంలో పాలుపంచ... | 1 |
internet vaartha 175 Views
న్యూఢిల్లీ : నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ డిస్కంలను బైటపడేసేందుకు జారీచేస్తున్న బాండ్లు ఎంతో ఉపకరించేలా ఉన్నాయి. ప్రస్తుతఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 1.5 నుంచి 1.75లక్షల కోట్ల బాండ్లు జారీ అవుతాయని అంచనా. వీటినే ఉదయ్ బాండ్లుగా పిలుస్తున్నారు. విద్యుత్, బొగ్గు, సాంప్... | 1 |
కొత్త యాండ్రాయిడ్ వచ్చేసింది
- అధునాతన సౌకర్యాలతో విడుదల
శాన్ఫ్రాన్సిస్కో: అధునాతన స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ 'యాండ్రాయిడ్-ఎం'ను గూగుల్ సంస్థ ఇక్కడ విడుదల చేసింది. స్మార్ట్ఫోన్ వినియోగదారుల అవసరాలకు మరింత దగ్గరగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ను (ఓఎస్) గూగుల్ సంస్థ రూపొందించింది. ఇప్పటికే మార్కెట్లో హల్చల్ చేస... | 1 |
- సోషల్ మీడియా వేదికగానూ నియామకాలు
- రిలయన్స్ జియో చీఫ్ హెచ్ఆర్ సంజరు జోగ్
నవతెలంగాణ-వాణిజ్య విభాగం : దేశీయ టెలికాం రంగంలో సంచలనంగా దూసుకొచ్చిన రిలయన్స్ జియో సంస్థ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాము కొత్తగా 75,000 నుంచి 80,000 మందిని కొలువుల్లోకి తీసుకోనున్నట్టుగా ప్రకటించింద... | 1 |
Hyderabad, First Published 12, Sep 2018, 2:35 PM IST
Highlights
ధోని, ఆయన భార్య సాక్షి మరికొందరు ఓ పెట్రోల్ బంక్ లో కూర్చుని ఉన్నట్లుగా ఉంది. దీంతో భారత్ బంద్ లో భాగంగానే ధోని పెట్రోల్ బంక్ లో కూర్చున్నారంటూ నెట్టింట ప్రచారం మొదలైంది.
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతుండటాన్ని నిరసిస్తూ.. సోమవారం కాంగ్రెస్ ... | 2 |
Suresh 158 Views
టోక్యో చేరిన ఒలింపిక్స్ జెండా
టోక్యో: ఒలింపిక్స్ పతాకం టోక్యో నగరం చేరుకుంది. కాగా 2020 ఒలింపిక్స్ క్రీడలకు జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.కాగా ఈ నేపథ్యంలో రియో నుంచి విమానంలో టోక్యో గవర్నర్ యురికో కొయికే ఈ పతాకాన్ని నగరానికి తీసుకువచ్చారు.హెనెగా విమానాశ్రయంలో వీరికి ఘన స్వా... | 2 |
గరుడవేగ కోసం 3కోట్ల రూపాయలకు ఫ్లాట్ తాకట్టు పెట్టిన రాజశేఖర్
Highlights
గరుడవేగ సినిమాతో హిట్ కొట్టిన రాజశేఖర్
సినిమా రిలీజ్ కు ముందు అష్ట కష్టాలు పడ్డ టీమ్
రిలీజ్ కోసం 3కోట్ల రూపాయలకు ఫ్లాట్ తాకట్టు పెట్టిన రాజశేఖర్
సక్సెస్ రావటంతో ఫ్లాట్ తిరిగి దక్కించుకునే అవకాశాలు
దాదాపు పదేళ్ళ పాటు ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూసిన ఒకప... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
లాభాల్లో మార్కెట్లు... తగ్గిన బంగారం ధరలు!
శుక్రవారం (ఏప్రిల్ 27) లాభాలతో ముగిసిన మార్కెట్లు... తగ్గిన పసిడి ధర
TNN | Updated:
Apr 28, 2018, 04:17PM IST
లాభాల్లో మార్కెట్లు... తగ్గిన బంగారం ధరలు!
శుక్రవారం (ఏప్రిల్ 27) సెన్సెక్స్ 256.10 (0.74%) పాయింట్... | 1 |
England, First Published 18, Aug 2018, 5:25 PM IST
Highlights
ఇంగ్లాండ గడ్డపై జరుగుతున్న టెస్ట్ సీరీస్ను భారత జట్టు పేలవంగా ఆరంభించిన విషయం తెలిసిందే. సీరీస్ లోని మొదటి రెండు మ్యాచ్ లలో టీం ఇండియా ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదటి టెస్ట్ లో కాస్త పోరాట పటిమను చూపిన భారత ఆటగాళ్లు రెండో టెస్ట్ లో... | 2 |
internet
ఇండియా ఇంటర్నెట్ 250 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: భారత్ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ డాలర్లకు చేరుకుంటున్నది. ఆన్లైన్ కస్టమర్లు, డేటా వినియోగంలో భారీ వృద్ధి ఇందుకుకీలకంగా మారాయి. బిసిజి-టిఐఇ నివేదికను చూస్తే భారత్ ఇంటర్నెట్ ఆర్థికవ్యవస్థ 100-130 బిలియన్ డాలర్ల నుంచి 2020 నాటికి 215-265 బిలియ ... | 1 |
RIYSAI1
గుజరాత్పై ఢిల్లీ విజయం
కాన్పూర్: ఐపిఎల్ పదవ సీజన్లో భాగంగా గుజరాత్ లయన్స్ బుధవారం ఢిల్లీ డేవిల్స్తో ఆడిన మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది.గుజరాత్ బ్యాట్స్మెన్ ఫించ్ హాఫ్ సెంచరీ చేయడంతో గుజరాత్ భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది.ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్కు దిగి 19.4 ఓవర్లలో 8 విక... | 2 |
Suresh 189 Views
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సెమీస్లోకి సెర్బియాకు చెందిన జుకోవిచ్ ప్రవేశించాడు. మంగళవారం ఇక్కడి రాడ్ లేవర్ ఎరినా కోర్టులో జరిగ్గిన క్వార్టర్ ఫైనల్స్లో జపాన్కు చెందిన నిషికొరిపై విజయకేతనం ఎగురవేశాడు. 6-5, 6-3, 6-4 స్కోరుతో నిషికొరిని వరుస సెట్లలో చిత్తుచేశాడు. ఏకపక్షంగా జర... | 2 |
Hyderabad, First Published 14, May 2019, 9:43 AM IST
Highlights
అత్యంత ప్రతిష్టాత్మక జరిగే 'కేన్స్' చలన చిత్రోత్సవంలో ఈసారి భారత్ కి చోటు దక్కలేదు.
అత్యంత ప్రతిష్టాత్మక జరిగే 'కేన్స్' చలన చిత్రోత్సవంలో ఈసారి భారత్ కి చోటు దక్కలేదు. 72వ కేన్స్ ఫెస్టివల్ ఫ్రెంచ్ రివేరాలో మే 14న ప్రారంభం కానుంది. మే 25వరకు చిత్రోత్సవం కొ... | 0 |
Hyderabad, First Published 12, Aug 2019, 3:15 PM IST
Highlights
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రల్లో అయినా మెప్పించగలిగే అతికొద్ది మంది నటుల్లో శరన్ శక్తి ఒకరు. 22 ఏళ్ల ఈ కుర్రాడు ఈ మధ్య కనిపించిన ప్రతి సినిమాలో యాక్టింగ్ తో ఇరగదీస్తున్నాడు
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రల్లో అయినా మెప్పించగలిగే అతికొద్ది మంది నటుల్లో శ... | 0 |
internet vaartha 169 Views
ఆడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో భారత్ జట్టు విజయాన్ని సాధించిందన్న ఆనందం మధ్య జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ బ్యాటింగ్ను మరోసారి తిలకించలేకపోయామని క్రికెట్ అభిమా నులు నిరుత్సాహాన్ని వ్యక్తం చేసిన వేళ కెప్టెన్ ధోనీ నోరు విప్పాడు. వాస్తవానికి రెండు వికెట్లు పడ్డ తరువాత యువరాజ్... | 2 |
Air India Station Manager Rambabu
ఎయిర్ఇండియా శాన్ఫ్రాన్సిస్కో సర్వీసులు పెంపు
హైదరాబాద్, నవంబరు 6: ప్రభుత్వరంగం లోని ఎయిర్ఇండియా భారత్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కార్యకలాపాలు మరింతగా పెంచుతోంది. ప్రస్తుతం వారానికి మూడు విమానసర్వీసులను ఇకపై ఈనెల 21వ తేదీనుంచి ఆరు విమానాలకు పెంచుతుందని ఎయిర్ ఇండియా స్టేషన్ మేనేజర... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అమెరికా సాఫ్ట్వేర్ సంస్థకు ఐటీ శాఖ షాక్
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సిటిఎస్) ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది.
TNN | Updated:
Mar 28, 2018, 11:01AM IST
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మ్యాచ్ కు వర్షం అడ్డంకి...
భారత్ శ్రీలంకల మధ్య జరుగుతున్నమూడో టెస్ట్ కు వర్షం అడ్డుతగ్గిలింది.
TNN | Updated:
Aug 28, 2015, 02:59PM IST
భారత్ శ్రీలంకల మధ్య జరుగుతున్నమూడో టెస్ట్ కు వర్షం అడ్డు తగిలింది. భారీ వర్షంతో మైదానమంతా నీటిమయంగా మారింది. పిచ్, గ్రౌండ్ పై... | 2 |
Hyderabad, First Published 30, Oct 2018, 12:24 PM IST
Highlights
సీనియర్ హీరో అర్జున్ పై నటి శ్రుతి హరిహరన్ లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సినీ పెద్దలు కల్పించుకొని సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించినా.. ఉపయోగం లేకుండా పోయింది. ఇద్దరూ కూడా లీగల్ గా ఈ విషయంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు.
సీనియర... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఇస్మార్ట్ బ్యూటీకి కోటిన్నర ఆఫర్.. ‘గల్లా’ పట్టేసింది
డెబ్యూ హీరో అశోక్కు జోడిగా నటించినబోయే హీరోయిన్ను ఫైనల్ చేశారు. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన అందాల భామ నిధి అగర్వాల్ అశోక్కు జంటగా నటించనుంది.
Samayam Telugu | Updated:
Nov 8, 2019,... | 0 |
Suresh 180 Views
బెంగళూరు విజయ లక్ష్యం 209 పరుగులు
ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్లో విజయంసాధించాలంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయలక్ష్యం 209 పరుగులు. సాధించాలి.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రాయల్ చాలెంజర్స్కు 209 పరుగుల విజయలక్ష్యాన్ని ని... | 2 |
Visit Site
Recommended byColombia
అక్కినేని నాగచైతన్య హీరోగా నిర్మిస్తోన్న ‘సవ్యసాచి’ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని ఒక పాటను శ్రేయ ఆలపించారు. ఈ విషయాన్ని కీరవాణి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘సవ్యసాచిలో ఒక డ్యుయెట్ ద్వారా సునీత కుమార్తె శ్రేయా గోపరాజును పరిచయం చేస్తున్నాం. ఆమెది వాళ్లమ్... | 0 |
URJIT PATEL
ముంబయి: రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లను సవరించినందున ఈప్రభావం క్షేత్రస్థాయికి వాణిజ్యబ్యాంకులు తీసుకెళ్లాల్సి
ఉంటుందని ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ వెల్లడించారు. ప్రతిసారి వడ్డీరేట్ల సవరణ జరిగిన తర్వాత వాణిజ్యబ్యాంకులు
ఈ వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలేదు. ఎంపిసి సమీక్ష అనంతరం ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
'జగ్గా జాసూస్' షూటింగ్లో రణ్బీర్ బర్త్ డే హంగామా
బాలీవుడ్లో ఇవాళ బర్త్ డే జరుపుకుంటున్న సినీ ప్రముఖుల్లో లతా దీదీతోపాటు బాలీవుడ్ యంగ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్..
TNN | Updated:
Sep 28, 2016, 03:06PM IST
బాలీవుడ్‌లో ఇవాళ బర్త్ డే జరుపుకుంటున్న సినీ ప్రము... | 0 |
Suresh 140 Views sebi
మున్సిపల్ బాండ్ల జారీకి సెబి ఒకె!
ముంబై: మున్సిపాలిటీల్లో నిధుల సమీకరణకు అవసరమైతే మున్సిపల్ బాండ్లు జారీ చేసు కోవచ్చని స్టాక్ ఎక్ఛేంజిల పర్యవేక్షణ సంస్థ సెబి మార్గదర్శకాలు జారీచేసింది. తమ రికార్డుల్లో మిగులు ఉన్నట్లుగా తేలితే బాండ్లు జారీచేసుకోవచ్చని వివరించింది. సెబి బోర్డు గతనెలలో నిర్వహించిన... | 1 |
mohammed siraj in tears during india national anthem
తొలి అవకాశం.. సిరాజ్ కంటతడి!
హైదరాబాద్ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ టీం ఇండియాకు ఎంపికయ్యాడని తెలియగానే అతని కుటుంబంతో పాటు తెలుగు ప్రజలంతా ఆనందం వ్యక్తం వేశారు.
TNN | Updated:
Nov 5, 2017, 04:52PM IST
హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ టీం ఇండియాకు ఎంపికయ్యాడ... | 2 |
Inflation
ద్రవ్యోల్బణం పెరుగుదల అనివార్యం
ముంబయి: భారత్ ద్రవ్యోల్బణం ఏనెలకానెల పెరుగుతున్నది. భార తీయ రిజర్వుబ్యాంకు నిర్దేశించిన నాలుగుశాతం లక్ష్యం మధ్యకాలికంగా వస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మార్చినెలాఖరు నాటికి నాలుగుశాతం లక్ష్యంగా ఆర్బిఐ ప్రకటించింది. గడచిన ఐదేళ్లలో మొదటిసారి జనవరినెలలో తగ్గింది. రిట... | 1 |
Hyderabad, First Published 7, Jul 2019, 3:30 PM IST
Highlights
ఓ బేబీ సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్న సమంతకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సందీప్ వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చిత్రం, తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారుతున్నాయి.
ఓ బేబీ సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్న సమంతకు కొత్త చిక్కులు వచ్... | 0 |
Suresh 92 Views
హైదరాబాద్ మార్కెట్పై ఏసర్ గురి
హైదరాబాద్, సెప్టెంబరు 9: ల్యాప్టాప్ ఉత్పత్తిలో అగ్రగామి కంపెనీగా ఉన్న ఏసర్ తాజాగా నగరంలోని చెనా§్ుట్రేడ్సెంటర్లో ఏసర్ మాల్ను ప్రారంభించింది. కంపెనీ మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ చంద్రహాస్ పాణిగ్రాహి ఈ మాల్ను ప్రారంభించారు. ఐటిరంగంలో విస్తరించిన హైదరాబాద్ ... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.