sentence
stringlengths
4
1.25k
యాభై వేల అరవై నాలుగు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు
ఈ నామినేషన్లను అధికారులు నిన్న పరిశీలించారు
పోటీ నుంచి విరమించుకోవాలనే అభ్యర్థులు శనివారం మధ్యాహ్నం మూడు గంటలలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది
ఈ నెల పదిహేను వరకు ఆస్ట్రేలియా బబ్రౌన్ బంగ్లాదేశ్ కెనడా జర్మనీ జపాన్ కువైట్ తదితర పదిహేడు దేశాల నుంచి నూట డెబ్బై విమానాల ద్వారా వీరిని భారత్ కు తీసుకువస్తారు
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్19గా పిలవబడుతున్న కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ
ఆరోగ్య బీమా పథకాల్లో కరోనా వైరస్ చికిత్సను చేర్చాలని బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది
వినియోగదారులు ఎటువంటి బీమా పథకాన్ని ఎంచుకున్నప్పటికీ
కరోనా వైరస్ చికిత్సను అందులో చేర్చాలని ఐఆర్డీఏ స్పష్టం చేసింది
సల్మీర్ లో గల రక్షణ శాఖ వైద్యశాలలో వైద్య పరీక్షల నిమిత్తం ఉంచుతామని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు
ఎయిర్ ఇండియా విమానం ఈ మధ్యాహ్నానానికి భారత్ చేరుకుంటుంది
కొవిడ్19 కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు ప్రామిక సంరక్షణా పద్ధతులను అవలంబించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచిస్తోంది
బహిరంగ సభలు పెద్ద ఎత్తున ప్రజలు సమావేశమయ్యే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఒక వ్యక్తి దగ్గు జ్వరంతో భాదపడుతుంటే ఇతరులతో సన్నిహితంగా ఉ ండవద్దని తెలియచేస్తోంది
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలోని అలిపిరి టోల్గేట్ శ్రీవారి పాదాలు అలిపిరి కాలి నడక మార్గాల వద్ద కరోనా వైరస్ వ్యాప్తి నివారణ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు
ఈ వైద్య శిబిరాలను తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనీల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు
రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతోపాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ విభాగ అధికారులు తెలిపారు
జలుబు దగ్గు తో బాధపడే భక్తులకు ఈ వైద్య శిబిరాలలో చికిత్స అందించి ప్రాధమిక పరిశీలన అనంతరం తిరుమలకు అనుమతిస్తారు
వైద్య శిబిరాలలో ధర్మల్ గన్లు అందుబాటులో వుంచారు
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామునికి నిర్వహించే కల్యాణోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్యాణోత్సవాన్ని ఆలయంలోనే నిర్వహించే అంశంపై పునరాలోచన జరుపుతుంది
కల్యాణోత్సవానికి లక్షమంది భక్తులు హారజరయ్యే అవకాశం వున్నందున కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది
కొవిడ్19 గా పిలువబడే కరోనా వైరస్ పట్ల భయ భ్రాంతులు కావలసిన అవసరం లేదని వైద్య నిపుణులు డాక్టర్
ఆయన ఆకాశవాణి తో ప్రత్యేకంగా మాట్లాడుతూ
కరోనా వైరస్ సాధారణ నాలుగు లక్షణాలు అతి తక్కువ నుండి ఓ మోస్తరు జ్వరం గొంతు మంట ఒళ్ళు నొప్పులు జలుబు ఫ్లూ అని తెలియచేశారు
కరోనా వైరస్ ఇన్ ఫెక్షన్ సోకితే శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తుతాయని అవి ప్రమాదకరం కాదని అషుతోష్ బిస్వాస్ తెలిపారు
కరోన వైరస్ సమాచార బ్యానర్లు అన్ని హెటల్స్ దేవాలయాల్లో ఏర్పాటు చేయాలని జిల్లా పర్యాటక అధికారి ఎన్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభలకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రజలకు తగిన అవగాహన కలిగించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతోందని అన్నారు
తెలంగాణలో ఇరవై నాలుగు గంటలుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా వున్నాయని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసిందని వాతావరణ విభాగ కార్యాలయం తెలిపింది
ఈ మేరకు రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ముఖ్య కార్యనిర్వాహణాధికారి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తూ జిల్లాల్లో గల హెూటల్స్ ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో కరోనా వైరస్ సమాచారంతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారని చెప్పారు
మన్ కీ బాత్ కార్యక్రమంలో తన ప్రసంగానికి సంబంధించి సూచనలను సలహాలను ప్రజలు పద్దెనిమిది సున్నా సున్నా పదకొండు డెబ్బై ఎనిమిది సున్నా సున్నా నెంబర్ కు ఫోన్ చేసి కాని నమో యాప్ ఓపెన్ పోరం ద్వారా వో వి డాట్ ఇన్ ద్వారా కానీ పంచుకోవాలని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు
శైలజానాధ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ కు ఫిర్యాదు చేశారు
తమిళనాడు కేరళ పుదుచ్చేరి అస్సాం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది
కరోనా నియంత్రణకు అవసరమైన సముచితమైన ప్రవర్తనకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించనున్నారు నాలుగు
రష్యాలో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేలా తనకి తాను అనుమతి ఇచ్చుకుంటూ వ్లాదిమిర్ పుతిస్ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు
కోవిడ్ జాగ్రత్తలన్నీ పాటించాలని నలభై ఐదు ఏళ్ల పైబడిన వారంతా ఎలాంటి సంకోచం లేకుండా కోవిడ్ వాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం
తమిళనాడులో రెండు వందల ముప్పై నాలుగు శాసనసభ స్థానాలకు కేరళలో నూట నలబై స్థానాలకు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ముప్పై శాసనసభ స్థానాలకు ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది
శాసనసభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఇవాళ పశ్చిమ బెంగాల్ అస్సాం లో ప్రారంభమైంది
పశ్చిమబెంగాల్లో ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది
కోవిడ్ పందొమ్మిది మహమ్మారి ని ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరును ప్రశంసిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించింది
వర్షాలు సమృదిగా పడుతున్నందున నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని జనగాం జిల్లా కలెక్టర్ టి
మూడు జిల్లాల్లోని ముప్పై యొక్క శాసనసభ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతోంది హుగ్లీ హౌడా దక్షిణ బీస్ పరగణాస్ జిల్లాల్లో ఈ నియోజకవర్గాలున్నాయి రెండు వందల అయిదు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో పదమూడు మంది మహిళలు ఉన్నారు
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటుడు మిథున్ చక్రవర్తి మొదలైన ప్రముఖ బిజెపి నేతలు కూడా వివిధ జిల్లాల్లో ప్రచారంలో పాల్గొంటారు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈరోజు కూచ్ బీహార్ లో ఎన్ని కల ప్రచారంలో పాల్గొంటారు
ఈ రోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు బిజెపి అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా కూడా మాట్లాడతారు ఈ సందర్భంగా దేశవ్య...
పార్టీ విధానాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను బిజెపి కార్యకర్తలు ఈ సందర్భంగా చర్చించనున్నారు పే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని రేపు సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించనున్నారు
కరోనా నేపథ్యంలో తొలిసారిగా వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు
పధ్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పరీక్షా చర్చ కోసం పేరు నమోదు చేసుకున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలియజేసింది
పది లక్షల యాభై వేల మంది విద్యార్థులు రెండు లక్షల అరవై వేల మంది ఉపాధ్యాయులు తొంభై రెండు వేల మంది తల్లిదండ్రులు అంతకుముందు జరిగిన రచనా పోటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది ఎనభై యొక్క విదేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ క్రియేటివ్ రైటింగ్ పోటీలో పాల్గొనడం ఇదే మొదటిసారి
ఈనెల పధ్నాలుగు వ తేదీ వరకు ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరగనుంది
అంతేకాకుండా వ్యాక్సినేషన్ సంబంధిత సమస్యలపై కూడా మోదీ ముఖ్యమంత్రులతో చర్చిస్తారు
రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఈ రాష్ట్రాలు తెలియచేశాయి ఆ రాష్ట్రాల్లో ప్రత్యేక గా పేర్కొన్న జిల్లాలో ఆ మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతోంది
వినయ్ కృష్ణా సంబంధిత అధికారులను ఆదేశించారు
నిఘా ఆరోగ్య సంరక్షణ రంగంలో సిబ్బంది కరోనాపై ముందు వరసలో ఉండి పోరాటం చేసిన ప్రంట్ లైన్ యోధులకు ఇకపైన టీకాకరణకు పేర్ల నమోదు కేవలం ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది
కరోనా టీకా సౌకర్యాల దుర్వినియోగం జరుగుతున్న నేపథ్యంలో నిజంగా టీకా వేసుకోకుండా మిగిలిపోయిన ఆరోగ్య సిబ్బంది ఇంటెన్ వర్కర్లకు కేవలం ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో ఇకపై వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు
అర్హత లేని వారు కూడా కొన్నిచోట్ల ఆరోగ్య సిబ్బందిగా తమ పేర్లు నమోదు చేసుకుంటున్నట్లు అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంతకుముందు తాజా పేర్ల నమోదు పైన నిషేధం విధించింది కరోనా వ్యాప్తి నిరోధానికి ఉత్తరదేశ్ ప్రభుత్వం తాజా మార్గదర్శక సూత్రాలు జారీచేసింది నిన్న రాష్ట్రంలో కొత్తగా మూడు వేల తొమ్మిది వంద తొం...
కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది ఒక సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రెండవ సారి వస్తున్న కరోనా కేసులు మరింత ప్రమాదకరమని ప్రజలు ఈ మహమ్మారిపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు
రష్యాలో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తనకు తాను అనుమతి ఇచ్చుకుంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు
రష్యా న్యాయ సమాచారం ఇంటర్నెట్ పోర్టల్ పైన అధికారికంగా ఈ చట్టాన్ని నిన్న ప్రచురితం చేశారు రాజ్యాంగానికి సవరణలు చేస్తూ ఈ చట్టంలో అనేక నిబంధనలను చేర్చారు
కరోనా వైరస్ నేపధ్యంలో రాష్ట్రంలో వినాయక మండపాలకు అనుమతించడం లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు
ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు సరైన సంఖ్యలో వైద్యులు సిబ్బంది సంతృప్తి స్థాయిలో ఉండాలని ఆదేశించారు
రేటింగ్ కొవిడ్19 వ్యాక్సిన్ కొవాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ రోజు న్యూఢిల్లీలో తెలిపారు
ఇక భారత్ లో అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ ఏదైనా తొలుత యాభై లక్షల వ్యాక్సిన్లు కరోనా వారియర్లకే ఇవ్వాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది
మూసి ప్రాజెక్ట్ కు సంబందించిన కాలువలు పరిరక్షించడంలో భాగంగా కాలువకు ఇరువైపులా నూట తొంభై ఎనిమిది అడుగుల విస్తీర్ణాన్ని గుర్తించి కందకాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు
కరోనా వైరస్ నేపధ్యంలో రాష్ట్రంలో వినాయక విగ్రహాలు వీధుల్లో పెట్టడానికి అనుమతించడం లేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు
ఈ రోజు మంత్రి తిరుమల శ్రీవారిని వేకువజామున అభిషేకం సేవలో ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు
అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు
గత ఇరవై నాలుగు గంటల్లో తొంభై ఒకటి మంది ఈ వ్యాధితో మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 3092కు చేరుకుంది
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ పర్వదినాన ప్రజలు తమ భవిష్యత్తు కార్యక్రమాల విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ గణేశుడికి ప్రార్థనలు చేయడం ఆచారంగా వస్తోందని గవర్నర్ తెలిపారు
అధికారులు జారీ చేసిన కోవిడ్ పందొమ్మిది మార్గదర్శకాలు ఆరోగ్య సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని ఇంటి వద్దే ఉండి పండుగను జరుపుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసారు
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించటంలో అధికార యంత్రాంగానికి సహకరించడం ద్వారా దానికి వ్యతిరేకంగా సాగే యుద్ధంలో భాగస్వాములు కావాలని గవర్నర్ హరిచందన్ పిలుపునిచ్చారు బ్రేక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లాడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర...
విశాఖపట్నంలో ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ రోడ్లు నిరంతర విద్యుత్ నీటి ప్రాజెక్టులు అందరికీ ఇళ్లు పోర్టులు గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ ఉన్నత విద్యా సంస్థలు తదితర కార్యక్రమాలతో దేశపురోభివృద్ధికి కేంద్రం బాటలు వేసిందని అన్నారు
మరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం
దేశం కోసం ఆడినప్పుడు రక్తం చెమట చిందిస్తామని దేశ ప్రధాని మా సేవల్ని గుర్తించి ప్రశంసించడం కన్నా గొప్ప విషయం ఏమీ ఉండదని రైనా తన ట్వీట్లో తెలిపారు
కాగా బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ రైనా అద్భుతమైన ప్రదర్శన కనబరిచినట్లు ప్రధాని మోడి తన లేఖలో పేర్కొన్నారు
విశాఖ జిల్లాలోని అన్ని బ్యాంకులు ఈ నెల 24వ తేదీ నుంచి ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ వి
వై ఎస్ ఆర్ చేయూత చెల్లింపుల దృష్టా ఈ నెల 24వ తేదీ నుంచి అన్ని బ్యాంకులు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు
అన్ని బ్యాంకుల వద్ద ఈ విషయం ప్రజలకు తెలిసేలా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు
కాగా తెలంగాణ జెన్ కో ప్లాంట్ లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు
తెలంగాణ అధికారులకు ఎలాంటి సాయం కావాలన్నా అందించాలని రాష్ట్ర అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు
గోదావరి వరద ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు
దాదాపు రెండు వందలు గ్రామాలు లంకలు నీట మునిగాయని వేలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు
సకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రాత్రి కర్ఫ్యూను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పద్దెనిమిది గంటలకర్ఫ్యూను విధిగా పాటించండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ రోజు విజయవాడలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు
ఈ సందర్భంగా తాజా పరిణామాలపై ఆయనతో మాట్లాడారు
వినూత్న ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు
విశాఖపట్నంలో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈరోజు ప్రారంభిస్తారు
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది
దేశంలో ప్రజారోగ్యంపై వ్యయాన్ని భారీగా పెంచనున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు
ఢిల్లీలో నిన్న నిర్వహించిన భాగస్వాముల వేదిక2018ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలుపథకాల్లో మహిళలు చిన్నారులు యువతకు అధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు
మిషన్ ఇంద్రధనుష్ పథకం ద్వారా గత మూడేళ్లలో 3కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది చిన్నారులు ఎనభై నాలుగు లక్షలమంది గర్భిణీలకు టీకాలు వేసినట్లు తెలిపారు
ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పోషణ్ అభియాన్ ఉజ్వల యోజన స్వచ్ఛభారత్ బేటీ బచావోబేటీ పడావో వంటి పథకాల ద్వారా తమ ప్రభుత్వం సాధించిన పురోగతిని ప్రధానమంత్రి వివరించారు
అరోరా సిఫారస్సు మేరకు మొదటి రెండవ డోసు కోవీ షీల్డ్ వ్యాక్సిన్ వ్యవధిని పెంచినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది
వినూత్న ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు
రాజధాని అమరావతిలో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు
నిధులు లేకున్నా కేవలం ఆలోచనలే పెట్టుబడిగా రాజధానిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు
రెండు వేల పందొమ్మిది నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం పదహారు వేల డాలర్లకు పెంచాలన్నదే లక్ష్యమని వివరించారు
ప్రపంచంలో ఎక్కడాలేని యువశక్తి నైపుణ్యం మన దేశంలో
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని గుర్తుచేశారు
రాష్ట్రంలో ఎనభై ఒకటి లక్షల మంది విద్యార్థులున్నారని