Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
text
stringlengths
267
92.2k
ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రోగి ఆదివారం రాత్రి సుమారు 3 గంటలకు ఎన్‌ఆర్‌ఎస్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేరాడని తెలిసింది. వైద్యులు అతడిని పరీక్షించి 30 సెంటీమీటర్ల పొడవున్న 150 ఏళ్ల నాటి త్రిశూలం నాటి త్రిషూలం మెడలో ఇరుక్కుపోయ Birthday at Crematorium: స్మశానంలో పుట్టినరోజు వేడులకు చేసుకున్న వ్యక్తి.. బర్త్‭డే కేక్ కటింగ్‭తో పాటు బిర్యాని విందు కూడా అక్కడే November 23, 2022 / 06:32 PM IST స్మశానంలో దెయ్యాలు, ప్రేతాత్మలు వంటి భయాల నేపథ్యంలో ఆయన ఈ వేడుకలు అక్కడ చేసుకున్నారట. ముంబై సమీపంలోని కల్యాణ్‭కు చెందిన గౌతమ్ మోరె అనే వ్యక్తి అంధాశ్రద్ధ నిర్మూలన్ సమితిలో సభ్యుడు. తరుచూ ఏవేవో కార్యక్రమాలు చేస్తూ సమాజంలోని మూఢనమ్మకాలను తొ Cobra Inside Scooter : బుసలుకొడుతున్న నాగుపామును చేత్తో పట్టుకున్న వ్యక్తి November 4, 2022 / 12:18 AM IST నాగుపాము పేరు వినగానే భయంతో వణికిపోతాం. పడగవిప్పి బుసలు కొడితే పరుగులు పెడతాం. . కానీ బుసలుకొడుతున్న నాగుపామును ఓ వ్యక్తి ఎంతో చాకచక్యంగా చేత్తో పట్టుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ Firing On Imran Khan : ‘ఇమ్రాన్ ఖాన్‌ని అందుకే చంపాల‌నుకున్నా’.. పోలీసుల విచారణలో వెల్లడించిన నిందితుడు November 4, 2022 / 12:03 AM IST పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌పై తుపాకీతో హ‌త్యాయ‌త్నం చేసిన‌ వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. ‘ఇమ్రాన్ ఖాన్ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడు. అందుక‌నే అత‌� Mumbai: చూసినందుకే హత్య.. తనను చూస్తున్నాడని యువకుడిపై ముగ్గురు దాడి.. తీవ్ర గాయాలతో బాధితుడి మృతి October 24, 2022 / 12:44 PM IST తనను చూస్తున్నందుకే ఒక వ్యక్తిపై ముగ్గురు దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ముంబైలో జరిగింది. andhra pradesh : తల్లి, చెల్లి, తమ్ముడిని దారుణంగా చంపిన కిరాతకుడికి ఉరిశిక్ష విధించిన ప్రొద్దుటూర్ కోర్టు October 19, 2022 / 04:42 PM IST న్నతల్లిని, తోడబుట్టిన చెల్లి, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు కరీముల్లాకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైకో కరీముల్లాకు ప్రొద్దుటూరు జిల్లా కోర్ట్ ఉరిశిక్ష విధిస్తూ సంచ� Man Killed Wife And Children : చందానగర్ సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్.. భార్యాపిల్లలను చంపేసి వ్యక్తి ఆత్మహత్య October 17, 2022 / 02:25 PM IST హైదరాబాద్ చందానగర్ సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యలు కాదు హత్యలని పోలీసులు తేల్చారు. చందానగర్ ఘటనలో భర్తే హంతకుడని పోలీసులు తేల్చారు. భార్యపై అనుమానంతోనే నాగరాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపారు. Viral Video: లోకల్ ట్రైన్‭లో ఓ వ్యక్తి సర్కస్ ఫీట్లు.. స్పైడర్‭మ్యాన్ అంటున్న నెటిజెన్లు October 15, 2022 / 03:40 PM IST ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్పైడర్‭మ్యాన్ ఇండియాలో కూడా ఉన్నాడు’’ అని ఒకరు.. ‘‘చాలా సరదాగా ఉంది. కానీ, అతడు అంత కష్టపడుతుంటే మనం నవ్వడం సరికాదు’’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇక దేశంలో రైళ్ల Viarl: ముక్కు మొఖం తెలియని వ్యక్తి నుంచి ఏడాది తర్వాత తిరిగొచ్చిన డబ్బు.. వైరల్ అవుతున్న ఫోన్ పే చాట్ October 13, 2022 / 04:18 PM IST ఒక వ్యక్తి తల్లికి ఆరోగ్యం బాగా లేదని సమాచారం అందుకున్న కమల్ సింగ్ అనే వ్యక్తి.. 2021 జూలై 7న సదరు వ్యక్తికి 201 రూపాయలు ఫోన్ పే ద్వారా విరాళం పంపాడు. ‘నా తరపు నుంచి చిన్న సాయం.. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ డబ్బులు పంపిన అనంతరం మెసేజ్ చే� Heavy Rains In AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. ఇల్లు కూలి వ్యక్తి మృతి October 13, 2022 / 12:11 PM IST ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగండ్ల, దేవనకొండల, ఆస్పరి, హాలహర్వి మండలాల్లో భారీ వర్షం కురిసింది. 1 2 3 … 27 → టాప్ 10 వార్తలు Moinabad Farmhouse Case: ఫామ్‌‌హౌజ్ కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు Mehreen: ముఖంపై సూదులు గుచ్చుకున్న హీరోయిన్.. ఎందుకో తెలుసా? Jharkhand High Court: పదిహేనేళ్లు దాటిన ముస్లిం అమ్మాయిల పెళ్లిపై ఝార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు Varasudu : వారసుడు డేట్ ఇచ్చేశాడుగా.. అస్సలు తగ్గనంటున్న దిల్ రాజు.. JC prabhakar reddy.. ED : ‘ఈడీయే నా దేవుడు’ ఆస్తులు ఎటాచ్ చేయటంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు Lady Oriented Movies : లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్యూ కడుతున్న హీరోయిన్స్.. Monkey CC Cameras Theft : సీసీ కెమెరాలు ఎత్తుకుపోతున్న కోతి .. తలపట్టుకున్న ఇంటి యాజమాని Shikhar Dhawan: రిషబ్ పంత్‌కు అండగా కెప్టెన్ శిఖర్ ధావన్.. ఏమన్నాడంటే? Indian Army: శత్రు దేశాల డ్రోన్లు కూల్చేయనున్న గద్దలు.. శిక్షణ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ Mukhachitram : విశ్వక్‌సేన్ ముఖ్యపాత్రలో.. ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్ తో అదిరిపోయే థ్రిల్లర్.. ‘ముఖచిత్రం’ ట్రైలర్ రిలీజ్.. ట్రెండింగ్ వార్తలు Condoms In School Bags : షాకింగ్.. స్కూల్ పిల్లల బ్యాగుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, వైట్నర్లు, మద్యం
జస్టిన్ బీబర్ ‘ది వాయిస్’ యొక్క సీజన్ ముగింపులో ఆకర్షణీయమైన ‘పీచ్‌లు’ మరియు ‘పట్టుకోండి’ మెడ్లీని పాడాడు. ప్రధాన పాప్ ఎన్బిసి యొక్క విజయవంతమైన సిరీస్ వాణి దాని 20 వ సీజన్ మంగళవారం రాత్రి ముగిసింది. ఈ ప్రదర్శనలో బ్లేక్ షెల్టాన్, జాన్ లెజెండ్, కెల్లీ క్లార్క్సన్ మరియు నిక్ జోనాస్ వంటి ప్రతిభావంతులైన న్యాయమూర్తులు ఉన్నారు, కాని సీజన్ ముగింపు కోసం స్టార్ పవర్ మరింత పెరిగింది. మరొక విజయవంతమైన సీజన్ ముగింపును జరుపుకునేందుకు, ఈ కార్యక్రమం జస్టిన్ బీబర్‌ను నొక్కడం ద్వారా అతని జంట యొక్క ఆకర్షణీయమైన ప్రదర్శనను ఇచ్చింది న్యాయం పాటలు. ఒక ఆఫ్రోను ఎలా braid చేయాలి తన హిట్స్ యొక్క మెడ్లీని ప్రదర్శిస్తూ, బీబెర్ ఒక ఫాన్సీ స్పోర్ట్స్ కారులో సెట్ను తన్నాడు. చివరికి అతనితో పాటు బ్యాకప్ డ్యాన్సర్ల బృందం మెరుస్తున్న నియాన్ లైట్ల మధ్య సరదాగా కొరియోగ్రఫీని అందించగా, గాయకుడు తన నంబర్ 1 పాట పీచ్స్‌లో కొంత భాగాన్ని అందించాడు. బీబెర్ తన ఆశాజనక ట్రాక్ హోల్డ్ ఆన్ తో సెట్ను మూసివేసాడు, అక్కడ అతను అవసరమైన సమయంలో ప్రియమైనవారిపై మొగ్గు చూపడం యొక్క ప్రాముఖ్యత గురించి ఉద్ధరించే సాహిత్యాన్ని పాడాడు. ప్రదర్శన మంగళవారం రాత్రి ప్రసారం అయినప్పటికీ, ముందు రోజుల్లో చిత్రీకరించబడి ఉండాలి, ఎందుకంటే బీబర్ ఇప్పటికీ వివాదాస్పదమైన హెయిర్ స్టైల్‌ను కదిలించింది. గాయకుడు గత ఆదివారం తన జుట్టును సందడి చేసినట్లు వెల్లడించాడు, ఇది అతని పూర్వపు చిక్కని తాళాలకు పూర్తి విరుద్ధం. అతను ఒక నెల క్రితం తన జుట్టును తాళాలలో ఉంచాడు మరియు కేశాలంకరణకు నల్లజాతీయులకు సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యత ఉన్నందున సాంస్కృతిక సముపార్జనపై నిరంతర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. సాంస్కృతిక సముపార్జన ఆరోపణలను బీబెర్ ఎప్పుడూ పరిష్కరించలేదు మరియు అతను బజ్ కట్‌ను ఎందుకు ప్రారంభించాడనే దానికి కారణం చెప్పలేదు. Bieber పీచ్‌లు ప్రదర్శించడం చూడండి వాణి పైన. జాన్ ట్రావోల్టా పోటి చుట్టూ చూస్తున్నాడు న్యాయం ఇప్పుడు డెఫ్ జామ్ ద్వారా ముగిసింది. పొందండి ఇక్కడ . కేటగిరీలు మల్లయుద్ధం మేము సినిమా చేస్తాము సాంకేతికం ఇతర మినీ లివింగ్ వార్తలు సినిమాలు చెక్కబడిన క్రీడలు ఫోటోగ్రఫి ప్రముఖ పోస్ట్లు బేబీ కీమ్ తన కజిన్ కేండ్రిక్ లామర్‌ను కలిగి ఉన్న తన సింగిల్ 'ఫ్యామిలీ టైస్'ని ప్రకటించింది సంగీతం షోటైమ్ యొక్క 'ఎల్లోజాకెట్స్' అనేది స్లో-బర్న్ పీస్ ఆఫ్ స్ప్లాటర్ ఆర్ట్, అది (ఎక్కువగా) ఆకాశంలోకి ఎగురుతుంది
Jacqueline Fernandez Granted Bail Delhi Court 200 Crore Money Laundering Case | Jacqueline Fernandez Bail: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన పటియాలా హౌస్ కోర్టు వీడియోలు ఆటలు Search X హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెబ్ స్టోరీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బిగ్‌బాస్సినిమాటీవీసినిమా రివ్యూఓటీటీ-వెబ్‌సిరీస్‌ ఇండియా ఆట బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ఐపీవోమ్యూచువల్ ఫండ్స్ఆటో టెక్ మొబైల్స్‌టీవీగాడ్జెట్స్ల్యాప్‌టాప్ ఆధ్యాత్మికం వాస్తుశుభసమయం లైఫ్‌స్టైల్‌ ఫుడ్ కార్నర్ఆరోగ్యం మరికొన్ని ఫోటో గ్యాలరీఎడ్యుకేషన్ఐపీఎల్ 2022యువక్రైమ్జాబ్స్ట్రెండింగ్రైతు దేశంపాలిటిక్స్న్యూస్ప్రపంచంహైదరాబాద్అమరావతివిశాఖపట్నంవిజయవాడరాజమండ్రికర్నూల్తిరుపతినెల్లూరువరంగల్నల్గొండకరీంనగర్నిజామాబాద్ Select Language Englishहिन्दीবাংলাमराठीਪੰਜਾਬੀગુજરાતીABP நாடுABP Ganga హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ Jacqueline Fernandez Bail: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన పటియాలా హౌస్ కోర్టు Jacqueline Fernandez Bail: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన పటియాలా హౌస్ కోర్టు మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట లభించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జాక్వెలిన్ కు బెయిల్ మంజూరు చేసింది. By: ABP Desam | Updated at : 15 Nov 2022 09:39 PM (IST) Edited By: Mani kumar FOLLOW US: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట లభించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జాక్వెలిన్ కు బెయిల్ మంజూరు చేసింది. సుఖేశ్ చంద్రశేఖర్ కు సంబంధించిన కేసులో ఆమె సహా మరికొందరు సినీ, వ్యాాపార ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుఖేష్ చంద్రశేఖర్ వ్యవహారం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖులను బెదిరించడంతో పాటు 200 కోట్ల రూపాయలు మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. దీంతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉండటంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. సుకేష్‌తో జాక్వెలిన్ గతంలో డేటింగ్ చేసిందని, సన్నిహితంగా ఉందని బాలీవుడ్‌లో టాక్. ఆ టైం లో సుకేశ్, నటి జాక్వెలిన్‌కు ఖరీదైన బహుమతులు ఇచ్చాడని, ఆమె కుటుంబ సభ్యులకు కూడా బహుమతులు ఇచ్చేవాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడితో సంబంధాలు కలిగి ఉండటం, కోట్ల విలువ చేసే గిఫ్టులు తీసుకోవడంతో ఈ కేసులో ఈడీ అధికారులు ఆమెను కూడా విచారిస్తున్నారు. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెస్ తో పాటు మరోనటి నోరా ఫతేహి లాంటి వారితో సుఖేష్ తో సంబంధాలు, ఆర్థిక లావాదేవిలపై ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో జాక్వెలిన్ రెగ్యులర్ బెయిల్ కి దరఖాస్తు చేసుకుంది. ఈ కేసులో ఈడీ నుంచి తమకు ఎలాంటి పత్రాలు అందలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను అందరికి అందజేయాలని ఈడీ కి సూచించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ మధ్యంతర బెయిల్ కొనసాగుతుందని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్ ను మంగళవారం వరకు పొడిగించింది ఢిల్లీ కోర్టు. ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆమె ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకున్నారు. అంతకంటే ముందు కోర్ట్ లో ఈడీ తన వాదనలను వినిపించింది. జాక్వెలిన్ వద్ద కావాల్సినంత డబ్బు ఉందని, ఆమె దేశం విడిచి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని ఆరోపించింది. కేవలం సరదాల కోసమే ఆమె 7.14 కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని పేర్కొంది. ఈడీ వాదనలపై స్పందించిన కోర్ట్.. ఇప్పటిదాకా జాక్వెలిన్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. ఆమె పై లుక్ అవుట్ నోటీసు ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీసింది. News Reels బాలీవుడ్ నటి జాక్వెలిన్ పై దర్యాప్తు గడువు ఇప్పటికే ముగిసిపోవడం, చార్జిషీటు కూడా దాఖలు చేయడం, అలాగే ఆమెను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం 2 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో జాక్వెలిన్ కు షరతు విధించింది న్యాయస్థానం. జాక్వెలిన్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులలో పేర్కొంది. అయితే జాక్వెలిన్‌ను పలుమార్లు ప్రశ్నించడానికి పిలిపించిన ఈడీ.. మొదటిసారిగా చార్జ్‌ షీట్‌ లో జాక్వెలిన్ పేరును చేర్చింది. అయితే, గతంలో సమర్పించిన చార్జ్‌ షీట్‌ లో కానీ, సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో ఆమె పేరును ప్రస్తావించకపోవడం, నిందితురాలిగా చేర్చకపోవడం, అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు వాటితో పాటు ఆమె సహ నటి నోరా ఫతేహి వాంగ్మూలం వివరాలను కూడా ఈడీ పొందుపరిచింది. Published at : 15 Nov 2022 09:39 PM (IST) Tags: Jacqueline Fernandez Money Laundering Case Jacqueline Bail నీకోసం సంబంధిత కథనాలు Akshay Kumar trolled: ఈ సినిమాను కూడా చెడగొడతావా : అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ ? కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత! Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా? Flop Directors Of Tollywood 2022 : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట! Enthavaarugaani Teaser : చావు బతుకులతో సైంటిఫిక్ ఆట - 'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేసిన అడివి శేష్ టాప్ స్టోరీస్ Andhra Pradesh development projects In 2022 : కొత్త జిల్లాలు ఏర్పాటు - కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన ! ఏపీలో 2022 అభివృద్ది మైలు రాళ్లు ఇవిగో Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?
తెలంగాణలో గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పోస్టులకు ఇదే Updated : 27 Apr 2022 05:24 IST 503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ తెలంగాణ వచ్చాక.. తొలి ప్రకటన ఇంటర్వ్యూల్లేవు.. రాత పరీక్షలే.. మే 2 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రిలిమ్స్‌ : వచ్చే జులై లేదా ఆగస్టులో మెయిన్స్‌ : వచ్చే నవంబరు లేదా డిసెంబరులో ఈనాడు, హైదరాబాద్‌:తెలంగాణలో గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పోస్టులకు ఇదే తొలి ప్రకటన. ఇందులో పది ప్రభుత్వశాఖల్లోని 503 పోస్టులను భర్తీ చేస్తామని కమిషన్‌ వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినా, ఇంత భారీసంఖ్యలో గ్రూపు-1 పోస్టులు భర్తీ చేయడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. మే నెల రెండో తేదీ నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వేగవంతంగా పోస్టుల భర్తీ, పారదర్శకత కోసం ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించింది. రాతపరీక్షలతోనే ఎంపిక చేయనున్నారు. తెరాస ప్లీనరీకి ముందే నోటిఫికేషన్‌ జారీ చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు మంగళవారం రాత్రి కమిషన్‌ దీన్ని సిద్ధం చేసింది. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, సభ్యులు ధన్‌సింగ్‌, లింగారెడ్డి, అరుణకుమారి, సుచిత్ర, కారం రవీందర్‌రెడ్డి, చంద్రశేఖరరావు, సత్యనారాయణ, కార్యదర్శి అనితారామచంద్రన్‌లు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పరీక్షల విధానం, సిలబస్‌ తదితర సమాచారం కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ www.tspsc.gov.in ను అభ్యర్థులు చూడవచ్చు. ఇవీ ముఖ్యాంశాలు * ప్రాథమిక (ప్రిలిమ్స్‌) పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నలతో (ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌) ఓఎంఆర్‌ విధానంలో, ప్రధాన (మెయిన్స్‌) పరీక్ష సంప్రదాయ (కన్వెన్షనల్‌) పద్ధతిలో జరగనున్నాయి. తొలిసారిగా ఉర్దూభాషలోనూ ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు. * ప్రిలిమ్స్‌ క్వాలిఫయింగ్‌ పరీక్ష మాత్రమే. మెయిన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. * ప్రతి బహుళజోన్‌లో ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులను 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. దీనికి కుల రిజర్వేషన్‌, లింగం, ఈడబ్ల్యూఎస్‌, క్రీడలు, దివ్యాంగ కోటాలను పరిగణనలోకి తీసుకుంటారు. * కొత్త జోనల్‌ విధానాల మేరకు అభ్యర్థులు విధిగా టీఎస్‌పీఎస్‌సీ ఓటీఆర్‌లో నమోదు చేసుకోవాలి. * ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల తేదీ నాటికి నిర్ణీత విద్యార్హతలు కలిగి ఉండాలి. * తొలిసారిగా ఈడబ్ల్యూఎస్‌, క్రీడా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. * ప్రధాన పరీక్షకు ముద్రిత ప్రశ్నపత్రానికి బదులు ఎలక్ట్రానిక్‌ ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. కంప్యూటర్‌ తెరపై కనిపించే ఈ-ప్రశ్నపత్రం చూసి, మాన్యువల్‌ (తెల్లకాగితాలపై) విధానంలోపరీక్ష రాయాల్సి ఉంటుంది. * ఎంపిక ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు వీలుగా డిజిటల్‌ మదింపు (ఎవాల్యుయేషన్‌) విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. * గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూపు-1 జాబితాలో ఆరు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారుల పోస్టులున్నాయి. తాజా జాబితాలో వాటికి బదులు పురపాలక గ్రేడ్‌ -2 కమిషనర్‌ పోస్టుల సంఖ్యను మరో ఆరు పెంచారు. * ఆన్‌లైన్‌లో సమర్పించే దరఖాస్తులకు మే 31వ తేదీ రాత్రి 11.59 వరకు రుసుము చెల్లించవచ్చు. * ప్రిలిమ్స్‌ నాటికి ప్రభుత్వ శాఖల నుంచి అదనంగా ఖాళీలు వస్తే వాటిని కూడా జాబితాకు కలుపుతారు. * డీఎస్పీ, ఏఈఎస్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు పురుష అభ్యర్థులైతే 167.6 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. ఛాతీ కొలత 86.3 సెం.మీ. ఉండాలి. మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, 45.5 కిలోల బరువు కలిగి ఉండాలి. హైదరాబాద్‌ సరోజినిదేవి, ఉస్మానియా కంటి ఆసుపత్రుల్లోని ఆఫ్తాల్మిక్‌ సర్జన్‌ ద్వారా దృష్టి పరీక్షల ధ్రువీకరణపత్రం ఉండాలి. * వయోపరిమితిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల మినహాయింపు ఉంటుంది. ఎన్‌సీసీ, మాజీ సైనికులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది. * మొత్తం 33 జిల్లాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలుంటాయి. మెయిన్స్‌ పరీక్షలు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ ( హెచ్‌ఎండీఏ) పరిధిలో నిర్వహిస్తారు. విద్యార్హతలివే.. డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, సీటీవో, డీపీవో, జిల్లా రిజిస్ట్రార్‌, సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, పురపాలక కమిషనర్లు, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు, ఉపాధి అధికారి, ఏవో, ఎంపీడీవో పోస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి. * ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులకు మెకానికల్‌/ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ లేదా అందుకు సమానమైన డిగ్రీ పొంది ఉండాలి. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పోస్టుకు ఏదైనా డిగ్రీతోపాటు కార్మిక సంక్షేమానికి సంబంధించిన సామాజిక సేవ (సోషల్‌ వర్క్‌)లో పీజీ పట్టా కలిగిన వారికి ప్రాధాన్యమిస్తారు. * సాంఘిక సంక్షేమ ఏడీ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత. సోషియాలజీ, సామాజిక సేవలో డిగ్రీ పొందిన వారికి ప్రాధాన్యమిస్తారు. * సహాయ ట్రెజరీ అధికారి పోస్టులకు కామర్స్‌/ఎకనామిక్స్‌/ గణితశాస్త్రం డిగ్రీల్లో కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. ► Read latest Ts top news News and Telugu News ► Follow us on Facebook, Twitter, Instagram & Google News. Tags : TS Exams 2022 Group 1 Govt Jobs Telangana News గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. మరిన్ని Roads Repair: రోడ్లపై గుంతలను ఇక ‘చాప’చుట్టేయొచ్చు! అమెరికా రోడ్‌ప్యాచ్‌.. రహదారుల మరమ్మతుల్లో ఇదో నూతన ఆవిష్కారం. ‘జ్యోతిషం ప్రకారం తెలంగాణలో ఎన్నికలు’: సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్య తెలంగాణలో ఎన్నికలు జ్యోతిషం ప్రకారం వస్తాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ వ్యాఖ్యానించారు. Police Recruitment: అభ్యర్థుల ఎత్తు కొలతకు డిజిటల్‌ స్టడియోమీటర్లు ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాల్లో పోలీస్‌ నియామక మండలి పలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించబోతోంది. Telangana News: రంగులు మార్చే రాశిగుట్ట రహస్యం ఇదే! రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల సరిహద్దులోని రాశిగుట్టకు ఓ ప్రత్యేకత ఉంది. US Visa: తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముంబయికి పరుగులు అమెరికాలో ఉన్నత చదువులకు వీసాల కోసం తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముంబయికి పరుగులు తీస్తున్నారు. TSLPRB: మెరిట్‌లిస్ట్‌లో వారు చేరకుంటే.. తదుపరి అభ్యర్థులకు అవకాశం రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్‌ భర్తీ ప్రక్రియ కోసం నిర్వహించిన పరీక్షల్లో మెరిట్‌ లిస్ట్‌లో తొలివరుసలో ఉన్నవారు ఆ పోస్టు తీసుకోకపోతే తర్వాతి వరుసలో ఉన్నవారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. Nanda Kumar: డబ్ల్యూ3 సంస్థ లావాదేవీల సంగతేంటి? ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు మంగళవారం విచారించారు. Tirumala: రేపటి నుంచి బ్రేక్‌ దర్శన సమయం మార్పు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు తితిదే తెలిపింది. Ragging: ర్యాగింగ్‌ రోగం వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. ‘‘నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావ్‌? తప్పనిసరిగా సర్‌ అనే పిలవాలి. 100 రోజుల్లో.. 1.5 కోట్ల మందికి పరీక్షలు కంటివెలుగు కార్యక్రమ లక్ష్యం 100 పనిదినాల్లో చేరుకునేలా కృషి చేయాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. డిసెంబరు నుంచే ఇళ్లు లేని పేదలకు రూ.3 లక్షలు సొంత స్థలాలుండి ఇళ్లు లేని నిరుపేదలకు రూ.3 లక్షల పథకాన్ని ప్రభుత్వం డిసెంబరులో ప్రారంభించనుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. చనాకా-కొరాటా, ముక్తీశ్వర, చౌట్‌పల్లిలకు పచ్చజెండా తెలంగాణలోని గోదావరి పరీవాహకంలోని మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపింది. అమ్మ కడుపు చల్లగా! తెలంగాణలో ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అదిరే వాహనంపై అలుపెరగని ప్రయాణం ఈయన పేరు సమీర్‌ఖాన్‌ అలియాస్‌ రైడర్‌ శామ్‌. ముంబయిలోని గోరేగాం నివాసి. వృత్తిరీత్యా ఈవెంట్‌ మేనేజర్‌. ప్రవృత్తి బైక్‌ రైడింగ్‌. సేవల్లో సత్తా చాటుతాం! ఉస్మానియా ఆసుపత్రిలో సేవలందించేందు.కు ఇద్దరు ట్రాన్స్‌జెండర్‌ వైద్యులకు అవకాశం లభించింది. బాలారిష్టాల్లోనే బయోమెట్రిక్‌ ‘రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం పట్టాలెక్కలేదు. అవ‘తల’ ఓ పక్షి ఉంది ఈ పక్షిని చూస్తే రెండు తలలు ఉన్నట్లుగా కనిపిస్తుంది కదూ! వాస్తవానికి అక్కడ రెండు పక్షులు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌-గద్వాల మార్గంలో విద్యుదీకరణ పూర్తి దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మహబూబ్‌నగర్‌-గద్వాల స్టేషన్ల మధ్య 72.7 కిమీ మార్గం విద్యుదీకరణ పూర్తయింది. 2జీ కూడాలేని 390 గ్రామాలకు నేరుగా 4జీ రాష్ట్రంలో నెట్‌వర్క్‌ విస్తరణ దిశగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) అడుగులేస్తోంది. మహిళా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలి ‘మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభ ఆమోదించాలి. రాజ్యసభ ఆ బిల్లును ఆమోదించిన తర్వాత ఇది మూడో లోక్‌సభ. బిషప్‌ ఏసీ సాల్మన్‌రాజు సస్పెన్షన్‌పై వివాదం చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా(సీఎస్‌ఐ) మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ ఏసీ సాల్మన్‌రాజును చెన్నైలోని సినాడ్‌ సెక్రటేరియేట్‌ మోడరేటర్‌ ధర్మరాజ్‌ రసాలం సస్పెండ్‌ చేశారు. తాజా వార్తలు (Latest News) Sports News Viral Video: 40వేల అడుగుల ఎత్తులోను తగ్గని ఫిఫా క్రేజ్‌! India News Gujarat: గుజరాత్‌ పోలింగ్‌ వేళ.. రూ.478 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత World News ISIS: ఐసిస్‌ చీఫ్‌ అబూ అల్‌ హసన్‌ ఖురేషీ హతం! India News Gujarat Polls: ఓటర్లకు ప్రలోభాలు.. రూ.290కోట్ల విలువైన మద్యం, నగదు స్వాధీనం General News TTD: ఇక తిరుపతిలోనే శ్రీవాణి ట్రస్ట్‌ ఆఫ్‌లైన్‌ టికెట్లు: తితిదే India News Bhagwant Mann: పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత! మరిన్ని ఎక్కువ మంది చదివినవి (Most Read) Ship Journey: ఎంత దయనీయం.. ఉపాధి కోసం ఓడ చుక్కానిపైనే 11 రోజులు ప్రయాణం! Shraddha Murder: శ్రద్ధాను చంపినందుకు నేనేం బాధపడట్లేదు.. పాలిగ్రాఫ్‌ టెస్టులో ఆఫ్తాబ్‌..! NZ vs IND: మూడో వన్డే కూడా వర్షార్పణం.. సిరీస్‌ మాత్రం కివీస్‌దే Rashmika: రష్మికను బ్యాన్‌ చేస్తే ఆ పరిశ్రమకే నష్టం: దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌ Viral news: ఇదేం పెళ్లిరా బాబోయ్‌.. పీటల మీద కూడా పనేనా? Russia: ఆంక్షల వేళ.. భారత్‌ సాయం కోరిన రష్యా..? Jack Ma: ఇప్పుడు జాక్‌ మా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? Shraddha Walkar murder case: ఆఫ్తాబ్‌ బహుమతులిచ్చాడు..! Thriller Movies: చూస్తే ‘థ్రిల్‌’ అవ్వాల్సిందే.. ఓటీటీలో ఆ మూవీస్‌ ఏంటో తెలుసా? Vijay Devarakonda: ఈడీ విచారణకు హాజరైన నటుడు విజయ్‌ దేవరకొండ మరిన్ని సుఖీభవ Sperm Count: వీర్యపుష్టి కోసం.. మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గటానికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. గాలి కాలుష్యం, పాస్టిక్స్‌, ఆహారంలో పురుగు మందుల అవశేషాల వంటి పర్యావరణ ప్రభావాల దగ్గర్నుంచి బద్ధకం, పొగ తాగటం, మద్యం అలవాటు, పోషకాలు లేని జంక్‌ ఫుడ్‌ వంటివేవైనా కారణం కావొచ్చు. వ్యాయామ అడ్డంకులు దాటేదెలా? వ్యాయామం ఒక అలవాటు! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. రోజూ వ్యాయామం చేసేవారికి ఒకరోజు మానేస్తే ఏదో తేడాగా అనిపించటం మామూలే.
దివ్యాంగుల ఉన్నతి, సంక్షేమానికి తెలంగాణ ప్రభత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన దివ్యాంగుల జాతీయ సలహా మండలి సమావేశానికి ఆయన హాజరయ్యారు. కేంద్ర సామాజిక న్యాయ సంక్షేమ, న్యాయసాధికారిత శాఖా మంత్రి వీరేంద్ర కుమార్ అధ్య‌క్ష‌త‌న ఈ సమావేశం జరిగింది. దివ్యాంగుల భద్రత, సంక్షేమం, ఉన్నతికి తెలంగాణలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ పేరుతో ప్రత్యేక విభాగం ఉందని అన్నారు. దివ్యాంగులు స్థానికంగా ఎదుర్కొనే తక్షణ సమస్యల పరిష్కారానికి కలెక్టర్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు ప‌ని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. దివ్యాంగుల ఆర్పీడబ్ల్యూడీ చట్టాన్ని 2018 మే1వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పేరుతో ప్రతి నెల దివ్యాంగులందరికీ రూ. 3,016 పింఛన్ అందిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణలో 4 లక్షల 67 వేల 845 మందికి పింఛన్ అందించడానికి ప్రభుత్వం ఏటా రూ. 16 వందల 93 కోట్లు ఖర్చు చేస్తుందని సమావేశంలో వెల్లడించారు. TAGS aasara pension central minister Virendra Kumar Minister Koppula Ishwar telangana welfare of the disabled Facebook Twitter Telegram WhatsApp Previous articleMaharashtra Political Crisis: రాష్ట్రవ్యాప్తంగా హై అలెర్ట్.. రోడ్లపైకి వస్తున్న శివ సైనికులు
బీహార్ రాజకీయాల్లోకి ఎంట్రీ కావాలని భావిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. నేటి నుంచి ఆ రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఇది ఏడాదికి పైగా కొనసాగనుంది. team telugu First Published Oct 2, 2022, 9:10 AM IST ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆదివారం నుండి బీహార్ లో భారీ పాదయాత్రను ప్రారంభించనున్నారు. పశ్చిమ చంపారన్ జిల్లా నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ యాత్ర దాదాపు 12 నుంచి 18 నెల‌ల పాటు కొన‌సాగుతుంది. మొత్తంగా 3,500 కిలో మీట‌ర్ల పాటు ఈ యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ యాత్ర‌తో బీహార్ లో ప్ర‌శాంత్ కిశోర్ రాజ‌కీయ ఎంట్రీకి బ‌లం చేకూరుతుంద‌ని భావిస్తున్నారు. నా భార్య అసలు ఆడదే కాదు... నాలాగే ఓ పురుషుడు : ఆరేళ్ళ కాపురం తర్వాత బయటపెట్టిన భర్త ప్రశాంత్ కిశోర్ ఇది వ‌ర‌కే చేప‌ట్టిన ‘జన్ సూరజ్’ ప్రచారంలో భాగంగా ఈ యాత్ర చేప‌డుతున్నారు. ఈ యాత్ర లో భాగంగా ఆయ‌న ఎలాంటి విరామ‌మూ లేకుండా ప్ర‌తీ పంచాయ‌తీ, బ్లాక్ కు చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. అధికారిక విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. 1917 లో జాతిపిత తన మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహార్వాలోని గాంధీ ఆశ్రమం నుండి పీకే త‌న ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మూడు ప్ర‌ధాన ల‌క్ష్యాలే భాగంగా ఈ యాత్ర కొన‌సాగ‌నుంది. ఇందులో మొట్ట మొద‌టిది అట్టడుగున ఉన్న సరైన వ్యక్తులను గుర్తించడం, వారిని ప్రజాస్వామ్య వేదికపైకి తీసుకురావడం.విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలతో పాటు వివిధ రంగాలలో నిపుణుల అభిప్రాయాలను తీసుకోవ‌డం. ఆ అభిప్రాయాల వ‌ల్ల రాష్ట్రానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయ‌డం వంటివి ల‌క్ష్యాల్లో ఉన్నాయి. ఇకపై ఆ స‌ర్టిఫికెట్ ఉంటేనే.. పెట్రోల్ .. డిజిల్ .. కాగా. అంతకు ముందు సెప్టెంబర్ లో ఎన్నికల వ్యూహకర్త పీకే.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలుసుకున్నారు. అందులో సీఎం నుంచి వ‌చ్చిన ఓ నిర్ధిష్ట ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించిన‌ట్టు పేర్కొన్నారు. కుమార్ 2018 లో ప్రశాంత్ కిశోర్ ను పార్టీలోకి చేర్చుకున్నారు. కొన్ని వారాల్లోనే ఆయ‌నకు జాతీయ ఉపాధ్యక్ష పదవిని క‌ట్ట‌బెట్టారు. అయితే పీకే సీఏఏ-ఎన్పీఆర్-ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడారు. దీంతో 2020 లో పీకేను కుమార్ పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. జేడీ(యూ) ఆ స‌మ‌యంలో ఎన్డీఏకు మిత్ర‌ప‌క్షంగా ఉంది. మోస్ట్ క్లీన్‌ సిటీగా ఇండోర్.. వ‌రుస‌గా ఆరోసారి రికార్డు.. ఆ తరువాత స్థానంలో .. దీంతో వెనువెంట‌నే కిషోర్ ‘బాత్ బీహార్ కి’ అనే ప్రచారాన్ని ప్రారంభించాడు, అది మేధో సంపత్తి హక్కుల చట్టపరమైన వివాదంలో పడింది. తరువాత దానిని నిలిపివేశారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తాను మునుపటి ప్రాజెక్ట్‌ను వదులుకున్నానని పేర్కొన్న కిషోర్, 2021 అసెంబ్లీ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ సీఎంకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఆమెకు భారీ విజ‌యాన్ని చేకూర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. రాజ్యాంగాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది: స్టాలిన్ అయితే త‌రువాతి కాలంలో ఆయ‌న కాంగ్రెస్ లో చేరాలని భావించారు. త‌నకు పూర్తి స్థాయి స‌భ్య‌త్వం ఇచ్చి, స్వేచ్ఛ‌ను ఇస్తే పార్టీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఆ పార్టీ హైక‌మాండ్ తో సుదీర్ఘకాలంగా చర్చలు జ‌రిపారు. కానీ అవి విఫ‌లం అయ్యాయి. దీంతో ప్ర‌శాంత్ కిషోర్ ఈ ఏడాది మొద‌ట్లో ‘జన్ సురాజ్’ యాత్రను ప్రారంభించడానికి బీహర్ కు వచ్చారు. ఇక కేవ‌లం బీహార్ రాజ‌కీయాల‌పైనే దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. Last Updated Oct 2, 2022, 9:10 AM IST Prashant Kishor Follow Us: Download App: RELATED STORIES ముదురుతున్న సరిహద్దు వివాదం.. కర్ణాటకకు బస్సు సేవలను నిలిపివేసిన‌ మహారాష్ట్ర కేంద్ర మాజీ మంత్రి, ఆర్థికవేత్త యోగిందర్ కే అలఘ్ క‌న్నుమూత బంగాళాఖాతంలో మాండౌస్ తుఫాన్.. ప‌లు రాష్ట్రాలకు భారీ వర్షపాతం : ఐఎండీ త్వరలోనే న్యాయవ్యవస్థ పేపర్‌లెస్ అవుతుంది: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సింహాలతో ఆట.. మూడు సింహాల వెంట నడిచి వెళ్లుతున్న మహిళ వీడియో వైరల్ Recent Stories ముదురుతున్న సరిహద్దు వివాదం.. కర్ణాటకకు బస్సు సేవలను నిలిపివేసిన‌ మహారాష్ట్ర కేంద్ర మాజీ మంత్రి, ఆర్థికవేత్త యోగిందర్ కే అలఘ్ క‌న్నుమూత బిజినెస్ చేస్తున్నారా, ఐటీ రైడ్స్ వార్తలతో టెన్షన్ పడుతున్నారా, అసలు ఇంట్లో ఎంత క్యాష్ ఉంచుకోవచ్చో తెలుసుకోండి పవన్‌ పవర్‌ఫుల్‌ లుక్‌ లీక్‌.. గుబూరు మీసాలు, గెడ్డంతో అదరగొడుతున్న `హరిహర వీరమల్లు`నయా గెటప్‌ సంపదలో కుబేరుడితో పోటీ మాత్రమే కాదు, దానంలో కర్ణుడితోనూ పోటీ పడుతన్న అదానీ, దాతృత్వ జాబితాలో అగ్రస్థానం
“ఏమయ్యిందమ్మా…….?! పొద్దున్నే…………చెప్పు ఏం కావాలి?” విసుగ్గా అంటూ మంచం దిగి షార్ట్ పైకి లాక్కున్నాడు. “వెదవ జన్మ, వెదవ జన్మ, ఛీ…. ముందు బాత్రూంలోకి తగలడు, అడ్డమైనవన్నీ ఈ కళ్లకే అగుపడి చస్తున్నాయి” అంటూ దుమ దుమలాడుతూ చెయ్యి విదిలించుకుని వెళ్లిపోయింది. కనకం అనే కనక మాలక్ష్మి. తిట్టుకుంటూనే బాత్రూమ్ లోకి నడిచాడు కేశవ. ఆజాను బాహువు సినేమా హీరోలా, విశాలమైన ఛాతి, సింహంలాంటి నడుము సురద్రూపి అయిన చూపు. అమ్మేప్పుడూ అంతే…….తిడుతూ ఉంటుంది అనుకొంటూ సింక్ దగ్గర నిలబడ్డాడు పోసుకోవడానికి….బెల్లాయి షార్ట్ ని గట్టి పట్టి టెన్త్ ఏర్పడినట్లు లేచి కూర్చోవడంతో……..అప్పుడర్ధమయ్యింది అమ్మ ఎందుకు తిట్టిందో………….?! బ్రష్ చేసుకుని, సింక్లో ధారగా వదిలేసి.. చివ్వరి నాలుగు బొట్లూ జాడించేసి బయటపడ్డాడు. జిమ్ములో గంట కష్టపడి ఇంటికి వచ్చాడు. రాగానే కాఫి ఇచ్చింది. తాగుతూ అడిగాడు. “ఏమయ్యింది ఇందాక ఆలా అరుస్తున్నావ్ అంటూ…………?” “గౌరి పెళ్ళిరా………..ఇంతకు ముందే అన్నయ్యగారు చెప్పారు. పెళ్లి కుదిరిందట., మంచి సంబంధం, కట్నం కూడా ఎక్కువగా అడగలేదుట., మనతో పాట్టూ కొన్నారే ఆ స్థలం మాత్రం అడిగారుట. అయినా అది ఇద్దరికీ అనుకున్నారు కదా…. రెండో దానికీ ఏమిస్తారో…..?!…….నువ్వే జాబ్ లో ఉంటే………..మనం అనుకోవడం కానీ….ఎందుకులే” బోలెడు నిట్టూర్పు విడిచింది.. “టిఫిన్ పెట్టవే……ఆ గౌరికే లేదు…….నువ్వు తెగ ఇదయిపోతున్నావ్ గానీ……చిన్నప్పటి నుండీ కలిసి మెలిసి తిరిగామా……మాటవరసకైనా అడిగిందా?!” “ఆడపిల్ల; అదెందుకు అడుగుతుందిరా……?! నువ్వే తెలుసుకోవాలి. అయినా అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకు…..ఓటి డప్పుకు తాళ్ళాలెందుకు., ఎవ్వన్ణని ఏం నాబం మనకు ప్రాప్తం లేదు అంతే….ఇదిగో తిను” “అలా నిష్టూరాలాడకమ్మా…………..నువ్వు చూడలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నావ్” “ఏంట్రా చూడలేదు…………..ఆ పిల్ల నోరారా అత్తమ్మా ……. అని పిలిచేది., తప్పేముంది ఆ పిలుపు నిజం చేసుకుంటే……..?!” “అత్తమ్మా” అంటూ లోపలికి వచ్చింది శ్రావ్య. కళ్ళు తుడుచుకుంటూ “ఏంటే శ్రావ్య, మీ అక్కకి సంబంధం కుదిరిందటగా………….” “అవునత్తా……..నిన్ను రమ్మంది అమ్మ” అంటూ జారకపోయినా…….ఓణీ గుండెల మీద నుండి తీసి కళ్ళతోనే కేశవాణి పరికించి మళ్ళీ వేసుకుంది” “ఏంటే పిల్లా?!… అంత టిమటిమలాడుతోందా పైట నిలవడంలేదు…..మీ అక్క తరవాత నీ పెళ్లేగా……ఇంకెంత వచ్చే యేడు 20; డిగ్రీ అయిపోగానే పెళ్ళి…………..అప్పుడు చూపించు నీ మగడికి పిందేలు రాలగొడతాడు” “అంత మొగాడు దొరికితే ఇప్పుడైనా రెడీ…………దూలెక్కిపోతోంది ఇక్కడ….రాత్రుళ్లు నిద్ర పట్టక.,” “నిద్ర పట్టకపోతే బోర్లా పడుకోవే……………నీ వయసుకు తగ్గ మాటలెనా ఇవి………..” “నువ్వే అన్నావ్, పంతొమ్మిది అని…..పైటేసి 7 ఏళ్ళైంది……….ఇవి చూడు ఇప్పటికే బ్రాలో ఇమడలేక అయ్యో పాపం అంటున్నాయ్. నీ కొడుకునిచ్చేయీ……..అత్తమ్మా అంటూ నీ కొంగు పట్టుకుని తిరుగుతాను” “ఏం వయసు మునిగిపోయిందే………అప్పుడే బ్రా కావాల్సి వచ్చిందీ ….ఒరేయ్ షర్ట్ వేసుకోరా…….. నా కొడుకు మీద పడిందీ……నీ కన్ను……….ఇవ్వన్నీ ఆకర్షణలే……… మగాడి ఒడ్డూ పొడుగు చూసి కాదే వాడి మనసు చూసి ప్రేమ గెలుచుకోవాలి”. “ఇవ్వన్నీ ఎందుకు గానీ., నేను ఎందుకు నచ్చలేదు అత్తా……………….?!” “అదేం లేదే….. చిన్న పిల్లవి కదా……….గౌరి వాడికి ఈడూ జోడూ; వాడికి 26 గౌరికి 23; నీ కంటే నా కొడుకు 7 ఏళ్ళు పెద్దాడు. నీ వయసులో ఆకర్షణలు ఉండేవే………..అది నీ వయసు తప్పు” “అత్తమ్మా………….నువ్వు ఇంతలా అడుగుతున్నావ్ కాబట్టి చెబుతున్నాను. నీ కొడుకు నన్ను మూడేళ్లుగా పాడుచేస్తున్నాడు. వాడి చెయ్యి పడే ఇవ్వన్నీ ఇలా బలిసి పోయ్యాయి”. “హవ్వ, ఈ పిల్లకి సిగ్గూ శరం లేదు., నమ్మేవాడుంటే చెప్పవే……………అందగత్తె…, మీ అక్కనే చూడలేదు నా కొడుకు నువ్వేంత?!……” “చూడు నీ కొడుకు నా వాటిని ఎలా తొంగి చూస్తున్నాడో………………….?!” “విప్పి చూపించవే………………కనపడట్లేదేమో?!” “నువ్వు నమ్మవు కదూ…………..” అంటూ లేచి టేబుల్ మీద టిఫిన్ చేస్తున్న కేశవ దగ్గరకు వెల్లివాది పెదాలను నోట్లోకి తీసుకుని కస్సున కొరికింది. “ఆ………. ఆ జాకెట్ ముక్క కూడా విప్పేయ్యావే………………నీ పిదప సల్లు చూసి కోరుక్కు తింటాడూ………….” వెటకారంగా అంది కనకం. “బావా….. విప్పమంటావా?!” “వాణెందుకు అడగటం నే చెబుతున్నాగా…………….విప్పెయ్….సిగ్గు నీకన్నా ఉండాలి మాకన్నా ఉండాలి” “వద్దులే దడుచుకుంటాడేమో……?!” “సిగ్గు ముంచుకొచ్చిందా?! అంతేనే……మాటలవరకే ఎవ్వరైనా…………….చేతలకొచ్చేసరికి తెలిసోస్తుంది అసలు కథ” “ఇంతలా ఎగబడుతుంటే చలించలేదంటే అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో……………” “పొద్దున్న చూడాల్సిందే నువ్వు………….చూస్తే ఆ మాటనవు….” “రా బావా అదేదో చూద్దాం………” “వెళ్లరా….అదేదో చూపిస్తుందట……ఈ లోగా నేను వీళ్ళ అమ్మని కలిసొస్తాను”. “ఊరుకో అమ్మా……………దీని మాటలకి నువ్వు ఇదయిపోతున్నావ్” “నా కళ్ళు గప్పి మీ ఇద్దరు చేసేది నాకు తెలియదనుకున్నారా?! మీ సంగతి నాకు ముందే తెలుసూ……….నాటకాలాడక………..త్వరగా తెముల్చుకోండి. జాగ్రత్తరా……..ఇక దాని సైజులు పెంచక…………ఇప్పటికే చూడలేకపోతున్నాం……..” అంటూ బయలు దేరింది. “బావా………..ఇక రా మీ అమ్మ కూడా పర్మిషన్ ఇచ్చేసింది” అంటూ వంటి మీద ఓణ్ణీ లాగేసింది. “సిగ్గులేదే నీకూ….” “సిగ్గు పడే…….మా అక్క నిన్ను వదులుకుంది……….నేను తెలివైన దాన్ని………….కాబట్టే నిన్ను దక్కించుకున్నాను”. అంటూ రెండు చళ్ళ మధ్య కేశవ్ ముఖాన్ని దాచుకుంది. కేశవకు ఉక్కిరి బిక్కిరి అయినట్లు అయింది. ఇద్దరూ బర్త్ డే సూట్లోకి వచ్చేశారు. టేబుల్ మీదే శ్రావ్యని పడుకోబెట్టి మీదకు వాలిపోయ్యాడు కేశవ. రెండు గంటలపాటూ ఇష్టంగా కుమ్మించుకుంది శ్రావ్య., ఇద్దరూ బట్టలేసుకుని శ్రావ్య ఇంటికి వచ్చారు. అక్కడే ఉంది కనకం వాళ్ళ వదినకి సాయం చేస్తూ…… ప్రయత్నం ఎందాకా వచ్చిందో అని సైగ చేసి అడిగాడు. మీ అత్త కాంతం ఒప్పుకోవట్లేదు అంటూ సైగ చేసి ప్రత్యుత్తరమిచింది కనకం. ——————————————————————————————— ఎవ్వరూ కామెంట్ చేయవద్దు “ఏమోరా….నువ్వే వచ్చి కనుక్కో…………….”అని గుసగుసగా చెప్పింది సరేలే నేనే కనుక్కుంతాను. అంటూ భోజనానికి కూర్చున్నాడు. మావయ్య గురు నారాయణగారు కూడా వచ్చారు. కాళ్ళూ చేథూలూ కడుక్కొని అందరూ భోజనానికి కూర్చున్నారు. మావయ్యని అడుగుడామంటే…….ధైర్యం చాలట్లేదు. అడుగుదామని నోరు తెరిచాడు కానీ……….”ఏరా.” అనగానే నోటికి తాళం పడిపోయింది. పెళ్లిపనుల గురించి ముహూర్తం, పెళ్లి మంటపం వీటి గురించి మాట్లాడుతున్నాడు కానీ సంబంధం కలుపుకోవడం గురించి ఒక్క మాతా మాట్లాడట్లేదు గురు నారాయణ. శ్రద్దగా అన్నిటికీ సమాధానాలు ఇస్తున్నాడు కేశవ. డైనింగ్ టేబల్ కింద కాళ్ళకి ఏదో తగిలింది. లంగానో చీరో……… కళ్లేత్తి శ్రావ్యని చూశాడు. శ్రావ్య చిలిపిగా చూసి సైగ చేసింది ప్లేట్లోని సున్నుండ కావాలా అంటూ చూపిస్తూ……… “ఊహూ నీ ఉండ కావాలి అంటూ సైగ చేశాడు. “దా… చీక్కో అంటూ ఎవ్వరూ చూడకుండా పైట తప్పించి టేబల్ అంచుకీ తన చన్ను వత్తుతూపైకి ఉబికిన చన్ను మీద సున్నుండని పెట్టి నాలుకని సున్నాలా చుట్టి రా………..అంటూ వయ్యారాలు పోయింది. మళ్ళీ కాలి మీద కాళ్లతో రాస్తున్నారు. కాలి వేళ్ళను వేళ్ళతో పట్టుకొని మెటికలు లాగుతున్నారు. జల్లుమంది కేశవకి. కొంచెం మీదకి పాకి తొడల మధ్య లాండ్ అయ్యింది. కాలితో రాస్తూ జీన్ ఫ్యాంట్ బటన్ రాక జిప్ లాగేసింది ఆ కాలు. చేతిని టేబల్ కిందకు తీసుకెళ్లి ఆ కాలికి అనుకూలంగా బటన్ విప్పేశాడు. ఆ కాలు లోపలికి పోనిచ్చి అండర్ వేర్లో ఉబ్బుని రాయసాగింది. డ్రాయర్ కిందకు లాక్కున్నాడు. అప్పటిదాకా ముడుచుకుని ముసుగేసుకున్న ఆయుధం కవర్ తొలగడంతో బయటకు స్వేచ్ఛగా బయటికి దూకింది. అలానే ఆ కాలి వేళ్ళ మధ్య మగతనాన్ని పట్టి తోలుని వెనక్కు లాగింది. బోడిపెని రాస్తూ……నెమ్మదిగా వత్తసాగింది. వళ్ళంతా జల్లుమంటోంది కేశవకి. 90 డిగ్రీలకోణంలో నిక్కి నీలుగుతోంది. ఆ కాళి వాడి పట్టు మగతనం శీర్షాన్ని గుంజుతూ ఇంకో కాలును కూడా జత చేసింది. రెండు కాలి బొటన వేళ్ళ మధ్య పట్టి లాగుతూ…..కిర్రెక్కించసాగింది. ఆపవే అన్నట్లు చూశాడు శ్రావ్య వైపు…., శ్రావ్య ఏంటి అన్నట్లు కవింతగా చూసి కన్ను కొట్టింది. అయిపోయ్యేలా ఉందే చంపుకుతింటున్నావ్ అంటూ సైగలతో చెప్పాడు కానీ ఆపలేదు. కాళ్ళు చేత్తో పట్టుకుని ఆపేశాడు. ఒక కాళ్ళు కిందకు దించింది కానీ ఒక కాలు మాత్రం వాడి తొడల మీదే ఉంచి రాస్తోంది. తొడల మీద రాపిడికి అసలే తారాస్తాయిలో ఉన్న కామం కక్కెసేలా ఉంది. ఆ కాలు పట్టుకుని పాదం కింద చక్కిలి గిలి పెట్టసాగాడు. ఆ వెళ్ళు పట్టుకోగానే ఏదో తేడాగా అనిపించింది. ఆ కాళి వెల్లకి మెట్టెలు ఉన్నాయి. అంటే పెళ్ళైన వాళ్ళా?! పెళ్ళైన వాళ్ళేవారున్నారు?! అమ్మా, అత్తయ్యా………….వాళ్ళు గాక ఇంకెవరున్నారు. కర్మాగాలి అమ్మ కాదు కదా పొద్దునే నా బలుపు చూసింది. అమ్మే అయ్యుంతుంది. ఛీ అమ్మని చూసి లేపుకున్ననా?! అనుకొంటూ గబగబా ఆ కాలుని కూడా దించేసి., ఫ్యాంట్ జిప్ పెట్టుకుని చెయ్యి కడిగేసుకున్నాడు. తల్లిని ఆ దృష్టితో ఇప్పటివరకూ చూడలేదు. తీరా…….ఇప్పుడు………ఇదేంటి?! ఏం జరుగుతోంది?. అనుకొంటూ………బయలుదేరాడు. పక్కింటి మణమ్మ ఎదురొచ్చింది. ఎదురుబడి “ఏం కేశవా? మీ అత్తమ్మ ఉందా?” అంటూ అడిగింది. “ఉందత్తా………ఇప్పుడే భోజనాలు చేసి మామిడి పండు పిసుక్కుని తింతాంది ఎళ్ళు” “ఇట్టాంటి మాటలతోనే గడిపేస్తాన్నావా? ఏంటి………ఇంకొన్నాల్లాగూ పిసుక్కునే వయసుకూడా పోద్ది., పెద్ద కండల వీరుడొచ్చాడు పిసకడానికి…….పని చూసుకోరా పిల్లడా……..” “నీ నోట్లో నోరు పెట్టడమే పాపం” “మరి ఎవ్వరి నోట్లో పెడదామనుకున్నావెంటీ…..?!” “నీ కూతురు నోట్లో……………..” “పెళ్ళయి పదేళ్ళయింది….పిల్లలేరని నేనేడుస్తుంటే……….లేని నా కూతురుకు లైన్ వేయడానికి వచ్చాడు…మగాడు” అంటూ లోపలికి వెళ్లిపోయింది. “పొద్దునే ఎవ్వరి ముఖం చూశానో ఏంటో…”అనుకొంటూ ఆఫీసు కి బయలు దేరాడు. వీడూ, వీడి ఫ్రెండ్ సురేశ్ ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్టు తీసుకున్నారు. డానికి ఇంకా బిల్ల్స్ క్లియర్ కాలేదు. మహా అయితే 6 నెలల్లో వీళ్ళచేతికి డబ్బులు వచ్చేస్తాయి. ఆన్లైన్ లో మైల్ correspondence చేసి కొత్త ప్రొజెక్ట్స్ వర్క్ ఔట్ చేసుకుని బయలుదేరాడు ఇంటికి. ఇంటికి వెళ్తూఉంటే భయంగా ఉంది. తల్లితో ఇడవ్వడం అంటే ఏదో భయ్యంగానే ఉంది. అమ్మ, అందగత్తె ఒప్పుకోక తప్పదు. తను అమ్మ పొలికే…………RX 100లో హీరోలా ఉంటానని అందరూ అంటూ ఉంటారు. అమ్మ కూడా నన్ను చూడగానే కావాలని నడక మార్చేస్తుంది. కావాలని చీరని బొడ్డుకిందకు జార్చేస్తుంది. నడకలో కూడా తిప్పుకుంటూ వెనక నుండి చూస్తున్నాడా లేదా అన్నట్లు చూస్తుంది. ఆ పిర్రలు కూడా ఏం సొగసుగా ఉంటాయి. పెద్ద పెద్ద కుండలు బోర్లించినట్లు. పాపం నాన్న ఎలా తట్టుకుంటున్నాడో….. పిర్రల మధ్య టార్చ్ లైట్ వేసుకుని వేదకాల్సిందే ఏ బొక్క దేనిదో……..నడుముకి అప్పుడే రెండు టైర్లు వచ్చేశాయి. అయ్యాయో తప్పు ఇలాంటి ఆలోచనలు తప్పు. తప్పేముంది, ఎందుకొచ్చిన గొడవ; అలా రెచ్చగొడితే మాత్రం చూడాలా?! అయ్యో……… అంటూ ఏవో ఆలోచనలతో గట్టిగా బ్రేక్ వేశాడు. ఎదురుగా మణమ్మ, అత్తయ్యతో పనయినట్లుంది. The post ఇలా కూడా జరుగుతుందా? appeared first on Telugu Sex Stories. Categories Telugu Sex Stories Tags boothu kathalu, boothukathalu, sex kathalu, sexkathalu, telugu sex stories, telugusexkathalu, telugusexstories
యు.ఎస్, రష్యా, యూరప్ మరియు ఇతర దేశాలలో కొత్త కరోనావైరస్ కేసులలో భయంకరమైన పెరుగుదలతో పాటు, డాలర్ గణాంకము, బంగారం, ముడి చమురు మరియు మూల లోహాల ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. చీకటి ప్రపంచ డిమాండ్ మధ్య యుఎస్ జాబితా పెరుగుతున్న కారణంగా ముడి చమురు ధరలు మరింత తగ్గాయి. బంగారం యు.ఎస్. అదనపు ఉద్దీపన సహాయం యొక్క సంకేతాలపై బంగారం 1.5% పైగా క్షీణించింది మరియు ఔన్సుకు 1877.1 డాలర్ల వద్ద ముగిసింది, ఇది డాలర్‌కు మద్దతు ఇచ్చింది మరియు పసుపు లోహాన్ని ఇతర కరెన్సీ హోల్డర్లకు తక్కువ ఆకర్షణీయంగా చేసింది. డెమొక్రాట్లతో పలు విఫలమైన సెషన్ల తరువాత, అధ్యక్షుడు ట్రంప్ చివరకు సహాయ నిధిపై అంగీకరించారు, ఇది నవంబర్ 20 ఎన్నికల తరువాత జరుగుతుంది. తాజా మహమ్మారి ఐరోపాలో ప్రతిబంధకాలను ప్రేరేపించింది మరియు యూరోను భారం చేసింది, యుఎస్ కరెన్సీని మరింత బలోపేతం చేసింది. యు.ఎస్. డాలర్ క్రింద పెట్టుబడిదారుల ఆశ్రయం కూడా, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులలో భయంకరమైన పెరుగుదల ప్రపంచ ఆర్థిక దృక్పథాన్ని మసకబార్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 20 ఎన్నికలలో ఒక ఒప్పందం యొక్క ప్రకటన అదనపు కరోనావైరస్ రిలీఫ్ ఫండ్ పై ఆశలను తగ్గించింది, డాలర్కు మద్దతు ఇచ్చింది, ఇది బంగారం బరువును తగ్గించగలదు. నేటి సెషన్‌లో బంగారం ధరలు ఎంసిఎక్స్ లో తక్కువగా వర్తకం అవుతాయని భావిస్తున్నారు. ముడి చమురు డబ్ల్యుటిఐ ముడి 5.5% వద్ద వేగంగా పడిపోయి, బ్యారెల్ కు 37.4 డాలర్ల వద్ద ముగిసింది. ఐరోపాలో కరోనావైరస్ కేసులు మరియు యు.ఎస్. ముడిచమురు యొక్క దృక్పథాన్ని మందగించాయి. యు.ఎస్. మరియు రష్యాలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతో చమురు ధరలు తగ్గాయి. అనేక యూరోపియన్ దేశాలలో తాజా వైరస్-నేతృత్వంలోని నియంత్రణలు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను మరింత మందగించవచ్చు మరియు ముడి ధరలను తగ్గించవచ్చు. యు.ఎస్. ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ యు.ఎస్. ముడి జాబితా స్థాయిలలో 4.4 మిలియన్ బారెల్స్ పెరుగుదలను నివేదించింది. యు.ఎస్. ముడి ఉత్పత్తి గత వారంలో మూడు నెలల్లో అత్యధికంగా పెరిగింది, చమురు ధరల నష్టాన్ని మరింత విస్తరించింది. గత ట్రేడింగ్ సెషన్లో, జీటా హరికేన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని మూసివేయకుండా బలవంతం చేయడంతో చమురు ధరలు ఊపందుకున్నాయి. ఏదేమైనా, ప్రపంచ చమురు మార్కెట్లో పెరిగిన సరఫరా మరియు అస్పష్టమైన డిమాండ్ అవకాశాలపై ఆందోళనలు అవకాశాలను కప్పివేసి, క్షీణతకు దారితీశాయి. యు.ఎస్. ఆయిల్ ప్రొడక్షన్ సామర్ధ్యాల మూసివేత ముడి చమురుకు కొంత మద్దతునిస్తుంది. అయినప్పటికీ, మహమ్మారి సమయంలో యు.ఎస్. జాబితా స్థాయిల పెరుగుదల లాభాలను అధిగమించగలదు. నేటి సెషన్‌లో చమురు ధరలు ఎంసిఎక్స్ లో తక్కువగా వర్తకం అవుతాయని భావిస్తున్నారు. మూల లోహాలు ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు వేగంగా పెరగడం వల్ల పెట్టుబడిదారులను డాలర్ వైపు మళ్లించడంతో ఎల్‌ఎమ్‌ఇలోని చాలా మూల లోహాలు ఎరుపు రంగులో ముగిశాయి. యు.ఎస్., రష్యా, యూరప్ మరియు అనేక ఇతర దేశాలలో పెరుగుతున్న కేసులు పెట్టుబడిదారులలో తాజా లాక్ డౌన్ ల భయాన్ని పెంచాయి మరియు పారిశ్రామిక లోహాల డిమాండ్ ను తగ్గించాయి. నికెల్ ఆసియా కార్ప్ యాజమాన్యంలోని హినాటువాన్ గని కార్యకలాపాలను నిలిపివేయడంతో నికెల్ ధరలకు కొంత మద్దతు లభించింది. చైనా యొక్క పారిశ్రామిక కంపెనీలు వరుసగా ఐదవ నెలలో లాభాలను నివేదించాయి, ఇది ప్రపంచంలోని అతిపెద్ద లోహ వినియోగదారుల ఆర్థిక పునరుద్ధరణను సూచిస్తుంది. ఏదేమైనా, ముడి లోహ ధరల పెరుగుదల మరియు ఫ్యాక్టరీ-గేట్ ధరల క్షీణత కారణంగా ఆగస్టు 20 లో వృద్ధి మందగించింది. రాగి బలమైన యు.ఎస్. డాలర్ మధ్య ఎల్‌ఎమ్‌ఇ కాపర్ 0.74% తగ్గి టన్నుకు 48 6748 వద్ద ముగిసింది. తాజా కరోనావైరస్ కేసులపై ఆందోళన రెడ్ మెటల్ ధరలను మరింత తగ్గించింది. విలువైన డాలర్ మరియు పెరుగుతున్న కరోనావైరస్ కేసులు పారిశ్రామిక లోహ ధరలను మరింత తగ్గించవచ్చు. నేటి సెషన్‌లో రాగి ధరలు ఎంసిఎక్స్ లో పక్కకి వర్తకం అవుతాయని భావిస్తున్నారు. మిస్టర్ ప్రథమేష్ మాల్యా ఎవిపి-రీసర్చ్, నాన్-అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ఐసీటీ ఆధారిత విద్యాభ్యాసం, ఉపాధి పొందడంలో నాణ్యతను విస్తరించేందుకు ఈ శీతాకాలంలో బాడీ షాప్ నూతన వెగాన్ అవకాడో శ్రేణితో మీ చర్మాన్ని కాపాడుకోండి ఫ్యాషనబుల్రిస్ట్‌వేర్, ప్లేఫిట్SLIM2C బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభించిన మెలొరా వివాహ సీజన్ కొరకు మహిళల జ్యువెలరీ గిఫ్ట్ గైడ్ 2022 విదేశీ విద్యా సహాయం కోసం స్టడీ గ్రూప్ఫ్లోరిడా అట్లాంటిక్యూని వర్శిటీతో ఈవెంట్ iThink లాజిస్టిక్స్ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ వైపు తన మొదటి అడుగు హెటెరోలాగస్ బూస్టర్ షాట్‌గా మెరుగైన రోగనిరోధక శక్తిని అందించనున్న CORBEVAX పేటీఎం,కార్డ్ డివైజుల విస్తరణ కోసం జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యమైంది. 18000+ ట్రెండీ 22 క్యారెట్ గోల్డ్ డిజైన్లతో మెలోరా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే 15 అక్టోబర్ రాయదుర్గంలో 7.38 ఎకరాలలో రాఘవ ప్రాజెక్ట్స్‌ ఐరిస్‌ మిలీనియల్స్ కు క్యాపిటల్ మార్కెట్లను పరిచయం చేయడం మరియు స్మార్ట్ ఇన్వెస్టర్ల కమ్యూనిటీ నిర్మించడం ఉత్సవ్ దుర్గా పూజ ప్రసాదం కోసం 25 లీటర్ల ఫామ్ – టు- ఫ్రెష్ నెయ్యిని సరఫరా చేయనున్నకంట్రీ డిలైట్ పేటీఎం సెప్టెంబర్ 15-18 సేల్‌: విస్తారా, స్పైస్‌జెట్, గోఫస్ట్ బుకింగ్‌లపై తగ్గింపు ఇ-కామర్స్ విక్రయాలను సరళీకరించేందుకు ఇ-కామర్స్ సాంకేతికత అధునాతనలను ప్రదర్శించిన సరళ్ అగ్రి-టెక్ విభాగంలో స్టార్టప్స్ కోసం ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్ ‘కేటలిస్ట్’ ను ప్రారంభించిన nurture.farm
“అన్ని వినయము మరియు సాత్వికముతో, దీర్ఘశాంతముతో, ప్రేమలో ఒకరినొకరు సహించుము; ఆత్మ యొక్క ఐక్యతను శాంతి బంధంలో, ఒకే శరీరంలో మరియు ఒకే ఆత్మలో ఉంచడానికి ప్రయత్నించడం, మీరు మీ పిలుపుపై ఒక ఆశతో పిలువబడ్డారు; ఒక ప్రభువు, ఒకే విశ్వాసం, ఒక బాప్టిజం, అందరికి ఒక దేవుడు మరియు తండ్రి, అతను అందరికంటే, మరియు అందరి ద్వారా మరియు మీ అందరిలో ఉన్నాడు. (ఎఫెసీయులు 4:2-6). నేను వార్షిక గ్రాడ్యుయేషన్‌ల శ్రేణికి హాజరవుతున్నప్పుడు, అది నా ఆలోచనలను నా స్వంత గ్రాడ్యుయేషన్‌ల వైపుకు తీసుకువెళ్లింది – జీవితంలో ఎన్ని మైలురాళ్లకైనా హాజరవుతున్నట్లే. ప్రారంభ ప్రసంగం లేదా గ్రాడ్యుయేషన్‌లో ఇచ్చిన మరే ఇతర ప్రసంగం నాకు గుర్తు లేనప్పటికీ, నా జీవితంలో భాగం కావడానికి సమయాన్ని వెచ్చించిన వ్యక్తులను నేను గుర్తుంచుకుంటాను. నేను వేదిక మీదుగా నడవడం చూసి నా తల్లిదండ్రులు, నా తాతయ్యలు పట్టణం నుండి బయటికి వెళ్లడం, నా తోబుట్టువులు నాకు సరదాగా-ప్రేమించే కష్టాన్ని ఇవ్వడం మరియు నేను చాలా ముఖ్యమైనవిగా భావించిన నా స్నేహితులతో గడిపిన గర్వం నాకు గుర్తుంది. ఇప్పుడు మనం మన యువత జీవితాల్లో పంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన మార్గాలలో ప్రార్థన ఒకటి అని అనుభవం నాకు చూపించింది. కింది 2018 హైస్కూల్ గ్రాడ్యుయేట్‌లతో మేము ఆశీర్వదించబడ్డాము. (ఈ జాబితాలో నాకు అవగాహన కల్పించబడిన గ్రాడ్యుయేట్‌లందరూ ఉన్నారు. మీరు లేదా మీ బిడ్డ తప్పిపోయినట్లయితే, నా క్షమాపణలు. దయచేసి నాకు గ్రాడ్యుయేషన్ చిత్రాన్ని మరియు చిన్న జీవిత చరిత్రను పంపండి, తద్వారా మేము వారిని తదుపరి సంచికలో చేర్చగలము.) జోయెల్ మార్టిన్ లిసా మరియు నార్మన్ మార్టిన్ల కుమారుడు. జోయెల్ మొదటి సంఘానికి హాజరవుతున్నాడు. అతను ఓక్ గ్రోవ్, మిస్సౌరీలోని ఓక్ గ్రోవ్ హై స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు మరియు మిస్సౌరీ స్టేట్ హైస్కూల్ రెజ్లింగ్‌లో మూడవ స్థానంలో నిలిచాడు. జోయెల్ మిస్సౌరీ నేషనల్ గార్డ్‌లో చేరాడు మరియు ఈ పతనం కాలేజీకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు, మెడికల్ డిగ్రీ కోసం పని చేస్తున్నాడు. జెస్కీ రే మెక్‌అలిస్టర్ మే 26న మిస్సౌరీలోని ఇండిపెండెన్స్‌లోని విలియం క్రిస్మాన్ హై స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆమె లోన్ మరియు డార్సీ మెక్‌అలిస్టర్ కుమార్తె మరియు మెల్బా మెక్‌డోవెల్ మనవరాలు. జెస్కీ నేషనల్ హానర్ సొసైటీ, స్పానిష్ హానర్ సొసైటీ సభ్యుడు, విలియం క్రిస్మాన్ హైస్కూల్ ఇయర్‌బుక్ సంపాదకుడు మరియు ఇయర్‌బుక్‌కి ఫోటోగ్రాఫర్. మాడిసన్ లాయిడ్ మూర్ డారిన్ మరియు మెలోడీ మూర్‌ల కుమారుడు మరియు విల్లీ మరియు కిట్టి మూర్‌ల మనవడు. మాడిసన్ సెంటర్ కాంగ్రెగేషన్‌కు హాజరయ్యే డీకన్. అతను తన మొత్తం విద్యా వృత్తిలో ఇంటి నుండి చదువుకున్నాడు. అతని సమయంలో హైస్కూల్ సంవత్సరాలలో, అతను టోనీ మరియు దివంగత థెరిసా డ్యూరాంట్‌తో కలిసి ఒక అప్రెంటిస్‌గా నిర్మాణంలో పనిచేశాడు. అతను ప్రస్తుతం బ్రియాన్ విలియమ్స్ కోసం ఫ్రెడ్ విలియమ్స్ అండ్ సన్ హీటింగ్ అండ్ కూలింగ్‌లో పనిచేస్తున్నాడు. ఈ పతనం, మాడిసన్ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్‌లో డిగ్రీ కోసం మెట్రోపాలిటన్ కమ్యూనిటీ కాలేజ్ బిజినెస్ అండ్ టెక్నాలజీ క్యాంపస్‌కు హాజరవుతారు. సదరన్ ఇండియానా బ్రాంచ్ నుండి నాథన్ పారిస్, క్రిస్టియన్ అకాడమీ ఆఫ్ ఇండియానా నుండి జూన్ 1వ తేదీన పట్టభద్రుడయ్యాడు. నాథన్ తన బృందానికి జాన్ ఫిలిప్ సౌసా అవార్డును గెలుచుకున్నాడు. అతను ఈ వేసవిలో ఏడు దేశాలలో 16 రోజుల పర్యటన కోసం ఇండియానా అంబాసిడర్స్ ఆఫ్ మ్యూజిక్‌లో చేరడానికి కూడా నామినేట్ అయ్యాడు. నాథన్ క్రాస్ కౌంటీ, బాస్కెట్‌బాల్, బేస్ బాల్ మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అక్షరాలు రాశాడు. అతను ఇండియానాలోని బ్లూమింగ్టన్‌లోని ఇండియానా యూనివర్శిటీ కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆగస్టులో కాలేజీకి వెళ్తాడు. అతను ఫైనాన్స్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మేజర్‌గా ఉండాలని యోచిస్తున్నాడు. ఆండ్రూ వున్‌కానన్ డేవిడ్ మరియు మిచెల్ వున్‌కానన్‌ల కుమారుడు మరియు కార్ల్ మరియు లెటా వున్‌కానన్‌ల మనవడు. ఆండ్రూ బ్లూ స్ప్రింగ్స్ కాంగ్రెగేషన్‌లో డీకన్. అతను మిస్సౌరీలోని ఇండిపెండెన్స్‌లోని ట్రూమాన్ హై స్కూల్‌లో గ్రాడ్యుయేట్. ట్రూమాన్‌లో ఉన్నప్పుడు, ఆండ్రూ క్రాస్ కంట్రీ మరియు ట్రాక్‌లో పాల్గొన్నాడు (జట్టు కెప్టెన్ మరియు 5kలో 18:10 సార్లు సంపాదించడం), కాన్సర్ట్ కోయిర్ (బారిటోన్) మరియు డిబేట్ టీమ్ (లింకన్-డగ్లస్ మరియు ఒరిజినల్ ఒరేటరీ)లో పాడాడు. అతను జర్మన్ క్లబ్, నేషనల్ హానర్ సొసైటీలో కూడా ఉన్నాడు మరియు హిస్టరీ క్లబ్‌కు ఉపాధ్యక్షుడు. ఆండ్రూ మెక్‌కాయ్ అవార్డు మరియు అకడమిక్ అచీవ్‌మెంట్ అవార్డును పొందారు. అతను హైస్కూల్ హిస్టరీ టీచర్‌గా మారడానికి సోషల్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో మేజర్‌గా మారిన తర్వాత మిస్సౌరీలోని మేరీవిల్లేలోని నార్త్‌వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్శిటీకి హాజరవుతారు. ఆండ్రూ తన ACT స్కోర్ ఆధారంగా నార్త్‌వెస్ట్‌లో విశిష్ట-స్కాలర్ స్కాలర్‌షిప్‌తో పాటు బ్రైట్ ఫ్లైట్ గ్రాంట్‌ను అందుకున్నాడు. బ్రూన్నా వాల్స్ లెస్లీ వెర్‌డౌట్ కుమార్తె మరియు అమ్మోన్ మరియు లిండా వెర్‌డౌట్‌ల మనవరాలు. బ్రూన్నా ఫస్ట్ కాంగ్రెగేషన్‌కు హాజరయ్యాడు మరియు మే 26న మిస్సౌరీలోని ఇండిపెండెన్స్‌లోని విలియం క్రిస్మాన్ హై స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. బ్రెయునా నర్స్ కావడానికి మెట్రోపాలిటన్ కమ్యూనిటీ కాలేజీలో చేరాలని ప్లాన్ చేసింది. ఏతాన్ విలియమ్స్ బ్రియాన్ మరియు అన్నీ విలియమ్స్ కుమారుడు మరియు ఫ్రెడ్ మరియు బెట్టీ విలియమ్స్ మనవడు. ఏతాన్ మిస్సౌరీలోని ఓక్ గ్రోవ్‌లోని ఓక్ గ్రోవ్ హైస్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు మరియు బౌంటిఫుల్ కాంగ్రీగేషన్‌కు హాజరవుతూ బౌంటీఫుల్‌లో నివసిస్తున్నాడు. కోల్‌స్‌లో పని చేయడంతో పాటు, ఏతాన్ తన స్పానిష్ క్లాస్‌లో పబ్లిక్ సర్వీస్ వీడియోలను వరుసగా రెండు సంవత్సరాలు రూపొందించడంలో చురుకుగా ఉండేవాడు. ఏతాన్ ఆనర్స్‌తో పట్టభద్రుడయ్యాడు మరియు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చదవడానికి బ్లూ వ్యాలీ కమ్యూనిటీ కాలేజీకి హాజరవుతున్నాడు. సెంటర్ ప్లేస్ ఆఫ్ జియాన్‌లోని వివిధ యువకుల కార్యక్రమాలకు ఎంత మంది అద్భుతమైన వ్యక్తులు తమ ప్రతిభను మరియు ప్రేమలో బహుమతులు ఇచ్చారో నేను గుర్తించాలనుకుంటున్నాను. డెరెక్ ఆష్‌విల్ ఫిష్ (ఫెలోషిప్‌ని సర్వింగ్ హిమ్) మరియు వారియర్స్/హ్యాండ్‌మైడెన్ ప్రోగ్రామ్‌లలో సెంటర్ ప్లేస్ ఆఫ్ జియాన్ యూత్ లీడర్‌గా గంటల సమయం ఇచ్చారు. జోష్ మరియు టిఫనీ టెర్రీ ఐదవ తరగతి వరకు కిండర్ గార్టెన్‌ల కోసం రెమ్నాంట్ వారియర్స్ మరియు హ్యాండ్‌మెయిడెన్స్ ప్రోగ్రామ్‌లకు నాయకత్వం వహించి అద్భుతమైన పని చేసారు. మైఖేల్ రిచర్డ్‌సన్ మరియు బెన్ టిమ్స్ ఈ వచ్చే విద్యా సంవత్సరానికి ఫిష్ ప్రోగ్రామ్‌లో నాయకత్వం వహించడం పట్ల ఉత్సాహంగా ఉన్నారు. యువజన శిబిరాలను తలపిస్తూ వేసవి క్యాంప్‌ఫైర్‌ను నిర్వహించడం ద్వారా ఆ ఉత్సాహం కనిపిస్తుంది. డాని మరియు డేవిడ్ పాట్రిక్ గత ఆగస్టు నుండి "అన్ని విషయాలు యువత శిబిరాన్ని" కొనసాగించడానికి కృషి చేస్తున్నారు. మా యువజన కార్యక్రమాలకు తమ సహకారం అందించినందుకు అంకితభావంతో ఉన్న ఈ సాధువులందరికీ నా ధన్యవాదాలు. లో పోస్ట్ చేయబడింది వ్యాసాలు వర్గాలు వ్యాసాలు బిషప్'స్ కార్నర్ శిబిరాలు/వెకేషన్ చర్చి స్కూల్ పిల్లలు' చర్చి చరిత్రకారుడు సంపాదకీయాలు శాఖల నుండి జనరల్ వార్తలు మరియు నవీకరణలు తిరోగమనాలు/రీయూనియన్లు/సమావేశాలు సాక్ష్యాలు (816) 461-7215 700 వెస్ట్ లెక్సింగ్టన్ ఏవ్. స్వాతంత్ర్యం, MO 64050 మాకు ఇమెయిల్ చేయండి మా గురించి మా విశ్వాసం చర్చి నాయకత్వం మహిళా మంత్రిత్వ శాఖలు యువత బ్రాంచ్ ఫైండర్ మ్యాప్ చేరి చేసుకోగా వాలంటీర్ ఇంకా నేర్చుకో సెంటర్ ప్లేస్ మినిస్ట్రీస్ జియోన్స్ అకాడమీ © 2022 ది రిమెంట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్. సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి. గోప్యతా విధానం
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ మ్యాచులు, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించాయి. ఆఖరి రోజు వరకూ సెమీ ఫైనల్ బెర్తులపై సస్పెన్స్ కొనసాగింది. గ్రూప్ 1 టేబుల్ టాపర్ న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో మొదటి సెమీ ఫైనల్ ఆడబోతుంటే... గ్రూప్ 2 టేబుల్ టాపర్ టీమిండియా, ఇంగ్లాండ్‌తో రెండో సెమీ ఫైనల్ ఆడనుంది... PAK vs NZ ఐసీసీ టోర్నీల్లో టీమిండియా, పాకిస్తాన్ జట్లు సెమీ ఫైనల్ చేరడం ఇది 16వ సారి కాగా న్యూజిలాండ్ 15వ సారి, ఇంగ్లాండ్‌కి 14వ సారి. ఆస్ట్రేలియా 16 సార్లు సెమీస్ చేరి.. భారత్, పాకిస్తాన్‌లతో కలిసి టాప్‌లో ఉంది... 2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ టోర్నీల్లో టీమిండియా, న్యూజిలాండ్‌ని ఓడించలేకపోయింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. ఐసీసీ 2021 టీ20 వరల్డ్ కప్‌లో, ఆఖరి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ కివీస్ చేతుల్లో భారత జట్టుకి పరాజయమే ఎదురైంది... అయితే మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌కి చుక్కలు చూపిస్తోంది.. 1983 వన్డే వరల్డ్ కప్‌లో, 1992, 1996, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లోనూ న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించింది పాకిస్తాన్... టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌కి తిరుగులేని రికార్డు ఉంది.టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఆరుసార్లు తలబడ్డాయి. ఇందులో నాలుగు సార్లు పాక్ గెలిస్తే, రెండు సార్లు న్యూజిలాండ్ గెలిచింది... 2007 టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడింది కివీస్. 2009 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్. ఈ లక్ష్యాన్ని పాక్ 13.1 ఓవర్లలో ఛేదించింది... 2010 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్‌పై 1 పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. 134 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన పాక్, 132 పరుగులకు పరిమితమై 1 పరుగు తేడాతో ఓడింది. 2012 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 13 పరుగుల తేడాతో విజయం అందుకుంది పాకిస్తాన్... 2016 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్‌పై 22 పరుగుల తేడాతో గెలిచింది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టేబుల్ టాపర్‌గా సెమీస్‌కి అర్హత సాధించింది పాకిస్తాన్... NZ vs PAK న్యూజిలాండ్ ప్రస్తుతమున్న ఫామ్ చూస్తే ఆ జట్టును ఓడించడం కొంచెం కష్టమే. అయితే తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాల తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన పాకిస్తాన్ ఎప్పుడూ ఎలా ఆడుతుందో చెప్పలేం... కివీస్‌కి కళ్లెం వేయగల సత్తా పాక్‌కి పుష్కలంగా ఉంది. పాక్‌ని చిత్తు చేసి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ చేరగల సామర్థ్యం కివీస్‌లో ఉంది. మరి ఈ ఇరు జట్లలో ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేదెవరో బుధవారం తేలిపోనుంది. Follow Us: Download App: --> RELATED STORIES బంగ్లాతో రెండో వన్డే: సెంచరీతో చెలరేగిన మెహిదీ హసన్... భారీ స్కోరు చేసిన బంగ్లా... టీమిండియాకి మరో షాక్... రోహిత్ శర్మకు గాయం! రెండో ఓవర్‌లోనే ఫీల్డ్‌ వదిలి... రెండో వన్డేలోనూ టాస్ గెలిచిన బంగ్లాదేశ్... రోహిత్ సేనకు పరువు సమస్యగా మారిన... రావల్పిండిలో బాగా ఆడారు కానీ లార్డ్స్‌లో జరిగింది అప్పుడే మరిచిపోయావా? మైఖేల్ వాన్‌‌పై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం పురుషుల క్రికెట్‌లో మహిళా అంపైర్లు.. బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం Recent Stories ప్రపంచంలోని అతి చిన్నపార్టీ.. అతిపెద్ద పార్టీని ఓడించింది: అప్ ఎంపీ రాఘవ్ చద్దా సింగరేణిపై పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఆందోళన.. ఎవరూ అడ్డు చెప్పలేదు, తెలంగాణనే ఇలా : ప్రహ్లాద్ జోషి ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. హైకోర్టులో సిట్ రివిజన్ పిటిషన్.. ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించిందన్న ఏజీ!
మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ దిగ్గజం పివి నరసింహారావు మరణించిన 16 సంవత్సరాలకు పైగా కాలం గడచిన తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మొదటిసారిగా నేడు ఆయన పేరును స్మరించుకున్నారు. పైగా, “పివి నరసింహారావు మన వాడు, పీవీ మాకు ఎల్లప్పుడూ గర్వకారణం” అని పేర్కొనడం ద్వారా అందరికి విస్మయం కలిగించారు. 2014లో నరసింహారావు మృతి చెందగానే అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సోనియా గాంధీ ఆమె పట్ల ఎంతో అవమానకరంగా ప్రవర్తించిన తీరు గుర్తున్న వారికి ఈ మాటలు ఒకింత ఆశ్చర్యం కలిగిస్తాయి. కనీసం ఆయనకు ఢిల్లీలో అంత్యక్రియలు జరుపనీయలేదు. ఆయన మృత దేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఆవరణలోకి రానీయలేదు. ఆ తర్వాత ఎప్పుడు కాంగ్రెస్ వేదికలపై ఆయన ప్రస్తావనను తీసుకు రానీయలేదు. పార్టీ బ్యానర్లలో, ప్రచురణాలలో ఆయన ఫోటో ఎక్కడా కనిపించనీయలేదు. ఐదేళ్లకు పైగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా, దీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఫోటోను ఏఐసీసీ కార్యాలయంలో కనిపించనీయలేదు. ఆయన జయంతులు, వర్ధంతులు ఎప్పుడు జరుపలేదు. అయితే ఏనాడూ పీవీ అభిమానిగా లేక పోయినా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన పివి శతజయంతి ఉత్సవాలను రాజకీయ కారణాలతో అధికారికంగా జరపడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడంతో ఆమె ఇరకాటంలో పడినట్లు అయింది. దానితో ఆమె మొదటిసారిగా ఆయన పేరును స్మరించుకో వలసి వచ్చింది. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిపిన పీవీ శత జయంతి వేడుకలకు పంపిన వీడియో సందేశంలో పీవీ ఘనకీర్తిని కొనియాడారు. పీవీ నరసింహారవు శత జయంతి వేడుకలను పార్టీ ఏడాది పాటు నిర్వహిస్తోందని ఆమె చెప్పారు. పరోక్షంగా కేసీఆర్ ను ప్రస్తావిస్తూ పీవీ గురించి ఎవరు వేడుకలు నిర్వహించిన స్వాగతిస్తామని సోనియా చెప్పారు. అన్నింటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే పీవీ స్ఫూర్తితో పని చేసి 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని సోనియా విశ్వాసం వ్యక్తం చేశారు. తన కుటుంభం బొమ్మలు చూపితే ఇంకెవ్వరు ఓట్లు వేయరని ఆమె గ్రహించినట్లున్నది. . Related Tags: Congress KCR PV Narasimha Rao Sonia Gandhi Continue Reading Previous కాళేశ్వరం కమీషన్లతో 16 లక్షల ఇండ్లు Next పోతిరెడ్డుపై మీ విధానం ఏమిటి కేసీఆర్? స్పందించండి స్పందనను రద్దుచేయి మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి వ్యాఖ్య పేరు * ఈమెయిలు * వెబ్‌సైటు Save my name, email, and website in this browser for the next time I comment. Δ More Stories తెలంగాణ విశేష కథనాలు 1 min read విచారణకు కుంటిసాకులు వెతుక్కుంటున్న కవిత డిసెంబర్ 5, 2022 తెలంగాణ 1 min read పాలమూరు సభలో కేసీఆర్ మాటలు పచ్చి అబద్దాలు డిసెంబర్ 5, 2022 తెలంగాణ విశేష కథనాలు 1 min read లక్ష కోట్లతో కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా డిసెంబర్ 5, 2022 Advertisement twitter NijamToday Follow నిజం టుడే ఆన్‌లైన్ న్యూస్ ఛానల్ Nijam Today is an online News Channel NijamToday @nijamtoday · 42m పార్లమెంట్‌ చేసిన చట్టాలను సుప్రీం' ఎలా కొట్టేస్తుంది? https://nijamtoday.com/2022/12/04/how-sc-stuck-down-parliament-act/ Reply on Twitter 1599667388018036738 Retweet on Twitter 1599667388018036738 Like on Twitter 1599667388018036738 Twitter 1599667388018036738 NijamToday @nijamtoday · 2h మరొక విమాన వాహక నౌక తయారుపై పరిశీలన! https://nijamtoday.com/2022/12/04/proposal-for-another-ins-iac/ Reply on Twitter 1599652289412620289 Retweet on Twitter 1599652289412620289 Like on Twitter 1599652289412620289 Twitter 1599652289412620289 NijamToday @nijamtoday · 3h భారతదేశం తన శరీరంలో అంతర్భాగమన్నసుంద‌ర్ పిచాయ్ https://nijamtoday.com/2022/12/03/india-is-part-of-my-body/ Reply on Twitter 1599637188597235713 Retweet on Twitter 1599637188597235713 Like on Twitter 1599637188597235713 1 Twitter 1599637188597235713 NijamToday @nijamtoday · 4h పాక్‌, చైనాలో మత స్వేచ్ఛకు ముప్పు https://nijamtoday.com/2022/12/04/threat-to-freedom-of-religion-in-pak-china/ Reply on Twitter 1599622089866153984 Retweet on Twitter 1599622089866153984 Like on Twitter 1599622089866153984 Twitter 1599622089866153984 NijamToday @nijamtoday · 5h పాక్‌ రాయబారిపై కాబూల్‌లో హత్యాయత్నంతో మిషన్ మూసివేత! https://nijamtoday.com/2022/12/03/attempt-on-pak-envoy-in-kabul/ Reply on Twitter 1599606992095645697 Retweet on Twitter 1599606992095645697 Like on Twitter 1599606992095645697 Twitter 1599606992095645697
టీ మీడియా, అక్టోబర్1,వ‌రంగ‌ల్ : అంద‌ర్నీ క‌లుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు ర‌గ‌లొద్దు.. విద్వేష రాజ‌కీయాల‌ను గ్ర‌హించి యువ‌త అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచించారు. వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిక మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు.ఈ దేశం చాలా గొప్ప దేశం. స‌హ‌న‌శీల‌త దేశం. అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో త్యాగాల‌కు సిద్ధ‌ప‌డే దేశం. పోరాటాల‌తో ముందుకు పోయే దేశం. అంద‌ర్నీ క‌లుపుకుపోయేటటువంటి అద్భుతమైన దేశం. పూల‌బోకే లాంటి గొప్ప దేశం. ప్రేమ‌తో బ‌తికేట‌టువంటి ఈ దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ‌, నీచ ప్ర‌యోజ‌నాల కోసం విష‌బీజాలు నాటే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అది ఏ ర‌కంగా కూడా స‌మ‌ర్థ‌నీయం కాదు.. ఏ ర‌కంగా కూడా స‌మాజానికి మంచిది కాదు. నా వ‌య‌సు అయిపోతుంది. 68 ఏండ్లు కంప్లీట్ కావొస్తుంది. భ‌విష్య‌త్ మీది.. ఈ భార‌త‌దేశం మీది. విద్యార్థులుగా, యువ‌కులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే క‌ర్తవ్యం మీ మీద ఉంట‌ది. మెడిక‌ల్ విద్య‌తో పాటు సామాజిక విద్య‌ను కూడా పెంపొందించుకోవాలి. ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు.కేంద్ర కేంద్ర మంత్రుల‌పై మండిప‌డ్డ సీఎం కేసీఆర్ Also Read : జోహార్ యనమదల జోషి.. వ‌రంగ‌ల్ : కేంద్ర మంత్రుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇవాళ తిట్టిపోతారు.. మ‌ళ్లీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు బాగున్నాయ‌ని అవార్డులు ఇస్తార‌ని కేసీఆర్ అన్నారు. వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు.ఇక్క‌డున్న విద్యార్థుల‌కు అన్ని విష‌యాలు తెలుసు.. ఈ న‌వీన స‌మాచార విప్ల‌వం ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రిస్తుంది. ప్ర‌తి ఒక్క‌రూ అద్భుత‌మైన జ్ఞానాన్ని స‌ముపార్జిస్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల అండ‌తో ఉద్య‌మం సాగించి, రాష్ట్రాన్ని సాధించామ‌న్నారు. అనేక రంగాల్లో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌న్నారు. రాజ‌కీయాల కోసం కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను, మంత్రుల‌ను తిట్టిపోతారు. ఇవాళ తిట్టిపోతారు.. రేపు అవార్డులు ఇస్తారని కేసీఆర్ తెలిపారు. ఉద్య‌మ స‌మ‌యంలో చెప్పిన‌వ‌న్నీ ఇవాళ సాకారం అయ్యాయి. తెలంగాణ జీఎస్‌డీపీ ఎక్కువ‌గా ఉంది. ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నంతో పాటు అనేక రంగాల్లో ముందంజ‌లో ఉన్నాము. తెలంగాణ ప్ర‌జ‌ల్లో అద్భుత‌మైన చైత‌న్యం ఉంది. అన్ని వ‌ర్గాల‌ ఆకాంక్ష‌ల మేర‌కు ప‌ని చేస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు. Also Read : యాదాద్రి అభివృద్ధికి రూ.43కోట్లు సీఎం కేసీఆర్‌ ఆరోగ్య రంగంలో అద్భుత విజ‌యాలు.. ఆరోగ్యం రంగంలో కూడా అద్భుతాలు సాధించాం. మ‌రిన్ని విజ‌యాలు సాధించాలి. 2014 కంటే ముందు ఐదు కాలేజీలు మాత్ర‌మే ఉండే. కొత్త‌గా 12 కాలేజీలు మంజూరు చేశాం. మెడిక‌ల్ కాలేజీల మంజూరు విష‌యంలో కేంద్రం వివ‌క్ష చూపించింది. 33 జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేశాం. త్వ‌ర‌లోనే అన్ని కాలేజీలు ప్రారంభ‌మ‌వుతాయి. హ‌రీశ్‌రావు సార‌థ్యంలో ఇది సాధ్య‌మైంది. 2014కు ముందు 2800 మెడిక‌ల్ సీట్లు ఉండేవి. ఇప్పుడు 6500 మెడిక‌ల్ సీట్లు ఉన్నాయి. అన్ని మెడిక‌ల్ కాలేజీలు అందుబాటులోకి వ‌స్తే దాదాపు 10 వేలు కూడా దాటే అవ‌కాశం ఉంది. మ‌న విద్యార్థులు ర‌ష్యా, ఉక్రెయిన్‌కు వెళ్లే అవ‌కాశం కూడా రాదు. పీజీ సీట్లు 1150 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య‌ 2500కు చేరింది. ఆరోగ్య రంగంలో చాలా బాగా పురోగ‌మిస్తున్నాం. తెచ్చుకున్న తెలంగాణ దేశానికే ఒక మార్గ‌ద‌ర్శ‌కంగా మారింద‌న్నారు. for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube khammam hyderabad delhi ashwarao peta vanaparthi bhadrachalam guntur kakinada nalgonda medhak kurnool vijayawada joolurpad 1 Share FacebookTwitterGoogle+ReddItWhatsAppPinterestEmail T Media TMedia is a Popular News Agency and Media consultancy, Also T-Media Provide Telugu News in Online, Get the Live latest Telugu news from politics, entertainment, sports, Crime and other feature stories & Much More From India And Around The World including Andhra Pradesh and Telangana At tmedia.net.in Prev Post జోహార్ యనమదల జోషి.. Next Post విశ్రాంత రైల్వే ఉద్యోగికి ఘన సన్మానం You might also like More from author Telugu News శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వేములవాడ Telugu News 2023లో వివాహం చేయడానికి ముహుర్తాలు Telugu News మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం Telugu News అయ్యప్ప స్వాములకు అన్న వితరణ చేసిన ముస్లిం సోదరులు Prev Next Popular Posts విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి Nov 29, 2022 గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాద ముఠాలపై ఎన్ఐఏ దాడులు Nov 29, 2022 ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక దాడులు Nov 29, 2022 మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న వాల్మీకులు Nov 29, 2022 కే.సి.ఆర్ దిష్టి బొమ్మ దహనం Nov 29, 2022 అందరి దృష్టి పాలేరు పైనే Nov 29, 2022 About Us T-Media TMedia is a Popular News Agency and Media consultancy, T-Media Provide Latest Telugu News in Online (తెలుగు వార్తలు) Live Updates, Breaking News in Telugu తెలుగు న్యూస్ at tmedia.net.in up-to-date news coverage on Andhra Pradesh and Telangana, Top news headlines about Andhra Politics, Cinema, Crime including National and International News on Tmedia
చాలా మంది కొన్ని వస్తువులను అవసరానికి మించి కొని ఫ్రీజర్ లో నిల్వ చేస్తుంటారు. ఇది మంచిదే కానీ.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆహార పదార్థాలను ఫ్రీజర్ లో అస్సలు పెట్టకూడుదు. ఒకవేళ పెడితే.. మనలో చాలా మంది ఈ పూటకే కాదు.. వారం దాకా బయటకు వెళ్లే అవసరం లేకుండా సరుకులను కొంటుంటారు. ఇవి పాడవకుండా ఫ్రీజర్ లో నిల్వ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ అలవాట్లు లాక్ డౌన్ నుంచి పెరిగిపోయింది. నిజానికి ఇది ఒక రకంగా మంచి అలవాటే. కానీ వేటిని ఫ్రీజర్ లో పెట్టాలి? వేటిని పెట్టకూడదు అన్న విషయాలు పక్కాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల పదార్థాలను ఫ్రీజర్ లో అస్సలు పెట్టకూడదు. అవేంటంటే.. పాలు, పాల ఉత్పత్తులు రెండు మూడు రోజులు వచ్చేటన్నీ లీటర్ల పాలను కొనేస్తుంటారు చాలా మంది. కానీ పాలను, పాల ఉత్పత్తులైన జున్ను, వెన్న వంటి వాటిని ఫ్రీజర్ లో అసలే పెట్టకూడదు. కానీ చాలా మందిని వీటిని ఫ్రీజర్ కు కిందున్న ట్రేలో పెడుతుంటారు. ఇలా పెట్టడం వల్ల పాలు, పాల ఉత్పత్తుల్లు ఘనీభవిస్తాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పాలను, పాల ఉత్పత్తులను ఫ్రీజర్ లో పెట్టడం మానుకోండి. పండ్లు మనలో చాలా మంది పండ్లను కొసేసి.. ఫ్రీజర్ లో పెట్టేస్తుంటారు. కానీ పండ్లను ఫ్రీజర్ లో పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా వీటిని ఫ్రీజర్ కు దగ్గరగా ఉండే ట్రేలో అసలే పెట్టకూడదు. వీటివల్ల పండ్లు గట్టిపడతాయి. అలాగే వీటిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. రుచికూడా మారుతుంది. ముఖ్యంగా ఎండు ద్రాక్షలను, నారింజ పండ్లను, అత్తి పండ్లను ఫ్రీజర్ లో పెట్టొచ్చు. సాస్ ప్రస్తుతం జనాలు సాస్ ల రుచికి బాగా అలవాటు పడిపోయారు. చిల్లీ సాస్, టొమాటో సాస్ అంటూ అన్ని రకాల సాస్ ల రుచులను ఆస్వాధిస్తున్నారు. వీటని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. అందుకే ప్రస్తుతం చాలా మంది సాస్ బాటిల్లను కొని ఫ్రీజర్ లో నిల్వ చేస్తున్నారు. దీనివల్ల ఇది చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుందని నమ్ముతారు. నిజానికి సాస్ లను ఫ్రీజర్ లో పెట్టనే కూడదు. అసలు దీంట్లో పెడితే అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్న నమ్మకం అసలే లేదు. వీటిని ఫ్రీజర్ లో ఉంచితే దీనిలో కలిపిన ముడిపదార్థాలు వేరు పడి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారతాయి. ప్యాకెట్ ఉత్పత్తులు ప్యాకెట్ ఉత్పత్తులైన నూడుల్స్, కాఫీపౌడర్ వంటివి వాటిని ఫ్రీజర్ లో ఉంచడం అంత మంచిది కాదు. కాఫీ పౌడర్ ప్యాకెట్ ను ఫ్రీజర్ లో ఉంచితే దాని టేస్ట్ చేంజ్ అవుతుంది. స్మెల్ కూడా రాదు. అంతేకాదు ఈ పౌడర్ కాస్త ముద్దగా మారిపోతుంది కూడా. దీన్ని ఉపయోగించడం కష్టం. ఇకపోతే నూడుల్స్ ను ఫ్రీజర్ లో ఉంచితే అవి చల్లగా అయ్యి మృదువుగా మారతాయి. వీటిని ఏ రకంగానూ ఉపయోగించలేం.. తృణధాన్యాలు కొంతమంది తృణధాన్యాలను, ఫ్రైడ్ ఫుడ్స్ ను కూడా ఫ్రీజర్ లో పెడుతుంటారు. వీటిని ఇందులో పెట్టి తినడం వల్ల ఎలాంటి అనర్థాలు జరగనప్పటికీ.. ఇవి అస్సలు టేస్ట్ ఉండవు. ఒకవేళ మీరు వీటిని ఫ్రీజర్ లో పెట్టి ఆ వెంటనే అస్సలు తినకూడదు. ఇవి గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాతే తినాలి. ఉపయోగించాలి. Follow Us: Download App: RELATED STORIES పొరపాటున తెలియకుండా కూడా ఈ పనులు చేయకండి... ఈ చెట్ల కలప ను ఇంట్లో ఉపయోగిస్తే... ఆర్థిక నష్టం..! టాయ్ లెట్ లో కన్నా ఎక్కువ క్రిములు బెడ్ పైనే.... ఎన్ని వ్యాధులొస్తాయో తెలుసా? గుండెపోటు ఎలా ఉంటుంది? ప్రాణాలతో బయటపడ్డవారు దీని గురించి ఏమంటున్నారంటే? జిమ్ చేస్తుండగా గుండెపోటు.. యువత ఎందుకు కుప్పకూలుతున్నారు, కార్డియాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే..? Recent Stories పబ్లిక్ గా దీపికా పిల్లికి ముద్దు పెట్టేసిన అనిల్ రావిపూడి.. సుడిగాలి సుధీర్ కి చుక్కలు చూపించారుగా.. మనవాళ్లు ఉండగా ఫారెన్ కోచ్‌ల ఎందుకు దండగ.. వాళ్లు టీమ్‌ను నాశనం చేస్తున్నారు : గౌతం గంభీర్ గీతాంజలి అనువాద కవిత : స్పర్శ రెయిన్ బో డైట్ తో ఎన్ని రోగాలకు దూరంగా ఉండొచ్చో తెలుసా? తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్.. డిసెంబర్ 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవే.
మతసామరస్యం అవసరమన్న విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. కానీ అందరికీ, మతసామరస్యం అంటే బలవంతంగా విధించగలిగిన రాజకీయ ఐక్యత కాదన్న విషయంమాత్రం తెలియదు. మతసామరస్యం అన్నది ఎవ్వరూ వేరుపరచలేని మనసుల కలయిక. అది సాధించడానికి ముందుగా ప్రతి కాంగ్రెసు వాదీ అనుసరించవలసింది, అతను ఏ మతానికి చెందినవాడైనప్పటికీ, తను హిందూ, ముస్లిం, క్రిస్టియం జొరాష్ట్రియన్, యూదు మొదలైన మతాలన్నిటికీ ప్రతినిథిగా ప్రవర్తించాలి. క్లుప్తంగా చెప్పాలంటే అతను హిందూ, హిందూ ఏతర మతాలన్నిటికీ ప్రతినిథిగా ఉండాలి. ఈ హిందూ దేశంలో నివసిస్తున్న అన్నికోట్ల మతావలంబులతో తనని తాను గుర్తించుకోగలగాలి. ఇది సాధించాలంటే, ప్రతి కాంగ్రెసువాదీ, తన మతం కాకుండా తక్కిన మతావలంబులతో వ్యక్తిగత స్నేహాన్ని పెంపొందించుకోవాలి. తన మతం పట్ల అతనికి ఎంత గౌరవం ఉందో, తక్కిన మతాలపట్లకూడా అంత గౌరవాన్నీ కలిగిఉండాలి. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో, రైల్వే స్టేషన్లలో “హిందూ త్రాగు నీరు” అనీ, “ముస్లిం త్రాగు నీరు” అనీ, లేదా, “హిందూ టీ” అనీ, “ముస్లిం టీ” అన్ని అవమానకరమైన అరుపులు వినిపించవు. పాఠశాలల్లో, కళాశాలల్లో, హిందువులకీ, హిందూ ఏతరులకి వేర్వేరు గదులూ, వేర్వేరు పాత్రలూ కనిపించవు. ఒక్కొక్క మతానికీ వేర్వేరు పాఠశాలలూ, కళాశాలలూ, ఆసుపత్రులూ ఉండవు. అటువంటి విప్లవాన్ని తీసుకురావడానికి ప్రతి కాంగ్రెసువాదీ ఏ రకమైన రాజకీయ లబ్దీ పొందాలన్న తలంపు లేకుండా దాన్ని సరిదిద్దడానికి పూనుకోవాలి. దాని పర్యవసానంగా, రాజకీయ ఐక్యత దానంతట అదే సిద్ధిస్తుంది. ప్రజలకి రాజ్యాధికారం చట్టసభలద్వారా మాత్రమే సిద్ధిస్తుందన్న అపోహలో చిరకాలంనుండీ ఉన్నాము. ఈ రకమైన నమ్మకానికి మన అజ్ఞానమూ, మన జడత్వమూ ముఖ్య కారణమని నా నమ్మకం. బ్రిటిషు చరిత్రని పైపైని చదివి ప్రజలకి రాజ్యాధికారం చట్టసభలద్వారా మాత్రమే సంక్రమిస్తుందని అనుకుంటున్నాము. నిజం ఏమిటంటే, ప్రజలకి ఆ అధికారం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కానీ వాళ్లు ఎన్నుకున్న ప్రతినిధులకు తాత్కాలికంగా అది అందివ్వబడుతుంది. ప్రజలు అందించిన అధికారం కాకుండా, చట్టసభలకు స్వతంత్రంగా ఏ అస్తిత్వంగాని, అధికారాలు గాని లేవు. ఈ ప్రాథమిక సత్యాన్ని ప్రజలకి తెలియపరచడానికి గత 21 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను. శాసనోల్లంఘన అధికారానికి కాణాచి. మొత్తం దేశప్రజలందరూ చట్టసభలు చేసే శాసనాన్ని ధిక్కరించి దాని ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని ఒక్క సారి ఊహించుకొండి. వాళ్ళు ఈ చట్టసభలనీ, అధికార యంత్రాంగాన్నీ ఒక్కసారిగా నిర్వీర్యం చేస్తారు! పోలీసులూ, సైన్యమూ వాళ్ళు ఎంత బలవంతులైనప్పటికీ, కేవలం అల్పసంఖ్యాకులపై మాత్రమే వాళ్ళ ప్రతాపం చూపగలరు. కానీ, దేనికైనా తెగించి ముందుకువచ్చిన దేశప్రజలు యావన్మందినీ ఏ పోలీసులూ, సైన్యమూ ఏమీ చెయ్యలేరు. చట్టసభల ద్వారా రాజ్యాన్ని పరిపాలించడం చట్టసభలలకి వెళ్ళిన ప్రతినిధులు అధికసంఖ్యాకులైన ప్రజల అభిప్రాయానికి తల ఒగ్గి నడుచుకుందికి ప్రయత్నించినపుడు మాత్రమే సరిగా జరుగుతుంది. మరొక మాటలో చెప్పాలంటే, ప్రజాభిప్రాయమూ, చట్టసభల అభిప్రాయమూ ఒకదానికొకటి అనుకూలంగా ఉన్నప్పుడే రాజ్యనిర్వహణ సాధ్యపడుతుంది. భారతదేశంలో మనం పార్లమెంటరీ వ్యవస్థని రెండు భిన్నమైన నియోజకవర్గాలద్వారా సాధించడానికి ప్రయత్నిస్తున్నట్టు నటిస్తున్నాము గానీ అలా చెయ్యడం ద్వారా పరస్పరం పొసగని స్థితిని సృష్టిస్తున్నాము. ఒకే వేదికమీదకి ఈ రెండు కృత్రిమమైన వ్యవస్థలనూ తీసుకురావడం ద్వారా మనం ఆచరణలో ఐకమత్యాన్ని తీసుకురాలేము. అటువంటి చట్టసభలు పనిచేస్తే చెయ్యవచ్చు. కానీ, ఈ వేదికలు తగువులాడుకుందికీ, అధికారంలో ఎవరున్నప్పటికీ, వాళ్ళ దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి, వాళ్ళు విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడేవారికి మాత్రమే పనికి వస్తాయి. అవి ఇనప రూళకర్రతో బెదిరించి పాలించడానికీ, వ్యతిరేకించే వర్గాలు ఒకరిమీద ఒకరు కత్తులుదూసుకోకుండా నిరోధించడానికీ పనికొస్తాయి. అటువంటి అవమానకరమైన పరిస్థితులలో పూర్ణ స్వరాజ్యం సాధించడం అసంభవమని నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు అటువంటి స్పష్టమైన నిశ్చితాభిప్రాయాలున్నప్పటికీ, చట్టసభలకి ఎన్నుకోడానికి “అయోగ్యులైన అభ్యర్థులు” లేనంతవరకూ, విప్లవకారులు చట్టసభలలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి కాంగ్రెసు తన అభ్యర్థుల్ని నిలబెట్టాలన్న నిశ్చయానికి వచ్చేను. . MK గాంధీ On the eve of 69th Anniversary of Bapu’s Assassination . Communal Unity Everybody is agreed about the necessity of this unity. But everybody does not know that unity does not mean political unity which may be imposed. It means an unbreakable heart unity. The first thing essential for achieving such unity is for every congressman, whatever his religion may be, to represent his own person Hindu, Muslim, Christian, Zoroastrian, Jew, etc., shortly, every Hindu and No-Hindu. He has to feel his identity with every one of the millions of the inhabitants of Hindustan. In order to realize this, every Congressman will cultivate personal friendship with persons representing faiths other than his own. He should have the same regard for the other faiths as he has for his own. In such a happy state of things there would be no disgraceful cry at the stations such as “Hindu Water” and “Muslim Water” or “Hindu Tea” and “Muslim Tea”. There would be no separate rooms or pots for Hindus and non-Hindus in schools and colleges, no communal schools, colleges and hospitals. The beginning of such a revolution has to be made by Congressmen without any political motive behind the correct conduct. Political unity will be its natural fruit. We have long been accustomed to think that power comes only through Legislative Assemblies. I have regarded this belief as a grave error brought about by inertia or hypnotism. A superficial study of British history has made us think that all power percolates to the people from parliaments. The truth is that power resides in the people and it is entrusted for the time being to those whom they may choose as representatives. Parliaments have no power or even existence independently of people. It has been my effort for the last twenty-one years to convince the people of this simple truth. Civil Disobedience is the storehouse of power. Imagine a whole people unwilling to conform to the laws of the legislature, and prepared to suffer the consequences on non-compliance! They will bring the whole legislative and executive machinery to a standstill. The police and military are of use to coerce minorities however powerful they may be. But no police or military coercion can bend the resolute will of people who are out for suffering to the uttermost. And the parliamentary procedure is good only when its members are willing to conform to the will of the majority. In other words, it is fairly effective only among compatibles. Here in India we have been pretending to work the parliamentary system under separate electorates which have created artificial incompatibles. Living unity can never come out of these artificial entities being brought together on a common platform. Such legislatures may function. But they can only be a platform for wrangling and sharing the crumbs of power that may fall from rulers whoever they may be. These rule with rod of iron, and prevent the opposing elements from flying at one another’s throats. I hold the emergence of complete Independence to be an impossibility out of such a disgrace. Though I hold such strong views, I have come to the conclusion that so long as there are undesirable candidates for elective bodies, Congress should put up candidates in order to prevent reactionaries from entering such bodies. MK Gandhi PPs 8-9, Constructive Programme, Its meaning and Place. Navajivan Publishing House, Ahmedabad December 1945 (Courtesy: Gandhi Heritage Portal) Rate this: దీన్ని పంచుకోండి: పంచుకోండి లింక్డ్‌ఇన్ ట్విట్టర్ టంబ్లర్ వాట్సాప్ ఫేస్‌బుక్ దీన్ని మెచ్చుకోండి: ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండి జనవరి 30, 2017 Blog Stats 167,099 hits వర్గాలు వర్గాలు వర్గాన్ని ఎంచుకోండి అనువాదాలు (2,436) ఉపన్యాసములు (6) కథలు (39) కవితలు (2,047) నాటకాలు (22) ప్రముఖుల ఉత్తరాలు (1) ముచ్చట్లు (సంగీత సాహిత్య) (5) వ్యాసాలు (2) Uncategorized (2) భాండాగారం భాండాగారం నెలని ఎంచుకోండి నవంబర్ 2022 2 అక్టోబర్ 2022 2 సెప్టెంబర్ 2022 1 మార్చి 2021 2 అక్టోబర్ 2020 5 సెప్టెంబర్ 2020 3 ఆగస్ట్ 2020 3 జూలై 2020 13 జూన్ 2020 22 మే 2020 10 ఏప్రిల్ 2020 2 మార్చి 2020 14 ఫిబ్రవరి 2020 13 జనవరి 2020 25 డిసెంబర్ 2019 21 నవంబర్ 2019 18 అక్టోబర్ 2019 16 సెప్టెంబర్ 2019 15 ఆగస్ట్ 2019 11 జూలై 2019 22 జూన్ 2019 16 మే 2019 24 ఏప్రిల్ 2019 17 మార్చి 2019 5 ఫిబ్రవరి 2019 14 జనవరి 2019 7 డిసెంబర్ 2018 11 నవంబర్ 2018 7 అక్టోబర్ 2018 2 సెప్టెంబర్ 2018 2 ఆగస్ట్ 2018 8 జూలై 2018 2 జూన్ 2018 8 మే 2018 10 ఏప్రిల్ 2018 20 మార్చి 2018 22 ఫిబ్రవరి 2018 2 జనవరి 2018 1 డిసెంబర్ 2017 9 నవంబర్ 2017 1 అక్టోబర్ 2017 12 సెప్టెంబర్ 2017 24 ఆగస్ట్ 2017 19 జూలై 2017 28 జూన్ 2017 22 మే 2017 21 ఏప్రిల్ 2017 18 మార్చి 2017 16 ఫిబ్రవరి 2017 18 జనవరి 2017 26 డిసెంబర్ 2016 20 నవంబర్ 2016 24 అక్టోబర్ 2016 17 సెప్టెంబర్ 2016 29 ఆగస్ట్ 2016 22 జూలై 2016 18 జూన్ 2016 18 మే 2016 26 ఏప్రిల్ 2016 25 మార్చి 2016 14 ఫిబ్రవరి 2016 18 జనవరి 2016 25 డిసెంబర్ 2015 30 నవంబర్ 2015 23 అక్టోబర్ 2015 25 సెప్టెంబర్ 2015 28 ఆగస్ట్ 2015 32 జూలై 2015 31 జూన్ 2015 29 మే 2015 26 ఏప్రిల్ 2015 27 మార్చి 2015 28 ఫిబ్రవరి 2015 23 జనవరి 2015 20 డిసెంబర్ 2014 27 నవంబర్ 2014 23 అక్టోబర్ 2014 26 సెప్టెంబర్ 2014 30 ఆగస్ట్ 2014 26 జూలై 2014 28 జూన్ 2014 24 మే 2014 26 ఏప్రిల్ 2014 30 మార్చి 2014 31 ఫిబ్రవరి 2014 26 జనవరి 2014 31 డిసెంబర్ 2013 31 నవంబర్ 2013 30 అక్టోబర్ 2013 31 సెప్టెంబర్ 2013 30 ఆగస్ట్ 2013 31 జూలై 2013 28 జూన్ 2013 29 మే 2013 31 ఏప్రిల్ 2013 30 మార్చి 2013 31 ఫిబ్రవరి 2013 28 జనవరి 2013 31 డిసెంబర్ 2012 31 నవంబర్ 2012 30 అక్టోబర్ 2012 30 సెప్టెంబర్ 2012 30 ఆగస్ట్ 2012 18 జూలై 2012 31 జూన్ 2012 30 మే 2012 31 ఏప్రిల్ 2012 28 మార్చి 2012 31 ఫిబ్రవరి 2012 27 జనవరి 2012 30 డిసెంబర్ 2011 28 నవంబర్ 2011 30 అక్టోబర్ 2011 27 సెప్టెంబర్ 2011 27 ఆగస్ట్ 2011 22 జూలై 2011 22 జూన్ 2011 4 మే 2011 1 డిసెంబర్ 2010 1 నవంబర్ 2010 17 అక్టోబర్ 2010 18 సెప్టెంబర్ 2010 11 ఆగస్ట్ 2010 3
June 11, 2021 JeevithLeave a Comment on వైరల్ వీడియో:- COVID-19 వ్యాక్సిన్ చేయబడిన చేయి విద్యుత్తును ఉత్పత్తి చేసి బల్బును వెలిగిస్తుంది..? వీడియో వైరల్ అయిన తరువాత, కేంద్రం ట్విట్టర్‌లో COVID-19 టీకా తీసుకున్న తర్వాత, మీ చేయి విద్యుత్తును విడుదల చేస్తుందనే వ్యక్తి యొక్క వాదనను తప్పుబట్టింది. కరోనా రెండవ వేవ్ ను నియంత్రించడానికి భారతదేశం తన COVID-19 టీకా డ్రైవ్‌ను వేగవంతం చేస్తున్నప్పటికి, ప్రభుత్వం ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య కరోనావైరస్ వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం. ఇటీవల, COVID-19 వ్యాక్సిన్ చేయబడిన చేయి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని ఒక వీడియో వైరల్ అయ్యింది. వీడియో వైరల్ అయిన వెంటనే, కేంద్రం పిఐబి ఫాక్ట్ చెక్ ద్వారా ట్విట్టర్‌లో కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, మీ చేయి విద్యుత్తును విడుదల చేస్తుందనే వ్యక్తి యొక్క వాదనను తప్పుబట్టింది. ట్విట్టర్‌లో పిఐబి ఫాక్ట్ చెక్ షేర్ చేసిన వీడియోలో, ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ‘నేను శరీరంలోని ఇతర భాగాలపై బల్బును పెడితే విద్యుత్తు రావడం లేదు, కాని నేను టీకాలు వేసిన ప్రదేశంలో బల్బును పెట్టినప్పుడు బల్బ్ వెలిగిపోతుంది .” ట్విట్టర్‌లో వైరల్ వీడియోను పంచుకున్న పిఐబి ఫాక్ట్ చెక్, COVID-19 టీకాలు వేసిన తరువాత విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో గురించి ప్రస్తావిస్తూ ఇది ఖచ్చితంగా నకిలీ వీడియో, COVID వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం. ఇలాంటి నకిలీ సమాచారాన్ని నమ్మవద్దని, టీకాలు వేయించుకోవాలని భారత ప్రజలను కోరారు . గతంలో కూడా, ఫ్రెంచ్ వైరాలజిస్ట్ మరియు నోబెల్ గ్రహీత లూక్ మోంటాగ్నియర్ యొక్క చిత్రం వాట్సాప్లో వైరల్ అయ్యింది. వాట్సాప్ ఫార్వర్డ్ ప్రకారం, లూక్ మోంటాగ్నియర్ వ్యాక్సిన్ పొందిన వ్యక్తులు 2 సంవత్సరాలలో చనిపోతారని పేర్కొన్నట్లుగా ఉంది. అదనంగా, కరోనావైరస్కు టీకాలు పొందుకున్న వారికి ఇతర చికిత్సలు లేవని మోంటాగ్నియర్ పేర్కొన్నట్లు పోస్ట్ పేర్కొంది. మోంటాగ్నియర్‌ను ఉటంకిస్తూ నకిలీ దావా టీకాలు వేసిన వ్యక్తులు ‘యాంటీబాడీ డిపెండెంట్ ఎన్‌హాన్స్‌మెంట్’ వల్ల మరణిస్తారని పేర్కొంది. ఇంకొక కోట్ ఉపయోగించి, టీకా కారణంగా ఇక కొత్త రకం కరోనా వేరియంట్లు సృష్టించబడినట్లు నోబెల్ గ్రహీత పేర్కొన్నట్లు ఆ సందేశం లో ఉంది. అయితే,ఆ వాట్సాప్ ఫార్వర్డ్ నకిలీదని తేలింది. Post navigation రకుల్ ప్రీత్ సింగ్ వంట…. ‘వామ్మో’ అంటూ వీడియో పెట్టి పరువు తీసిన తమ్ముడు! ఇలియానాపై నిషేధం… అందుకే తెలుగులో సినిమాలు చేయట్లేదు… షాకింగ్ విషయాలు వెల్లడించిన నిర్మాత! Related Posts చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టనున్న అల్లు అర్జున్ కూతురు.! July 18, 2021 Jeevith manchu vishnu jeevitha rajasekhar October 5, 2021 October 5, 2021 Jeevith ఓయో రూమ్ కి వెళ్ళిన విష్ణు ప్రియ? తానొకతే వెళ్లిందా? ఇంకెవరైనా ఆమెతో ఉన్నారా?.. October 1, 2021 October 1, 2021 Jeevith Leave a Reply Cancel reply Your email address will not be published. Required fields are marked * Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ recent post Rashmi: నాకూ పెళ్లి కుదిరింది అని సిగ్గుపడుతూ చెప్పేసింది. వరుడు ఎవరంటే! July 19, 2022 దృశ్యం 2 లో అండర్ కవర్ కాప్ క్యారెక్టర్ ఎవరో తెలుసా? December 29, 2021 సమంత: ‘నువ్వు ఓ సెకండ్ హ్యాండ్ ఐటం’ అని ట్రోల్ చేసిన వ్యక్తి కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సమంత..! December 29, 2021
మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దిశ' చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని 'దిశ' తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దిశ ప్రత్యేక పోలీసు స్టేషనును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా పాల్గొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్‌ సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర ప్రకటించాయి. *దిశ చట్టంలో ప్రత్యేకతలు* మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు. ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్‌ స్టేషన్లు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు 13 మంది ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం రేప్, గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదింపు. మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్‌ (ఆన్‌లైన్‌) రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
కడప : రాయలసీమలో పేరొందిన అనంతపురం గంగజాతర శని, ఆదివారాల్లో జరగనుంది. జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. చాగలగట్టుపల్లె నుంచి ఉత్సవ విగ్రహం శనివారం ఉదయానికి జాతర ఆవరణం చేరుకోనుంది. భక్తుల చెక్క భజనలు, కోలాటాలతో అమ్మవారు, గొల్లపల్లె నుంచి మరో గంగమ్మ విగ్రహం జాతరలోకి చేరుకుంటాయి. ఏటా శివరాత్రి ముగిసిన రెండో రోజే జాతర ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది ఒక రోజు ఆలస్యంగా ప్రారంభం కానుంది. జాతర ఏర్పాట్లను ఆలయ కమిటీ కన్వీనర్‌ టి.పురుషోత్తంరెడ్డి, మేనేజరు ప్రతాప్‌, సర్పంచి అన్నయ్య దగ్గరుండి చూస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. జాతరలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి ముస్తాక్‌అహమ్మద్‌, ఎంపీహెచ్‌వో ప్రసాద్‌ చెప్పారు. ఈ సారి పార్కింగ్‌ స్థలాలు మూడు నుంచి అయిదు ప్రాంతాల్లో పెడుతున్నారు. చదవండి : ఈ రోజు నుంచి అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ జాతర వేలం పాట ఆదాయం రూ.5.88 లక్షలు గంగమ్మ జాతర వేలం పాటలో రూ.5.88 లక్షల ఆదాయం వచ్చింది. టోల్‌గేట్‌కు రూ.2.15 లక్షలు, టెంకాయల విక్రయానికి రూ.2.33 లక్షలు, తలనీలాల సేకరణకు రూ.1.2 లక్షల ఆదాయం వచ్చింది. భారీ బందోబస్తు జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ శ్రీరాములు తెలిపారు. సీఐలు 10 మంది, ఎస్సైలు 13 మంది, హెడ్‌కానిస్టేబుళ్లు 50 మంది, హోంగార్డులు 50 మంది, అయిదుగురు మహిళ పోలీసులు, ఏఆర్‌ పోలీసులను బందోబస్తుకు నియమించారు. చాందినీ బండ్లు కట్టుకునే వారు 16 అడుగుల లోపు ఎత్తు ఉండేలా చూడాలని కోరారు. చదవండి : 16 నుంచి ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలు ప్రత్యేక బస్సులు రాయచోటి డిపో నుంచి 52 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, పులివెందుల, రాజంపేట ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. గంగజాతర ఫోటో గ్యాలరీ… పంచు Facebook Twitter LinkedIn ట్యాగ్లుganga jatara lakkireddipalli అనంతపురం గంగజాతర గంగమ్మ జాతర వేలం పాట గొల్లపల్లె లక్కిరెడ్డిపల్లె గంగజాతర శివరాత్రి
లండన్‌: కోవిడ్‌-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ సీనియర్‌ సిటిజెన్స్‌లో రోగనిరోధక శక్తిని బలంగా పెంపొందిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ తాజాగా వెల్లడించింది. క్లినికల్‌ పరీక్షల రెండో దశలో భాగంగా 56-69 ఏళ్ల వయసు వ్యక్తులలో తమ వ్యాక్సిన్‌ పటిష్ట ఫలితాలను సాధించినట్లు పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే 70 ఏళ్ల వయసు వ్యక్తులతోపాటు.. యువతపైనా ఒకే స్థాయిలో ఇమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేసింది. రెండో దశ పరీక్షలలో భాగంగా 560 మందిపై వ్యాక్సిన్‌ను పరిశీలించినట్లు వెల్లడించింది. వీరిలో 240 మంది సీనియర్‌ సిటిజెన్స్‌గా తెలియజేసింది. ఫలితాలు భేష్‌ బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ ప్రోత్సాహకర ఫలితాలను వెలువరించినట్లు తెలియజేసింది. వ్యాక్సిన్‌ వినియోగంతో యాంటీబాడీ, టీసెల్స్‌ బలమైన రెస్పాన్స్‌ను కనబరచిరినట్లు వివరించింది. ఈ విషయాలను తాజాగా లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించింది. మూడో దశ క్లినికల్‌ పరీక్షల ప్రాథమిక డేటా రానున్న వారాల్లో వెల్లడికాగలదని నివేదిక పేర్కొంది. తద్వారా సమాజంలోని భిన్న వ్యక్తులకు రక్షణ కల్పించగల అంశంపై మరిన్ని వివరాలు అందగలవని తెలియజేసింది. AZD1222 పేరుతో రూపొందించిన ప్లాసెబో, వ్యాక్సిన్‌ను రెండు డోసేజీలలో తీసుకున్న వొలంటీర్లలో ఎలాంటి ఇతర ఇబ్బందులూ తలెత్తలేదని వివరించింది. చదవండి: (నాలుగో రోజూ పసిడి- వెండి.. వీక్‌) వైరల్‌ వెక్టర్‌ యూఎస్‌ ఫార్మా దిగ్గజాలు ఫైజర్‌, మోడర్నా.. మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్లను రూపొందిస్తున్న విషయం విదితమే. అయితే తాము వైరల్‌ వెక్టర్ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా ఇప్పటికే వెల్లడించింది. చింపాంజీలలో కనిపించే సాధారణ జలుబుకు సంబంధించిన వైరస్‌ ఆధారంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది. గతంలోనే యూకే ప్రభుత్వం 10 కోట్ల డోసేజీల వ్యాక్సిన్లను అందించవలసిందిగా ఆస్ట్రాజెనెకాకు ఆర్డర్లు జారీ చేసింది. దేశీయంగా ఆస్ట్రాజెనెకాతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. Prev Next Tags astrazenecaCOVID-19vaccineClinical trials సంబంధిత వార్తలు కొత్తగా 32 మందికి కరోనా నాటు కోడికి గిరాకీ పెరుగుతున్నా, ధర తగ్గింది.. కారణం ఇదే! భారత్‌ ప్రతిష్టను దెబ్బతీసేయత్నం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటనపై మంత్రుల ఆగ్రహం టీకాలు.. రక్షణ కవచాలు 42 మందికి కరోనా మరిన్ని వార్తలు నేటితో ఎల్‌ఐసీ ఐపీవో ముగింపు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నుంచి పెన్షన్‌ ప్లాన్‌ రుణ రేట్లకు రెక్కలు షేర్లు ‘సిప్‌’ చేస్తారా? ఇదుగో మీకు కావాల్సిన సమాచారం జుట్టు తెల్లబడుతుందా నోటెన్షన్, అదిరిపోయే గాడ్జెట్‌ మీకోసం! సినిమా నటి పవిత్ర లోకేష్‌ డైరెక్షన్‌లో నరేష్‌ కొత్త సినిమా తెలుగులో రిలీజ్‌ కానున్న యశ్‌ సూపర్‌ హిట్‌ సినిమా సంక్రాంతికి వచ్చేస్తున్న విజయ్‌- రష్మిక గెట్‌ రెడీ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ 'దొంగాట' చూడాల్సిందే.. కేజీఎఫ్‌ 2: 'అమ్మ పాట' ఫుల్‌ వీడియో చూశారా ? మరిన్ని వార్తలు >> Telugu News | Latest News Online | Today Rasi Phalalu in Telugu | Weekly Astrology | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telugu News LIVE TV | Telangana News | Telangana Politics News | Crime News | Sports News | Cricket News in Telugu | Telugu Movie Reviews | International Telugu News | Photo Galleries | YS Jagan News | Hyderabad News | Amaravati Latest News | Corona News in Telugu | Live TV | e-Paper | Education | Sakshi Post | Business | Y.S.R | About Us | Contact Us | Terms and Conditions | Media Kit | SakshiTV Complaint Redressal
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
Downloads last month
6