query stringlengths 19 113 | positive listlengths 1 8 | negative listlengths 1 10 | cluster int64 0 79 |
|---|---|---|---|
రామాయణంలో ఎన్ని కాండలు కలవు ? | [
"వాల్మీకి\nవాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. ఇది మహాభారత కావ్యంలో దాదాపుగా పావు వంతు భాగం. ప్రసిద్ధ ఆంగ్ల రచన ఇలియాడ్కు ఇది నాలుగు రెట్లు పెద్దది. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు... | [
"సుందర కాండ\nసుందరకాండ రామాయణంలో ఐదవ కాండ. హనుమంతుడు లంకా లంఘనానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11999 శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం 12000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను \"పారాయణ కాండ\" అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హను... | 30 |
పొన్నవరం గ్రామ విస్తీర్ణం ఎంత ? | [
"పొన్నవరం\nపొన్నవరం కృష్ణా జిల్లా, వీరులపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన వీరులపాడు నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 529 ఇళ్లతో, 1856 జనాభాతో 626 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 930, ఆడవారి సంఖ్య 926... | [
"పొన్నవరం\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2209. ఇందులో పురుషుల సంఖ్య 1196, స్త్రీల సంఖ్య 1013, గ్రామంలో నివాస గృహాలు 567 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 626 హెక్టారులు.\n[2] ఈనాడు కృష్ణా; 2014,మార్చి-19; 6వపేజీ.\n[3] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-1; 6వపేజీ.\n[4] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-21; 3వపేజీ.",
... | 21 |
తవాకెల్ కర్మన్ కు నోబెల్ శాంతి బహుమతి ఏ సంవత్సరంలో వచ్చింది? | [
"తవాకెల్ కర్మన్\nకర్మన్ అతి చిన్నవయసులో నోబెల్ శాతిపురస్కారం అందుకున్న అరబ్ మహిళగా మరియు అంతర్జాతీతంగా నోబెల్ పురస్కారం అందుకున్న రెండవ మహిళగా గుర్తించబడుతుంది. \nఆమె తన 32 సంవత్సరాలవయసులో నోబెల్ పురస్కారం అందుకున్నది. \n2014 లో మలాలా యూసఫ్జై తన 17 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నది. 2003 లో షిరిన్ ఎబాద్... | [
"నోబెల్ బహుమతి\nఇది ప్రపంచంలోని అనేకులకు వచ్చే ఇంకొక సందేహం. 1937, 1938, 1939, 1947 సంవత్సరాలలో మహాత్మా గాంధీ పేరు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించడం జరిగింది. 1937లోను, అటు తరువాత కొంతకాలం పాటు ఆయన అనుచరులకే అర్థం కాని ఆయన సిద్ధాంతాలున్నాయని నోబెల్ కమిటీవారు ఆయన పేరును తుది జాబితాలో చేర్చలేదు. 1947లో పాకిస్త... | 5 |
రంగినీని సత్యనారాయణరాజు ఏ సంవత్సరంలో జన్మించాడు? | [
"రసరాజు\nరంగినీని సత్యనారాయణరాజు వీరి కలంపేరు రసరాజు.వీరు కలంపేరుతో సుప్రసిద్ధులు. వీరు 04-10-1943 తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడిలంక గ్రామంలో శ్రీ రంగినీని కాశిరాజు, శ్రీమతి వెంకమ్మ దంపతులకు జన్మించారు.వీరి జీవితభాగస్వామిని శ్రీమతి సూర్యనారాయణమ్మ.వీరి సంతానం తిరుపతి వేంకట అనంత కాశిరాజు, యశోధరవర్మ.\nవీరి స్వగ్రామం ... | [
"అల్లూరి సీతారామరాజు\nసీతారామరాజు జన్మదినం 1897 జూలై 4. అనగా హేవళంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుద్ధ పంచమి - 23 ఘడియల 30 విఘడియలు. (సాయంకాల 4 గంటలకు) మఖా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నం.\nవారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామరాజు ఇం... | 11 |
ప్రపంచంలో క్రెడిట్ కార్డులను ప్రవేశ పెట్టిన మొదటి బ్యాంకు ఏది? | [
"క్రెడిట్ కార్డు\nఅనేక కార్డులను ఏకత్ర పరిచటానికి, ఒకే కార్డును ఉపయోగించి వినియోగదారులు వివిధ వ్యాపారులకు నగదు చెల్లించటం అనే భావనను 1950లో డైనర్స్ క్లబ్ స్థాపకులు రాల్ఫ స్చనీడెర్ మరియు ఫ్రాంక్ మక్నమరా అమలుచేశారు. డైన్ అండ్ సైన్ పాక్షిక కలయికతో ఏర్పడిన డైనర్స్ క్లబ్ మొదటి \"సాధారణ అవసరాల\" ఛార్జ్ కార్డును ఉత్పత్తి ... | [
"ప్రపంచీకరణ\n17వ శతాబ్దంలో తరచుగా మొదటి బహుళజాతి సంస్థగా పిలువబడే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ (1600 లో స్థాపించబడింది), అదే విధంగా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ (1602లో స్థాపించబడింది) మరియు పోర్చుగీసు ఈస్ట్ ఇండియా కంపెనీ (1628లో స్థాపించబడింది) లు స్థాపించబడటం వల్ల ప్రపంచీకరణ అనేది ఒక వ్యాపార విషయం అయిపొయింది.అంతర్జాతీ... | 15 |
మౌరిటానియ దేశ రాజధాని ఏంటి? | [
"మౌరిటానియ\nఅధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ అఫ్ మౌరిటానియ అని పిలువబడే మౌరిటానియ (మురిటనియ; సోనిన్కే:\"మురుటానే\" ; పులార్: \"మొరిటని\" ) ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం. ఈ దేశాన్ని పడమరలో అట్లాంటిక్ మహా సముద్రం, ఉత్తరంలో పశ్చిమ సహారా ఎడారి, ఈశాన్యంలో అల్జీరియ దేశం తూర్పు మరియు ఆగ్నేయంలో మాలి దేశం, నైరుతిలో సెనెగల్ దేశం ఆన... | [
"మహారాష్ట్ర\nభారతదేశానికి ఆర్థిక రాజధాని, సినిమా రాజధాని ముంబాయి నగరమేనని అంటారు.\nదాదాపు అన్ని పెద్ద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలు ముంబాయ నగరంలో ఉన్నాయి. ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ దేశంలో షేర్ మార్కెట్ లావాదేవీల కేంద్రం. ఇది ఆసియాలో అత్యంత పురాతనమైనది.",
"మహారాష్ట్ర\nమ... | 66 |
పీసుమామిడి నుండి అనకాపల్లి కి ఎంత దూరం? | [
"పీసుమామిడి\nపీసుమామిడి, విశాఖపట్నం జిల్లా, హుకుంపేట మండలానికి చెందిన గ్రామము \nఇది మండల కేంద్రమైన హుకుంపేట నుండి 30 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 125 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 9 ఇళ్లతో, 35 జనాభాతో 15 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 15, ఆడవ... | [
"తుమ్మలపల్లి (నాంపల్లి)\nకొండమల్లేపల్లి నుంచి గుమ్మడవల్లి మీదుగా 15 కిలోమీటర్లు మరియు పాల్వాయి నుంచి గ్రామానికి 10కిలోమీటర్లు భిటి రోడ్డు మార్గం ఉంది. మండల కేంద్రమైన నాంపల్లి 10 కిలోమీటర్లు భిటి రోడ్డు ఉంది. మేళ్ళవాయికి 5 కిలోమీటర్లకు గాను కిలోమీటరు మెటల్ రోడ్డు ఉంది. పాశంవారిగూడెం, శాఖాజీపురం, సుల్తాన్ పురానికి డొ... | 18 |
వేప చెట్టును ఆంగ్లంలో ఏమంటారు? | [
"వేప\nవేపచెట్టు, వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి ఆరోగ్యంలో పాలుపంచుకుంటున్నాయి. మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా. దీనివలన ప్రాచీనకాలం నాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు. ఇంటికి వాడే ద్వారబంద్రాలు, తలుపులు, కిటికీలు, బీరువాలు, మంచాలు తదిత... | [
"కండ్లగుంట (నకరికల్లు)\nఈ గుడికి వెనుకవైపు వేప చెట్టు గుబురుగా కనిపిస్తుంది. ఈ వేపచెట్టును బండ్లమూడి వెంకట్రామయ్య గ్రామ ప్రజలు ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకొనుటకు సిమెంటు అరుగు, తాటాకులు, వెదురు కర్రలతో కప్పును తమ స్వంత ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేప చెట్టు గుబురుగా ఉండటంతో చల్లటి ఆహ్లాదాన్నిస్తుంది. గ్రామస్థు... | 13 |
ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఎక్కడ జన్మించాడు? | [
"ప్రణబ్ ముఖర్జీ\nప్రణబ్ ముఖర్జీ డిసెంబరు 11, 1935న పశ్చిమ బెంగాల్ లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి కమద కింకర ముఖర్జీ భారత స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీల సభ్యుడు. అతని తండ్రి 1952 నుండి 1964 వరకు పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో భారత జాతీయ కాంగ్రెస్ ... | [
"మంచు మోహన్ బాబు\nమోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో 19 మార్చి 1952న జన్మించాడు. ఆయన జన్మనామం మంచు భక్తవత్సలం నాయుడు. తండ్రి ఉపాధ్యాయుడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు - రంగనాధ్ చౌదరీ, రామచంద్ర చౌదరీ మరియు కృష్ణ - మరియు ఒక సోదరి విజయ ఉన్నారు. ఈయన విద్యాభ్యాసం ఏర్పేడు, మరియు తిరుపతిలో జరిగింది. ఈయన... | 25 |
సానియా మీర్జా ఏ రాష్ట్రంలో జన్మించింది? | [
"సానియా మీర్జా\nసానియా మీర్జా 1986 నవంబరు 15లో మహారాష్ట్రలోని ముంబైలో పుట్టారు. తండ్రి ఇమ్రాన్ మీర్జా బిల్డర్, తల్లి నసీమా ముద్రణ రంగ వ్యాపారంలో పనిచేసేవారు. సానియా పుట్టిన కొంత కాలానికి వారు హైదరాబాద్ కు వచ్చేశారు. తన చెల్లులు అనమ్ తో పాటు సానియా సంప్రదాయ కుటుంబంలో పెరిగారు. క్రికెట్ క్రీడాకారుడు గులాం అహ్మద్ కు ... | [
"సోనియా గాంధీ\nసోనియా తల్లిదండ్రులు స్టిఫెనో, పోలా మైనో. ఇటలీలోని లూసియానా దగ్గర ఉన్న కంట్రడా మెయిని గ్రామంలో జన్మించారు ఆమె. ఈ గ్రామం విచెంజాకు 30 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో మెయిని ఇంటి పేరు గల కుటుంబాలు కొన్ని తరాలుగా ఉంటున్నారు. వీరు రోమన్ కేథలిక్ లు. సోనియా టురిన్ కు దగ్గర్లోని ఒర్బస్సానో అనే పట్టణం... | 19 |
జనగణమన గీతాన్ని రచించింది ఎవరు ? | [
"భారత జాతీయగీతం\nఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లెలో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. ... | [
"రవీంద్రనాధ టాగూరు\nరవీంద్రుని రచనలలో \"గీతాంజలి\" చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి \"గీతాంజలి\" అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావం... | 6 |
క్షయ వ్యాధి పై పరిశోధన చేసిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? | [
"క్షయ\nఐరోపాలో క్షయ బ్యాక్టీరియా 7 వేల ఏళ్లక్రితమే మనుగడ సాగించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐరోపాలో ఏడువేల ఏళ్లక్రితమే అత్యంత ప్రాచీన క్షయ కేసు ఉన్నట్లు స్జెగెడ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మురియెల్ మాసన్ పరిశోధనలో వెల్లడైంది. హైపర్ట్రోఫిక్ పల్మనరీ ఆస్టియోపతి (హెచ్పీవో) అనే వ్యాధికి వేల సంవత్సరాల క... | [
"ఐలవరం\nవీరు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో \"భారత భూభాగంలో ఉపగ్రహ సమాచార సాంకేతిక వ్యవస్థ\" అను అంశం పై పి.హెచ్.డి. పూర్తి చేసారు. తరువాత బ్రెజిలు దేశంలో అయనోస్పియర్ ప్రభావాలపై ఒక సంవత్సరంపాటు పరిశోధన చేసారు. వీరు చేసిన కృషికి గుర్తింపుగా, అమెరికాలోని ఇంటర్ నేషనల్ యూనియన్ ఆఫ్ రేడియో సైన్సెస్ అను సంస్థ వారు, వీరికి \"యువ ... | 33 |
లాంకషైర్ బాయిలరు యొక్క పొడవు ఎంత ? | [
"లాంకషైర్ బాయిలరు\nలాంకషైరు బాయిలర్లు చూచుటకు షెల్ మరియు ట్యూబు హీట్ఎ క్చెంజరు వలే ఉండును.బాయిలరు షెల్ వెలుపలి నిర్మాణం చూచుటకు పొడవైన డ్రమ్ములా వుండును.పొడవు 9 నుండి 10 మీటర్ల వరకు వుండి, డ్రమ్ము వ్యాసం 4 నుండి 6 మీటర్లు వుండును. షెల్లో రెండు ఫైరు ట్యూబులు వుండును. ఈ ఫైరు ట్యూబుల వ్యాసం షెల్ వ్యాసంలో 40% వరకు ఉండ... | [
"లాంకషైర్ బాయిలరు\nబాయిలరులో ఎప్పుడు ఫైరుట్యూబుల మట్టం దాటి నీరు వుండాలి. అప్పుడే ఎటు వంటి ప్రమాదం లేకుండా నీరు స్టీముగా ఏర్పడును. బాయిలరులో ఇంధనం వలన ఏర్పడు వేడి వాయువుల ఉష్ణోగ్రత 1000°C డిగ్రీలు దాటి వుండును.ట్యూబుల మట్టానికి దిగువన వాటరు ఉన్న చో, ఇంతటి ఉష్ణోగ్రత ఉన్న ఫ్లూగ్యాసెస్ ఫైరుట్యూబుల ద్వారా వెళ్ళునపుడు ఉ... | 23 |
ఆంధ్రప్రదేశ్ లో నీటి కాలుష్య నియంత్రణ మండలిని ఎప్పుడు ఏర్పాటు చేసారు? | [
"ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి\nఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో నీరు చట్టం-1975లో ప్రవేశపెట్టిన తరువాత 22 జూలై 1976న నీటి కాలుష్య నియంత్రణ మండలిని ప్రారంభించినది."
] | [
"కలివికోడి\n2006 మార్చిలో సుప్రీంకోర్టు, సమస్య పరిష్కారం కోసం సాధికారిక కమిటిని వేసింది. బిఎన్హెచ్ఎస్ డైరెక్టర్, ప్రభుత్వ కార్యదర్శి, నీటిపారుదల చీఫ్ ఇంజనీరులు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పరచింది. దానితో పాటు ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం ఇప్పటికే ప్రస్తుతం ఉన్న కాలువ తవ్వకం అలైన్మెంట్ను మార్చుకొనేందుకు సిద్ధంగా... | 14 |
భారత దిగువసభలో ఎంతమంది సభ్యులు ఉంటారు? | [
"లోక్సభ\nభారత పార్లమెంటు (hindi:संसद) లో దిగువ సభను లోక్సభ (Loksabha) అంటారు. లోక్సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది ప్రజల సభ (House of the People) అయింది. రాజ్యాంగం ప్రకారం లోక్సభలో గరిష్ఠంగా 552 మంది సభ్యులు ఉండవచ్చు. అందులో 530 మంది రాష్ట్రాల నుండి ఎన్... | [
"భారత పార్లమెంటు\nరాజ్యసభలో 250 మంది సభ్యులు గలరు. ఈ సభ ఎన్నటికీ రద్దు గాదు. ప్రతి సభ్యుడూ 6 సంవత్సరాల కాలపరిమితి కొరకు ఎన్నుకోబడతాడు. ఈ సభలో రెండేండ్లకొకసారి, మూడవవంతు సభ్యులు ఎన్నుకోబడతారు. ఈ విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 80 లో వివరింపబడింది.",
"రాజ్యసభ\nభారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అం... | 63 |
ఆకాశము ఏ రంగులో ఉంటుంది? | [
"ఆకాశం\nఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం. ఆకాశానికి తెలుగు భాషలో వికృతి పదము ఆకసము. భూమి ఉపరితలంపై ఉండే మేఘాలు, నీటియావిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశం ఏ రంగునూ కలిగి ఉండదు. అందుకే మనకు రాత్రి సమయంలో ఆకాశం... | [
"వంకాయ\nతూనికలో 25 గ్రాముల లోపునుండి 1000 గ్రాముల వరకు తూగు రకములు ఉన్నాయి. కాయల రంగులో ఆకుపచ్చ ఊదా రంగులు ముఖ్యములు. తెల్లని లేక దంతపు రంగు రకాలును ఉన్నాయి. ఆకుపచ్చ వర్ణములలో చాలా లేబనరు రంగు మొదలు, కారుపసరు రంగు వరకు కన్పడును. కొన్నిటిలో దట్టమగు ఆకుపచ్చ రంగుపైన లేత ఆకు పచ్చ రంగు చారలు కానీ, పట్టెలు కానీ ఉండును. ఇ... | 35 |
ద్రాక్ష లో ఎక్కువగా ఉండే విటమిన్ ఏంటి? | [
"ద్రాక్ష\nవీటిలో ఉండే పోషక పదార్థాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల బద్ధకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వీటిలోని అనేక విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి పూర్తి రక్షణ కలిగిస్తాయి. ఏనుగు బతికినా చచ్చినా విలు... | [
"మిరపకాయ\nఎర్ర మిరప అధిక మొత్తంలో విటమిన్ సిమరియు కెరోటిన్ (ప్రోవిటమిన్ ఎ) ను కలిగి ఉంటుంది. పసుపు మరియు ప్రత్యేకించి పచ్చని మిరప రకాలు (ఇవి ప్రత్యేకించి పక్వానికి రాని ఫలాలు) మాత్రం పై రెండు అంశాలను గణనీయమైన స్థాయిలో తక్కువగా కలిగిఉంటాయి. మరోవైపు మిరపలో పైన చెప్పిన అంశాలే కాకుండా, అత్యధికభాగం బి విటమిన్లు, మరియు వ... | 13 |
ఆరేడు గ్రామ విస్తీర్ణత ఎంత? | [
"ఆరేడు\nఆరేడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలానికి చెందిన గ్రామము. \nఆరేడు పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఉండి నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భీమవరం నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 295 ఇళ్లతో, 1104 జనాభాతో 710 హెక్టార్లలో విస్తరి... | [
"ఆరేపల్లి (గ్రామీణ)\nఇది మండల కేంద్రమైన కరీంనగర్ నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 612 ఇళ్లతో, 2513 జనాభాతో 815 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1293, ఆడవారి సంఖ్య 1220. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 321 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 36. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 57... | 48 |
2011 జనగణన ప్రకారం చెన్నారావుపాలెం గ్రామంలో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి? | [
"చెన్నారావుపాలెం(వీరులపాడు)\nచెన్నారావుపాలెం కృష్ణా జిల్లా, వీరులపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన వీరులపాడు నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 375 ఇళ్లతో, 1281 జనాభాతో 1123 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి స... | [
"చినరావుపల్లి (ఎచ్చెర్ల)\nచినరావుపల్లి శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎచ్చెర్ల నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 108 ఇళ్లతో, 416 జనాభాతో 177 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య... | 71 |
యువత చిత్ర దర్శకుడు నిర్మాత ఎవరు? | [
"యువత (సినిమా)\nయువత 2008 లో పరశురాం దర్శకత్వంలో విడుదలైన సినిమా. నిఖిల్, అక్ష ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.\nకేశవరం గ్రామానికి చెందిన వీరబాబు పనిలేకుండా ఆవారాగా తిరుగుతుంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు కోల్పోవడంతో మామయ్య, అత్త దగ్గర పెరుగుతాడు. బాబాయి అతని క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రశ్నించడంతో అలిగి హైదరాబాదు... | [
"కమల్ హాసన్\n1997 లో మరొక యాదృచ్ఛికమైన సంఘటన కారణంగా కమల్ తిరిగి దర్శకత్వం చేపట్టాల్సి వచ్చింది. చాచి 420 (తెలుగులో భామనే సత్యభామనే) చిత్ర దర్శకుడు శంతను షెనొయ్ పనితనం నచ్చక పోవడంతొ కమల్ మళ్ళి దర్శకుడిగా మారారు. అటుపై ఐరోప చిత్ర విధానాలను అనుసరిస్తూ, కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీ... | 53 |
అలుగుమల్లిపాడు గ్రామ విస్తీర్ణం ఎంత? | [
"అలుగుమల్లిపాడు\nఅలుగుమల్లిపాడు, గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన దాచేపల్లి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 81 ఇళ్లతో, 310 జనాభాతో 377 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్... | [
"అలుగుమల్లిపాడు\nఈ ఆలయ నాల్గవ వార్షికోత్సవాన్ని, 2017,జూన్-4వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారు. [1] \n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 333. ఇందులో పురుషుల సంఖ్య 174, స్త్రీల సంఖ్య 159, గ్రామంలో నివాస గృహాలు 87 ఉన్నాయి.",
"మాదిపాడు అగ్రహారం\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,... | 38 |
సంతొషపురం గ్రామ విస్తీర్ణత ఎంత? | [
"సంతోషపురం (మెళియాపుట్టి)\nసంతొషపురం శ్రీకాకుళం జిల్లా, మెళియాపుట్టి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మెళియాపుట్టి నుండి 25 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పలాస-కాశీబుగ్గ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 11 ఇళ్లతో, 42 జనాభాతో 56 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవా... | [
"సంతేకొండాపురం\nసంతేకొండాపురం, అనంతపురం జిల్లా, బ్రహ్మసముద్రం మండలానికి చెందిన గ్రామము \nఇది మండల కేంద్రమైన బ్రహ్మసముద్రం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాయదుర్గం నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1413 ఇళ్లతో, 6171 జనాభాతో 4656 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో ... | 46 |
చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత? | [
"భూమి\nచంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి 27.32 రోజుల కాలం పడుతుంది.భూమి మరియు చంద్రుడు సూర్యుని చుట్టూ తిరిగే కాలమును పరిగణనలోకి తీసుకుంటే అమావాస్య నుంచి అమావాస్యకి 29.53 రోజుల కాలం పడుతుంది,దీనినే ఒక నెల అంటారు. ఉత్తర ధ్రువం నుంచి చూసినప్పుడు భూమి చంద్రుడు వారి కక్ష్యలలో అప్రదక్షిణ దిశలో(యాంటిక్లాక్ వైస్)తిరుగును. ఉ... | [
"సంవత్సరము\nసంవత్సరము అనేది ఒక కాలమానము. భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణ క్రమంలో ఒక స్థానానికి భూమి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని (సమయాన్ని) సంవత్సరం అంటారు. ఇదే నిర్వచనాన్ని ఇతర గ్రహాలకూ విస్తరించవచ్చును. ఉదాహరణకు సూర్యుని చుట్టూ అంగారక గ్రహం ఒకమారు తిరగడానికి పట్టే కాలాన్ని \"అంగారక సంవత్సరం\" అనవచ్చును.\nఒక ... | 35 |
రబ్బీ షెర్గిల్ జననం ఎప్పుడు? | [
"రబ్బీ షెర్గిల్\nరబ్బీ షెర్గిల్ (గుర్ప్రీత్ సింగ్ షెర్గిల్గా, 1973న జన్మించారు) అనే భారతీయ సంగీతకారుడు అతని తొలి ఆల్బం (సంకలనం) \"రబ్బీ\"కు మరియు 2005లో చార్టులో ప్రథమ స్థానం పొందిన \"బుల్లా కీ జానా\"పాటకు పేరుగాంచాడు. అనేకమైన పాశ్చాత్య ఉరవడులతో సూఫీ మరియు కొంతవరకూ సూఫీ కొంతవరకూ-జానపద రకమైన సంగీతంను మరియు బాణి శై... | [
"సిడ్నీ షెల్డన్\nసిడ్నీ షెల్డన్, ఒక ప్రసిద్ధ అమెరికన్ నవలా రచయిత. ఇతను చికాగోలో 1917 ఫిబ్రవరి 17న జన్మించాడు. కాలిఫోర్నియా సమీపంలోని పామ్స్ప్రింగ్స్ ఆసుపత్రిలో ఆయన న్యుమోనియాకు చికిత్స పొందుతూ 31 జనవరి, 2007న, తన 89వ యేట రోజున కన్నుమూశాడు. పుస్తక రచయితగా మాత్రమే కాక బాలీవుడ్ సినిమాల స్క్రిప్టు రచయితగా కూడా ఆయన మ... | 77 |
అలీ లార్టర్ ఎక్కడ జన్మించింది? | [
"అలీ లార్టర్\nన్యూజెర్సీలోని చెర్రీ హిల్ లో లార్టర్ జన్మించింది. ఆమెకు టీచర్గా పని చేయుచున్న కిర్స్టన్ అనే పేరు గల అక్కయ్య ఉంది. ఆమె ఒక గృహిణి అయినటువంటి మార్గరెట్ మరియు ట్రాకింగ్ కార్యనిర్వహధికారి దాన్ఫోర్త్ లార్టర్ యొక్క కూతురు. ఆమె క్యారుసి మిడిల్ స్కూల్ కి మరియు పశ్చిమ చెర్రీ హిల్ హై స్కూల్ కి వెళ్ళేది. మోడలింగ... | [
"అలీ లార్టర్\nఅలీసన్ ఎలిజబెత్ \"అలీ\" లార్టర్ (జననం 1976 ఫిబ్రవరి 28) ఒక అమెరికన్ నటి మరియు మాజీ ఫ్యాషన్ మోడల్. 1990 లో దూరదర్శన్లో ఎన్నో చిన్న చిన్న అతిథి పాత్రల తర్వాత ఆమె తన చిత్ర జీవితాన్ని ప్రారంభించింది. 2006 సంవత్సరం నుండి ఆమె NBC సైన్సు ఫిక్షన్ నాటకం హీరోస్ లోని నికీ సాండర్స్ మరియు ఆ తరువాత చాలాకాలం క్రితం ... | 19 |
కుంటనహళ్ గ్రామ విస్తీర్ణత ఎంత? | [
"కుంటనహళ్\nఇది మండల కేంద్రమైన కౌతాలం నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆదోని నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 597 ఇళ్లతో, 3129 జనాభాతో 1822 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1555, ఆడవారి సంఖ్య 1574. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 418 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్... | [
"కునపరాజుపర్వ\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5138. ఇందులో పురుషుల సంఖ్య 2642, స్త్రీల సంఖ్య 2496, గ్రామంలో నివాసగృహాలు 1287 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1881 హెక్టారులు.\n[2] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,నవంబరు-29; 1వపేజీ.\n[3] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-23; 33వపేజీ.\n[4] ఈనాడు అమరావతి/మైలవరం; 2016,ఫిబ... | 56 |
మడ అరణ్య ప్రాంతం ఎక్కడ ఉంది? | [
"సుందరవనాలు\nఈ అడవి గంగానది పాదాల వద్ద ఉండి బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాలు మరియు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో విస్తరించి, డెల్టా యొక్క సముద్రపు అంచుని ఏర్పరుస్తుంది. కాలానుగుణంగా-వరదలకు గురయ్యే సుందర్బన్ మంచినీటి తంపర అడవులు మడ అడవుల లోపలిభాగంలో ఉంటాయి. ఈ అడవి 10,000 కిమీ వ్యాపించి ఉండగా, దీనిలో సుమారు ... | [
"ఉత్తర కన్నడ జిల్లా\nజిల్లా అందుకుంటున్న అధిక వర్షపాతం కారణంగా జిల్లాలో సుమారు 70% దట్టమైన అరణ్యాలు ఆక్రమించి ఉన్నాయి. అరేబియా సముద్రం మరియు 250 మీటర్ల ఎత్తులో వరకు పశ్చిమ కనుమల కొండ దిగువ మధ్య ఉన్న సన్నని పర్యావరణ ప్రభావిత భూభాగంలోమలబార్ తీర చిత్తడి అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఈ అడవులు దాదాపు పూర్తిగా వ్యవసాయం మర... | 37 |
2011 జనగణన ప్రకారం పసువేముల గ్రామములో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి? | [
"పసువేముల\nపసువేముల, గుంటూరు జిల్లా, మాచెర్ల మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన మాచర్ల నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1229 ఇళ్లతో, 4763 జనాభాతో 3547 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2420, ఆడవారి సంఖ్య 2343. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 396 కాగా షెడ్యూల్డ... | [
"ముడుపులవేముల\nముడుపులవేముల, చిత్తూరు జిల్లా, పీలేరు మండలానికి చెందిన గ్రామము. \nముడుపులవేముల చిత్తూరు జిల్లా, పీలేరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పీలేరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరుపతి నుండి 68 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 576 ఇళ్లతో, 2132 జనాభాతో 1873 హె... | 59 |
2017నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? | [
"శాసన మండలి\nభారత దేశము యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను శాసనమండలి (విధాన పరిషత్) అంటారు. రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు. 2017 నాటికి భారతదేశంలోని 29 రాష్ట్రాలలో కేవలం 7 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది. అవి ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు,... | [
"పంజాబ్\nరాష్ట్ర విభజన పంజాబీయుల జీవితాలలో ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. మత విద్వేషాలవల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది జనులు కట్టుబట్టలతో ఒక ప్రాంతంనుండి మరొక ప్రాంతానికి వలస పోయారు.\nపాటియాలా, మరి కొన్ని చిన్న రాజసంస్థానాలుకూడా భారతదేశంలో భాగమైనాయి. 1950లో భారతదేశంలో రెండు పంజాబు రాష్ట్రాలు ఏర్పరచారు ... | 63 |
ఇండియా గేట్ ఎక్కడ ఉంది ? | [
"ఇండియా గేట్\nయమునా నది తీరాన ఉన్న భారత దేశపు రాజధాని నగరంలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఒకటైన ఇండియా గేట్ (India Gate) 9 దశాబ్దాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో మరియు అఫ్ఘన్ యుద్ధంలో అమరులైన 90 వేల యుద్ధజవానుల స్మృత్యర్థం నిర్మించిన అపురూప కట్టడం. 42 మీటర్ల ఎత్తు ఉన్న ఈ కట్టడం భరత్పూర్ ఎర్రరాయితో నిర్మించబడింది. 1971... | [
"కరీంనగర్ జిల్లా\nకరీంనగర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగుండంలోని బసంత నగర్ కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న విమానాశ్రయం నుండి భారత ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాలో అంతర్భాగంగా ఉన్న వాయుదూత్ విమానాలు నడిపే సమయంలో సర్వీసులు ఉండేవి. వాయుదూత్ విమాన సేవలను నిలిపి వేసిన తరువాత ఈ విమానాశ్రయం వాడుకలో లేదు. 2010 లో ఈ వ... | 37 |
వెన్నెలవలస గ్రామ పిన్ కోడ్ ఏంటి? | [
"వెన్నెలవలస\nవెన్నెలవలస శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సరుబుజ్జిలి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 106 ఇళ్లతో, 1030 జనాభాతో 217 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 474, ఆడవా... | [
"వెన్నూతల\nవెన్నూతల కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఉంగుటూరు నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 21 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 160 ఇళ్లతో, 502 జనాభాతో 295 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 241, ఆడవారి సంఖ్య 261. షె... | 51 |
జ్యూలియస్ హక్స్లీ ఎప్పుడు పుట్టాడు? | [
"ఆల్డస్ హక్స్లీ\nహక్స్లీ 1894 లో జన్మించాడు. హక్స్లీ గొప్ప వంశంలో జన్మిచాడు.థామస్ హక్స్లీ-శాస్త్రజ్ఞడు-ఈయన తాత; ఈయన అన్నగారు జ్యూలియస్ హక్స్లీ ప్రసిద్ధ శాస్త్రజ్ఞడు.తల్లివైపు మాత్యూ ఆర్నాల్డ్ సంతతివారు.\n1946 నుండి-48 వరకూ యునెస్కో సంస్థ డైరెక్తర్ జనరల్ గా పనిచేశాడు. హక్స్లీ ఈటన్, ఆక్స్ఫర్డ్ కళాశాలల్లో విద్య... | [
"హిట్లర్\n1918 అక్టోబరు 15 న, ఒక మస్టర్డ్ వాయువు దాడి వలన పాక్షికంగా గుడ్డివాడైన హిట్లర్ క్షేత్ర వైద్యశాల లో చేర్చబడ్డాడు. ఆంగ్ల మనస్తత్వవేత్త డేవిడ్ లేవిస్ మరియు బెర్న్హర్డ్ హోర్స్త్మన్ ఆ గుడ్డితనం ఒక మార్పు లోపం వలన వచ్చిందని సూచిస్తారు (తరువాత మూర్ఛ) గా పిలువబడింది). ఈ అనుభవం సమయంలో తన జీవిత పరమార్ధం \"జర్మనీ ని... | 27 |
కదిరినేనిపల్లి గ్రామ పిన్ కోడ్ ఏంటి? | [
"కదిరినేనిపల్లి\nకదిరినేనిపల్లి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మర్రిపాడు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బద్వేలు నుండి 44 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 187 ఇళ్లతో, 791 జనాభాతో 843 హెక్టార్లలో వ... | [
"అకినేపల్లి (దమ్మపేట)\nఅకినేపల్లి ఖమ్మం జిల్లాకు చెందిన దమ్మపేట మండలం లోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 793 ఇళ్లతో మొత్తం 3339 జనాభాతో 3639 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన సత్తుపల్లి 20 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1771, ఆడవారి సంఖ్య 1568గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 139 కాగా షెడ్యూల్డ్ ... | 51 |
మన్నంగిదిన్నె గ్రామ విస్తీర్ణం ఎంత? | [
"మన్నంగిదిన్నె\nమన్నంగిదిన్నె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కావలి నుండి 6 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 448 ఇళ్లతో, 1677 జనాభాతో 376 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 847, ఆడవారి సంఖ్య 830. ... | [
"లింగంగుంట (మద్దిపాడు)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,636. ఇందులో పురుషుల సంఖ్య 1,328, మహిళల సంఖ్య 1,308, గ్రామంలో నివాస గృహాలు 648 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 869 హెక్టారులు.\n[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,ఆగస్టు-15; 3వపేజీ.\n[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చి-20; 1వపేజీ.\n[4] ఈనాడ... | 36 |
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్థాపితం ఎప్పుడు? | [
"రిలయన్స్ ఇండస్ట్రీస్\nరిలయన్స్ స్థాపనను భారతీయ పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ 1966లో స్థాపించారు. అంబానీ భారత స్టాక్ మార్కెట్లలో పూర్తిగా మార్చుకొన వీలున్న డింబెంచర్ల వంటి ఆర్థిక సాధనాలను పరిచయం చేసిన మార్గదర్శి. స్టాక్ మార్కెట్ల వైపు రిటైల్ పెట్టబడిదారులను ఆకర్షింపచేసిన మొదటి వ్యవస్థాపకులలో అంబానీ ఒకరు. నియంత్ర... | [
"కళ్ళం అంజిరెడ్డి\nపలు కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో 1984లో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ను స్థాపించారు. రివర్స్ ఇంజినీరింగ్ పద్ధతుల ద్వారా బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాణాధార ఔషధాలకు జనెరిక్ రూపాలను రూపొందించి, తృతీయ ప్రపంచ దేశాలకు ఆపద్బాంధవుడు అయ్యారు. బడా కంపెనీలతో పోటీపడి అనేక మందులకు పేటెంట్లు ... | 26 |
కాకర్ గ్రామ విస్తీర్ణం ఎంత? | [
"కాకర్\nకాకర్ (160) అన్నది అమృతసర్ జిల్లాకు చెందిన అజ్నాల తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 141 ఇళ్లతో మొత్తం 831 జనాభాతో 423 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన రాజా సాన్సి అన్నది 18 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 426, ఆడవారి సంఖ్య 405గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 123 కాగా షెడ్యూల్డ్ తె... | [
"కొట్లాపూర్ ఖుర్ద్\n2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 1175. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 585 మరియు మహిళల సంఖ్య 590.గృహాలు 261, విస్తీర్ణము 406 హెక్టార్లు, ప్రజల భాష తెలుగు.గ్రామాలు: కోట్బాస్ పల్లె 1 కి.మీఓ గింగుర్తి 5 కి.మి. సంగం కలాన్ 5 కి.మీ. కరన్ కోట్ 7 కి.మీ బెల్కతూర్ 9 కి.మీ. బ్ కి.మీ దూరములో ఉన్నాయి.",
... | 18 |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది ? | [
"ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం\nకాగా ఇక్కడ ఒక చారిత్రక విషయాన్ని గమనించాలి. 1956 దాకా రెండు తెలుగు రాష్ట్రాలు ఉనికిలో ఉన్నాయి. అప్పటిదాకా 13 జిల్లాల ఆంధ్రరాష్ట్రం పనిచేసింది. అదే రాష్ట్రం 1956లో తెలంగాణతో కలిసింది. తాత్కాలికంగా ఉనికిని కోల్పోయి తిరిగి 2014 లో విడిపోయింది. కాబట్టి ఇది ఒక కొత్త రాష్ట్రం కాదు. కాగా అక్... | [
"ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు\n1914లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశంలో మొదటి సారిగా ప్రత్యేకాంధ్ర ప్రస్తావన వచ్చింది. ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెసు విభాగం ఉంటే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని భావించి, దాని గురించి తమ వాదనను వినిపించి, దానిపై అభిప్రాయాన్ని కూడగట్టగలిగారు. ఈ సభతో ప్... | 54 |
ఎలక్ట్రాన్ ఏ విద్యుదావేశాన్ని కలిగి ఉంటుంది? | [
"ఎలక్ట్రాన్\nఎలక్ట్రాన్ అనునది పరమాణువులోని ఒక మౌలిక కణం. ఇది కేంద్రకం చుట్టూ స్థిరకక్ష్య లలో తిరుగుతుంది. ఇది ఋణ విద్యుదావేశాన్ని కలిగి ఉంటుంది. దీని ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశిలో 1836 వంతు ఉంటుంది. తటస్థ పరమాణువులోని కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్యకు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. దీనిని 1897 లో జె.జె.... | [
"అణువు\nప్రతి అణువు యొక్క కణిక లేదా కేంద్రకంలో ఒకటి లేదా అంతకంటె ఎక్కువ ప్రోటాన్లు ఉంటాయి. కొన్ని అణు కేంద్రకాలలో నూట్రానులు కూడా ఉంటాయి. ప్రోటానులను, న్యూట్రానులను కలిపి నూక్లియానులు అని కూడా అంటారు. ప్రోటాన్లు ధనాత్మక విద్యుదావేశమును కలిగి వుంటాయి, ఎలక్ట్రాన్లు ఋణాత్మక విద్యుదావేశమును కలిగి వుంటాయి. న్యూట్రాన్లు ... | 75 |
విశాఖపట్టణం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా ఎప్పుడు ఏర్పడింది? | [
"శ్రీకాకుళం జిల్లా\nశ్రీకాకుళం జిల్లా భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య సరిహద్దులో ఉంది. జిల్లా ముఖ్యపట్టణమైన శ్రీకాకుళం (అక్షా: formula_118' ఉ, రేఖా: formula_254' తూ) నాగావళి నది ఒడ్డున ఉంది. విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకా... | [
"గుంటూరు జిల్లా\nభారత స్వాతంత్ర్య సంగ్రామం లోను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు లోను జిల్లా ప్రముఖ పాత్ర వహించింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంలో భాగం అయింది. మద్రాసు రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాదించాయి. ఫలితంగా 1953లో 11 జిల్ల... | 22 |
భారతీయ రైల్వేను ఎప్పుడు ప్రారంభించారు? | [
"భారతీయ రైల్వేలు\nభారతీయ రైల్వేలు (ఆంగ్లం: Indian Railways; హిందీ: भारतीय रेल Bhāratīya Rail); సంక్షిప్తంగా భా.రే.) భారత ప్రభుత్వ విభాగము. భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853 లో ప్రవేశపెట్టబడ్డాయి. 1947 (స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భ... | [
"భారతీయ రైలు రవాణా వ్యవస్థ\nతరువాత భారత రాజ్యాలులు తమ సొంత రైల్వేలను ఏర్పాటు చేసుకొని తమ రాజ్యమంతా విస్తరించారు. అవి నవీన రాష్ట్రాలు అయిన అస్సాం, రాజస్థాన్ మరియు ఆంధ్ర ప్రదేశ్. 1901లో రైల్వే బోర్డు ఏర్పాటు చేయబడింది కాని దాని మొత్తం అధికారం భారత వైస్రాయ్ (లార్డ్ కర్జన్) దగ్గర ఉండేది. రైల్వే బోర్డును కామర్స్ డిపార్ట... | 26 |
సాయిబాబా మరణించిన తేదీ ఏమిటి ? | [
"షిర్డీ సాయిబాబా\n1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. దేవుడని గుర్తించిన భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు. అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటి వాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది."
] | [
"షిర్డీ సాయిబాబా\nషిర్డీ సాయిబాబా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించారు. షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఏ ఆడంబరాలూ ... | 44 |
తానెలంక నుండి అమలాపురం కి ఎంత దూరం? | [
"ఠాణేలంక\nఇది మండల కేంద్రమైన ముమ్మిడివరం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2324 ఇళ్లతో, 8232 జనాభాతో 910 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4155, ఆడవారి సంఖ్య 4077. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2096 కాగా షెడ్యూల్డ్ తె... | [
"తుమ్మలపల్లి (నాంపల్లి)\nకొండమల్లేపల్లి నుంచి గుమ్మడవల్లి మీదుగా 15 కిలోమీటర్లు మరియు పాల్వాయి నుంచి గ్రామానికి 10కిలోమీటర్లు భిటి రోడ్డు మార్గం ఉంది. మండల కేంద్రమైన నాంపల్లి 10 కిలోమీటర్లు భిటి రోడ్డు ఉంది. మేళ్ళవాయికి 5 కిలోమీటర్లకు గాను కిలోమీటరు మెటల్ రోడ్డు ఉంది. పాశంవారిగూడెం, శాఖాజీపురం, సుల్తాన్ పురానికి డొ... | 0 |
ఆవాల మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏంటి? | [
"ఆవాల నూనె\nఆవాల మొక్క ఏకవార్ధిక వ్యవసాయపంట, దీనిని ముఖ్యంగా ఆవాలనుండి తీయుటకై పండెంచెదరు.మొక్క కాండం మరియు ఆకులను పశువులకు ఆహారంగా ఉపయోగిస్తారు. ఆవాల మొక్క వృక్షశాస్రంలో బ్రాసియేసి కుటుంబానికి చెందినది.ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం:బ్రాసిక జునెయ (లి) (Brassica juncea (L) .ఈ మొక్క ఆవాలు బ్రౌన్ రంగులో వుండును."
] | [
"నీలిమందు\nఅసలు నీలిమందు కొన్ని రకాల మొక్కల నుండి వస్తుంది. ఈ మొక్కలన్నిటిలోకీ శ్రేష్థమైనది భారత దేశంలో పెరిగే నీలిమందు మొక్క. నీలి రంగు ఆకులతోటీ, చిన్న చిన్న పసుపు పచ్చని పువ్వులతోటీ, రెండేళ్ళకొక సారి పెరిగే ఈ మొక్క ఆవ జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం 'ఇండిగోఫెరా టింక్టోరియా' (Indigofera tinctoria). ఈ మొక్... | 13 |
పంద్రవాడ గ్రామ విస్తీర్ణం ఎంత? | [
"పంద్రవాడ\nఇది మండల కేంద్రమైన సామర్లకోట నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పిఠాపురం నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 329 ఇళ్లతో, 1107 జనాభాతో 166 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 572, ఆడవారి సంఖ్య 535. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 60 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ... | [
"పండువ\n2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 825. ఇందులో పురుషుల సంఖ్య 414, స్త్రీల సంఖ్య 411, గ్రామంలో నివాస గృహాలు 166 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,281 హెక్టారులు.",
"పంద్రవాడ\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 955. ఇందులో పురుషుల సంఖ్య 502, మహిళల సంఖ్య 453, గ్రామంలో నివాస గృహాలు 241 ... | 24 |
విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు ? | [
"విజయనగర సామ్రాజ్యము\nవిజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క) మరియు బుక్క అనే అన్నదమ్ములు 1336 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు. ఈ సామ... | [
"విజయనగర సామ్రాజ్యము\nవిజయనగర సామ్రాజ్య స్థాపనకు శతాబ్దము మునుపు దక్షిణ భారత దేశము లోని రాజ్యములను ముస్లింలు జయించారు. 1309 లో మాలిక్ కాఫర్ ఓరుగల్లును ఆక్రమించి మలబార్ రాజ్యములపై దాడి చేశాడు. ఆ సమయమున హరహర మరియు బుక్క అను సోదరులు ప్రతాపరుద్రుని ఆస్థానములో కోశాధికారులుగా ఉన్నారు. సోదరులిద్దరిని ఢిల్లీకి తరలించి ఇస్ల... | 6 |
ఆవర్తన పట్టికలో ఎన్ని మూలకాలు ఉంటాయి? | [
"మూలకము\nఇప్పటివరకు తెలిసిన 120 మూలకాలలో, 90 మూలకాలు ప్రకృతిలో లభించేవి, మిగిలినవి కృత్రిమంగా తయారుచేసినవి.\nమూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా నీల్స్ బోర్ విస్తృత ఆవర్తన పట్టికను నిర్మించాడు. పట్టికలోని నిలువు వరుసలను 'గ్రూపు'లనీ, అడ్డు శ్రేణులను 'పీరియడ్'లనీ అంటారు. ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు, 7 పీరియడ్ లు ఉన్న... | [
"ఆవర్తన పట్టిక\nపరమణు సంఖ్య 1 (హైడ్రోజన్ నుండి 118 (అననోక్టియం) వరకు గల అన్ని మూలకాలలో కొన్ని కనుగొనబడినవి మరికొన్ని కృత్రిమంగా తయారుచేయబడినవి. పరమాణు సంఖ్యలు 113,115,117 మరియు 118 గా గల మూలకాలు యిప్పటికీ నిర్ధారింపబడలేదు. ఆవర్తన పట్టికలో మొదటి 98 మూలకాలు ప్రకృతిలో సహజంగా గలవి. మరికొన్ని మూలకాలు వాటిలో కొన్ని మూలకా... | 30 |
కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే ఏ రాష్ట్రంలో జన్మించాడు? | [
"మనోజ్ కుమార్ పాండే\nకెప్టెన్ మనోజ్ పాండే, ఉత్తర ప్రదేశ్ లోని కమలూర్ జిల్లాకూ చెందిన సీతాపూర్ గ్రామానికి చెందినవాడు. ఆయన లక్నో నివాసి అయిన చిన్న వ్యాపారవేత్త శ్రీ గోపీచంద్ పాండే కుమారుడు. ఆయనకున్న సహోదరులలో ఆయన పెద్దవాడు. ఆయన ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నందలి ఉత్తరప్రదేశ్ సైనిక పాఠశాలలొ విద్యాభ్యాసం చేసాడు. మాధ్యమిక వ... | [
"మంచు మోహన్ బాబు\nమోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో 19 మార్చి 1952న జన్మించాడు. ఆయన జన్మనామం మంచు భక్తవత్సలం నాయుడు. తండ్రి ఉపాధ్యాయుడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు - రంగనాధ్ చౌదరీ, రామచంద్ర చౌదరీ మరియు కృష్ణ - మరియు ఒక సోదరి విజయ ఉన్నారు. ఈయన విద్యాభ్యాసం ఏర్పేడు, మరియు తిరుపతిలో జరిగింది. ఈయన... | 25 |
సుబ్రమణియం రామదొరై జననం ఎప్పుడు? | [
"సుబ్రమణియం రామదొరై\nసుబ్రమణియం రామదొరై (జననం 6 అక్టోబరు 1945) భారత ప్రభుత్వ జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ పై ప్రధానమంత్రి సలహాదారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. భారత కేబినెట్ మంత్రి హోదా ఉన్నవారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, భారతిదసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్... | [
"సావిత్రి (నటి)\nఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6, 1935 న నిశ్శంకరరావు గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి రెండవ సంతానం, 1934లో ఆడపిల్ల పుట్టగా \"మారుతి\" అని నామకరణం చేశారు. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడ... | 31 |
ఫ్రాంకెన్స్టైయిన్ నవల మొట్టమొదటి ఎడిషన్ ఎక్కడ ప్రచురించబడింది? | [
"ఫ్రాంకెన్స్టెయిన్\nసాధారణంగా ఫ్రాంకెన్స్టైయిన్\" అని పిలిచే ఫ్రాంకెన్స్టైయిన్; లేదా, ది మోడరన్ ప్రమోథెస్\" , అనేది మారే షెల్లే వ్రాసిన ఒక నవల. షెల్లే ఆమె 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఈ కథను వ్రాయడం ప్రారంభించింది మరియు ఈ నవల ఆమె 20 సంవత్సరాల వయస్సులో ప్రచురించబడింది. మొట్టమొదటి ఎడిషన్ 1818లో లండన్లో అనామకం... | [
"ఫ్రాంకెన్స్టెయిన్\n31 అక్టోబరు 1831న, మొట్టమొదటి \"ప్రముఖ\" ఎడిషన్ ఒక వాల్యూమ్లో విడుదలైంది, దీనిని హెన్రీ కోల్బర్న్ & రిచర్డ్ బెంట్లేలు ప్రచురించారు. ఈ ఎడిషన్ను మారే షెల్లీ ఎక్కువగా మెరుగుపర్చింది మరియు ఒక నూతన, పొడవైన పీఠికను ఉంచింది, దీనిలో కథ యొక్క మూలాన్ని కొంతవరకు వర్ణిస్తున్న ఒక సంస్కరణను అందించింది. ఈ ఎ... | 67 |
సయ్యద్ నశీర్ అహ్మద్ ఎప్పుడు జన్మించాడు? | [
"సయ్యద్ నసీర్ అహ్మద్\nసయ్యద్ నశీర్ అహ్మద్ (سید نصیر احمد) : (Syed Naseer Ahamed )(జననం: 22.12.1955) నెల్లూరు జిల్లా పురిణిలో జననం.ప్రభుత్వ రికార్డు ప్రకారం పుట్టిన తేదీ 1954 ఆగష్టు ఒకటి (01-08-1954) హేతువాది పాత్రికేయుడు, లాయర్. 'సారేజహాఁ సే అచ్ఛా ఇండియా' తెలుగు మాస పత్రిక సంపాదకుడు. భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లి... | [
"మగ్దూం మొహియుద్దీన్\nమగ్దూం మొహియుద్దీన్ తెలంగాణ లోని మెదక్ జిల్లా ఆందోల్లో 1908, ఫిబ్రవరి 4 న జన్మించాడు. ఆయన పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియొద్దీన్ ఖాద్రి (మహ్మద్ మగ్దూం మొహియుద్దీన్ హుజ్రీ). వీరి పూర్వీకులు ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్లో ఉండేవాడు. ఆయన తాత (తల్లితండ్రి) రషీదుద్దీన్ ఔరంగజేబు సైన్యాలతో ప... | 77 |
అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళ ఎవరు? | [
"వాలెంతినా తెరిష్కోవా\nవాలెంతినా తెరిష్కోవా రష్యాకు మరియు పూర్వపు సోవియట్ యూనియన్ కు చెందిన వ్యోమగామి. ఆమె మార్చి 6, 1937 న జన్మించింది. ఈమె అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. ఆమె జూన్ 16,1963 న అంతరిక్షంలోకి వెళ్ళుటకు ప్రయోగించిన వోస్కోట్-6 అనే అంతరిక్ష నౌకకు పైలెట్ గా నాలుగు వందలమంది ... | [
"కల్పనా చావ్లా\n1995 లో NASA వ్యోమగామి కార్పస్ లో చేరారు మరియు 1996 లో మొదటి సారిగా అంతరిక్షయానం కోసం ఎన్నికైయ్యారు. దాన్ని STS-87 అని, కొలంబియా వ్యొమనౌక అని అంటారు.\nఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం 1997 నవంబర్ 19 న కొలంబియా వ్యొమనౌక (STS-87) లో ఆరు వ్యోమగాముల సభ్యులతో మొదలైంది. చావ్లా భారతదేశంలో పుట్టి అంతరిక్షం లోకి వ... | 35 |
ముర్వకొండ గ్రామ పిన్ కోడ్ ఏంటి? | [
"ముర్వకొండ\nముర్వకొండ, కర్నూలు జిల్లా, పగిడ్యాల మండలానికి చెందిన గ్రామము.\nఇది మండల కేంద్రమైన పగిడ్యాల నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కర్నూలు నుండి 42 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1654 ఇళ్లతో, 6410 జనాభాతో 2667 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3211, ఆడవ... | [
"ముర్వకొండ\nముర్వకొండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.\nముర్వకొండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.\nవరి, మొక్కజొన్న, వేరుశనగ\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,243. ఇందులో పురుషుల సంఖ్య 3,185, స్త్రీల సంఖ్య 3,058, గ్రామంలో నివాస గృహాలు 1,455 ఉన్నాయి.",
"వై.రాంపురం... | 32 |
పెదకొండూరు గ్రామ పిన్ కోడ్ ఎంత ? | [
"పెదకొండూరు (దుగ్గిరాల)\nపెదకొండూరు, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన దుగ్గిరాల నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంగళగిరి నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1361 ఇళ్లతో, 4505 జనాభాతో 1463 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవార... | [
"పెదకొండూరు (దుగ్గిరాల)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,153. ఇందులో పురుషుల సంఖ్య 2,111, స్త్రీల సంఖ్య 2,042, గ్రామంలో నివాస గృహాలు 1,087 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,463హెక్టారులు.",
"పెదకొండూరు (దుగ్గిరాల)\nపెదకొండూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ... | 51 |
భారతదేశంలో అతిపెద్ద గ్రంధాలయం ఎక్కడ ఉంది? | [
"భారత జాతీయ గ్రంథాలయం\nనేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లేక భారత జాతీయ గ్రంథాలయం () అనేది అలీపూర్, కోలకతా లోని బెల్వెడెరే ఎస్టేట్ లో కలదు, ఇది వాల్యూమ్ పరంగా మరియు భారతదేశం యొక్క ప్రజా రికార్డు గ్రంథాలయంగా భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం. ఇది భారత ప్రభుత్వం యొక్క సంస్కృతి శాఖ, పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధ్వర్య... | [
"సారస్వత నికేతనం\nఏదైనా తెలుగు పుస్తకము వెతకడములో ఇంతవరకు మీ ప్రయత్నాలు సఫలముకాకపోతే వేటపాలెం సారస్వత నికేతనంలో ఆ పుస్తకము దొరికే అవకాశము ఉంది. ఈ గ్రంథాలయము ఆంధ్ర ప్రదేశ్లో పరిశోధనా-ఓరియంటెడ్ గ్రంథాలయాలలో అగ్రగణ్యమైనది. ఈ గ్రంథాలయానికి 1929 లో జాతిపిత మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశారు. 1935 లో బాబూ రాజేంద్ర ప్రసాద్ ద... | 37 |
పృథ్వీరాజ్ సుకుమారన్ నిర్మించిన మొదటి చిత్రం ఏది? | [
"పృథ్వీరాజ్ సుకుమారన్\nఅతను తొలిసారిగా 2002లో మలయాళ చిత్రం \"నందనం\"లో నటించారు, మరియు అప్పటినుండి 50 కన్నా ఎక్కువ చిత్రాలలో నటించారు, ఇందులో ముఖ్యంగా \"స్వప్నకూడు\" (2003), \"క్లాస్మేట్స్\" (2006), \"తిరక్కథ\" (2008), మరియు \"పుథియా ముఖం\" (2009) ఉన్నాయి. పృథ్వీరాజ్ యొక్క ముఖ్యమైన తమిళ చిత్రాలలో \"కన కందెన్\" (... | [
"పృథ్వీరాజ్ సుకుమారన్\nపృథ్వీరాజ్ తెలుగు చిత్రరంగంలోకి \"శివపురం\"తో అడుగుపెట్టారు, ఇది మలయాళంలో విజయవంతమైన \"అనంతబాధ్రం\" యొక్క అనువాద చిత్రం. అతని మొదటి తెలుగు చిత్రం భూషణ్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన మరియు రవి ఇంకా మహేష్ స్వాన్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మించిన \"కలకానిది\" అవ్వవలసి ఉంది, కానీ ఆ ప్రణాళిక నటుడు ర... | 53 |
బండివెలిగండ్ల గ్రామ విస్తీర్ణం ఎంత ? | [
"బండివెలిగండ్ల\nబండివెలిగండ్ల ప్రకాశం జిల్లా, దర్శి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన దర్శి నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 85 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 289 ఇళ్లతో, 1235 జనాభాతో 1357 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 620, ఆడవారి సంఖ్య ... | [
"భృగుబండ\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,545. ఇందులో పురుషుల సంఖ్య 2,758, స్త్రీల సంఖ్య 2,787, గ్రామంలో నివాస గృహాలు 1,279 ఉన్నాయి.\nదక్షణాన ముప్పాళ్ల మండలం, పశ్చిమాన రాజుపాలెం మండలం, తూర్పున పెదకూరపాడు మండలం, ఉత్తరాన క్రోసూరు మండలం.",
"బొడ్డపాడు (తొట్లవల్లూరు మండలం)\n2001 వ.సంవత్సరం జనాభా లెక... | 56 |
భారత దేశానికి మొదటి రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు? | [
"బాబూ రాజేంద్ర ప్రసాద్\nడా. రాజేంద్ర ప్రసాద్ (1884 డిసెంబర్ 3 – 1963 ఫిబ్రవరి 28) భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. అతడు 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించాడు. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా 'బాబూ' అని పిలిచేవారు. అతడు భారతీయ రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్ లో భారత స్వాంతంత్ర్యోద్యమ కాలంలో చేర... | [
"భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు\nవివిధ రంగాలలో భారతదేశపు మొట్టమొదటి వ్యక్తులు",
"బాబూ రాజేంద్ర ప్రసాద్\nభారతదేశానికి అధ్యక్షునిగా రాజ్యాంగం ప్రకారం భాద్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తిగా ఏ రాజకీయ పార్టీకి చెందకుండా స్వతంత్రుడిగా వ్యవహరించాడు. అతడు ప్రపంచవ్యాప్తంగా భారత అంబాసిడరుగా విదేశీ దేశాలతో దౌత్య సంబంధాలు పెంప... | 6 |
మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? | [
"ఉప్పు సత్యాగ్రహం\nఉప్పు సత్యాగ్రహం (ఆంగ్లం : The Salt Satyagraha) మహాత్మా గాంధీచే ప్రారంభించి సాగించిన అహింసాత్మక శాసనోల్లంఘన ఉద్యమం, ఇది బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా జరిగింది. ఉప్పుపై పన్ను చెల్లించుటకు నిరాకరించి, మార్చి 12, 1930 న చేపట్టిన \"దండి యాత్ర\" నే ఉప్పు సత్యాగ్రహంటారు. సంపూర్ణ స్వరాజ్యం కొరకు బ్రిటిష్ ... | [
"మహాత్మా గాంధీ\n\"ఇండియన్ ఒపీనియన్\" అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు. ఇది ఆయనకు కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతి... | 14 |
కిరణ్ మజుందార్-షా ఎక్కడ జన్మించింది? | [
"కిరణ్ మజుందార్-షా\nఆమె బెంగుళూరులో జన్మించారు, బిషప్ కాటన్ బాలికల పాఠశాల లో మరియు మౌంట్ కార్మెల్ కళాశాలలోవిద్యనభ్యసించారు. 1973 లో బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి జంతు విజ్ఞానంలోబ్యాచిలర్ పట్టా[[పొందిన తరువాత, ఈమె పానీయము(మధ్యం తయారీ) తయారుచేయు విద్యను అభ్యసించడానికి ఆస్ట్రేలియాలోని బల్లారత్ ఆధునిక విద్యాసంస్థకు వె... | [
"సూరపనేని శ్రీధర్\nకృష్ణా జిల్లా, ఉయ్యూరు సమీపంలోని కుమ్మమూరు గ్రామంలో 1939 డిసెంబర్ 21 న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శ్రీధర్, తల్లా? పెళ్లామా? చిత్రంతో తెలుగు జాతి మనది అనే పాటలో విద్యార్థిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని 1964లో హైదరాబాదుకు వచ్చి ప్రభుత్వపనుల శాఖలో గు... | 19 |
సిక్కు మత స్థాపకుడు ఎవరు ? | [
"సిక్కు మతము\nసిక్కు మతము (ఆంగ్లం : Sikhism) (పంజాబీ ਸਿੱਖੀ ), గురునానక్ ప్రబోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతము. సిక్కు మతములో దేవుని పేరు \"వాహే గురు\". వీరి పవిత్ర గ్రంథము గురుగ్రంథ సాహిబ్ లేదా ఆది గ్రంథము లేదా ఆది గ్రంథ్. వీరి పవిత్ర క్షేత్రము అమృత్ సర్ లోని స్వర్ణ మందిరము. ఈ మతాన్ని అవలంబించేవ... | [
"నందిగామ\nఈ విద్యాసంస్థల అధినేత శ్రీ కాపా రవీంద్రనాధ్, 2016,అక్టోబరు-15న, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా, ఢిల్లీలో అబ్దుల్ కలాం ఎక్సెలెన్సీ పురస్కారం అందుకున్నారు. విద్యారంగంలో ఆయన చేయుచున్న కృషికి గుర్తింపుగా, \"సిటిజెన్స్ ఇంటెగ్రేషన్ పీస్ సొసైటీ\" అను సంస్థ వారు ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసిన... | 43 |
గృహహింస నిరోధక చట్టం ఏ రకమైన చట్టం ? | [
"గృహహింస నిరోధక చట్టం\nభారత ప్రభుత్వం గృహహింసని నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టం 2005ని తీసుకొచ్చింది. జమ్ము, కాశ్మీర్ తప్ప దేశమంతా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. ఇది ఒక సివిల్ చట్టం. నేరం చేసిన వాళ్ళను దండించడం కాకుండా బాధితులకు (స్తీలకు) ఉపశమనం కల్పించేదిశగా ఈ చట్టం ఏర్పడింది.\nతన కుటుంబానికి సంబంధించినవారు, ... | [
"జర్మనీ\nనేర చట్టం, వ్యక్తిగత చట్టం జాతీయస్థాయిలో వరుసగా \"స్త్రాఫ్గెసేట్జ్బుచ్\", \"బర్గేర్లిచేస్ గెసేట్జ్బుచ్\" లలో క్రోడీకరించబడ్డాయి. జర్మన్ శిక్షా వ్యవస్థ నేరస్థుల పునరావాసం లక్ష్యంగా ఉంటుంది. సాధారణ ప్రజల భద్రత దాని రెండవ లక్ష్యంగా ఉంటుంది. నేరం రుజువైన నేరస్థుడు సాధారణ ప్రజానీకానికి ముప్పు అని భావించినపుడు మ... | 63 |
రామోజీ ఫిలింసిటీ ఏ నగరంలో ఉంది? | [
"రామోజీరావు\nచెరుకూరి రామోజీరావు భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు మరియు ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనములో ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియో... | [
"రామోజీ ఫిల్మ్ సిటీ\nరామోజీ ఫిల్మ్ సిటీకి చేరడానికి రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణీయమైన బస్సులున్నాయి. ఈ బస్సులు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలను తీసుకుని నగరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుస్తుంటారు.ఈ బస్సులద్వారా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకునే సమయంలో వారు ఏర... | 37 |
భారతదేశంలో మొత్తం ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? | [
"భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు\nభారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.",
"భారత దేశ రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానులు\nభారతదేశం 29 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప... | [
"కేంద్రపాలిత ప్రాంతము\nభారత దేశంలో ఒక ప్రాంతం. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిపాలించబదుతాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకున్న హక్కులు, అధికారాలు లేవు.",
"భారతదేశ జిల్లాల జాబితా\nజిల్లా అనేది భారతదేశంలోని రాష్ట్రాలలో పరిపాలనా యంత్రాంగం కల ఒక భాగము. భారతదేశాన్ని ఇరవై ... | 63 |
డెన్మార్క్ దేశ మొత్తం విస్తీర్ణం ఎంత? | [
"డెన్మార్క్\nదేశం మొత్తం వైశాల్యం 42,924 చదరపు కిలోమీటర్ల (16,573 చదరపు మైళ్ల) కలిగి ఉంది. లోతట్టు ప్రాంతం వైశాల్యం 700 కి.మీ. (270 చదరపు మైళ్ళు), ఇది 500 - 700 చ.కి.మీ (193-270 చదరపు మీ) కోపెన్హాగన్ వాయువ్య దిక్కున అతిపెద్ద సరస్సు ఉంది. మహాసముద్రం నిరంతరం భూక్షయం చేస్తూ తీరప్రాంతానికి కొత్త పదార్ధాలను జతచేస్తుంది.... | [
"డెన్మార్క్\nడెన్మార్క్ రాజ్యాంగం 1849 జూన్ 5 న సంతకం చేయబడింది. 1660 లో ప్రారంభమైన సంపూర్ణ రాచరికం ముగిసింది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థగా ఏర్పడిన ఒక రాజ్యాంగ రాచరికాన్ని స్థాపించింది. దేశ రాజధాని కోపెన్హాగన్ అతిపెద్ద నగరంగానూ ప్రధాన వాణిజ్య కేంద్రంగానూ ఉంది. నగరంలో ప్రభుత్వ, జాతీయ పార్లమెంట్లు నిర్వహించ... | 42 |
గుదిమెల్లంక గ్రామ విస్తీర్ణం ఎంత ? | [
"గుడిమెల్లంక\nఇది మండల కేంద్రమైన మలికిపురం నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసాపురం నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2396 ఇళ్లతో, 8524 జనాభాతో 1207 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4247, ఆడవారి సంఖ్య 4277. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3338 కాగా షెడ్యూల్డ్... | [
"గుడిమెట్ల (చందర్లపాడు)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3854. ఇందులో పురుషుల సంఖ్య 1982, స్త్రీల సంఖ్య 1872, గ్రామంలో నివాసగృహాలు 841 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2385 హెక్టారులు.\n[2] ఈనాడు కృష్ణా; 2014,ఆగస్టు-7; 3వపేజీ.\n[3] ఈనాడు కృష్ణా; 2014,అక్టోబరు-27; 9వపేజీ.\n[4] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-... | 47 |
గిల్మోర్ గర్ల్స్ మొదటి ఎపిసోడ్ ఎప్పుడు విడుదలైంది? | [
"గిల్మోర్ గర్ల్స్\nగిల్మోర్ గర్ల్స్\" అనేది ఆమే షెర్మాన్-పాలాడినో\" చే రూపొందించబడిన, లౌరెన్ గ్రాహమ్ మరియు అలెక్సీస్ బ్లెడెల్లు నటించిన ఒక అమెరికన్ హాస్య నాటక సిరీస్. ఈ సిరీస్ 2000 అక్టోబరు 5న ది WBలో ప్రారంభమైంది మరియు ఇది ది CWలో ప్రసారం చేయబడిన దాని ఏడవ సీజన్లో 2007 మే 25న ముగిసింది. \"\nటైమ్\" మ్యాగజైన్ దాని ... | [
"చార్లీ చాప్లిన్\nగ్రేట్ డిక్టేటర్ 1940లో వెలువడింది. అది చాప్లిన్ మెదటి టాకీ. అప్పటికి టాకీల యుగం ప్రారంభమై 12 ఏళ్లు అయింది. అయినా అప్పటి వరకు చాప్లిన్ తీసినవన్నీ సైలెంట్ చిత్రాలే. అతని చిత్ర నిర్మాణ శైలి, కథా కథనసైలి, అభినయ శైలి ప్రత్యేకించి సైలెంట్ చిత్రాలకు అనువైనది. సైలెంట్ సినిమాలే సినిమాలని అతడు భావించాడు. ఎ... | 9 |
గండిగూడ గ్రామ విస్తీర్ణం ఎంత? | [
"గండిగూడ\n2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 118 ఇళ్లతో, 483 జనాభాతో 280 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 272, ఆడవారి సంఖ్య 211. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 42 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 5.గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574741."
] | [
"గండెపల్లి (కంచికచెర్ల)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3498. ఇందులో పురుషుల సంఖ్య 1755, స్త్రీల సంఖ్య 1743, గ్రామంలో నివాసగృహాలు 877 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1066 హెక్టారులు.\n[1] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,ఏప్రిల్-22; 1వపేజీ. \n[2] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,జులై-12; 1వపేజీ.",
"గండిగనుమల\nగ... | 47 |
కచ్చులూరు గ్రామ విస్తీర్ణం ఎంత? | [
"కచ్చులూరు\n. ఇది మండల కేంద్రమైన దేవీపట్నం నుండి 36 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమండ్రి నుండి 66 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 89 ఇళ్లతో, 282 జనాభాతో 15 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 134, ఆడవారి సంఖ్య 148. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2 కాగా షెడ్యూల్డ్ తెగల సం... | [
"కచ్చులూరు\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 274. ఇందులో పురుషుల సంఖ్య 137, మహిళల సంఖ్య 137, గ్రామంలో నివాసగృహాలు 72 ఉన్నాయి.",
"కొత్తలూరు (శావల్యాపురం)\nకొత్తలూరు జనాభా సుమారు 1500. గ్రామంలో ప్రధాన కులాల వారందరూ ఉన్నారు. భూమి ఎక్కువగా వుండటం చేత ప్రజల జీవనం వ్యవసాయ తత్సంబంధమైన వృత్తులతో ముడిపడింద... | 0 |
జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు కి ఎంత దూరం? | [
"జంగారెడ్డిగూడెం\nజంగారెడ్డిగూడెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణం, మండలము. పిన్ కోడ్: 534 447. ఈ పట్టణం ఏలూరుకు సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టుప్రక్కల అనేక గ్రామాలకు ప్రధాన కేంద్రం. పశ్చిమ గోదావరి జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక పట్టణం. సమీపంలో ఉన్న గురవా... | [
"దేవులపల్లె (జంగారెడ్డిగూడెం)\nదేవులపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన . ఇది మండల కేంద్రమైన జంగారెడ్డిగూడెం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 42 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 664 ఇళ్లతో, 2357 జనాభాతో 853 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్... | 0 |
2011 జనగణన ప్రకారం మిడ్జిల్ గ్రామ జనాభా ఎంత? | [
"మిడ్జిల్\nమిడ్జిల్, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలం,గ్రామం.\nఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో నల్గొండ వెళ్ళు ప్రధాన రహదారిపై జడ్చర్ల, కల్వకుర్తి మధ్యలో ఉంది.\n2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 907 ఇళ్లతో, 4347 జనాభాతో 1350 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో... | [
"మహబూబ్ నగర్ జిల్లా\n1941 జనగణన ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా జనాభా 13.8 లక్షలు కాగా, 2011 జనగణన ప్రకారం 40,42,191. 1941 నుంచి 2001 వరకు ప్రతి 10 సంవత్సరాలకు సేకరించే జనాభా లెక్కల గణాంకాల ప్రకారం జిల్లా జనాభా ప్రక్క గ్రాఫ్లో చూపెట్టబడింది. 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 35,13,934 కాగా 2011 నాటికి పదేళ్ళలో 15% వృద్ధి... | 12 |
సానిగూడెం గ్రామ పిన్ కోడ్ ఏంటి? | [
"సానిగూడెం\nసానిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలానికి చెందిన .\nసానిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన దెందులూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 272 ఇళ్లతో, 1025 జనాభాతో 492 హ... | [
"సానిగూడెం\nగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం... | 51 |
భారతదేశంలో క్రెడిట్ కార్డు లను ప్రవేశపెట్టిన మొదటి బ్యాంకు ఏది? | [
"క్రెడిట్ కార్డు\nవ్యాపారి క్రెడిట్ కార్డు పథకాల రకాలకు ఆధునిక క్రెడిట్ కార్డు ఉత్తరాధికారిగా ఉంది. దీనిని మొదటిసారి సంయుక్త రాష్ట్రాలలో 1920లలో ఉపయోగించారు, ముఖ్యంగా పెరుగుతున్న మోటారు వాహన యజమానులకు చమురును విక్రయించటానికి ఉపయోగించారు. 1938లో అనేక సంస్థలు ఒకరి కార్డును మరొకరికి ఆమోదించటం ఆరంభించారు. వెస్ట్రన్ యూన... | [
"కండ్లగుంట (నకరికల్లు)\nసెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:- కండ్లగుంట-చాగల్లు రహదారి మీద పాలకేంద్రం బిల్డింగ్ లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియ శాఖా కార్యాలయాన్ని 1989, ఫిబ్రవరి-10వ తేదీనాడు కోడెల శివప్రసాదరావు, A.P.V.N శర్మ గార్ల చేతుల మీదుగా ప్రారంభించిబడింది. గ్రామీణ ప్రాంతాలలోని బడుగులకు చేయూతనిచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో ... | 15 |
భారతీయులకి స్వాతంత్రం ఏ సంవత్సరంలో వచ్చింది? | [
"భారత స్వాతంత్ర్యోద్యమము\nఇలాంటి అనేక పోరాటాల ఫలితంగా అవిభక్త భారతదేశంలోని దేశాలు స్వతంత్ర దేశాలయినాయి.1947 ఆగస్టు 15న భారత దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించినప్పటకీ 1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటివరకూ బ్రిటీష్ వారి పాక్షిక పాలలోనే సాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవా... | [
"భారతదేశ చరిత్ర\n19 వ శతాబ్దంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనలలో భారతీయ జాతీయవాదం అభివృద్ధి, భారతీయులు మొదటి \"స్వీయ పాలన\" తరువాత \"పూర్తి స్వాతంత్ర్యం\" కోరుకున్నారు. అయితే చరిత్రకారులు దాని పెరుగుదల కారణాలను విభజించారు. కారణాలలో \"బ్రిటీషు, భారత ప్రజల ప్రయోజనాల ఘర్షణ\", \"జాతి వివక్షలు\", \"భారతదేశం గతం సంఘర్షణలు... | 54 |
అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది? | [
"చీతా\nచీతా ను (\"ఏసినోనైక్స్ జుబాటస్\" ) పిల్లి కుటుంబంలో (ఫెలిడే) ఒక విలక్షణమైన వర్గంగా పరిగణిస్తారు, వేగంతో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగివున్న ఈ జాతికి, చెట్లు ఎక్కే సామర్థ్యం ఉండదు. \"ఏసినోనైక్స్\" ప్రజాతిలో ఇప్పటికీ ఉనికిపట్టు కలిగివున్న జీవజాతి ఇదొక్కటే కావడం గమనార్హం. భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుగా చీతా... | [
"భూమి\nకేంబ్రిడ్జ్ ఎక్స్ప్లోషన్ తరువాత సుమారు 535 యం.ఎలో అయిదు సార్లు వినాశనము జరిగింది. ఆఖరి వినాశనము 65 యం.ఎలో ఉల్కలు ఢీకొన్నప్పుడు జరిగింది. ఆ వినాసనములో డైనోసార్లు, ఇతర సరీసృపాలూ చనిపోయాయి. క్షీరదాలు, మరికొన్ని చుంచులను పోలిన చిన్న జంతువులూ మాత్రమే బ్రతికాయి. గత 65 మిలియన్ సంవత్సరాలగా క్షేరధములలో వివిధ రకములైన ... | 58 |
అడవి యోధుడు చిత్రం ఎప్పుడు విడుదలైంది? | [
"అడవి యోధుడు\nఅడవి యోధుడు 1966 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.\nఅడవి యోధుడు 1966 డిసెంబర్ 9న విడుదలైన తెలుగు చలనచిత్రం."
] | [
"యుగపురుషుడు\nయుగపురుషుడు 1978 లో కె. బాపయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఎన్.టి.ఆర్., కె. బాపయ్య, అశ్వనీదత్ ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ‘ఎదురులేని మనిషి’ \nతరువాత అదే కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం యుగపురుషుడు. 1978, జూలై 14న విడుదలైన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్., జయప్రదల మధ్య శృంగార... | 53 |
ఫ్యామిలీ సర్కస్ చిత్రం ఎప్పుడు విడుదల అయ్యింది? | [
"ఫ్యామిలీ సర్కస్\nఫ్యామిలీ సర్కస్ 2001 లో తేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా. జగపతి బాబు, రోజా ఇందులో ప్రధాన పాత్రధారులు."
] | [
"రీస్ విథర్స్పూన్\n2009లో, విథర్స్పూన్ మొట్టమొదటిసారిగా భయానక చలన చిత్రం \"అవర్ ఫ్యామిలీ ట్రబుల్స్\"లో నటించనన్నుట్లు ప్రకటించారు, ఆ చిత్రాన్ని \"లీగల్లీ బ్లోండ్\" సహ-నిర్మాత జెన్నీఫర్ సింప్సన్తో భాగస్వామ్యంలో టైప్ A బ్యానర్పై నిర్మించింది. ఆమె కంప్యూటర్-యానిమేటడ్ 3-D చలన చిత్రం \"మానిస్టెర్స్ vs. ఎలియెన్స్\"... | 9 |
సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ తల్లిదండ్రుల పేర్లేమిటి? | [
"సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్\nసుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (1910 అక్టోబరు 19 - 1995 ఆగస్టు 21) అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది), లాహోర్ పట్టణంలో సీతాలక్ష్మికి చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్ కి పుట్టిన పదిమంది పిల్లలలో మూడవ బిడ్డ, ప్రథమ మగ సంతానం. తండ్రి ఆగ్నేయ రైల్వే ఉద్యోగి. ఆయన ఉప-ఆడిట... | [
"శ్రీదేవి (నటి)\nఅతిలోక సుందరి శ్రీదేవి మూలాలు తిరుపతిలోనే ఉన్నాయి. ఆమె తల్లి రాజేశ్వరమ్మ సొంతూరు తిరుపతి. తాత కటారి వెంకటస్వామిరెడ్డి తిరుపతి-గ్యారపల్లి-జమ్మలమడుగు మధ్య బస్సులు నడిపేవారు. ఆయన జమ్మలమడుగులో నర్సుగా పనిచేస్తున్న వెంకటరత్నమ్మను ప్రేమించి కులాంతర (బలిజ) వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన రుయా ఆసుపత్రిలో... | 39 |
రుద్రమదేవి ఏ ప్రాంతాన్ని పరిపాలించింది? | [
"రుద్రమ దేవి\nకాకతీయులలో అగ్రగణ్యుడైన గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి ' రుద్రమహారాజు ' బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేసారు. అదేసమయంలో నెల్లూరు పాండ్యుల కింద, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడి కిందకి వెల్లినయి.... | [
"కాకతీయులు\nతరువాత తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని (క్రీ. శ. 1262లో) ఆక్రమించాడు. కాని పోతినాయక, ప్రోలినాయకులు వారిని ఓడించి క్రీ.శ. 1278లో వేంగిలో తిరిగి కాకతీయుల అధికారం నెలకొల్పారు. ఇంతలో దేవగిరి యాదవ మహాదేవుడు దండెత్తాడు. అతనిని ఓడించి రుద్రమదేవి పరిహారాన్ని గ్రహించింది. దక్షిణాదిన నెల్లూరు ప్రాంతంలో... | 2 |
శ్రీ కృష్ణదేవ రాయలు ఎప్పుడు జన్మించాడు? | [
"శ్రీ కృష్ణదేవ రాయలు\nశ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నత... | [
"శ్రీ కృష్ణదేవ రాయలు\nశ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులా... | 11 |
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తల్లిదండ్రులెవరు ? | [
"చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి\nచెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ప్రమోదూత సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి సోమవారం అనగా 1870 ఆగస్టు 8న తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించాడు. వేంకటశాస్త్రిది ఆరామ ద్రావిడ అంతశ్శాఖకు చెందిన పేద బ్రాహ్మణ కుటుంబం. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్య. ఇతని ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము, యామినీ ... | [
"తిరుపతి వేంకట కవులు\nచెళ్లపిళ్ల వేంకట శాస్త్రి ప్రమోదూత సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి సోమవారం అనగా 1870 ఆగస్టు 8న తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించాడు. ఆయన ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము, యామినీ పూర్ణతిలక విలాసము అనే మహాద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్ర... | 39 |
వృత్తము పై గల ఏదేని బిందువునుండి వృత్త కేంద్రమునకు గల దూరాన్ని ఏమంటారు? | [
"వృత్తము\nఒక సమతలంలోని ఇవ్వబడిన ఒక బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల సమితిని వృత్తము అంటారు.అనగా ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందు పథం.ఒక వృత్తం అది ఉండేసమ తలాన్ని మూడు బిందు సమితులుగా విభజిస్తుంది.\nరెండు వృత్తాల వ్యాసార్థాలు సమానమైతే ఆ వృత్తాలను సర్వసమాన వృత్తాలు అంటారు.\nవృత్తము అనునది అనంతమైన బి... | [
"త్రిభుజం\nత్రిభుజ భుజాల నుండి సమాన దూరంలో గల బిందువును త్రిభుజ అంతర కేంద్రం అందురు. త్రిభుజ కోణ సమద్విఖండన రేఖలు అనుషక్తములు. ఆ అనుషక్త బిందువు దాని అంతర వృత్త కేంద్రం అవుతుంది. దీనినుండి త్రిభుజ భుజాలు సమాన దూరంలో ఉంటాయి. దీనిని \"I\"తో సూచిస్తారు. ఇది ఎల్లప్పుడూ త్రిభుజము అంతరం లోనే ఉంటుంది.ఒక త్రిభుజంలో గల ఈ ది... | 75 |
బాబరు యొక్క వంశం ఏది ? | [
"మొఘల్ సామ్రాజ్యం\nమొఘలాయిలు కీ.శ. 1526 నుండి 1707 వరకు భారత ఉపఖండాన్ని (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్) పరిపాలించిన రాజవంశీయులు. 1526లో తైమూరు వంశానికి చెందిన బాబరు ఒకటవ పానిపట్టు యుద్ధంలో ఇబ్రాహీమ్ లోడీను ఓడించి మొఘల్ సామ్రాజ్యం స్థాపించాడు. ముఘల్ అంటే \"మంగోల్\" అనే పదానికి పెర్షియా భాషలో సమానమైన పదం. \"మంగోల్\... | [
"పద్మశాలీలు\nపద్మశాలీ వంశము (కులము)నకు మూలము భృగు వంశం. ఈ భృగు వంశమును భార్గవ వంశం అంటారు. (భృగోరపత్యం భార్గవ: అని అమరకోశం భార్గవ పదము యొక్క వివరణ ఇచ్చింది. అనగా భృగు వంశము కావున భార్గవ: సమస్త భృగు వంశము భార్గవ వంశముగానే పిలవబడుతుంది. సమస్త భృగువంశమును భార్గవ వంశముగానే సంభోదింపవలయును) భృగువు నుంచి ప్రారంభం అయిన వంశ... | 70 |
కె. ఎస్. ప్రకాశరావు ఎక్కడ జన్మించాడు? | [
"ఎన్.ఎస్.ప్రకాశరావు\nఎన్.ఎస్.ప్రకాశరావు ప్రముఖ కథా రచయిత. 18-12-1947లో విశాఖపట్టణం లో జన్మించాడు. అతి స్వల్ప కాలం జీవించి, ఈయన 1973 లో మరణించాడు. ఈయన విద్య మొత్తం విశాఖపట్టణంలోనే గడచింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు. ఈయన కొడవటిగంటి ... | [
"ఎస్.వి. రంగారావు\nఎస్వీ రంగారావు కృష్ణా జిల్లా లోని నూజివీడులో, 1918 జూలై 3 వ తేదీన తెలగ నాయుళ్ళ వంశములో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించాడు. తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి పెట్టాడు కోటీశ్వర నాయుడు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పని చేశాడు. మేన... | 11 |
ఇస్రో సంస్థ ఎక్కడ ఉంది ? | [
"భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ\nభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation) అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రోగా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష రంగ సంస్థల్లో ... | [
"భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ\nఇస్రో భారత ప్రభుత్వపు అంతరిక్ష శాఖకు అనుబంధంగా ఉంది. అంతరిక్ష శాఖ ప్రధాన మంత్రి, అంతరిక్ష కమిషన్ అధీనంలో ఉంటుంది. ఇస్రో కింది విభాగాలను, సంస్థలను నిర్వహిస్తుంది:",
"భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ\nఇస్రోకు ఇప్పటి వరకు కిందివారు నేతృత్వం వహించారు\n1960, 70 ల్లో అంతర్జాతీయ రాజకీయ పరి... | 37 |
ఇనుకుర్తి గ్రామ పిన్ కోడ్ ఎంత ? | [
"ఇనుకుర్తి\nఇనుకుర్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పొదలకూరు నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నెల్లూరు నుండి 34 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 526 ఇళ్లతో, 1916 జనాభాతో 1410 హెక్టార్లలో విస్తరించి... | [
"అకునూరు\nఅకునూరు, కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ 521 245., ఎస్.టి.డి. కోడ్ = 08676.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3243. ఇందులో పురుషుల సంఖ్య 1637, స్త్రీల సంఖ్య 1606, గ్రామంలో నివాసగృహాలు 826 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 363 హెక్టారులు.[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, మ... | 79 |
శృంగధార అగ్రహారం గ్రామ విస్తీర్ణం ఎంత? | [
"శృంగధార\nఇది మండల కేంద్రమైన శంఖవరం నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పిఠాపురం నుండి 39 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 205 ఇళ్లతో, 650 జనాభాతో 331 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 312, ఆడవారి సంఖ్య 338. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 58... | [
"శృంగధార అగ్రహారం\nఇది మండల కేంద్రమైన రౌతులపూడి నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 698 ఇళ్లతో, 2618 జనాభాతో 218 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1358, ఆడవారి సంఖ్య 1260. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 176 కాగా షెడ్యూల్డ్ త... | 20 |
ప్రకృతిలో ఎక్కువగా లభించే వాయువు ఏది ? | [
"ఆక్సిజన్\nప్రాణ వాయువు (ఆంగ్లం:Oxygen) గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ప్రకృతిలో అన్ని మూలకాల కంటే ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా ఆమ్లజని అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. భూమి మీద వృక్ష జంతు సంపదక... | [
"ఓషధులు, మూలికలు\nఓషధులు, మూలికలు లభ్యమయే వృక్ష సంపదని మూడు విభాగాలు చెయ్యవచ్చు: (1) చెట్లు, (2) తుప్పలు, (3) మొక్కలు, లతలు, గడ్డి, మొదలైనవి. పువ్వులు పూసే వృక్ష సంపద నుండి మందులు ఎక్కువ లభ్యమవుతాయి. ఈ వృక్ష సంపద భారతదేశం నలుమూలలా సమానంగా సర్దుకుని లేదు; కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ. దరిదాపు 70 శాతం మొక... | 75 |
ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? | [
"ఇండిగో ఎయిర్ లైన్స్\nఇండిగో భారతదేశంలోని బడ్జెట్ ఎయిర్ లైన్ సంస్థ. గుర్గావ్ లో దీని ప్రధాన కేంద్రం ఉంది. భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందతున్న ఇండిగో 2014 డిసెంబరు నాటికి 36.1% వాటా కలిగిన అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థగా ఎదిగింది. దీని ప్రాథమిక స్థావరం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎయిర్ బస్ A320... | [
"ఇండిగో ఎయిర్ లైన్స్\nభారతదేశంతో పాటు ఇతర దేశాల్లోని 37 కేంద్రాల నుంచి ప్రతిరోజు 550 విమానాలతో ఇండిగో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా 2011 జనవరిలో అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు ఇండిగో సంస్థకు లైసెన్స్ లభించింది. ఇండిగో మొదటి అంతర్జాతీయ విమానాన్ని న్యూ ఢిల్లీ-ద... | 37 |
భావరాజు వేంకట కృష్ణారావు తల్లిదండ్రులు ఎవరు? | [
"భావరాజు వేంకట కృష్ణారావు\nభావరాజు వేంకట కృష్ణారావు 1895లో రాజమహేంద్రవరం (నేటి రాజమండ్రి) లో జన్మించారు. ఆయన తల్లి శ్యామలాంబ మరియు తండ్రి బాపిరాజు పంతులు. భావరాజు బాపిరాజు పంతులు గ్రంథకర్తగా ప్రఖ్యాతి వహించారు. ఆయన చిత్తబోధామృతమ్ అనే గ్రంథాన్ని రచించారు. కృష్ణారావు ప్రాథమిక విద్యను కైకలూరులోను, ప్రాథమికోన్నత విద్యన... | [
"శ్రీ కృష్ణుడు\nదేవకీ వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు. అన్న బలరాముడు. చెల్లి సుభద్ర. కాని బాల్యంలో కృష్ణబలరాములు యశోదా నందులవద్ద వ్రేపల్లెలో పెరిగారు. కృష్ణుని తమ్ముడు సాత్యకి.\nశ్రీకృష్ణుడు అష్టభార్యలను వివాహమాడాడు. విదర్భ రాజైన భీష్మకుని పుత్రిక రుక్మిణి కృష్ణుని ప్రేమించింది. కానీ ఆమె సోదరుడు రుక్మి అతడిని ద్వే... | 39 |
మానవుని హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి? | [
"ప్రసరణ వ్యవస్థ\nగుండె ఆమ్లజనితో కూడిన రక్తాన్ని శరీరానికి మరియు ఆమ్లజని లేని రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. మానవ గుండెలో ప్రతి ప్రసరణకు ఒక కర్ణిక మరియు ఒక జఠరిక ఉంటాయి, మరియు ఒక దైహిక మరియు ఒక పుపుస ప్రసరణము రెంటితో మొత్తం నాలుగు గదులు ఉంటాయి: ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక, కుడి కర్ణిక మరియు కుడి జఠరిక. కుడి కర... | [
"రసాయన శాస్త్రము\nమూలకాలని, వాటి లక్షణాలని అధ్యయనం చెయ్యటానికి ఎంతో అనుకూలమైన పనిముట్టు ఆవర్తన పట్టిక (periodic table). ఈ పట్టికని హొటేలు భవనంలా ఊహించుకోవచ్చు. ఈ భవనంలో ఏడు అంతస్తులు, రెండు నేలమాళిగలు ఉన్నట్లు ఊహించుకోవాలి. ప్రతి అంతస్తులోను ఒకటి నుండి పద్నాలుగు గదులు వరకు ఉండొచ్చు. ఒకొక్క గదికి ఒకొక్క మూలకాన్ని కే... | 68 |
వైశాల్యం పరంగా తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా ఏది? | [
"తెలంగాణ జిల్లాల జాబితా\nభద్రాద్రి జిల్లా వైశాల్యంతొ ఉన్న అతిపెద్ద జిల్లా మరియు రాజన్నసిరిసిల్ల జిల్లా వైశాల్యంతొ ఉన్న చిన్న జిల్లా. హైదరాబాద్ జిల్లా 35,269,257 మందితొ అత్యధిక జనాభా కలిగి ఉన్న జిల్లా.",
"మహబూబ్ నగర్ జిల్లా\nభౌగోళికంగా ఈ జిల్లా తెలంగాణ ప్రాంతంలో దక్షిణాదిగా ఉంది. విస్తీర్ణం పరంగా తెలంగాణాలో ఇదే అత... | [
"ఆదిలాబాద్ జిల్లా\nఆదిలాబాద్ జిల్లాకు ఉత్తరంలో మహారాష్ట్రంలోని యవత్మాల్ జిల్లా, చంద్రాపూర్ జిల్లాలు ఉన్నాయి. తూర్పున చంద్రాపూర్ జిల్లా ఉంది, దక్షిణాన నిజామాబాద్ జిల్లా, పశ్చిమంలో నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. నదులుపరంగా దక్షిణాన గోదావరి నది, తూర్పున ప్రాణహిత నది, ఉత్తరంలో వార్ధా నది, పెల్ గంగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం ... | 22 |
భారతదేశం లో తపాలా వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు? | [
"భారతీయ తపాలా వ్యవస్థ\nఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటగా ముంబై, చెన్నై మరియు కోల్కతా 1764-1766 మధ్య పోస్టాఫీసులు ప్రారంభించింది. వారెన్ హేస్టింగ్స్ గవర్నరుగా ఈ తపాలా సర్వీసులను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు."
] | [
"భారతదేశ చరిత్ర\n1857 తర్వాత వలసరాజ్య ప్రభుత్వం కోర్టు వ్యవస్థ, చట్టపరమైన ప్రక్రియలు, శాసనాల ద్వారా న్యాయవ్యస్థలో సరికొత్త విధానాలు ప్రవేశపెట్టింది. ఇది ఇండియన్ పీనల్ కోడ్ అయ్యింది. 1835 ఫిబ్రవరిలో విద్యావిధానంలో థామస్ బాబింగ్టన్ మకాలే రాజులో విద్యకుప్రాధాన్యం ఇచ్చి బోధన మాధ్యమంగా ఇంగ్లీష్ ఉపయోగించే విధానం అమలు చేయ... | 14 |
కేరళ రాష్ట్ర అక్షరాస్యత శాతం ఎంత? | [
"భారతదేశంలో అక్షరాస్యత\nభారతదేశంలో కేరళ అత్యధిక అక్షరాస్యత రేటు సాధించిన రాష్ట్రంగా గుర్తించబడుతుంది, ఈ రాష్ట్ర అక్షరాస్యత రేటు 94.59% వద్ద ఉంది, దీని తరువాతి స్థానంలో 88.80% అక్షరాస్యతతో మిజోరాం ఉంది. భారతదేశంలో బీహార్ 47% అక్షరాస్యతతో, అతితక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా గుర్తించబడుతుంది. రెండు రాష్ట్రాల్లో పుట్... | [
"కరీంనగర్ జిల్లా\n2011 భారతదేశ గణాంకాలను అనుసరించి, కరీంనగర్ జనసంఖ్య 2,99,660. వీరిలో పురుషుల శాతం 51% స్త్రీల శాతం 49%. సరాసరి అక్షరాస్యత శాతం 86.75%, ఇది జాతీయ అక్షరాస్యత 74.04% కంటే అధికం: వీరిలో పురుషుల అక్షరాస్యత 92.61%, స్త్రీల అక్షరాస్యత 80.79%. కరీంనగర్లో, జనాభాలో 12% అరు సంవత్సరాలకంటే త్క్కువైన వారు.",
... | 64 |
త్యాగరాజు తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? | [
"త్యాగరాజు\nత్యాగరాజు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు ములకనాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ... | [
"శ్రీవారికి ప్రేమలేఖ\nశ్రీమంతుడైన పరంధామయ్య కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్న కొడుకు ఆనందరావు విశాఖ పట్నం లోని ఓ కంపెనీలో పనిచేస్తుంటాడు. అదే ఊళ్లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన తిలక్, జానకి దంపతులకు ఇద్దరు కూతుర్లు హేమ, స్వర్ణ. అల్లరిపిల్లయైన స్వర్ణ తన స్నేహితురాళ్ళతో పందెం కాసి ఒక సోనీ అనే పేరుతో ప్రేమలేఖ రాసి ... | 39 |
2011 జనగణన ప్రకారం దేవనపురం గ్రామములో పురుషుల సంఖ్య ఎంత? | [
"దేవనపురం\nదేవనపురం శ్రీకాకుళం జిల్లా, సీతంపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సీతంపేట నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజాం నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 126 ఇళ్లతో, 493 జనాభాతో 184 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 247, ఆడవారి సంఖ్య 246. షె... | [
"దిరసవంచ\nజనాభా (2011) - మొత్తం 3,011 - పురుషుల సంఖ్య 1,593 - స్త్రీల సంఖ్య 1,418 - గృహాల సంఖ్య 810\nఇది మండల కేంద్రమైన బ్రహ్మంగారిమఠం నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బద్వేలు నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 810 ఇళ్లతో, 3011 జనాభాతో 2352 హెక్టార్లలో విస్తరించి ఉంది.... | 74 |
2011 నాటికి తోగుమ్మి గ్రామ జనాభా ఎంత? | [
"తోగుమ్మి\nతోగుమ్మి, భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలానికి చెందిన గ్రామము..కొవ్వూరు నుండి సుమారు 4 కి.మీ.ఉంటుంది. ఇది మండల కేంద్రమైన కొవ్వూరు నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 947 ఇళ్లతో, 3221 జనాభాతో 287 హెక్టార్లలో విస్తరించి ఉంద... | [
"పాలగుమ్మి (అమలాపురం)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,316. ఇందులో పురుషుల సంఖ్య 1,137, మహిళల సంఖ్య 1,179, గ్రామంలో నివాస గృహాలు 584 ఉన్నాయి.ఎప్రియల్ మాసములో జరుగు తొటలమ్మ వారి జాతర మహొత్సవాలు మహా అద్భుతం",
"తోటపల్లి (అగిరిపల్లి)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1612. ఇందులో పు... | 45 |
అంకిరెడ్డిపల్లె గ్రామ విస్తీర్ణత ఎంత? | [
"అంకిరెడ్డిపల్లె (రామకుప్పం మండలం)\nఅంకిరెడ్డిపల్లె(596995)\nఅంకిరెడ్డిపల్లె అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన రామకుప్పం మండలం లోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 95 ఇళ్లతో మొత్తం 397 జనాభాతో 47 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన Palamaner 36 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 192, ఆడవారి సంఖ్య 205గా ఉ... | [
"అంకిరెడ్డిపల్లె (రామకుప్పం మండలం)\nఈ గ్రామంలో టెలిఫోన్ (లాండ్ లైన్) సౌకర్యం , మొబైల్ ఫోన్ కవరేజి, పబ్లిక్ బస్సు సర్వీసు ,ఆటో సౌకర్యం, టాక్సీ సౌకర్యం , ట్రాక్టరు సౌకర్యం ఉన్నాయి. సమీప పబ్లిక్ ఫోన్ ఆఫీసు సౌకర్యం గ్రామానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నది. సమీప పోస్టాఫీసు సౌకర్యం, సమీప ఇంటర్నెట్ కెఫెలు / సామాన్య సేవా కేం... | 18 |
దుగ్గుదుర్రు గ్రామ విస్తీర్ణం ఎంత? | [
"దుగ్గుదుర్రు\nఇది మండల కేంద్రమైన కాజులూరు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రామచంద్రపురం నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1228 ఇళ్లతో, 4158 జనాభాతో 799 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2089, ఆడవారి సంఖ్య 2069. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1419 కాగా షెడ్యూల... | [
"దుగ్గుదుర్రు\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,056. ఇందులో పురుషుల సంఖ్య 2,025, మహిళల సంఖ్య 2,031, గ్రామంలో నివాస గృహాలు 1,103 ఉన్నాయి.",
"దొడ్లేరు\nదొడ్లేరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:దొడ్లేరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రా... | 24 |
జిలకర్ర శాస్త్రీయ పేరు ఏమిటి? | [
"జీలకర్ర\nజీలకర్ర : జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు . ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు (మసాలా) దినుసులలో ఒకటి . దీని శాస్త్రీయ నామము cuminuma... | [
"జరుక్ శాస్త్రి\nజరుక్ శాస్త్రి గా పేరొందిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 1914, సెప్టెంబర్ 7న బందరులో జన్మించారు. తెలుగు సాహిత్యంలో పేరడీలకు జరుక్ శాస్త్రిని ఆద్యుడిగా భావిస్తారు. అయితే, పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయం ఉంది. ఈయన కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక, వాణి - వంటి ప... | 13 |
రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది? | [
"బ్లడ్ ప్లాస్మా\nరక్తపు రసి (Blood plasma - బ్లడ్ ప్లాస్మా, రక్తరసము, నెత్తురు సొన, రక్తజీవద్రవ్యం) అనేది తేటైన ఎండుగడ్డి రంగు గల రక్తం యొక్క ద్రవ భాగం, ఇది రక్తం నుండి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లేట్స్ మరియు ఇతర సెల్యూలర్ భాగాలు తొలగించబడిన తరువాత మిగిలిన భాగం. ఇది మానవ రక్తం యొక్క ఒక పెద్ద భాగం, రక్తంల... | [
"రక్తం\nరక్తాన్ని పరీక్ష నాళికలో పోసి నిలడితే కొద్ది సేపటిలో రక్తం మూడు స్తరాలు (layers) గా విడిపోతుంది. ఈ మూడింటిలో ఎక్కవ మందం ఉన్న స్తరం, ఎండుగడ్డి రంగులో, పారదర్శకంగా, పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని తెలుగులో రసి అనిన్నీ ఇంగ్లీషులో ప్లాస్మా (plasma) అనిన్నీ అంటారు. దీని దిగువన, అతి తక్కువ మందంతో తెల్లటి స్తరం ఒ... | 75 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.