query
stringlengths
19
113
positive
listlengths
1
8
negative
listlengths
1
10
cluster
int64
0
79
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరణ దినోత్సవం ఎప్పుడు?
[ "ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం\nఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంను జూన్ 2వ తేదీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా రాష్ట్రం నుండి విడిపోయి నవ్యాంధ్రగా ఏర్పడిన తరువాత 30-10-2014న ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు అనగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు నవంబరు 1 న ఆంధ్ర ప...
[ "వెంకటాపురం (కలిదిండి)\nభారతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా, అంతర్జాతీయ పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) ఆధ్వర్యంలో, హైదరాబాదులో 2014, సెప్టెంబరు-10 నుండి 13వ తేదీ వరకు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వివిధ పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విఙాన యాత్రకు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలకు చెందిన, ఎంపికచేసిన అభ్యుదయ మ...
54
పొందుగల గ్రామ విస్తీర్ణం ఎంత ?
[ "పొందుగల\nపొందుగల, గుంటూరు జిల్లా, అమరావతి మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 44 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 144 ఇళ్లతో, 541 జనాభాతో 758 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 259, ఆడవారి సంఖ్య ...
[ "పొందుగల\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 544. ఇందులో పురుషుల సంఖ్య 277, స్త్రీల సంఖ్య 267, గ్రామంలో నివాస గృహాలు 128 ఉన్నాయి.", "పులిగడ్డ\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3215. ఇందులో పురుషుల సంఖ్య 1793, స్త్రీల సంఖ్య 1422, గ్రామంలో నివాస గృహాలు 746 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 102...
38
గుంటూరు వైశాల్యం ఎంత ?
[ "గుంటూరు జిల్లా\nగుంటూరు జిల్లా 11,391 చ.కి.మీ. ల విస్తీర్ణములో వ్యాపించి, 48,89,230 (2011 గణన) జనాభా కలిగిఉన్నది. ఆగ్నేయాన బంగాళాఖాతము, దక్షిణాన ప్రకాశం జిల్లా, పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా, మరియు వాయువ్యాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. దీని ముఖ్యపట్టణం గుంటూరు" ]
[ "గుంటూరు జిల్లా\nగుంటూరు జిల్లా సగటున 33 మీటర్లు ఎత్తులో ఉంది. చాలవరకు సమతల ప్రదేశం. కొన్ని కొండలు కూడా ఉన్నాయి. కృష్ణా డెల్టా కొంతభాగం దీనిలో ఉంది. \nనల్లమలై, వెంకటాయపాలెం శ్రేణులు మరియు కొండవీడు కొండలు\nపల్నాడు చుట్టూ కర్నూలు జిల్లాలోని నల్లమలై కొండలున్నాయి. మాచర్ల యర్రగొండపాలెం శ్రేణిలో స్వామికొండ లేక వామికొండ (...
22
పల్నాడు ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?
[ "పల్నాడు\nపలనాడు లేదా పల్నాడు గుంటూరు జిల్లా లో ఉత్తర ప్రాంతాన ఉంది. గురజాల, మాచర్ల, కారంపూడి పల్నాడు లోని ముఖ్య పట్టణాలు. ఆంధ్ర కురుక్షేత్రముగా ప్రసిద్ధికెక్కిన పలనాటి యుద్ధం తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. యాంధ్రపహ్లవులే నివసించుప్రదేశమే పల్లవనాడని తరువాత నేడు పల్నాడని పిలవబడింది." ]
[ "వశీం జిల్లా\nఅయిన్-ఐ- అక్బరి (1596-97) లలో బేరర్ గురించిన వివరణలు ఉన్నాయి. అకోలా జిల్లాలోని అత్యధికభాగం అక్బర్ సొర్కార్ లేక రెవెన్యూ జిల్లా నర్నాలాలో చేర్చబడ్డాయి. సర్కార్‌లోని కొన్ని పరగణాలు బుల్ఢానా జిల్లాలో చేర్చబడ్డాయి. అక్బర్ రెవెన్యూ జిల్లా బైషిం నుండి మూడు పరగణాలు అంకోలా జిల్లాలో చేర్చబడ్డాయి. ప్రస్తుతం అక్...
60
హుస్సేన్‌ సాగర్‌ ఎక్కడ ఉంది?
[ "హుసేన్ సాగర్\nహుస్సేన్ సాగర్‌ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి మరియు సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నది నిర్మించబడింది. చెరువు మధ్యల...
[ "హుసేన్ సాగర్\nహుస్సేన్ సాగర్‌లో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం నగరవాసులకు, పర్యావరణ పరిరక్షణా వాదులకు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న విషయం. ముక్కులు బద్దలయ్యే మురుగు వాసన, దారుణంగా విస్తరించిన తూటుకాడ, గుర్రపుడెక్క మొక్కలు, బాగా కలుషితమైన చెరువు వినాశనానికి దారి తీస్తున్నాయి. అదుపు లేకుండా నగరం మురుగు నీరు సరస్సులో...
50
ఒక్క మైలు కు ఎన్ని మీటర్లు?
[ "మైలు\n1 మైలు = 1.609344 కిలోమీటర్లు1959 లో అంతర్జాతీయంగా యార్డ్ (గజము) మరియు పౌండ్ ల ఒప్పందము చేసుకునేంత వరకు ఆంగ్లం మాట్లాడే దేశాలలో ల్యాండ్ మైలు యొక్క కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి, తరువాత గజము అంటే కచ్చితంగా 0.9144 మీటర్లు అని, మైలు అంటే కచ్చితంగా 1,609.344 మీటర్లని నిర్ణయించారు." ]
[ "అంగుళం\nప్రస్తుతం అంతర్జాతీయంగా యు.ఎస్.మరియు ఇంపీరియల్ ప్రమాణాల ప్రకారం ఒక అంగుళం విలువ 25.4 మిల్లీ మీటర్లు. దీని ఆధారంగా అంతర్జాతీయ గజం(యార్డ్) కచ్చితంగా 0.9144 మీటర్లు ఉంటుంది.ఈ విలువలు అంతర్జాతీయ యార్డ్ మరియు పొండ్ అగ్రీమెంట్ నుండి 1959 నుండి దత్తత తీసుకోబడ్డాయి.. \nఈ నిర్వచనం దత్తత తీసుకొనుటకు పూర్వం వివిధ నిర...
23
మౌంట్ కిలిమంజారో ఏ దేశంలో ఉంది?
[ "కిలిమంజారో పర్వతం\nకిలిమంజారో దాని యొక్క మూడు అగ్నిపర్వత సంబంధ శంకువులు కీబో, మావెంజి మరియు షిరా తో ఈశాన్య టాంజానియాలో ఉన్న ఒక అతి తక్కువ రేడియోధార్మికత కల బూడిద మరియు లావాల పొరలను కలిగిన అగ్నిపర్వతం. ఇది సముద్ర మట్టం నుండి ఎత్తును కలిగి ఆఫ్రికాలో ఎత్తైన పర్వతంగా ఉంది. కిలిమంజారో పర్వతం ఎత్తైన \"నిటారుగా\" ఉన్న పర...
[ "కొమొరోస్\nకొమొరోసు ద్వీపసమూహ ద్వీపాలు అగ్నిపర్వత చర్యలచే ఏర్పడినవి. న్గజిడ్జాలో చైతన్యంగా ఉన్న మౌంట్ కార్తాలా \" షీల్డ్ అగ్నిపర్వతం \" ఉంది. దేశంలో ఎత్తైన ప్రదేశం 2,361 మీటర్లు (7,746 అడుగులు)ఎత్తున ఉంది. ఇక్కడ కామోరోసులో కనుమరుగవుతున్న అతి పెద్ద వర్షారణ్యం ఉంది. కార్టాలా ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత చైతన్యంగా ఉన్న ...
60
నరేంద్రమోడీ ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు?
[ "నరేంద్ర మోదీ\n1987లో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు, 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ రథయాత్రకు ఇన్‌చార్జీగా పనిచేశారు. 1998లో భారతీయ జనతా పార్టీ జ...
[ "నారా చంద్రబాబునాయుడు\nసినీమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డాడు. 1981, సెప్టెంబర్ 10 న ఎన్.టి.రామారావు మూడవ కుమార్తె భువనేశ్వరిని వివాహమాడాడు.\nనందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్...
6
ఆజాద్‌ చిత్ర దర్శకుడు ఎవరు?
[ "ఆజాద్\nఆజాద్ 2000లో తిరుపతి స్వామి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. నాగార్జున, సౌందర్య, శిల్పాశెట్టి ఇందులో ప్రధాన పాత్రధారులు." ]
[ "ఆలీ (నటుడు)\nఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు. తర్వాత దేవుడు మావయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. తిరిగి రాజమండ్రి నుంచి ...
53
దివ్యా దత్తా తల్లి పేరు ఏమిటి ?
[ "దివ్యా దత్తా\n25 సెప్టెంబరు 1977న పంజాబ్ లోని లుధియానాలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు దివ్యా. దివ్య 7వ ఏట ఆమె తండ్రి చనిపోయారు. ఆమెనూ, ఆమీ సోదరుణ్ణీ ఆమె తల్లి డాక్టర్.నళినీ ఒంటి చేత్తో పెంచారు. ఆమె తల్లి ప్రభుత్వ అధికారి, డాక్టర్ గా పనిచేసేవారు. ఆమె తల్లి గురించి దివ్యా మాట్లాడుతూ \"ధైర్యవంతురాలైన అధికారి\", ...
[ "శ్రీదేవి (నటి)\nఆమె తండ్రి పేరు అయ్యప్పన్, ఆయన ఒక న్యాయవాది. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అను ఒక సోదరి, సతీష్ అను సోదరుడు ఉన్నారు. ఆమె లమ్హె అను చిత్ర నిర్మాణంలో ఉండగా తండ్రిగారు, జుదాయి అను చిత్ర నిర్మాణంలో ఉండగా తల్లిగారు మరణించారు. హిందు సాంప్రదాయ ప్రకారం పెద్ద కుమారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి....
70
గౌతమి ఎక్స్‌ప్రెస్ ని ఎప్పుడు ప్రారంభించారు?
[ "గౌతమి ఎక్స్‌ప్రెస్\nలింగంపల్లి - కాకినాడ పోర్ట్ గౌతమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది లింగంపల్లి మరియు కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.\nగౌతమీ సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే జోన్ లో అతి ప్రతిష్ఠాకరమైన ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు త...
[ "గోదావరి ఎక్స్‌ప్రెస్\n1974 ఫిబ్రవరి 1 న, భారత రైల్వే, విశాఖపట్నం నుండి హైదరాబాద్ మధ్యన తన మొదటి రైల్వే సర్వీస్ \"వాల్తైర్-హైదరాబాద్ \" రైలును ప్రకటించింది. ఈ రైలును రోజు నడుపుతున్నారు. విశాఖపట్నం నుండి సాయంత్రం 5:30 కి బైలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ల హైదరాబాద్ నుండ...
26
మీర్ అహ్మద్ అలీ జన్మస్థలం ఏది ?
[ "అలీ నవాజ్ జంగ్ బహాదుర్\nమీర్ అహ్మద్ అలీ, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్ ( ఉర్దూ లో - میر احمد علی، نواب علی نواز جنگ بہادر ) - తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఇంజనీరు. అప్పటి హైదరాబాదు రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులక...
[ "ఇందిరా గాంధీ\nఇందిరా ప్రియదర్శిని 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమ మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. మోతీలాల్‌కు మనుమరాలంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయన నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అయినా తన వృత్తిని వదలలేదు. 1919లో పంజాబ్ లోని వైశాఖీ పండు...
19
జావా ప్రోగ్రామ్ రూపకర్త పేరేమిటి?
[ "జావా\nజావా అనేది సన్ మైక్రో సిస్టమ్స్ రూపొందించిన ఒక కంప్యూటర్ భాష . దీనిని 1995 లో సన్ సంస్థ యొక్క జావా ప్లాట్ ఫాంలో ప్రధానమైన భాగంగా విడుదల చేశారు. దీని సింటాక్సు చాలా వరకు సీ, సీ ప్లస్ ప్లస్ లను పోలి ఉన్నప్పటికీ, వాటికంటే సులభతరమైన ఆబ్జెక్టు మోడల్ ఆధారంగా అభివృద్ధి చేయబడింది. కానీ ఇది \"సీ\"/\"సీ ప్లస్ ప్లస్\" ...
[ "జావా సర్వర్ పేజీలు\nఈ సాంకేతికత జావా కోడ్ మరియు ముందే-నిర్వచించిన ప్రత్యేక చర్యలను స్టాటిక్ (స్థిర)పేజ్ విషయంలో చేర్చబడే టట్లు మరియు ప్రతి పేజ్ అభ్యర్ధన నడుస్తున్న సమయంలో సర్వర్ పైన కంపైల్ అయ్యేటట్లు అనుమతిస్తుంది. జావా సర్వర్ (J2EE స్పెసిఫికేషన్) మరియు పేజ్ స్క్రిప్ట్ లు రెండూ, జతచేయబడిన విస్తరించబడిన కస్టమైజ్ద్ ...
43
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ అనే సెంట్రల్ యూనివర్శిటీ ఏ పట్టణంలో ఉంది ?
[ "ఇంగ్లీషు మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయము\nఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (English and Foreign Languages University; shortly EFLU) (గతంలోని Central Institute of English and Foreign Languages, shortly CIEFL) అనే సెంట్రల్ యూనివర్శిటీ భారతదేశంలో ఉంది. ఉన్నత విద్య కొరకు ఇది జాతీయ విశ్వవిద్యాలయంగా ఉంది. ...
[ "ఇంగ్లీషు మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయము\nహైదరాబాద్ ఆవరణ అన్నింటికన్నా ముందుగా స్థాపితమైనది మరియు ఇది EFLU యొక్క ప్రధాన కళాశాల ఆవరణ. దీనిని 1958లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్‌గా భారత ప్రభుత్వం స్థాపించింది మరియు దీని కార్యక్రమాల పరిధిని 1972లో విస్తరించింది, ఇందులో ఫ్రెంచ్, జర్మన్ మరియు రష్యన్ వంటి అతిపె...
66
కాశీ యొక్క విస్తీర్ణం ఎంత ?
[ "కాశీ\nవారాణసి నగరo ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు భాగంలో గంగా మైదానంలో, గంగానది ఒడ్డున ఉంది. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంది. ఇది వారాణసి జిల్లాకు కేంద్రం కూడాను. వారాణసి నగం, దాని పరిసర ప్రాంతాలు (\"Varanasi Urban Agglomeration\") కలిపి మొత్తం 112.26 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. ఈ నగరం ప్రాంతం 82...
[ "కాశీ\nవారణాశిళొని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో సుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి...
16
లాంకషైర్ బాయిలరుని కనుగొన్నది ఎవరు ?
[ "లాంకషైర్ బాయిలరు\nలాంకషైర్ బాయిలరు అనేది నీటిని స్టీము/ఆవిరిగా ఫైరు ట్యూబు బాయిలరు. ఇది ఫైరు ట్యూబు బాయిలరు.దీని సిలిండరికల్/స్తూపాకార షెల్ క్షితిజ సమాంతరంగా వుండును.అంతేకాదు లోపలి ఫైరు ట్యూబులు కూడా క్షితిజ సమాంతరంగా సిలిండరికల్ నిర్మాణంలో అమర్చబడి వుండును.ఈ బాయిలరును 1844 లో సర్‌ విలియం ఫైర్‌బైర్న్ (Sir William ...
[ "మార్కస్ బార్ట్లే\nమద్రాసు మెయిల్ పత్రికకు ఆర్ట్ ఎడిటరుగా పనిచేస్తున్న జాన్ విల్సన్ బార్ట్లేకు ఫోటోగ్రఫీలో మెళుకువలు నేర్పాడు. 1935లో బార్ట్లే చదువుకు స్వస్తి చెప్పి విల్సన్ సిఫారుసుతో బొంబాయి వెళ్ళి ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ స్టాఫ్ ఫోటోగ్రాఫరుగా ఉద్యోగం సంపాదించాడు. రెండేళ్లు తిరగ్గానే ఆ ఉద్యోగంపై బార్ట్లేకు ఆసక్తి పో...
33
తెలుగులో కాజల్ అగర్వాల్ మొదటి చిత్రం ఏది ?
[ "కాజల్ అగర్వాల్\nకాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది.\nఈమె 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో కథానాయికగా నటించింది. ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నట...
[ "తాతమ్మకల\n\"తాతమ్మకల\" నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో 1974, ఆగస్టు 30న విడుదలైన కళాకండం. ఈ చిత్రం ఆనాటి పల్లేటూరి అమాయకత్వానికి పట్టణం పొకడకి మధ్య గల తేడాను చూపిన చిత్రం. నందమూరి బాలకృష్ణ మొదటి సినిమా బాల నటుడిగా.\nరావమ్మ (భానుమతి) ఊరి కోసం ఎదేనా చేయ్యలి అని తాపత్రయం పడుతుంది. కొడుకు కొడలు చనిపొతారు వారిక...
53
విప్రనారాయణ చిత్ర సంగీత దర్శకుడు ఎవరు?
[ "విప్రనారాయణ (1954 సినిమా)\nఈ పూర్తి సంగీతభరితమైన చిత్రంలోని పాటల్ని ఎ.ఎమ్.రాజా మరియు భానుమతి గానం చేయగా సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని కూర్చారు." ]
[ "ఇళయరాజా\nదక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేచ్ఛ లభించింది. అంతే కాకుండా, ఈయన రాక వల్ల ఈ ప్రక్రియ కేంద్రీకృతమైంది. ప్రముఖ సినిమా దర్శకుడు మణి...
53
2011 నాటికి వల్లూరు గ్రామములో పురుషుల సంఖ్య ఎంత?
[ "వల్లూరు\nవల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లా, వల్లూరు మండలం లోని గ్రామము. ఇది సమీప పట్టణమైన కడప నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1516 ఇళ్లతో, 5776 జనాభాతో 1471 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2939, ఆడవారి సంఖ్య 2837. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1...
[ "వల్లూరు (కాకుమాను)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6435,ఇందులో పురుషుల సంఖ్య 3225 స్త్రీల సంఖ్య 3210,గ్రామంలో నివాస గృహాలు 1745 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2571 హెక్టారులు.", "వల్లూరు (సామర్లకోట)\nవల్లూరు, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట మండలానికి చెందిన గ్రామము. \n2001 వ.సంవత్సరం జనాభ...
34
కాశీ నగరం ఏ రాష్ట్రంలో ఉంది?
[ "కాశీ\nకాశీ లేదా \"వారాణసి\" (\"Kasi, Benaras, Varanasi\") భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం...
[ "కాశీ\nప్రస్తుతం వారాణసి నగరం దేశంలో అన్ని ప్రధాన నగరాలనుండి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కలుపబడింది. ఇది రెండవ నంబరు ఢిల్లీ కొలకత్తా జాతీయ రహదారిపై ఢిల్లీ నుండి 800 కిలోమీటర్లు కొలకత్తా నుండి 700 కిలోమీటర్లు దూరంలో ఉన్న పట్టణం. బాబత్‌పూర్ విమానాశ్రయంనగరం నడిబొడ్డునుండి 25 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ఢిల్లీ,...
60
బుచ్చిరెడ్డిపాలెం మండలానికి బెజవాడ గోపాలరెడ్డి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు?
[ "బెజవాడ గోపాలరెడ్డి\nస్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి (ఆగష్టు 7, 1907 - మార్చి 9, 1997). పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రద...
[ "బెజవాడ గోపాలరెడ్డి\nజాతీయోద్యమంలో పాల్గొని చెరసాలల్లో సంవత్సరాల తరబడి గడిపారు. ముప్పయి సంవత్సరాలు నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అప్పటికింకా ఆయన అవివాహితుడు. తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను మంత్రిగా వివాహమాడారు. కర్నూలులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955ల...
60
2011 నాటికి మేలవోయి గ్రామ జనాభా ఎంత?
[ "మేలవోయి\nమేలవోయి, అనంతపురం జిల్లా, మడకశిర మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 515301.ఇది మండల కేంద్రమైన మడకశిర నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హిందూపురం నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2466 ఇళ్లతో, 10715 జనాభాతో 4863 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సం...
[ "హవేలి ముత్యాలంపాడు\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1381. ఇందులో పురుషుల సంఖ్య 718, స్త్రీల సంఖ్య 663, గ్రామంలో నివాస గృహాలు 333 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 276 హెక్టారులు.\n[2] ఈనాడు కృష్ణా/మైలవరం, 2013, ఆగస్టు-12;. 1వపేజీ.\n[3] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014, జూలై-6; 1వపేజీ. \n[4] ఈనాడు కృష్ణా/మైలవరం; ...
12
ఐజాక్ మెరిట్ సింగర్ కుట్టు మిషనును ఎప్పుడు ఆవిష్కరించాడు?
[ "ఐజాక్ మెరిట్ సింగర్\n1856 లో ఈ యంత్రం తయారీదారులైన గ్రోవెర్ అండ్ బాకెర్, సింగర్ అంరియు వీలర్ అండ్ విల్సన్ లు పేటెంట్ ఉల్లంఘన గూర్చి ఒకరినొకరు నిందించుకుంటూ న్యూయార్క్ లో ఆల్బనీలో కలుసుకొని తమ వాదాలను పరిష్కరించుకున్నారు. ఓర్లాండో B. పోటర్ (గ్రోవర్ మరియు బేకర్ కంపెనీ న్యాయవాది మరియు అధ్యక్షుడు) వారి లాభాలను విచ్చలవ...
[ "అడాల్ఫ్ హిట్లర్\n4 జూన్ 1942 న హిట్లర్ ఫిన్నిష్ ఫీల్డ్ మార్షల్ మంనేర్హేఇం ను సందర్శించాడు. హిట్లర్ ఎప్పుడూ కూడా తనకు రక్షణ లేని నమోదులను అనుమతించకపోవటం వలన ఈ సందర్శన సమయంలో ఫిన్నిష్ ప్రసార సంస్థ YLE, తోర దమేన్ కి చెందిన ఇంజనీర్ హిట్లర్ మరియు మంనేర్హేఇం ల సంభాషణను రహస్యంగా నమోదు చేసాడు. ఈ రోజుకి హిట్లర్ అధికారికంగా...
43
నాగార్జున నటించిన మొదటి చిత్రం ఏది?
[ "అక్కినేని నాగార్జున\nనాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి ...
[ "నందమూరి తారక రామారావు\nఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని \"నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు\" పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్ట...
53
కర్నూలు జిల్లా కొండారెడ్డి బురుజు ఎవరు నిర్మించారు?
[ "కొండారెడ్డి బురుజు\nశ్రికృష్ణదేవరాయల కన్నా ముందు క్రీ.శ 1505-1509 మధ్య విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వీర నరసింహరాయలు కందనవీడు కోటను అరవీడు రామరాజుకు బహూకరించినట్లు \"ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా\" అనే పుస్తకం ద్వారా తెలుస్తూ ఉంది. ఈ తుళువవీర నరసింహారాయలునే ఇమ్మడి నరసనాయకుడు అని కూడా పిలుస్తారు. \"కందనవోలు...
[ "చిలువూరు\nచిలువూరుకు చెందిన ప్రవాస భారతీయుడు శ్రీ కాట్రగడ్డ కృష్ణప్రసాద్, తన తల్లి కీ.శే.కమలమ్మ ఙాపకార్ధం, గ్రామములో రెవెన్యూ అధికారులు విధులు నిర్వహించడానికి అనువుగా ఒక కచేరీ భవనాన్ని నిర్మించనున్నారు. సుమారు పది లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవన నిర్మాణానికి, 2016, మార్చి-4వ తెదీ శుక్రవారంనాడు శంకుస్థాపన న...
8
కింగ్ కోబ్రా సగటు జీవిత కాలం ఎంత?
[ "కింగ్ కోబ్రా\nప్రపంచములో అత్యంత పెద్ద మరియు పొడవైన విష సర్పములలో నల్లత్రాచు లేదా రాచనాగు లేదా కింగ్ కోబ్రా (\"Ophiophagus hannah\" - జాతి/ప్రజాతి నామము) మొదటిది. ఇది నేల పైన జీవించగలిగే సర్పము. సాధారణముగా ఇది 18.5 అడుగుల (5.7 మీటర్) పొడవు పెరుగుతుంది. బరువు సుమారుగా 44 పౌండ్లు (8 కిలోలు) ఉంటుంది. ఆడపాము 20-40 గుడ్...
[ "కింగ్ కోబ్రా\nకింగ్ కోబ్రా విషం ప్రోటీన్స్ తోనూ పాలిపెప్టైడ్స్ తోనూ తయారవుతుంది. ప్రత్యేక లాలాజల గ్రంధులలో ఇది తయారవుతుంది. ఈ విష గ్రంధులు కింగ్ కోబ్రా శరీరంలో కళ్ళకు వెనుక భాగంలో ఉంటాయి. కింగ్ కోబ్రా కోరలు 8 నుండి 10 మిల్లీ మీటర్ల పొడుగు ఉంటాయి. కాటు వేసినపుడు ఈ కోరల ద్వారా విషం జీవి శరీరం లోనికి ప్రవేశిస్తుంది. ...
23
తాజ్ మహల్ నిర్మాణం ఏ సంవత్సరం లో జరిగింది?
[ "తాజ్ మహల్\n1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది, ఆ సమయంలో షాజహాన్ మూడవ భార్య అయిన ముంతాజ్ మహల్ వారి పధ్నాలుగో సంతానం గౌహరా బేగానికి జన్మనిస్తూ మరణించడంతో షాజహాన్ విచారంతో నిండి పోయాడు. \nషాజహాన్ తన భార్య కోరిక సమ్మతించి ఆమె మరణించిన ఒక సంవత్సరం తరువాత 1632వ సంవత్సరం...
[ "తాజ్ మహల్ (సినిమా)\nతాజ్ మహల్ 1995 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రామానాయుడు నిర్మించాడు. ఇందులో శ్రీకాంత్, మోనికా బేడి ముఖ్యపాత్రల్లో నటించారు. గీత రచయిత చంద్రబోస్ కు పాటల రచయితగా ఇది తొలి సినిమా.ఈ సినిమాకు ఎం. ఎం. శ్రీలేఖ సంగీత దర్శకత్వం వహించింది. ఇందులో మొత్తం...
26
రంపుడువలస నుండి విశాఖపట్నం కి ఎంత దూరం?
[ "రంపుడువలస\nరంపుడువలస, విశాఖపట్నం జిల్లా, అరకులోయ మండలానికి చెందిన గ్రామము.\nఇది మండల కేంద్రమైన అరకులోయ నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విశాఖపట్నం నుండి 115 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 36 ఇళ్లతో, 168 జనాభాతో 81 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 90, ఆడవా...
[ "బిక్కవోలు\nరాజమండ్రి నుండి (39 కి.మీ.), కాకినాడ (31 కి.మీ.) నుండి బిక్కవోలుకు తరచు బస్సు సౌకర్యం ఉంది. బిక్కవోలుకు దగ్గరగా 35కి.మి. దూరంలో మదురపూడి విమానాశ్రయం ఉంది. బిక్కవోలుకు 10కి.మీ. దూరంలో సామర్లకోట రైల్వేజంక్షన్ కలదు ఇక్కడి నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన రైళ్ళు మరియు కాకినాడ వెళ్ళవలసిన రైళ్ళు విడిపోతాయి. ఇది దక...
1
పత్తికొండ నుండి కర్నూలు కు ఎంత దూరం?
[ "పత్తికొండ\nపత్తికొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం. పిన్ కోడ్: 518 380. పత్తికొండ, గుత్తి - ఆదోని మార్గంలో ఆస్పరి రైల్వే స్టేషను నుండి 12 మైళ్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రమైన కర్నూలు నుండి 50 మైళ్ళ దూరంలో ఉంది. పట్టణానికి పశ్చిమాన హంద్రీ నది ప్రవహిస్తు...
[ "పత్తికొండ\nమంచినీటి వసతి శూన్యము. సాగునీటికే గతి లేదు మంచినీటికి అవకాశం ఆకాశమే మరి దిక్కు.\nరవాణా:\nపత్తికొండ నుండి కేవలం పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే. ఎందుకంటే పల్లెలలో ఆటోలు తిరుగుతాయి కాబట్టి మేము తిప్పము అని డిపో వారు తేల్చి చెప్పారు. కేవలం 35 కి.మీ. ప్రాంతంనకు కూడా సరైన బసు సౌకర్యాలు లేవు. [[విజయవాడ]], [[హైదరా...
78
అటల్ బిహారీ వాజపేయి భారతదేశానికి ఎన్నో ప్రధానమంత్రి?
[ "అటల్ బిహారీ వాజపేయి\nసానుకూల జాతీయవాద భావజాలపు ప్రభావంతో భారతీయ జనతాపార్టీ 1995లో బలమైన పార్టీగా అవతరించింది. 1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా బి.జె.పి అవతరించింది. ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, వాజపేయిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాడు. వాజపేయి భారత 10వ ప్రధా...
[ "అటల్ బిహారీ వాజపేయి\n2009, ఫిబ్రవరి 6న వాజపేయి ఛాతిలో ఇన్ఫెక్షన్, జ్వరం కారణంగా ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేరాడు. పరిస్థితి క్షీణించడంతో వెంటిలేషన్ సహకారంతో కొన్నాళ్ళు ఉండి, ఆ తరువాత కోలుకొన్నాడు. అనారోగ్య కారణంగా 2009 సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం చేయలేకపోయాడు. ఆయన భారత దేశ ఓటర్లకు బి.జే.పికి మద్దతు ఇవ్వాలని లేఖ వ్రాసాడు. ఆ...
6
భారతదేశ ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి?
[ "దక్షిణ భారతదేశము\nదక్షిణ భారతదేశంలో దాదాపు 50% ప్రజలు వ్యవసాయం ప్రధాన వృత్తిగా కలిగి ఉన్నారు. భారతదేశం లోని ఇతర ప్రాంతాల వ్యవసాయదారుల మాదిరిగా ఇక్కడి రైతులు కూడా ప్రధానంగా నీటి కొరకు వర్షపాతం ముఖ్యంగా ఋతుపవనాల మీదనే ఆధార పడతారు. వరి, వేరుశనగ, చెరకు, పత్తి, రాగి, మిరియాలు, పప్పుదినుసులైన మినుములు, కందులు, శనగలు మొద...
[ "పనకబండ\nఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. కొంత మంది కూలీలు జంగల్ కటింగ్ తో జీవిస్తున్నారు.పాండరి కారుపోతుల (ఫేమస్ జర్నలిస్ట్) ఉత్తమ క్రీడా పాత్రికేయ అవార్డ్ గ్రహీత (2013)", "దక్షిణ భారతదేశము\nఇచట వ్యవసాయం ప్రధాన వృత్తి. మొత్తం స్థూల ఉత్పత్తిలో వ్యవసాయానిదే మొదటి స్థానం. సాఫ్టువేరు రంగం ఇచట చాలా వేగంగా విస్తరి...
15
కొండకమర్ల గ్రామ విస్తీర్ణం ఎంత?
[ "కొండకమర్ల\nఇది మండల కేంద్రమైన ఓబులదేవరచెరువు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కదిరి నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2255 ఇళ్లతో, 9118 జనాభాతో 3559 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4609, ఆడవారి సంఖ్య 4509. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1341 కాగా షెడ్యూల్డ్...
[ "కొమరోలు (పుల్లలచెరువు)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,470. ఇందులో పురుషుల సంఖ్య 1302, మహిళల సంఖ్య 1,168, గ్రామంలో నివాస గృహాలు 502 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,101 హెక్టారులు.ప్రకాశం జిల్లాలోని మండలకేంద్రమైన కొమరోలు కోసం కొమరోలు చూడండి.", "కాండ్రకోట\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ...
59
ఎలెక్స్ హేలీ ఎప్పుడు జన్మించాడు?
[ "ఎలెక్స్ హేలీ\nఎలెక్స్ హేలీ 1922, ఆగస్టు 11న న్యూయార్క్ లోని ఇల్ కా లో జన్మించాడు.", "ఎలెక్స్ హేలీ\nఎలెక్స్ హేలీ (ఆగస్టు 11, 1921 – ఫిబ్రవరి 10, 1992) అమెరికా రచయిత. ఈయన రచించిన ఆంగ్ల నవల రూట్స్ చాలా ప్రసిద్ధి పొందింది. ఇది ఏడు తరాలు పేరుతో తెలుగులోకి అనువాదం చేయబడింది." ]
[ "హిట్లర్\nఅలోయీస్ హిట్లర్, క్లారా హిట్లర్ల ఆరుగురు సంతానంలో ఏడాల్ఫ్ హిట్లర్ నాలుగవ సంతానం. ఆస్ట్రియా–హంగరీ సరిహద్దులలో బ్రును అమ్ ఇన్ అనే ఊళ్లో జన్మించాడు. హిట్లర్ తన తల్లితో చాలా సన్నిహితంగా ఉండేవాడు కానీ ఆధిపత్యం చెలాయించే మనస్తత్వం ఉన్న తండ్రి అతనిని తరచుగా కొట్టటం వలన అతనితో ఎప్పుడూ ఒక సమస్యాత్మక బాంధవ్యం కలిగి...
27
పసుమర్తి కృష్ణమూర్తి ఎప్పుడు మరణించాడు?
[ "పసుమర్తి కృష్ణమూర్తి\nపసుమర్తి కృష్ణమూర్తి (నవంబరు 12, 1925 - ఆగష్టు 8, 2004) ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మనసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూకనులపండువ కనిపించే కొన్ని నాట్యాలు తెర మీద చూస్తూవుంటే పసుమర్తి కృష్ణమూర్తిగారు గుర్తుకొస్తారు. ఆయన నృత్యాలను ఏ గందరగోళం లేకుందా, మనోహరంగా రూపొందించారు. ఆయన చ...
[ "పాములపర్తి వెంకట నరసింహారావు\nతన ఆత్మకథ రెండో భాగం వ్రాసే ఉద్దేశం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004, డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు.\nపీవీ నరసింహారావు మరణించిన తర్వాత అతని కుటుంబం అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని కోరుకుంది. అంతకుముందు మరణించిన భారత మాజీ ప్రధానులందరి ప్రభుత...
76
బాగాడ గ్రామ విస్తీర్ణత ఎంత?
[ "బాగాడ\nబాగాడ శ్రీకాకుళం జిల్లా, మెళియాపుట్టి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మెళియాపుట్టి నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పర్లాకిమిడి (ఒరిస్సా) నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 49 ఇళ్లతో, 185 జనాభాతో 95 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 89, ఆడ...
[ "జిల్లాడబండ\nఇది మండల కేంద్రమైన గద్వాల నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము ఈ గ్రామ జనాభా 563. అందులో పురుషుల సంఖ్య 281 మరియు స్త్రీల సంఖ్య 282.అక్ష్యరాస్యత 21.6% మాత్రమే. అక్ష్యరాస్యుల సంఖ్య 122.", "బుధవాడ (జే.పంగులూరు)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,806. ఇందులో పురుషుల స...
56
భూటాన్ దేశ రాజధాని ఏది?
[ "భూటాన్\nభూటాన్ భూభాగం దక్షిణంలో సమశీతోష్ణ మండల మైదానాలు, ఉత్తరాన ఉన్న హిమాలయ శిఖరాలు వీటి ఎత్తు సముద్ర మట్టానికి 7,000 మీటర్లు (23,000 అడుగులు) ఉంటుంది. భూటాన్ దేశం యొక్క మతం వజ్రయాన బౌద్ధం. బుద్ధమతస్థుల సంఖ్య అధికం. రెండవ స్థానంలో హిందూ మతం ఉంది. రాజధాని పెద్దనగరం థింఫూ. దీర్ఘ కాలిక రాజపాలన తరువాత 2008మార్చిలో మొ...
[ "భూటాన్\n1907 సంవత్సరం భూటాన్ చరిత్రలో ఒక మైలురాయి. వుగ్‌యెన్ వాంగ్‌చుక్ మనస్ఫూర్తిగా సన్యాసులు, ప్రభుత్వాధికారులు మరియు దేశ ప్రముఖుల సమక్షంలో వంశపారంపర్య పాలనాధికారం ఇస్తూ భూటాన్‌ను పాలించడానికి రాజుని ఎన్నుకుని అతనికి రాజ్య పాలనాధికారాన్ని ఇచ్చాడు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వంచే ఈ రాజ్యం గుర్తించబడింది. 1910 బ్రిటన్...
61
బాండిట్ క్వీన్ చిత్ర నిర్మాత ఎవరు ?
[ "బాండిట్ క్వీన్\n\"బాండిట్ క్వీన్\" అనే భారతదేశ చలన చిత్రము 1994లో ఫూలన్ దేవి జీవితం ఆధారంగా తీయబడింది. దీనికి శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు. సీమ బిస్వాస్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చలనచిత్రాన్ని బాబి బేడి యొక్క కేలడోస్కోప్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ నిర్మించింది.ఉస్తాద్ నుస్రత్ ఫతెహ్ అలీ ఖాన్ గారు దీనికి సంగీ...
[ "మణిశర్మ\nఈయన చేసిన మెలొడీలలో చాలా అత్యద్భుతమైన పాటలున్నాయి. అందుకే అతనిని మెలోడీ బ్రహ్మ అని కూడా పిలుస్తారు. మనసిచ్చి చూడు చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్ర నిర్మాత ఎడిటర్ మోహన్ ఇచ్చిన బిరుదది. పరిశ్రమలోని దాదాపు ప్రతీ నాయకుడికి సంగీతాన్ని అందించాడు. ఇతనిని అగ్రతారల సంగీత దర్శకుడని కూడా అంటారు. ఇతర చిత్రాలకు కూడా తన నే...
53
దాసరి నారాయణరావు ఎక్కడ జన్మించాడు?
[ "దాసరి నారాయణరావు\n1942, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా ద...
[ "నందమూరి తారక రామారావు\nనందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పె...
11
హుసేన్ సాగర్ జలాశయం ఎవరి పాలనా కాలములో నిర్మింపబడింది?
[ "హుసేన్ సాగర్\nహుస్సేన్ సాగర్‌ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి మరియు సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నది నిర్మించబడింది. చెరువు మధ్యల...
[ "హుసేన్ సాగర్\nహుస్సేన్ సాగర్‌ కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం జపాన్ అంతర్జాతీయ సహకార బ్యాంకు వారి సహకారంతో ఒక పెద్ద ప్రాజెక్టు నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకు 2006లో 310 కోట్ల రూపాయల ఖర్చుతో ఒప్పందం కుదుర్చుకొన్నారు. 10 సంవత్సరాల పాటు నడిపే ఈ ప్రాజెక్టు కోసం జూలై 2006లో జపాన్ బ్యాంకువారు ప్రాథమిక సర్వే నిర...
50
శంకర్ మహదేవన్ మొదటి సంగీత అల్బం పేరేమిటి ?
[ "శంకర్ మహదేవన్\nకొంతకాలం పనిచేస్తున్న తర్వాత అగ్ర సరిహద్దు వ్యవస్థ కోసం శంకర్ సంగీత రంగంలోకి అడుగు పెట్టాడు. అతను నేపధ్యగాయకునిగా ఒక తమిళ చిత్రంలో తన మొదటి అవార్డు సాధించాడు, కన్డుకొండైన్ కన్డుకొండైన్ లో A. R. రెహమాన్ తో కలిసి తన పాట కోసం పనిచేశాడు, మరియు జాతీయ చలన చిత్ర అవార్డు గెలుచుకున్నాడు. 1998లో తన మొదటి సంగీ...
[ "సాలూరు రాజేశ్వరరావు\nఆహుతి (1950)తో తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్‌ చిత్రానికి సంగీతం నిర్వహించిన ఖ్యాతి కూడా ఈయనదే (శ్రీశ్రీకి కూడా సినీగేయ రచయితగా ఇది మొదటి చిత్రం.) సాధారణంగా డబ్బింగ్‌ సినిమాలలో పాటలన్నా, వాటి సంగీత దర్శకులన్నా లోకంలో కొంత చిన్నచూపుతో చూస్తాడు. అవే వరసలు మరల వాయించడమే కదా అన్నట్లుగా! కానీ ఆహుతిలో...
53
జవాహర్‌లాల్ నెహ్రూ ఎక్కడ జన్మించాడు ?
[ "జవాహర్ లాల్ నెహ్రూ\nజవాహర్‌లాల్ నెహ్రూ బ్రిటీష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్సులోని అలహాబాదు (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో భాగం) నగరంలో 1889 నవంబరు 14న రాత్రి 11.30 గంటలకు కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ సంపన్నుడైన బారిస్టర్, తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని రెండు మార్లు...
[ "గుల్జారీలాల్ నందా\nనందా 1898 జూలై 4న బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్యిత పంజాబ్ ప్రాంతములోని సియాల్‌కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్)లో ఉన్నది) పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను లాహోర్, అమృత్‌సర్, ఆగ్రా, అలహాబాద్ లలో విద్యాభ్యాసం చేసాడు.\nఅతను 1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధ...
25
షేర్‌మొహమ్మెద్‌పేట గ్రామ వైశాల్యం ఎంత?
[ "షేర్ మొహమ్మదుపేట\nషేర్‌మొహమ్మెద్‌పేట కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జగ్గయ్యపేట నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1822 ఇళ్లతో, 7002 జనాభాతో 506 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3471, ఆడవారి సంఖ్య 3531. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 667 క...
[ "షేర్ మహమ్మదుపురంపేట\nషేర్‌మహమ్మద్‌పురంపేట శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎచ్చెర్ల నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 115 ఇళ్లతో, 383 జనాభాతో 59 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ...
1
నేలపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
[ "నేలపాడు (తుళ్ళూరు మండలం)\nఇదే పేరుతో మరి కొన్ని గ్రామాలున్నాయి. వాటి లింకులకొరకు అయోమయ నివృత్తి పేజీ నేలపాడు చూడండి.\nనేలపాడు గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తుళ్ళూరు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంగళగిరి నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్...
[ "నేలపాడు (తుళ్ళూరు మండలం)\nప్రత్తి, మిరప, వరి2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,095. ఇందులో పురుషుల సంఖ్య 535, స్త్రీల సంఖ్య 560, గ్రామంలో నివాస గృహాలు 284 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 574 హెక్టారులు.\n[3] ఈనాడు గుంటూరు సిటీ; 2013,జులై 15; 8వపేజీ.\n[4] ఈనాడు గుంటూరు సిటీ; 2014,జూన్-22; 11వపేజీ. \n[5] ...
38
రాయవరం గ్రామ పిన్ కోడ్ ఎంత ?
[ "రాయవరం (తూర్పు గోదావరి జిల్లా)\nరాయవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 533346 \nరాయవరం మండపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.\nhttp://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14", "రాయవరం (మార్కాపురం)\nరాయవరం...
[ "రాయవరం (దేవీపట్నం)\nఇది మండల కేంద్రమైన దేవీపట్నం నుండి 19 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమండ్రి నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 73 ఇళ్లతో, 243 జనాభాతో 63 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 125, ఆడవారి సంఖ్య 118. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ ...
32
ఢమరుకం చిత్ర దర్శకుడు ఎవరు?
[ "ఢమరుకం (సినిమా)\nఢమరుకం 2012 లో విడుదలైన సామాజిక ఫాంటసీ తెలుగు చిత్రం, ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ఈ చిత్రానికి ప్రధాన పాత్రదారులుగా నాగార్జున మరియు అనుష్క నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించింది దేవి శ్రీ ప్రసాద్. ఈ చలన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ సమీక్షలతో 1400 పైగా థియేటర్లలో 201...
[ "కమల్ హాసన్\n1997 లో మరొక యాదృచ్ఛికమైన సంఘటన కారణంగా కమల్ తిరిగి దర్శకత్వం చేపట్టాల్సి వచ్చింది. చాచి 420 (తెలుగులో భామనే సత్యభామనే) చిత్ర దర్శకుడు శంతను షెనొయ్ పనితనం నచ్చక పోవడంతొ కమల్ మళ్ళి దర్శకుడిగా మారారు. అటుపై ఐరోప చిత్ర విధానాలను అనుసరిస్తూ, కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీ...
53
బాబా ఆమ్టే ఎప్పుడు జన్మించాడు?
[ "మురళీధర్ దేవదాస్ ఆమ్టే\nబాబా ఆమ్టే (Baba Amte) (Marathi: बाबा आमटे) (డిసెంబర్ 26, 1914 - ఫిబ్రవరి 9, 2008) సంఘసేవకుడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్‌వన్ ఆశ్రమాన్ని స్థ...
[ "మురళీధర్ దేవదాస్ ఆమ్టే\nడిసెంబర్ 26, 1914లో మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింగన్‌ఘాట్‌లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ అమ్టే కాగా చిన్నతనంలోనే అతన్ని బాబా అని పిలిచేవారు. బాబా అనేది ఎవరో ప్రధానం చేసిన బిరుదు కాదు అది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు. న్యాయశాస్త్ర...
77
కాట్రగుంట గ్రామ విస్తీర్ణం ఎంత?
[ "కాట్రగుంట (కొనకనమిట్ల)\nకాట్రగుంట ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కొనకనమిట్ల నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 47 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 674 ఇళ్లతో, 2944 జనాభాతో 3785 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య ...
[ "కాట్రగుంట (కొనకనమిట్ల)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,653. ఇందులో పురుషుల సంఖ్య 1,331, స్త్రీల సంఖ్య 1,322, గ్రామంలో నివాస గృహాలు 590 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,785 హెక్టారులు.", "కాండ్రకోట\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,964. ఇందులో పురుషుల సంఖ్య 2,963, మహిళల సంఖ్య 3,00...
36
పల్లగిరి గ్రామ వైశాల్యం ఎంత?
[ "పల్లగిరి\nపల్లగిరి కృష్ణా జిల్లా, నందిగామ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నందిగామ నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 460 ఇళ్లతో, 1778 జనాభాతో 537 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 904, ఆడవారి సంఖ్య 874. ...
[ "పల్లగిరి\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1673. ఇందులో పురుషుల సంఖ్య 872, స్త్రీల సంఖ్య 801, గ్రామంలో నివాస గృహాలు 391 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 537 హెక్టారులు.\n[2] ఈనాడు కృష్ణా; 2014,సెప్టెంబరు-27; 9వపేజీ.\n[3] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-3; 3వపేజీ.\n[4] ఈనాడు అమరావతి; 2015,మే-3; 39వపేజీ.\n[5] ఈనా...
24
శానంపూడి గ్రామ విస్తీర్ణత ఎంత?
[ "శానంపూడి\nఇది మండల కేంద్రమైన శావల్యాపురం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వినుకొండ నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2032 ఇళ్లతో, 7725 జనాభాతో 2744 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3965, ఆడవారి సంఖ్య 3760. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2147 కాగా షెడ్యూల్డ్ ...
[ "కనమర్లపూడి\nఇది మండల కేంద్రమైన శావల్యాపురం నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వినుకొండ నుండి 7 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1587 ఇళ్లతో, 6222 జనాభాతో 1429 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3069, ఆడవారి సంఖ్య 3153. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1193 కాగా షెడ్యూల్డ్...
38
బొద్డాం గ్రామ పిన్ కోడ్ ఎంత ?
[ "బొద్దం\nబొద్డాం శ్రీకాకుళం జిల్లా, పోలాకి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పోలాకి నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 276 ఇళ్లతో, 1068 జనాభాతో 313 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 532, ఆడవారి సంఖ్య 536. ...
[ "బడ్‌గావ్\nబడేగాం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, భైంసా మండలంలోని గ్రామం.\nఇది మండల కేంద్రమైన భైంసా నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. \n2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 71 ఇళ్లతో, 320 జనాభాతో 353 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 140, ఆడవారి సంఖ్య 180. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 146 కాగా షెడ్యూల్...
49
ఒరిస్సా రాష్ట్ర విస్తీర్ణం ఎంత?
[ "ఒడిషా\nఒడిషా లేదా ఒరిస్సా (Orissa) (ଓଡ଼ିଶା) భారతదేశం తూర్పు తీరాన ఉన్న రాష్ట్రం. దీని వైశాల్యం 60,162 చ.మైళ్ళు (1,55,820 చ.కి.మీ.). 2001 లెక్కల ప్రకారం జనాభా 3,67,06,920. November 4, 2011 న ఈ రాష్ట్రం యొక్క పేరును ఒడిషాగా మారుస్తూ భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు." ]
[ "ఒమన్\nఒమన్ జనాభా 25 లక్షల పైచిలుకు (ఇందులో దాదాపు 24 శాతం విదేశీయులు). దేశం వైశాల్యం 3,12,000 చ.కి.మీ. (పోలిక కోసం -హైదరాబాదు నగర జనాభా 36 లక్షలు - చుట్టు ప్రక్కల ప్రాంతాలతో కలిపి 61 లక్షలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైశాల్యం 2,75,068 చ.కి.మీ. అంటే ఒమన్ దేశం వైశాల్యం ఆంధ్ర ప్రదేశ్ కంటే ఎక్కువ. కాని జనాభా హైదరాబాదు నగర...
16
2011 జనగణన ప్రకారం కలటూరు గ్రామంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు?
[ "కలటూరు\nకలటూరు కృష్ణా జిల్లా, ఆగిరిపల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆగిరిపల్లి నుండి 11 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 402 ఇళ్లతో, 1546 జనాభాతో 567 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 780, ఆడవారి సంఖ్య 766....
[ "మోటూరు\nవ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4030. ఇందులో పురుషుల సంఖ్య 2033, స్త్రీల సంఖ్య 1997, గ్రామంలో నివాస గృహాలు 1078 ఉన్నాయి.\n[2] ఈనాడు కృష్ణా; 2014, ఏప్రిల్-6; 16వపేజీ.\n[3] ఈనాడు విజయవాడ; 2014, ఆగస్టు-14; 10వపేజీ. \n[4] ఈనాడు అమరావతి; 2015, జూలై-1, 30వపేజీ.\n[...
34
అర్లాడ గ్రామ పిన్ కోడ్ ఎంత ?
[ "అర్లాడ\nఅర్లాడ, విశాఖపట్నం జిల్లా, పాడేరు మండలానికి చెందిన గ్రామము. \nఇది మండల కేంద్రమైన పాడేరు నుండి 29 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 68 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 75 ఇళ్లతో, 265 జనాభాతో 232 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 135, ఆడవారి సంఖ్...
[ "అల్లాడ\nఅల్లాడ శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జలుమూరు నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 649 ఇళ్లతో, 2208 జనాభాతో 463 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1079, ఆడవారి సంఖ్య 1129....
32
భారత స్వాతంత్ర్యోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ?
[ "భారత స్వాతంత్ర్యోద్యమము\n1857–-58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లని 1857 సిపాయిల తిరుగుబాటుగా పరిగణిస్తారు. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లని 'ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకీ బ్రిటీష్ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు ...
[ "భారతదేశ చరిత్ర\n1946 లో లేబరు ప్రభుత్వం భారతదేశంలో బ్రిటీషు పాలనను ముగించాలని నిర్ణయించింది. 1947 ప్రారంభంలో బ్రిటను 1948 జూను లోపల అధికారాన్ని బదిలీ చేయాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పర్చడంలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది.\nస్వాతంత్ర్యం కావాలన్న కోరికతో హిందువులు, ముస్లింల మధ్య ఉద్రిక్తతలు కూడా అభివృద్ధి చెందాయి...
6
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది?
[ "ప్రపంచ వాణిజ్య సంస్థ\nWTO మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 95% కంటే ఎక్కువ భాగాన్ని సూచిస్తున్న 152 సభ్యులు మరియు 30 పరిశోధకులను కలిగి ఉంది, పలువురు సభ్యత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. మంత్రివర్గ సదస్సుచే WTO నిర్వహించబడుతుంది, ప్రతి రెండు సంవత్సరాలకు సమావేశం జరుగుతుంది; సదస్సు యొక్క విధాన నిర్ణయాలను అమలు చేసే ఒక సాధారణ మండల...
[ "వరల్డ్ ట్రేడ్ సెంటర్\nన్యూయార్క్ నగరం యొక్క ప్రధానపట్టణ ఆర్థిక జిల్లా (డౌన్‌టౌన్ ఫినాన్షియల్ డిస్ట్రిక్) మధ్య ఉన్న ఈ సముదాయంలో 13.4 మిలియన్ చదరపు అడుగుల (1.24 మిలియన్ మీ² (చదరపు మీటర్లు) ) కార్యాలయ ప్రదేశం ఉంది. మొదటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం (నార్త్ టవర్) 106 మరియు 107వ అంతస్తుల్లో విండోస్ ఆఫ్ ది వరల్డ్ అనే రెస్...
37
అంబీరుపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
[ "అంబీరుపాడు\nఅంబీరుపాడు, విశాఖపట్నం జిల్లా, పెదబయలు మండలానికి చెందిన గ్రామము. \nఇది మండల కేంద్రమైన పెదబయలు నుండి 64 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 150 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 27 ఇళ్లతో, 121 జనాభాతో 71 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 52, ఆడ...
[ "అల్లూరు (వీరులపాడు)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5464. ఇందులో పురుషుల సంఖ్య 2793, స్త్రీల సంఖ్య 2671, గ్రామంలో నివాసగృహాలు 1345 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1189 హెక్టారులు.\n[1] ఈనాడు విజయవాడ; 2012,జూన్-21; 16వపేజీ-\n[2] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,మార్చి-7; 2వపేజీ. \n[3] ఈనాడు అమరావతి/నందిగామ; ...
38
2011 జనగణన ప్రకారం ముండూరు గ్రామములో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి?
[ "ముండూరు\nముండూరు గ్రామం పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో ఒక గ్రామం.\nఈ వూరిలో వరి, కొబ్బరి, చెరుకు, కూరగాయలు, పామాయిల్ ప్రధానమైన పంటలు. ఊరిప్రక్కన గుండేరు వాగు ఉన్నది. వాగుపైని బ్రిడ్జి పక్క అమ్మవారి గుడి ఉంది.కన్నసముద్రం అనే పెద్ద చెరువు సాగుకు ముఖ్యమైన ఆధారం. ఊరి ప్రక్క ఏడవమైలు రాయి వద్ద రెండవ ప్రపంచయుద్ధ కా...
[ "మనుబోలు\nమనుబోలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన గూడూరు నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2741 ఇళ్లతో, 9838 జనాభాతో 2290 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4758, ఆడవారి సంఖ్య...
21
గాయకుడు ఎ. ఆర్. రెహమాన్ ఎప్పుడు జన్మించాడు?
[ "ఎ. ఆర్. రెహమాన్\nఎ. ఆర్. రెహమాన్ పేరుతో పేరుగాంచిన అల్లా రఖా రెహమాన్ ( (జ.6 జనవరి 1967) ఒక ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు, మరియు దాత. రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించ...
[ "ఎమ్మెస్ రామారావు\n\"సుందరదాసు\" బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు (మార్చి 7, 1921 - ఏప్రిల్ 20, 1992) గారి పూర్తిపేరు మోపర్తి సీతారామారావు. వీరు తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు (1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా \"ఈ రేయి నన్నొల్ల నేరవా ర...
73
ఏసు క్రీస్తు ఏ దేశంలో పుట్టాడు?
[ "యేసు\nయోషయా మరణించిన 700 సంవత్సరాల తర్వాత ఏసు బెత్లహేము అను గ్రామంలో యోసేపు, మరియ దంపతులకు జన్మించడం జరిగింది. బైబిలు ప్రక్రారం కన్యక యైన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మము గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగింది. యేసు వడ్రంగి (మార్కు|6:3), వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు. (మత్తయి|13:55)." ]
[ "యేసు\nయేసుక్రీస్తుపై విభిన్న క్రైస్తవ ధృక్కోణాల పాతనిబంధన గ్రంథం లేదా యూదు తోరాహ్లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే అని, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే భావనల పై కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక శాతం క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు మరియు దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమా...
11
కేసనకుర్రు గ్రామ విస్తీర్ణం ఎంత ?
[ "కేసనకుర్రు\nఇది మండల కేంద్రమైన I. పోలవరం నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3131 ఇళ్లతో, 11570 జనాభాతో 2108 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5863, ఆడవారి సంఖ్య 5707. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3467 కాగా షెడ్యూల్డ్...
[ "కేసనకుర్రు\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,907. ఇందులో పురుషుల సంఖ్య 6,021, మహిళల సంఖ్య 5,886, గ్రామంలో నివాసగృహాలు 2,827 ఉన్నాయి.", "కాండ్రకోట\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,964. ఇందులో పురుషుల సంఖ్య 2,963, మహిళల సంఖ్య 3,001, గ్రామంలో నివాసగృహాలు 1,439 ఉన్నాయి.పెద్దాపుర...
59
దుడ్డేపూడి గ్రామ విస్తీర్ణం ఎంత ?
[ "దుడ్డేపూడి\nదుడ్డేపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, భీమడోలు మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన భీమడోలు నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాడేపల్లిగూడెం నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 327 ఇళ్లతో, 1235 జనాభాతో 325 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్...
[ "దొడ్డవరప్పాడు\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,624. ఇందులో పురుషుల స్ంఖ్య 1,366, మహిళల సంఖ్య 1,258, గ్రామంలో నివాస గృహాలు 643 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 493 హెక్టారులు.\n[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మార్చి-8; 2వపేజీ.\n[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, ఫిబ్రవరి-25; 2వపేజీ. \n[4] ఈనాడు ప...
56
విజయనగరం జిల్లాలో ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి?
[ "రంగారెడ్డి జిల్లా\nనియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు కేవలం 6 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండగా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రంలోనే అత్యధికంగా 8 కొత్త నియోజకవర్గాలు ఆవిర్భవించాయి. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు జిల్లాలో ప్రత్యేకంగా లోకసభ నియోజకవర్గం లేదు. అ...
[ "హైదరాబాదు జిల్లా\nహైదరాబాదు జిల్లాలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం 15 శాసనసభ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అంతకు క్రితం ఈ సంఖ్య 13 మాత్రమే. ఈ 15 నియోజకవర్గాలు హైదరాబాదు లోకసభ మరియు సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గాలలో ఏడేసి చొప్పున, మిగిలిన ఒక నియోజకవర్గం మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.హైదరాబాదు ...
4
తెలంగాణ రాష్ట్రము ఏ దేశంలో ఉంది?
[ "తెలంగాణ\nతెలంగాణ రాష్ట్రం దక్కను పీఠభూమిలో భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉంది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి ఆగ్నేయానికి వాలి ఉంది. ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు ద...
[ "తెలంగాణ\nఈ రాష్ట్రంలో ఆదిలాబాదు జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాదుతో పాటు నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులో కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. దక్షిణమున మహబూబ్ నగర్ జిల్లా, ఆగ్నేయమున నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతి తూ...
54
రవి పరస తల్లిదండ్రులు ఎవరు ?
[ "రవి పరస\nరవి పరస ప్రముఖ నఖచిత్ర కళాకారుడు. ఈయన గోటితో చిత్రాలు గీయడంలో దిట్ట. ఎన్నో వేల చిత్రాలు అవలీలగా ఈయన గోటితో గీసారు. ఇంకా గీస్తున్నారు. ఒక్క వినాయకుడి మీదే 999చిత్రాలు గీసి చరిత్ర సృష్టించారు. అంతేకాదు,1,503 గణపతులను గోటితో గీసిన నఖ చిత్రకారునిగా రికార్డు కెక్కారు. చేతిరాత నిపుణుడిగా, వ్యక్తిత్వ వికాశ నిపుణ...
[ "రాజా రవివర్మ\nరాజా రవివర్మకు మావలికెర రాజ కుటుంబానికి చెందిన రాణీ భాగీరథీబాయి (కోచు పంగి అమ్మ)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమారుడు, రాకుమారుడు రామవర్మ కూడా చిత్రకారుడు. ఇతనికి శ్రీమతి గౌరీ కుంజమ్మతో వివాహం జరిగింది. ఈమె దీవాన్ పి.జి.ఎన్.ఉన్నిథాన్ చెల్లెలు. రెండవ ...
39
బాదంపూడి గ్రామ విస్తీర్ణం ఎంత ?
[ "బాదంపూడి\nబాదంపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఉంగుటూరు మండలానికి చెందిన గ్రామము.. పిన్ కోడ్: 534 411. ఇది మండల కేంద్రమైన ఉంగుటూరు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాడేపల్లిగూడెం నుండి 6 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1849 ఇళ్లతో, 6654 జనాభాతో 1087 హెక్టార్లలో విస్తరించి ఉంది. ...
[ "బుధవాడ (జే.పంగులూరు)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,806. ఇందులో పురుషుల సంఖ్య 1,908, మహిళల సంఖ్య 1,898, గ్రామంలో నివాస గృహాలు 972 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,106 హెక్టారులు.\n[2] ఈనాడు మెయిన్; 2013,జులై-25; 5వపేజీ.\n[3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జనవరి-4; 1వపేజీ.\n[4] ఈనాడు ప్రకాశం/అద్దంకి, 2...
56
స్టీవెన్స్‌- జాన్సన్ సిండ్రోమ్‌ ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు ?
[ "స్టీవెన్స్‌-జాన్సన్ సిండ్రోమ్‌\nస్టీవెన్స్‌ జాన్సన్‌ సిండ్రోమ్‌ (ఎస్‌జేఎస్‌)ను తేలికపాటి టాక్సిక్‌ ఎపిడెర్మల్‌ నెక్రోలిసిస్‌ (టీఈఎన్‌)గా పరగణించవచ్చని వైద్య పరిభాషలో ఒక ఒప్పందముంది. ఈ పరిస్థితులను తొలుత 1922లో గుర్తించారు." ]
[ "అడాల్ఫ్ హిట్లర్\n30 సెప్టెంబర్ 1938 న మ్యూనిచ్లో జరిగిన ఒకరోజు సమావేశానికి హిట్లర్, చంబెర్లిన్, డలదిఎర్ మరియు ముస్సోలినీ హాజరయ్యారు ఇది మ్యూనిచ్ తీర్మానంకు దారితీసింది, ఇది హిట్లర్ యొక్క ప్రత్యక్ష డిమాండ్ అయిన సుదేతెన్ల్యాండ్ జిల్లాలను జర్మనీకి ఇవ్వడానికి సంబంధించినది. లండన్ మరియు పారిస్ వివాదాస్పద భూభాగ మార్పిడిక...
33
ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం ఎక్కడ ఉంది?
[ "ఎవరెస్టు పర్వతం\nఎవరెస్టు పర్వతం, లేదా (టిబెట్ భాష : ཇོ་མོ་གླང་མ ) చోమోలుంగ్మా ) లేదా సాగర్ మాతా (నేపాలీ భాష : सगरमाथा ) ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది నేపాల్ లో గలదు.ఈ పర్వతాన్ని గౌరీశంకర శిఖరం అని అంటారు." ]
[ "అమెరికా సంయుక్త రాష్ట్రాలు\nఅలాస్కాలోని మెకిన్లీ పర్వతం 20,320 అడుగుల/6,194 మీటర్ల ఎత్తుతో అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. అమెరికా అధీనంలో ఉన్న అనేక ద్వీపాల్లో అగ్ని పర్వతాలు అతి సాధారణం. హవాయి రాష్ట్రం మొత్తం అగ్ని పర్వతాలతో నిండిన చిన్న చిన్న దీవుల సముదాయం. ఎల్లో స్టోన్ జాతీయ పార్కు లోని మహాగ్నిపర్వతం ఉత్తర...
35
డోలగోవిందపురం గ్రామ పిన్ కోడ్ ఎంత?
[ "డోలగోవిందపురం\nడోలగోవిందపురం శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కంచిలి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఇచ్ఛాపురం నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 198 ఇళ్లతో, 879 జనాభాతో 347 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 447, ఆడవారి ...
[ "వంటర్ల\nవంటర్ల, విశాఖపట్నం జిల్లా, డుంబ్రిగుడ మండలానికి చెందిన గ్రామము.\nఇది మండల కేంద్రమైన డుంబ్రిగూడ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయనగరం నుండి 90 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 23 ఇళ్లతో, 114 జనాభాతో 129 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 51, ఆడవారి ...
51
చండ్రగూడెం గ్రామ విస్తీర్ణం ఎంత?
[ "చండ్రగూడెం\nచండ్రగూడెం కృష్ణా జిల్లా, మైలవరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మైలవరం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1400 ఇళ్లతో, 5065 జనాభాతో 1362 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2547, ఆడవారి సంఖ్య 251...
[ "చండ్రగూడెం\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4657. ఇందులో పురుషుల సంఖ్య 2363, స్త్రీల సంఖ్య 2294, గ్రామంలో నివాసగృహాలు 1155 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1362 హెక్టారులు.", "గుడిమెట్ల (చందర్లపాడు)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3854. ఇందులో పురుషుల సంఖ్య 1982, స్త్రీల సంఖ్య 1872, గ...
36
దిమ్మిడిజోలా గ్రామ పిన్ కోడ్ ఎంత?
[ "దిమ్మిదిజోల\nదిమ్మిడిజోలా శ్రీకాకుళం జిల్లా, నందిగం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నందిగం నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పలాస-కాశీబుగ్గ నుండి 21 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 399 ఇళ్లతో, 1710 జనాభాతో 248 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 840, ఆడవా...
[ "దిమ్మిదిజోల\nదిమ్మిడిజోలాలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి ప...
49
సచిన్ పిలగావ్‌కర్ మొదటి చిత్రం ఏది ?
[ "సచిన్ (నటుడు)\nఆయన \"హా మజా మార్గ్ ఏక్లా\" (1962) అనే మరాఠీ చలనచిత్రంతో బాల నటుడిగా నటజీవితాన్ని ప్రారంభించారు, ఆ తరువాత సుమారుగా 65 సినిమాల్లో బాల నటుడిగా వివిధ పాత్రలు పోషించారు, వయోజన పాత్రల్లోకి అడుగుపెట్టిన తరువాత ప్రధాన పాత్రధారిగా \"గీత్ గాతా చల్\" (1975), \"బాలికా బధు\" (1976), \"ఆంఖియోన్ కే జరోఖోన్ సే\" (...
[ "చార్లీ చాప్లిన్\nఆ తర్వాత మరి ఏడేళ్లకు గాని చాప్లిన్ మరొక చిత్రం తీయలేదు. అది \"మొష్యూర్ వెర్దూ\" 1947. మనిషి ఎందుకు నేరాలు చేస్తాడు. నేర ప్రవృత్తి మనిషిలో స్వతహాగా వుందా, లేక సాంఘీక పరిసరాల ప్రేరణ వల్ల అది కలుగుతుందా? అసలు ఏది నేరం? మొదలైన మౌలిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించిన ఆ చిత్రం చాప్లిన్‍కు పేరు...
53
మహాత్మా గాంధీ పూర్తి పేరేమిటి?
[ "మహాత్మా గాంధీ\nమోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితమ...
[ "మహాత్మా గాంధీ\n1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ \"హే రామ్\" అన్నాడని చెబుతారు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన మాటల ప్...
6
హైదరాబాదు జిల్లా విస్తీర్ణం ఎంత?
[ "హైదరాబాదు జిల్లా\nహైదరాబాదు జిల్లా 200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది." ]
[ "హైదరాబాదు జిల్లా\nహైదరాబాదు (నగర) జిల్లా ప్రస్తుత స్థితిలో 1978 ఆగస్టులో ఏర్పడింది.పూర్వపు హైదరాబాదు జిల్లానుండి నగరం చుట్టూ వున్న గ్రామీణ ప్రాంతాన్నిరంగారెడ్డి జిల్లా అనే పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పడటంతో ఇలా పరిణమించింది. అప్పటి హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలన్నీ రంగారెడ్డి జిల్లాలో చేర్చారు.మొత్తం హైదరాబా...
22
కొమరోస్ దేశ రాజధాని ఏంటి?
[ "కొమొరోస్\nకొమరోస్ అధికారికంగా \" యూనియన్ ఆఫ్ కొమొరోస్ \" పిలువబడుతుంది. ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న మొజాంబిక్ చానెల్ ఉత్తర దిశలో ఉన్న హిందూ మహాసముద్రంలో ఒక ద్వీప దేశం. ఈశాన్య మయోట్టె, ఈశాన్య మడగాస్కరు, ఫ్రెంచ్ ప్రాంతం మయొట్టే మద్య ఉంటుంది. కొమొరోసు రాజధాని, అతిపెద్ద నగరం మోరోని. జనాభాలో అధిక భాగం ప్రజలు సున్నీ ఇస్ల...
[ "కావలి\nకావలి పట్టణం ఒకప్పటి ఆంగ్లేయుల భారత దేశ మొదటి రాజధాని అయిన కలకత్తా మరియు ప్రావిన్స్ రాజధాని అయిన మద్రాసు నగరాల మద్య తరువాత దేశ కొత్త రాజధాని అయిన డిల్లీ మరియ అవిభక్త మద్రాసు ప్పావిన్సు (దరిదాపు సమస్త దక్షిణ భారత) రాజధాని అయిన మద్రాసు (చెన్నై) నగరాలను లేక కొంకణ్ రైల్వే ఏర్పడక ముందు వరకు దేశంలో ఉత్తర, దక్షిణ ...
61
కొలకలూరు పిన్ కోడ్ ఎంత ?
[ "కొలకలూరు\nకొలకలూరు, గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన తెనాలి నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4408 ఇళ్లతో, 15607 జనాభాతో 2558 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7731, ఆడవారి సంఖ్య 7876. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3986 కాగా షెడ్యూల్డ...
[ "కాలెకుర్తి\nకాలెకుర్తి, అనంతపురం జిల్లా, కనేకల్ మండలానికి చెందిన గ్రామము.. పిన్ కోడ్ నం. 515871. \nఇది మండల కేంద్రమైన కనేకల్ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాయదుర్గం నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 393 ఇళ్లతో, 1933 జనాభాతో 1493 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంల...
51
క్రోమియం పరమాణు సంఖ్య ఎంత?
[ "క్రోమియం\nక్రోమియం అనునది ఒక రసాయనిక మూలకం. ఇది ఆవర్తన పట్టికలో 6 వ సముదాయం/సమూహంనకు, d బ్లాకునకు, 4 వ పీరియడ్‌కు చెందినది.6 సమూహం నకు చెందిన మూలకాలలో క్రోమియం మొదటి మూలకం.ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 24. క్రోమియం యొక్క రసాయన సంకేత అక్షరం Cr.క్రోమియం ఉక్కు లాంటి బూడిద రంగుతో, తళతళలాడే, మెరిసే, దృఢమైన, పెలుసైన లోహం.చ...
[ "సంఖ్య\nకరణీయ (అనిష్ప) సంఖ్యలు ఉన్నాయనే విషయం మొట్టమొదట పైథాగొరస్ మనోవీధి లోనే మెరిసి ఉండుంటుందని కొందరి సిద్ధాంతం. ఇది నిజమో కాదో ఇదమిత్థంగా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే బాబిలోనియా లోని మట్టి పలకల మీద చూపిన ఒక లెక్కలో formula_11 యొక్క విలువ 14 దశాంశ స్థానాల వరకు తప్పు లేకుండా కట్టబడి ఉంది. కాని పైథాగొరస్ శిష్యులు తమ...
30
ఉనికిలి గ్రామ విస్తీర్ణం ఎంత?
[ "ఉనికిలి (మండవల్లి)\nఉనికిలి కృష్ణా జిల్లా, మండవల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మండవల్లి నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 652 ఇళ్లతో, 2371 జనాభాతో 1025 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1207, ఆడవారి స...
[ "ఉల్లిపాలెం\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5332. ఇందులో పురుషుల సంఖ్య 2684, స్త్రీల సంఖ్య 2648, గ్రామంలో నివాసగృహాలు 1448 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2250 హెక్టారులు.\n[4] ఈనాడు కృష్ణా; 2014, ఆగస్టు-19; 3వపేజీ.\n[5] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-2; 41వపేజీ.\n[6] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-14; 3వ...
65
ములకలచెరువు కేంద్ర విస్తీర్ణం ఎంత?
[ "ములకలచెరువు\nములకలచెరువు చిత్తూరు జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన మదనపల్లె నుండి 42 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2067 ఇళ్లతో, 8216 జనాభాతో 817 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4046, ఆడవారి సంఖ్య 4170. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 667 కాగా...
[ "మద్దినాయనిపల్లె (ములకలచెరువు)\nమద్దినాయనిపల్లె, చిత్తూరు జిల్లా, ములకలచెరువు మండలానికి చెందిన గ్రామము. \nఇది మండల కేంద్రమైన ములకలచెరువు నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మదనపల్లె నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1333 ఇళ్లతో, 5184 జనాభాతో 3048 హెక్టార్లలో విస్తరించి ఉ...
38
మీరా జాస్మిన్ భర్త పేరేంటి?
[ "మీరా జాస్మిన్\nమీరా జాస్మిన్ జాతీయ పురస్కారం అందుకున్న భారతీయ సినీ నటి. విజయవంతమైన పలు తెలుగు చిత్రాలతో బాటు తమిళ, మలయాళ చిత్రాలలో కూడా నటించింది.\nఈవిడా ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో ప్రేమాయణం అంటూ వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ రకరకాల ప్రచారం జరిగింది . ఈమెకు దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్...
[ "మీరాబాయి\nమీరా వివాహం ఆమె చిన్న వయస్సులోనే చిత్తోడ్ రాణా సంగా పెద్ద కొడుకు భోజ్ రాజ్ యువరాజుతో సాంప్రదాయబద్ధంగా నిశ్చయించబడింది. ఏమైనా ఆమె క్రొత్త కుటుంబం ఆమె వారి కులదైవాన్ని ప్రార్థించడానికి ఒప్పుకోకపోవడాన్ని, ఆమె భక్తిని, కృష్ణుణ్ణి మాత్రమే నిజంగా పెళ్ళి చేసుకున్నానన్న భావనని ఒప్పుకోలేదు. రాజ్ పుతానా ఢిల్లీ సుల...
5
ఇస్లామీయ కేలండర్ లో ఎన్ని రోజులు ఉంటాయి?
[ "ఇస్లామీయ కేలండర్\nఇస్లామీయ కేలండర్ లేదా \"ముస్లిం కేలండర్\" (అరబ్బీ : التقويم الهجري అత్-తఖ్వీమ్ అల్-హిజ్రి), ఇస్లామీయ దేశాలలో మరియు ముస్లింల సముదాయాలలో అవలంబింపబడుతున్న కేలండర్. ఇది చంద్రమాసాలపై ఆధారంగా గలది కావున దీనికి 'తఖ్వీమ్-హిజ్రి-ఖమరి' అని కూడా అంటారు. ఈ కేలండర్ లో 12 చంద్రమాసాలు మరియు దాదాపు 354 దినాలు గల...
[ "చాంద్రమాన కేలండర్\nచాంద్రమాన కేలండర్ (ఆంగ్లం : Lunar calendar) ఒక కేలండర్, చంద్రుని గమనాలపై ఆధారపడి తయారుచేసినది. ఈ కేలండర్ ప్రస్తుతం ఎక్కువగా ముస్లింలు ఉపయోగించే ఇస్లామీయ కేలండర్ లేదా హిజ్రా కేలండర్ లకు మూలం. ఈ కేలండర్ లోనూ 12 మాసాలున్నాయి. ఋతుకాలచక్రాల ఆధారంగా కాకుండా, పరిపూర్ణంగా చంద్రగమనాలపై ఆధారపడియున్నది. సూ...
35
అమృతసర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది?
[ "అమృత్‌సర్\nఅమృత్‌సర్ (ఆంగ్లం : అమృత్‌సర్) (పంజాబీ : ਅੰਮ੍ਰਿਤਸਰ ), పంజాబ్ రాష్ట్రంలోని ఒక ప్రముఖ పట్టణం. అమృత్‌సర్ అనగా అమృత-సరస్సు. 2001 గణాంకాల ప్రకారం దీని జనాభా 15 లక్షలు, మరియు అమృత్‌సర్ జిల్లా మొత్తం జనాభా 36.90 లక్షలు." ]
[ "అమృత్‌పుర\nఅమృతపుర కర్ణాటక రాష్ట్రంలో చిక్‌మగళూరు జిల్లాలో జిల్లా రాజధాని చిక్‌మగళూరుకి 67 కి.మి దూరంలో ఉత్తరాన ఉంది. హసన్కు 110 కి.మి దూరంలో, షిమోగాకు 35 కి.మి దూరంలో జాతీయ రహదారి 48 మీద ఉన్నఈ గ్రామంలో ప్రసిద్ధమైన అమృతేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని 1196 సంవత్సరంలో అమృతేశ్వర దండనాయక హొయసల రాజు రెండవ వీర బ...
37
ఏలేటిపాలెం గ్రామ పిన్ కోడ్ ఏంటి?
[ "ఏలేటిపాలెం\nఏలేటిపాలెం, గుంటూరు జిల్లా, నగరం మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన నగరం నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రేపల్లె నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1713 ఇళ్లతో, 5309 జనాభాతో 1176 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2685, ఆడవారి సంఖ...
[ "ఏలేటిపాలెం\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5273. ఇందులో పురుషుల సంఖ్య 2667, స్త్రీల సంఖ్య 2606, గ్రామంలో నివాసగృహాలు 1486.గ్రామ విస్తీర్ణం 1176 హెక్టారులు.\n[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013, ఆగస్టు-2; 1వపేజీ.\n[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, మే-13; 1వపేజీ.\n[4] ఈనాడు గుంటూరు రూరల్/రేప...
72
పాండవులలో పెద్దవాడు ఎవరు ?
[ "ధర్మరాజు\nయుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు. \nపాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు మరియు ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను న...
[ "పెద్దమనుషులు (1954 సినిమా)\nఆదికేశవపురం అనే ఊరికి ఛైర్మన్ అయిన ధర్మారావు, కాంట్రాక్టరు నాగోజీ, ప్రముఖ వ్యాపారియైన చింతపులుసు శేషావతారం, దేవాలయ పూజారి సిద్ధాంతి ఊర్లో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతుంటారు. కానీ ఎవరికీ తెలియకుండా ప్రజాధనం దోపిడీ చేస్తుంటారు. ధర్మారావు తమ్ముడు శంకరం. చెల్లెలు సుందరమ్మ విధవరాలు. ధర్మారావ...
2
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది?
[ "ఎల్‌విఎమ్‌3\nఅనుకున్నట్లుగానే భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ని 2014 సం., డిసెంబరు నెల, 18 వ తారీఖు ఉదయం 9.30 గం.లకు ఆంధ్ర ప్రదేశ్ శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు. క్రూమాడ్యూల్ అండమాన్ దగ్గర, బంగాళాఖాతంలో విజయవంతముగా దిగింది. భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. II...
[ "భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ\nసతీష్ ధావన్ 25 సెప్టెంబర్, 1920న శ్రీనగర్లో జన్మించాడు. పంజాబ్ యూనివర్సిటీలో చదువుపూర్తి చేసిన తర్వాత సతీష్ ధావన్, 1947లో మిన్నియాపోలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నసోటాలో మరియు 1949లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. భారతదేశం తిరిగ...
37
2011 వరకు ప్యాపర్రు గ్రామంలో ఎన్ని నివాస గృహాలు ఉన్నాయి?
[ "ప్యాపర్రు\nప్యాపర్రు గుంటూరు జిల్లా అమృతలూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన అమృతలూరు నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పొన్నూరు నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 817 ఇళ్లతో, 2465 జనాభాతో 433 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1216, ఆడవారి సంఖ్య 12...
[ "ప్యాపర్రు\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2934. ఇందులో పురుషుల సంఖ్య 1461, స్త్రీల సంఖ్య 1473, గ్రామంలో నివాస గృహాలు 834 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 433 హెక్టారులు.", "పెదకంచర్ల\nమొత్తం జనాభా 5,410. మొత్తం నివాసాలు 1,256. ఈ గ్రామము జనాభా వినుకొండ మండలము లోని గ్రామాలలో మూడవ స్థానంలో ఉంది. ఈ గ్రామంల...
17
కొబ్బరిచెట్టు పొడవు సగటుగా ఎంత ఉంటుంది?
[ "కొబ్బరి\nకొబ్బరి ఒక ముఖ్యమైన పాము కుటుంబానికి చెందిన వృక్షం. దీని శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos nucifera) . కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమ...
[ "మామిడి\nఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. తొంభై (90) నుండి నూట ఇరవై (120) అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ముప్పై (30) అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. ఆకులు పది (10) నుండి (35) సెంటి మీటర్ల పొడవు ఆరు (6) నుండి పది (10) సెంటి మీటర్ల వెడల్పు ఉండి ఎప్పడూ పచ్చగా ఉంటాయి. చిగుళ్లు లేత తేనె రంగు నుండి ముదుర...
23
ప్రకాశం జిల్లాలో ఏ ప్రాంతం గ్రానైట్ గనులకు ప్రసిద్ధి?
[ "రాజుపాలెం లక్ష్మీపురం\nగెలాక్సీ గ్రానైట్ గనులతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన గ్రామం. గ్రానైట్ సీనరేజ్ రూపంలో ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న గ్రామం. ఇన్ని వసతులున్నా ఈ గ్రామంలో మౌలిక వసతులు కరవు. 1990 లో ఈ గ్రామంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూసేవరకూ రాజుపాలెం లక్ష్మీపురం (ఆర్.ఎల్.పురం) గ్రామ ఆదాయం, గుర...
[ "ప్రకాశం జిల్లా\nస్వాతంత్ర్యోద్యమ సమయంలో ఈ జిల్లాలో జరిగిన చీరాల పేరాల ఉద్యమం పేరుగాంచింది. భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ,సంగీత విద్వాంసుడు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసె...
22
2011 నాటికి త్రిపురపురం గ్రామ జనాభా ఎంత?
[ "త్రిపురపురం (నూజెండ్ల మండలం)\nత్రిపురపురం గుంటూరు జిల్లా, నూజెండ్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నూజెండ్ల నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వినుకొండ నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 621 ఇళ్లతో, 2340 జనాభాతో 1380 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్...
[ "త్రిపురపురం (నకరికల్లు మండలం)\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,116. ఇందులో పురుషుల సంఖ్య 548, స్త్రీల సంఖ్య 568, గ్రామంలో నివాస గృహాలు 253 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 177 హెక్టారులు.", "త్రిలోచనపురం\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1030. ఇందులో పురుషుల సంఖ్య 552, స్త్రీల సంఖ్య ...
74
విజయలక్ష్మి పండిట్ తల్లి పేరేమిటి?
[ "విజయలక్ష్మి పండిట్\nజవహర్‍లాల్ నెహ్రూ, విజయలక్ష్మీ పండిట్ ల తల్లి స్వరూపరాణి నెహ్రూ. చిన్నతనంలో విజయలక్ష్మీ పండిట్ స్వరూపకుమారిగా పిలువబదుతుండేది. జవహర్‍ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ వకీలుగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు బాగా ధనం కూడా సంపాదించిన వ్యక్తి. మోతీలాల్ కుటుంబం చాలా సంపన్న మైన కుటుంబం కావటంతో అందమైన, అధున...
[ "విజయలక్ష్మి పండిట్\nవిజయలక్ష్మి పండిట్ (1900 ఆగస్టు 18 - 1990 డిసెంబర్ 1) సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, మరియు దౌత్య వేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి మోతీలాల్ నెహ్రూ. జవహర్‌లాల్ నెహ్రూ సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి గాంచింది. 1962 నుండి 1964 వరకు మహారాష్ట్ర గ...
55
జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏంటి?
[ "జాగర్లమూడి రాధాకృష్ణ\n2008 లో,క్రిష్ అల్లరి నరేష్, శర్వానంద్, మరియు కమాలినీ ముఖర్జీ నటించిన, గమ్యంతో తన సిని పరిశ్రమకు పరిచయమైయ్యడు.అనేక ప్రసిద్ధ తెలుగు చిత్ర నిర్మాతలను ఈ చిత్రం నిర్మించటానికి నిరాకరించటంతో తన తండ్రి జగర్లముడి సాయిబాబా, తన సోదరుడు బిబో శ్రీనివాస్తో మరియు అతని స్నేహితుడు రాజీవ్ రెడ్డి కలిసి గమ్యం ...
[ "నందమూరి తారక రామారావు\nఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని \"నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు\" పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్ట...
53
వేదుల సూర్యనారాయణ ఎప్పుడు జన్మించాడు?
[ "వేదుల సత్యనారాయణ శాస్త్రి\nవేదుల సత్యనారాయణ శాస్త్రి (జ: 1900 - మ: 1976) ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు శతావధానులు.", "వేదుల సూర్యనారాయణ శర్మ\nవేదుల సూర్యనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు లో జన్మింవారు.కాకరపర్రులో జన్మించిన వారిలో ఎందరెందరో గొప్ప పండితులుగా ప్రసిద్ధి చెందారు. వీరిలో ‘పండిత కవి’గా వాసిక...
[ "వేదుల రామకృష్ణశాస్త్రి\nవేదుల రామకృష్ణశాస్త్రి ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో రెండవవాడు. ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం, కాకరపర్రు గ్రామంలో సూరమ్మ, రామచంద్రశాస్త్రి దంపతులకు 1889 సంవత్సరంలో జన్మించాడు, . తన మేనమామ కుమారుడైన ఓలేటి వేంకటరామశాస్త్రితో కలిసి వేంకట రామకృష్ణ కవులు పేరుతో జంటగా కవిత్వం చ...
11
పాలగుమ్మి పద్మరాజు జన్మస్థలం ఏది ?
[ "పాలగుమ్మి పద్మరాజు\nపద్మరాజు జూన్ 24, 1915 న పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలములోని తిరుపతిపురంలో జన్మించాడు. ఈయన 1939 నుండి 1952 వరకు కాకినాడ లోని పీ.ఆర్.ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్‌గా పనిచేశాడు." ]
[ "పాలగుమ్మి పద్మరాజు\nఈయన అనేక దాసరి నారాయణరావు సినిమాలకు ఘోష్టు రైటరుగా పనిచేశాడని వినికిడి.ఆ రోజుల్లో శ్రీ మామిడిపూడి వేంకటరంగయ్య, శ్రీ నండూరి రామకృష్ణమాచార్యలు మొదలగు వారికి తమ కాలేజీలో వుద్వోగాలిచ్చి వాళ్లెవరు కాలేజి వదలి వెళ్లి పోకుండా వుండటానికి, చిన్న చిన్న ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి, ఇళ్లు కట్టు కొమ్మని కాలే...
29
వాస్కో డ గామా భారతదేశంలో మొదటగా ఏ ప్రాంతంలో అడుగు పెట్టాడు?
[ "వాస్కోడగామా\nవాస్కో డ గామా (Vasco da Gama) క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పోర్చుగీసు నావికుడు. ఇతడు పోర్చుగల్ దేశస్థుడు. 1498 లో ఐరోపా నుండి భారతదేశానికి నేరుగా సముద్రమార్గాన్ని కనుగొన్నాడు. వాస్కోడగామా బృందము మొట్టమొదట కాలికట్లో కాలుమోపింది.", "గోవా\n1498లో క్రొత్త సముద్రమార్గాన్ని కనుక్కొన్న మొదటి ఐరోపా ...
[ "చిక్కమగళూరు జిల్లా\n1670 సంవత్సరంలో చిక్‌మగళూరు జిల్లాలోని బాబు బుడాన్‌ గిరి కొండల పై భారతదేశం లోనే మెట్ట మెదటి సారిగా కాఫీ తోటలు పెంచారు. కాఫీ పెంపకం గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం బాబా బుడాన్ (బాబా బుర్హాన్ లేదా దాదా హయాత్ కలందర్) మక్కా యాత్రకు వెళుతూ యెమెన్‌ దేశం లోని మొఛా నౌకాశ్రయం నుండి ప్రయాణం చేస్తున్...
69
కూసర్లపూడి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
[ "కూసర్లపూడి\nకూసర్లపూడి, విశాఖపట్నం జిల్లా, రోలుగుంట మండలానికి చెందిన గ్రామము.\nఇది మండల కేంద్రమైన రోలుగుంట నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 53 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1358 ఇళ్లతో, 5022 జనాభాతో 1630 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 24...
[ "కొమల్లపూడి\nకొమల్లపూడి (కొమాళ్ళపూడి) , కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 324., ఎస్.టి.డి.కోడ్ = 08672.\nజిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- గత సంవత్సరం ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న ఐదుగురు విద్యార్థులు ఐ.ఐ.ఐ.టి.లో సీట్లు సంపాదించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు, 2015, ఫిబ్రవరి-27వ త...
32
2011 జనగణన ప్రకారం మద్దూరులంక గ్రామములో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి?
[ "మద్దూర్లంక\nమద్దూరులంక, భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన కొవ్వూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నిడదవోలు నుండి 9 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 312 ఇళ్లతో, 1147 జనాభాతో 246 హెక్టార్...
[ "మద్దినాయనిపల్లె (ములకలచెరువు)\nమద్దినాయనిపల్లె, చిత్తూరు జిల్లా, ములకలచెరువు మండలానికి చెందిన గ్రామము. \nఇది మండల కేంద్రమైన ములకలచెరువు నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మదనపల్లె నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1333 ఇళ్లతో, 5184 జనాభాతో 3048 హెక్టార్లలో విస్తరించి ఉ...
21
గుడిపాటి వెంకట చలం ఎప్పుడు మరణించాడు?
[ "గుడిపాటి వెంకట చలం\nఈయన వెళ్ళిన అతికొద్ది కాలానికే రమణ మహర్షి ఇహలోక యాత్రను చాలించారు. చలం అక్కడి ప్రశాంత వాతావరణంలో కొంత ధార్మిక విషయాల మీద సాధన చేశాడు. అక్కడే భగవద్గీతకు చక్కటి వివరణ వ్రాశాడు. ఎందరో మోసపోయిన స్త్రీలకు ఆశ్రయం కల్పించాడు. అతని భార్య హృద్రోగంతో అరుణాచలంలోనే మరణించింది. చివరి రోజులలో అతని కూతురు సౌర...
[ "గుడిపాటి వెంకట చలం\nసమాజం తన పట్ల చూపుతున్న ఏహ్యభావం, తన రచనల పట్ల వచ్చిన వివాదం, చివరకు అతనికి ఎంతగానో దగ్గరైన వదిన (వొయ్యిగా పిలుచుకున్న పెద్ద రంగనాయకమ్మ, అతని భార్య సవతి సోదరి. ఈమె బెజవాడలో వైద్యురాలు, ఆమెకు వైద్య విద్య చలమే చెప్పించాడు) మరణం చలాన్ని కుంగతీసి, ఆంధ్ర దేశం నుండి వెళ్ళిపోయి ఏదైనా ప్రశాంత వాతావరణంల...
76
ఈనాడు దినపత్రిక ఎప్పుడు ప్రారంభమైంది?
[ "ఈనాడు\nప్రముఖ పాత్రికేయుడైన ఏ.బి.కె. ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు. ఆయన నిర్వహణలోను, ఆ తరువాత కూడా, ఈనాడు బాగా అభివృద్ధి సాధించింది. 1975 డిసెంబర్ 17న హైదరాబాదులో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి, రాష్ట్రంలోను, రాష్ట్రం బయటా మొత్తం 23 కేంద్రాలనుండి ప్రచురితమౌతూ, అత్యధిక ప్...
[ "ఈనాడు\nఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీక...
14
ఐక్య రాజ్య సమితిని ఎప్పుడు ఏర్పాటు చేసారు?
[ "ఐక్యరాజ్య సమితి\nతరువాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐ.రా.స. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో యాల్టా సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ...
[ "నెల్సన్ మండేలా\n2003లో జార్జి బుష్ అధ్వర్యంలో అమెరికా ఇరాక్ పై చేసిన దాడినీ, అమెరికా విదేశాంగ విధానాన్నీ మండేలా నిశితంగా విమర్శించాడు. ఐక్య రాజ్య సమితిని బుష్ నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించాడు. ఈ విధానంలో అమెరికా జాతి వివక్షత భావాలు కనుపిస్తున్నాయని కూడా విమర్శించాడు.", "తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2006\nజనవరి 22...
14
భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఎన్నో పెద్ద రాష్ట్రం?
[ "ఉత్తర ప్రదేశ్\nఉత్తరప్రదేశ్ ప్రధానంగా గంగా యమునా మైదానప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం ఉత్తరాంచల్ అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా ...
[ "ఉత్తరాఖండ్\nఉత్తరాఖండ్ (హిందీ:उत्तराखण्ड) ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు ఉత్తరాంచల్ గా పిలవబడింది. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరము నవంబరు 9న భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగము. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తర...
63
ఆరుళ్ల గ్రామ విస్తీర్ణం ఎంత?
[ "ఆరుళ్ల\nఆరుళ్ల, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన తాడేపల్లిగూడెం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 277 ఇళ్లతో, 970 జనాభాతో 687 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 472, ఆడవారి సంఖ్య 498. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 542 క...
[ "పరిటాల\n2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9459. ఇందులో పురుషుల సంఖ్య 4692, స్త్రీల సంఖ్య 4767, గ్రామంలో నివాస గృహాలు 2253 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1998 హెక్టారులు.\n[8] ఈనాడు కృష్ణా; 2015, మే-7; 11వపేజీ.\n[9] ఈనాడు అమరావతి; 2015, జూలై-3; 35వపేజీ. [10] ఈనాడు అమరావతి/నందిగామ; 2017, ఏప్రిల్-8; 2వపేజీ....
48