text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
మహానటి డిలీటెడ్ సీన్: కీర్తి నటన భలే ఉందిగా!
Highlights
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నాగ్అశ్విన్ 'మహానటి' సినిమా
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నాగ్అశ్విన్ 'మహానటి' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యి మూడు వారాలు దాటుతున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
అయితే ఈ సినిమా ని... | 0 |
Visit Site
Recommended byColombia
బషీర్ 2011లో ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాకిస్థాన్ ‌మధ్య మొహాలీలో ఓ సెమీఫైనల్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ చూసేందుకు అతడు పాక్ నుంచి రెండు మూడు రోజులు ముందుగానే వచ్చాడు. టిక్కెట్‌ కోసమని గ్రౌండ్ దగ్గరకు వెళ్లగా... అప్పటికే టిక్కెట్లు లేవు. ముందు నిరాశతో తిరిగి వెళ... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Oct 13,2017
దేశంలో 200 స్టోర్లకు విస్తరిస్తాం: పెప్స్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ స్ప్రింగ్ మ్యాట్రెస్ తయారీ సంస్థ పెప్స్ ఇండిస్టీస్ హైదరాబాద్లో తన విసృతిని మరింత పెంచుకుంది. గురువారం సంస్థ ఇక్కడ తమ రెండో గ్రేట్ స్లీప్ స్టోర్ను (జీఎస్ఎస్) ప్రారంభించింది. సంస్థ సంయుక్త ఎండీ జి. శంకర్ రామ్ గరువారం ఈ జీ... | 1 |
Visit Site
Recommended byColombia
హాఫ్ సెంచరీ చేసిన రూట్ (68) ఔటవడంతో ఇంగ్లాండ్ ఓ దశలో 110/6తో పతనం దిశగా సాగింది. మరి కాసేపట్లో మ్యాచ్ ముగుస్తుంది అనిపించింది. అరుదైన రికార్డు పాకిస్థాన్ ఖాతాలో చేరుతుందని భావించారు. కానీ బట్లర్-బెస్ జోడి ఏడో వికెట్కు అజేయంగా 125 పరుగులు జోడించి ఆ గండాన్ని దాటించింది.
బట్లర్-బెస్ జోడీ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సిరీస్ భారత్ వశం.. శ్రీలంక ఫ్యాన్స్ వీరంగం
భారత్ తన జోరును కొనసాగించింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా సిరీస్ను కైవసం చేసుకుంది.
TNN | Updated:
Aug 27, 2017, 11:10PM IST
భారత్ తన జోరును కొనసాగించింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను కైవసం చ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఫోర్బ్స్ జాబితాలో షారుఖ్, అక్షయ్లకు చోటు
ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తోన్న సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ చోటు సంపాదించారు.
TNN | Updated:
Jul 12, 2016, 04:18PM IST
ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తోన్న సెలబ్రిటీల జాబితా... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
PVP: జగన్ గారో.. ఆ దుర్మార్గుడి నుండి కాపాడండి: బండ్ల గణేష్ ట్వీట్స్ వార్
PVP Vs Bandla Ganesh: డేకి వర్కింగ్ డేకి, కాల్ షీట్కు, మామూలు షీట్కు, మేకప్కి ప్యాకప్కి తేడా తెలియని కొందరు స్కామ్ రాజాలు ఇండస్ట్రీని భ్రష్టుపట్టించారు. ... | 0 |
Dinner AT Bravio house
బ్రావో ఇంట్లో టీమిండియాకు విందు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఆటగాళ్లకు విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో ఆదివారం రాత్రి ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. దీంతో మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు బ్రావో ఇంట్లో హాజరై సందడి చేస్తూ గడిపారు. కోహ్లీ, రహానే, ధావన్ తదితరులు ఈ... | 2 |
తాజావార్తలు
కోర్టు ధిక్కరణ కేసులో అనిల్ అంబానీకి చుక్కెదురు
న్యూదిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను దోషిగా కోర్టు తేల్చింది. ఎరిక్సన్కు నాలుగు వారాల్లోపు రూ.453 కోట్లు చెల్లించాలని, లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష తప్పదని తీర్పులో పేర్కొంది. న్యాయ... | 1 |
sumalatha 97 Views bse , NSE , stock market
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం9.20గంటల సమయానికి సెన్సెక్ 124 పాయింట్లు లాభపడి 36,851 వద్ద కొనసాగుతుంది. నిప్టీ 50 పాయింట్లు పెరిగి 10,895 వద్ద ట్రేడ్ అవుతుంది. కాగా డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.86గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క... | 1 |
మానుషి చిల్లర్ కు అతనితో నటించాలనుందట
Highlights
మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్
బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్స్
అమీర్ తో ఫస్ట్ సినిమా చేయాలనుందన్న మానుషి
మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అంటే తనకెంతో ఇష్టమని, అతనితో నటించాలని వుందని తన ఆసక్తిని వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో అమీర్ తన ఫేవరెట్ అని మానుషి స్... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సెప్టెంబర్ 22న 'రైల్' వస్తోంది
రఘువరన్ B.Tech, అనేకుడు, మాస్, మరియన్ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ధనుష్ కథానాయకుడిగా, నేను శైలజ వంటి సూపర్హిట్ చిత్రంలో హీరోయిన్గా నటించిన కీర్తి సురేష్ కథానాయికగా... | 0 |
పవన్ కళ్యాణ్ నాపై కోపం వల్ల కావాలనే కించ పరిచారు
Highlights
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తనపై కోపం వుందన్న రాజశేఖర్
లేటెస్ట్ మూవీ గరుడవేగ ప్రమోషన్ లో భాగంగా రాజశేఖర్ ఇంటర్వ్యూ
తన మీద కోపం వల్లే గబ్బర్ సింగ్ సినిమాలో కావాలనే కించ పరిచారన్న యాంగ్రీ మ్యాన్
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, తెలుగువాడు కాకపోయినా తెలుగింటి అల్లుడుగా ... | 0 |
Suresh 215 Views
హైదరాబాద్- కడప మధ్య విమాన సర్వీసులు ఉగాది రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఎంపి సిఎం రమేష్ విమాన సర్వీసును ప్రారంభించారు. నేటి నుంచి కడప-తిరుపతి, హైదరాబాద్- కడప, తిరుపుతి-హైదరబాద్ మధ్య ట్రూజెట్ విమానసర్వీసులు నడపనుంది. త్వరలో కడప-విజయవాడ మధ్య ట్రూజెట్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. | 1 |
Cash with Drawn
విత్డ్రాలపై ఆంక్షల ఎత్తివేత
హైదరాబాద్: సేవింగ్స్బ్యాంకు విత్డ్రాలపై అన్ని ఆంక్షలు నేటితో తొలగిపోతున్నా ఖాతాదారులకు నగదు కష్టాలుమాత్రం తీర లేదు. సోమవారంనుంచి ఎత్తివేస్తామని రిజర్వుబ్యాంకు గతంలోనే ప్రకటించింది. రెండుదశల విధానంలో వారానికి విత్డ్రాపరిమితి 24వేలనుంచి రూ.50వేలకు పెంచింది. గత నెల 20వ తేదీ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
3rd T20: భారత్పై ఫైనల్ టీ20లో బంగ్లాదేశ్ ఫీల్డింగ్
మూడు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమవగా.. ఈరోజు గెలిచిన జట్టుకి సిరీస్ దక్కనుంది. ఇప్పటి వరకూ భారత్పై టీ20 సిరీస్ని ఒక్కసారి కూడా బంగ్లాదేశ్ గెలవలేదు.
Samayam Telugu | Updated:
Nov 10, 2019, 08:03... | 2 |
internet vaartha 104 Views
ముంబై : ఎటిఎంల తయారీలో అగ్రగామిగా ఉన్న కంపెనీ ఎన్సిఆర్ భారత్లో ఇప్పటి వరకూ లక్ష ఎటిఎంలను నెలకొల్పిన చరిత్రను రికార్డు చేసింది. భావితరం కస్టమర్ల లావాదేవీలు నిర్వహించేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థిక సంస్థలకు సాయం అందిస్తుందన్నారు. మొత్తం ఇప్పటి వరకూ 20 ఏళ్లు పూర్తవుతుందని అన్నారు. ఎస... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మాక్స్వెల్పై ప్రతీకారం తీర్చుకున్న కృనాల్
ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన కృనాల్ పాండ్య బౌలింగ్లో మాక్స్వెల్ బంతిని అంచనా వేయడంలో తడబడి క్లీన్బౌల్డయ్యాడు.
Samayam Telugu | Updated:
Nov 23, 2018, 03:23PM IST
ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టీ20... | 2 |
నికరలాభం 3436 కోట్లు
రాబడులు రూ.16,782 కోట్లు
బెంగళూరు : భారత్ రెండవ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ మొదటిసారి లాభాల్లో మందగమనంగా ఉన్నట్లు తేలింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న ఇన్ఫోసిస్ మొదటి సారి నికరలాభాలు, రాబడులు అంచనాలను చేరుకోలేకపోయింది. కంపెనీ షేరు ధరలు కూడా ఎనిమిదిశాతానికి పైగా తగ్గాయి. 1083.15రూపాయలుగా ట్రేడింగ్ జరుగుత... | 1 |
internet vaartha 214 Views
ఆట డెస్క్ : జికా వైరస్ విస్తరణ భయంతో రియో ఒలింపిక్స్ను రద్దుచేసే ఉద్దేశ్యమేదీ లేదని బ్రెజిల్ ప్రకటించింది. ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు బ్రెజిల్ క్రీడా మంత్రి హిల్టన్ ఈ అంశం అసలుచర్చలోనే లేదన్నారు. 2016 ఒలింపిక్స్ను నిర్వహణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆరోగ్... | 2 |
New Delhi, First Published 28, Oct 2018, 12:48 PM IST
Highlights
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్.. అందునా సూరత్ పట్టణం వజ్రాలు, బట్టల వ్యాపారాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి వజ్రాలకు సానపెడుతూ డైమండ్ల బిజినెస్ కేంద్రంగా బాసిల్లుతోంది సూరత్
కోల్కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్.. అందునా సూ... | 1 |
bollywood actress deepika padukone rana arrives at mami closing festival in style her gesture towards rana is cute
‘Rana ఇక్కడికి రా.. నాతో ఫొటో దిగు’
జియో మామి ఫిలిం ఫెస్టివల్ అట్టహాసంగా ముగిసింది. సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన క్లోజింగ్ సెరిమనీని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దీపిక పదుకోన్, రానాతో పాటు ఎందరో సి... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
సందీప్ కిషన్, మెహరీన్ల రొమాన్స్
కృష్ణవంశీ దర్శకత్వంలో 'నక్షత్రం' సినిమాలో నటిస్తున్న హీరో సందీప్ కిషన్ ఇప్పుడు మరో ద్విభాషా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సందీప్ కిషన్, మెహరీన్ కౌర్ పిర్జాదా...
TNN | Updated:
Nov 10, 2016, 07:10PM IST
కృష్ణవంశీ దర్శకత్వంల... | 0 |
Nov 13,2019
ఈ ఏడాదికి వృద్ధి 5 శాతమే: ఎస్బీఐ
న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారత వృద్ధి మరింతగా దిగాజారే అవకాశం ఉందని ఎస్బీఈ తన తాజా నివేదికలో పేర్కొంది. వాహన అమ్మకాలు పడిపోవడం, విమానయానం తగ్గడం, కీలక రంగాల వృద్ధి గణనీయంగా క్షీణించడంతో పాటు కొత్త పెట్టుబడులు భారీగా పడిపోత్ను వేళ దేశ ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నాలుగో వన్డేలో లంకని చుట్టేసిన భారత్..!
శ్రీలంక గడ్డపై భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే టెస్టుల్లో ఆ జట్టును క్వీన్స్వీప్ చేసిన టీమిండియా
TNN | Updated:
Aug 31, 2017, 10:02PM IST
శ్రీలంక గడ్డపై భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే టెస్టుల్లో ఆ జట్టు‌ను... | 2 |
ఖర్చు పెట్టేందుకు జంకుతున్నారు!
- భవిష్యత్తుపై తీవ్ర బెంగతో వెనుకడుగు
- సామాన్యులపై మందగమన ప్రభావం
- దేశంలో భారీగా తగ్గుతున్నవినియోగపు డిమాండ్
- పీఎఫ్సీఈ అంచనాల్ని తగ్గించుకున్న భారతీయ రిజర్వు బ్యాంక్
న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న మందగమన పరిస్థితులు సామాన్య మానవుల జీవితాలను కూడా గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక... | 1 |
వర్మతో షకీలానా... జీఎస్టీ లాంటి మూవీలో..ఇంకేమైనా వుందా..?
Highlights
నైంటీస్ లో దక్షిణాది కుర్రకారుకు శృంగార దేవతగా షకీలా
సాఫ్ట్ పోర్న్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోలనే వణికించిన షకీలా
తాజాగా శీలవతి అనే చిత్రంతో గ్యాప్ తర్వాత మళ్లీ వస్తున్న షకీలా
ఈ సందర్భంగా వర్మ జీఎస్టీపై స్పందించిన షకీలా
గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తో, టెక్... | 0 |
Pakistan is thrown out from Kabaddi
కబడ్డీ వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్
భారత్-పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు మరింత క్షీణించిన నేపథ్యలో ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్ నుంచి ఈసారి పాకిస్థాన్ కబడ్డీ టీంను తొలగిస్తున్నట్లు కబడ్డీ వరల్డ్ ఫెడరేషన్ (ఐకేఎఫ్) అధ్యక్షుడు డియోరాజ్ చతుర్వేది వెల్లడించారు.
TNN | Updated:
Oct 5, 2016, 04:... | 2 |
భారతీయుడు2 నుంచి దిల్ రాజు ఎందుకు తప్పుకున్నాడు
Highlights
కమమల్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు
1996లో రిలీజై భారీ సక్సెస్ సాధించిన భారతీయుడు
భారతీయుడు సీక్వెల్ సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రకటించిన దిల్ రాజు
తాజాగా దిల్ రాజు భారతీయుడు 2 నుంచి తప్పుకున్నట్లు వార్తలు
నిర్మాత దిల్ రాజు అంటేనే తెలుగు సినిమా పరిశ్... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
షూటింగ్లో అమలా పాల్కు గాయం
కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ షూటింగ్లో గాయపడింది. తమిళంలో తెరకెక్కుతున్న ‘అదో అంధ పరవై పోలా’ అనే తమిళ చిత్రంలో అమలా పాల్ పలు పోరాట సన్నివేశాల్లో నటిస్తోంది.
Samayam Telugu | Updated:
Aug 14, 2018, 08:52PM IST
కోలీవుడ్ హీరోయిన్ ... | 0 |
MS Dhoni is the best captain: Sachin Tendulkar compliment
ధోనినే ది బెస్ట్: సచిన్
టీమిండియా మాజీ సారథి, దిగ్గజాలకే సాధ్యంకాని చోట భారత్కు రెండుసార్లు ప్రపంచకప్ అందించిన మిస్టర్ కూల్ ధోనిపై పలువువరు ప్రశంసలు కురిపించడం తరచుగా గమనిస్తూనే ఉంటాం. అయితే ఈసారి క్రికెట్ దేవుడు సచిన్ నుంచి మహేంద్రుడికి ఊహించని కాంప్లిమెంట్ వచ... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ట్రైలర్: బూతు బొమ్మ బాబోయ్!!
ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్లు.. ఇప్పటి వరకూ వెండితెరపై వినకూడవి.. చూడకూడవి కూడా చూపించేశారు. ఛీ.. తూ.. ఇలాంటి వాటినే ముందే అనేసేయండి... ఎందుకంటే ఈ బూతు ట్రైలర్ చూశాక ఇంత అరాచకమా అనే అభిప్రాయం రాకమానదు.
Sama... | 0 |
internet vaartha 204 Views
హైదరాబాద్ : కొత్తకొత్త ఆలోచనలు, ప్రణాళికలతో నవజాత కంపెనీల స్థాపనలో తెలంగాణ ప్రభుత్వం టిహబ్ను వారధిగా చేస్తుందని రాష్ట్ర ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. నవజాత కంపెనీలు(స్టార్టప్) స్థాపించే యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామన్నారు. కంపెనీలు మొద... | 1 |
Cook
11000 పరుగుల మైలురాయిని చేరుకున్న కుక్
చెన్నై: టీమిండియా,ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా అయిదవ టెస్టు జరుగుతుంది.కాగా ఈ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.చెన్నై టెస్టులో కుక్ 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.చెన్నై టె స్టుకు ముందు కేవలం రెండుపరుగుల దూరంలో నిలిచి... | 2 |
New Delhi, First Published 5, Oct 2018, 3:50 PM IST
Highlights
ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకొంది.
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకొంది. ఆర్బీఐ శుక్రవారం నాడు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయ... | 1 |
Hyderabad, First Published 1, Oct 2019, 3:25 PM IST
Highlights
బయోపిక్ అని చెప్పి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని తమిళనాడు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు
చేశారు. సినిమా రిలీజ్ అడ్డుకోవాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ... | 0 |
యమన్' చిత్రం నాకు మంచి గుర్తింపు తెస్తుంది-మియా జార్జ్
Highlights
తమిళ, మళయాళంలో 20 పైగా చిత్రాలు చేసిన మియా జార్జ్
విజయ్ ఆంటోనీ యమన్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న మియా
ఉంగరాల రాంబాబులో సునీల్ సరసన నటిస్తున్న మియా
మీ బ్యాగ్రౌండ్ గురించి?
- కేరళలోని కొట్టాయం సమీపంలో పాల స్వగ్రామం మాది. మలయాళ, తమిళ భాషల్లో 20 చి... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Tim Paine: పెర్త్లో మళ్లీ గొడవపడిన కోహ్లీ, టిమ్పైన్..!
విరాట్ కోహ్లీ, టిమ్పైన్ ఒకరినొకరు కవ్వించే తరహాలో ఢీకొనేందుకు ప్రయత్నించడంతో ఫీల్డ్ అంపైర్ ఆఖరికి కలగజేసుకోవాల్సి వచ్చింది.
Samayam Telugu | Updated:
Dec 17, 2018, 01:33PM ... | 2 |
Jul 26,2015
ప్రభుత్వానికి కెనరా బ్యాంక్ డివిడెండ్
బెంగళూరు: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.348.81 కోట్ల డివిడెండ్ను కేంద్రానికి చెల్లించింది. బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పి.ఎస్.రావత్, హరిదీష్ కుమార్ తదితరులు న్యూడిల్లీలో ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీకీ ... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Visit Site
Recommended byColombia
ఇక రెండు బిలియన్ యుఎస్ డాలర్ల పీఎన్బీ కుంభకోణానికి సంబంధించి, బ్యాంకు అధికార్లు, జారీ చేసిన ఎల్వోయుల వివరాలను అంతర్గత సాఫ్ట్వేర్లో నమోదు చేయలేదని సీబీఐ ఆరోపించింది. ముఖ్యంగా అంతర్గత తనిఖీని తప్పించుకునేందుకే వారీ పనిచేశారని కూడా పేర్కొంది. ఈ ఎల్ఓయులను, బ్యాంకింగ్లకు అంతర్జాతీయ సం... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆ మూడు బ్యాంకుల అధిపతులకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ
దేశంలోని రెండు దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల అధిపతులకు ఆర్బీఐ షాకిచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్కు, యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీఈవో ఆదిత్య పురిలకు ఏడాది చివరన ... | 1 |
Nov 09,2018
రూ.95,000 కోట్లు చెల్లించాలి..!
న్యూఢిల్లీ: ఇప్పటికే తీవ్ర నగదు లభ్యత కొరతను ఎదుర్కొంటున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు(ఎన్బీఎఫ్సీ) ఈ నెల మరో పెను సవాలు ఎదురుకానుందని ఆర్థిక విశ్లేషణ రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. దేశంలోని 50 ప్రధాన ఎన్బీఎఫ్షీ కంపెనీలు నవంబరు నెలలో దాదాపుగా రూ.95000 కోట్ల మేర బ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Shoaib Akhtar: రోహిత్ శర్మ ప్రతీకారం తీర్చుకుంటున్నావా..?
దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్లో రెండు శతకాలు, ఒక డబుల్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ.. ఏకంగా 19 సిక్సర్లు బాదేశాడు. తాజా సిరీస్లో మరే బ్యాట్స్మెన్ ఈ తరహాలో పరుగులు రాబట్టలేదు.
Samayam Telugu | Updated:
Oct... | 2 |
DRAVID-1
ఇంగ్లాండ్ పర్యటనకు ద్రావిడ్ దూరం
న్యూఢిల్లీ: ఇండియా-ఏ, అండర్ 19 క్రికెట్ జట్లకు భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ కోచ్గా తిరిగి ఎంపికైన విషయం తెలిసిందే. ఇటీవల బిసిసిఐతో తాజాగా రెండేళ్ల ఒప్పందాన్ని కుదుర్చు కున్న ద్రవిడ్ త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 భారత జట్టుకు దూరం కానున్నాడు. జూలై 5నుంచ... | 2 |
Vaani Pushpa 163 Views 8days , banks holidays , october month
banks
న్యూఢిల్లీ: బ్యాంకులకు అక్టోబునెలలో ఎక్కువ పనిదినాలు సెలవులుగా ఉన్నాయి. సుమారు ఎనిమిదిరోజులు అక్టోబరులో బ్యాంకు ఉద్యోగులకు సెలవులు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులే ఈ ఎనిమిదిరోజులు అని బ్యాంకు ఉద్యోగులు చెపుతున్నారు. గాంధీ జయంతి నుంచి ... | 1 |
ప్రతికూలతలున్నా ప్రగతి పథంలోనే..
- రూ.335 లక్షల కోట్లకు భారత ఆర్థిక వ్యవస్థొ వృద్ధికి అనుకూల సంస్కరణలతో మేలు
- సవాళ్లు ఎదురైనా సత్తా చాటుతున్నాం: జైట్లీ
ఒసాకా (జపాన్): దేశ వృద్ధిని పెంపొందించే దిశగా సర్కారు సంస్కరణలను అమలు చేస్తున్న నేపథ్యంలో రానున్న కొన్నేండ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థ రెండింతలకుపైగా పెరగనుందని ఆర్థిక ... | 1 |
Pak Batsman Akmal
మళ్లీ వన్డే జట్టులోకి అక్మల్
కరాచి: పాకిస్థాన్ డాషింగ్ బ్యాట్స్మెన్ ఉమర్ అక్మల్ మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కించు కున్నాడు. కాగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతను గత 18 నెలలుగా జట్టులో స్థానం కోల్పోయాడు.అయితే వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్కు అక్మల్ను ఎంపిక చేశారు.కెరీర్లో 111 వన్డేలుఆడిన అత... | 2 |
వారంలో రెండో భారీ పతనం
డాలర్ వర్సెస్ రూపాయి 66.85
ముంబై : బెంచ్మార్క్ షేర్ సూచీలు వరు సగా నాలుగోరోజు కూడా భారీ స్థాయిలో పతనం అయ్యాయి. చైనా మార్కెట్లు ఇప్పటికీ భారత్ను వణికిస్తున్నాయి. యువాన్ కరెన్సీ పతనం చైనా మార్కెట్ల సంక్షోభంభారత్పై తీవ్రస్థాయిలో చూపిం చడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఎస్అండ్పి బ... | 1 |
బ్రాండ్ న్యూ టెక్నాలజీతో తెరకెక్కుతున్న బాహుబలి2
Highlights
బాహుబలి మూవీకి రోజురోజుకు పెరుగుతున్న క్రేజ్
మూవీని సరికొత్త 5డీ మోషన్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న రాజమౌళి
ప్రపంచ సినిమాలో కొత్త టెక్నాలజీకి బాహుబలితో నాంది
బాహుబలి 2 సినిమా.. బాహుబలి ది కన్క్లూజన్ పబ్లిసిటీ సందడి జోరుగా సాగుతోంది. అక్టోబర్ మొదటి వారంలోనే... | 0 |
మత్తెక్కించే చూపులతో శ్రీముఖి వయ్యారాలు!
First Published 28, Jun 2019, 8:54 PM IST
యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. శ్రీముఖి అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తోంది. నిత్యం తన గ్లామరస్ ఫోటోలని శ్రీముఖి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న సంగ
(Courtesy: Instagram) శ్రీ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నయన్ సినిమాలో విలన్గా అనురాగ్ కశ్యప్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యాప్ తమిళ సినిమాలో నటిస్తున్నారు.
TNN | Updated:
May 18, 2017, 08:56AM IST
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యాప్ తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఆయన నయనతార నటిస్తున్న సి... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
వార్నర్ని భర్తీ చేసే ఆటగాళ్లున్నారు: సాహా
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఉన్నారని ఆ జట్టు వికెట్ కీపర్ సాహా అభిప్రాయపడ్డాడు.
Samayam Telugu | Updated:
Mar 27, 2018, 09:19PM IST
వార్నర్ని భర్తీ చేసే... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఖైదీ నెం. 150 మూవీ దివాళీ పోస్టర్స్
దీపావళి సందర్భంగా అభిమానులకు విషెస్ చెబుతూ చిరంజీవి నటిస్తున్న 150వ మూవీ 'ఖైదీ నెం. 150' పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.
TNN | Updated:
Oct 29, 2016, 03:34PM IST
అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తన లుక్స్‌తో అదరగొట్ట... | 0 |
వామ్మో అనసూయ.. బాలయ్య ఏమన్నా పూనాడా ఏంటి
Highlights
అభిమానులపై కట్టలు తెంచుకుంటున్న అసహనం
సెలెబ్రిటీలు స్ఘాయి మరచి అభిమానులపై మండిపాటు
స్పోర్టివ్ గా తీసుకోవాల్సిన విమర్శలపై సీరియస్ అయిన అనసూయ
ఈమధ్య విమర్శకులను స్పోర్టివ్ గా తీసుకోవడం మానేసి మన సెలెబ్రెటీలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడం అలవాటుగా పెట్టుకుంటున్నారు. అభిమా... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
'ఏంజిల్'తో నేను ఎక్కడికో వెళ్లిపోతా
కుమారి 21f హేబా పటేల్, కమెడియన్ సప్తగిరి ఇద్దరూ ఎక్కడికో వెళ్లిపోతామని చెప్తున్నారు. మరి ఎక్కడివరకూ వెళ్తారు? ఈ ఏంజిల్ ఎక్కడికి తీసుకెళ్తుంది? వీరి కథ ఇదే...
TNN | Updated:
Sep 21, 2016, 08:01PM ... | 0 |
AIRTEL
ఆర్జియో ఆఫర్కు టెల్కోల మల్లగుల్లాలు
ముంబై, జనవరి 3: రిలయన్స్జియో అందిస్తున్న ఆఫర్లతో కస్టమర్లు చేజారిపోకుండా ఉండేందుకు రంగంలోని ఇతర పెద్ద కంపెనీలు ఆఫర్లపై ఆఫర్లు జారీచేస్తున్నాయి. రోజుకు వన్జిబి కి మించని వినియోగంతో రిలయన్స్జియో హ్యాపి న్యూయిర్ స్కీంను మార్చి31వ తేదీ వరకూ అందిస్తున్న సంగతి తెలిసిం దే. ఈ పో... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మెగా మల్టీస్టారర్కు బడ్జెట్ తడిసిమోపెడు
మెగా మల్టీస్టారర్ సినిమా కోసం రంగం సిద్ధం అవుతోంది. వేరెవరైనా ఈ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఉంటే నమ్మకం ఉండేది కాదేమో గానీ అనౌన్స్ చేసి బడా నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి.
TNN | Updated:
Feb 7, 2017, 05:33PM IST
మెగా మల్టీస్ట... | 0 |
Gujarat Lions1
21 పరుగుల వద్ద వికెట్కోల్పోయిన గుజరాత్
రాజ్కోట్: రాజ్కోట్ వేదికగా ముంబయి ఇండియన్సపై తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ లయన్స 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.. అనిత్ మలింగ్ వేని రెండో ఓవర చివరి బంతికి ఓపెనర్ ట్రెండన్ మెక్ కల్లమ్ క్లీన్బౌల్డ్ అయ్యాడు.. క్రీజ్లో ఇషాన్ కి... | 2 |
డుప్లిసిస్కు డివిలియర్స్ ఫోన్
du Plessis, AB de Villiers
సౌతాంప్టన్: దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబి డివిలియర్స్ రిటైర్మెంట్ వెనక్కు తీసుకుని మళ్లీ ప్రపంచకప్ ఆడతానని తనకు ఫోన్ చేశాడని ఆ జట్టు కెప్టెన్ డుప్లిసిస్ పేర్కొన్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యాక మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రపంచ... | 2 |
Hyderabad, First Published 6, Jul 2019, 5:17 PM IST
Highlights
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తాకు ఒక హోటల్ యజమాని కారణంగా చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. రీసెంట్ స్నేహితులతో సినిమా గ్రాండ్ గా రిలీజైన సందర్బంగా పార్టీ చేసుకున్న ఈషా చివరలో ఒక వ్యక్తి వల్ల తీవ్ర మాస్థాపానికి గురైనట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొంది.
... | 0 |
ఏప్రిల్ 9న ప్రారంభం, మే 29న ఫైనల్ మ్యాచ్
51 రోజులు 60 మ్యాచ్లు
దేశవ్యాప్తంగా 10 వేదికల్లో ఐపిఎల్
ఏప్రిల్ 16న హైదరాబాద్లో మ్యాచ్
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది.కాగా ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్ టోర్నీ మే 29న జరగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది.తొలి మ్యాచ్ ... | 2 |
20 'ధన'వంతుల నగరాల సరసన స్థానం
- డబ్బున్నవారు అధికంగాఉన్న నగరం హాంకాంగ్
- సంపన్నుల స్వర్గధామం అమెరికా
న్యూఢిల్లీ: ఒకవైపు పేదరికం ఛాయలు పెరిగిపోతున్నా.. హైదరాబాద్ పేరుకు తగ్గట్లుగానే 'భాగ్య'నగరంగా ఎదుగుతోంది. గత దశాబ్ద కాలంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భాగ్యవంతుల సంఖ్య అధికంగా వృద్ధి చెందుతున్న 20 నగరాల ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సందీప్ కిషన్ ‘మనసుకి నచ్చింది’ వాయిదా
సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మనసుకి నచ్చింది’.
TNN | Updated:
Jan 21, 2018, 03:04PM IST
సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం... | 0 |
Sep 19,2018
టెలికాం సేవలకు ఇక సెలవు: ఆర్కామ్
ముంబయి: ముంబయి శివార్లలో 133 ఎకరాల్లో ఉన్న ధీరూభాయి అంబానీ నాలెడ్జ్ సెంటర్(డీఏకెసీ)లో ఐటీ పార్కును అభివృద్ధి చేయనున్నామని ఆ కంపెనీ ఛైర్మన్ అనీల్ అంబానీ తెలిపారు. మంగళవారం ఆర్కామ్ 14 వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ 30 మిలియన్ల చదరపు అడుగుల విస్... | 1 |
Visit Site
Recommended byColombia
‘ప్రాక్టీస్ సెషన్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు మధ్య వికెట్‌ని లక్ష్యంగా చేసుకుని బంతులు విసురుతుండగా.. బ్యాట్స్‌మెన్లు మ్యాచ్ తరహా బ్యాటింగ్ ఆర్డర్‌లోనే వచ్చి వాటిని ఎదుర్కొంటున్నారు. ఇలా చేస్తుండటంతో పిచ్, వాతావరణంపై వేగంగా అవగాహన వచ్చే అవకాశముంది. జట్టు మొత్తం న... | 2 |
tax
రూ.2లక్షలు పైబడితే 1% టిసిఎస్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో పొందుపరి చిన అంశాలన్ని ఒక్కొక్కటిగా ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయి. జ్యుయెలరీ ఆభర ణాలు ఒకటిశాతం పన్ను వసూళ్లు తప్పదని స్పష్టం అయింది. రెండులక్షల రూపాయలుకుపైబడి ఆభరణాలు కొనుగోలుచేస్తే ఒకటిశాతం పన్ను విధిస్తారు. ప్రస్తుతం ఐదులక్షలవరకూ ఉన్న ఈప... | 1 |
Vaani Pushpa 277 Views down , Gold , rate
gold
న్యూఢిల్లీ: బంగారంధరలు ఒక్కసారిగా 1700 రూపాయలు తగ్గింది వెండిధరలు కూడా అదేస్థాయిలో తగ్గుతున్నాయి.భారత్లో బంగారంధరలు ఒక్కసారిగా గరిష్టానికి పెరిగిన తర్వాత క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. వెండిధరలు కూడా అంతేవేగంతో పడిపోతున్నాయి. ఇక ఎంసిఎక్స్లో అక్టోబరు పసిడి ఫ్యూచర్స్ ధరలు... | 1 |
sandhya 363 Views london , mall road , world cup 2019 opening ceremony
world cup 2019 opening ceremony
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్కప్కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. వరల్డ్కప్ ఆరంభ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని ఐసిసి నిర్ణయించింది. ఈ ప్రారంభ వే... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
MeToo: శ్రుతి, అర్జున్ల మధ్య రాజీయత్నాలు
మీటూ ఉద్యమంలో వచ్చిన ఆరోపణలపై అర్జున్, శ్రుతిల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయనున్నట్లు కన్నడ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు హరీశ్ తెలిపారు.
Samayam Telugu | Updated:
Oct 25, 2018, 03:10PM IST... | 0 |
Hyderabad, First Published 9, Aug 2019, 4:08 PM IST
Highlights
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రతి సినిమాతో ఊహించని అనుభవాల్ని ఎదుర్కొంటున్నాడు. అర్జున్ రెడ్డ్ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే ఆ వేడి సెగ కోలీవుడ్ - బాలీవుడ్ ఇండస్ట్రీలకు గట్టిగానే తాకింది. ఇక గీత గోవిందం సినిమాతో 70కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో మ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రాజ్ తరుణ్ ‘కళ్యాణం’ క్యాన్సిల్! మెగా హీరోకి ఫిక్స్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీం' వంటి సినిమాలను తెరకెక్కించి హిట్స్ కొట్టాడు.
TNN | Updated:
Apr 11, 2017, 04:34PM IST
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మెగామే... | 0 |
దర్శకరత్న దాసరి అంతిమయాత్ర దహన సంస్కారం దృశ్యాలు
First Published 31, May 2017, 8:23 PM IST
దర్శకరత్న దాసరి అంతిమయాత్ర దహన సంస్కారం దృశ్యాలు
దర్శకరత్న దాసరి అంతిమయాత్ర దహన సంస్కారం దృశ్యాలు
దర్శకరత్న దాసరి అంతిమయాత్ర దహన సంస్కారం దృశ్యాలు
దర్శకరత్న దాసరి అంతిమయాత్ర దహన సంస్కారం దృశ్యాలు
దర్శకరత్న దాసరి అంతిమయాత్ర దహన సం... | 0 |
మురిపించిన అంచనాలు...
- 'స్కైమేట్' నివేదికతో మార్కెట్లో లాభాల వర్షం
- 576 పాయింట్ల మేర పెరిగిన సెన్సెక్స్్
ముంబయి: మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో నిలిచాయి. ఈ ఏడాది మెరుగైన వార్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు 'స్కైమేట్' సంస్థ అంచనాలను వెల్లడించడం.. పలు అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కదలాడడం, ప్రముఖ రేటింగ్స్... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
'రాయీస్' ట్రైలర్ దుమ్ము లేపింది
డియర్ జిందగీలో జిందగీ గురించి చెప్పిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు దందా గురించి చెప్తున్నాడు. 'అమ్మీ జాన్ కహథిథీ కోయి దందా చోటా నహీ హోతా.. ఔర్ దందాసే బడా కోయి ధరమ్ నహీ....
TNN | Updated:
Dec ... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
స్థిరాస్తి, రంగ షేర్ల రాణింపుతో లాభాల్లో మార్కెట్లు
ఈ ఉదయం నుంచి లాభానష్టాలతో ఊగిసలాడిన స్టాక్ మార్కెట్లు... ముగింపు సమయానికి అదే ఊపును కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 91.71 పాయింట్ల లాభంతో 33,880 వద్ద ముగిసింది.
Samayam Telugu | Updated:
Apr 10, 201... | 1 |
Suresh 86 Views
ల్యాంక్ ఇన్ఫ్రా రాబడులు రూ.1728 కోట్లు
ముంబై, సెప్టెంబరు 11: మౌలిక సదుపాయాల కల్పనాసంస్థ ల్యాంక్ ఇన్ఫ్రాటెక్ ఈ ఏడాది తొలి త్రైమాసికం ఫలితాలు నిరుత్సాహం కలిగించా యి. సంఘటిత ప్రాతిపదికన రూ.449 కోట్ల మేర నికరనష్టం చేసినట్లు కంపెనీ ప్రకటించింది. చగత ఏడాది తొలిత్రైమాసికంలో 316 కోట్ల నష్టంనుంచి మరికొంత పె... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
విమర్శలకి తలొగ్గని కోహ్లి.. టీమ్లో మార్పుల్లేవ్
తొలి టీ20లో 4 ఓవర్లు వేసిన కృనాల్ పాండ్య ఏకంగా 55 పరుగులు సమర్పించుకోగా.. బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ పేలవ ఆటతీరుతో నిరాశపరిచాడు.
Samayam Telugu | Updated:
Nov 23, 2018, 02:15PM IST
ఆస్ట్రేలియా గడ్డపై తొలి టీ20లోనే... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వరల్డ్ ఎలెవన్పై విండీస్ గెలుపు, అఫ్రిదీ దాతృత్వం
కరేబియన్ హిట్టర్లు చెలరేగిన వేళ గురువారంలార్డ్స్ వేదికగా వరల్డ్ ఎలెవన్తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది
Samayam Telugu | Updated:
Jun 1, 2018, 09:30AM ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
టీ20ల కోసం విండీస్ హిట్టర్లు వచ్చేశారు..!
భారత్ చేతిలో ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్ని 0-2తో చేజార్చుకున్న వెస్టిండీస్ జట్టు.. ఐదు వన్డేల సిరీస్లోనూ 1-3 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
Samayam Telugu | Updated:
Nov 2, 2018, 02:22PM IST
భారత్పై టెస్టు, వన్డే... | 2 |
Hyderabad, First Published 4, Oct 2018, 10:32 PM IST
Highlights
నోటా విషయంలో ఓ పార్టీ గొడవ చేస్తోందని, తానే ఎందుకు దొరుతున్నానో అర్థం కావడం లేదని విజయ్ దేవరకొండ అన్నారు. అయితే తానేమీ ఇబ్బంది పడడం లేదని, సినిమానే తన జీవితమని, అందువల్ల వివాదాలను తనకు అనుకూలంగా మలుచుకుంటానని ఆయన అన్నారు.
హైదరాబాద్: విజయ్ దేవరకొండ నటించి... | 0 |
Jan 07,2018
జెట్ ఎయిర్వేస్ మరో ఆఫర్
ముంబయి: దేశీయ విమానయాన రంగం లో నెలకొన్న పోటీ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ ప్రీమియర్ వన్ వే టికెట్లపై రాయితీ ఆఫర్ను ప్రకటించింది. ఎంపిక చేసిన విమానాలు, రూట్లలో ప్రీమియం టికెట్లను రూ.2320 ప్రారంభ ధరతో అందిస్తోన్నట్లు తెలిపింది. ఎంపిక చేసుకున్న బుకింగ్ తరగతులకు, ఎలాంటి ప్రయాణ ఆంక... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ట్రంప్ ఒత్తిడికి ఇన్ఫోసిస్ తలొగ్గింది
ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయాన్ని వైట్ హౌస్ స్వాగతించింది.
TNN | Updated:
May 3, 2017, 03:24PM IST
వచ్చే రెండేళ్లలో పది వేల మంది అమెరికన్లను ఉద్యోగాల్లోకి తీసుకునేలా భారత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయాన... | 1 |
New Delhi, First Published 22, Sep 2018, 10:35 AM IST
Highlights
ఫ్రాంకోయిస్ ‘బాంబు’: రాఫెల్పై అనిల్ అంబానీ వైపే మోదీ మొగ్గు
న్యూఢిల్లీ: ఎట్టకేలకు రాఫెల్ ఒప్పందంపై మోదీ సర్కార్ షరతులు పెట్టిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ తేల్చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల వ్యవహారంలో అధికార బీజేపీపై ప్రతిపక్షాలు ఆరోప... | 1 |
చిన్న విమానాలపై దృష్టి
- ప్రాంతీయ సర్వీసులప్తె పెద్ద ఆసక్తి
హైదరాబాద్: భారత విమానయాన కంపెనీలు ప్రాంతీయ సర్వీసులను విస్తరించడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ముఖ్యమైన స్థానిక ప్రాంతాలకు తమ సేవలను విస్తరించే పనిలో భాగంగా పలు సంస్థలు చిన్న విమానాల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల ఎయిర్ కనెక్... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇండియన్స్ అంత ఖరీదైన కార్లు కొనలేరట!
ఇండియాలో ఇంకా ఇప్పుడప్పుడే ఎలక్ట్రానిక్ కార్స్ కొనుగోలు చేయడానికి భారతీయులు సిద్ధంగా లేరని అన్నారు...
ET Online | Updated:
May 27, 2017, 12:02PM IST
Honda Cars India CEO Yoichiro Ueno says India... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘డిస్కోరాజా’ దూకుడు.. సెట్ కోసం రూ. కోటి ఖర్చు!
మాస్ మహారాజా రవితేజ మంచి దూకుడు మీద ఉన్నారు. ‘డిస్కో రాజా’ అంటూ దూసుకుపోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్ర యూనిట్ వచ్చే నెలలో ఢిల్లీ వెళ్తోంది.
Samayam Telugu | Updated:
Jul 22, 2019, 05:49PM IST
మాస... | 0 |
internet vaartha 122 Views
హైదరాబాద్ : జైన్అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో 23నుంచి మూడురోజుల పాటు అంతర్జాతీయ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు జిటో ప్రకటించింది. జిటోసేవల విస్తరణ, సహకారం ఆసంస్థ లక్ష్యాల సాధన హైదరాబాద్ ఛాప్టర్ఉమ్మడి భాగస్వామిగా ఉంటు న్నది. జిటో వ్యాపార వాణిజ్యలావాదేవీల కొన సాగింపు కోసం నెట్వర్క్స్థా... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
కులపిచ్చి ఉందా..? అయితే ‘తేజ’ మెడిసిన్ వాడాల్సిందే!
నిజంగా నీకు అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నీ కులం వాడు పండించినదే తిను. నీ క్యాస్ట్ వాడివద్దే పనిచేయి. అట్టా ఉండాలి. అది నీ వల్ల కాదు. కానప్పుడు నీకెందుకు. అంతకీ కావాలంటే పెళ్లి విషయంలో చూపించుకో.. పనిచేసే... | 0 |
బిగ్ బాస్ లో శ్రీరెడ్డి.. మా యాజమాన్యం ఏమందో తెలుసా..?
Highlights
బిగ్ బాస్ లో శ్రీరెడ్డి.. మా యాజమాన్యం ఏమందో తెలుసా..?
శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అని ఆ తరువాత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. రాజకీయ పరంగా వెళుతోందని చాలా కామెంట్స్ వచ్చాయి. అయితే ఎదో ఒక విధంగా పాపులర్ అయితే బిగ్ బాస్ ల... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఒలింపిక్స్లో భారత హాకీ కెప్టెన్గా శ్రీజేష్
రియో ఒలింపిక్స్లో భారత హకీ జట్టు కెప్టెన్గా గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ వ్యవహరించనున్నాడు. మంగళవారం మధ్యాహ్నం హాకీ ఇండియా
TNN | Updated:
Jul 12, 2016, 02:44PM IST
రియో ఒలింపిక్స్లో భారత హకీ జట్టు కెప్టెన్గా గోల్ కీపర్ పీఆర... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మహ్మద్ షమీ మళ్లీ నన్ను బెదిరించాడు..!
ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న షమీని చూసేందుకు కూతురుతో కలిసి అక్కడికి వెళ్తే.. అతను మళ్లీ తనని బెదిరించినట్లు హసీన్ జాహన్
Samayam Telugu | Updated:
Mar 28, 2018, 08:48AM IST
మహ్మద్ షమీ మళ్లీ నన్ను బెదిరించ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వన్డేల్లో స్మిత్ కంటే కోహ్లినే గొప్ప బ్యాట్స్మెన్
ఆస్ట్రేలియాతో కఠినమైన వన్డే సిరీస్కి ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి ఉత్సాహానిచ్చే ప్రశంస.
TNN | Updated:
Sep 12, 2017, 07:08PM IST
ఆస్ట్రేలియాతో కఠినమైన వన్డే సిరీస్‌కి ముందు భారత కెప్టెన్‌ విరాట్&zwn... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వెస్టిండీస్ పేరు గొప్ప.. ఆట దిబ్బలా..?
క్రికెట్లో ఘనమైన చరిత్ర ఉన్న వెస్టిండీస్ పరువు తీసేలా ప్రస్తుతం టెస్టుల్లో జట్టు ప్రదర్శన ఉందని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ ఆంబ్రోస్
TNN | Updated:
Aug 21, 2017, 05:47PM IST
క్రికెట్‌లో ఘనమైన చరిత్ర ఉన్న వెస్టిండీస్ పరువు తీసేలా... | 2 |
మెగాస్టార్ 151 సినిమా టైటిల్ "సైరా.. నరసింహారెడ్డి"
Highlights
ఖైదీ నెంబర్ 150 సినిమా హిట్ తో జోష్ లో ఉన్న మెగాస్టార్
ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రను 151 సినిమాగా ఎంచుకున్న చిరు
చిరు పుట్టిన రోజు కానుకగా 151 సినిమా టైటిల్ విడుదల
మెగాస్టార్ తదుపరి చిత్రం టైటిల్ సైరా నరసింహా రెడ్డి
మెగా అభిమానులంతా ఎప్పుడెప్పు... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఎన్ఆర్ఐలకు ‘ఈటీమనీ’ ఇన్వెస్ట్ ఆఫర్
భారత మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ)లకు శుభవార్త.
TNN | Updated:
Sep 15, 2017, 03:41PM IST
భారత మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్న నాన్ రెసిడెంట్ ఇండి... | 1 |
Hyderabad, First Published 4, May 2019, 4:27 PM IST
Highlights
ఈ రోజు స్టార్ హీరోయిన్ త్రిష తన 36 జన్మదినం జరుపుకుంటోంది.
ఈ రోజు స్టార్ హీరోయిన్ త్రిష తన 36 జన్మదినం జరుపుకుంటోంది. ఈ వయస్సులో కూడా ఎంతో చలాకీగా, ఉత్సాహంగా పూర్తి స్దాయి బిజీగా ఉండటం ఆమెకే సాధ్యం. ప్రస్తుతం తన తల్లి ఉషా కృష్ణన్తో కలిసి యూఎస్లో చ... | 0 |
did akhil miss mahaanubhaavudu?
అఖిల్ హిట్టు సినిమాను మిస్సయ్యాడా!
ఒక హీరో వద్దనుకున్న సినిమా, లేదా ఏదైనా కారణాలతో చేయలేకపోయిన సినిమాను మరో హీరో చేపట్టడం... సదరు సినిమా హిట్టు కావడం
TNN | Updated:
Oct 5, 2017, 11:44AM IST
ఒక హీరో వద్దనుకున్న సినిమా, లేదా ఏదైనా కారణాలతో చేయలేకపోయిన సినిమాను మరో హీరో చేపట్టడం... సదరు సిన... | 0 |
internet vaartha 160 Views
హైదరాబాద్ : ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ సంస్థ ఒరిగో కమోడిటీస్ హైదరాబాద్లో ఒరిగో ఫార్మ్స్ను ప్రవేశపెట్టి రిటైట్ రంగంలోకి ప్రవేశించినట్లు ఒరిగో కమోడిటీస్ డైరక్టర్ సునూర్కౌల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సమర్థవంతమైన వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థను నెల కొల్పా... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.