text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
మరో 8వేల కోట్ల వరకూ పెరిగే అంచనా
29 నుంచి సెప్టెంబరు 12వరకూ ఇష్యూ
హైదరాబాద్, ఆగస్టు 26: ప్రైవేటురంగ గృహరుణాల మంజూరుసంస్థ దేవాన్ హౌసింగ్ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డిహెచ్ఎఫ్ఎల్) తాజాగా రెండువేల కోట్ల రూపాయల ఎన్సిడిల జారీకి శ్రీకారం చుడుతోంది. ఈనెల 29వ తేదీనుంచి సెప్టెంబరు 12వ తేదీవరకూ ఎన్సిడిలను జారీచేస్త... | 1 |
అలా సంబరపడ్డాడు: అలా చేసి ఉండకూడదు.. మళ్లీ చేయను క్షమించండి
Highlights
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సెంచరీ పూర్తి చేసిన అనంతరం రూట్ తన ఆనందాన్ని వెరైటీగా వెలిబుచ్చాడు
గెలుపు ఇచ్చే కిక్ మరేది ఇవ్వలేదంటారు పెద్దలు... విజయం దక్కి... | 2 |
శ్రీరెడ్డికి లారెన్స్ పంచ్..
Highlights
శ్రీరెడ్డి 'రెబెల్' సినిమా సమయంలో నన్ను కలిసినట్లు చెప్పారు. నేను ఆ సినిమా చేసి ఏడేళ్లు అయింది. ఆమె అప్పుడే ఎందుకు కంప్లైంట్ చేయలేదు. సరే ఆ విషయాన్ని వదిలేద్దాం.. ఆమె నా హోటల్ రూమ్ కి వచ్చినప్పుడు నేను ఆమెను వాడుకున్నానని చెప్పారు.
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని, అవకాశాలు పేరి... | 0 |
Suresh 134 Views
తెలంగాణ మార్కెట్కు టయోటా ప్లాటినమ్ విడుదల
హైదరాబాద్, సెప్టెంబరు 16: టయోటా మోటార్స్ కొత్త గా ఎటియోస్ ప్లాటినమ్ కారును హైదరాబాద్ మార్కెట్కు విడుదల చేసింది. మాదాపూర్లోని టయోటా షోరూంలో ఈ కొత్త వెర్షన్ విడుదలచేసిన కంపెనీ అన్ని అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచినట్లు వివరించింది ఫ్రంట్ డిజైన్ అత్యంత ... | 1 |
AIRTEL
జియో ఆఫర్పై ఎయిర్టెల్ సవాల్!
న్యూఢిల్లీ, డిసెంబరు 24: టెలికాం సేవలరంగంలో ఆర్జియో ఉచిత ఆఫర్ ఇవ్వడానికి ట్రా§్ు అనుమ తించడాన్ని ఎయిర్టెల్ సవాల్చేస్తోంది. జియో ఇస్తున్న ఉచితకాల్ ఆఫర్ వల్ల టెలికాం రద్దీ విపరీ తంగా పెరిగి కాల్స్డ్రాప్స్కు ఎక్కువ దారితీస్తోం దని, దీనివల్ల టెలిసాంద్రత కూడా దెబ్బతింటున్నట్... | 1 |
శ్రియ కొత్త లుక్ చూశారా..?
Highlights
డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో శ్రియ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలో శ్రియ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'వీర భోగ వసంత రాయలు'. ఇంద్రసేన డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను బెల్లన అప్పారావు నిర్మిస్... | 0 |
BOXING
దేశవాళీ బాక్సింగ్ లీగ్ సన్నాహాలు
హరిద్వార్: భారత్ బాక్సింగ్కు మంచి రోజులు వస్తున్నాయి.వచ్చే ఏడాది దేశవాళీ బాక్సింగ్ లీగ్ నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నామని కొత్తగా ఏర్పాటైన భారత బాక్సింగ్ సమాఖ్య(బిఎఫ్ఐ) పేర్కొంది.అయితే కొన్ని ఇబ్బందులు పరిష్కరించాల్సి ఉందని, మనకో లీగ్ అవసరం. కొన్ని సమస్యలు అధిగమి... | 2 |
Hyderabad, First Published 2, Oct 2018, 7:28 PM IST
Highlights
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న నూతన చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు కీలకపాత్రల్లో నటించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రి... | 0 |
3000 ఉద్యోగాల కోత
Maruti Suzuki
న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తాత్కాలిక ఉద్యోగాల్లో భారీగా కోత విధించింది. కాంట్రాక్టులు రెన్యువల్ చేయకపోవడంతో 3వేల మంది తాత్కాలిక సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ ఆర్సీ భార్గవ స్వయంగా వెల్లడించారు. శాశ్వత ఉద్యోగాల్లో ఎలాంటి కోత ఉండబోదన... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సెంటిమెంట్.. రోహిత్ ఓడి భారత్ని గెలిపించాడు
నాగ్పూర్లో రాత్రి 9 గంటల తర్వాత మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. భారత్ బౌలర్లు బౌలింగ్ చేసేందుకు చాలా ఇబ్బందిపడ్డారు. కానీ.. మ్యాచ్ అనూహ్య మలుపులతో భారత్వైపు తిరిగింది. దానికి ఆ స్టే... | 2 |
SPICEjet1
స్పైస్జెట్ రూ.12కే టికెట్
ముంబయి, మే 24: బడ్జెట్ క్యారియర్గా పేరున్న స్పైస్జెట్ 12వ వార్షికోత్సవం సందర్భంగా విమానప్రయాణీకులకు రూ.12కే ప్రారంభ ధరతో టికెట్లు ఆఫర్చేస్తున్నది. పన్నులు, ఇతర సర్ ఛార్జీలను మినహాయించి ఈ ఆఫర్ అమలుచేస్తున్నట్లు ప్రకటిం చింది. అన్ని దేశీయ విమానాలతోపాటు విదేశీ సర్వీసులకు ఈ ఆఫర... | 1 |
Hyderabad, First Published 14, Sep 2019, 11:17 PM IST
Highlights
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్గా 55 ఎపిసోడ్లను పూర్తి చేసి శనివారం నాటితో 56వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
శనివారం ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. రాగానే నేను చాలా సీరియస్గా ఉన్నా.. కం... | 0 |
మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రంలో అమితాబ్ బచ్చన్
Highlights
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం
మెగాస్టార్ 151వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు
మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 భారీ సక్సె... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఎస్ఆర్ నగర్ పోలీసుల అదుపులో యాంకర్ రవి?
యాంకరింగ్ ద్వారా బుల్లి తెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని సమాచారం.
Samayam Telugu | ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
క్రికెట్లో ‘టాస్’కు స్వస్తి.. పర్యటక జట్టుదే నిర్ణయం!
క్రికెట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది అంటే మనం ముందుగా మాట్లాడుకునేది టాస్ గురించి. ముఖ్యంగా ఇండియా మ్యాచ్ జరుగుతుందంటే టాస్ గెలిచిందా? అని అడుగుతాం.
Samayam Telugu | Updated:
May 1... | 2 |
internet vaartha 194 Views
ముంబై : విద్యుత్ ఉపకరణాల రంగంలో అగ్రగామిగా ఉన్న క్రాంప్టన్గ్రీవ్స్ కన్సూమర్ ఎలక్ట్రికల్స్ బిఎస్ఇ, ఎన్ఎస్ఇ ఎక్ఛేంజిల్లో జాబితా అయినట్లు ప్రకటించింది. కంపెనీ ఎండి శంతను ఖోస్లా ఎక్ఛేంజిలో వాణిజ్య గంటను మోగించి తమ కంపెనీ బిఎస్ఇలోను, ఎన్ఎస్ఇలోను జాబితా అయినట్లు ప్రకటించారు. ఎన్ఎస్ఇలో ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
స్వల్పంగా పెరిగిన 'పసిడి' ధరలు..
చివరకు 24 క్యారెట్ల ధర రూ.32,650, 22 క్యారెట్ల ధర రూ.32,500 వద్ద ముగిశాయి.
Samayam Telugu | Updated:
Nov 4, 2018, 08:11AM IST
స్వల్పంగా పెరిగిన 'పసిడి' ధరలు..
పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. పసిడి... | 1 |
May 09,2017
రూ.899కే విమాన టికెట్: ఇండిగో
న్యూఢిల్లీ: దేశీయ విమా నయాన సంస్థ ఇండిగో మూడు రోజుల పాటు 'సమ్మర్ స్పెషల్ సేల్' ఆఫర్ను ప్రకటించింది. దేశీయంగా నడిచే ఇండిగో విమానాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తింపజేయనున్నట్టు వెల్లడించింది. ప్రారంభ ధర రూ.899లకే టికెట్ పొందవచ్చు. మే 8 నుంచి మే 10వ తేదీ వరకూ ఎంపిక చేసిన... | 1 |
ఆటలోనూ ప్రత్యేకత చాటుకున్న దాదా…
sourav ganguly
ముంబయి: సౌరవ్ గంగూలీ భారత క్రికెట్కు జవసత్వాలు తీసుకొచ్చాడు. నిజానికి భారత క్రికెట్ గురించి చెప్పుకోవాలంటే 2000 సంవత్సరం వరకు ఒక లెక్క…ఆ తర్వాత నుంచి మరో లెక్క. ఇది అతిశయోక్తి కాదు. అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. కెప్టెన్గా బెంగాల్ టైగర్ గంగూలీ రాకతో దేశంలో క్రికెట్... | 2 |
Hyderabad, First Published 11, Apr 2019, 6:12 PM IST
Highlights
మరో రచయిత డైమండ్ రత్నబాబు.. మెగా ఫోన్ పట్టి డైరక్యర్ అయ్యారు. యంగ్ హీరో ఆది సాయికుమార్తో ఆయన ‘బుర్ర కథ’ అనే సినిమా డైరక్ట్ చేసారు.
మరో రచయిత డైమండ్ రత్నబాబు.. మెగా ఫోన్ పట్టి డైరక్యర్ అయ్యారు. యంగ్ హీరో ఆది సాయికుమార్తో ఆయన ‘బుర్ర కథ’ అనే సినిమా డైర... | 0 |
SENSEX
రెట్టింపు రిటర్నులతో 30 బిఎస్ఇ కంపెనీలు
ముంబయి, జూన్ 9: బిఎస్ఇ 500జాబితాలోని 30 కంపెనీలకుపైగా రెట్టింపు రిటర్నులు తెచ్చిపెట్టాయి. ఆల్టైమ్ రికార్డుసాధించాయి. బిఎస్ఇ ఇంట్రాడేలో కూడా వీటిఫలితాలు రెట్టింపుతో ఉన్నాయి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, హిందూస్థాన్ యూనిలీవర్; ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రిటైర్మెంట్ తీసుకోనున్న సైనా నెహ్వాల్?
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన కెరియర్ ముగింపు దశకు వచ్చేసిందనే భావిస్తున్నట్లు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనా పేర్కొంది...
TNN | Updated:
Nov 3, 2016, 09:39AM IST
భారత స్టార్ షట్ల... | 2 |
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
రెండేళ్ల క్రితం 'నేను శైలజ' సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో రామ్ ఆ తరువాత విజయం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో 'సినిమా చూపిస్త మావ','నేను లోకల్' వంటి సినిమాలు తీసి సక్సెస్ అందుకున్న దర్శకుడు త్... | 0 |
టాలీవుడ్
వేసవిలో మొదలెడతారు
అఖిల్ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ 2 ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తారు. బన్నీ వాసు నిర్మాత. ‘బొమ్మరిల్లు’తో తొలి అడుగులోనే విజయం సాధించిన భాస్కర్ ‘పరుగు’, ‘ఆరెంజ్’ అందించారు. ‘ఒంగోలు గిత్త’ తరవాత భాస్కర్ మరో సినిమా చేయలేదు. గత కొం... | 0 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
(మిడిల్ క్లాస్ అబ్బాయి ) మూవీ ట్రైలర్ లాంచ్ గ్యాలరీ
First Published 12, Dec 2017, 7:33 PM IST
(మిడిల్ క్లాస్ అబ్బాయి ) మూవీ ట్రైలర్ లాంచ్ గ్యాలరీ
(మిడిల్ క్లాస్ అబ్బాయి ) మూవీ ట్రైలర్ లాంచ్ గ్యాలరీ
(మిడిల్ క్లాస్ అబ్బాయి ) మూవీ ట్రైలర్ లాంచ్ గ్యాలరీ
(మిడిల్ క్లాస్ అబ్బాయి ) మూవీ ట్రైలర్ లాంచ్ గ్యాలరీ
(మిడిల్ క్లాస్ అబ్... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
'ఊపిరి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్
టాలీవుడ్ స్టార్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఊపిరి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
| Updated:
Jan 21, 2016, 08:31PM IST
'ఊపిరి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్
టాలీవుడ్ స్టార్ నా... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సెమీస్ సమరానికి సిద్ధమైన భారత్ - విండీస్
ముంబై వాంఖడే మైదానం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ - విండీస్ ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
TNN | Updated:
Mar 31, 2016, 06:49PM IST
టి20 వరల్డ్ కప్: గ్రూప్ దశలో పడి లేచిన భారత్... డిఫెండింగ్ ఛాంపియన్ విండీస్ త... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
సన్నీ పాట.. శ్రద్ధా ఆట ‘డియో.. డియో’
రాజశేఖర్ హీరోగా.. చందమామ కథలు, గుంటూర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘పి.ఎస్.వి గరుడ వేగ 125.18’ మూవీ నవంబర్ 3న విడుదలకి ముస్తాబవుతోంది.
TNN | Updated:
Nov 1, 2017, 11:55AM IST... | 0 |
Hyderabad, First Published 14, Aug 2019, 2:11 PM IST
Highlights
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ప్రభాస్ సాహో సినిమా ఆగస్ట్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచేస్తోంది. అలాగే ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఇక యాహూ మెసెంజర్కు సెలవ్
జులై 17 నుంచి యాహూ మెసేజింగ్ యాప్ను మూసివేస్తున్నట్లు దాని మాతృ సంస్థ ఓత్ ఐఎన్సి వెల్లడించింది.
Samayam Telugu | Updated:
Jun 10, 2018, 10:46AM IST
జులై 17 నుంచి యాహూ మెసేజింగ్ యాప్ను మూసివేస్తున్నట్లు దాని మాతృ సంస్థ ఓత్ ఐఎన్సి... | 1 |
internet vaartha 650 Views
న్యూఢిల్లీ : విరాట్ కోహ్లీ ఎవరు? అని ప్రశ్నించిన ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అడమ్ జంపా పైన సామాజిక అనుసంధాన వేదికలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మరియా షరపోవా కూడా కోహ్లీ ఎవరు అని ప్రశ్నించి విమర్శల పాలయింది. తాజాగా ఆడమ్ జంపా కోహ్లీ ఎవరూ అని అడిగాడు. కోహ్లీతో పాటు రాయల్ చాలెంజర్స్... | 2 |
Hyderabad, First Published 8, Mar 2019, 7:30 PM IST
Highlights
జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ వెండితెరపై నటిగా కూడా సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్షణం - రంగస్థలం సినిమాలతో ఈ భామ టాలీవుడ్ బిజీగా మారింది. ఇకపోతే ఆమె ప్రధాన తారాగణంతో నటించిన కథనం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుం... | 0 |
హోమ్ Business News తీవ్ర సంక్షభంలో ఆటోమొబైల్ పరిశ్రమ ...
తీవ్ర సంక్షభంలో ఆటోమొబైల్ పరిశ్రమ ...
August 20, 2019, 12:45 PM IST
Share on:
టాటా మోటార్స్.. మారుతీ సుజుకీ.. మహీంద్రా అండ్ మహీంద్రా.. హీరో మోటోకార్ప్.. వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇటీవల కాలంలో ఆర్థిక సంక్షోభానికి బెంబేలెత్తిపోతున్నాయి. 11 నెలల నుంచి వాహన రంగం... | 1 |
Hyderabad, First Published 5, Nov 2018, 10:02 AM IST
Highlights
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ ని పాక్ క్రికెటర్ బాబర్ అజమ్ బ్రేక్ చేశాడు.
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ ని పాక్ క్రికెటర్ బాబర్ అజమ్ బ్రేక్ చేశాడు. ఆదివారం పాక్ టీం.. న్యూజిలాండ్ తో టీ20 మ్యాచ్ లో పోటీపడింది. కాగా.. ఈ మ్యాచ్ లో బ... | 2 |
Hyderabad, First Published 5, Sep 2019, 2:49 PM IST
Highlights
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. అయితే ఇప్పుడు సిద్ధార్థ్ దక్షిణాది నటితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్ హీరో... | 0 |
Vaani Pushpa 125 Views boundary , rules changed
boundary
సిడ్నీ: వన్డే ప్రపంచకప్లో భాగంగా పైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ను విశ్వవిజేతగా ప్రకటించడంతో ఐసిసిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ ఓవర్లో పరుగులు కూడా సమం అయిన పక్షంలో బౌండరీల లెక్కింపుతో ఇంగ్లాండ్ విజేతగా నిర... | 2 |
Dollors
62.74 బిలియన్ డాలర్లకు పెరిగిన విదేశీ జమలు
ఐక్యరాజ్యసమితి, జూన్ 16: విదేశాల్లో ఉపాధిపొందుతున్న భారతీయులు తమ స్వదేశాలకు కుటుంబీలకులకు పంపిస్తున్న జమలు గత ఏడాది 62.74 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గడచిన దశాబ్దకాంలో 68.6శాతం పెరిగినట్లు సమితి విభాగం వెల్లడించింది. గత ఏడాది భారత్కే వివిధ దేశాలనుంచి విదేశీ జమలు అంద... | 1 |
Hyderabad, First Published 14, Aug 2019, 4:44 PM IST
Highlights
కెరీర్ ఆరంభంలో నీలి చిత్రాల్లో నటించిన మియా ఖలీఫా ప్రస్తుతం స్పోర్ట్స్ కామెంటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన గతం గురించి.. నీలి చిత్రాల్లో నటించినప్పటి తన పాత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నీలి ... | 0 |
sensex
మార్కెట్లకు ఐపిఒల జోరు!
ముంబై: స్టాక్ మార్కె ట్లలో గత ఏడాది ఐపిఒల జోరు కొనసాగింది. మొత్తం 26 సం స్థలు జారీచేసిన ఐపిఒల ద్వారా మొత్తం రూ.26వేల కోట్లు ఐపిఒ ద్వారా సమీకరించుకో గలిగిన మార్కెట్లకు ఈ సారి కూడా హవా కనిపిస్తోంది. 2010 తర్వాత మార్కెట్లలో తిరిగి ఐపిఒల జోరు కొనసా గుతోంది. రుణాల రికవరీపై బ్యాంకర్లు శ్రద్ధచూ... | 1 |
Hyderabad, First Published 27, Sep 2018, 3:35 PM IST
Highlights
దివంగత సంగీత దర్శకుడు ఘంటసాల జీవిత చరిత్రతో 'ఘంటసాల ది గ్రేట్' అనే బయోపిక్ ని రూపొందించారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
దివంగత సంగీత దర్శకుడు ఘంటసాల జీవిత చరిత్రతో 'ఘంటసాల ద... | 0 |
Hyderabad, First Published 3, Apr 2019, 10:04 AM IST
Highlights
బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం జరిగి 120 రోజులు కూడా గడవ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కోహ్లి నీ సత్తా అక్కడ నిరూపించుకో..!
. శ్రీలంక జట్టు ప్రస్తుతం టెస్టుల్లో చాలా బలహీనంగా ఉంది. కాబట్టి ఆ జట్టుని ఓడించడం, సొంతగడ్డపై భారత్ వరుసగా
TNN | Updated:
Jul 30, 2017, 03:31PM IST
కెప్టెన్‌గా విరాట్ కోహ్లి టెస్టుల్లో ఇంకా నిరూపించుకోవాల్సి ఉందని భారత... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
జియోకు పోటీగా 'ఎయిర్టెల్' కొత్త ప్లాన్..!
సంచలన టెల్కో రిలయెన్స్ జియోను దీటుగా ఎదుర్కోవడానికి ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద రూ.249తో రూ.249రీఛార్జ్ చేసుకుంటే 56జీబీ ఇంటర్నెట్ డేటా పొందవచ... | 1 |
internet vaartha 325 Views
గత అనుభవాలతో మార్కెట్లకు కొత్త ఏడాది దిశానిర్దేశం
న్యూఢిల్లీ : దీర్ఘకాలికంగా పెండింగ్లో పడుతున్న జిఎస్టి బిల్లు ఆమోదం, తక్కువ వడ్డీరేట్లు, విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టుమెంట్ల పెరుగుదల, రూపాయి మారకం విలువల్లో స్థిర త్వం, మెరుగైన రుతుపవనాలు వంటివి కొత్త సంవ త్సరంలో మార్కెట్లకు దిశా నిర్దేశం చ... | 1 |
Hyderabad, First Published 9, Oct 2019, 8:52 PM IST
Highlights
రాజమౌళి తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో ఒక హిస్టారికల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి. సైరా సినిమాని భారీ స్థాయిలో వెండితెరపైకి తీసుకువచ్చి మంచి ప్రశంసలు అందుకున్నాడు.
టాలీవుడ్ లో రాజమౌళి తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో ఒక హిస్టారికల్ మూవీని తెరక... | 0 |
Apr 13,2015
సింగరేణి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కొత్తగూడెం : సింగరేణిలో వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సింగరేణి జిఎం పర్సనల్ ఎ.ఆనందరావు తెలిపారు.
ఫోర్మెన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారు కోల్బెల్ట్ ఏరియాలోని సేవా సమితి లేదా హెచ్ఆర్డి విభాగా... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఆల్ ఇంగ్లాండ్ ఫస్ట్ రౌండ్లోనే సింధు ఓటమి
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకూ ఇద్దరు భారత షట్లర్లు మాత్రమే టైటిల్ గెలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొణె విజేతగా నిలవగా.. 2001లో పుల్లెల గోపీచంద్ టైటిల్ సాధించారు... | 2 |
Mar 20,2016
భారత్ మార్కెట్లోకి ఆలీబాబా!!
న్యూఢిల్లీ: చైనా ఆన్లైన్ వ్యాపార దిగ్గజ సంస్థ ఆలీబాబా ఇక భారత మార్కెట్లోకి ప్రత్యక్షంగానే అడుగు పెట్టనుంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచలోనే అతిపెద్ద రిటైల్ మార్కెట్ అయిన భారత్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించాలని ఈ సంస్థ ప్రణాళికను రచిస్తోంది. ఆలీబాబా గ... | 1 |
internet vaartha 114 Views
ముంబై : యాక్సిస్బ్యాంకు సువిధా ఇన్ఫోసెర్వ్ సంయుక్తంగా నానోక్రెడిట్ రుణాలను జారీచేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గాల కోసం యాక్సిస్, సువిధా సంస్థలు రెండ కలిసి జారీచేస్తున్నాయి. నానో క్రెడిట్పథకం కింద రూ.15వేల వర కూ రుణం అందుతుంది. స్వల్పకాలికరుణం లేదా ఓవర్డ్రాప్టుగా బ్యాంకు అ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
Mohammed Shami: అమర జవాన్ల కోసం ఆసీస్పై గెలుస్తాం
పుల్వామా దాడి వార్త నన్ను బాధించింది. సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకి తెగించి పహారా కాస్తుండటంతోనే.. మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నాం. ఇప్పుడు 40 మంది జవాన్ల కుటుంబాలు తమ పెద్ద దిక్కుని కోల్పోయాయి. -మహ్మద్ షమీ
... | 2 |
బాల్ ట్యాంపరింగ్ అంటే...వణుకు పుట్టాల్సిందే: ఐసీసీ కఠిన నిబంధనలు
Highlights
బాల్ ట్యాంపరింగ్ అంటే...వణుకు పుట్టాల్సిందే: ఐసీసీ కఠిన నిబంధనలు
కొద్దిరోజుల క్రితం బాల్ టెంపరీంగ్ భూతం ప్రపంచ క్రికెట్ను ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే.. దీనిని పర్యవసానంగా కెప్టెన్ స్మిత్ సహా పలువురు ఆసీస్ క్రికెటర్లు నిషేధానికి గురయ్యారు.... | 2 |
పాతికేళ్ల తర్వాత నాగార్జునతో రామ్ గోపాల్ వర్మ సినిమా
Highlights
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో త్వరలో సినిమా
25 ఏళ్ల క్రితం శివ సినిమాతో సంచలనం సృష్టించిన వర్మ, నాగ్ కాంబినేషన్
తాజాగా మరో కథ సిద్ధం చేసి నాగార్జునతో ఓకే చేయించిన వర్మ
శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వ... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆసీస్ కాస్కో... రబాడ ఈజ్ బ్యాక్
అనుచిత ప్రవర్తన కారణంగా రబాడపై రెండు టెస్టుల నిషేధం విధించిన ఐసీసీ చివరకు మెత్తబడింది. రబాడపై నిషేధం వేటును ఎత్తివేసింది.
| Updated:
Mar 20, 2018, 03:02PM IST
ఆసీస్ కాస్కో... రబాడ ఈజ్ బ్యాక్
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ప్రా... | 2 |
నటి కిమ్ శర్మపై పోలీస్ కేసు!
Highlights
'ఖడ్గం' చిత్రంతో తెలుగు వారికి దగ్గరైన నటి కిమ్ శర్మపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు
'ఖడ్గం' చిత్రంతో తెలుగు వారికి దగ్గరైన నటి కిమ్ శర్మపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 323 - 504 కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అసలు విషయంలోకి వస్తే.. కిమ్ శర్మ ఇంట్లో పని చేస... | 0 |
KINETIC
కైనటిక్గ్రీన్ ఎనర్జీ నుంచి కొత్త ఆటో
హైదరాబాద్: గ్రీన్ మొబిలిటీల్లో అగ్రగామి వాహన సంస్థగా ఉన్న కినెటిక్ గ్రీన్ఎనర్జీనుంచి కొత్తఆటోను విడుదల చేసింది. ఫిరోడియా గ్రూప్కు చెందిన కైనటిక్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్ నుంచి కొత్తగా విడుదలయిన ఈ ఆటో గ్రీన్ మొబిలిటీపై విప్లవాత్మక ప్రభావం చూపుతుందని అంచనా. ఇ-రిక్షా ... | 1 |
Visit Site
Recommended byColombia
1997లో సల్మాన్ ఖాన్-కరిష్మాకపూర్ కాంబినేషన్‌లో వచ్చి జూడ్వా మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా జుడ్వా 2ను తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ధావన్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. ఇదిలాఉంటే తాజా ట్రైలర్‌లో శ్రీలంక బ్యూటీ జాక్విలైన్ తనదైన స్టైల్&z... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
శివాలెత్తిన శిఖర్.. లంక టార్గెట్ 175
ముక్కోణపు టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్లోనే భారత ఓపెనర్ శిఖర్ ధావన్ శివాలెత్తిపోయాడు. కొలంబో వేదికగా ఆతిథ్య
TNN | Updated:
Mar 6, 2018, 09:12PM IST
శివాలెత్తిన శిఖర్.. లంక టార్గెట్ 175
ముక్కోణపు టీ20... | 2 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
Hyderabad, First Published 28, Jun 2019, 7:33 PM IST
Highlights
మిల్కీ బ్యూటీ తమన్నాకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. కమర్షియల్ చిత్రాల్లో కాస్త తమన్నా జోరు తగ్గిందనే చెప్పొచ్చు.
మిల్కీ బ్యూటీ తమన్నాకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. కమర్షియల్ చిత్రాల్లో కాస్త తమన్నా జోరు తగ్గి... | 0 |
తొమ్మిది భారత్ సంస్థలకు ఎగుమతుల్లో మెగా లబ్ది
l&T.
న్యూఢిల్లీ: అమెరికా చైనాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్వార్తో కొన్ని విదేశీ కంపెనీలు ఇపుడు చైనా కేంద్రంగా ఉత్పత్తిని బైటి దేశాలకు బదలాయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికా ఆంక్షలు, ట్యారిఫ్ల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు, కార్మికశక్తి కూడా అంతంతమాత్రంగానే ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నా జీవితంలో అది ఓ చెత్త సలహా
దీపికాకి సినిమాల్లోకి రాకముందు ఎవరో ఓ చెత్త సలహా ఇచ్చారట. అదేంటో తెలుసా?
TNN | Updated:
Oct 27, 2015, 09:28AM IST
దీపికా పడుకునే... బాలీవుడ్ ను తన వెనుక తిప్పుకుంటున్న అందాల రాణి . ఆమె ముఖంలో... శరీరంలో ఎక్కడా చిన్న లోపమూ కనిపించదూ.... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రీ-మిక్స్: హే పిల్లా.. వస్తావా అంటోన్న బాలయ్య
హీరో నందమూరి బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న " పైసా వసూల్ " సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా భారీ రిలీజ్కు ప్లాన్ చేశారు.
TNN | Updated:
Aug 23, 2017, 07:09PM IST
Remix Song Fo... | 0 |
sensex
ప్రభుత్వరంగ బ్యాంకుల దూకుడు!
ముంబయి,జూలై 7: బెంచ్మార్క్ స్టాక్సూచీలురికార్డుస్థాయిలోనే ముగి సాయి. సెన్సెక్స్ రికార్డుస్థాయిలో ముగింపు నమోదుచేస్తే నిఫ్టీ కూడా 9650స్థాయిని అధిగమించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల పటిష్ట మైన రికవరీతో స్టాక్ మార్కెట్లు కొంత ప్రకాశిం చాయి. జిఎస్టి అమలు సజావుగా సాగిపోవడం, రానున్న త్ర... | 1 |
Hyderabad, First Published 11, Apr 2019, 7:40 AM IST
Highlights
ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ (వర్కింగ్ టైటిల్) ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంభందించి రోజుకో వార్త మీడియాలో వస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రంకోస... | 0 |
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అంతటి చరిత్ర ఉందా..
Highlights
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి కన్ఫమ్
ఇంతకీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. చరిత్రేంటి
మెగాస్టార్ చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో నటించబోతున్నారని.. మెగాస్టార్ సన్నిహితుడు, ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ కూడా కన్ఫమ్ చేస... | 0 |
Jul 24,2015
పెరిగిన ఇండియన్ బ్యాంకు లాభాలు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఇండియన్ బ్యాంకు లాభాలు 4 శాతం పెరిగి రూ.215.28 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.207.16 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. గత త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.4494.5 కోట్ల... | 1 |
Jun 25,2015
జీఎసీిఎల్, నాల్కో ఒప్పందం
భువనేశ్వర్ : ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో, గుజరాత్ అల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (జిఎసిఎల్) సంయుక్తంగా సమీకృత కాస్టిక్ సోడా ప్లాంట్, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదర్చుకున్నాయి. గుజరాత్లోని డహెజ్లో రూ.1,789 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ను అంద... | 1 |
May 31,2017
త్వరలో కొత్త రూపాయి నోట్లు
ముంబయి : 'భారతీయ రిజర్వు బ్యాంక్' (ఆర్బీఐ) త్వరలో కొత్త రూపాయి కరెన్సీ నోటును మార్కెట్లోకి చెలామణిలోకి తేనుంది. కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తున్న ఈ కొత్త నోట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ సంతకంతో మార్కెట్లోకి రానున్నాయి. ఈ కొత్త నోట్లను సరికొత్త రంగుల కాంబినేషన్లలో సర్... | 1 |
Jul 10,2015
మెడ్చల్లో రాక్వెల్ ఇండిస్టీ రెండో ప్లాంట్
నవతెలంగాణ- బ్యూరో : కోల్డ్ చైన్ ఉత్పత్తుల తయారీదారు రాక్వెల్ ఇండిస్టీస్ లిమిటెడ్ తెలంగాణలో రెండో తయారీ ప్లాంట్ను నిర్వహణలోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ మెడ్చల్లో రెండో ప్లాంట్ను అభివృద్ధి చేసింది. తమ ఈ ప్లాంట్కు ఇండియన్ ... | 1 |
bse
బ్యాంకింగ్ రంగ షేర్ల ఒత్తిళ్లు
ముంబై,అక్టోబరు 26: యాక్సిస్ బ్యాంకు నికరలాభాల్లో తగ్గడంతో బ్యాంకింగ్రంగ షేర్లపై ఒత్తిడి కనిపించింది. ఎస్అండ్పి బిఎస్ఇ సెన్సెక్స్ 255 పాయింట్లు దిగజారి 27,837 పాయింట్లు వద్ద స్థిరపడితే నిఫ్టీ 76 పాయింట్ల దిగువన 8615 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీ... | 1 |
హోమ్ Business News ఇక పై రోజుకు ఒక్కసారే ఏటీఎం నుంచి నగదు డ్రా ?
ఇక పై రోజుకు ఒక్కసారే ఏటీఎం నుంచి నగదు డ్రా ?
August 28, 2019, 12:05 PM IST
Share on:
బ్యాంకు, ఏటిఎంలలో పెరుగుతున్న మోసాలను నియంత్రించే దిశగా ఢిల్లీ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ పలు కీలక ప్రతిపాదనలు చేసింది. ఇక పై రోజుకు ఒక్కసారి మాత్రమే ఏటిఎం నుంచి నగ... | 1 |
WAL MART
వాల్మార్ట్ ఇండియా ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్,జూన్ 5: భారత్లో వాల్ మార్ట్స్టోర్ ప్రారంభించి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెలాఖరు వరకూ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. బెస్ట్ప్రైస్ మోడర్న్ హోల్సేల్ స్టోర్లలో ఈ వార్షికోత్సవ ఆఫర్లు ఉంటాయి. ఎల్ఇడి టివిలు, మోటారుబైక్లతో కూడిన బంపర్ బహుమతులు ఇస్తు న్న... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వరుసగా మూడో రోజూ లాభాలే
బీఎస్ఈ సెన్సెక్స్ 103 పాయింట్లు బలపడి 35,319 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 23 పాయింట్లు పైకి ఎగబాకి 10,741 వద్ద స్థిరపడింది.
Samayam Telugu | Updated:
May 9, 2018, 04:24PM IST
వరుసగా మూడో రోజూ లాభ... | 1 |
మీ పెట్టుబడులకు.. మాదీ భరోస
- ఫార్చూన్-500 నెక్ట్స్లో కెటిఆర్
- రాష్ట్ర పారిశ్రామిక విధానం వినూత్నమని వెల్లడి
నవ తెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చిందని, పారిశ్రామిక వేత్తలు అత్యధిక పెట్టుబడులతో తెలంగాణ రావాలని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. ఫార్చ... | 1 |
శ్రీదేవి హఠాన్మరణంతో ఇప్పుడు ఈ యాడ్ ఒక్కసారిగా పాపులర్ అయింది.(వీడియో)
Highlights
శ్రీదేవి హఠాన్మరణంతో ఇప్పుడు ఈ యాడ్ ఒక్కసారిగా పాపులర్ అయింది.
‘‘ఈతరంలో అలాంటి నటి ఇంకొకరు లేరు.. ఉండరు’’ అతిలోక సుందరి శ్రీదేవి గురించి అత్యధికులు చెప్పే మాట ఇది. ఎవరూ కాదనలేని నిజం కూడా ఇది. తెలుగు.. తమిళం.. కన్నడ.. హిందీ ఇలా ఎన్నో భాష... | 0 |
డబ్బింగ్ పనుల్లో విశాల్ 'ఒక్కడొచ్చాడు'
Highlights
డబ్బింగ్ పనుల్లో విశాల్ 'ఒక్కడొచ్చాడు'
నవంబర్ 7న ఆడియో, నవంబర్ 18న సినిమా రిలీజ్
ఈ భారీ చిత్రంలో విలన్ గా నటిస్తున్న జగపతిబాబు
మాస్ హీరో విశాల్-తమన్నా కాంబినేషన్లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భ... | 0 |
Hyderabad, First Published 11, Apr 2019, 9:46 AM IST
Highlights
తీవ్ర ఉత్కంఠ నేపధ్యంలో నేడు ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య పోటీ జరుగుతోంది.
తీవ్ర ఉత్కంఠ నేపధ్యంలో నేడు ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించడం కోసం ప్ర... | 0 |
ఇన్ఫోసిస్కు మరో ఇద్దరు పెద్దలు గుడ్బై!
- నిర్వహణ నుంచి క్రమంగా తప్పుకుంటున్న సిక్కా వర్గం
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో అంతర్గత లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సంస్థ అధినేతగా నందన్ నీలేకని బాధ్యతలు చేపట్టినప్పటికీ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగుల రాజీనామాలు మాత్రం కొనసాగుతూనే వస్తున్నాయి. సంస్థ నుంచి తాజాగా మరో ఇద్ద... | 1 |
Tax
60వేల మంది రిటర్నులపై రెండోదశ పరిశీలన
న్యూఢిల్లీ ఆదాయపు పన్నుశాఖ కొత్తగా 60వేల మంది రిటర్నులు దాఖలు చేసినవారిని రెండోదశగా విచారణ ప్రారం భించింది. ఆపరేషన్ క్లీన్ మనీ కింద నల్లధనం కట్టడికార్యా చరణ రెండోదశను అమలుచేస్తున్నట్లు ప్రకించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నులబోర్డు మొత్తం 9334 కోట్ల రూపాయలు లెక్కలుతేలని ధనం గుర్త... | 1 |
internet vaartha 105 Views
న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాంకు భారత్కు 100 కోట్ల డాలర్ల వరకూ సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తి పథకానికి సాయం అందిస్తామని ముందుకువచ్చింది. అంతర్జాతీయ సౌరశక్తి కూటమి దేశాలతో ప్రపంచ బ్యాంకు గ్రూప్ ఈమేరకు ఒప్పందంచేసుకుంది. ఈ కూటమిలో 121 దేశాలు సభ్యత్వంతో ఉన్నా యి. అలాగే భారత్ సోలార్ విద్యుత్ ప్రాజెక్... | 1 |
- ఇన్ఫీ యాజమాన్యం గోప్యత పాటించింది z
- బన్సాల్ ప్యాకేజీ వివాదాస్పదమైతే తప్ప వివరాలివ్వలేదు
- బోర్డు ఆడిట్ విభాగం అభ్యంతరాలను వెల్లడించాల్సింది
-పారదర్శకతకు సంస్థాగత పెట్టుబడిదారులు కలిసిరావాలి : ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో టి.వి.మోహన్దాస్ పారు
ముంబయి: ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్లో కార్పొరేట్ పాలన వివాదం మంగళవారం మరో... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అదే చివరి మ్యాచ్.. క్రికెట్కు నెహ్రా గుడ్ బై?
ఆశిష్ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా? అదే అతడి చివరి మ్యాచ్ కానుందా? అందుకే ఆశగా ఎదురు చూస్తున్నాడా?
TNN | Updated:
Oct 10, 2017, 07:17PM IST
గత 18 ఏళ్లుగా భారత్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న... | 2 |
Hyderabad, First Published 18, Sep 2018, 5:07 PM IST
Highlights
ఆరు పదుల వయసుకి దగ్గరవుతున్నా.. ఇప్పటికీ ముఖానికి రంగేసుకొని అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడు. తాజాగా ఆయన దుబాయ్ లో జరిగిన 'సైమా' అవార్డుల వేడుకలో పాల్గొన్నాడు.
ఆరు పదుల వయసుకి దగ్గరవుతున్నా.. ఇప్... | 0 |
Mumbai, First Published 17, Sep 2018, 1:53 PM IST
Highlights
బిగ్బాస్-12లో క్రికెటర్ శ్రీశాంత్ ఎంట్రీ ఎంతో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా శ్రీశాంత్ అద్భుతమైన్ డాన్స్ చేశారు.
బిగ్బాస్-12లో క్రికెటర్ శ్రీశాంత్ ఎంట్రీ ఎంతో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా శ్రీశాంత్ అద్భుతమైన్ డాన్స్ చేశారు. సల్మాన్ ఆయనను స్వాగతించారు... | 2 |
internet vaartha 141 Views
రెండవ టెస్ట్కు పిలుపు
న్యూఢిల్లీ : బ్యాటింగ్తో అభిమానులను అలరించే గంభీర్ మళ్లీ టీమిండియాలోకి వచ్చాడంటే పలువురికి ఆనందం.కాగా సొగసైన ఆటతీరు, నిలకడైన బ్యాటింగ్తో అభిమానులను అలరించడంలో గంభీర్ ముందుం టాడనే సంగతి తెలిసిందే.ఎదురుగా ఎంతటి భీకరమైన బౌలర్ ఉన్నా బంతని బౌండరీకి తరలించడమే అతనికి తెలు... | 2 |
Jun 06,2015
గుండెచప్పుడును తెలిపే 'లైకోస్ లైఫ్'
హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న లైకోస్ ఇంటర్నేట్ లిమిటెడ్ లైకోస్ లైఫ్ పేరుతో ఓ వినూత్న ఉత్పాదనను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ధరించడం ద్వారా ఎప్పటికప్పుడు మనిషిలోని కాలరీస్, గుండె చప్పుడు, ఇతర నియంత్రణ చర్యలను తెలుసుకోవచ్చు. శుక్రవ... | 1 |
క్రికెట్లో అన్ని ఫార్మట్లకు వర్తింపు…
మ్యాచ్ రిఫరీకే పూర్తి అధికారం…
Cricket
లండన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) క్రికెట్లో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న కాంకషన్ సబ్స్టిట్యూట్కు ఆమోదముద్ర వేసింది. వార్షిక సమావేశంలో భాగంగా ఐసిసి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత కేవలం ... | 2 |
Mumbai, First Published 5, Sep 2019, 8:21 PM IST
Highlights
గురు పూజోత్సవం రోజున సచిన్ టెండూల్కర్ తన గురువు రమాకాంత్ అచ్రేకర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.
గురు పూజోత్సవం రోజున క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు క్రికెట్ ఓనమాలు నేర్పిన గ... | 2 |
బిగ్ బాస్ లో ఎక్కువైన మసాలా.. ఛీ అంటున్న నెటిజన్లు...ఈ వీక్ ఎలిమినేషన్ తనే
Highlights
బిగ్ బాస్ సూపర్ హిట్ అయ్యింది. తారక్ ఆ సీజన్ ని రేటింగ్స్ ని ఒక రేంజ్ లో పెట్టాడు. బిగ్ బాస్ 2 కూడా ఎక్స్పెక్ట్టేషన్స్ ఎక్కువ అయ్యాయి. మొదటి సీజన్ తో పోలిస్తే సీజన్ 2 కు అంత సీన్ లేదని తేల్చేశారు. నాని హోస్టింగ్ కూడా బాగా వీక్, దానితో... | 0 |
హోమ్ Business News గృహ రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్
గృహ రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్
August 08, 2019, 12:57 PM IST
Share on:
గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్ బీఐ ప్రకటించింది. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంలో ఎస్ బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తరేట్లు ఈనెల 10 నుంచి వర్తిస్తాయి. దీం... | 1 |
Suresh 119 Views Whats App
వాట్సాప్లో యుపిఐ చెల్లింపుల ఫీచర్
ముంబయి,ఆగస్టు 12: వాట్సాప్కు భారత్లో ఉన్న ప్రాచుర్యం దృష్ట్యా సంస్థ కొత్తగా వాట్సాప్కు అదనపు ఫీచర్లు జోడిస్తోంది. రోజురోజుకు దేశంలోపెరుగుతున్న చెల్లింపుల వ్యాలెట్సేవలకు ధీటుగా వాట్సాప్ తాజాగా యుపిఐ చెల్లింపుల ఫీచర్ను జో డిస్తోంది. నెలకు 200 మిలియన్ క... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వరల్డ్ కప్కు నేరుగా క్వాలిఫై కాలేకపోయిన లంక
భారత్ చేతిలో వరుసగా నాలుగు వన్డేలు ఓడిన శ్రీలంక క్రికెట్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. వచ్చే వరల్డ్ కప్కు నేరుగా క్వాలిఫై..
TNN | Updated:
Sep 1, 2017, 11:11AM IST
భారత్ చేతిలో వరుసగా నాలుగు వన్డేలు ఓడిన శ్రీలంక జట్టుకు... | 2 |
బడ్జెట్ ముద్రణ కార్యక్రమాలు షురూ..
- నార్త్బ్లాక్లో వేడుకగా హల్వా కార్యక్రమం
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ముద్రణ కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. సోమవారం ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్వహించిన హల్వా వేడుకలతో ఇవి ప్రారంభమయ్యాయి. ప్రతి బడ్జెట్కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కా... | 1 |
టాలీవుడ్ కి షాక్: 'గుండు హనుమంతరావు ' ఇక లేరు
Highlights
హాస్య నటుడు.. స్వశక్తితో ఎదిగిన గుండు హనుమంతరావు ఇక లేరు.
400 వందలకు పైగా సినిమాలు..
మూడు సార్లు టీవీ నందుల్ని గెలుచుకున్నారు.
హాస్య నటుడు.. స్వశక్తితో ఎదిగిన గుండు హనుమంతరావు ఇక లేరు. నాటక రంగం మీద ఉన్న ఇష్టంతో మొదలైన ఆయన ప్రయాణం నేటితో ఆగిపోయింది.400 వందలకు పైగ... | 0 |
ఎన్బీఎఫ్సీ సంక్షోభ ప్రభావం కొనసాగొచ్చు
కార్పొరేట్ ఆదాయాలు రాణిస్తాయ
అంతర్జాతీయంగా లోహాల గిరాకీ అంతంతే
ఇంటర్వ్యూ
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఎండీ, సీఐఓ ఆనంద్ రాధాకృష్ణన్
ప్రస్తుతం మార్కెట్లో అంత ఉత్సాహం కనిపించడం లేదని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఎండీ, సీఐఓ ఆనంద్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఎన్నికల అనిశ్చి... | 1 |
Apr 14,2015
ఉత్తమ గృహ రుణదాత కెనరా బ్యాంక్
హైదరాబాద్: ప్రజలకు వివిధ రకాల గృహ రుణాలను అందించి వారి మన్ననలను పొందుతున్నందుకు గాను కెనరా బ్యాంక్కు ఈ విభాగంలో అవుట్ లుక్ మనీ అందించే ఉత్తమ గృహ రుణదాత అవార్డు లభించింది. అవుట్ లుక్ మనీ అవార్డ్స్ ఆధ్వర్యంలో ఇటీవల ముంబయిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాజీ ఆర్థిక మంత్రి ... | 1 |
SACHIN BARI
అభిమాన గాయకుడు గిబ్తో సచిన్
ముంబయి: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కి సంగీతమంటే చాలా ఇష్టం. లండన్లో పర్యటిస్తున్న సచిన్ తన ట్విట్టర్లో తన అభిమాన గాయకుడు బ్రిటీస్ గాయకుడు బారీ గిబ్తో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా సచిన్ తన బాల్యంలో విన్న స్టేఇన్ ఎలైవ్ పాట అంటే ఎంతో ఇష్టమని... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బంగ్లాతో సిరీస్కి భారత్ జట్టు ఎంపిక తేదీ ఖరారు
బంగ్లాదేశ్తో నవంబరు తొలి వారం నుంచి సుదీర్ఘ సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఫస్ట్ మూడు టీ20ల సిరీస్ జరగనుండగా.. ఈనెల 24న భారత సెలక్టర్లు జట్టుని ఎంపిక చేయనున్నారు.
Samayam Telugu | Updated:
Oct 22, 2019, 02:50P... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పుణె వన్డేలో భారత్ టార్గెట్ 231
వాంఖడే వన్డేలో నిరాశపరిచిన భారత బౌలర్లు.. బుధవారం పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో అద్భుతంగా పుంజుకుని
TNN | Updated:
Oct 25, 2017, 05:02PM IST
వాంఖడే వన్డేలో నిరాశపరిచిన భారత బౌలర్లు.. బుధవారం పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.