text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
తాజావార్తలు
ఫోర్టిస్ మోసం విలువ రూ.2,000 కోట్లు పైనే..
ముంబయి: ఫోర్టిస్ హెల్త్కేర్లో జరిగిన మోసం విలువ రూ.2,000 కోట్లకు పైమాటే ఉంటుందని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్గేషన్ ఆఫీస్ అధికారిక ఒకరు వెల్లడించారు. బయటకు చెబుతున్న రూ.403 కోట్ల కంటే ఎక్కువగానే ఫోర్టిస్ అవకతవకలు ఉంటాయని సెబీ కూడా భావిస్తోంది. ఇప్పటికే సెబీ ర... | 1 |
internet vaartha 122 Views
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మూడవ పెళ్లికి సిద్దమయ్యాడని వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించాడు. కాగా తాను మూడవ పెళ్లి చేసుకోవడం లేదని, ఒకవేళ చేసు కోవాలని పిస్తే తానే స్వయంగా ప్రకటిస్తానని ఇమ్రాన్ ట్వీట్ చేశాడు. అంతేగాక ఆ వివాహ వేడుకను పబ్లిక్గా జరుపుకుంటానన్... | 2 |
sandhya 184 Views stock markets
NSE
ముంబై: బుధవారం నాడు దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఆరంభమయ్యాయి. ఉదయం సమయంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ 65 పాయింట్లు కోల్పోయి 39,684 వద్ద ట్రేడవుతుండగా…నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి 16 పాయింట్ల నష్టంతో 11,912 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.79 వద్ద ట్రేడవుతుం... | 1 |
SA Team
వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం
సెంచూరియన్: ఐసిసి వన్డేటీమ్ ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా జట్టు అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను 5-0తో కైవసం చేసుకోవడంతో సఫారీ ఈ ఘనత అందుకుంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా చివరిదైన ఐదవ వన్డే సెంచూరియన్లో జరిగింది.ఈ మ్యాచ్లో దక్షిణాప్రికా 88 ప... | 2 |
హోమ్ క్రీడలు దేశ ప్రజలకు టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
దేశ ప్రజలకు టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
August 15, 2019, 12:40 PM IST
Share on:
73వ స్వాతంత్య్ర దినోత్సవ పురస్కరించుకొని టీమిండియా ఆటగాళ్లు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాంకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ వీడియోని విడుదల చే... | 2 |
Aug 05,2015
వరుస లాభాలకు తెర
ముంబయి : వరుసగా నాలుగు రోజులుగా లాభాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలు చవి చూశాయి. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడంతో మార్కెట్లు ప్రతికూలతలో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే బిఎస్ఇ సెన్సెక్స్ 115.13 పాయింట్లు లేదా 0.41 శ... | 1 |
పల్లెసీమలకు నెట్: 12.5 లక్షల వైఫై హాట్స్పాట్స్
Highlights
నెట్ తటస్థత కోసం జాతీయ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) రూపొందించిన సిఫారసులను జాతీయ టెలికం కమిషన్ ఆమోదించింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మారుమూల పల్లెలకు డిజిటల్ కమ్యూనికేషన్స్ను, ఇంటర్నెట్ను విస్తరించాలని కేంద్రం ఆశిస్తోంది. తాజాగా జాతీయ డిజిటల్ కమ్యూనికేషన... | 1 |
ముగిసిన వెస్టిండీస్ టూర్
Virat Kohli
హైదరాబాద్: తాజాగా వెస్టిండీస్ టూర్ లో అన్ని సిరీస్ లను టీమిండియానే గెలవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందంతో పొంగిపోతున్నాడు. యువ ఆటగాళ్లు రాణిస్తుండడంతో కోహ్లీకి పెద్దగా ఈ టూర్ లో సవాళ్లు ఎదురుకాలేదు. విండీస్ పర్యటన ముగిసిన నేపథ్యంలో తనకు నచ్చిన లొకేషన్లలో సేద దీరుతున్నాడు. తాజాగా ఓ... | 2 |
Hyd Internet 78 Views Team India
TEAM INDIA
నాగ్పూర్ః భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. దీంతో, టీమిండియా విజయ లక్ష్యంగా 243 పరుగులను ఆసీస్ జట్టు నిర్దేశించింది. కాగా, కులదీప్ యాదవ్ మినహా టీమిండియా బౌలర్లందరూ ఆస... | 2 |
AKSHARPA1
బెంగళూరుపై పంజాబ్ విజయం
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆతిథ్య జట్టు రాయల్ చాలెం జర్స్ బెంగళూరు కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్మెన్ తేలిపోయారు.అనికేత్17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు,చాహల్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకునేలా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 7 వికె... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
తెరపైకి మళ్లీ హార్దిక్, రాహుల్ కామెంట్స్..!
ఇటీవల సుప్రీంకోర్టు.. బీసీసీఐ అంబుడ్స్మన్గా డీకే జైన్ని నియమించగా.. రేపు అతనితో బీసీసీఐ పాలకుల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కామెంట్స్ అంశం, చర్యలపై... | 2 |
శ్రీరెడ్డి వివాదం చవకబారుగా మారిపోయిందని రామ్ చరణ్ ఆవేదన
Highlights
శ్రీరెడ్డి వివాదం చవకబారుగా మారిపోయిందని రామ్ చరణ్ ఆవేదన
శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో గత రెండు రోజులుకు టాలీవుడ్ మొత్తం కోపంతో ఊగిపోతోంది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఫ్యాన్స్ తో పాటు మీడియా మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇప్పుడు పవన్ కు రాంచరణ్ మ... | 0 |
Feb 12,2018
రూ.53,625 కోట్ల రుణాలు రద్దు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు రూ.53,625 కోట్ల మేర రుణాలను రాని బాకీల కిందకు జమచేస్తూ రద్దు చేశాయి. సెప్టెంబరు నాటికి ఈ మొత్తం నమోదు అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.81... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అదే సీన్: అబాట్ విసిరిన బౌన్సర్కు విలవిల్లాడిన బ్యాట్స్మెన్
మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలో అబాట్ సీన్ విసిరిన బంతి ఫిలిప్ హ్యూస్ను బలితీసుకున్న ఘటనను గుర్తుతెస్తూ.. మరో ఘటన జరిగింది.
TNN | Updated:
Mar 4, 2018, 04:4... | 2 |
విడుదలకు సిద్ధమవుతోన్న 'రారండోయ్ వేడుక చూద్దాం'
Highlights
నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా... రారండోయ్ వేడుక చూద్దాం
జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం
సమ్మర్ లో వస్తున్న మంచి ఫ్వామిలీ ఎంటర్ టైనర్ అంటున్న నాగార్జున
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా అ... | 0 |
May 18,2017
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ పరుగులు పెట్టాయి. తాజాగా మరో నూతన రికార్డులను తాకాయి. విదేశీ నిధుల రాకకు తోడు దేశంలో మెరుగైన వర్షాలు కురువనున్నాయన్న సంకేతాలు, కార్పొరేట్ కంపెనీల ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు మదుపర్లలో విశ్వాసాన్ని నింపాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం బీఎస్... | 1 |
England
10 ఓవర్లలో ఇంగ్లండ్ 76-2
ఇంగ్లండ్, భారత్ మధ్య మొదటి టి20 మ్యాచ్లో ఇంగ్లండ్ విజయంవైపు దూసుకుపోతోంది.. భారత్తో సిరీస్లో భాగంగా కాన్పూర్లో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ 10 ఓవర్లు పూర్తయేసరికి రెండు వికెట్ల నష్టానికి 76 పరుగలు చేసింది.. కాగా మిగిలిన 10 ఓవర్లలో విజయం సాధించాలంటే మరో 72 పరుగులు చేయాల్సి ఉంది... | 2 |
Nottingham, First Published 20, Aug 2018, 8:04 AM IST
Highlights
భారత్ తొలి ఇన్నింగ్సు ఆదివారంనాడు 329 పరుగుల వద్ద ముగిసింది. ఆ తర్వాత బ్యాటింగుకు దిగిన ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ భారత బౌలర్ల ముందు తల వంచారు. హార్దిక్ పాండ్యా అద్భుతమైన పేస్ తో బంతులు విసిరి ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించాడు.
నాటింగ్ హామ్: ఇంగ్ల... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చారిత్రక రికార్డుకి అడుగు దూరంలో కోహ్లి..!
వెస్టిండీస్తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్లో ఒక శతకం బాది సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ.. బలహీనమైన కరీబియన్ బౌలింగ్ని ఎదుర్కొని ఐదు వన్డేల్లో 221 పరుగులు చేయడం సులువే..!
Samayam Telugu | Updated:
Oct 18, 2018, 04:... | 2 |
Visit Site
Recommended byColombia
దాంతో పూనమ్ దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. ‘నా ఆలోచనల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మీ ఆలోచనలన్నీ ఊహాగానాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పెయిడ్ మీడియా వర్గాలు సొమ్మలు చేసుకోవాలని అనుకుంటున్నాయి. నేను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తిని. మీరు మీ ఊహా ప్రపంచంలోనే ఉండండి. మీలాంటివారిపై నాకు జాలే... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మా ఆయన నొచ్చుకున్నా ఫర్వాలేదు: దినేశ్ కార్తీక్ భార్య
మా ఆయన నొచ్చుకున్నా ఫర్వాలేదు గానీ... మనదేశంలో క్రికెట్ వల్లే ఇతర క్రీడలకు ఆదరణ లభించడం లేదు. ఈ పరిస్థితి మారాలని దీపికా పల్లికల్ కోరుకుంటోంది.
TNN | Updated:
Apr 4, 2018, 02:16PM IST
దినేశ్ కార్తీక్ భార్య దీ... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఎన్టీఆర్తో త్రివిక్రమ్ డీల్ 15కోట్లా?
500 నోటికి చిల్లరైనా దొరుకుందేమో కాని ఎన్టీఆర్ సినిమా ముహూర్తం మాత్రం కుదరటం లేదు. అయితే సినిమా మొదలు పెట్టడమే ఆలస్యం కాని మొదలు పెట్టాక వరస సినిమాలే సినిమలు అంటున్నాడు జూనియర్.
TNN | Updated:
Nov 11, 2016, 03:03PM IST
500 నోట... | 0 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
Hyderabad, First Published 11, Apr 2019, 5:02 PM IST
Highlights
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తను నటించిన 22 చిత్రాలకు సంబంధించిన శాటిలైట్ హక్కులను ఓ టీవీ ఛానెల్ కి అమ్మినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తను నటించిన 22 చిత్రాలకు సంబంధించిన శాటిలైట్ హక్కులను ఓ టీవీ ఛానెల్ కి అమ్మినట్లు తెలుస్తోంది.... | 0 |
Dec 19,2018
జీఎస్టీని మరింత హేతుబద్దీకరిస్తాం: మోడీ
ముంబయి: దేశంలో సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలను ప్రారంభించినట్టు కనిపిస్తోంది. మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ త్వరలో జీఎస్టీని మరింత హేతుబద్ధీకరించనున్నట్టుగా తెలిపారు. ముంబయిలో జరుగుతున్... | 1 |
Hyderabad, First Published 15, Apr 2019, 12:46 PM IST
Highlights
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'చిత్రలహరి'.
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్,... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రోహిత్ శర్మ సెంచరీ.. సిక్సర్లతో రికార్డ్!
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.
TNN | Updated:
Oct 29, 2017, 03:46PM IST
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ స... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘లై’ ట్రైలర్: అమ్మాయిలు పడేది అబద్దాలకే..
యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లై’. ఇటీవల విడుదలైన టీజర్లో ‘అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట.. అశ్వద్దామ హతః కుంజరహా’ అంటూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన నితిన్.. తాజా ట్రైలర్లోనూ ఇదే అబద్దాల ఫార... | 0 |
India vs Sri Lanka Tests: Angelo Mathews ready for tough challenge
సచిన్ కారణంగా 99 వద్ద ఔటైపోయా..!
భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మెరుపు ఫీల్డింగ్ కారణంగా.. 2009లో తాను తొలి టెస్టు శతకాన్ని తృటిలో చేజార్చుకున్నట్లు శ్రీలంక మాజీ
TNN | Updated:
Nov 3, 2017, 02:43PM IST
భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మ... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
cheteshwar pujara batted on all 5 days of a test match
పుజారా.. ఐదు రోజులూ బ్యాటింగ్ చేశావా బాసూ..!
కోల్కతా టెస్టులో వర్షం కారణంగా పుజారా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. వరుసగా ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన క్రికెటర్ల జాబితాలో..
TNN | Updated:
Nov 20, 2017, 02:04PM IST
కోల్‌కతా టెస్టులో టీమిండియా క్రికెటర్ ఛటేశ్వర్ పుజ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రియో పారాలింపిక్స్ : ఫస్ట్ రోజు కాస్త నిరాశ
రియో పారాలింపిక్స్ లో మొదటి రోజు భారత్ క్రీడాకారులు మొక్కవోని విశ్వాసంతో తమ శాయశక్తులా ఆడారు.
TNN | Updated:
Sep 9, 2016, 04:06AM IST
రియో పారాలింపిక్స్ లో మొదటి రోజు భారత్ క్రీడాకారులు మొక్కవోని విశ్వాసంతో తమ శాయశక్తులా ఆడ... | 2 |
పేటీఎం నగదుతో సమానంగా శక్తివంతమైనది... ఇప్పుడు 'ఇన్స్టంట్ బ్యాంక్ సెటిల్మెంట్’
Last Updated: గురువారం, 29 నవంబరు 2018 (19:46 IST)
న్యూఢిల్లీ: భారతదేశంలో నేడు అతిపెద్ద చెల్లింపుల వేదిక అయిన పేటీఎంను స్వంతంగా కలిగిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తన భాగస్వామ్య వ్యాపారుల కొరకు చెల్లింపుల పరిధిలో విప్లవాత్మక మార్పులు... | 1 |
sandhya 115 Views go air , Paytm
Go Air
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్టులో తెలుగు ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. టికెట్లు బుక్ చేసుకుని విమానం ఎక్కేందుకు సిధ్దమైన వీరికి గో ఎయిర్, పేటిఎం సంయుక్తంగా షాకిచ్చాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు వీరంతా పేటియం నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. తీరా విమానం ఎక్కేం... | 1 |
Visakhapatnam, First Published 25, Oct 2018, 8:17 PM IST
Highlights
ఐదు వన్డేల సీరీస్ లో భాగంగా బుధవారం వైజాగ్ లో జరిగిన రెండో వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. టీంఇండియా నిర్దేశించిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ చేదించినంత పని చేసి చివరకు టైతో సరిపెట్టుకుంది. అయితే వైజాగ్ లో మిగతా జట్లపై తిరుగులేని ఆదిక్యాన్... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
జీఎస్టీ ఎగ్గొట్టేందుకు జీరో దందా
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వస్తే దానిని ఐదేళ్ల వరకు తాము భరిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ తెలంగాణ రాష్ట్రం విషయంలో ఇది కొంత ఇబ్బందికరంగానే ఉంది
TNN | Updated:
Mar 24, 2018, 01:18PM IST
జీఎస్టీ(వస... | 1 |
NOKIA 3310
నోకియా 3310 మార్కెట్లకు వచ్చేసింది!
న్యూఢిల్లీ, మే 27: భారత్మార్కెట్లకు నోకియా బ్రాండ్ మళ్లీ ముంచెత్తు తోంది. ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండి గ్లోబల్ భారత్లో నోకియా 3310విక్రయాలను ప్రకటించింది. ఒక్కసారిఛార్జింగ్చేస్తే చాలు రోజం తా మాట్లాడుకోవచ్చని, సందేశాలు, ఫోటోలు తీసుకోవచ్చని, బిల్టిన్ ఎఫ్ఎం రేడియో, ఎంప... | 1 |
internet vaartha 244 Views
నేడు సెబి బోర్డు సమావేశం
ముంబై : కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రూ.9వేల కోట్ల బకాయిలు, ప్రభుత్వరంగ బ్యాంకులలో పెరిగిపోతున్న నిరర్ధక ఆస్తులు పారుబాకీలు మొండి బాకీలను పరిష్కరించేందుకు సెబి కూడా ప్రభుత్వం, రిజర్వుబ్యాంకులతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. కావాలని బకాయిలు ఎగవేసే సంస్థలు వ్యక్తులకు ఇక... | 1 |
GST
మెగా సంబరాలతో 30 అర్ధరాత్రి నుంచి అమలులోకి ‘జిఎస్టి
న్యూఢిల్లీ,జూన్ 20: కేంద్ర ప్రభుత్వం జిఎస్టి చట్టం అమలును ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి దాటినప్పటి నుంచి అమలుకు తెస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల తరహాలో భారీ ఎత్తున మెగా ఉత్సవంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తిచేస్తోంది. ఎలాంటి వాయిదాలు ఉండవని, ఆర్థిక వ్యవస్థక... | 1 |
virat kohli breaks so many records in 2017
కోహ్లి ఈ ఏడాది బ్రేక్ చేసిన రికార్డులివి!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఏడాది ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడో తెలుసా..? ఇంగ్లాండ్పై సెంచరీతో మొదలు..
TNN | Updated:
Nov 5, 2017, 04:47PM IST
నవంబర్ 5న పుట్టిన రోజు జరుపుకొంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి .. ఈ ఏడాది ... | 2 |
Hyderabad, First Published 23, Mar 2019, 5:21 PM IST
Highlights
లోక్ సభ స్థానాల్లో గత కొంత కాలంగా సినీ గ్లామర్ టచ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కువగా భారతీయ జనతా పార్టీ మరోసారి పార్లెమెంట్ లో తన బలాన్ని చూపించుకునేందుకు సిద్ధమవుతోంది. కన్నడ రాజకీయాల్లో గత ఎలక్షన్స్ లో దాదాపు కాంగ్రెస్ కు గట్టిపోటీని ఇచ్చిన బీజేపీ ఇప్పుడు ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సినీప్రముఖులకి పద్మ పురస్కారాలు
సినీరంగంలో సేవలందించిన వివిధ ప్రముఖులకి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది.
| Updated:
Jan 25, 2016, 06:57PM IST
సినీరంగంలో సేవలందించిన వివిధ ప్రముఖులకి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ... | 0 |
chiranjeevi`s khaidi no 150 is the fastest 50 cr grossing film in tollywood
ఖైదీ నెంబర్ 150 ఖాతాలో సరికొత్త రికార్డ్
చిరంజీవి 150వ చిత్రంగా విడుదలైన ఖైదీ నెంబర్ 150 మూవీ టాలీవుడ్లో ఓ సరికొత్త రికార్డ్ నమోదు చేసుకుందని...
| Updated:
Jan 12, 2017, 09:32PM IST
చిరంజీవి 150వ చిత్రంగా విడుదలైన ఖైదీ నెంబర్ 150 మూవీ టాలీవుడ్... | 0 |
News Room 365 WATCH LIVE TV
ఫేస్‘బుక్’కు చెక్.. ‘హలో’ అంటూ ఆర్కుట్ రీ-ఎంట్రీ
ఆర్కుట్.. ఒకప్పటి సోషల్ మీడియా సంచలనం. ఫేస్బుక్ రాక ముందు దశాబ్ద కాలం పాటు యువత చేతిలో తిరుగులేని శక్తి. హలో అంటూ ఇది మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.
TNN | Updated:
Apr 11, 2018, 09:22PM IST
ఆర్కుట్.. ఒకప్పటి సోషల్ మీడియా సంచలనం. ఫేస్బుక్ ర... | 1 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
‘మీకు మాత్రమే చెప్తా’ సెన్సార్ పూర్తి.. ఒక్క కట్ కూడా లేదు!
తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. నవంబర్ 1న ఈ చిత్రం విడుదలవుతోంది. సోమవారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.
Samayam Telugu | Upd... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్ మార్కెట్గా భారత్!
ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ప్రపంచంలోనే ఇండియా తొలిస్థానంలో నిలిచింది. గతేడాది 17.7 మిలియన్ ద్విచక్ర వాహనాల అమ్మకాలతో మొదటి స్థానంలో ఉన్న చైనాను అధిగమించింది.
TNN | Updated:
May 7, 201... | 1 |
రేణుదేశాయ్ దాగుడుమూతలు!
Highlights
ప్రస్తుతం అమెరికా పర్యట్నంలో ఉన్న ఆమె అక్కడ తనకు కాబోయే భర్తతో ఫోటో దిగింది. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ అందులో ఆ వ్యక్తి ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది. ఈ దాగుడుమూతలు ఇంకెంతకాలం రేణు అంటూ అభిమానులు ఆమె భర్త ఫోటో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నటిగా కంటే పవన్ క... | 0 |
New Delhi, First Published 13, Apr 2019, 2:13 PM IST
Highlights
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది. పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న ఈ విమానయాన సంస్థ కేవలం 14 సర్వీసులు మాత్రమే నడుపుతుండటంతో అంతర్జాతీయ హోదా రద్దు చేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్, ఎతిహాద్ కూడా బిడ్లు దాఖ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నోట్ల రద్దుపై ‘మోనార్క్’ సంచలన కామెంట్స్
నేను మోనార్క్ని నన్నెవరూ మోసంచేయలేరంటూ రీల్ లైఫ్లో డైలాగ్లు పేల్చి పాపులర్ అయిన విలక్షణ నటడు ప్రకాష్ రాజ్.. రియల్ లైఫ్లోనూ తాను మోనార్క్నని మరోసారి నిరూపించాడు.
TNN | Updated:
Nov 8, 2017, 10:45PM IST
నేను మోన... | 0 |
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
First Published 5, Nov 2017, 1:03 PM IST
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
నైరా షా ల... | 0 |
ఆస్ట్రేలియా 103/8 (20 ఓవర్లు)
న్యూజిలాండ్ 104/4 (16.2 ఓవర్లు)
నాగ్పూర్ : వరల్డ్ టి20 మహిళల ప్రపంచ కప్లో భాగంగా గ్రూప్ ఎలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్ధేశిత 104 పరుగుల టార్గెట్ను న్యూజిలాండ్ 16.2 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి చేధించింది.ఓపెనర్... | 2 |
Hyderabad, First Published 15, Oct 2018, 4:23 PM IST
Highlights
19 ఏళ్ల కిందట అలోక్ నాధ్ బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది నిర్మాత, రచయిత వింటా నందా. దీంతో 'మీటూ' ఉద్యమం మరింత రాజుకుంది. తనపై అత్యాచార ఆరోపణలు రాగానే అలోక్ నాథ్ స్పందించారు.
19 ఏళ్ల కిందట అలోక్ నాధ్ బలవంతంగా... | 0 |
China, First Published 13, Apr 2019, 5:45 PM IST
Highlights
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ ఛైర్మన్ జాక్ మా పనిగంటలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆలీబాబా గ్రూప్లో మీరు కొనసాగాలంటే వారంలో ఆరు రోజులపాటు రోజుకు 12గంటల చొప్పున పనిచేయాలని జాక్ మా వ్యాఖ్యానించారు.
బీజింగ్: ప్రముఖ... | 1 |
హోమ్ క్రీడలు హిమాదాసు ఆరో స్వర్ణం కైవసం...
హిమాదాసు ఆరో స్వర్ణం కైవసం...
August 19, 2019, 1:12 PM IST
Share on:
భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్ ఆరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఐరోపా అథ్లెటిక్స్ లో ఆమె ఈ ఘనత సాధించింది. చెక్ రిపబ్లిక్ లో జరిగిన అథ్లెటిక్ మిటింక్ రీటేర్ ఈవెంట్లో 300 మీటర్ల పరుగులో హిమదాస్ పసిడి పతకాన్న... | 2 |
internet vaartha 161 Views
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ను వచ్చే ఏడాది మరో దేశంలో జరపాలని గవర్నింగ్ కౌన్సిల్ భావిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే స్పందించాడు. కాగా భారత్లో వసతుల కొరత కారణంతో తదుపరి ఐపిఎల్ను విదేశాలకు తరలించాలని నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అనిల్కుంబ్లే వ్యతి... | 2 |
sumalatha 196 Views Hyundai Grand i10 Nios , new car
Watch live launch Video of Grand i10 Nios
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్స్ మార్కెట్లోకి సరికొత్త ఐ10 నియోస్ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.99 లక్షల వరకు నిర్ణయించారు. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.4.99లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ప్ర... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
పిల్లల్ని పవన్లా తయారుచేస్తోంది...
రేణూదేశాయ్, పవన్ కళ్యాణ్... బద్రి సినిమా సమయంలో ప్రేమలో పడి సహజీవనం చేశారు.
TNN | Updated:
Feb 13, 2016, 09:30AM IST
Renu Desai
రేణూదేశాయ్, పవన్ కళ్యాణ్ ... బద్రి సినిమా సమయంలో ప్రేమలో పడి సహజీవన... | 0 |
sensex
సెన్సెక్స్లో 1000% రిటర్నులు ఈ 120 కంపెనీలవే!
ముంబయి,: బిఎస్ఇ సెన్సెక్స్ 30వేల పాయింట్లు దాటిన సందర్భంగా మొత్తం 120స్టాక్స్ వెయ్యిశాతానికిపైగా పెరిగినట్లు కనిపిస్తోంది. సెన్సెక్స్ 20వేల పాయింట్ల నుంచి 30వేల పాయింట్లకు చేరుకనేందుకు పదేళ్లకాలం పట్టినా ఈలోపు స్టాక్స్ మాత్రం ఎంపికచేసిన రంగాల్లో భారీ వృద్ధిని న... | 2 |
ఎరుపెక్కిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- లాభాల స్వీకరణతో కుంగిన సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఎరుపెక్కాయి. గత ఆరు వారాల్లో ఎప్పుడూ లేని విధంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమ య్యాయి. గత కొద్ది రోజులుగా మార్కెట్లు రాణిస్తూ.. స్టాక్ల ధరలు గరిష్ట స్థాయిలకు చేరిన నేపథ్యంలో మదుపర్లు లాభా... | 1 |
మార్కెట్లోకి ‘కొత్త నీరు’
- 'వూరా' పేరుతో విపణిలోకి 'సిల్వర్ యాడెడ్ ఆల్కలైన్ వాటర్'
- దేశంలోనే మొట్టమొదటిసారిగా అందుబాటులోకి
- రోగనిరోధకశక్తిని పెంచే అద్భుత జలంగా మన్ననలు
- అనతి కాలంలోనే ప్రజల నుంచి అపూర్వ ఆదరణ
- సేవాభావంతో బాటిల్స్, బబుల్స్ రూపంలో సరఫరా
- దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం: సీఈఓ రవిచంద్ర
-నవతెల... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆ హిట్టింగ్ ద్రవిడ్ నేర్పిన పాఠం: హార్దిక్
భారత్ జట్టులో ఫించ్ హిట్టర్గా హార్దిక్ పాండ్య సంచలనాలు సృష్టిస్తున్నాడు. జట్టు అవసరాలకి తగినట్లుగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ భాగస్వామ్యాన్ని
TNN | Updated:
Oct 27, 2017, 02:28PM IST
భారత్ జట్టు‌లో ఫించ్ హిట్టర్‌గా హా... | 2 |
New Delhi, First Published 19, Apr 2019, 10:06 AM IST
Highlights
సుందర్ పిచాయ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చారని ప్రచారం చేశారు. ఇందుకు ఓ ఫొటోను కూడా జతచేశారు. దీంతో నెటిజన్లలో కొందరు ఇది నిజమేనని నమ్మి.. విస్తృతంగా వైరల్ చేశారు.
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వాస్తవాల కంటే అవాస్తవాలు, ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
తిత్లీ తుఫాన్ బాధితులకు ‘మా’ సాయం
తిత్లీ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) సభ్యులు.
Samayam Telugu | Updated:
Oct 20, 2018, 06:31PM IST
తిత్లీ తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు మూవీ ఆర్ట... | 0 |
పైప్లైన్ ప్రాజెక్ట్: టర్క్మెకిస్థాన్కు భారత్ పిలుపు
ఇస్లామాబాద్ (ఏజెన్సీ)| Selvi| Last Modified గురువారం, 1 నవంబరు 2007 (16:28 IST)
టీఏపీ పైప్లైన్ ప్రాజెక్టు నాలుగవ వాటాదారిగా టర్క్మెనిస్థాన్కు భారత్ పిలుపునిచ్చినట్లు ఇస్లామాబాద్ డైలీ టైమ్స్ వార్తాపత్రిక పేర్కొంది. ఇరాన్-పాకిస్థాన్-భారత్ గ్యాస్ పైప్లైన్ ఏర... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 27,430 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్లు నష్టంతో 8,485 వద్ద ముగిసింది...
TNN | Updated:
Nov 3, 2016, 03:52PM IST
భవిష్యత్ యూఎస్ ప్రెసిడెంట్ ఎవరనే అనిశ్చితి నేపథ్యంలో వరుసగా రెండో రోజు అంతర్జ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత్తో వన్డేలు.. 1980 నాటి జెర్సీతో ఆసీస్
భారత్తో 1985-86లో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ని ఆస్ట్రేలియా 2-0తో చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో.. అప్పట్లో ఆటగాళ్లు ధరించిన జెర్సీ స్టైల్లో మళ్లీ జెర్సీలను ధరించి భారత్ని ఓడించాలని క... | 2 |
internet vaartha 163 Views
ధోనీకి ఆటగాడిగా అవకాశం ఇవ్వాలి
న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన ఐపిఎల్లో మెరుగైన ఫాంతో అత్యధిక పరుగులు చేయడంతో పాటు తమ జట్టును ఫైనల్ వరకు చేర్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు టీమిండియా మాజీ డైరెక్టర్ రవి శాస్త్రి.అంతేగాక టీమిండియా ప్రస్తుత కెప్టెన్ ధోనీ పద... | 2 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బౌలర్లూ జాగ్రత్త.. వార్నర్ వచ్చేస్తున్నాడు
ఆసీస్ పరుగులు యంత్రం డేవిడ్ వార్నర్ భారత పర్యటనకు అద్భుతంగా సన్నద్ధం అవుతున్నాడు. బంగ్లాదేశ్పై వరుసగా రెండో టెస్టులోనూ..
TNN | Updated:
Sep 6, 2017, 02:57PM IST
ఆస్ట్రేలియా పరుగుల యంత్రం డేవిడ్ వార్నర్ భారత పర్యటన కోసం తనదైన ... | 2 |
TEAM INDIA
కోహ్లీ సేనకు 6.6 కోట్ల బహుమతి
న్యూఢిల్లీ: కటాఫ్ తేదీఅయిన ఏప్రిల్ 1 నాటికి టెస్టు ర్యాంకుల్లో టీమిండియా నంబర్ వన్ స్థానంలో ఉంటేకోహ్లీ సేన 6.6 కోట్ల నగదు బహుమతిని అందుకోనుంది.ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొంది.నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరో త... | 2 |
మహానటిలో అనుష్క కూడా..
Highlights
సావిత్రి జీవితం ఆధారంగా మూవీ
మహానటి పేరుతో తెరకెక్కుతున్న మూవీ
ఈ మూవీలో అనుష్క కీలకపాత్ర
మహానటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమాలో స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి కూడా కనిపించనుంది. నాగ్ అశ్వీన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న స... | 0 |
రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు : రష్మి
Highlights
రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు : రష్మి
సామాజిక మాధ్యమాలు వేదికగా తనను కించపరిచేలా దూషిస్తూ, రేప్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని కర్ణాటకకు చెందిన రేడియో జాకీ (ఆర్జే) ర్యాపిడ్ రష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు, రాష్ట్ర మహిళా కమి... | 0 |
లెజండరీ డైరెక్టర్ మణిరత్నంకి గుండెపోటు!
Highlights
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మణిరత్నం పేరు తెలియని వారుండరు. ఆయన సినిమాల్లో ఒక్క అవకాశమొస్తే చాలని కోరుకునే హీరోలు కోకొల్లలు. గీతాంజలి, రోజా, బొంబాయి ఇలా ఆయన ఏ సినిమా తీసినా అద్భుతమే
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మణిరత్నం పేరు తెలియని వారుండరు. ఆయన సినిమాల్లో ఒక్క అవకాశమొస్తే చాలని... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
తగ్గిన లెనోవో 'కె8 ప్లస్' స్మార్ట్ఫోన్ ధర...!
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లెనోవో గతేడాది సెప్టెంబర్లో 'కె8 ప్లస్' స్మార్ట్ఫోన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. అయితే తాజాగా ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2వేలు తగ్గించినట్లు సంస్థ... | 1 |
తల తల మెరుస్తున్న ఆంటీ ఆందాలు
Highlights
తల తల మెరుస్తున్న ఆంటీ ఆందాలు
యాంకర్ నుంచి యాక్టర్ గా మారిన సురేఖవాణి సినిమాల్లో చాలావరకు ట్రెడిషనల్ పాత్రలే చేసింది. కానీ తెరపై కనిపించినట్టు నిజ జీవితంలో ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. రీసెంట్ గా పర్సనల్ టూర్ కు వెళ్లినప్పుడు షేర్ చేసే ఫొటోలు చూస్తే ఆమె ఎంత మోడ్రనో అర్ధమైపోతుంది.... | 0 |
దంగల్ గర్ల్ జైరా వాసింకు లైంగిక వేధింపులు.. వెక్కి వెక్కి ఏడ్చింది!!
Highlights
దంగల్ గర్ల్ పై సెక్సువల్ హరాస్ మెంట్
విమానంలో ప్రయాణిస్తుండగా అసభ్యంగా ప్రవర్తించిన ఉన్మాది
విస్తారా ఎయిర్ లైన్స్ సిబ్బంది పట్టించుకోకపోవడంపై జైరా ఆవేదన
మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ చిత్రంలో... మగ పిల్లలను సైతం ఒంటి చేత్తో మట్టి కరిపిం... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అదే మౌంట్ ఎవరెస్ట్, భారత గడ్డ మీద గెలిచినప్పుడే మేం గ్రేట్
భారత్ను వారి సొంత గడ్డ మీద టెస్టుల్లో ఓడించినప్పుడే ఆస్ట్రేలియా జట్టును గ్రేట్ అనగలమని కొత్త కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు.
Samayam Telugu | Updated:
May 3, 2018, 06... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఖర్మరా వర్మా: ‘తొడలు-తుపాకులు’ ఈ పోస్టరేంటి?
రామ్ గోపాల్ వర్మ.. ఎవరెన్ని అనుకున్నా తాను అనుకున్నది అనేస్తాడు.. తీయాల్సింది తీసేస్తాడు.
TNN | Updated:
May 29, 2017, 05:42PM IST
రామ్ గోపాల్ వర్మ.. ఎవరెన్ని అనుకున్నా తాను అనుకున్నది అనేస్తాడు.. తీయాల్సింది తీసేస్తాడు.... | 0 |
Hyderabad, First Published 17, Aug 2019, 7:45 AM IST
Highlights
‘గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొడితేనే ఒక రేంజ్ ఉంటుంది’.. సాహో ట్రైలర్లో ప్రభాస్ రేంజ్ గురించి మాట్లాడితే ఏదో అనుకున్నారు కాని ఈ సినిమా ప్రమోషన్స్లోనూ రేంజ్ చూపిస్తున్నారు ప్రభాస్.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా విడుదలకు సిద్... | 0 |
Hyderabad, First Published 14, Oct 2018, 12:10 PM IST
Highlights
రెండు టెస్టుల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో హైదరాబాద్లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 72 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్.. 16.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 75 పరుగులు చే... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Katamarayudu pre-release event in Hyderabad
'కాటమరాయుడు' ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డీటేల్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాటమరాయుడు' ఈనెల 24న రిలీజ్ అవనున్న..
| Updated:
Mar 17, 2017, 05:58PM IST
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాటమరాయుడు' ఈనెల 24న ... | 0 |
Team India
జనవరి 5 నుంచి దక్షిణాఫ్రికా పర్యటనకు కోహ్లీసేన
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరిలో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 5 లేదా 6 నుంచి కేప్టౌన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు సిఏస్ఏ, బిసిసిఐ మ్యాచ్ల తేదీలను మరికొన్ని రోజుల్లో ఖరారు చేస్తాయని ఈఎస్పిఎస్ క్రిక్... | 2 |
midhali
భారత మహిళల జట్టు అర్హత
న్యూఢిల్లీ: ఐసిసి వరల్డ్ కప్లో పాల్గొనేందుకు భారత మహిళల జట్టు అర్హత సాధించింది. మహి ళల వరల్డ్ కప్ క్వాలిఫయిర్ టోర్నీలో భాగంగా జరిగిన రెండవ సూపర్ సిక్స్ మ్యాచ్లో మిథా లీరాజ్ నేతృత్వంలోని భారత జట్టు 9 వికెట్ల తేడా తో బంగ్లాదేశ్పై విజయం సాధించింది.ఈ విజ యంతో ఇంగ్లండ్ వేదికగా జూన్... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
శింబు కోసం కొనసాగుతున్న పోలీసువేట
తమిళ హీరో శింబును అరెస్టు చేసేందుకు పోలీసులు తెగ గాలిస్తున్నారు.
TNN | Updated:
Dec 24, 2015, 09:55AM IST
తమిళ హీరో శింబును అరెస్టు చేసేందుకు పోలీసులు తెగ గాలిస్తున్నారు. అయినా ఆచూకీ చిక్కడం లేదు. ముందస్తు బెయిల్ కో్సం ప్... | 0 |
`గుడ్ బ్యాడ్ అగ్లీ` టీజర్ విడుదల
Highlights
రచయిత హర్షవర్ధన్ తెరకెక్కిస్తోన్న చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ`.
అంజిరెడ్డి ప్రొడక్షన్, ఎస్.కె.విశ్వేష్బాబు సమర్పణలో `గుడ్ బ్యాడ్ అగ్లీ`.
ప్రస్థుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం
గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు, అగ్లీ అంటే తింగరితనం అనే ... | 0 |
Suresh 57 Views KAAYAKALP
భూసార సంరక్షణకు ‘కాయకల్ప్.
ముంబయి, ఆగస్టు 1: ప్రభుత్వరంగంలోని ఇన్సెక్టిసైడ్స్ ఇండియా ఉత్పత్తిచేసిన కాయకల్ప్తో భూసారం మరింత పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు ఎంతోమేలు చేస్తుందని సంస్థ ఎండి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. దీనివల్ల 25శాతానికిపైగా రసాయన ఎరువుల వినియోగం తగ్గిస్తుందన్న... | 1 |
David
ఐపిఎల్ 11కు ఆసీస్ క్రికెటర్లు దూరం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సత్తా చాటుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్,స్మిత్ ఐపిఎల్ సీజన్ 11 కు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా తమ కీలక ఆటగాళ్లకు జాతీయ కాంట్రాక్ట్లు అప్పజెప్పి... | 2 |
AIRTEL
ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్లో అదనపు డేటా
ముంబయి, మే 27: రిలయన్స్జియో నుంచి ఎదు రవుతున్న పోటీని తట్టుకునేందుకు భారతి ఎయిర్ టెల్ ఏడాదిపాటు 1000 జిబి డేటాను అదనంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. అపరిమిత ఇంటర్నెట్ ఆఫర్ కింద కంపెనీ వెబ్పోర్టల్లో ఈ వివరాలు వెల్లడించింది. కొత్తవినియోగదారులు ఢిల్లీ ఎన్సిఆర్ ప్రా... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చిరు, పవన్ కలిస్తే తేజు: వి.వి.వినాయక్
సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్’.
TNN | Updated:
Nov 21, 2017, 09:55AM IST
సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్’. దిల్ రాజు స... | 0 |
TAX!11
నల్లధనస్వాములకు సమీపిస్తున్న పిఎంజికెవై గడువు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: లెక్కలు తేలని నల్లధనం వెలుగులోనికి తెచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన కసతర్తులో భాగంగా గరీబ్కళ్యాణ్యోజన పథ కం విధివిధానాలపై కేంద్రం మరింత స్పష్టతనిస్తోంది. ఈ స్కీం కింద లెక్కలు సక్రమంగా చెప్పని ఖాతాదారులు, నల్లధనస్వాములు విచారణలో తేలితో మొత్తం ... | 1 |
internet vaartha 734 Views
ఎంపిసి వల్ల పొడిగిస్తారన్న అంచనాలు
ముంబై : భారత్ ఆర్థిక వ్యవస్థపై వివాదా స్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురామ్రాజన్ పదవీకాలం పొడిగించే అవకాశం ఉందని ఆర్థికవేత్తల అంచనా. అంతర్జా తీయ మీడియా సంస్థలు సైతం రాజన్ పదవీకాలం పొడిగింపుపై 15 మంది ఆర్థికవేత్తల అభిప్రాయాల ను కోరిత... | 1 |
రోబో 2.0పై కేసు, అందుకే విడుదల ఆలస్యం
Highlights
సూపర్ స్టార్ రజినీ కాంత్, శంకర్ ల కాంబినేషన్ లో వస్తోన్న 2.0
పలు కారణాలతో జనవరి విడుదల వాయిదా
ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన లైకా సంస్థ
గ్రాఫిక్స్ ఆలస్యం అవుతున్నందునే సినిమా రిలీజ్ మరింత ఆలస్యం
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న '2.0' సినిమా కోసం అంతా ఎంతో ఆసక్తి... | 0 |
డ్రగ్స్ కేసులో విచారణ తిరిగి ప్రారంభం
ఆదివారం కావడంతో నిన్న సెలవు తీసుకున్న సిట్
నేడు టాలీవుడ్ హీరో నవదీప్ ను విచారిస్తున్న సిట్
డ్రగ్స్ స్కాండల్ లో వెలుగుచూసిన టాలీవుడ్ సెలెబ్రిటీలను ఒక్కొక్కరిగా విచారిస్తున్న సిట్ ఆదివారం కావడంటో నిన్న విరామం తీసుకుంది. ఇప్పటికే 19వ తేదీ నుంచి ప్రారంభమైన సిట్ విచారణకు పూరీ జగన్, శ్... | 0 |
Visit Site
Recommended byColombia
చెపాక్‌లో రాహుల్‌కు బౌలింగ్ చేయడం విజయ్‌కు కాస్త బెరుకుగా అనిపించింది. బంతిని సరిగా విసరలేకపోయాడు. అతడి ఇబ్బందిని గమనించిన ద్రవిడ్ బంతిని అందిస్తూ.. భయపడకు, నీ బౌలింగ్ యాక్షన్ నాకు నచ్చింది. లెంగ్త్ బాగుంది. కానీ కొంచెం అదనపు వేగంతో విసురు అని సలహా ఇచ్చాడు. బ్యాటింగ్&zwn... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రూ.9,235 ధరకే హువాయ్ కొత్త స్మార్ట్ఫోన్!
హువాయ్ సంస్థ తన హానర్ సిరీస్ నుంచి సరికొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. 'హానర్ 7సి' పేరుతో మే 22న ఈ ఫోన్ను విడుదల చేయనుంది.
TNN | Updated:
May 15, 2018, 06:45PM IST
రూ.9,235 ధరకే హువాయ్ కొత్త స్మార... | 1 |
Hyderabad, First Published 6, Sep 2019, 1:24 PM IST
Highlights
సినిమా వార్తలను మిస్ అవుతున్నారా? అయితే ఎప్పటికప్పుడు టాప్ మూవీస్ న్యూస్ ని ఇక్కడ మీరు వీక్షించవచ్చు. జస్ట్ ఆర్టికల్ ఫొటో పై ఒక్క క్లిక్ చేస్తే చాలు..
బ్రేకప్ నిజమే.. వేదాంతం చెప్పి బికినిలో రెచ్చిపోయిన ఇలియానా!
దేవదాసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇల... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అమ్మకు మాటిచ్చా.. బైక్ నడపను: యువీ
బైక్ నడపటం నాకెంతో ఇష్టం. కానీ అమ్మకు మాటిచ్చా. అందుకే బైక్ ముట్టుకోను. నేను బైక్ రైడింగ్ చేసిన రోజు అమ్మ..
TNN | Updated:
Oct 28, 2017, 01:00PM IST
మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే యువరాజ్ సింగ్‌కు అమ్మ అంటే ఎంత అభిమానమో అందరికీ ... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అమ్మాయిలూ.. అక్కడ ఆస్ట్రేలియా జట్టు
లీగ్ దశలో ఒక మ్యాచ్ మినహా జట్టు ఓపెనర్లు మెరుగైన ఆరంభం ఇవ్వలేకపోయారు. ఫీల్డింగ్లో కూడా
TNN | Updated:
Jul 19, 2017, 08:01PM IST
ఐసీసీ మహిళల ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి సెమీస్ చేరిన భార... | 2 |
Visit Site
Recommended byColombia
2012 ఏప్రిల్లో సచిన్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమావేశాలకు సక్రమంగా హాజరుకాకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన హాజరు శాతం కూడా చాలా తక్కువగా ఉందని పలువురు విమర్శలు చేశారు. అయితే.. సచిన్ తన ఎంపీ లాడ్స్ నిధులను మాత్రం సక్రమంగా వినియోగించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.