text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
సంతోష్ శ్రీనివాస్ కు క్లారిటీ ఇచ్చేసిన పవన్
Highlights
పవర్ స్టార్ ఇక సినిమాలు ఆపేయడం పక్కా అని అందరూ ఒక క్లారిటీతో ఉన్నారు
పవన్ అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న టైంలోనే మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు ఓ సినిమా చేస్తానని చెప్పాడు
పవర్ స్టార్ ఇక సినిమాలు ఆపేయడం పక్కా అని అందరూ ఒక క్లారిటీతో ఉన్నారు. సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్ ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
శ్రీలంక క్రికెట్లో కుదుపు.. సెలక్టర్లు రాజీనామా
శ్రీలంక క్రికెట్లో భారీ కుదుపు.. భారత్ చేతిలో టెస్టు, వన్డే సిరీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ జట్టు సెలక్టర్లు మూకుమ్మడిగా
TNN | Updated:
Aug 29, 2017, 07:21PM IST
శ్రీలంక క్రికెట్‌లో భారీ కుదుపు.. భారత్ చేతిలో టెస్ట... | 2 |
ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
- 2030 నాటికి 8-9 శాతం వృద్ధి సాధించాలి
- రైతు ఆదాయం రెట్టింపు చేసేలా వ్యహం
- దేశంలో కొత్త వ్యవసాయ చట్టం తీసుకురావాలి:దేశ ఆర్థిక వ్యూహ విధాన పత్రంలో నిటి ఆయోగ్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త వృద్ధిపథాన్ని నిర్దేశిస్తూ నిటి ఆయోగ్ 'స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా ఎట్ 75' ... | 1 |
Oct 25,2016
మార్కెట్లోకి గెలాక్సీ 'ఆన్ నెక్ట్స్'
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మన మార్కెట్లోకి 'గెలాక్సీ ఆన్ నెక్ట్స్' స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ సంస్థ ఉపాధ్యక్షుడు ఆసిమ్ వార్సి కొత్త ఫోన్ను ఆవి... | 1 |
హ్యుందాయ్ కార్లు మరింత ప్రియం
- ఆగస్టు నుంచి దాదాపు రూ.30 వేల వరకు పెంపు
చెన్నై: దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తమ కార్ల ధరను పెంచనున్నట్లుగా వెల్లడించింది. కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఎస్యూవీ 'క్రెటా' తప్ప మిగతా అన్ని హ్యుందారు వాహనాల ధరలను పెంచనున్నట్లు హెచ్ఎంఐఎల్... | 1 |
India vs New Zealand T20: Ross Taylor replaces injured Todd Astle
కివీస్ టీ20 జట్టులోకి మళ్లీ రాస్ టేలర్..!
భారత్ చేతిలో వన్డే సిరీస్ని చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టు కనీసం టీ20ల్లోనైనా గట్టి పోటీనివ్వాలని ఆశిస్తోంది. ఆదివారం కాన్పూర్లో ముగిసిన
TNN | Updated:
Oct 31, 2017, 02:58PM IST
భారత్ చేతిలో వన్డే సిరీస్‌... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘అరవింద సమేత’ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవిగో.. పూనకమే
వీరా.. నువ్ కత్తి పట్టినట్టు లేదురా.. అది నీ చేతికి మొలిచినట్టు ఉందిరా.. ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ మీకోసం..
Oct 25, 2018, 01:30PM IST
‘అరవింద సమేత’ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవిగో.. పూనకమే
ఊరికే అన్నారా ఈ దర్శకుడ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రవితేజ.. అలాంటి రోల్ కోసం వెయిటింగ్..
తన ట్విటర్ ఫాలోయర్లతో సాగించిన చాట్ లో రవితేజ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు.
TNN | Updated:
Mar 4, 2017, 04:38PM IST
దక్షిణాది ఇండస్ట్రీల్లో తెలుగు హీరోలు నెగిటివ్ రోల్స్ పట్ల అంత ఆసక్తి చూపించారు. పక్కనే ఉన్న తమిళ ఇండస... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
సల్మాన్తో సీక్రెట్ మీటింగ్పై కత్రినా వివరణ
రణ్బీర్ కపూర్తో బ్రేకప్ అయ్యాక కత్రినా కైఫ్ మళ్లీ సల్మాన్ ఖాన్కి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని...
TNN | Updated:
Jan 18, 2016, 06:02PM IST
సల్మాన్తో సీక్రెట్ మీటింగ్పై కత్రినా వివరణ
రణ్బీర్ కపూర్తో బ... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
కోహ్లీకి పోటీగా దూసుకొస్తున్న యంగ్ ప్లేయర్
భారత క్రికెట్లో ప్రస్తుతం విరాట్ కోహ్లీకి సాటి వచ్చేవారెవరూ లేరు. అయితే ఓ యంగ్ ప్లేయర్ మాత్రం కోహ్లీకి గట్టి పోటీని ఇవ్వబోతున్నాడు..
TNN | Updated:
Sep 2, 2016, 01:46PM IST
భారత క్రికెట్లో ప్రస్తుతం విరాట్ కోహ్లీదే హవా. అయ... | 2 |
Hyderabad, First Published 8, Aug 2019, 6:10 PM IST
Highlights
అందాల యాంకర్ అనసూయకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రం తర్వాత అనసూయకు నటిగా అవకాశాలు పెరుగుతున్నాయ... | 0 |
Hyderabad, First Published 12, Jul 2019, 9:07 PM IST
Highlights
కింగ్ నాగార్జున మరోసారి మన్మథుడిగా మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. 2002లో వచ్చిన మన్మథుడు చిత్రం నాగార్జున బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.
కింగ్ నాగార్జున మరోసారి మన్మథుడిగా మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. 2002లో వచ్చిన మన్మథుడు చిత్రం నాగార్... | 0 |
Suresh 121 Views b
కవాసాకి నుంచి జడ్250బైక్
న్యూఢిల్లీ, : కవాసాకి ఇండయి ఆకొత్తగా జడ్900, నింజా300, జడ్650 బైక్లను మార్కెట్ల కు విడుదలచేసింది. గతనెల 25వతేదీ విడుదలచేసిన ఈ బైక్లకు మార్కెట్లలో మంచి స్పందన లభించడం తో అదేస్థాయిలో ఈనెల 22వ తేదీ జడ్250 బైక్ను మార్కెట్కు తెస్తోంది. ఢిల్లీ ఎక్స్షోరూంధరలుగా 3.25 లక్షలు... | 1 |
Nov 25,2018
ఇప్పట్లో మాకు డబ్బులవసరం లేదు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాల కోసం తాము భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి నిధులను కోరుతున్నామంటూ వస్తున్న విమర్శలు సత్యదూరమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రభుత్వం వద్ద రానున్న ఆరు నెలలకు సరిపడా నిధులున్నాయని ఆయన వివరించారు. ఒక టీవీ చానెల్ ప్రతినిధితో ఈ విషయమై ఆయన ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
నష్టాలతో ముగిసిన మార్కెట్లు
ఈ రోజు ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో రెండు ప్రధాన సూచీలు నష్టాలతో సరిపెట్టుకున్నాయి.
Samayam Telugu | Updated:
May 21, 2018, 04:10PM IST
నష్టాల్లో మార్కెట్లు
ఈ రోజు ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో రెండు ప్రధాన సూచీలు ... | 1 |
bcci awaits government clearance over pakistan's inclusion in asia cup
పాకిస్థాన్ జట్టు భారత్లో అడుగుపెట్టనుందా?
భారత గడ్డ మీద చాన్నాళ్ల తర్వాత దాయాదుల పోరు జరగనుందా. బీసీసీఐ ఇందుకు ఆసక్తిగా చూపుతుండగా.. కేంద్రం స్పందన కోసం ఎదురు చూస్తోంది.
TNN | Updated:
Nov 16, 2017, 12:34PM IST
వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్‌క... | 2 |
Suresh 109 Views
జుకోవిచ్కు మరో వాకోవర్
న్యూయార్క్: యుఎస్ ఓపెన్లో అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే అతను జుకోవిచ్ అని పేర్కొన వచ్చు.అతడు ప్రత్యర్థులను ఎదుర్కొన కుండా వారిపై నెగ్గకుండానే ఒక్కో అడుగు ముందుకెస్తున్నాడు.కాగా మూడు వాకోవర్( ఓక వాకోవర్,రెండు రిటైర్డ్ హర్ట్)లతో అతడు సెమీఫైనల్ చేరుకున్నాడు.క్వార్టర్స్ ప... | 2 |
Hyd Internet 123 Views bhuvaneshwar kumar
Bhuvaneshwar kumar
మీరట్ః భారత్ పేసర్ భువనేశ్వర్ పెళ్లి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 23న గ్రేటర్ నొయిడాకు చెందిన తన లవర్ నుపూర్ నగర్తో భువీ వివాహం జరుగనున్నట్లు ఆయన తండ్రి కిరణ్ పాల్ సింగ్ తెలిపారు. 23న వివాహం, 26, 30 తేదీల్లో రిసెప్షన్ జరుగుతుందని అన్నారు. వివాహం ఉత్తర్ప్రదే... | 2 |
Jan 03,2019
దేశీయ మార్కెట్లకు అమ్మకాల సెగ
ముంబయి: కొత్త సంవత్సరాదిలో స్టాక్ మార్కెట్లు తొలిసారిగా బుధవారం నష్టాలను నమోదు చేశాయి. ఆటో, బ్యాంకింగ్ తదితర స్టాక్స్ అమ్మకాల సెగతో మార్కెట్లు భారీ నష్టాలు చవి చూశాయి. దీంతో ఐదు వరుస సెషన్ల లాభాలకు గండి పడినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లు నేల చూపులు చూడటంతో పాటు.. దేశీయంగా ర... | 1 |
May 19,2018
భూషణ్ స్టీల్ కొనుగోలు పరిపూర్ణం: టాటా
న్యూఢిల్లీ: రుణ భారంతో దివాలా తీసిని భూషణ్ స్టీల్ సంస్థలో కీలక వాటా కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టుగా టాటా స్టీల్ సంస్థ వెల్లడించింది. తమ అనుబంధ కంపెనీ బామ్మీపాల్ స్టీల్ లిమిటెడ్ సంస్థ భూషణ్ స్టీల్లో 72.65 శాతం వాటా కొనుగోలు ప్రక్రియను పూర్తి చ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆర్డిక సంవత్సరం మార్పు 2019 తర్వాతే?
సుమారు 150 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి శుభం కార్డు వేస్తూ ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి మార్చి 31కు బదులు జనవరి నుంచి డిసెంబరుకు మార్చాలనే ప్రయత్నాలను మోదీ సర్కారు ప్రస్తుతం దాదాపు విరుమించుకుంది.
TNN | Updated:... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
తొలి టీ20 భారత్ గెలవాల్సింది.. కానీ..?: రోహిత్
ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో చేసిన తప్పిదాల నుంచి భారత్
TNN | Updated:
Mar 7, 2018, 11:42AM IST
తొలి టీ20 భారత్ గెలవాల్సింది.. కానీ..?: ర... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నానిని ‘నటరాజు’గా మలుస్తోన్న దిల్ రాజు
'నేను లోకల్' అంటూ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు హీరో నాని.
TNN | Updated:
Feb 7, 2017, 04:43PM IST
'నేను లోకల్' అంటూ రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్‌ను తన ఖాత... | 0 |
I see MS Dhoni playing 2020 World T20, says Ashish Nehra
2020 టీ20 ప్రపంచకప్లో ధోనీ ఆడాలి..!
2020 టీ20 ప్రపంచకప్లో ఆడే సత్తా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిలో ఉందని మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా విశ్వాసం వ్యక్తం చేశాడు.
TNN | Updated:
Nov 8, 2017, 10:25PM IST
2020 టీ20 ప్రపంచకప్‌‌‌లో ఆడే సత్తా... | 2 |
Suresh 102 Views
ఆర్జియోకు దీటుగా వొడాఫోన్ ఆఫర్లు
అహ్మదాబాద్, సెప్టెంబరు 3: రిలయన్స్జియో తాకిడి నిలువరించేందుకువీలుగా ప్రస్తుత టెలికాం కంపెనీలు తమవంతు కసరత్తులు ప్రారంభిం చాయి. ఆర్జియోకు ధీటుగా వొడాఫోన్ కొత్తగా 998 రూపాయలకే గుజరాత్లో 20జిబి డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్జియో ఆఫర్ 1499తో పోలిస్తే... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రేపే తొలి టీ20.. సీనియర్స్కి రెస్ట్
శ్రీలంకతో కటక్ వేదికగా బుధవారం తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఢీకొట్టనుంది. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్,
TNN | Updated:
Dec 19, 2017, 03:10PM IST
రేపే తొలి టీ20.. సీనియర్స్కి రెస్... | 2 |
Syras111
సైరస్మిస్త్రీకి టాటాసన్స్ లీగల్ నోటీసు!
ముంబై, డిసెంబరు 27: టాటాగ్రూప్ కంపెనీల హోల్డింగ్కంపెనీ టాటాసన్స్ మంగళవారం ఉద్వాసనకు గురైన ఛైర్మన్ సైరస్మిస్త్రీకి లీగల్నోటీసులు జారీచేసింది. కంపెనీకి చెందిన అత్యంత కీలక సమా చారాన్ని బహిరంగపరిచి నైతిక విలువలను మంటగలిపారని టాటాసన్స్ పేర్కొన్నది. అంతేకాకుండా ఎంతో ... | 1 |
temper hindi remake updates
టెంపర్ సినిమాను రీమేక్ చేయడం లేదు
ఎన్టీఆర్ కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్ సినిమాగా పేరు తెచ్చుకున్న 'టెంపర్'ను హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే...
TNN | Updated:
Sep 8, 2017, 02:25PM IST
ఎన్టీఆర్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాగా పేరు తెచ్చుకున్న 'టెంపర్‌'న... | 0 |
నిరుత్సాహకులకు మరో అవకాశం..
- 15 నుంచి ఫ్లిప్కార్ట్లో మళ్లీ లెనోవా కె3నోట్ అమ్మకాలు
ముంబయి: లెనోవా కె3 నోట్ మరోమారు ఫ్లిప్కార్ట్ వేదికపై సందడి చేయనుంది. గత బుధవారం తొలిసారిగా ఆన్లైన్ అమ్మకాల కోసం ఫ్లిప్కార్ట్ వేదికపైకి వచ్చిన లెనోవా కె3 నోట్ ఫోన్లు కేవలం 5.2 సెంకడ్లలోనే రికార్డు స్థాయిలో దాదాపు 47,440 య... | 1 |
Hyderabad, First Published 28, Sep 2018, 12:23 PM IST
Highlights
తన భర్తతో కలిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తోన్న సమంత అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఆమె సెమీ బికినీ వేసుకొని తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సమంత పెళ్లైన తరువాత ఇలాంటి బట్టలు వేసుకోవడం పట్ల నెటిజన్లు ఆమెను... | 0 |
internet vaartha 185 Views
ఒకేసారి ఒలింపిక్స్ రికార్డులు బ్రేక్
రియో డి జెనీరో : ఒక ఒలింపిక్ రికార్డు బద్దలు కొట్టడమే ఆటగాళ్లకు జీవితకాల విజయం.అలాంటిది ఒకే రోజు రెండు సార్లు రికార్డును తిరగ రాయడం అంటే సామాన్యమైన విషయం కాదు.ఆస్ట్రేలియాకు చెందిన కేట్ క్యాంప్బెల్ మహిళల 100 మీటర్ల స్విమ్మింగ్ ఫ్రీ స్టైల్లో రెండు సా... | 2 |
Suresh 154 Views
న్యూఢిల్లీ: బ్రిస్బేన్ టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది.కాగా గత సంవత్సరం హింగీస్ (స్విట్జర్లాండ్)తో జతగా తొమ్మిది డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త సీజన్ను బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో మొదలుపెట్టనుంది. ప్రిసిల్లా(ఆస్ట్రేలియా), తొమ్లాజనోవిచ్(క్రొయేషియా)తో ప్రా... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
‘యాత్ర’ దర్శకుడి సొంత బ్యానర్.. యువ ఫిల్మ్ రైటర్స్కు ఆహ్వానం
కథలకి, కథకులకి డబ్బులు పెడుతూ అలా పురుడు పోసుకున్న స్క్రిప్ట్స్ని పలు నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించేందుకు త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ ముందుంటుదని మహి వి రాఘవ్ తెలిపారు.
Samayam Telugu | Up... | 0 |
Dhawan slams 19th ODI fifty
సఫారీలపై శిఖర్ ధావన్ అర్ధశతకం
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ సూపర్ ఫామ్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో
TNN | Updated:
Jun 11, 2017, 08:37PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్&... | 2 |
Oct 14,2018
మార్కెట్లోకి టాటా కొత్త బ్యాకహేోరు లోడర్
నవ తెలంగాణ, వా ణిజ్య విభాగం: టాటా హిటాచీ సంస్థ మార్కెట్లోకి అత్యాధునిక బ్యాంకహేోరు లోడర్ను 'షిన్రారు' బ్రాండ్తో తెలంగాణ మార్కెట్లోకి ఆవిష్కరించింది. జపాన్కు చెందిన టెక్నికల్ భాగస్వామ్య సంస్థ హిటాచీ కన్స్ట్రక్షన్ మెషినరీ సంస్థతో కలిసి తాము షిన్రారును రూపొందిం... | 1 |
Feb 04,2017
స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
ముంబయి: బడ్జెట్ రోజు పరుగులు తీసిన మార్కెట్లు ఆ తరువాత రోజుల్లో నీరస పడుతూ కనిపిస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల నేపథ్యంలో మార్కెట్ సూచీలు పరుగులు పెడతాయని ఆశించినప్పటికి వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. త్వరలో ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నేపథ్యంలో మదుపరులు శుక... | 1 |
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో ఐశ్వర్యా రాయ్
Highlights
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా కోసం కసరత్తు వేగవంతం
చిరంజీవి 151వ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్యా రాయ్
బాలీవుడ్ హీరోయిన్ నే ప్రిఫర్ చేస్తున్న సురేందర్ రెడ్డి, రామ్ చరణ్
ఖైదీ నంబర్ 150 చిత్రంతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తన 151వ చిత్రంపై దృష్టిపెట్టారు. ఉయ్య... | 0 |
Banned Currency
ఆర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు ప్రభావం!
న్యూఢిల్లీ, నవంబరు 12: కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ.500, రూ.1000 నోట్ల రద్దు సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. నల్లధనం కట్టడికి, నకిలీ కరెన్సీ చెలా మణిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకున్నప్పటిక... | 1 |
internet vaartha 214 Views
హైదరాబాద్ : ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ఆంధ్రాబ్యాంకు తాజాగా మొబైల్ పేమెంట్యాప్ చిల్లర్తో ఒడంబడిక చేసుకుంది. బాఈ్యంకు కస్టమర్లు తమ సొమ్మును ఫోన్బుక్ కాంటాక్టుల్లో ఉన్న ఏనెంబరుకైనా బదిలీచేసుకునే సదుపాయం కలుగుతుంది. కస్టమర్ బ్యాంకు ఖాతాతో నేరుగా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేస... | 1 |
Sachin Tendulkar invites CM Pinarayi Vijayan to Kerala Blasters' opening ISL 2017 match at Kochi
కేరళ సీఎం మద్దతు కోరిన సచిన్
త్వరలో ప్రారంభంకానున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సీజన్కి మద్దతు ఇవ్వాల్సిందిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత క్రికెట్ దిగ్గజం
TNN | Updated:
Nov 2, 2017, 08:56PM IST
త్వరలో ప్రారంభంకానున... | 2 |
icc champions trophy, 2017
పాకిస్థాన్కి భారీ స్కోరుతో భారత్ సవాల్
. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన స్పిన్నర్ ఇమాద్ బౌలింగ్లో హార్దిక్ పాండ్య హ్యాట్రిక్ సిక్స్లు బాదేయడంతో
TNN | Updated:
Jun 4, 2017, 08:10PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే భారత్ టాప్ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. పాకిస్థాన్‌తో ఎడ్జ్&zwn... | 2 |
Hyderabad, First Published 30, Oct 2018, 12:05 PM IST
Highlights
డాన్సర్ గా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన భానుశ్రీ.. ఆ తరువాత నటిగా కొన్ని సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించలేకపోయింది. 'బాహుబలి' సినిమాలో తమన్నాతో కలిసి ఒకట్రెండు సీన్లలో కనిపించిన భానుశ్రీ.. తమన్నాకి డూప్ గా కూడా నటించింది. అయితే ఈ స... | 0 |
11 నెలల గరిష్టానికి నిఫ్టీ
- 129 పాయింట్లుపెరిగిన సెన్సెక్స్్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో నడిచాయి. ఔషధ, ప్రభుత్వ రంగ షేర్లు రాణించడంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అనుకూల పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 128.27 పాయింట్ల మేర రాణించి 27,915.89 పాయింట్ల వద్ద ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
పండగొచ్చింది... సినిమా ఏది?
మా ఎంటర్టైన్మెంట్ మా కివ్వండిరాబాబు బాబు అని ప్రేక్షకుల గగ్గోలుపెట్టే పరిస్థితికి వచ్చేసింది తెలుగు సినిమా పరిశ్రమ. సగటు ప్రేక్షకుడు పండగ వస్తుందంటే తమ అభిమాన హీరోల సినిమాలు వస్తాయి కుటుంబంతో సరదాగా సినిమాకి వెళ్లి చూసివద్దాం ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
'ఫేస్బుక్' వివాదంపై స్పందించిన జుకెర్బర్గ్..!
ఐదు కోట్లమంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం లీకైందన్న.. వివాదంపై సంస్థ సీఈవో మార్క్ జుకెర్బర్గ్ ఎట్టకేలకు స్పందించారు. వినియోగదారుల సమాచారాన్ని రహస్యంగా ఉంచడంలో సంస్థ చేసిన పొరపాటును ఆయన అంగీకరించారు.
TNN | Updated:
... | 1 |
IT E_PLOYEE1
ప్రతిభ కలిగిన ఉద్యోగులకోసం కార్పొరేట్ల నజరానా!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రతిభ కలిగిన ఉద్యోగులు, నిర్వహణ సామర్ధ్యం ఉన్న వారిని కంపెనీలు వీడిపోకుండా ఆయా భారీ కార్పొరేట్లు కాపాడుకుంటూ వస్తు న్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కెరీర్ వైబ్సైట్ గ్లాస్డోర్ సుమారు 20 కంపెనీలు తమ ఉద్యోగులకోసం విభిన్నతరహా ప... | 1 |
Recommended byColombia
పదేళ్ళ నిరీక్షణకు తగ్గ సినిమా..
స్టాలిన్ సినిమా తరువాత పదేళ్ళకు నేను చేస్తోన్న సినిమా ఇది. ఒక్కడు సినిమాలో మహేష్సె టిల్డ్ పెర్ఫార్మన్స్ నాకు నచ్చింది. ఆ తరువాత స్టాలిన్ సినిమా సమయంలో పక్కనే పోకిరి సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు మహేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత కొన్ని రోజులకు మహే... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కరాటే చేస్తూ కనిపిస్తా -మన్నారా చోప్రా
సునీల్ హీరోగా, మన్నారా చోప్రా హీరోయిన్గా, ప్రేమకథాచిత్రమ్ తర్వాత ఆర్.పి.ఎ. క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2గా...
| Updated:
Jul 23, 2016, 07:14PM IST
సునీల్ హీరోగా, మన్నారా చోప్రా హీరోయిన్గా, ప్రేమకథాచిత్రమ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఈ రోజు నుంచి వీటిపై మరింత నిఘా
మొండి బకాయలు వసూలుకు బ్యాంకులు ఇటీవలే ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రక్రియను మొదలుపెట్టాయి. అయితే ఆయా కంపెనీలకు మరిన్ని చిక్కులు రానున్నాయి. జూన్ 11(సోమవారం) నుంచి ఈ తరహా ప్రక్రియను ఎదుర్కొనే కంపెనీలపై సెబీ, స్టాక్... | 1 |
bank
వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి
ముంబై: వడ్డీరేట్లపరంగా చిన్నమొత్తాల పొదుపు పథకా లపై తగ్గించడంతో ఇక బ్యాంకు డిపాజిట్లు, పొదుపుఖాతాలపై కూడా వడ్డీరేట్లు తగ్గుతాయని చెప్పవచ్చు. పొదుపుఖాతాలపై ఛార్జీలు వసూలుచేస్తూ శనివారం నుంచి ఛార్జీలు మోతమోగిస్తున్న బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించాయి. పదవీవిరమణ చేసిన తర్వాత వచ్చ... | 1 |
Suresh 83 Views julan
నన్ను జట్టులో నుంచి తీసేయండి : జులన్ గోస్వామి
న్యూఢిల్లీ: ఐసిసి మహిళల ప్రపంచకప్ ఆరం భంలోనే తనను జట్టు నుంచి పక్కకి తప్పిం చాల్సిందిగా భారత ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి కోచ్ని స్వయంగా కోరిందట. అయితే అప్పుడు కోచ్ ఈ సూచనని తిరస్కరించడంతో టోర్నీ మొత్తం ఆడిన జులన్ 10 వికెట్లు పడగొ ట్టింది. ముఖ్య... | 2 |
May 09,2018
భారత్లో పెరుగుతోన్న నిరాశావాదం!
ముంబయి: ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో భారత్లో వ్యాపార ఆశావాదం క్రమంగా దిగజారుతూ వస్తోంది. 2018 మొదటి త్రైమాసికంలో భారత్లో వ్యాపార ఆశావాదం మరింతగా దిగజారిందని గ్రాంట్ థోర్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలానికి గాన... | 1 |
Nov 17,2017
హైదరాబాద్లోకి కెవెంటర్స్ మిల్క్షేక్స్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ డెయిరీ బ్రాండ్ కెవెంటర్స్ హైదరాబాద్ మార్కెట్లోకి తమ మిల్క్షేక్ వ్యాపారాన్ని విస్తరించింది. విస్తరణ పథంలో దూసుకుపోతున్న సంస్థ నగరంలో మూడు అవుట్లెట్లను ప్రారంభించి నట్టుగా సంస్థ సహ వ్యవస్థాపకులు సీఈవో శోరబ్ సీతారామ్ గురువారం త... | 1 |
internet vaartha 115 Views
న్యూఢిల్లీ : బ్రెగ్జిట్ ఫలితాల కారణంగా మార్కెట్లలో ఎక్కువగా ఈక్విటీ, బాండ్లు, పసిడి మార్కెట్లపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ప్రపంచ స్థాయి బ్రోకరేజి సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. ఆర్థికరంగ మార్కెట్లపరంగా సమీపభిష్యత్తులో సమస్యలు ఉంటాయని యూరోజోన్ మొత్తం ఆర్ధిక మాంద్యంలోనికి వెళ్లే ప్రమాదం ఉందని అం... | 1 |
IT raids on Telugu blockbuster film`s team
బ్లాక్బస్టర్ చిత్రం టీమ్పై ఐటీ దాడులు!
సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలపై ఫైనాన్షియర్స్ దాడులు.. సూపర్హిట్ అయితే ఇన్కమ్టాక్స్ దాడులు తప్పవు మరి.
| Updated:
Dec 18, 2015, 08:35PM IST
సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలపై ఫైనాన్షియర్స్ దాడులు .. సూపర్హిట్ అయితే ఇన్కమ్టాక్స్ దాడ... | 0 |
రెజ్లర్ గీతా ఫోగట్ వివాహం
న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా రెజ్లర్ గీతాఫోగట్ వివాహం ఘనంగా జరిగింది.కాగా ఈ వేడుకకు బాలీ వుడ్ హీరో అమీర్ ఖాన్ హాజరయ్యాడు. హర్యానా లోని బలాలిలో ఆదివారం జరిగిన గీతా ఫోగట్ పెళ్లికి ఆయన హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. సాంప్రదాయ దుస్తులు ధరించి అక్కడికి వచ్చిన అమీర్ను సాదరంగా ఆహ్వానించారు... | 2 |
ప్రియమణి పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో...
Highlights
తెలుగులో గతంలో టాప్ రేసులో నిలిచిన హిరోయిన్ ప్రియమణి
2015లో ముస్తఫా రాజ్ తో ప్రియమణి నిశ్చితార్థం
ఈ ఆగస్టు 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియమణి
డస్కీ బ్యూటీ ప్రియమణి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ముంబైకి చెందిన వ్యాపార వేత్త ముస్తఫా రాజ్తో 2015లోనే నిశితార్థం ... | 0 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
హీరో మంచు విష్ణుపై కేసు నమోదు
Highlights
భారత దేశాన్ని రెండుగా విడదీయాలంటూ వ్యాఖ్యానించిన మంచు విష్ణు
విష్ణు వ్యాఖ్యలపై కేసుపెట్టాలని నేరెడ్ మెట్ పోలీసులని ఆశ్రయించిన మణిరత్నం అనే వ్యక్తి
ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసిన నేరేడ్ మెట్ పోలీసులు
దేశాన్ని రెండుగా విభజించాలని సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో మంచు విష్ణు పై కేస... | 0 |
రేపోరేట్ పావుశాతం తగ్గింపు
rbi governor shaktikanta das
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేట్ తగ్గించిన నేపథ్యంలో లోన్లు తక్కువ వడ్డీతో లభ్యం కానున్నాయి. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన పరపతి విధాన కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడున్న 5.40 శ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
గురువుకే గురోపదేశమా.. రంగమ్మత్తా?
‘గురువు గారికి రంగమ్మత్త గురోపదేశం’ రంగమ్మత్త ప్రచారం షురూ చేసింది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన అనసూయ అలియాస్ రంగమ్మత్త మళ్లీ సుకుమార్ ‘రంగస్థలం’ ప్రమోషన్స్లో భాగంగా ఫేస్బుక్, ట్విట్టర్లకు రీ రిబ్బన్ ... | 0 |
Visit Site
Recommended byColombia
ఐపీఎల్లో కోహ్లి కెప్టెన్సీపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కామెంట్ చేశాడు. విజయాలకు ప్రాధాన్యం ఇచ్చే ఐపీఎల్ లాంటి టోర్నీల్లో కోహ్లిని బెంగళూరు కెప్టెన్సీ నుంచి తప్పించకపోవడం నిజంగా అతడి అదృష్టమని గంభీర్ తెలిపాడు. బెంగళూరు ఒక్కసారి టైటిల్ గెలవకున్నా కోహ్లి కెప్టెన్గా కొనసాగుతున్న... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత క్రికెట్కి అవి చీకటి రోజులు: సచిన్
భారత క్రికెట్ ప్రపంచకప్-2007 సమయంలో దాదాపు పతనావస్థకి చేరుకుందని.. ఒక విధంగా చెప్పాలంటే
TNN | Updated:
Sep 12, 2017, 04:27PM IST
భారత క్రికెట్‌ ప్రపంచకప్-2007 సమయంలో దాదాపు పతనావస్థకి చేరుకుందని.. ఒక విధంగా చెప్పాలంటే అవి... | 2 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
Jun 07,2017
మన కంపెనీలకు తగ్గిన వీసాలు
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు రక్షణాత్మక విధానాలకు తోడు మరోవైపు కృత్రిమ నైపుణ్యం (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ), క్లౌడ్ కంప్యూటింగ్ల కారణంగా అమెరికా వెళ్లాలనుకునేవారి కలలు కల్లలవుతున్నాయి. 2016లో అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఏడు దేశీయ ఐటీ దిగ్గజాలకు హెచ్-... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
హైదరాబాద్లో సౌతిండియా స్టార్స్ సందడి
సౌతిండియాలోని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీపరిశ్రమల్ని ఒక్కతాటిపైకి తీసుకువస్తూ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమి నిర్వహిస్తున్న ఐఫా
| Updated:
Jan 25, 2016, 08:57AM IST
హైదరాబాద్లో సౌతిండియా... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బాహుబలి వీఆర్ టీజర్ చూసిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా బాహుబలి వీఆర్ ఎక్స్పీరియెన్స్ టీజర్ చూశారు.
| Updated:
Feb 25, 2017, 06:18PM IST
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా బాహుబలి వీఆర్ ఎక్స్‌పీరియెన్స్ టీజర్ చూశారు. తెలంగాణ, ఏపీల్లోని వివ... | 0 |
Hyderabad, First Published 3, Nov 2018, 1:23 PM IST
Highlights
సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శంకర్ '2.0' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలోని సత్యం సినిమాస్ ల... | 0 |
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..
జైట్లీ దెబ్బకు సెన్సెక్స్ 840 పాయింట్ల పతనం
- 5 లక్షల కోట్లు ఆవిరి
- రెండున్నరేండ్లలోనే భారీ క్షీణత
- ఎల్టీసీజీ భయాల ప్రభావం
- నిరాశపర్చిన బడ్జెట్..
- 10,800 దిగువకు నిఫ్టీ
ముంబయి: మోడీ సర్కారు చివరి బడ్జెట్ దేశీయ స్టాక్ మార్కెట్లను ఒక కుదుపు కుదిపేసింది. బడ్జెట్ ముందు రోజుల్లో తార... | 1 |
Hyderabad, First Published 12, May 2019, 12:33 PM IST
Highlights
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా ఎప్పుడు రిలీజవుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొంత కాలంగా సినిమా రిలీజ్ డేట్ పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా ఎప్పుడు రి... | 0 |
Develiars
ఆర్సిబికి డివిలియర్స్ దూరం
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) పదవ సీజన్లో భాగంగా మంగళవారం రాజ్కోట్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు,గుజరాత్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్లో బెంగళూరుకు ఒక ఇబ్బందికర సమస్య ఎదురైంది.జట్టు సభ్యుడైన విధ్వంసకర బ్యాట్స్మెన్ డివిలియర్స్ మ్యాచ్కు దూ... | 2 |
Hyderabad, First Published 17, Apr 2019, 11:00 AM IST
Highlights
దర్శకుడు పూరి జగన్నాథ్ కి పెంపుడు కుక్కలంటే ఎంతో ఇష్టం. వాటిని ఇంట్లో మనిషిగా చూసుకునే పూరి చాలా సార్లు తన డాగ్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యేవారు. ఇక ఇప్పుడు ఎంతో ఇష్టంగా పెంచుకున్న జాక్స్ మరణించినట్లు పూరి బాధతో వివరణ ఇచ్చాడు.
దర్శకుడు పూరి జగన్నాథ్ కి... | 0 |
పూరీ "రోగ్" కు లైక్ కొట్టిన సల్మాన్ భాయ్
Highlights
పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్
మరో చంటిగాడి ప్రేమ కథ హిట్ అవుతుందంటున్న పూరీ
సల్మాన్ ఖాన్ కు రోగ్ తెగ నచ్చిందంటున్న పూరీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ హీరో ఇషాన్ను 'రోగ్' చిత్రం ద్వారా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్... | 0 |
Read More: షమీ బంతికి నోరెళ్లబెట్టిన రహీమ్.. క్లీన్బౌల్డ్
భారత-ఎ, అండర్-19 టీమ్స్ కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్.. యువ క్రికెటర్లని టీమిండియాకి అందించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అలాంటి ద్రవిడ్కి నోటీసులు పంపిస్తారా..? ఇది మాజీ క్రికెటర్లని భారత క్రికెట్కి దూరం చేయడమేనని దిగ్గజ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, సౌరవ్ ... | 2 |
vijay devarakonda meets ramgopal varma
ఆర్జీవీతో అర్జున్ రెడ్డి పార్టీ చేసుకున్నాడు
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం వివాదాల్లో చిక్కుకున్న మొట్టమొదటి రోజు నుంచి ఆ మూవీ యూనిట్కి అండగా నిలుస్తూ...
TNN | Updated:
Sep 5, 2017, 08:47PM IST
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం వివాదాల్లో చిక్కుకున్న మొట... | 0 |
Aug 13,2015
హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక ఈ-బోర్డింగ్
హైదరాబాద్: 'జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం' (జీహెచ్ఐఏఎల్) మరో అరుదైన ఘనతను దక్కించుకొంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా డొమెస్టిక్ ప్యాసెంజర్ల కోసం పూర్తిస్థాయి ఈ-బోర్డింగ్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచేందుకు అనుమతులను సాధించింది. ఈ- బోర్డింగ్... | 1 |
Hyderabad, First Published 18, Aug 2019, 2:36 PM IST
Highlights
రెండు రోజుల క్రితం సైరా నరసింహా రెడ్డి టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సైరా లో చిరంజీవి క్యారక్టర్ అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. మెగా స్టార్ మూవీ టీజర్ కి పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది, ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఒకే వేదికపై పవన్, కేసీఆర్?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉంది. ఎక్కడో తెలుసా?
TNN | Updated:
Sep 12, 2016, 12:46PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఒకే... | 0 |
'విక్రం రెడ్డి' మూవీ స్టిల్స్!
First Published 5, Apr 2019, 11:55 AM IST
'విక్రం రెడ్డి' మూవీ స్టిల్స్
'విక్రం రెడ్డి' మూవీ స్టిల్స్
'విక్రం రెడ్డి' మూవీ స్టిల్స్
'విక్రం రెడ్డి' మూవీ స్టిల్స్
'విక్రం రెడ్డి' మూవీ స్టిల్స్
'విక్రం రెడ్డి' మూవీ స్టిల్స్
'విక్రం రెడ్డి' మూవీ స్టిల్స్
'విక్రం రెడ్డి' మూవీ స్టిల్స్
'విక్రం... | 0 |
Hyderabad, First Published 3, Nov 2018, 1:16 PM IST
Highlights
రజనీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 2.0 అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. తమిళ, తెలుగు భాషల్లో శనివారం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబోకు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రంపై తొలి నుంచే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో అ... | 0 |
Oct 04,2015
ఒకే రోజు రూ.660 పెరిగిన పసిడి
న్యూఢిల్లీ: వరుసగా గత అయిదు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరల ఒకే రోజు రూ.660 పెరిగింది. ఈ ఏడాదిలోనే బులియన్ మార్కెట్లో పసిడి ఒకే సారి ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారంతో పాటు వెండి ధర కూడా ఏకంగా రూ.1,200 ఎగిసింది. న్యూఢిల్లీ బులియన... | 1 |
New Delhi, First Published 5, May 2019, 10:39 AM IST
Highlights
మున్ముందు ‘ఈ-కామర్స్’ బిజినెస్ లో మారుమూల గ్రామాల్లోకి కిరాణా దుకాణాలు కీలకం కానున్నాయి. ఈ కిరాణా దుకాణాలను ‘ఈ-కామర్స్’లో భాగం చేసేలా సదరు ఈ -కామర్స్ సంస్థలు వ్యూహాలు, ఎత్తుగడలు రూపొందిస్తున్నాయి. చివరకు బేకరీలు, సెలూన్లపైనా ద్రుష్టి పెట్టాయి.
ఈ-కామర్... | 1 |
మన్మధుడు 2 కలెక్షన్స్ చూసి షాక్ అయ్యా: నాగార్జున (వీడియో)
12, Aug 2019, 2:16 PM IST
నాగార్జున నటించిన మన్మథుడు 2 అనుకున్న సమయానికి భారీగానే రిలీజైనా.. టాక్ విషయంలో మాత్రం సినిమా కాస్త భయపెడుతోంది. కలెక్షన్స్ కూడా రెండవరోజుకు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు డీసెంట్ గా స్టార్ట్ అయిన మన్మథుడు 2 ఫ్యామిలీ ఆడియెన్స్ ని... | 0 |
Court Issues Summons To Actress Rambha in dowry harassment case
వరకట్నం కేసులో రంభకు సమన్లు
సినీ నటి రంభకు వెంటనే న్యాయస్థానానికి హాజరు కావాలంటూ నోటీసులు అందించారు పోలీసులు.
TNN | Updated:
Jan 12, 2017, 10:58AM IST
సినీ నటి రంభకు వెంటనే న్యాయస్థానానికి హాజరు కావాలంటూ నోటీసులు అందించారు పోలీసులు. రంభ అన్న శ్రీనివాసరావు ... | 0 |
Hyderabad, First Published 5, Jul 2019, 11:18 AM IST
Highlights
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో తొలిసారి నేడు నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే కావడంతో... దీనిపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో తొలిసారి నేడు న... | 1 |
Hyderabad, First Published 27, Aug 2018, 12:07 PM IST
Highlights
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కాస్టింగ్ కౌచ్ వివాదాలు ఎక్కువయ్యాయి. ఏ హీరోయిన్ మీడియా ముందుకొస్తున్నా.. ఆమెకు ముందుగా ఎదురయ్యే ప్రశ్న కాస్టింగ్ కౌచ్ గురించే.. చాలా మంది హీరోయిన్లు ఈ విషయంపై స్పందించారు
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కాస్టింగ్ కౌచ్ వివాదా... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారతీయులకు హాకీ జట్టు దీపావళి కానుక!
దీపావళి పర్వదినాన భారతీయులకు పండగ గిఫ్టులు ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉన్నాయి.
TNN | Updated:
Oct 30, 2016, 09:35PM IST
దీపావళి పర్వదినాన భారతీయులకు పండగ గిఫ్టులు ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉన్నాయి. శనివారం విశాఖలో ఐదు వన్డేల క్... | 2 |
kaya
ఇన్సెక్టిసైడ్స్ నుంచి ‘కాయకల్ప్
విజయవాడ,జూలై 22 ప్రభుత్వరంగంలోని ఇన్సెక్టి సైడ్స్ ఇండియా సస్యరక్షణమందుల్లో సరికొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. కాయకల్ప్అనే బ్రాండ్ మొక్కల ఆరోగ్యం, ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు భూమిలో సారానికి పునరు త్తేజం తెస్తుదని కంపెనీ ప్రకటించింది. రాష్ట్రంలోని నేల ల్లో కీలకవనరులైన నత్రజన... | 1 |
Mumbai, First Published 10, Aug 2019, 8:12 PM IST
Highlights
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కొద్దిసేపటి క్రితమే సాహో చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునేలా ఈ చిత్రం ఉండబోతున్... | 0 |
పెద్దనోట్ల రద్దు తప్పుడు నిర్ణయం..!
- ద్విచక్ర వాహన అమ్మకాలు భారీగా క్షీణించాయి :
బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ భన్సల్
ముంబయి : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఒక విధంగా తప్పిదమేనని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ భన్సల్ అన్నారు. తప్పుడు నిర్ణయం తీసుకోవడం ద్వారా పరిశ్రమ ఒత్తిడికి గుర... | 1 |
అజారుద్దీన్ కొడుకుతో.. సానియా మీర్జా చెల్లి పెళ్లి
First Published 9, Mar 2019, 12:44 PM IST
భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, టెన్నిస్ క్రీడకారిణి సానియా మీర్జాలు బంధువులుగా మారుతున్నారా..?
భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, టెన్నిస్ క్రీడకారిణి సానియా మీర్జాలు బంధువులుగా మారుతున్నారా..? అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్,... | 2 |
Jan 03,2017
మందగించిన మౌలికం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎనిమిది రంగాల్లో ఉత్పత్తి పడకే సింది. పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఈ ఏడాది నవంబర్లో కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి రేటు 4.9 శాతానికి దిగజారింది. ఇంతక్రితం అక్టోబర్ మాసంలో ఇది 6.6 శాతం వృద్ధిని కనబర్చింది. నవంబర్ నెలలో దేశ మౌలికరంగంలో వృద్ధి కొనసాగ... | 1 |
36 లక్షల మంది మదుపరులకు షాక్!
- సెబీ ట్రేడింగ్ నిషేధంతో భారీగా ప్రభావం
- 'సర్జికల్ స్ట్రైక్'తో బోరుమంటున్న 331 కంపెనీల మదుపరులు
- నష్టం లేకుండా బయటకు రాలేని దుస్థితి
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ 331 కంపెనీల ట్రేడింగ్ నిలిపివేయడం ప్రధానంగా చిన్న, రిటైల్ మదుపరులపై పెను ప్రభావం చూపింది. స... | 1 |
Visit Site
Recommended byColombia
తీవ్ర ఒత్తిడి మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన కార్తీక్ ఏ మాత్రం రెండో ఆలోచనకు తావివ్వకుండా బౌండరీల మోత మోగించాడు. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో.. కవర్స్ మీదుగా అద్భుతమైన సిక్స్ తో జట్టును గెలిపించాడు.
తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడటం ఎలా సాధ్యమైందని మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ న... | 2 |
పోల్
సీజన్ 1, సీజన్ 2లలో మిస్డ్ కాల్, మెయిల్ ద్వారా ఓట్లు వేసే అవకాశం ఇవ్వగా.. సీజన్ 3లో హాట్ స్టార్, మిస్డ్ కాల్ ద్వారా ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించారు. హాట్ స్టార్లో లాగిన్ అయ్యి తమకు నచ్చిన కంటెస్టెంట్కి రోజుకు పది ఓట్లు వేసే సౌకర్యాన్ని కల్పించారు. ఇక మిస్ కాల్ ద్వారా ఓటు వేసే సదుపాయం కూడా ఉంది. ఒక్కో కంటెస్టెంట... | 0 |
తెలంగాణపై పలు సంస్థల ఆసక్తి!
- ఐటీ పాలసీ -2016 విడుదల రోజే అపూర్వ స్పందన
- సేవల విస్తరణకు ముందుకు వచ్చిన 25 దేశ, విదేశీ సంస్థలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలంగాణ సర్కారు 'ఐటీ పాలసీ-2016' విడుదల రోజే ఔత్సాహిక, పారిశ్రామిక వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. పాలసీ విడుదలైన సోమవారం రోజే రాష్ట్రంలో తమ సేవలను విస్తరించేందు... | 1 |
Hyderabad, First Published 1, Jul 2019, 4:09 PM IST
Highlights
దివంగత సినీ నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రాజ్ దూత్'.
దివంగత సినీ నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రాజ్ దూత్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అర్జున్ గున్నాల, కార్తిక్ సంయుక్తంగా దర్శకత్వం వ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నయనకి ఆ దర్శకుడితో పెళ్లయ్యిందా?
నయనతార మళ్లీ ఆన్లైన్ సైట్లలో హల్ చల్ చేస్తోంది.
TNN | Updated:
Oct 21, 2015, 02:29PM IST
నయనతార మళ్లీ ఆన్లైన్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. ఆమెకి పెళ్లయ్యిందంటూ వార్తలు వెలువడుతున్నాయి. నయన ప్రస్తుతం తమిళ డైరెక్టర్ విఘ్నేష్... | 0 |
అందుబాటులోకి ఉబేర్ ఈట్స్ సేవలు
- నటి రకుల్ప్రీత్ చేతుల మీదుగా ప్రారంభం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఉబేర్ సంస్థ ఇంటి వద్దకే ఆహార పదార్థాలను సప్లయి చేసే వ్యాపార సేవలను బుధవారం హైదరాబాద్లో అధికారికంగా ప్రారంభించింది. ప్రజలు ఇష్టపడి కోరుకునే ఆహారాన్ని అందిం చేందుకుగాను ఉబేర్ అందుబాటులోకి తెచ్చిన ఆన్-డిమాండ్ ఫుడ్ డ... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.