text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Hyderabad, First Published 20, Jan 2019, 9:39 AM IST
Highlights
మహేష్ వంటి స్టార్ హీరోతో ‘బ్రహ్మోత్సవం’ వంటి డిజాస్టర్ ఇవ్వటంతో ఆ తర్వాత ఏ హీరో దగ్గరకు రానివ్వలేదు. విన్నా ఏ కథా ఓకే అవ్వలేదు. దానికి తోడు శ్రీకాంత్ అడ్డాల కథలు ఫీల్ గుడ్ స్టోరీల కావటంతో కథ వినే హీరోలకు మనస్సులో బ్రహ్మోత్సవం మెదిలేది.
మహేష్ వంటి స్టార్... | 0 |
New Delhi, First Published 27, Mar 2019, 10:58 AM IST
Highlights
నరేశ్ గోయల్.. జెట్ ఎయిర్వేస్ అధినేతగా సుపరిచితుడు. హర్యానాలోని పాటియాలలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన కుటుంబ వారసుడిగా ఢిల్లీకి చేరుకుని ట్రావెల్ ఏజెంట్గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత ఏజెన్సీ అటుపై ఏకంగా జెట్ ఎయిర్వేస్ స్థాపించి పరిశ్రమ వర్గాలనే నివ్వె... | 1 |
అ..మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
First Published 1, Feb 2018, 4:28 PM IST
అ..మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
అ..మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
అ..మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
అ..మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
అ..మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
అ..మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
అ..మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్... | 0 |
SMITH1
ప్రాక్టీస్లో స్మిత్ సేన
ముంబై: నాలుగు టెస్టు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మైదానం లో అడుగుపెట్టింది.భారత్కు వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెండు రోజులకే టెస్టు సిరీస్ సన్నాహకాల్లో మునిగిపోయారు. ముంబైలోని బ్రబౌర్స్ స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్లో ఆస్ట్రేలియా జ... | 2 |
Hyderabad, First Published 17, Mar 2019, 3:35 PM IST
Highlights
స్టార్ హీరోయిన్ గా చాలా కాలం నుంచి వెలుగుతున్న తమన్నా త్వరలో విలన్ గా కనిపించి అలరించనుంది. టైమ్ అయ్యిపోయింది..కెరీర్ ఇక ముగిసినట్లే అనకున్న దశలో ఎఫ్ 2 హిట్ ఆమెకు బూస్ట్ ఇచ్చింది.దాంతో ప్రస్తుతం బ్రేకులు లేని బండిలా తమన్నా రయ్ రయ్మంటూ తమిళ,తెలుగు భాషల్ల... | 0 |
internet vaartha 152 Views
న్యూఢిల్లీ : పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ఖాన్ ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సందర్బంగా ప్రధాని మోడిని కలిసిన సమయంలో తన మనసులోని మాటను వ్యక్తీకరించారు. కాగా భారత్, పాక్ క్రికెట్పై తన కోరికను తెలియజేశారు. అయితే ఇమ్రాన్ కోరికకు ప్రధాని మోడీ నవ్వే సమాధానంగా దొరికింది. ఇమ్ర... | 2 |
Hyd Internet 213 Views Gold
Gold
దిల్లీ: నిన్నటి వరకు అమాంతంగా పెరిగిన పుత్తడి ధర నేడు దిగొచ్చింది. నిన్న ఒక్కరోజే రూ.990 పెరిగిన విషయం విదితమే.
దీంతో పదినెలల గరిష్ఠానికి చేరిన పుత్తడి నేడు దాదాపు అదే స్థాయిలో పడిపోయింది. శనివారం నాటి ట్రేడిండ్లో రూ.820
తగ్గడంతో బులియన్ మార్కెట్లో పది గ్రామలు పసిడి ధర రూ.30,590 ఉంది... | 1 |
నందమూరి కళ్యాణ్రామ్ - తమన్నాల చిత్రం టైటిల్ "నా.. నువ్వే"
Highlights
కల్యాణ్ రామ్ తమన్నా జోడీగా నటిస్తున్న చిత్రం టైటిల్ ఖరారు
నా నువ్వే... అనే టైటిల్ ఖరారు చేసిన చిత్ర యూనిట్
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో, కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మా ణంలో తెరకెక్కిన మూవీ
నందమూరి కళ్యాణ్రామ్ కథానాయకుడిగా, ప్రఖ్యాత యాడ్ ఫిల... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఢిల్లీని రంజీ ఫైనల్కి చేర్చిన గంభీర్
భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శతకంతో ఏడేళ్ల తర్వాత మళ్లీ రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుని ఫైనల్కి చేర్చాడు. పుణె వేదికగా
TNN | Updated:
Dec 19, 2017, 06:04PM IST
ఢిల్లీని రంజీ ఫైనల్కి చేర్చిన గ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
శబరిమలపై సుప్రీం తీర్పును స్వాగతిస్తా.. కానీ!: రజనీకాంత్
దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న #MeToo (మీటూ) ఉద్యమంతో పాటు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రజనీకాంత్ కీలకవ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu | Updated:
Oct 20, 2018, 02:51PM IST... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అభిమానులు తిట్టినా జెర్సీ ‘నెం.10’ వదల్లేదు
మైదానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ సుదీర్ఘకాలం ధరించిన ‘జెర్సీ నెం.10’ని తాజాగా ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్
TNN | Updated:
Sep 3, 2017, 03:59PM IST
మైదానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ సుదీర్ఘకాలం ధ... | 2 |
Hyderabad, First Published 1, Mar 2019, 11:15 AM IST
Highlights
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లోపాకిస్తాన్ ఆర్మీకి భారత్ పైలట్ అభినందన్ చిక్కిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన స్వదేశానికి చేరుకోనున్నారు.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో పాకిస్తాన్ ఆర్మీక... | 0 |
గ్రామీణ వినిమయ శక్తిపై ఆర్బిఐ అంచనాలు
ఈవారం ఆర్బిఐ సమీక్షకు ఇవేమూలం
ముంబై : భారతీయ రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురామ్రాజన్ తనద్వైమాసిక ద్రవ్యవిధానపరపతి సమీక్షను మరో రెండురోజుల్లో నిర్వహించనున్నదృష్ట్యా అధికశాతం రుతుపవనాలు, జిడిపి వృద్ధిరేట్లు మాత్రమే వడ్డీరేట్లు నిర్ణయించడానికి కీలకం అవుతాయని ఆర్ధికరంగ నిపుణులు పేర్కొ... | 1 |
Jul 26,2017
కీలక వడ్డీరేట్లు తగ్గొచ్చు: ఇక్రా
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగు ముఖం పట్టిన నేపథ్యంలో ఇక భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రానున్న ద్రవ్య పరపతి సమీక్షా సమాశంలో కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్టుగా ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా అభిప్రాయపడింది. ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ రేపో రేేటులో 25 బేసిస్... | 1 |
నాకు నంది అవార్డు వద్దు, మళ్లీ ప్రకటించాల్సిందే-పోసాని
Highlights
నంది అవార్డులపై కొనసాగుతున్న రచ్చ
తనకొచ్చిన నంది అవార్డు తీసుకోనంటున్న పోసాని
నంది అవార్డులు రద్దు చేయాల్సిందేనన్న పోసాని
ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డుల వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. తాజాగా అవార్డులపై పోసాని కృష్ణ మురళి స్పందించారు. ముఖ్యంగా "రద్... | 0 |
Arun jaitley
పని ఇంకా ఉంది: అరుణ్జైట్లీ
న్యఢిల్లీ: జిఎస్టీ కౌన్సిల్ పని ఇంకా ముగియలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణజైట్లీ అన్నారు.. రాజ్యసభలో జిఎస్టీ అనుబంధ బిల్లులపై చర్చసందర్భంగా ఆయన మాట్లాడారు.. పన్నుల విధానంపై 14 సమావేశాలు నిర్వహించామన్నారు.. జిఎస్టీ రూపకల్పనకు ప్రతి రాజకీయ పార్టీ భాగస్వామ్యమైందన్నారు. వివిధ స్థాయి... | 1 |
మార్చి కల్లా లాభాల్లోకి పోస్టల్ఈ ఏడాది 25% వృద్ధి లక్ష్యం
- అన్ని కార్యాలయాల్లో టిటిడి టికెట్లు
- త్వరలోనే మొబైల్ రీచార్జింగ్
- ఎపి సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్
జనరల్ వెల్లడిహైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి నాటికి భారత తపాల సంస్థ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ను లాభాల్లోకి తీసుకువస్తామని ఎపి సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జ... | 1 |
jai lava kusa's hindi dubbing rights sold for a fancy price!
హిందీలోనూ 'జై లవ కుశ'కి భారీ డిమాండ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అప్కమింగ్ మూవీ జై లవ కుశకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలోనూ మంచి డిమాండ్ ఏర్పడింది.
TNN | Updated:
Sep 11, 2017, 02:52PM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అప్‌కమింగ్ మూవీ జై లవ కుశకి ... | 0 |
internet vaartha 269 Views
లండన్ : బ్రిటన్లోని టాటాస్టీల్స్పై ఆదేశంలోని తీవ్రస్థాయి ఆర్ధికనేరాల సంస్త (ఎస్ఎఫ్ఒ) పలు అవకతవకలకు సంబంధించి విచారణ చేపట్టింది. భారత్ ఉక్కుదిగ్గజం టాటాస్టీల్ బ్రిటన్లోని తన నష్టాల్లోని ఉక్కు బిజినెస్నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఎస్ఎఫ్ఒ దర్యాప్తునకు సంబంధించి అక... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
సన్నీ ఫ్యాన్స్ నిజాయితీకి వర్మ సెల్యూట్!
ఒక మొబైల్ షోరూం ను ప్రారంభించడానికి కొచ్చికి వెళ్లిన సన్నీ లియోన్ ను చూడటానికి స్థానికులు చుట్టుముట్టిన వైనం
TNN | Updated:
Aug 19, 2017, 02:57PM IST
ఒక మొబైల్ షోరూం ను ప్రారంభించడానికి కొచ్చికి వెళ్లిన సన్నీ లియోన్ ను ... | 0 |
యాంటీ డ్రగ్స్ వాక్ లో పాల్గొన్న సెలబ్రిటీలు
First Published 31, Jul 2017, 12:45 PM IST
యాంటీ డ్రగ్స్ వాక్ లో పాల్గొన్న సెలబ్రిటీలు
యాంటీ డ్రగ్స్ వాక్ లో పాల్గొన్న సెలబ్రిటీలు
యాంటీ డ్రగ్స్ వాక్ లో పాల్గొన్న సెలబ్రిటీలు
యాంటీ డ్రగ్స్ వాక్ లో పాల్గొన్న సెలబ్రిటీలు
యాంటీ డ్రగ్స్ వాక్ లో పాల్గొన్న సెలబ్రిటీలు
యాంటీ ... | 0 |
పోల్
తాజాగా యాంకర్ రవి ఈ సోషల్ మీడియాలో వార్లోకి ఎంటర్ అయ్యి.. తన బెస్ట్ ఫ్రెండ్ అలీ రెజాకి సపోర్ట్ ఇస్తున్నారు. అలీని గెలిపించాలని కోరుతూ తన ఫేస్ బుక్లో లైవ్ నిర్వహించారు. అంతాబాగానే ఉంది కాని.. ఇతగాడు అలీకి సపోర్ట్ చేయాలని ఆడియన్స్ని రిక్వెస్ట్ చేసిన తీరు చూస్తుంటే అలీకి వచ్చే ఓట్లు కూడా పోయేట్టుగా ఉన్నాయి.
యాంకర... | 0 |
Hyderabad, First Published 25, Sep 2018, 3:17 PM IST
Highlights
విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. అయితే ముందుగా ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది. అక్టోబర్ 18న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది.
విజయ్ దేవరకొండ నటించ... | 0 |
ఏసియానెట్ రేటింగ్ : 3/5
కథ:
కాకినాడ లా కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న పి. కేశవ శర్మ(నిఖిల్) అరుదైన గుండె జబ్బుతో ఇబ్బంది పడుతుంటాడు. అందరికీ గుండె ఎడమ పక్కన ఉంటే, తనకు కుడి పక్కన ఉంటుంది. దీని కారణంగా ఏ మాత్రం ఆవేశపడినా, అలిసి పోయినా గుండె ఆగిపోయి చనిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కేశవ వరుసగా పో... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
సీనియర్ నటుడు జేవీ రమణ మూర్తి కన్నుమూత
సీనియర్ నటుడు జేవీ రమణ మూర్తి ఇక లేరు.
| Updated:
Jun 22, 2016, 09:20PM IST
సీనియర్ నటుడు జేవీ రమణ మూర్తి కన్నుమూత
సీనియర్ నటుడు జేవీ రమణ మూర్తి ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణమూర్తి బుధవారం రాత... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Steve Smith, వార్నర్లను పక్కనపెట్టిన ఆస్ట్రేలియా..!
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ మొదలుకానుండటంతో స్మిత్, వార్నర్ల పునరాగమనం కోసం ఆస్ట్రేలియా జట్టు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. కానీ.. ?
Samayam Telugu | Updated:
Mar 8, 201... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
పదేళ్ల తర్వాత లాభాల్లోకి ఎయిరిండియా, క్రెడిట్ ఎవరిది?
ప్రభుత్వ రంగ విమాయాన సంస్థ ఎయిరిండియా దాదాపు పదేళ్ల తర్వాత నిర్వహణ లాభాల్లోకి అడుగుపెట్టింది. ఈ గొప్పతనం ఎవరిది. సమ్మెల నుంచి లాభాల్లోకి సంస్థను నడిపిందెవరు.
TNN | Updated:
Oct 15, 2016, 02:18PM IST
ప్... | 1 |
పక్కా థ్రిల్లర్ కాన్సెప్ట్ కాస్తా... యాక్షన్ మూవీగా మారిపోయింది
Highlights
పక్కా థ్రిల్లర్ కాన్సెప్ట్ కాస్తా... యాక్షన్ మూవీగా మారిపోయింది
తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘క్షణం’. అడవి శేషు - అదా శర్మ హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమాను బాలీవుడ్ టైగర్ ష్రాఫ్ - దిశా పఠానీ ప్రధాన పాత్రల్లో రీమేక్ చేస... | 0 |
క్వార్టర్స్లో ఇండోనేషియా ఆటగాడిపై విజయం
Sai Praneeth
టోక్యో: భారత్ షట్లర్ సాయిప్రణీత్ జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోఅదరగొట్టాడు. టోక్యో వేదికగా ఈరోజు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగియార్తో 2112, 2115పై సునాయాస విజయం సాధించాడు. దీంతో అతడు జపాన్ ఓపెన్లో... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రోహిత్ చేతిలో అన్ని సినిమాలా?
టాలీవుడ్లో అందరి హీరోల కన్నా చాలా బిజీగా ఉన్న హీరో ఎవరో తెలుసా? నారా రోహిత్.
TNN | Updated:
Feb 16, 2016, 09:50AM IST
<br />
టాలీవుడ్లో అందరి హీరోల కన్నా చాలా బిజీగా ఉన్న హీరో ఎవరో తెలుసా? నారా రోహిత్ ... | 0 |
Bathukamma Song: మంగ్లీ బత...
రణవీర్ సింగ్, దీపికా పదుకొనే , ప్రియాంక చోప్రా వంటి టాప్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో ఈరోస్ ఇంటర్నేషనల్, సంజయ్లీలా బన్సాలీ సంయుక్తంగా రూపొందించిన భారీ పీరియాడికల్ డ్రామా ‘బాజీరావ్ మస్తానీ’. వరల్డ్వైడ్గా డిసెంబర్ 18న విడుదలవుతున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఆ... | 0 |
Apr 30,2015
లక్ష్మీ విలాస్ బ్యాంకు లాభాలలో 90.54 శాతం వృద్ధి
చెన్నయ్ : లక్ష్మీ విలాస్ బ్యాంకు మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఆర్ధిక ఫలితాలు సాధించింది. 2014-15 జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 90.54 శాతం వృద్ధితో రూ.40.07 కోట్ల నికర లాభాలు నమోదు చేసుకుంది. ఏడాది క్రితం... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పాస్పోర్ట్ కొత్త రూల్స్ జూన్ 1 నుంచే
2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
Samayam Telugu | Updated:
Jun 3, 2018, 05:12PM IST
2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ... | 1 |
Hyderabad, First Published 4, Apr 2019, 1:49 PM IST
Highlights
టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కృనాల్ పాండ్యా వార్నింగ్ ఇచ్చాడా..? అవుననే అనిపిస్తోంది.
టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కృనాల్ పాండ్యా వార్నింగ్ ఇచ్చాడా..? అవుననే ... | 2 |
Hyderabad, First Published 24, Jun 2019, 7:11 PM IST
Highlights
చట్టం ముందు అందరూ సమానమే అని గుర్తు చేయటానికా అన్నట్లు కొన్ని సంఘటనలు జరుగుతూంటాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు తప్పు చేస్తే పోలీస్ లు చూసి చూడనట్లు వెళ్లిపోతారని అనుకుంటాం. కానీ ఇవి సోషల్ మీడియా రోజులు. అలాంటిదేమన్నా జరిగితే వెంటనే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగి... | 0 |
Hyderabad, First Published 22, Mar 2019, 6:33 PM IST
Highlights
సినిమా పరిశ్రమలో ఇగోలు హర్ట్ చేయనంతసేపు అన్ని బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఎదుటివారిపై నెగిటివ్ ఆలోచన వస్తే దాన్ని భరించలేరు. అందుకే హీరోలతో చాలా జాగ్రత్తగా ఉంటారు దర్శకులు. కానీ ఒక్కోసారి అత్యుత్సాహం కొంప ముంచుతుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో నితిన్ తో అనుక... | 0 |
రఫెల్ నాదల్
రఫెల్ నాదల్ గెలుపు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో రఫెల్ నాదల్ తన సత్తా కనబరిచాడు.తన ఆటతీరుతో అభిమానులను అలరించారు.అసలైన ఫైనల్కు ముందే ఆటను చూసి తన్మయత్వం పొందారు టెన్నిస్ అభిమానులు రెండుసార్లు టై బ్రేక్ దారిన సెమీస్లో చివరికి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ గెలిచాడు.ఆస్ట్రేలియా ఆటగాడు 15వ ర్యాంక... | 2 |
BHARAT ARJUN1
పంతం నెగ్గించుకున్న రవిశాస్త్రి
హైదరాబాద్: భారత జట్టు ప్రధాన కోచ్గా ఇటీవల నియ మితుడైన రవిశాస్త్రి పంతం నెగ్గించుకున్నాడు. ఒకప్పటి తన సహచరుడికి బౌలింగ్ కోచ్గా పోస్టింగ్ ఇప్పించ గలిగాడు. టీమిండియా బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్ ఎంపికయ్యాడు. ఈమేరకు బిసిసిఐ సోమవారం అధికారిక ప్రకటన చేసింది. బిసిసిఐ తాజా ని... | 2 |
వారాంతంలో అలరించిన మార్కెట్లు
- నష్టాల్లో ప్రారంభమై.. లాభాల్లో ముగింపు
- 257 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్
ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం మెరుగైన లాభాలను నమోదు చేశాయి. ఒపెక్ దేశాల సమావేశం ఫలప్రదం కావడం, అంతర్జాతీయంగా అందిన సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల బాట పట్టాయి. ప్రపంచ వ్... | 1 |
రూ.50కోట్ల క్లబ్ లో ‘జై లవ కుశ’
Highlights
బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న ఎన్టీఆర్ ‘జై లవ కుశ’
రూ.50కోట్ల క్లబ్ లో చేరిన ‘జై లవ కుశ’
మిలియన్ డాలర్ల జాబితాలోనూ చోటు దక్కించుకున్న ‘జై లవ కుశ’
అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ చిత్రం ఇటీవలే విడుదలై సందడి చేస్తోంది. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ర్లెజింగ్లో పతకం పక్కా.. ఫైనల్లో వినేష్ ఫోగట్
రెజ్లర్ వినేష్ ఫోగట్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో భారత్కు పతకం ఖాయం చేసింది.
TNN | Updated:
Mar 1, 2018, 04:10PM IST
బిష్కేక్ (ఉజ్బెకిస్థాన్): ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో వినేష్ ఫోగట్ భారత్&... | 2 |
Visit Site
Recommended byColombia
రషీద్ను అద్భుతమైన మణికట్టు స్పిన్నర్ అని అందరూ పిలుస్తుంటే.. తను మాత్రం మణికట్టు కంటే ఎక్కువగా వేళ్ల కొనలతోనే బంతిని తిప్పుతానంటున్నాడు. ఇలా వేలి కొనలతో బంతిని తిప్పడం వల్ల వేగంగా విసరడానికి అవకాశం లభిస్తుందని చెబుతున్నాడు.
‘‘లెగ్ స్పిన్ ఎలా వేయాలో నాకెవరూ చెప్పలేదు. ఆ అవకాశం కూడా నాక... | 2 |
Feb 14,2019
మార్కెట్లోకి కార్గిల్ ఎడిషన్ 'స్టార్ సిటీ ప్లస్'
న్యూఢిల్లీ: టీవీఎస్ సంస్థ సరికొత్త రూపంలో స్టార్ సిటీ ప్లస్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. 'కార్గిల్ ఎడిషన్'గా ఈ కొత్త వాహనాన్ని మార్కెట్లోకి ఆవిష్కరించింది. సిక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో (ఎస్బీటీ) రూపొందించిన ఈ వాహనం ధరను కంపెనీ రూ.54... | 1 |
కె.విశ్వనాథ్ పుట్టినరోజు వేడుక
Web Title:k viswanath birthday celebrations
( Telugu News from Samayam Telugu , TIL Network)
1/9
కె.విశ్వనాథ్ పుట్టినరోజు వేడుక
మీ కామెంట్ రాయండి
సినీ పరిశ్రమలో నిర్మాతలు, సాంకేతిక నిపుణులు తనకు ఎంతో సహకరించారని, వాళ్ల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. సినిమాల... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
డిక్టేటర్ టిక్కెట్ 3.5 లక్షలకు కొన్నవీరాభిమాని
బాలయ్య 99వ సినిమా డిక్టేటర్ విడుదల కాకముందే రికార్డులు సొంతం చేసుకుంటోంది.
TNN | Updated:
Jan 9, 2016, 09:52AM IST
డిక్టేటర్ టిక్కెట్ 3.5 లక్షలకు కొన్న అభిమాని
బాలయ్య 99వ సినిమా డిక్టేటర్ విడుదల కాకముందే రి... | 0 |
Hyderabad, First Published 5, Jul 2019, 12:12 PM IST
Highlights
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్ సభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. కాగా... ఈ బడ్జెట్ ని చదివి వినిపిస్తున్న క్రమంలో ఆమె చాణక్య నీతిని ప్రస్తావించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్ సభలో బడ్జెట్ ని ప్రవేశపెట... | 1 |
నిర్మాత: రాజేష్
కథ-కథనం-మాటలు-దర్శకత్వం: సుందర్ సూర్య
లవ్ స్టోరీస్, యాక్షన్ సినిమాలలో నటించాలని కోరుకునే యంగ్ హీరోలు ఈ మధ్యకాలంలో కుటుంబ కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే హీరో నాగశౌర్య 'అమ్మమ్మగారిల్లు' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఎస్బీఐ శుభవార్త.. గృహ రుణాలపై దిగిరానున్న వడ్డీ రేట్లు!
ఎస్బీఐ రూ.75 లక్షల వరకు గృహ రుణాలు రెపో రేటుపై 2.65 శాతం ఎక్కువ వడ్డీకి లభిస్తాయని తెలిపింది. రెపో రేటు 5.75 శాతానికి 2.65 శాతం కలుపుకుంటే లోన్ 8.40 శాతానికి లభించనున్నాయి. బ్యాంకు అలాగే ఎంసీఎల్ఆర్ ఆధారి... | 1 |
మహిళలను లైంగికంగా ఒత్తిడి చేయడం తప్పు
Highlights
క్యాస్టింగ్ కౌచ్ పై ఆదా శర్మ ఏమందో తెలుసా.?
ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని హీరోయిన్ ఆదాశర్మ తెలిపింది. సెక్సువల్ ఫేవర్ చేయాలా? వద్దా? అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని చెప్పింది. పని కోసం శారీరక సుఖం ఇవ్వడానికి కొందరు వ... | 0 |
Visit Site
Recommended byColombia
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.30 క్షీణించింది. దీంతో ధర రూ.36,850కు దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం రూ.130 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,900కు ఎగసింది.
ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా కొనసాగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలా... | 1 |
జగన్ పాత్రలో కనిపించే హీరో ఎవరంటే..
Highlights
వైఎస్సార్ కుమారుడు జగన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే విషయంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ తమిళ నటుడు కార్తీ ఈ పాత్ర పోషించబోతున్నారని సమాచారం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. మార్కెట్ పరంగా జగన్ పాత్రలో కార్తీని తీసుకునే సినిమాకు క... | 0 |
నూతన సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్లో నాని డబుల్ యాక్షన్ మూవీ
Highlights
వరుస సక్సెస్ లతో దూకుడు మీదున్న నాని
నాని ద్విపాత్రాభినయంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రం
నూతన సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో కృష్ణార్జున యుద్ధం
గత సంవత్సరం అత్యధిక విజయాలు అందుకున్న యువ కథానాయకుడు నాని ఈ సంవత్సరం ఆరంభంలో నేను లోకల్ అనే చిత్రం ద... | 0 |
Whatsapp Payments:'వాట్సాప్' యూజర్లందరికీ 'పేమెంట్' సేవలు!
Samayam Telugu| May 30, 2018, 01.28 PM IST
భారత్లో వచ్చేవారం నుంచే యూజర్లందరికీ 'వాట్సాప్ పేమెంట్' సేవలను ప్రారంభించేందుకు ఫేస్బుక్ సన్నాహాలు చేస్తోంది. దేశంలో వాట్సాప్ వినియోగిస్తున్న దాదాపు 20 కోట్ల మంది కస్లమర్లకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి ... | 1 |
Suresh 147 Views
ఎల్ఐసి ఛైర్మన్గా వికెశర్మ?
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: భారతీయ జీవితబీమా సంస్థ ఎట్టకేలకు కొత్త ఛైర్మన్ నియామకానికి సిద్ధం అయింది. వికెశర్మను ఛైర్మన్గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎల్ఐసిలో డైరెక్టర్గా 2012 ఆగస్టు వరకూ కొనసాగారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్న వికెశర్మను ఛైర్మన్... | 1 |
Suresh 126 Views
నిరాశపర్చిన శ్రీకాంత్
రియో డి జెనీరో: ఒలింపిక్స్్లో పతకం కోసం ఎదురుచూస్తున్న భారత్కు మరో నిరాశ ఎదురైంది. కాగా పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో బుధశారం క్వార్టర్ ఫైనల్లో షట్లర్ శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు. చైనాకు చెందిన డిఫెండింగ్ చాంపియన్ లిన్ డాన్ చేతిలో శ్రీకాంత్ 6-21, 21-11, 18-21 తేడాత... | 2 |
internet vaartha 221 Views
ఆదిత్యబిర్లానువో నికర లాభం రూ.398 కోట్లు
హైదరాబాద్ : ఆదిత్యబిర్లానువో నికరలాభాలు డిసెంబరు త్రైమాసికంలో 398 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంలో సాధించిన లాభాలకంటే పదిశాతం పెరిగాయని వివరించింది. పన్నుల చెల్లింపులకు ముందు లాభాలు 1598 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. గత ఏడాదికంటే 1... | 1 |
Sep 24,2017
వాయిదా చెల్లింపులతో విమానయానం
దుబాయ్ : ఇప్పటి వరకు గృహ, వాహన, వస్తు కొనుగోళ్లకు మాత్రమే వాయిదా పద్దతి చెల్లింపు (ఇఎంఐ)లను చూశాం. కాని దుబారుకు చెందిన విమానయాన సంస్థ ఇతిహాద్ ఎయిర్వేస్ విమానయానంలోనూ ఈ తరహా సదుపాయాన్ని తొలిసారి అందుబాటులోకి తెచ్చింది. 'ప్లై నౌ అండ్ పే లేటర్' (ఇప్పుడు విమానం ఎక్కండి, తర్వ... | 1 |
sumalatha 92 Views INDvsSA , teamindia , Virat Kohli
virat kohli
రాంచీ: భారత్-దక్షిణాఫ్రికా మధ్య రాంచీలో ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్లో భారత్ తొలి రెండు టెస్టులు గెలుచుకుని సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ టెస్టులోనూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భారత్ ... | 2 |
మీడియా నన్ను కార్నర్ చేస్తోంది,వెయిట్ చేసి రిపోర్ట్ చేయాలి-నవదీప్
Highlights
డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న హీరో నవదీప్
తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేస్తున్న నవదీప్
ఎప్పుడో చేసిన చిన్న తప్పుకు లైఫ్ అంతా కార్నర్ చేయడం సరికాదన్న నవదీప్
డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న తెలుగు సినీ హీరో నవదీప్ తనపై ... | 0 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
‘బిగ్ బాస్ ప్లీజ్! నాగ్ని ఎలిమినేట్ చేసేయండి.. చూడలేక చస్తున్నాం’!
ఎట్టా.. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునని ఎలిమినేట్ చేసేయాలా? కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేయడం చూశాం కాని.. ఏకంగా హోస్ట్నే ఎలిమినేట్ చేయడం ఏంటో..
Samayam Telugu | Updated:
Oct 26, 20... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Matthew Hayden: ఏంటీ.. రాయుడి సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారా..?
2018 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యుత్తమంగా రాణించిన అంబటి రాయుడు.. టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. దీంతో.. సుదీర్ఘ విరామం తర్వాత గత ఏడాది మళ్లీ టీమిండియా... | 2 |
హోమ్ Business News మారుతీ సుజుకీ ఉద్యోగాల్లో భారీగా కోత
మారుతీ సుజుకీ ఉద్యోగాల్లో భారీగా కోత
August 18, 2019, 12:28 PM IST
Share on:
దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తాత్కాలిక ఉద్యోగాల్లో భారీగా కోత విధించింది. కాంట్రాక్టులు రెన్యువల్ చేయకపోవడంతో 3వేల మంది తాత్కాలిక సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ విషయాన్ని... | 1 |
I dont think they can afford me
కోచ్ పదవిని భారత్ నాకు ఇవ్వదు: షేన్ వార్న్
. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లితో ఇప్పటికీ నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ
TNN | Updated:
Jun 5, 2017, 09:08PM IST
భారత్ జట్టు ప్రధాన కోచ్‌‌ పదవిని బీసీసీఐ తనకు ఇవ్వదని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ఛాంప... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ప్రేమ, పెళ్లిపై స్పందించిన నయన్
నయనతార.. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత జీవిత విషయాలతోనూ నిత్యం వార్తల్లో ఉంటారామె..
TNN | Updated:
Jul 4, 2016, 09:02PM IST
ప్రేమ, పెళ్లిపై స్పందించిన నయన్
నయనతార.. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత జీవిత విషయాలతోనూ నిత... | 0 |
Sidhanth Agarwal
వారెన్ బఫెట్ కంపెనీతో రూపాగ్రూప్ ఒప్పందం
హైదరాబాద్: మహిళలు, పురుషుల ఇన్నర్వేర్ కంపెనీ రూపా తాజాగా అంతర్జాతీయ కరణవైపు దృష్టిపెట్టింది. స్టాక్గురు వారెన్బఫెట్ కంపెనీ ఫ్రూఐట్ ఆఫ్ దలూమ్ ఐఎన్సితో భాగస్వా మ్య ఒప్పందం చేసుకున్నట్లు రూపాగ్రూప్ప్రకటించింది. బఫెట్ కంపెనీ మూడు ప్రత్యేక లైసెన్సులు ర... | 1 |
Hyderabad, First Published 1, Oct 2018, 9:22 AM IST
Highlights
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యా... | 0 |
internet vaartha 138 Views
హైదరాబాద్ : దేశంలో టాప్బిజినెస్ స్కూల్స్ గా గుర్తింపుపొందిన ఐఐఎం తిరుచ్చి,ఎన్సిఎం హెచ్ఆర్ డి నుంచి ఐదుగురు విద్యార్థులతో కూడిన రెండు టీమ్లు 8వ ఇండియా వార్షిక సిఎఫ్ఎ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఛాలెంజ్ను గెలుచుకున్నాయి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నిపుణులు, ఇండియా సొసైటీ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లియాండర్కు చేదు అనుభవం
భారత టెన్నిస్ ఆటగాడు లింయాండర్ పేస్కు రియో ఒలింపిక్స్ లో చేదు అనుభవం ఎదురైంది.
TNN | Updated:
Aug 5, 2016, 10:58AM IST
భారత టెన్నిస్ ఆటగాడు లింయాండర్ పేస్కు రియో ఒలింపిక్స్ లో చేదు అనుభవం ఎదురైంది. ఒలింపిక్స్ విలేజీ (క్రీడాకారులు, కోచ్లకు వసత... | 2 |
ఓం నమో వెంకటేశాయ బయ్యర్ల లో ఆందోళన
Highlights
ఓం నమో వెంకటేశాయ చిత్రానికి పాజిటివ్ టాక్
ప్రేక్షక్షుల నుంచి మంచి స్పందన వస్తున్నా బయ్యర్లలో ఆందోళన
రిటర్న్స్ పై కలవరపడుతున్న ఓం నమో వెంకటేశాయ బయ్యర్లు
నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'ఓం నమో వెంకటేశాయ' చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. 'అన... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చేతులెత్తేసిన టీమిండియా.. ఫైనల్లో ఇంగ్లాండ్
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హర్మన్ సేన ఇంగ్లండ్ బౌలర్ల దాటికి 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది.
Samayam Telugu | Updated:
Nov 23, 2018, 09:34AM IST
మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్తో శుక్రవార... | 2 |
లండన్ ఒలింపిక్స్.. రజత ‘యోగం’ లేనట్లే!
TNN| Oct 25, 2016, 12.55 PM IST
లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ దత్ సాధించిన కాంస్య పతకం రజతంగా అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు లేవని ఐఓసీ స్పష్టం చేసింది. నాలుగేళ్ల క్రితం లండన్లో జరిగిన ఒలింపిక్స్లో రెజ్లర్ యోగేశ్వర్ దత్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఒలింపిక్స్లో 60 కేజీల... | 2 |
Hyderabad, First Published 11, Aug 2019, 10:38 AM IST
Highlights
గరుడవేగ సినిమాతో పాజిటివ్ సక్సెస్ అందుకున్న సీనియర్ యాక్టర్ రాజశేఖర్ రీసెంట్ గా మళ్ళీ ప్లాప్ ట్రాక్ లోకి వెళ్లిపోయారు. యువ దర్శకుడైన ప్రశాంత్ వర్మతో కలిసి చేసిన డిఫరెంట్ మూవీ కల్కి ఊహించని విధంగా దెబ్బ కొట్టింది.
గరుడవేగ సినిమాతో పాజిటివ్ సక్సెస్ అందుకున... | 0 |
SHANE
రాజస్థాన్ రాయల్స్ కోచ్గా షేన్ వార్న్?
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్వార్న్ మళ్లీ ఇండియన్ ప్రీమియర్లీగ్ (ఐపిఎల్)లోకి అడుగు పెట్ట నున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐపిఎల్ 11వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్జట్టుకి కోచ్గా షేన్ వార్న్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెట్టింగ్ నేపథ్యంలో 2015లో... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఖైదీ-శాతకర్ణి ఓవర్సీస్లో ఎవరికెంత?
చాలా కాలం తరువాత సంక్రాంతి కానుకగా సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో బరిలోకి దిగుతున్నారు.
TNN | Updated:
Dec 21, 2016, 08:53PM IST
చాలా కాలం తరువాత సంక్రాంతి కానుకగా సీనియర్ స్టార్ హ... | 0 |
స్వరం కలిస్తే సైసై..!
- ఖాతాదారుల గుర్తింపునకు ఐసీఐసీఐ వినూత్న ప్రయోగం
ముంబయి: దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ తన ఖాతాదారుల సౌలభ్యం కోసం వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 3.3 కోట్ల మంది ఐసీఐసీఐ ఖాతాదారులు కాల్ సెంటర్ ద్వారా తమ సేవలను మరింత సులువుగా పొందేందుకు గాను 'వాయిస్ రికగ్నిషన్' సౌలభ్యాన్ని ... | 1 |
May 08,2017
గణాంకాలే మార్కెట్లకు దిశానిర్ధేశం..
న్యూఢిల్లీ: ఈ వారం దేశీయ స్టాక్మార్కెట్లకు సూక్ష్మగణాంకాలు, ఫ్రెంచ్ ఎన్నికల వంటి పలు అంశాలు దిశానిర్ధేశం చేయనున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తుది దశ పోలింగ్ ఫలితాల నేపథ్యం, దీనికితోడు బ్లూచిప్ కంపెనీల ప్రోత్సాహకర ఫలితాలతో అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త గరిష్టాలకు చేర... | 1 |
Jakarta, First Published 28, Aug 2018, 10:22 AM IST
Highlights
ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 8స్వర్ణ, 13 రజత, 20 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 41 పతకాలు భారత ఖాతాలో చేరాయి.
ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప... | 2 |
నోట్ల రద్దుపై కాగ్ ఆడిటింగ్
- పన్ను ఆదాయాన్ని ఏమేరకు
ప్రభావితం చేసిందన్నదానిపై..
న్యూఢిల్లీ : పన్ను ఆదాయాన్ని పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఏ విధంగా ప్రభావితం చేసిందన్నదానిపై విచారణ జరుపుతామని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ శశికాంత్ శర్మ తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...''వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను క... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘సాహో’ స్క్రీన్ప్లేతో నడిచే సినిమా.. ఒకే సన్నివేశం ఐదారుసార్లు: ప్రభాస్
‘సాహో’ కథకు సంబంధించి హీరో ప్రభాస్ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇది పూర్తిగా స్క్రీన్ప్లే ఆధారంగా నడిచే సినిమా అని వెల్లడించారు. ‘బాహుబలి’ అంత గొప్ప స్క్రిప్ట్ కాదని అన్నారు.
Samaya... | 0 |
mahindra
పాకిస్థాన్ దేశవాళీ టోర్నీలో సిక్కు క్రికెటర్ మహీందర్ పాల్ సింగ్
కరాచి: పాకిస్థాన్ దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్న కొద్ది మంది సిక్కు క్రికెటర్లలో ఒకడిగా మహీందర్ పాల్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు.21 సంవ త్సరాల మహీందర్ అనే యువకుడు కాండీలాండ్ తరుపున పాక్ దేశవాళీ టోర్నీ పాట్రిన్స్ ట్రోఫీ గ్రేడ్-2 టోర్నీలో... | 2 |
Apr 11,2017
త్వరలో ఈపీఎఫ్ క్లెయిమ్స్కు మొబైల్ యాప్
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్వో) సంస్థ ఈపీఎఫ్ ఉపసంహరణ కోసం త్వరలో మొబైల్ అప్లీకేషన్ 'ఉమంగ్'ను తీసుకురానుంది. ఫలితంగా దాదాపు నాలుగు కోట్లమందికి ఇది ఉపయో గపడనుంది. ఆన్లైన్ ద్వారా క్లెయిమ్స్ను సెటిల్మెంటు చేసే విధంగా సిస్టమ్ను ఈపీఎఫ్వో అభివృద్ధి చేస... | 1 |
హాకీ జట్టు కోచ్గా మారిజిన్…
ఇది రాథోడ్ మార్క్!
ముంబయి: హాకీ ఇండియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత పురు షుల హాకీ జట్టు కోచ్గా స్జోయెర్డ్ మానిజన్ను ఎంపిక చేసినట్లు క్రీడల శాఖా మంత్రి రాజ్యవర్థన్ సింగ్రాథోడ్ ప్రకటించారు. ప్రపంచకప్ సాధించిన జూని యర్ జట్టు కోచ్గా ఉన్న హరేంద్ర సింగ్ సీనియర్ జట్టు కోచ్గా ఎంపిక... | 2 |
తీన్మార్ దరువుకు రాహుల్ స్...
'నేను ఒక మెట్టు ఎక్కటానికి పది మందిని మొక్కటానికైనా, వంద మందిని తొక్కటానికైనా రెడీ' అంటూ అంటూ నిఖిల్ కుమార్ గౌడ ఇటు టాలీవుడ్కు, అటు సాండల్వుడ్కు 'జాగ్వార్' అనే చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆదివారం ఆడియో విడుదల సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్... | 0 |
ONGC Plant
తూర్పుతీరంలో ఒఎన్జిసి రూ.34వేల కోట్లు పెట్టుబడులు
న్యూఢిల్లీ, అక్టోబరు 1 : ప్రభుత్వరంగంలోని చమురు అన్వేషణ సంస్థ ఒఎన్జిసి తూర్పుతీరంలో మరింత గా అన్వేషణలకుగాను వచ్చే నాలుగేళ్లలో 34 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. తూర్పుతీరంలోని రెండో క్లస్టర్ను అభివృద్ధిచేసేందుకు ఈ పెట్టుబడులు అనివార్యం అ... | 1 |
న్యూజిలాండ్ 142/8 (20 ఓవర్లు)
ఆస్ట్రేలియా 134/9 (20 ఓవర్లు)
నిలదొక్కుకున్న ఆస్ట్రేలియా టాపార్డర్
మెక్ క్లెనాగన్కు మూడు వికెట్లు
ధర్మశాల : వరల్డ్ టి20 ప్రపంచ కప్లో భాగంగా ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట... | 2 |
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానేకు భారీ జరిమానా
Highlights
ఐపిఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ అజింక్యా రహానేకు భారీ జరిమానా పడింది.
ముంబై: ఐపిఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ అజింక్యా రహానేకు భారీ జరిమానా పడింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు కారణంగా రహానేకు ఐపిఎల్ రూ.12 లక్షల జరిమానా విధి... | 2 |
Jul 26,2016
తగ్గిన కెనరా బ్యాంకు లాభాలు
బెంగళూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో కెనరా బ్యాంకు నికర లాభాలు సగం పైగా పడిపోయి రూ.228.95 కోట్లతో సరిపెట్టుకుంది. గతే డాది ఇదే క్యూ1లో రూ.478.84 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే గత త్రైమాసికం లాభాల్లో 52 శాతం క్షీణత చ... | 1 |
idea
లాభాలివ్వని ఐడియా
ముంబయి, మే 15: రిలయన్స్జియో దెబ్బకు మరో సెల్యులర్కంపెనీ విలవిలలాడుతోంది. దేశంలో మూడో అతిపెద్ద కంపెనీగా ఉన్న ఐడియాసెల్యులర్ కంపెనీకి నాలుగోత్రైమాసికంలో నష్టాలు ఎదుర య్యాయి. పోటీ సంస్థ అందిస్తున్న ఉచిత సేవల వల్ల అమ్మకాలను, మార్జిన్లను కూడా దెబ్బతీసిం ది. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికామ్స్ వెంచర... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
జనతా గ్యారేజ్ @ 100 కోట్లు
ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' కు భారీ కలెక్షన్లు వస్తుండటంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది...
TNN | Updated:
Sep 8, 2016, 01:19PM I... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
చదువుకున్న స్కూల్లో జెండా ఎగరవేయడం ఓ గౌరవం: చరణ్
మనం పెరిగి పెద్దయి జీవితంలో స్థిరపడిన తరవాత.. చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ నుంచి ప్రత్యేక ఆహ్వానం వస్తే.. అందులోనూ స్వాతంత్య్ర దినోత్సవం నాడు మనం చదువుకున్న పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం వస్తే.. ఆ ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇంగ్లాండ్ సత్తా నిరూపించుకోవాల్సిందే..!
పాకిస్థాన్ చేతిలో సొంతగడ్డపై ఇటీవల తొలి టెస్టులో ఓడిన ఇంగ్లాండ్ జట్టు.. తీవ్ర ఒత్తిడి మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టులో బరిలోకి దిగనుంది. లార్డ్స్
Samayam Telugu | Updated:
Jun 1, 2018, 01:... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నన్ను అరెస్ట్ చేయలేదు.. స్పందించిన బండ్ల గణేష్
బుధవారం సాయంత్రం నిర్మాత, నటుడు బండ్ల గణేష్ను అరెస్ట్ చేసినట్టుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. పోలీసులు కేవలం విచారణ నిమిత్తం పిలిచారన్న గణేష్, అరెస్ట్ చేస్తే తానే వెల్లడిస్తానంటూ ట్వీట్ చేశాడు.
Samayam Telug... | 0 |
Feb 23,2019
ఎన్టీపీసీ రూ.2,952 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారు ఎన్టీపీసీ లిమిటెడ్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,951.88 కోట్ల మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. కాగా, ఇది ఈక్విటీ షేర్ పెట్టుబడిపై 35.8 శాతమని ఆ కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఎన్టీపీసీలో కేంద్రానికి 58.93 శ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
సన్రైజర్స్ కెప్టెన్గా విలియమ్సన్
డేవిడ్ వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ను కెప్టెన్గా నియమిస్తూ.. సన్రైజర్స్ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu | Updated:
Mar 29, 2018, 02:10PM IST
సన్రైజర్స్ కెప్టెన్గా విలియమ్సన్
సన్ రైజర్స్ నూతన సారథిగా కేన్ విల... | 2 |
స్పైడర్ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు
Highlights
మరి కొద్ది గంటల్లో స్పైడర్ రిలీజ్
మహేష్ బాబు అభిమానుల్లో కోలాహలం
రిలీజ్ కు ముందే 150 కోట్ల బిజినెస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడర్ సినిమా రిలీజ్కు టైం దగ్గర పడుతోన్న కొద్ది సినిమా అభిమానులకు టెన్షన్ పెరిగిపోతోంది. మహేష్బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెర... | 0 |
sandhya 297 Views delay toss , NZ vs SA , wet outfield
NZ vs SA
బర్మింగ్హామ్: ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ ఆలస్యంగా వేయనున్నారు. కాసేపయ్యాక అంపైర్లు మైదానాన్ని పరిశీలించి మ్యాచ్ నిర్వహణపై ని... | 2 |
see the picture of taimur ali khan and mum kareena
వైరల్గా మారిన తైమూర్తో కరీనా కపూర్ ఫొటో
డిసెంబరు నుంచి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ముద్దుల తనయుడు
TNN | Updated:
Mar 18, 2017, 11:48PM IST
డిసెంబరు నుంచి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సైఫ్ అలీఖాన్ , కరీనా కపూర్ ముద్దుల తనయుడు &ls... | 0 |
Hyderabad, First Published 9, May 2019, 2:54 PM IST
Highlights
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో మరోసారి ఆయన మేనల్లుడు ధనుష్ వర్క్ చేయబోతున్నాడు. వెండితెరపై ఇద్దరు కనిపిస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నప్పటికీ ఇంకా దానికి సమయం పట్టేలా ఉంది.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో మరోసారి ఆయన మేనల్లుడు ధనుష్ వర్క్... | 0 |
సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి కృష్ణ "జవాన్" ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
Highlights
సాయిధరమ్ తేజ్, బివిఎస్ రవి కాంబినేషన్ లో... జవాన్
డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా జవాన్ చిత్రం విడుదల
నవంబర్ 19న హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఈవెంట్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా , బివిఎస్ రవి దర్శకత్వం చేసిన చిత్రం జవాన్. ఈ చిత్రం ప్రమ... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.