text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ధోనీ, యువీ భవితవ్యం తేల్చేస్తాం..!
భారత స్టార్ క్రికెటర్లు మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్ భవితవ్యంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చీఫ్ సెలక్టర్
TNN | Updated:
Jul 31, 2017, 01:25PM IST
భారత స్టార్ క్రికెటర్లు మహేంద్రసింగ్ ధోని , యువరాజ్ సింగ్ భవితవ్యంపై త... | 2 |
Hyderabad, First Published 19, Aug 2018, 7:55 PM IST
Highlights
బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 70 ఎపిసోడ్లు పూర్తి కావడంతో హౌస్ లో కాంపిటీషన్ పెరిగిపోయింది. బుల్లితెర ప్రేక్షకులకు చేరువ కావడం కోసం ఈ షో సినిమా ప్రమోషన్స్ కి వేదికగా మారింది
బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 70 ఎపిసోడ్లు పూర్తి కావడంతో హౌస్ లో కాంపిటీషన్ పెరిగిపోయిం... | 0 |
Srilanka team
వివాదంలో చిక్కుకున్క శ్రీలంక జట్టు
కొలంబో: భారత్ చేతిలో సొంతగడ్డపై తొలి మ్యాచ్లోనే ఓటమితో ఢీలాపడిన శ్రీలంక జట్టు వివాదంలో చిక్కుకుంది. ఆజట్టులోని క్రికెటర్లపై అవినీతి నిరోధక శాఖ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఆ శాఖాధికారులు శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్లో సోదాలు నిర్వహించగా…టాయిలెట్ రూమ్లో ఒక అనుమానాస్పద ఎల... | 2 |
మాజీ ప్రియుడ్ని లెక్క చేయలేదే..!
Highlights
బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ అనేవి చాలా కామన్. గతంలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో
బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ అనేవి చాలా కామన్. గతంలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో అలియా భట్ సన్నిహితంగా మెలిగేది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురించేది. క... | 0 |
KIRAN Morey
క్రికెట్లో ఒక్కరి సారథ్యమే మంచిది: కిరణ్మోరె
ముంబయి: మూడు ఫార్మాట్లలోనూ సారథి ఒక్కరైతేనే బాగుంటుందని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కిరణ్మోరె అభిప్రా యం వ్యక్తం చేశాడు.పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ వదిలేసిన ధోనిని ఆయన అభినందించారు. ధోనిది అద్భుత నిర్ణయం.అతనెప్పుడు తన నిర్ణయాలతో ఆశ్చర్య పరుస్... | 2 |
ఐపీపీ ఆర్డర్లను దక్కించుకున్న ఆర్ఆర్బీ
పుత్తా యర్రం రెడ్డి| Last Modified శనివారం, 4 అక్టోబరు 2008 (12:07 IST)
పవన విద్యుత్తు నిర్మాణంలో ప్ర్రపంచ మేటి అయిన ఆర్ఆర్బీ ఎనర్జీ సంస్థ ప్రతిష్టాత్మకమైన ఇండిపెండెంట్ పవర్ ప్రాడక్ట్స్ ఆర్డర్లను దక్కించుకుంది. రూ. 358.4 కోట్లతో పవన విద్యుత్తు ప్రాజెక్టును నెలకొల్పనున్నార... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సలహాలొద్దు.. ఎలా ఆడాలో నాకు తెలుసు: పంత్
నా జీవితం క్రికెట్పైనే ఆధారపడి ఉందని నాకు తెలుసు. కాబట్టి.. ఏ మ్యాచ్ల్లో ఎలా ఆడాలో అనేదానిపై స్పష్టమైన అవగాహన ఉంది. అయితే.. పరుగులు చేసేందుకే నేను మ్యాచ్ ఆడతాను తప్ప.. వికెట్ కాపాడుకోవడాని... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'చుట్టాలబ్బాయి' విశేషాలపై వీరభద్రమ్
అహనా పెళ్లంట, పూల రంగడు వంటి హిలేరియస్ సినిమాల్ని తెరకెక్కించిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ వీరభద్రమ్
| Updated:
Apr 6, 2016, 11:43PM IST
అహనా పెళ్లంట, పూల రంగడు వంటి హిలేరియస్ సినిమాల్ని తెరకెక్కించిన యంగ్ అండ్ ఎనర్జిటిక్... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సరికొత్త లుక్లో హోండా అమేజ్
కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హోండా అమేజ్ మంచి మార్కెట్ను సంపాదించుకుంది. 2013లో తొలిసారి భారత మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ఏటా కొత్త హంగులతో దర్శనిమిస్తోంది. అలాగే ఈ ఏడాది సరికొత్త లుక్లో వచ్చింది.
TNN | Updated:
Feb 7, 2018, 12:54PM IST
కాంప... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బాలకృష్ణకు విలన్గా బాలీవుడ్ హీరో.. బోయపాటి భారీ ప్లాన్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ల తరవాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న సినిమా ఇది.
Samayam... | 0 |
internet vaartha 79 Views
న్యూఢిల్లీ : హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్పవర్ రూ. 361 కోట్ల ఐపిఒ సమీకరణకు మార్కెట్లకు వస్తోంది. గురువారం నుంచి ఐపిఒ ప్రారంభం అవుతుంది. 175-202 రూపాయలు ఇష్యూధరగా ప్రకటించింది. లీడ్మేనేజర్లుగా ఎస్బిఐ కేపిటల్ మార్కెట్స్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఐడిఎఫ్సి సెక్యూ రిటీస్ వ్యవహరిస్తున్నాయి. ఈనె... | 1 |
బాహుబలికి అమీర్ ఖాన్ ప్రశంసలు
Highlights
బాహుబలి చిత్రానికి ఆమిర్ ఖాన్స ప్రశంసలు
ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన దంగల్ ను క్రాస్ చేసిన బాహుబలి
బాహుబలి చిత్రం చూడలేదని చెప్పిన ఆమిర్ ఖాన్
బాహుబలి సినిమాకు ఖాన్ స్పందన వచ్చేసింది. బాహుబలి సాధించిన కలెక్షన్ల రికార్డును.. చైనా రిలీజ్ తో క్రాస్ చేసిన ఆమిర్ ఖాన్ దంగల్ సిన... | 0 |
హాలీవుడ్
వెనక్కి తగ్గిన అకాడెమీ
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కార వేడుక ఈ నెల 24న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవానికి ఇంకొన్ని రోజులే ఉన్న తరుణంలో ఇటీవల ఆస్కార్ అకాడెమీ చేసిన ఓ ప్రకటన ఆశ్చర్య పరిచింది. ఆస్కార్ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార సమయంలో నాలుగు విభాగాల్లోని విజేతలకు వాణిజ్య ప్రకటనల విరామంలో పురస్కార ప్రదానం చే... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బుసాన్ చిత్రోత్సవ జడ్జీగా ఇండియన్!
భారతీయ చలన చిత్ర నిర్మాత అనురాగ్ కాశ్యప్ ప్రతిష్టాత్మక 20వ బుసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల న్యాయనిర్ణేతల బృందంలో ఒకరిగా ఉండనున్నారు
ET Bureau | Updated:
Aug 18, 2015, 02:19PM IST
బుసాన్ చిత్రోత్సవ జడ్జీగా ఇండియన్!
భ... | 0 |
SENSEX
మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్ల మద్దతు
ముంబై: ప్రపంచమార్కెట్లు ముందురోజు నష్టాల నుంచి కోలుకోవ డంతో దేశీయంగా కూడా ఇదే సెంటి మెంట్ పనిచేసి స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసేం దుకు దోహదంచేసింది. విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు దిగుతుండటంతో మార్కెట్లకు ప్రోత్సాహం లభిస్తోంది. దీనితో రెండు రో... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వన్డేల్లో కోహ్లి నెం.1.. బుమ్రా నెం.4
శ్రీలంకతో ఆదివారం ముగిసిన ఐదు వన్డేల సిరీస్లో రెండు శతకాలు బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి
TNN | Updated:
Sep 5, 2017, 12:17PM IST
శ్రీలంకతో ఆదివారం ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో రెండు శతకాలు బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్ల... | 2 |
May 26,2018
ఐడీబీఐ బ్యాంకు నష్టం 5,663కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీబీఐ బ్యాంకు మార్చితో ముగిసిన ఆర్థిక త్రైమాసికానికి భారీ నష్టాలను నమోదు చేసింది. మార్చి31తో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ రూ. 5,662.76కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలోని ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంకు రూ. 3,19... | 1 |
Jan 23,2018
మార్కెట్లకు ముందస్తు బడ్జెట్ జోష్
ముంబయి: దేశీయంగా స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. కేంద్ర బడ్జెట్పై సర్కారు ఇస్తున్న ఆశాజనకమైన లీకులకు తోడు కీలక కంపెనీల సానుకూల ఫలితాల ప్రకటిస్తుండడం తదితర అనుకూల పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు కొత్త రికార్డులకు పరుగులు తీస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్లో కూడా సెన్సెక్... | 1 |
హోమ్ క్రీడలు 85 ఏళ్ళ వయసులో రిటైర్మెంట్
85 ఏళ్ళ వయసులో రిటైర్మెంట్
August 28, 2019, 3:09 PM IST
Share on:
ఒక క్రికెటర్ గరిష్టంగా 40 ఏళ్ల వయసు వరకు క్రికెట్ ఆడుతారు. లేదా ఇంకో రెండుమూడేళ్లు కొనసాగుతారు. ఆ తర్వాత మాత్రం రిటైర్మెంట్ ప్రకటించేస్తారు. కానీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ సెసిల్-రైట్ దాదాపు 85 ఏళ్ల వయసులో క్ర... | 2 |
ఇంగ్లండ్ అండ్ వేల్స్
క్రికెట్ బోర్డు ఆశ్చర్యం
జట్టు స్కోరు 0/10
లండన్ : గల్లీ క్రికెట్లో కూడా చోటు చేసుకోని వింత ఘటన ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించిన టోర్నీలో చోటు చేసుకోవడంతో ఆ ఫలితం గురించి విన్న ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆశ్చర్యపోయింది.కెంట్ ప్రాంతంలోని కంటెర్ బరీ స్టేడియం... | 2 |
Urjitpatel
రుణమాఫీలకు రాష్ట్రాల బడ్జెట్లో కేటాయించాలి
ముంబయి, జూన్ 8: వ్యవసాయ రైతులకు రుణమాఫీ పథకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే కొన సాగిస్తే రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉం టుందని రిజర్వుబ్యాంకు గవర్నర్ ఉర్జిత్పటేల్ పేర్కొన్నారు. రాష్ట్రాల బడ్జెట్లలో రుణమాఫీకోస... | 1 |
రెండు రోజులకే దెబ్బతిన్న కోహ్లీ మైనపు విగ్రహం
Highlights
అభిమానుల అత్యుత్సాహమే కారణమా
దేశ రాజధాని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తాజాగా ఏర్పాటు చేసిన కోహ్లీ మైనపు విగ్రహం దెబ్బతిన్నది. సెలబ్రెటీలను అచ్చుగుద్దినట్లు మైనపు విగ్రహాలను తయారు చేయడంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి సాటి లేదు. కాగా.. ఇటీవల టీంఇండియా... | 2 |
Jan 19,2018
రెంట్ షేర్ విస్తరణ
హైదరాబాద్ : ఆన్లైన్ కిరాయి సేవలందించే పోర్టల్ 'రెంట్ షేర్' తన విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. గతేడాది నుంచి బెంగళూరు, దుబారు మార్కెట్లో సేవలందిస్తున్న ఈ సంస్థ తాజాగా తమ రెంటల్ సేవలను ఢిల్లీ-ఎన్సిఆర్, హైదరాబాద్, ముంబయిలకు విస్తరించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. వివిధ కార్యక్రమా... | 1 |
internet vaartha 126 Views
బిగ్స్టార్ వ్యవస్థాపకులు రాజ్ పల్లపోటు
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగంలో టెక్నాలజీతో వినూత్న మార్పులు తెచ్చిన ప్రముఖ డిజిటల్ సంస్థ బిగ్స్టార్ గ్లోబల్ భారత్లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. భారత్ కార్యకలాపాలకు లెర్నింగ్ పెప్పర్ సంస్థ ద్వారా తమ కార్యకలాపాలు విస్తరిస్తున్న... | 1 |
Mohammad Amir Loss a Big Blow for Pak
పాక్ జట్టులో బౌలర్ అమీర్ లేడేంటి..?
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ సెమీస్ చేరడంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ కీలక పాత్ర పోషించాడు.
TNN | Updated:
Jun 14, 2017, 03:51PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ సెమీస్ చేరడంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇంగ్లాండ్&z... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చాహల్, కుల్దీప్కి ఆసియా కప్ ఓ ఛాలెంజ్
టోర్నీలో భాగంగా హాంకాంగ్తో మంగళవారం తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత రోజే అంటే బుధవారం తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఢీకొట్టనుంది.
Samayam Telugu | Updated:
Sep 14, 2018, 03:35PM IST
యూఏఈ వేదికగా శనివారం నుంచ... | 2 |
ప్రతి ఒక్కడికి కత్రినా కైఫ్ కావాలి.. చిలసౌ టీజర్
Highlights
ప్రతి ఒక్కడికి కత్రినా కైఫ్ కావాలి.. కానీ ఎవడు రన్ బీర్ లా ఉండడు.. అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అవుట్ పుట్ చూసిన నాగార్జున స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను విడు... | 0 |
ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్!
- రూ.99 బేస్ఫెయిర్తో దేశీ ప్రయాణం
ముంబయి: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా పరిమితకాలంతో కూడిన బంపర్ ఆఫర్ను ప్రకటించింది. దేశీయ విమానాల్లో రూ.99 బేస్ చార్జితో ఒకవైపు ప్రయాణానికి విమాన టికెట్ను అందించనున్నట్టు తెలిపింది. అలాగే ఇండియన్ జేవీ ఎయిర్లైన్ నెట్వర్క్తో నడిచే అంతర్జాతీయ విమ... | 1 |
internet vaartha 178 Views
11ఏళ్ల కనిష్టస్థాయికి చేరిన ముడిచమురు ధరలే కీలకం
లండన్ : ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి కంపెనీలన్నీ ముడిచమురు ఉత్పత్తిపై పెట్టు బడులు తగ్గిస్తున్నాయి. 11 ఏళ్ల కనిష్టానికి ముడి చమురు ధరలు పతనంకావడమే ఇందుకు కీలకం. బ్యారెల్కు 60 డాలర్లు ఉన్న ధరలు ఒక్కసారిగా 37 డాలర్లకు పడిపోవడంతో స్టాటోయి... | 1 |
Feb 07,2017
'వడ్డీ' అంచనాలతో మార్కెట్లలో ర్యాలీ
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు దూసుకెళ్లాయి. ఇప్పటికే బడ్జెట్పై సానుకూల అంచనాలతో దూకుడుగా ఉన్న మార్కెట్లు, వడ్డీ రేట్లు తగ్గనున్నాయన్న అంచనాల్లో సోమవారం మరోమారు పరుగులు పెట్టాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లకు కోత పెట్టనుందన్న అంచ... | 1 |
Suresh 220 Views
హైదరాబాద్: బాలీవుడ్ హిరో అక్ష§్ుకుమార్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సెల్ఫీ దిగింది.కాగా ఆమె బాలీవుడ్ అగ్ర తారలతో సెల్ఫీల మీద సెల్ఫీలు దిగుతుంది.తాజాగా అక్ష§్ుకుమార్తో సెల్ఫీ తీసుకుని ట్విట్టర్ లో పోస్టు చేసింది.ఫిటెస్ట్ కిలాడీ అక్ష§్ుతో పోటో దిగడం ఎంతో సంతోషంగా ఉందని,ఆయన నటించిన ఎయిర్ లి... | 2 |
internet vaartha 205 Views
హైదరాబాద్ : ప్రైవేటురంగంలో అభివృద్ధి దిశగా వెళుతున్న లక్ష్మీవిలాస్బ్యాంక్ కూకట్పల్లి శాఖలో క్రోన్లాంజ్ ఏర్పాటుచేసింది. నికర ఆదాయం కలిగిన వినియోగదారులకు అందించే విభిన్న సమ్మిళిత సేవలనే క్రోన్ లాంజ్ అని పిలుస్తారు. బ్యాంకు రిలేషన్షిప్ మేనేజర్లతో ఎంపికచేసిన శాఖలవద్ద అందిస్తారని సిఒఒ ఎజ... | 1 |
జీవిత రాజశేఖర్ ఇంట మరో విషాదం, జీవిత సోదరుడు మృతి
Highlights
ఇటీవలే సినీ హీరో రాజశేఖర్ తల్లి మృతి
గరుడవేగ సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న రాజశేఖర్
మరోవైపు జీవిత సోదరుడు శ్రీనివాస్ ను కోల్పోయిన రాజశేఖర్ కుటుంబం
టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుటుంబంలో మరో విషాదం జరిగింది. ఇటీవలే ఆయన తల్లి మరణించగా, ఆ బాధ నుంచి త... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
శతకాలతో చెలరేగిన రోహిత్, కోహ్లి.. భారత్ 337/6
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (147), కెప్టెన్ విరాట్ కోహ్లి (113) శతకాలతో చేలరేగిన వేళ.. టీమిండియా భారీ స్కోరు సాధించింది.
TNN | Updated:
Oct 29, 2017, 05:14PM IST
కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ భార... | 2 |
BENZ
మెర్సిడిస్ ఇండియా ఫేస్లిఫ్ట్
ముంబై, నవంబరు 30: మెర్సిడిస్ బెంజ్ ఇండియా తన కొత్త 12వ డిజైన్ వాహనాన్నిమార్కెట్కు విడుదలచేసింది. మెర్సిడిస్ సిఎల్ఎగా చెపుతున్న ఈ వాహనం ధర ముంబై ఎక్స్షోరూం ధరగా రూ.31.40 లక్షలుగా ప్రకటించింది. హెడ్ల్యాంప్, టైయిల్ ల్యాంప్ల్లో మార్పులు తెచ్చింది. జర్మనీ కార్ల తయారీ సంస్థ సొం... | 1 |
Vaani Pushpa 129 Views jawa classic , Market
jawa classic
న్యూఢిల్లీ: కంపెనీ 90వ వార్షికోత్సవం సందర్భంగా జావా క్లాసిక్ 300 బైక్ను విడుదలచేసింది. భారత్లో ఈబైక్ధర 1.64 లక్షలుగా వెల్లడించింది. క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన 90వ వార్షికోత్సవ వెర్షన్గా జావాక్లాసిక్ను విడుదలచేసింది. నాన్ ఎబిఎస్ వెర్షన్ ... | 1 |
Hyderabad, First Published 20, Aug 2019, 12:55 PM IST
Highlights
వెస్టిండీస్తో ఆరంభం కానున్న తొలి టెస్టులో జడేజా రెండొందల వికెట్ల మార్కును చేరితో భారత్ తరఫునఈ ఫీట్ సాధించిన 10వ బౌలర్గా నిలుస్తాడు. అదే సమయంలో వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్గా జడేజా రికార్డు నమోదు చేస్తాడు.
టీం ఇండియా... | 2 |
గెలిపించిన డూప్లెసిస్: ఉత్కంఠ మ్యాచులో పైచేయి చెన్నైదే
Highlights
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన మ్యాచులో ధోనీ సేన రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన మ్యాచులో ధోనీ సేన రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ధనిక దేశాల్లో అమెరికా టాప్.. మరి భారత్!
అఫ్రేసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో అమెరికా 62,584 బిలియన్ డాలర్ల సంపదతో మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకుంది.
TNN | Updated:
May 20, 2018, 06:50PM I... | 1 |
Virat Kohli consolidates top spot in ICC T20I Rankings
టీ20 ర్యాంకింగ్స్ టాప్లో కోహ్లి, బుమ్రా
న్యూజిలాండ్తో మంగళవారం రాత్రి ముగిసిన చివరి టీ20 మ్యాచ్లో సత్తా చాటిన భారత్ జట్టు క్రికెటర్లు.. టీ20 ర్యాంకింగ్స్లోనూ హవా
TNN | Updated:
Nov 8, 2017, 06:47PM IST
న్యూజిలాండ్‌తో మంగళవారం రాత్రి ముగిసిన చివరి టీ20 మ... | 2 |
Suresh 98 Views SUZUKI
SUZUKI
హైదరాబాద్: జపాన్ ఆటోమొబైల్సంస్థ సుజుకి కొత్తజిక్సర్ఎస్ఎఫ్ను ప్రవేశపెట్టింది. 4స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్కూల్డ్,
వాల్వ్ఎస్ఒహెచ్సి, 2వాల్వ్ ఏర్పాటుచేసామని వివరించింది. ఎఫ్ఐ కార్బరేటర్ ఇంధన వ్యవస్థ, ఎలక్ట్రిక్ స్టార్టర్ వ్యవస్థను
కూడా జోడించింది. 12వోల్ట్ బ్యాటరీ, 3ఎహ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘రాజా’కి రెస్పాన్స్ అదుర్స్.. దీపావళి కానుకగా విడుదల
మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’. ‘పటాస్’, ‘సుప్రీమ్’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ను డైరెక్ట... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
లైఫ్ ఇచ్చిన ఉమేష్.. చెలరేగిన సౌథీ
రెండు పరుగుల వద్ద ఉమేష్ యాదవ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన టిమ్ సౌథీ చెలరేగిపోయాడు. తన వన్డే కెరీర్లోనే తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
TNN | Updated:
Oct 16, 2016, 05:08PM IST
బుమ్రా వేసిన బౌలింగ్‌లో కివీస్ బ్యాట్స్... | 2 |
Hyderabad, First Published 24, Mar 2019, 3:06 PM IST
Highlights
త్వరలో తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ. ఇప్పటికే హీరోయిన్గా మారిన మెగా డాటర్ నీహారిక.
త్వరలో తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ. ఇప్పటికే హీరోయిన్గా మారిన మెగా డాటర్ నీహారిక. వీరిద్దరూ కలిసి కారులో తమ... | 0 |
ఇన్ఫీలోకి నందన్ రీఎంట్రీ..!
- నాన్ఎగ్జిక్యూటివ్ చైర్మెన్గా రంగ ప్రవేశం!
- అమెరికా పర్యటన అర్థాంతరంగా రద్దు
- బెంగుళూరులోే బస చేసి పరిస్థితి సమీక్ష
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో నెలకొన్న సంక్షోభానికి తెర దించేలా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు గాను సంస్థ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన నందన్ నిలేకని చురుకైన పాత్ర... | 1 |
Suresh 138 Views
బబితకుమారి పరాజయం
రియో డి జెనీరో: భారత మహిళా స్టార్ రెజ్లర్ బబిత కుమారి రియో ఒలింపిక్స్ నుంచి వైదొలగింది.కాగా 53 కేజిల ఫ్రీ స్టైల్ మహిళా రెజ్లింగ్ విభాగంలో పోటీ పడిన బబిత కుమారి గ్రీస్ రెజ్లర్ యారియా చేతిలో పరాజయం పొందింది. ఆరు నిముషాల పాటు సాగిన బౌట్లో యారియా చేతిలో 5-1 తేడాతో బబిత కుమారి పరాజ... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
kabaddi
21 నుంచి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్
ఫతేమైదాన్,జనవరి 16 ప్రభాతవార్త: జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రొ కబడ్డీ స్పూర్తిగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధికారిక గుర్తింపు పొందిన తెలంగాణ ప్రీమర్ లీగ్ ఈనెల 21 న ప్రారంభం కానుండగా ఫిబ్రడి 7 వరకు అంటే 16 రోజుల పాటు తొలిగా వరంగల్ ఇండోర్ స్టేడియంలో ఈ టోర్నీని ప్... | 2 |
currency
కళ తగ్గిన విదేశీ కరెన్సీ ఖజానా
ముంబయి, : భారత్ విదేశీకరెన్సీ నిల్వలు 956.4 మిలి యన్ డాలర్లు క్షీణించి ఏప్రిల్ ఏడవ తేదీతో ముగిసిన వారానికి గాను 368.998 బిలియన్ డాలర్లుగా నిలిచాయి. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో క్షీణతవల్ల కరెన్సీ నిల్వలు కరిగినట్లు ఆర్బిఐ చెపుతోంది. అంతకుముందు వారంలో కరెన్సీనిల్వలు 2.022 బిలిన్... | 1 |
RAMESH VISWANATHAN
ఆయుర్వేదం ఆయుష్షును పెంచాలి
హైదరాబాద్,జూన్ 29: ఆయుర్వేద ఉత్పత్తు లపై జిఎస్టిని ప్రస్తుతం 28శాతానికి పెంచడం పట్ల ఆయుర్వేద ఉత్పత్తులకంపెనీలు నిప్పులు చెరుగుతు న్నాయి. ప్రాచీన పురాతన ఆయుర్వేద వైద్యవిధానాన్ని బతికించా ల్సింది పోయి పనునలభారం పెంచడం ఈ రంగంపై వివక్షకు నిదర్శనమని పలువురు నిరసన వ్యక్తంచేస్... | 1 |
Highlights
షమీ కౌంటర్
టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ.. తన భార్య హసీన్ జహాన్ కి కౌంటర్ ఇచ్చారు. గతంలో షమీ తనను హింసించాడంటూ మీడియా ముందుకు వచ్చిన హసీన్.. తాజాగా షమీ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ పలు వ్యాఖ్యలు చేసింది. కాగా.. ఈ వ్యాఖ్యలపై షమీ స్పందించారు.
'ఒక్క పెళ్లి చేసుకొనే నానా ఇబ్బందులు పడుతుంటే.. రెండో పెళ్లా? మ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘మహానటి’వసూళ్లు.. స్టార్ హీరోలకు ధీటుగా!
భారీ ఓపెనింగ్స్ పొందే సినిమాలు అంటే అవి మాస్ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు, భారీ అభిమానగణం ఉండే హీరోల సినిమాలు,
Samayam Telugu | Updated:
May 10, 2018, 09:06AM IST
భారీ ఓపెనింగ్స్ పొందే సినిమాలు అంటే అవి మాస్ ఇమేజ్ ఉన్న హీ... | 0 |
ఎందుకిలా జరిగింది (వీడియో)
Highlights
మండిపడ్డాడు కూల్ కెప్టెన్
తప్పంతా బౌలర్లదేనని మండిపడ్డాడు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. బౌలింగ్కు సంబంధించి పక్కాగా వ్యూహాలు రచించినా, అమలు చేయడంలో బౌలర్లు విఫలమయ్యారని, అందుకే ఓడిపోవాల్సి వచ్చిందని అన్నాడు. ఐపీఎల్ 2018లో భాగంగా శుక్రవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రనౌట్పై పెదవి విప్పిన మిథాలీ..!
మిథాలీ రాజ్ రనౌట్ మ్యాచ్ ఫిక్సింగ్ తరహాలో ఉంది. ఇంత పేలవంగా ఎలా రనౌటవుతారు..? నమ్మశక్యంగా లేదు’
TNN | Updated:
Jul 25, 2017, 06:56PM IST
రనౌట్పై పెదవి విప్పిన మిథాలీ..!
ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్ల... | 2 |
Jan 13,2016
ఎన్ఎండీసీ నూతన సీఎండీిగా భారతీ ఎస్
హైదరాబాద్ : కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఫైనాన్సీయల్ సలహాదారు భారతీ ఎస్ సిహగ్ దేశంలోనే అతిపెద్ద ముడి ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు ఎన్ఎండీసీకి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమతులయ్యారు. ఉక్కు మంత్రిత్వశాఖ ఆమెకు ఈ అదనపు బాధ్యతలను అప్పగించింది. జనవరి ఒక్కటో త... | 1 |
internet vaartha 338 Views
పిఎం బీమా పథకాలపై ప్రతిపాదనలు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి జన్సురక్ష యోజన పరిధిలో ప్రీమియం వసూళ్లు ఏమాత్రం పెరగలేదు. అలాగే ప్రీమియంపెంచాలన్న ప్రతిపాద నలు కూడా ఆమోదం పొందలేదు. 2017-18 నుం చి పరిశీలిస్తామన్న సంకేతం మాత్రం బ్యాంకులకు అందింది. వ్యక్తిగతమ్రాదబీమా పథకాలు, జీవిత బీమా పథకాలల్లో కొన్ని... | 1 |
Visit Site
Recommended byColombia
బంగారం ధర సెప్టెంబర్ నెలలో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర ఇంకా రూ.1850 దిగువునే ఉంది. వెండి ధర కూడా సెప్టెంబర్ నెలలో కేజీకి రూ.51,000 పైకి చేరింది.
Also Read: లోన్ తీసుకుంటే రూ.లక్షకు కేవలం రూ.853 ఈఎంఐ.. వారికి మాత్రమే!
అంతర్జాతీయ ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రహానె మూడో ఓపెనర్.. కానీ చోటివ్వలేం
వన్డేల్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గత కొంతకాలంగా భారత్ జట్టుకి ఎన్నో విజయాలు అందించారు. ప్రస్తుతం రహానె జట్టులో మూడో
TNN | Updated:
Aug 19, 2017, 08:25PM IST
శ్రీలంకతో జరగనున్న తొలి వన్డే‌లో ఢీకొనే భారత... | 2 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
rain threatens to spoil series decider and thiruvananthapuram's debut
ఫలితం తేలేనా.. మూడో టి20కి వరణుడి గండం!
భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్న మ్యాచ్. మూడు టి20 సిరీస్లో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్ నెగ్గాయి.
TNN | Updated:
Nov 7, 2017, 12:27PM IST
భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున... | 2 |
DWEN
గుజరాత్ లయన్స్కు డ్వేన్ బ్రావో దూరం
న్యూఢిల్లీ: ఐపిఎల్ సీజన్ 10 వరుస పరాజయాలతో కుదేలైన గుజరాత్ లయన్స్కు మరో సమస్య ఏర్పడింది. గాయం కారణంగా వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఐపిఎల్కు దూరమయ్యాడు.గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఈ విషయాన్ని ధృవీకరించాడు.డ్వేన్ బ్రావో టోర్నమెంట్కు దూరమయ్యాడు.గాయ... | 2 |
Oct 22,2016
సీఎస్తో తోషిబా చైర్మెన్ షిగా భేటీ
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: జపాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ తోషిబా కార్పొరేషన్ డైరెక్టర్, చైర్మెన్ షీగినోరి షీగా శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి శాంతి కు... | 1 |
Vaani Pushpa 157 Views cricket , usa
usa cricket
న్యూఢిల్లీ : సెప్టెంబర్లో యునైటెడ్ స్టేట్స్ తొలిసారిగా ఓ వన్డే మ్యాచ్కి ఆతిథ్యమివ్వబోతోంది. క్రికెట్లో మొట్టమొదటి అంతర్జాతీయ గేమ్ 1844లో యునైటెడ్ స్టేట్స్-బ్రిటిష్ ప్రోవిన్స్ జట్ల మధ్య జరిగింది. న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరిగి నూట డెబ్బై సంవత్సరాలు అవుతుంది... | 2 |
వార్తలు
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్.. నిర్ణయం రాష్ట్రాలదే: అరుణ్ జైట్లీ
కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా వుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లు స్పష్టం చేశారు. అయితే జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజీల
selvi| Last Updated: బుధవారం, 25 ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ప్రపంచ కప్ కబడ్డీ: సెమీస్లోకి భారత్
అహమ్మదాబాదులో జరుగుతున్న ప్రపంచ కప్ కబడ్డీ టోర్నీలో భారతజట్టు కీలక విజయాన్ని నమోదుచేసింది.
TNN | Updated:
Oct 16, 2016, 12:40AM IST
అహమ్మదాబాదులో జరుగుతున్న ప్రపంచ కప్ కబడ్డీ టోర్నీలో భారతజట్టు కీలక విజయాన్ని నమోదుచేసింది. అర్జెంటీన... | 2 |
jasprit bumrah magic, india wins third odi against new zealand by 6 runs
ఆఖర్లో బుమ్రా మ్యాజిక్.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. ఆరు పరుగుల తేడాతో గెలుపొంది 2-1 తో సిరీస్ను కైవసం చేసుకుంది
TNN | Updated:
Oct 29, 2017, 09:50PM IST
కా... | 2 |
internet vaartha 266 Views
న్యూఢిల్లీ : సన్ రైజర్స్ తరుపున 14 మ్యాచ్లు ఆడిన ముస్తాఫిజూర్ రెహ్మాన్ 16 వికెట్లు పడగొట్టాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నది తొలిసారి అయితేనేం తనదైన బౌలింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు ఈ యువ బౌలర్.బంగ్లాదేశ్కు చెందిన యువ సంచలనం ముస్తాఫిజూర్ ఈ సీజన్లో కెరీర్ మొదలుపె... | 2 |
అర్జున్ రెడ్డి మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఫోటో గ్యాలరీ
First Published 22, Aug 2017, 5:55 PM IST
అర్జున్ రెడ్డి మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఫోటో గ్యాలరీరీ
అర్జున్ రెడ్డి మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఫోటో గ్యాలరీరీ
అర్జున్ రెడ్డి మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఫోటో గ్యాలరీరీ
అర్జున్ రెడ్డి మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఫోటో గ్యాలరీరీ
... | 0 |
sumalatha 110 Views bse , NSE , stock market
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో దూసుకుపోయాయి. ఆర్థిక సంక్షోభం ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. దీంతో, ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు… ఆ తర్వాత రాకెట్ లా దూసుకుపోయాయ... | 1 |
Visit Site
Recommended byColombia
చివరకు సెన్సెక్స్ 247 పాయింట్ల లాభంతో 38,127 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 11,305 పాయింట్లకు పరుగులు పెట్టింది. మెటల్ షేర్లు దుమ్ముదులిపాయి. వేదాంత షేరు ఏకంగా 4 శాతం ర్యాలీ చేసింది. ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో షేరు పరుగులు పెట్టింది.
Stock Market High... | 1 |
Essr
ఎస్సార్ ప్రాజెక్టులకు రూ.2వేల కోట్ల రాబడులు
ముంబయి: ఎస్సార్ప్రాజెక్ట్సు గత ఏడాది రూ.2వేల కోట్ల రాబడులు సాధించినట్లు ప్రకటిం చింది. ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ నిర్మాణరంగ కంపెనీ దేశంలో మొత్తం పది ప్రాజెక్టులను పూర్తిచేసిం ది. గత ఆర్థిక సంవత్సరంలో చూస్తే రెండువేల కోట్ల రాబడులు సాధించింది. కంపెనీకి మత్తం ఎని మిద... | 1 |
PHARMACY1
ఔషద కంపెనీల ధరల దోపిడి
న్యూఢిల్లీ,: దేశంలోని అగ్రశ్రేణి మందుల తయారీ కంపెనీలన్నీ తమ డిమాండ్ ఉన్న ఔష ధాలకు పరిమితికి మించి ధరలు వసూలు చేస్తున్నట్లు ఫార్మా మందుల నియంత్రణ విభాగం గుర్తించింది. జాతీయ ఫార్మాధరల ప్రాధికార సంస్థ (ఎన్పిపిఎ) మొత్తం 634 మందులను ఈ జాబితాలో నిర్ణీత ధరలకంటే ఎక్కువధరలకు విక్ర యిస్తున్నట్ల... | 1 |
Virat Kohli’s consistency is beyond phenomenal, says Sunil Gavaskar
కివీస్పై కోహ్లి ఆ తప్పు చేయలేదు: గవాస్కర్
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ల్లో చేసిన తప్పుల్ని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి సరిదిద్దుకున్నాడని.. కివీస్తో తాజాగా జరుగుతున్న సిరీస్లో వాటిని
TNN | Updated:
Oct 31, 2017, 03:44PM IST
ఆస్ట్రేలియాతో వన్డే... | 2 |
The #MumbaiIndians are now on No.2 position on the #VIVOIPL Points Table. https://t.co/ZwAvTVuF8m
— IndianPremierLeague (@IPL) 1556822815000
1. సన్రైజర్స్ హైదరాబాద్ : తాజా సీజన్లో 13 మ్యాచ్లాడిన హైదరాబాద్ జట్టు ఆరు మ్యాచ్ల్లో గెలుపొంది 12 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. జట్టు ప్లేఆ... | 2 |
- దేశ పెెద్దబ్యాంక్ కొత్త అధినేతగా శక్తికాంత్ నియామకం
- 1980 బ్యాచ్ ఐఏఎస్కు ఆర్బీఐ బాధ్యతలు
- ప్రధాని వీర విధేయుడైనందుకే ఉన్నతపదవి!
- మూడేండ్ల పదవీ కాలంతో పూర్తి బాధ్యతలు.
- నోట్లరద్దు సమయంలో విధేయతకు నజరానా!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కొత్త గవర్నర్గా ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్... | 1 |
రిలీజ్ కు సిద్ధంగా మెగాహీరో లవ్ స్టోరీ!
Highlights
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు, వల్ల... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బిత్తిరి సత్తిని ఇమిటేట్ చేసిన చిరంజీవి.. ఫప్ఫన్నం తిన్నట్టుందట..!!
మెగాస్టార్ చిరంజీవి తనలోని హాస్యరసాన్నంతా పండించారు. కడుపుబ్బా నవ్వించారు. బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో ఆయనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు.
Samayam Telugu | Updated:
Nov 4, 2019, 05:... | 0 |
Apr 05,2017
ఎఫ్ఐఈవో నూతన అధ్యక్షునిగా గణేష్ కుమార్
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ఫోర్ట్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈవో) నూతన అధ్యక్షునిగా ఆకాష్ టెక్స్టైల్స్ ప్రయివేటు లిమిటెడ్ (ముంబయి) అధిపతి గణేష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. చెన్నైలో జరిగిన ఫెడరేషన్ 240వ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఆయనను... | 1 |
హైదరాబాద్లో మైక్రోపోర్ట్ ప్లాంట్..!
- అర్థోపెడిక్ ఉత్పత్తుల్లోకి ప్రవేశం
హైదరాబాద్ : మైక్రోపోర్ట్ భారత మోకీళ్ళ ఇంప్లాంట్ ఉత్పత్తుల మార్కెట్లోకి ప్రవేశించింది. తాము ఇప్పటికే దేశంలో స్టెంట్లను విక్రయిస్తున్నామని మైక్రోపోర్టు ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రియాజ్ దేశారు తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో... | 1 |
ARJUN TENDULKAR1
అర్జున్ టెండూల్కర్ యార్కర్తో గాయపడ్డ ఇంగ్లాండ్ క్రికెటర్
లండన్: మైదానంలో దాదాపు రెండు దశాబ్ధాల పాటు మాస్టన్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన దూకుడుతో ఇంగ్లాండ్ క్రికెటర్లను ఆటాడుకు న్నాడు. ఇప్పుడు మళ్లీ ‘టెండుల్కర్ పేరు వినిపిస్తేనే వాళ్లు హడలిపోతున్నారు. దానికి కారణం యువ అర్జున్ టెండూల్కర్ ... | 2 |
- దశాబ్ద కాలంలో 5 లక్షల కోట్ల డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ
- ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా
న్యూఢిల్లీ: రానున్న దశాబ్ద కాలంలో 7 శాతం వృద్ధిని కొనసాగించగలిగితే భారత్ ఆర్థిక వ్యవస్థ రెండింతల మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అన్నారు. ప్రస్తుతం ఉన్న 2 లక్షల కోట్ల డాలర్ల స్థాయి నుంచ... | 1 |
- నియంత్రణ విషయమై విభేదించిన రాష్ట్రాలు
- చర్చకు వచ్చిన పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ
- తొలిరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోని కౌన్సిల్
ముంబయి: దేశంలో కొత్తగా అమలులోకి తీసుకురానున్న 'వస్తు సేవల పన్ను' (జీఎస్టీ) విధానంలో నియంత్రణ విషయమై శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. జీఎస్టీ ముసాయిదా చ... | 1 |
తమన్..కాంబినేషన్లో ఆడియో సూపర్ హిట్.. కానీ సినిమాలు మాత్రం ఫ్లాప్
Highlights
తమన్ కాంబినేషన్లో ఆడియో సూపర్ హిట్
తమన్ తో చేసిన సినిమాలు ‘తిక్క’.. ‘విన్నర్’.. ‘జవాన్’ ఆడియోలకు మంచి పేరొచ్చింది
సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతుంటాయని తేజు ఓ ఇంటర్వ్యూలో అనడం విశేషం
టాలీవుడ్లో ఈ తరం యువ కథానాయకుల్లో ఈజీ గోయింగ్ అనిపించే వాళ్లల... | 0 |
salman khan considered vinod khanna as his lucky mascot
సల్మాన్ ఖాన్ లక్కీ మస్కట్ వినోద్ ఖన్నా
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ వినోద్ ఖన్నా మృతి పట్ల యావత్ సినీపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి...
Bombay Times | Updated:
Apr 27, 2017, 05:03PM IST
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ వినోద్ ఖన్నా మృతి పట్ల యావత్ సినీపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్... | 0 |
internet vaartha 175 Views
హైదరాబాద్ : సీగ్రామ్స్ రాయల్స్టాక్ బ్యారెల్ ఎంపికచేసిన అత్యుత్తమ ప్యాకేజితో కొత్త బ్రాండ్గా మార్కెట్కు వచ్చింది. ఖచ్చితత్వం, మంచి రుచి, రంగుల ఖచ్చితమైన సమ్మేళనంతో రాయల్స్టాక్ సెలెక్ట్ బ్యారెల్ విస్కీ అత్యున్నత ప్రీమియం బ్రాండ్గా మార్కెట్ వాటా మరింత పెంచుకుంటుందని పెర్నాడ్ రికార... | 1 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రియోలో బోణీ చేసిన భారత హాకీ జట్టు
ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత హాకీ జట్టు విజయం సాధించింది.
TNN | Updated:
Aug 6, 2016, 10:41PM IST
రియో ఒలింపిక్స్ను భారత హకీ జట్టు ఘనంగా ఆరంభించింది. శనివారం ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 3-2 తేడాతో విజయం సాధించింది. భారత్ త... | 2 |
Suresh 166 Views
రిలయెన్స్పై కేంద్రం రూ.2,500 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ, ఆగస్టు 18: తూర్పుతీరంలోని కెజిబేసిన్ డి-6 క్షేత్రంలోని బావినుంచి నిర్ణయిం చిన లక్ష్యం కంటే తక్కువ సహజవాయువును ఉత్పత్తిచేసినందుకుగాను రిలయన్స్ ఇండస్ట్రీస్, సహచర కంపెనీలపై ప్రభుత్వం రూ.2500 కోట్ల జరిమానా విధిం చింది. డాలర్లలోచూస్తే 380 మిలియన్ డ... | 1 |
Hyderabad, First Published 5, Jul 2019, 1:42 PM IST
Highlights
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా దీని ప్రభావం స్టాక్ మార్కెట్స్ పై పడింది. ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారో లేదో.. అలా స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్... | 1 |
Nov 30,2018
బజాజ్ ఆటో నుంచి సరికొత్త 'పల్సర్'
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో లిమిటెడ్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త పల్సర్ను తీసుకు వచ్చింది. 'పల్సర్ 150 నియాన్' పేరుతో కొత్త బండిని సంస్థ గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ.64,998గా నిర్ణయించింది (ఎక్స్షోరూమ్, ఢిల్లీ). కొత్త పల్సర్ నియాన్లో సరికొత... | 1 |
sumalatha 111 Views bse , NSE , stock market
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం 9.47 సమయంలో సెన్సెక్స్ 375 పాయింట్లు కుంగి 36,957 వద్ద, నిప్టీ 104 పాయింట్లు కోల్పోయి 10,918 వద్ద ట్రేడింగ్ను కొనసాగిసున్నాయి. కాగా డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఓ దశలో 60 పైసలు పతనమై 72... | 1 |
Vaani Pushpa 146 Views apology , bcci accepted , DINESH KARTHIK
Dinesh karthik
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ భేషరతుగా కోరిన క్షమాపణలను అంగీకరించామని బిసిసిఐ వెల్లడించింది. ఇక ఈ అంశం ముగిసిన అధ్యాయమని తెలిపింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో జరిగిన ఓ మ్యాచ్ను అతు ట్రిన్బాగో నైట్రైడర్స్ డ్... | 2 |
internet vaartha 226 Views
కరాచీ : మ్యాచ్ ఫిక్సింగ్ అనంతరం సుమారు 6 సంవత్సరాల తరువాత ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమయ్యే పాకిస్థాన్ ప్రధాన పేసర్ మొహ్మాద్ అమీర్కు అక్కడ ఎటువంటి ప్రతికూల వాతావరణం ఎదరవ్వదని దిగ్గజ ఆటగాడు ఇమ్రాన్ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఆనాడు ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా అమిర్ ఫిక్సింగ్కు పాల్పడి... | 2 |
డీజే.. దువ్వాడ జగన్నాథమ్తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డులు
Highlights
సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే చిత్రం
బాహుబలి తర్వాత అత్యధిక ట్రైలర్ వ్యూస్ సాధించిన మూవీగా డీజే రికార్డు
డీజేలో స్టయిలిష్ ఆఫీసర్ గా, బ్రాహ్మణ యువకుడిగా రెండు పాత్రల్లో కనిపించనున్న అ... | 0 |
డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హాండెడ్ గా దొరికిపోయిన టాప్ హీరోయిన్
Highlights
డ్రగ్స్ కేసులో పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలను విచారించిన సిట్
ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయని సిట్
తాజాగా మరో ముగ్గురు సెలెబ్రిటీల్లో ఓ టాప్ హిరోయిన్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలెబ్రిటీల విచారణ పర్వం తెలిసింద... | 0 |
'అరవింద సమేత'కు శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ తో రూ.50కోట్లు
Highlights
ఓ ప్రముఖ ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం రూ.22 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చింది. అయితే హారిక హాసిని సంస్థ రూ.24 కోట్ల దగ్గర ఉన్నారు. మధ్యలో డీల్ కుదరాల్సివుంది. మరో వారం రోజుల్లో ఈ సంగతి ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది
దర్శకుడు త్రివిక్రమ్ గత చ... | 0 |
Visit Site
Recommended byColombia
వెంటనే అమితాబ్ మరో ట్వీట్ పెట్టాడు. పొరపాటు చేశా... దానిని సరిదిద్దుకుంటున్నానని... సారీ దినేష్ కార్తీక్ అది 2 ఓవర్లలో 34 పరుగులు కావాలి.... 24 కాదని క్షమాపణలు చెప్పాడు. బిగ్ బీ పెద్ద స్టార్ హీరోనైనా హుందాగా వ్యవహరించారు. జరిగిన తప్పును గమనించి సారీ చెప్పి పెద్దరికాన్ని నిలబెట్టుకున్నా... | 2 |
Hyderabad, First Published 4, Jul 2019, 5:04 PM IST
Highlights
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. యంగ్ బ్యూటీలు నభా నటేష్, నిధి అగర్వాల్ కథానాయికలు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటి... | 0 |
Bangladesh have become champions..?
అంచనాలు లేవు.. కాబట్టే భారత్ని ఓడిస్తాం
ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ విజేతగా నిలుస్తుందని ఎవరూ కనీసం ఆలోచన కూడా చేయరు. మా జట్టు కూడా
TNN | Updated:
Jun 12, 2017, 08:00PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగే రెండో సెమీ ఫైనల్లో అంచనాల్లేకుండా బరిలోకి దిగుతోన్న బంగ్లాద... | 2 |
ప్రియుడితో నటి అర్చన ఎంగేజ్మెంట్ (ఫొటోస్)
First Published 3, Oct 2019, 9:28 PM IST
తన ప్రియుడితో సినీ నటి అర్చన నిశ్చితార్థం గురువారం జరిగింది. గత కొంత కాలంగా అర్చన ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా తన ప్రియుడి ఫొటోల్ని షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితమే అర్చన తాం ప్రియుడితో కలసి ఉన్న ఫోటో షేర్ చేసి త్వ... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.