text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అంబానీ ఇంట పెళ్లి బాజాలు.. డిసెంబర్ 12న ఈషా వివాహం
ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు.. డిసెంబర్ 12న ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్ల వివాహం..
Samayam Telugu | Updated:
Oct 30, 2018, 11:12PM IST
అంబానీ ఇంట పెళ్లి బాజాలు.. డిసెంబర్ 12న ఈషా వ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అప్పటివరకు ఆగలేకపోతున్నా..
నేనొక్కడినే బ్యూటీ కృతి సనన్ ఆరోజు కోసం చాలా తొందరపడుతోంది.
PTI | Updated:
Aug 1, 2015, 02:10PM IST
బాలీవుడ్ హిట్ పెయిర్ షారుఖ్, కాజోల్ జంటగా నటిస్తున్న దిల్ వాలే సినిమాలో నేనొక్కడినే మూవీ బ్యూటీ కృతి సనన్ కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తో... | 0 |
Apr 04,2017
ఐసీఐసీఐ బ్యాంకు నెట్ 'డిజిలాకర్'
న్యూఢిల్లీ : ప్రముఖ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు తమ రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ ఫామ్పై 'డిజిలాకర్' సదుపా యాన్ని అనుసంధానించినట్టు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అండ్ చీఫ్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఆఫీసర్ బి మాధివనన్ పేర్కొన్నారు. ఫలితంగా ఆన్లైన్ ... | 1 |
Hyderabad, First Published 11, Apr 2019, 10:13 AM IST
Highlights
ఈ మధ్యకాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ హవా ఎక్కువవ్వడంతో ఇప్పుడు దానికి అడ్డుకట్ట వేస్తూ ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిందే.
ఈ మధ్యకాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ హవా ఎక్కువవ్వడంతో ఇప్పుడు దానికి అడ్డుకట్ట వేస్తూ ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం గురించి... | 0 |
Visit Site
Recommended byColombia
గాలి కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ రూల్స్ కఠినతరం కావడంతో పల్లాడియం డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం పల్లాడియం ధర ఔన్స్కు 1,800 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. మన కరెన్సీలో చూస్తే దీని ధర గ్రాముకు రూ.4,500 సమీపంలో ఉంది. బంగారం ధర ఔన్స్కు 1,500 డాలర్ల వద్ద ఉంది. ఇ... | 1 |
SENSEX15
చమురు, గ్యాస్ కంపెనీల మద్దతు
ముంబై, అక్టోబరు 14: బెంచ్మార్క్స్టాక్ మార్కెట్సూచీలు స్వల్పంగా పెరిగాయి. మార్కెట్లు అనిశ్చితితో ప్రారంభం అయినప్ప టికీ చివరినిమిషంలో కొంతమేర పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు కొంత మద్ద తునిచ్చాయి. ఇన్ఫోసిస్, హిందూస్థాన్ లీవర్ కంపెనీలషేర్ల నష్టాలను కొంత రికవరీ చేయ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హాట్ కేకుల్లా ‘స్పైడర్’ టికెట్లు.. క్యూ కట్టారు!
ప్రిన్స్ మహేష్బాబు- రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ స్పైడర్ ఈనెల 27వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
TNN | Updated:
Sep 25, 2017, 03:45PM IST
ప్రిన్స్ మహేష్... | 0 |
Sep 03,2017
మైసూర్కు మొదలైన ట్రూ'జెట్' సేవలు
హైదరాబాద్ : రీజినల్ ఎయిర్లైన్స్ కంపెనీ ట్రూజెట్ కొత్తగా హైదరాబాద్ నుంచి మైసూర్కు విమాన సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. రీజినల్ కనెక్టివిటీలో పథకం ఉడాన్లో భాగంగా ఈ సేవలను విస్తరించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇది వరకే ఉడాన్ పథకంలో భాగంగా నాందేడ్, కడప కేంద్రాలక... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కెప్టెన్సీ అవకాశం మళ్లీ వస్తుందో రాదో..?
కెప్టెన్సీలో ఒత్తిడి ఉన్నా.. తాను మైదానంలో ఆ హోదాని ఎంజాయ్ చేస్తున్నట్లు భారత్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. శ్రీలంకతో
TNN | Updated:
Dec 23, 2017, 08:09PM IST
కెప్టెన్... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఓటమితో హెరాత్కి శ్రీలంక వీడ్కోలు..!
గాలె టెస్టు మ్యాచ్ తనకి కెరీర్లో చివరిదని గతనెలలోనే రంగనా హెరాత్ ప్రకటించి ఉండటంతో.. విజయంతో వీడ్కోలు పలకాలని లంకేయులు ఆశించారు. కానీ.. వారి ఆశ నెరవేరలేదు
Samayam Telugu | Updated:
Nov 9, 2018, 06:12PM IST
శ్రీలంక దిగ్గజ స్పిన్... | 2 |
internet vaartha 189 Views
రెలిగేర్ సిఇఒ శ్రీరామ్ అయ్యర్
హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో ఆర్ధికలోటును 3.5శాతానికి తగ్గిస్తామన్నదే కీలకమని రెలిగేర్ సిఇఒ శ్రీరామ్ అయ్యర్ పేర్కొన్నారు. స్థిరమైన ఆదాయ వనరులిచ్చే మార్కెట్లపై ఈ ప్రభావం ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో ర్యాలీ కనిపిస్తుందని అన్నారు స్వల్ప ఆదాయ, మధ్యతరగతి ఆ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హీరో, సబ్వే, మెక్డొనాల్డ్స్ 30% డిస్కౌంట్!
ప్రపంచపు అతిపెద్ద టూవీరల్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్.. టూవీలర్ వాష్ అండ్ సర్వీసింగ్ సేవలను రూ.199కే అందిస్తోందని ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. ఈ సేవలకు సాధారణంగా రూ.500 నుంచి రూ.600 వరకు అవుతుంది.
Samayam Telugu | Up... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
గౌతమిపుత్ర ప్రమోట్ చేస్తోన్న రామ్గోపాల్ వర్మ ?
ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి అదేపనిగా వార్తల్లో కనిపిస్తున్న వ్యక్తి రామ్గోపాల్ వర్మ.
| Updated:
Jan 9, 2017, 07:32AM IST
ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి అదేపనిగా వార్... | 0 |
Hyderabad, First Published 26, Oct 2018, 4:47 PM IST
Highlights
బాహుబలి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమైపోయింది. తన స్టామినా పవర్ ఆలస్యమైనకొద్దీ మరింత రెట్టింపవుతుందని ప్రభాస్ నిరూపించాడు.
బాహుబలి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన రెబల్ ... | 0 |
internet vaartha 191 Views
గుర్గావ్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ పూర్తిగా మహిళలే క్రూసిబ్బందిగా ఉన్న విమాన సర్వీసులు నడిపాయి. మహిళలకు తగు ప్రాతినిధ్యం కల్పిస్తున్న స్పైస్జెట్, జెట్ ఎయిర్వేస్ సంస్థలు కేవలం మహిళలే నిర్వహిస్తున్న సర్వీసులను నిర్వహించాయి. మహిళల కో... | 1 |
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
First Published 11, Oct 2017, 6:53 PM IST
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మెహరీన్ కౌర్ లేటెస్ట్ ఫోటో గ్యాలర... | 0 |
ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్
టీమిండియాను ఎదుర్కోవడం సవాలే:
న్యూఢిల్లీ: టీమిండియాను ఎదుర్కొవడమే ఆస్ట్రేలియాకు సవాలేనని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.టెస్టుల్లో నంబర్ 1 భారత్తో స్పిన్ఉ అనుకూలమైన పిచ్లపై స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని జట్టుకు కష్టాలు తప్పవని అన్నారు.వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట... | 2 |
పాన్కార్డులపై పరిమితి రూ.5లక్షలకు పెంచాలి
జిజెఎఫ్ ఆర్థిక మంత్రికి వినతి
ముంబై, జనవరి 25: దేశీయంగా ఉన్న జ్యుయెలర్లు సంఘాలు ఆభరణాల కొనుగోళ్లపై పాన్ కార్డు నిబంధన పరిమితిని ఐదులక్షలకు పెంచాలని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీకి విజ్ఞప్తిచేసాయి. అలాగే బంగా రంపై దిగుమతిసుంకాన్ని కనీసం ఐదుశాతంకు తగ్గించాలని కోరారు. అఖిలభారత జెమ... | 1 |
Gautamiputra Satakarni US box office collection
అమెరికాలో ‘గౌతమీ పుత్ర’ వసూళ్లు
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా గురువారం విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.
TNN | Updated:
Jan 13, 2017, 03:08PM IST
హీరో బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా గురువారం విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఇండియాలోనే కాకుండ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రణ్వీర్ను కండోమ్ బాక్స్ తీసుకెళ్లమన్న ఫరాఖాన్!
ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ ఫరాఖాన్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా కరణ్ జోహర్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ టెలివిజన్ కార్యక్రమంలో ఫరాఖాన్ ఓ కొంటె ప్రశ్నకు సరదాగా సమాధానం ఇచ్చారు... | 0 |
it sector
ఐటి రంగానికి ఈ త్రైమాసికం నస్టాలే.
ముంబై, అక్టోబరు 10: భారత్ ఐటిరంగం సెప్టెంబరు త్రైమాసికంలో మరింత నీరసించే అవకాశంఉంది. గడచిన ఎనిమిదేళ్లలో ఎన్నడూలే నంత మాంద్యం ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ప్రత్యేకించి బ్యాంకింగ్ ఫైనాన్షియల్షెక్టార్ ఇన్సూరెన్స్, హెల్త్కేర్ రంగాల్లో మందగమనం ఇందుకు కొంత కారణం అవ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
మెగా కాంపౌండ్లోకి కీర్తి..?
అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. బన్నీ కూడా ఈ సినిమాపై చాలా ఎగ్జైట్మెంట్తో...
| Updated:
Sep 24, 2016, 07:11PM IST
అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసి... | 0 |
దృష్టంతా తెలుగు సినిమాలపైనే పెట్టిన రియా చక్రవర్తి
Highlights
తూనీగ తూనీగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రియా చక్రవర్తి
తర్వాత బాలీవుడ్ లో `హాప్ గర్ల్ ఫ్రెండ్`, `బ్యాంక్ చోర్` సినిమాల్లో నటించిన రియా
తాజాగా ఓ యంగ్ తెలుగు హీరోతో సినిమా సైన్ చేసిన రియా
చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ లో టాలెంట్ నిరూపించుకొని బాలీ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ప్రధానితో జీవిత, రాజశేఖర్ కుటుంబం
సినీ నటుడు రాజశేఖర్, ఆయన శ్రీమతి జీవితలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.
TNN | Updated:
Oct 27, 2015, 09:40PM IST
సినీ నటుడు రాజశేఖర్, ఆయన శ్రీమతి జీవితలు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీని క... | 0 |
గెస్ట్ హౌస్ కు రమ్మనేవారు.. కొత్త కంపనీలతోనే బాధ!
Highlights
ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఆమని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటిస్తోంది
ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఆమని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటిస్తోంది. అయితే కెరీర్ ఆరభంలో ఆమె ... | 0 |
Aug 18,2016
సిస్కోలో 14వేల మందిఉద్యోగులకు ఉద్వాసన?!
కాలిఫోర్నియా : ప్రముఖ టెక్నాలాజీ కంపెనీ సిస్కో సిస్టమ్స్ 14,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనుంది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 20 శాతం వాటా అని టెక్నాలాజీ న్యూస్ సైట్ సీిఆర్ఎన్ ఒక రిపోర్టులో పేర్కొంది. సిబ్బంది తొలగింపునకు వీలుగా ఇప్పటికే ముందస్తు ఉద్యోగ విరమణ ప్యాకేజ... | 1 |
sumalatha 216 Views cricket , Imam-ul-haq , Pakistan , World Cup 2019
Imam ul Haq
హైదరాబాద్: పాకిస్థాన్ ప్రముఖ బ్యాట్స్మన్ ఇమామ్ ఉల్ అనేక మంది యువతుల్ని మోసం చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తన స్టార్డమ్ని ఉపయోగించి అనేకమంది యువతుల్ని ఇమామ్ ఉల్ హక్ మోసం చేశాడని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పలువుర... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సూర్యపై ఆగ్రహం వ్యక్తంచేసిన పెటా
తమిళనాడులో జల్లికట్టు క్రీడకు వ్యతిరేకంగా పోరాడుతున్న పెటా ఇండియా తమిళ స్టార్ సూర్యపై విరుచుకుపడింది.
TNN | Updated:
Jan 19, 2017, 02:32PM IST
తమిళనాడులో జల్లికట్టు క్రీడకు వ్యతిరేకంగా పోరాడుతున్న పెటా ఇండియా తాజాగా తమిళ స... | 0 |
internet vaartha 132 Views
న్యూఢిల్లీ : చిన్నకార్ల తయారీ దిగ్గజం మారుతిసుజుకి జూన్ నెల విక్రయాల్లో 11శాతం క్షీణించింది. అయితే టయోటా విక్రయాలు మాత్రం 29శాతం పెరిగాయి. మారుతి సుజుకి పరంగా రెండంకెల్లో క్షీణత మొదటిసారి ఎదుర్కంది. జూన్నెలలో 10.2శాతం దిగజారాయి. ఎగుమతులు కూడా 45శాతం క్షీణించాయి. మారుతిక్షీణత మొత్తం ఆటోమొబైల... | 1 |
Oct 30,2016
నేడు ముహూరత్ ట్రేడింగ్
ముంబయి: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు (ఆదివారం) దేశీయ స్టాక్ మార్కెట్లలో 'ముహూరత్' ట్రేడింగ్ నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల మధ్య ఈ ప్రత్యేక ట్రేడింగ్ను నిర్వహిస్తారు. గంట పాటు జరగనున్న ఈ ట్రేడింగ్ వ్యవహారాలను మంగళవారం ఖాతాల్లో సర్దుబాటు చేయ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
సల్మాన్ని వివాదంలో పడేసిన 'రేప్ కామెంట్స్'!
బాలీవుడ్ బడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఓ ఆన్లైన్ పోర్టల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో
TNN | Updated:
Jun 21, 2016, 01:49PM IST
సల్మాన్ని వివాదంలో పడేసిన 'రేప్ కామెంట్స్'!
బాలీవుడ్... | 0 |
sumalatha 151 Views abdul-qadir , Pakistan
abdul-qadir
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లెగ్ స్పినర్ అబ్దుల్ ఖాదీర్ (63) కన్నుమూశాడు. కరాచీలో తన ఇంట్లో గుండె పోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలో ఖాదీర్ చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఖాదీర్ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయాలంటే అగ్ర శ్రేణి బ్యాట్స్ మ... | 2 |
internet vaartha 179 Views
ముంబై : గత సంవత్సరం గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్ మొత్తానికి దూరమైన టీమిండియా ప్రధాన పేసర్ మహ్మద్ షమీకి 2 కోట్ల 23 లక్షల పరిహారాన్ని అందజేసినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా వెల్లడించిన నివేదికలో స్పష్టం చేసింది.కాగా 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్లో జరిగ... | 2 |
Feb 13,2016
పెరిగిన ధరల సెగ
న్యూఢిల్లీ : ఈ ఏడాది తొలి మాసంలో ధరల సెగ మరింత పెరిగింది. క్రితం జనవరి మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5.69 శాతానికి ఎగిసి 17 మాసాల గరిష్ట స్థాయికి చేరింది. ఇంతక్రితం డిసెంబర్ మాసంలో 5.61 శాతంగా సిపిఐ నమోదయ్యింది. దీంతో వరుసగా ఐదో మాసంలోనూ ధరలు పెరిగినట్లయ్యింది. క్రితం జనవరి మాసంల... | 1 |
తీన్మార్ దరువుకు రాహుల్ స్...
ఎనర్జిటిక్ స్టార్ రామ్, రాశి ఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దర్శకుడు సంతోష్ శ్రీన్వాస్ రూపొందిస్తున్న హైపవర్ యాక్షన్ ఎంటర్టైనర్ 'హైపర్'. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనేది ట్యాగ్ లైన్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
125 సీసీ ఇంజిన్తో హీరో డ్యుయెట్, మ్యాస్ట్రో ఎడ్జ్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీగా వెలుగొందుతోన్న హీరో మోటోకార్ప్ లిమిటెడ్.. స్కూటర్ మార్కెట్లో మాత్రం వెనకబడిపోయింది.
TNN | Updated:
Feb 7, 2018, 01:31PM IST
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయార... | 1 |
Hyderabad, First Published 10, Sep 2019, 10:09 PM IST
Highlights
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మంగళవారంరోజు చిత్ర యూని... | 0 |
రూ.10 వేల కోట్ల నిధుల సమీకరణకు ఎన్ఎస్ఇ ఐపిఒ
న్యూఢిల్లీ, డిసెంబరు 28: ది నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి (ఎన్ఎస్ఇ) ఐపిఒ జారీకోసం ముసాయిదా దరఖా స్తులను స్టాక్ఎక్ఛేంజిల పర్యవేక్షణ సంస్థ సెబీకి దాఖలుచేసింది. మార్కెట్లలో ఐపిఒద్వారా ఎన్ఎస్ఇ రూ.10వేల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ప్రస్తుత వాటాదారులకు 20-25శాతం షేర్లు ప... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు
10 గ్రామలు బంగారం ధర రూ.100 తగ్గగా.. కిలో వెండి పై ఏకంగా రూ.700 తగ్గింది.
Samayam Telugu | Updated:
Nov 14, 2018, 06:26AM IST
Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ పరిణామాలు, స్థానికి నగల వ్యాపారుల నుంచి డి... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఐసీసీకి కూడా డక్వర్త్-లూయిస్ అర్థంకాదు: ధోనీ
ఇంగ్లండ్లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వరణుడు పెద్ద అడ్డంకిగా మారుతున్నాడు.
TNN | Updated:
Jun 7, 2017, 05:12PM IST
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వరణుడు పెద్ద అడ్డంకిగా మారుతున్నాడు.... | 2 |
Hyderabad, First Published 6, Feb 2019, 1:52 PM IST
Highlights
'వినయ విధేయ రామ' చిత్రంతో ఆకట్టుకోలేకపోయమని రామ్ చరణ్ నిన్న అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు.మిమ్మల్ని మెప్పించే సినిమా తీయలేకపోయాను అంటూ చరణ్ ఆ లేఖలో ప్రస్తావించాడు.
'వినయ విధేయ రామ' చిత్రంతో ఆకట్టుకోలేకపోయమని రామ్ చరణ్ నిన్న అభిమానుల కోసం ఓ ప్రకటన విడ... | 0 |
Suresh 187 Views
ముంబై ఇండియన్స్ విజయం
ఐపిఎల్ 9 సీజర్లో భాంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్లు 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయంసాధించింది. బెంగళూరు విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని ముంబై 18 ఓవర్లలోనే నలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెర్ రోహిత్... | 2 |
May 23,2015
చైనా మార్కెట్ల ధగధగలు
హాంగ్కాంగ్ : చైనా ప్రభుత్వం భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టడంతో అక్కడి స్టాక్ మార్కెట్ గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉవ్వేత్తున ఎగిసిపడింది. శుక్రవారం చైనా స్టాక్ మార్కెట్లు ధగధగలాడి ఆ దేశ చరిత్రలోనే ప్రత్యేక దినంగా నమోదు చేసుకున్నాయి. గత వారం రోజులుగా ప్రపంచ మార్కెట్లు పెద్ద ఆశాజనక... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
స్టాక్ మార్కెట్: రెండో రోజూ అదే దూకుడు..
స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజు లాభాల్లో దూసుకెళ్లాయి. సోమవారం (సెప్టెంబర్ 11) నాటి ట్రేడింగ్లో ఈ సీజన్లో రెండోసారి 10 వేల మైలురాయిని అందుకున్న నిఫ్టీ.. మంగళవారం మార్కెట్ ప్రారంభమవగానే 10,100 పాయింట్లకు..
TNN | Upda... | 1 |
Suresh 172 Views
ప్రీమియం బ్రాండ్స్లో ‘సోనీ మార్కెట్ లీడర్!
హైదరాబాద్, ఆగస్టు 26: భారత్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ శరవేగంతో వృద్ధిచెందుతోందని, సాలీనా 10-20శాతం వరకూ నమోదవుతున్నదని సోని ఇండియా ఎండి కెనిచిరో హిబి పేర్కొన్నారు. విక్రయాల్లో టాప్ ఐదు కంపెనీల్లో ఒకటిగా సోని నిలిచిందని ఆయనఅన్నారు. హైదరాబాద్ డీలర్ నెట్... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
NTR Biopic: అదిగో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం
చేనేత చీరను ధరించి నుదుటున పెద్ద బొట్టు.. చేతి నిండా గాజులు.. తల్లో మల్లె పూలు ధరించి అద్దం ముందు అమాయకంగా చూస్తూ ఉన్న బసవతారకం ఫస్ట్ లుక్..
Samayam Telugu | Updated:
Oct 17, 2018, 11:50AM IST
NTR Biopic: అదిగ... | 0 |
JEWELLERY
హెటెక్సిటీలో జ్యుయెలరీ ఎక్స్పో
హైదరాబాద్, జూన్ 5: దక్షిణభారత్ ప్రీమియం జ్యుయెలరీ ట్రేడ్షో యుబిఎం ఇండియా నిర్వహిస్తోంది. ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీవరకూ హైదరా బాద్ జ్యుయెలరీ ఫెడరేషన్ (హెచ్జెఎఫ్) పదవ వార్షికోత్సవం హైటెక్ సిటీ నోవోటెల్లో జరుగుతుందని యుబిఎం ఇండియా ప్రకటించింది. నగరంలోని ప్రముఖ జ్యుయెల... | 1 |
ఐఓసీ ఆఫర్కు 1.8 రెట్ల స్పందన
- ప్రభుత్వ ఖజానాకు రూ.9,300 కోట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయినప్పటికీ సోమవారం ప్రభుత్వం నిర్వహించిన 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్'లో (ఐఓసీ) 10 శాతం వాటా విక్రయానికి మాత్రం మదుపరుల నుంచి మంచి స్పందనే లభించింది. ఐఓసీలో వాటా విక్రయానికి గాను సోమవారం ప్రభుత్వం నిర్వహించిన 'ఆఫర... | 1 |
Williams
సన్రైజర్స్ గెలుపు
హైదరాబాద్: ఐపిఎల్-10వ సీజన్లో భాగంగా ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్పై సన్ రైజర్స్కు చెందిన విలియమ్సన్ వీరంగం సృష్టించాడు.చాలా రోజుల తరువాత ఇదే మ్యాచ్లో శిఖర్ ధావన్ కూడా తన సత్తా చాటాడు.దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు ... | 2 |
Gujarat
గుజరాత్ 154 ఆలౌట్
కాన్పూర్్: ఐపిఎల్లో భాగంగా కాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ లయన్స్ 154 పరుగలకే కుప్పకూలింది.. దీంతో సన్ రైజర్స్కు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.. ఓపెనర్లుగా బ్యాటింగ్ చేపట్టిన ఇషాన కనిషన్ (61), డ్వెన్ స్మిత్ (54) ఆది నుంచి అద్భుతంగా ... | 2 |
SPORTS
ఘనంగా జాతీయ క్రీడాపోటీలు
నరసరావుపేట (గుంటూరుజిల్లా),: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్ట ణంలో వైభవంగా ఖేలో ఇండియా గ్రూపు-2 జాతీయ క్రీడ పోటీలు ఆదివారం స్దానిక స్టేడి యంలో ప్రారంభమయ్యాయి. ఈనెల 9వతేది వరకు కబడ్డీ, ఖోఖో, యుష్షు విభాగాలలో జాతీయ స్దాయి క్రీడాజట్ల మధ్య పోటీలు నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా జిల్లా, డివ... | 2 |
May 29,2017
ఎస్బీఐ 'బాస్' ఎంపిక ప్రక్రియ షురూ: ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) చైర్మెన్ అరుంధతి భట్టాచార్య పదవి కాలం అక్టోబర్ 6న ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త 'బాస్' ఎంపిక ప్రక్రియను ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలుపెట్టింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పై స్థాయిల్లో ఖాళీ అవుతున్న ఉద్యోగాల... | 1 |
Hyderabad, First Published 2, Mar 2019, 11:06 AM IST
Highlights
బిగ్ బాస్ బ్యూటీ ఓవియాకి కోలివుడ్ లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. రీసెంట్ గా ఆమె నటించిన '90ml' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు బోల్డ్ కంటెంట్ తో నిండి ఉండడంతో సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది.
బిగ్ బాస్ బ్యూటీ ఓవియాకి కోల... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఈడెన్లో మన మధుర జ్ఞాపకాలివే!
ఈడెన్ గార్డెన్స్.. ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది లక్మణ్ 281 పరుగులు. ఆ మైదానంలో భారత్ సాధించిన చిరస్మరణీయ విజయాలివే..
TNN | Updated:
Sep 29, 2016, 02:43PM IST
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్, న్... | 2 |
Kohli wiht Dhoni
కోహ్లీ అందుకోలేని ధోనీ రికార్డు
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్గా ధోని నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ అదే స్థాయిలో అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో వరుసగా 19 టెస్టుల్లో టీమిండియా పరాజయం అన్నది లేకుండా జట్టుని నడిపిం చాడు. అంతేకాదు కెప్టెన్గా జట్టు సహచరులకు విలువైన సూచన... | 2 |
Hyderabad, First Published 3, Aug 2019, 9:27 AM IST
Highlights
బిగ్ బాస్ సీజన్ 3 పన్నెండు ఎపిసోడ్లను ముగించుకుని శుక్రవారం నాడు పదమూడో ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఎనిమిది మంది ఎలిమినేషన్లో ఉండటంతో ఆట రంజుగా ప్రారంభమైంది. నేటి (ఆగష్టు 2) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మొదలై రెండో వారం... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నిర్లక్ష్యపు హెచ్సీఏ: మరోసారి అదే తీరు!
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) మరో అపప్రదను మూటగట్టుకుంది. వర్షం కురవకపోయినా.. మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో మరో మ్యాచ్ రద్దైంది. హైదరాబాద్, ఉత్తర్ప్రదేశ్ జట్ల మధ్య జింఖానా గ్రౌండ్స్లో జరగాల్సిన రంజీ ట్రోఫీ గ్రూపు-... | 2 |
Suresh 191 Views
టీమిండియా పైచేయి
ఆతిథ్య వెస్టిండీస్పై టీమిండియా మరోసారి తన సత్తాచాటుకుంది. ఇక్కడి సబీనా మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 2వరోజు లంచ్ తర్వాత కొద్దిసేపటికి ఒక వికెట్ నష్టానికి 194 పరుగులు చేసింది. టీమిండియాలో రాహుల మంచి ఆరంభాన్నందించాడు. దూకుడుగా ఆడి అద్వితీయమైన బ్యాటింగ్తో తొలి శతకం సాధి... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రిటైర్మెంట్ టైమ్ ప్రకటించేసిన అశ్విన్
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ టైమ్ ప్రకటించేశాడు. కెరీర్లో 618 వికెట్ల మైలురాయిని
TNN | Updated:
Oct 21, 2017, 02:31PM IST
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ టైమ్ ప్రకటించ... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
internet vaartha 156 Views
న్యూఢిల్లీ : భారతీయ కార్పొరేట్ రంగంలో 2016 వేతన సరళి పెంపు 10.3శాతంగా ఉండ వచ్చన్నది అంచనా. గత ఏడాది వేతన ప్యాకేజిలను 10.6శాతం పెంచిన కంపెనీలు ఈఏడాది అంతగా ఉండకపోవచ్చని ఆన్హెవిట్ కంపెనీ నిర్వహించినసర్వేలో తేలింది. ఆసిక్తకికరమైన అంశం ఏమింటే ఆసియాపసిఫిక్ ప్రాంతంలో కేవలం చైనాభారత్ రెండు దేశా... | 1 |
Visit Site
Recommended byColombia
‘రుబెల్ హుస్సేన్ బంగ్లాదేశ్ జట్టు అత్యుత్తమ బౌలర్. ఫైనల్లో అతను తొలి మూడు ఓవర్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. దీంతో.. 19వ ఓవర్ అతనికే ఇవ్వాలని నిర్ణయించాం. భారత్ విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉండటంతో.. ఒకవేళ రుబెల్ 15 పరుగులిచ్చినా.. చివరి ఓవర్‌లో నియంత్రించుకోవ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘సర్కార్’ భారీ విడుదల.. ‘సవ్యసాచి’ సేఫేనా?
దీపావళి కానుకగా అక్కినేని నాగచైతన్య సినిమా ‘సవ్యసాచి’ నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. దళపతి విజయ్ చిత్రం ‘సర్కార్’ నవంబర్ 6న విడుదలవుతోంది.
Samayam Telugu | Updated:
Oct 28, 2018,... | 0 |
జెబ్రోనిక్స్ నుంచి సరికొత్త హెడ్ఫోన్
- 'హిప్లైఫ్' పేరుతో మార్కెట్లోకి
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ జెబ్రానిక్స్ 'హిప్లైఫ్' పేరుతో సరికొత్త హెడ్ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. బ్లూటూత్తో కూడిన అధునాతన హెడ్ఫోన్ 40 ఎంఎం డ్రైవ్, అధిక ప్రీక్వెన్సీ, ఇన్బిల్ట్ బ్యాటరీతో పాటు ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఎస్బీఐ: ఈ ఏడాది రూ.30 వేల కోట్ల రికవరీ
దివాలా పరిష్కార చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) తమ బ్యాంక్కు రూ.30,000 కోట్ల మేర మొండిబకాయిలు రికవరీ కావచ్చని ఎస్బీఐ అంచనా వేస్తోంది.
Samayam Telugu | Updated:
Jun 10, 2018, 11:51AM IST
దివాలా పరిష్కార చర్యలతో ... | 1 |
Suresh 93 Views
హాకీ సీనియర్ మహిళలకు జాతీయ శిబిరంలో శిక్షణ
భోపాల్: హకీ సీనియర్ మహిళలకు ఆదివారం నుంచి భోపాల్లో ఏర్పాటు చేసిన జాతీయ శిబిరంలో శిక్షణ ప్రారంభం కానుంది.కాగా రియో ఒలింపిక్స్ ముగిసిన మూడు వారాల విశ్రాంతి తరువాత 29 మంది క్రీడాకారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.అక్టోరు 29 నుంచి సింగపూర్లో జరుగనున్న నాలుగవ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ డబుల్ సెంచరీ.. ఔట్
దక్షిణాఫ్రికాతో వైజాగ్ టెస్టులో బ్యాక్ టు బ్యాక్ శతకాలు బాదిన ఓపెనర్ రోహిత్ శర్మ.. రాంచీ టెస్టులోనూ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. టెస్టు కెరీర్లో రోహిత్కి ఇదే తొలి డబుల్ సెంచరీ.
Samayam Telugu | Updated:
Oct 20, ... | 2 |
IND vs BAN 1st Test LIVE Score బోర్డు కోసం క్లిక్ చేయండి..!
మయాంక్ జోరుతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ని 60 ఓవర్లలో 206/3తో కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌటైన నేపథ్యంలో.. టీమిండియా ప్రస్తుతం 56 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. మయాంక్తో పాటు క్రీజులో అజింక్య రహానె (42 బ్యాటింగ్) ఉన్నాడు. ఈ జోడీ ప... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
13 ఏళ్ల తరువాత మళ్లీ మెగాస్టార్తో..!
సైరా నరసింహారెడ్డితో మరో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ త్రిష చిరుకు ... | 0 |
Hyderabad, First Published 25, Jun 2019, 3:23 PM IST
Highlights
'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత దర్శకుడు పరశురాం మరో సినిమా అనౌన్స్ చేయలేదు.
'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత దర్శకుడు పరశురాం మరో సినిమా అనౌన్స్ చేయలేదు. దానికి మరో కారణముంది. మహేష్ బాబుతో సినిమా చేయాలనేది పరశురాం ప్లాన్.. ... | 0 |
కార్మికుల రక్షణలో రాజీపడం
- ప్రమాదరహిత సంస్థగా సింగరేణి: సీఎండీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రతిష్టాత్మకమైన సింగరేణి సంస్థను ప్రమాద రహిత సంస్థగా తీర్చి దిద్దేందుకు ఉద్యోగులు, అధికారులు పూర్తిస్థాయి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆ సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగిన... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
413 రన్స్తో రికార్డు నెలకొల్పిన బెంగాలీ ఆటగాడు
బెంగాల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పంకజ్ షా అసలైన క్రిస్మస్ మజా పంచాడు. క్యాబ్ నిర్వహించిన టోర్నమెంట్లో 413 పరుగులతో..
TNN | Updated:
Dec 26, 2016, 01:12PM IST
బెంగాల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పంకజ్ షా అసలైన క్ర... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రచ్చచేసిన బంగ్లా క్రికెటర్లపై జరిమానా..!
ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గొడవకి దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్లపై ఐసీసీ
TNN | Updated:
Mar 17, 2018, 05:35PM IST
రచ్చచేసిన బంగ్లా క్రికెటర్లపై జరిమానా..!
ముక్కోణపు టీ... | 2 |
NOKIA
భారత్ మార్కెట్లకు నోకియా ఫోన్లు
న్యూఢిల్లీ,జూన్ 13: నోకియా6, నోకియా5, నోకియా3 స్మార్ట్ ఫోన్లను విడుదలచేసేందుకు హెచ్ఎండి గ్లోబల్ సిద్ధంచేసింది. మంగళవారం నుంచి భారత్ మార్కెట్లలో కనిపించనున్నాయి. నార్వేజియన్ కంపెనీ హెచ్ఎండి గ్లోబల్ నోకియా బ్రాండ్ణు మళ్లీ ప్రవేశపెడుతోంది. నెట్వర్క్ టెక్నాలజీపై మాత్రమే పని... | 1 |
internet vaartha 260 Views
మొహాలీ : దాయాది దేశమైన పాకిస్థాన్ ఆస్ట్రేలియాతో తలపడింది.కాగా ఈ మ్యాచ్లో భారత్ నుంచి పాక్కు మద్దతు లభించింది.మ్యాచ్ మధ్యాహ్నం ప్రారంభమైంది.మ్యాచ్ ప్రారంభ సమయంలో కొందరు క్రికెట్ అభిమానులు పాకిస్థాన్కు,అఫ్రిదికి మద్దతుగా నినాదాలు చేశారు.పాకిస్థాన్ గెలుస్తుందని,అఫ్రిది.. అఫ్రిది అంటూ ని... | 2 |
Hyderabad, First Published 19, Aug 2018, 12:09 PM IST
Highlights
ప్రకృతి ప్రకోపంతో కేరళ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 350 మందికిపైగా ప్రాణాలు కొల్పోగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిన కేరళను ఆదుకునేందుకు తెలుగు చిత్రపరిశ్రమ ముందుకు వచ్చింది.
హైదరాబాద్: ప్రకృతి ప్రకోపం... | 0 |
May 07,2015
ఫోన్ల ఎంపికకు 'బైస్మార్ట్'
నవతెలంగాణ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఎనిక్స్టా ఇన్నోవేషన్స్ సంస్థ బైస్మార్ట్. కామ్ సైట్ను ఆవిష్కరించింది. దీంతో ఆన్లైన్లో 5000 పైగా వివిధ శ్రేణుల మొబైల్ పోన్లన్నిటిని సమగ్రంగా పరిశీలించి, కావల్సిన ఫీచర్లతో కూడుకున్న మొబైల్ ఫోన్ల ఎంపికకు వీలు... | 1 |
internet vaartha 155 Views
న్యూఢిల్లీ : యమహా ఇండియా టూవీలర్ విభాగం 36శాతం వృద్ధి ని నమోదుచేసింది. మేనెలలో 62,748యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదేనెలలో 46,084యూనిట్లు విక్రయించిన యమహా ఈఏడాది భారీ వృద్ధి ని సాధించింది. సిగ్నస్ రే-జడ్ఆర్, సాల్యుటో ఆర్ఎక్స బైక్లు వంటివి రెండు,మూడోరశేణి నగరాల్లోమంచి మార్కెట్వాటాను... | 1 |
internet vaartha 112 Views
ఈ ఏడాది చివరికి పూర్తికానున్న రూ.9478 కోట్ల డీల్
న్యూఢిల్లీ : లాఫార్జ్ హోలిసిమ్ కంపెనీ తన భారత్ ఆస్తులను నిర్మా కంపెనీకి విక్రయించేందుకు సిద్ధం అవుతోంది. 1.4బిలియన్ డాలర్ల విలువలున్న ఈ ఆస్తులను నిర్మాకు విక్రయిస్తున్నట్లు ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్ కంపెనీ ప్రకటించింది. తమ పెట్టుబడుల ఉ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మే నెలలో ఏపీ జీఎస్టీ వసూళ్లు డల్
మే నెలలో రాష్ట్రం సుమారుగా రూ. 319 కోట్లు నష్టపరిహారం కోరాల్సి రావొచ్చని వాణిజ్య పన్నుల అధికారులు ప్రాథమిక అంచనాలు కట్టారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రతి నెలా కనీస జీఎస్టీ ఆదాయాన్ని రూ.1661 కోట్లుగా నిర్దేశించా... | 1 |
Hyderabad, First Published 15, May 2019, 4:48 PM IST
Highlights
'లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా' సినిమా షూటింగ్ లో నిర్మాత ప్రకాష్ ఝా తనతో తప్పుగా మాట్లాడారని నటి అహనా కుమ్రా ఆరోపణలు చేశారు.
'లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా' సినిమా షూటింగ్ లో నిర్మాత ప్రకాష్ ఝా తనతో తప్పుగా మాట్లాడారని నటి అహనా కుమ్రా ఆరోపణలు చేశారు. 2016లో వ... | 0 |
Hyderabad, First Published 6, Sep 2019, 1:52 PM IST
Highlights
వన్డే ఫార్మాట్లో వేగవంతంగా 13వ సెంచరీ సాధించిన క్రికెటర్గా మెగ్ లానింగ్ రికార్డు సృష్టించారు. మెగ్ లానింగ్ 76 ఇన్నింగ్స్ల్లోనే 13వ వన్డే సెంచరీ చేసీ రికార్డు సృష్టించారు. గతంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా 83 ఇన్నింగ్స్లో 13వ సెంచరీ మార్కున... | 2 |
నాకు క్యాన్సర్ లేదు.. పుకార్లపై అలీ స్పందన
Highlights
తన స్నేహితుడు క్యాన్సర్ బారిన పడి చనిపోవడంతో, కీమోథెరపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ తాను ఆ ట్వీట్ చేశానని తనకు క్యాన్సర్ లేదని అన్నారు. ఒకప్పుడు అలీ పాటలకు విపరీతమైన క్రేజ్ ఉండేది
ప్రముఖ గాయకుడు లక్కీ అలీ ఇటీవల 'డియర్ కీమోథెరపీ నువ్వు ఎప్పటికీ పరిష్కారం కాలేవు... | 0 |
ప్రేమతో మీ కార్తిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటో గ్యాలరీ)
First Published 12, Nov 2017, 12:43 PM IST
ప్రేమతో మీ కార్తిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటో గ్యాలరీ)
ప్రేమతో మీ కార్తిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటో గ్యాలరీ)
ప్రేమతో మీ కార్తిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటో గ్యాలరీ)
ప్రేమతో మీ కార్తిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటో గ్యాలరీ)
ప్రేమతో... | 0 |
Hyderabad, First Published 1, May 2019, 11:41 AM IST
Highlights
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దాదాపు నాలుగు వందల కోట్... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పవన్కు నటుడు ప్రకాష్ రాజ్ హెచ్చరిక.. వాళ్లతో జాగ్రత్త!
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు సినిమాల్లో కంటే.. రాజకీయ వివాదాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాజకీయా పార్టీలపై ఆయన మాటల తూటాలు పేల్చుతూ వార్తల్లో ఉంటున్నారు.
Samayam Telugu | Update... | 0 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
ఆ వార్త తెలియగానే షాక్కు గురయ్యాను: బాలకృష్ణ
సీనియర్ నటి గీతాంజలి మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని నటసింహా నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు.
Samayam Telugu | Updated:
Oct 31, 2019, 03:... | 0 |
Suresh 71 Views LENOVO
Lenovo
హైదరాబాద్: భావితరం ఫీచర్లతో ఫ్యూచర్రెడీ ల్యాప్టాప్లనుప్రముఖ లాప్టాప్కంపెనీ లెనోవో ఆవిష్కరించింది.
ప్రీమియంకేర్ సపోర్టును కూడా అందిస్తూ ప్రీమియం నోట్బుక్స్ నిరంతర సేవలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది.
ప్రీమియంకన్వర్టబుల్స్యోగా 720, యోగా 520, అల్ట్రాధిన్, లైట్పవర్ హౌసెస్, ఐడి... | 1 |
పద్మశ్రీ డా: మోహన్ బాబు కు ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదు ప్రధానం
Highlights
టీఎస్ఆర్ కాకతీయ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో కాకతీయ కళా వైభవ మహోత్సవం
ఈ కార్యక్రమంలో సినీనటుడు పద్మశ్రీ డా.మోహన్ బాబుకు విశ్వ నట సార్వభౌమ బిరుదు
మోహన్ బాబుకు బిరుదును ప్రదానం చేసి సత్కరించిన గవర్నర్ విద్యాసాగర్ రావు
తెలుగులో పదునైన డైలాగులు సంధించడ... | 0 |
sumalatha 142 Views ndigo , Threatening-call
IndiGo
హైదరాబాద్: కోల్కతా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్-కలకత్తా విమానంలో బాంబు ఉందని అధికారులకు సమాచారం ఇచ్చాడు.దీంతో చెన్నై విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో దించారు. ఇందుకు సంబంధించి చెన్నై లో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాగి... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సఫారీలపై ఐదో వన్డేలో భారత్ గెలిస్తే..?
దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా నాలుగు విజయాలు (ఒక టెస్టు, మూడు వన్డేలు) తర్వాత
TNN | Updated:
Feb 20, 2018, 09:30PM IST
దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా నాలుగు విజయాలు (ఒక టెస్టు, మూడు వన్డేలు) తర్వాత ఓటమి చవిచూసిన భారత్... | 2 |
Suresh 232 Views New Record in T20 , perry
Perry
హోవ్: అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ నయా రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లను సాధిండంతో పాటు వెయ్యికిపైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా కొత్త అధ్యాయాన్ని లిఖించారు. అటు పురుషుల క్రికెట... | 2 |
Visit Site
Recommended byColombia
పవన్ పొలిటికల్ ఎంట్రీ తరువాత కూడా వర్మ తన ట్వీట్ దాడి కొనసాగించాడు. పవన్ రాజకీయ ప్రసంగాలను, స్టేట్మెంట్స్ను విమర్శిస్తూ చాలా ట్వీట్లే చేశాడు. తాజాగా పవన్పై తనదైన స్టైల్లో మరో అస్త్రాన్ని ప్రయోగించాడు వర్మ. ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో హిట్ అందుకున్న వర్మ తాజాగా మరో పొలిటిక... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ @10,000 రన్స్కి అడుగు దూరంలో..!
భారత్ తరఫున ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), విరాట్ కోహ్లీ (10,232) మాత్రమే ఈ 10వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు.
Samayam Telugu | Updat... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఎన్నికల తర్వాత పవన్ మళ్లీ సినిమాల్లోకి.. నిజమేనా?
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా మారిపోవడంతో పవన్ సినిమాలపై కన్నెత్తి కూడా చూడటం లేదు. రాజకీయ పర్యటనల పేరుతో ఆయన తమ ముందుకే వస్తున్నా.. సిల్వర్ స్క్రీన్పై చూడలేకపోతున్నామన్న బాధ అందరిలోనూ ఉంది.
Samayam Telugu | Upd... | 0 |
Hyderabad, First Published 27, Mar 2019, 1:38 PM IST
Highlights
టాలీవుడ్ లో 'డీజే' సినిమా వచ్చేవరకు నటి పూజా హెగ్డేకి సరైన హిట్టు లేదు. ఆ సినిమాతో ఆమె కెరీర్ ఊపందుకుంది.
టాలీవుడ్ లో 'డీజే' సినిమా వచ్చేవరకు నటి పూజా హెగ్డేకి సరైన హిట్టు లేదు. ఆ సినిమాతో ఆమె కెరీర్ ఊపందుకుంది. వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా గ... | 0 |
Director Harish Shankar may start his own production house
హరీష్శంకర్ సినిమా కంపెనీ
సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంతో కమర్షియల్ హిట్ను అందుకున్న హరీష్శంకర్ తన స్నేహితులతో కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ను నెలకొల్పబోతున్నట్లు సమాచారం.
TNN | Updated:
Dec 7, 2015, 10:32AM IST
విలక్షణ దర్శకుడు సుకుమార్ తొలిస... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Hyderabad, First Published 6, Aug 2019, 7:39 PM IST
Highlights
ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తరచుగా నిరసనలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్యన బిగ్ బాస్ షో వివాదం నేపథ్యంలో కేతిరెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన నిర్వహించారు. తాజాగా మరో ఉద్యమం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.
ప్రముఖ దర్శక న... | 0 |
నడుము అందాలను ఎరగా వేస్తూ... మతిపోగొడుతున్న తేజస్వి!
First Published 17, Aug 2019, 12:23 PM IST
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ మొదలుపెట్టిన తేజస్వి మదివాడ ఆ తరువాత హీరోయిన్ గా నిలబడాలని ట్రై చేసింది కానీ వర్కవుట్ కాలేదు.
(Photo Courtesy: Instagram) సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ మొదల... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.