text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రనౌట్.. నెక్ట్స్ డే ప్రత్యర్థి జట్టుపై కాల్పులు
పాకిస్థాన్లో ఎనిమిదేళ్ల క్రితం శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై మిలిటెంట్లు దాడి చేసిన విషయం
TNN | Updated:
Sep 7, 2017, 05:09PM IST
పాకిస్థాన్‌లో ఎనిమిదేళ్ల క్రితం శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సు... | 2 |
England Team
భారత్ పర్యటనకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
లండన్: భారత పర్యటనకు రానున్న 16 మందితో కూడిన ఇంగ్లండ్ జట్టుని బుధవారం ప్రకటించారు.కాగా గాయం నుంచి ఇంకా కోలుకోని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్కు జట్టులో చోటు కల్పించలేదు.కెప్టెన్ అలెస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు భారత్తో అయిదు టెస్టు మ్యాచ్లు ఆడనుం... | 2 |
Aug 27,2016
జీఎంఆర్ చేతికి గోవా ఎయిర్పోర్ట్ పనులు
హైదరాబాద్: ప్రముఖ ఇన్ఫ్రా సంస్థ జీఎంఆర్ మరో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును చేజిక్కించుకొంది. రూ.3000 కోట్లతో గోవాలోని మోపా ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన పనులను జీఎంఆర్ సొంతం చేసుకొంది. సంస్థ ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ నగరాలలో అంతర్జ... | 1 |
డ్యాన్స్ లతో అదరగొట్టిన గబ్బర్-గేల్ వీడియో వైరల్
Highlights
డ్యాన్స్ లతో అదరగొట్టిన గబ్బర్-గేల్ వీడియో వైరల్
అద్భుతమైన ఆటతోపాటు విలక్షణమైన యాటిట్యూడ్తోనూ అభిమానుల్ని అలరించడంలో ముందుంటారు జమైకన్ క్రిస్గేల్, ఇండియన్ ‘గబ్బర్’ శిఖర్ ధావన్! మొన్నటి ఐపీఎల్లో వేర్వేరు జట్ల తరఫున ఆడిన ఈ దిగ్గజాలు.. వేదిక మారగాన... | 2 |
బ్యారెల్ 30 డాలర్లకు పతనం
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురుధరలు భారీగా పతనం కావడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించింది. వీటికితోడు విదేశీ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు మరికొంత తోడయ్యాయి. ఆర్ధికరంగ కంపెనీల షేర్లు మరింత ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయంగా చమురురంగ కంపెనీలకు కూడా ఒత... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వివాదాస్పద నటుడితో నాని రెండో సినిమా
యంగ్ హీరో నాని హీరోగా కొనసాగుతూనే నిర్మాతగానూ తన అధృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తొలి సినిమా అ!తో విమర్శకులు ప్రశంసలు అందుకున్న నాని రెండో సినిమాను విశ్వక్ సేన్ హీరోగారూ పొందించేందుకు రెడీ అవుతున్నాడు.
Samayam Telugu |... | 0 |
Jul 12,2017
ఫ్లిక్స్ట్రీ స్టార్టప్లో గంగూలీ పెట్టుబడులు
ముంబయి: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ముంబయి కేంద్రంగా పని చేసే ఎంటర్టైన్మెంట్ స్టార్టప్ సంస్థ ఫ్లిక్స్ట్రీలో పెట్టుబడు పెట్టారు. ఫ్లిక్స్ట్రీ కి దేశంలోనే ప్రప్రథమంగా వీడియో మ్యాగజైన్ సేవలను అందిస్తున్న సంస్థ గా పేరుంది. దీనిని 2014లో ... | 1 |
అమ్మకు మాటిచ్చా.. బైక్ నడపను: యువీ
TNN| Oct 28, 2017, 12.55 PM IST
మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే యువరాజ్ సింగ్కు అమ్మ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. క్రికెటర్గా దూకుడుగా వ్యవహరించే యువీ.. అమ్మ దగ్గర మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతాడు. ఒంటి చేత్తో జట్టుకు వరల్డ్ కప్ అందించిన ఈ ఆల్రౌండర్కు బైక్ రైడింగ్ అంటే ఎం... | 2 |
I see MS Dhoni playing 2020 World T20, says Ashish Nehra
2020 టీ20 ప్రపంచకప్లో ధోనీ ఆడాలి..!
2020 టీ20 ప్రపంచకప్లో ఆడే సత్తా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిలో ఉందని మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా విశ్వాసం వ్యక్తం చేశాడు.
TNN | Updated:
Nov 8, 2017, 10:25PM IST
2020 టీ20 ప్రపంచకప్‌‌‌లో ఆడే సత్తా... | 2 |
Visit Site
Recommended byColombia
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్టైమ్ గవర్నెన్స్ విధానంలో ప్రజలకు వివిధ రకాల సేవలను అందిస్తోందని తెలిపారు. భూసార పరీక్షలు, రిజర్వాయర్లలో నీటి మట్టం, భూగర్భ జలల స్థాయి, వాతావరణ సమాచారం వంటి సేవలను రియల్టైమ్ గవర్నెన్స్ రూపంలో ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రజల సమస్... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఐపీఎల్ ఆడొద్దు.. స్మిత్ , వార్నర్లపై బీసీసీఐ నిషేధం
బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఏడాదిపాటు నిషేధం వేటుకు గురైన వార్నర్, స్మిత్లు ఐపీఎల్లో ఆడకుండా బీసీసీఐ నిషేధం విధించింది.
Samayam Telugu | Updated:
Mar 28, 2018, 03:09PM IST
ఐపీఎల్ ఆడొద్దు.. స్మ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
యుఎస్ ఓపెన్ సింగిల్స్ విజేత జకోవిచ్
TNN | Updated:
Sep 14, 2015, 11:43AM IST
వాషింగ్టన్ : యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విభాగంలో యూఎస్ ఓపెన్ 2015 టైటిల్ను నొవాక్ జకోవిచ్ చేజిక్కించుకున్నాడు. రోజర్ ఫెదరర్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో రెండో సెట్ మి... | 2 |
sandhya 374 Views debit cards , digital payments , transactions
debit cards
ముంబయి: డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో డెబిట్కార్డులే కీలకంగా మారాయి. ఏప్రిల్నెలలో మొత్తం 1.21 బిలియన్లమేర లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.3.39 లక్షలకోట్లుగా ఉంది. ఈ మొత్తంలో 808.91 మిలియన్ లావాదేవీలు 2.84 లక్షలకోట్లుగా ఉనఆ్నయి. వీటిని ఎట... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
జహీర్.. నీకిదే చివరి అవకాశం: సెహ్వాగ్
భారత్ తరఫున వరుసగా మూడు ప్రపంచకప్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు నెలకొల్పిన జహీర్ ఖాన్కి
TNN | Updated:
Oct 7, 2017, 12:33PM IST
భారత్ తరఫున వరుసగా మూడు ప్రపంచకప్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ర... | 2 |
Visit Site
Recommended byColombia
ఈ విషయం తెలిసి అక్కడి స్థానికులు సల్మాన్పై కేసు వేశారు. అప్పటి నుంచి నానుతూ వచ్చిన ఈ కేసుపై జోధ్పూర్ న్యాయస్థానం ఈ ఏడాది తుది తీర్పునిచ్చింది. సల్మాన్ ఖాన్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా తేల్చింది. దాంతో ఒకరోజు పాటు సల్మాన్ జోధ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు... | 0 |
హోమ్ Business News హైదరాబాద్ లో మరో క్యాబ్ సంస్థ
హైదరాబాద్ లో మరో క్యాబ్ సంస్థ
August 26, 2019, 3:00 PM IST
Share on:
హైదరాబాద్ లో మరో క్యాబ్ సంస్థ నేటి నుంచి తన సేవలను ప్రారంభించనుంది. 10 వేలకు పైగా కార్లను ఒకేసారి రోడ్లపైకి తెస్తున్నామని టోరా క్యాబ్స్ సీఈవో (టెక్నాలజీ సర్వీసెస్ విభాగం) శ్రీనివాస్ కృష్ణ తెలిపారు. ... | 1 |
internet vaartha 189 Views
లండన్ : భారత్ టెస్ట్ క్రికెట్ దయనీయంగా ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.కాగా బోథమ్ ప్రపంచంలోనే ఆల్టైమ్ అగ్రశ్రేణి క్రికెటర్లలో ఒకరు, అలాంటి పెద్ద మనిషికి ప్రస్తుతం భారత క్రికెట్ తీరును చేస్తే చాలా బాధ, నిరాశగా ఉందట,ఇంగ్లండ్ జట్టుకు ఒకప్పుడు తిరుగులేని... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
115 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
రోజు మొత్తం స్వల్ప స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ లాభాల సెంచరీతో నిలిచింది.
Samayam Telugu | Updated:
Apr 3, 2018, 04:14PM IST
లాభాల్లో దేశీయ మార్కెట్లు
లాభపడ్డ ఐసీఐ... | 1 |
GANGULY
ఆసీస్ తొలిటెస్ట్ ఓడితే సిరీస్ను కాపాడుకోవడం కష్టం: గంగూలీ
న్యూఢిల్లీ: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో భాగంగా భారత పర్యటకు వచ్చిన ఆస్ట్రేలియా నుంచి గట్టి పోటీ లభిస్తుందని తాను అనుకోవడం లేదని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.పూణేలో జరుగు తున్న తొలి టెస్టులో ఆసీస్ పరాజయం చెంద... | 2 |
Suresh 139 Views WOMEN WORLD CUP
బ్రిస్టోల్: మహిళల ప్రపంచ కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో పూనమ్రౌత్ 106 (11 ఫోర్లు), కెప్టెన్ మిథాలీరాజ్ 69
(4 ఫోర్లు, ఒక సిక్స్్)పరుగులతో రాణించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా
విజయ లక్ష్యం 227 పరుగులు. | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇండోర్ టీ20లో ధోనీ స్టైల్ స్టంపౌట్స్
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక తన వేగం ఏ పాటిదో మరోసారి క్రికెట్ ప్రపంచానికి గుర్తు చేశాడు. శ్రీలంక జట్టుతో ఇండోర్
TNN | Updated:
Dec 23, 2017, 06:04PM IST
ఇండోర్ టీ20లో ... | 2 |
పెట్రో రిటైలింగ్ ప్రయివేటు పరం!
Thu 24 Oct 00:16:29.881141 2019
దేశంలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్న మోడీ సర్కారు.. అందుకు గాను ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను ఫణంగా పెడుతోంది. రిటైల్ చమురు రంగంలో మేటిగా వెలుగొందుతున్న
అతిపెద్ద పౌల్ట్రీ ప్రదర్శన ప్రారంభం
Thu 23 Nov 04:16:41.797952 20... | 1 |
Elite
స్వైప్ మొబైల్ నుంచి ఎలైట్ స్టార్
హైదరాబాద్, మే 14: స్వైప్ మొబైల్ తయారీ కంపెనీ తాజాగా ఎలైట్స్టార్ కొత్త వేరియంట్ స్మార్ట్ఫోన్ను విడుదలచేసింది. ఇండస్ ఆపరేటింగ్ వ్యవస్థతో శక్తివంతమైన ఎలైట్స్టార్ 1ప్లస్8జిబి గోల్డ్ వేరియంట్ రూ.3699లకు లభిస్తుంటే ఎలైట్ స్టార్ 1ప్లస్ 16జిబి బ్లాక్ అండ్ వైట్ వేర... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీకి సాధ్యం కాలేదు.. కోహ్లి సాధిస్తాడు..!
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ కోహ్లి సారథ్యంలోని టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయగలదని మాజీ కెప్టెన్ సౌరవ్
TNN | Updated:
Feb 27, 2018, 12:53PM IST
ధోనీకి సాధ్యం కాలేదు.. కోహ్లి సాధిస... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఐపీఎల్ తరలించినా సరే.. నీళ్లు మాత్రం ఇవ్వం -ఫడ్నవీస్
తాగునీటి అవసరాలకి ఉపయోగపడే నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ అవసరాలకి కేటాయించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు
| Updated:
Apr 8, 2016, 04:48PM IST
తాగునీటి అవసరాలకి ఉపయోగపడే నీటిని ఎట్టి పరిస్థితుల్లోన... | 2 |
Hyd Internet 91 Views Gold
GOLD
న్యూఢిల్లీ: బంగారం ధర పతనమైంది.కాగా మంగళవారం 200 రూపాయలు తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర 30,550కిచేరింది.అంతర్జాతీయ పరిస్థితులు,స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి పసిడి కొనుగోళ్లు మందగించడంతో ధర పడిపోయినట్లు బులియన్ మార్కెట్వర్గాలు వెల్లడించాయి.దీంతో బంగారం ధర ఏడు వారాల కనిష్టానికి చేరుకు... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'డా.చక్రవర్తి' ఆడియో విడుదల!
రిషి, సోనియా మాన్, గిరీష్, లీనా, వంశీ ప్రధాన పాత్రల్లో శ్రీ వెంకటేశ్వర మూవీస్ బ్యానర్పై శేఖర్ సూరి దర్శకత్వంలో..
| Updated:
Jul 11, 2016, 12:59PM IST
రిషి, సోనియా మాన్, గిరీష్, లీనా, వంశీ ప్రధాన పాత్రల్లో శ్రీ వెంకటేశ్... | 0 |
‘మహానటి’ లో అర్జున్ రెడ్డి భామ
Highlights
అర్జున్ రెడ్డి తో ఆకట్టుకున్న షాలినీ పాండే
అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి
సావిత్రి పాత్రలో కీర్తి సురేష్
అర్జున్ రెడ్డి సినిమాలో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది షాలిని పాండే. ఆ సినిమాలో ఆమె నటనకు ఇప్పటికే తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అర్జున్ రెడ్డి అల... | 0 |
Suresh 109 Views india women team
india women team
పోచెఫ్స్ట్రూమ్ః మూడో వన్డేలో ఓడినా..తొలి రెండు మ్యాచ్లలో అద్భుత విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళలు దక్షిణాఫ్రికాతో మంగళవారం ఇక్కడ జరిగే మొదటి టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతున్నారు. చివరి వన్డేలో ఏడు వికెట్ల ఓటమి ఒకింత నిరాశపరిచినా.. ఐదు మ్యాచ్ల టీ20 సిర... | 2 |
Oct 07,2018
20 వేల మంది ఉద్యోగులకు 'ఫోర్డ్' పొగ
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ ఛాయలు ముదురుతున్న వేళ అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ భారీగా ఉద్యోగులను తొలగించడానికి యోచిస్తోంది. కంపెనీ పున వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న తమ సిబ్బందిలో వేల మందిని తొలగించనున్నామని ఫోర్డ్ అనధికారికంగా... | 1 |
Hyderabad, First Published 1, Mar 2019, 7:53 AM IST
Highlights
సినిమా వాళ్ల సెంటిమెంట్స్ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పర్వ దినాల్లో తమ సినిమాలు రిలీజ్ చేస్తే సెంటిమెంట్ గా వర్కవుట్ అవుతాయని నమ్ముతూంటారు.
సినిమా వాళ్ల సెంటిమెంట్స్ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సుష్మా స్వరాజ్ బయోపిక్లో టాప్ హీరోయిన్ ?
ఉజ్మా అహ్మెద్ అనే ఓ భారతీయురాలిని పాకిస్థాన్లో అక్కడి పౌరుడైన తాహీర్ అలీ తుపాకీతో బెదిరించి ఆమెని పెళ్లి చేసుకోవడం....
TNN | Updated:
Aug 24, 2017, 05:36PM IST
Tabu to play Sushma swaraj
ఉ... | 0 |
Visit Site
Recommended byColombia
‘రెండో టీ20 జరిగిన సెంచూరియన్ పిచ్‌పై సిక్సర్లు బాదినట్లు కేప్‌టౌన్‌లో ఆడాలని ప్రయత్నిస్తే బ్యాట్స్‌మెన్‌‌కి నిరాశ తప్పదు. ఎందుకంటే.. కొండల మధ్య మైదానం ఉండటంతో గాలి ఎక్కువగా వీస్తుంటుంది. బంతి గాల్లోకి లేచిన తర్వాత అది సిక్స్‌గా వెళ్లే అవకాశం తక... | 2 |
పోల్
రంగస్థలం, పెద్దపులి సాంగ్స్ ఫేమస్ అయిన పాతబస్తీ కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్కు బిగ్ బాస్ షోతో సన్సేషన్ అయ్యాడు. అతని టాలెంట్ను నిరూపించుకునేందుకు దొరికిన ప్లాట్ ఫామ్ను సద్వినియోగం చేసుకున్నాడు.
Read Also: బిగ్ బాస్ 3 ఫైనల్లో చిచ్చా.. అలీకి దిమ్మతిరిగే షాక్
అంతేకాదు.. నిన్నటి వరకూ టైటిల్ రేస్లో ఉన్న శ్రీముఖి, ... | 0 |
internet vaartha 167 Views
కరాచీ : భారత్,బంగ్లాదేశ్ మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ విషయంలో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ తౌసీప్ అహ్మద్ అనుమానం వ్యక్తం చేశాడు. కాగా ముఖ్యంగా చివరి ఓవర్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగింది. చివరి మూడు బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన సమయంలో బంగ్లా ఆటగాళ్లు షాట్లు కొట్టబోయి, వికెట్ పొగొట్ట... | 2 |
భారత్లో వచ్చే 2020 నాటికి 3.75 కోట్ల ఉద్యోగాలు
PNR|
భారత్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగానే ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత్ పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు క్యూ కట్టడంతో ఈ అవకాశాలు మున్ముందు మరిన్ని పెరగనున్నాయి. భారత్ను అపారమైన వనరులు ఉన్న మార్కట్గా విదేశీ కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో... | 1 |
Sep 19,2017
దుమ్మురేపిన డిక్సన్ టెక్నాలజీస్ లిస్టింగ్
ముంబయి: వినియోగదారు ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీ మార్కెట్లో సోమవారం నమోదు అయ్యాయి. లిస్టింగ్ రోజే ఈ స్టాక్ మదుపరులకు అనూహ్య లాభాలను పంచింది. ఇష్యూ ధర రూ.1,766 కాగా.. దాదాపు 54శాతం ప్రీమియంతో రూ.2,755 వద్ద మార్కెట్లో లిస్టయింది. ఒకానొక దశ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సెలెక్టర్ల మధ్య గంభీర్ ప్రస్తావనే రాలేదట..!
కుల్దీప్ యాదవ్ ప్రదర్శన గురించి సెలక్టర్ల మధ్య చర్చకు వచ్చింది. కానీ.. జట్టులో అప్పటికే అశ్విన్, జడేజా రూపంలో స్పిన్నర్లు ఉన్నారు. వారికి అదనంగా యువరాజ్
TNN | Updated:
May 8, 2017, 03:49PM IST
ఐపీఎల్ పదో సీజన్&z... | 2 |
రంగస్థలంలో ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్
Highlights
ఈ చిత్రంలో 1985 నాటి రాజకీయాల ప్రస్తావన ఉంటుందనే వార్తలు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రస్తావన ఉంటుందనేది లేటెస్ట్ న్యూస్.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రంపై రోజు రోజుకు అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి ఉన్న అనేక ప్... | 0 |
file
భారత్ నెట్ స్టార్టప్లపై చైనా ఇన్వెస్టర్ల ఆసక్తి
బెంగళూరు: భారత్ ఇంటర్నెట్ కంపెఈనల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన కంపెనీలు ఆసక్తిచూపుతూన్నయి సుమారు డజనుకు పైగా చైనా అగ్రశేణి టెక్నాలజీ కంపెనీలు భారత్లో డిజిటల్ ఇండియా పుణ్యమా అని పెరుగుతున్న ఇంటర్నెట్ ప్రభావాన్ని గుర్తించాయి. ఇందుకోసం భారత్లో పెట్ట... | 1 |
ఎట్టకేలకు ఉపశమనం
- ఎగిసిన మార్కెట్లు
ముంబయి : వరుసగా తొమ్మిది సెషన్లలో నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లకు బుధవారం ఎట్టకేలకు ఉపశమనం లభించింది. వరుస నష్టాల్లో ఇప్పటికే భారీగా దిగివచ్చిన సూచీల నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ముఖ్యంగా లోహ, మౌలిక వసతులు, ఐటీ, బ్యాంక్, ఆటో రంగాల సూచీలు పరుగులు పెట్టాయి. ముఖ్య... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘కాలా’కలెక్షన్స్.. రజనీకి మరో ఫ్లాప్?
తెలుగు, హిందీ భాషల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘కాలా’ ఫెయిల్యూర్ దిశగా నడుస్తోందని అంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు.
Samayam Telugu | Updated:
Jun 12, 2018, 09:46AM IST
తెలుగు, హిందీ భాషల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రవితేజ టాలెంట్కి పడిపోయింది
మాస్ మహారాజ రవితేజ టాలెంట్ చూసి హంసా నందిని ఫిదా అయిపోయింది.
TNN | Updated:
Aug 20, 2015, 10:28AM IST
మాస్ మహారాజ రవితేజ డ్యాన్సింగ్ టాలెంట్ చూసి హంసా నందిని ఫిదా అయిపోయింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంగాల్ టైగర్ మూవీల... | 0 |
Hyderabad, First Published 8, Oct 2019, 2:40 PM IST
Highlights
ఇక రుణాలు తీసుకునేందుకు ఈఎంఐ ఆప్షన్ పొందేందుకు పత్రాలు పూర్తి చేయనక్కరలేదు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన డెబిట్ కార్డులపై పీఓఎస్ల వద్ద ఈఎంఐ ఆప్షన్ కింద వస్తువులు కొనుగోలు చేయొచ్చు.
రిఫ్రిజరేటర్, వాషింగ్ మెషీన్ వంటివి కొ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
విన్నర్: భజరంగబలి సాంగ్ కిర్రాక్ గురూ..
సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీనుండి ‘జై భజరంగ భళీ’ సాంగ్ని రిలీజ్ చేశారు ప్రముఖ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్.
TNN | Updated:
Feb 18, 2017, 07:39PM IST
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీలో ‘ భజరంగ భళీ సాంగ్&rsqu... | 0 |
Rohit Sharma Reminds Me of VVS Laxman, Says Microsoft CEO Satya Nadella
రోహిత్ ఆట వీవీఎస్ని తలపిస్తోంది..!
భారత ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే అలానే చూడాలనిపిస్తుందని మైక్రోసాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల వెల్లడించారు. తాజాగా ‘టైమ్స్ ఆఫ్
TNN | Updated:
Nov 10, 2017, 03:35PM IST
భారత ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్త... | 2 |
చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతుంటారు
అభిమానులతో ‘గీతా మేడమ్’ చిట్ చాట్
ఇంటర్నెట్డెస్క్: ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించి ఫిదా చేశారు రష్మిక మందన. ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘దేవదాసు’ తదితర చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందం, అభినయంతో కుర్ర కారు హృదయాలను దోచుకున్నారు. ప్రస్తుతం విజయ్ ద... | 0 |
SUNDER SINGH
జావెలిన్ త్రోలో భారత్కు స్వర్ణం
లండన్: లండన్ వేధికగా శుక్రవారం ప్రారంభమైన పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్లో పోటీల్లో భారత్కు స్వర్ణం దక్కింది. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో భారత్కు చెందిన సుందర్ సింగ్ గుల్జార్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 60.36మీటర్లు విసిరి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ... | 2 |
NOKIA
నోకియా నిర్ణయం పట్ల ట్రేడ్ యూనియన్ల ఆందోళన
న్యూఢిల్లీ,సెప్టెంబరు 8: నోకియా తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను తగ్గించాలని తీసుకున్న నిర్ణ యంపై ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యయాల తగ్గించుకోవడానికి టెలి కాం దిగ్గజం నోకియా ఉద్యోగులపై కోత విధి స్తుంది. ప్రాన్స్లో సుమారు 600 మంది ఉద్యో గులను తీసి... | 1 |
బాబి డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా జై లవ కుశ
మార్కెట్ లోకి ఆడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్
ఆడియో వేడుకలో ఉద్వేగంగా మాట్లాడిన యంగ్ టైగర్
బాబి డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా జై లవ కుశ.సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతుంది. ఇక నిన్న మార్కెట్ లోకి డైర్కెట్ గా ఆడియో రిలీజ్ చే... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘మహానటి’కి ‘మెగా’ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?
సాధారణంగా కొత్త సినిమాలు వీకెండ్స్లో శుక్రవారం నాడు విడుదల అవుతుంటాయి. కలెక్షన్ల పరంగా వీకెండ్స్ అనేవి సినిమాపై ప్రభావాన్ని చూపిస్తుండటంతో శుక్రవారం విడుదలకు పోటీపడుతుంటారు నిర్మాతలు.
Samayam Telugu | Updated:
May ... | 0 |
sumalatha 201 Views Badminton , Manasi Joshi , pv sindhu , World Champion
Manasi Joshi
హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించి పీవీ సింధును… ఆ ఘనతను సాధించిన తొలి భారత మహిళగా అందరూ పొగుడుతున్నారు. సామాన్యుడి దగ్గర నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకు ఆమెపై ప్రశంసలు జల్లులు కురిపించారు. అయితే, మనలో ఎంతో మంది మరో... | 2 |
internet vaartha 178 Views
బెంగళూరు : టీమిండియా వెటరన్ ఆటగాడు ఆశిష్ నెహ్రా పిడుగులాంటి వార్త చెప్పాడు. చిన్నస్వామి స్టేడియంలో నెహ్రా మీడియాతో మాట్లాడుతూ తాను సోషల్ మీడియాలో లేనని, తనకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో ఖాతాలు కూడా లేవన్నాడు. తాను ఇప్పటికి పాత నోకియా మొబైల్ వాడతానని వెల్లడించడంతో ఆశ్చర్యపోవ... | 2 |
బిగ్ బాస్2: కౌశల్ పై విరుచుకుపడిన హౌస్ మేట్
Highlights
కొన్ని విషయాల్లో కౌశల్ కి తన సపోర్ట్ అందించింది. కానీ ఇప్పుడు టాస్క్ లో ఆమె కౌశల్ పై అరవడంతో వార్తల్లో నిలిచింది. నిన్నటి ఎపిసోడ్ టాస్క్ లో ఆమె సరిగ్గా రాణించలేకపోయిందనే అసహనాన్ని ఈ విధంగా వెళ్లగక్కిందని అంటున్నారు
బిగ్ బాస్ సీజన్ 2 లో వివాదాలు చోటు చేసుకుంటున్న సం... | 0 |
ప్రొడక్షన్ మేనేజర్ తో యంగ్ హీరోయిన్ డేటింగ్!
Highlights
నిజానికి ఆమె పుట్టి, పెరిగింది మొత్తం ఫారెన్ లోనే కావడంతో ఆమెకి ఇలాంటి డేటింగ్స్ వ్యవహారాలు చాలా కామన్. కానీ హీరోయిన్ రేంజ్ కు తగ్గట్లుగా కాకుండా ఆమె ప్రొడక్షన్ మేనేజర్ తో డేటింగ్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది
టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార... | 0 |
india enters champions trophy semis
సఫారీలను పడగొట్టి.. సగర్వంగా సెమీస్కి భారత్
ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ టైటిల్ రేసులో మళ్లీ జోరందుకుంది
TNN | Updated:
Jun 11, 2017, 09:21PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ టైటిల్‌ రేసులో మళ్లీ జోరందుకు... | 2 |
సైరా సినిమా ప్లానింగ్ పై బైటపడుతున్న డొల్లతనం
Highlights
మెగాస్టార్ చిరు సైరా చిత్రం ప్లానింగ్ లోపాలపై గుసగుసలు
ఇప్పటికే తప్పుకున్న సంగీత దర్శకుడు రెహ్మాన్, సినిమాటోగ్రఫర్ రవి వర్మన్
కాస్ట్ అండ్ క్రూ విషయంలో మరిన్ని మార్పులకు అవకాశాలంటూ చర్చ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం సైరా నరసింహా ... | 0 |
Hyderabad, First Published 2, Mar 2019, 2:23 PM IST
Highlights
పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి యూట్యూబ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న పూజిత పొన్నాడ టాలీవుడ్ లో మంచి అవకాశాలే దక్కించుకుంది.
పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి యూట్యూబ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న పూజిత పొన్నాడ టాలీవుడ్ లో మంచి అవకాశాలే దక్కించుకుంది. గతేడాది ఘన... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
గంభీర్ గొప్ప మనసు.. విరాట్ కోహ్లీకి తొలి గిప్ట్
శ్రీలంకపై 316 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన భారత్ జట్టు.. వీరేంద్ర సెహ్వాగ్ (10), సచిన్ టెండూల్కర్ (8) ఆరంభంలోనే ఔటవడంతో.. 23/2తో కష్టాల్లో పడింది.
Samayam Telugu | Updated:
Dec 5, 2018, 02:26PM IST
భారత వెటరన్ ఓపెన... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Reliance Industries: రిలయన్స్ రికార్డ్.. జియో దూకుడు
రిలయన్స్ జియో స్టాండలోన్ నికర లాభం క్యూ4లో ఏకంగా రూ.840 కోట్లుగా నమోదయ్యింది. వార్షిక ప్రాతిపదికన ఇందులో 65 శాతం పెరుగుదల కనిపించింది. ఇక కంపెనీ ఆదాయం రూ.11,106 కోట్లుగా ఉంది.
Samayam Telugu | Updated:
Apr 18... | 1 |
Dec 12,2017
వృద్ధి రేటు 6.5% పెరుగొచ్చు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5 శాతంగా పెరుగొచ్చని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ సి రంగ రాజన్ పేర్కొన్నారు. దేశ వృద్ధి రేటు నెమ్మదిగా పెరుగుతుంద న్నారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో గతం కంటే ఎక్కువగా నమోదవచ్చ న్నారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మరింత పెర... | 1 |
Nottingham, First Published 21, Aug 2018, 4:51 PM IST
Highlights
ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సీరీస్లో మొదటి రెండు టెస్టుల్లో టీం ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే మూడో టెస్ట్ మాత్రం పుంజుకున్న భారత జట్టు సీరీస్లో మొదటిసారిగా విజయం దిశగా పయనిస్తోంది. అయితే ఈ విజయానికి కెప్టెన్ వి... | 2 |
శాంసంగ్కు గట్టి ఎదురు దెబ్బ!
- 3,600 కోట్ల జరిమానా విధించిన అమెరికా కోర్టు
శాన్జోస్: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏడేండ్ల ్ల నాటి యాపిల్ డిజైన్ పేటెంట్ కేసుకు సంబంధించి అమెరికా ఫెడరల్ కోర్టులో శాంసంగ్కు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. ఐఫోన్ డిజైన్ను కాపీ చేసినం... | 1 |
Visit Site
Recommended byColombia
భారత్‌లో నల్లధనానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా, దానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఈ వివరాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయంలో స్విట్జర్లాండ్ కొంత పారదర్శకంగా వ్యవహరించడంతో నల్లకుబేరులు తమ నిధులను హాంకాంగ్, సింగపూర్ లాంటి దేశాలకు తరలిస్తున్నారు. ఇదే విషయాన్ని పనామా పత్రాలు కూడా వెల్లడ... | 1 |
SA batting1
సౌతాఫ్రికా: 219-5
చాంపియన్స్ట్రోఫీలో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.. తొలుత బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా ఓపెనర్లుడికాక్ (33), ఆమ్లా (16), తొలి వికెట్కు 40 పరుగులు జోడించారు.. అనంతరం డుప్లెసిస్ (26), డెవిలియర్స్ డకౌట్ అయ... | 2 |
Hyderabad, First Published 8, Jul 2019, 5:02 PM IST
Highlights
యువ హీరో నితిన్ దూకుడు ప్రస్తుతం మామూలుగా లేదు. ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ నితిన్ చేతిలో ఉన్నాయి. వీటిలో కొన్నింటికి అధికారిక ప్రకటన వస్తే మరికొన్ని చిత్రం ప్రారంభమైపోయాయి.
యువ హీరో నితిన్ దూకుడు ప్రస్తుతం మామూలుగా లేదు. ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రవిబాబు 'అదుగో' పందిపిల్ల సినిమా
విలక్షణమైన దర్శకుడు, నటుడు రవిబాబు ఈసారి ఎవరూ ఊహించనటువంటి కాన్సెప్ట్ తో ఏకంగా పందిపిల్ల మీద సినిమా తీస్తున్నారు...
TNN | Updated:
Jul 12, 2016, 05:27PM IST
డిఫెరెంట్ కామెడీతో 'అల్లరి' లాంటి సినిమా రూపొందించి తెలుగు తెరకు పరిచయమైన వ... | 0 |
shoaib akhtar reply to virat kohli's praise
కోహ్లికి బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది: అక్తర్
కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పు బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది. అతడో గొప్ప బ్యాట్స్మెన్.
TNN | Updated:
Nov 6, 2017, 04:55PM IST
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏద... | 2 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి భారీ షాక్.. రూ.7,000కు మీ కార్డు వివరాలు అమ్మకానికి!
Credit Card | క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకు భారీ ఝలక్. మీ కార్డుల వివరాలు అమ్మకానికి అందుబాటులో ఉండొచ్చు. ఎందుకంటే 1... | 1 |
2017 నాటికి 100 గ్రామాల డిజిటలీకరణ
-పల్లెల అభివృద్ధిలోనే నిజమైన వృద్ధి
-సీఎస్ఆర్ కేటాయింపులు 2 శాతానికి పెంచుతాం : ఎస్బీఐ అధినేత్రి
-ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి రూ.1.5 కోట్ల వైద్య పరికరాల వితరణ
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: గ్రామాల అభివృద్ధిలోనే నిజమైన వృద్ధి దాగి ఉందని 'భారతీయ స్టేట్ బ్యాంక్' (ఎస్బీఐ) అధినేత్రి ... | 1 |
- ఆరు కంపెనీలు..52 వేలకోట్లు
- ఎక్కువ నష్టం టీసీఎస్ నుంచే..
జనం డబ్బుకు ఎక్కడా భద్రతాలేదు.రియల్ రంగం కుదేలైతే.. బ్యాంకుల్లోదాచుకుందామనుకున్నా ఎవరు కొల్లగొడతారోనన్న భయం ఖాతాదారులను భయపెడుతున్నది.కనీసం కొన్ని షేర్లు కొందామనుకుంటే..బడా కంపెనీలే ఊహించని విధంగా పల్టీకొడుతున్నాయి. దీంతో భవిష్యత్ గురించి బెంగపెట్టుకుంటున్న... | 1 |
Hyderabad, First Published 5, Aug 2019, 4:02 PM IST
Highlights
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో రోజు రోజుకు ఉత్కంఠగా మారుతోంది. టైటిల్ రేసులో ఉన్నదెవరో ఆడియన్స్ కు ఇంతవరకు ఓ క్లారిటీ రావడం లేదు. హౌస్ లో ఉన్న అందరూ తమకు తోచిన విధంగా అటెన్షన్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ట... | 0 |
Hero Nagarjuna makes mistakes choosing wrong decisions for his Sons
నాగార్జున ఇంత తప్పు చేశాడేంటి?
అక్కినేని అందగాడు, నవమన్మథుడు నాగార్జున..తన చిత్రాల ఎంపిక విషయంలో ఏమోగానీ..తన కొడుకుల మొదటి చిత్రాల విషయంలో మాత్రం ఘోర తప్పిదం చేశాడనిపిస్తుంది
TNN | Updated:
Dec 20, 2015, 10:05PM IST
అక్కినేని అందగాడు, నవమన్మథుడు నాగార్... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మళ్లీ తెరపైకొచ్చిన 'ఓ మల్లి'
రమ్యశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఓ మల్లి'. ఆర్.ఎ.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్...
| Updated:
Feb 7, 2016, 10:16PM IST
మళ్లీ తెరపైకొచ్చిన 'ఓ మల్లి'
రమ్యశ్రీ ప్రధాన పాత్రల... | 0 |
Visit Site
Recommended byColombia
‘దాదాపు పదేళ్ల తర్వాత అరుంధతి సినిమాకు రీమేక్ రాబోతోంది. ప్రధాన పాత్రలో అనుష్క శర్మను కానీ కరీనా కపూర్ను కానీ ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ కరీనా డేట్లు కుదరకపోతే అనుష్కను తీసుకుంటారు. కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం కరీనాకే’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘అరుంధతి’ సినిమా... | 0 |
Suresh 180 Views
ఆర్జీయోపై అవాస్తవ ప్రచారం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మార్కెట్లకు రానున్న రిలియెన్స్జియో తమపై అవాస్తవ ప్రచారం జరుగుతోందని టెలికాం నియంత్రణ సంస్థకు లేఖలు రాసింది. టెలికాం రంగ ఆపర్టేర్ల పరంగా తమపై చేస్తున్న ఆరోపణలు కుట్రపూరితమని, ఆధారాలు లేవని రిలయెన్స్ జియో వెల్లడించింది. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన... | 1 |
Oct 30,2019
ది వాల్తో దాదా భేటీ నేడు
బెంగళూర్ : భారత జట్టు డ్రెస్సింగ్రూమ్ స్నేహితులు, క్రికెట్లో చిరకాల సహచరులు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ మరోసారి జట్టు కట్టనున్నారు. గతంలో టీమ్ ఇండియా కోసం మైదానంలో జోడీగా మెప్పించిన దాదా, ది వాల్.. ఇప్పుడు మైదానంలో మెరుగైన ప్రదర్శన కోసం తెరవెనుక రోడ్ మ్యాప్ కోసం జట్టు క... | 2 |
Records Come & Go, I Just Want to Keep Scoring Runs: Cheteshwar Pujara
రికార్డులపై కాదు.. ఆటపైనే నా దృష్టి
మైదానంలో రికార్డుల్ని పట్టించుకోకుండా.. ఆటని ఆస్వాదించడమే తనకిష్టమని భారత టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా
TNN | Updated:
Nov 3, 2017, 04:37PM IST
మైదానంలో రికార్డుల్ని పట్టించుకోకుండా.. ఆటని... | 2 |
Hyd Internet 102 Views Gold Price
Gold Price
న్యూఢిల్లీ: అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్ ప్రభావంతో శుక్రవారం నాడు పుత్తడి ధర పది నెలల గరిష్టానికి పెరగడం జరిగింది. శుక్రవారం ఒక్కరోజే రూ.990లు పెరిగింది. దీంతో పది గ్రాముల పుత్తడి ధర రూ.31,350 కి చేరుకుంది. పుత్తడి బాటలోనే వెండి కూడా పయనిస్... | 1 |
Hyderabad, First Published 6, Sep 2019, 10:26 AM IST
Highlights
సోఫియా మీర్జా పాల్పడిన పలు నేరాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దర్యాప్తు చేపట్టింది. పాక్ దేశంలోని చిత్రపరిశ్రమలో సోఫియా మీర్జా వివాదాస్పదంగా పేరొందింది. కొంతకాలం క్రితం ఈమెపై మోసం, కిడ్నాప్ కేసులు కూడా నమోదయ్యాయి.
పాకిస్థాన్ దేశానికి చెందిన మోడల్,... | 0 |
Visit Site
Recommended byColombia
రాత్రి మ్యాచ్‌ ఉత్కంఠగా మారుతున్న సమయంలో.. దినేశ్ కార్తీక్‌ని అలానే కూర్చొబెట్టి.. అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేని విజయ్ శంకర్‌ని అతని స్థానంలో బ్యాటింగ్‌కి పంపడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్తీక్ స్థానంలో వచ్చిన శంకర్ బంతుల్ని వృథా చేసి మ్యాచ్‌... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇంగ్లాండ్ సత్తా నిరూపించుకోవాల్సిందే..!
పాకిస్థాన్ చేతిలో సొంతగడ్డపై ఇటీవల తొలి టెస్టులో ఓడిన ఇంగ్లాండ్ జట్టు.. తీవ్ర ఒత్తిడి మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టులో బరిలోకి దిగనుంది. లార్డ్స్
Samayam Telugu | Updated:
Jun 1, 2018, 01:... | 2 |
priyanka chopra is all set to co-produce an indo-american movie
ప్రియాంకా చోప్రా రేంజ్ మరింత పెరిగింది
ఇప్పటివరకు హాలీవుడ్ టీవీ సీరియల్స్, చిత్రాల్లోనే నటించిన ప్రియాంకా చోప్రా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓ ఇండో-అమెరికన్ చిత్రాన్ని...
TNN | Updated:
Sep 7, 2017, 02:57PM IST
ఇప్పటివరకు హాలీవుడ్ టీవీ సీరియల్స్, చిత్రాల్ల... | 0 |
- 610.80 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
- 10,421 పాయింట్లకు ఎగువకు నిఫ్టీ
- అనూహ్యంగా పెరిగిన స్టాక్స్మార్కెట్లు
- ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ స్టాక్స్ బేజారు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం మదుపరులకు అనూహ్య ఆనందాన్ని పంచాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన అనుకూల పవనాలకు తోడు, దేశీయ సానుకూలతల మధ్య స్టాక్ మార్కెట్ల... | 1 |
Hyderabad, First Published 16, Apr 2019, 11:12 AM IST
Highlights
‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించిన వార్తల కోసం అభిమానులు వెయిట్ చేస్తూండటంతో రోజుకో వార్త మీడియాలో మొదలవుతోంది.
‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించిన వార్తల కోసం అభిమానులు వెయిట్ చేస్తూండటంతో రోజుకో వార్త మీడియాలో మొదలవుతోంది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడ... | 0 |
చికెన్ ఫాక్స్తో ఢిల్లీకి అయ్యర్ దూరం
డుమినీ, డికాక్లు కూడా ఆడటం లేదు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 10 సీజన్ ఆరంభానికి ముందే ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు.ఐపిఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ఇబ్బంది ఏర్పడింది.తాజాగా గాయాల బారిన పడిన ఆటగాళ్ల జాబితాలో ఆ జట్టుకు చెందిన శ్రీయాస్ అయ్యర్ కూడా చ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
శ్రేయాస్, రాహుల్ హిట్.. బంగ్లా టార్గెట్ 175
శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చిన వెంటనే పాయింట్లో సులువైన క్యాచ్ ఇచ్చేశాడు. కానీ.. ఫీల్డర్ అమినుల్ దాన్ని నేలపాలు చేశాడు. అప్పటికి శ్రేయాస్ అయ్యర్ స్కోరు జీరో.
Samayam Telugu | Updated:... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మిస్త్రీ ఆరోపణలు పనికిమాలినవి: ముత్తురమన్
బ్రిటన్ స్టీల్ దిగ్గజం ‘కోరస్’ కంపెనీని టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా రెట్టింపు ధరకు కొనుగోలు చేసారని సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని టాటా స్టీల్ మాజీ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ బి. ముత్తురమన్ స్పష్... | 1 |
ఇంగ్లాండ్ VS స్వీడన్ మ్యాచ్ హైలెట్స్ పాయింట్స్
Highlights
ప్రపంచకప్ క్వార్టర్స్లో చిరకాల ప్రత్యర్థి స్వీడన్పై ఇంగ్లాండ్ 2-0తేడాతో గెలిచింది. తద్వారా రెండవసారి వరల్డ్కప్ సెమీఫైనల్లో ప్రవేశించింది.
ప్రపంచకప్ క్వార్టర్స్లో చిరకాల ప్రత్యర్థి స్వీడన్పై ఇంగ్లాండ్ 2-0తేడాతో గెలిచింది. తద్వారా రెండవసారి వరల్డ్కప్ స... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు బంగారం స్వల్పంగా పెరిగ్గా.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
Samayam Telugu | Updated:
Sep 24, 2018, 01:58PM IST
Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
దేశవ్యాప్తంగా బంగారం ధరలు సోమవా... | 1 |
Suresh 394 Views
గుర్గాన్: స్పైస్జెట్ మరోసారి ధరల యుద్దానికి తెరతీసింది. రూ.599 ప్రారంభ ధరతో టిక్కెట్ల ఆఫర్ ప్రకటించింది. మంగళవారం నుంచి 25వ తేదీవరకు ఈ ఆఫర్ల బుకింగ్ అమలులో ఉంటుంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ 13 తేదీ మధ్యలో ప్రయాణాలు చేయవచ్చు.మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతరీతిలో వీటిని కేటాయిస్తారు.సీ... | 1 |
Visit Site
Recommended byColombia
‘మన్మథుడు 2’లోని ‘ఈ మాయలో..’ పాటతో నాగార్జున ఆదివారం అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే మన టీవీ అంటూ కంటెస్టెంట్లను పలకరించారు. అమ్మాయిల్లో చాలా మంది చీరలు కట్టుకుని రావడంతో నాగార్జున కాంప్లిమెంట్లు ఇచ్చేశారు. ‘‘చీరలంటే నాకు చాలా ఇష్టం’’ అంటూ హౌజ్లో జోష్ నింపారు. ఆ తరవాత షో అంతా ఎ... | 0 |
పవన్ కి ఆ రోగముందంటున్న శ్రీరెడ్డి
Highlights
పవన్ కి ఆ రోగముందంటున్న శ్రీరెడ్డి
జనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ పై మెగా ఫ్యామిలీపై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తన ఫ్యాన్స్ కు పవన్ నచ్చజెప్పుకోవాలని - క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా తనపై ట్రోలింగ్ ఆపడం లేదని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్... | 0 |
Visit Site
Recommended byColombia
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి పేరుతో జట్టుకి దూరమవడంతో తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ధోనీ కంటే ముందుగా.. రోహిత్, కోచ్ రవిశాస్త్రి పిచ్‌ని పరిశీలించగా.. అనంతరం ప్రాక్టీస్ కోసం అక్కడికి వచ్చిన ధోనీ.. కి... | 2 |
Sep 30,2018
ఉద్యోగులకు రూ.3 కోట్ల కార్ల బహుమతి
గాంధీనగర్: సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జి దోలకియా మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలిచే హరికృష్ణ డైమండ్స్ ఎక్స్పోర్ట్ కంపెనీ అధినేత దోలకియా.. ఈసారి కూడా తమ ఉద్యోగులకు ఖరీదైన గిఫ్ట్లను అందజేశారు. కంపెనీల... | 1 |
Hyderabad, First Published 5, Sep 2019, 4:02 PM IST
Highlights
సినిమాల్లో నటించాలని ఉంది.. ఆ తరువాత పాలిటిక్స్లో మంచి లీడర్గా ఎదగాలని ఉంది. మా ఫ్యామిలీ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్లు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ల వారసత్వాన్ని తీసుకుంటా.
బిగ్ బాస్ సీజన్ 3లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి... | 0 |
Apr 13,2015
బెంగుళూర్- పుదుచ్చేరి మధ్య ఎయిర్ ఇండియా రాకపోకలు
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా బెంగుళూర్- పుదుచ్చేరి మధ్య విమాన సేవలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ విమానం వారంలో బుధవారం తప్ప మిగతా ఆరు రోజుల పాటు నడపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రయాణీకులకు ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
చైతు కూడా 'నిన్నే పెళ్ళాడతా' అంటున్నాడు!
అలనాటి హీరోలు నటించిన సినిమాల టైటిల్స్ను, పాటలను ప్రస్తుతం ఉన్న మన కుర్ర హీరోలు తమ సినిమాల్లో తెగ..
| Updated:
Sep 5, 2016, 04:18PM IST
అలనాటి హీరోలు నటించిన సినిమాల టైటిల్స్ను, పాటలను ప్రస్తుతం ఉన్న మన కుర్ర హీరోలు తమ సిన... | 0 |
Hyderabad, First Published 11, Sep 2019, 4:59 PM IST
Highlights
కథ కథనం అందిస్తూ కంచిలో అనే సినిమాకు విజయేంద్ర ప్రసాద్ సమర్పకుడిగా రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తుండడం విశేషం. కళ్యాణ్ రామ్ తో గతంలో హరేరామ్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాను తెరకెక్కించిన హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున... | 0 |
Feb 10,2018
2లక్షల కోట్లకు కార్పొరేట్ మొండి బాకీలు
ముంబయి: రానున్న ఏడాది, ఏడాదిన్న కాలంలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ రేటిం గ్ సంస్థ ఇండియా రేటింగ్స్ గురువారం ఒక నివేదికలో ఆవేదన వ్యక్తం చేసింది. 12-18 నెలల కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల వరకు బ్యాంకుల రుణాలు మొండి బాకీలుగా మారే అవకాశాల... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.