text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సొంతగడ్డపై పాక్ క్రికెటర్లకి ఓ గోల్డెన్ ఛాన్స్..!
పాకిస్థాన్ క్రికెటర్లకి త్వరలోనే ఓ సువర్ణావకాశం రాబోతోందని ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం పాక్ గడ్డపై
TNN | Updated:
Aug 24, 2017, 05:29PM IST
పాకిస్థాన్ క్రికెటర్లకి త్వరలోనే ... | 2 |
11,300 కోట్ల 'అన్క్లెయిమ్డ్' డబ్బు
- బ్యాంకుల వద్ద ఉందని ఆర్బీఐ వెల్లడి
బెంగళూరు: బ్యాంకుల వద్ద రూ. 11,300 కోట్ల అన్క్లెయిమ్డ్ డబ్బు ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బీఐ) తెలిపింది. కాగా, బ్యాంక్ ఖాతాదారులకు చెందిన ఈ డబ్బు అంతా 64 బ్యాంకుల్లోని 3కోట్ల ఖాతాల్లో ఉన్నదని వివరించింది. ఇందులో అధికంగా స్టేట్ బ్య... | 1 |
Steve Waugh the most selfish cricketer - warne
స్టీవ్ వా స్వార్థపరుడు - షేన్ వార్న్ విమర్శ
ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ వాపై మాజీ లెగ్ స్పిన్ మాంత్రికుడు విమర్శల జల్లు కురిపించాడు .
| Updated:
Feb 9, 2016, 04:27PM IST
ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ వాపై మాజీ లెగ్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ వ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మెహ్రీన్ డిమాండ్ చేస్తోందట!
తెలుగులో 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ఆ తరువాత బాలీవుడ్కి చెక్కేసి ఓ సినిమా చేస్తోంది.
TNN | Updated:
Dec 7, 2016, 02:04PM IST
మెహ్రీన్ డిమాండ్ చేస్తోందట!
తెలుగులో 'కృష్ణ గ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఎమ్మెస్ సతీమణి కన్నుమూత
ఎమ్మెస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ సోమవారం ఉదయం మరణించారు.
TNN | Updated:
Jan 25, 2016, 01:36PM IST
ఎమ్మెస్ సతీమణి కన్నుమూత
ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ సోమవారం ఉదయం మరణించారు. ఆమె వయసు... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
క్రికెటర్ రహానే తండ్రి అరెస్టు..
టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే తండ్రి మధుకర్ బాబురావ్ రహానే అరెస్టయ్యారు. ఓ యాక్సిడెంట్ కేసులో మహారాష్ట్రలోని కొల్హాపూర్ పోలీసులు ఆయణ్ని అదుపులోకి తీసుకున్నారు.
TNN | Updated:
Dec 15, 2017, 03:33... | 2 |
Jewellery Market
బులియన్ మార్కెట్లు కళకళ
న్యూఢిల్లీ, జనవరి 4: బంగారంధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. దేశరాజధాని పరిసర బులియన్ మార్కెట్లలో పదిగ్రాముల బంగారంధరలు రూ.200 పెరిగి 28,550లకు చేరింది. వెండిధరలపరంగా చూస్తే కిలో ఒక్కింటికి 40వేల రూపాయలు దాటింది. కిలోఒక్కింటికి 650 రూపాయలు పెరిగి రూ.40,2450లవద్ద కొనసాగింది. పారి... | 1 |
Suresh 103 Views
ఐఫోన్ 6 ఎస్ప్లస్ ధరలు రూ.22వేల తగ్గింపు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్తగా యాపిల్ ఐఫోన్ 6ఎస్ధరల ను కనీసం 22 వేల రూపాయలవరకూ తగ్గిం చింది. 128 జిబి నిల్వసామర్ధ్యం ఉన్న ఐఫోన్ రిటైల్ధరలు ప్రస్తుతం ఉన్న 82 వేల రూపాయల నుంచి 60వేల రూపాయలకు తగ్గించినట్లు తేలిం ది. ప్ర... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
అభిమానిని కొట్టిన క్రికెటర్పై వేటు..!
క్రికెట్ స్టేడియంలో అభిమానిపై చేయి చేసుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్పై ఆ దేశ క్రికెట్ బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇటీవల ఓ దేశవాళీ
TNN | Updated:
Jan 2, 2018, 01:26PM IST
అభిమానిని కొట్టిన క్రికెటర్పై వేటు..... | 2 |
కార్డు తేడా తస్కరణ చాలా ఈజీ!
ల్యాప్టాప్, నెట్ ఉంటే చాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 3: ఎవరి క్రెడిట్కార్డు, డెబిట్కార్డు అయినా సరే హ్యాకర్లు కేవలం ఆరుసెకన్లలో మాత్రమే మొత్తం వివరాలను రాబట్టేందుకు వీలవుతుం దని సెక్యూరిటీ సైబర్ నిఘావర్గాలు అంచనావేసాయి. క్రెడిట్కార్డు, డెబిట ్కార్డు నంబరు, కాలపరిమితి ముగింపు, సెక్యూరిటీక... | 1 |
Hyderabad, First Published 17, Aug 2019, 2:40 PM IST
Highlights
పెద్ద సినిమాలకు రిలీజ్ అవుతూంటే...మిగతా సినిమాలు సైడ్ అయ్యి..దారి ఇస్తూంటాయి..దాంతో ఒక్కోసారి...వాటి దారినే మర్చిపోయి కన్ఫూజ్ అయిపోతాయి. కొత్త రిలీజ్ ఎప్పుడు ఫిక్స్ చేయాలో మళ్లీ లెక్కలు వేసుకుంటూ వెయిట్ చేయాల్సి వస్తుంది. సాహో గురించి ప్రక్కకు తప్పుకున్న స... | 0 |
Recommended byColombia
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అమ్ములు–అంకిత్ల ప్రేమకి గుర్తుగా ఉన్న గులాబీ మొక్కను గోదావరిలో పాడెయ్యాలని తీసుకుని వెళ్లిన అమ్ముల్ని.. ‘‘నా ప్రేమలో పడిపోతననే భయం నీకు ఉంటే మొక్కని గోదావరిలో పాడెయ్యి.. లేదంటే ఇంటికి తీసుకుని వెళ్లు’’ అని అమ్ముల్ని రెచ్చగొట్టిన అంకిత్ మాటలకి ఆ ముక్కని తీసుకుని అమ్... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్గా అశ్విన్..!
ఐపీఎల్ 2018 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి కెప్టెన్గా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ని నియమిస్తూ ఆ జట్టు
TNN | Updated:
Feb 26, 2018, 04:44PM IST
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కె... | 2 |
internet vaartha 114 Views
ముంబై : నేషనల్ స్పాట్ ఎక్ఛేంజి లిమిటెడ్లో వెలుగుచూసిన రూ.3721కోట్ల చెల్లింపుల కేసు లకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి ప్రశ్నించేందుకు బోర్డు సభ్యులందరినీ సమన్లు జారీచేసింది. ఛైర్మన్, ఎండి, సిఇఒలు ముగ్గురినీ కూడా విచారణకు రావాలని ఆదేశించింది. మనీలాండ రింగ్ వ్యవహారాలకు సం... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నేడు, రేపు మోటరోలా వార్షికోత్సవ ఆఫర్లు!
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా రెండు రోజుల బంపర్ ఆఫర్లను ప్రకటించింది. అయితే కొన్ని షరతులు విధించింది. కేవలం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసివారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది.
TNN | Updated:
Feb 20, 2017, 11:16... | 1 |
తాజావార్తలు
ఆకట్టుకుంటున్న ‘మహానాయకుడు’ ప్రోమో..
హైదరాబాద్: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘యన్టిఆర్: మహానాయకుడు’ సినిమాకు సంబంధించిన ఓ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ‘నా ప్రాణాలకు ప్రాణంగా.. నా బిడ్డలకు తల్లిగా.. నా సహధర్మచారిణిగా.. నీ అనుమతి కావాలి తారకం..ఇష్టమే... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
విదేశాలకు ‘ఒక్క అమ్మాయి తప్ప’
'ప్రస్థానం' వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన యంగ్ హీరో సందీప్కిషన్, విలక్షణమైన నటి నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది.
TNN | Updated... | 0 |
Visit Site
Recommended byColombia
గడచిన పన్నెండు నెలల కాలంలో.. మొదటి ఆరు నెలలు 33 టెరాబైట్ల డేటా వినియోగం జరగ్గా, చివరి ఆరు నెలల కాలంలో 95 టెరాబైట్ల డేటాను వినియోగించారని నివేదికలో పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 7వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం 'వైఫై హాట్స్పాట్' సౌకర్యాన్ని కల్పించింది. 'భారత్ నెట్' ప... | 1 |
Hyd Internet 105 Views brad hogg
brad hogg
న్యూఢిల్లీ: లేటు వయసులోనూ చేవ తగ్గలేదని అంటున్నారు ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ బ్రాడ్ హగ్! ఫిబ్రవరి 2018లో ఆయన 47వ వసంతంలోకి అడుగుపెడతారు. వయసు పెరుగుతున్నా అంతర్జాతీయ క్రికెట్కు మాత్రం వీడ్కోలు పలికేది లేదంటున్నారు. టీమిండియా, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్కు వ్యాఖ్యా... | 2 |
internet vaartha 146 Views
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఒంటి చేతితో విజేతగా నిలిపిన ఆ జట్టు సారథి డేవిడ్ వార్నర్ ప్రస్తుతం తన భార్య, పిల్లలతో అమెరికాలోని న్యూయార్క్లో సందడి చేస్తున్నాడు. సుమారు రెండు నెలల పాటు ఐపిఎల్ మ్యాచ్లతో బిజిగా గడిపిన వార్నర్ తన భార్య, ఇద్దరు ముద... | 2 |
Vaani Pushpa 127 Views india , investments , Nirmala Sitharaman
nirmala sitharaman
వాషింగ్టన్: భారత్ప్రజాస్వామ్యదేశమని, పెట్టుబడిదారులను గౌరవిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విదేశీ ఇన్వెస్టర్లకు భారత్లో పెట్టుబడుల అవకాశాలు ఎన్నో ఏర్పాటుచేసామని, పెట్టుబడులపై ప్రోత్సాహకాలు, మినహాయింపులు, రాయితీ... | 1 |
former hyderabad captian mv sridhar passes away at 51
హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ కన్నుమూత
హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
TNN | Updated:
Oct 30, 2017, 07:14PM IST
హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశార... | 2 |
ఆర్బీఐ గవర్నర్గా రాజన్ పనికి రాడు!
- ఆయన విధానాల వల్ల నష్టం జరిగింది
- షికాగో తిరిగి పంపించేయడం మేలు :
భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన 'భారతీయ రిజర్వు బ్యాంక్' (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ను లక... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రెహ్మాన్ కు సచిన్ విందు
ఏఆర్ రెహ్మాన్ కు మాజీ క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ విందు ఇచ్చారు.
TNN | Updated:
Sep 1, 2015, 12:16PM IST
ముంబయి: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కు మాజీ క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ విందు ఇచ్చారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమ... | 2 |
Visit Site
Recommended byColombia
అయితే ఈ ఇష్యూపై దుమారం రేగడంతో జగపతిబాబు ఎమోషనల్గా స్పందిస్తూ.. ట్విట్టర్లో వీడియో విడుదల చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండి తాను తప్పుకున్నట్టుగా పుకార్లు వస్తున్నాయని.. సినిమా అనేది నా ఫ్యామిలీ లాంటిది.. నా ఫ్యామిలీ కోసం మాట్లాడటం ఇష్టం లేదు. అయితే ఒక క్లారిఫికేషన్ అయితే తప్ప... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అక్క నన్ను చంపాలని చూస్తోంది.. తీవ్ర ఆరోపణలు చేసిన సాక్షి శివానంద్ చెల్లెలు
Ohanna Shivanand | ఒకప్పటి హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. సాక్షి శివానంద్, ఆమె అత్త భావన తనను, తన తల్లిని చంపాలని చూస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu... | 0 |
వారి వల్లే ఓడాం: ధోనీని వెనకేసుకొచ్చిన కోహ్లీ
Highlights
ఇంగ్లాండుపై లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఓటమిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇంగ్లాండుపై భారత్ 86 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
లండన్: ఇంగ్లాండుపై లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఓటమిపై భా... | 2 |
Mumbai, First Published 12, Apr 2019, 10:44 AM IST
Highlights
ఆర్థిక సంక్షోభంతో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం తీసేసుకున్నది. అయితే దాని నిర్వహణకు సామర్థ్యం గల బిడ్డర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దాదాపు 26 ఏళ్ల పాటు సంస్థను నడిపిన సామర్థ్యం గల జెట్ మాజీ ప్రమ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Bigg Boss 3 Telugu: వంటలక్క హవా.. నాగ్ చిరు కలిసినా రేటింగ్లో తోపు దీపక్క
Bigg Boss 3 Telugu Finale Rating: బుల్లితెరపై వంటలక్క హవాను అడ్డుకోవడం ఎవరితరం కావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున లాంటి స్టార్లు రంగంలోకి దిగి... | 0 |
విస్తరణభాటలో మొబిక్విక్ రూ.300 కోట్ల పెట్టుబడులు
ముంబై,: మొబైల్ వ్యాలెట్ మొబిక్విక్ 300 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ, ఆఫీస్ విస్తరణకు ఈనిధులు ఖర్చు చేస్తామని ప్రకటించింది. బహుళ జాతిసంస్థలు, భారీ ఇన్వెస్టర్లతో మరోరౌండ్ నిధులకోసం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం ఉన్న వినియోగదారులు 50... | 1 |
Visit Site
Recommended byColombia
ఈ జాబితాలో 126 పాయింట్లతో పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 126 పాయింట్లతోనే ఉన్నా దశాంశాల వ్యత్యాసం కారణంగా ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో కొనసాగుతోంది. నాలుగో స్థానంలో న్యూజిలాండ్ (116), తర్వాత వెస్టిండీస్ (115), ఇంగ్లాండ్ (114), దక్షిణాఫ్రికా (111), శ్రీలంక (91), అఫ్గానిస్థాన్ (8... | 2 |
Hyderabad, First Published 5, Apr 2019, 11:09 AM IST
Highlights
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై మరో వివాదం చెలరేగింది. ప్రస్తుతం ఆయన 'దబాంగ్ 3' సినిమాలో నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై మరో వివాదం చెలరేగింది. ప్రస్తుతం ఆయన 'దబాంగ్ 3' సినిమాలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లోని ఇండోర... | 0 |
Hyderabad, First Published 14, Aug 2019, 12:17 PM IST
Highlights
పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న ప్రముఖ సింగర్ మికా సింగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరాచీలో షో చేసిన ఆయనపై తాజాగా బ్యాన్ విధిస్తూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయాన్ని తీసు... | 0 |
వాట్సన్ సూపర్: ఐపిఎల్ విజేత చెన్నై
Highlights
ఐపిఎల్ 11 సీజన్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబై:
చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ విజేతగా నిలించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన ముందు ఉంచిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూనాయసంగా ఛేద... | 2 |
PULSES
కనీస మద్దతుధరలేని పప్పు దినుసులు
న్యూఢిల్లీ, జనవరి 8: పప్పుదినుసుల మార్కెట్లలో గడచిన రెండేళ్లలో విచిత్రకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2015-16 ఆర్థికసంవతంలో ధరలు ఆకాశాన్ని తాకాయి. చుక్కలనంటిన పరిస్థితుల్లో ప్రభుత్వ జోక్యం అనివార్యం అయింది. ఇక ఖరీఫ్సీజన్లో పప్పుదినుసులు భారీ దిగుబడులు సాధించడంతో కనీస మద్దతుధ... | 1 |
Hyderabad, First Published 15, Mar 2019, 4:51 PM IST
Highlights
మహానటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ స్పీడ్ పెంచుతుంది అనుకుంటే చాలా నెమ్మదిగా కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకని అడిగితే కథలు ఎన్నో వస్తున్నాయి కానీ అవి మనసు లోపలి వరకు వెళ్లడం లేదని అందుకే ఆచితూచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాధానమ... | 0 |
ఐపిఎల్ వల్లే యజువేంద్ర రాటు దేలాడు: గంగూలీ
న్యూఢిల్లీ: మూడవ టి20 మ్యాచ్లో 6 వికెట్లు పడగొట్టి టీమిండి యాకు అద్భుతమైన విజయాన్ని అందించిన యజువేంద్ర చాహల్పై ప్రశంసల జల్లు కురుస్తుంది.202 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 2 వికెట్లకు 119 పరుగులతో బలంగా కనిపించిప్పటికి చాహల్ స్పిన్ మా§ ూజాలంతో ... | 2 |
అమాంతం ఎగిసిన అదానీ సంపద
- 2017లో 125%వృద్ధి
- ముఖేష్ ఆస్తులు 78% పైకి
- డిమార్ట్ అధినేత సంపదలో 80% పెరుగుదల
- ఇతర కార్పొరేట్లదీ అదే దారి..
నవతెలంగాణ-బిజినెస్ డెస్క్
దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు పడిపోతుంటే మరోవైపు కార్పొరేట్ల నికర ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగిపోతోంది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి చర్... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ అందుకే మార్చాం..!
మ్యాచ్లో మహేంద్రసింగ్ ధోనికి ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించే సౌలభ్యం ఇచ్చేందుకే అతని బ్యాటింగ్ స్థానాన్ని మార్చినట్లు
TNN | Updated:
Dec 21, 2017, 10:40AM IST
ధోనీ బ్యాటింగ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బాహుబలి 2 vs దంగల్: ఇదేమి పోలిక?
హేస్సా.. రుద్రస్సా.. అంటూ ‘బాహుబలి 2’ మూవీ ప్రపంచ నలుమూలలా ప్రేక్షకులను అలరిస్తూ.. సంచలనం అనే మాటకు ఇన్నాళ్లకు కరెక్ట్ అడ్రస్ దొరికిందేమో అన్నంతగా బాహుబలి 2 మూవీ కలెక్షన్స్ సునామీ కంటిన్యూ అవుతూనే ఉంది.
TNN | Updated:
Ma... | 0 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
Midhaliraj
టీంలో ఆత్మవిశ్వాసం పెరిగింది: మిథాలీరాజ్
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళా క్రికెట్లో హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ ముద్ర ప్రత్యేకం. అంతర్జాతీయ క్రికెటర్గా 18 సంవత్సరాల కెరీర్ , సుమారు 8వేల పరుగులు, 133 మ్యాచ్ల్లో భారత క్రికెట్కు సారధ్యం.. ఆమె తనదైన శైలితో సత్తాచాటుకుంది. కెప్టెన్గా, అత్యుత్తమ బ్యాట్స్విమెన... | 2 |
Hyderabad, First Published 4, Jul 2019, 12:21 PM IST
Highlights
రామ్ హీరోగా దర్శకుడు పూరిజగన్నాథ్ రూపొందిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సెన్సార్ సమస్యలు తప్పవని అంటున్నారు
రామ్ హీరోగా దర్శకుడు పూరిజగన్నాథ్ రూపొందిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సెన్సార్ సమస్యలు తప్పవని అంటున్నారు. ఈ సినిమాకి పని చేసిన యూనిట్ సభ్... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
internet vaartha 232 Views
హైదరాబాద్ : హైదరాబాద్ పరిసరాల్లో ఉపాధి కల్పన 50శాతం పెరిగినట్లు అంచనా. మార్చినెల నియామకాలను పరిశీలిస్తే ఐటి సాఫ్ట్వేర్ 29శాతం ఉపాధికల్పన పెరిగింది. ఐటిసేవల ఆధారిత రంగాల్లో వృత్తినిపుణులకు నియామకాలు 48 శాతంపెరిగాయి. మార్కెటింగ్ నిపుణుల నియామకాలు 17శాతం మార్చి నెలలో పెరిగినట్లు నౌకరీ జాబ్... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
యువీ, రైనాలో ఒకరికి అవకాశమివ్వండి..!
ప్రపంచకప్ 2019 జట్టులో యువరాజ్ సింగ్ లేదా సురేశ్ రైనాలో ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని
TNN | Updated:
Aug 30, 2017, 05:51PM IST
ప్రపంచకప్ 2019 జట్టులో యువరాజ్ సింగ్ లేదా సురేశ్ రైనాలో ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని భారత మా... | 2 |
మంచు విష్ణు కొడుకు పేరు భలే వుంది.. మోహన్ బాబు పేరుతో కనెక్షన్
Highlights
మంచు విష్ణు దంపతులకు నూతన సంవత్సరం రోజు కానుక
విష్ణుకు కుమారున్ని కానుకగా ఇచ్చిన వెరోనిక
కొడుక్కు మంచి పేరు పెట్టి ట్విటర్ లో షేర్ చేసిన విష్ణు
మంచు ఫ్యామిలీలోకి నూతన సంవత్సరం రోజున మూడో తరంలో వారసుడొచ్చిన సంగతి తెలిసిందే. మంచు విష్ణుకి కొడుకు పు... | 0 |
internet vaartha 363 Views
ముంబై : అనుష్క-కోహ్లీ ప్రేమ జంటను ఎవరైనా అభిమానిస్తే వారికి సంతోషం కలిగించే వార్త ఇది.టీమిండియా టెస్ట్ కెప్టెన్, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ప్రేమాయణం మూణాళ్ల ముచ్చటగా మిగలడంతో అభిమానులు కాస్తంత నిరాశ చెందిన సంగతి తెలిసిందే. సల్మాన్ఖాన్ తాజా సినిమా సుల్తాన్లో నటించవద్దని కోహ్లీ చెప్పినప్ప... | 2 |
Hyderabad, First Published 7, Mar 2019, 2:22 PM IST
Highlights
వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న దేశం భారత్. అలాగే ఏయేటికాయేడు కుబేరుల జాబితా కూడా పెరుగుతూనే ఉన్నది. అటువంటి కుబేరుల్లో చాలా మంది బ్రిటన్లో గానీ, అమెరికాలో గానీ, ఆస్ట్రేలియా, కెనడాల్లో గానీ సొంతిల్లు కొనుగోలుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సంపన్న వర్గాల అడ్డా... | 1 |
చమురు దెబ్బకు జారిన మార్కెట్లు
- 286 పాయింట్లు పడిన సెన్సెక్స్
- ఆర్బీఐ మద్దతు కరువు
- ఆసియా, ఐరోపా మార్కెట్లలోనూ అదే పరిస్థితి
ముంబయి: గత కొంత కాలంగా స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తున్న చమురు ధరలు ఒక్కసారిగా కుంగడం ప్రపంచ మార్కెట్లును మరోసారి భయపెటింది. ఫలితంగా మంగళవారం ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'కబలి' షూటింగ్ లాంచింగ్ డేట్ ఫిక్స్
కబలి సినిమా లాంచింగ్కి రంగం సిద్ధమైంది. చెన్నైలోని విమానాశ్రయం వేదికగా ఈ షూటింగ్ ప్రారంభం కానుంది.
TNN | Updated:
Sep 2, 2015, 05:28PM IST
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాతి సినిమా లాంచింగ్కి రంగం సిద్ధమైంది. ఈ నెల 17 ను... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మనదైన ఫేస్ బుక్ కావాలి: ఆనంద్ మహీంద్రా
టెక్నాలజీ మీద అంతులేని పట్టు కలిగి, దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నోళ్లకు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు.
TNN | Updated:
Mar 28, 2018, 05:13PM IST
టెక్నాలజీ మీద అంతులేని పట్టు కలిగి, దేశం కోసం ... | 1 |
ప్రముఖ మాటల రచయిత ఎంవీఎస్ హరనాథరావు ఇకలేరు
Highlights
మాటల రచయిత ఎంవీఎస్ హరనాథరావు కన్నుమూత
ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన హరనాథరావు
150కి పైగా చిత్రాలకు మాటలు అందించిన హరనాథరావు
ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్ హరనాథరావు సోమవారం కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురైన ఆయన ఒంగోలు రిమ్స్ హాస్పి... | 0 |
Aug 24,2018
తిరిగి ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తిరిగి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన గత మూడు నెలలుగా ఆర్థిక శాఖ బాధ్యతల నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. గత మే 14న జైట్లీ మూత్రపిండాలకు శస్త్ర ... | 1 |
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
Ganesh| Last Updated: బుధవారం, 18 జూన్ 2014 (09:17 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో బుధవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.302 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.30గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.306, ... | 1 |
భువనేశ్వర్కు స్థానం
న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ గంభీర్్ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక పోయాడు. దీంతో టెస్టు జట్టులో మళ్లీ చోటు కోల్పోయాడు.న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో స్థానం సంపాదించిన గంభీర్కు మరో సారి అవకాశమిచ్చి,రాజ్కోట్లో జరిగిన ఇంగ్లండ్ టెస్టులో స్థానం కల్పించారు.దీనిని అవకాశంగా వినియో... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price Today: రూ.33,000 పైకి బంగారం
రూపాయి 70 స్థాయికి పడిపోవడంతో సురక్షిత సాధనమైన బంగారానికి దేశీయంగా డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 0.16 శాతం పెరుగుదలతో 1,294.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Samayam Telugu | Updated:
Jan 10, 2019... | 1 |
Hyderabad, First Published 14, Aug 2019, 4:11 PM IST
Highlights
టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సైరా చిరు కానుక వచ్చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక జరుపుకునే ఒక రోజు ముందుగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎంతగా... | 0 |
Hyd Internet 193 Views azhar
AZHAR
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా భారత క్రికెట్ జట్టు నుంచి బహిష్కరణకు గురైన పేస్ బౌలర్ శ్రీశాంత్కు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మద్దతుగా నిలిచారు. తాజాగా అజార్ ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీశాంత్ భారత జట్టుకు దొరికిన ఓ అద్భుతమైన బౌలర్ అన... | 2 |
దెబ్బకు తీరుతున్న బాకీలు
- 83 వేల కోట్లు తీర్చిన 2,100 కంపెనీలు
న్యూఢిల్లీ : కార్పొరేట్ల నుంచి మొండి బకాయిల రాబ ట్టేందుకు దివాళా చట్టం(ఐబీసీ) లో చేసిన సవరణలు ఫలితాలి స్తున్నట్టు తెలుస్తున్నది. ఐబీసీలో సవరణలు చేస్తూ కేంద్రం ఇటీ వల ఆర్డినెన్స్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కార్పొ... | 1 |
India vs New Zealand 2017: Virat Kohli Gives Us the Freedom to Experiment, Says Axar Patel
ఫెయిలైనా.. కోహ్లి మా వెనకే ఉంటాడు
బౌలర్లకి మద్దతిస్తూ వారిని ప్రోత్సహించడంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుంటాడని స్పిన్నర్ అక్షర్ పటేల్ ప్రశంసించాడు. మ్యాచ్లో బౌలర్
TNN | Updated:
Nov 3, 2017, 05:08PM IST
బౌలర్లకి మద్దతిస్తూ... | 2 |
Suresh 109 Views Saina
గోపిచంద్ అకాడమీలో శిక్షణ
ఇటీవల గ్లాస్గోలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో కోచ్తో మాటలు కలిపిన సైనా.. గోపిచంద్ అకాడమీలో శిక్షణ ప్రారంభించింది. 2014లో సైనా, గోపీచంద్ మధ్య మనస్పర్థలు రావడంతో బెంగళూరులోని విమల్ కుమార్ అకాడమీలో చేరింది సైనా. విమల్ దగ్గర ఉన్నప్పుడు ప్రపంచ నెం.1 షట్... | 2 |
కాలేజీలో ప్రియా వారియర్ లా కన్ను కొట్టిన విద్యార్థినులకు కఠిన శిక్ష
Highlights
కన్ను కొట్టి ఫేమసస్ అయిన ప్రియా వారియర్
ఇలా కన్ను కొట్టి కష్టాల పాలవుతున్న ఫాలోవర్స్
ఓ కాలేజీలో ప్రియాను ఫాలో అవుతున్న విద్యార్థులపై సర్కులర్
కన్నుకొట్టే స్కూల్కి కొత్త ప్రిన్సిపాల్ ప్రియా వారియర్ మరోసారి వార్తల్లోకి వచ్చేసింది. ఈ మధ్య సోషల... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price Today: బంగారం జోరుకు బ్రేకులు
ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితులు, దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి అంశాలు బంగారంపై నెగటివ్ ప్రభావం చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 0.77 శాతం క్షీణతతో 1,282.55 డాలర్లకు తగ్గి... | 1 |
Jun 11,2016
ఫ్ట్యాప్సీ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
నవతెలంగాణ - హైదరాబాద్: 'ఫెడరెషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ్రస్టీస్' (ఫ్ట్యాప్సీ) ఎక్స్లెన్స్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 21 విభాగాల్లో విశేష కృషి చేసిన వారి నుంచి ఈ ఎక్స్లెన్స్ అవార్డుల ఎంట్రీలను ఆహ్వనిస్తున్... | 1 |
Jun 24,2015
నిరుద్యోగుల కోసం ఐఐఏ పోర్టల్
లక్నో: సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) సామాఖ్య 'ఇండియన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్' (ఐఐఏ) నిరుద్యోగుల కోసం ఉద్యోగ పోర్టల్ను ప్రారంభించింది. ఎంఎస్ఎంఈ రంగంలో ఉద్యోగాలను వెతుక్కొనే వారికి ఉద్యోగులను అన్వేషించే వారికి సౌలభ్యంగా ఉండేలా ఐఐఏ దీనిని రూపొందించింది. 'ఐఐఏ ఎ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Rahul Sipligunj: బిగ్ బాస్ ఓట్లు ట్యాంపరింగ్.. బాంబ్ పేల్చిన యాంకర్
Bigg Boss 3 Telugu: రాహుల్ సిప్లిగంజ్ను విన్నర్గా ప్రకటించడం వెనుక పెద్ద కథే నడిచింది. ప్యాకేజ్లు తీసుకుని శ్రీముఖిని విన్నర్ చేద్దాం అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే శ్రీముఖిని బాగా... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
నిషేధాన్ని సవాల్ చేసేందుకు వార్నర్ విముఖత..!
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. శిక్షని సవాల్ చేసేందుకు విముఖత వ్యక్తం
Samayam Telugu | Updated:
Apr 5, 2018, 01:14PM IST
నిషేధాన్ని స... | 2 |
Suresh 78 Views marker
భారత్-22లో కీలకరంగాల ప్రభుత్వ సంస్థలు!
న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన భారత్ 22 ఎక్ఛేంజిట్రేడెడ్ఫండ్లో ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు,ప్రభుత్వ సంస్థ ల్లో వాటాలున్నప్రైవేటు కంపెనీలు సైతం పాల్గొ నేందుకు వీలుగా ఇటిఎఫ్ను ఏర్పాటుచేసింది. ప్రభు త్వం ప్రకటించిన సిపిఎస... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆర్బీఐ తొలి మహిళా సీఎఫ్వోగా బాలకృష్ణన్
ఇదివరకూ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ ఎస్ డి ఎల్) ఎగ్జిక్యూటివ్ సుధా బాలకృష్ణన్ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొట్టమొదటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులయ్యారు
Samayam Telugu | Updated:
May 29, ... | 1 |
Hyderabad, First Published 17, Aug 2018, 1:47 PM IST
Highlights
కోహ్లీ ఇప్పుడు చాలా డేంజర్. గత చరిత్రను పరిశీలిస్తే ఎంతో మంది ఆటగాళ్లు గాయం నుంచి కోలుకుని పరుగులు సాధించారు. వికెట్లు దక్కించుకున్నారు.
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా డేంజర్ అని ఇంగ్లాండ్ జట్టు కోచ్ ట్రెవర్ బెలీస్ అన్నారు. భారత్-ఇంగ్లాండ్ మధ్య శ... | 2 |
Aug 02,2016
మైక్రోసాప్ట్ ఇండియా కొత్త అధ్యక్షుడు అనంత్
న్యూఢిల్లీ : సాప్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాప్ట్..భారత్లో తమ సంస్థ ప్రెసిడెంట్గా అనంత్ మహేశ్వరిని నియమించింది. ప్రస్తుతం మైక్రోసాప్ట్ ఇండియా చైర్మన్గా ఉన్న భాస్కర్ ప్రామాణిక్ 2017 మార్చిలో పదవీ విరమణ పొందనున్నారు. దీంతో ఆ స్థానంలో అనంత్ను నియమిం చారు.... | 1 |
IND vs BAN 1st Test LIVE Score బోర్డు కోసం క్లిక్ చేయండి..!
మయాంక్ జోరుతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ని 60 ఓవర్లలో 206/3తో కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌటైన నేపథ్యంలో.. టీమిండియా ప్రస్తుతం 56 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. మయాంక్తో పాటు క్రీజులో అజింక్య రహానె (42 బ్యాటింగ్) ఉన్నాడు. ఈ జోడీ ప... | 2 |
Suresh 138 Views infosys
ఇన్ఫోసిస్ జన వరి డిసెంబరు కాలం నాటికి రాబడులు 10 బిలి యన్ డాలర్లుగా ఉందని సిఇఒ విశాల్ సిక్కా వెల్ల డించారు.
10 బిలియన్ డాలర్లకు ఇన్ఫోసిస్ రాబడులు
బెంగళూరు, జనవరి 13: ఐటిసేవల రంగంలో రెండో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ జన వరి డిసెంబరు కాలం నాటికి రాబడులు 10 బిలి యన్ డాలర్లుగా ఉం... | 1 |
Jul 14,2015
మరో ఏడాది స్తబ్దతే: మర్కిట్
న్యూఢిల్లీ: దేశంలో ప్రయివేటు రంగ వ్యాపారంపై విశ్వాసం 2009 అక్టోబర్ నాటి కనిష్ట స్థాయికి పడిపోయిందని మర్కిట్ సర్వేలో వెల్లడయ్యింది. ఈ స్తబ్దత మరో ఏడాది కొనసాగుతుందని హెచ్చరిం చింది. మర్కిట్ ఇండియా బిజినెస్ అవుట్లుక్ సర్వే ప్రకారం ఈ ఏడాది జూన్లో ప్రజలు అంచనా వేసిన ఉత్పత్తిల... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ ఉన్నా కార్తీక్ని ఆడించండి..!: KKR కోచ్
ఐపీఎల్ 2019 సీజన్లో ఇప్పటికే ఏడు మ్యాచ్లాడిన దినేశ్ కార్తీక్ ఒక అర్ధశతకం మాత్రమే సాధించి.. 111 పరుగులు చేశాడు. అతని సగటు కేవలం 18.50గా ఉంది. కానీ.. ప్రపంచకప్లో.. అదీ నెం.4లో ఆడించాలని... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Sunrisers Hyderabadకి భారీ షాక్.. ఐపీఎల్కు వార్నర్, బెయిర్స్టో దూరం!
ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేస్తోన్న వార్నర్-బెయిర్స్టో ద్వయం సన్రైజర్స్కు దూరం కానుంది. చెన్నైతో మ్యాచ్ తర్వాత జానీ బెయిర్స్టో స్వదేశానికి వెళ్లనున్నాడు. వార్నర్ కూడా త్వరలోనే సన్రైజర... | 2 |
మెగా ఫ్యామిలీని టచ్ చేసే దమ్ముందా..?
Highlights
'మహానటి' సినిమా సక్సెస్ కావడంతో టాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ లు తీయడానికి
'మహానటి' సినిమా సక్సెస్ కావడంతో టాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ లు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌందర్య, ఉదయ్ కిరణ్ వంటి నటుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయాలనే ఆలో... | 0 |
Aug 08,2018
పీఎన్బీ నష్టం రూ.940 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ను (పీఎన్బీ) నష్టాలు వదిలిపెట్టడం లేదు. వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ , మోహుల్ ఛోక్సీలు ఈ బ్యాంక్లో భారీ కుంభకో ణానికి పాల్పడడంతో ఆర్థిక కష్టాల్లోకి జారుకున్న ఈ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ... | 1 |
Hyderabad, First Published 5, Sep 2019, 8:11 AM IST
Highlights
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్గా 45 ఎపిసోడ్లను పూర్తి చేసి మంగళవారం నాటితో 46వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
మంగళవారం నాటి ఎపిసోడ్ ఓ బిగ్ బాస్ ఇచ్చిన 'దొంగలు దోచిన నగరం' అనే టాస్క్ బుధవారం నాడు కూడా కంటిన... | 0 |
ట్రైలర్ అప్లోడ్ చేయబోయి సినిమా చేశారు!
Highlights
కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తూ పైరసీ బారిన పడకుండా ఎన్నో జాగ్రతలు తీసుకుంటూ ఉంటారు. సినిమాకు సంబంధించిన ఎలాంటి వీడియో, ఫోటోలు బయటకు వచ్చినా.. భారీగా నష్టపోతుంటారు. కానీ ఒక్కోసారి చేసే సొంత తప్పిదాల కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుంది
కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేస... | 0 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
శ్రీలంక మేనేజ్మెంట్ తీరుతోనే ఓటములు..!
జట్టు మేనేజ్మెంట్ తీరుతోనే శ్రీలంక ప్రదర్శన రోజురోజుకి తీసికట్టుగా మారుతోందని ఆ దేశ మాజీ కెప్టెన్
TNN | Updated:
Aug 15, 2017, 08:22PM IST
జట్టు మేనేజ్‌మెంట్ తీరుతోనే శ్రీలంక ప్రదర్శన రోజురోజుకి తీసికట్టుగా మా... | 2 |
పోల్
అయితే ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగానే విజేతను ప్రకటించినట్టుగా స్టార్ మా నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అయితే ఫైనల్కి చేరిన ఐదుగురి కంటెస్టెంట్స్కి కలిపి మొత్తం 8 కోట్ల 50 లక్షలకు పైగా ఓట్లు పోలైనట్టు హోస్ట్ నాగార్జున స్టేజ్పై ప్రకటించి.. ఇది బ్రహ్మాండం, అద్భుతం అని ఢంకా బజాయించి మరీ చెప్పారు. కాని ఎవరికి ఎన్ని ఓట్... | 0 |
నాగార్జునను చూసే వ్యాపారంలో అడుగుపెట్టానంటున్న మెగాస్టార్
Highlights
మా స్టార్ లోగో లాంచ్ కార్యక్రమంలో అంతరంగం విప్పిన మెగాస్టార్
నాగార్జునను చూసే వ్యాపారంలో అడుగుపెట్టానంటున్న చిరంజీవి
ఫ్యాన్స్ సెంటిమెంట్ వల్లే తనకు తిరిగి పదేళ్లకు వచ్చినా ఆదరణ
స్టార్ నెట్ వర్క్ చేతిలోకి వెళ్లిపోయిన మాటీవీ ఇప్పుడు స్టార్ మాగా మారింద... | 0 |
ముంబయి: డాలరుతో రూపాయి మారకం విలువలు భారీగా క్షీణించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు,
ఆసియా కరెన్సీ మార్కెట్లలో ఎదురవుతున్న నష్టాలు, వీటికితోడు దిగుమతిదారులనుంచి అమెరికా
కరెన్సీకి పెరుగుతున్న భారీ డిమాండ్ రూపాయిని క్షీణింపచేసింది. గురువారం ట్రేడింగ్లో భారీగా దెబ్బతిన్నది.
ట్రేడింగ్ప్రారంభంలో 26పైసలు పడిపోయిమరోసారి రూ.6... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆ హీరోకి మూడు పెళ్లిళ్లా.. తెరపైకి కొత్త కబుర్లు!
నటిపై దాడి కేసులో అరెస్టు అయిన మలయాళీ స్టార్ హీరో దిలీప్ గురించి ఇప్పుడు కొత్త మాట వినిపిస్తోంది.
TNN | Updated:
Aug 5, 2017, 11:42AM IST
నటిపై దాడి కేసులో అరెస్టు అయిన మలయాళీ స్టార్ హీరో దిలీప్ గురించి ఇప్పుడు ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళ
భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది.
TNN | Updated:
Apr 18, 2016, 09:27AM IST
భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది. భారత్ తరుపున ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా జిమ్నాస్ట్ గ... | 2 |
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ...
మామూలుగా ఒక ఊరిలో జరిగే సంఘటనలు, ఊరిలోని వివిధ రకాల మనుషులు వారి మనస్తత్వాలు మొదలగు అంశాలు ఇతివృత్తంగా తెరకెక్కితున్న సినిమా 'మన ఊరి రామాయణం'. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత ప్రకాష్ రాజ్. హీరోగా కూడా తానే నటించారు. ప్రకాష్ రాజ్ కు జంటగా ప్రియమణి నటించింది. ప్రకాష్ రాజ్ నటుడిగానే కాకుండా దర్శ... | 0 |
ధోనీపై ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ సంచలన వ్యాఖ్యలు
Highlights
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనె సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మాంచెస్టర్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనె సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోనీ కన్నా ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యా... | 2 |
sumalatha 48 Views bse , NSE , stock market
Sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెటుల ఈరోజు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. తరువాత నిధానంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం9.55 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 38,909 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 11,572 వద్ద ట్రేడవుతుంది.... | 1 |
Vaani Pushpa 95 Views chachin bansal , investments
chachin bansal
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్ సహవ్యవస్థాపకులు సచిన్ బన్సాల్ ఒక నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో సుమారు 740 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఫ్లిప్కార్ట్ మాజీసిఒ, సహవ్యవస్థాపకులు అయిన బన్సాల్ ఇపుడు కొత్త మైక్రోఫైనాన్స్ కంపెనీ సిఇఒగా బాద్యతలు స్వీకరి... | 1 |
స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి చేతులమీదగా "బంగారి బాలరాజు" మూవీ గ్లిట్టర్
Highlights
నంది క్రియేషన్స్ బ్యానర్ పై కె.ఎం.డి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా..
కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా "బంగారి బాలరాజు" చిత్రం
ఈ మూవీ గ్లిట్జర్ రిలీజ్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ సురెందర్ రెడ్డి
నంది క్రియేషన్స్ బ్యానర్ పై కె.ఎం... | 0 |
Paramesh Bandari 244 Views AUSTRALIAN TEAM , Srilanka Team , WOMEN CRICKET TEAM
3వన్డేలు వీలైనన్ని టీ 20లలో తలపడనున్న ఇరు జట్లు
కొలంబో (శ్రీలంక):ఆస్ట్రేలియా పర్యటనకు మహిళా జట్టును శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సి) శుక్రవారం ప్రకటించింది.సెప్టెంబరు 29 నుంచి ఆస్ట్రేలియాతో జరిగె మూడు వన్డేల్లో మరియు విలైనన్ని టి 20 లలో పాల్గొ... | 2 |
బడ్జెట్ లక్ష్యానికి పదిరెట్లు పెరిగిన ప్రాథమిక లోటు
కంట్రోలర్ జనరల్ అంచనాలు
న్యూఢిల్లీ,ఆగస్టు 2: కేంద్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రధాన ఆర్థికసలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ సిఫారసులను అనుసరించి చూస్తే ప్రభుత్వం ఎక్కువగా ప్రాథమిక లోటు లేదా... | 1 |
Jul 26,2016
45 రోజుల్లో.. 48,000 టవర్లు
న్యూఢిల్లీ: కాల్డ్రాప్ సమస్యపై సర్కారు కన్నెర్రజేసిన నేపథ్యంలో టెలికాం కంపెనీలు సమస్య పరిష్కార దిశగా దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. టెలికాం సంస్థలు సిగల్ నాణ్యతను పెంపొందించేందుకు గాను గత 45 రోజుల్లో సంస్థలు 48,000 మొబైల్ టవర్లను ఏర్పాటు చేసినట్లుగా కమ్యూనికేషన్ల శాఖ మం... | 1 |
RAMANADHAN
అత్యుత్తమ ర్యాంకు సాధించిన భారత టెన్నిస్ యువకెరటం రామనాథన్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ యువ క్రీడాకారుడు రామనాథన్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అమెరికాలో విన్నెట్క చాలెంజర్లో రన్నరప్గా నిలిచిన రామ్ పురుషుల సింగిల్స్లో 16 స్థానాలు ఎగబాకి 168వ ర్యాంకు సాధించాడు. భారత్లో సింగిల్స్లో నంబ... | 2 |
Hyderabad, First Published 1, Apr 2019, 11:03 AM IST
Highlights
ఎట్టకేలకు ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నది. నరేశ్ గోయల్ నుంచి సంస్థను టేకోవర్ చేసుకున్న బ్యాంకుల కన్సార్టియం... జెట్ ఎయిర్వేస్ తాత్కాలిక మేనేజ్మెంట్ కమిటీ సారథిగా ఎస్బీఐ మాజీ చైర్మన్ ఏక... | 1 |
ఆ హీరోయిన్ భర్త చాలా హాట్!
Highlights
పెళ్లి అనంతరం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పుడు
పెళ్లి అనంతరం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పుడు మళ్ళీ సినిమాల వైపు అడుగు వేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన వీర్ దే వెడ్డింగ్ సినిమా జూన్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. స్వర... | 0 |
వైద్య పరికరాల దిగుమతులను నియంత్రించాలి
- స్వదేశంలో ఉత్పత్తికి బాటలు వేయాలి
- నూతన పరిశోధనలపై దృష్టి
- డాక్టర్ కాకర్ల సుబ్బారావు
నవతెలంగాణ- బిజినెస్ బ్యూరో
వైద్య పరికరాల దిగుమతులను క్రమక్రమంగా నియంత్రించాలని నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు అన్నారు. దిగుమతి పరికరాలపై ఆదారపడటం ద్వారా దేశంలో వైద్... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.