text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
Hardik Pandya: ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి హార్దిక్ పాండ్య ఔట్..!
ఆసియా కప్లో భాగంగా గత ఏడాది పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ వెన్నునొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే మైదానం వీడిన హార్దిక్ పాండ్య.. దాదాపు నాలుగు నెలల తర్వాత టీమిండియాలోకి ఈ ఏడాది జనవరిలో పునరాగమ... | 2 |
indo , bangladesh
లంచ్ విరామానికి భారత్స్కోరు 86-1
హైదరాబాద్: ఉప్పల్ స్లేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇక్కడ జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత్ ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.. లంచ్ సమయానికి 27 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయింది.. మురళీ విజ§్ు (45), చటేశ్వర పుజారా (39) పరుగుల వద్ద ఉన్నారు. | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Mar 19,2015
సెన్సెక్స్ 299 పాయింట్లు ర్యాలీ
ముంబయి : అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొన సాగిం చనుందన్న ఊహాగానాల్లో వరుస నష్టా ల్లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఉప శమనం లభించింది. ఈ నేపధ్యంలోనే మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీలు గత రెండున్నర మాసాల్లో ఎప్పు డూ లేని విధంగా పెరిగాయి. బిఎస్ఇ సెన్సెక్... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
జగపతిబాబుని మార్చేస్తున్న బోయపాటి
ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న జగపతిబాబుని 'లెజెండ్' సినిమాలో విలన్గా చూపించి అతడి జాతకాన్నే మార్చేశాడు బోయపాటి శ్రీను.
TNN | Updated:
Dec 14, 2016, 07:03PM IST
బెల్లంకొండ శ్రీనివాస్- రకుల్, ప్రగ్యాజైస్... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బాలయ్య బాబుతో రాంగోపాల్ వర్మ మూవీ?
రామ్ గోపాల్ వర్మ- బాలకృష్ణ అసలు ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఇది చాలా హఠాత్పరిణామం, ఎవరూ ఊహించనటువంటింది. వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్నాడని అందులో అమితాబ్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడని వార్త...
TNN | Updated:
Oct 20... | 0 |
Visit Site
Recommended byColombia
టోర్నీలో ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లని ఓడించిన భారత్ జట్టు.. వర్షం కారణంగా న్యూజిలాండ్తో మ్యాచ్ రద్దవడంతో పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాత మ్యాచ్లను భారత్ వరుసగా అఫ్గానిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లతో ఆడనుండగా.. ఈ మ్యాచ్లకి భువనేశ్వర్ కుమార... | 2 |
internet vaartha 232 Views
కోల్కతా: టీమిండియా జట్టులో నువ్వు సభ్యుడిగా మారతావని గత సంత్సరం క్రికెట్ దిగ్గజం సచిన్ చెప్పాడని గుజరాత్ యువ సంచలనం హార్థిక్ పాండ్యా వెల్లడించాడు. ఐపిఎల్లో 2015లో ఆడుతున్నప్పుడు సచిన్ తనతో ఈ విషయం పేర్కొన్నాడని, వచ్చే 12 నెలలో భారత జట్టుకు ఎంపిక అవుతావని తనలో స్ఫూర్తిని పెంచారని సచిన్... | 2 |
సన్నీపై కేరళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టిలకు ఈర్ష్య -వర్మ
Highlights
సన్నీ లియోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయిన దేశ భారతం
పోర్ట్ స్టార్ సన్నీ లియోనీకి కేరళలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్
స్టార్ హీరోలు కూడా కుళ్లుకునేలా సన్నీ కోసం వచ్చిన జనం
సన్నీలియోన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి కొంతమంది స్టార్స్ ఏడుస్తున్నారు. స... | 0 |
రాజకుమారి కోసం రఫ్ లుక్ తో నారా రోహిత్
Highlights
రాజకుమారి కోసం నారా రోహిత్ కొత్త గెటప్
తమిళ హీరోల్లా భారీ గడ్డం పెంచి అదరగొడుతున్న రోహిత్
వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకొన్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి". శ్రీహాస్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు అరణ... | 0 |
Jun 18,2018
విజయ్మాల్యాపై మరొక చార్జ్షీట్...!
న్యూఢిల్లీ : భారత బ్యాంకుల నుండి కోట్లలో రుణాలు పొంది వాటికి కుచ్చుటోపీ పెట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్ బారన్ విజరు మాల్యాపై మరొక చార్జ్షీట్కు రంగం సిద్ధమైంది. మాల్యా, అతని కంపెనీలపై త్వరలోనే మరొక చార్జ్షీట్ను ఈడీ దాఖలు చేయనున్నట్టు సంబంధిత అధికారులు ఆదివారం పే... | 1 |
pakistan bowler hafeez's bowling action found to be illegal
పాక్ బౌలర్పై ఐసీసీ సస్పెన్షన్ వేటు.. వెంటనే అమల్లోకి!
పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. అతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో... అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా ఆంక్షలు విధించింది.
TNN | Updated:
... | 2 |
Hyderabad, First Published 5, Aug 2019, 11:20 AM IST
Highlights
ఎవరు ఊహించని విధంగా శ్రీలంక క్రికెటర్ స్టోరీని రానా ఎందుకు ఎంచుకున్నాడు అని అందరిలో ఒక పెద్ద సందేహం నెలకొంది. ఆ విషయంపై రానా ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కి సంబం... | 0 |
internet vaartha 180 Views
చిట్టగాంగ్ : వెస్టిండీస్తో ఆడుతున్న జింబాబ్వే క్రికెటర్ల మధ్య మస్కడింగ్ వివాదాస్పదమైంది.కాగా అండర్ -19 ప్రపంచ కప్ చాంపియన్ షిప్లో భాగంగా వెస్టిండీస్,జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మస్కడింగ్ వివాదం ఏర్పడింది.అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో మస్కడింగ్ యాంటి క్లయిమాక్స్గా ... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్.. పదేళ్ల జీతం ముందుగానే చెల్లింపు!
మోదీ సర్కార్ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ అందించింది. వీఆర్ఎస్ స్కీమ్ను ప్రకటించింది. అలాగే బీఎస్ఎన్ఎల్ కంపెనీని మూసివేయమని టెలికం మంత్రి స్పష్టతనిచ్చారు.
Samayam Telugu | Updated:... | 1 |
Hyderabad, First Published 7, Sep 2019, 1:49 PM IST
Highlights
ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చాలా వరకు దొరికితే ఎదో ఒక కోణంలో ఫైన్ ల ఉచ్చులో పడుతున్నారు . హెల్మెట్ లైసెన్స్ లేకుంటే సామాన్యుడి గుండెల్లో ఫైన్ లు భయాన్ని కలుగజేస్తోంది. అయితే అదే తరహాలో చాలా మంది ప్రభుత్వాలకు కౌంటర్లు ఇస్తున్నార... | 0 |
Visit Site
Recommended byColombia
1900లో పారిస్లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో చివరిసారిగా క్రికెట్ ఆడారు. మళ్లీ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ను చేర్చడం కోసం ఐసీసీ ప్రయత్నాలు చేస్తోంది. 2028లో లాస్ ఏంజిల్స్ ఆతిథ్యం ఇవ్వనున్న ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు దక్కుతుందని ఐసీసీ ఆశాభావంతో ఉంది.
కామన్వెల్త్ గేమ్స్ విషయానికి వస... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
40 దేశాల్లో ఐష్ సినిమాకి ఫ్యాన్స్
ఐదేళ్ల తర్వాత అందాల తార ఐశ్వర్యా రాయ్ నటించిన సినిమా కావడంతో జజ్బా మూవీకి ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ క్రేజ్ ఏర్పడింది.
TNN | Updated:
Oct 6, 2015, 12:05PM IST
ఐదేళ్ల తర్వాత అందాల తార ఐశ్వర్యా రాయ్ నటించిన సినిమా కావడ... | 0 |
షాకింగ్ న్యూస్... ‘మహానటి’ లో కాజల్
Highlights
ఎవరి పాత్రలోనే తెలుసా..?
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మహానటి` సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సావిత్రి నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం, సినిమాలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తుండడం `మహానటి`... | 0 |
Hyderabad, First Published 9, May 2019, 3:22 PM IST
Highlights
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాకిచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో తరచూ ప్రయాణించే ప్రయాణికులకు రాయితీలు కల్పించాలనే ఉద్దేశంతో, ఆర్టీసీలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన క్యాట్ కార్డును రద్దు చేసింది. క్యాట్ కార్డుతోపాటు విహారి, వనిత కార్డులను... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
దీటుగా జవాబిస్తున్న న్యూజిలాండ్
కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 318 పరుగులకు ఆలౌటైంది.
TNN | Updated:
Sep 23, 2016, 02:36PM IST
కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న... | 2 |
10000మందికిపైగా ఉపాధి
విరించి ప్రమోటర్ విష్ కొంపెల్ల
హైదరాబాద్ : నగరానికి చెందిన స్టాక్ఎక్ఛేంజి జాబితా అయినైటి కంపెనీ హెల్త్ కేర్ రంగంలోనికి ప్రవేశించింది. నగరం నడి బొడ్డున బంజారాహిల్స్లో రూ.300 కోట్లతో విరించి 600 పడకల ఆసుపత్రిని నిర్మించినట్లు కంపెనీ ప్రమోటర్ ఛైర్మన్ ఎమిరిటస్ విష్ కొంపెల్ల వివరిం చారు. అత్... | 1 |
jr ntr dochestha song video lyrics from jai lava kusa
జై లవకుశ: దోచేస్తా వీడియో సాంగ్ దోచేసింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ‘జై లవకుశ’సెప్టెంబర్ 21న భారీ రిలీజ్కు రెడీ కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్.
TNN | Updated:
Sep 9, 2017, 07:04PM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ &lsquo... | 0 |
సెకండాఫ్ అదుర్స్.. మెక్సికోపై స్వీడన్ విజయం
Highlights
సెకండాఫ్ అదుర్స్.. మెక్సికోపై స్వీడన్ విజయం
హైదరాబాద్: గ్రూప్ ఎఫ్లో నాకౌట్పై కొనసాగుతున్న సస్పెన్స్కు తెర దించుతూ స్వీడన్ టాప్ పొజిషన్లో ఉన్న మెక్సికోపై 3-0 గోల్స్ తేడాతో అసాధారణ రీతిలో గెలుపొందింది. ఫస్ట్ ప్లేస్ను కైవసం చేసుకుంది. ఇంతటి సంచలనానికి ఇరు జట్ల మధ... | 2 |
Suresh 89 Views
స్మార్ట్నగరాల లక్ష్యసాధనకు భారత్ ప్రభుత్వంతో చెలిమి
హైదరాబాద్, సెప్టెంబరు 9: అంతర్జాతీయంగా చెల్లింపుల వ్యవస్థలో సాంకేతిక పరిష్కారాలు అందించే కంపెనీగా మాస్టర్ కార్డ్ స్మార్ట్ సిటీస్ లక్ష్యంకోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నదని కంట్రీ కార్పొరేట్ ఆఫీసర్ పోరుష్ సింగ్ వెల్లడించారు. స్కోచ్ మ... | 1 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నర్సింగ్ యాదవ్: నాడా నిర్ణయంపై సస్పెన్స్!
నర్సింగ్ యాదవ్కి రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అర్హత వుంటుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.
| Updated:
Jul 31, 2016, 12:55AM IST
నర్సింగ్ యాదవ్కి రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అర్హత వుంటుందా లేదా అనే అంశంపై... | 2 |
రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్
Highlights
రోబో 2.0 ఫుల్ మూవీ లీక్
ఆన్ లైన్ లో వైరల్
దారుణమన్న రజినీ కూతురు సౌందర్య
సూపర్ స్టార్ రజిని సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది కాలా టీజర్ లీక్ ఘటన ఇంకా మరిచిపోకముందే సూపర్స్టార్ రజనీకాంత్కు ఆన్లైన్ లీక్ వీరులు షాక్ ఇ... | 0 |
Mar 06,2018
మార్కెట్లో ఆల్టోది అదే జోరు..
న్యూఢిల్లీ: సామాన్యుడి కారుగా మార్కెట్లో తన సత్తా చాటుతున్న మారుతీ ఆల్టో సరి కొత్త మైలురాయిని చేరింది. ఈ కారు మొత్తం ఏకీకృత అమ్మకాలు 35 లక్షల మైలు రాయిని దాటేశాయి. గత 14 ఏండ్లుగా దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఆల్టో తన సత్తాను చాటుతూనే వస్తోంది. ఈ మోడల్ కార్... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రాజమౌళి నెక్స్ట్ మూవీపై క్లారిటీ!
టాలీవుడ్లో ఓటమి ఎరుగని డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తుకువచ్చే పేరు రాజమౌళి. ఈ దర్శకధీరుడు టాలీవుడ్లో వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు.
TNN | Updated:
Dec 14, 2016, 04:42PM IST
టాలీవుడ్‌లో ఓటమి ఎరుగని డైరెక్టర్... | 0 |
Team india
నెంబర్1 స్థానం పదిలం
ధర్మశాల: టెస్టుల్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.. అలాగే వరుసా ఏడు సిరీస్లో ్ల విజయం సాధించింది. ఈసిరీస్లో జడేజా సంపూర్ణమైన ఆల్రౌండర్గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.. అలాగే భారత్కు నమ్మదగిన పేస్బౌలర్గా ఉమేష్యాదవ్ తనస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.. నాలుగో టెస్టులో ... | 2 |
Visit Site
Recommended byColombia
సానుకూల అంతర్జాతీయ పరిస్థితులు, రూపాయి క్షీణత సహా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారంపై సానుకూల ప్రభావం చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 1,290.22 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్స్కు 15.73 డాలర్లకు ఎగసింది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యా... | 1 |
Suresh 99 Views Ravi
రవిశాస్త్రి రాకతో రూల్స్ మాయం
న్యూఢిల్లీ: భారత్ జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పెట్టిన రూల్స్ క్రమంగా కనుమరుగు అవుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి టీమిండియా వర్గాలు. ఆటగాళ్లలో ఫిట్నెస్, క్రమశిక్షణ పెంచేందుకు గత ఏడాది కోచ్గా ఎంపికైన కొత్తలోనే అనిల్ కుంబ్లే కొన్ని రూ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్తో టీ20, టెస్టు సిరీస్కి బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన
భారత్తో టీ20 సిరీస్ కోసం 17 రోజుల క్రితమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జట్టుని ప్రకటించింది. కానీ.. వివిధ కారణాలతో ఆ జట్టు నుంచి ముగ్గురు అగ్రశ్రేణి క్రికెటర్లు తప్పుకోవడంతో మరోసారి జట్టుని ప్రకటించాల్సి వచ్చింది.
S... | 2 |
invest rs 210 per month in atal pension yojana scheme to build rs 8.5 lakh corpus
ఈ ప్రభుత్వ పథకంలో చేరితే నెలకు కేవలం రూ.210తో రూ.8.5 లక్షలు..!
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పెన్షన్ స్కీమ్స్ను అందిస్తోంది. వీటిల్లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. ఈ పథకంలో చేరడం వల్ల నెలకు రూ.42తో ప్రతి నెలా రూ.1,000 పెన్షన్ పొందొచ్చు.
Sam... | 1 |
మార్కెటింగ్ శాఖమంత్రి టి.హరీష్ రావు
లక్ష కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులే లక్ష్యం
గచ్చిబౌలి, జనవరి 24 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాఫ్ట్వేర్ రంగంలో రాష్ట్రం దూసుకుపోతుందని, దేశంలోనే నేడు 2వస్థానంలో తెలంగాణ నిలుస్తుందని రాష్ట్రనీటిపారుదల, మార్కెటింగ్ శాఖమంత్రి టి.హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం 70వేల కోట్లు ఉన్... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సాక్షి ధోనీతో ఈ బుడ్డోళ్లు ఎవరు..?
టీమిండియా బుల్లి ‘బాహుబలి’గా అందరితో ముద్దుగా పిలిపించుకుంటున్న జొరావర్ అల్లరి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
TNN | Updated:
Jun 27, 2017, 03:22PM IST
కరీబియన్ గడ్డపై భారత్ క్రికెటర్లు సందడి చేస్తున్నారు. ... | 2 |
రెండు లక్షల కోట్లు ఆవిరి!
- ఎగిసి..పడిన మార్కెట్లు
- భయపెట్టిన బ్యాంకింగ్ స్టాక్స్
- ఎస్ఎఫ్ఐవో సమన్లతో నష్టాలు..
- ఆఖరి గంటలో అనూహ్య అమ్మకాలు
- 430 పాయింట్లు కుంగిన సెన్సెక్స్
- 10,300 దిగువకు నిఫ్టీ
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మదుపరులను కంటనీరు పెట్టించాయి. మంగళవారం ఉదయం ప్రారంభం నుంచి లాభాల్లో కొనస... | 1 |
Visit Site
Recommended byColombia
‘రషీద్ ఖాన్ బౌలింగ్ని తొలిసారి ఎదుర్కోబోతున్నాను. అతడి స్పిన్ని ఛేదించాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. కానీ.. అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఏకైక టెస్టులో బరిలోకి దిగే భారత తుది జట్టులో నాకు అవకాశం దక్కితే.. రషీద్ ఖాన్ బౌలింగ్ రూపంలో నాకు ఓ కఠిన సవాల్ ఎదురుకానుంది’ అని ధావన్ వె... | 2 |
Aug 29,2015
అమ్మకానికి జిఎంఆర్ హోటెల్
హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవోటెల్ను విక్రయించాలని జిఎంఆర్ గ్రూపు నిర్ణయించింది. గత రెండేళ్లుగా ఈ హోటల్ అమ్మకానికి ఆ సంస్థ తీవ్ర ప్రయత్నిస్తోంది. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ (జిహెచ్ఐఎల్)కు 100 శాతం అనుబంధ సంస్థగ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
బాబూ పొలార్డ్ ఏంటిది.. బుమ్రా క్యాచ్ వదిలేసి ఉంటే!
మంగళవారం లక్నోలో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ చేతులెత్తేసింది. 71 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా సిరీస్ను కూడా కోల్పోయింది.
Samayam Telugu | Updated:
Nov 7, 2018, 04:48PM IST
టీ20 క్రికెట్లో కరేబియన్లు... | 2 |
Hyderabad, First Published 6, Sep 2019, 5:12 PM IST
Highlights
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా తరువాత నవీన్ కి తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. వాటికి సంబంధించిన వివరాలుతెలియాల్సివున్నాయి. ఇంతలో నవీన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. 'ఏజెంట్ ఆత్రేయ' సినిమా సెట్స్ మీద ఉండగానే.. నవీన్ కి హిందీలో 'చిచ్చోరే' అనే సినిమాలో నట... | 0 |
Oct 07,2017
మార్కెట్లకు జీఎస్టీ దన్ను
ముంబయి : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీలు అందించడానికి జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో శుక్రవారం మార్కెట్లకు మద్దతు లభించింది. అదే విధంగా ఎగుమతిదార్లకు అనుకూలంగా కౌన్సిల్ నిర్ణయాలు చేస్తుందన్న అంచనాలు కలిసివచ్చాయి. అంతర్జాతీయంగా ఆసియా మార... | 1 |
2025 నాటికి రెండింతలవనున్న దేశ ఆర్థికం
TNN| Mar 26, 2018, 04.53 PM IST
2025 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ రెట్టింపై 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఆర్బీఐ నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా ద్రవ్యోల్బణ పరిస్థితులన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రస్తుతం 2... | 1 |
Jun 10,2015
సౌదీలో టాటా మోటార్స్ అతిపెద్ద షోరూమ్
దుబయ్: టాటా మోటార్స్ సంస్థ మనహిల్ ఇంటర్నేషనల్ కంపెనీ సౌజన్యంతో గల్ఫ్ ప్రాంతంలోనే అతిపెద్ద షోరూమ్ను ఇక్కడ ప్రారంభించింది. ఈ షోరూమ్లో టాటా మోటార్స్ చాలా విలాసవంతమైన వాహనాలను అమ్మడంతో పాటుగా అత్యుత్తమ సర్వీసింగ్ను అందించనుంది. సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ,... | 1 |
ఈ ఏడాది 15 కొత్త మోడళ్లు
- రెండేళ్లలో అగ్రస్థానమే లక్ష్యం
- ఉత్పత్తి లక్ష్యం 47 లక్షల బైక్లు
- హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్స్ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ మురమత్సు
ముంబయి: రానున్న రెండేళ్లలో ప్రపంచంలోని ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థలలో అగ్రస్థానాన్ని అందుకోవాలని హోండా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ... | 1 |
ipl 2017
మే 21న ఐపిఎల్ ఫైనల్
న్యూఢిల్లీ: ఐపిఎల్ పదవ సీజన్లో ప్లే ఆఫ్కు చేరి జట్టు ఏవో తెలిసిపోయింది.. అత్యధిక విజయాలతో పాయింట్ల పటికలో ముంబయి ఇండియన్స్ నిలిచింది.. పది విజయాలను సొంతంచేసుకుని 20 పాయింట్లు సాధించింది.. ఒక రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 9 విజయాలతో 18 పాయింట్లతో ద్వితీయస్థానంలో ఉంది. సన్రైజర్స్ జట్ట... | 2 |
కర్ణాటక రాజకీయాలతో విష్ణుకి లింక్!
Highlights
హీరో మంచు విష్ణుకి కర్ణాటక రాజకీయాలతో లింక్ ఏంటి.. అనుకుంటున్నారా..?
హీరో మంచు విష్ణుకి కర్ణాటక రాజకీయాలతో లింక్ ఏంటి.. అనుకుంటున్నారా..? లింక్ అయితే ఉందికానీ అది వ్యక్తిగతంగా కాదండీ సినిమాల వరకు మాత్రమే పరిమితం. అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్ గా జరిగిన కర్ణాటక ఎన్నికలు రె... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL 2019 RCB: చెపాక్కి బయల్దేరిన బెంగళూరు టీమ్..!
ఐపీఎల్లో ఇప్పటికే 11 సీజన్లు ముగియగా.. కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఈసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.
Samayam Telugu | Updated:
Ma... | 2 |
NITISH1
యువ క్రికెటర్లకు భవిష్యత్నిచ్చిన ఐపిఎల్
న్యూఢిల్లీ: ఐపిఎల్….ఈ టోర్నీకి ఎంతటి ఆసక్తి ఉందో తెలిసిందే.మన దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులను గత పది సంవత్సరాలుగా ఐపిఎల్ ఎంతగానో అలరిస్తుంది.వరుసగా పది సంవత్సరాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ఐపిఎల్ ప్రస్తుతం పదవ సీజన్ ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సల్మాన్ హిట్ అండ్ రన్ కేసులో మరో కొత్త ట్విస్ట్
2002 నాటి సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.
TNN | Updated:
Feb 10, 2016, 06:27PM IST
సల్మాన్ హిట్ అండ్ రన్ కేసులో మరో కొత్త ట్విస్ట్
2002 నాటి సల్మాన... | 0 |
Vaani Pushpa 54 Views chocolate , New Delhi , price Rs.4.3 lakhs
itc chocolate
న్యూఢిల్లీ: చాక్లెట్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే. నాణ్యత, రుచి ఆధారంగా ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తారు చాలామంది. ఓ చాక్లెట్ ధర రూ.1నుంచి వెయ్యి, అంతకంటే అటుఇటుగా చూసి ఉంటారేమో కానీ, ఐ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IND vs AUS 2nd ODI Highlights: అడిలైడ్ వన్డేలో భారత్ని గెలిపించిన ధోనీ, కోహ్లీ..!
టీమిండియా విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్తో కలిసి సింగిల్స్ తీస్తూ సమయోచితంగా ఆడిన మహేంద్రసింగ్ ధోనీ.. ఆఖరి ఓవర్లో... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
విరాట్-అనుష్క పెళ్లి: అబ్బే.. అలాంటిందేం లేదే!
టీమిండియా కెప్టెన్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క వచ్చే డిసెంబర్లోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్ నెలలో క్రికెట్ నుంచి కాస్త బ్రేక్ కావాలని విరాట్.. బీసీసీఐని గత... | 2 |
Visit Site
Recommended byColombia
జట్టుని నడిపించడంలో తనకి అనుభవం లేకపోవడంతో.. గతంలో కెప్టెన్లుగా వ్యవహరించిన మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్లను సిరీస్కి ఎంపిక చేయాలని కెప్టెన్గా బాబర్ అజామ్ సూచించాడట. అయితే.. ఇటీవల శ్రీలంకతో సిరీస్కి సీనియర్ క్రికెటర్లకి అవకాశాలిచ్చి దెబ్బతిన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. మరోసారి ఆ సా... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
జియోకు మరోసారి... ఎయిర్టెల్ చెక్..!
దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్టెల్... సంచలన టెల్కో జియోకు చెక్ పెట్టే విధంగా... సరికొత్త పోస్ట్పెయిడ్ ప్లాన్ను తాజాగా ప్రవేశపెట్టింది. జియో రూ.509 ప్లాన్కు దీటుగా రూ.499 ప్లాన్ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.
TNN | Updated:
Mar ... | 1 |
Suresh 92 Views Babar Azam , kohli
నన్ను కోహ్లీతో పోలుస్తారేంటి?
ఇస్లామాబాద్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనని అస్తమానం పోల్చుతుండటంతో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ బాబర్ అజామ్ ఒకింత మెరుగైన బ్యాటింగ్తో అజామ్ ఆకట్టుకుంటు న్నాడు. ఇప్పటికే బ్యాట్స్మెన్గా నిరూపించుకున్న కోహ్లీతో ఇప్పుడిప్పుడే వెలుగులో... | 2 |
Nov 01,2018
బీడీఎల్లో విజిలెన్స్ వారోత్సవాలు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) భానూర్ యూనిట్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో ఫ్యాక్ట్లి(ఎఫ్ఏసీటీఎల్వై) వ్యవస్థాపకులు రాకేశ్ కుమార్ దుబ్బుడు ఆతిథ్య ప్రసంగం చేశా... | 1 |
DHONI
కొనసాగించేందుకు సెలక్టర్లు సుముఖత
న్యూఢిల్లీ: వరల్డ్ కప్ 2019 వరకు టీమిండియా వన్డే,టి20 కెప్టెన్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలని సెలక్టర్లు కోరుకుంటున్నారు. కాగా వచ్చే ఏడాది వరల్డ్ కప్ వరకు తాను క్రికెట్ ఆడేందుకు సిద్దంగా ఉన్నానని ధోనీ ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ధోన... | 2 |
sandhya 784 Views 1 lakh crores , government , rbi
RBI
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ డివిడెండ్ను ఆర్బిఐ త్వరలో ప్రభుత్వానికి బదలీ చేయనుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. ఆర్బిఐ మిగులు నిల్వల నిర్వహణపై కీలక కమిటీ సిఫారసులు బహిర్గతం కాకముందే కేంద్రానికి ఆర్బిఐ నుంచిరూ.లక్ష కోట్లు రానున్నా... | 1 |
Nov 18,2016
ఆరు నెలల కనిష్టానికి సెన్సెక్స్
ముంబయి: బడా నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వృద్ధి దెబ్బతిననుందన్న అంచనాలు.. డాలరు విలువ పుంజుకోవడం, నాస్కామ్ ఐటీ రంగం వృద్ధి అంచనాలను తగ్గించడం తదితర ప్రతికూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. ప్రారంభం నుంచి తీవ్ర ఒడుదొడుకులను నమోదు చే... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్న మోహన్ బాబు!
సినీనటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు తాను త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్టు స్పష్టంచేశారు.
| Updated:
Apr 6, 2016, 07:30PM IST
సినీనటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు తాను త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్... | 0 |
Hyderabad, First Published 23, Oct 2018, 2:03 PM IST
Highlights
దివంగత శ్రీదేవి బాలీవుడ్ లో 'సోల్వా సావన్' అనే సినిమాతో పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా ఆడకపోవడంతో ఆమె నాలుగేళ్ల పాటు బాలీవుడ్ కి దూరమయ్యారు. ఆ తరువాత 1983 లో శ్రీదేవి-జితేంద్ర కాంబినేషన్ లో తెరకెక్కిన 'హిమ్మత్వాలా' బాలీవుడ్ లో పెద్ద విజయాన్ని అందుకుంది.
ది... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రభాస్ ఏం చేస్తాడు ?
ఐదేళ్లపాటు బాహుబలి సినిమా కోసం ఓపిగ్గా పనిచేసి ఆ తర్వాత మళ్లీ సాహో సినిమా కోసం మరో కఠినమైన షెడ్యూల్స్లో పాల్గొంటున్నాడు..
TNN | Updated:
Sep 17, 2017, 04:00PM IST
ఐదేళ్లపాటు బాహుబలి సినిమా కోసం ఓపిగ్గా పనిచేసి ... | 0 |
sandhya 870 Views ICC , Sri lanka , yellow-blue jersey
yellow-blue jersey
లండన్: ప్రపంచకప్లో ఇంగ్లాండ్తో మ్యాచ్లో పసుపు-నీలం రంగు జెర్సీలతో బరిలో దిగి విజయం సాధించడంతో అవి అదృష్ట జెర్సీలని శ్రీలంక నమ్ముతుంది. అందుకే వాటినే ధరించి మిగిలిన మ్యాచుల్లో ఆడాలని ఆ జట్టు నిర్ణయించింది. ఇందుకోసం లంక..ఐసిసి అనుమతి కూడా సంపాద... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
#MeToo: అర్జున్ అసలు సిసలైన జెంటిల్మెన్: నటి
యాక్షన్ కింగ్ అర్జున్పై లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని తాను నమ్ముతున్నట్లు నటి సోనీ చరిష్టా తెలిపారు.
Samayam Telugu | Updated:
Oct 21, 2018, 10:12PM IST
#MeToo: అర్జున్ అసలు ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
జాతీయగీతం వస్తుండగా నిలబడలేదని దాడి
మన దేశ జాతీయగీతం వినిపిస్తే ఎక్కడున్నా కూడా లేచి నిల్చోవాలన్నది కఠిన నియమం.
TNN | Updated:
Jan 23, 2017, 07:37PM IST
మన దేశ జాతీయగీతం వినిపిస్తే ఎక్కడున్నా కూడా లేచి నిల్చోవాలన్నది కఠిన నియమం. కాగా ఈ మధ్య సినిమా థియేటర్లలో సి... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
16కోట్లు సంపాదించిన 'బిచ్చగాడు'
విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్'ను తెలుగులో 'బిచ్చగాడు'..
| Updated:
Jun 22, 2016, 09:45PM IST
16కోట్లు సంపాదించిన 'బిచ్చగాడు'
విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా వ... | 0 |
Aug 13,2015
మార్కెట్లోకి ఫోర్డ్ 'యాస్ఫైర్'
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా తమ కొత్త కారు ఫిగో యాస్ఫైర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోలు, డీజిల్ వేరియంట్లలో కంపెనీ ఫిగో యాస్ఫైర్ను రంగంలోకి దించింది. కాంపాక్ట్ సెడాన్ కార్ల విభాగంలో మారుతీ సుజుకీ, హ్యుందారు, హోండా తదితర కంపెనీలకు పోటీగా సంస్థ ఈ కారును మ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
నాలుగో వన్డేలో కివీస్ చేతిలో ఓడిన భారత్
మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టిన బౌల్ట్కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా.. ఇక ఆఖరి వన్డే ఆదివారం ఉదయం 7.30 గంటలకి వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది.
Samayam Telugu | Updated:
Jan 31, 2019, 12:04PM IST
న్యూజిలాండ్ గడ్డపై ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఆసీస్కి దీటుగా బదులిచ్చిన ఇంగ్లాండ్
ఏకపక్షంగా సాగిపోతున్న యాషెస్ సిరీస్లో మజా వచ్చింది. ఇప్పటికే వరుసగా మూడు టెస్టుల్లో ఓడి సిరీస్ని చేజార్చుకున్న ఇంగ్లాండ్ జట్టు..
TNN | Updated:
Dec 27, 2017, 01:04PM IST
ఆసీస్కి దీటుగా బదులిచ... | 2 |
ఏప్రిల్ నుంచి ఈ-టోలింగ్!
- వాహనదారులకు10% డిస్కౌంట్
- వేగంగా సాగుతున్న ఏర్పాట్లు
న్యూఢిల్లీ: ప్రయాణికులకు టోల్గేట్ల కష్టాలు దూరం కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్గేట్ల వద్ద 'ఎలక్ట్రానికి టోలింగ్' (ఈ-టోలింగ్) విధానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ... | 1 |
internet vaartha 220 Views
ముంబై : టీమిండియా జట్టులో తన వైవిద్యమైన బౌలింగ్తో కీలకంగా మారిన జస్ప్రిత్ బుమ్రాకు మాజీ దిగ్గజ బౌలర్లు వసీం అక్రం,మిచెల్ జాన్సన్, బ్రెట్ లీల బౌలింగ్ అంటే అత్యుత్తమ ఇష్టమట. వారి బౌలింగ్ వీడియోలను ఎక్కువగా చూడటమే కాకుండా అదే తరహాలో తన బౌలింగ్ వేయడమంటే మరీ ఇష్టమట. నేను చాలా మంది బౌలింగ్... | 2 |
పూనం పాండేను ఒక ఆట ఆడుకున్న నెట్టిజన్లు
Highlights
పూనం పాండేను ఒక ఆట ఆడుకున్న నెట్టిజన్లు
ప్లాస్టిక్ వాడకంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. ఇకపై ప్లాస్టిక్ను విక్రయించినా, ఉపయోగించినా భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడీ నిషేధంపై ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే సంచలన... | 0 |
internet vaartha 172 Views
చెన్నై : ఇండియా సిమెంట్స్ నికరలాభం 51.21 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది నాలుగోత్రైమాసికంలో 36.60 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగింది. నిర్వహణ ఖర్చులు, ఉత్ప త్తి వ్యయం తగ్గించుకోవడంద్వారా లాభాల్లో పెరుగుదల కనిపించిందని, కంపెనీ వైస్ఛైర్మన్ ఎండి ఎన్.శ్రీనివాసన్ వెల్లడించారు. విద్యుత్, ఇంధన ఖ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Sri Reddy: ఆ హోటల్లో సెక్స్, డ్రగ్.. అన్నీ కేటీఆర్కి తెలుసు: శ్రీరెడ్డి
ఆ హోటల్లో మీ ఎమ్మెల్యే ఎంత మందితో పడుకున్నాడో.. ఎవర్నెవర్ని రప్పించుకున్నాడో.. అన్నీ మీకు తెలుసు. ఆ వచ్చిన లేడీస్ ఎవరో నాకు తెలుసు. వాళ్ల పేర్లు చెబితే.. టీఆర్ఎస్ నాయకులు గుండెలు ... | 0 |
Kohli
జట్టుగా విజయం సాధిస్తే చాలు: కోహ్లీ
న్యూఢిల్లీ: వ్యక్తిగత ప్రదర్శనపై తనకు పెద్దగా పట్టింపు లేదని,జట్టు విజయం సాధిస్తే అదేచాలని టీమిండియా టెస్టుకెప్టెన్ కోహ్లీ పేర్కొన్నాడు. కాగా ఓపెనర్ మురళీ విజ§్ు,మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రహానే విఫలమవుతున్నారంటూ వస్తున్న విమర్శలపై కోహ్లీ మండిపడ్డాడు.సిరీస్ జరుగుతున్న స... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బిగ్బాస్-3 హోస్టింగ్ పై స్పందించిన ఎన్టీఆర్!
ఎన్టీఆర్ మళ్లీ ఆ బాధ్యతలు తీసుకుంటాడని ప్రచారం మొదలైంది. ఇప్పటికే స్టార్ నెట్ వర్క్ ఆ విషయంలో సంప్రదింపులు జరిపిందని, ఎన్టీఆర్ కూడా ఓకే అనడం జరిగిపోయిందని..
Samayam Telugu | Updated:
Oct 7, 2018, 09:04AM IST... | 0 |
Hyderabad, First Published 2, May 2019, 10:23 AM IST
Highlights
సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. దీంతో అదే కథతో అల్లు అర... | 0 |
మొబైల్ నెట్వర్క్కి దూరంగా 50వేల గ్రామాలు!
- టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 50వేల గ్రామాలు మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీకి దూరంగా ఉన్నాయని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా పేర్కొన్నారు. ప్రధానంగా ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, అండమాన్ అండ్ నికోబర్ ... | 1 |
Suresh 104 Views Rajputh
Rajputh Given Application for Coach post
ముంబయి: మాజీ క్రికెటర్ లాల్చంద్ రాజ్పుత్ టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేశారు. కెనడాకు వెళ్తూ మార్గమధ్యంలో దుబా§్ు విమానాశ్రయం నుంచి బిసిసిఐకి దరఖాస్తు పంపించారు. ప్రస్తుతం ఆయన జింబాబ్వే కోచ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆజట్టుపై ఐసిసి సస్ప... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
వెండి కొంటున్నారా? ఈ విషయాలు గుర్తించుకోండి!
వెండి కొనేందుకు రెడీ అయ్యారా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వెండి కొనడానికి ముందు దాని ప్యూరిటీ, బైబ్యాక్ పాలసీ, తూకం వంటి పలు విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
Samayam Telugu | Updated:
Oct 26, 20... | 1 |
దగ్గుపాటి ఫ్యామిలీ పరువును రోడ్డుకీడ్చిన శ్రీరెడ్డి
Highlights
దగ్గుపాటి అభిరామ్ ముద్దుపెడుతున్న ఫోటోలు లీక్ చేసిన శ్రీరెడ్డి
నటి శ్రీరెడ్డి పెద్ద సంచలనానికే తెర లేపింది. ఇన్నాళ్ళూ లీక్స్ అంటూ చెప్పిన శ్రీరెడ్డి తనతో వున్న ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు చిన్న కొడుకుతో వున్న ఫోటోలను బయట పెట్టింది. అవకాశాలు ఎరవేసి తనను ... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price Today:స్థిరంగా బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,550 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400 కి వద్ద ఉంది.
Samayam Telugu | Updated:
Oct 30, 2018, 10:44AM IST
Gold Price ... | 1 |
జీఎంఆర్ చేతికి కాకినాడ గ్రీన్ఫీల్డ్ పోర్టు
- నౌకాశ్రయ బిడ్డింగ్ను గెలుచుకున్న సంస్థ
- పోటీలో నవయుగ, అదానీ పోర్టులు వెనక్కి...
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ మౌలిక వసతుల కల్పనా సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రా నౌకాశ్రయ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఈ కంపెనీ కాకినాడకు సమీపంలో గ్రీన్ఫీల్డ్ కమర్షియల్ పోర్టును అభివృద్ధి చే... | 1 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
డిసెంబర్లో ఇషాంత్ శర్మ పెళ్లి
భారత క్రికెటర్ లంబూ డిసెంబర్లో పెళ్లికి రెడీ అవుతున్నాడు. బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్ను పెళ్లాడనున్నాడు.
TNN | Updated:
Nov 3, 2016, 06:52PM IST
పెళ్లి చేసుకోబోతున్న ఇషాంత్ శర్మ
భారత క్రికె... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘వెంకటలక్ష్మి’ ఫస్ట్ లుక్: రాయ్ లక్ష్మిని చింపేసిన నితిన్
రత్తాలు.. రత్తాలు ఐటమ్ సాంగ్తో ఆమె ఒంపు.. సొంపు.. అందం.. అన్నింటితో కుర్రకారు చొక్కబొత్తాలు విప్పించిన ఈ బ్యూటీ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తు... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భువీ గాయం అతడికి వరంలా మారింది!
కోల్కతా టెస్టులో గాయపడిన భువనేశ్వర్ కుమార్ ఇండోర్ టెస్టు ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. అతడి స్థానంలో ముంబైకి చెందిన యువ బౌలర్ను ఎంపిక చేసింది.
TNN | Updated:
Oct 6, 2016, 04:12PM IST
ఇండోర్ టెస్టులో భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్... | 2 |
Hyderabad, First Published 11, Apr 2019, 9:19 AM IST
Highlights
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్రంలో యంగ్టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ తనయుడు రామ్చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఒప్పో 'ఎ83 ప్రొ' స్మార్ట్ఫోన్ విడుదల..!
ప్రముఖ మొబైల్స్ తయారీదారు 'ఒప్పో' తన కొత్ల స్మార్ట్ఫోన్ 'ఎ83 ప్రొ'ను విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్తో... 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది.
TNN | Updated:
Mar 28, 20... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మార్చి 25న వరల్డ్వైడ్గా 'ఊపిరి'
కింగ్ నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మా బేనర్లో నిర్మిస్తున్న 'ఊపిరి' చిత్రంలో నాగార్జునగారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా వుంటుందని పివిపి సినిమా అధినేత పివిపి ప్రసాద్ అన్... | 0 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
Hyderabad, First Published 17, Oct 2018, 8:47 PM IST
Highlights
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా చిరంజీవి ఈ వయసులో కష్టపడుతున్న తీరు అందరిని ఆకర్షిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా చిరంజీవి ఈ వయసులో కష్ట... | 0 |
వడ్డీరేట్లు తగిస్తేనే వృద్ధి, కొలువులు
- మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే 'సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎస్ఎంఈల) పరిశ్రమల అభివృద్ధికి చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రా యపడ్డారు. ఇందుకు గాను ఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలపై వడ్డీని ఆర్బీఐ 2%... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
యూపీఐ ద్వారా... అమెజాన్ పేమెంట్స్!
అమెజాన్ ఇండియా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా నగదు చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చింది.
TNN | Updated:
Feb 6, 2018, 01:58PM IST
అమెజాన్ ఇండియా పేమెంట్లను ఇకపై యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ద్వారా కూడ... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.