text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
internet vaartha 160 Views
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగంలోని మొత్తం 26 బ్యాంకులను కుదించి ఆరు బ్యాంకులుగా మార్చాలని యోచిస్తోంది. భారతీయ స్టేట్ బ్యాంకు, పంజాబ్నేషనల్ బ్యాంకు, కెనరాబ్యాంకు, యూనియన్బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు విలీనంలో మేజర్ బ్యాంకులుగా మారుతాయి. సిండికేట్బ్యాంకు... | 1 |
ms dhoni dances on desi boyz, wife sakshi cannot stop laughing, watch video
ధోనీ డ్యాన్స్కి పడిపడి నవ్విన సాక్షి
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఏ పని చేసినా.. అందులో తన ప్రత్యేకతని చాటుకుంటుంటాడు. న్యూజిలాండ్తో మంగళవారం రాత్రి సిరీస్
TNN | Updated:
Nov 9, 2017, 01:15PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ... | 2 |
సైబర్ నేరాలకు ఐటి విభాగం
- ఆర్బిఐ యోచన
గోవా : సైబర్ ప్రపంచం నుంచి ఎదురైవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ టెక్నలాజీ విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉందని ఆర్బిఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. సైబర్ నేరాల పెరుగుదలపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్... | 1 |
Hyderabad, First Published 1, May 2019, 3:23 PM IST
Highlights
సమ్మర్ లో ఎండల జోరు ఎంత ఉన్నా కూడా సినీ లవర్స్ అస్సలు లెక్కచేయడం లేదు. సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ మంచి సినిమాలపై ఓ లుక్కేస్తున్నారు.
సమ్మర్ లో ఎండల జోరు ఎంత ఉన్నా కూడా సినీ లవర్స్ అస్సలు లెక్కచేయడం లేదు. సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ మంచి సినిమాలపై... | 0 |
ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన గవర్నర్ దంపతులు
Highlights
చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని చూసిన గవర్నర్ నరసింహన్ దంపతులు
గవర్నర్ దంపతుల నుంచి చిరుకు ప్రశంసల జల్లు
గవర్నర్ నరసింహన్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని సతీసమేతంగా చూసారు . 9 ఏళ్ల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో గవర్నర్ దంపతులు కూడా ఆసక్తి... | 0 |
Jun 25,2015
ఇక ఆన్లైన్లోనే పరోక్ష పన్నులు
నవతెలంగాణ-హైదరాబాద్ : పరోక్ష పన్నులను ఆన్లైన్ ద్వారా చెల్లించే సదుపాయాన్ని తమ బ్యాంకు అందుబాటులోకి తెచ్చిందని ఆంధ్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కె కల్రా అన్నారు. వ్యాట్, సెంట్రల్ ఎక్పైజ్ కస్టమ్స్, వాణిజ్య పన్నులు వంటి చెల్లింపులన్నిటినీ ఇక ఆన్లైన్ ద్... | 1 |
Hyderabad, First Published 3, May 2019, 12:30 PM IST
Highlights
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఇది ముగిసిన వెంటనే వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. అయితే... ఈసారి వరల్డ్ కప్ ని విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీం ఇండియా కచ్చితంగా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఇది ముగిసిన వెంటనే వరల... | 2 |
sandhya 297 Views ENG vs AFG , World Cup 2019
ENG vs AFG
మాంచెస్టర్: ఐసిసి ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నున్న ఇంగ్లాండ్..పదో ర్యాంకు ఆఫ్గనిస్తాన్ జట్టు మధ్య పోరు ఆరంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్తో మ్యాచ్లో గాయపడ్డ జేసన్ రా§్ు మ్యాచ్కు దూరమైనట్లు... | 2 |
Saina Nehwal
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెమీస్లో సైనా నెహ్వాల్ పరాజయం. ఛాంపియన్షిప్ సెమీస్లో సైనా విజయం సాధించింది. తొలి ఆటలో జపాన్ షట్లర్ ఒకుహరపై 21-12 తేడాతో విజయం. మలి ఆటలో పరాజయం. 21-17 తేడాతో జపాన్ షట్లర్ ఒకుహర విజయం సాధించింది. సెమీస్లో 1-1తో సైనా నొజోమీ ఒకుహర సమంగా ఉన్నారు. మూడో ఆటలో సైనాపై 14... | 2 |
Yuvraj Singh gets engaged to actress Hazel Keech: reports
బాలిలో యువరాజ్ - హేజల్ నిశ్చితార్థం?
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి, బ్రిటన్ మోడల్ హేజల్ కీచ్ తో అయిపోయినట్టు తెలుస్తోంది.
TNN | Updated:
Nov 12, 2015, 02:34PM IST
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ , బాలీవుడ్ నటి, బ్రిటన్ మోడల్ హేజల్ కీచ్ తో... | 2 |
sumalatha 175 Views bse , NSE , stock market
stock market
ముంబయి: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ను నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి37,847 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 11,268 వద్ద స్థిరపడ్డాయి. కార్పొరేట్ ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో సూచీలు ప్రతికూలంగా ట్రేడ్ అయ్యాయి.
తాజా క్రీడ... | 1 |
సబ్సిడీని వెనక్కిచ్చిన 3.5 లక్షల మంది
- మోడీ
పారిస్ : ఉన్నత, ధనిక వర్గాలకు చెందిన సుమారు 3.5 లక్షల మంది ప్రభుత్వం వంటగ్యాస్పై ఇస్తున్న సబ్సిడీని వెనక్కి ఇచ్చేశారనీ, ఇంకా చాలా మంది స్వచ్చందంగా ముందుకు వస్తున్నారనీ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పశ్చిమ దేశాల పర్యటనలో భాగంగా పారిస్లో అక్కడి ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్ల... | 1 |
అసెంబ్లీలో మహేశ్ బాబు, పోసాని వాగ్యుద్ధం
Highlights
మహేష్ కొరటాల కాంబినేషన్ లో భరత్ అనునేను
ప్రస్థుతం అన్నపూర్ణ షూటింగ్ లో శరవేగంగా షూటింగ్
అసెంబ్లీ లో నిర్మించిన సెట్ లో పోసాని, మహేష్ లమధ్య సీన్స్ షూటింగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులోనే ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఛాంపియన్షిప్లో కిదాంబి శ్రీకాంత్ బోణి..!
మ్యాచ్ ఆరంభంలోనే 6-1తో దూసుకెళ్లిన శ్రీకాంత్ ఎక్కడా.. ప్రత్యర్థిని దరిచేరనీయలేదు. తనదైన శైలిలో
TNN | Updated:
Aug 21, 2017, 09:32PM IST
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ బోణి క... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘మహానటి’ వివాదం: జెమినీ గణేశన్ కూతురికి సావిత్రి కూతురు కౌంటర్
‘మహానటి’ చిత్రాన్ని మరో వివాదం చుట్టిముట్టింది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రను హైలైట్ చేస్తూ.. జెమినీ గణేశన్ను నెగిటివ్గా చూపించారంటూ ఆమె కూతురు కమలా గణేశన్ ఆరోపణలు గుప్... | 0 |
Visit Site
Recommended byColombia
అయితే బాహుబలి ది బిగినింగ్ సినిమా రిలీజ్ అయిన తొలిరోజు సోషల్ మీడియాలో కొంత మంది ఈకలు పీకే బ్యాచ్ ‘ప్రభాస్ శివలింగాన్ని మోసుకుంటూ వెళ్లే ఫొటోను మార్ఫింగ్ చేసి.. శివలింగం ప్లేస్‌లో జండూబామ్ డబ్బా పెట్టి .. సినిమా తలపోటురా బాబు అంటూ ప్రచారానికి తెరలేపడానికి ప్రయత్నించారు. అయితే... | 0 |
ఇంటి సభ్యులకు జర్నీ వీడియోలు చూపించి వాళ్లపై ఒపీనియన్ చెప్పిన బిగ్ బాస్
Highlights
చివరి వారం కొనసాగుతున్న బిగ్ బాస్ షో
గ్రాండ్ ఫినాలే విజేతలుగా నిలిచేందుకు పోటీపడుతున్న ఐదుగురు కంటెస్టంట్స్
ఫైనల్ లో పోటీపడుతున్న శివబాలాజీ,ఆదర్శ్, నవదీప్,అర్చన,హరితేజలు
పాత సీసాలోనే కొత్త సారా, మంగళవారం పాత వీడియోలు చూపిన బిగ్ బాస్
గత ఆ... | 0 |
ఇక మొబైల్తో బ్యాం'కింగ్'!
- 2-3 రోజుల్లో అందుబాటులోకి 'యూపీఐ' వ్యవస్థ
- ఉన్నచోటి నుంచే నగదు బదిలీలు, చెల్లింపులు
- రూ.50-లక్ష విలువైన లావాదేవీలకు వీలు
- 21 బ్యాంకులతో కుదిరిన అనుసంధానం
- నగదు రహిత బ్యాంకింగ్ లావాదేవీల్లో సరికొత్త విప్లవమే..!
ముంబయి: దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా...
నాగ్ పూర్ వేదికగా భారత్ - సౌతాఫ్రికా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
TNN | Updated:
Nov 25, 2015, 10:30AM IST
నాగ్ పూర్ వేదికగా భారత్ - సౌతాఫ్రికా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్న భా... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆసిస్ స్కోర్ 17 ఓవర్లలో 130/5.. మ్యాక్స్వెల్(31) ఔట్
మొహాలీలోని పీసీఏ స్టేడియంలో కీలకపోరు మొదలైంది. సెమీ ఫైనల్లో బెర్తు కోసం రన్ రేటుతో సంబంధం లేకుండా తప్పనిసరిగా...
| Updated:
Mar 27, 2016, 08:47PM IST
మొహాలీలోని పీసీఏ స్టేడియంలో కీలకపోరు మొదలైంది. సెమీ ఫైనల్... | 2 |
Hyderabad, First Published 3, Nov 2018, 10:15 AM IST
Highlights
ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న నిర్మాత ఎంఎస్ రాజు బ్యానర్ విలువ ఇప్పుడు బాగా పడిపోయింది. వరుస ఫ్లాప్ లతో వెనుకబడ్డాడు. మధ్యలో డైరెక్టర్ గా ఆయన తీసిన సినిమాలు కూడా బాగా దెబ్బ కొట్టాయి. ఆ తరువాత మళ్లీ నిర్మాతగా ప్రయత్నాలు చేసినా వర్కవుట్ ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL 2019 RCB: చెపాక్కి బయల్దేరిన బెంగళూరు టీమ్..!
ఐపీఎల్లో ఇప్పటికే 11 సీజన్లు ముగియగా.. కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఈసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.
Samayam Telugu | Updated:
Ma... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
గొప్ప వ్యాపారవేత్తల జాబితాలో ముగ్గురు భారతీయులు
ఫోర్బ్స్ మ్యాగిజైన్ ప్రకటించిన ‘వరల్డ్ గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్’ జాబితాలో ముగ్గురు భారతీయులు చోటుదక్కింది. ఈ మ్యాగిజైన్ను ప్రారంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగాప్రత్యేక సంచికను విడుదల చేసింది.
TNN ... | 1 |
Hyderabad, First Published 23, Oct 2018, 2:24 PM IST
Highlights
నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య ఉన్న బేధాలు సమసిపోయి ఇద్దరూ కలిసిపోయారనే విషయం తెలుస్తోంది. 'అరవింద సమేత' సినిమా సక్సెస్ మీట్ కి అతిథిగా బాలయ్య రావడంతో నందమూరి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.
నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య ఉన్న బేధాలు సమసిపోయి ఇద్... | 0 |
apple
స్మార్ట్ఫోన్ మార్కెట్లో హవా
న్యూఢిల్లీ: స్మార్ఫోన్ల తయారీలో అగ్రగామిగా ఉన్న ఐఫోన్ సంస్థ యాపిల్ అంతర్జాతీయంగా స్మార్ట్ఫోన్రంగంలో శాంసంగ్ను పక్కకు నెట్టేసింది. నాలుగో త్రైమాసికం రాబడులు, అమ్మకాలను పరిశీ లిస్తే యాపిల్ ఇంక్ గ్లోబల్ లీడర్గా మారిందని సర్వే సంస్థ గార్టనర్ విశ్లేించింది. శాంసంగ్ వరుసగా మూడ... | 1 |
Visit Site
Recommended byColombia
కౌంటీ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు జూన్లో కోహ్లి ఇంగ్లండ్ వెళ్తున్న విషయం తెలిసిందే. కౌంటీలో ఆరు మ్యాచ్లు ఆడేందుకు సర్రే జట్టుతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూలైలో భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటించనున్న నేపథ్యంలో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అఫ్ఘాన్తో జరిగే ఎకైక ట... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Teja: ఇల్లీ అక్కతో తేజ రాసలీల వినోదం.. బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి
ఇంతకీ శ్రీరెడ్డి.. దర్శకుడు తేజను టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటే.. ఇటీవల తేజ ‘సీత’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఏ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంపై... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
టీమిండియాకి హారతి పడుతున్న సోషల్ మీడియా
ప్రత్యర్థి బంగ్లదేశ్... మొన్నటి వరకు క్రికెట్లో కూన అనే అందరి చేత పిలిపించుకుంది.
TNN | Updated:
Mar 24, 2016, 02:19PM IST
ప్రత్యర్థి బంగ్లాదేశ్... మొన్నటి వరకు క్రికెట్లో కూన అనే అందరి చేత పిలిపించుకుంది. ఇప్పుడు పరిస్థి... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సఫారీలతో ఆఖరి పోరు నేడే..
ఢిల్లీ: సఫారీలతో ఆఖరి సమరానికి టీమిండియా సిద్ధమైంది.
TNN | Updated:
Dec 3, 2015, 09:39AM IST
ఢిల్లీ: సఫారీలతో ఆఖరి సమరానికి టీమిండియా సిద్ధమైంది. గురువారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో నెగ్గి సఫారీలను వైట్ వాట్ చేయాలని కోహ్లీ సేన... | 2 |
bollywood singer sona mohapatra made shocking comments on singer sonu nigam on social media
Sonu Nigam నా కాపురంలో నిప్పులు పోశాడు: గాయని
సోనూ నిగమ్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపిస్తున్నారు గాయని సోనా మొహాపాత్ర. తాను ఎదుర్కొ్న్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టినందుకు తన కాపురంలో నిప్పులు పోశాడని అన్నారు. ఈ మేరకు ఆమ... | 0 |
award
సైయింట్ ఛైర్మన్కి పయోనీర్ బిజినెస్ లీడర్ అవార్డు
హైదరాబాద్, డిసెంబరు 2: సైయింట్ఛైర్మన్, నాస్కామ్ మాజీ ఛైర్మన్ అయిన డా.బివిఎస్మోహన్రెడ్డికి ప్రతి ష్టాత్మకమైన ఆరో జాతీయ బిపిఎం, షేర్డ్ సర్వీసెస్ కాంక్లేవ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు ఐటి ఆధారిత సేవలరంగంలో చేసిన కృషికి నిదర్శనంగా నిలిచింది. ఈసేవల ఫోరమ్... | 1 |
Pakistan into the final
టీమిండియా.. ఫైనల్కి పాక్ వచ్చేసింది..!
ఐసీసీ టోర్నీల్లో బంగ్లాదేశ్పై మెరుగైన రికార్డు ఉన్న భారత్ ఈ మ్యాచ్లో గెలవడం లాంఛనమే
TNN | Updated:
Jun 14, 2017, 10:12PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఫైనల్లో పాకిస్థాన్ అడుగుపెట్టింది. ఇక తేలాల్సింది పాక్ ప్రత్యర్థి ఎవరనేదే. భారత్ , బంగ్లాదేశ్ మధ్య గ... | 2 |
ఇదంతా వైసిపి ఆడిన గేమ్ ప్లాన్ : శ్రీరెడ్డి (వీడియో)
Highlights
పవన్ ని కూడా బండ భూతులు తిట్టిన శ్రీరెడ్డి
శ్రీరెడ్డి ఇష్యూ రోజురోజుకి దుమారం లేపుతోంది. శ్రీరెడ్డి పవన్ ని తిట్టిన తరువాత బయట ఎక్కడా కనిపించలేదు. శ్రీరెడ్డి జూనియర్ ఆర్టిస్ట్ తమన్నా మధ్య ఫోన్ సంభాషణను భయటపెట్టింది. అందులో శ్రీరెడ్డి ఇలా మాట్లాడింది.సినీ ఇం... | 0 |
internet vaartha 163 Views
అమీర్కు వసీం అక్రమ్ సూచన
లాహోర్ : ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్థాన్ బౌలింగ్ దాడిని యువ పేస్ బౌలర్ మహ్మద్ అమీర్ ఆరంభించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ సూచించాడు. కాగా 2010లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో అమీర్ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి అయిదేళ్ల నిషేదంత... | 2 |
Hyderabad, First Published 31, Oct 2018, 10:29 AM IST
Highlights
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి టాలీవుడ్ లో చాలా పాపులర్. ఫ్యామిలీ రోల్స్ కు పెట్టింది పేరుగా ఆమె కెరీర్ దూసుకుపోతోంది. అయితే ఆమె వెండితెరపై వేసే పాత్రలకు ఆపోజిట్ తన ఇమేజ్ ని సోషల్ మీడియాలో బిల్డ్ చేసుకుంటోంది ఆమె.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి ... | 0 |
రజినీకాంత్ ను 100 కోట్లు ఇవ్వమని డిమాండ్!
Highlights
రజినీకాంత్ దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్ లో రూపొందిన నూతన చిత్రం 'కాలా'. జూన్ 7న
రజినీకాంత్ దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్ లో రూపొందిన నూతన చిత్రం 'కాలా'. జూన్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబైలో ధారవి ప్రాంతలో ఉండే తమిళుల కోసం పోరాడే వ్యక్తి పాత్రలో రజి... | 0 |
ఆ పని చేయలే.... అవకాశాలు రాలే... అంటున్న హీరోయిన్
Highlights
నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హిరోయిన్ మాధవీలత
అమ్మాయిలపై హెరాస్మెంట్ పై తన అభిప్రాయన్ని చెప్పిన భామ
నీకు సినిమా ఇస్తున్నాం కదా మాకేం ఇస్తావ్ అనే నిర్మాతలను తప్పుపట్టలేమన్న మాధవీలత
మాధవీలత, నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయం. కానీ టాలీవ... | 0 |
BCCI
టెస్టు మ్యాచ్ల నిధుల కోసం ‘సుప్రీంకు బిసిసిఐ
న్యూఢిల్లీ: టీమిండియా,ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ల నిర్వహణకు సంబం ధించి నిధుల విడుదలపై బిసిసిఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.కాగా ముంబై, చెన్నైలలో జరుగనున్న టెస్టుల మ్యాచ్ల కోసం 1.33 కోట్లు కావాలని కోరుతూ బిసిసిఐ అత్యున్నత న్యాయ స్థానంలో పిటి షన్ దాఖలు చేసి... | 2 |
Visit Site
Recommended byColombia
ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో విఫలమైన రోహిత్ శర్మ.. ఆ తర్వాత మళ్లీ టెస్టులు ఆడలేకపోయాడు. ఇక సీనియర్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ పరిస్థితి కూడా దాదాపు అంతే. ఈ ఇద్దరితో పోలిస్తే ఓపెనర్ మురళీ విజయ్ పరిస్థితి కొంత మేలు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో వరుసగా రెండు టెస్టు... | 2 |
బిజినెస్ పరంగా 'వైశాఖం' మూవీకి స్పెషల్ క్రేజ్ వచ్చింది - నిర్మాత బి.ఎ.రాజు
Highlights
ఆర్.జె,సినిమాస్ పతాకంపై బి.జయ దర్శకత్వంలో తెరకెక్కిన వైశాఖం
వైశాఖం చిత్రంలో ప్రత్యేక పాత్రలో డైలాగ్ కింగ్ సాయికుమార్
వెరైటీ ప్రేమ కథా చిత్రంలో హీరో హీరోయిన్లుగా హరీష్-అవంతిక
ఫ్యాన్సీ ఆఫర్తో ఓవర్సీస్ రైట్స్ స్వంతం చేసుకున్న బ్... | 0 |
india vs new zealand 3rd t20, india clinch the series with 2-1
మూడో టీ20లో భారత్ అద్భుత విజయం
తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. అద్భుత బౌలింగ్కు చక్కటి ఫీల్డింగ్ తోడు కావడంతో 68 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని మరీ గెలుపొందింది.
TNN | Updated:
Nov 7, 2017, 11:12PM IST
... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
తొలి టీ20లో ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
భారత్తో కటక్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ తిసార పెరీరా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
TNN | Updated:
Dec 20, 2017, 06:42PM IST
తొలి టీ20లో ఫీల్డింగ్ ఎంచుకు... | 2 |
Suresh 88 Views
రిన్కెరీర్ అకాడెమీతో వృత్తినైపుణ్యంపై శిక్షణ
హైదరాబాద్, సెప్టెంబరు 18: గ్లోబల్ మార్కెట్ అధ్యయన సంస్థ హంసా రీసెర్చిగ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో రిన్ డిట ర్జంట్ సంస్థ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో దక్షిణాది లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లో 88శాతం పిల్లల తల్లులు తమపిల్లలకు ఎలా ఉన్నత విద్య అందించా... | 1 |
మళ్లీ బికినీ వేసిన మిస్ వరల్డ్
Highlights
మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ మళ్లీ బికినీ సందడి చేసింది.
మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ మళ్లీ బికినీ సందడి చేసేస్తోంది. అలాగని ఈ ఫోటోను ఏ ఫోటోషూట్ కోసమో తీసుకుందని అనుకోకండి. జస్ట్ తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో ఇలాంటి హాట్ అప్ డేట్ ను పెట్టిందంతే. మిస్ వరల్డ్ - మిస్ ఇండియా పోటీల్లో ఇప్పు... | 0 |
internet vaartha 150 Views
ఎండి సిఇఒ సురేష్ ఎన్ పటేల్
హైదరాబాద్ : ఆంధ్రాబ్యాంకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సామాజికభద్రతా పథకాల అమలులో అగ్రగామిగా ఉందని బ్యాంకు ఎండిసిఇఒ సురేష్ ఎన్ పటేల్ వెల్లడించారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చేతులమీదుగా ఈ పథకాల లబ్ధిదారులకు రుణమంజూరు, ఇతర ప్రయోజ... | 1 |
టాలీవుడ్ డ్రగ్స్: ఆ సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకోకుండా పని చేయలేరు
Highlights
కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే
కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలతో అధికారులు వారిని విచారించారు. ఆడ, మగ అనే తే... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారీగా పెరిగిన సెలక్టర్లు, అంపైర్ల జీతాలు
భారత జట్టు సెలక్టర్లు, అంపైర్ల జీతాలు భారీగా పెరిగాయి. సాబాకరీం నేతృత్వంలోని బీసీసీఐ కమిటీ ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం
Samayam Telugu | Updated:
May 31, 2018, 12:19PM IST
భా... | 2 |
man truks
మాన్ట్రక్స్ నుంచి క్లా-ఎవో ట్రక్కులు
ఇండోర్, మే 19: జర్మనీకి చెందిన మాన్ట్రక్ బస్ కంపెనీ పూర్తి స్థాయి అనుబంధసంస్థ అయిన మాన్ట్రక్స్ఇండియా కొత్త సిఎల్ఎ ఇవిఓ శ్రేణిని ఉత్పత్తిచేసింది. ఇండోర్ పీతాంపర్లోని ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కస్టమర్లకు వాహనాలను అందించింది. పీతాంపూర్ కేంద్ర... | 1 |
Hyderabad, First Published 14, Sep 2018, 12:08 PM IST
Highlights
సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఓ స్టేజ్ షోలో కామెడీ చేసి వార్తల్లో నిలిచాడు స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్. పెద్దగా పాపులారిటీ లేని ఈ స్టాండప్ కమెడియన్ సూపర్ స్టార్ పై జోక్స్ వేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది
సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఓ స్టే... | 0 |
ఈవీవీ జయంతి సందర్భంగా మేడమీద అబ్బాయి ఫస్ట్లుక్ విడుదల!
Highlights
ఈవీవీ జయంతి సందర్భంగా మేడమీద అబ్బాయి ఫస్ట్లుక్ విడుదల!
ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ లో స్క్రీన్ప్లే హైలైట్ గా నిలుస్తుందంటున్న మేకర్స్
ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న మేడ మీద అబ్బాయి
కామెడీ చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న... | 0 |
sandhya 285 Views WI vs IND , worldcup2019
WI vs IND
మాంచెస్టర్: ప్రపంచకప్లో భాగంగా టీమిండియా, వెస్టిండీస్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ ఈ మ్యాచ్లోనూ గెలిచి సెమీస్ అవకాశాలకు చేరుకోవాలని... | 2 |
Jun 18,2015
ఎక్స్ప్రెస్ మనీ, ముత్తూట్ ఫిన్కార్ప్ ఒప్పందం
హైదరాబాద్ : నగదు బదిలీ బాండ్లను అందించే ఎక్స్ప్రెస్ మనీ, ముత్తూట్ ఫిన్కార్ప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రంజాన్ మాసం సందర్బంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పాండిశ్చేరి రాష్ట్రాల్లోని వినియోగదారులకు బహుమతులు అందజేయనున్నట్లు ఓ ప్రకటనలో తెల... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
GST: జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులు!
దేశంలో రోజురోజుకు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ధరలను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రత్యామ్నాయాలను యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎట్టకేలకు సోమవారం (మే 2... | 1 |
Visit Site
Recommended byColombia
ఈ సిరీస్‌లోని నాలుగు వన్డేలూ హోరాహోరీగా సాగడంతో నిర్ణయాత్మక ఐదో వన్డేపై ఆసక్తి పతాకస్థాయికి చేరింది. అయితే.. తొలుత బ్యాటింగ్ న్యూజిలాండ్ జట్టు అంచనాల్ని అందుకోలేక చతికిలపడింది. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్ వోక్స్ (3/32), ఆదిల్ రషీద్ (3/42) ధాటికి ఆ జట్టు బ్యాట్స్‌మెన్ విలవిలలాడార... | 2 |
Visit Site
Recommended byColombia
అప్పటి నుండి సోషల్ మీడియాలో తన వాయిస్ని వినిపిస్తున్న చిన్మయికి నెట్టింట్లోనూ వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఓ నెటిజన్ ‘‘నీ నగ్న చిత్రాలు పంపు’’ అంటూ తన కామవాంఛను బయటపెట్టాడు. అయితే ఇలాంటి వెకిలి చేష్టలు వేసేవారికి చెక్ పెట్టడంతో దిట్ట అయిన చిన్మయి అతనికి చెప్పుతో కొట్టునట్టు రిప్లై ఇచ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హాంకాంగ్పై పేలవరీతిలో రోహిత్ ఔట్..!
భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
Samayam Telugu | Updated:
Sep 18, 2018, 05:56PM IST
ఆసియా కప్లో భాగంగా ఈరోజు హాంకాంగ్తో జరుగుతున్న మ్... | 2 |
సర్జరీకి ముందు ఆ తరువాత.. మన క్యూట్ హీరోయిన్స్ లుక్స్
First Published 17, Apr 2019, 5:36 PM IST
అందమైన మొహం కోసం హీరోయిన్స్ పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. కాస్త తేడా కొట్టినా ఈ రోజుల్లో సర్జరీలతో ఇష్టం వచ్చినట్లుగా అందాన్ని మార్చుకుంటున్నారు. అందులో కొంతమంది లుక్స్ సర్జరీకి ముందు.. ఆ తరువాత ఇలా ఉన్నాయ్.
ఐశ్వర్య రాయ్ | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పాక్ క్రికెట్ బోర్డుపై అఫ్రిది తీవ్ర విమర్శలు
మ్యాచ్ ఫిక్సింగ్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉదాసీనత చూపుతుండటం వల్లే ..
TNN | Updated:
Feb 13, 2017, 05:45PM IST
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చురకలు అంటించాడు. మ్యాచ్‌ ఫిక్సి... | 2 |
Trophy
జూన్ 1 నుంచి 18 వరకు ఐసిసి టోర్నీ
న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో ఈ సంవత్సరం ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది.ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ పర్యటన మొదలైంది.ఈ పర్యటనలో భాగంగా కోల్కతాకు చేరు కున్న ట్రోఫీని మా క్రికెటర్ దీప్దాస్ గుప్తా, సినీ నటి రీతాబారి దాస్గుప్తా ఆవిష్క రించారు. శుక్రవారం ఈ... | 2 |
internet vaartha 134 Views
ముంబై : ప్రైవేటు రంగంలోని రెండో అతి పెద్ద బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు నికరలాభం 20.15శాతం పెరిగి 3238.91 కోట్లకు చేరింది. బ్యాంకు గత ఏడాది జూన్త్రైమాసికంలో 2695.72 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం పరంగా 19,322.63 కోట్లుగాఉంది. గతేడాది16,502.97 కోట్ల నుంచి కొంతమేర పెరిగింది. నికరవడ్డీ ఆదాయం ... | 1 |
internet vaartha 338 Views
ముంబై : భారత టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ మైడో త్రైమాసికంలో22శాతం నికరలాభాల్లో క్షీణత నమోదు చేసింది.1117 కోట్లుగా ప్రకటించింది. అంతకుముందు ఇదే కాలంలో 1436 కోట్లు నికరలాభం ఆర్జించిన సంగతి తెలిసిందే. నికరవడ్డీ వ్యయం 1360కోట్లు రూపాయలు పెరిగింది. మూడో త్రైమాసికంలో గతఏడాది 492 కోట్లు ఉన్న ని... | 1 |
హోమ్ క్రీడలు పారా బ్యాడ్మింటన్ లో స్వర్ణం సాధించిన మానసి జోషి
పారా బ్యాడ్మింటన్ లో స్వర్ణం సాధించిన మానసి జోషి
August 28, 2019, 3:18 PM IST
Share on:
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్న సింధు విజయాన్ని ఆస్వాదిస్తూ దేశమంతా తన్మయత్వంతో మునిగిపోయింది. అదే ఆదివారం నాడు స్విట్జర్లాండ్లో మరో భారత క్రీడాకార... | 2 |
RX100: ఎమోషన్ చూడండి.. రొమాన్స్ కాదు
Highlights
సినిమా రివ్యూ రాసేవాళ్లు తమ సినిమాలోని 140 నిమిషాల ఎమోషన్ సీన్స్ ను పక్కన పెట్టేసి 6 నిమిషాల రొమాన్స్ కోసం మాత్రం మాట్లాడడడం బట్టి వారి ఆలోచన ఎంత తప్పుగా ఉందో అర్ధమవుతోంది
ఈ మధ్యకాలంలో విడుదలైన చిన్న చిత్రాల్లో 'RX100' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు కోట్ల... | 0 |
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ...
రెండేళ్ల వయస్సులో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటున్న ధోనీ కూతురు జీవా. ఇప్పుడు ఏకంగా పాటే పాడేసింది. అది కూడా మలయాళం పాట. సాధారణంగా మలయాళం భాషా రానివారికి.. ఆ పదాలను పలకడం అంత సులభం కాదు. అయితే, ఈ బుల్లి ధోనీ ఎంతో అవలీలగా, గుక్క తిప్పకుండా మలయాళం పాట పాడేసింది. మోహన్ లాల్ నటించిన ‘అ... | 2 |
Hyderabad, First Published 15, Mar 2019, 3:38 PM IST
Highlights
తాజాగా పవన్ రాజమండ్రిలో జరిగిన 'జనసేన' ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశానికి హాజరయ్యి ఆయన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు.
తాజాగా పవన్ రాజమండ్రిలో జరిగిన 'జనసేన' ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశానికి ... | 0 |
Jan 17,2017
24 లక్షల డీమాట్ ఖాతాలు జారీ
న్యూఢిల్లీ : గతేడాది దేశంలో మొత్తంగా 24 లక్షల కొత్త డిమాట్ ఖాతాలు తెరవబడ్డాయి. 2008 తర్వాత తొలి సారి అత్యధికంగా నమోదయ్యాయి. దేశంలో సంప్రదాయంగా ప్రజలు బంగారం, రియల్ ఎస్టేట్, బ్యాంకు డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. 2016లో 2.4 మిలియన్ల డిమాట్ ఖాతాలు తెర... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
200 పాయింట్లు దిగువకు సెన్సెక్స్
ఫేస్బుక్ ఎపిసోడ్ నేపథ్యంలో టెక్నాలజీ కంపెనీలపై నియంత్రణలు పెంచాలన్న డిమాండ్లు ఊపందుకోవడంతో అమెరికాసహా ఆసియా వరకూ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి
TNN | Updated:
Mar 28, 2018, 04:24PM IST
ఫేస్బుక్ ఎపిసోడ్ నేపథ్యంలో టెక్నాలజీ కంపెనీలప... | 1 |
Hyderabad, First Published 1, Nov 2018, 4:51 PM IST
Highlights
సూపర్ స్టార్ మహేష్ బాబుని మోస్ట్ చార్మింగ్ హీరో ఆఫ్ టాలీవుడ్ అని అంటుంటారు. అంతగా తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే తన లుక్, గెటప్ విషయంలో మహేష్ బాబు ఎప్పుడూ ప్రయోగాలు చేయలేదు. కానీ తన 25వ సినిమా 'మహర్షి' కోసం సరికొత్త లుక్ తో కనిపించనున్నారు.
... | 0 |
కొడుకు పుట్టిన రోజున అలా చూపించడం అవసరమా?
Highlights
కొడుకు పుట్టిన రోజున అలా చూపించడం అవసరమా?
ఎలిజబెత్ హర్లీకి నెటిజన్లు చుక్కలు చూపించారు. తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా ఫోజిచ్చిన ఓ ఫోటోపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వక్షస్థలం కనిపించే విధంగా కొడుకుతో దిగిన ఫొటోపై ఫ్యాన్స్ దారుణమైన కామెంట్లు చేస్తూ గొడవ చేశారు. తన ... | 0 |
Visit Site
Recommended byColombia
సాధారణంగా తెలుగు డబ్బింగ్ సినిమాలకు ఈ ప్రాంతాల్లో అంత విలువ లేదు. కానీ ‘మిషన్ మంగళ్’ సినిమాతో పోలితే సాహో సినిమాకు మంచి స్పందన రావడం గమనార్హం. ముంబయిలో వర్షాలు లేకపోయుంటే అక్కడ కూడా మరింత బాగా వసూళ్లు రాబట్టేది. శుక్రవారం కూడా ఇదే స్థాయిలో సినిమా వసూళ్లు రాబడితే ఈ ఏడాది బాలీవుడ్లో విడ... | 0 |
భారత్-పాక్ మ్యాచ్ రద్దు చేయండి
బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు
న్యూఢిల్లీ: ఐసిసి చాంఫియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఎడ్జిబాస్టిన్ వేదికగా జరిగిన మ్యాచ్ను రద్దు చేయాలని బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్కు చెందిన కుటుంబ సభ్యులు ప్రధాని నరేంధ్ర మోడీ, బిసిసిఐ ప్రతినిధులను కోరారు. పాకిస్తాన్... | 2 |
internet vaartha 132 Views
హైదరాబాద్ : బహుళజాతి మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తాజా గా గెలాక్సీ సిరీస్లో జె2 స్మార్ట్ఫోన్ను విడుదలచేసింది. టర్పోస్పీడ్ టెక్నాలజీతో స్మార్ట్గ్లో పెద్దస్క్రీన్ ఉన్న జెమాక్స్ ఫోన్లు కూడా మార్కెట్కు వచ్చాయి. శాంసంగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు మనుశర్మ ఈ ఫోన్లను నగర మార్కె ట్కు విడుదలచేసార... | 1 |
New Delhi, First Published 20, Sep 2018, 6:06 PM IST
Highlights
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇటీవలే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు కోహ్లీతో పాటు వెయిట్ లిప్టర్ మీరాబాయి చాను నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు క్రీడాకారులకు 2018 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ... | 2 |
Hyderabad, First Published 12, Apr 2019, 3:26 PM IST
Highlights
మజిలీ సినిమా ద్వారా మూడు బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న సమంత - నాగ చైతన్య ఇక నుంచి మూడేళ్ళకొకసారైనా డిఫరెంట్ కథతో వెండితెరపై కనిపించాలని అనుకుంటున్నారు.
మజిలీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న అక్కినేని కపుల్స్ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బౌలర్లూ జాగ్రత్త.. వార్నర్ వచ్చేస్తున్నాడు
ఆసీస్ పరుగులు యంత్రం డేవిడ్ వార్నర్ భారత పర్యటనకు అద్భుతంగా సన్నద్ధం అవుతున్నాడు. బంగ్లాదేశ్పై వరుసగా రెండో టెస్టులోనూ..
TNN | Updated:
Sep 6, 2017, 02:57PM IST
ఆస్ట్రేలియా పరుగుల యంత్రం డేవిడ్ వార్నర్ భారత పర్య... | 2 |
ముంబయి: దేశీయంగా కల్ట్మొబైల్స్నుంచి కెమేరా,ఫింగర్ప్రింట్ సెన్సార్లతోకూడిన
‘బియాండ్ స్మార్ట్ఫోన్ను విడుదలచేసింది. 5.2 అంగుళాల హెచ్డిస్మార్ట్ఫోన్ అత్యాధునిక టెక్నాలజీ,
4జి వోల్టే మద్దతుతో ఉంటుందని, ముందు వెనుక రెండువైపులా 13ఎంపికకెమేరా, అత్యాధునికమైన
ఆండ్రాయిడ్ 7నౌగట్ ఆపరేటింగ్ వ్యవస్థతో ఉన్న ఈఫోన్ కేవలం రూ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత్ చేతిలో శ్రీలంక క్లీన్స్వీప్..!
భారత్ జట్టు ఘన విజయంతో ఈ ఏడాదిని ముగించింది. శ్రీలంకతో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన చివరి టీ20 మ్యాచ్లో 5
TNN | Updated:
Dec 24, 2017, 10:40PM IST
భారత్ చేతిలో శ్రీలంక క్లీన్స్వీప్..!... | 2 |
సావిత్రి గారిని దింపేసింది.. అభినయంతో అదరగొట్టిన యోదా (వీడియో)
Highlights
సావిత్రి గారిని దింపేసింది.. అభినయంతో అదరగొట్టిన యోదా
సావిత్రి లాంటి మహానటిని మ్యాచ్ చేయడమంటే మాటలు కాదు. సావిత్రి లాంటి రూపం ఒక్కటి ఉంటే సరిపోదు. ఆమెలా అభినయించాలి. ఆమెలా హావభావాలు పలికించాలి. ఆమెలా నడవాలి. ఆమెలా మాట్లాడాలి. ఐతే ఈ విషయాలన్నింటి... | 0 |
internet vaartha 269 Views
న్యూఢిల్లీ : భారత్ ఉత్పత్తిరంగ వృద్ధి మార్చి నెలలో కొంతమేర పెరిగింది. కొత్త ఆర్డర్లు రావడం ఇందుకు కీలకం అయింది. ఫిబ్రవరినెల వరకూ స్థిరంగానే ఉన్న ఉత్పత్తిరంగ సూచి మార్చిలో కంపెనీలకు కొత్త ఆర్డర్లు రాకపరంగా కొంత వృద్ధిని సాధించింది. నిక్కీ పిఎంఐ సర్వేను చూస్తే ఎనిమిది నెలల గరిష్టస్థాయిలో ఉత్పత... | 1 |
మే 5 నుండి జగపతిబాబు 'సూర్యాభాయ్' చివరి షెడ్యూల్ షూటింగ్
Highlights
మే 5 నుండి జగపతిబాబు 'సూర్యాభాయ్' చివరి షెడ్యూల్ షూటింగ్
ప్రైమ్స్టార్ జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్, శ్రీ తిరుమల సినిమాస్ పతాకాలపై అర్జున్ వాసుదేవ్ దర్శకత్వంలో రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టై... | 0 |
ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.3 ప్రారంభం!
First Published 11, May 2019, 4:51 PM IST
ఈ ఏడాది ఎఫ్ 2 తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టడంతో హీరోయిన్ మెహ్రీన్ తరువాతి ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతుందని అంతా భావించారు.
ఈ ఏడాది ఎఫ్ 2 తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టడంతో హీరోయిన్ మెహ్రీన్ తరువాతి ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతుందని అంతా... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Hyderabad, First Published 12, Aug 2019, 4:47 PM IST
Highlights
బుల్లితెరపై బిగ్ బాస్ 3 గట్టిగానే హీటెక్కుతోంది. నాగార్జున హోస్ట్ లో ఈ రియాలిటీ షో మొదట్లో నార్మల్ గానే అనిపించినా రోజులు గడుస్తున్న కొద్దీ హౌజ్ వాతావరణం రోజుకో వివాదంతో మలుపులు తిరుగుతోంది. ఫైనల్ గా అందరూ ఉహించనట్టుగానే మూడవ ఎలిమినేషన్ లో తమన్నా సింహాద్రి... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
TATA
టాటామోటార్స్ నుంచి ఎఎంటి బస్సులు
ముంబయి,: టాటామోటార్స్ నుంచిఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్(ఎటిఎం) బస్సులను సైతం మార్కెట్కు విడుదలచేసింది. 9-12 మీటర్ల వైశాల్యంతో 23నుంచి 54 మంది ప్రయాణీకులను చేరవేసే సామర్ధ్యంతోఉంది. న్యూఢిల్లీ ఎక్స్షోరూంధరలుగా రూ.21లక్షలు ప్రకటిం చింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ... | 1 |
Suresh 91 Views srishanth
srishanth
2013లో జరిగిన ఐపీఎల్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్ పై బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని విధించింది.
తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు తీర్పును వెలువరించిన తర్వాత కూడా క్రికెటర్ శ్రీశాంత్ కు కష్టాలు
తొలగలేదు. శ్రీశాంత్ పై నిషేధాన్ని ఎత్తివేస... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
విరాట్ కోహ్లికి ఒకరు మద్దతిచ్చారోచ్..!
జట్టులోని క్రికెటర్లు ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యని కోహ్లి పరిష్కరించేందుకు ప్రయత్నించాడు
TNN | Updated:
Jun 25, 2017, 02:50PM IST
భారత్ ప్రధాన కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకోవడానికి కారణమైన కెప్టెన్ విరాట్ కోహ్లిపై మ... | 2 |
మళ్లీ అప్పుడే మొదలెట్టేసిన కాటమరాయుడు
Highlights
పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు
సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ నటిస్తున్న చిత్రం
గబ్బర్ సింగ్ ఫెయిలైనా తగ్గని పవర్ స్టార్ సినిమాల క్రేజ్
బాహుబలి తర్వాత అత్యధిక మొత్తానికి కాటమరాయుడు రైట్స్
సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్య... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
Me Too: సచిన్ తెందుల్కర్ను టార్గెట్ చేసిన గాయని
మీటూ వివాదంలోకి సచిన్ తెందుల్కర్ను లాగింది గాయని సోనా మొహాపాత్ర. మూడు రోజులుగా తన షాకింగ్ ట్వీట్లతో చర్చనీయాంశంగా మారింది సోనా. తాజాగా సచిన్ను టార్గెట్ చేస్తూ ఆమె కామెంట్లు చేసింది.
Samayam Telugu | Updated:
Nov 1, 201... | 0 |
bse
కార్పొరేట్ ఫలితాలు, ఫెడ్రిజర్వు సంకేతాలే కీలకం
ముంబై, నవంబరు 14: గురునానక్ జయంతికావడంతో మార్కెట్లకు సెలవు ప్రకటించారు. వారం చివరిలో బెంచ్మార్క్ సూచీలు ముందురోజు అంటేశుక్రవారం 3శాతం దిగ జారాయి. అమెరికా బాండ్ల రాబడులు, అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు, అమెరికా అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ట్రంప్ విధివిధానాలు వంటి వాటి... | 1 |
Visit Site
Recommended byColombia
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ మొదలుకానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న భారత్ , పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.
‘పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తె... | 2 |
Jan 08,2017
పేదల వైద్యానికి ఎస్బీఐ పెద్ద సాయం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ 'భారతీయ స్టేట్ బ్యాంక్' (ఎస్బీహెచ్) 'కార్పొరేట్ సామాజిక బాధ్యత' (సీఎస్ఆర్) కార్యక్రమాల్లోనూ తన పెద్ద హృదయాన్ని చాటుకొం టోంది. తాజాగా ఎస్బీఐ హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ 'హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ ... | 1 |
హైదరాబాద్లోనే 'యాపిల్' అభివృద్ధి కేంద్రం
- ధ్రువీకరిస్తూ కంపెనీ వర్గాల ప్రకటన
- సెజ్ హోదా కోసం ప్రయత్నాలు!
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం 'యాపిల్' హైదరాబాద్లో తన 'టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్'ను తెరవడం ఖాయమైంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచే ఇందు సంబంధించిన సమాచారం బయటకు వెలువడుతూ వచ్చింది. అయితే కం... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
గోదావరి నదిలో సాగే 'టైటానిక్' స్టోరీ
‘అంతర్వేది నుండి అమలాపురం’ వరకు గోదావరి నదిలో టైటానిక్ అనే లాంచీలో జరిగే కథే ఇది.
| Updated:
Feb 2, 2016, 11:43PM IST
గోదావరి నదిలో సాగే 'టైటానిక్' స్టోరీ
రాజీవ్ సాలూరి, యామిని భాస్క... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
క్రీజులో కోహ్లి.. విజయం దిశగా భారత్
ధర్మశాల వన్డేలో భారత్ విజయం దిశగా అడుగులేస్తోంది. 62 పరుగులకు ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ఇండియా.. స్వల్ప లక్ష్యాన్ని స్డడీగా చేధిస్తోంది.
TNN | Updated:
Oct 16, 2016, 06:26PM IST
క్రీజులో కోహ్లి... | 2 |
HSBC
పెద్దనోట్ల రద్దుతో జిడిపి వృద్ధి మందగమనం
న్యూఢిల్లీ, జనవరి 10: విదేశీబ్రోకరేజిసంస్థ హెచ్ఎస్ బిసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును 6.3 శాతంగా నిర్ణయించింది. కేంద్ర అర్ధగణాంకశాఖ అంచనాల ప్రకారం 2016-17నాటికి 7.1శాతంగా ఉంటుందని అంచనావేస్తే జిడిపి అంచనాలు మరిం తగా తగ్గుతాయని అంతకుముందు సంవత్సరంలో 7.6శాతంగా ఉంటాయ... | 1 |
sumalatha 147 Views Ey company , PM Modi
Ey company
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ లక్షం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం కావాలంటే 9 శాతం వృద్ధి రేటు భారత్కు అవసరమని ఇవై అనే సంస్థ పేర్కొంది. వరుసగా ఐదు సంవత్సరాల పాటు 9 శాతం వృద్ధిని సాధించాలని, అదే సమయంలో మొత్తం పెట్టుబడి రేటును జిడిపిలో 38 శాతానికి పెంచాల్స... | 1 |
Manoj Tiwary calls Rashid Latif Idiot
పాక్ ‘ఇడియట్’ క్రికెటర్ కోసం ఈ వీడియో
కానీ.. భారత్ని అవమానిస్తూ.. సెహ్వగ్ని నిందిస్తూ మాట్లాడిన లతీఫ్పై తాజాగా మరో భారత క్రికెటర్ మనోజ్ తివారీ వీడియో
TNN | Updated:
Jun 12, 2017, 06:00PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య పోరు ముగిసినా.. ఇంకా దాయాది దేశాల క్రికెటర్ల ... | 2 |
Hyderabad, First Published 20, Aug 2019, 1:58 PM IST
Highlights
ప్రభాస్తో కలిసి శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డాన్స్ చేశారు. ఎటు చూసినా అమ్మాయిలు..మధ్యలో బ్యాడ్ బోయ్ మరులు గొలిపేలా మెరిసిపోయారు. ‘మేబీ ఐ యామ్ ఎ బ్యాడ్ బాయ్ కెన్ యు బి మై బ్యాక్బోన్ హాయ్ బేబీ సో..’ అంటూ తెలుగు, ఇంగ్లీషు కలగలిపి ఈ పాట సా... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
తమిళ సినిమాలో నాగబాబు కూతురు
లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం నిహారిక మరో ద్విభాషా చిత్రానికి కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది.
TNN | Updated:
Sep 29, 2015, 12:22PM IST
నాగబాబు కూతురు నిహారిక
ఇప్పటివరకు టీవీ హోస్ట్గా పేరున్న మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారి... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.