text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Nov 03,2017
రెడ్మి నుంచి వై1 స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ షియోమి భారత మార్కెట్లోకి రెడ్మి వై1, రెడ్మి వై1 లైట్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర రూ.6,999గా నిర్ణయించింది. ఈ రెండు ఫోన్లు అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ వెబ్సైట్లలో ఈ నెల 8 నుంచి లభిస్తాయని ఆ క... | 1 |
sumalatha 102 Views bse , NSE , stock market
stock market
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం 9.40గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 70 పాయింట్లు నష్టపోయి 37,257 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 10,988 వద్ద ట్... | 1 |
Highlights
'శివ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ.. మొదటి చిత్రంతోనే మంచి
నటీనటులు : నాగార్జున, 'బేబీ' కావ్య, మైరా సరీన్, అన్వర్ ఖాన్, ఫిరోజ్ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్ తదితరులు
ఛాయాగ్రహణం : భరత్ వ్యాస్, రాహుల్ పెనుమత్స
సంగీతం : రవిశంకర్
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు : రామ్ గోపాల్ వర్మ, సుధీర... | 0 |
ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ నటి!
Highlights
తమిళంలో పలు టీవీ సీరియళ్లు, సినిమాలలో నటించిన నటి ప్రియాంక తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తమిళంలో పలు టీవీ సీరియళ్లు, సినిమాలలో నటించిన నటి ప్రియాంక తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు(బుధవారం) ఉదయం ఇంటి పనిమనిషి వెళ్లి చూడగా ... | 0 |
jayasudha reaction about nitin kapoor's sudden death
నితిన్ కపూర్ సూసైడ్ పై జయసుధ స్పందన
ప్రముఖ సినీనటి జయసుధ తన భర్త నితిన్ కపూర్ మరణంపై సోషల్ మీడియాలో స్పందించారు.
TNN | Updated:
Mar 17, 2017, 03:38PM IST
ప్రముఖ సినీనటి జయసుధ తన భర్త మరణంపై సోషల్ మీడియాలో స్పందించారు. ఇటీవల జయసుధ భర్త నితిన్ కపూర్ సూసైడ్ చేసుకుని మర... | 0 |
Jul 02,2017
జీఎస్టీతో కోతలే..కోతలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: జీఎస్టీ పన్ను విధానం అమలులోకి వచ్చిన నేపథ్యంలో పలు సంస్థలు తగ్గిన పన్ను భారం మేరకు ప్రతిఫలాన్ని వినియోగదారులకు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి.
దిగివచ్చిన మారుతీ కార్లు
ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీకొన్ని కార్ల ధరలు తగ... | 1 |
coins
ఒకటిన్నరేళ్ల గరిష్టస్థాయికి రూపాయి
ముంబై: డాలరులతో రూపాయి మారకం విలువలు భారీగా పెరిగాయనే చెప్పాలి. ఒకటిన్న రేళ్ల గరిష్టస్థాయికి పెరిగాయి. 2015 అక్టోబరు నుంచి డాలరుతో రూపాయి మారకం విలువలు కొంతమేర సానుకూలంగా పెరుగుతున్నట్లు అంచ నా. సోమవారం కూడా ఏడాదిన్నర గరిష్టస్థాయికి రూపాయి చేరింది. అంతేకాకుండా ఇతర ఆసియా కరెన్సీల... | 1 |
Hyderabad, First Published 15, Mar 2019, 11:06 AM IST
Highlights
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలను అడ్డ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Venkatesh: ‘బిగ్ బాస్ 3’ హోస్ట్గా వెంకీ.. జూలై నుంచి షో ప్రారంభం!
‘బిగ్ బాస్ 3’ హోస్ట్ను నిర్వహకులు కన్ఫార్మ్ చేసేశారని అంటున్నారు. ఫైనల్గా విక్టరీ వెంకటేష్నే ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Samayam Telugu | Updated:
May 7, 2019, 10... | 0 |
dsp block rock
డిఎస్పి బ్లాక్రాక్లో ఉన్నతస్థాయి ప్రక్షాళన
ముంబయి, మే 29: డిఎస్పి బ్లాక్రాక్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్స్ సంస్థకు అధ్యక్షునిగా కల్పేన్ పరేఖ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ పనిచేసిన ఎస్.నాగనాధ్ సంస్థనుంచి వైదొలు గుతుండటంతో మార్పులు అనివార్యం అయ్యా యి. అనూప్ మహేశ్వరిని ఈక్విటీ సిఐఒగా నియమించా... | 1 |
internet vaartha 132 Views
హైదరాబాద్ : దేశంలో అగ్రగామి సస్య రక్షణ మందుల కంపెనీ ఇన్సెక్టిసైడ్స్ ఇండియా కొత్త కలుపునివారిణి మందు గ్రీన్లేబుల్ను మార్కెట్లోనికి ప్రవేశపెట్టింది. దేశంలో మొదటి సారి అధునాతన సాంకేతికతను వినియోగించి రూపొందించిన ఈ కలుపునివారిణి అందుబాటు ధరల్లోనే అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బిస్ ప... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
శ్రీమంతుడు మూవీ చూడనున్న సచిన్ ?
శ్రీమంతుడు సినిమా సక్సెస్ టాక్ చాలామంది సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ సెలబ్రిటీలని ఇంప్రెస్ చేస్తోంది.
| Updated:
Aug 28, 2015, 04:03PM IST
మహేష్ బాబు లేటెస్ట్ సినిమా శ్రీమంతుడు సక్సెస్ టాక్ చాలామంది సినిమ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
జై ప్రకాష్ అసోసియేట్స్కు గట్టి ఎదురు దెబ్బ
కోర్టు తీర్పులో ఇంకా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రీఫండ్ కోరే ఇంటి కొనుగోలుదారులపై తమవైన డిమాండ్లను డెవలపర్లు ఉంచలేరని తెలిపింది. గృహ కొనుగోలుదార్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు గాను వారి తరపున సమావేశాల్లో... | 1 |
Jan 20,2019
ఓబీసీకి పూర్వవైభవం తీసుకువద్దాం: ఈడీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్'కు (ఓబీసీ) పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు గాను సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని ఆ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్లే ఎస్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన హైదరాబాద్, విజయవాడకు చెందిన సర్కిల్ ఉద్యోగ సభ... | 1 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
ఐపిఎల్ అంపైర్ తల పగిలినంత పనయింది ( వీడియో )
Highlights
అసలేం జరిగిందంటే..
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ ఇన్నింగ్స్లో ఆరో ఓవర్ ఆఖరి బంతిని ధావన్ బౌండరీ బాదాడు. ఆరు ఓవర్లు ముగిసిన తరువాత ఫీల్డ్ అంపైర్ సీకే నందన్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్లో భాగంగా బ్రేక్ ఇస్తున్నట్లు తన చేతిని ఎత్తి చూపిస్తూ ఇరు జట్ల ఆటగాళ్లకు చెప్పాడు. నె... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
తన జీవితంలో #MeTooపై లతా మంగేష్కర్ ఏమన్నారంటే..
‘నా గురించి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. నాకు మాత్రం సంతోషంగా లేదు. నా అనుమతి లేకుండా పుస్తకాలు రాసేస్తున్నారని’ లతా ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu | Updated:
Oct 16, 2018, 04:53PM IST
తన జీవితంలో #M... | 0 |
RAVI SHASTRI
రవిశాస్త్రి కొత్తడిమాండ్
ముంబయి: భారత క్రికెట్ జట్టుకు కోచ్గా ఎంపికైన అనంతరం మిగతా సహాయకులుగా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన వారిని కాదని, తనకు నచ్చిన వారిని తీసుకుంటానని హెచ్ కోచ్ రవిశాస్త్రి చెప్పాండు. తాజాగా మరో కొత్త కోరికను బయిటపెట్టాడు. టీమిండియా విదేశీ పర్యటనలకు బయిలుదేరే సమయంలో జట్టుకు కన్సల్టెంట... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆర్బిఐ చర్య: బిట్ కాయిన్ పరేషాన్!
భారత రిజర్వ్ బ్యాంకు(ఆర్బిఐ) క్రిప్టో కరెన్సీ ల లావాదేవీలపై బ్యాంకులను కట్టడి చేయడంతో ఇన్వెస్టర్ల లో ఆందోళన నెలకొంది. 2018 ఆర్థిక సంవత్సరంలో చేసిన రిటర్నులపై ఎం త పన్ను కట్టాలని నిపుణులను అడుగు తున్నారు.
TNN & Agen... | 1 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
Hyderabad, First Published 7, Aug 2019, 6:51 PM IST
Highlights
మాజీ కేంద్ర మంత్రి, చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. సుష్మా మరణంతో ఆమె అభిమానులు, బిజెపి కార్యకర్తలు శోకంలో మునిగిపోయారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖకు భాద్యతలు వహించిన మహిళ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అహ్మదాబాద్లో సిద్ధమవుతోన్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం
ఈ స్టేడియాన్ని 63 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చు సుమారు రూ.700 కోట్లు. మెల్బోర్న్ స్టేడియం కన్నా పెద్దగా దీన్ని నిర్మిస్తున్నారు... | 2 |
INDIANS
భారత్లో కంపెనీల వృద్ధికి ఢోకాలేదు
దావోస్, జనవరి 17: ప్రపంచీకరణ ప్రభా వాల నేపథ్యంలో మారుతున్న ధోరణులను అనుసరించి 71శాతం మంది భారత్ కార్పొరేట్ సిఇఒలు తమతమ కంపెనీల వృద్ధికి ఢోకాలేదని అభిప్రాయపడ్డారు. వచ్చే 12నెలల్లో భారీ వృద్ధిని సాధించగలమని అంతర్జాతీయ సగటు 38శాతం ఉంటే 29శాతం సిఇఒలు వచ్చే 12నెలల్లో ప్రపంచ సగటు... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
దటీజ్ సచిన్.. విరాట్ కోహ్లికి మాస్టర్ ప్రామిస్!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ ప్రామిస్ చేశాడు. పరుగుల వరద పారిస్తూ.. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్న కోహ్లి మాస్టర్ మాటిచ్చాడు.
Samayam Telu... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఇరానీ కప్లో భారీ స్కోర్.. 28 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
నాగ్పూర్ వేదికగా తాజాగా జరుగుతున్న ఇరానీ కప్లో 28 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో జరుగుతున్న
TNN | Updated:
Mar 17, 2018, 11:29AM IST
ఇరానీ కప్లో భారీ స్కోర్.. 28 ఏళ్ల రిక... | 2 |
Jan 22,2019
భారత రోడ్లపైకి 'ఆ'రు కోట్ల కారు!
న్యూఢిల్లీ: లంబోర్గిని అవెంటెడార్ ఎస్వీజే భారత్ మార్కెట్లో విడుదలైంది. తొలి కారును కర్ణాటకలో బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. సంస్థ ఈ కారును 2018లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ రకమైన కార్లను కేవలం 600 మాత్రమే విక్రయించనున్నారు. ఈ కారు మొత్తం ఎస్, ఎస్వ... | 1 |
- పలు వస్తుసేవల జీఎస్టీల్లో మార్పులు
- 28 శాతం శ్లాబ్కు భారీగా సవరణలు
- 178 వస్తువులకు 18 శాతమే జీఎస్టీ..
- మార్బుల్స్, గ్రానైట్ పరిశ్రమకూ ఊరట
- హోటల్ భోజనంపై ఇక 5 శాతమే పన్ను
- 'రిటర్స్న్' జరిమానాల్లోనూ భారీ కుదింపు
- మరింత హేతుబద్దీకరిస్తాం: అరుణ్ జైట్లీ
- ప్రజల అసంతృప్తిని చల్లార్చేందుకేనా..!
గౌహతి: దేశంలో కొత... | 1 |
Suresh 129 Views harpreet singh
ఒక ట్వీట్తో క్రికెటర్ కెరీర్ బలి
భోపాల్: ఒకే ఒక్క తప్పుడు ట్వీట్ ఆ యువ క్రికెటర్ కెరీర్ను బ్రేక్ వేసింది.సరైన సమాచారం తెలియకుండానే ఆ క్రికెటర్ను నేరస్థుడిగా చూపిస్తూ ఒక నెటిజన్ చేసిన ట్విట్ క్షణాల వ్యవధిలో అది వైరల్గా మారిపోయింది.విషయం ఐపిఎల్ ఫ్రాంఛైజీలకు కూడా చేరడంతో ఐపిఎల్... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బిగ్బాస్లో ఈరోజు ఎలిమినేషన్ లీక్..!
బిగ్బాస్ తెలుగు రెండో సీజన్ అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మూడు వారాలు గడిచిపోగా.. నాలుగో వారం ఈరోజుతో ముగియనుంది.
Samayam Telugu | Updated:
Jul 8, 2018, 01:03PM IST
బిగ్బాస్ తెలుగు రెండో సీజన్ అభిమానుల్... | 0 |
Hyderabad, First Published 12, Aug 2018, 7:48 PM IST
Highlights
తాజాగా ఆది పినిశెట్టి 'RX100' తమిళ రీమేక్ లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఔరా సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
ఈ మధ్యకాలంలో విడుదలై ఘాన విజయం సాధించిన చిన్న చిత్రాల్లో 'RX100' ఒకటి. ఈ సినిమాతో పరిచమైన హీరో కార్తికేయకి, దర్శక... | 0 |
Oct 16,2017
త్వరలో రెండో దశ జియో ఫోన్ బుకింగ్స్!
న్యూఢిల్లీ: త్వరలో రెండో దశ జియో ఫ్రీ ఫోన్ బుకింగ్స్ను ఆ సంస్థ ప్రారంభినుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 24న మొదటి దశ జియో ఫ్రీ ఫోన్ బుకింగ్స్ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు ఆరు మిలియన్ల మంది జియో ఫోన్ను... | 1 |
mitchell starc picks his second hat-trick of the match
చెలరేగిన స్టార్క్.. ఒకే మ్యాచ్లో రెండు హ్యాట్రిక్లు
యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్లతో చెలరేగాడు. ఒకే మ్యాచ్లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించి ఇంగ్లండ్ జట్టుకు హెచ్చరికలు పంపాడు.
TNN | Updated:
Nov 7, 2017, 05:59PM IST
యా... | 2 |
ఆర్కే నగర్ ఉపఎన్నికల బరిలో విశాల్ అట
Highlights
జయలలిత మరణం అనంతరం రసవత్తరంగా మారిన తమిళ రాజకీయాలు
జయ ప్రాతినిథ్యం వహించిన ఆర్కే నగర్ ఉపఎన్నికకు రంగం సిద్ధం
గతంలో అవినీతి ఆరోపణలో రద్దైన ఉప ఎన్నిక
ఈసారి బరిలో హీరో విశాల్ నిలుస్తాడని టాక్
జయలలిత మరణం అనంతరం ఇటీవల సంచలనాలకు నిలయంగా మారిన తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికరమ... | 0 |
Suresh 198 Views
సెమీస్లోకి దూసుకెళ్లిన ఫెదరర్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నెం:3 రోజర్ ఫెదరర్ సెమీస్కు దూసుకెళ్లాడు. మంగళవారం ఇక్కడి రాడ్: లేవర్ ఏరినా కోర్టులో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో ఫెదరర్ 6వ సీడ్ , జెకోస్లేవేకియాకు చెందిన బెర్డిచ్తో తలపడ్డాడు. తొలిసెట్లో టైబ్రేకర్ వర... | 2 |
SHARP11
షార్ప్ నుంచి వాయుశుద్ధి యంత్రాలు
హైదరాబాద్: షార్ప్ కంపెనీ కొత్తగా వాయుశుద్ధి పరికరాలను విడుదలచేసింది. షార్ప్ ప్లాస్మా కస్టర్ ఎయిర్ప్యూరిఫయర్లపరంగా వీటి ని గదుల్లోను, లాబీల్లోను, సమావేశపు మందిరా ల్లో కూడా ఏర్పాటుచేసుకుంటే మొత్తం వాయు సంరక్షణ చేపడుతుందని షార్ప్ కంపెనీ ప్రచా రంచేస్తోంది. వాయుకాలుష్యం కారణంగ... | 1 |
Alestor cook
నేడు రాజ్కోట్కు అలెస్టర్ కుక్ సేన
ముంబై:టీమిండియాతో జరిగనున్న అయిదు టెస్టుల్లో భాగంగా ఈనెల 9న తొలి టెస్టు రాజ్కోట్ లో ప్రారంభం కానుంది.కాగా ఈ క్రమంలో ఇం గ్లండ్ జట్టు నేడు రాజ్కోట్కు చేరుకోనుంది. బం గ్లాదేశ్ నుంచి ముంబై చేరుకున్న ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ సేన ప్రాక్టీస్ సెష... | 2 |
Suresh 154 Views
ఢిల్లీ ఎయిర్పోర్టులో జిఎంఆర్ గ్రూప్ కొత్త చెక్ఇన్
న్యూఢిల్లీ: జిఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిసుతన్న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త చెక్ఇన్ విధానం ప్రవేశపెట్టింది. అప్పటికపుడు ప్రయాణీకులకు చెక్చేసేందుకు వీలుగా కౌంటర్ వద్దనే పోర్టబుల్ చెక్ఇన్ సాయంతోతనిఖీలు నిర్వహిస్తుంది. ప్రధాని ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ind vs Aus 2nd ODI: తొమ్మిదేళ్ల తర్వాత ధోనీ గోల్డెన్ డక్.. మళ్లీ ఆసీస్పైనే
చివరిసారిగా 2010లో వైజాగ్లో ఆసీస్తో జరిగిన వన్డేలో గోల్డెన్ డక్ అయిన ధోనీ.. 9ఏళ్ల తర్వాత అదే జట్టుపై తొలి బంతికే వెనుదిరగడం గమనార్హం.
Samayam Telugu | Up... | 2 |
bandla ganesh emotional speech at katamarayudu prerelease event
హేయ్ బండ్ల గణేశా.. మళ్లీ ఏసేశావ్ గా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే మొదటగుర్తుకు వచ్చే పేరు బండ్ల గణేష్. ఆయన మైక్ అందుకున్నడంటే తనలోని కవి తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాడు.
TNN | Updated:
Mar 18, 2017, 10:51PM IST
పవర్ స్టార్ ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Shikhar Dhawanకి మద్దతుగా నిలిచిన నెహ్రా..!
2019లో 9 వన్డేలాడిన శిఖర్ ధావన్ వరుసగా 0, 32, 23, 75*, 66, 28, 13, 6, 0 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నా.. రెండు డకౌట్లు కూడా ఉండటంతో.. ప్రపంచకప్ ముంగిట ఈ ఓపెనర్పై ఒత్తిడి ప... | 2 |
internet vaartha 150 Views
న్యూఢిల్లీ : ఆటోమొబైల్ కంపెనీ మహీంద్ర అండ్ మహీంద్ర మేనెల వియ్రాల్లో 11శాతంపెరిగి నట్లు ప్రకటించింది. మేనెలలో 40,656 యూనిట్లు విక్రయించింది. వాణిజ్య వాహనాలు 15శాతం పెరిగి 13,109వరకూ విక్రయించింది. అంతకుముందు ఏడాది కేవలం 11,407 మాత్రమే విక్రయించింది. దేశీయ మార్కెట్లలో పదిశాతం పెరిగాయి. 36,61... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
చిరు 150వ సినిమాకి ఛాన్స్ కొట్టేసిన డీఎస్పీ
పవన్ కళ్యాణ్ సినిమా పాటలంటేనే కంపోజిషన్కి ఆయనకి సంబంధం లేకపోయినా అదో రకమైన కొత్త జోష్.. ఏదో ప్రత్యేకత ఆ ట్యూన్స్లో కనిపిస్తాయి.
| Updated:
Mar 21, 2016, 02:38AM IST
పవన్ కళ్యాణ్ సినిమా పాటలంటేనే కంపోజిషన్కి ఆయనకి స... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
GoAir దీపావళి బంపరాఫర్.. రూ.1,200కే విమాన టికెట్.. ఆఫర్ ఒక్క రోజే!
దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఊరికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మీకోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.1200తోనే విమానం ఎక్కేయవచ్చు. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Samayam... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
నిషేధం విధించినా రబాడానే నెంబర్ వన్
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్స్మిత్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి రెండు టెస్టు మ్యాచ్ల నిషేధానికి గురైన రబాడ.. టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకాడు.
TNN | Updated:
Mar 13, 2018, 06:38PM IST
దక్షిణాఫ్రికా యువ క... | 2 |
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బ్యాంకింగ్ రంగం ర్యాలీ
ముంబై : ఆర్థికసర్వే నివేదిక పార్లమెంటులో ప్రవేశపెట్టడంతో మార్కెట్ల లో స్మార్ట్ ర్యాలీ కనిపించింది. బ్యాంకింగ్ రంగ షేర్లు ఎక్కువ లాభాల్లో నడిచాయి. ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన వనరులు చేకూర్చేందుకు ఆర్థిక మంత్రిజైట్లీ ప్రణాళికలు స్పష్టం కావడంతో బ్యాంకింగ్ ర్య... | 1 |
MOBILE
మొబైల్ దిగుమతులు భారత్లో తక్కువే!
న్యూఢిల్లీ, జూలై 24: భారత్కు ఇతరదేశాల నుంచి దిగుమతి అవుతున్న మొబైల్స్ శాతం తక్కువేనని సాక్షాత్తూ ప్రభుత్వం చెపుతోంది. గత ఏడాది భారత్కు కేవలం 3.7 బిలియన్ డాలర్లు విలువైన ఫోన్లు దిగుమతి అయ్యాయని భారతీయ కరెన్సీల్లో వీటి విలువ 24,364 కోట్లుగా ఉందని ఐటిశాఖ పార్లమెంటుకు నివేదించ... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రెనో క్విడ్ ఏఎంటీ వర్షన్ విడుదల
ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆటో దిగ్గజం రెనో తన బుల్లి కారు క్విడ్లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్(ఏఎంటీ) వర్షన్ను భారత్లో విడుదలచేసింది.
TNN | Updated:
Nov 12, 2016, 02:26PM IST
ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆటో దిగ్గజం రెనో తన బుల్లి క... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఎస్బీఐ రూ.లక్ష కోట్ల రుణ మాఫీ..!
కేవలం ఎస్బీఐ మాత్రమే కాదు.. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుణాలను మాఫీ చేశాయి. దేశంలోని మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు బీజేపీ గత నాలుగేళ్ల పాలనలో ఏకంగా రూ.3.16 లక్షల కోట్లను మాఫీ చేశాయి.
Samayam Telugu | Updated:
May... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సుశీల్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతు
భారత రెజ్లర్ సుశీల్ కుమార్ రియో ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న కల... కలగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది.
TNN | Updated:
Jun 6, 2016, 04:17PM IST
ప్రముఖ భారత రెజ్లర్ సుశీల్ కుమార్ రియో ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న కల... కలగానే మిగిలిపోయేలా కనిపిస్... | 2 |
McDonald Business Director Gerald Dais
ఎపి మార్కెట్లో మెక్డొనాల్డ్ విస్తరణ
హైదరాబాద్, సెప్టెంబరు 30: ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లో తమకు మంచి మార్కెట్ వాటాఉందని, ఇందు కోసమే ఎపిలో తమ రెస్టారెంట్లను విస్తరిస్తున్నట్లు మెక్డొనాల్డ్స్ బిజినెస్ డైరెక్టర్ గెరాల్డ్ డయాస్ వెల్ల డించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మార్కెట... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
షమీ భార్య గురించి షాకింగ్ నిజాలు
టీమిండియా బౌలర్ షమీ ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్లా కొనసాగుతోంది.భార్య ఆరోపణల్ని షమీ కొట్టిపారేయడం... హసిన్ జహన్ మాత్రం భర్తను టార్గెట్ చేయడం ఇలా స్టోరీ నడుస్తూనే ఉంది. అయితే ఈ వ్యవహారంలో షమీ భార్య మొదటి భర్త మౌన... | 2 |
బంగారం ధగధగ
- ఒకే రోజు రూ.990 ప్రియం
న్యూఢిల్లీ : అమెరికా విధానాలకు తోడు హరికేన్ ఇర్మా ప్రభావంతో ప్రపంచ మార్కెట్లో బంగారం ధర భగ్గుమంటుంది. ఈ ప్రభావం శుక్రవారం భారత బులియన్ మార్కెట్పై కూడా పడింది. ప్రస్తుత ఏడాదిలో ఎప్పుడూ లేని విధంగా శుక్రవారం ఒకే రోజు ఏకంగా రూ.990 పెరిగి రూ.31,350కి ఎగిసింది. ప్రపంచ మార్కెట్లోనూ బంగ... | 1 |
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల ఫలితాలకు
హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫతేమైదాన్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం, హెచ్సిఏకు గతంలో ఎన్నికలు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే ఈ ఎన్నికలను సవాల్ చేస్తూ హైదరాబాద్ క్రికెట్ సంఘం మాజీ ప్రధాని కార్యదర్శి జాన్ మనోజ్ హై కోర్టును ఆశ్రయించడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి హై కో... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Shikhar Dhawanని హెచ్చరించిన గవాస్కర్
టీ20 ప్రపంచకప్ ముంగిట ఓపెనర్ శిఖర్ ధావన్ పేలవ ఫామ్ టీమిండియాలో కంగారు పెంచుతోంది. ఎడమచేతి వాటం ఓపెనర్ కావడంతో.. ప్రస్తుతానికి ఎవరూ ప్రత్యామ్నాయం కూడా కనిపించడం లేదు. కానీ..?
Samayam Telugu | ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
లవ్, ఎమోషన్, సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యకావ్యం
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై, శ్రీమంతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం దృశ్యకావ్యం.
TNN | Updated:
Jan 23, 2016, 03:5... | 0 |
SHOOTING- Winners
షూటింగ్ ఛాంపియన్ షిప్లో షఫీఖ్, సుభాష్లకు స్వర్ణాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్ షిప్లో రాష్ట్రానికి చెం దిన షూటర్లు వికార్ అహ్మద్ పఫీఖ్, సుభాష్ చింతలపాటి సత్తా చాటారు. గచ్చిబౌలీలోని శాట్స్ షూటింగ్ రేంజ్లో జరిగిన పోటీల్లో స్కీట్ పురుషుల విభాగంలో పఫీఖ్ 69పాయింట్లు స్కోర్... | 2 |
శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్
First Published 11, Sep 2017, 1:11 AM IST
శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్
శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్
శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్
శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్
శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్
శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్
శ్రీవళ్లి ఆడియో వేడుకలో రామ్ చరణ్
శ్రీవళ... | 0 |
Hyderabad, First Published 20, Aug 2019, 4:16 PM IST
Highlights
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. అయితే ఇప్పటివరకు సినిమాకి హీరోయిన్ ఫైనల్ కాలేదు. పనులు కూడా అనుకున్నట్లు జరగడం లేదు. ఇప్పటికే సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తికావాల్సివుంది. కానీ ఏది అనుకున్నట్లు జరగడం లేదు.
అక్కినేని నాగా... | 0 |
హీరోయిన్లకు కెరీర్ లో ఒక్కసారైనా ఇలాంటి సినిమాలు పడాలి!
First Published 15, Sep 2019, 12:21 PM IST
హీరోయిన్లుగా రాణించాలని చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి వస్తారు. కానీ వారిలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేది కొందరే. కమర్షియల్ చిత్రాలతో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మెప్పిస్తే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా ట... | 0 |
Mar 24,2015
త్వరలోనే ఎస్6 తయారీ భారత్లో
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ విక్రయ సంస్థ సామ్సంగ్ భారత మార్కెట్లోకి గెలాక్సీ6, గెలాక్సీ 6ఎడ్జ్ మోడళ్లను విడుదల చేసింది. 5.1 అంగుళాల పరిమాణం కలిగిన ఎస్6 ప్రారంభ ధర రూ.49,900గా నిర్ణయించింది. 16 మెగాఫిక్సల్ కెమెరా, ముందువైపు 5మెగా ఫిక్... | 1 |
Hyderabad, First Published 9, Feb 2019, 12:46 PM IST
Highlights
నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమా కథ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం.
నేచురల్ స్టార్ నా... | 0 |
Hyderabad, First Published 2, Oct 2018, 10:38 AM IST
Highlights
ఇక పూర్తి స్థాయి కెప్టెన్కు సిద్ధమా? అన్న ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా రెడీ అన్నాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా అన్నట్లు మాట్లాడాడు
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై వ్యతిరేకత మొదలౌతోందా..? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇటీ... | 2 |
వెస్టిండీస్ 196/3 (19.4 ఓవర్లు)
సైమన్సన్ 83 పరుగులతో నాటౌట్
ముంబై : వరల్డ్ టి20లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట టీమిండియాను బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 19.4 ఓవర్లలో 3... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
350 లక్ష్యాన్ని భారత్ ఛేదించగలదు: పుజారా
దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు 350 పరుగుల లక్ష్యాన్నైనా ఛేదించగలదని మిడిలార్డర్
TNN | Updated:
Jan 7, 2018, 08:12PM IST
దక్షిణాఫ్రికాతో కేప్‌ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి ... | 2 |
Visit Site
Recommended byColombia
ఆ తరవాత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నేహా.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టింది. ఏడాదిన్నర క్రితం నుంచే మళ్లీ దేశీ క్రికెట్‌లో ఆడటం మొదలుపెట్టింది. ఇప్పుడు 31 ఏళ్ల వయసులో భారత ‘ఎ’ జట్టుకు ఎంపికైంది. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీ... | 2 |
internet vaartha 187 Views
దిగజారిన స్టాక్ మార్కెట్లు
ముంబై : ప్రపంచ మార్కెట్లలో జోరుగా సాగిన అమ్మకాల ఒత్తిడి దలాల్స్ట్రీట్పై ఎక్కువ ప్రభావం చూపించింది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి నిప్టీ 102 పాయింట్లు దిగజారింది. బిఎస్ఇ సెన్సెక్స్ 24,287 పాయింట్లవద్ద ముగి సింది. 329పాయింట్లు క్షీణించగా నిఫ్టీ 50 7387 పాయింట్లవద్ద స్... | 1 |
when nehra swore at ms dhoni for dropping a catch
క్యాచ్ వదిలేశాడని నెహ్రా ధోనీని తిట్టిన వేళ..
క్యాచ్ల విషయంలో ఏ మాత్రం పొరబాటు చేసినా నెహ్రా ఉపేక్షించడు. ధోనీ అయినా మరెవరైనా అతడి ముందు కిమ్మనకుండా ఉండాల్సిందే.
TNN | Updated:
Nov 2, 2017, 01:51PM IST
ఢిల్లీలోని ఫిరోజ్ షా స్టేడియంలో న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్ ఆశి... | 2 |
ఫ్లిప్కార్ట్ కు బిన్నీ అనుహ్య రాజీనామా!
అలసత్వం, అమర్యాదక ప్రవర్తనే కారణమట..
- ఆరోపణలను పూర్తిగా ఖండించిన బన్సాల్..
- కొత్త సీఈవోగా సీఈవోగా కళ్యాణ్ కృష్ణమూర్తి
ముంబయి: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో బిన్నీబన్సల్ (37) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. విధి నిర్వహణలో అలసత్వం, తోట... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
11 ఏళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి 2.6లక్షల కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఎక్కువ మూలధనం ప్రభుత్వానిది అయి ఉండాలి. ఇందుకోసం ఏటా కేంద్ర ప్రభుత్వం వాటికి నిర్ణీత మొత్తంలో మూలధనాన్ని సమకూరుస్తుంది. దేశ ఆర్థిక రంగానికి బ్యాంకులు ఎంతో కీలకం కనుక ప్రభుత్వం... | 1 |
పవన్ ఫ్యాన్స్ పై మరోసారి రేణుదేశాయి సీరియస్
Highlights
ఇటీవలే తను రాసిన ఓ కవితను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణు దేశాయి
రేణు దేశాయి షేర్ చేసిన కవితపై పవన్ ఫ్యాన్స్ ఫైర్
మీ పని మీరు చూసుకోండంటూ పవన్ ఫ్యాన్స్ ను హెచ్చరించిన రేణు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్ పై మరోసారి సీరియస్ అయ్యారు. ఇటీవ... | 0 |
బాహుబలి2 లేటెస్ట్ ట్రైలర్ చూశారా..వెయ్యి కోట్ల ట్రైలర్
Highlights
వెయ్యి కోట్లు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి
బాహుబలి చిత్రానికి ప్రపవంచవ్యాప్తంగా విశేష స్పందన
ఆకట్టుకుంటున్న భారత దేశ నం.1 బ్లాక్ బస్టర్ చిత్రం కొత్త ట్రైలర్
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి రూ.1000 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి భా... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నోకియాతో ఎయిర్టెల్ ‘వీవోఎల్టీఈ’ ఒప్పందం
వాయిస్ ఓవర్ ఎల్టీఈ (VoLTE) కాలింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ఎయిర్టెల్ చర్యలు ప్రారంభించింది.
TNN | Updated:
Nov 2, 2016, 03:30PM IST
వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ ( VoLTE ) కాలింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి ఎయిర్&z... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రోహిత్, ధావన్, కోహ్లీనే మా ఫస్ట్ టార్గెట్: బౌల్ట్
తొలి 10 ఓవర్లలోపే రోహిత్ శ్మర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీని ఔట్ చేయగలిగితే..? ఆటోమేటిక్గా మిడిలార్డర్పైనే కాదు మొత్తం ఆ టీమ్పైనే ఒత్తిడి పెరుగుతుంది. -ట్రెంట్ బౌల్ట్
| Updated:... | 2 |
Bathukamma Song: మంగ్లీ బత...
కోసి ఎర్రకారం పూసి పటాస్‌తో కాలిస్తే ఎంత సమ్మగా, ఎంత హాయిగా ఉంటుందో తెలుసా ఇదిగో ఒక్కసారి ' ధర్మయోగి ' సినిమాలోని ఈ వీడియో చూడండి...
ధనుష్, త్రిష, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలుగా ఆర్.ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'కొడి'. కొడి అంటే జెండా అని అర్థ... | 0 |
Hyderabad, First Published 7, May 2019, 5:46 PM IST
Highlights
ఇండియాలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ హోమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అంటిళ్ల అని పిలవబడే ఆ హోమ్ వరల్డ్ లోనే అత్యధిక ఖరీదైన ఇళ్లల్లో రెండవది.
ఇండియాలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ హోమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అంటిళ్ల అని ప... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
హార్దిక్ ఎవరితోనూ మాట్లాడటం లేదు..!: హిమాన్షు
గత మూడేళ్లుగా క్రికెట్ కారణంగా హార్దిక్ పాండ్యాకి ఇంటి దగ్గర పండుగ జరుపుకునే అవకాశం దక్కలేదు. తాజాగా ఆ ఛాన్స్ లభించినా.. సంబరాలు చేసుకునే మూడ్లో అతను లేడు - హార్దిక్ తండ్రి హిమాన్షు ప... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
త్రివిక్రమ్, నితిన్ లాంచ్ చేసిన ఫస్ట్లుక్!!
శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ జంటగా ఏ.వి.ఎస్. రాజు సమర్పణలో, శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రం ఫస్ట్
| Updated:
Feb 15, 2016, 05:15PM IST
శ్రీనివాస... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత్పైనే ఇప్పుడు ఒత్తిడి: లంక కెప్టెన్
విశాఖపట్నంలో ఆదివారం జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో భారత్ జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని శ్రీలంక కెప్టెన్
TNN | Updated:
Dec 16, 2017, 06:25PM IST
భారత్పైనే ఇప్పుడు ఒత్తిడి: లంక కె... | 2 |
Jan 08,2017
అరబిందో చేతికి పోర్చుగీసు కంపెనీ!
హైదరాబాద్: ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ అరబిందో ఫార్మా పోర్చుగల్ కేంద్రంగా పని చేస్తున్న జెనరీస్ ఫార్మస్యూటికా ఎస్ఏ కంపెనీని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కొనుగోలు విలువ 135 మిలియన్ యూరోలు (సుమారు రూ. 969 కోట్లు)గా ఉంటుందని అంచనా. జెన... | 1 |
Jun 17,2015
వచ్చే ఏడాది రూపే క్రెడిట్ కార్డులు
తిరుపూర్: భారత్కు చెందిన కార్డు చెల్లింపుల సంస్థ రూపే 'క్రెడిట్ కార్డు'లు వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చెల్లింపు అనుమతులు పొందిన సంస్థ కార్డులను అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రూపే క్రెడిట్ కార్డులు వీసా, మాస్ట... | 1 |
Tayota Fortuner show rooms opened
రెండుషోరూంలలో టయోటా ఫార్చూనర్ ఆవిష్కరణ
హైదరాబాద్, నవంబరు 12: జపాన్కు చెందిన టయో టా ఆధునీకరించిన ఫార్చ్యూనర్ను దేశీయ విపణి లోనికి విడుదలచేసింది. ఎస్యువి విభాగంలో ఉన్న ఈ వాహనం రెండువెర్షన్లలో లభిస్తుంది. డీజిల్ 2.8 లీటర్లు, పెట్రోలు 2.7 లీటర్ల ఇంజన్లను అమర్చారు. వీటిధరలు ఎక్స్షోరూ... | 1 |
Hyd Internet 65 Views stock market
stock market
ముంబయి: స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో ఆరంభ ట్రేడింగ్లో భారీగా కొనుగోళ్లు చేపట్టిన ఇన్వెస్టర్లు మధ్యాహ్నానికి వెనక్కి తగ్గారు. ఒకానొక దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివరకు స్వల్ప లా... | 1 |
Chinna Swamy Stadium, Bangalore
వర్షంతో టాస్ వాయిదా
బెంగళూరు: ఐపిఎల్లో భాగంగా ఇవాళ చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.. చినుకులు పడి మైదానం తేమగా మారటంతో 7.30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వాయిదా వేశారు.. దీంతో మైదానంలో కవర్స్ కప్పి టాస్ను కొద్ది సమయ... | 2 |
Hyderabad, First Published 17, May 2019, 10:11 AM IST
Highlights
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ రెబల్ స్... | 0 |
Hyderabad, First Published 11, Jul 2019, 4:35 PM IST
Highlights
ప్రముఖ క్రికెటర్ ధోనీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ప్రముఖ క్రికెటర్ ధోనీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నిన్న జరిగినే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో ఇండియా ఓడిపోయిన కారణంగా ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటై... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇటీవల స్టెరాయిడ్స్ తీసుకున్నాను: యాంకర్ రష్మీ
దాదాపు ఐదేళ్ల పాటు రుమటాయిడ్ నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో నొప్పి కలిగించే ఇంజెక్షన్లు తీసుకున్నానంటూ యాంకర్ రష్మీ తెలిపారు.
Samayam Telugu | Updated:
Oct 25, 2018, 08:39PM IST
ఇటీవల స్ట... | 0 |
- ఆరు వారాల గరిష్ఠానికి సూచీలు
- నేడు మార్కెట్లుకు సెలవు
ముంబయి : వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీలో తగ్గుదల, పారిశ్రామికోత్పత్తి సూచీ పుంజుకోనుందన్న అంచనాలకు తోడు రిలయన్స్ ఇండిస్టీస్, ఎల్అండ్టి లాంటి షేర్లు రాణించడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరు వారాల గరిష్ట స్థాయి నమోదయ్యాయి. ఈ నేపధ్యంలోనే బిఎస్ఇ సెన్సెక్... | 1 |
DENA BANK
దిల్లీ: పొదుపు ఖాతా డిపాజిట్లపై ప్రభుత్వ రంగానికి చెందిన మరో బ్యాంకు వడ్డీరేటు తగ్గించింది. రూ.25లక్ష లోపు నగదు ఉన్న ఖాతాలపై దేనా బ్యాంకు 0.5 శాతం వడ్డీ తగ్గించి 3.50 శాతానికి పరిమితం చేసింది. రూ.25 లక్షల కన్నా ఎక్కువ నగదు ఉన్న ఖాతాలపై ప్రస్తుతం 4శాతం వడ్డీ ఇవ్వనుంది. భారతీయ స్టేట్ బ్యాంక్ ఈ తరహా వడ్డీ కోతల... | 1 |
ఆటోమొబైల్ రంగానికి జిఎస్టి బూస్ట్!
జూలైనెలలో ఊపందుకున్న అమ్మకాలు
ముంబయి, ఆగస్టు 2: ఆటోమొబైల్ కంపెనీలు తమతమ విక్ర యాల గణాంకాలను విడుదలచేసాయి. అన్ని కంపెనీలు కూడా జిఎస్టికి ముందే తమతమ వద్ద ఉన్న స్టాక్ నిల్వలు కరిగించు కోవడంతో అంతగా విక్రయాల మాంద్యం లేదనే చెప్పాలి. జూలై నెలలో ఇంచుమించుగా అన్ని కంపెనీలు కూడా విక్రయాల... | 1 |
ఆటోమేషన్తో కొలువులు ఆగమాగం!
- భారత్లో 69% ఉద్యోగాలపై ప్రభావం
- అస్థిరంకానున్న సంప్రదాయక ఆర్థిక వ్యవస్థలు
- పరిణామాలను విశ్లేషిస్తున్నాం: ప్రపంచ బ్యాంకు
వాషింగ్టన్: 'ఉద్యోగాల యాంత్రీకరణ' (ఆటోమేషన్) కారణంగా భారత్లో భారీ ఎత్తున కొలువుల్లో కొత పడనుందని ప్రపంచ బ్యాంకు అధినేత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో తీవ్రతరమవు... | 1 |
Vaani Pushpa 178 Views hardik pandya , Operation , succeeded
HARDIK
లండన్: గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యాకు సర్జరీ పూర్తయ్యింది. తన వెన్నునొప్పి గాయానికి సంబంధించి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తైనట్లు హార్థిక్ పేర్కొన్నాడు. గత కొంతకాలంగా వెన్నునొప్పి గాయంతో బాధప... | 2 |
తాజావార్తలు
భారీగా కుంగిన అడాగ్ షేర్లు
ముంబయి: అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్ గ్రూప్ కంపెనీల షేర్లు నేటి మార్కెట్లో భారీగా కుంగాయి. ఎరిక్సన్కు చెల్లింపుల కేసుకు సంబంధించి అనిల్ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం కోర్టు పేర్కొని ఆయనకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. దీంతో రిలయన్స్ క్యాపిటల్ షేర... | 1 |
ANDHRA BANK WGIGILENCE AWARENESS
ఆంధ్రాబ్యాంకులో విజిలెన్స్ వారోత్సవాలు
హైదరాబాద్, నవంబరు 1: ప్రభుత్వ రంగంలోని ఆంధ్రబ్యాంకు కేంద్ర కార్యాలయంలో విజిలెన్స్ వారోత్సవా లు జరిగాయి. బ్యాంకు ఎండి సిఇఒ సురేష్ ఎన్ పటేల్ ఈ సందర్భంగా సిబ్బంది అధికారులచేత అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర విజ... | 1 |
Visit Site
Recommended byColombia
ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి మహేంద్రసింగ్ ధోనీకి భారత సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నారని వార్త వెలువడగానే.. రిషబ్ పంత్‌కి అతని స్థానంలో చోటివ్వాలని చాలా మంది సూచించారు. ఇటీవల దేశవాళీ టోర్నీల్లో ఈ యువ క్రికెటర్ మెరుగ్గా రాణించడంతో.. సెలక్టర్లు కూడా అతనికే ఓటేశారు. కానీ.. దాదాపు ఏడాద... | 2 |
bse
మార్కెట్లకు ఒఎన్జిసి, ఐసిఐసిఐ మద్దతు
ముంబై, అక్టోబరు 24: అంతర్జాతీయ మార్కెట్ధోరణుల తీరుతెన్నులు దేశీయ మార్కెట్లపై ఎక్కువ చూపించాయి. వారం ప్రారంభంలో సెన్సెక్స్ 102 పాయింట్లు గరిష్టంగా ముగిసింది. ఒఎన్జిసి ఐదుశాతం పెరిగి మార్కెట్లకు మద్దతునిచ్చింది. ఐసిఐసిఐబ్యాంకు కూడా గరిష్టంగా పెరిగి సెన్సెక్స్లో బ్యాంక్ సూచీక... | 1 |
srinath 316 Views bhaichung bhutia , mary kom , national sports award 2019
Mary Kom, Bhaichung Bhutia
న్యూఢిల్లీ: ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కార విజేతలను ఎంపిక చేయడానికి కొత్త నిబంధన పాటించనున్నారు. ఈసారి అథ్లెట్లు మరియు కోచ్ల అవార్డులను 12 మంది సభ్యుల ప్యానెల్ నిర్ణయిస్తుంది. కొత్తగా ఏర్పడిన సెలక్షన్ కమిటీలో ఆరుసార్లు... | 2 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
దుమ్మురేపిన మార్కెట్.. కీలక స్థాయికి పైన ముగింపు..!
Rupee | దేశీ స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. ఈ రోజు కూడా బెంచ్మార్క్ సూచీలు ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 40 వేల మార్క్ పైన క్లోజయ్యింది. మరోవైపు క్రూడ్ ధరలు తగ్గాయి.
Samayam Telugu | Updat... | 1 |
Hyderabad, First Published 21, Apr 2019, 5:13 PM IST
Highlights
ఎనభైల్లో, తొంబైల్లో అప్పటి కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్ గా మారిన అందం విజయశాంతి. ఫైర్ బ్రాండ్ గా వెలిగిన విజయశాంతి సినీ ప్రపంచం నుంచి రిటైర్ అయ్యి చాలా కాలం అయ్యింది.
ఎనభైల్లో, తొంబైల్లో అప్పటి కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్ గా మారిన అందం విజయశాంతి. ఫైర్ బ్రాండ్ గా... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.