text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
GST
జిఎస్టి మండలికి పన్ను పెంపు అధికారమా?
న్యూఢిల్లీ,: వస్తుసేవల చట్టం అమలయితే భవిష్యత్తులో పార్లమెంటు ఆమోదం అవసరం లేకుండానే జిఎస్టి మండలి అవసరమైతే ఎంపికచేసిన ఉత్పత్తులపై 40శాతం వరకూ పన్నువిధించే అధికారాలు సంక్రమిస్తున్నాయి. అయితే ఈ విధానాన్ని పన్నురంగ నిపుణులు తిరస్కరిస్తున్నారు. భవిష్యత్తులోమరింత ఉదాసీనత పనికరాదని,... | 1 |
ROHI1
ఇండియా బ్లూ సారథిగా రోహిత్శర్మ
న్యూఢిల్లీ: గాయం కారణంగా అంతర్జాతీయ జట్టుకు దూరమైన క్రికెటర్ రోహిత్ శర్మ దేవ్ధర్్ ట్రోపికి ఎంపికయ్యాడు. తాజాగా నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో ఆయన పాస్ కావడంతో సెలక్టర్లు రోహిత్ను ఎంపిక చేశారు. ఇటీవల ముగిసిన విజ§్ు హజారే ట్రోఫీలో రోహిత్ ముంబయి తరపున బరిలోకి దిగాడు.దేవ్ధర... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బాలయ్య.. రెమ్యూనరేషన్ ఎంత?
వరస పెట్టి సినిమాలను ఓకే చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ.
TNN | Updated:
Dec 8, 2017, 01:15PM IST
వరస పెట్టి సినిమాలను ఓకే చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ‌. ప్రస్తుతం బాలయ్య ‘జై సింహా’తో బిజీగానే ఉన... | 0 |
ANDERSIN
ఢిల్లీని గెలిపించిన అండర్సన్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) -10 సీజన్లో భాగంగా మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్కు చెందిన ఆటగాడు యువరాజ్ దూసుకుపోయాడు. సన్ రైజర్స్ హైదరా బాద్ 186 పరుగులు టార్గెట్ను ఢిల్లీకి నిర్ధేశించింది.ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
హీరో కెరీర్లో ఖరీదైన ఇంట్రడక్షన్ సాంగ్
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది.
| Updated:
Nov 15, 2015, 10:30PM IST
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్. ... | 0 |
Bindra, kanchanamala
బెర్లిన్లో కాంచనమాల భిక్షాటన పరిస్థితి
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన పారాఅథ్లెట్ కాంచనమాల పాండే బెర్లిన్లో భిక్షాటనతో ఉండాల్సిన పరిస్తితి దాపురించింది.. జర్మన్ రాజధానిలో ఈనెల 3 నుంచి 9 వరకూ జరిగిన పారా స్విమ్మింగ్ ఛాంపియన్షఇప్ పోటీల్లో కాంచనమాల పాలొంది. భారత్ నుంచి కాంచనమాలతోపాటు మరొక అయిద... | 2 |
Degital Transactions
డిజిటల్ లావాదేవీలకు భద్రత కరవే
న్యూఢిల్లీ, డిసెంబరు 14: డిజిటల్ లావాదేవీలవైపు చైతన్యం కావాలని ప్రభుత్వంఓపక్క ఆఫర్లు, లక్కీడ్రాలతో ప్రజల్లో అవ గాహన పెంచేందుకు పెద్ద ఎత్తున కృషిచేస్తుంటే భారత్లో మొబైల్ చెల్లింపుల వ్యవస్థలు ఏమాత్రం భద్రతాపూర్వకంగా లేవని ప్రముఖ చిప్సెట్ తయారీ సంస్థ క్వాల్కామ్ ప... | 1 |
భరత్ అనే నేను మూవీ రివ్యూ... మహేష్ అదర గొట్టేశాడు
Highlights
సెల్యూట్ టు భరత్ అనే నేను
మహేష్ బాబు చాలా కాలం నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీమంతుడు వంటి ఇండస్ర్టీ హిట్ తర్వాత కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా భరత్ అనే నేను. 'భరత్ అనే నేను’ చిత్రం
ద్వారా బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు మన ప్రిన్స... | 0 |
sumalatha 228 Views Redmi 7A , XIAOMI
Redmi 7A phone
హైదరాబాద్: అత్యాధునికి ఫీచర్లతో మొబైల్స్ను విడుదల చేస్తున్న షామీ. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. రెడ్మి 7ఏ పేరుతో ఈరోజు భారత విపణిలోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.5,799గా నిర్ణయించారు(జులై నెల మాత్రమే). జులై 11 నుంచి ఇది ఫ్లిప్క... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆస్ట్రేలియా టీ20 జట్టు కోచ్గా పాంటింగ్
ఆస్ట్రేలియా టీ20 జట్టుకి అసిస్టెంట్ కోచ్గా ఆ దేశ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ నియమితులయ్యాడు. ఫిబ్రవరి మొదటి వారంలో
TNN | Updated:
Jan 9, 2018, 12:19PM IST
ఆస్ట్రేలియా టీ20 జట్టుకి అసిస్టెంట్ కోచ్‌గా ఆ దేశ దిగ్గజ ... | 2 |
Dec 25,2017
వొడాఫోన్ నుంచి సరికొత్త ఆఫర్!
న్యూఢిల్లీ: దేశీయ రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది. వొడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.198తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్తో పాటు రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ కాలపరిమి... | 1 |
హోమ్ Business News భారీగా పెరిగిన బంగారం ధర
భారీగా పెరిగిన బంగారం ధర
August 26, 2019, 3:54 PM IST
Share on:
బంగారం ధర గత కొద్ది రోజులుగా పెరుగుతూ అందరిని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు బంగారం ధర ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. తులం బంగారం నేడు మార్కెట్ లో రూ.40,260 గా ఉంది. కిలో వెండి 44,870 గా ఉంది. ... | 1 |
సావిత్రి గా శ్రీముఖి... లుక్ తో కిక్కిచ్చింది
Highlights
సావిత్రి గా శ్రీముఖి... లుక్ తో కిక్కిచ్చింది
టీవీ యాంకర్లలో మేటిగా పేరు తెచ్చుకున్న అతికొద్దిమందిలో శ్రీముఖి ఒకరు. ఆమెలోని స్పాంటేనియటీ, బోల్డ్నెస్ ఆమెను అక్కడ నిలబెట్టింది. ముఖ్యంగా కో-యాంకర్ రవితో కలిసి చేస్తున్న ‘పటాస్’ టెలివిజన్ షో.. శ్రీముఖిలోని టాలెంట్ లె... | 0 |
హోమ్ క్రీడలు ఆగస్ట్ మూడవ వారంలో టీంఇండియా కోచ్ ఎంపిక
ఆగస్ట్ మూడవ వారంలో టీంఇండియా కోచ్ ఎంపిక
August 06, 2019, 10:18 AM IST
Share on:
టీమిండియా కోచ్ ఎంపికలో ఇప్పటికే కమిటీ సభ్యులలో నెలకొన్న పరస్పర విరుద్ధ ప్రకటనలతో అభిమానులలో కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఎవరిని కోచ్ గా ఎంపిక చేస్తారు...తిరిగి కోచ్ గా రవిశాస్త్రిని నియ... | 2 |
Sep 10,2016
కొరియా భయానికి కుంగిన మార్కెట్లు
ముంబయి: ప్రతికూల వార్తల నేపథ్యంలో మార్కెట్లు వారాంతంలో నష్టాల్లో ముగిశాయి. ఉత్తర కొరియా మరోమారు అణు వార్హెడ్స్ను పరీక్షించిందన్న వార్తలకు తోడు.. ఐరోపా కేంద్ర బ్యాంకు (ఈసీబీ) భవిష్యత్తు ఆర్థిక పాలసీపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో నడి... | 1 |
Hyderabad, First Published 2, Apr 2019, 11:16 AM IST
Highlights
ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ సమయంలో అధిక మొత్తంలో పెన్షన్ పొందవచ్చు
ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు కూడా ర... | 1 |
Hyderabad, First Published 11, Apr 2019, 10:39 AM IST
Highlights
రెండు తెలుగు రాష్ట్రాలలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణాలలో ఓటు వేయడానికి పోలింగ్బూత్ లకు క్యూ కడుతున్నారు ప్రజలు. సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక... | 0 |
నన్ను పిలుస్తారని అసలు అనుకోలేదు.. దేవిశ్రీప్రసాద్ కామెంట్స్! (వీడియో)
7, Aug 2019, 4:52 PM IST
కింగ్నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వయాకామ్ 18 స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.... | 0 |
FOOTBALL
భారత్ ఫుట్బాల్లో కొత్తశకం
దోహా: ప్రతిష్టాత్మక ఏఎఫ్సి కప్ గెలిచిన తొలి భారత క్లబ్గా నిలువాలన్న బెంగళూరు ఎఫ్సి కల చెదిరిపోయినా దేశ పుట్బాల్ రంగంలో ఇది సరికొత్త శకానికి నాంది పలికిందని ఆ జట్టు కోచ్ అల్బర్ట్ రోకా పేర్కొన్నాడు.కతార్ స్పోర్ట్ క్లబ్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇరాక్కు చెందిన ఎయిర్పోర్స్... | 2 |
First Published 4, Jul 2019, 11:15 AM IST
ఉత్తరాది ముద్దుగుమ్మ కాజల్ తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది.
ఉత్తరాది ముద్దుగుమ్మ కాజల్ తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది.
ఇటీవల ఆమె నటించిన 'సీత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం అమ్మడు చేతిలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఫోటోషూట్ లల... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఐపీఎల్ వేలంలో హార్దిక్.. ముంబైకి గుడ్ బై?
ముంబై ఇండియన్స్లో కీలక ఆటగాడైన హార్దిక్ పాండ్య వచ్చే సీజన్లో ఆ జట్టుకు దూరం కానున్నాడా..?
TNN | Updated:
Oct 29, 2017, 12:50PM IST
ఐపీఎల్‌లో అద్భుత ఆటతీరుతో ముంబై ఇండియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పా... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తర్వాత వరుసగా నాలుగో టోర్నీలోనూ పీవీ సింధు నిరాశపరిచింది. ఇటీవల వరుసగా మూడు టోర్నీల్లోనూ కనీసం రెండో రౌండ్ని కూడా దాటలేకపోయిన సింధు.. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్లో క్... | 2 |
Visit Site
Recommended byColombia
రానున్న రోజుల్లో మేం వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్లతోపాటు రెండు యాషెస్ సిరీస్లు ఆడాల్సింది. తలుచుకుంటేనే కాస్త జంకుగా ఉందని లాంగర్ మీడియాతో చెప్పుకొచ్చాడు. కాస్త ముందుకెళ్తే.. టెస్ట్ సిరీస్ కోసం 2021లో భారత పర్యటన ప్రధానం కానుంది. దీనికి మూడు నాలుగేళ్ల సమయం ఉంది. భారత్ను వారి సొంత గడ్... | 2 |
హోమ్ క్రీడలు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్గా లాన్స్ క్లూసెనర్
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్గా లాన్స్ క్లూసెనర్
August 23, 2019, 4:37 PM IST
Share on:
దక్షిణాఫ్రికా జట్టు అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్గా ఆ దేశ మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ నియమితులయ్యారు. సెప్టెంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర... | 2 |
sumalatha 173 Views india , offer , vietjet
Vietjet Airline
న్యూఢిల్లీ: వియత్నాంకు చెందిన ‘వియత్జెట్ ఎయిర్’ సంస్థ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. వియత్జెట్ సంస్థ.. డిసెంబర్ నుంచి భారత్లోనూ విమానాలను నడుపుతామని వెల్లడించింది. ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ‘గోల్డెన్ డే’ పేరిట రూ.9 ప్రారంభ ధరతో టికెట్లు అందిస్... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
డెడ్పూల్2: డెడ్లీ ట్రైలర్ వచ్చేసింది!
58 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం 783 మిలియన్ డాలర్లను వసూళ్లు చేయడం గమనార్హం.
Samayam Telugu | Updated:
Mar 22, 2018, 09:40PM IST
సూపర్ హీరోస్ సినిమాలు ఇష్టపడేవారి కోసం ‘డెడ్పూల్2’ వచ్చేశాడు. 2016... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Petrol prices:పెట్రో,డీజిల్ ధరల రేట్ ఇంకా పైకే వెళ్లనుందా?
వచ్చే రోజుల్లో లీటరుకు 3.5 నుంచి 4 రూపాయలు పెంచే అవకాశం ఉన్నట్లు కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఒక నివేదికలో పేర్కొంది. అదే జరిగితే సామాన్యుడికి ఇంధన మంటలతో పాటు, వస్తువుల ధరల... | 1 |
భారత్లో నాలుగు టెస్టులు ఆడబోతున్నాం: స్మిత్
కోహ్లీ ఏకాగ్రత చెదిరితే లాభం సిరీస్ గెలిస్తే గొప్ప, తొలి టెస్టు 23న ఆరంభం మెల్బోర్న్: టీమిండియా సొంత గడ్డపై నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.కాగా ఫిబ్రవరిలో ఆరంభమయ్యే ఈ సిరీస్లో కోహ్లీ సేనను అడ్డుకోవడం ఆసీస్కు సవాలే.అందుకే సిరీస్కు ఇప్పటి నుం... | 2 |
Hasi
కోహ్లీ నాణ్యమైన బ్యాటింగ్ చేశాడు
ఇండోర్: టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీపై న్యూజిలాండ్ క్రికెట్ కోచ్ మైక్ హస్సెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.కాగా తాము కోహ్లీని తొందరగా పెవిలియన్కు పంపుదామని ఎన్ని ప్రణాళికలు రచించినా అవి సఫలం కాలేదని హస్సెన్ పేర్కొన్నాడు.ఈ మ్యాచ్లో కోహ్లీది ఖచ్చితంగా అత్యంత నాణ్యమైన బ్యా... | 2 |
అప్పటి ముచ్చట్లు
పవన్ ‘ఐ లవ్ యూ’ చెబితే..
ప్రేమ ఓ అలౌకిక భావన. గాలి పీల్చడం ఎంత సహజమో, ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడడం కూడా అంతే సహజం. అందులోనూ ‘తొలిప్రేమ’ సమ్థింగ్ స్పెషల్. ప్రతి ఒక్కరికీ తొలి ప్రేమ అనుభవాలుంటాయి. ఓ అమ్మాయో, అబ్బాయో నచ్చడం, మూగగా ఆరాధించడం, ఆ మాట చెప్పలేక సతమతమవ్వడం.. ఇవన్నీ ఆ తరవాత కాలంలో తలచుక... | 0 |
Sachin
సచిన్కు మాత్రమే దక్కిన చోటు
మెల్బోర్న్: మాజీ పాకిస్తాన్ క్రికెటర్ యూనిస్ఖాన్ తన ఆల్టైం బెస్ట్ టెస్ట్ ఎలవెన్ జట్టును ప్రకటించాడు. ఈజట్టులో భారత్ నుంచి సచిన్ ఒక్కడికే చోటు కల్పించారు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక నుంచి ఇద్దరు ఆటగాళ్లను ఎంచుకున్న యూనిస్ వెస్టిండీస్ నుంచి ముగ్గుర్ని దక్షిణాఫ్రికా... | 2 |
Hyd Internet 70 Views stock market
Stock Market
ముంబయి: వారాంతంలో దేశీయ మార్కెట్లు ఊగిసలాడాయి.కాగా ఆరంభంలో ఆశాజనకంగా ముందుకు సాగినా చివరి గంటల్లో విక్రయాలు వెల్లువెత్తడంతో చితికిల పడ్డాయి.దీంతో సెన్సెక్స్ ఒకే ఒక్క పాయింటు లాభం సాధించగా నిఫ్టీ స్వల్పంగా లాభపడింది.అంతర్జాతీయ,జాతీయ భౌగోళిక అనిశ్చితుల కారణంగా గత కొన్ని ... | 1 |
ఉడాన్కు 44 ఎయిర్పోర్టులు అనుకూలం
ఫిక్కీ కెపిఎంజి నివేదిక
అమరావతి(ఎపి), జనవరి 16: దేశంలో మొత్తం 44 విమానాశ్రయాల్లో ఉడాన్ పథకం కింద కార్యకలా పాలు కొనసాగించేందుకు అనువైనవిగా ఉన్నట్లు ఫిక్కి కెపిఎంజి నివేదిక ఉటంకించింది. ప్రాంతీయ కనెక్టివిటీస్కీంను పెంపొందించేందుకు మొత్తం 414 విమానాశ్రయాల్లో 44 విమానాశ్రయాలు రీజినల్ కన... | 1 |
ఉల్లి ఉసురు తీస్తున్న బీజేపీ
- అంతకంతకూ పడిపోతున్న ధరలు.. ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు
- మహారాష్ట్రలో ఇప్పటికే 18 మంది రైతుల ఆత్మహత్య
- పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ముంబయి: బీజేపీ సర్కారు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో ఉల్లి పంటను నమ్ముకుని సాగు చేస్తున్న మహారాష్ట్ర రైతులు పెట్టుబడులు సైతం రాక బలవన... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పారాలింపిక్స్ పతక విజేతలకూ బిగ్ ఫ్రైజ్ మనీ
పారాలింపిక్స్లో పతక విజేతలకు ఒలింపిక్స్ పతక విజేతలతో సమానంగా నగదు బహుమతి అందిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్ తెలిపారు.
TNN | Updated:
Sep 7, 2016, 02:47AM IST
పారాలింపిక్స్లో పతక విజేతలకు ఒలింపిక్స్ పతక విజేతల... | 2 |
internet vaartha 181 Views
ముంబై : ఐటి సేవలరంగంలో మేజర్ కంపెనీగా ఉన్న విప్రో నికరలాభాల్లో రెండుశాతం పెరిగినట్లు ప్రకటించింది. మూడో త్రైమాసికంలో 2243 కోట్లు లాభాలు ఆర్జించింది. రాబడులపరంగా 7.23శాతం వృద్ధి సాధించి 12,860 కోట్లకు చేరింది. ఐటిసేవల్లో మూడో అతిపెద్ద కంపెనీగా ఉన్న విప్రో ముందు త్రైమాసికంతో పోలిస్తే 0.3శాతం ప... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
దేశవాళీ క్రికెట్లో మయాంక్ పరుగుల వరద..!
దేశవాళీ క్రికెట్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. సౌరాష్ట్రతో మంగళవారం జరుగుతున్న విజయ్
TNN | Updated:
Feb 27, 2018, 12:00PM IST
దేశవాళీ క్రికెట్లో మయాంక్ పరుగుల వరద..!
... | 2 |
Hyderabad, First Published 18, Apr 2019, 4:10 PM IST
Highlights
వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు.
వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఇవాళే ఐష్ బర్త్డే.. ఆమె వయసెంతో తెలుసా ?
నవంబర్ 1వ తేదీ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ పుట్టినరోజు. అంటే ఇవాళే ఆమె బర్త్డే అన్నమాట.
TNN | Updated:
Nov 1, 2015, 04:48PM IST
నవంబర్ 1వ తేదీ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ పుట్టినరోజు. అంటే ఇవాళే ఆమె బర్త్డే అన్న... | 0 |
Visit Site
Recommended byColombia
అయితే సన్నివేశాలు రియలిస్టిక్గా ఉండాలని షూటింగ్ జరుగుతోందని పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వలేదట. బస్టాప్కు దగ్గర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో కెమెరా పెట్టి రహస్యంగా చిత్రీకరించాలని సినిమా టీం నిర్ణయించుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా సాయి పల్లవికి సాధారణ ప్రయాణికురాలిగా కనిపించేలా తయారు చేసి... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రజనీకాంత్ ఆఖరి చిత్రం అదేనా?
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
TNN | Updated:
May 26, 2017, 09:05PM IST
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నిన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిల... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మలింగ @300.. కెప్టెన్ కోహ్లి ఔట్..!
శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ లసిత్ మలింగ తన కెరీర్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. భారత్తో గురువారం కొలంబో వేదికగా జరుగుతున్న
TNN | Updated:
Aug 31, 2017, 04:53PM IST
శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ లసిత్ మలింగ తన కెరీర్‌లో అరుదై... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మోడీకి తనదైన స్టైల్లో విషెస్ చెప్పిన అమితాబ్
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వచన కవిత్వం...
TNN & Agencies | Updated:
Sep 17, 2016, 02:19PM IST
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకా... | 0 |
కళ్యాణ్ రామ్ తో ఎన్టీఆర్ కు చెడిందా..?
Highlights
ఇతర వేడుకల కోసం ఎన్టీఆర్ తన సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు తన అన్నయ్య కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.
నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్, ఎన్టీఅర్ లను ఒకే స్టేజ్ మీద చూడడం అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయం. ఆ ఫ్రేమ్ కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు ఫ్... | 0 |
reliance jio extends prime membership scheme up to 31 march 2019
జియో ప్రైమ్.. మరో ఏడాది కొనసాగింపు...!
జియో వినియోగదారులకు శుభవార్త. మార్చి 31తో గడువు ముగియనుండగా... మరో ఏడాది పాటు ఉచితంగా సేవలను కొనసాగించాలని నిర్ణయించింది.
TNN | Updated:
Mar 31, 2018, 08:48PM IST
జియో వినియోగదారులకు శుభవార్త. మార్చి 31తో జియో ప్రైమ... | 1 |
Suresh 96 Views
ఆస్పత్రిలో చేరిన ఫాస్ట్ బౌలర్ స్టార్క్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆసు పత్రిలో చేరాడు. కాగా సిడ్నీలో ప్రాక్టీస్ చేస్తుండగా కాలుకు గాయం కావడంతో స్టార్క్ ఆస్పత్రిలో చేరినట్లు సహచర ఆట గాళ్లు వెల్లడించారు. ప్రాక్టీస్ సెషన్లో ట్రైనింగ్ డ్రిల్లో పాల్గొన్న స్టార్క్ ఎడమ కా... | 2 |
విజయవాడ నుంచి కాశీకి - రూ.2500 మాత్రమే...
వాసు| Last Updated: మంగళవారం, 29 జనవరి 2019 (13:54 IST)
విజయవాడ నగరానికి మరొక ప్రత్యేకత లభించబోతోంది. విజయవాడలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం నుంచి నేరుగా కాశీకి వెళ్లే ప్రత్యేక విమానం ఒకటి అందుబాటులోకి రానుండడంతోపాటు అందులోనూ టిక్కెట్ కేవలం రూ.2500 మాత్రమే కావడంతో సదరు విమ... | 1 |
Jun 06,2017
నష్టాల్లోంచి.. రికార్డు లాభాలు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు పరుగును కొనసాగిస్తున్నాయి. సోమ వారం ఉదయం తొలుత నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు వివిధ పరిణామాల మధ్య తుదకు రికార్డు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను మార్చకపోవచ్చన్న అంచనాలు తొలుత మార్కెట్లను ఒత్తిడికి... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ind vs Aus: కెప్టెన్గా కోహ్లి @9000.. నెం.1 రికార్డ్
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ ఐదు మంది కెప్టెన్స్ మాత్రమే 9వేల పరుగుల మైలురాయిని అందుకోగా.. తాజాగా ఆరో కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
Samayam Telugu | Updated:
Mar 5, ... | 2 |
Hyderabad, First Published 14, Nov 2018, 9:01 PM IST
Highlights
డ్యాన్స్ మాస్టర్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ దర్శకుడి గాను మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హారర్ కామెడీ అండ్ ఎమోషన్ ని కలిపి ముని సిరీస్ లతో మంచి విజయాలను అందుకున్నాడు.
డ్యాన్స్ మాస్టర్ ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Stock Market Today: బలపడ్డ రూపాయి.. కోలుకున్న మార్కెట్లు
బ్యాంకులు, ఎగుమతిదారుల నుంచి డాలర్ అమ్మకాలు పెరగడంతో దేేశీయ కరెన్సీ రూపాయి విలువ బలపడింది.
Samayam Telugu | Updated:
Sep 21, 2018, 10:54AM IST
శుక్రవారం నాటి మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 150... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆల్రౌండర్కి కొత్త భాష్యం చెప్పిన కోహ్లి..!
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. జట్టులోని ఆల్రౌండర్ పాత్రపై కొత్త భాష్యం చెప్పాడు. ఆస్ట్రేలియాతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో
TNN | Updated:
Sep 16, 2017, 05:43PM IST
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి .. జట్టులోని ఆల్‌రౌండర్... | 2 |
Virat Kohli: ఆసీస్ గడ్డపై కోహ్లిని ఊరిస్తోన్న సచిన్ రికార్డ్!
Samayam Telugu| Nov 29, 2018, 04.15 PM IST
ఆస్ట్రేలియా గడ్డ మీద త్వరలో ప్రారంభం కానున్న 4 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. వార్నర్, స్మిత్ గైర్హాజరీ ఆసీస్ జట్టు బలహీనంగా ఉంది. దీంతో కంగారుల గడ్డపై సిరీస్ విజయానికి ఇదే సరైన తరుణమని భారత్ భావిస... | 2 |
Visit Site
Recommended byColombia
అసలేం జరిగిందంటే..? లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 39/2తో నిలిచిన దశలో ఏబీ డివిలియర్స్ అనూహ్యంగా రనౌటయ్యాడు. స్పిన్నర్ నాథన్ లియోన్ బౌలింగ్‌లో ఓపెనర్ మార్‌క్రమ్ బంతిని స్క్వైర్‌లెగ్ దిశగా నెట్టి పరుగు కోసం తొలుత నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని ఏబీ డివిలియర్స్‌ని పిల... | 2 |
Jun 21,2018
షావొమీ 1000వ సర్వీసింగ్ సెంటర్
విక్రయాలతో పాటు అమ్మకపు అనంతరం కూడా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే దిశగా తాము కృషి చేస్తున్నామని షావోమీ సంస్థ ఉపాధ్యక్షుడు, షావోమీ ఇండియా ఎండీ మనుజైన్ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సంస్థ 1000వ సర్వీసింగ్ సెంటర్ను ప్రారంభించారు. మొత్తం 600 నగరాల్ల... | 1 |
Hyderabad, First Published 28, Aug 2018, 11:34 AM IST
Highlights
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అమితాబ్ లుక్ ఎలా వుండబోతుందనే ఫోటోలు లీక్ అయ్యాయి.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్.. మెగాస్టార్ చిరం... | 0 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
తెలంగాణ గాలిలో దూసుకెళ్తోంది..
- హైదరాబాద్ వైపు ప్రముఖ విమాన సంస్థల చూపు
- రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల అభివృద్ధి
- వరంగల్ ఎయిర్పోర్ట్ పైనా ప్రధాన దృష్టి
- ఎలిమినేడులో మరో ఏయిరోస్పేస్ పార్క్
- వైమానిక రంగానికి పెద్ద పీట
- 'వింగ్స్ఇండియా' సదస్సులో మంత్రి కేటీఆర్
- ఘనంగా విమానాల పండుగ ప్రారంభం
నవతెలంగాణ, వాణిజ్య వ... | 1 |
sandhya 298 Views mortagage finance firm , rana kapoor , sell stake , YES BANK co-founder
rana kapoor, YES BANK co-founder
ముంబయి: ఎస్బ్యాంకు ప్రమోటర్ రాణాకపూర్ కుటుంబం ఆరేళ్లక్రితం స్థాపించిన తనఖా ఫైనాన్స్ కంపెనీ వాటాను విక్రయించాలనినిర్ణయించింది. రుణవితరణ మార్కెట్ రోజురోజుకూ వృద్ధి తగ్గుతుండటంతో ఇలాంటి షాడో ఫైనా... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
నెట్స్లో కష్టపడుతున్న చెన్నై చిన్నోళ్లు
ఐపీఎల్ సందడి మొదలయ్యిది. టీమ్స్ అన్నీ క్రికెట్ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. నెట్ ప్రాక్టీస్తో ప్లేయర్లంతా బిజీ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ అందరి కంటే ముందే ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
Samayam Telugu | Updated:... | 2 |
Sonalika
న్యూఢిల్లీ: సోనాలికా ట్రాక్టర్లు 51హెచ్పి విబాగంలో భారత్లో నంబర్వన్ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ
మార్కెట్లకు సైతం ఏటికేడాది వృద్ధిని నమోదుచేస్తోంది. ట్రాక్టర్ ఉత్పత్తిదారులసంఘం విడుదలచేసిన నివేదికలతో
సోనాలిక ఐటిఎల్ 33శాతం మొత్తం విక్రయాల్లో వాటాగా సాధించింది. మహీంద్ర, జాన్డీర్, న్యూహాలెండ్లతో
పోలి... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ హెల్మెట్పై త్రివర్ణ పతాకం ఎందుకుండదు?
కోహ్లి హెల్మెట్పై త్రివర్ణ పతాకం ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్పై ఉండదు. ఇలా ఉండకపోవడానికి కారణం తెలిస్తే.. ధోనీపై అభిమానం రెట్టింపు అవుతుంది.
TNN | Updated:
Mar 7, 2018, 06:33PM IST
టీమిం... | 2 |
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ...
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ అభిమానులకు ఒక విధంగా ఇది షాకింగ్ న్యూసేనని చెప్పవచ్చు.
న వంపుసొంపులను ఏమీ దాచుకోకుండా ఎంతో ఉదారంగా అందాలను ఆరబోస్తు కవ్వించే ఈ హాటెస్ట్ యాక్ట్రెస్ త్వరలో తల్లికాబోతోంది. అవును అది నిజమే.. తల్లి కాబోతోంది అన్నామని.. ఆమె ఇప్పటికే గర్భవతి అనే నిర్ణయానికి వచ్చేయ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పంచ్ పడాల్సిందే.. నేడు లంకతో తొలి వన్డే
టెస్టు సిరీస్లో శ్రీలంకను వైట్వాష్ చేసిన భారత్.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్కు సిద్ధమైంది.
TNN | Updated:
Aug 20, 2017, 11:25AM IST
టెస్టు సిరీస్‌లో శ్రీలంకను వైట్‌వాష్ చేసిన భారత్.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సి... | 2 |
Visit Site
Recommended byColombia
బౌలర్ల జాబితాలో లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ 23 స్థానాలు ఎగబాకి 28 స్థానానికి చేరుకున్నాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 56వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 10 స్థానాలను మెరుగుపర్చుకొని 45వ స్థానానికి చేరుకున్నాడు. అతడి కెరీర్లో ఇదే అత్యు... | 2 |
Jan 10,2018
ఐపీవోకు న్యూజెన్ సాఫ్ట్వేర్
ముంబయి: న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ జనవరి 16న పబ్లిక్ ఇన్షియల్ ఆఫర్(ఐపీవో)కు వస్తున్నట్టు ప్రకటించింది. ఈక్విటీ శ్రేణీ ధర రూ.240-245గా నిర్ణయించామని ఆ కంపెనీ సీఎండీ దివాకర్ నిజమ్, సీఎఫ్వో అరుణ్ కుమార్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ వీరేందర్ జిత్ పేర్కొన్నారు. 18న... | 1 |
Nov 20,2017
ఎన్ఫీల్డ్ నుంచి కొత్త మోటర్ సైకిళ్లు
పనాజి: రాయల్ ఎన్ఫీల్డ్ రెండు సరికొత్త మోటర్ సైకిళ్లను ఆదివారం భారత మార్కెట్లోకి ఆవిష్కరిం చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన వార్షిక రైడర్ మ్యానియా కార్యక్రమంలో ఎన్ఫీల్డ్కు చెందిన ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 వాహనాలను ఐషర్ మోటార్స్ సీఈవో సిద్ధార్థ్లాల్... | 1 |
Fouth one day : india Vs Aus
నాల్గో వన్డే: భారీ స్కోర్ దిశగా ఆసీస్
కాన్ బెర్రా: భారత్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్లు తమ జోరును కొనసాగిస్తున్నారు.
TNN | Updated:
Jan 20, 2016, 11:20AM IST
కాన్ బెర్రా: భారత్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆసీస్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం 25 ఓటర్లు పూర్తయ్యే ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
చివర్లో మదుపర్ల జోరు... లాభాల్లో మార్కెట్లు
. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 289 పాయింట్లు జంప్చేసి 35,536కు చేరగా.. నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 10,806 వద్ద నిలిచింది.
Samayam Telugu | Updated:
May 11, 2018, 04:10PM IST
బీఎస్ఈ సెన్సెక్స్
కర్ణాటక అస... | 1 |
Dec 06,2017
యూకే సంస్థతో హలో కర్రీ జట్టు
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ఇండియన్ ఫాస్ట్ఫుడ్ గొలుసుకట్టు సంస్థ హలో కర్రీ, బ్రిటన్కు చెందిన ఫుడ్ అడ్వైజర్తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదు ర్చుకుంది. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈవో రాజు భూపతి, ఫుడ్ అడ్వైజర్ సీఈవో కెయిర్న్ లీస్తో కల... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
IND vs BAN 1st Test: తప్పు చేసినా.. అభిమానిని కాపాడిన విరాట్ కోహ్లీ
ఇండోర్ స్టేడియంలోని ఫెన్స్ని సాహసోపేతంగా దాటిన అభిమాని నేరుగా మైదానంలో డ్రింక్స్ తాగుతున్న విరాట్ కోహ్లీ వద్దకి వెళ్లి పాదాలపై పడిపోయాడు. అతను వెళ్లిన తీరుకి ఇషాంత్ శర్మ అయితే కంగారుపడ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కాజల్ ఆ సినిమాలో రెచ్చిపోయిందా?
కాజల్... మొన్నటి వరకు తెలుగు సినిమాని ఏలిన రాణి.
TNN | Updated:
Feb 3, 2016, 09:45AM IST
<br />
కాజల్... మొన్నటి వరకు తెలుగు సినిమాని ఏలిన రాణి. ఇప్పుడు మాత్రం ఆమెపై అంతగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. హైద... | 0 |
Sep 17,2016
రాధాకృష్ణా నుంచి మార్కెట్లోకి ప్లాటినమ్ ఎతియోస్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రాధాకృష్టా టయోటా సంస్థ ప్లాటినమ్ ఎతియోస్ వాహనాన్ని హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. పలు షోరూమ్లలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ద్వారా ఈ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చినట్లుగా సంస్థ ప్రకటించింది. సనత్నగర్లోని రాధాక... | 1 |
Visit Site
Recommended byColombia
భారత సెలక్టర్లు ఇటీవల 17 మందితో కూడిన జట్టుని దక్షిణాఫ్రికా పర్యటన కోసం ప్రకటించారు. అయితే.. ఈ జట్టులోనే మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉండటంతో తుది జట్టు ఎంపిక ఎలా..? అనే దానిపై టీమిండియా మేనేజ్‌మెంట్ చర్చిస్తోంది. శ్రీలంక పర్యటన ముందు వరకు కొంతకా... | 2 |
- రుతుపవనాలూ కీలకమే
నవతెలంగాణ - వాణిజ్య విభాగం
జూన్ 20తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రధానంగా విదేశీ పరిణామాలు ప్రభావం చూపనున్నాయి. యూరోపియన్ యూనియన్లో బ్రిటన్ నిష్క్రమణపై ఈ నెల 23న అక్కడి ప్రభుత్వం రెఫరెండం నిర్వహించనుంది. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లకు అత్యంత కీలకం కానుంది. ఇదే సమయంల... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మూకీ స్లో మోషన్ సినిమా
ఇంత వరకు మనం మూకీ సినిమాలు చూశాం. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రాకేష్ రెడ్డి మూకీతో పాటు స్లోమోషన్లో...
| Updated:
Jun 22, 2016, 08:48PM IST
మూకీ స్లో మోషన్ సినిమా
ఇంత వరకు మనం మూకీ సినిమాలు చూశాం. కానీ ఇప్పుడు ఒక అడుగు... | 0 |
యుఎస్ ఓపెన్లో జుకోవిచ్కు వాకోవర్
వెసెలీ వైదొలగడంతో నేరుగా మూడవ రౌండ్లోకి
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో టాప్ సీడ్ నొవాక్ జుకోవిచ్ మూడవ రౌండ్లోకి ప్రవేశించాడు.పురుషుల సింగిల్స్లో భాగంగా రెండవ రౌండ్లో జుకోవిచ్ తలపడాల్సిన జిరీ వెసెలీ (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా చివరి నిముషంలో ... | 2 |
Apr 24,2015
రూ.200 తగ్గిన పసిడి
న్యూఢిల్లీ : అంతర్జాతీయ పరిణామాలకు తోడు ఆభరణాల విక్రయాల డిమాండ్లో స్తబ్దత వల్ల గురువారం బంగారం ధరల్లో 200 తగ్గుదల చోటు చేసుకుంది. గురువారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.200 క్షీణించి వరుసగా రూ.27,000, రూ.26,850 వద్ద ముగి... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఇదేం ట్రోలింగ్.. సోషల్ మీడియాపై దిల్ రాజు అసహనం
భారతీయ సాంప్రదాయాల్లో వివాహం గొప్పతనాన్ని చాటిచెబుతూ దిల్ రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా సక్సెస్ మీట్ సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది.
Samayam Telugu | Updated:
Aug 13, 2018, 09:01PM IST
భార... | 0 |
89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం.. ఉత్తమ చిత్రంగా మూన్ లైట్
Highlights
డాల్బీ థియేటర్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానం
పాల్గొన్న ప్రియాంక చోప్రా, దీపికా పడుకునె
ఉత్తమ చిత్రంగా ఎంపికైన మూన్ లైట్
ప్రతిష్టాత్మక 89వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక డాల్బీ థియేటర్లో జరిగింది. ప్రియాంక చోప్రా, దీపిక పడుకునేలు భారత్ నుంచ... | 0 |
sumalatha 145 Views Automobile , Mahindra's
MandM
ముంబయి: వచ్చే సంవత్సరం రెండో త్రైమాసికంలోగా మహింద్రా అండ్ మహీంద్రా భారత్ స్టేజ్-6 నిబంధనలకు అనుగుణంగా వాహనాల మోడల్స్ను మార్కెట్లోకి ప్రవేశపెడతామని సంస్థ ఎండీ పవన్ గోయంకా తెలిపారు. అయితే కొత్త నిబంధలు డీజిల్ వాహనాలను మరింత ప్రియం చేయనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ... | 1 |
Suresh 149 Views 3rd test
మూడవ టెస్టు డ్రా
రాంచీ: ఆస్ట్రేలియా,భారత్ మధ్య జరిగిన మూడవ టెస్టు డ్రాగా ముగిసింది. ఒక దశలో భారత జట్టును విజయం ఊరించినా చివరకు డ్రాతోనే ముగించాల్సి వచ్చింది. చివరి రోజు ఆటలో ఆస్ట్రేలియా స్ఫూర్తిదాయకమైన ఆటను ప్రదర్శించి భారత్ విజయాన్ని అడ్డుకుంది.ప్రధానంగా హ్యాండ్స్ స్కాంబ్ 194 బంతులు ఆడి 6... | 2 |
సత్యం రామలింగ రాజుకు సుప్రీంకోర్టు నోటీసు జారీ
PNR|
కంపెనీ అకౌంట్స్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డ సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బి రామలిగరాజు బెయిల్ పిటిషన్లో మరోసారి చుక్కెదురైంది. గత ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజుకు బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ పిటిషన్పై సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
జియో ఉచిత సేవలు 2017 మార్చి వరకూ!
ఎంట్రీతోనే టెలీకా రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఉచిత ఆఫర్లను వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించనున్నట్లు సమాచారం.
TNN | Updated:
Nov 27, 2016, 09:30AM IST
ఎంట్రీతోనే టెలీకా రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో .. ఉచి... | 1 |
ప్రియాంకాచోప్రా ఒక్క ట్వీట్ రేటు ఆరులక్షలు
Highlights
తెలివిగా వ్యవహరిస్తే డబ్బు వరదలా పారుతుంది అంటున్న ప్రియాంకాచోప్రా
ఆరు లక్షలు ఇస్తేనే ట్వీట్టర్ లో ట్వీట్ చేస్తాను అంటున్న ముద్దుగుమ్మ
ప్రియాంక ఒక్క ట్వీట్ చేయాలంటే అక్షరాలా ఆరులక్షలు ఆమెకు సమర్పించుకోవాల్సిందేట ఆ సమాచారం కచ్చితంగా నాలుగు కోట్లు అంతకు ... | 0 |
Hyderabad, First Published 29, Apr 2019, 12:03 PM IST
Highlights
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ ప్రధాన అడిటర్ సంస్థ ‘డెల్లాయిట్’పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ శాఖ ఐదేళ్ల నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్అండ్ఎఫ్ఎస్) కేసులో మోసాలు, విధులను సక్రమంగా నిర్వర్... | 1 |
ORB.COM
ఐటిహబ్లో ఆర్బ్కామ్ కస్టమర్కేర్ సెంటర్
హైదరాబాద్: ఇంటర్నెట్ఆఫ్థింగ్స్ కార్యకలాపాల్లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్న ఆర్బ్కామ్ సంస్థ తాజాగా భారతీయ కార్యకలాపాలపై దృష్టిపెంచింది. సాఫ్ట్వేర్ అప్లికేషన్ వృద్ధికి మరింత కృషిచేస్తోంది. మెషిన్టు మెషిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిష్కారాలను అందించడంలో ఇప్... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నాలుగో వన్డేకి భారత్ జట్టులో మార్పులు..?
శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ని భారత్ జట్టు ఇప్పటికే 3-0తో చేజిక్కించుకున్న నేపథ్యంలో మిగిలిన రెండు
TNN | Updated:
Aug 28, 2017, 08:19PM IST
శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ జట్టు ఇప్పటికే 3-0తో చేజ... | 2 |
internet vaartha 313 Views
తక్కువధరలకే అమ్ముకుంటున్న పాలరైతులు
ముంబై : పశుగ్రాసం ధరల్లో పెరుగుదల, నిర్వహణ వ్యయాలు పెరగడంతో డెయిరీ రైతులు సమస్యలతో సతమతం అవుతున్నారు. బ్రాండెడ్ మిల్క్ కంపెనీలు తమ మార్జిన్లు చూసుకుంటు న్నాయే కానీ పాలసేకరణ ధరలు పెంచకపోవడం వల్ల కూడా రైతులను కష్టాలపాలుచేస్తోంది. మహా రాష్ట్రలో పాలసేకరణధర లీ... | 1 |
మహేశ్బాబుకు మరో షాక్
ఏఎంబీ థియేటర్కు నోటీసులు
హైదరాబాద్: సూపర్స్టార్ మహేశ్బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్ థియేటర్లో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలు ఏఎంబీ మాల్ అతిక్రమించ... | 0 |
Visit Site
Recommended byColombia
ఈ సందర్భంగా.... డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ "రంగం చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోగా నటించిన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా ... | 0 |
bigg boss telugu 3 controversy: ou students protest at akkineni nagarjuna house
Bigg Boss 3 రచ్చ: నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్తత.. షో వాయిదా పడేనా?
కింగ్ నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి. పోలీసులు, ఓయూ విద్యార్ధులు మధ్య తోపులాట అరెస్ట్లతో రణరంగంగా మారింది. నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన... | 0 |
SHIP1
పాతనౌకల ఉక్కుపై 2.5% సుంకం రద్దుకు కేంద్రం నో!
న్యూఢిల్లీ,: కేంద్ర ప్రభుత్వం పాడైయిన షిప్పింగ్ యూనిట్ల దిగుమతులకు సంబంధించి సుంకం ఎత్తి వేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. సుంకం తొలగించడం వల్ల దేశీయంగా ఇనుము ఉక్కు ఉత్పత్తిదారులకు భారం పడుతుందని కేంద్రం భావిస్తోంది. గుజరాత్ప్రభుత్వం చేసిన ప్రతిపాదన షిప్ రీసైక్... | 1 |
Vaani Pushpa 107 Views advanced pay , INCOME TAX
incometax
న్యూఢిల్లీ: పన్నుల రంగంలో ఈ ఏడాది రెవెన్యూ వసూళ్లపరంగా భారీ లక్ష్యాలు విధించిన నేపథ్యంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు కూడా కొంత మందగమనంతోనే ఉన్నాయి. దీన్నిబటిచూస్తే దేశంలో ఆర్ధిక మందగమనం మొత్తంగా చూస్తే పన్నులరాబడి కార్పొరేట్, వ్యక్తిగత పన్నుల రాబడులూరు శాతం మాత్రమ... | 1 |
ASWIN
ఇంగ్లండ్పై విజయం వీరి వల్లే
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా బోణీ చేసింది.కాగా విశాఖ వేదికగా ముగిసిన రెండవ టెస్టులో 246 పరుగులతో ఇంగ్లండ్పై భారీ విజయం సాధించింది.ఈ విజయంతో అయిదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో భారత్ ముందంజలో ఉంది.కాగా రాజ్కోట్లో జరిగిన తొలి టెస్టును టీమిం... | 2 |
Suresh 129 Views anul kumble , Committee about Boundaries Rule
Committee about Boundaries Rule
దుబా§్ు: వన్డే ప్రపంచకప్లో భాగంగా ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ను విశ్వవిజేతగా ప్రకటించడంతో ఐసిసిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ ఓవర్లో పరుగులు కూడా సమం అయిన పక్షంలో బౌ... | 2 |
hevllets
వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లోకి ‘హావెల్స్
హైదరాబాద్,: విద్యుత్ ఉత్పత్తులతో దేశంలోనే అగ్రగామిగా ఉన్న హావెల్స్ సంస్థ తాజాగా వ్యక్తిగత సంరక్షణ విభాగంలోకి ప్రవేశించింది. విద్యుత్ షేవర్లు, గెడ్డం ట్రిమ్మర్లు, గ్రూమింగ్ కిట్లు వంటి వాటిని ఉత్పత్తిచేస్తోంది. ముక్కు, చెవులవద్ద ట్రిమ్మర్లు, శిరోజాలు పటిష్టంచేసుక... | 1 |
RBI
ఫెడ్రిజర్వు వడ్డీరేట్లు పెంచినా భారత్పై భరోసా
ముంబయి, జూలై29: ఫెడ్రిజర్వు బాండ్ల కొనుగోల్లు నిలిపివేస్తుందన్న వార్తలతో 2013లో మార్కెట్లను కుదిపివేసిన కాలంలో భారత్ కూడా భారీగా నష్టపోయిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఆసమయంలోనే వడ్డీ రేట్లను పెంచి దిగజారుతున్న మార్కెట్లను పరిరక్షించింది. అదేతరహా లో చరిత్ర పునరావృతం అ... | 1 |
Vaani Pushpa 95 Views Hima Das , wolrd champinshiop
Himadas
న్యూఢల్లీ: హిమదాస్కు పరిచయవాక్యాలు అవసరం లేదు. నెలవ్యవధిలోనే ఐదు అంతర్జాతీయ స్వర్ణాలు సాధించి, అందరి ప్రశంసలు పొందుతున్నది. ఈ సమయంలో ప్రపంచ అథెటిక్స్ ఛాంపియన్షిప్లో హిమదాస్ చోటు సంపాదించింది. ఆమెతోపాటు ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొనే 25 మంది క్రీడాకారుల ... | 2 |
Hyderabad, First Published 21, Aug 2019, 7:23 PM IST
Highlights
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత షట్లర్ ప్రణయ్ అదరగొట్టాడు. 11వ సీడ్ చైనా షట్లన్ లిన్ డాన్ తో అద్భుతంగా పోరాడి విజయాన్ని అందుకున్నాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత షట్లర్ ప్రణయ్ అద్భుత విజయాన్ని సాధించాడు. చైనాకు చెందిన సీనియర్ షట్ల... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.