text
stringlengths
299
12.4k
label
int64
0
2
ఎన్టీఆర్: బిగ్ బాస్ లో నాని చెప్పేవి కాకమ్మ కథలు.. Highlights నాని కూడా తనదైన స్టైల్ లో మెప్పిస్తున్నాడు. ప్రతివారం నాని చెప్పే కాకమ్మ కథలు బాగుంటున్నాయి. అవి ఆడియన్స్ కు మంచి మసాలా రియాలిటీ షోలలో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో ఈ షో సీజన్ 2కి మొదట్లో నెగెటివ్ కామెంట్స్ వినిపించినా ఇప్పుడు మాత్రం పుంజుక...
0
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV కోహ్లి గాయాన్ని వెక్కిరించిన ఆసీస్ క్రికెటర్ విరాట్‌పై గుర్రగా ఉన్న ఆసీస్.. అవకాశం చిక్కినప్పుడల్లా భారత్‌ని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. రాంచీలో మూడో రోజు TNN | Updated: Mar 19, 2017, 12:53AM IST రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస...
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV టాటా సన్స్ కొత్త ఛైర్మన్‌గా రామదొరై? సైరస్ మిస్త్రీ స్థానంలో టాటా సన్స్ చైర్మన్‌గా నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఎస్ రామదొరైను నియమిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. TNN | Updated: Nov 1, 2016, 07:37PM IST టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ స్...
1
Suresh 91 Views Team India కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు భారత్, శ్రీలంక మధ్య జరిగే టీ20 మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా ఏర్పడింది. కొలంబో నగరంలో వారంరోజులుగా భారీగా వర్షం కురుస్తోంది. దీని ప్రభావం సాయంత్రం జరగబోయే టీ20 మ్యాచ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.  ప్రాక్టిస్ సెషన్ కోసం ఇరు జట్ల క్రికెటర్లు స్టేడియాని...
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV వన్డేల్లో కోహ్లి నెం.1.. బుమ్రా నెం.4 శ్రీలంకతో ఆదివారం ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో రెండు శతకాలు బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి TNN | Updated: Sep 5, 2017, 12:17PM IST శ్రీలంకతో ఆదివారం ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో రెండు శతకాలు బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్ల...
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Sensex Closing Headlines: మార్కెట్ మెరుపులు.. సూచీల కొత్త రికార్డ్ ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటొకార్ప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. Samayam Telugu | Updat...
1
ఒక వైపే చూడొద్దు: తన ఆనందంపై ప్రీతి జింటా వివరణ Highlights ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమిపై తాను సంతోషం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, ప్రీతి జింటా వివరణ ఇచ్చారు. ముంబై:  ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమిపై తాను సంతోషం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలప...
2
రజినీకాంత్ భార్యపై కోర్టు ఫైర్! Highlights సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' సినిమాను దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' సినిమాను దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రజినీకాంత్ కూతురు సౌందర్యా రజినీకాంత్ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద...
0
ANIL AMBANI ఆర్‌ఇన్‌ఫ్రా ఇన్విట్‌ఫండ్‌ ఐపిఒ న్యూఢిల్లీ, మే 7: అనిల్‌ అంబానీ గ్రూప్‌ కీలక కంపెనీ రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఇన్విట్‌ఫండ్‌ ఐపిఒకోసం మార్కె ట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తుచేసింది. ఈ ఐపిఒ సైజ్‌ను రూ.3వేల కోట్ల నుంచి 2500 కోట్లకు తగ్గించింది. ఐపిఒ రూ.2500 కోట్లకు మించకుండా యూనిట్లు కేటాయిస్తుంది. అయితే అవసరమైతే 2...
1
DHONI స్లో వికెట్‌పై మ్యాచ్‌ ఫినిషర్‌ జాబ్‌ సులభం కాదు: ధోనీ రాంచీ: మ్యాచ్‌ ఫినిషర్‌ జాబ్‌ అనేది అంత సులభ మైనది కాదని టీమిండియా వన్డే,టి20 కెప్టెన్‌ ధోనీ పేర్కొన్నాడు.కాగా రాంచీలో జరిగిన నాలుగవవన్డేలో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా 19 పరుగులు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడుతూ క్ర...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV T20 World Cup: శ్రీలంక, బంగ్లాదేశ్‌కి డైరెక్ట్ ఎంట్రీ లేదు..! 2020, అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఎనిమిది జట్ల మధ్య క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు మరో ఆరు టీమ్స్‌ కూడా పోటీపడనున్నట్లు ఐసీస...
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ప్రొ కబడ్డీకి భల్లాలదేవుడి ప్రచారం ప్రొ కబడ్డీకి తమ బ్రాండ్ అంబాసిడర్ గా రానాను ఎంపిక చేసినట్టు స్టార్ గ్రూప్ ప్రకటించింది. TNN | Updated: Jan 23, 2016, 09:59AM IST ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు జనవరి 30 నుంచి ప్రారంభమవ్వబోతున్నాయి. ఈ సందర్భంగా ప్రొ కబడ్డీకి తమ బ్...
2
M S Dhoni పద్మభూషణ్‌కు ధోనీ పేరు సిఫారసు న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని పేరును దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌కు సిఫారసు చేసినట్లు బిసిసిఐ ప్రకటించింది. భారత క్రికెట్‌కు అందించిన సేవలను గాను 2017 సంవత్సరానికి గాను పద్మభూషణ్‌ పురస్కారానికి సిఫారసు చేసినట్లు బిసిసిఐ అధి...
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘రాజా ది గ్రేట్’లో రాశీ ఖన్నా ఐటమ్ సాంగ్ రాశీ ఖన్నా ఇప్పటి వరకు చాలానే సినిమాలే చేసినా అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదనే చెప్పాలి. TNN | Updated: Sep 14, 2017, 03:22PM IST రాశీ ఖన్నా ఇప్పటి వరకు చాలానే సినిమాలే చేసినా అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదనే చెప్పాలి. క...
0
Suresh 334 Views Srilanka Won the Match Srilanka Won the Match Galae: న్యూజిలాండ్ తో గాలె వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 249 పరుగులకు ఆలౌట్ కాగా శ్రీలంక 267 పరుగులు సాధించింది. 18 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూ...
2
ఎల్‌ఐసీ చేతుల్లోకి ఐడీబీఐ బ్యాంక్‌! - నిర్ణయాత్మక వాటా కొనుగోలుకు ఆసక్తి - ఐఆర్‌డీఏ అనుమతుల కోసం నిరీక్షణ ముంబయి: భార తీయ బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రత్యక్షంగా బ్యాంకింగ్‌ విభాగంలోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇబ్బందుల్లో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో నిర్ణయాత్మక వాటా కొనుగోలుకు గాను బీమా సంస్థ ఆసక్తి చూపుతూ.. ప్రభుత్వ ...
1
Suresh 89 Views Team India Team India మూడో వన్డే మ్యాచ్‌లో భారత విజయ లక్ష్యం 218 పరుగులు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్‌: డిక్‌వెల్లా (13), మెండీస్‌ (1); థిర్మన్‌ (80), మాథ్యూస్‌ (11), కపుదెరె (14), సిరివర్ధన (29), ధనన్‌జయ (2), చమీరా (...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV యాపిల్ వాచ్‌లు వాడొద్దు.. పాక్ క్రికెటర్లకు ఐసీసీ ఆదేశం! మైదానంలో ఉన్నప్పుడు చేతికి యాపిల్ స్మార్ట్ వాచ్‌లు పెట్టుకోవడానికి వీల్లేదని పాకిస్థాన్ క్రికెటర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆదేశించింది. Samayam Telugu | Updated: M...
2
శతమానంభవతి చిత్రం టీమ్ ను అభినందించిన సీఎం కేసీఆర్ Highlights శతమానంభవతి చిత్రం టీమ్ ను అభినందించిన సీఎం కేసీఆర్ సంక్రాంతికి రిలీజై గ్రాండ్ సక్సెస్ సాధించిన శతమానంభవతి చక్కని కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్న శర్వానంద్‌ హీరోగా సతీష్‌ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ ప్రొడక్షన్‌ ...
0
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV నాగబాబులా నేను రియాక్ట్ అవ్వను: చిరంజీవి తను హర్ట్ అయ్యాడు.. రియాక్ట్ అయ్యాడు. మేము కూడా బాధ పడతాం కానీ రియాక్ట్ అవ్వం. కానీ తను స్పాంటేనియస్‌గా స్టేజ్ మీద మాట్లాడేశాడు. నేనైతే అసలు రియాక్ట్ అవ్వను.. TNN | Updated: Jan 9, 2017, 04:24PM IST మెగాస్టార్ చిరంజీవి ప...
0
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న...
2
Hyderabad, First Published 18, Apr 2019, 1:39 PM IST Highlights విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగానే కేసీఆర్ బయోపిక్ ను తీసేలా ఉన్నాడు. అందుకు సంబందించిన ఎనౌన్స్మెంట్ తో ఇటీవల రచ్చ చేసిన వర్మ ఫైనల్ గా టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగానే కేసీఆర్ బయోపిక్ ను తీ...
0
అనసూయకు మెగా ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్ Highlights మరో మెగీ హీరోతో రొమాన్స్ చేయనున్న అనసూయ ఇప్పటికే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ తాజాగా రామ్ చరణ్ రంగస్థలం 1985లో అనసూయ బుల్లితెరపై తన సత్తా చాటి వెండి తెరపైనా తానేంటో నిరూపించుకుంది అనసూయ. ఇప్పుడు ఈ బుల్లి తెర లేడీ స్టార్ అనసూయకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో న...
0
Hyderabad, First Published 1, Jul 2019, 8:21 PM IST Highlights జులై 2న అరుదైన దృశ్యం చోటు చేసుకోబోతోంది. ముగ్గురు మహిళా సెలెబ్రిటీలు ఒకే వేదికపై కనిపించనున్నారు.  జులై 2న అరుదైన దృశ్యం చోటు చేసుకోబోతోంది. ముగ్గురు మహిళా సెలెబ్రిటీలు ఒకే వేదికపై కనిపించనున్నారు. వివరాల్లోకి వెళితే.. విలక్షణ నటనతో సాహసోపేతమైన పాత్రల్లో న...
0
Mar 14,2018 ఐవోసీ, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా బెస్ట్‌! న్యూఢిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియన్‌ ఆయిల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా సంస్థలు మేటి పనితీరు కనబరిచి అత్యధిక లాభాలను ఆర్జించిన ప్రభుత్వ రంగ సంస్థలుగా (పీఎస్‌యూ) నిలిచినట్టు సర్కారు ఒక సర్వేలో తేలింది. మంగళవారం పార్లమెంట్‌కు ప్రభుత్వం సమర్పించిన 'పబ్లిక్‌...
1
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV స్మార్ట్‌ఫోన్ కొనడానికి ఇదే మంచి తరుణం దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో కరెన్సీ నోట్లపై నడిచే వ్యాపారం కూడా మందగించింది. TNN | Updated: Nov 14, 2016, 12:48PM IST దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో కరెన్సీ నోట్లపై నడిచే వ్యాపారం కూడా మందగించింది. ముఖ్యంగా గత వారం రోజు...
1
internet vaartha 220 Views హైదరాబాద్‌ : తెలంగాణ లీడ్‌బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ఆఫ్‌ హైదరాబాద్‌ సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కమ్యూనిటీ బ్యాంకింగ్‌ కార్యకలాపాలను విస్తృతం చేసింది. ఇందులోభాగంగానే బ్యాంకు ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు పంపిణీచేసింది. నిజామాబాద్‌గ్రామం లోని గుం...
1
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV రామ్ ‘రెడ్’ మూవీ ఓపెనింగ్.. పూరి, ఛార్మి హంగామా రామ్ కొత్త సినిమా ‘రెడ్’ ప్రారంభమైంది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నవంబర్ 16 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. Samayam Telugu | Updat...
0
యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ First Published 20, Jan 2018, 3:24 PM IST యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ యాక్టర్ నరేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్యాలరీ యాక్టర్ ...
0
Suresh 215 Views హైటెక్స్‌లో 3రోజులపాటు ప్రాపర్టీ షో హైదరాబాద్‌: బహుళజాతి సంస్థలు, ఐటి రంగ విదేశీ కంపెనీలు హైదరాబాద్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో నగరంలో ఇటీవల రియాల్టీ రంగం వృద్ధిని సాధిస్తోంది.. నిర్మాణ రంగం కార్యకలాపాలు మెరుగుపడ్డాయని క్రెడాయా హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎస్‌.రామిరెడ్డి తెలిపారు. 2012 నుంచి కొనసాగిస్...
1
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కోహ్లి లాంటి ఆటగాడ్ని ఏబీ చూడలేదట..! భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లాంటి క్రికెటర్‌ని తానెక్కడా చూడలేదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ TNN | Updated: Aug 30, 2017, 02:27PM IST భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లాంటి క్రికెటర్‌ని తానెక్కడా చూడలేదని దక్షిణాఫ్ర...
2
బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్‌కు హెచ్చరిక   న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కఠినంగా హెచ్చరించింది.కాగా అసత్య ప్రమాణం చేసినట్లు రుజువైతే జైలుకు తప్పదని,ముందుగానే క్షమాపణలు చెప్పాలని తీవ్రంగా వ్యాఖ్యానించింది.జస్టిస్‌ లోథా కమిటీ వర్సెస్‌ బిసిసిఐ కేసు...
2
- తారాజువ్వలా ఎగిసిన ప్రధాన సూచీలు - సత్తాచాటిన బ్యాంకింగ్‌ రంగపు షేర్లు.. - మెరిసిన లోహ, ఫార్మా, విత్త రంగ స్టాక్స్‌ - దన్నుగా నిలిచిన రూపాయి మారక బలం.. - బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 718 పాయింట్ల ర్యాలీ - 10,250 ఎగువకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ పరుగు ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం రివ్వున ఎగిశాయి. దేశీయ, అంతర్జాతీయ అనకూలతల...
1
Sep 16,2016 మళ్లీ యాంగ్‌కే ప్రపంచ బ్యాంకు సారథ్యం వాషింగ్టన్‌: ప్రపంచ బ్యాంకు పగ్గాలు మళ్లీ జిమ్‌ యాంగ్‌ కిమ్‌కే దక్కనున్నాయి. బ్యాంకు అధ్యక్ష పదవికి జిమ్‌ యాంగ్‌ నామినేషన్‌ తప్ప ఇంకెవ్వరి నుంచి నామినేషన్లు రాలేదని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ వెల్లడించింది. దీంతో జిమ్‌ యాంగ్‌ కిమ్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కొరియన్‌-...
1
Hyderabad, First Published 11, Apr 2019, 1:18 PM IST Highlights ఎక్కడైనా, ఏ రంగమైనా సాఫ్ట్‌వేర్‌, మేనేజ్‌ మెంట్‌ నిపుణులకు గిరాకీ నెలకొంది. టాలెంట్‌ను ఆకర్షిస్తున్న మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్‌ ఉన్నదని లింక్డ్‌ఇన్‌ పేర్కొంది.  హైదరాబాద్: ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, చండీగఢ్‌, వడ...
1
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV Mahesh Babu Birthday: గ్రాండ్ వెల్‌కమ్ ‘మహర్షి’.. హ్యాపీ బర్త్ డే!! మహేష్‌‌ష్‌.. ఆ పేరులోనే మత్తు ఉంది.. స్టైల్‌ ఉంది.. వైబ్రేషన్స్‌ ఉన్నాయ్.. అందుకే అమ్మాయిలకు కలల రాకుమారుడు అయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనంపై సూపర్ స్టార్ అయ్యారు. Sekhar Kusuma , TN...
0
మహానటి విషయంలో తారక్ మాట నిజమైంది Highlights మహానటి విషయంలో తారక్ మాట నిజమైంది ‘మహానటి’గా కీర్తి సురేష్ నటించిన తీరు వర్ణించలేనిది.. ఆమె నటన గురించి మాట్లాడాలంటే మాటలు రావడం లేదు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా నటించచేశారేమో’ అంటూ ట్విట్టర్‌లో మహానటి చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కీర్తి సురేష్ ...
0
- 5.61 కోట్ల మేర షేర్లు తిరిగి కొనుగోలు - షేరు ఒక్కింటికి రూ.2,506.50 చెల్లింపు - మొత్తం బైబ్యాక్‌ విలువ రూ.16,000 కోట్లకు పైమాటే . - డివిడెండ్‌ పాలసీ దిశగా బోర్డు భారీ నిర్ణయం - దేశంలోనే 'అతిపెద్ద బై బ్యాక్‌' ముంబయి: దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ 'టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌' (టీసీఎస్‌) సోమవారం రూ.16,000 క...
1
nlg 2 న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ నేడు లండన్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీ సన్నాహకంలో భాగంగా టీమిండియా నేడు న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఐపీఎల్‌కు దూరమైన భారత్‌ స్టార్‌బౌలర్‌ అశ్విన్‌ ఈ మ్యాచ్‌లో బరిలో దిగనున్నాడు. అలాగే ఫిట్‌నెస్‌ సమస్యలు అధిగమించి జట్టులో చేరిన మహ్మద్‌ షమీ మునుపటి ఫామ్‌ను అందుకుంటాడో లేదో ఈ మ...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV మహిళల క్రికెట్ జట్టు కోచ్ కోసం నేడు ఇంటర్వ్యూలు మహిళల జట్టుకు కో‌చ్‌గా కొన్ని నెలల పాటు ఉండి మిథాలీరాజ్‌తో గొడవ కారణంగా ఆ పదవి నుంచి దిగిపోయిన రమేష్ పవార్ కూడా పూర్తిస్థాయి కోచ్ పదవికి పోటీ పడుతున్నాడు. Samayam Telugu | Updated: De...
2
పవన్ పార్టీలో హైపర్ ఆది తన పంచ్ పవర్ చూపిస్తాడా? Highlights జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆయనపై విమర్శలు చేస్తున్నాడని కత్తి మహేష్ పై గతంలో విరుచుకుపడ్డాడు ఆది. కత్తి మహేష్ ను ఉద్దేశిస్తూ జబర్దస్త్ లో ఓ స్కిట్ కూడా చేశాడు. అయితే ఇప్పుడు పవన్ ఛాన్స్ ఇస్తే జనసేన తరఫున ప్రచారం...
0
Hyderabad, First Published 28, Sep 2018, 6:33 PM IST Highlights త్రివిక్రమ్ నుంచి ఒక మల్టీస్టారర్ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అరవింద సమేత రిలీజ్ హడావుడిలో ఉన్న మాటల మాంత్రికుడు నెక్స్ట్ ప్రాజెక్టును వెంకీతో చేస్తాడని అజ్ఞాతవాసి రిలీజ్ టైమ్ లోనే చెప్పేశారు. త్రివిక్రమ్ కోసం మరోవైపు బన్నీ కూ...
0
Nov 01,2019 మాస్క్‌లతోనే ప్రాక్టీస్‌ న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు వాయు కాలుష్య సెగ తప్పలేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండటంతో గత కొన్ని రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఆదివారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ద...
2
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV భారత్‌తో కష్టమే కానీ.. బంగ్లానే గెలుస్తుంది కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో శుక్రవారం రాత్రి శ్రీలంకని ఓడించి ఫైనల్‌కి చేరిన బంగ్లాదేశ్.. TNN | Updated: Mar 17, 2018, 08:24PM IST భారత్‌తో కష్టమే కానీ.. బంగ్లానే గెలుస్తుంది కొలంబో వేది...
2
MUGURUJA సింగిల్స్‌ టైటిల్‌ విజేత ముగురుజ లండన్‌: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో ఐదు సార్లు వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచిన అమెరికా స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌ను స్పెయిన్‌ భామ ముగురుజ మట్టికరిపించి టైటిల్‌ను ఎగురేసుకపోయింది. 14వర్యాంకర్‌ గార్బిన్‌ ముగురుజా 5సార్లు వింబుల్డన్‌ విజేతైన 10వ ర్యాంకర్‌ వీనస్‌పై 7-5, 6-0తో సునాయాస...
2
వానలపై అంత గుబులొద్దు.. - అంచనాలు అన్నివేళలా నిజం కాలేదు -  ప్రతి ఎల్‌నినోలు ప్రమాదకరంగా మారలేదు -  చరిత్ర ఇదే విషయాన్ని చెబుతోంది: విశ్లేషకులు -  మదుపరులు అతిగా భయపడుతున్నారు -  మార్కెట్‌ ప్రవేశానికి ఇదే మంచి తరుణం -  ఐటీ, ఫార్మా షేర్లు మేలు: మార్కెట్‌ నిపుణులు (నవతెలంగాణ- వాణిజ్య విభాగం)    భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ...
1
Highlights వైజయంతీ-తారక్.. ‘మహానటుడు’! సీనియర్ ఎన్టీయార్- వైజయంతీ మూవీస్.. నాటి తెలుగు ఇండస్ట్రీలో ఒక తిరుగులేని కాంబినేషన్. ఎన్టీయార్ హీరోయిజాన్ని వైజయంతీ ఎలివేట్ చేస్తే.. వైజయంతీ బేనర్ ప్రతిష్టని ఎన్టీయార్ సినిమాలు పెంచేశాయి. ఎదురులేని మనిషి, యుగపురుషుడు లాంటి సినిమాలు చరిత్రలో నిలబడిపోయినవే! కట్ చేస్తే.. జూనియర్ ఎన్...
0
kamal haasan's elder brother chandrahasan passed away కమల్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూత ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూశారు. TNN | Updated: Mar 19, 2017, 11:56AM IST ప్రముఖ నటుడు కమల్‌హాసన్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూశారు. లండన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి చంద్రహాసన్ మరణించినట్లు తెలుస...
0
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV వర్మ కౌంటర్.. ధర్నా చేయడానికి నాకు ఇల్లేలేదు! రామ్‌గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించబోతున్నాని ప్రకటించినప్పటి నుంచి టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తుండగా, తాజాగా సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ కూడా స్పందించిన విషయం తెలిసింద...
0
Jan 02,2019 ఏడాది తొలిరోజే జిగేలుమన్న పసిడి ధర న్యూఢిల్లీ : కొత్త ఏడాది తొలి రోజు బంగారం ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ పెరగడంతో పాటు దేశీయంగా అభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సోమవారం బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యాయి. దేశీయంగా న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 99.9 శాతం, 99.5 ...
1
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో ...
2
Visit Site Recommended byColombia ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,600 వద్దనే నిలకడగా ఉంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. దీంతో ధర రూ.37,400 వద్దనే కొనసాగుతోంది. Also Read: భారీగా పడిపోయిన వెండి.. షాకిచ్...
1
ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్.. ఆ మ్యాజిక్ చేయగలడా? Highlights ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్. బిజీ షెడ్యూల్ లో తారక్ నాని ,బన్నీ వైపే మొగ్గుచూపుతన్న మా టీవి యాజమాన్యం దక్షిణాదిలో బిగ్‌బాస్ రియాలిటీ షో లేటుగా స్టార్ట్ అయినా గానీ దానికి వచ్చిన స్పందన అనూహ్యం. తొలి సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో రెండో సీజన్‌కు నిర్వాహక...
0
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV రెండో టీ20లో తెలివిగా వ్యవహరిస్తాం..! భారత్‌తో బుధవారం రాత్రి జరగనున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా జట్టు కొంచెం తెలివిగా వ్యవహరిస్తే మంచిదని ఆ జట్టు ఫాస్ట్ TNN | Updated: Feb 20, 2018, 08:05PM IST భారత్‌తో బుధవారం రాత్రి జరగనున్న రెండో టీ20లో దక్షిణాఫ...
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఈ‘కిలికిలి’ అర్థమేమిటో? `బాహుబ‌ల`ఫేమ్ ప్ర‌భాక‌ర్ `రైట్ రైట్‌`లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. TNN | Updated: Apr 5, 2016, 06:12PM IST సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం `రైట్ రైట్‌`....
0
ఐదేళ్లలో తెలంగాణలో వందకుపైగా ‘మోంగినిస్‌ స్టోర్లు   హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 23 రాష్ట్రా ల్లోను తన ఉనికిని విస్తరించిన మోంగినిస్‌ బేకరీ సంస్థ తాజాగా తెలంగాణ మార్కెట్‌కు ప్రవేశించిం ది. మొత్తం 200కుపైగా విభిన్న బేకరీ ఉత్పత్తులతో పటిష్టమైన మార్కెట్‌ వాటాతో ఉన్న కంపెనీ తెలం గాణలో వచ్చే ఐదేళ్లలో వందకుపైగా ఫ్రాంచైజీ విధా న...
1
Hyderabad, First Published 10, Sep 2019, 2:31 PM IST Highlights జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తిరిగి సినిమాల్లో నటించే ఉద్దేశం లేనప్పటికీ.. కొన్ని ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. జనసేన  బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2018 సంక్రాంతికి విడుదలైన అజ్ఞ...
0
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కోహ్లి అక్కడ ఫీల్డర్లని ఉంచు: ధోని మిడ్ వికెట్, స్కైర్ లెగ్ దిశగా 2-3 ఫీల్డర్లని ఉంచాలంటూ సూచనలు చేయడం మైక్‌లో రికార్డయ్యింది. అంతేకాకుండా.. కేదార్ జాదవ్ బౌలింగ్ చేస్తుంటే. TNN | Updated: Oct 26, 2017, 01:55PM IST ‘జట్టుకి ఒక్కసారి కెప్టెన్ అయితే.. అతను ఎప్పటికీ ...
2
Sep 05,2015 సిప్లా చేతికి రెండు యుఎస్‌ కంపెనీలు ముంబయి : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ సిప్లా అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న రెండు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలను కొనుగోలు చేసింది. ఇన్వాజెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఐఎన్‌సి, ఎక్సెలన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఐఎన్‌సిలను సుమారు రూ.3,630 కోట్ల (550 మిలియన్‌ డాలర్లు)తో స్వాధీనం చేసుకుంది....
1
Hyderabad, First Published 23, Oct 2018, 10:10 AM IST Highlights ప్రముఖ నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సినిమా షూటింగ్ సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని నటి శ్రుతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయాన్ని అర్జున్ ఖండించారు. ఆయన ఈ విషయంపై స్పందించకపోతే... నిజంగానే ప్రజలు తను తప్పుచేశానని అనుకుంటారని ఆయన క...
0
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV భారీ న‌ష్టాల‌ను న‌మోదు చేసిన స్టేట్ బ్యాంక్ దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం నాలుగో త్రైమాసికంలో మ‌రింత ఎక్కువ న‌ష్టాల‌ను చ‌విచూసింది Samayam Telugu | Updated: May 22, 2018, 04:27PM IST భారీ న‌ష్టాల‌ను న‌...
1
Visit Site Recommended byColombia Also Read: ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. ‘అకౌంట్ స్టేటస్‌’ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవద్దు.. లేదంటే.. Stock Market Highlights.. ✺ నిఫ్టీ 50లో భారతీ ఇన్‌ఫ్రాటెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్ 3 శాతానికి పైగా పెరిగింది...
1
puri next movie with his son పూరీ.. నెక్ట్స్ ఆ హీరోతోనే..! ‘పైసా వసూల్’ తర్వాత తన తదుపరి సినిమా ఎవరితోనో ప్రకటించాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. TNN | Updated: Sep 5, 2017, 07:55AM IST ‘పైసా వసూల్’ తర్వాత తన తదుపరి సినిమా ఎవరితోనో ప్రకటించాడు దర్శకుడు పూరీ జగన్నాథ్ . ఈ సారి పూరీ బయటి హీరోతో కాదు, తన ఇంట్లోని హీ...
0
Hyderabad, First Published 12, Sep 2019, 8:06 PM IST Highlights టైటానిక్, అవతార్ లాంటి చిత్రాలతో జేమ్స్ కామెరూన్ ప్రపంచ ప్రఖ్యాతి గడించారు. ప్రపంచ అగ్ర దర్శకులలో ఆయన ఒకరు. ప్రస్తుతం కామెరూన్ అవతార్ 2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ ఏడాది విడుదలైన మార్వెల్ చిత్రం అవె...
0
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV వివేక్ కుటుంబానికి తమిళ సీఎం పరామర్శ! కుమారుడిని పోగొట్టుకున్న ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ వివేక్ ను ఆయన కుటుంబాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓదార్చారు TNN | Updated: Oct 30, 2015, 04:58PM IST కుమారుడిని పోగొట్టుకున్న ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ వివేక్ ను ఆయన ...
0
internet vaartha 232 Views సంస్థ ఎండి ఎకె మనోచా న్యూఢిల్లీ : భారతీయ రైల్వే క్యాటరింగ్‌ టైరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సిటిసి) ఈ టికెటింగ్‌ విభాగం ఈ ఏడాది 27 వేల కోట్లకుపైబడిన టికెట్లను విక్రయించాలని నిర్ణయించింది. ఈ టికెట్ల జారీ ద్వారా రాబడులు పెంచుకోవాలని నిర్ణయించింది. అంతకుముందు సంవత్సరం 22,500కోట్లు నుంచి 20 శాతం పెరగాలన...
1
ఫొటోస్: విజయనిర్మల పార్థివదేహానికి కృష్ణ - మహేష్ నివాళి First Published 27, Jun 2019, 1:53 PM IST ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మరణించడంతో కృష్ణ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.  విజయనిర్మల పార్థివదేహానికి మహేష్ బాబు నివాళి హాస్పిటల్ నుండి ఆమె భౌతికకాయాన్ని నానక్ రామ్ గూడలోని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి చేరిన ...
0
ఛైర్మన్‌, అనిల్‌ అగర్వాల్‌ రూ.లక్షకోట్ల మార్కెట్‌ విలువలతో వేదాంత న్యూఢిల్లీ, జూలై 17: భారత్‌, దక్షిణాఫ్రికా కార్యకలాపాలతో వేదాంత గ్రూప్‌కంపెనీలు ప్రపంచంలోనే ఆరోఅతిపెద్ద సహజవనరుల కంపెనీగా మారిందని ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు కంపెనీ వార్షిక సర్వసభ్యసమావేశంలో ఆయన తన ప్రగతిని వివరించారు. వేదాంత కుటుంబంలోని కెయి...
1
బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ First Published 22, May 2017, 6:13 PM IST బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ఓపెనింగ్ గ్యలరీ బెల్లంకొండ శ్రీనివాస...
0
సౌత్ స్టార్స్.. వాళ్ల క్రేజీ ఫాలోవర్స్! First Published 2, Oct 2019, 11:47 AM IST సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత మన సెలబ్రిటీలు అభిమానులకు టచ్ లో ఉండడం ఈజీ అవుతోంది.  సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత మన సెలబ్రిటీలు అభిమానులకు టచ్ లో ఉండడం ఈజీ అవుతోంది. ఫేస్ బుక్ లేని కాలంలో హీరోలకి సంబంధించిన అప్డేట్స్ తెలియాలంటే ప్ర...
0
మ్యూచువల్‌ఫండ్స్‌ టర్నోవర్‌ రూ.17.89లక్షలకోట్లు   న్యూఢిల్లీ: భారత్‌ మూచువల్‌ఫండ్‌ రంగం ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయికి సంపద పెరిగింది. ఫిబ్ర వరి నెల చివరినాటికి మొత్తం 17.89 లక్షలకోట్ల రూపాయలు నిర్వహణ ఆస్తులున్నట్లు తేలింది. ఈక్విటీ, నగదు,మార్కెట్‌ విభాగాల్లో భారీ మొత్తాలు కుమ్మరించిన ఫండ్‌ సంస్తలున్నాయి. మొత్తం 43 మంది క్...
1
Feb 28,2019 బంగారం ధరలకు రెక్కలు! న్యూఢిల్లీ: బంగారం ధర బుధవారం మరింతగా పెరిగాయి. రూపాయి పతనం సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణమని బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి. రూపాయి పతనం కూడా పసిడి పరుగుకు దోహదపడింది. బుధవారం రూపాయి 42 పైసలు క్షీణించి 71.49కి పతనమైంది. దీంతో ఢిల్లీలో పది గ్రాముల 24 క్యా...
1
internet vaartha 153 Views న్యూఢిల్లీ : శ్రీలంక బౌలర్‌ లసిత్‌ మలింగా బౌలింగ్‌ గురించి అందరికి తెలిసిందే.అతనిది చాలా విలక్షణమైన బౌలింగ్‌. సరికొత్త విధమైన బాడీ లాంగ్వేజ్‌తో బౌలింగ్‌ చేసి బ్యాట్స్‌మెన్‌ను తికమకపెట్టడం మలింగా స్టైల్‌.నిన్నటి వరకు ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడిన మలింగాను ఈసారి అతని అభిమానులు చాలా మిస...
2
Suresh 198 Views రష్యన్‌ షూటర్లకు గ్రీన్‌సిగ్నల్‌ మాస్కో: రియో ఒలింపిక్స్‌లో పోటీచేసేందుకు రష్యన్‌ షూటర్లలకు క్లియరెన్స్‌ లభించింది. ఈమేరకు అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్స్‌ సమాఖ్య మంగళవారం 18 మందితో కూడి రష్యన్‌ బృందానికి రియోలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. షూటర్ల వివరాలతో సంతృప్తిచెందటంతో ఈమేరకు సమాఖ్య నిర్ణయం తీసుకు...
2
https://static.langimg.com/thumb/msid-49598299,width-52,imgsize-,resizemode-4/49598299.jpgనిహారిక వీడియో.. చైతూ ప్రోమ మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక తన క్రియేటివిటీని కేవలం ఆన్‌స్క్రీన్ అప్పీయరెన్స్‌తో సరిపెట్టకుండా అప్పుడే ఆన్‌లైన్ సంపాదనపై కన్నేసినట్లు తెలుస్తోంది. టీవీ షోలతో హోస్టుగా బిజీగా వుంటూనే తాజాగా హీరోయి...
0
internet vaartha 229 Views ముంబై : రిలయన్స్‌ఇన్‌ఫ్రా అనుబంధసంస్థ రిలయన్స్‌ డిఫెన్స్‌ పారిశ్రామికప్రోత్సాహక మండలి నుంచి 12 పారిశ్రామిక ఉత్పత్తులలైసెన్సులు సాధించింది. కేవలం రక్షణరంగానికి సంబంధించిన యంత్రసామగ్రి తయారీకి మాత్రమే ఈ అనుమతులు ఉన్నట్లు ప్రకటించింది. డిఐపిపి తమ రిలయన్స్‌ డిఫెన్స్‌కువ్యూహాత్మక బిజినెస్‌ యూనిట్ల...
1
Pulses Stock పప్పుదినుసుల కొరతపై బ్రిక్స్‌దేశాల సహకారం న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: భారత్‌లో పప్పుదినుసుల కొరతను అధిగమించేందుకు బ్రిక్స్‌దేశాల నుంచి సహకారం కోరుతోంది. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌ ను తట్టుకునేందుకు బ్రిక్స్‌ ఐదుదేశాల సహకారంతో తట్టుకునే అవ కాశంఉందని భారత్‌ భావిస్తోంది. బ్రిక్స్‌దేశాలకు ఓరకంగా బిజినెస్‌ అవ...
1
Visit Site Recommended byColombia బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.40,100కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ ఎగయడం ధరల పెరుగుదలకు దోహదపడింది. పెళ్లి సీజన్ కారణంగా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ ఎగయడం వల్ల బంగారం ధరలు పెరిగాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అయి...
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV నా కెప్టెన్సీలో ధోనీ 2003 ప్రపంచ కప్ ఆడి ఉంటే? భారత్ 2003 ప్రపంచకప్ ఫైనల్ ఆడే సమయంలో ధోనీ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని నమ్మకలేకపోతున్నా - ఆత్మకథలో గంగూలీ. TNN | Updated: Mar 1, 2018, 11:02AM IST సౌరభ్ గ...
2
sandhya 207 Views 14402 crores , BSNL , FY2019 , loss BSNL న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు ఈ ఆర్ధికసంవత్సరంలో 14,202 కోట్లుగా ఉంటాయని అంచనా వేస్తోంది. ప్రభుత్వరంగంలో ఉన్న ఈ సంస్థ రాబాలపరంగా చూస్తే 19,308 కోట్లుగా ఉంటాయనిఅంచనావేసింది. టిలికాం రంగ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ లోక్‌సభలో వెల్లడించారు.మొబైల్...
1
గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 5.8 శాతం పెరిగాయి GST న్యూఢిల్లీ: జీఎస్‌టీ (వస్తుసేవల పన్ను) వసూళ్లు జూలైలో మరింత పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 5.8 శాతం పెరిగాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా జూన్ నెల కంటే కూడా వసూళ్లు పెరిగాయి. జూన్‌లో వసూళ్లు 99,939 కోట్ల రూపాయలు వసూలు కాగా, జూలైలో అదనంగా 61 కోట్ల రూపాయల...
1
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఛీ ఛీ ఇంత దిగ‌జారతారా .. మ‌ంచు ల‌క్ష్మి ఆవేద‌న‌ తెలుగు సినిమా వాళ్ల గురించి హ‌ద్దులు మీరి మాట్లాడుతున్నార‌ని, సినీ న‌టీమ‌ణుల గురించి నోరు జార‌ర‌ని చెబుతూ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ క‌న్నెర్ర చేసింది. క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని ఆ ఎడిట‌ర్‌పై ప‌ల...
0
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆఖరి బంతి మ్యాజిక్.. కివీస్‌పై ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ ఆఖరి బంతికి ఫోర్ కొడితే టై, సిక్స్ కొడితే విన్. క్రీజ్‌లో కెప్టెన్ విలియమ్సన్. కానీ అద్భుత బంతితో ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించిన క్రిస్ వోక్స్. TNN | Updated: Mar 3, 2018, 05:30PM IST వెల్లింగ్టన్ వే...
2
TECH భారత వ్యాపారవేత్తలకు సరళీకృత వీసా న్యూఢిల్లీ, నవంబరు 7: యూరోపియన్‌ యూనియన్‌ నుంచి నిష్క్రమించాలన్న నిర్ణయం తర్వాత బ్రిటన్‌ కు భారత్‌ అత్యంత కీలకమైన వాణిజ్యభాగస్వామి గా ఆదేశం భావిస్తోంది. బ్రిటన్‌ ప్రధాని రెండు రోజుల భారత్‌ ప్యటనలో భారతీయ వాణిజ్య వేత్త లు, వ్యాపారవేత్తలకు సురళీకృత వీసాలు జారీచేస్తా మని ప్రధాని థెరి...
1
KOHLI దూసుకురానున్న కోహ్లీ న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా ఐపిఎల్‌ -10 సీజన్‌లో ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైన రాయల్‌ చాలెంజర్స్‌బెంగళూరు కెప్టెన్‌ కోహ్లీ తదుపరి మ్యాచ్‌కి అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తుంది.శనివారం బెంగళూరు జట్టు ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌పై విజయం సాధించి ఐపిఎల్‌ -10లో బోణి కొట్టింది.మ్యాచ్‌ అనంతరం బెంగళూరు తా...
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పాక్ జట్టులో ఫిటెనెస్ పరీక్ష.. ఓ భూటకం ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఓ భూటకపు ఫిటెనెస్ టెస్టు ద్వారా తనని జట్టు నుంచి తప్పించారని పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ TNN | Updated: Aug 19, 2017, 07:45PM IST ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఓ భూటకపు ఫిటెనెస్ టెస్టు ద్వారా తనని జట్టు న...
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఆ ట్విట్టర్ అకౌంట్లని తొలగించండి: సచిన్ భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తన పిల్లల పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లని వెంటనే తొలగించాల్సిందిగా ట్విట్టర్‌ని TNN | Updated: Oct 17, 2017, 12:41PM IST భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తన పిల్లల పేరుతో ఉన్న ట్విట్టర...
2
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV #Me Too: నాతో గడపాలన్నాడు, మీద చేయి వేసి..: సింగర్ వర్షా ఇన్నాళ్లూ మగ అహంకారం వాళ్ల గొంతునొక్కేసినా ‘మీటూ’ ఉద్యమ స్పూర్తితో ఒక్కో గొంతూ స్వరం పెంచుతోంది. పరిశ్రమకు చెందిన ఒక్కో రసికరాజు గుట్టుని బయటకు లాగుతుంది. Samayam Telugu | Updated: Oct 16, 2018, 0...
0
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV టి 20: టీమిండియా టార్గెట్ : 246 తొలి టి20లో టీమిండియాపై నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 245 పరుగుల భారీ స్కోర్ చేసింది TNN | Updated: Aug 27, 2016, 09:50PM IST ప్లోరిడా: రిజినల్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న టి.20 మ్యాచ్ లో విండీ బ్యాట్స్ మెన్లు భారత బౌరల్లను ఉతికి...
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రానా ఆ దున్నతో ఇలా ఫైట్ చేశాడా! ‘బాహుబలి’.. భారత సినీ చరిత్రలో ఓ సెన్సేషన్. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. TNN | Updated: Apr 10, 2017, 04:11PM IST ‘బాహుబలి’.. భారత సినీ చరిత్రలో ఓ సెన్సేషన్....
0
Apr 12,2017 30 లక్షల మార్క్‌కు ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు  న్యూఢిల్లీ : న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం 2016-17లో దేశీయ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా తొలిసారి 30 లక్షల మైలురాయిని దాటింది. దీంతో ఈ విభాగంలో 9.23శాతం వృద్ధి నమోదైంది. 2017 మార్చితో ముగిసిన త్రైమాసికానికి ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయ...
1
అతిపెద్ద గ్యాస్‌ పైప్‌లైన్‌ యోచనలో ఐఓసీ - 1987 కి.మీ. నిడివి మేర నిర్మాణం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ 'ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌' (ఐఓసీ) దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌ పైపులైన్‌ నిర్మించాలని యోచిస్తోంది. ప్రస్తుతం గెయిల్‌ నిర్వహణలో ఉన్న 1,415 కి.మీ. పొడవైన జామ్‌నగర్‌-లోని గొట్టపు మార్గమే ఇప్పటి వరకు దేశంలో అతిపె...
1
Huelva, First Published 12, Sep 2019, 11:40 AM IST Highlights తమిళ్‌ బిగ్‌బాస్‌-3 అత్యంత ఎమోషనల్‌గా సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ ఆత్మీయులను చూసి కంటెస్టెంట్స్‌ భావోద్వేగానికి లోనయ్యారు.   తమిళ బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా హౌస్ లోకి కుటుంబ సభ్యులను అనుమతిం...
0
Jan 22,2019 నెలాఖరుకు మారుతీ కొత్త కారు న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ కారు బాలెనో ఆర్‌ఎస్‌ను కొత్త హంగులతో ముస్తాబు చేస్తోంది. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సరికొత్త అప్‌డేట్స్‌తో మారుతీ బాలెనో ఆర్‌ఎస్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను ఆకర్షణీయంగా కంపెనీ తీసుకొస్తోందని కంపెనీ ...
1
VISHA15 అంచనాలను అధిగమించిన ఇన్ఫోసిస్‌ బెంగళూరు, అక్టోబరు 14: సాప్ట్‌వేర్‌ సేవల్లో దేశంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్‌ రెండోత్రైమాసికం ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు మించగలిగాయి. ముందురోజు విడుదలైన టిసి ఎస్‌ ఫలితాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు నిపుణుల అంచనా. రెండోత్రైమాసికం ఫలితాలు నికరలాభం 6.1శాతం పెరిగింది. కంపెనీ నిక...
1
Suresh 242 Views షమీకి స్థానం కష్టమే: మీర్పూర్‌: నేటి నుంచి జరిగే టి 20ప్రపంచ కప్‌ లో పేసర్‌ మహ్మద్‌ షమీకి జట్టులో చోటు దక్కటం కష్టమేనని భారత కెప్టెన్‌ ధోనీ వ్యాఖ్యానించారు. గాయంతో జట్టునుంచి వైఐదొలగిన షమీ ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నా.. తిరిగి జట్టులోకి తీసుకోవటం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం రాణిస్తున్న జస్ప్రీత్‌ బుమ్రా,...
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రికార్డ్: రేస్‌లో దూసుకొచ్చిన మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ‘విన్నర్’ ట్రైలర్ యూట్యూబ్‌లో మాంచి రన్నింగ్ స్పీడ్‌‌తో దూసుకుపోతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమైన ఫీట్‌ను ఈ యంగ్ మెగా హీరో అందుకుని రేస్‌లోకి దూసుకొచ్చారు. TNN | Updated: F...
0
internet vaartha 114 Views ముంబై : ప్రైవేటురంగంలోనిఇండస్‌ ఇండ్‌ బ్యాంకు నికరలాభాలు తొలిత్రైమాసికంలో 26 శాతం పెరిగి 661.38 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు ప్రకటించింది. నికరవడ్డీ ఆదాయం 38శాతం పెరి గిందని, వడ్డీయేతర ఆదాయం కూడా 28శాతం పెరిగింది. నికరవడ్డీ మార్జిన్‌ 3.97శాతంగా ఉంది. కేటాయింపుల కవరేజిరేషియో 59శాతంగా ఉంది. స్థిరాస...
1
హోమ్ క్రీడలు అఫ్రిదీ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన గౌతం గంభీర్ అఫ్రిదీ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన గౌతం గంభీర్ August 06, 2019,   3:48 PM IST Share on: జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విమర్శలకు  బీజేపీ ఎంప...
2
Sep 18,2017 ఇన్ఫోసిస్‌కు మరో ఎదురు దెబ్బ! బెంగళూరు : దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ మధ్య కాలంలోనే ఆ కంపెనీ సీఈవో విశాల్‌ సిక్కా రాజీనామా మర్చిపోకముందే తాజాగా మరో సీనియర్‌ అధికారి వైదొలిగారు. ఇన్ఫోసిస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజరు రాజగోపాలన్‌ రాజీనామా చేసినట్టు సోమవార...
1