text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
internet vaartha 193 Views
సాంకేతిక సమస్యల పరిష్కారంలో ఆర్జియో
ముంబై : దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో వాణిజ్యవిడుదల ఈ ఏడాది చివరికి జరుగుతుందని వినిపిస్తోంది. సాంకేతిక పరంగా నెలకొన్న సమస్యలను ఇపుడిపుడే గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నందున నెట్వర్క్ విడుదలలో మరింత జాప్యం అవుతున్నట్లు అంచనా.... | 1 |
Aug 27,2016
వారాంతంలోనూ నష్టాల్లోనే..
ముంబయి: అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు వారాంతంలోనూ మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఫెడ్ సమవేశం నేపథ్యంలో శుక్రవారం మదుపరులు ఆచితూచి ట్రేడింగ్ నిర్వహించడం కనిపించింది. వడ్డీరేట్ల ప్రభావం ఉండే స్టాక్స్ను ఎక్కువ మొత్తంలో వదులుకొనే ప్రయత్నం చేశారు. దీంతో మార్... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మహేష్పై పూరీ అలకకు కారణం అదేనా?
మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్మేన్ వంటి సన్సేషనల్ హిట్స్ అందించిన దర్శకుడు పూరీ, ముచ్చటగా మూడో హిట్కి ప్లాన్చేసారు. ఆ సినిమానే ‘జనగనమన’. మహేష్ పుట్టినరోజు సందర్భంగా తొలి లుక్ కూడా వచ్చింది. అయితే
TNN | Updated:
Oct 20, 2016, 06:22PM I... | 0 |
హైపర్ ఆది ప్రపోజ్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.?
Highlights
వాలెంటైన్స్ డే సందర్భంగా అమ్మాయికి ప్రపోజ్ చేసిన ఫోటో పోస్ట్ చేసిన హైపర్ ఆది
హైపర్ ఆది పోస్ట్ చేసిన ఆ ఫోటో వైరల్
ఎందుకంటే ఆది ప్రపోజ్ చేస్తున్న అమ్మాయి తొలిప్రేమలో ప్రియదర్శి లవ్
జబర్దస్త్ లాంటి కామెడీ షోతోపాటు రియాలిటీ షోలలో కామెడీ చేస్తూ.. ఈ మధ్య బుల్లి తెరపై... | 0 |
Jan 11,2019
ఉబర్ ఈట్స్కు అలియా ప్రచారం..
న్యూఢిల్లీ : ఉబర్ ఈట్స్ తన బ్రాండ్ అంబాసీడర్ బాలీవుడ్ నటీ అలియా భట్తో నూతన ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. 'ఎవ్రీడే మోమెంట్స్' నినాధంతో తమ మొట్ట మొదటి మెగా ప్రచారానికి రూపకల్పన చేశామని ఉబర్ ఈట్స్ బ్రాండ్ స్ట్రాటజీ హెడ్ నమిటీ కాట్రే పేర్కొన్నారు.
మీ స్నేహి... | 1 |
తెలంగాణ ఎక్స్ప్రెస్ పేరు మార్పు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ప్రెస్ పేరు మారనుంది. తెలంగాణ ఎక్స్ప్రెస్ పేరును కాగజ్నగర్ ఎక్స్ప్రెస్గా పేరు మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి దీని పేరు అందుబా... | 1 |
సీసీఎస్ లో రామ్ గోపాల్ వర్మ,,, అరెస్ట్ కు రంగం సిద్ధం.!
Highlights
గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ నేపథ్యంలో వర్మపై కేసు
జీఎస్టీపై చర్చా కార్యక్రమంలో తనను అవమానించారని దేవి కేసు
సామాజిక కార్యకర్త దేవి కేసుపై విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” వీడియోతో ప్రపంచ వ్యాప్తంగా... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రుణ వడ్డీ రేట్లు పెంచిన హెచ్డీఎఫ్సీ
గృహ రుణాలకు పేరెన్నికగన్న హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లను 0 .20 శాతం పెంచడానికి నిర్ణయించింది. కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది.
Samayam Telugu | Updated:
Apr 10, 2018, ... | 1 |
Hyderabad, First Published 26, Oct 2018, 11:01 AM IST
Highlights
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ యాక్షన్ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రా... | 0 |
కోహ్లీకి ఐ లవ్ యూ చెప్పిన యువతితో అర్జున్ టెండూల్కర్
Highlights
ఇంగ్లాండ్ టూర్లో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ జాలీగా గడుపుతున్నారు. శ్రీలంకతో అండర్-19 యూట్ టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్కు చేరుకున్న అర్జున్... జట్టులో చోటు దక్కకపోవడంతో టూర్ను ఎంజాయ్ చేస్తున్నాడు
ఇంగ్లాండ్ టూర్లో సచిన్ టెండూల్క... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
చెన్నై సూపర్ కింగ్స్కి ధోనీ దూరం..?
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్రసింగ్ ధోనీని వదుకోవాల్సిందేనా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువ
TNN | Updated:
Oct 24, 2017, 04:08PM IST
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్రసింగ్ ధోనీని వదుకోవాల్సిందేనా..? అం... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మరదలికి సాయం చేస్తున్న స్టార్ హీరో
తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తమిళ నటుడు అజిత్ తన మరదలి కెరీర్ చక్కబెట్టే పనిలో పడ్డాడిప్పుడు.
| Updated:
Sep 5, 2015, 01:57PM IST
తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తమిళ నటుడు అజిత... | 0 |
Oct 17,2017
బజాజ్ ఫినాన్స్ ఫలితాలు భేష్!
ముంబయి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్ 36.5 శాతం వృద్ధితో రూ.557 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికం లో రూ.408 కోట్ల లాభాలు నమో దు చేసుకు ంది. క్రితం క్యూ2లో ఈ కంపెనీ రెవెన్యూ... | 1 |
Hyderabad, First Published 4, Jul 2019, 7:48 PM IST
Highlights
హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. జులై 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచారం కార్యక్రమాలు ప్లాన్ చేస్తోంది.
హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రష్మికను ఆ బూతుతో పోల్చిన నెటిజన్, స్పందించిన నటి
రష్మిక మందనకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఓ నెటిజన్ రష్మికను ట్రోల్ చేస్తూ అసహ్యంగా కామెంట్ చేశాడు. దాంతో బాధపడిన రష్మిక ఘాటుగా సమాధానమిచ్చింది.
Samayam Telugu | Updated:
Nov 7, 2019, 11:05AM IS... | 0 |
SRILANKA TEAM
ప్రపంచకప్కు నేరుగా శ్రీలంక
లండన్: ప్రపంచకప్ 2019 టోర్నీకి శ్రీలంక నేరుగా అర్హత సాధించింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం రాత్రి ముగిసిన తొలి వన్డేలోనే వెస్లిండీస్ ఓటమిపాలవడంతో శ్రీలంకకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో 78 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్న వెస్... | 2 |
Kohli
అత్యధిక సిక్స్ల మ్యాచ్ అదే
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే బౌండరీలు,సిక్సర్లకు పెట్టింది పేరు.ఉత్కంఠ భరితంగా సాగిపోయే మ్యాచ్ల్లో సింగిల్స్ తీస్తే మజా ఉండదు.స్టేడియం పైకప్పులపై బంతులు పడేలా సిక్సర్ల వర్షం కురిపిస్తేనే అభిమానులకు మంచి కిక్ వస్తుంది.ఇప్పటి వరకు 2017 ఐపిఎల్ మ్యాచ్ల్లో ఏమే మ్యాచ్ల... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత్తో తొలివన్డేకి ఆసీస్ టీమ్ ప్రకటన..!
ఎనిమిదేళ్ల తర్వాత ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ మళ్లీ ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకోగా.. కెప్టెన్ అరోన్ ఫించ్తో కలిసి అలెక్స్ క్యారీ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు.
Samayam Telugu | Update... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మహిళలు మగాడిని గ్యాంగ్ రేప్ చేస్తేనే సమానత్వం.. నోరుజారిన సినీ రచయిత
‘‘భర్తలు.. భార్యలను మోసం చేయడానికి కారణం మరో మహిళే. వారి వల్లే సంసారాలు కూలిపోతున్నాయి’’ అంటూ ఆ సినీ రచయిత చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది.
Samayam Telugu | Updated:
Nov 1, 2019, 05:47PM IST
... | 0 |
T 20: india vs Austrelia
విరాట్ విజృంభణ.. టీమిండియా భారీ స్కోర్
కోహ్లీ పరుగుల వరద పారించడంతో ఆసీస్ తో జరుగుతున్న టి.20లో ధోనీసేన భారీ స్కోర్ చేసింది
TNN | Updated:
Jan 28, 2016, 10:35AM IST
ఆడిలైడ్ : ఆసీస్ తో జరుగుతున్న టి-20 మ్యాచ్ లో ధోనీసేన భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓటర్లు పూర్తయ్యే సరికి భారత్ మూడు వికెట్లు కోల్... | 2 |
అక్కినేని అఖిల్ సినిమాకు నాగార్జున, అమల పాటే టైటిల్
Highlights
విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అక్కినేని అఖిల్ తాజా చిత్రానికి టైటిల్ ఫిక్స్
అమల, నాగార్జునల సూపర్ హిట్ మూవీ నిర్ణయం సినిమా పాటే టైటిల్
హలో గురూ ప్రేమ కోసమే..టైటిల్ ఓకే చేసిన నాగార్జున
అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ తెర... | 0 |
డాబర్ ఇండియా భారీ విస్తరణ కార్యక్రమాలు
Hanumantha Reddy| Last Modified సోమవారం, 4 ఆగస్టు 2008 (16:56 IST)
ప్రముఖ వినియోగదారుల ఉత్పత్తి సంస్థల్లో దిగ్గజమైన డాబర్ ఇండియా కంపెనీ దేశవ్యాప్తంగా భారీ విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది. ఇందుకోసం సుమారు రూ. 250 కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది. పై స్థాయి వినియోగదారుల వస్తు ... | 1 |
రాబోయే కొద్ది నెలల్లో ద్రవ్యోల్బణానికి రెక్కలు!
ప్రభుత్వ నిర్ణయాలే ప్రధాన కారణం
అదే జరిగితే మళ్లీ వడ్డీరేట్లు పెరగొచ్చు
ఆర్థిక వ్యవస్థ ఎపుడు ఎలా మారుతుంటుందన్నది అంత సులువుగా అర్థం కాదు. ఒక దానిపై మరొక అంశం ఆధారపడి ఉంటుంది కాబట్టి.. తరచూ బేరీజు వేసుకుంటూ ఉండాలి. ఇది ఇలా జరిగితే.. అది అలా అవుతుంది కదా అని విశ్లేషించుకు... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఇకపై గూగుల్ యాడ్ సెన్స్ తెలుగులో కూడా
సాంకేతిక దిగ్గజంగూగుల్ నుంచి తెలుగువారికి శుభవార్త. టాప్ సెర్చింజన్ గూగుల్ దాని ప్రకటన ఉత్పత్తులైన గూగుల్ యాడ్వర్డ్స్, గూగుల్ యాడ్సెన్స్లలో తెలుగు సపోర్ట్ను ఇస్తున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది.
Samayam Telu... | 1 |
Suresh 154 Views afridi and kohli
afridi and kohli
పాకిస్థాన్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు. భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని, శాంతి, సహజీవనం, ప్రేమ కోసం ఇరుదేశాలు కలిసి ముందుకు సాగాలని, మానవతా విలువల్ని కాపాడాలని, తన... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
kohli's support for dhoni remarkable: ganguly
‘ధోనీకి కోహ్లి బాసటగా నిలవడం అద్భుతం’
మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్ విరాట్ కోహ్లి బాసటగా నిలవడం నిజంగా అద్భుతం. ఆటగాళ్లతో అతడు వ్యవహరిస్తోన్న తీరు గ్రేట్- దాదా
TNN | Updated:
Nov 17, 2017, 02:07PM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు కు... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అడివి శేష్ ‘గూఢచారి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
‘దొంగాట’, ‘క్షణం’, ‘అమీతుమీ’ లాంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అడివి శేష్.
Samayam Telugu | Updated:
Jun 15, 2018, 03:15PM IST
‘దొంగాట’, ‘క్షణం’, ‘అమీతుమీ’ లాంటి విభిన్నమైన స... | 0 |
తెలంగాణలో మానవత్వం కనిపిస్తే ఆంధ్రలో మనీ తత్వం కనిపిస్తుంది
Highlights
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య తేడాపై విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారు
తెలంగాణలో మానవత్వం అడుగడుగునా కనిపిస్తుందన్న విజయేంద్ర ప్రసాద్
అయితే ఆంధ్రలో మాత్రం సోషల్ స్టేటస్ ను బట్టే విలువ నిస్తారని తన అభిప్రాయం
ఆంధ్ర, తెలంగాణల మధ్య తేడా ఏంటి.. అసలు ఇక్కడి మనుషు... | 0 |
AIRTEL
హైదరాబాద్: రిలయన్స్ జియోకు మరింత పోటీ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరో సరికొత్త
ఆఫర్ను ప్రకటించింది. రూ.349ప్లాన్పై మరింత డేటా అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్పై ప్రస్తుం
1జిబి డేటా అందిస్తుండగా, ఇక నుంచి రోజుకు 1.5జిబి 4జి డేటాను అందించనున్నట్లు తెలిపింది. అంటే ప్రస్తుతం
ఆఫర్ చేస్తున్నదాని కం... | 1 |
Jul 31,2016
హెచ్సీఎల్ నష్టం రూ.35.70 కోట్లు
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలానికి సంస్థ రూ.35.7 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకు ముందు త్రైమాసికంలో సంస్థ రూ.154.60 కోట్ల నష్టాల్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ... | 1 |
Sensex Monitoring
మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలదే హవా
ముంబై, సెప్టెంబరు 23: స్టాక్ మార్కెట్లలో ఎక్కువగా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలదే హవా కనిపించింది. 0.6 శాతం చొప్పున ర్యాలీతీసింది. సెన్సెక్స్ నిఫ్టీల్లో రెండింటా కూడా ప్రతికూల సానుకూల సూచీలు న్నాయి. సెన్సెక్స్పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసిఎస్, సిప్... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కళాతపస్వికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి డాక్టర్ కె. విశ్వానాథ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించింది.
TNN | Updated:
Apr 24, 2017, 06:26PM IST
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి డాక్టర్ కె. విశ్వానాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవా... | 0 |
'చిత్రాంగద'ను సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్
Highlights
ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో.. తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రాంగద మూవీ ని... | 0 |
Mistry
రతన్టాటాకు తెలిసే అంతా జరిగింది!
ముంబై, నవంబరు 1: జపాన్కు చెందిన ఎన్టిటి డొకొమోకు సంబంధించిన లావాదేవీల్లో తాను సొంతంగా నిర్ణయాలు తీసుకున్నానని టాటా సన్స్ ప్రకటించడాన్ని సైరస్ మిస్త్రీ కొట్టిపారేసారు. అన్ని నిర్ణయాలను అప్పటి బోర్డు నిర్ణయాల ఆధా రంగా మాత్రమే అమలుచేసినట్లు టాటాసన్స్బోర్డు ఏకగ్రీవంగా తీర్మానిం... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
జియో 19... ఎయిర్టెల్ 9...?
జియోకు దీటుగా ఎయిర్టెల్ కూడా ఆఫర్లను ప్రవేశ పెడుతూనే ఉంది. ఇందులో భాగంగా... రూ.9 రీఛార్జ్ ఆఫర్ను ప్రవేశపెట్టింది.
TNN | Updated:
Feb 17, 2018, 04:39PM IST
భారత టెలికాం రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో... టెల్కోలు తమ వినియోగదారులను రోజ... | 1 |
ccl5 (file)
అమరావతి వేదికగా సిసిఎల్ సూపర్ 6
విజయవాడ: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సూపర్ 6 పోటీలకు అమరావతి వేదిక కానుంది.. విజయవాడ మునిసిపల్ స్టేడియంలో ఏప్రిల్ 1,2 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు ముందుకొచ్చారు.. సచివాలయంలో ఈమేరకు సిఎం చంద్రబాబును బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్, సిసిఎల్ నిర్వాహకుల... | 2 |
Apr 07,2016
మార్కెట్లోకి అడుగుపెట్టిన 'టియాగో'
ముంబయి: కార్ల ప్రియులను గత కొంత కాలంగా ఊరిస్తూ వస్తున్న 'టాయాగో' హచ్బ్యాక్ కారును టాటా మోటార్స్ సంస్థ బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు పెట్రోలు వర్షన్ ప్రారంభ ధరను రూ.3.39 లక్షలుగా, డీజిల్ మోడల్ ధరను రూ.4.18 లక్షలుగా (ఎక్స్షోరూమ్, ముంబయి) కంపెనీ నిర్ణయిం... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
NTR: ‘ఎన్టీఆర్’లో RX 100 భామ.. ఏ పాత్రకో తెలుసా?
‘RX 100’లో కిస్సులతో కైపెక్కించిన పాయల్.. సహజ నటిగా మెప్పిస్తుందా?
Samayam Telugu | Updated:
Nov 26, 2018, 12:45PM IST
‘ఆర్ఎక్స్ 100’ అంద చందాలతో కుర్రకారును పిచ్చెక్కించిన పాయల్ రాజ్పుత్ .. క్రిష్ దర్శకత... | 0 |
Visit Site
Recommended byColombia
1999 ఫిబ్రవరి 7ను కుంబ్లే ఎప్పటికీ మర్చిపోలేడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కుంబ్లే చరిత్ర సృష్టించాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో పాక్‌‌తో జరిగిన టెస్టులో చివరి రోజు 74 పరుగులిచ్చి కుంబ్లే పది వికెట్లు కూల్చాడు. 19 ఏళ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఇదెక్కడి షాట్.. కీపర్ తలమీదుగా సిక్స్..!
మైదానంలో న్యూజిలాండ్ హిట్టర్ బ్రెండన్ మెక్కలమ్ ఎంత విధ్వంసకంగా ఉంటాడో అందరికీ తెలిసిందే.
TNN | Updated:
Aug 29, 2017, 05:56PM IST
మైదానంలో న్యూజిలాండ్ హిట్టర్ బ్రెండన్ మెక్కలమ్ ఎంత విధ్వంసకంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఏబీ డివ... | 2 |
ఆండ్రీ ముర్రే
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమణ
ఫైనల్లోకి ప్రవేశించిన వావ్రింకా పారిస్: ప్రెంచ్ ఓపెన్లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్ పోరులో టాప్ సీడ్ ఆండీ ముర్రే టోర్నీ నుంచి నిష్క్ర మించాడు. మూడో సీడ్ వావింక్రా చేతిలో పోరాడి 6-7(6-8), 6-3, 5-7, 7-6(7-3), 6-1తో ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్లో అమెర... | 2 |
internet vaartha 131 Views
హైదరాబాద్ : నగరంలోని ఎగువ బంజారాహిల్స్ ప్రాంతంలో న్రపతిష్టాత్మకమైన డ్రీమ్ ఇండియా గ్రూప్, ఫిమా సంస్థల ఆధ్వర్యంలో ది వాలెన్సియా రియాల్టీప్రాజెక్టు రూపు దిద్దుకుంటున్నది. అత్యం విలాసవంతమైన ప్రాంతంగా కొనసాగుతున్న బంజారాహిల్స్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు మంచి మార్కెట్ సాధిస్తుందని సంస్థ ఎండి సయ్య... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బాలీవుడ్ నటితో అఫైర్పై స్పందించిన రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకి తనపై వస్తున్న రూమర్స్పై పెదవి విప్పాడు. ఇటీవల బాలీవుడ్ నటి నిధి అగర్వాల్తో కలిసి ముంబయిలోని
Samayam Telugu | Updated:
Jun 2, 2018, 12:15PM IST
బాలీ... | 2 |
internet vaartha 200 Views
కింగ్స్టన్ : రెండవ టెస్టులో సెంచరీ చేయాలని టార్గెట్ ఏమి పెట్టుకోలేదని టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే పేర్కొన్నాడు. కాగా రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన అనంతరం మాట్లాడుతూ తొలి టెస్టు తరువాత పెవిలియన్ చేరడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, అప్పుడే ఇలా జరుగకుండా చూసుకోవాలని భావి... | 2 |
Hyd Internet 135 Views NRI's
NRI’s
న్యూఢిల్లీ: స్వదేశానికి పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తున్న వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉండనున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ పేరుతో ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది.అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్,ప్రపంచ బ్యాంకు వార్షిక సమావ... | 1 |
Jan 19,2017
ఎయిర్టెల్ సీఎంవోగా రాజ్ పూడిపెద్ది
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు టెలికం కంపెనీ ఎయిర్టెల్ ఇండియాకు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీిఎంవో)గా రాజ్ పూడిపెద్ది నియమితులయ్యారని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. అదే విధంగా ఎయిర్టెల్ మేన... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సిడ్నీ టెస్టు: ఆసీస్ టీమ్లోకి కొత్త స్పిన్నర్
మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే మార్నస్.. తన లెగ్ స్పిన్తోనూ మ్యాచ్ని మలుపు తిప్పే ప్రదర్శన చేయగలడు. మరోవైపు ఈరోజు మెల్బోర్న్ వేదికగా ముగిసిన మూడో టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా టాప్... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
'నేల టికెట్టు' పిల్ల హాట్ హాట్ పోజులు!
Highlights
తెలుగు తెరకు మరో కొత్తమ్మాయి పరిచయం కాబోతుంది
తెలుగు తెరకు మరో కొత్తమ్మాయి పరిచయం కాబోతుంది. తనే మాళవిక శర్మ.. రవితేజ నటించిన 'నేల టికెట్టు' సినిమాలో హీరోయిన్ గా నటించింది. తన అందం, అభినయంతో పాటు తన హాట్ హాట్ లుక్స్ ను జోడించి యూత్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంద... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
హెచ్-1బీ వీసా దరఖాస్తుల పరిమితి ముగిసింది
వచ్చే ఏడాది 2019కి సంబంధించి హెచ్1-బీ దరఖాస్తుల పరిమితి ముగిసిందని యూఎస్సీఐఎస్(యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) వెల్లడించింది.
TNN & Agencies | Updated:
Apr 7, 2018, 02:29PM IST
అమెరి... | 1 |
Hyderabad, First Published 5, Jul 2019, 3:41 PM IST
Highlights
దర్శకుడు ఓంకార్ రూపొందించిన 'రాజు గారి గది' సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది.
దర్శకుడు ఓంకార్ రూపొందించిన 'రాజు గారి గది' సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో సీక్వెల్ గా 'రాజు గారి గది 2' వచ్చింది. ఇందులో ఏకంగా నాగార్జున, సమంత ... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ప్రభాస్ భుజాలపై నడవడం తప్పే కాని..: అనుష్క
Web Title:anushka shetty shared her experience about walking on prabhas shoulders in baahubali 2
( Telugu News from Samayam Telugu , TIL Network)
1/6
ప్రభాస్ భుజాలపై నడవడం తప్పే కాని..: అనుష్క
మీ కామెంట్ రాయండి
బాహుబలి.. ట... | 0 |
Mumbai, First Published 17, Sep 2018, 1:43 PM IST
Highlights
ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా దారుణంగా పరాజయం పాలవ్వడంతో కోచ్ రవిశాస్త్రిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.
ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా దారుణంగా పరాజయం పాలవ్వడంతో కోచ్ రవిశాస్త్రిపై అభిమానులు, మాజీ క్రికెటర... | 2 |
Hyderabad, First Published 11, Mar 2019, 7:42 PM IST
Highlights
మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న కీర్తి సురేష్ కి ఇక సౌత్ లో తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ సర్కార్ సినిమా తరువాత కీర్తి మరో తమిళ్ సినిమాలో అవకాశం అనుకోలేదు. కమర్షియల్ కధలు వస్తున్నా కూడా అంత ఈజీగా ఒప్పుకోవడం లేదట.
మహానటి సినిమాతో ఒక్కస... | 0 |
ఉల్లి ఎఫెక్ట్: 18 శాతాన్ని దాటిన ఆహార ద్రవ్యోల్బణం
Hanumantha Reddy| Last Updated: గురువారం, 22 మే 2014 (21:59 IST)
PTI Photo
PTI
దేశీయ మార్కెట్లలో ఉల్లిపాయల ధరలు, ఇతర కూరగాయల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకింది. డిసెంబర్ 25తో ముగిసిన వారాంతానికి గానూ ఆహార ద్రవ్యోల్బణం 18.32 శాతంగా నమోదయ్యింది.
అంతక... | 1 |
సాహో కాటమరాయుడు.. పవన్ చేతిలో వీర ఖడ్గం... శివబాలాజీ గిఫ్ట్
Highlights
పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో ఒకరు శివబాలాజీ
కాటమరాయుడులో పవన్ కు తమ్ముడిగా నటిస్తున్న శివబాలాజీ
జనసేనానికి అద్భుత ఖడ్గం తయారు చేయించి గిఫ్ట్ గా ఇచ్చిన శివబాలాజీ
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు హీరో శివబాలాజీ పెద్ద ఫ్యాన్. ప్రస్తుతం ‘... | 0 |
jemimah rodrigues hits double ton for mumbai
వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన 16 ఏళ్ల అమ్మాయి!
ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది
TNN | Updated:
Nov 5, 2017, 06:10PM IST
ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించ... | 2 |
bollywood actor farhan akhtar ex wife adhuna confirms her new relationship on socialmedia shares her new lover photo
‘నా మాజీ భర్త మంచోడు.. నా కొత్త ప్రియుడికి ఓపికెక్కువ’
ఫర్హాన్ అక్తర్ మాజీ భార్య అధూనాకు కొత్త ప్రియుడు దొరికాడట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాదు తన మాజీ భర్త చాలా మంచోడు అంటూ ... | 0 |
ashwini dutt upset with daughters inter-caste marriage
కూతుళ్ల కులాంతర వివాహాలు ఆ నిర్మాతను బాధించాయట!
ప్రేమ, పెళ్లి బంధాలకు ఎవరూ అతీతులు కారు. ఇష్టపడితే అది ఎంత కష్టమైనా తమ ప్రేమను సాధించుకుని పెళ్లికి రెడీ అవుతోంది నేటి యువత.
TNN | Updated:
Jan 9, 2017, 06:34PM IST
ప్రేమ, పెళ్లి బంధాలకు ఎవరూ అతీతులు కారు. ఇష్టపడితే అ... | 0 |
Jadav1
బెంగళూరును గెలిపించిన జాదవ్
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది.డిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.దీంతో ఢిల్లీపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రాజకీయాల్లోకి మంచు లక్ష్మి?
అటు వెండితెరపై ఓ నటిగా ఇటు బుల్లితెరపై యాంకర్గా కొనసాగుతూ.. పలు సామాజిక కార్యక్రమాలను చేయడానికి ‘ నేను సైతం’ అని మంచి మార్కులనే కొట్టేసిన మంచులక్ష్మి పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
TNN | Updated:
Jan 21, 2... | 0 |
Oct 25,2018
హాయర్ నుంచి ఈజీ కనెక్ట్ టీవీలు
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ సంస్థ హాయర్ భారత మార్కెట్లోకి అత్యాధునిక ఈజీ కనెక్ట్ ఎల్ఈడీ టీవీలను విడుదల చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో వీటిని రూపొందించినందున వీక్షకులకు ఈ టీవీలు స్మార్ట్ వ్యూయింగ్ అనుభూతిని కలిస్తాయనిj కంపెనీ అధ్యక్షుడు ఎర... | 1 |
Visit Site
Recommended byColombia
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు సూపర్ డీల్స్ పొందొచ్చు. అవేంటో చూద్దాం..
ICICI Bank - ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.1,000 విలువైన డిజిటల్ బంగారం కొనుగోలు చేస్తే 30 మిల్లీగ్రాముల బంగారం ఉచితంగా పొందొచ్చు. ఇ... | 1 |
పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ఢిల్లీలో పలు దేశాల రాయబారులతో, పారిశ్రామికవేత్తలో భేటీ అయ్యారు.రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి వచ్చిన మంత్రి వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. మొదట జపాన్ రాయబారి యుపాక... | 1 |
foreiggn
400 బిలియన్ డాలర్లకు చేరుతున్న భారత్ విదేశీ కరెన్సీనిల్వలు
న్యూఢిల్లీ, ఆగస్టు 22: భారత్ విదేశీ మారకద్రవ్యనిల్వలు సెప్టెంబరునాటికి 400 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని, ఎక్కువగా విదేశీ నిధులు మూలధన మార్కెట్లకు వెల్లువలా వస్తాయని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ నివేదిక అంచనావేసింది. అంతర్జ... | 1 |
internet vaartha 343 Views
హైదరాబాద్ : ఫ్యాకల్టీ విద్యార్ధి పరస్పర అవగాహన మార్పిడి పథకం కింద ఐఎస్బి ఎస్ఎంయుతో ఒప్పందంచేసుకుంది. హైదరాబాద్, మొహాలిల్లో క్యాంపస్లు కలిగిన ఐఎస్బి కొత్తగా సింగపూర్ మేనేజ్మెంట్ వర్సిటీతో అవగాహనకు వచ్చింది. తద్వారా ఇరుసంస్థలు అత్యుత్తమ విధా నాలు అనుభవాలను పంచుకుంటున్నాయి. భారత్తో పాట... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ తరఫున ఒకే ఒక్కడు.. ధోనీ@200
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్తో పుణె వేదికగా
TNN | Updated:
Oct 26, 2017, 05:21PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ... | 2 |
Hyderabad, First Published 13, Oct 2018, 10:07 AM IST
Highlights
హైదరాబాద్ లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిసింది. మొదటి రోజు భారత బౌలర్లు విజృంభించగా, రెండో రోజు భారత బ్యాట్ మెన్స్ ఆ పని చేస్తున్నారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.
హైదరాబాద్ లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిస... | 2 |
Mumbai, First Published 25, Jun 2019, 10:08 AM IST
Highlights
మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’పై ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ పట్టు బిగిస్తోంది. నలందా క్యాపిటల్ షేర్ల కొనుగోలుతో ఎల్ అండ్ టీ వాటా 48 శాతానికి దగ్గరవుతోంది. మొత్తం 66 శాతం వాటా కైవసంతో యాజమాన్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ఎల్ అండ్ టీ వ్యూహం.
ముంబై: ఐట... | 1 |
Arundati bhattacharya
రూ.11వేల కోట్లకు ఎస్బిఐ సంస్థాగత నిధుల సమీకరణ
ముంబయి, జూన్ 8: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్బ్యాంకు తన వాటాల విక్రయాన్ని ప్రైవేటు ప్లేస్మెంట్ పద్ధతిలో ప్రారంభించింది. కేపిటల్ అడక్వసీ రేషియోను పాటించేందుకువీలుగా మొత్తం రూ.11వేల కోట్ల నిధులు సమీకరించాలని నిర్ణయించింది. మొత్తంగాచ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కోలీవుడ్లో హీరోల మధ్య లీగల్ ఫైట్
తమిళ సినీపరిశ్రమలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
TNN | Updated:
Sep 28, 2015, 11:40AM IST
తమిళ సినీపరిశ్రమలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హీరోలు, నిర్మాతలు కూడా అయిన శరత్ కుమార్, విశాల్ల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఇంతకుముంద... | 0 |
- అమెరికా వడ్డీరేట్లు పెంచితే భారమే..
- కొంత కాలం అనిశ్చితే..ొ పరిస్థితులు సర్దుకుంటాయి
- స్వీయ వృద్ధిపై దృష్టి పెడుతున్నాం
- అభివృద్ధికి భూ లభ్యత చాలా కీలకం
- తయారీ రంగం పుంజుకుంటోంది
- డబ్ల్యూఈఎఫ్- సీఐఐ సదస్సులో ఆరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: అమెరికా కేంద్ర బ్యాంకు 'ఫెడరల్ రిజర్వు' త్వరలో సవరించ తలపెట్టిన వడ్డ... | 1 |
భారత్ నుంచి ఒకే ఒక్కడు.. కోహ్లీ
Highlights
తాజా జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో భారత్ నుంచి కేవలం ఒకే ఒక్కరు చోటు దక్కించుకున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ.
22 దేశాలకు చెందిన ఆటగాళ్లు టా... | 2 |
Visit Site
Recommended byColombia
ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. ధ్రువ్ (145: 294 బంతుల్లో 21x4) సెంచరీ చేసినా తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు వాడ్కర్ శతకం, టెయిలెండర్లు ఆదిత్య (79), సిద్దేశ్ (74) కీలక భాగస్వామ్యాల సాయంతో తొలి ఇన్నింగ్స్‌లో 547 పరు... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఫేస్బుక్లో విరాట్ కొహ్లీ కొత్త ఫీట్..!
ఒకవైపు విమర్శలు వస్తున్నా.. క్రేజ్ విషయంలో కొత్త ఫీట్..
TNN | Updated:
Jun 26, 2017, 11:09AM IST
ఫేస్బుక్లో విరాట్ కొహ్లీ కొత్త ఫీట్..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మాజీ కోచ్ అనిల్ క... | 2 |
Hyderabad, First Published 20, Oct 2018, 12:52 PM IST
Highlights
బిగ్ బి అమితాబ్ బచ్చన్ లో నటుడితో పాటు సహాయం చేసే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ముఖ్యంగా రైతులంటే ఆయనకు చాలా ఇష్టం. కష్టపడి పనిచేసే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయన తట్టుకోలేరు.
వెండితెరపై ఒక్కసారి క్లిక్ అయితే వారికి తిరుగుండదు. స్టార్ హీరోలను అభిమానులు ఎంతగ... | 0 |
Hyderabad, First Published 6, Sep 2018, 3:58 PM IST
Highlights
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలకు తలనొప్పిగా మారింది. అసోసియేషన్ లో ఫండ్స్ కోసం సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్లాన్ చేసింది 'మా'. ఇందులో భాగంగా చిరంజీవితో అమెరికాలో ప్రోగ్రామ్స్ చేయించారు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం ఇప్పుడు ... | 0 |
రైతు బ్యాంకును ఏర్పాటు చేయాలి
- రాజ్యసభలో ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : మహిళల కోసం మహిళా బ్యాంకు ఏర్పాటు చేసిన విధంగానే దేశానికి వెన్నెముక అయిన రైతుకు కూడా ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటు చేయాలని శుక్రవారం ప్రతిపక్షాలు రాజ్యసభలో గళమెత్తాయి. రైతుల రుణాలను మాఫీ చేసి వారికి అండగా నిలవాలని డిమాండ్ చేశాయి. వ్యవసాయ రం... | 1 |
Colombo, First Published 24, Sep 2018, 6:25 PM IST
Highlights
ఆసియా కప్లో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న శ్రీలంక ఈ ఏడాది మాత్రం నిరాశపరిచింది. భారత్, పాకిస్తాన్ వంటి మేటిజట్లను మట్టికరిపించి.. ఎన్నోసార్లు ఆసియా కప్ అందుకున్న లంక ఈ ఏడాది పసికూనలైన బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది
ఆసియా కప్లో తిరుగుల... | 2 |
- అధిక లాభాల కోసం ఎఫ్ఐఐల కొత్త బాట
- భారత్లో జోరు తగ్గడంతో పెట్టుబడుల తరలింపు
- 21రోజుల్లో రూ. 16,567 కోట్ల ఉపసంహరణ
- చైనాలో కొత్త ఐపీఓలు, సంస్కరణలే ఆకర్షణీయం
- జోరు తగ్గవచ్చంటున్న మార్కెట్ నిపుణులు
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
మార్కెట్ ర్యాలీ ఇటీవల రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా గురు వారానికి మార్కెట... | 1 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రెండో టీ20లో ఆసీస్ ఘన విజయం
గువహటి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
TNN | Updated:
Oct 10, 2017, 10:16PM IST
గువహటి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింద... | 2 |
internet vaartha 143 Views
ముంబై : భారత్ కార్పొరేట్ రంగంలో నాలుగు కంపెనీలు ఏప్రిల్ మేనెలల్లో ఎన్సిడి బాండ్ల జారీ ద్వారా 1900కోట్ల రూపాయలు నిధులు సమీకరించినట్లు సమాచారం. ఎన్సిడిలు రుణం అను సంధానిట బాండ్లుగా ఉంటాయి. అయితే స్టాక్ మార్కెట్లకు మార్పిడిచేసుకునే వీలుండదు. సాధా రణంగా మార్పిడిచేసుకునే డిబెంచర్లకంటే ఎక్కువ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
నీతా అంబానీ మొక్కు ఫలించింది... ముంబై గెలిచింది
ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని తర్వాత ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు.
Samayam Telugu | Updated... | 2 |
నిమిషానికి 38 టూవీలర్ల అమ్మకం!
- 2017-18లో 2.01 కోట్ల విక్రయాలు
- దూసుకుపోతున్న స్కూటర్ అమ్మకాలు
- 19.90 శాతం వృద్ధితో రరు.. రరు..
- మరింతగా పెరిగొచ్చంటున్న కంపెనీలు
- మార్కెట్ లీడర్గా కొనసాగుతున్న 'హీరో'
- పెట్రో 'మంట'ను పట్టించుకోని ప్రజలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో వ్యక్తిగత రవాణా అవసరాలు పెరుగుతున్న నేపథ్... | 1 |
ప్రజలకు మరింత చేరువ కావాలి: జీఎస్టీపై మోదీ సర్కార్కు ఐఎంఎఫ్
Highlights
దేశ ప్రజలు వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి సామాన్యుల వరకు అందరినీ ఇబ్బందులకు గురి చేసింది వస్తు సేవల పన్ను (జీఎస్టీ). కానీ దీని అమలు తీరును సరళతరం చేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా కేంద్రానికి సూచించింది. వచ్చే మూడు దశాబ్దాల్లో అంతర్జ... | 1 |
Oct 21,2018
ఘనంగా 'సిండికేట్ ' వేడుకలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సిండికేట్ బ్యాంక్ 93వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శనివారం హైదరాబాద్ జోన్ పరిధిలో వివిధ కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది.... | 1 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అందరి చూపు ఇప్పుడు రిషబ్ పంత్వైపు..!
టీమిండియాలో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే.. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కి కార్తీక్ను పక్కన పెట్టిన సెలక్టర్లు.. పంత్కి జ... | 2 |
Mumbai, First Published 2, May 2019, 1:16 PM IST
Highlights
అక్షయ తృతీయ వస్తోందంటే చాలు నగల వ్యాపారులు భారీ ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. భారీ డిస్కౌంట్లు అందిస్తామంటూ పోటీ పడుతుంటారు. వినియోగదారులు జాగ్రత్తగా ఆఫర్లను గమనించి బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అక్షయ తృతీయ వస్తోందంటే చా... | 1 |
రంగస్థలం చూడాలంటే కండిషన్స్ అప్లై అంటున్న బన్నీ
Highlights
బన్నీ తెలివిగా అలా ప్లాన్ చేశాడు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చరిత్ర సృష్టిస్తోంది. రామ్ చరణ్ కెరియర్ బెస్ట్ గా చెప్పుకుంటున్న ఈ సినిమా పై టాలీవుడ్ సెలెబ్రెటీలంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే మెగా క్యాంప్ హీరో అల్లు అర్జున్ ఇప్పటివరకు... | 0 |
హైదరాబాద్ లో ఫ్యాషన్ షో... అందాలతో హీటెక్కించిన ముద్దుగుమ్మలు
First Published 13, Jul 2019, 11:38 AM IST
హైదరాబాద్ లో మిర్రర్ సెలూన్స్ కొత్తగా మరో సెలూన్ ను ప్రారంభించింది. మాదాపూర్ లో సెలూన్ హెయిర్ క్రష్ పేరుతో నూతన సెలూన్ ఏర్పాటయ్యింది. ఈ సందర్భంగా దస్ పల్లా హూటల్లో ఈ నూతన బ్రాండ్ ఆవిష్కరణ కార్యాక్రమం జరిగింది. ఈ వే... | 0 |
Hyderabad, First Published 8, Mar 2019, 11:11 AM IST
Highlights
ఇప్పటివరకు ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీరెడ్డి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టింది.
ఇప్పటివరకు ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీరెడ్డి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టింద... | 0 |
TEAM INDIA
విండీస్పై భారత్ ఘన విజయం
భారత-వెస్టిండీస్ మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్…ఇటు బౌలింగ్లో సత్తా చాటింది. మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం ఆటంకం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్ను 43ఓవర్లకు కుదించారు. భారత జట్టు 43ఓవర్లలోనే 5వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసి విండీస్... | 2 |
Hyderabad, First Published 16, Apr 2019, 8:47 PM IST
Highlights
. ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ లలో కాజల్ కి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆమెను నమ్ముకొని ఇప్పుడు నలుగురు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
టాలీవుడ్ చందమామగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ పెంచుకుం... | 0 |
FACTORY
ఫ్యాక్టరీ ఉత్పత్తిలో స్వల్ప వృద్ధి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: భారత్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. జిఎస్టి అమలుతర్వాత క్రమేపీ కోలుకుంటున్నట్లు నిక్కీ ఇండియా పిఎంఐ సూచి వెల్లడించింది జూలై నెలలో 47.9పాయింట్లు నమోదయిన సూచి ఆగస్టులో 51.2 పాయింట్లకు చేరింది. ఈ సూచి 101 నెలల కనిష్టంగా ఉన్న జూలై కంట... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పూరీ ఒక్క ఛాన్స్.. అంటున్న హీరోయిన్
అగ్రహీరో సినిమా చేస్తున్నావు కదా.. పూరీ నాకో అవకాశం ఇవ్వు.. నిరూపించుకుంటాను.
TNN | Updated:
Mar 1, 2017, 05:52PM IST
టాలీవుడ్‌లోని అగ్రహీరోలతో ఒకప్పుడు ఆడిపాడిన హీరోయిన్ ఛార్మి ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోం... | 0 |
Visit Site
Recommended byColombia
బాల్ ట్యాంపరింగ్ ఘటనపై విచారణలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఆయన క్రికెట్ ఆస్ట్రేలియాను డిమాండ్ చేశారు. బాల్ ట్యాంపరింగ్ వ్యవహరంలో బాధ్యులపై బుధవారం నిర్ణయం వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో టర్న్బుల్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకుంటూ.. స్లెడ్జింగ్కు దిగడ... | 2 |
Visit Site
Recommended byColombia
రాహుల్ జోహ్రీ వివరణపై గత సోమవారం జరిగిన సమావేశంలో పరిపాలక కమిటీ చర్చించగా.. కమిటీలోని మహిళా సభ్యురాలు డయనా ఎడుల్జి ఆ వివరణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీఈవోని పదవి నుంచి అతడ్ని తప్పించాలని అభిప్రాయపడింది. అయితే.. అలా తొలగించడం సమంజసం కాదని సర్దిచెప్పిన కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్.... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.