text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రూట్ శతకం మిస్.. తొలిరోజు ఇంగ్లాండ్దే
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ చివర్లో ఇంగ్లాండ్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సిడ్నీ వేదికగా గురువారం
TNN | Updated:
Jan 4, 2018, 02:26PM IST
రూట్ శతకం మిస్.. తొలి... | 2 |
Suresh 114 Views
సీనియర్లు లేకపోవడంతోనే విఫలం: వసీం
కరాచి: ఎప్పుడెలా ఆడుతుందో తెలియని జట్టుగా గుర్తింపు పొందిన పాక్ జట్టు తన పేరు ప్రతిష్ట లను నిలబెట్టుకుంటుంది.సునాయాసంగా గెలిచే మ్యాచ్లో అనూహ్యంగా విజయాలు సాధిస్తూ ఎవరి అంచనాలకు అందరి జట్టుగా పేరొందిన పాకిస్థాన్ మరోసారి ఆ వాదనకు బలం చేకూర్చే ఆ వాదనకు బలం చేకూర్చే ర... | 2 |
ఈ-వే బిల్లు ట్రయల్కు నో
- వ్యతిరేకిస్తున్న వ్యాపార సంఘాలు
- నేడు ఢిల్లీలో అత్యవసర సమావేశం
- మొన్నటివరకూ జీఎస్టీ... ఇపుడు ఈవే బిల్లు
జీఎస్టీ కష్టాలు తీరకముందే.. మోడీ సర్కారు కొత్త పన్ను విధానం (ఈవే బిల్లును) తెరపైకి తేవాలనుకుం టున్నది. నోట్ల రద్దుతో వ్యాపారరంగమంతా చెల్లాచెదురైతే..
జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన... | 1 |
Visit Site
Recommended byColombia
బాలీవుడ్లో ముద్దుల శకాన్ని ప్రారంభించిన హీరోగా ఇమ్రాన్ హష్మీకి మహా చెడ్డ పేరుంది. అయితే, అదంతా తెరపై మాత్రమే! తెర బయట ఇమ్రాన్ హష్మీకి మించిన మానవతావాది మరెవ్వరూ ఉండరు. ప్రస్తుతం బాలీవుడ్తోపాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి #MeToo ద్వారా వ్యక్తం చ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మహేష్ బాబు సినిమాలో నయన్ చేయడంలేదు
ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న సినిమాలో నయనతార ఓ ప్రధాన పాత్రలో...
TNN | Updated:
Sep 19, 2016, 04:28PM IST
ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న సినిమాలో నయనతార ఓ ప్రధాన పాత్... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ట్రైన్లో టీమిండియా క్రికెటర్... జనాలు షాక్
క్రికెటర్ల లైఫ్ ఎలా ఉంటుంది. ఆ జల్సానే వేరు. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఎగబడతారు. సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్లు ఇవ్వాలి... ఒక్కమాటలో చెప్పాలంటే ఆ స్టైలే వేరు. అలాంటిది ఓ క్రికెటర్ సాధారణ వ్యక్తిలా ట్రైన్లో వెళతాడా చెప్ప... | 2 |
విల్లే పార్లే స్మశానవాటిక చేరుకున్న శ్రీదేవి అంతిమయాత్ర
Highlights
విల్లా పార్లే స్మశానవాటిక చేరుకున్న శ్రీదేవి భౌతిక కాయం
మరి కాసేపట్లో అంత్య క్రియలు
అంత్య క్రియలకు వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు
నుదుట సింధూరం, కళ్లకు కాటుక, పెదాలకు తాంబూలాన్ని మించిన ఎర్రటి లిప్ స్టిక్, మెడలో బంగారు లక్ష్మీదేవి హారం.. అతిలోక సుందరి శ... | 0 |
Hyderabad, First Published 17, Aug 2018, 11:40 AM IST
Highlights
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అనుసరిస్తున్న వాణిజ్య విధానాల ఫలితంగా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. కరెన్సీ పతనం దీని ప్రభావం వాణిజ్య రంగం నుంచి విద్యారంగం వరకు అన్ని సెక్టార్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్ధిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
... | 1 |
New Delhi, First Published 17, Mar 2019, 1:56 PM IST
Highlights
దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘ఎస్బీఐ’ తన ఖాతాదారులకు ఊరట కలిగించే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందే అమలులోకి తెచ్చిన యోనో యాప్ కు అనుబంధంగా యోనో క్యాష్ యాప్ ఆవిష్కరించింది
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ... | 1 |
marjaavan new song out actress rakul preet singh sizzles as a club dancer
క్లబ్ డ్యాన్సర్గా రకుల్ ప్రీత్.. సెక్సీ స్టెప్పులతో అదరగొట్టింది
రకుల్ ప్రీత్ సింగ్ క్లబ్ డ్యాన్సర్గా నటించిన సినిమా ‘మర్జావా’. సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా జంటగా నటించారు. ఈ సినిమాలోని ‘హయ్యా హో’ అనే ఐటెం సాంగ్ను తాజాగా రిలీజ్ చేశారు. ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
విప్లవ దర్శకుడుకి మాతృ వియోగం
విప్లవ దర్శకుడు ధవళ సత్యం తల్లి ధవళ సరస్వతి(86) శనివారం ఉదయం నర్సాపూర్లో కన్నుమూశారు. చైతన్య రథం, యువతరం కదిలింది వంటి విప్లవ చిత్రాలకు దర్శకత్వం వహించారు ధవళ సత్యం
Samayam Telugu | Updated:
Jul 6, 2019, 10:33PM IST
ఎర్ర సిన... | 0 |
KTR wants to watch Nannaku prematho movie
'నాన్నకు ప్రేమతో...' చూడాలి -కేటీఆర్
నాన్నకు ప్రేమతో.. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన సినిమా టైటిల్ ఇది.
| Updated:
Feb 7, 2016, 06:52PM IST
నాన్నకు ప్రేమతో.. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన సినిమా టైటిల్ ఇది. సిని... | 0 |
Mar 25,2017
బ్యాంకు షేర్ల హావా
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగంలో అంతకంతకు పెరిగిపోతున్న మొండిబకాయిలను (ఎన్పీఎ) కట్టడి చేసేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండు రోజుల్లో పటిష్ట విధానాలు చేపట్టనున్నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ లభ... | 1 |
సబ్సీడీ ధరకే ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు!?
SELVI.M|
FILE
సబ్సీడీ ధరకే ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని హర్యానాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నెలకొక సిలిండర్ను సబ్సీడీ ధరకే ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.
ఇప్పటికే ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వం... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘డియర్ కామ్రేడ్’కు 30 నిమిషాల కోత.. సూటిగా సుత్తిలేకుండా!
Dear Comrade | 2 గంటల 50 నిమిషాల పాటు సాగే ‘డియర్ కామ్రేడ్’ సినిమాను 30 నిమిషాల పాటు ట్రిమ్ చేశారు. కొత్తగా ఒక పాటను జతచేశారు. ఈ విషయాలను నిర్మాత నవీన్ ఎర్నేని సోమవారం మీడియాకు చెప్పారు.
Samayam ... | 0 |
YUVRAJ
యువరాజ్ సింగ్పై వేటు పడనుందా?
న్యూఢిల్లీ: భారత సీనియర్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్పై వేటు పడనుందా? శ్రీలంకతో ఆగస్టు 20 నుంచి జరగనున్న ఐదు వన్డేలు, ఏకైన టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు అతి త్వరలో జట్టుని ప్రకటిం చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీనియర్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్కి విశ్రాంతినివ్వాలనే ఆలో చనలో... | 2 |
Amaravathi, First Published 13, Aug 2019, 9:25 PM IST
Highlights
ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గత కొన్ని రోజులుగా టాలీవుడ్ చిత్రపురి భూముల వివాదానికి సంబంధించిన పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపురి భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలపై సినీ కార్మికులు రెండు నెలలుగా నిరసన చేపడుతున్నారు. వారికి మద్... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
టెంపుల్లో తళుక్కుమన్న బాలీవుడ్ దంపతులు..
పెళ్లై పదేళ్లు గడిచిన నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
TNN | Updated:
Apr 21, 2017, 01:54PM IST
ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు తమ ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి ముంబై... | 0 |
Suresh 109 Views Flipkart
స్నాప్డీల్ను ఫ్లిప్కార్ట్ కొనుగోలు రద్దు
ముంబయి, ఆగస్టు 1:: ఇ-కామర్స్సంస్థలు స్నాప్డీల్ ఫ్లిప్కార్ట్ల మధ్య జరుగుతున్న కొనుగోళ్ల సంప్రదింపులు చర్చలు నిలిచిపోయాయి. ఐదునెలలపాటు సుదీర్ఘస్థాయిలో చర్చలు, బోర్డు సమావేశాలు జరిగిన తర్వాత స్నాప్డీల్ ఫ్లిపఖ్కార్ట్ ఇచ్చిన ఆఫర్ను ముందు అంగీకర... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఏపీ,తెలంగాణలో 681 మందిపై ఐటీ కన్ను
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రతి నగదు లావాదేవీపై ఆదాయపు పన్ను అధికారుల దృష్టి ఉంటోంది. అప్పట్లో నెల రోజులు పెద్దగా లావాదేవీలు జరపకుండా, తర్వాత పెద్ద మొత్తాల్లో నగదు లావాదేవీలు జరిపారా! అయితే జాగ్రత్త
TNN | Updated:
Mar... | 1 |
Vaani Pushpa 92 Views anil kumble , coach , punjab
anil kumble
ప్రభాతవార్త స్పోర్ట్స్ ప్రతినిధి: టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మళ్లీ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. అనిల్కుంబ్లేను ప్రధాన కోచ్గా నియమించినట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఐపిఎల్ సీజన్కు కింగ్స్ పంజాబ్కు ప్... | 2 |
sandhya 236 Views england vs bangladesh , World Cup 2019
england vs bangladesh
కార్డిఫ్: ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్ X బంగ్లాదేశ్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లూ రెండేసి మ్యాచ్లు ఆడగా చెరో విజయం సాధించాయి. గత మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఓడిపో... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘రంగస్థలం’వసూళ్లు, ఇక లాభాలే లాభాలు!
ఇప్పటి వరకూ రామ్ చరణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ‘మగధీర’ఉండింది. తొమ్మిదేళ్ల కిందట వచ్చిన ఆ సినిమా అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ వసూళ్ల రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను స్థాపించింది
Samayam Telugu | U... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బాలీవుడ్ నటితో అఫైర్పై స్పందించిన రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకి తనపై వస్తున్న రూమర్స్పై పెదవి విప్పాడు. ఇటీవల బాలీవుడ్ నటి నిధి అగర్వాల్తో కలిసి ముంబయిలోని
Samayam Telugu | Updated:
Jun 2, 2018, 12:15PM IST
బాలీ... | 2 |
sumalatha 217 Views Team India , test match , westindies
windies team
ఆంటిగ్వా: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఆంటిగ్వాలోకి సర్ వివ్ రిచర్డ్స్ స్డేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు వెస్టిండీస్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. జట్టు పేస్ బౌలర్ కీమో పాల్ ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
స్వల్ప నష్టాలతో కొనసాగుతున్న మార్కెట్లు
అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ, దేశీయ పరిణామాలతో ఉదయం మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Samayam Telugu | Updated:
May 21, 2018, 11:49AM IST
స్వల్ప నష్టాలతో కొనసాగుతున్న మా... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
షమీకి బ్యాడ్ న్యూస్.. రంగంలోకి బీసీసీఐ!
వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని భార్యతో ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Samayam Telugu | Updated:
Mar 14, 2018, 02:00PM IST
షమీకి బ్యాడ్ న్యూస్.. రంగంలోకి బీసీసీఐ!
టీమిండియా క్రికెట... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Janasena: ఆ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి.. హైపర్ ఆది పేపర్ ప్రయోగం
దాడి అనంతరం సోషల్ మీడియాలో స్పందించారు జనసైనికుడు, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది . ఏదో నాలుగు స్కిట్లు చేస్తూ.. సినిమాలు చేస్తూ నాలుగు డబ్బులు సంపాదిస్తే అదే జీవితం అంటే మనసు ఒప్పుకోదు అన్నారు ఆది.
... | 0 |
Jan 13,2018
యమహా ఎఫ్జెడ్ సీరిస్లో కొత్త బైకు..
న్యూఢిల్లీ: ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) ఎఫ్జెడ్ సీరిస్లో కొత్త బైక్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ఎఫ్జెడ్-ఎఫ్ఐ పేరుతో ఆవిష్కరించింది. దీని ధర రూ.86,042 (ఎక్స్ షోరూం ఢిల్లీ)గా నిర్ణయించింది. ఈ బైకు మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్తో మంచి పనితీరు సామర్థ్యాన్ని ... | 1 |
ఆంధ్రాలో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ..
- 170 కోట్ల పెట్టుబడులతో పనులు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రపంచంలో అత్యధికంగా బస్సులను తయారు చేసి విక్రయించే అశోక్ లేలాండ్ సంస్థ విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో అత్యాధునిక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేవలం 40 కిలోమటర్ల దూరంలోని మల్లవల్లిలో ఈ ప్లాంట్ను ఏర... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఫిల్మ్ చాంబర్ దాడి దురదృష్టకరం: సినీ ప్రముఖులు
ఫిల్మ్ చాంబర్ వద్ద మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు సినీ ప్రముఖులు తెలిపారు. భౌతిక దాడులకు తాము పూర్తిగా వ్యతిరేకమని శివాజీ రాజా, తమ్మారెడ్డి భరద్వాజ, జీవితా రాజశేఖర్ అన్నారు.
Samayam Telugu | Updated... | 0 |
బ్లూచిప్ కంపెనీల కొనుగోళ్ల మద్దతు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై, డిసెంబరు 27: బ్లూచిప్ కంపెనీల్లో కొనుగోళ్లు పెరగడంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఐటిసి అన్నింటికంటే ఎక్కువ లాభపడింది. బిఎస్ఇ మిడ్ క్యాప్ కంపెనీలు కూడా 1.7శాతం పెరిగాయి. ఐటిసి, టాటాస్టీల్, అదానిపోర్టులు, ఐసిఐసిఐ బ్యాంకుల్... | 1 |
నేటి నుంచి విమానాల పండుగ
- ముస్తాబైన బేగంపేట్ ఎయిర్పోర్టు
- 10 దేశాల నుంచి ప్రతినిధుల రాక
- ప్రాంతీయ అనుసంధనతే లక్ష్యం
- ప్రదర్శనకు 15 వినూత్న విమానాలు
- విమాన సంస్థల సీఈవోల రౌండ్టేబుల్ సదస్సు..
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మరో అంతర్జా తీయ ప్రదర్శనకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. 'వింగ్స్ ఇండియా-2018' పేరుతో నాలుగు ర... | 1 |
Hyderabad, First Published 16, Oct 2018, 7:51 PM IST
Highlights
పండగ సీజన్స్ వస్తే చాలు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటాయి. హాలిడేస్ లో రిలీజ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే పెట్టుబడి మొత్తం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక తరువాత కొంచెం నడిచినా మిగతా కలెక్షన్స్ అన్ని బోనస్ లు.
పండగ సీజన్స్ వస్తే చాలు సినిమాలు వరుసగా రిలీజ్ అవ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తర్వాత వరుసగా నాలుగో టోర్నీలోనూ పీవీ సింధు నిరాశపరిచింది. ఇటీవల వరుసగా మూడు టోర్నీల్లోనూ కనీసం రెండో రౌండ్ని కూడా దాటలేకపోయిన సింధు.. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్లో క్... | 2 |
Hyderabad, First Published 4, Oct 2018, 2:33 PM IST
Highlights
యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా రాజకీయ నేపధ్యంలో తెరకెక్కింది.
యంగ్ సెన్సేషనల్ హీరో విజ... | 0 |
Dubai - United Arab Emirates, First Published 20, Sep 2018, 9:51 PM IST
Highlights
ఆఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్లోనే ఆఫ్గాన్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అబు హైదర్ రోనీ వేసిన ఈ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఇషానుల్లా ఆ తర్వాతి బంతికి మిథున్కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
దుబాయ్: ర... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బీసీసీఐ తీరుతో క్రికెట్ ఆస్ట్రేలియా గరంగరం..
బీసీసీఐపై క్రికెట్ ఆస్ట్రేలియా గరంగరంగా ఉంది. ఆతిథ్య జట్టుకు డే అండ్ నైట్ టెస్టులను నిర్వహించే స్వేచ్ఛ కల్పించాలంటూ భారత క్రికెట్ బోర్డుపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తోంది.
TNN | Updated... | 2 |
- కొత్తగా 5.6 లక్షల మందిపై ఐటీ నజర్
- వివిధ రూపాల్లో సమాచార విశ్లేషణ
- వివరణనివ్వాలంటూ వ్యక్తిగత సందేశాలు
న్యూఢిల్లీ: నల్లధనం ఏరివేత కార్యక్రమంలో ఉన్న సర్కారు రెండో విడుత 'ఆపరేషన్ క్లీన్ మనీ' (వోసీఎం) కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. పెద్దనోట్ల రద్దు సమయంలో ఆదాయ స్థాయికి మించి ఖాతాల్లో అధిక మొత్తంలో డబ్బులు డిపాజిట్... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
యాంకర్ ప్రదీప్కి పెళ్లి? పిల్లెవరు బాస్?
వెండి తెరపై ప్రభాస్ పెళ్లి వార్తకు ఎంత ఇంపాటెన్స్ ఉన్నదో బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ పెళ్లికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది.
TNN | Updated:
Oct 17, 2017, 01:54PM IST
వెండి తెరపై ప్రభాస్ పెళ్లి వార్తకు ఎంత ఇంపాటెన్స్ ... | 0 |
భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్
తొలి టెస్టు : జనవరి 5 నుంచి 9 వరకు (కేప్‌ టౌన్ వేదికగా)
రెండో టెస్టు : జనవరి 12 నుంచి 17 వరకు (సెంచూరియన్)
మూడో టెస్టు: జనవరి 24 నుంచి 28 వరకు (జొహనెస్‌బర్గ్)
వన్డే సిరీస్
తొలి వన్డే : ఫిబ్రవరి 1న (డర్బన్)
రెండో వన్డే : ఫిబ్రవరి 4న (సెంచూరియన్)
మూడో వన్డే : ఫిబ్రవరి 7... | 2 |
internet vaartha 165 Views
ముంబై : బిఎస్ఇలో జాబితా అయిన కంపెనీల మార్కెట్ విలువలు 100 లక్షల కోట్లకు అధిగమించాయి. మొత్తం మార్కెట్ విలువలపరంగాచూస్తే1,00,30,703 కోట్లుగా ఉన్నట్లు అంచనాల్లో తేలింది. బిఎస్ఇ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 73.11పాయింట్లు పెరిగి 26,916పాయింట్లవద్ద నడుస్తోంది. సెన్సెక్స్ సూచీల ర్యాలీపరంగా వరుసగ... | 1 |
'ఇద్దరి మధ్య 18' రేపే (ఏప్రియల్ 21) విడుదల
Highlights
నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ నిర్మించిన మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం 'ఇద్దరి మధ్య 18'
బిత్తిరి సత్తి ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రియల్ 21న విడుదల
ఎస్.ఆర్.పి విజువల్ పతాకంపై సాయితేజ పాటిల్ సమర్పణలో రాంకార్తీక్, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్
భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
TNN | Updated:
Oct 29, 2016, 06:32PM IST
భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో దక్షిణ కొరియాపై షూటౌట్‌లో... | 2 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
Hyderabad, First Published 1, Aug 2019, 12:54 PM IST
Highlights
సిద్ధార్థ్ మృతి చాలా భాధాకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు అశ్విన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు,పారిశ్రామికవేత్తలు కూడా సిద్ధార్థ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కేఫ్ కాఫీడ... | 2 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
Hyderabad, First Published 25, Aug 2018, 4:15 PM IST
Highlights
ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తుంటారు. ఈ నిర్మాణ సంస్థ అధినేత చినబాబు బయట కార్యక్రమాల్లో పెద్దగా కనిపించరు
ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తుంటారు. ఈ నిర్మాణ సంస్థ అధ... | 0 |
కోహ్లి అక్కడ ఫీల్డర్లని ఉంచు: ధోని
TNN| Oct 26, 2017, 01.54 PM IST
‘జట్టుకి ఒక్కసారి కెప్టెన్ అయితే.. అతను ఎప్పటికీ కెప్టెనే’ న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి చెప్పిన మాట ఇది. నిజమే.. వన్డే, టీ20 పగ్గాలు వదులుకున్నా.. ధోనీ మాత్రం ఇప్పట... | 2 |
వర్మ చేతిలో రివాల్వర్ ఎప్పుడు పేలుతుందో?: కీరవాణి
Highlights
వర్మ 'హ్యాండ్సప్' అంటే భయపడాల్సిందే
కీరవాణి కథలు భలే చెబుతారండీ బాబూ! రాజమౌళి సినిమాల్లో ఆయన పాటలు ఎంత హిట్టో... 'ఆఫీసర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వర్మ గురించి ఆయన చెప్పిన కథ కూడా అంతే సూపర్హిట్ అండీ. కానీ, ఆయన కథలు అర్థం చేసుకోవాలంటే బుర్రకు కాస్త పని... | 0 |
Suresh 98 Views
ఆసియా, యూరోప్ మార్కెట్ల మద్దతు
ముంబై, సెప్టెంబరు 19: బెంచ్మార్క్ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో ట్రేడింగ్లో కూడా ఎగువస్థాయిలోనే ముగిసాయి. ఆసియా, యూరోప్ మార్కెట్లధోరణులు సానుకూలం కావడంతో మార్కె ట్ల సూచీలు కొంతమేర పెరిగాయి. వీటికితోడు టిసిఎస్ సాధ్యమైనంతగా మార్కెట్లకు మద్దతు నిచ్చింది. బిఎస్... | 1 |
New Delhi, First Published 13, Apr 2019, 6:16 PM IST
Highlights
రఫేల్ ఒప్పందం విషయంలో ఇప్పటికే రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీపై తాజా ఫ్రాన్స్ పత్రిక కథనంతో మరో పిడుగు పడినట్లయింది. ఆయనకు చెందిన సంస్థకు 143.7మిలియన్ యూరోల పన్నును ఫ్రాన్స్ అధికారులు మాఫీ చేశారంటూ ఫ్రెంచ్ జాతీయ దిన పత్రిక లీ మోండే తన కథనంలో వెల... | 1 |
SENSEX
మార్కెట్లకు కేంద్రబడ్జెట్ దిక్సూచి!
ముంబై, జనవరి 29: కేంద్రబడ్జెట్ వచ్చే వారం మార్కెట్లకు అత్యంత కీలకంగా మారుతోంది. నెలరోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్రప్రభుత్వం సాధారణ వార్షిక బడ్జెట్ను లోక్సభ లో ప్రవేశపెడుతోంది. పెద్దనోట్ల రద్దునేపథ్యంలో పలు కీలక సంస్కరణలకు ఈసారి బడ్జెట్వేదిక అవుతుందన్న అంచనాలు... | 1 |
కేసీఆర్ స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానానికి వెండితెర దృశ్యరూపమే గులాల్
Highlights
బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం గులాల్
కేసీఆర్ స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానానికి వెండితెర దృశ్యరూపమే గులాల్ చిత్రం
మోషన్ పోస్టర్ను ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు, రచయిత విజయేంద్రప్రసాద్
ప్రపంచవ్యాప్తంగా జరిగిన అహింసాయుత ప... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
స్టీవ్ స్మిత్కు షాకిచ్చిన రాజస్థాన్ రాయల్స్
బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో ఆస్ట్రేలియా కెప్టెన్సీని వదులుకున్న స్టీవ్ స్మిత్కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ దిమ్మతిరిగే షాకిచ్చింది.
Samayam Telugu | Updated:
Mar 26, 2018, 04:13PM IST
స్టీవ్ స్మిత్కు ... | 2 |
Visit Site
Recommended byColombia
2013 నుంచి 2015 ఐపీఎల్ సీజన్ వరకూ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా పనిచేసిన ఆప్టన్.. తాను బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే జట్టుని ప్లేఆఫ్ చేర్చాడు. అయితే.. ఆ తర్వాత ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ టీమ్పై రెండేళ్లు నిషేధం పడగా.. గత ఏడాదే మళ్లీ ఐపీఎల్లోకి ఆ జట్టు పునరాగమనం చేసింది.
20... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Naga Babu: కళ్యాణ్ బాబూ... నేను చెప్పేది విను! వాడు పెద్ద బేవ్కూఫ్ : నాగబాబు
నాగబాబు చెబితే కళ్యాణ్ బాబు వినకపోవడమా? ఇది నిజంగా షాకింగ్ విషయమే. కానీ వినలేదు. తమ్ముడు కళ్యాణే కాదు.. అన్న చిరంజీవి కూడా వినలేదు. దాంతో నాగబాబు కూడా వా... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
విలన్గా మారుతున్న మరో స్టార్ డైరెక్టర్
దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ఇప్పటివరకు సక్సెస్ఫుల్ ఫిలింమేకర్ అనిపించుకున్న సౌతిండియన్ సినీపర్సనాలిటీ...
TNN | Updated:
Sep 11, 2016, 05:20PM IST
దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ఇప్పటివరకు సక్సెస్ఫుల్ ఫిలింమేకర్ అనిపి... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
వారెవ్వా.. ఒకే టోర్నీలో రెండు ట్రిపుల్ సెంచరీలు
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీలు బాదడం చూశాం. అది కూడా కొంతమంది స్టార్లకు మాత్రమే సాధ్యపడింది.
TNN | Updated:
Oct 6, 2017, 01:58PM IST
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీలు బాదడం చూశాం. అది కూడా కొంతమంది స్టార్లకు మాత్రమ... | 2 |
వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ గురు
Highlights
రిలీజ్ కు రెడీగా ఉన్న విక్టరీ వెంంకటేష్ గురు మూవీ
ఇప్పటికే రిలీజై క్రేజీగా మారిన గురు టీజర్ సాంగ్
వేసవి కానుకగా గురు చిత్రం విడుదల చేసేందుకు నిర్ణయం
తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పు... | 0 |
సైనాకు ఫిట్నెస్ కఠిన సవాల్: విమల్కుమార్
హైదరాబాద్: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఫిట్నెస్ తిరిగి తెచ్చుకునేందుకు కఠిన సవాల్ ఎదుర్కొంటుందని ఆమె కోచ్ విమల్కుమార్ పేర్కొన్నారు.కాగా ముంబయిలో మెకాలి శస్త్ర చికిత్స జరిగిన తరువాత ఆమె హైదరాబాద్ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటుంది.ఫిట్నెస... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మిథాలీ డ్రస్పై దుమారం.. తప్పుపడుతూ ట్వీట్లు!
మిథాలీకి కొంతమంది క్లాస్ పీకారు. ఆమె డ్రస్ విషయంలో వీరు అభ్యంతరం చెప్పారు.
TNN | Updated:
Sep 7, 2017, 12:57PM IST
మొన్నామధ్య టీమిండియా పేస్ బౌలర్ షమీ తన భార్యతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పెడితే కొంతమంది రెచ్చిపోయా... | 2 |
Hyderabad, First Published 11, Apr 2019, 6:41 PM IST
Highlights
సోషల్ మీడియా రోజుల్లో ప్రతీ విషయం జనాలు ప్రతీ క్షణం గమనిస్తూనే ఉంటున్నారు.
సోషల్ మీడియా రోజుల్లో ప్రతీ విషయం జనాలు ప్రతీ క్షణం గమనిస్తూనే ఉంటున్నారు. ముఖ్యగా సెలబ్రెటీలు ఏదన్నా చిన్న పొరపాటు చేసినా దాన్ని హైలెట్ చేస్తూ ట్రోల్ చేసేదాకా నిద్రపోవటం లేదు. ఈ వ... | 0 |
Visit Site
Recommended byColombia
తమ మూవీ విడుదలై రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నటి రాణీ ముఖర్జీ కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ‘‘కుచ్ కుచ్ హోతా హై’ షూటింగ్లో భాగంగా షారుక్ నన్ను ముద్దుపెట్టుకునేందుకు దగ్గరికి వచ్చిన ప్రతిసారి నేను వెనక్కి జరిగేదాన్ని. దీంతో షారుక్ ముఖం తిప్పుకుంటూ.. నిన్నే... | 0 |
internet vaartha 157 Views
న్యూఢిల్లీ : ఐపిఎల్ ప్రీమియర్ లీగ్-9 ముగిసిన తరువాత క్రికెటర్లు అందరూ జాలీగా విదేశాల బాట పట్టారు. సన్ రైజర్స్ హైదరాబాద్కు టైటిల్ సాధంచిన పెట్టిన ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కుటుంబ సమేతంగా న్యూయార్స్ వెళ్లి ఎంజాయ్ చేశాడు. ఆ తరువాత ముక్కోణపు వన్డే సిరీస్ వెస్టిండీస్ పయనమయ్యాడు. టీమ... | 2 |
రషీద్ ఖాన్ ఆటలోనే కాదు, అందులోను ముందున్నాడు
Highlights
మొన్న ముంబై మ్యాచ్ లో, ఇపుడు కోల్ కతా మ్యాచ్ లో
రషీద్ ఖాన్...ఈ పేరు ఇపుడు ఐపిఎల్ క్రికెట్ లో సంచలనం. ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులను ఫిదా చేస్తున్న చేస్తోంది. తన బౌలింగ్ ప్రతిభతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా మ్యాచ్ లు గెలింపించినప్పటికి రషీద్ ఖాన్ పేరు అంత... | 2 |
10 నుంచి షియోమీ 'వార్షికోత్సవ సేల్'
- రూ.4లకే 55 అంగుళాల టీవీ, ఫోన్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రా నిక్ దిగ్గజం షియోమీ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మెగా సేల్ను ప్రకటించింది. ఈ నెల 10న ప్రారంభమై 12 వరకు మూడు రోజుల పాటు ఈ మెగాసేల్ కొనసాగనుంది. ఆఫర్లో భాగంగా ఈ మూడు రోజులు సాయంత్రం నాలుగు గంటలకు ప్లాష్ సేల్ నిర్వహిం... | 1 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
ఉద్యోగులకు మోదీ మరో బంపరాఫర్.. 5 ఏళ్లు కాదు ఇక ఏడాదికే గ్రాట్యుటీ!?
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది. ఈసారి గ్రాట్యుటీ లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దీంతో ఎంప్లాయీస్కు ఎంతో ప్రయోజనం కలుగనుంది.
Samayam Tel... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత్లో కోహ్లి బ్రాండ్ విలువ రూ.921 కోట్లు
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్ విలువలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల క్రీడాకారుల బ్రాండ్ విలువలో దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్
TNN | Updated:
Dec 21, 2017, 08:09AM IST
భారత్ల... | 2 |
kohli
క్రీడా స్ఫూర్తి ముఖ్యం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. ఈ సిరీస్ ఎన్నో వివాదాలు,విద్వేషాలతో ఉత్కంఠభరింతంగా ముగిసింది. 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న అనంతరం ధర్మశాలలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలి యన్లు ఇకపై తమకు స్నేహితులు కారనివాఖ్యాన... | 2 |
మేటి వర్షాలతో పల్లెల్లో పండుగే..
- ఈ ఏడాది వ్యవసాయ రంగంలో 4-5 శాతం వృద్ధి
- ఆదాయం పెరగనుండటంతో వినియోగానికి కొత్త జోష్
- 7.4 శాతానికి చేరనున్న భారత వృద్ధిరేటు
- దోహదం చేయనున్న వేతన పెంపు: స్టాండర్డ్ చార్టర్డ్
న్యూఢిల్లీ: మెరుగైన వర్షపాతం, దేశీయంగా వినియోగం పెరగడం, వేతన సంఘం సిఫారసుల అమలు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవ... | 1 |
insecticides
ఇన్సెక్టిసైడ్స్ ఇండియా నుంచి ‘కాయకల్ప్
హైదరాబాద్,జూన్ 26: భూసారం పెంచేందుకుగాను ఇన్సైక్టిసైడ్స్ ఇండియా కంపెనీ కాయకల్ప్ పేరిట కొత్త ఉత్పత్తిని అమలుకు తెచ్చింది. మొక్కల ఆరోగ్యం మరింత మెరుగుపరిచేందుకు కాయకల్ప్ విశిష్టం గా ఉపకరిస్తుందని కంపెనీ చెపుతోంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఉత్పత్... | 1 |
Hyderabad, First Published 12, Mar 2019, 9:02 PM IST
Highlights
ఇటీవల జారిగిన తెలుగు పరిశ్రమ మా ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఓడిపోవడంతో ఆయన మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకున్నారు. తనపై నరేష్ చేసిన వ్యాఖ్యలు నిజం కావని ఆ విషయాల్లో క్లారిటీ ఇవ్వడానికే ఈ విధంగా ప... | 0 |
internet vaartha 176 Views
మ్రుంబై : భారతక్రికెట్ ప్రధాన కోచ్గా నియమితులైన అనిల్ కుంబ్లేపై పూర్తి నమ్మకం ఉందని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నాడు. కాగా సుదీర్ఘ చర్చల అనంతరం కుంబ్లేను కోచ్గా నియమించాలని బోర్డు నిర్ణయించినట్లు ఆయన వివరించాడు. అత్యత్తమ కోచ్ను ఎంపిక చేయాలనేది భారత జట్టు కోరిక, దానిలోభాగం... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
జియోకు పోటీగా ఎయిర్టెల్ '3 జీబీ డేటా' ప్లాన్!
సంచలన టెల్కో 'జియో'ను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్ను ప్రవేశపెట్టింది. జియో అందిస్తున్న రూ.509 ప్లాన్కు పోటీగా రూ.558తో కొత్త ప్లానును ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొ... | 1 |
The #MumbaiIndians are now on No.2 position on the #VIVOIPL Points Table. https://t.co/ZwAvTVuF8m
— IndianPremierLeague (@IPL) 1556822815000
1. సన్రైజర్స్ హైదరాబాద్ : తాజా సీజన్లో 13 మ్యాచ్లాడిన హైదరాబాద్ జట్టు ఆరు మ్యాచ్ల్లో గెలుపొంది 12 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. జట్టు ప్లేఆ... | 2 |
agri loans CEO
100రోజుల్లో రూ.100 కోట్ల రుణపంపిణీ లక్ష్యం
హైదరాబాద్,: తెలంగాణ రాజ ధాని కేంద్రంగా కార్యలకలాపాలు కొనసాగి స్తున్న ఆక్సీలోన్స్ సంస్థ ప్రారంభించిన వంద రోజు ల్లో 100కోట్ల రూపాయల రుణం పంపిచేసే లక్ష్యం తో ఉంది. 2024 సంవత్సరం నాటికి ఒక బిలి యన్ డాలర్లు అంటే రూ.6500 కోట్ల రూపాయలు పంపిణీచేసే లక్ష్యంతో ఉన్నట్లు ... | 1 |
DHIONI1
అత్యుత్తమ వికెట్ కీపర్గా ధోనీకి ప్రశంస
న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ వికెట్ కీపర్ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనియేనని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కె ప్రసాద్ పేర్కొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించిన నేపథ్యంలో జట్టులో ధోనిని ఎంపిక చేయడంపై ఎంఎస్కె ప్రసాద్ మాట్లాడాడు.పరిమ... | 2 |
- దీపావళి నుంచి 7500-8000 స్థాయి వద్దే
- 'పరిధి' దాటితేనే భవిష్యత్తులో ప్రగతి 'ర్యాలీ'
- ప్రశ్నార్థకంగా మారిన క్రిస్మస్ ర్యాలీ
- ఈ వారం తీవ్ర ఒడుదుడుకులు తప్పవు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లకు స్పషమైన దిశంటూ లేకుండా పోవడంతో గత కొన్ని రోజులుగా ఆవి తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతునే వస్తున్నాయి. దీపావళి నుంచి నిఫ్టీ 7500-80... | 1 |
FLIPKART
కస్టమర్ల కోసం ది బిగ్ బిలియన్ డేస్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: దేశీయ ఇ-కామర్స్ సైట్ ప్లిప్ కార్ట్ ఆన్ లైన్ కస్టమర్ల కోసం ది బిగ్ బిలియన్ డేస్ను తీసురాబోతుంది. నాలుగవ విడతగా ఈ ఆఫర్ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.ఈనెల లోనే దసరా పండుగ ముందు ప్లిప్కార్ట్ నాలుగు రోజుల పాటు ఈ ఆఫర్ను అందుబాటు లో ఉంచన... | 1 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
KRKR Trailer: లోకేశ్ని ‘పప్పు’ అంటారా, నాకు తెలీదే.. వర్మ వెటకారం
RGV: ఏం జరిగినా.. ఎంత మంది విమర్శించినా.. ఎంత మంది తిట్టినా.. తన స్టైల్ మారదన్నట్టు ప్రవర్తిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. వివాదాస్పద సినిమాలు చేస్తూనే అవి వివాదాస్పదమని తనకు తెలీదన్... | 0 |
Visit Site
Recommended byColombia
2011 ఏప్రిల్ రెండో తేదీన టీమిండియా ప్రపంచకప్ ఫైనల్ లో శ్రీలంక మీద నెగ్గిన సంగతి తెలిసిందే. నేటితో ఆ ఫీట్కు ఏడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో నాటి భారత జట్టు వీరవిహారాన్ని తలుచుకుంటే భారతీయ క్రికెట్ ప్రియుల రోమాలు నిక్కబొడుకుంటాయని వేరే చెప్పనక్కర్లేదు.
జట్టు అత్యంత క్లిష్టమైన... | 2 |
benz
మెర్సిడిస్ బెంజ్ కాంటినెంటల్ టైఅప్క్
పూణె: విక్రయానంతర సేవలపరంగా కూడా మెర్సిడిస్ బెంజ్ తన స్థాయికి అనుగుణంగా ఏర్పాట్లుచేస్తోంది. కాంటినెంటల్ టైర్స్తో ప్రత్యేక టైఅప్తో మెర్సిడిస్బెంజ్ ఆమోదిత టైర్లను ప్రవేశ పెట్టింది. అత్యధిక పనితీరును ఇచ్చే టైర్లను కేవలం మెర్సిడిస్కోసం కాంటినెంటల్ ఉత్పత్తిచేస్తోంది. త్... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
సూపర్ ఫాం.. అరడజను సినిమాలు లైన్లో పెట్టిన స్టార్ హీరో
హిట్ ,ఫ్లాప్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ప్రస్తుతం ఆకాశమే నీ హద్దురా సినిమా చేస్తున్న సూర్య మరో ఆరు సినిమాలు లైన్లో పెట్టాడు.
Samayam T... | 0 |
Mar 08,2016
రూ.14వేల కోట్ల ఎఫ్డీిఐలకు ఆమోదం
న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) రూ.14,000 కోట్ల విలువ చేసే 16 ఎఫ్డీిఐ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో రిలియన్స్ లైఫ్లో 49 శాతం వాటా కైవాసానికి సంబంధించిన జపాన్ నిప్పన్ పెట్టు బడులకు ఆమోదం లభించింది. యస్ బ్యాంకుల్లో 74 శాతం విదేశీ పెట్ట... | 1 |
RAHUL CHOWDARY
హైదరాబాద్: తెలుగు టైటాన్స్ సారథి, స్టార్ రైడర్ రాహుల్ చౌదరి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
ప్రొ కబడ్డీ లీగ్లో ఎవరు సాధించలేని 500 రైడ్ పాయింట్లు సాధించిన కబడ్డీ ఆటగాళ్లలో ఒకడిగటా నిలిచాడు.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బెంగుళూరు బుల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆతడు ఈ ఘనత సాధించాడు. | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
'వాట్సాప్'లో మరో సరికొత్త ఫీచర్..!
ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ రానుంది. ప్రస్తుతానికి వాట్సాప్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.
TNN | Updated:
Apr 6, 2018, 08:24PM IST
'వ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
MS Dhoni ఫిక్సింగ్ చేశాడన్నారు.. బాధేసింది..!
మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుండగా.. తొలి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్తో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొననుంది.
Samayam Telugu | Updated:
Mar 21,... | 2 |
తారక్ రిజెక్ట్ చేసిన కథ ఇదేనా.?
Highlights
తారక్ రిజెక్ట్ చేసిన కథ ఇదేనా.?
తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా పరిచయమై.. ఆ తర్వాత రచయిత అవతారమెత్తి స్టార్ స్టేటస్ సంపాదించాడు వక్కంతం వంశీ. చాలామంది రచయితల్లాగే అతను కూడా దర్శకుడిగా మారాలనుకున్నాడు. రచయితగా అతను తెచ్చుకున్న పేరుకి చాలా సులువుగా.. వేగంగా దర్శకుడిగా మారాల్సింది.... | 0 |
Hyderabad, First Published 5, Nov 2018, 6:29 PM IST
Highlights
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకు క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్లిన హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలేక్కబోతున్న సంగతి తెలిసిందే. నిక్ జోనాస్ తో కలిసి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో తెగ ఎంజాయ్ చేస్తోంది.
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు త... | 0 |
జై లవకుశ ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు
Highlights
ఎన్టీఆర్ జైలవకుశ ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు
కేరళ మినహా అన్ని ప్రాంతాల్లో పూర్తయిన బిజినెస్
మొత్తం 112.5 కోట్ల మేర జై లవకుశ ప్రి రిలీజ్ బిజినెస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన జై లవకుశ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ కేరళ ... | 0 |
internet vaartha 159 Views
న్యూఢిల్లీ : స్టార్ క్రికెటర్ కోహ్లీ అభిమానులు భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్లోనూ అభిమానుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ మహిళా క్రికెటర్లకు కూడా అత్యంత పాపులర్ క్రికెటర్ కోహ్లీ కావడం విశేషం... | 2 |
jio phone
జియోఫోన్ దెబ్బకు ఎయిర్టెల్-ఐడియా సతమతం
ముంబయి,జూలై 22: టెలికాం రంగంలోని కీలకకంపెనీలయిన ఐడియాసెల్యులర్, ఎయిర్టెల్ కంపెనీల షేర్లు భారీ ఒత్తిళ్లకు లోనయ్యాయి. రియలన్స్జియో ఫోన్ విడుదలను కంపెనీ ఛైర్మన్ముఖేష్ అంబానీ ప్రకటించడం, ఉచితంగానే ఫన్ను అందిస్తామన్న విశ్లేషణలతో ఐడియాసెల్యుర్షేర్లు ఏడుశాతం దిగజారి... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
13 ఏళ్ల తర్వాత.. ఇంగ్లాండ్ను ఆహ్వానించిన పాక్
పాకిస్థాన్ గడ్డపై మ్యాచ్లు ఆడాల్సిందిగా 13 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుని పాక్ ఆహ్వానించింది. వెస్టిండీస్ జట్టు రెండు రోజుల క్రితం
Samayam Telugu | Updated:
Apr 5, 2018, 11:... | 2 |
internet vaartha 201 Views
వచ్చే ఏప్రిల్ నుంచి మూలధన లబ్ధిపై పన్ను విధించే అధికారం
న్యూఢిల్లీ : మారిషస్ పెట్టుబడులు,మూలధన లబ్ధిపై పన్నులు విధించే అధికారం భారత్కు లభించింది. ద్వంద్వపన్నుల నిరోధక ఒప్పందం కింద రెండు దేశాల మధ్య జరిగిన ఒడంబడికల ప్రకారం వచ్చేఏడాది ఏప్రిల్ 1వ తేదీనుంచి మారిషస్ లావాదేవీలు నిర్వహించిన భారత... | 1 |
internet vaartha 177 Views
హైదరాబాద్ : తెలంగాణ సెపక్తక్రా సంఘం ఆధ్వర్యంలో 19వ జాతీయ సబ్ జూనియర్ సెపక్తక్రా బాలబాలిక చాంపియన్షిప్ బుధవారం నాడు చదర్ఘట్లోని విక్టరీ క్రీడామైదానంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ బొంతు రాం మోహన్ పోటీలను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మా... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
విడుదలకి సిద్దమైన రవితేజ 'బెంగాల్ టైగర్'
రవితేజ నటించిన బెంగాల్టైగర్ చిత్రం విడుదలకి సిద్దమైంది.
| Updated:
Oct 31, 2015, 06:06PM IST
రవితేజ నటించిన బెంగాల్టైగర్ చిత్రం విడుదలకి సిద్దమైంది. ఈ సందర్బంగా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ "మా చిత్ర... | 0 |
Hyderabad, First Published 7, Mar 2019, 5:25 PM IST
Highlights
సౌత్ లో అన్ని భాషలకు తెలిసిన నటుల్లో విశాల్ ఒకడు. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న ఈ కోలీవుడ్ హీరో త్వరలో అయోగ్య సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు ఇది రీమేక్.
సౌత్ లో అన్ని భాషలకు తెలిస... | 0 |
Visit Site
Recommended byColombia
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.36,250కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే, వెండి ధర మాత్రం పైకి నడిచింది. రూ.50 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,700కు చేరింది.
Also Read: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఈరోజు నుంచి 3 కొత్త రూల్స్ అమలులో... | 1 |
Suresh 125 Views
సంస్కరణలతోనే భారత్లో ఆర్థిక వృద్ధి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: భారత ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన కార్యాచరణ ఆర్థికవృద్ధిపరంగా సవ్యదిశలోనే నడుస్తోందని అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రముఖ బ్యాంకర్ సిఇఒ జామీ డైమన్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన జెపిమోర్గాన్ఛేస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.