text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Nikhil Siddharth: ఈ ‘ముద్ర’ నాది కాదు.. నన్ను వాడేస్తున్నారు: నిఖిల్ ట్వీట్
నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ముద్ర’ మూవీ షూటింగ్ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింద... | 0 |
Visit Site
Recommended byColombia
విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా షమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో అనసూయ ఒక ముఖ్య పాత్ర పోషించారు. అది అక్క పాత్ర అని అనసూయ స్వయంగా చెప్పారు. చాలా స్ట్రిక్ట్గా ఉండే అక్క పాత్రట. అందుకే, ఇప్పటి వరకు అత్తగా తనను చూసిన ఈ కుర్రాళ్లు సడెన్గా అక్క అంట... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
స్పిన్నర్పై జాత్యాహంకార దాడి..!
దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్పై మరోసారి జాత్యాహంకార దాడి జరిగింది. భారత్తో గత శనివారం నాలుగో వన్డే
TNN | Updated:
Feb 12, 2018, 04:55PM IST
దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌‌పై మరోసారి జాత్యాహంక... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కటక్ టీ20లో కేఎల్ రాహుల్ అర్ధశతకం
భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ టీ20 జట్టులోకి తన పునరాగమనాన్ని మళ్లీ ఘనంగా చాటాడు. శ్రీలంకతో కటక్ వేదికగా బుధవారం
TNN | Updated:
Dec 20, 2017, 08:00PM IST
కటక్ టీ20లో కేఎల్ రాహుల్ అర్ధశతకం
భారత ఓపెనర్ కే... | 2 |
sumalatha 167 Views ANDHRA BANK , cuts-mclr
andhra bank
హైదరాబాద్: ప్రభుత్వరంగ ఆంద్రాబ్యాంక్ పావు శాతం మేరకు రుణాల వడ్డీ రేటును తగ్గించింది. దీంతో 8.20 శాతం నుంచి 7.95 శాతానికి రేటు దిగిరానుంది. తగ్గించిన ఈ వడ్డీ రేట్లు ఈనెల 16 నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక రోజు, ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ఈ ఐదు కాలపరిమితులకు... | 1 |
BSE
స్వల్పలాభాలకే స్టాక్ మార్కెట్ల పరిమితి
ముంబై: బెంచ్మార్కెట్ స్టాక్ సూచీలు మరోసారి రికార్డులు నమోదుచేసాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు మరో కొత్త రికార్డు సాధించాయి. ట్రేడింగ్్ ప్రారంభంలోనే ఎన్ఎస్ఇ ప్రధానసూచి 65 పాయింట్ల వరకూ పెరిగి 9218ని చేరింది. కొత్త ఇంట్రాడే రికార్డుకాగా తద్వారా మార్కెట్ ఛరిత్రలో తొలిసారి ... | 1 |
వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసిన భారత్
Rohit Sharma
విశాఖ: వైజాగ్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. తొలి రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతున్న వేళ వర్షం కురవడంతో పాటు వెలుతురులేమి కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి భారత్ వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసిం... | 2 |
రెజీనా లవ్ గురించి నన్ను అడగొద్దు- సాయి ధరమ్ తేజ్
Highlights
రెజినాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సాయిధరమ్ తేజ్
తనతో స్నేహం తప్పేంటంటున్న తేజ్
ఇతర హీరోతో ప్రేమలో పడటానికి తనకేం సంబంధమన్న తేజ్
ఇంటిలిజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సాయిధరమ్ తేజ్ ఇటీవల మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా రెజీనాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నాగశౌర్యకు లాభాల పంట!
‘ఛలో’ సినిమా నాగశౌర్యకు రెండు రకాలుగా హ్యాపీనెస్ ను ఇస్తోంది. అటు సోలో హీరోగా విజయం, ఇటు నిర్మాతగానూ లాభాలు.
TNN | Updated:
Feb 5, 2018, 04:54PM IST
‘ఛలో’ సినిమా నాగశౌర్యకు రెండు రకాలుగా హ్యాపీనెస్ ను ఇస్తోంది. అటు సోలో హీరోగా ... | 0 |
Nov 17,2016
ఆన్లైన్ లావాదేవీలకు దోహదం : దువ్వూరి
సింగపూర్ : కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్ల రద్దు వల్ల ప్రజలను ఆన్లైన్ లావాదేవీలకు ప్రోత్సహిస్తుందని, ఇది మంచి పరిణామని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. వ్యవస్థలోకి మళ్లీ నల్లధనం వేళ్లూనుకోకూడదని హెచ్చరించారు. సింగపూర్లో... | 1 |
Hyd Internet 143 Views uppal stadium
uppal stadium
హైదరాబాద్ః అందరూ ఊహించిన విధంగానే భారీ వర్షం కారణంగా హైదరాబాద్ శివారులోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్, ఆస్ట్రేలియా చివరి టీ 20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ రోజు 7 గంటలకే ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్.. వాన కారణంగా లేటుగా ప్రారంభం కానున్నట్లు, 7.... | 2 |
Dec 19,2018
ప్రాథమిక మార్కెట్లో మందగమనం: సెబీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.60,000 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూలు (ఐపీవోలు) ప్రాథమిక మార్కెట్లోకి రావాల్సి ఉందని సెబీ తెలిపింది. మార్కెట్ పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ.. కంపెనీలు ఇనిషియల్ పబ్లిక్ ఇష్యూకు వచ్చే విషయంలో చొరవను చూపించకపోవడంపై సెబీ ... | 1 |
sumalatha 141 Views Bharath Arun , INDvsWI , Jasprit Bumrah
Bumrah
జమైకా: భరత్ అరుణ్ ఇటీవలే తిరిగి టీమిండియా బౌలింగ్ కోచ్గా ఎంపికైన సంగతి తెలిసిందే. వెస్టిండీస్తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్ ఓ భారతీయ బౌలర్ వేసిన అత్యుత్తమ స్పెల్ అని బౌలింగ్ కోచ్ అరుణ్ అన్నారు. పరిస్థితులకు తగినట్టు అతడు ... | 2 |
samsung
విదేశీ విపణిలో శాంసంగ్గెలాక్సీ ఎస్8
ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ శాంసంగ్ తన ప్రతష్టాత్మక గెలాక్సీ ఎస్8ను న్యూయార్క్ మార్కెట్లో విడు దల చేస్తోంది. గెలాక్సీ ఎస్7లో చోటుచేసుకున్న సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కంపెనీ యాపిల్ ఐఫోన్కు ధీటుగా ఎస్8ను విడుదలచేస్తోంది. అమె రికా మార్కె... | 1 |
Hyderabad, First Published 14, Sep 2019, 8:52 PM IST
Highlights
చాముండేశ్వరినాథ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుకు బిఎండబ్ల్యూ కారును బహూకరించారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా శనివారం దాన్ని పీవీ సింధుకు అందించారు.
హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న తెలుగు తేజం పీవీ సింధును అన్న... | 2 |
Hyderabad, First Published 6, Nov 2018, 2:20 PM IST
Highlights
అతి తక్కువ సమయంలో 'జబర్దస్త్' షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో ఆడియన్స్ ను నవ్విస్తుంటాడు. అతడి ఎపిసోడ్ కోసం షోని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. అంతగా ఈ షోతో పాపులర్ అయిన హైపర్ ఆది ఇప్పుడు షో నుండి బయటకి వెళ్లిపోనున్నాడ... | 0 |
INCOME TAX
పాన్కార్డులున్నా ఐటి రిటర్నుల్లేవ్!
న్యూఢిల్లీ, జూలై 27: దేశవ్యాప్తంగా 6.83 లక్షల కంపెనీలకు పాన్కార్డులు ఉన్న ప్పటికీ ఆ కంపెనీలు ఇప్పటివరకూ ఆదాయపు పన్నురిటర్నులు దాఖలు చేయడంలేదు. 2016-17 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ కంపెనీలు రిటర్నులు దాఖలుచేయలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్గాంగ్వార్ పార్లమెంటుకు నివేది... | 1 |
బాలకృష్ణ, పూరిల ‘పైసా వసూల్’ ఆడియో రిలీజ్ ఖమ్మంలో..
Highlights
ఈ నెల 17న ఖమ్మంలో బాలయ్య పైసా వసూల్ ఆడియో
పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన బాలకృష్ణ పైసావసూల్
శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లు
సినిమా ప్రారంభోత్సవం రోజున విడుదల తేదీ ప్రకటించడం ఇటీవల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్నదే. అయితే... ముందు ప్రకటించిన విడుదల ... | 0 |
cricket
జరిమానా విధింపుపై కెప్టెన్ కుక్ సంతృప్తి
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్తో మిర్పార్లో జరిగిన రెండవ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్కు జరిమానా విధించడంపై ఆ జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా రెండవ టెస్టులో ఇంగ్లండ్కు చెందిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐసిసి నియమ నిబంధనలను ఉల్లంఘి... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పెద్దోళ్లు పారిపోతున్నారు... సామాన్యుడు మూల్యం చెల్లిస్తున్నాడు..
దేశ బ్యాంకింగ్ రంగంలో దినదినం నిరర్దక ఆస్తుల చిట్టా పెరుగుతున్నది. కొంత మంది పెద్దోళ్లు బ్యాంకుల నుంచి వేల కోట్లు తీసుకుని రుణాలను తిరిగి కట్టడం లేదు.
TNN | Updated:
Feb 19, 2018, 01:44PM IST
బ్యా... | 1 |
Nitihish1
సన్ రైజర్స్పై ముంబై విజయం
ముంబయి: ఐపిఎల్-10 సీజన్లో భాగంగా సన్ రైజర్స్కు బుధవారం ముంబయి ఇండియన్స్తో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ మొదట సన్ రైజర్స్ను బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరింది.దీంతో సన్ రైజర్స్నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.ముంబై ఇండియన్స్ బ్యా... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Virat Kohli మరీ అతి చేస్తున్నాడు: హస్సీ
మైదానంలో విరాట్ కోహ్లీ పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు. అతని వ్యవహారశైలి నాకు ఏమాత్రం నచ్చడం లేదు - మైకేల్ హస్సీ
Samayam Telugu | Updated:
Dec 17, 2018, 09:26AM IST
Virat Kohli మరీ అతి చేస్తున్న... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సులువైన క్యాచ్ని జారవిడిచిన ధావన్
దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత ఫీల్డర్ శిఖర్ ధావన్ సులవైన క్యాచ్ని జారవిడిచాడు.
TNN | Updated:
Jan 5, 2018, 06:36PM IST
సులువైన క్యాచ్ని జారవిడిచిన ధావన్... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Mumbai Indians: ఐపీఎల్లో మళ్లీ ఓపెనర్గా రోహిత్.. కారణమిదే..?
2018 ఐపీఎల్ సీజన్లో మిడిలార్డర్లో ఆడిన రోహిత్ శర్మ 14 మ్యాచ్ల్లో కేవలం 286 పరుగులే చేసి నిరాశపరిచాడు. మార్చి 23 నుంచి ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభంకానుండగా.. 24... | 2 |
Hyderabad, First Published 12, Aug 2019, 9:20 PM IST
Highlights
సినీ నిర్మాతలకు, చిత్ర పరిశ్రమకు పైరసీ వెబ్ సైట్ సంస్థ తమిళ్ రాకర్స్ కొరకరాని కొయ్యగా మారింది. పైరసీ భూతాన్ని తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళ్ రాకర్స్ సంస్థ మాత్రం నిర్మాతలకు నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. సినిమా విడుదల రోజే ఈ వెబ్ సైట్ లోపైరసీ ప్ర... | 0 |
Vaani Pushpa 75 Views kohil , ranchi , safaris , SUCCESS
Kohil
రాంచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో గెలిచి సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా భారత కెప్టెన్గా విరాట్ తన విజయాల శాతాన్ని మరింత పెంచుకున్నాడు. ప్రధానంగా దక్షిణాఫ్రికాపై కోహ్లీ నేతృత్వంలోన... | 2 |
ashish nehra: i did not ask for farewell match
చీఫ్ సెలక్టర్ మాటలపై నెహ్రా ఫైర్..!
భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు.
TNN | Updated:
Nov 2, 2017, 04:41PM IST
భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై తాజాగా భార... | 2 |
Hyderabad, First Published 13, May 2019, 12:55 PM IST
Highlights
హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తర్వాత వాణిశ్రీ, శారద పలు చిత్రాల్లో తల్లి, అత్త పాత్రల్లో కలసి నటించారు. శోభన్ బాబు సరసన నటించిన 'ఏవండీ ఆవిడ వచ్చింది' ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది.
సీనియర్ దర్శకుడు సాగర్ గతంలో కుటుంబ కథా చిత్రాలతో మంచి... | 0 |
నాగబాబు సమక్షంలో ప్రారంభమైన 'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్'
Highlights
సత్య డైరెక్షన్లో నిర్మాత టి. రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్'
అన్నపూర్ణ స్టూడియోస్లో మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు
జూన్ మొదటివారం నుండి చిత్ర రెగ్యులర్ షూటింగ్
శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ ... | 0 |
IND vs BAN 1st Test LIVE Score బోర్డు కోసం క్లిక్ చేయండి..!
మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ తొలి సెషన్లోనే ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ తలో వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. ఓపెనర్లు సదామన్ ఇస్లామ్ (6), ఇమ్రూల్ ఖయ్యూస్ (... | 2 |
Hyderabad, First Published 15, Aug 2018, 4:29 PM IST
Highlights
ఈ ఆఫర్ కింద పాల ఉత్పత్తులపై 25 శాతం రాయితీ, బిస్కెట్లు, స్పైసెస్లపై రెండు కొంటే ఒకటి ఉచితం, ఒకటి కొంటే మరో డియోడ్రెంట్, షాంప్లు ఉచితంగా అందిస్తున్నది. వీటితోపాటు పేటీఎం వ్యాలెట్పై రూ.75 క్యాష్బ్యాక్ ఆఫర్, మొబిక్విక్పై 15 శాతం క్యాష్బ్యాక్ను అందిస్తో... | 1 |
Hyderabad, First Published 5, Sep 2018, 8:08 PM IST
Highlights
అతడు తన చిరకాల లక్ష్యమైన భారత జట్టులో స్థానాన్ని సెప్టెంబర్ 4వ తేదీనే చేజిక్కించుకున్నాడు. ఇది ఆ క్రికెటర్ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. అయితే అదే సెప్టెంబర్ 4వ తేదీన తనకు అత్యంత ఇష్టమైన క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇది అతడి జీవితంలోనే అత్యంత బాధాకరమైన ... | 2 |
internet vaartha 340 Views
రిజర్వుబ్యాంకు డిఫ్యూటీి గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా
ముంబై : ప్రభత్వ రంగంలోని బ్యాంకులు తమ తమ ఆస్తిఅప్పుల పట్టీ లను హేతుబద్ధం చేసుకోవాల్సిందేనని రిజర్వుబ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్బిఐ గవర్నర్ ఇటీవలే 2017మార్చినాటికల్లా తమ తుదిగడువును చేరాల్సిం దేనని రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఎస్... | 1 |
JSPL
జిందాల్ సంస్థపై మరో చార్జిషీట్
న్యూఢిల్లీ: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జెఎస్పిఎల్) సంస్థపై సిబిఐ మరో చార్జిషీట్ దాఖలుచేసింది. ఉర్తన్ నార్త్కోల్ బ్లాక్లో అక్రమాలకు ప్పాలడిన ఆరోపణలపై సిబిఐ ఈమేకు చార్జిషీట్ దాఖలుచేసింది.. నవీన్ జిందాల్, మరొక నలుగురికి కోర్టునోటీసులుజారీచేసింది.. సెప్టెంబర్ 4న... | 1 |
Hyderabad, First Published 6, Mar 2019, 4:57 PM IST
Highlights
ఇటీవల ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో పలు కేటగిరీల్లో 'బొహేమియన్ రాప్సోడీ' సినిమా అవార్డులు గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను చైనాలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో పలు కేటగిరీల్లో 'బొహేమియన్ రాప్సోడీ' సినిమా అ... | 0 |
Dhini
సన్రైజర్స్పె పుణే విజయం
సన్రైజర్స్పై పుణే: ధోని విజృంభించడంతో సన్ రైజర్స్పై రైజింగ్ పుణే సూపర్ జెయింట్ విజయం సాధించింది.ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్పై పుణే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.ధోని,రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీలతో చెలరేగి ఆడటంతో పుణేకు వరుసగా రెండవ విజయం లభించింది.హైదరాబాద్ నిర్ధేశిత... | 2 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
రెండో టీ20లోనూ లంక చిత్తు.. ఆసీస్దే సిరీస్
పది రోజుల క్రితం పాకిస్థాన్ని మూడు టీ20 సిరీస్లో వణికించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు టీ20ల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. ఎంతలా అంటే.. రెండు మ్యాచ్ల్లోనూ కంగారూలకి లంకేయులు కనీస పోటీ కూడా ఇ... | 2 |
IT Sector
350 బిలియన్ డాలర్లకు ఐటి-బిపిఎంరంగం
ముంబయి, జూన్ 7: ఐటి-బిపిఎంరంగం 2025నాటికి 350 బిలియన్ డాలర్లకు చేరుతున్నట్లు అంచనా. ప్రస్తుతం 153 బిలియన్ డాలర్ల వరకూ ఉన్న ఈ రంగం భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ మండలి సభ్యులు కేశవ్ మురుగేష్ వెల్లడించారు. భారత్లోని ఐటి బిపిఎం రంగం ఇప... | 1 |
Visit Site
Recommended byColombia
వెస్టిండీస్తో టీ20 సిరీస్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ఆస్ట్రేలియాతో టీ20లకి మాత్రం ఎంపిక చేశారు. కానీ.. ధోని విషయంలో అలా జరగలేదు. రెండు టీ20 సిరీస్లకి అతడ్ని ఎంపిక చేయలేదు. దీంతో.. ధోనికి కూడా విశ్రాంతినిచ్చారేమో..? అనే అవకాశమే లేకపోయింది.
If this is ... | 2 |
internet vaartha 192 Views
బెంగళూరు : ఉపాధికొలువుల సమాచారం అందించే జాబ్ పోర్టల్స్ అందించే సమాచారం ఒక్కోసారి కళ్లు తిరుగుతాయి. బెంగళూరు నగరం దేశంలోనే ఐటిరాజ ధానిగా తలమానికగా నిలుస్తోంది. ఈ నగరంలో ఒక వాచ్మాన్ సగటు జీతం 10,152 రూపాయలుగా ఉంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ జీతం అంతకంటే తక్కు వగా ఉంటుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. బ... | 1 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Episode 27 Highlights: కెప్టెన్ టాస్క్.. కిందేసి, పైనేసి రచ్చ రచ్చ!
లగ్జరీ బడ్జెట్ టాస్క్లో భాగంగా రెండు రోజుల పాటు లవర్స్ టాస్క్తో వినోదాన్ని పంచిన బిగ్ బాస్ కంటిస్టెంట్స్.. శుక్రవారం (ఎపిసోడ్ 27) నాటి కెప్టెన్ టాస్క్లో రచ్చ రచ్చ చేశారు.
Samayam Telugu | Up... | 0 |
- రాతః కరెన్సీ చెల్లవన్న వార్తలు అవాస్తవం
- మేము ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదు
- దయచేసి ఃపిచ్చిరాతఃలొద్దు: ఆర్బీఐ గవర్నర్
ముంబయి: కరెన్సీ నోట్లపై పెన్ను రాతలు గానీ ఇతర గీతలు గానీ ఉంటే అవి వచ్చే జనవరి నుంచి చెల్లబోవంటూ ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఃభారతీయ రిజర్వు బ్యాంక్ః (ఆర్బీఐ) కొట్టివేసింది. ఇందుకు సంబ... | 1 |
Kohli
కోహ్లీకి సరికొత్త బిరుదిచ్చిన ఐసిసి
దుబాయి: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి తాజాగా ఓ బిరుదు ఇచ్చింది ఛేజ్ మాస్టర్ అంటూ కొనియాడింది. బుధవారం శ్రీలంకతో జరిగిన టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈసందర్భంగా ఛేజ్ మాస్టర్ కోహ్లీ 82 పరుగుల ఇన్నింగ్స్తో టీమిండియా 7వికెట్ల... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
నేనోరకం సాంగ్ టీజర్ రిలీజ్
పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్, శరత్కుమార్, రేష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దేపా శ్రీకాంత్ నిర్మిస్తున్న ‘నేనోరకం’.
TNN | Updated:
Jul 12, 2016, 11:56PM IST
పూరి జగన్నాథ... | 0 |
Patna, First Published 7, Aug 2019, 8:50 PM IST
Highlights
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో మొదటిసారిగా ఓ మ్యాచ్ టైగా ముగిసింది. తమిళ్ తలైవాస్, యూపీ యోదాస్ మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో ఇరుజట్లు సమఉజ్జీలుగా నిలిచాయి.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో భాగంగా ఇవాళ(బుధవారం) యూపీ యోదాన్- తమిళ్ తలైవాస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు... | 2 |
Helmet Dalo: Sachin Tendulkar asks bikers, pillion riders to wear helmet
‘హెల్మెట్ పెట్టుకోండి..’: కారు విండోలోంచి సచిన్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కొచ్చి పర్యటనలో ఉన్న సచిన్.. కారులో ప్రయాణిస్తూ దారెంట వెళుతున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పెట్టుకోవాలంటూ సూచించాడు. కారు వ... | 2 |
సుప్రియతో అడివి శేష్ పెళ్లంటూ ప్రచారం
స్పందించిన హీరో
హైదరాబాద్: టాలీవుడ్లో మరో పెళ్లి రూమర్ వైరల్ అవుతోంది. ప్రముఖ నటి, నాగార్జున మేనకోడలు సుప్రియతో సినీ నటుడు అడివి శేష్ పెళ్లి జరగబోతోందంటూ పలు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. నటి సమంతే వీరి పెళ్లి చేయబోతున్నట్లు వార్తలు కూడా రాశాయి. ఈ వదంతులపై తాజాగా అడివి శేష్... | 0 |
సీతారామన్ చిట్టాపద్దు.. కొత్తగా నాణేలు.. గృహ రుణాలపై రాయితీ పెంపు..
Last Updated: శుక్రవారం, 5 జులై 2019 (13:41 IST)
కొత్తగా.. తొలిసారి ఇళ్లు కట్టేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో నూతన గృహ నిర్మాణదారులకు శుభవార్త చెప్పింది. కొత్త ఇంటి కోసం తీసుకునే రుణా... | 1 |
Hyderabad, First Published 2, Apr 2019, 2:37 PM IST
Highlights
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన భర్త అర్భాజ్ కి విడాకులిచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన భర్త అర్భాజ్ కి విడాకులిచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నా... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అప్పట్లో కండోమ్ ప్యాకెట్స్ తో హోలీ ఆడేవాళ్లం...
అయితే అవి కండోమ్స్ అని అప్పటికి మాకు తెలీనే తెలియదు..’ అని అంటూ రాఖీ తాము హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరును వివరించింది.
TNN | Updated:
Mar 15, 2017, 04:16PM IST
వివాదాల పుట్ట రాఖీ సావంత్ మరో సారి హాట్ కామె... | 0 |
Hyderabad, First Published 1, Aug 2019, 4:18 PM IST
Highlights
రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్.కార్తికేయ ఇప్పుడు నిర్మాతగా మారి సినిమా తీస్తున్నాడు. సైంటిఫిక్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'ఆకాశవాణి' అనే టైటిల్ ని ఖరారు చేశారు
దర్శకుడు రాజమౌళి రూపొందించిన 'మగధీర' సినిమా నుండి 'బాహుబలి 2' వరకు అతడితో కలిసి పని చే... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
హాలీవుడ్ షూటింగ్ కు దీపిక
ప్రియాంక చోప్రా క్వాంటికో అనే ఇంగ్లిష్ టీవీ సీరియల్లో నటించి పాప్యులర్ అయిపోయింది.
TNN | Updated:
Jan 6, 2016, 06:32PM IST
<br />
ప్రియాంక చోప్రా క్వాంటికో అనే ఇంగ్లిష్ టీవీ సీరియల్లో నటించి పాప్యులర్ అయిపోయింది. ఇప్పుడు దీపిక... | 0 |
ఈవారం ఒడిదుడుకులు తప్పవు!
ముంబై, ఆగస్టు 21: ద్రవ్యవినిమయ విధానం, ప్రపంచ మార్కెట్ల పనితీరు తప్ప వచ్చే వారం మార్కెట్లకు చెప్పుకోదగిన అంశాలు లేవు. రాగా పోగా వచ్చేవారం మార్కెట్లు ఏకీకరణ ధోరణిలో కొనసాగుతాయని అంచనా. మధ్యతరహా, చిన్న తరహా కంపెనీల హవా కొనసాగే అవకాశం ఉంది. అయితే లిక్విడిటీపై ఆధారపడిమాత్రమే స్మాల్క్యాఫ్, మిడ్... | 1 |
ATM rush
వారంలో ఎటిఎంలలోకి కొత్తనోట్లు
ముంబై, నవంబరు 17: దేశవ్యాప్తంగా 50శాతం ఎటిఎంలు కొత్తనోట్లు విత్డ్రాచేసుకునేందుకు అవ సరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్థికశాఖ చెపు తోంది. ప్రస్తుతం అనేక చోట్ల అసలు ఎటిఎంలే పనిచేయడంలేదు. మరికొన్ని చోట్ల కేవలం రూ.100 అవికూడా రు.2వేలు మాత్రమే తీసు కునే వెసులుబాటుతో ఉన్నాయి మరో వారం రో... | 1 |
BCCi President Anurag Takoor
భారత్-పాక్ ఒకే గ్రూపులో చేర్చొద్దు
ముంబై: పాక్ను ఏకాకి చేయాలన్న భారత ప్రభుత్వ ఆలోచనలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఇక నుంచి భారత్ ఆడే క్రికెట్ సిరీస్లలో భారత్ పాక్ను ఒకే గ్రూపులో ఉంచ రాదన్న ప్రతిపాదనను ఐసిసి ముందు పెట్టింది బిసిసిఐ. ఇప్పటికే అంతంత మ... | 2 |
AAa movie success meet : unit speaks about movie success in Guntur
'అఆ' సక్సెస్ మీట్లో ఎవరేమన్నారు ?
నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రం ‘అఆ’.
| Updated:
Jun 13, 2016, 05:28PM IST
నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రం ‘అఆ’. ఈ... | 0 |
Kohli , kook
టీమిండియాకు గట్టి పోటీనిస్తాం: కుక్
ముంబై: ప్రపంచ నంబర్ వన్ టీమిండియా క్రికెట్ జట్టుతో జరిగే అయిదు టెస్ట్ల సిరీస్లో తమను అండర్ డాగ్స్గా పరిగణించినా ఎలాంటి ఇబ్బంది లేదని జట్టు కెప్టెన్ అలెస్టక్ కుక్ పేర్కొన్నాడు.నిజానికి తమను అలా భావిస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుందన్నాడు.బ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీకి ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు..?
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై గత కొద్దిరోజులుగా వస్తున్న విమర్శలకి ప్రధాన కోచ్ రవిశాస్త్రి చెక్ చెప్పే ప్రయత్నం
TNN | Updated:
Sep 2, 2017, 03:13PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై గత కొద్దిరోజులుగా వస్తున్న విమర్... | 2 |
హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోన్న 'టాక్సీవాలా' భామ!
First Published 18, Mar 2019, 12:14 PM IST
హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోన్న 'టాక్సీవాలా' భామ
ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫోటోలు!
ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫోటోలు!
ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫోటోలు!
ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫోటోలు!
ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫోటోలు!
ప్రియ... | 0 |
Hyderabad, First Published 14, May 2019, 4:47 PM IST
Highlights
మెగా యువ హీరోలందరూ కెరీర్ లో మంచి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటూ వారికంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే అల్లు బ్రదర్ శిరీష్ మాత్రం ఇంకా అనుకున్నంత స్థాయిలో క్లిక్కవ్వడం లేదు. శ్రీరస్తూ శుభమస్తు తప్ప మిగతా సినిమాలన్నీ బోల్తా కొట్టినవే.
మెగా యువ హీర... | 0 |
విదేశీ యువతిపై ఫ్రెండ్ అత్యాచారం... స్టార్ క్రికెటర్పై సస్పన్షన్ వేటు
Highlights
కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించాడంటూ దనుష్కపై లంక క్రికెట్ బోర్డు సీరియస్ అయి వేటు వేసింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆ దేశపు క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. దీనితో పాటు కేసు విచారణ పూర్తయ్యే వరకు టెస్ట్ మ్యాచ్ ఫీజుపై కోత విధించింది
కొన... | 2 |
reliance jio extends prime membership scheme up to 31 march 2019
జియో ప్రైమ్.. మరో ఏడాది కొనసాగింపు...!
జియో వినియోగదారులకు శుభవార్త. మార్చి 31తో గడువు ముగియనుండగా... మరో ఏడాది పాటు ఉచితంగా సేవలను కొనసాగించాలని నిర్ణయించింది.
TNN | Updated:
Mar 31, 2018, 08:48PM IST
జియో వినియోగదారులకు శుభవార్త. మార్చి 31తో జియో ప్రైమ... | 1 |
TVS
26 శాతం పెరిగిన టివిఎస్ అమ్మకాలు
చెన్నై,అక్టోబరు 3: టివిఎస్ మోటార్ కంపెనీ సెప్టెంబరునెల విక్రయాలు 26శాతం పెరిగాయని క్రపటించింది. మొత్తంగా చూస్తేకంపెనీ గతనెలలో 2,93,257 యూనిట్లను విక్రయిం చింది. గత ఏడాది ఇదే నెలలో 2,32,744 యూనిట్లను విక్రయించింది. పంపిణీ వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడం వల్ల 25వేల యూనిట్ల ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ప్రీతీ జింతా లైంగిక వేదింపుల కేసు కొట్టివేత
నాలుగేళ్ల నాటి వివాదానికి హైకోర్టు పుల్స్టాప్ పెట్టేసింది. ఆ కేసును బయటే పరిష్కరించుకోవాలని సూచించింది.
Samayam Telugu | Updated:
Oct 10, 2018, 10:11PM IST
ప్రీతీ జింతా లైంగిక వేదింపుల కేసు కొట్టివేత
పారిశ్రా... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
MS Dhoni: మురళీ విజయ్పై కోప్పడిన ధోని.. చెన్నైకి మ్యాచ్ చేజారిందక్కడే..?
దీపక్ చాహర్ బౌలింగ్లో బంతిని మిడాన్ దిశగా సూర్యకుమార్ హిట్ చేయగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మురళీ విజయ్ తడబాటులో క్యాచ్ని అందుకోలేకపోయాడు. అప్పటికి అతను ... | 2 |
మైనింగ్లో వినూత్న కల్పనలు రావాలి
- ఎన్ఎండీసీ టెక్నికల్ డైరెక్టర్ నందా
నవతెలంగాణ-వాణిజ్యవిభాగం: మైనింగ్ పరిశ్రమ అభివృద్ధికి వినూత్న కల్పనలు రావాలని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీి) టెక్నికల్ డైరెక్టర్ డాక్టరు నరేంద్ర కె.నందా అన్నారు.. ఢిల్లీలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్... | 1 |
Dec 19,2018
బైక్ షేరింగ్ సేవల్లోకి ఓలా ఎంట్రీ ..
బెంగళూరు: దేశంలో అతిపెద్ద క్యాబ్ అగ్రిగేటర్ ఓలా బైక్ షేరింగ్ సేవల్లోకి అడుగు పెట్టనుంది. ఇందులో భాగంగా ఆ సంస్థ స్కూటర్ షేరింగ్ స్టార్టప్ సంస్థ వోగోలో 100 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇరు సంస్థల మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా దశల వారీగా ఓ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పాస్పోర్ట్ కొత్త రూల్స్ జూన్ 1 నుంచే
2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
Samayam Telugu | Updated:
Jun 3, 2018, 05:12PM IST
2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ... | 1 |
tcs
లాబాల్లో టిసిఎస్ జోష్
న్యూయార్క్, జనవరి 12: అగ్రరాజ్యంలో ఉపాధి కల్పనలో తాను భగవంతుడు సైతం సృష్టించలేని విధంగా ఉపాధి కల్పనచేస్తామని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాల కల్పన వల్ల దేశాన్నితిరిగి ఆర్థికపథంవైపు పయనింపచేస్తామని, ప్రైవేటురంగ సంస్థలద్వారా ఉపాధి కల్పన మరింత పెంచుతామన్నారు. రాను న్న కాలంలో మరిన్ని ఉద్యోగాలు సృష... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
శుభవార్త.. ఏకంగా రూ.2,000కు పైగా పడిపోయిన బంగారం ధర!
బంగారం ధర ఇంకా కింది స్థాయిల్లోనే కదలాడుతోంది. గత నెలలో జీవిత కాల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధర అటుపైన మళ్లీ ఆ స్థాయిని చేరుకోలేకపోయింది. వెండి ధరదీ కూడా ఇదే దారి.
Samayam Telugu | Updated:
Oct 31, ... | 1 |
money
భారత్ రియాల్టీకి 7.6 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు
ముంబయి,జూలై 22: భారత్ రియాల్టీరంగంలో విదేశీ పెట్టుబడులు రెండురెట్లు పెరిగాయి. 2014-16 సంవత్సరాల్లో 7.6 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తేలింది. అంతకుముందున్న మూడేళ్లతో పోలిస్తే భారీగా పెరిగాయని రియాల్టీ అధ్యయనసంస్థ నైట్ఫ్రాంక్ వెల్లడించింది. భారత్ రియాల్టీర... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
త్వరలో.. ఒప్పో నుంచి 'ఎ73ఎస్' స్మార్ట్ఫోన్!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారీ సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ 'ఎ73ఎస్'ను త్వరలో విడుదల చేయనుంది. రూ.20వేల ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందించనుంది.
TNN | Updated:
Jun 21, 2018, 01:35AM IST
చైనాకు చెంద... | 1 |
READ ALSO: ‘వార్’ సినిమా సృష్టించిన 8 రికార్డులు ఇవే..!
సినిమా మొత్తంలో చిరంజీవిని చూపించాల్సినదాని కంటే ఎక్కువ చూపించేశారని తెలిపారు. దాంతో మిగతా పాత్రలకు స్కోప్ లేదని అన్నారు. లక్షలాది మందికి నచ్చిన ఈ సినిమాపై నోటికొచ్చిన కామెంట్స్ చేస్తే చిరు ఫ్యాన్స్ ఊరుకుంటారా? సుచరితను సోషల్ మీడియాలో ఏకిపారేశారు. సుచరిత మాటలు ఎవ్... | 0 |
రాయల్ బెంగళూరు: 185-3
ఐపిఎల్ 9 సీజన్లఓ భాగంగా పూణే వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. దీంతో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ విజయం సాధించాలంటే 186 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్ లోకేష్ రాహుల్ 7 పరుగులకే ఔట్కాగా, కెప్టెన్ విరాట్... | 2 |
నితిన్ స్టైల్ చూపించిన లై టీజర్.. హేట్సాఫ్ హను
Highlights
నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో లై
లై మూవీలో విలన్ రోల్ చేస్తున్న అర్జున్
తాజాగా లై టీజర్ తో మూవీకి యమా క్రేజ్
గతేడాది అఆ సినిమాతో నితిన్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన నితిన్ హను రాఘవపుడితో లై సినిమా చేస్తున్నాడు. 14... | 0 |
Hyderabad, First Published 12, Mar 2019, 3:08 PM IST
Highlights
బాలీవుడ్ ఇప్పుడు బాహుబలిని టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఉంది. భారీతనంతో పెయింటింగ్ లాంటి విజువల్స్ తో మరో చిత్రాన్ని దింపుతోంది. బ్రిటీష్ కాలం నాటి లవ్ స్టోరీ తో మన ముందుకు వస్తున్న చిత్రం ‘కళంక్’. ఈ చిత్రంపై సినిమా ప్రారంభం రోజు నుంచి అంచనాలు ఉన్నాయి.
బాల... | 0 |
Hyderabad, First Published 13, May 2019, 11:19 AM IST
Highlights
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి చాలా కామన్. హీరో, హీరోయిన్లు రిపీటెడ్ గా నటిస్తుంటే వారిపై ప్రేమ, పెళ్లి రూమర్లు చాలానే వినిపిస్తాయి.
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి చాలా కామన్. హీరో, హీరోయిన్లు రిపీటెడ్ గా నటిస్తుంటే వారిపై ప్రేమ, పెళ్లి రూమర్లు చాలానే... | 0 |
Intrest
వడ్డీరేట్లు తగ్గిస్తే రుణభారంతో ఉన్న కంపెనీలకు మేలు!
ముంబై, సెప్టెంబరు 25: భారత్ ఆర్థిక వ్యవస్థ మెరు గు పడుతున్నదని, రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తున్నందున రిజర్వుబ్యాంకు రెపోరేట్లను సవరించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ద్రవ్యోల్బ ణం ఆగస్టునెలలో కొద్దిగా అదుపులో ఉంది. పారి శ్రామికోత్పత్తి మాత్రం పట్టాలు... | 1 |
Suresh 192 Views Gold , Jewellery
బంగారంపైనే భారతీయుల పెట్టుబడి!
ముంబయి, ఆగస్టు 4: భారతీయులు బంగారంపై ఎక్కువ పెట్టుబడులు పెడు తున్నారనడానికి జూలైనెల డిమాండ్ను పరిశీలిస్తే ఇట్టే బోధపడుతుంది. జ్యుయెలరీ డిమాండ్ రెండోత్రైమాసికంలో 41శాంగా ఉందని ప్రపంచ పసిడిమండలి స్వయంగా వెల్లడించింది.
జిఎస్టి అమలుతో కొంతమేర తగ్గుతాయని భా... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రానా కొత్త సినిమా పేరు అదేనా?
ఎప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలను, కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు హీరో ‘రానా’ .
TNN | Updated:
Jul 13, 2016, 12:34AM IST
ఎప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలను, కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు హీరో ‘రానా’ . ఆ బాటలోనే రానా చేసిన బాహుబలి సినిమాతో ఇండస్ట... | 0 |
The #MumbaiIndians are now on No.2 position on the #VIVOIPL Points Table. https://t.co/ZwAvTVuF8m
— IndianPremierLeague (@IPL) 1556822815000
1. సన్రైజర్స్ హైదరాబాద్ : తాజా సీజన్లో 13 మ్యాచ్లాడిన హైదరాబాద్ జట్టు ఆరు మ్యాచ్ల్లో గెలుపొంది 12 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. జట్టు ప్లేఆ... | 2 |
Hicia
హైటెక్ సిటీలో హైసియా రజతోత్సవ వేడుకలు
హైదరాబాద్, నవంబరు 24: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (హైసియా) 25 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. సంస్థ రజతోత్సవ వేడుకలను ఈనెల 30వ తేదీ హెటెక్సిటీ లోని హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు రంగాపోతుల వివరించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి క... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పెళ్లి పీటలెక్కనున్న ప్రేమికులు?
బాలీవుడ్ యువజంట... దీపిక పదుకుణె, రణ్ వీర్ సింగ్ లు పెళ్లి పీటలెక్కనున్నట్టు సమాచారం.
TNN | Updated:
Dec 28, 2015, 03:27PM IST
బాలీవుడ్ యువజంట... దీపిక పదుకుణె, రణ్ వీర్ సింగ్ లు పెళ్లి పీటలెక్కనున్నట్టు సమాచారం. బాజీరావ్ మస్తాన... | 0 |
Mar 01,2018
మురిపించిన మూడో త్రైమాసిక వృద్ధి
న్యూఢిల్లీ: వ్యవసాయం, తయారీ, నిర్మాణ రంగాల దన్నుతో డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 7.2 శాతానికి చేరింది. ఇది గత అయిదు త్రైమాసికాల (15 నెలల) గరిష్టం కావడం గమనార్హం. 2016 జులై-సెప్టెంబరు త్రైమాసికం జీడీపీ 7.5 శాతంగా నమోదు కాగా.. ఆ తరువాత ఏడు శాతానికి మించిన వృద... | 1 |
Hyderabad, First Published 26, Jun 2019, 10:12 AM IST
Highlights
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొంది.
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొంది. త్వరలోనే మూడో సీజన్ మొదలుకాబోతుంది. ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టంట్లు వీళ్లే అంటూ సోషల్ ... | 0 |
ఇంగ్లండ్పై టీమిండియా ఆధిక్యం
ముంబై: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగవ టెస్టులో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. కాగా మొదట ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులకు కట్టడిచేసిన భారత్ ఆ తరు వాత మూడవ రోజు ఆట ముగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసి పైచేయి సాధించింది. టీమిండియా ఆటగాళ్లల... | 2 |
తీన్మార్ దరువుకు రాహుల్ స్...
ప్రతి వ్యక్తీ ఆటలాడితేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని క్రికెట్ దిగ్గజం సచిన్‌ అన్నారు. భారతీయులకు క్రీడలపై అమితమైన ప్రేమ ఉందని, కానీ ఆ ప్రేమ ఆటలు చూసే వరకే పరిమితమైతే సరిపోదని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ మైదానంలోకి వెళ్లి ఆటలు ఆడాలని సచిన్ సూచించారు. రాజ్యసభ సభ్యుడైన సచిన్.. శుక్రవారం (డిసె... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
షమీ కేసు: బీసీసీఐ తలుపు తట్టిన కోల్కతా పోలీసులు
వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ షమీపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కోల్కతా పోలీసులు బీసీసీఐని ఆశ్రయించారు.
Samayam Telugu | Updated:
Mar 12, 2018, 01:49PM IST
షమీ కేసు: బీసీసీఐ ... | 2 |
17 నుంచి రెండవ టెస్ట్
న్యూఢిల్లీ: టీమిండియా,ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్టు మ్యాచ్ ఈనెల 17న విశాఖపట్నంలో జరుగనుంది. కాగా ఇందుకోసం ఇరు జట్లు విశాఖపట్నం చేరుకున్నాయి.గాయం కారణంగా టీమిండియాకు దూరమైన యువ ఆటగాడు కెఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి రానున్నాడు.విశాఖ పట్నం వేదికగా జరుగనున్న రెండవ టెస్టుకు రాహుల్ ఎంపికయ్యాడు. కాగా ... | 2 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
ఈ 5 పథకాలతో ప్రతి నెలా మీ చేతికి డబ్బులు..!
నెల నెల రాబడి పొందాలని చూస్తున్నారా? అయితే మీకు ఐదు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందొచ్చు.
Samayam Telugu | Updated:
Nov 2, 2019, 04:2... | 1 |
Gujarat lions1
3వ వికెట్ కోల్పోయిన గుజరాత్
కాన్నూర్: ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ లయన్స్ 3 వికెట్లు కోల్పోయింది.. ఆదినుంచి అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్ (34) ను మిశ్ర పెవిలియన్కు పంపాడు.. దీంతో 8 ఓవర్లలో గుజరాత్ స్కోరు 3 వికెట్లు నష్టానికి 70 పరుగులుచేసింది.. ఆరోస్సింగ్,6, దినేష్ కార్తీక్ 12 పరుగులత... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
టాక్సీ నడుపుతున్న పాక్ మాజీ క్రికెటర్
ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ ఎవరైనా రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తాడంటే ఎవరికైనా లైఫ్ ఎంజాయ్ చేస్తాడనే అనిపిస్తుంది.
TNN | Updated:
Sep 2, 2015, 10:24AM IST
ఇంటర్నేషనల్ స్థాయిలో క్రికెట్ మ్యాచ్లు ఆడిన ఆటగాడు రిటైర్మెంట్ తర్... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
విలియమ్సన్ స్టంపౌట్.. ధోనీ ఖాతాలో అరుదైన రికార్డ్
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు.
Samayam Telugu | Updated:
May 27, 2018, 09:42PM IST
విలియమ్సన్ స్టంపౌ... | 2 |
Visit Site
Recommended byColombia
గాయం కారణంగా రెండో టెస్టుకి దూరమైన రోహిత్ శర్మ మళ్లీ జట్టులో చోటు దక్కించుకోగా.. రవీంద్ర జడేజా కూడా సుదీర్ఘ ఫార్మాట్లోకి పునరాగమం చేశాడు. ఇక పెర్త్ టెస్టులో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయినా.. తెలుగు క్రికెటర్ హనుమ విహారికి మరోసారి అవకాశం లభించింది. మొత్తంగా.. రెండో టెస్టు ఆడిన జ... | 2 |
Hyderabad, First Published 16, Sep 2019, 10:01 AM IST
Highlights
సుమధుర బాణీలతో ఆకట్టుకున్న సంగీత దిగ్గజం వన్రాజ్ భాటియా ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేకుండా వయోభారం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
నేషనల్ ఫిల్మ్ అవార్డు, పద్మశ్రీ వంటి అవార్డులు అందుకున్న సంగీత దర్శకుడు వన్రాజ్ భాటియా ప్రస్తుతం దిక్కుతోచని స్థితి... | 0 |
Suresh 78 Views pujara
Pujara : 108 Balls : 52 Runs
Pune : భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్లో పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. 108 బంతుల్లో పుజారా 52 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం భారత్ 50.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చే... | 2 |
RAVI SHASTRI
భారత్ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వరేమిటి?
న్యూఢిల్లీ: బిజీ షెడ్యూల్స్తో బిసిసిఐ కనీసం భారత క్రికెటర్లకి విశ్రాంతి లేకుండా చేస్తోందని జట్టు ప్రధాన క ఓచ్ రవిశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా వరుసగా సిరీస్లు ఆడుతూనే ఉందని….ఇలా అయితే ఆటగాళ్లకి మానసిక, శారీరక శ్రమ పెరిగి వారి... | 2 |
Suresh 165 Views ind vs srilanka test
team india
కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో స్పిన్నర్లు రాణించడంతో భారత జట్టు ఘన
విజయం సాధించింది. ఆతిథ్య జట్టు శ్రీలంకపై ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది.
తొలి ఇన్నింగ్స్లో 186 పరుగులకే కుప్పకూలిన లంక జట్టు, రెండో ఇన్నింగ్స్లో ఫాలో ఆన్ ఆడుతూ... | 2 |
కొండెక్కిన వెండి ధర
- రెండేళ్ల గరిష్టానికి చేరిక
- రూ.45,000 మార్కును దాటేసిన కిలో ధర
ముంబయి: వెండి ధర పరుగులు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, దేశీయంగా పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీ దారులు భారీగా కొనుగోళ్లు జరుపు తుండడంతో వెండి ధర అంత కంతకు పెరుగుతోంది. తాజాగా శని వారం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.960... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.