text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
ఐపిఎల్-11 బెట్టింగ్ కలకలం : ఇందులో మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీల పాత్ర
Highlights
బెట్టింగులే కాదు, మ్యాచ్ ఫిక్సింగ్ లు కూడా
ఐపీఎల్-11 లో బెట్టింగ్ పాల్పడినట్లు సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈయనతో పాటు మరికొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీల హస్తం ఈ బెట్టింగ్ వ్యవహారంలో ఉన్నట్ల... | 2 |
ఈపీఎఫ్వో చందాకు కత్తెరేస్తారా..!
-12% నుంచి 10 శాతానికి తగ్గించే కసరత్తు
- నేడు నిర్ణయం తీసుకోనున్న ఈపీఎఫ్వో సంస్థ ట్రస్టీలు
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాలు!
- యాజమాన్యాల మేలుకోసమే చర్యలంటూ విమర్శ
న్యూఢిల్లీ: సామాజిక భద్రతా కార్యక్రమాల నిమిత్తం భవిష్యనిధి సంస్థ 'ఈపీఎఫ్వో'కు ఉద్యోగులు, యాజమాన్య సంస... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
Shikhar Dhawanపై కోప్పడిన హార్దిక్ పాండ్య..!
నాలుగు నెలల తర్వాత మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్య.. ఈరోజు 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2/45తో ఫర్వాలేదనిపించాడు. కానీ..
Samayam Telugu | Updated:
Jan 28, 2019, 12:45PM IST
న్యూజిలాండ్తో మౌంట్ మాంగనుయ్ వ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కె. విశ్వనాథ్కు ‘ఫాల్కే’ అవార్డు ప్రదానం
కళాతపస్వి కె. విశ్వనాథ్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
TNN | Updated:
May 3, 2017, 07:50PM IST
కళాతపస్వి కె. విశ్వనాథ్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని రాష... | 0 |
Aug 13,2016
ఓజీసీ లాభం రూ.110.69 కోట్లు
న్యూఢిల్లీ: 'ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్' (ఓబీసీ) జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ.110.69 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బ్యాంకు లాభాలు 60.9 శాతం మేర క్షీణించినట్లయింది. పోయిన ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.257.84 కోట్ల నికర లా... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మార్చి 31 లోగా 2015-16, 2016-17 పన్ను రిటర్నులు సమర్పించవచ్చు
2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్లు సమర్పించని వేతన జీవులు ఈ నెల మార్చి 31వతేదీలోగా ఫైల్ చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ తాజాగా ప్రకటించింది.
TNN | Updated:
Mar 28, 2018, 05:41PM IST
మీ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Episode 92 Highlights: వితిక ఔట్.. గట్టిగా హత్తుకుని ఏడ్చేసిన వరుణ్ సందేశ్
‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వితికా షెరు ఎలిమినేట్ అయిపోయింది. ఇన్ని రోజులూ తన భర్తతో ట్రావెల్ చేసిన వితికా.. వరుణ్ను ఒంటరిగా వదిలిపెట్టి హౌస్లో నుంచి బయటికి వచ్చేసింది.
Samayam Telugu | Upd... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కోహ్లి సేనను ఊరిస్తోన్న ‘నంబర్ 1’ ర్యాంకింగ్
టెస్టుల్లో పాక్కు నంబర్ 1 పొజీషన్ను కోల్పోయిన టీమ్ ఇండియా.. సొంత గడ్డపై జరగనున్న టెస్టు సిరీస్ల ద్వారా తిరిగి అగ్రస్థానానికి చేరాలని భావిస్తోంది.
TNN | Updated:
Sep 18, 2016, 01:53PM IST
టెస్టుల్లో నంబర్ 1 ర... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
క్యాచ్ మిస్.. నోరుజారిన వెస్టిండీస్ కెప్టెన్
మైదానంలో క్రమశిక్షణ తప్పి నోరుజారిన వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ ఐసీసీ నుంచి మందలింపునకు గురయ్యాడు.
TNN | Updated:
Aug 29, 2017, 06:39PM IST
మైదానంలో క్రమశిక్షణ తప్పి నోరుజారిన వెస్టిండీస్‌ కెప్టెన్ హోల్... | 2 |
Visit Site
Recommended byColombia
ఉదాహరణకు వాళ్లు జనసేనను తొక్కేయాలని, జనసైనికులను మానసికంగా కృంగదీయాలని నీచమైన ఆలోచనలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వైసీపీతో కలిసిపోయింది అంటున్నారు. వైసీపీవాళ్లు టీడీపీతో కలిసిపోయింది అంటున్నారు. మధ్యలో బీజేపీతో కలిసింది అన్నారు. కళ్యాణ్ బాబు అంత ఓపెన్గా చెప్పినా కొంచెం కూడా సెన్స్ లేద... | 0 |
Suresh 97 Views
దలాల్స్ట్రీట్లో బుల్రన్
ముంబై, సెప్టెంబరు 3: దలాల్స్ట్రీట్లో బుల్రన్ కనిపించింది. ఈవారంలో కొను గోళ్లు పెరగడంతో కొంతమేరబ్లూచిప్ కంపెనీల్లో భారీ పెరుగుదల కనిపించింది. మార్కెట్ సెంటి మెంట్లు కూడా బలపడ్డాయి. రిజర్బుఆ్యంకు వార్షిక నివేదికలో సమీపభవిష్యత్తులో భారత్ ఆర్థికవృద్ధి అంతకుముందు కంటే పెరుగ... | 1 |
Hyderabad, First Published 30, Oct 2018, 7:55 PM IST
Highlights
మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు బడా సినిమాలే వచ్చాయి. 100కోట్ల బిజినెస్ లు చేస్తూ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ గా గుర్తింపు తెచ్చుకుంది.
మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు బడా సినిమాలే వచ్చాయి. 100కోట్ల బిజినెస్ లు చేస్తూ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ గా గుర్తి... | 0 |
Visit Site
Recommended byColombia
ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ ధోనీనే నంబర్ 1 వికెట్ కీపర్. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ధోనీ స్టంపౌట్లు చేసిన తీరు, క్యాచ్‌లు అందుకున్న విధానం అద్భుతం, అది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని ప్రసాద్ తెలిపారు. ఇతర వికెట్ కీపర్లతో ధోనీకి పోలికే లేదు. భారత్‌‌లోనే కాదు ప్రప... | 2 |
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం మన దౌర్భాగ్యం-ప్రకాష్ రాజ్
Highlights
తనకు ఏ రాజకీయ పార్టీలో చేరాలనే ఉద్దేశం లేదన్న ప్రకాష్ రాజ్
సినీ నటులు రాజకీయాలల్లో చేరడం మన దౌర్భాగ్యమంటున్న ప్రకాశ్ రాజ్
అభిమానులుంటారు, అంత మాత్రాన రాజకీయాలు చేయలేరు-ప్రకాష్ రాజ్
సినీనటులు రాజకీయాల్లో చేరి రాణించడం తరతరాలుగా వస్తున్నదే. తాజాగా ఏపీలో... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
జట్టులో సురేశ్ రైనాకి ఆఖరి ఛాన్స్..?
భారత జట్టులోకి ఏడాది తర్వాత పునరాగమనం చేసిన మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా ఇంకా తన మార్క్ ఇన్నింగ్స్
TNN | Updated:
Feb 22, 2018, 03:23PM IST
భారత జట్టులోకి ఏడాది తర్వాత పునరాగమనం చేసిన మిడిలార్డర్ బ్యాట్స్&zwnj... | 2 |
internet vaartha 507 Views
స్పష్టం చేసిన కెప్టెన్ కోహ్లీ
ఇండోర్ : భారత ఓపెనర్ గంభీర్ అక్టోబరు 8న న్యూజిలాండ్తో జరిగే మూడువ టెస్టు మ్యాచ్లో ఆడతాడని టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా హోల్కర్ స్టేడియం జరిగే మూడవ టెస్టులో గెలిచి వైట్వాష్ చేయాలని ఉత్స... | 2 |
ravi teja gopichand malineni movie announcement
హ్యాట్రిక్ కోసం సూపర్ హిట్ కాంబో.. రవితేజ 66
డాన్ శీను, బలుపు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రవితేజ, గోపిచంద్ మలినేనిలు హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఈ కాంబినేషన్లో మూడో సినిమా నవంబర్లో ప్రారంభం కానుంది.
Samayam Telugu | Updated:
Oct 26, 2019, 02:46PM IST
రవి... | 0 |
బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం మూసివేత దిశగా గాలి బ్రదర్స్!
PNR|
వైఎస్ఆర్ కడప జిల్లాలో కర్ణాటక మంత్రులు గాలి బ్రదర్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బహ్మణి ఉక్కు కర్మాణం మూసివేత దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా గాలి బ్రదర్శ్కు ఏమాత్రం సహకరించడం లేదు. దీంతో ఈ కర్మాగార నిర్మాణ పనులు మూసి వేయాల... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
అమ్మకానికి మెడ్ ప్లస్
మెడ్ ప్లస్ తన కంపెనీని అమ్మకానికి పెట్టింది.
TNN | Updated:
Sep 4, 2015, 01:22PM IST
హైదరాబాద్: మన రాష్ట్రంలో ఫార్మా రంగంలో ప్రముఖ రిటైల్ చైన్ మెడ్ ప్లస్ తన కంపెనీని అమ్మకానికి పెట్టింది. దేశంలో అతి పెద్ద రిటైల్ చైన్ నిర్వహిస్తున్న కంపెనీల్లో ... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
రైల్వే దర్బార్లను నిర్వహించాలి
- కేంద్ర మంత్రి సురేష్ ప్రభు
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకుల సమస్యలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు ప్రతి నెలా రైల్వే దర్బారును నిర్వహించాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు సూచించారు. రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలందించాలంటే జోనల్, డివిజన్ కేంద్రాలకు చెందిన అధికారులు ప్రతినెలా ఇ... | 1 |
Jul 15,2018
బ్లాక్ చైన్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు
హైదరాబాద్: బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయనీ, తద్వారా రైతుల జీవన స్థితిగతులు మెరుగు పడనున్నాయని బ్లాడ్రిడ్జ్ గ్లోబల్ ఎక్సెలెన్స్ హషికేశ్ నాశిక్కర్ వెల్లడించారు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల పారిశ్రామ... | 1 |
internet vaartha 198 Views
హైదరాబాద్ : రెండేళ్ల తర్వాత మరోసారి హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఇండియా ఏవియే షన్షోకు సకల హంగులు సిద్ధంచేసారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతులమీదుగా ఈ ఏవియేషన్ షో ప్రారంభం అవుతుంది. 17వ తేదీ జరిగే తొలిరోజు సదస్సులో విమాన యానమంత్రి అశోక్గజపతిరాజు ఇతర వైమా నికరంగ నిపుణులు, అధికారులు పాల... | 1 |
Hyderabad, First Published 10, Aug 2018, 6:32 PM IST
Highlights
'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుత... | 0 |
హిందూపురంలో మరోసారి కార్యకర్తపై రెచ్చిపోయిన బాలయ్య
Highlights
అనంత జిల్లా హిందూపురంలో బాలయ్య ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం
బోయపేటలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ
ఈ నేపథ్యంలోనే కార్యకర్త చెంప చెళ్లుమనిపించి గుడ్లురిమిన బాలయ్య
నందమూరి నటసింహం, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి కంట్రోల్ తప్పారు... | 0 |
Hyd Internet 123 Views Team india in Malinga's house
Team india in Malinga’s house
కొలంబో: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి అందరికీ విదితమే. ఐతే శ్రీలంక కెప్టెన్ మలింగ టీమిండియా జట్టుకు తన ఇంట్లో శుక్రవారం నాడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కాగా, ఇరు జట్ల మధ్య సెప్టెంబరు 3వ తేదీన ఆఖరు ... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
Ganesh| Last Updated: మంగళవారం, 10 జూన్ 2014 (09:12 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో మంగళవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.281 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.05గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.285... | 1 |
హోమ్ Business News కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి భారీ ఎత్తున నిధులు
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి భారీ ఎత్తున నిధులు
August 27, 2019, 1:26 PM IST
Share on:
రిజర్వ్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులు బదిలీ కానున్నాయి. కేంద్రానికి నిధులను బదిలీ చేసేందుకు ఆర్బీఐ సమ్మతి తెలిపి... | 1 |
ram charan says hats off to arjun reddy team
‘అర్జున్ రెడ్డి’కి రామ్ చరణ్ హ్యాట్సాఫ్!
వివాదాల మధ్య విడుదలై అద్భుత విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై ప్రశంసల జల్లు కొనసాగుతోంది.
TNN | Updated:
Sep 10, 2017, 01:30PM IST
వివాదాల మధ్య విడుదలై అద్భుత విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై ప్రశంసల జల్లు క... | 0 |
Suresh 238 Views
భారత్కు అమెరికా చికెన్లెగ్స్ దిగుమతి
న్యూఢిల్లీ: భారత మార్కెట్లోకి అమెరికన్ చికెన్ లెగ్స్ వచ్చేస్తున్నాయి.. భారత్పై ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ ఆంక్షలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికల నేపథ్యంలో భారత్ ఎగుమతులను కొంతమేర సడలించింది. స్థానిక పౌల్ట్రీ ఉత్పత్తుల ధరల కంటే తక్కువ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘షకీలా’ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఆమె పోర్న్ స్టార్ కాదు!
షకీలా.. ఈ పేరు వినగానే యువత గుండెల్లో అలజడి మొదలవుతుంది. మలయాళ సూపర్ స్టార్లలో వణుకు పుడుతుంది. మరి, ఆమె బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.
Samayam Telugu |... | 0 |
Dec 17,2017
ఫార్మా కోసం అయాన్ ఎక్సేంజీ 'స్వీప్టు 5జీఎక్స్'
హైదరాబాద్ : నీటిశుద్ధి, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిష్కారాల్లో పరిశ్రమ అగ్రగామీగా ఉన్న అయాన్ ఎక్సేంజీ ఇండియా లిమిటెన్ ఫార్మా పరిశ్రమ ప్రత్యేక అవసరాల కోసం ఇండియన్ స్విప్ట్ 5జిఎక్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. అధిక స్వచ్ఛత నీటి ఉత్పత... | 1 |
Hyderabad, First Published 8, Apr 2019, 9:44 AM IST
Highlights
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి 12 గంటలకు కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేసారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి 12 గంటలకు కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేసారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.నానితో రీసెంట్ గా ఎంసీఏ చిత... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆసీస్ వైఫల్యానికి ఐపీఎల్ కారణమట!
పని భారం పెరిగిపోయిందని, అలసిపోతున్నామని వాపోతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా చురకలు అంటించాడు.
TNN | Updated:
Oct 23, 2016, 03:39PM IST
పని భారం పెరిగిపోతోందని, తీరిక లేని షెడ్యూల్ వల్ల అలసిపోతున్నామంటూ వా... | 2 |
india vs south africa 2nd t20: young wicket keeper rishabh pant under spotlight
IND vs SA 2nd T20: రిషబ్ పంత్కి ఆఖరి ఛాన్స్..! నెక్ట్స్ ఎవరు..?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. బుధవారం రాత్రి రెండో టీ20 మ్యాచ్ మొహాలి వేదికగా జరగనుంది.
Samayam Telugu |... | 2 |
డిప్రెషన్ తో చనిపోవాలనుకున్న : దంగల్ ఫేం జైరా వసీం
Highlights
డిప్రెషన్ తో చనిపోవాలనుకున్న
దంగల్ ఫేం డిప్రెషన్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడ్డానని ఈ బాలీవుడ్ నటి వెల్లడించింది. డిప్రెషన్ వల్ల ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని దంగల్ ఫేం జైరా వసీం....తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించింది. ప్రస్తుతం జైరా పోస్ట్ సోషల్ మీడి... | 0 |
Jun 09,2015
ఓఎల్ఏ వెబ్సైట్ హ్యాక్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ద్వారా ట్యాక్సీలు, ఆటోరిక్షా సర్వీసులను అందించే ఓఎల్ఏ సంస్థ వెబ్సైట్ సోమవారం హ్యాక్ అయింది. వెబ్సైట్ను హ్యాక్ చేయడంతో పాటు సైట్ వాడకందారులకు చెందిన క్రెడిట్ కార్డుల వివరాలను, వాడకోని వోచర్లను తాము సేకరించినట్లు హ్యాకర్లు తెలిపారు. తమను తాము ... | 1 |
Dec 11,2016
అక్రమాలకు పాల్పడితే వదలం: మంత్రి జైట్లీ
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నిర్ణయం తరువాత కొన్ని బ్యాంకుల్లో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆర్థిక మంత్రి జైట్లీ తీవ్రంగా స్పందించారు. అక్రమాలకు పల్పడుతున్న అధికారులెవ్వరినీ వదలబోమంటూ తీవ్రంగా హెచ్చరించారు. ఈ విషయమై అర్థిక మంత్రిత్వ శాఖ తీవ... | 1 |
Suresh 396 Views
పెర్త్: వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా 64 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది.కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇక్కడ జరిగిన రెండవ వార్మప్ మ్యాచ్ లోనూ ధోనీ నేతృత్వంలోని టీమిండియా గెలుపొందింది.టీమిండియా విసిరిన 250 పరుగు టార్గెట్ను చేధించే క్రమంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తడ... | 2 |
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
Farokh Engineer: టీ వివాదం.. కోహ్లీ భార్యకి మాజీ క్రికెటర్ క్షమాపణలు
భారత సెలక్టర్లని విమర్శిస్తూ అనుష్క శర్మని మధ్యలోకి లాగిన భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ క్షమాపణలు కోరాడు. దీంతో.. వయసు తగినట్లు కాస్త పరిణతిలో ఆలోచించి మాట్లాడాలని భారత స... | 2 |
Hyderabad, First Published 7, Aug 2019, 5:00 PM IST
Highlights
గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు కొత్తిల్లు వేటలో ఉన్నారు. కొత్తిల్లు అంటే ఏదో ఆషామాషీగా ఇల్లు కొనుక్కోవాలని వీరు అనుకోవడం లేదు. ఏకంగా 20 మిలియన్ డాలర్లు (రు. 141 కోట్లు) ఖర్చు పెట్టి అత్యంత విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకోవాలని వీరు భా... | 0 |
internet vaartha 266 Views
ఆచార్య నాగార్జున : ఆలిండియా అంతర వర్సిటీల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ (మెన్, ఉమెన్), బెస్ట్ ఫిజిక్ (మెన్) చాంపియన్ ఫిప్ పోటీలను ఈనెల 11నుండి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కార్యదర్శి ఆచార్య కిషోర్ తెలిపారు. పోటీల నిర్వహణ సందర్భంగా గురువారం ఆయన విలేకరుల సమావేశం ని... | 2 |
Dec 05,2015
తొమ్మిది దేశాల్లో జియో చాట్
హైదరాబాద్: రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ అభివృద్ధి చేసిన ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ 'జియో చాట్' తొమ్మిది దేశాల్లో అందుబాటులోకి వచ్చిందని ఆ కంపెనీ ఒక్క ప్రకటనలో తెలిపింది. కెనడా, అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమరైట్స్, దక్షిణాఫ్రికా, సింగపూర్, ఆస్ట్రేలియా, చైనా, భారత్... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రోహిత్ విధ్వంసంతో దద్దరిల్లిన చిన్నస్వామి స్టేడియం!
ఏడు వన్డేల సిరీస్లో భారత్, ఆస్ట్రేలియా 2-2తో సమఉజ్జీలుగా ఉన్నాయి. రెండు మ్యాచ్లు రద్దుకావడంతో చివరి వన్డే కీలకంగా మారింది. ఆ మ్యాచ్లో రోహిత్..
TNN | Updated:
Nov 2, 2016, 12:41... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కార్డు డిక్లైన్ అయితే చార్జీ కట్టాల్సిందే
డెబిట్ కార్డు డిక్లైన్ చార్జీల పేరిట ఖాతాదారుల మీద భారం మోపేందుకు బ్యాంకులు సిద్దం అవుతున్నాయి. మీరు బయట షాపింగ్ అయిన తర్వాత కార్డు స్వైప్ చేసి, ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేక కార్డు లావాదేవీ డిక్లైన్ అయినట్లయితే రూ.17 ను... | 1 |
శ్రీదేవి నాకు చెల్లిలాంటిది.. అలా అనొద్దు-కమల్ హాసన్
Highlights
కమల్, శ్రీదేవి కాంబినేషన్ సూపర్ హిట్
శ్రీదేవి నాకు చెల్లిలాంటిది.. అలా అనొద్దంటున్న కమల్ హాసన్
ఇద్దరం ఒకే తల్లి గోరుముద్దలు తిన్నాం-కమల్
సినిమా ఇండస్ట్రీలో 80వ దశకంలో టాప్ హీరోయిన్ గా ఎన్నో సంచలనాలు సృష్టించారు శ్రీదేవి. బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్... | 0 |
అధిక వృద్ధి అంత సులువు కాదు!
- మ్యాజిక్ మంత్రదండంతో అది సిద్ధించదు
- 'క్లిష్టమైన విధానాలు', సంస్కరణలతో ముందుకు
-కీలక విషయాలను ప్రస్తావించాం
- 'ఆర్థిక సర్వే-2016' ప్రధాన రూపకర్త సుబ్రహ్మణ్యన్ వివరణ
న్యూఢిల్లీ: భారత్ మెరుగైన వృద్ధి రేటును అందుకోని ముందుకు సాగడం అనేది మ్యాజిక్ మంత్రదండంతో సిద్ధించే పని కాదని ప్రభుత్వ ... | 1 |
Sensex
దిగివచ్చిన టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ, నవంబరు 15: టోకుధరలసూచి ద్రవ్యోల్బణం అక్టోబరునెలలో 3.39శాతానికి తగ్గింది. సెప్టెం బరు నెలలో 3.57శాతం ఉన్న ఈ సూచి మరింత తగ్గిందని అంచనా. ఆహార ఉత్పత్తులధరలు మరిం త తగ్గడమే ఇందుకుకీలకం. ఆహార ఉత్పత్తుల కేటగిరీలో 0.3శాతం తగ్గడంతో కొంతమేర సానుకూలం అయింది. పెసలు, చేపలు, ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మహేష్ మళ్లీ రిస్క్ తీసుకుంటున్నాడా ?
దూకుడు లాంటి బ్లాక్బస్టర్ సక్సెస్ తర్వాత మహేష్బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఆగడు.
| Updated:
Jan 7, 2016, 06:55PM IST
'ఆగడు'తో మళ్లీ రిస్క్ తీసుకుంటున్నాడా ?
దూకుడు లాంటి బ్లాక్బస్టర్ సక... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
యువ క్రికెటర్లకి సచిన్ పాఠాలు..!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కొంతసేపు కోచ్ అవతారం ఎత్తాడు. ముంబయి రంజీ జట్టు,
TNN | Updated:
Sep 6, 2017, 06:15PM IST
భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ కొంతసేపు కోచ్ అవతారం ఎత్తాడు. ముంబయి రంజీ జట్టు, అండర్-... | 2 |
Jul 04,2016
సూక్ష్మ గణాంకాలే కీలకం
ముంబయి : వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా సూక్ష్మ గణంకాలు ప్రభావితం చేయనున్నాయి. జూన్ మాసంలో దేశంలో నమోదైన వర్షపాతం గణాంకాలకు తోడు ద్రవ్యోల్బణం సూచీ, పారిశ్రామికోత్పత్తిపై అంచనాలు మార్కెట్లకు కీలకం కానున్నాయి. జులై 4తో ప్రారంభమయ్యే వారంలో 7వ పేకమిషన్ సిఫార్సుల అమలు ప... | 1 |
Sep 09,2016
'స్టాక్ విభజన' పరిశీలిస్తున్నాం: మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతీ సుజుకీ ఇండియా' (ఎంఎస్ఐ) స్టాక్ ఆల్టైమ్ రికార్డు స్థాయికి చేరడంతో ఆ సంస్థ 'స్టాక్ స్ప్లిట్' (షేర్లను విడగొట్టాలని) దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఒక వాటాదార... | 1 |
Sep 26,2017
ఎస్బీఐ ఖాతాదారులకు ఊరట!
ముంబయి: చార్జీల మోత విషయంలో విమర్శలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నష్ట నివారణ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా పొదుపు ఖాతాల్లో నెలవారీ కనిష్ట నిల్వల (ఎంఏబీ) పరిధిని, ఖాతాలపై సర్వీసు ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంఏబీ నిల్వ విషయంలో ఇకపై మెట... | 1 |
Dec 14,2017
డీహెచ్ఎఫ్ఎల్ 'తక్షణ' రుణాలు
హైదరాబాద్ : ప్రముఖ గృహ రుణాల సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ తక్షణ గృహ రుణాలు అందిస్తున్నట్టు ప్రకటించింది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు లేకుండానే డిసెంబర్ 16 వరకు అర్హులైన వారికి రుణాలు అందించనున్నామని డీహెచ్ ఎఫ్ఎల్ సీఈవో హర్షిల్ మెహతా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యతరగతిని దృష్టిలో... | 1 |
Visit Site
Recommended byColombia
2008 నుంచి 2011 ప్రపంచకప్ వరకూ టీమిండియా ఆటగాళ్లతో కలిపి పనిచేసిన ప్యాడీ అప్టన్ తాజాగా ‘ది బేర్ ఫుట్ కోచ్’ పేరుతో తన అనుభవాల్ని పుస్తకం రూపంలో తీసుకొచ్చాడు. ఇందులో ధోనీ గురించే కాకుండా.. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి కూడా ఆసక్తికరమైన విషయాల్ని ప్రస్తావించ... | 2 |
DHONI
నేడు జార్ఖండ్తో గుజరాత్ సెమీఫైనల్
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే,టి20 కెప్టెన్ ధోనీ నాగ్పూర్ వేదికగా ఆదివారం నుంచి జరిగే జార్ఖండ్,గుజరాత్ రంజీ సెమీఫైనల్ మ్యాచ్కు హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది.కాగా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం ధోనీ ఈ సీజన్ రంజీలో పాల్గొనకపోయినా తన సొంత రాష్ట్రమైన జార్ఖం... | 2 |
సంపన్నులకే సకల అవకాశాలు..!
- ఆర్థిక అసమానతలు పెరగడం సరికాదు
- అందరికీ సమాన అవకాశాలుండాలి
- ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
నోయిడా: సమాజంలో అంతకంతకు పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై 'భారతీయ రిజర్వు బ్యాంక్' (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని శివనాడార్ విశ్వవిద్యాలయం సాత్నకో... | 1 |
windies cricketer chris gayle wins sydney defamation case
మసాజ్ థెరపిస్ట్ కేసు.. గేల్ గెలిచాడు
మహిళా మసాజ్ థెరపిస్ట్కు తాను మర్మంగాల్ని చూపించానంటూ ప్రచురితమైన కథనం అవాస్తవామని గేల్ నిరూపించాడు.
TNN | Updated:
Oct 30, 2017, 03:56PM IST
ఆస్ట్రేలియా పత్రికలపై పరువు నష్టం దావా కేసులో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ విజ... | 2 |
ram pothineni next is thadam remake
థ్రిల్లర్ రీమేక్లో `ఇస్మార్ శంకర్`.. ఆ డైరెక్టర్ డీల్ చేస్తాడా?
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో రామ్ పోతినేని తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ తడంకు రీమేక... | 0 |
బజాజ్ ఆటో నుంచి బుల్లి కారు!
- 'క్యూట్' పేరుతో ఫిబ్రవరిలో మార్కెట్లోకి క్వాడ్రిక్ సైకిల్
- లీటరుకు 30 కి.మీ. మైలేజీ ొగరిష్ట వేగం 70 కి.మీ./గంట
న్యూఢిల్లీ: భార త్లో మరో సంచ లనం రోడ్లపై పరుగులు తీసేందు కు సిద్ధమైంది. ప్రము ఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 'క్యూట్' పేరుతో క్వాడ్రిక్ సైకిల్ను త్వరలో మన దేశీయ మార్కెట్ల... | 1 |
Vaani Pushpa 130 Views l and t , network
L and T
న్యూఢిల్లీ: స్మార్ట్ వరల్డ్ కమ్యూనికేషన్, విద్యుత్ ప్రసారం, పంపిణీ విభాగాలు సంయుక్తంగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ తరపున దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ ఏర్పాటును ప్రారంభించినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టి తాజాగా తెలియచేసింది. మొదటి దశలో భాగంగా 4జోన్లు, ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
వయసుకు తగ్గ రోల్స్ లేకే నటించట్లేదు!
సీనియర్ నటీమణులకు ఇంకా నటించాలని ఉన్నా వయసుకు తగ్గ పాత్రలు దొరకడం లేదని బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
| Updated:
Sep 19, 2016, 04:39PM IST
సీనియర్ నటీమణులకు ఇంకా నటించాలని ఉన్నా వయసుకు తగ్గ పాత్రలు దొరకడం... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్లంబర్ మృతి!
ఈ రియాలిటీ షోకి వేదికైన స్టూడియోలో ప్లంబర్గా పనిచేస్తోన్న ఓ 28 ఏళ్ల కుర్రాడు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకి గురై మృతి...
TNN | Updated:
Aug 4, 2017, 02:59PM IST
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్... | 0 |
Visit Site
Recommended byColombia
ఇదిలా ఉంటే, రిషబ్ పంత్, జడేజా జోడి ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త రికార్డ్ను నెలకొల్పింది. సిడ్నీ టెస్టులో వీరిద్దరూ కలిసి ఏడో వికెట్కు 204 పరుగులు జోడించారు. ఆసీస్ గడ్డపై ఏ జట్టుకైనా ఏడో వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. అంతేకాకుండా భారత్ తరఫున ఏడో వికెట్కు ఇది ఆరో అత్యధిక భాగస్వామ్య... | 2 |
మెర్సల్ సునామీ... వివాదాల హోరు.. కలెక్షన్స్ జోరు
Highlights
విజయ్ మెర్సల్ వివాదాస్పద డైలాగులపై బీజేపీ నేతల ఆగ్రహం
మరోవైపు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు
కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తున్న మెర్సల్
ఇళయదళపతి విజయ్ నటించిన మెర్సల్ చిత్రం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ఒక వైపు కలెక్షన్లతో దూసుకెళ్తుంటే మరోవైపు వివాదాలు ముసురుకుం... | 0 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
సావిత్రి కూతురు.. డబ్బు కోసం కన్నతల్లినే ఇబ్బంది పెట్టిందా?
Highlights
'మహానటి' సినిమా విడుదలైన తరువాత సినిమా ఎంత సక్సెస్ అయిందో.. అదే రేంజ్ లో సినిమా
'మహానటి' సినిమా విడుదలైన తరువాత సినిమా ఎంత సక్సెస్ అయిందో.. అదే రేంజ్ లో సినిమాపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సినిమాలో జెమినీ గణేశన్ ను తప్పుగా చూపించారంటూ అతడి మొదటి ... | 0 |
Suresh 230 Views
కోహ్లీ విశ్వరూపం వృధా
టి20 మ్యాచ్లో భాగంగా గురువారం సాయంత్రం సెమీఫైనర్ పోరులో కోహ్లీ మరోసారి విశ్వరూపం ప్రదర్శించినా ఫలితం లేకుండా పోయింది. ఒకవిధంగా టాస్గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్కు చుక్కలుచూపించాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే వెస్టిండీస్ ... | 2 |
Hyderabad, First Published 13, May 2019, 10:21 AM IST
Highlights
చెన్నై సూపర్ కింగ్స్ కి.. ఐపీఎల్ ట్రోఫీ... చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయింది. ఇప్పటికి మూడుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై.. నాలుగోసారి కూడా తమకే దక్కుతుందని భావించింది. కానీ ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో విజయం ముంబయిని వరించింది.
చెన్నై సూపర్ కింగ్స్ ... | 2 |
Visit Site
Recommended byColombia
‘నా ఫ్రెండ్ ద్వారా ఫంఖురి పరిచయం. రెండేళ్ల కిందట ఇద్దరం కలిశాం. మెల్లగా ఒకరంటే మరొకరికి ఇష్టం కలిగింది. ఇద్దరిదీ ఒకే వయసు. తను చాలా సింపుల్‌గా ఉంటుంది. నాకెంతో మద్దతునిస్తుంద’ని కృనాల్ తెలిపాడు. గతంలో ఫిల్మ్ మార్కెటింగ్‌లో పని చేసిన పంఖురి గత ఏడాది ఆ వృత్తి నుంచి ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
33,000కు దిగువన సెన్సెక్స్
దేశంలో ఒక పక్క రాజకీయంగా వేడెక్కిన వాతావరణం, మరో వైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ప్రతికూలంగా సాగింది.
| Updated:
Mar 19, 2018, 04:05PM IST
దేశంలో ఒక ప‌క్క రాజకీయంగా వేడెక్కిన వాతావ‌ర‌... | 1 |
England batting
4 పరుగులకే తొలివికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
బర్మింగ్హామ్: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే తొలి వికెట్ కోల్పోయింది.. 278 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జాసన్రా§్ు రెండు బంతుల్లో నాలుగు ... | 2 |
New Delhi, First Published 19, Oct 2018, 10:27 AM IST
Highlights
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను తలచిందే చేస్తానంటారు. హెచ్1 బీ వీసాల జారీ విషయమై ప్రతిభా ప్రధానం కావాలని పదేపదే సూచిస్తున్నారు. అందుకు అనుగుణంగా వచ్చే జనవరి నాటికి అమలులోకి వచ్చేలా మొత్తం వీసాల జారీ విధానంలో సమూల మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున... | 1 |
Jan 26,2016
రూ.27వేల చేరువలో పసిడి
న్యూఢిల్లీ : పది గ్రాముల బంగారం ధర తిరిగి రూ.27వేల చేరువలో చోటు చేసుకుంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో ఆభరణాల వర్తకులు, రిటైలర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సోమవారం పసిడి ధర పుంజుకుంది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.14... | 1 |
టాలీవుడ్ దర్శకుల బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్
First Published 12, Oct 2019, 2:30 PM IST
సినిమా విజయంలో మొదటి క్రెడిట్ దర్శకులకు ఇవ్వాల్సిందే. హీరోలకంటే దర్శకులను చూసి సినిమాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అలాంటి దర్శకులు కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. (వరల్డ్ వైడ్ షేర్స్)
పూరి జగన్నాథ్... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సచిన్ని తిట్టిపోస్తున్న క్రికెట్ ఫ్యాన్స్..!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ పొరపాటు చేశారా..? 24 ఏళ్ల పాటు క్రికెట్తో మమేకమైన ఈ క్రికెటర్ చిన్న జట్లు పోరాట స్ఫూర్తిని
TNN | Updated:
Aug 30, 2017, 07:35PM IST
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ పొరపాటు చేశ... | 2 |
Suresh 150 Views
ప్లడ్ లైట్ల వెలుగులో నిర్వహించడం మంచిదే
న్యూఢిల్లీ: స్పెయిన్తో డేవిస్ కప్ టై పోరును ప్లడ్ లైట్ల కాంతిలో నిర్వహించాలనుకోవడం మంచి నిర్ణయమని భారత టెన్నిస్ దగ్గజం లియాండర్ పేస్ పేర్కొన్నాడు.పగలు కాకుండా తేమ,వేడి పరిస్థితులున్న రాత్రి ఆడితే స్వదేశీ ఆటగాళ్లు తమకున్న గెలుపు అవకాశాలు తగ్గించుకోవడమేనని ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఇషాంత్కి సెహ్వాగ్ ‘యురేకా’ స్టైల్ విషెష్..!
భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చమత్కార శైలి గురించి పరిచయం అక్కర్లేదేమో..
TNN | Updated:
Sep 2, 2017, 08:22PM IST
భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చమత్కార శైలి గురించి పరిచయం అక్కర్లేదేమో..!. ప్రముఖుల... | 2 |
చిచీ... నగ్నంగా వున్నప్పుడు మర్మాంగంపై కీరవాణి ఓంకారం సంగీతం
Highlights
గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ కు కీరవాణి సంగీతం
ఓంకారం ఒక సెక్స్ మూవీకి వాడటంపై అభ్యంతరం
ఆరెసెస్ తోపాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటున్న రచయిత జయకుమార్
సంచలనం ఎక్కడుంటే అక్కడ కనిపించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన లఘు చిత్రం గాడ్ సెక్స్ ... | 0 |
Suresh 193 Views
క్రికెట్కు దిల్షాన్ గుడ్బై
కొలంబో: శ్రీలంక ఓపెనర్ తికల్ రత్న దిల్షాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్కానునానరు. ఇప్పటికే టెస్ట్క్రికెట్కు గుడ్బై చెప్పిన దిల్షాన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే, టి 20 సిరీస్ల అనంతరం వన్డేలకు కూడ బైబై చెబుతానని, గురువారం ఇక్కడ మీడియాతో తెలిపారు. | 2 |
Highlights
మెస్సీ భ భ.. భయపడ్డడా?
హైదరాబాద్: కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న తీరుగా మారింది అర్జెంటీనా సూపర్ స్టార్ లియెనెల్ మెస్సీ పరిస్థితి. ఇజ్రాయెల్, అర్జెంటీనా మద్య జరగాల్సిన వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ క్యాన్సిల్ కావడానికి మెస్సీలో పుట్టుకొచ్చిన భయమే కారణమనే మాట సాకర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇజ్రా... | 2 |
Visit Site
Recommended byColombia
భారత సెలక్టర్లు ఇటీవల 17 మందితో కూడిన జట్టుని దక్షిణాఫ్రికా పర్యటన కోసం ప్రకటించారు. అయితే.. ఈ జట్టులోనే మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉండటంతో తుది జట్టు ఎంపిక ఎలా..? అనే దానిపై టీమిండియా మేనేజ్‌మెంట్ చర్చిస్తోంది. శ్రీలంక పర్యటన ముందు వరకు కొంతకా... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ప్రపంచకప్లో ధోనీకి ఛాన్సివ్వాలి: ఫ్లెమింగ్
ఐపీఎల్ 2018 సీజన్లో ధోనీ బ్యాటింగ్ని ఓసారి పరిశీలిస్తే.. ఎంత నిలకడగా ఆడాడో తెలుస్తుంది. అలానే.. వన్డేల్లోనూ స్వేచ్ఛగా ఆడేందుకు అతనికి అవకాశమివ్వాలి.
Samayam Telugu | Updated:
Dec 1, 2018, 01:38PM IST
ఇంగ్లాండ్ వేద... | 2 |
Hyundaia
మార్కెట్కు హుండై యాక్సెంట్
ముంబై: హుండై మోటార్ ఇండియా గురువారం తన కొత్తవెర్షన్ కంపాక్ట్ సెడాన్ఎక్సెంట్ను విడుదలచేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూంధరగా 5.38 లక్షల నుంచి 8.41లక్షల రూపాయలుగా ప్రకటించింది. ఆరు పెట్రోలు వేరియంట్లు 5.38 లక్షల నుంచి 7.51 లక్షల వరకూ ఉన్నాయి. మరో ఐదు డీజిల్ వెర్షన్లు 6.28 లక్షలనుంచి 8... | 1 |
GOAIR Sevices
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గోఎయిర్ సేవలు
హైదరాబాద్, అక్టోబరు 13: ముంబై కేంద్రంగా తక్కువధరలతోనే విమానసర్వీసులు నడుపుతున్న గో ఎయిర్ సంస్థ తాజాగా హైదరాబాద్ నుంచి తన దేశీయ సర్వీసులు ప్రారంభించింది. నెల 12వ తేదీ నుంచి హైదబాద్చెన్నై సర్వీసులు, 23వ తేదీనుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ కోల్ కత్... | 1 |
New Delhi, First Published 30, Jun 2019, 11:04 AM IST
Highlights
సందేసరా బ్రదర్స్ సారథ్యంలోని స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ దేశీయ బ్యాంకులు, విదేశాల్లోని భారత బ్యాంకుల శాఖల నుంచి భారీగా రుణాలు పొందింది. రమారమీ రూ.15 వేల కోట్ల పై చిలుకు రుణాలు పొంది.. డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించారని తెలుస్తోంది
ఇప్పటి వరకు బ్యాంక... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మళ్లీ 'సర్ధార్'తో బిజీ అయిన పవన్
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్ధార్ గబ్బర్సింగ్ షూటింగ్ తిరిగి స్పీడందుకుంది.
| Updated:
Jan 24, 2016, 09:26PM IST
మళ్లీ 'సర్ధార్'తో బిజీ అయిన పవన్
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్ధార్ గబ్బర్సింగ్ షూ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
భారత్ vs సీఏ XI మ్యాచ్ తొలిరోజు రద్దు..!
ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా. అప్పటిలోపు అక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకోవాలని భారత్ టెస్టు జట్టు ఆశిస్తోంది.
Samayam Telugu | Updated:
Nov 28, 2018, 01:01PM IST
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు... | 2 |
Hyderabad, First Published 18, Mar 2019, 2:56 PM IST
Highlights
RRRపై నెలకొన్న చాలా సందేహాలకు చివరకు చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు రాజమౌళి సినిమాలో అజయ్ దేవ్ గన్ ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం మరో పాత్ర కూడా హీరోలతో సమానంగా ఉండాలట. ఓ విధంగా నార్త్ ఆడియెన్స్ ని కూడా ఆకర్షించాలి కాబట్టి చ... | 0 |
Hyderabad, First Published 3, Oct 2018, 11:51 AM IST
Highlights
బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోన్న బిగ్ బాస్ షో.. బాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాదిన కూడా చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది.ఇప్పటివరకు తెలుగులో వచ్చిన రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి.
బుల్లితెర నెంబర్ వన్ రియా... | 0 |
Hyderabad, First Published 16, May 2019, 7:59 PM IST
Highlights
టాలీవుడ్ లో ఈ ఏడాది మరో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది మహర్షి. మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక వేగంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
టాలీవుడ్ లో ఈ ఏడాది మరో బాక్స్ ఆఫీస్ హి... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఆగమ్మా శివాజీ!! నువ్ ఏం వాస్కోడిగామా కాదు!
టీవీ చర్చావేదికల్లో జనసేన వాయిస్ గట్టిగా వినిపించే నాయకుల్లో దిలీప్ సుంకర ఒకరు. ప్రస్తుతం జనసేన నుండి ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో తనకు తానే జనసేన నాయకుడిగా పాపులర్ అయ్యారు దిలీప్ స... | 0 |
Hyderabad, First Published 22, Mar 2019, 2:49 PM IST
Highlights
మొదటి నుంచి మనకు క్రైమ్ థ్రిల్లర్స్ అందిస్తూ వస్తోంది మళయాళ చిత్ర పరిశ్రమే. అప్పట్లో సురేష్ గోపి తో చేసిన క్రైమ్ థ్రిల్లర్స్ తెలుగు వారిని ఎట్రాక్ట్ చేసేవి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
మొదటి నుంచి మనకు క్రైమ్ థ్రిల్లర్స్ అందిస్తూ వస్తోంది మళయాళ చిత్ర పరిశ్ర... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
2000 కంప్యూటర్లు హ్యాక్.. కారణం వింటే షాక్!
ఒకటి కాదు, రెండుకాదు.. ఏకంగా రెండు వేల కంప్యూటర్లను హ్యాకర్లు హ్యాకింగ్కు గురిచేశారు. అది కూడా ఆదిత్యా బిర్లా గ్రూప్ లక్ష్యంగా ఈ దాడి జరగడం గమనార్హం. ఆ గ్రూప్నకు చెందిన వివిధ సంస్థల్లోని కంప్యూటర్లను హ్యాక... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
2017లో అత్యధిక హెచ్-1బీ వీసాలు పొందిన 40 సంస్థలు..!
భారత్కు చెందిన ఐటీ కంపెనీలకు మంజూరు అవుతున్న 'హెచ్-1బీ' వీసాల సంఖ్య తగ్గిపోతోంది. 2015 నుంచి 2017 మధ్య 'హెచ్-1బీ'ల మంజూరు 43 శాతం పడిపోయింది. అమెరికాకు చెందిన 'నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ' విడు... | 1 |
రూ.12,499లకే మోటో-జీ4
- భారత మార్కెట్లోకి విడుదల
న్యూఢిల్లీ: మోబైల్ ప్రియులను గత కొంత కాలంగా ఊరిస్తూ వస్తున్న మోటరోలా కంపెనీ భారత మార్కెట్లో 'మోటో-జీ4' ధరను ప్రకటించింది. సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి తీసుకువచ్చిన 'మోటో-జీ4 ప్లస్'ను మార్కెట్లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగో తరానికి చెందిన ఈ కొ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ముగ్గురు దర్శకులు.. ముగ్గురు హీరోయిన్లు.. దర్శకేంద్రుడి ప్రయోగం!
తన వందో చిత్రంగా ‘గంగోత్రి’ని తెరకెక్కించిన రాఘవేంద్రరావు.. ఈ సినిమాతో అల్లు అర్జున్ను హీరోగా పరిచయం చేశారు. ఆ తరవాత ఎక్కువగా ఆధ్యాత్మిక చిత్రాలే తీశారు. రెండు కమర్షియల్ సినిమాలు తీసినా ఆ... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.