text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Feb 23,2019
జేకే టైర్స్కు ఎక్సలెన్సీ అవార్డు..
న్యూఢిల్లీ: డైనమిక్ లీడర్షిప్లో జేకే టైర్ అండ్ ఇండిస్టీస్కు ప్రతిష్టాత్మక టాప్ ర్యాంకర్స్ ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. ఈ అవార్డును శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్ జేకే టైర్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ డైరెక్ట... | 1 |
తండ్రి పోలికలే కాదు.. సెంటిమెంట్ కూడా ..? తొలి మ్యాచ్లో సచిన్లాగే.. అర్జున్ డకౌట్
Highlights
కొందరు కొడుకులు తండ్రి నుంచి పట్టుదల, మొండితనం, ధైర్యం, ఆస్తులు వారసత్వంగా పొందుతారు. కానీ జీవితంలో తండ్రికి జరిగిన అనుభవాలే కొడుకు దక్కడం అరుదనే చెప్పవచ్చు
కొందరు కొడుకులు తండ్రి నుంచి పట్టుదల, మొండితనం, ధైర్యం, ఆస్తులు వారస... | 2 |
Virat Kohli’s walkie-talkie usage during India-New Zealand T20I within ICC parameters
మ్యాచ్ మధ్యలో వాకీటాకీ వాడిన కోహ్లి
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట మధ్యలో వాకీటాకీని వాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫిరోజ్ షా కోట్ల వేదికగా న్యూజిలాండ్తో
TNN | Updated:
Nov 2, 2017, 04:07PM IST
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట మధ్య... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లంకతో ఏకైక టీ20లో భారత్ టార్గెట్ 171
సొంతగడ్డపై లంకేయులు తొలిసారి సిరీస్లో టీమిండియాకి సవాల్ విసిరారు. కొలంబో వేదికగా
TNN | Updated:
Sep 6, 2017, 09:30PM IST
సొంతగడ్డపై లంకేయులు తొలిసారి సిరీస్‌లో టీమిండియాకి సవాల్ విసిరారు. కొలంబో వేదికగా బుధవారం జరుగుతున్న ఏకైక... | 2 |
Visit Site
Recommended byColombia
అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, అజింక్య రహానే, ఛటేశ్వర పుజారా, మురళీ విజయ్, శిఖర్ ధావన్లు అప్ఘాన్తో జరగబోయే టెస్టు ఆడటం లేదని సమాచారం.
ఇంగ్లాండ్లో ఈసారి ఎలాగైనా టెస్టు సిరీస్ నెగ్గాలని బీసీసీఐ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే అక్కడి వాతావరణానికి అలవాటు పడేందు... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
New Delhi, First Published 3, Feb 2019, 11:37 AM IST
Highlights
భారతదేశంలో కొత్త ఈ-కామర్స్ విధానం అమలులోకి వచ్చిన ఒక్క రోజులోనే ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, వాల్మార్ట్ కోలుకోలేని దెబ్బ తిన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లలో వాటి షేర్లు కూప్పకూలాయి. దీంతో ఒక్కరోజే రూ.3,64,400 కోట్ల విలువైన వాటి మార్కెట్ వాల్యూ పడిపోయింద... | 1 |
డాన్స్ తో కిక్కిచ్చిన కిరాక్ బ్యూటీ!
Highlights
కన్నడలో కిరిక్ పార్టీతో హీరోయిన్ గా పరిచయమైంది సంయుక్త హెగ్డే
కన్నడలో కిరిక్ పార్టీతో హీరోయిన్ గా పరిచయమైంది సంయుక్త హెగ్డే. ఆ సినిమాతో తెలుగులో కూడా ఛాన్స్ కొట్టేసింది. కిరిక్ పార్టీ తెలుగు రీమేక్ కిరాక్ పార్టీలో హీరోయిన్ గా నటించి తెలుగు వారికి దగ్గరైంది. అయితే ఈ సినిమా... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ 23 ఏళ్ల నిరీక్షణకి హార్దిక్తో తెర
భారత మాజీ కెప్టెన్ కపిల్దేవ్ రిటైర్మెంట్ తర్వాత.. ఆ తరహా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య రూపంలో టీమిండియాకి దొరికాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్
TNN | Updated:
Oct 15, 2017, 04:08PM IST
భారత మాజీ కెప్టెన్ కపిల్‌దే... | 2 |
ఎన్ఎండీసీ నగర్నర్ స్టీల్ ప్లాంట్కు రైల్వే లైన్
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
చత్తీస్గడ్లోని నగర్నర్లో ప్రముఖ ఇనుప ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ ఎన్ఎండిసి ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్కు రైల్వే లైన్ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ ప్లాంట్కు రవాణ కల్పించడానికి వీలుగా 52 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులను శనివారం ఉక్కు, గన... | 1 |
బిగ్ బాస్ కెమెరాలు పోయి పోలీస్ కెమెరాలు..రేపే ముమైత్ విచారణ
Highlights
సిట్ విచారణకు రేపే హాజరుకానున్న ముమైత్ ఖాన్
బిగ్ బాస్ హౌజ్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ముమైత్
సిట్ కార్యాలయంలో బిగ్ బాస్ కెమెరాల బదులు పోలీస్ కెమెరాలు
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సిట్ నోటీసులు అందుకున్న టాలీవుడ్ సెలెబ్రిటీల్లో ఐటమ్ బాంబ్ ముమై... | 0 |
జోతిక మనసు "దోసే"సిన సూర్య
Highlights
జోతిక కోసం దోసేసిన సూర్య
ఆదివారం సెలవు కావడంతో దోసె ఛాలెంజ్ విసిరిన సూర్య
జోతిక సినిమా ప్రమోషన్ కోసం సూర్య సహకారం
ఇటీవల జ్యోతిక ముఖ్య పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మగళిర్ మట్టుమ్’ ట్రైలర్ విడుదలైంది. అందులో ఇంట్లో అందరి కోసం లెక్కకు మించిన దోసెలు వేసే అమ్మ లేదా శ్రీమ... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Apr 20,2015
ప్రజాస్వామిక విధానంలో చర్చ జరగాలి: ట్రారు
ముంబయి : ఇంటర్నెట్ సమానత్వం (నెట్ న్యూటీలిటీ) విషయమై టెలికాం నియంత్రణ సంస ట్రారు పెదవి విప్పింది. ఈ విషయంమై జరుగుతున్న చర్చలో గొంతెత్తి తీవ్రంగా నినదించినంత మాత్రాన గెెలుపు పొందవచ్చనుకోవడం సబబు కాదని ట్రారు ఛైర్మన్ రాహుల్ కుల్లార్ అన్నారు. అగ్రరాజ్యాలైన అమెరిక... | 1 |
GST
స్టాక్ మార్కెట్లపై జిఎస్టి ఎఫెక్ట్!
ముంబయి, మే 20: దేశీయ స్టాక్ మార్కెట్లలో జిస్టి శ్లాబ్రేట్ల ప్రభావం ఎక్కువ కనిపించిం ది. భారీ హెచ్చుతగ్గుల మధ్య కదిలిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్పలాభాలతోనే సరిపెట్టుకున్నాయి. ట్రేడింగ్ చివరికి సెన్సెక్స్ 30పాయింట్లు పెరిగి 30,465 పాయింట్లవద్ద నిలిస్తే ఎన్ఎస్ఇ... | 1 |
Jun 06,2017
'క్విప్' మార్గంలో నిధుల సమీకరణ: ఎస్బీఐ
ముంబయి : దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రూ.11,000 కోట్ల నిధుల సమీకరణకు గాను మార్కెట్ల బాట పట్టింది. ప్రయివేటు ప్లేస్మెం ట్ విధానంలో షేర్ల విక్రయానికి తెర తీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరా నికి మార్కెట్ల నుంచి రూ.15,000 కోట్ల నిధ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కటక్ టీ20లో ధోనీ ప్రపంచ రికార్డు..!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కటక్ వేదికగా శ్రీలంకతో బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో రెండు
TNN | Updated:
Dec 21, 2017, 09:14AM IST
కటక్ టీ20లో ధోనీ ... | 2 |
Visit Site
Recommended byColombia
కొలంబో వేదికగా ఆదివారం ముగిసిన ముక్కోణపు టీ20 టోర్నీ‌ కోసం.. భారత బ్యాట్స్‌మెన్‌కి నెట్స్‌లో శ్రీలంక యువ క్రికెటర్లు సాయం అందించారు. ఇందులో భాగంగా వారం క్రితం ఫెర్నాండో అనే యువ ఆల్‌రౌండర్ నెట్స్‌లో రిషబ్ పంత్‌కి బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. పంత్ కొట్టిన... | 2 |
రాహుల్ చెత్త రికార్డు.. ఓపెనర్లు పెవిలియన్కు!
TNN| Nov 16, 2017, 02.44 PM IST
వర్షం ఆటంకం కలిగించడంతో ఆలస్యంగా ప్రారంభమైన తొలి టెస్టులో భారత్కు పేలవమైన ఆరంభం లభించింది. లక్మల్ విసిరిన ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుటై నిరాశపరిచాడు. తద్వారా టెస్టుల్లో మొదటి బంతికే అవుటైన ఏడో భారత బ్యాట్స్మెన్గా చెత్త ... | 2 |
త్రైమాసిక ఫలితాలపై దృష్టి..
- సెంట్రల్ బ్యాంకు పాలసీ సమీక్ష మార్కెట్లకు కీలకం
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం కూడా ఫలితాల సీజన్ హావా కొనసాగనుంది. సోమవారం నాడు మరికొన్ని కంపెనీల త్రైమాసిక పనితీరు వెల్లడి కానుంది. ఈ ఫలితాలు మార్కెట్ల గమనాన్ని నిర్దేేశిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటితో ప... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అశ్విన్, జడేజాపై వేటుకి కారణమిదే: కోహ్లి
భారత జట్టు సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలని గత మూడు సిరీస్లుగా సెలక్టర్లు పక్కన పెడుతుండటంపై కెప్టెన్ విరాట్
TNN | Updated:
Oct 21, 2017, 05:13PM IST
భారత జట్టు సీనియర్ స్పిన్నర్లు అశ్విన్ , జడేజాలని గత మూడు సిరీస్‌... | 2 |
SENSEX
బిఎస్ఇలో గ్రూప్-ఎకు 48 కంపెనీలు
ముంబయి, జూలై 17: బాంబేస్టాక్ఎక్ఛేంజిలో గ్రూప్ఎ కంపెనీ ల జాబితాకు అదనంగా 48 కంపెనీలు వచ్చిచేరుతున్నాయి. 2017 మార్చినాటికి ఉన్న గణాంకాల ఆధారంగా బిఎస్ఇ కంపెనీలను పునఃసమీఖించి గ్రూప్ ఎ కేటగిరీలో 48 కంపె నీలను చేరుస్తోంది. ఐడిఎఫ్సి బ్యాంకు, ఇంటర్గ్లోబ్ ఏవియే షన్ సంస్తలు వంటివ... | 1 |
ధోనీ ఎవరు.. అని ప్రశ్నిస్తున్న జూలీ బ్యూటీ లక్ష్మీరాయ్
Highlights
జూలీ 2 తో అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాయ్ లక్ష్మీ
గతంలో క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీతో డేటింగ్ వ్యవహారం నడిపిన లక్ష్మీరాయ్
తాజాగా ధోనీ తెలియదు, ఎవరు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్న లక్ష్మీ
తన ఒంపుసొంపులే కాక.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సిం... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
భారత క్రికెటర్లు, సెలక్టర్ల మాటల్లో నిజమెంత..?
సెలక్టర్లు లేదా ఆటగాళ్లు ఎవరో ఒక్కరు మాత్రమే ఇక్కడ నిజం చెప్తున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని తొలగించేందుకు బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి చొరవా తీసుకోలేదు
Samayam Telugu | Updated:
Oct 9, 2018, 11:38AM IST
భారత క్రిక... | 2 |
Kohli, Ganguly
వాట్సన్ స్థానంలో గేల్ను ఆడించాలి
న్యూఢిల్లీ: జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికి స్థాయికి తగిన విధంగా ప్రదర్శన చేయకపోవడంతో ఐపిఎల్ పదవ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా పరాజయాలను చవిచూస్తుంది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లో విజయం సాధించడం ఆస్సిబికి ఆందోళన కలిగి... | 2 |
internet vaartha 140 Views
న్యూఢిల్లీ : మహీంద్ర కంపెనీ గత ఏడాది మోజోను విడుదల చేసిన తర్వాత టూరర్ ఎడిషన్ను భారత్లో విడుదలచేసింది. ఢిల్లీ ఎక్స్షోరూం ధరలుగా రూ.1.89 లక్షలుగా ప్రకటించింది. ద్విచక్ర వాహన కంపెనీమరింత అధునాతన ఫీచర్లతో మోజోటూరర్ ఎడిషన్ ను విడుదలచేసింది. పర్యాటకులకు అవసరమైన ఫీచర్లు అదనంగా జోడించింది. 13 ల... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఫేస్బుక్ షారూఖ్నే ఎంచుకుంది
సోషల్ మీడియా సంచలనం ఫేస్బుక్... భారత్ లో తన కొత్త యాప్ని పరిచయం చేసేందుకు షారూఖ్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
TNN | Updated:
Aug 7, 2015, 05:32PM IST
సోషల్ మీడియా సంచలనం ఫేస్బుక్... భారత్ లో తన కొత్త యాప్ని పరిచయం చేసేందుకు షారూఖ్... | 0 |
Hyderabad, First Published 16, Aug 2019, 5:37 PM IST
Highlights
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వయసు పెరిగే కొద్ది నయన్ ఇమేజ్ కూడా పెరుగుతోంది. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ నయనతారనే. నయనతార ఎప్పుడూ వివాదాల్లో కనిపించదు. కానీ నయనతార వ్యక్తిగత విషయాలతో తరచుగా వార... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
MS Dhoniతో సమానంగా కాంట్రాక్ట్ కొట్టేసిన పంత్..!
బీసీసీఐ ఎ+, ఎ, బి, సి గ్రేడ్ కాంట్రాక్ట్లను ఆటగాళ్లకి ఇస్తోంది. ఇందులో వన్డే, టీ20, టెస్టుల్లో (మూడు ఫార్మాట్లలో) రెగ్యులర్గా ఆడుతున్న క్రికెటర్లకి మాత్రమే ఎ+ గ్రేడ్ కేటాయించింది... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ శతకాల మోత.. లంక టార్గెట్ 376
శ్రీలంక బౌలర్లకి వారి సొంతగడ్డపైనే మరోసారి భారత బ్యాట్స్మెన్లు చుక్కలు చూపించారు. కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న
TNN | Updated:
Aug 31, 2017, 06:38PM IST
శ్రీలంక బౌలర్లకి వారి సొంతగడ్డపైనే మరోసారి భారత బ్యాట్స్‌మెన్లు చుక్కల... | 2 |
టాలీవుడ్
వంద మంది గురువులు
‘నేర్చుకోవాలన్న ఆకాంక్ష ఉండాలే గానీ, సృష్టిలో ప్రతి వస్తువులోనూ, మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిలోనూ గురువుని చూడొచ్చు’’ అంటోంది కీర్తి సురేష్. తొలి అడుగుల్లోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. నాయికగా దక్షిణాది భాషల్లో వరుసగా అవకాశాలు అందుకుంటున్న కీర్తి మాట్లాడుతూ ‘‘నటులకు చాలామంది గురువులు ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కోహ్లి ఖాతాలో 9000 పరుగులు, డివిలియర్స్ రికార్డు బ్రేక్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డేల్లో 9000 పరుగులు పూర్తి చేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
TNN | Updated:
Oct 29, 2017, 04:28PM IST
కాన్పూర్ వన్డేలో టీమిండియా క... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
పాన్కు ఆధార్ అనుసంధానం ఇక సులభమే!
పాన్ కార్డ్కు ‘ఆధార్’ను అనుసంధించేందుకు ఆదాయ పన్ను (IT) శాఖ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐటీ రిటర్న్లు దరఖాస్తు చేయడానికి ఇప్పుడు ఆధార్ కార్డు నెంబరును తప్పకుండా పాన్ కార్డుకు అన... | 1 |
IND vs BAN 1st Test LIVE Score బోర్డు కోసం క్లిక్ చేయండి..!
భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (243: 330 బంతుల్లో 28x4, 8x6) డబుల్ సెంచరీతో చెలరేగగా.. వైస్ కెప్టెన్ అజింక్య రహానె (86: 172 బంతుల్లో 9x4), రవీంద్ర జడేజా (60 నాటౌట్: 76 బంతుల్లో 6x4, 2x6), చతేశ్వర్ పుజారా (54: 72 బంతుల్లో 9x4) అర్ధశతకాలతో... | 2 |
Feb 15,2018
చిన్న మొత్తాల పథకాల్లో మార్పులు..
న్యూఢిల్లీ: చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో మార్పులు తీసుకువచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీములో పెట్టుబడి పెట్టిన వారు అత్యవసర వైద్యం, పిల్లల ఉన్నతవిద్య అవసరాల కోసం ఐదేండ్ల గడవుకు ముందే వారి ఖాతాలను మూసివేసుకునేందుకు ఆర్థిక... | 1 |
#BudgetSession2019 : రైతులకు ఎన్నికల తాయిలం : యేడాదికి రూ.6 వేలు పంటసాయం...
Last Updated: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:40 IST)
ఎన్నికల సమయంలో రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాయిలం ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యాల, అప్పుల కారణంగా బక్కచిక్కిపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ముందుకు వచ్చింది. ఇందులోభాగం... | 1 |
Suresh 220 Views
బెంగళూరు విజయ లక్ష్యం 209 పరుగులు
ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్లో విజయంసాధించాలంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయలక్ష్యం 209 పరుగులు. సాధించాలి.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రాయల్ చాలెంజర్స్కు 209 పరుగుల విజయలక్ష్యాన్ని ని... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నేహా దేశ్ పాండే కవ్వించే సోకులు
‘దడ పుట్టిస్తా’ హీరోయిన్ నేహా దేశ్ పాండే దడ పెట్టించే అందాలతో రచ్చ చేసింది.
Samayam Telugu | Updated:
Aug 15, 2018, 05:22PM IST
‘దడ పుట్టిస్తా’ హీరోయిన్ నేహా దేశ్ పాండే దడ పెట్టించే అందాలతో రచ్చ చేసింది. ఫోటో షూట్లో హాట్ ... | 0 |
Hyderabad, First Published 9, Sep 2019, 8:13 PM IST
Highlights
సినీతారల వ్యక్తిగత విషయాలకు సంబందించిన వార్తలు మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రేమలో పడడం, సహజీవనం, ఆ తర్వాత విడిపోవడం తరచుగా చూస్తూనే ఉన్నాం. పెళ్ళైన జంటలు విడాకులతో విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
బాలీవుడ్ లో హృత... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘అ!’ టీజర్: గెట్ రెడీ అంటోన్న నాని
‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ చిత్రంలో తాజా హిట్ అందుకున్న నాని నిర్మాతగా మారి వాల్ పోస్టర్ బ్యానర్పై నిర్మిస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘అ!’.
TNN | Updated:
Jan 3, 2018, 08:42PM IST
‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మ్యాచ్ సంగతి అటుంచి టాస్ కూడా గెలవట్లేదు!
భారత గడ్డ మీద అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఏదీ కలిసి రావడం లేదు. మ్యాచ్లలో విజయాలు పక్కనబెట్టి, ఇప్పటి వరకూ కనీసం టాస్ను విలియమ్సన్ గెలవలేకపోయాడు.
TNN | Updated:
Oct 20, 2016, 01:32PM IST
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఢిల్లీలోని ఫ... | 2 |
Hyderabad, First Published 27, Apr 2019, 9:47 AM IST
Highlights
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' చిత్రాలతో తన క్రేజ్ ని మరింతగా పెంచుకున్నాడు.
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' చిత్రాలతో తన క్రేజ్ ని మరింతగా పె... | 0 |
- గత తప్పుల విషయంలో పశ్చాత్తాపం
- తిరిగి మార్కెట్లోకి రావాలని యోచన
- అందుకు తగ్గట్లుగా అంతర్గత సన్నాహాలు..
ఫ్రాంక్ఫర్ట్: ఇటీవలి కాలం వరకు హ్యాండ్సెట్ల రంగంలో దిగ్గజంగా వెలుగొందిన నోకియా సంస్థ తిరిగి మొబైల్ ఫోన్లు, వినియోగదారు వస్తువుల తయారీ రంగంలో అడుగుపెట్టాలని యోచిస్తోంది. టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులను ... | 1 |
రానా - తేజ సినిమా టైటిల్ `నేనే రాజు - నేనే మంత్రి`అఫీషియల్
Highlights
రానా - తేజ సినిమా టైటిల్ `నేనే రాజు - నేనే మంత్రి` అధికారికింగా ప్రకటించిన టీమ్
భల్లాలదేవుడుగా అనంంతమైన క్రేజ్ సంపాదించిన రానా పాత్ర జోగేంద్ర
రానా ససరసన హీరోయిన్ గా నటిస్తున్న కాజల్
సరికొత్త కథల్ని, ఊహకు అందని పాత్రల్నీ ఎంచుకొంటూ... తనకంట... | 0 |
భారీ స్కోరు దిశగా టీమిండియా
Rohit-Sharma
విశాఖ: విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ సత్తా చాటాడు. సెంచరీని సాధించాడు. మొత్తం 154 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 10 ఫోర్లు , 4 సిక్సర్ల సాయంతో శతకొట్టాడు. రోహిత్ సెంచరీ కొట్టడంతో స్టేడియంలోని ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈ క్రమ... | 2 |
Yuvraj
300వ వన్డే ఆడిన యువరాజ్
లండన్: భారత వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ 17ఏళ్ల తన కెరీర్లో అరుదైన మైలురాయిని స్వంతం చేసుకున్నాడు. కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన 300వన్డేల మార్కును చాంఫియన్స్ ట్రోఫీలో గురువారం బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా యువీ చేరి అరుదైన ఆఘనత సాధించాడు. భారత తరుపున కేవలం నలుగు... | 2 |
Hyderabad, First Published 23, Apr 2019, 12:11 PM IST
Highlights
'రంగస్థలం' సినిమా పల్లెటూరి మహిళ పాత్రలో నటించి ఆడియన్స్ ని మెప్పించిన యాంకర్ అనసూయకి ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.
'రంగస్థలం' సినిమా పల్లెటూరి మహిళ పాత్రలో నటించి ఆడియన్స్ ని మెప్పించిన యాంకర్ అనసూయకి ఇప్పుడు టాలీవుడ్ ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వాయుసేన వార్షికోత్సవాల్లో సచిన్
వార్షికోత్సవాలకు ముఖ్యఅతిధిగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యాడు.
TNN | Updated:
Oct 8, 2015, 05:02PM IST
భారత వాయుసేన 83వ వార్షికోత్సవాలు ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్లో గల హిందోన్ ఎయిర్ బేస్లో జరుగుతున్నాయి. ఈ వార్షికోత్... | 2 |
TS budget
బడ్జెట్లో పెరుగుదల 34%
హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్స రానికి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 1.50 లక్షల కోట్ల బడ్జెట్ గత బడ్జెట్ అంచనాలకంటే 34శాతం పెరిగిందని ఎఫ్ట్యాప్సీ అధ్యక్షుడు రవీంద్రమోడీ వెల్లడించారు. వెనుకబడిన తరగుతల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన బడ్జెట్ వెనకబడిన తరగతుల బడ్జెట్గా నిలిచింద... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IND vs BAN 1st Test: బంగ్లాదేశ్పై ఇండోర్ టెస్టులో భారత్ అలవోక గెలుపు
భారత్ గడ్డపై టెస్టుల్లో తనకి తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ని ఏకంగా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాత... | 2 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
Mar 13,2017
ఆ బ్యాంకుల్లోనే అధిక మోసాలు: ఆర్బీఐ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో దేశంలోని రెండో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకులో అత్యధికంగా మోసాలు జరిగినట్టుగా 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్బీఐ) తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు తరువాత స్థానంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఫ్యాన్స్ ఎఫెక్ట్.. లంక భద్రత హామీ ఇస్తేనే..?
మైదానంలో పేలవ ప్రదర్శనతో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంక.. తాజాగా అభిమానుల తీరుతో మరింత
TNN | Updated:
Aug 28, 2017, 07:18PM IST
మైదానంలో పేలవ ప్రదర్శనతో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంక.. తాజాగా ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ ప్రేక్షకుల్లా.. మీరూ చేస్తే ఎలా..?
భారత్తో జరిగిన మూడో వన్డేలో తమ జట్టు పేలవ ప్రదర్శనపై స్టేడియంలోనే నిరసన వ్యక్తం చేసిన శ్రీలంక అభిమానుల తీరుపై ఆ దేశ మాజీ
TNN | Updated:
Aug 29, 2017, 02:06PM IST
భారత్‌తో జరిగిన మూడో వన్డేలో తమ జట్టు పేలవ ప్రదర్శనపై స్టే... | 2 |
May 17,2018
హోండా నుంచి సరికొత్త అమేజ్
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన కార్ల తయారీ దిగ్గజం హోండా ఆధునికరించిన కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు విడుదల సందఠంగా తొలి 20,000 కస్టమర్లకు ప్రత్యేక ధరను ప్రకటించింది. వేరియంట్ను బట్టి ఈ ఆఫర్ ధర రూ. 5.59లక్షల నుంచి రూ.8.99 లక్షల మధ్య ఉంటు... | 1 |
rbi
వడ్డీరేట్లలో మార్పులుండవు
ముంబయి, భారతీయ రిజర్వుబ్యాంకు వడ్డీరేట్లను ఈ ఏడాది స్థిరంగానే కొనసాగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తటస్థ ద్రవ్యవిధానానే అనుసరిస్తుందని అంచనా. ప్రభుత్వ పెద్దనోట్ల రద్దు ద్వారా వ్యవస్థలోనికి వచ్చిపడిన అదనపు నగదును సర్దుబాటు చేసేందుకు రివర్స్ రెపోరేటును సైతం పెంచింది. అంతర్జాతీయంగా ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
టెస్ట్ చాంపియన్షిప్, వన్డే లీగ్కు ఐసీసీ ఓకే
టెస్ట్ చాంపియన్షిప్, వన్డే ఇంటర్నేషనల్ లీగ్కు ఐసీసీ ఆమోదం తెలిపింది. శుక్రవారం ఆక్లాండ్లో గవర్నింగ్ బాడీ మీటింగ్ అనంతరం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
TNN | Updated:
Oct 13, 2017, 04:00PM IST
టెస్ట్ చా... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
స్మాల్ స్క్రీన్పై రజనీకాంత్ ?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కి బిగ్ స్క్రీన్పై ఎంత ఫాలోయింగ్ వుందో అందరికీ తెలిసిందే.
TNN | Updated:
Jan 13, 2016, 06:04PM IST
స్మాల్ స్క్రీన్పై రజనీకాంత్ ?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కి బిగ్ స్క్రీన్పై ఎంత ఫాలోయింగ్ వ... | 0 |
Hyderabad, First Published 26, Aug 2019, 2:29 PM IST
Highlights
వాల్మీకి' తమిళ్లో హిట్ అయిన 'జిగర్తాండా' అనే సినిమాకు రిమేక్గా వస్తోంది. ఈ సినిమాలో అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్పై వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది.
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే మరోసారి మె... | 0 |
Apr 18,2015
వీఆర్ఎల్ ఇష్యూకు అనూహ్య స్పందన
ముంబయి: దేశంలో అతిపెద్ద వస్తు రవాణా సంస్థ వీఆర్ఎల్ లాజిస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కు అనూహ్య స్పందన లభించింది. రూ.460 కోట్ల సమీకరణకు ఉద్దేశించిన ఈ ఐపీఓకు దాదాపు 74 రెట్లకు పైగా సబ్స్క్రిప్షన్ లభించింది. ఈ ఐపీఓకు అన్ని కేటగిరీలకు చెందిన వారి నంచి మంచి డిమాండ్ లభించడం... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆస్ట్రేలియా పరువు తీశారు.. వారిపై వేటేయండి!
బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో.. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్పై విమర్శలు తీవ్రమయ్యాయి. కెప్టెన్సీ అతడి చేతిలో లేదని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. స్మిత్తోపాటు లీడర్ షిప్ గ్రూప్లోని ఆటగాళ్లపై వేటేయాలని క... | 2 |
ధోనీకి సరికొత్త సవాల్
నేడు వన్డే సిరీస్ ప్రారంభం
హరారే: జింబాబ్వే పర్యటనలో భాగంగా ధోనీ నేతృత్వంలో యువకులతో నిండిన టీమిండియా క్రికెట్ జట్టు కొత్త సవాల్కు సిద్ధమైంది. తన రిజర్వ్ బెంచ్ను పరీక్షించేకునే క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టూర్లో కెప్టెన్ ధోనీ మినహా అందర... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
సాయిపల్లవికి వరుణ్ తేజ్ 'ఫిదా'
మళయాలం 'ప్రేమమ్' సినిమాలో మలర్ క్యారెక్టర్ చేసిన సాయి పల్లవికి యూత్ ఫిదా అయినట్లే మన మెగా హీరో వరుణ్ తేజ కూడా 'ఫిదా' అయిపోయాడు...
TNN | Updated:
Aug 5, 2016, 02:28PM IST
మళయాలం 'ప్రేమమ్' సినిమాలో మలర్ క్యారెక్టర్ చేసిన సాయి పల్లవికి య... | 0 |
నవంబర్ 12న జీవా ‘పోకిరిరాజా’ మూవీ రిలీజ్
Highlights
‘రంగం’వంటి సూపర్హిట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్న జీవా మరోసారి ‘పోకిరి రాజా’తో మన ముందుకు వస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని నవంబర్ 12న వరల్డ్వైడ్గా రిలీజ్ చేస్తున్నారు.
‘రంగం’వంటి సూపర్హిట్ చిత్రంతో త... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘నెక్స్ట్ నువ్వే’ ట్రైలర్: రష్మీ లుక్ స్పైసీ.. కోరికలు క్రేజీ
‘నీకు గడ్డివాము దగ్గర కుక్క గురించి తెల్సా.. అది తినదు ఇంకొకర్ని తిన్నీయదు, అబ్బా నొప్పి’ అంటూ స్పైసీ లుక్స్తో క్రేజీ కోరికలతో యాంకర్ రష్మి ‘గుంటూరు టాకీస్’ లాంటి మసాలాను మళ్లీ దట్టించేందుకు రెడీ అ... | 0 |
Subrahmanyhan
ఎల్అండ్టి సిఇఒగా ఎస్ఎన్సుబ్రహ్మణియన్
ముంబై: ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్అండ్టి కొత్తసిఇఒగా ఎస్ఎన్సుబ్రహ్మణియన్ను ప్రకటించింది. జూలై నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. దీర్ఘకాలంపాటు సేవలందించిన ప్రస్తుత సిఇఒ ఎఎంనాయక్ ఇకపై కంపెనీకి అక్టోబరు ఒక టవ తేదీ నుంచి నాన్ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రైలు ప్రయాణం చేస్తున్నారా... రూ.10 లక్షల బీమా
ప్రారంభంలో ఐఆర్టిసి ఇందుకోసం ఒక్కో ప్రయాణికుడి నుంచి 92 పైసలు వసూలు చేసేది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా డిసెంబరు 12, 2016 నుంచి ఉచితంగానే రైల్వే ప్రయాణికులకు ఈ బీమా సౌకర్యం కల్పిస్తున్... | 1 |
KOHLI
ముగిసిన కోహ్లీ న్యూయార్క్ పర్యటన?
న్యూయార్క్: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ న్యూయార్క్ పర్యటన ముగిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ వెస్టిండీస్ పర్యటనలతో బిజీగా గడిపిన కోహ్లీ కాస్త సేదతీరేందుకు న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విహారయాత్రను ముగించుకున్న కోహ్లీ స్వదేశానికి బయిలుదేరినట్లు సమాచార... | 2 |
బిసిసిఐ కొత్త సభ్యుల ఎంపికకు కసరత్తు
అనిల్ దివాన్, గోపాల్ సుబ్రమణియన్ నియామకం
న్యూఢిల్లీ: బిసిసిఐ పాలనా వ్యవహారాలు చూసేందుకు కొత్త సభ్యులను ఎంపిక చేసే బాధ్యతను చేపట్టడానికి ప్రముఖ సీని యర్న్యాయవాది పాలీ ఎస్ నారిమన్ విముఖత వ్యక్తం చేశాడు. లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణం తో బిసిసిఐ అధ్యక్షుడు అనురా... | 2 |
Hyderabad, First Published 2, Nov 2018, 2:10 PM IST
Highlights
వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. జగన్ గాయపడిన తొలి రోజునే పలువురు నేతలు ఆయనకు ఫోన్ చేసిన వార్తలు వచ్చాయి.
వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పా... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ధోనీలా హెలికాప్టర్ షాట్ ఆడిన స్టీవ్స్మిత్
అంతర్జాతీయ క్రికెట్లో ఆడినన్ని రోజులూ హెలికాప్టర్ షాట్ ఆడే సాహసం చేయని స్టీవ్స్మిత్.. లోకల్ మ్యాచ్ల్లో మాత్రం స్వేచ్ఛగా ఆడేస్తున్నాడు.
Samayam Telugu | Updated:
Nov 5, 2018, 08:18PM IST
బాల్ టాంపరింగ్కి పాల్పడి ఏడాది న... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మొమరీ కార్డుతో హానర్ 7ఏ, 7సీ ఫోన్ల విడుదల
భారత మార్కెట్లో తన మార్కెట్ను కాపాడుకునేందుకు హానర్ విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు అదే క్రమంలో హానర్ 7ఏ, 7సీ ఫోన్లను మంగళవారం ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేస్తోంది. రిటైల్ మార్కెట్లో రెండు ఫోన్... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ప్రధాని మోదీని కలిసిన విరుష్క జోడి
ఇటీవలే పెళ్లి బంధం ద్వారా ఒక్కటైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. గురువారం (డిసెంబర్ 21) సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని విరుష్క... | 2 |
పూజా జవేరి లేటెస్ట్ గ్యాలరీ
First Published 8, Jul 2017, 4:14 PM IST
పూజా జవేరి లేటెస్ట్ గ్యాలరీ
పూజా జవేరి లేటెస్ట్ గ్యాలరీ
పూజా జవేరి లేటెస్ట్ గ్యాలరీ
పూజా జవేరి లేటెస్ట్ గ్యాలరీ
పూజా జవేరి లేటెస్ట్ గ్యాలరీ
పూజా జవేరి లేటెస్ట్ గ్యాలరీ
పూజా జవేరి లేటెస్ట్ గ్యాలరీ
పూజా జవేరి లేటెస్ట్ గ్యాలరీ
పూజా జవేరి లేటెస్ట్ గ్యాలరీ... | 0 |
india vs bangladesh 1st t20 live score updates from delhi
Delhi T20: ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోగా.. పొగ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. రాత్రి 7 గంటల తర్వాత మంచు కూడా పడనుండటంతో బౌలర్లకి బంతిపై పట్టు చిక్కడం కొంచెం కష్టమే.
Samayam Telugu | Updated:
Nov 3, 2019, 06:37PM IST
Del... | 2 |
Jun 25,2016
స్టాక్ మార్కెట్లకు 'బ్లాక్ ఫ్రైడే'
ముంబయి : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్రమణ అంశం శుక్రవారం ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లను తీవ్ర నష్టాలకు గురి చేశాయి. ఈ పరిణామాల మధ్య బీఎస్ఈ సెన్సెక్స్ 2.2 శాతం లేదా 605 పాయింట్లు కోల్పోయి 26,398కి దిగజారింది. ఉదయం 26,367 వద్... | 1 |
ప్రేమిక మూవీ ఆడియో లాంచ్ లో ఆస్మా సయ్యద్ ఫోటో గ్యాలరీ
First Published 24, Aug 2017, 5:05 PM IST
ప్రేమిక మూవీ ఆడియో లాంచ్ లో ఆస్మా సయ్యద్ ఫోటో గ్యాలరీ
ప్రేమిక మూవీ ఆడియో లాంచ్ లో ఆస్మా సయ్యద్ ఫోటో గ్యాలరీ
ప్రేమిక మూవీ ఆడియో లాంచ్ లో ఆస్మా సయ్యద్ ఫోటో గ్యాలరీ
ప్రేమిక మూవీ ఆడియో లాంచ్ లో ఆస్మా సయ్యద్ ఫోటో గ్యాలరీ
ప్రేమిక ... | 0 |
Vijayendar1
మైమైతియాలితో ఫైట్కు విజయేందర్
న్యూఢిల్లీ: ఓటమి ఎరుగని వీరుడు, భారత ప్రొపెషనల్ బాక్సర్ విజయేందర్ సింగ్కు చాన్నాళ్ల తర్వాత ప్రత్యర్థి దొరికాడు. డబ్ల్యుబిఓ ఆసియా పనిఫిక్ సూపర్ మిడిల్వెయిట్ ఛాంపియన్లో తలపడేందుకు ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్ జుల్ఫికర్ మైమైతియాలి సిద్ధమవుతున్నాడు. ఆగస్టుల... | 2 |
Hyderabad, First Published 13, Aug 2019, 7:35 PM IST
Highlights
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ పోలిసుల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నాగ శౌర్యకు పోలీసులు జరిమానా విధించారు. మంగళవారం రోజు నాగశౌర్య ప్రయాణిస్తున్న కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండడాన్ని పోలీసులు... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బాల్ ట్యాంపరింగ్.. క్రికెట్ ఆస్ట్రేలియా అనూహ్య నిర్ణయాలు
బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు ఆటగాళ్లపై వేటు వేసిన బోర్డు.. లీమన్ను కోచ్గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Samaya... | 2 |
Visit Site
Recommended byColombia
మూడు వారానికి వచ్చే సరికి ఇంట్లో 14 మంది సభ్యులు ఉండగా.. హేమ, జాఫర్లు ఎలిమినేట్ అయ్యారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా వయోలెన్స్గా మారింది.
ఇక బిగ్ బాస్ టైటిల్ ఫేవరేట్గా హౌస్లోకి వెళ్లిన యాంకర్ శ్రీముఖికి గట్టి షాక్ ఇవ్వబోతున్నట్టుగా ప్రోమో వదిలింది స్టార్ ... | 0 |
లియాండర్కు చోటు
- తటస్థ వేదికపై పాకిస్తాన్తో డేవిస్కప్ మ్యాచ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్తో తటస్థ వేదికపై డేవిస్ కప్ మ్యాచ్ భారత జట్టులో సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్కు చోటు దక్కింది. గురువారం భారత టెన్నిస్ సమాఖ్య ప్రకటించిన 8మంది జట్టు సభ్యుల జాబితాలో ఏడాది తర్వాత లియాండర్కు అనూహ్యంగా చోటు దక్కింది. నవంబర్ 29... | 2 |
NAZI
పాక్ క్రికెట్ జట్టుకు తప్పిన ప్రమాదం
క్రిస్ట్ చర్చి: న్యూజిలాండ్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు వణికిపోయారు. కాగా ఈ ప్రమాదం నుంచి తామంతా సురక్షితంగా బయటపడ్డామని జట్టు మేనేజర్ వాసిం భారీ భూకంప అనుభూతిని పంచుకున్నాడు.వివరాల్లోకి వెళ్లితే,రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధావన్ హిట్.. ట్రై సిరీస్లో భారత్ బోణి
కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో భారత్ బోణి కొట్టింది. గురువారం రాత్రి బంగ్లాదేశ్తో జరిగిన
TNN | Updated:
Mar 8, 2018, 10:49PM IST
ధావన్ హిట్.. ట్రై సిరీస్లో భారత్ బోణి
కొల... | 2 |
విడాకులా...? వాళ్ల బొంద..!
Highlights
విడాకులపై స్పందించిన మంచు మనోజ్
హీరో మంచు మనోజ్.. తన భార్య ప్రణతితో విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో మోహన్ బాబు కూడా సీరియస్ గా ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది. ఇప్పటికే ప్రణిత..మనోజ్ కి దూరంగా అమెరికాలో ఉంటోందని కూడా ఆ వార్తల్లో పేర్క... | 0 |
మెగాహీరోకి హ్యాండ్ ఇస్తున్నారా..?
Highlights
కిషోర్ తిరుమలతో చేస్తోన్న 'చిత్రలహరి' మాత్రం తన దగ్గర నుండి చేజారనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రస్తుతానికి తేజ్ చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఇది. 'నేను శైలజ','ఉన్నది ఒకటే జిందగీ' వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఈ సినిమాలో తేజ్ ను మధ్య తరగతి యువకుడిగా చూపించబోతున్... | 0 |
బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్న 'సత్యం' రాజు
Hanumantha Reddy|
కోట్ల రూపాయల సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో బి. రామలింగ రాజుతో పాటు మరో ఆరుగురు నిందితులు సోమవారం హైదరాబాద్ స్థానిక కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు.
సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబర్ 26న కేసులో ప్రధాన నిందితుడు రాజు బెయిల్ను రద్దు చేసే సందర్భంలో కేసు... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
సుల్తాన్ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ ?
ప్రేమ్ రతన్ ధన్ పాయో తర్వాత సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సుల్తాన్.
TNN | Updated:
Jan 9, 2016, 10:40PM IST
సుల్తాన్ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ ?
ప్రేమ్ రతన్ ధన్ పాయో తర్వాత సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూ... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Rgio released
ఆర్జియో నుంచి ఎల్వైఎప్ కొత్తఫోన్
హైదరాబాద్, నవంబరు 12: ఆర్జియో సొంతబ్రాండ్ ఎల్వైఎఫ్ ఎఫ్1 ఆధునిక ఫీచర్లతో ఉన్న ఫోన్ను విడుదల చేసింది. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెలగోపీచంద్ ఈ ఫోన్ను లాంఛనంగా మార్కెట్కు విడుదలచేసారు. 16ఎంపి కెమేరాతో ఉన్న ఎల్వైఎఫ్1, తక్కువ వెలుతురున్న సమయాల్లో కూడా ఫోటోలు తీసుకు... | 1 |
10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం
Zomato
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కీలక ప్రకటన చేసింది. త్వరలోనే తాము లాభాలబాట పట్టనున్నామని తెలిపింది. ఇందుకు అనుగుణంగా టెక్నాలజీ, ప్రొడక్ట్, డేటా సైన్సెస్ టీమ్స్ కోసం భారీగా ఉద్యోగులను చేర్చుకోనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలోనే దాదాపు 10,000 మందిని విధుల్... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
One Bucket Challengeకు రెడీ.. చీట్ చేయనంటూ సామ్ ట్వీట్
నీటి పొదును ఉద్దేశించి తీసుకొచ్చిన వన్ బకెట్ ఛాలెంజ్ను ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని స్వీకరించింది. జులై 21న తాను ఎక్కువసేపు స్నానం చేయనని, ముఖం కడుక్కునేటప్పుడు టాప్ తిప్పనని, దీనిపై చీట్ చేయనని సామ్ ట్వ... | 0 |
బిగ్ బాస్2: తేజస్వి ఔట్.. వెళ్తూ వెళ్తూ కౌశల్ కి పంచ్
Highlights
బిగ్ బాస్ సీజన్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న తేజస్వి ఆరో ఎలిమినేషన్ లో బయటకు రావడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తేజస్వి బయటకి రావడంతో హౌస్ లో ఉన్నవారంతా చాలా ఎమోషనల్ అయ్యారు.
బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం(జూలై 22) ఎపిసోడ్ తో ఆరు వారాలను పూర్తి చేస... | 0 |
Jakarta, First Published 27, Aug 2018, 1:19 PM IST
Highlights
ఆసియా క్రీడల మహిళా బ్యాడ్మింటన్ టోర్నీలో ఇవాళ భారత్ కు మిశ్రమ పలితాలె లభించాయి. సౌనా నేహ్వల్ చైనా క్రీడాకారిణి చేతితో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకోవడం కాస్త నిరాశ పర్చినా సింధు స్వర్ణ పోరుకు అర్హత సాధించి భారత శిబిరంలో ఆనందం నింపింది.
ఆసియా క్రీడల్లో ఇవాళ ... | 2 |
బ్యాంకుల నష్టాలు 11,000 కోట్లు
- 34.5% ఎగిసిన 30 విత్తసంస్థల ఎన్పీఏలు
- గణనీయంగా పెరిగిన కేటాయింపులు
- మూడో త్రైమాసికంలో పీఎస్బీల పనితీరిది!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతన్నప్పటికీ దేశంలో నిరర్థక ఆస్తులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తాము మొండి బాకీలను నివారించేందుకు పలు చర్యలు చేపడుతున్నామ... | 1 |
SANIA
బోపన్న, దబ్రోవ్స్కిపై సానియా జోడి విజయం
మెల్బోర్న్: భారత టెన్నిస్ స్టార్ సానియా జోడీ ఆస్ట్రేలియ ఓపన్లో దూసుకెళ్లింది.మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా, ఇవాన్ దొడిగ్(క్రొయేషియా)జంట 6-4,3-6,12-10తో బోపన్న, దబ్రో వ్స్కి(కెనడా)పై గెలుపొందింది.దీంతో సీజన్ మొదటి టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ మిక్... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సచిన్కి అప్పట్లో సెలక్టర్ల నుంచి చేదు అనుభవం
కెరీర్లో ఫస్ట్ సెలక్షన్ టైమ్లోనే సచిన్కి నిరాశ ఎదరైందట. ఆటని మరింత మెరుగు పర్చుకోవాలని సూచిస్తూ అతడ్ని కనీసం జట్టులోకి కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదట.
Samayam Telugu | Updated:
Oct 26, 2019, 01:27PM IST
S... | 2 |
Maruti1
రూ.2.10లక్షల కోట్ల టర్నోవర్కు మారుతి సుజుకి
న్యూఢిల్లీ, మే 18: స్టాక్ ధరల్లో భారీ మార్పులు పెరు గుదల వంటివి చోటు చేసుకోవడంతో మారుతి సుజుకి టర్నోవర్ ఆటోమొబైల్రంగంలోని టాటా మోటార్స్, మహీంద్ర కంపెనీల మొత్తం మార్కెట్ టర్నోవర్కు సమానంగా నిలుస్తున్నది. మారుతి సుజుకి కంపెనీ స్టాక్ధరలు కొత్త గరిష్టస్థాయి అంటే ర... | 1 |
తమిళనాట అదానీ 'సౌర' ప్లాంటు
- రూ.4,536 కోట్లతో ఏర్పాటుకు ఒప్పందం
చెన్నై: అదానీ గ్రూపు తమిళనాడులో అతిపెద్ద సౌర విద్యుత్తు పార్కును ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.4,536కోట్ల వ్యయంతో సోలార్ పార్కు ఏర్పాటునకు అదానీ గ్రూపు తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్రంలో విద్యుత్తు సమస్యను అధిగమించేంద... | 1 |
Visit Site
Recommended byColombia
బౌలర్ల జాబితాలో లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ 23 స్థానాలు ఎగబాకి 28 స్థానానికి చేరుకున్నాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 56వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 10 స్థానాలను మెరుగుపర్చుకొని 45వ స్థానానికి చేరుకున్నాడు. అతడి కెరీర్లో ఇదే అత్యు... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.