text
stringlengths
299
12.4k
label
int64
0
2
London, First Published 8, Sep 2018, 7:01 PM IST Highlights అతి తక్కువ స్కోరుకే తొలి ఇన్నింగ్సును ముగిస్తుందని భావించిన ఇంగ్లాండు 332 పరుగులు చేసింది. శనివారం రెండో రోజు బట్లర్, బ్రాడ్ ఆదుకోవడంతో ఇంగ్లాండు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. శుక్రవారం తొలి రోజు 198 పరుగులకే ఇంగ్లాండు ఏడు వికెట్లు కోల్పోయింది. లండన్: అతి తక...
2
సుదిర్మన్‌ కప్‌లో ముగిసిన భారత్‌ పోరాటం గోల్డ్‌ కోస్ట్‌ (ఆస్ట్రేలియా): సుదిర్మిన్‌ కప్‌లో గ్రూప్‌ దశలో స్పూర్తివంతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్‌ శుక్రవారం చేతులెత్తేసింది. దీంతో సుదిర్మన్‌ కప్‌ బాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ కథ ముగిసినట్లే.ఒకప్పుడు ప్రపంచ బాడ్మింటన్‌లో తిరుగులేని శక్తిగా ఉన్న చైనాకు భారత్‌ గట్టిపోటీ ఇస...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV త్వరలో వీవో'వై83' స్మార్ట్‌ఫోన్ విడుదల..! ప్రముఖ మొబైల్ సంప్థ వీవో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వై83'ని త్వరలోనే విడుదల కానుంది. మే నెలాఖరులో ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర వివరాలను సంస్థ ఇప్పటివరకు వెల్లడించలేదు. TNN | Update...
1
Visit Site Recommended byColombia కీలక బౌలర్లకు విశ్రాంతినిస్తే.. ముంబై ఇండియన్స్‌పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఆ జట్టు జస్‌ప్రీత్ బుమ్రా సేవలను కోల్పోయే అవకాశం ఉంది. పేసర్లపై పనిభారం ఎంత మేర ఉందనే విషయమై బీసీసీఐ వివరాలను సిద్ధం చేస్తోంది. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు భువీ దూరంగా ఉన్నాడు. కాబట్టి సన్‌రైజర్స్‌పై ప్రభావం పడే ...
2
Dollors అసిస్ట్‌కు 18 మిలియన్‌ డాలర్ల నిధులు ముంబయి, జూన్‌ 26: వన్‌అసిస్ట్‌ కన్సూమర్‌ సొల్యూషన్స్‌ కంపెనీ తాజాగా సిరీస్‌ సి నిధుల సమీకరణకింద 18 మిలి డాలర్లు సేకరించింది. వ్యాలెట్లు, కార్డులు మొబైల్‌ఫోన్లు, గాడ్జెట్‌ల విభా గాల్లో సమృద్ధిగా కస్టమర్లున్న వన్‌ అసిస్ట్‌ స్టార్టప్‌ కంపెనీ పెట్టుబడులపరంగా మరింతగా దూసుకు వెళుత...
1
internet vaartha 166 Views లాహోర్‌ : పాకిస్థాన్‌ వన్డే కెప్టెన్‌ అజహర్‌ అలీ రాజీనామా వెనక్కి తీసుకున్నాడు. కాగా స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి శిక్షా కాలం పూర్తి చేసుకున్న పాకిస్థాన్‌ పేసర్‌ మొహమ్మద్‌ అమీర్‌ పునరాగమనంపై ఆ జట్టులో డ్రామా కొనసాగుతుంది. అమీర్‌ను జాతీయ శిక్షణా శిబిరంలో చేర్చడాన్ని నిరసిస్తూ తాజాగా వన్డే కెప్...
2
Visit Site Recommended byColombia నాని వ్యతిరేకిస్తున్న కొంతమంది మంచు మనోజ్ ‘దేవదాస్’ సినిమాను పొగుడుతూ ట్వీట్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ‘‘దేవ్, దాస్ థ్రిల్లింగ్ కాంబో సినిమాను చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు అందమైన నటులు ఒకే తెరపై కనిపించడం అమోఘం. రోజు రోజుకు యువకుడిలా మారిపోతున్న నాగార్జున గారికి, నాని బాబ్, దే...
0
Dhaka, First Published 27, Aug 2018, 5:05 PM IST Highlights అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని ఓ బంగ్లాదేశీ క్రికెటర్ భార్య పోలీసులను ఆశ్రయించింది. కట్నం కోసం తనను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా తన భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు బాధితురాలు క్రికెటర్ ఆరోపణలు చేస్తోంది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమెదు చేశ...
2
puri next movie with his son పూరీ.. నెక్ట్స్ ఆ హీరోతోనే..! ‘పైసా వసూల్’ తర్వాత తన తదుపరి సినిమా ఎవరితోనో ప్రకటించాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. TNN | Updated: Sep 5, 2017, 07:55AM IST ‘పైసా వసూల్’ తర్వాత తన తదుపరి సినిమా ఎవరితోనో ప్రకటించాడు దర్శకుడు పూరీ జగన్నాథ్ . ఈ సారి పూరీ బయటి హీరోతో కాదు, తన ఇంట్లోని హీ...
0
- రూ.13,000 కోట్ల షేర్లు తిరిగి వెనక్కి.. - 25 శాతం ప్రీమియంతో కొనుగోలు - ప్రతి షేర్‌పై రూ.1,150 చెల్లింపు - ఇన్వెస్టర్లకు బంఫర్‌ ఆఫర్‌ బెంగళూరు: విశాల్‌ సిక్కా రాజీనామాతో భారీగా నష్టపోయిన మదుపరులకు 24 గంటలు కూడా గడవక ముందే బోర్డు తీపి కబురును అందించింది. సంస్థలో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ షేర్ల బైబ్యాక్‌...
1
win11 దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్‌ విజయం క్రిస్ట్‌ చర్చ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ వన్డేలో న్యూజిలాండ్‌ విజయం సాధించింది.తొలి వన్డేలో పరాజయానికి రెండవ వన్డేలో గెలుపుతో బదులిచ్చింది.అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండవ వన్డేలో సఫారీ జట్టుపై న్యూజిలాండ్‌ 6 పరుగుల తేడాతో గట్టెక్కింది. సిరీస్‌ను 1-1తో సమం చేసింద...
2
పవన్ కళ్యాణ్ సరసన మరోసారి త్రిష వేదాళం రీమేక్ కోసం త్రిషను సంప్రదిస్తున్న టీమ్ ఇప్పటికే రజినీ సరసన ఛాన్స్ కొట్టేసిన త్రిష సౌత్ లో త్రిష ఇద్దరు ఫేవరేట్ హీరోలు .ఒకరు సూపర్ స్టార్  రజనీకాంత్, మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  తీన్ మార్ మూవీ కోసం పవన్ తో కలసి పని చేసింది త్రిష. అయితే ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. కానీ...
0
Jul 06,2016 యాక్సిస్‌ బ్యాంక్‌లో ఎఫ్‌డీఐలకు ఆమోదం న్యూఢిల్లీ : యాక్సిస్‌ బ్యాంక్‌లో ఎఫ్‌డీఐల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) అంగీకారం తెలిపింది. దీంతో ప్రస్తుతం 62శాతం ఉన్న విదేశీపెట్టుబడులు 74శాతానికి చేరనున్నాయి. ఏప్రిల్‌లో ఫారెన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) 12,900 కోట్ల పెట్టుబడు...
1
CREDITRA ఆర్థికలోటు 3.2శాతమే! న్యూఢిల్లీ, : కొత్త బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆర్థికలోటును 3.2శాతానికి పరిమితం చేస్తామని ప్రకటించి అందరి ప్రశంసలు పొందారు. అంతకుముందున్న లోటు 3.5శాతం నుంచి 3.2 శాతానికి తెస్తామని ఆపై సంవత్సరాల్లో ఆర్థికలోటును స్థూలదేశీయోత్పత్తిలో మూడుశాతానికి మించ కుండా కట్టడిచేస్తామని ప్రకటించడ...
1
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV వాళ్ల అన్నతో శారీరక సంబంధం పెట్టుకోమని..: షమీ భార్య మేమిద్దరం గది బయట ఉండగా.. షమీ తను నాతో ఈ విషయం చెప్పాడు. వాళ్ల అన్నయ్య హసీబ్ గదిలో ఉన్నాడు. షమీ నన్ను ఆ గదిలోకి తోసి తాళం వేశాడు. TNN | Updated: Mar 10, 2018, 03:49PM IST వాళ్ల అన్నతో శారీరక సంబంధం పెట...
2
RBI రుణాల చెల్లింపు గడువు 90రోజులకు పెంపు ముంబై, డిసెంబరు 29: పెద్దనోట్ల రద్దుకారణంగా ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు రిజర్వు బ్యాంకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా వివిధరంగాల సంస్థలు, వ్యక్తులు తీసుకున్న రుణాలపై చెల్లింపుల వ్యవధిని 90రోజులకు పెంచింది. అయితే ఈ రుణాలు నవంబరు ఒకటవ తేదీనుంచి డిసెం బరు 31వ తేదీ మధ్యలో...
1
Visit Site Recommended byColombia ఇదిలా ఉంటే, ఈ కేసులో తన వాంగ్మూలాన్ని ఈనెల 19న తీసుకోవాలని కోరుతూ హసిన్ కోర్టులో అప్పీల్ చేశారు. మంగళవారం తన లాయర్‌తో కలసి కోర్టుకు వచ్చిన హసిన్‌ను జర్నలిస్టులు చుట్టుముట్టారు. కోర్టు నుంచి బయటికి వచ్చిన హసిన్ తన కారు వద్దకు వెళ్తుండగా ఆమెను వెంబడిస్తూ ప్రశ్నలు సందించారు. &ls...
2
ఈసారైనా.. లాభాలు తెచ్చిపెడతాడా..? Highlights ఈ చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ రేంజ్ చూస్తే ఈ సినిమా లాభాలను తెచ్చిపెడుతుందా అనేది సందేహంగా మారింది. గతంలో కూడా సాయి శ్రీనివాస్ ఈ రేంజ్ బడ్జెట్ లోనే సినిమాలు చేశాడు. కానీ నిర్మాతలకు లాభాలు మిగిలిన సందర్భాలు మాత్రం లేవు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర...
0
నేడు 2011 జాతీయ టెలికామ్ విధానం విడుదల! PNR| 2011 జాతీయ టెలికామ్ విధానాన్ని కేంద్ర టెలికామ్ మంత్రి కపిల్ సిబాల్ సోమవారం విడుదల చేయనున్నారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులల్లో చోటు చేసుకున్న కుంభకోణం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆయన టెలికామ్ విధానాన్ని విడుదల చేయనున్నారు. పారదర్శకత, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం...
1
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో ...
2
Hyderabad, First Published 25, Sep 2018, 8:04 PM IST Highlights మీరు ఏదైనా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటే వేలు పోసి టికెట్ కొనుక్కుని గ్రౌండ్ లోకి అడుగుపెట్టాలి. కొన్ని సందర్భాల్లో అలా వేలు పోసినా టికెట్లు దొరికే పరిస్థితి ఉండదు. కానీ వచ్చే నెల హైదరాబాద్ లో జరిగే టెస్టు మ్యాచ్ ని ఓ రోజు ఉచితంగా చూసే అవకాశాన్న...
2
ఇంజూరీ టైమ్‌ విన్.. బోణి చేసిన బ్రెజిల్ Highlights ఇంజూరీ టైమ్‌ విన్.. బోణి చేసిన బ్రెజిల్ హైదరాబాద్: సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేడియంలో బ్రెజిల్, కోస్టారికా మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ చూస్తే 90 నిముషాల రూల్‌ను ఫిఫా సవరించాలేమో అనిపిస్తుంది. అసలు గాయాల సమయం(ఇంజూరీ టైమ్) అనే వెసులుబాటు లేకపోతే, కేవలం ఏడు నిముషాల వ్యవధిల...
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రోబో2లో టాలీవుడ్ స్టార్? రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శంకర్ 'రోబో' సినిమాకు సీక్వెల్ గా 'రోబో 2' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు మార్కెటింగ్ భారీ స్థాయిలో జరగాలని శంకర్ ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. TNN | Updated: Nov 24...
0
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV IND vs SA 3rd Test: రెండేళ్లుగా కోహ్లీ చెత్త రికార్డ్.. ఈరోజు కూడా ఫెయిల్ టెస్టుల్లో 2017, నవంబరు నుంచి ఫీల్డ్ అంపైర్ల ఔట్ నిర్ణయంపై 9 సార్లు విరాట్ కోహ్లీ డీఆర్‌ఎస్‌కి వెళ్లగా.. ఒక్కసారి కూడా అంపైర్లు తమ నిర్ణయాల్ని మార్చుకోలేదు. దీంతో.. 9 సార్లూ విరాట్ కోహ్ల...
2
నా స్టిల్స్ నా ఇష్టం..ఎలా కనిపించాలి అనేది నా ఇష్టం..నాకు లేని అభ్యంతరం వారికి ఎందుకు? Highlights ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం దిగిన హాట్ పిక్స్ సంచలనంగా నిలిచాయి బహుశా రకుల్ సినిమాల్లో కూడా ఆ స్థాయిలో ఎప్పుడూ ఎక్స్ పోజింగ్ చేసినట్టుగా లేదు ఎలా కనిపించాలి అనేది నా ఇష్టం.. ఈ మధ్యనే రకుల్ ప్రీత...
0
ప్రభాస్ సాహో బ్యూటీ.. డిఫరెంట్ అందాలు First Published 9, Mar 2019, 2:59 PM IST సాహో సినిమాలో శ్రద్దా కపూర్ తో పాటు దామిని చోప్రా అనే మరో బ్యూటీ కూడా నటిస్తోంది. ఒకరు యాక్షన్ తో ఆకట్టుకుంటే మరొకరు సినిమాలో గ్లామర్ తో రచ్చ చేయనున్నారు. మోడల్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దామిని ఎప్పుడు కూడా డిఫరెంట్ గా కనిపించేందుకు ట్రై...
0
మంచు విష్ణు రేర్ ఫొటోస్: తండ్రితోనే కాదు.. రాజకీయ నాయకులతో కూడా! First Published 9, Jul 2019, 6:50 PM IST మోహన్ బాబు తనయుడిగా, నట వారసుడిగా మంచు విష్ణు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. హీరోగా కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించినా విష్ణు సినీ కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. పడుతూ లేస్తూనే సినిమాలు కోనసాగిస్తున్నాడు. ఫ్యామ...
0
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV నన్ను ఓ హంతకుడు, తీవ్రవాది అన్నట్టు చూశారు -ధోనీ వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్ కెప్టేన్ ఎం.ఎస్. ధోనీ రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన 'ఎం.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ'... TNN | Updated: Sep 16, 2016, 09:56PM IST వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నే...
2
king nagarjuna and nani multi starrer movie latest updates నాగ్, నాని మల్టీస్టారర్: రేస్‌లో యంగ్ డైరెక్టర్ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున, నాని కలిసి సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. TNN | Updated: Sep 11, 2017, 02:36PM IST గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున , నాని కలిసి సినిమ...
0
Hyderabad, First Published 31, Oct 2018, 12:18 PM IST Highlights సినిమా రంగంలో నటిగా కొన్ని సినిమాలలో నటించిన మాధవీలత ఇటీవల బిజేపీ పార్టీలో చేరింది. అయితే ఆమెకి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని  ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించింది. కానీ రాజకీయాలకి వచ్చేసరికి మాత్రం ఆమె పవన్ జనసేన పార్టీ కాకుండా బీజేపీలో చేరింది.  సి...
0
Suresh 76 Views JANDHAN JANDHAN న్యూఢిల్లీ: ప్రధానమంత్రిజన్‌ధన్‌ యోజన మహిళల పొదుపును మరింతపెంచింది. మహిళలపరంగానే ఎక్కువ జన్‌ధన్‌ ఖాతాలుప్రారంభం అయ్యాయి. ఆర్ధికసర్వే మధ్యకాలిక నివేదికలో ఈ అంశాలుబహిర్గతం అయ్యాయి.  ఆర్ధికచేకూర్పు ప్రణాళిక కింద ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంచడం, బ్యాంకింగ్‌ కార్యకలాపాలను ప్రతి ఒక్కరికి చేరు...
1
టీడీఆర్‌తో యమహా ఒప్పందం నవతెలంగాణ,వాణిజ్యవిభాగం ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్‌ ఇండియా టీడీఆర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా బీబీనగర్‌లోని టీడీఆర్‌ ప్రాంగణంలో యమహా ట్రేనింగ్‌ స్కూల్‌ను (వైటీఎస్‌) ప్రారంభించింది. ఈ ఉమ్మడి భాగస్వామ్యంతో 'సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స...
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆమెకు ముద్దుపెట్టాలని ఉంది షార్ట్ ఫిల్మ్ లలో చేసి టాలీవుడ్ తెరంగేట్రం ఇచ్చాడు రాజ్ తరుణ్. TNN | Updated: Jan 29, 2016, 09:20AM IST ఆమెకు ముద్దుపెట్టాలని ఉంది షార్ట్ ఫిల్మ్ లలో చేసి టాలీవుడ్ తెరంగేట్రం ఇచ్చాడు రాజ్ తరుణ్. చిన్న సిని...
0
yuvraj singh, manan vora's innings help punjab win a thriller against delhi in syed mushtaq ali 2018 యువరాజ్ హిట్.. పంజాబ్ గెలుపు భారత్ జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఆల్‌ రౌండర్ యువరాజ్ సింగ్ దేశవాళీ టోర్నీ‌లో మెరుపులు TNN | Updated: Jan 9, 2018, 06:05PM IST భారత్ జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున...
2
Sep 15,2017 ఐఏఎస్‌ఐ వాటా విక్రయం: సైయెంట్‌ నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న సైయెంట్‌ సంస్థ అనుబంధ సంస్థల్లో తన వాటాను విక్రయిస్తూ వస్తోంది. ప్రధాన వ్యాపారంపై వ్యూహాత్మకంగా మరింత దృష్టి నిలిపేందుకు గాను సైయెంట్‌ తాజాగా మరో అనుబంధ సంస్థలో తన వాటాను విక్రయించింది. ఇన్ఫోటెక్‌ ఎయిరోస్పేస్‌ సర్వీ...
1
ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో బోపన్న,గాబ్రియేలా మెల్‌బోర్న్‌: మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత టెన్నిస్‌ దిగ్గజం బోపన్న,కెనడాకు చెందిన గాబ్రియేలా దబ్రోస్కీ జంట క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌టెన్నిస్‌ రెండవ రౌండ్‌లో భాగం గా మంగళవారం జరిగిన ఈవెంట్‌లో లుకాన్‌ కుబాట్‌(పొలెండ్‌) చన్...
2
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు Ganesh| Last Updated: శుక్రవారం, 20 జూన్ 2014 (10:41 IST) రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.315 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.40గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.3...
1
Hyderabad, First Published 16, Mar 2019, 3:50 PM IST Highlights మెగా డాటర్ నీహారిక జనసేన పార్టీకి ప్రచారం చేయడం మొదలుపెట్టింది. బాబాయ్ కి ఓటు వేయండి అంటూ అభిమానులను కోరుతోంది. మెగా డాటర్ నీహారిక జనసేన పార్టీకి ప్రచారం చేయడం మొదలుపెట్టింది. బాబాయ్ కి ఓటు వేయండి అంటూ అభిమానులను కోరుతోంది. 'ఒక మనసు' చిత్రంతో టాలీవుడ్ కి హ...
0
Highlights దర్శకుడు నాగ్అశ్విన్.. సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' చిత్రాన్ని రూపొందించిన సంగతి  దర్శకుడు నాగ్అశ్విన్.. సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యి ఘన విజయాన్ని సాధించింది. అయితే కొందరు సీనియర్ తారలు ఈ బయోపిక్ లో నిజాలు చూపించలేదని కామెంట్స్ చేస్తున్నారు....
0
అందరు కలసి నా సోదరుడిని చంపేశారు..మమ్ముట్టి! Highlights మానవత్వం మంటగలిసిపోయే ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి.  కేరళలో మతి స్థిమితం లేని మధు అనే యువకుడిని కొందరు కట్టేసి చితకబాదారు మధును పోలీసులు ఆసుపత్రికి తరలించేటప్పటికే మృతి చెందాడు. ``మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు....మచ్చుకైనా చూడు లేడు....మానవత్వం ఉన్నవాడు.....``ప...
0
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV భారత్ తర్వాత బంగ్లాదేశ్ బలమైన జట్టు..! శ్రీలంక వేదికగా మార్చి 6 నుంచి జరగనున్న ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ తర్వాత బంగ్లాదేశ్ జట్టే బలమైందని భారత TNN | Updated: Feb 23, 2018, 04:38PM IST శ్రీలంక వేదికగా మార్చి 6 నుంచి జరగనున్న ముక్కోణపు టీ20 టోర్నీలో భార...
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ లో సానియా జోడీ ఇండో స్విస్ మహిళా టెన్నిస్ జోడి సానియామీర్జా మార్టినా హింగిస్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్ లోకి దూసుకుపోయారు. TNN | Updated: Jan 27, 2016, 07:48PM IST ఇండో స్విస్ మహిళా టెన్నిస్ జోడి సానియామీర్జా మార్టినా హింగిస్ ఆస్ట్రేలి...
2
internet vaartha 152 Views హైదరాబాద్‌ : మార్కెట్లలో 80ఏళ్లుగా స్థిరపడిన కిసాన్‌బ్రాండ్‌ జామ్స్‌ కొత్తరుచుల మేళవిపుతో ఖట్టామీటా ఫ్రూటీ జామ్‌లను విడుదలచేసింది. బెర్రి బ్లాస్ట్‌, స్ట్రాబెర్రి, ఆరెంజ్‌ బ్లాస్ట్‌రుచుల్లో వీటిని విడుదలచేసింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌బ్రాండ్‌లుగా ఉన్న కిసాన్‌ ఫుడ్స్‌ జనరల్‌ మేనేజర్‌ అభిరూప్‌ ...
1
Mar 24,2016 నాలుగో రోజూ మద్దతు ముంబయి : భారతీయ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న ఊహాగానాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లకు వరుసగా నాలుగో రోజూ మద్దతునిచ్చాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపినప్పటికీ బుధవారం సెషన్‌ ముగింపు సమయానికి మార్కెట్లు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 7.07 పాయింట్లు పెరిగి...
1
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పుణె వన్డేలో భారత్ టార్గెట్ 231 వాంఖడే వన్డేలో నిరాశపరిచిన భారత బౌలర్లు.. బుధవారం పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో అద్భుతంగా పుంజుకుని TNN | Updated: Oct 25, 2017, 05:02PM IST వాంఖడే వన్డేలో నిరాశపరిచిన భారత బౌలర్లు.. బుధవారం పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ...
2
- ఏటీఎం సరిదిద్దే ప్రక్రియ వేగవంతం - రోజుకు 10,200 యంత్రాలు అందుబాటులోకి - వచ్చే రెండు వారాల్లోగా అన్ని కేంద్రాల్లో సేవలు - నగదు విత్‌డ్రా పరిమితినీ పెంచే యోచనలో సర్కారు న్యూఢిల్లీ: 'స్వయం చలిత నగదు వితరణ యంత్రాలు' (ఏటీఎంలు) ద్వారా కొత్త నోట్లను వితరణను వేగవంతం చేసే విధంగా ఏటీఎం యంత్రాలను సరిదిద్దే ప్రక్రియ దేశ వ్యాప్త...
1
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఫార్చూన్ టాప్ 200లో సీటీఎస్ అమెరిక‌న్ ఐటీ స‌ర్వీసెస్ దిగ్గ‌జం కాగ్నిజెంట్ సోమ‌వారం అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. 2018 సంవ‌త్సరానికి ఫార్చ్యూన్ 500 ప్ర‌క‌టించిన కంపెనీల జాబితాలో మొద‌టి 200 స్థానాల్లోకి వెళ్లింది. Samayam Telugu | Updated: May 22, 2018, 03:...
1
internet vaartha 180 Views సంస్థ సిఇఒ డా.మధుకర్‌ గంగాడి హైదరాబాద్‌ : రిటైల్‌ ఆన్‌లైన్‌ ఫార్మసీలో అగ్రగామి బ్రాండ్‌ మెడ్‌ప్లస్‌ రోజుకు రెండులక్షలమందికి పైగా కస్టమర్లకు సేవలందిస్తోందని, కంపెనీ సిఇఒ వ్యవస్థాపకులు డా.మధుకర్‌ గంగాడి వెల్లడించారు. మొట్టమొదటి స్టోర్‌ను 2006లో హైదరాబాద్‌లో ప్రారం భించామని, అప్పటినుంచి నగరంలో వ...
1
Hyd Internet 103 Views FLIGHT Flight ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుండి ముంబై వెళ్లే విమాన ప్రయాణికులు ఒక్కసారిగా షాక‌య్యారు. గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ నుండి ముంబై వెళ్లాలనుకున్న ప్రయాణికులకు విమాన టికెట్ ధరలు చుక్కలు చూపించాయట. బుధ, గురు వారాల్లో అయితే ఒక్క టికెట్ ధర ఏకంగా లక్ష రూపాయలు చూపిస్తుందంటూ వార్తలు వినిపించ...
1
ద్రవ్యోల్బణ తగ్గుదల వడ్డీరేట్లకు కీలకం -ఆర్థిక మంత్రి అరుణజైట్లీ న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: ద్రవ్యోల్బణం తగ్గుదలను దృష్టిలో ఉంచు కుని రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోగలదని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డారు. రిటైల్‌ద్రవ్యోల్బణం తగ్గు దలను పరిగణనలోనికి తీసుకుని వడ్డీరేట్లపై నిర్ణయం ప్రకటిం చాలని అన్నా...
1
internet vaartha 168 Views న్యూఢిల్లీ : భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరుగుతున్న కొద్దీ మొబైల్‌డేటా ట్రాఫిక్‌ పెరుగుతూ వస్తోంది. 2021నాటికి భారత్‌లో 15 రెట్లుడేటా వినియోగం పెరుగుతుందని సర్వేలు చెపుతున్నాయి. మొబైల్‌ చందాల్లో కూడా పెరుగుతున్నాయి. మార్చి త్రైమాసికంలో 21 మిలియన్లవరకూ కొత్త చందాలు చేరాయి. భారత్‌ తర్వాత ...
1
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV తెలుగు రాష్ట్రాలకు సినిమా పండుగ తెలుగు రాష్ట్రాలకు సినిమా పండుగ TNN | Updated: Sep 12, 2015, 04:58PM IST సినీ ప్రేమికులకు పండుగ రోజులు వచ్చేస్తున్నాయి. అంటే దసరా, దీపావళి... ఈ పండుగలు కాదండి... వరుస పెట్టి పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. అన్నీ మెగా ఫ్యామిలీ , అక్క...
0
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ​నయనతార ప్రేమకథ.. ఆమె నో కామెంట్! నయనతార ప్రేమ కథపై కామెంట్ చేయడానికి నో.. అనేసింది TNN | Updated: Aug 16, 2017, 11:21AM IST నయనతార ప్రేమ కథపై కామెంట్ చేయడానికి నో.. అనేసింది కీర్తీ సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో యమ బిజీగా ఉన్న తారల్లో కీర్తీ సురేష్ ఒకర...
0
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పాకిస్థాన్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ 2007 ప్రపంచకప్ తర్వాత మళ్లీ ఐసీసీ టోర్నీ ఫైనల్లో భారత్ - పాకిస్థాన్ ఢీకొంటున్నాయి. TNN | Updated: Jun 18, 2017, 02:37PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్...
2
ఏలూరు థియేటర్లలో సందడి చేసిన హలో గురు ప్రేమకోసమే టీం (ఫోటోలు) First Published 26, Oct 2018, 1:07 PM IST ఏలూరు థియేటర్లలో సందడి చేసిన హలో గురు ప్రేమకోసమే టీం  ఏలూరు థియేటర్లలో సందడి చేసిన హలో గురు ప్రేమకోసమే టీం ఏలూరు థియేటర్లలో సందడి చేసిన హలో గురు ప్రేమకోసమే టీం ఏలూరు థియేటర్లలో సందడి చేసిన హలో గురు ప్రేమకోసమే టీం ఏలూ...
0
Hyderabad, First Published 29, Mar 2019, 7:27 AM IST Highlights "రాత్రిపూట కూడా నాన్నగారితో ఉంటుందా...'' "రాత్రిపూట కూడా నాన్నగారితో ఉంటుందా...' "ఈ వయస్సులో కూడా ఆడవాళ్లవాళ్ల మీద మీకు అంత కోరిక ఉంటే...' "మగ ఆడకలిస్తే ఒట్టి మాటలే ఉండవుగా..." ముండా... ఇవన్నీ  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం కోసం వర్మ రాయించినవి. అయితే వీటిని...
0
Hyderabad, First Published 6, Jul 2019, 1:11 PM IST Highlights అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో అప్పట్లో బాలీవుడ్ లో తెరకెక్కిన 'పింక్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే..  అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో అప్పట్లో బాలీవుడ్ లో తెరకెక్కిన 'పింక్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.. ఇప్పుడు ...
0
SACHIN ఒకప్పుడు నేనూ బాల్‌ బా§్‌ునే: సచిన్‌ ముంబయి: ఒకప్పుడు తానూ వరల్డ్‌ కప్‌ బాల్‌బా§్‌ుగా చేసినవాడినే నని అన్నారు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌. గురువారం ఆయన క్రికెట్‌ ఆడుతున్నప్పటి ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. ఫోటోలో సచిన్‌ క్రికెట్‌ ఆడుతూ బౌండరీ లైన్‌ చివరగా నిలబడ్డాడు. అదే సమయంలో బాల్‌ బా§్‌ు్స బౌండ...
2
Suresh 97 Views Paytm Paytm బెంగళూరు: పేటిఎం నష్టాలు గతం కంటే మూడురెట్లు పెరిగాయి. ఈ ఏడాది లోనే 4217 కోట్లకు పెరిగాయని, ఖర్చులు పెరగ డమే ఇందుకు కారణమని అంచనా వేస్తున్నారు. పేటిఎం మాతృసంస్థ వన్‌97 తన మొట్టమొదటి లాభాలను 2021 సంవత్సరం నాటికి ఆర్జించే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. 207.61 కోట్లు వస్తుందని చెపుతున్నారు. కం...
1
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Gold Rate Today: బంగారం భళా.. వెండి డీలా సానుకూల అంతర్జాతీయ పరిస్థితులు, దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారంపై సానుకూల ప్రభావం చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 1,292.55 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్స్...
1
పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలం అసోచామ్‌ అధ్యక్షుడు సునీల్‌ కనోరియా హైదరాబాద్‌ : తెలంగాణలో పెట్టుబడులకు ఎంతో అనువైన వాతావరణం ఉందని, ఉమ్మడిఆంద్రప్రదేశ్‌గా ఉన్నకాలంలోనే కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినతర్వాత ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అసోచామ్‌ అధ్యక్షుడు సునీల్‌ కనోరియా వెల్లడించారు. సోమవారం తెలంగాణ ఐట...
1
Also Read: అమ్మాయిలను తెచ్చుకోగలను, 200 కోట్లు కావాలి.. ప్రియాంకకు కమెడియన్ పంచ్ ఈ ఈవెంట్‌లో ఆమె సెక్స్ గురించి చేసిన బోల్డ్ వ్యాఖ్యలు షాక్‌కు గురిచేసేలా ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సెక్స్ అనేది ఇంపార్టెంట్ విషయమని అన్నారు. సెక్స్ చేయాలనిపిస్తే చేసేయాలని అన్నారు. ‘ఒక వ్యక్తిని చూపించి పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు ...
0
Davinder singh లండన్‌: ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పరాజయం. తొలిసారి జావెలిన్‌ త్రో చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన దావిందర్‌ సింగ్‌ కంగ్‌ తుది పోటీల్లో పేలవ ప్రదర్శన చేశారని క్రీడ విశ్లేషకుల సమాచారం.పోటీలో 12వ స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఇక ఫైనల్లో ఆయన జావెలిన్‌ను మూడో దఫాలో 80.02 మ...
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పార్థీవ్ పటేల్ రికార్డ్ భారత్ జట్టు వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో అత్యుత్తమ మైలురాయిని అందుకున్నాడు. TNN | Updated: Sep 9, 2017, 08:06PM IST భారత్ జట్టు వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో అత్యుత్తమ మైల...
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ​ తొలిటెస్టులో సఫారీలకి ఊహించని షాక్.. 7/2 దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు.. ఆరంభ ఓవర్‌లోనే భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ TNN | Updated: Jan 5, 2018, 02:20PM IST ​ తొలిటెస్టులో సఫారీలకి ఊహించని...
2
Visit Site Recommended byColombia నాలుగేళ్ల తర్వాత భారత్ పర్యటనకి వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు విజయంతో టూర్‌ని ఆరంభించాలని ఆశిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకూ భారత్‌తో ఆడిన అన్ని టీ20 మ్యాచ్‌ల్లోనూ సఫారీలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో.. వారికి ఓటమి రుచి చూపాలని టీమిండియా ఆశిస్తోంది. ఏబీ డివిలియర్స్, హసీమ్ ఆమ్లా రిటైర్మెంట్‌తో ఢ...
2
- 'ఎయిరిండియా' విక్రయానికే ప్రభుత్వం ఆసక్తి.. - రుణ భారం దాదాపు రూ.52,000 కోట్లు - ఆస్తుల విలువ రూ.54 వేల కోట్ల పైమాటే.. - అయినా నిర్వాహణ భారమేనంటున్న కేంద్రం - ఎప్పుడో అమ్మేయాల్సిందంటూ కొత్త భాష్యం - అమ్మితే ప్రయి'వేటు'కు రూ.60 వేల కోట్ల లబ్ది - అదనంగా రూ.30,000 కోట్ల రుణ రద్దు సిఫారసులు - ఆ మొత్తాన్ని ఎయిర్‌ఇండియాకే ...
1
former hyderabad captian mv sridhar passes away at 51 హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ కన్నుమూత హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. TNN | Updated: Oct 30, 2017, 07:14PM IST హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశార...
2
KOWCJAR దక్షిణాది మార్కెట్‌పై ‘జార్జియా గుల్లిని హైదరాబాద్‌, : ప్రపంచంలోని అతి పెద్ద ఫ్యాషన్‌గ్రూపుల్లో ఒకటైన జార్జియాగుల్లిని ఫ్యాషన్స్‌ దక్షిణాదిమార్కెట్‌పై గురిపెట్టింది భారత్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జార్జియా గుల్లిని బ్రాండ్‌కుచెందిన ఫ్యాబ్రిక్స్‌ను ఉత్పత్తిచేసి మార్కెట్‌ చేస్తున్నట్లు కంపెనీ వివరించింది. ఇక పై క...
1
Hyd Internet 100 Views Veenas Williams Veenas Williams న్యూయార్క్‌: టెన్నిస్‌ క్రీడాకారిణి వీనస్‌ విలియమ్స్‌ యూఎస్‌ ఓపెన్ నుండి నిష్ర్క‌మించింది. మరో అమెరికా క్రీడాకారిణి స్టీఫెన్స్‌ షాకివ్వడంతో సెమీస్‌ నుంచే వీనస్‌ ఇంటిదారి పట్టింది. మొదటి సెట్‌లో వెనుకబడిన వీనస్‌.. ఆ తర్వాత ప్రత్యర్థికి చుక్కలు చూపించి రెండో సెట్‌ను ...
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV భారత్ స్పిన్ దెబ్బకు సఫారీలు విలవిల నాగ్ పూర్ లో జరుగుతున్న మూడో టెస్టులో సఫారీలు బ్యాట్స్ మెన్లు వరుసగా క్యూకడుతున్నారు. | Updated: Nov 26, 2015, 10:31AM IST నాగ్ పూర్ లో జరుగుతున్న మూడో టెస్టులో సఫారీలు బ్యాట్స్ మెన్లు వరుసగా క్యూకడుతున్నారు. భారత్ ను తొలి ఇన్నింగ్ ...
2
ఆ సినిమాలో నటించడంలేదన్న తారక్ Highlights నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహానటి కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తాడని ప్రచారం అందులో నిజం లేదన్న ఎన్టీఆర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో... లెజండరీ నటి సావిత్రి  జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఈ సినిమాలో కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. సమంత...
0
sports3 తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా విజయం సెంచూరియన్‌: దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డీకాక్‌ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు.కాగా ఆస్ట్రేలియా బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ డి కాక్‌ 113 బంతుల్లో 178 పరుగులు చేశాడు.అందులో 16 బౌండరీలు,11 సిక్సర్లు ఉన్నాయి.దీంతో అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి...
2
ఐపిఒకు వస్తున్న ఆర్‌బిఎల్‌ రూ.1213 కోట్ల నిధుల సమీకరణ ముంబై, ఆగస్టు 17: ప్రైవేటురంగంలోని ఆర్‌బిఎల్‌ బ్యాంకు ఐపిఒ ఈనెల 19వ తేదీ ఐపిఒ జారీకి మార్కెట్లకు వస్తోంది. మొత్తం ఐపిఒ ద్వారా 1213 కోట్ల నిధులను సమీ కరించాలని నిర్ణయించింది. ఇష్యూధర 224-225గా నిర్ణయించింది. 2005లో ఎస్‌ బ్యాంకు తర్వాత ప్రైవేటురంగ బ్యాంకింగ్‌ వ్యవస్థల...
1
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV విజువల్ వండర్.. 'మిర్జయా' ట్రైలర్ అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ ప్రధాన పాత్రలో 'మిర్జయా' సినిమా రూపొందుతుంది... TNN | Updated: Jun 24, 2016, 05:20PM IST X రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ... బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ నుంచి మరో స్టార్ ఎంట్రీ ఇస్తున్నాడు. అనిల్ కపూర్ ...
0
internet vaartha 361 Views న్యూఢిల్లీ : చమురు సహజవాయువుల సంస్థ కెజి బేసిన్‌ డి6 క్షేత్రంపై 36 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. సంక్లిష్టమైన చమురు సహజవాయుక్షేత్రాల్లో మార్కెటింగ్‌ స్వేఛ్ఛను ప్రభుత్వం కల్పించడంతో సంస్థాపరంగా పెట్టుబడులు పెంచాలని నిర్ణయించినట్లు ఒఎన్‌జిసి ఛైర్మన్‌ డికె సరాఫ్‌ వెల్లడించారు. 2...
1
Mar 23,2017 'లిటిల్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ ది పూర్‌' 'లిటిల్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ ది పూర్‌' ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నడుస్తున్న ఓల్డేజ్‌ హోమ్‌కు ప్రగతి ఎస్‌బీహెచ్‌ లేడిస్‌ క్లబ్‌ సోలార్‌ స్ట్రీట్‌ లైట్స్‌ను అందజేసింది. ఎస్‌బీహెచ్‌ లేడిస్‌ క్లబ్‌ అధ్యక్షురాలు, హాన్నా రాచేల్‌ మణి, ఉపాధ్యక్షురాలు, సుధా దేవ్‌లామ్‌, సభ్యులు గౌరి కోరాడ...
1
బిగ్ బాస్2: టైటిల్ కోసం మాస్టర్ ప్లాన్ Highlights బిగ్ బాస్ సీజన్ 1 కి మంచి స్పందన రావడంతో సీజన్ 2ని కూడా మొదలుపెట్టారు నిర్వాహకులు. 16 మంది  బిగ్ బాస్ సీజన్ 1 కి మంచి స్పందన రావడంతో సీజన్ 2ని కూడా మొదలుపెట్టారు నిర్వాహకులు. 16 మంది కంటెస్టంట్లతో మొదలైన ఈ షోలో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. 106 రోజుల పాటు సాగనున్న ...
0
Suresh 150 Views Gangooly ఛాంపియన్స్‌ ప్రస్థానమిది.. ఛాంపియన్స్‌ ట్రోఫీ భారత్‌కు ఎప్పుడూ ప్రత్యే కమే. 1998లో మొదలైన ఈ టోర్నీలో భారత్‌ మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లింది. 2000 సంవ త్సరంలో ఒక సారి ఓడిపోగా, 2013లో ట్రోఫీని గెలుచుకుంది. అంతకుమునుపు శ్రీలంకతో కలసి సంయుక్తంగా 2002లో ట్రోఫీని పంచుకుంది. ఒకసారి గతాన్ని నెమరువేసుకుం...
2
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో ...
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పవన్‌ అభిమానులపై శ్రీరెడ్డి ఫైర్! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్‌ను వేధిస్తున్న ఆయన అభిమానులపై శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు. నిశ్చితార్ధంతో కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌ ఇటీవల ప్రకటించింది. Samayam...
0
internet vaartha 244 Views సైబర్‌సిటీ వేణువినోద్‌ హైదరాబాద్‌ : రియాల్టీ రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని పన్నుల సరళీకరణ, పన్నుల తగ్గింపు వంటివి రియాల్టీరంగానికి ఎంతో ఊతం ఇస్తాయని సైబర్‌ సిటీ డెవలపర్స్‌ ఎండి వేణువినోద్‌ వెల్లడించారు. జిఎస్‌టి అమలుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ ప్రకటించాలని, పన్నుల మదింపు సులభతరం చేసి ఒకేచలా...
1
internet vaartha 140 Views కొలంబో : శ్రీలంక సీనియర్‌ బౌలర్‌ సువాన్‌ కులశేఖర్‌ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కో లు పలికాడు.కాగా 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కులశేఖర పద కొండేళ్లు శ్రీలంక జట్టుకు సుధీర్ఘ సేవలందించాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసే కులశేఖర,దిగ్గజాలు చమిం దావాస్‌, ముత్తయ్య మురళీ...
2
Also Read: శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే? డేటా థెఫ్ట్ (సమాచార తస్కరణ) కేసులను నియంత్రించాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ చర్య ద్వారా నిర్వహణ సమస్యలు కూడా తగ్గుతాయని ఆర్‌బీఐ భావిస్తోంది. అయితే బ్యాంకులు మాత్రం ఆర్‌బీఐ నిర్ణయంతో భయపడుతున్నాయి. కన్సూమర్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ జార...
1
Hyd Internet 93 Views Dickwella Dickwella కొలంబోః కొలంబో వేదికగా జరగనున్న చివరి వన్డేలో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, శ్రీలంక-భారత జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినట్టవుతుంది. అదే, లంక జట్టు గెలిస్తే కనీసం ఒక్క మ్యాచ్ లో అయినా విజయం సాధించిన...
2
సంపదపన్ను, ఎస్టేట్‌సుంకం మళ్లీ రావాలి సర్వేల్లో నిపుణుల అభిప్రాయాలు Income Tax న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితులు మరికొంతసడలిస్తారన్న అంచనాలు జోరందుకుంటున్నాయి. కొత్తగా వచ్చే బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్నుపరిమితి 2.5 లక్షలనుంచి గరిష్టంగాపెరిగి 40శాతం ఉంటుందని అంచనాతో ఉన్నాయి....
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV యాక్షన్ థ్రిల్లర్ ‘22’.. వెంకటేష్, సాయిధరమ్ స్పెషల్ ఎట్రాక్షన్ శివకుమార్‌ బి దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్ '22'. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు (జులై 22) రామానాయుడు స...
0
తెలుగు రాష్ట్రాలు చాలా కీలకం : హీరో నవతెలంగాణ- వాణిజ్య విభాగం         దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్‌ హైదరాబాద్‌ మార్కెట్లోకి ఎక్స్‌ట్రీమ్‌ స్పోర్ట్స్‌, ప్యాషన్‌ ప్రో అను రెండు సరికొత్త ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. గురువారం ఈ వాహనాలను ప్రముఖ హీరో అల్లూ అర్జున్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా హ...
1
Hyderabad, First Published 14, Oct 2018, 1:45 PM IST Highlights ఫైనల్ గా అరవింద సమేత 100 కోట్ల గ్రాస్ ను అందుకొని చిత్ర యూనిట్ లో సంతోషాన్ని నింపింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఇక ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్ వారి సంతోషాన్ని పంచుకున్నారు. త్రివిక్రమ్ మాట్...
0
Hyderabad, First Published 8, Apr 2019, 11:03 AM IST Highlights రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా క్రికెటర్ కన్నుమూసిన సంఘటన సౌత్ ఆఫ్రికాలో చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్ ఎల్ రీసా తునీస్సెన్ ఫౌరీ(25) తన బిడ్డతో సహా కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా క్రికెటర్ కన్నుమూసిన సంఘటన సౌత్ ఆ...
2
Currency సుంకాలరూపంలో రూ.55వేల కోట్ల రాబడులు న్యూఢిల్లీ, మే 31: వస్తుసేవల పన్ను చట్టం జూలై ఒకటవతేదీనుంచి అమలవుతున్న పక్షంలో కేంద్రం సెస్‌రూపంలోనే భారీ మొత్తం వసూలు అవుతుందని అంచనా వేస్తోంది. మత్తుపానీయాలు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై విధించే సుంకాలు సుమారు రూ.55వేల కోట్లకు పెరుగుతాయని కేంద్ర ఆర్ధికశాఖ అంచనా వేస్తోంది. బ...
1
TAX సిబిడిటి మరో ముందడుగు ముంబయి,అక్టోబరు 3: పన్ను ఎగవేతలు నివారించేందుకు సామాజిక మాధ్యమాలను విశ్లేషించాలన్న టార్గెట్‌ సాధించే క్రమంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సిబిడిటి) మరో ముందడుగు వేసింది. అధు నాతన సాంకేతికత సాయంతో, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్య మాలను విశ్లేషించి పన్ను ఎగవ...
1
ఆటోమొబైల్‌ విక్రయాలు జూమ్‌! మారుతి,హోండా,అశోక్‌లేల్యాండ్‌ అమ్మకాలు భేష్‌ న్యూఢిల్లీ,: దేశంలోని చిన్నకార్ల తయారీ దిగ్గజం మారుతిసుజుకి ఇండియా ఫిబ్రవరినెలలో 1,20,599 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఫిబ్రవరినెల లో 1,08,115 యూనిట్లతోపోలిస్తే 11.5శాతం వృద్ధి ని సాధించింది. స్విఫ్ట్‌, ఎలీరియో, బాలెనో, డిజైర్‌ వంటివి మంచి వి...
1
ఫలించని ప్రభుత్వ వ్యూహం! - 'రద్దు' నేపథ్యంలోనూ పీఎంజీకేవై తుస్సు - 21 వేల మందే నల్లధనాన్ని వెల్లడించారు - వెలుగులోకి వచ్చిన సొమ్ము రూ. 4,900 కోట్లే.. - పన్ను ఆదాయం రూ.2,451 కోట్లకే పరిమితం నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పెద్దనోట్ల రద్దు నేపథ్యాన్ని ఉదాహరణగా చూపుతూ వ్యవస్థలో నల్లధనాన్ని వెలికితీసేందుకు మోడీ సర్కారు చేసిన ప్...
1
May 29,2015 సీఐఎల్‌ లాభం రూ.4239 కోట్లు న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన త్రైమాసికానికి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ కోల్‌ ఇండియా నికర లాభం రూ.4238.55 కోట్లుగా నమోదు అయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభంతో పోలిస్తే ఇది 4.41 శాతం (రూ.4,434.19 కోట్లు) తక్కువ. ఇదే కాలంలో సంస్థ నికర అమ్మకాలు 3.88 శాతం మేర పెరిగి రూ.2077...
1
Suresh 86 Views సమీక్షలో 25 బేసిక్‌ పాయింట్లు తగ్గింపు ముంబయి,ఆగస్టు 1: నిత్యావసర వస్తువుల ధరల్లో 60శాతం వరకూ తగ్గుదల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేందుకు కారణం అయింది. దీనివల్ల వచ్చేఆర్‌బిఐ ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో సెంట్రల్‌ బ్యాంకు వడ్డీరేట్లను తగ్గించింది. రిటైల్‌ద్రవ్యోల్బణం జూన్‌నెలలో 1.54శాతా నికి తగ్గింది. 2012 త...
1
Visit Site Recommended byColombia రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే విషయం ఖరారైనా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తారక్, చరణ్ సైతం ఈ విషయాన్ని రాజమౌళే వెల్లడిస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘RRR’కు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్తుందని....
0
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆస్ట్రేలియా టీ20 జట్టు కోచ్‌గా పాంటింగ్ ఆస్ట్రేలియా టీ20 జట్టుకి అసిస్టెంట్ కోచ్‌గా ఆ దేశ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ నియమితులయ్యాడు. ఫిబ్రవరి మొదటి వారంలో TNN | Updated: Jan 9, 2018, 12:19PM IST ఆస్ట్రేలియా టీ20 జట్టుకి అసిస్టెంట్ కోచ్‌గా ఆ దేశ దిగ్గజ ...
2
Feb 04,2017 బెంగళూరులోనే ఐఫోన్ల తయారీ.. ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ సంస్థ భారత్‌లో ఐఫోన్ల తయారీ చేపట్టే విషయమై సస్పెన్స్‌కు తెర పడింది. భారత్‌లో తయారీకి శ్రీకారం చుడుతామని ప్రకటించిన సంస్థ అందుకు వేదికగా ఏ నగరాన్ని ఎంచుకోనుందోనన్న అంశంపై గత కొంత కాలంగా సస్పెన్స్‌ కొనసాగుతూ వస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళ...
1
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రియో ఒలింపిక్స్ లో సచిన్ రియో ఒలింపిక్స్‌ క్రీడా సంబరంలో పాల్గొనాలని సచిన్‌ టెండూల్కర్‌ను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌ ఆహ్వానించిన విషయం తెలిసిందే. TNN | Updated: Aug 6, 2016, 02:01AM IST రియో ఒలింపిక్స్‌ క్రీడా సంబరంలో పాల్గొనాలని సచిన్‌ టెండూల్క...
2