text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Hyderabad, First Published 18, Oct 2018, 11:40 AM IST
Highlights
తమ భార్యలను లేదా ప్రియురాళ్లను వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతించినట్లు వస్తున్న వార్తలను పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎదుల్జీ ఖండించారు.
టీం ఇండియా క్రికెటర్లు..విదేశీ పర్యటనలకు తమ భార్యలను లేదా ప్రియురాళ్లను వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతించినట్ల... | 2 |
Hyderabad, First Published 14, Aug 2019, 9:56 AM IST
Highlights
భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ ఏడో స్థానంలో ఉన్నాడు. కాగా... ఇప్పుడు ఆ రికార్డుకి చేరువలో రోహిత్ శర్మ ఉన్నారు. రోహిత్ శర్మ.. యూవీ రికార్డుని బ్రేక్ చేయడానికి కేవలం 26 పరుగులే అవసరం.
టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ స... | 2 |
డెన్వెర్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు(ఫొటోస్)
First Published 1, Feb 2019, 9:09 PM IST
డెన్వెర్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు(ఫొటోస్)
డెన్వెర్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు
డెన్వెర్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు
డెన్వెర్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు
డెన్వెర్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు
డెన్వెర్ బ్రాం... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పేరు సెంటిమెంట్ కలిసివస్తుందా?
శివమ్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని రామ్ అండ్ కో సినిమా విషయంతో పలు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
| Updated:
Dec 7, 2015, 11:21AM IST
శివమ్ తర్వాత రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నేను శైలజ . సెకండ్ హ్యాండ్ ఫేమ్ క... | 0 |
Indian team announced for sri lanka tour 2017 Tests
లంకతో టెస్టుల కోసం భారత్ జట్టు ప్రకటన
శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ కోసం భారత్ జట్టుని శుక్రవారం సెలక్టర్లు ప్రకటించారు. నవంబరు 16 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు,
TNN | Updated:
Nov 10, 2017, 06:06PM IST
శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌ కోసం భారత్ జట్ట... | 2 |
Recommended byColombia
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే...
భరత్ అంకిత్ని చంపేస్తానని అమ్ములుతో ఛాలెంజ్ చేస్తాడు. దాంతో అమ్ములు అంకిత్కి వీడియో కాల్ చేసి.. బయటికి వెళ్లొద్దని మాటతీసుకుంటుంది. అయితే భరత్ అంకిత్ దగ్గరకు వచ్చి మాయమాటలు చెబుతాడు. ‘రేయ్ అంకిత్.. అమ్ముల్ని నేనువదిలేస్తాని చెప్పానుగా.. నేను ఆలోచనలు మార్చుకోక ముంద... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వన్డే ర్యాంకింగ్స్లో భారత్ చేజారిన అగ్రస్థానం
ఐసీసీ ర్యాంకింగ్స్లో టెస్టుల్లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న భారత్.. వన్డేల్లో మాత్రం రెండోస్థానానికి పడిపోయింది.
Samayam Telugu | Updated:
May 2, 2018, 02:12PM IST
వన్డే ర్యాంకింగ... | 2 |
నారా రోహిత్ `బాలకృష్ణుడు` ఫస్ట్లుక్ విడుదల
Highlights
నారా రోహిత్, డెబ్యూ డైరెక్టర్ పవన్ మల్లెల కాంబినేషన్లో రూపొందుతోన్న`బాలకృష్ణుడు`
ఈ సినిమా కోసం తొలిసారి నారారోహిత్ సిక్స్ ప్యాక్
రమ్యకృష్ణ ఈ చిత్రంలో మరో పవర్ఫుల్ రోల్
సరస్చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ పతాకాలపై విలక్... | 0 |
పన్ను ఎగవేత కేసులో అమలాపాల్ అరెస్ట్
నేరం అంగీకరించిన అమలాపాల్
తప్పుడు ధృవపత్రాలతో పన్ను ఎగవేతకు ప్రయత్నించిన అమలాపాల్
దక్షిణాది హీరోయిన్లలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ గా అమలాపాల్ మంచి గుర్తింపు పొందింది. అయితే తతప్పుడు ధృవ పత్రాలు సమర్పించి పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన కేసులో అమలాపాల్ అడ్డంగా బుక్కయింది. తొలుత ... | 0 |
Hyderabad, First Published 10, May 2019, 8:42 AM IST
Highlights
మంచి సోషల్ మెస్సేజ్ కాన్సెప్ట్ తో దర్శకుడు శివ పూర్తి స్క్రిప్ట్ ను కొన్ని రోజుల క్రితమే ఫినిష్ చేశాడు. అయితే సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవ్వాలి. కాని సైరా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత... | 0 |
Banking
కనీస నిల్వలు తగ్గితే నెలరోజులముందే హెచ్చరించాలి
న్యూఢిల్లీ: బ్యాంకుఖాతాల్లో కనీస నిల్వలపై జరిమానా అనేది ఒక స్థిరమైన మొత్తం గా మాత్రమే ఉండాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జరిమానా కూడా సహేతు కంగా ఉండాలని డిమాండ్చేశాయి. వాస్తవమొత్తం, కనీస నిల్వ ఉండాల్సిన మొత్తానికి ఉన్న తేడాపై మాత్రమే ఈ జరిమానా ... | 1 |
Paramesh Bandari 75 Views INDvsSA , Kohli Team , score , Team India
జోరుమీదున్న టీమిండియా
సౌతాఫ్రికా తో ఆఖరి టీ 20 నేడు. బలంగా ఉన్న కోహ్లీ సేనను తట్టుకోవటం సఫారీలకు సవాలే. అయినప్పటికీ రిషబ్ పంత్ ఆందోళన కలిగిస్తున్నాడు తాను ఆడిన చివరి 10 టీ20 ఇన్నింగ్స్లో 7ఇన్నింగ్స్ లో రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయాడు. ఒత్తిడితో ఉన్న ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రజినీకాంత్ కొత్త సినిమా టైటిల్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాతి సినిమాకి టైటిల్ ఓకే అయ్యింది.
| Updated:
Aug 20, 2015, 10:27AM IST
రజినీకాంత్‌తో డైరెక్టర్ రంజిత్ పా
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాతి సినిమాకి టైటిల్ ఓకే అయ్యింది. సెప్టెంబర్ ... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Bigg Boss Elimination: ‘నా మాటే శాసనం’.. ప్చ్!! ఎలిమినేషన్ లేదట!
Bigg Boss 3 Telugu: బిగ్ బాస్ సీజన్3 ఆరోవారం ఎలిమినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. మొదట ఎలిమినేషన్కి ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ కాగా.. ముగ్గుర్ని సేవ్ చేసి.. మరో ముగ్గుర్ని నామినేషన్లోకి ... | 0 |
New Delhi, First Published 9, Mar 2019, 2:26 PM IST
Highlights
గతేడాది స్టార్టప్ సంస్థలు వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీల ద్వారా 700కి పైగా డాలర్ల పెట్టుబడులు సమీకరించాయి. వీటిల్లో స్విగ్జీ, పేటీఎం మాల్, జొమాటో, తదితర సంస్థలు అగ్ర తాంబూలం అందుకున్నాయి.
వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ రూపంలో ప్రమ... | 1 |
Suresh 104 Views busi
చమురురంగంలో ఉద్దీపనలు
హైదరాబాద్, జనవరి 26: భారత్ విద్యుత్ అవసరాలను అధిగమించే విధంగా ఉండాలని, ఇందుకు పెట్టుబడులను పెంచుకునేదిశగా ప్రభుత్వ బడ్జెట్ ఉండాలని కెయిర్న్ ఇండియా తాత్కాలిక సిఇఒ సుధీర్మాధుర్ పేర్కొన్నారు. 2022 నాటికి ఇంధన దిగుమతులపై ఆధారపడకుండా చమురు, గ్యాస్రంగం వృద్ధి కావాలంటే పెట్ట... | 1 |
Also Read: బ్యాంక్ బంపరాఫర్.. 71 లీటర్ల పెట్రోల్/డీజిల్ ఉచితం!
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 5 పైసలు క్షీణతతో రూ.73.54కు తగ్గింది. డీజిల్ ధర కూడా 6 పైసలు తగ్గుదలతో రూ.66.75కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 5 పైసలు క్షీణత... | 1 |
Ruchi Soya MD DineshShahra
రూ.లక్ష కోట్లకు పెరిగిన వంటనూనెల దిగుమతి
హైదరాబాద్, అక్టోబరు 16: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లకు ఆయిల్పామ్ కనకవర్షం కురిపిస్తుందన్న అంచనాలున్నాయి. మొత్తం భారత్లో వంటనూనెల వినియోగం 20.23 మిలియన్ మెట్రిక్ టన్నులవరకూ ఉందని, విలువలపరంగా లక్షకోట్ల రూపాయలకు చేరిందని రుచిసోయా ఎండి దినేష్ ష... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
MS Dhoni: ‘వరల్డ్ కప్లో భారత్ నంబర్ 1 ప్లేయర్ ధోనీ’
వరల్డ్ కప్లో ధోనీ భారత్ నంబర్ 1 ప్లేయర్ అవుతాడని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ అనుభవం ఇంగ్లాండ్ గడ్డపై ఎంతో పనికొస్తుందన్నాడు. నాకు ధోనీ అంటే ఎంతో ఇష్టమని అజ్... | 2 |
New Delhi, First Published 10, Mar 2019, 3:24 PM IST
Highlights
ఇప్పటికే ఇంధనం, సుంకాల ధరలు పెరిగాయి. త్వరలో ప్రయాణికుల సేవా రుసుము బిల్లు టిక్కెట్లపై పడనున్నది. ఈ క్రమంలో వచ్చే వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు ముందస్తు ప్రణాళికతో పని చేస్తే తేలికవుతుంది.
విమానయాన సంస్థలన్నీ తమ ప్రయాణికులను ఆఫర్లతో తెగ ఊరించేస్... | 1 |
Hyderabad, First Published 9, Sep 2019, 12:49 PM IST
Highlights
ప్రిన్స్ సెలెక్ట్ చేసుకునే కథల విషయంలో నలుగురిని అడిగి గాని ఒక నిర్ణయం తీసుకోడని ఆయన సతీమణి నమ్రత పాత్ర కూడా ఉంటుందని మరో పాజిటివ్ టాక్ \ ఉంది. ఇక ఫైనల్ గా ఆ విషయంపై నమ్రత రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త కథలను... | 0 |
Oct 02,2016
ఎస్బీహెచ్ జౌళి సంచుల వితరణ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'ప్రపంచ వృద్ధుల దినోత్సవం'ను పురస్కరించుకొని శనివారం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్' (ఎస్బీహెచ్) వృద్ధులకు జౌళి సంచులను వితరణ చేసింది. సమాజిక సేవలో ఎప్పుడు ముందుండే ఎస్బీహెచ్ శనివారం ప్రధాన కార్యలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీగీతా సీనియర్ సిట... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రాజశేఖర్ ‘కల్కీ’లో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!
‘హార్ట్ ఎటాక్’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘క్షణం’ సినిమాలతో గుర్తింపు పొందిన బాలీవుడ్ భామ ఆదా శర్మ.. ‘కల్కీ’లో ఛాన్స్ కొట్టేసింది.
Samayam Telugu | Updated:
Nov 3, 2018, 06:13PM IST
రాజశ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బాలీవుడ్లో మరో బడా బ్రేకప్ ?
బాలీవుడ్లో బడా స్టార్స్ బ్రేకప్ వార్తలు చాలా మామూలైన ఈమధ్య కాలంలో ఎప్పుడు, ఎవ్వరి గురించి, ఏం వినాల్సి...
TNN | Updated:
Jun 22, 2016, 03:10PM IST
బాలీవుడ్లో బడా స్టార్స్ బ్రేకప్ వార్తలు చాలా మామూలైన ఈమధ్య కాలంలో ఎప్పుడు, ఎవ్వరి గురించి,... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
భారత్తో మూడో టీ20కి స్టార్క్కు ఆసీస్ పిలుపు..!
టెస్టులు, వన్డేల్లో సుదీర్ఘకాలంగా రెగ్యులర్గా ఆటగాడిగా కొనసాగుతున్న మిచెల్ స్టార్క్.. రెండేళ్ల నుంచి టీ20లకి దూరంగా ఉంటున్నాడు. అతను ఆఖరిగా 2016, సెప్టెంబరులో శ్రీలంకపై టీ20 మ్యాచ్ ఆడాడు.
Samayam Telugu | Update... | 2 |
Visit Site
Recommended byColombia
కొన్నాళ్ల కిందట దీపిక ప్రధాన పాత్రలో నటించిన ‘పద్మావత్’ విడుదల అయ్యింది. తీవ్ర వివాదాస్పదం అయిన ఈ సినిమా ఎట్టకేలకూ విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది.
అంతే ఇక.. ఆ తర్వాత దీపిక మరో సినిమా దేనికీ సైన్ చేయలేదు. కొత్తగా ఈమె సినిమాలేవీ అనౌన్స్ కాలేదు. షారూక్ ఖాన్ సినిమా ‘జీరో’లో ఒక స్పెషల్... | 0 |
Mumbai, First Published 2, Feb 2019, 10:41 AM IST
Highlights
ఇంగ్లాండ్లో ఈ ఏడాది ప్రపంచ దేశాల మధ్య జరిగే వరల్డ్ కప్ సమరంలో గెలిచే సత్తా టీంఇండియాకే వుందని ఐసిసి సీఈవో డేవ్ రిచర్డ్సన్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న భారత జట్టును, దాని ఆటతీరును చూసే ఇలా మాట్లాడుతున్నానని...ఇందులో అతిశయోక్తేమీ లేదని అన్నారు. మంచి ఫామ్ లో వున... | 2 |
Hyderabad, First Published 20, Aug 2018, 12:51 PM IST
Highlights
హైదరాబాద్లోని ఎన్-కన్వెన్షన్ హాల్లో జరిగిన వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్చాణ మధ్య ఆదివారం రాత్రి 10:57 గంటలకు హారిక మెడలో మూడుముళ్లు వేశాడు కార్తీక్ చంద్ర.
భారత గ్రాండ్ మాష్టర్ ద్రోణవల్లి హారిక వివాహం ఆదివారం రాత్రి ఘ... | 2 |
sandhya 353 Views Adani power , GMR Chhattisgarh Energy
GMR power
న్యూఢిల్లీ: ఆదానిపవర్ ఛత్తీస్ఘర్లోని జిఎంఆర్ ఛత్తీస్ఘర్ ఎనర్జీని కొనుగోలుచేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకర్ల కూటమి రికవరీ ప్రణాళికకు ఆమోదం తెలపడంతో ఆదానిపవర్ జిఎంఆర్సంస్థ కొనుగోలుకు ముందుకువచ్చింది. యాక్సిస్బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకర్ల కూటమి... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
టాప్-10 క్రికెట్ బోర్డులు ఇవే...
ప్రపంచంలోనే అంత్యత సంపన్న రాష్ట్రాల జాబితాను ఐసీసీ ప్రకటించింది.
TNN | Updated:
Nov 1, 2016, 09:19AM IST
టాప్-10 క్రికెట్ బోర్డులు ఇవే...
ప్రపంచలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుల జాబితాను ఐస... | 2 |
వర్మ "వంగవీటి"కి కౌంటర్ గా ఎమ్మెస్సార్ ప్రొడక్షన్స్ 'రణరంగం'
Highlights
బెజవాడ నేపథ్యంలో మరో సినిమా రణరంగం
ఎం.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్న మంచాల సాయిసుధాకర్
ఓ ప్రజా నాయకుని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నామన్న నిర్మాత
రామ్ గోపాల్ వర్మ వంగవీటి చిత్రానికి కౌంటర్ ఎటాక్ ఇచ్చేందుకే సినిమా?
ఎమ్.ఎస్.ఆర... | 0 |
Visit Site
Recommended byColombia
My fellow film folk, if we do not unite now against these recurring incidents of bullying, it's going to get much worse. #IstandbySLB
— Farhan Akhtar (@FarOutAkhtar) January 27, 2017
If u don't like what he's making, don't watch his film. What's with the violence?? Apart from a v... | 0 |
sunil gavaskar wants indian selectors to recall suresh raina and yuvraj
'యువరాజ్, రైనాలను జట్టులోకి తీసుకోండి'
2011 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్, రైనాను జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ గావస్కర్ సూచించాడు.
TNN | Updated:
Nov 13, 2017, 12:37PM IST
ఎడమ చేతి వాటం ఆటగాళ్లు యువరాజ్ సింగ్ , సురేశ్ రైన... | 2 |
internet vaartha 158 Views
ఎయిర్ ఏసియా సిఇఒ టోని ఫెర్నాండెజ్
హైదరాబాద్ : భారత్ మేనేజ్ మెంట్ టీమ్ను పటిష్టం చేయడం ద్వారా భారత్ ఏవియేషన్ మార్కెట్లో మరింత వృద్ధిని సాధిస్తామని ఎయిర్ఏసియా గ్రూప్ సిఇఒటోని ఫెర్నాండెజ్ వెల్లడించారు. అలాగే భారత ప్రభుత్వం 5/20 నిబంధన ను పునఃపరిశీలించాలని ఈ నిబంధన సడలించిన పక్షంలో వ... | 1 |
ఎఫ్డిఐల కోసం వెంపర్లాట
- డిటిహెచ్, కేబుల్ నెట్వర్క్, బ్రాడ్ కాస్టింగ్ క్యారేజీల్లో 100శాతం ఎఫ్డిఐలు
- కేంద్ర సర్కారు యోచన
న్యూఢిల్లీ: డిటిహెచ్, కేబుల్ నెట్వర్క్తో పాటు బ్రాడ్కాస్టింగ్ క్యారేజీ సర్వీసుల్లో వంద శాతం విదేశీపెట్టుబడుల(ఎఫ్డిఐ)ను అనుమతించే అంశంపై కేంద్రం యోచిస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే ఆయా రం... | 1 |
Visit Site
Recommended byColombia
తీవ్ర ఒత్తిడి మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన కార్తీక్ ఏ మాత్రం రెండో ఆలోచనకు తావివ్వకుండా బౌండరీల మోత మోగించాడు. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో.. కవర్స్ మీదుగా అద్భుతమైన సిక్స్ తో జట్టును గెలిపించాడు.
తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడటం ఎలా సాధ్యమైందని మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ న... | 2 |
షాక్..! బన్నీ రాజకీయాల్లోకి వస్తాడు : పవన్
Highlights
షాక్..! బన్నీ రాజకీయాల్లోకి వస్తాడు
స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య- ఇల్లు ఇండియా’ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్లో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మ... | 0 |
మార్కెట్ ర్యాలీకి బ్రేక్
- సెన్సెక్స్ 99 పాయింట్లు పతనం
ముంబయి: అంతర్జాతీయ, జాతీయ పరిణామాల మధ్య బుధవారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. అదే విధంగా సూచీల వరుస పెరుగుదల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే బిఎస్ఇ సెన్సెక్స్ 98.80 పాయింట్లు లేదా 0.29 శాతం తగ్గి 33,911.81 వద్ద ము... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
గోల్డ్ మెడల్ విన్నర్ పూనమ్పై ఇటుకలతో దాడి
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించి స్వదేశానికి వచ్చిన వెయిట్లిఫ్టర్ పూనమ్ యాదవ్పై దాడి జరిగింది.
Samayam Telugu | Updated:
Apr 14, 2018, 07:47PM IST
గోల్డ్ ... | 2 |
బ్రహ్మానందంపై రివెంజా?
Highlights
కమెడియన్ ఎన్నో చిత్రాలలో నటించిన బ్రహ్మానందం క్రేజ్ బాగా పడిపోయింది.
కమెడియన్ ఎన్నో చిత్రాలలో నటించిన బ్రహ్మానందం క్రేజ్ బాగా పడిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమా అంటే అందులో కచ్చితంగా బ్రహ్మానందం ఉండాల్సిందే. వెండితెరపై హీరోల ఎంట్రీకి విజిల్స్ పడవేమో కానీ బ్రహ్మానందం కనిపిస్తే మా... | 0 |
solar sys
సౌరవిద్యుత్లో దేశంలోనే హాట్స్పాట్ తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 8: దేశంలో సౌర విద్యుత్ టారిఫ్ కిలోవాట్కు ఐదు రూపా యల కంటే తక్కువకు పడిపోయిందని అసోచామ్ గుర్తించింది. సోలార్ పివి ట్యారిఫ్ను కూడా ఇందుకు అనుగుణంగా తగ్గించాల్సి ఉంటుందని అసోచామ్ అభిప్రాయపడింది. సౌరవిద్యుత్రంగపరంగా తెలం గాణ దేశంలోనే హాట్స... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పన్ను మినహాయింపు: ఎన్టీఆర్కు నోటీసు!
సినిమా పారితోషకానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పొందిన పన్ను మినహాయింపుపై నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది.
TNN | Updated:
Aug 5, 2017, 07:42AM IST
సినిమా పారితోషకానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పొందిన పన్ను మినహాయింపు... | 0 |
Indian squad for West Indies tour
వెస్టిండీస్ పర్యటనకు భారత్ జట్టు ప్రకటన
జులై 23 నుంచి వెస్టిండీస్తో ఐదు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్లో భారత్ తలపడనుంది.
TNN | Updated:
Jun 15, 2017, 04:32PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత్ జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. జులై 23 నుంచి వెస్టిండీస్... | 2 |
మాల్యా పేరుతో ఒక్క స్థిరాస్తి లేదా!
- లావాదేవీలన్నీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలవే..
-డాన్కున్నది కేవలం రూ.25 లక్షల ఫెరారే కారేనట
- యునైటెడ్ స్పిరిట్స్ విక్రయ సొమ్మంతా విదేశీ ఖాతాల్లోకే..
- తనకు అప్పులే లేవంటూ రాజ్యసభకు స్పష్టీకరణ
- వ్యక్తిగత పూచీకత్తుపైనే బ్యాంకు రుణాలు
- తిరిగి రాబట్టడం కష్టతరమేనంటున్న విశ్లేషకులు
న... | 1 |
Suresh 92 Views Pharma
ఫార్మారిటైల్ హెల్త్కేర్ రంగాల్లోనే జీతాల పెంపు
హైదరాబాద్, ఆగస్టు 7: ఫార్మా, రిటైల్, హెల్త్కేర్రంగాల్లో ఇటీ వలికాలంలో భారీగా జీతాల పెంపు కనిపిస్తోంది. ఐటి, బ్యాంకింగ్, ఆర్థికరంగ సేవలు, బీమా రంగాలు కొంతమేర పెంపులేదని విజ్డమ్జాబ్స్ నివేదిక ఉటంకించింది. జీతాల పెంపులో బెంగళూరు నగరం ఎక్కువగా... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
CSK: ఐపీఎల్ ముంగిట సురేశ్ రైనా సిక్సర్ల మోత..!
మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుండగా.. గత ఏడాడి విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టోర్నీ మొదటి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీకొట్టబోతోంది.
Samayam T... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వన్డేల్లో భారత్ చేసిన వైట్వాష్లివే..!
శ్రీలంకతో ఐదు వన్డేల సీరిస్ ను 5-0 తో క్లీన్స్వీప్ చేసింది టీమిండియా. తద్వారా
TNN | Updated:
Sep 4, 2017, 07:53AM IST
శ్రీలంకతో ఐదు వన్డేల సీరిస్ ను 5-0 తో క్లీన్‌స్వీప్ చేసింది టీమిండియా. తద్వారా విదేశీ గడ్డ మీద ప్రత్యర్థ... | 2 |
Suresh 87 Views
జడేజా ముఖ్య భూమిక పోషించడం ఖాయం: కోటక్
గ్రేటర్ నోయిడా: ఫస్ట్క్లాస్ క్రికెట్లో భాగంగా ఇక్కడ దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ జడేజాపై సౌరాష్ట్ర కోచ్ సితాన్షు కోటక్ ప్రశంసలు కురిపించాడు.ప్రత్యేకంగా భారత్లో ఉన్న స్పిన్ ట్రాక్లో అతనే మెరుగైన ఎడమ చేత... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
#MeToo:పక్క గదిలోనే తల్లి.. బట్టలు విప్పమన్నాడు, సాజిద్పై సిమ్రన్ ఆరోపణలు
బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్పై సంచలన ఆరోపణలు చేసిన నటి సిమ్రన్ సూరి.. ఇంటికి పిలిపించి.. మాటల్లో కూడా చెప్పలేని విధంగా ప్రవర్తించాడన్న సిమ్రన్.
Samayam Telugu | Updated:
Oct 1... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
'వాట్సాప్' అప్డేట్ చేసుకోండి..!
తన వినియోగదారులు వాట్సాప్ యాప్ను అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ సంస్థ కోరుతోంది. వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ కొత్త ఫీచర్ కోరుకునేవారు వెంటనే వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది.
TNN | Update... | 1 |
Suresh 96 Views sreekanth kidambi
sreekanth kidambi
గ్లాస్గో (స్కాట్లాండ్): ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత యువ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు. రష్యా ఆటగాడు సెర్గీ సిరాంత్ను 21-13, 21-12 తేడాతో ఓడించారు. కిదాంబి శ్రీకాంత్ సునాయాసంగా ప్రత్యర్థిని 29 ఓడించాడు. వరుస పాయింట్లతో సెర్గీని ఉక్కిరిబిక... | 2 |
జీఎస్టీ ఫలాలు ఇప్పట్లో లేనట్లే..!
Thu 04 Aug 03:52:56.505336 2016
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పార్లమెంట్ ఆమోదం లభించడంతో మిగతా తంతును వేగంగా పూర్తి చేసి కీలకమైన 'వస్తు సేవల పన్ను'ను దేశంలో అమలులోకి తేవాలని కేంద్ర యోచిస్తోంది. వచ్చే ఆర్థ
నాజూకైన చౌక ల్యాప్టాప్ ఏ రూ.9999
Thu 04 Aug 03:53:02.461008 2016
నవతెలంగాణ-వాణిజ... | 1 |
5టెస్టుల సిరీస్ను కైవసం చేసుకున్న కోహ్లీసేన
ముంబై: ఇంగ్లండ్-భారత మధ్య 5 టెస్టు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. 5టెస్టుల్లో 3-0 తేడాతో కోహ్లీసేన సిరీస్ను తన ఖాతాలో జమచేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 4 టెస్టుల్లో మొదటి టెస్టు డ్రాగా నిలవగా తర్వాత వరుస మూడు టెస్టుల్లో భారత్ విజయం సాధించి 5టెస్టు మ్యాచ్ ... | 2 |
Icc Champions trophy
నేడు దాయాదుల పోరు
చాంపియన్స్ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.. భారత్, పాక్ జట్టు హోరాహోరీగా తలపడనున్నాయి.. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.. భారత్-పాక్ పోరుపై ప్రప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.. దాయాది దేశాల మధ్య ఓ సమరం తలపించనుందని భావిస్తునఆ... | 2 |
Visit Site
Recommended byColombia
తాజాగా ప్రోమోలో.. వరుణ్, బాబా భాస్కర్లు సరదాగా మాట్లాడుకుంటున్న మాటలను ప్లే చేసి చూపించిన నాగార్జున.. బాబా భాస్కర్ని టార్గెట్ చేశారు. ఈరోజు గడిస్తే.. మరో వారం మాత్రమే ఇక మిగిలి ఉందని వరుణ్.. బాబా భాస్కర్తో అంటుండగా.. బాబా భాస్కర్ ‘దీన్ని నేను కేర్ చేయను.. ఐ యామ్ ఫైనల్ టికెట్ కంటెస్ట... | 0 |
Hyderabad, First Published 17, Apr 2019, 11:08 AM IST
Highlights
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమార స్వామి తాజాగా ఓ ర్యాలీలో రాకింగ్ స్టార్ యష్ కు ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చారు. తాము అనేవాళ్లు లేకపోతే అతని సినిమా కెరీర్ లేదని అన్నారు. తనిష్టం వచ్చినట్లు యష్ మాట్లాడితే తర్వాత నిర్మాతలను వెతుక్కోవాల్సివస్తుందన్నట్లు వార్... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మహేష్ కొత్త లుక్!
సూపర్ స్టార్ మహేష్ బాబు గడ్డంతో ఉన్న ఒక కొత్త లుక్ బయటికి వచ్చింది.
TNN | Updated:
Jan 9, 2017, 05:46PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రస్తుతం హైదర... | 0 |
Chiranjeevi unsure about making his comeback with Kaththi remake?
చిరంజీవికి క్లారిటీ లేదా ?
150వ సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్కి ఎంట్రీ ఇవ్వనున్న మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాకి అవసరమైన కథ విషయంలో డైలామాలో పడినట్లు తెలుస్తోంది.
TNN | Updated:
Nov 7, 2015, 07:45PM IST
150వ సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్కి ఎంట... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కోహ్లి కోసం ప్రత్యేక వ్యూహాలా..? నో ఛాన్స్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని ఔట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలేవీ తమ జట్టు సిద్ధంచేయడం లేదని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్
TNN | Updated:
Jan 4, 2018, 12:57PM IST
కోహ్లి కోసం ప్రత్యేక ... | 2 |
Aswini ponnapa
కామన్వెల్త్ క్రీడల్లో పతకమే లక్ష్యం: అశ్విని పొన్నప్ప
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించడమే లక్ష్యమని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిని అశ్విని పొన్నప్ప తెలిపింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపింది. రానున్న టోర్నీల... | 2 |
ఐటీ ఉద్యోగుల్లో కొరవడిన నైపుణ్యం..!
- 60 నుంచి 65శాతం వరకు ఇదే దుస్థితి
- డిజిటల్ టెక్నాలజీకి దీటుగా శిక్షణ లేకపోవడం
-మధ్య, సీనియర్ స్థాయిలో ఉద్యోగాల గల్లంతు
- కంపెనీలు పెట్టుబడులు పెట్టే వారి కోసం వెంపర్లాడుతున్నారు
- ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచే దిశగా ఆలోచనలు లేవు : క్యాప్జెమినీ ఇండియా చీఫ్
ముంబయి: దేశీయ ఐటీ రంగం... | 1 |
ముచ్చటగా 300 పాయింట్లు..
- 31,221 మార్కుకు సెన్సెక్స్
- స్టాక్ మార్కెట్లకు జీఎస్టీ బూస్ట్
- దన్నునిచ్చిన ఆసియా మార్కెట్లు
- హవా చూపిన ఎఫ్ఎంసీజీ షేర్లు
ముంబయి: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కార్యరూపం దాల్చడంతో ఇక ఆర్థిక వ్యవస్థకు మేలు జరగనుందన్న అంచనాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో దూసుకుపోయాయి. అతిపె... | 1 |
Hyderabad, First Published 29, Mar 2019, 11:40 AM IST
Highlights
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెలంగాణాలో అనుకున్న సమయానికి థియేటర్ లలోకి వచ్చేసింది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెలంగాణాలో అనుకున్న సమయానికి థియేటర్ లలోకి వచ్చేసింది. ... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
పవర్ స్టార్ సినిమాలో అల్లు అయాన్
అల్లు అర్జున్ కొడుకు... చిన్నారి అల్లు అయాన్ అంటే మెగా అభిమానులందరికీ విపరీతమైన ఆసక్తి.
TNN | Updated:
Jan 13, 2016, 09:30AM IST
పవర్ స్టార్ సినిమాలో అల్లు అయాన్
అల్లు అర్జున్ కొడుకు... చిన్నారి అల్లు అయాన్ అంటే మెగా అభి... | 0 |
internet vaartha 151 Views
ఎపి, తెలంగాణ మార్కెట్లకు హార్లీఫుడ్స్
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరుతిళ్ల మార్కెట్ ఏటా 30 శాతం వృద్ధిచెందుతూ రూ.1000 కోట్ల టర్నో వర్కు చేరింది. గుజరాత్కు చెందిన చిరుతిళ్ల సంస్థ హార్లీఫుడ్స్ ఎపి, తెలంగాణల్లో విస్తృత నెట్వర్క్ కోసం ప్రయ్నిస్తోంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో తమ... | 1 |
Sahoo, jadeja
రెండో రోజు ఆటముగిసే సరికి 248-6
ధర్మశాల: ధర్మశాలలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమాయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.. సాహా 10, జడేజా 16 పరుగులతో క్రీజులో ఉఆన్నరు.. భారత్ ఆటగాళ్లు రాహుల్ 60, పుజారా 57 , రహానె 46, అశ్విన్ 30 పరుగులు చేశ... | 2 |
Hyderabad, First Published 13, Jul 2019, 7:13 PM IST
Highlights
వరుస అపజయాలతో గత కొన్నేళ్లుగా సతమతమవుతున్న యువ హీరో సందీప్ కిషన్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నట్లు తెలుస్తోంది. నిను వీడని నీడను నేను సినిమాకు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
వరుస అపజయాలతో గత కొన్నేళ్లుగా సతమతమవుతున్న యువ హీరో సంద... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Today Gold Rate: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం..
బంగారం ధర తగ్గింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఈ రోజు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నేలచూపు ... | 1 |
sumalatha 306 Views doctorate , Gopichand
Pullela Gopichand
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్కు ఐఐటీ కాన్పూర్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. బ్యాడ్యింటన్లో గోపీచంద్ చేస్తున్న సేవలకు గాను అతనికి ఈ గౌరవం దక్కింది.శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డా.రాధాకృష్... | 2 |
I turn 20 today. I assure it will be Prithvi Shaw 2.0 going forward. Thank u for all the good wishes & support. Wil… https://t.co/dXvP4TO3XG
— Prithvi Shaw (@PrithviShaw) 1573290939000
Read More: ధోనీ వ్యూహంతో భారత్ని ఓడించిన బంగ్లాదేశ్
నిషేధ సమయంలో కనీసం బీసీసీఐ కల్పించే సౌకర్యాల్ని వినియోగించుకునే అవకాశం కోల్... | 2 |
Mar 22,2016
ఏప్రిల్లో భారత మార్కెట్లోకి కొత్త ఐఫోన్ ఎస్ఈ
క్యాలీఫోర్నియా: యాపిల్ సంస్థ సోమవారం కొత్త 'ఐఫోన్ ఎస్ఈ' మార్కెట్లోకి ఆవిష్కరించింది. పాత ఐఫోన్ 5ఎస్ను ఆధునికీకరిస్తూ యాపిల్ కొత్త ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ 16 జీబీ వర్షన్ స్మార్ట్ఫోన్ ధరను కంపెనీ 399 డాలర్లుగా నిర్ణయించింది. 64 జీబ... | 1 |
బాహుబలి సినిమా రజినీకాంత్ రోబో 2.0 రిలీజ్ తేదీని మారుస్తుందా
Highlights
దేశవ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డులు మోగించిన బాహుబలి2
బాహుబలి 2 తర్వాత కలెక్షన్స్ పరంగా కొత్త టార్గెట్స్
జనవరి25న రిలీజ్ కు ప్లాన్ చేసిన రజినీ రోబో2.0
బాహుబలి ఎఫెక్ట్ తో రిలీజ్ తేది మార్చే యోచనలో 2.0టీమ్
బాహుబలి చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలకు స... | 0 |
మళ్లీ "తమ్ముడూ మోహన్ బాబూ.." అని పిలిపించుకోవాలని ఉందా ఏంటి
Highlights
టీటీడీ ఈవో నియామకంపై పవన్ కళ్యాణ్ ట్వీట్స్ కు స్పందించిన మోహన్ బాబు
ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ సరైన వాడని, పూర్తి మద్దతు ఉంటుందన్న మోహన్ బాబు
మోహన్ బాబు సపోర్ట్ లేకుంటే సింఘాల్ ఇప్పుడు ఆం ఎలా తింటాడు, లాల ఎలా పోసుకుంటాడు..
అంటూ ఎద్దేవా చేస్తూ సోషల్ ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బాధ్యతగా ఆడాలన్న కెప్టెన్.. నిర్లక్ష్యంగా ఔట్..!
భారత్తో రెండో వన్డేలో బాధ్యతాయుతంగా ఆడాలని పిలుపునిచ్చిన శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ నిర్లక్ష్యంగా ఔటయ్యాడు.
TNN | Updated:
Aug 24, 2017, 04:20PM IST
భారత్‌తో రెండో వన్డేలో బాధ్యతాయుతంగా ఆడాలని పిలుపునిచ్చిన శ్రీ... | 2 |
ఆస్పత్రులను పోల్చుకోవచ్చు
- ఐసీిఐసీిఐ లంబార్డ్ నుంచి హెల్త్ అడ్వైజరీ
హైదరాబాద్ : ఐసీఐసీిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఆస్పత్రుల్లో సేవలను పోల్చుకోవడానికి గాను ప్రత్యేకంగా హెల్త్ ఎడ్వైజరీ వేదికను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వివిధ ఆస్పత్రుల్లో సేవలు, నాణ్యత, ధరలను రోగులు తెలుసుకోవడానికి వీలు కల్పిస్త... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మేవెదరే కింగ్: సూపర్ఫైట్లో నెగ్గిన అమెరికా దిగ్గజం
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌట్.. ప్రపంచం మొత్తాన్ని తమవైపు తిప్పుకున్న బౌట్.. ఫైట్ ఆఫ్ ద మిలీనియమ్.. మొత్తానికి ముగిసింది.
TNN | Updated:
Aug 27, 2017, 12:01PM IST
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ... | 2 |
రంగస్థలం 1985 చిత్ర షూటింగ్ లో గాయపడ్డ రామ్ చరణ్
Highlights
రంగస్థలం మూవీ షూటింగ్ లో గాయపడ్డ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక... | 0 |
Apr 21,2015
కొత్త ఎలంత్రా వచ్చేసింది..
ముంబయి: పోటీ సంస్థలకు దీటుగా హ్యుందారు సంస్థ ఆధనికీకరించిన కొత్త 'ఎలంత్రా' కారును సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోలు, డీజిల్ వర్షన్లలో ఇది లభ్యమవుతుంది. ఫోక్స్వ్యాగన్ జెట్టా, స్కొడా, ఆక్టావియా, ఎతియోస్ మరియు టొయోటో కొరొల్లోలకు దీటుగా ఎలత్రాను సంస్థ దీనిని రూపొందించి... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
IRCTC Listing: దీపావళి బొనాంజా.. వారికి ఒక్క రోజులోనే రెట్టింపు లాభం.. రూ.2 లక్షలకు రూ.4 లక్షలు!
ఐఆర్సీటీసీ దడదడలాడింది. లిస్టింగ్లోనే మెరుపులు మెరిపించింది. ఆర్సీటీసీ షేరు ధర తొలి రోజే ఏకంగా 118 శ... | 1 |
1971 bharata sarihaddu first look
ఫస్ట్ లుక్: 1971 భారత సరిహద్దులో అల్లు హీరో
అల్లు శిరీష్ ‘1971 భారత సరిహద్దు’ మూవీ ఫస్ట్ లుక్తో అదరగొడుతున్నాడు.
TNN | Updated:
Mar 20, 2017, 04:58PM IST
అల్లు శిరీష్ 1971 భారత సరిహద్దు మూవీ ఫస్ట్ లుక్‌తో అదరగొడుతున్నాడు. టాలీవుడ్‌లో శ్రీరస్తు శుభమస్తు మూవీతో హిట్ కొట్టి.. మ... | 0 |
ఐఎంఎఫ్ కితాబు
IMF
న్యూఢిల్లీ: కార్పొరేట్పన్నుల తగ్గింపువల్ల భారత్కు పెట్టుబడులు మరింతగా పునరుద్ధరణ జరుగుతుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అయితే భారత్ ముందు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సుస్థిరత సమస్యను అధిగమించాలని,ఆర్థికలోటుపరిస్థితిని భర్తీచేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. గడచినరెండుత్రైమాసికాల్లో ఆర్ధిక మందగమనం ఉందని... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
2019లో పసిడి పరిగెడుతుందా?
భారత్లో బంగారం ఎక్కువగా దిగుమతి అవుతుంది. రూపాయి బలహీనంగా ఉండటం వల్ల పసిడి ధరలు పెరిగాయి.
Samayam Telugu | Updated:
Jan 3, 2019, 06:43PM IST
2019లో పసిడి పరిగెడుతుందా?
ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్లో చాలా పెట్టుబడి సాధనాలు అం... | 1 |
TEAM INDIA
కివీస్తో వన్డేలకు భారత్ జట్టు
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో తలపడే భారత్ జట్టుని సెలెక్టర్లు శని వారం ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్లో విఫలమైన ఫాస్ట్బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలపై వేటుపడగా, యువ బౌలర్ శార్థూల్ ఠాకూర్కు అవకాశం కల్పించారు.గాయం నుంచి కోలు కోని శ్రీలంకత... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఆట ఆపేసి స్టేడియం ఖాళీ చేయించారు
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆటగాళ్లు, ప్రేక్షకులను స్టేడియం నుంచి బయటకు తరలించారు.
TNN | Updated:
Mar 10, 2017, 11:04AM IST
డునెడిన్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టీ20 ఆడేందుకు దక్షిణాఫ్ర... | 2 |
May 19,2018
కరెంటు ఖాతా లోటు పెరగొచ్చు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతన్న నేపథ్యంలో దేశ చమురు దిగుమతి బిల్లు మరో 50 బిలియన్ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. అంతర్జాతీయంగా పీపా ముడి చమురు ధర నవంబరు 2014 నాటి స్థాయిని తాకి 80 డాలర్లు పలుకుతున్న... | 1 |
internet vaartha 175 Views
ముంబై : భారతీయ ఇ-కామర్స్ రంగం 2020 నాటికి 60 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువలకు చేరుతుందన్న అంచనాలున్నాయి. ప్రస్తుతం 175 మిలియన్ల కస్టమర్ల బేస్ ఉన్న ఇ-కామర్స్రంగం 2020నాటికి బహుముఖంగా వృద్ధి సాధిస్తుందని ఎటి కీమే డిజిటల్ రిటైల్ 2020 నివేదికలోఉటంకించింది. అయితేఈ అంచ నాలు గత అక్టోబరులో అమె... | 1 |
Visit Site
Recommended byColombia
* హనుమ విహారీని రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్. వేలంలో అమ్ముడుపోయిన తొలి ఆటగాడు ఇతడే.
* షిమ్రాన్ హెట్మెయర్ను రూ. 2.60 కోట్లకు దక్కించుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
* ఆల్రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్. గత ఏడాది బ్రాత్వై... | 2 |
sreemukhi enjoying her holiday at maldives
FOLLOW US ON
1060 Views |
ఫ్రెండ్స్తో కలిసి మాల్దీవ్స్లో రచ్చ చేస్తున్న శ్రీముఖి
శ్రీముఖి ఎప్పుడూ కూడా ఎనర్జిటిక్ గానే కనిపిస్తుంది.ఆమె వీడియోస్ ఎక్కువగా జోష్ ఫుల్ గానే ఉంటాయి.బిగ్ బాస్ షో లో రన్నర్ గా నిలిచినా కూడా హుషారుగా ఇంటికి వెళ్లిన శ్రీముఖి ఆ తరువాత మాత... | 0 |
మనం సినిమా తర్వాత విక్రమ్ కుమార్ తో నాగ్ హలో మూవీ
అఖిల్ హీరోగా తెరకెక్కించిన ఈ మూవీ రిలీజ్ కు సిద్ధం
తాజాగా హలో ఆడియోలో నాగచైతన్యతో విక్రమ్ సినిమా ప్రకటించిన నాగ్
అయితే ఇద్దరి మధ్యా గ్యాప్ బాగానే వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్
వైజాగ్ లో నిర్వహించిన ఆడియో ఫంక్షన్ లో నాగార్జున, విక్రమ్ కుమార్ చాలా హ్యాపీగా వున్నట్లు కనిపించా... | 0 |
L&T
ఎల్అండ్టి నికరలాభం రూ.893కోట్లు
ముంబయి, జూలై 29: ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టౌబ్రో(ఎల్అండ్టి) నికరలాభాల్లో 46శాతంపెరిగింది. తొలిత్రైమాసికంలో రూ.610 కోట్ల నుంచి రూ.893 కోట్లకు పెరిగినట్లు ప్రక టించింది. తన మౌలికవనరుల రంగం నుంచి ఎక్కువ రాబడులు పెరగడంతో లాభాలు కూడా పెరిగాయి. మొత్తం ఆదాయం పదిశాతం పెరిగి 2... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఐపీఎల్ లో రెండు కొత్త టీమ్ లు
ముంబైలో ఐపిఎల్ పాలకమండలి సమావేశంలో కొత్తగా రెండు ప్రాంఛైజ్లను ఎంపిక చేశారు.
TNN | Updated:
Dec 8, 2015, 03:33PM IST
ముంబైలో ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో కొత్తగా రెండు ప్రాంఛైజ్లను ఎంపిక చేశారు. అవి రాజ్కోట్ ప్రాంఛైజ్ , పూణే ప్రాంఛైజ్... | 2 |
internet vaartha 144 Views
ఆట డెస్క్ : మలేసియా గ్రాండ్స్ ప్రిక్స్ టోర్నీలో భారత్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ తన ప్రతిభను చాటి మూడవ రౌండ్కు చేరుకున్నాడు. గురువారం జరిగిన 2వ రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ థాయ్ లాండ్కు చెందిన బూన్సాక్ పోన్ సానపై వరుస సెట్లలో అతిసునాయాసంగా విజయం సాధించాడు. శ్రీకాంత్ 3వ రౌండ్లో చైనాకు... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీ.. నువ్వు ఎప్పటికీ మాకు కెప్టెనే..!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి చర్చ వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ తప్పక గుర్తు
TNN | Updated:
Aug 31, 2017, 05:59PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి చర్చ వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ తప్పక గుర్తు చే... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
జనసేనానితో సంపూర్ణేష్ బాబు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన పొలిటికల్ యాత్ర రెండో రోజుకు చేరుకుంది.
TNN | Updated:
Jan 23, 2018, 05:33PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన పొలిటికల్ యాత్ర రెండో రోజుకు చేరు... | 0 |
Jun 27,2018
సర్కారు బ్యాంకుల్లోనే 85% మోసాలు
ముంబయి: భారత బ్యాంకింగ్ రంగపు మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ అంతకంతకు పెరుగుతున్న బ్యాంకుల నిరర్థక ఆస్తులపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆందోళన కలిగించే అంశాలతో 'ఫైనాన్సీయల్ స్టెబిలిటీ రిపోర్టు'ను (ఎఫ్ఎస్ఆర్) వెల్లడించింది. బ్యాంకింగ్ను సంక్షోభంలోకి నెట్టుతున్న స్థూల... | 1 |
తండ్రీకొడుకులను డైరెక్ట్ చేయబోతున్నాడా..?
Highlights
నాగార్జున హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో 'శివమణి','సూపర్' వంటి చిత్రాలను
నాగార్జున హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో 'శివమణి','సూపర్' వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి నాగ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో నాగచైతన్... | 0 |
Saharyar Khan
పాకిస్థాన్ను చూసి టీమిండియా భయపడుతోంది
ఇస్లామాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాకిస్తాన్తో క్రికెట్ ఆడాలంటే భారత జట్టు భయపడుతోందని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ని ఓడించి తొలిసారి పాకిస్తాన్ టైటిల్ ... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కోహ్లి సేనను ఊరిస్తోన్న ‘నంబర్ 1’ ర్యాంకింగ్
టెస్టుల్లో పాక్కు నంబర్ 1 పొజీషన్ను కోల్పోయిన టీమ్ ఇండియా.. సొంత గడ్డపై జరగనున్న టెస్టు సిరీస్ల ద్వారా తిరిగి అగ్రస్థానానికి చేరాలని భావిస్తోంది.
TNN | Updated:
Sep 18, 2016, 01:53PM IST
టెస్టుల్లో నంబర్ 1 ర... | 2 |
Mar 05,2017
రక్షణ రంగంలోకి జిందాల్
న్యూఢిల్లీ : ప్రముఖ ఇంటిగ్రేటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తిదారు జిందాల్ స్టెయిన్లెస్ (హిసార్) లిమిటెడ్ రక్షణ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అనుమతుల ఒప్పందాన్ని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీిఆర్డీవో)తో చేసుకున్నామని ఆ సంస్థ ఒక ప్రకటనలో... | 1 |
Hyderabad, First Published 25, Sep 2018, 4:11 PM IST
Highlights
ప్రస్తుతం ఉన్న ఫిలిం మేకర్స్ తో మణిరత్నం లాంటి దర్శకులు పోటీ పడలేకపోతున్నారు. ఆయన ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా.. సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం ఉన్న ఫిలిం మేకర్స్ తో మణిరత్నం లాంటి దర్శకులు పోటీ పడలేకపోతున్నారు. ఆయన ఎన్ని ప్రయోగాలు చేస్తున... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.