text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Vaani Pushpa 101 Views double century , Virat kohil
Virat kohil
పుణె: పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ద్విశతకంతో చెలరేగిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరిన్ని రికార్డులు సాధించాడు. భారత్ తరపున అత్యధికంగా ద్విశతకాలు బాదిన బ్యాట్స్మెన్గా రికార్డును సృష్టించాడు. కోహ్లీ 7 ద్విశతకాలతో అగ్రస్థానంలో నిల... | 2 |
Wellington, First Published 6, Feb 2019, 1:02 PM IST
Highlights
టీమిండియా మహిళా క్రికెటర్, స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన మరోసారి రికార్డుల్లోకి ఎక్కారు. న్యూజిలాండ్తో వెల్లింగ్టన్లో జరిగిన తొలి టీ20లో వేగవంతమైన అర్థసెంచరీని నమోదు చేశారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్కు దిగిన భార... | 2 |
anuragh, sethe
భారత్, పాక్ల మధ్య క్రికెట్ మ్యాచ్!
న్యూఢిల్లీ: దాయాది దేశాలైన భారత్,పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణమే. కాగా గత ఎనిమిది సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య టోర్నీ లేవీ జరగని సంగతి తెలిసిందే.పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురుచూసే సగటు ... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
పోలీస్ ప్రొటెక్షన్ కోరిన 'యే దిల్ హై ముష్కిల్' చిత్ర నిర్మాతలు
యే దిల్ హై ముష్కిల్ మూవీని రిలీజ్ చేస్తే విధ్వంసం తప్పదు అని మల్టీప్లెక్స్ ఓనర్స్కి మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన హెచ్చరించిన...
TNN | Updated:
Oct 18, 2016, 04:20PM IST
"యే దిల్ హై ముష్కి... | 0 |
Visit Site
Recommended byColombia
ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా 2008 ఒలింపిక్స్‌‌లో బంగారు పతకం గెలిచిన అభినవ్ బింద్రా ఉండగా.. సభ్యులుగా భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్, ఫుట్‌బాల్ దిగ్గజం భూటియా, పారా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన దేవేంద్ర ఝఝరియా, ట్రాక్ ఆండ్ ఫీల్డ్‌ విభాగంల... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మహేష్ ముఖ్యమంత్రిగా చేస్తున్న మూవీకి టైటిల్ ఇదే!
శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్తో మహేష్-కొరటాల కాంబినేషన్లో వస్తున్న నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాకి సంబంధించిన ఏ వార్త బయటకి వచ్చినా టాలీవుడ్లో హాట్ టాపిక్... | 0 |
England, First Published 12, Sep 2018, 11:23 AM IST
Highlights
ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ను 4-1 తేడాతో కోల్పోయిన భారత్ తన ఖాతా నుంచి 10 పాయింట్లు కోల్పోయింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 115 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది
ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ను 4-1 త... | 2 |
sumalatha 174 Views 3days , Hero-MotoCorp , stops production
Hero MotoCorp
ముంబయి: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మూడు రోజుల పాటు తన ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి 18 వరకు ఈ మూసివేత కొనసాగుతుందని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులు, వార్షిక సెలువుల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు త... | 1 |
మగవాళ్లు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు.. కానీ
Highlights
రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటోందంటూ మీడియాలో వార్తలు
చేసుకోవద్దంటూ రేణుదేశాయ్ కి మెసేజీలు చేసిన పవన్ అభిమానులు
ఈ విషయంలో తీవ్రంగా స్పందించిన రేణు దేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణుదేశాయ్.. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు... | 0 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
telugu songs for international mother language day
తెలుగు భాషకు కమ్మనైన తెలుగు పాట
‘తెలుగు భాష తీయదనం.. తెలుగుభాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం’ అంటూ సినీ కవి చంద్రబోస్ కలం నుంచి జాలువారిన అక్షరాలు నేటికీ అక్షర సత్యాలే.
TNN | Updated:
Feb 21, 2018, 02:35PM IST
‘తెలుగు భాష తీయదనం.. తెలుగుభాష గొప్పత... | 0 |
sumalatha 107 Views INDvsNZ-semi-finals , Manchester Stadium , No-Fly-Zone
Manchester Stadium
లండన్: ఇటీవల మాంచెస్టర్ వేదికగా శ్రీలకంతో జరిగిన మ్యాచ్లో భారత్కు వ్యతిరేకంగా కశ్మీర్ విముక్తి పేరిట సందేశాన్ని వేలాడదీస్తూ గుర్తు తెలియని విమానం చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్లో భాగంగా జరగబోయే భారత్... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
భారత్తో సిరీస్ కోసం లంక జట్టు ప్రకటన
భారత్ చేతిలో 0-3 తేడాతో టెస్టు సిరీస్ చేజార్చుకున్న శ్రీలంక కనీసం వన్డే సిరీస్లోనైనా గట్టిపోటీనివ్వాలని ఆశిస్తోంది.
TNN | Updated:
Aug 16, 2017, 09:55AM IST
భారత్ చేతిలో 0-3 తేడాతో టెస్టు సిరీస్‌ చేజార్చుకున... | 2 |
Hyderabad, First Published 11, Aug 2019, 10:45 PM IST
Highlights
నాగ్ హోస్టింగ్ తో బిగ్ బాస్ 3 హౌజ్ రోజురోజికి ఊహించని పరిణామాలతో వేడెక్కుతోంది. కంటెస్టెంట్స్ లో తొలి వారం హేమ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హేమ స్థానంలో ట్రాన్స్ జెండర్ తమన్నా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వగా అందరూ ఊహించినట్టుగానే ఆమె ఎలిమినెట్ అయ్యారు. బి... | 0 |
kareena
డాబర్ ఆమ్లాకు ప్రచాకర్తగా కరీనా
కోల్కత్తా, మే 10: దేశీయంగా వృద్ధిచెందిన ఎఫ్ఎంసిజి కంపెనీ డాబర్ తన కేశతైలం డాబర్ ఆమ్లాకు కొత్తగా కరీనాకపూర్ఖాన్ను ఎంపిక చేసింది. 75ఏళ్ల చరి త్ర కలిగిన ఈబ్రాండ్ కు ఇకపై ఆమె ప్రచా రకర్తగా పనిచేస్తారని డాబర్ఇండియా ప్రక టించింది. డాబర్ ఆమ్లాహెయిర్ ఆయి ల్ రూ.850 కోట్ల బ్రాం... | 1 |
internet vaartha 240 Views
విశాఖపట్నం : షార్ట్ ఫార్మాట్లో భారతే అందిరికంటే ముందుంటుందని టీమిండియా వన్డే, టి20 కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు. ప్రపంచ కప్ భారత్లో జరుగుతున్న నేపథ్యంలో స్పిన్నర్లు బాగా ఆడటం సంతోషకరమన్నాడు. ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ను త్వరత్వరగా ఔట్ చేయడం తమకు కలిసి వచ్చిందని ధోనీ వివరించాడు. కాగా పొట్టి... | 2 |
Visit Site
Recommended byColombia
దేశవాళీ క్రికెట్లో ముంబయి తరఫున ఆడిన శివమ్ దూబే.. బరోడాతో జరిగిన ఓ మ్యాచ్లో వరుసగా 6, 6, 6, 6, 6 బాదేసి యువరాజ్ సింగ్ని తలపించాడు. తొలి టీ20 ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ అతను హిట్టింగ్ చేస్తూ కనిపించాడు. కానీ.. మ్యాచ్లోకి వచ్చేసరికి ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్... | 2 |
కెనడాతో ఆర్థిక సహకారానికి ఒంటారియోతో ఒప్పందం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కెనడాకు చెందిన ఒంటారియో రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం సచివాలయంలో తెలంగాణ పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్కుమార్, ఒంటారియో డిప్యూటీ మంత్రి హెలెన్ అంగస్లు ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సందర... | 1 |
bse
మోతమోగిన బిఎస్ఇ స్టాక్స్!
ముంబై, స్టాక్ఎక్ఛేంజిల్లో నమోదయిన బిఎస్ఇ ఇష్యూ ధరకంటే భారీ ఎత్తున ధరలు పలికాయి. 49శాతం అధికధరలు పలికినట్లు అంచనా. బాంబేస్టాక్ఎక్ఛేంజిగా పేరున్నపురాతన ఎక్ఛేంజి షేరుధరలు 35శాతం ప్రీమియంకు వెళ్లాయి. ఇష్యూధర 806 రూపాయలియితే మార్కెట్ధరలు 1085 రూపాయలుగా నడిచాయి. ఇష్యూధరకంటే 49శాతం ధరలు పెర... | 1 |
జీబ్రోనిక్స్ నుంచి అత్యాధునిక టవర్ స్పీకర్లు
నవతెలంగాణ-హైదరాబాద్
జీబ్రోనిక్స్ ఇండియా సంస్థ విపణిలోకి అత్యాధునిక పోర్టబుల్ టవర్ స్పీకర్లను విడుదల చేసింది. ఇప్పటికే సంస్థ విపణిలోకి బ్లిస్ టవర్ స్పీకర్లను తెచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా రాకర్, ఎడెన్ పోర్టబుల్ స్పీకర్లను మార్కెట్లోకి తీసుకురావడం ద్వ... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
విన్నర్: భజరంగబలి సాంగ్ కిర్రాక్ గురూ..
సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీనుండి ‘జై భజరంగ భళీ’ సాంగ్ని రిలీజ్ చేశారు ప్రముఖ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్.
TNN | Updated:
Feb 18, 2017, 07:39PM IST
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీలో ‘ భజరంగ భళీ సాంగ్&rsqu... | 0 |
internet vaartha 171 Views
అహ్మదాబాద్ : తను అరంగేట్రం చేసిన టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించిన టీమిండియా మాజీ క్రికె టర్ దీపక్ శోధన్ (87) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున అహ్మదాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు. భారత పాతతరం టెస్ట్ క్రికెటర్గా గు... | 2 |
Sep 22,2015
డిగ్జామ్ నుంచి 'విటర్' కలెక్షన్
నవతెలంగాణ, విణిజ్య విభాగం: ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ డిగ్జామ్ రానున్న శీతకాలాన్ని దృష్టిలో ఉంచుకొని 'విటర్-2015' కలె క్షన్ను ఆవిష్కరించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక డీలర్ల సమావేశంలో కంపెనీ ప్రతినిధులు వివిధ రకాల 'వింటర్-2015' కలెక్షన్ను విడ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్లు పైపైకి..!
కొలంబో వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్లో అత్యుత్తమంగా రాణించిన భారత స్పిన్నర్లు ఐసీసీ టీ20
TNN | Updated:
Mar 19, 2018, 08:09PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్లు పైపైకి..!
క... | 2 |
KOHLI555
నాలుగో టెస్టుకు దూరం
ధర్మశాల: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ జరిగే కీలక టెస్టుకు కోహ్లీ దూరమయ్యాడు.. భుజం గాయంతో కోహ్లీ ఈ మ్యాచ్కు దూరం కావటంతో భారత్ కెప్టెన్గా అజింక్యా రాహానే బాధ్యతలు చేపట్టారు.. నాలుగు టెస్టుల సిరీస్లో భారత్-ఆస్ట్రేలియాలు 1-1 తో సమానంగా నిలిచిన సంగతి తెలిసిందే.. | 2 |
AIR INDIA
జెట్స్పీడ్తో ఎయిర్లైన్స్ కంపెనీల షేర్లు!
ముంబయి,మే 5: ముడిచమురుధరల పతనం, విదేశీపోర్టుపోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు కుమ్మరింతతో విమానయానరంగ సంస్థల షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. స్పైస్జెట్ లాభాలతో ర్యాలీతీస్తోంది. బిఎస్ఇలో సంస్తషేర్లు 3.2శాతం పెరిగి రూ.116వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. 2005 సెప్టెంబరు ... | 1 |
England likely to drop Jason Roy
పాక్తో మ్యాచ్కి ఇంగ్లాండ్ ఓపెనర్ ఔట్
టోర్నీలో ఘెరంగా విఫలమవుతున్న జేసన్ రాయ్ని పక్కకి తప్పించి అతని స్థానంలో వికెట్ కీపర్/
TNN | Updated:
Jun 13, 2017, 07:48PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో టైటిల్ రేసులో దూసుకెళ్తున్న ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్‌తో సెమీస్‌కి జట్టులో ... | 2 |
Sep 07,2016
కొత్త ప్రాంగణంలోకి 'బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర'
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఖాతాదారులకు మెర ుగైన సేవలను అందించ డంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎప్పుడూ ముం దుంటూ వస్తోందని ఆ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ ముహునోత్ తెలిపారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హైదరాబాద్ జోనల్ కార్యాలయాన్ని, సుల్తాన్... | 1 |
internet vaartha 150 Views
ఆట డెస్క్ : భారత ఆర్చర్లు దక్షిణాసియా పోటీల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. కాంపౌండ్ విభాగంలో భారత్కు 3 స్వర్ణాలు దక్కాయి. భారత్ కాంపౌండ్ త్రయం ప్వుష షెండే, జ్యోతి వెన్నం, లీలీచాను 228-217 తేడాతో ఫైనల్లో బంగ్లాదేశ్పై విజయం సాధించారు. పురుషలు విభాగంలో ఆసియా గేమ్స్ స్వన్ణ విజేతల అభిషేక్ ... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
నీరవ్కు షాకిచ్చిన సోదరుడు నెహాల్ మోదీ!
నెహాల్ మోదీ.. నీరవ్ మోదీ వజ్రాల వ్యాపారానికి హాంకాంగ్లో ఏజెంట్గా పనిచేస్తున్నాడు. నీరవ్ విదేశాలకు పారిపోయిన తర్వాత..తన వద్ద ఉన్న అత్యంత విలువైన బంగారు ఆభరణాన్ని అమ్మేందుకు ప్రయత్నించాడు.
Samayam Telugu | Updated:
Oct 2, 20... | 1 |
BSE
నత్తనడకన ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి, జూన్ 2: మార్కెట్లు జిడిపి నాలుగో త్రైమాసిక గణాంకాలతో నత్త నడకన ముగిసాయి. నిఫ్టీ 50సూచి 9600 పాయింట్లవద్దనే తచ్చాడింది. ఇన్వెస్టర్లు మేనెల ఫ్యాక్టరీఉత్పత్తి గణాంకాలు, జిడిపి నాలుగోత్రైమాసిక గణాంకాలపై పెదవి విరిచారు. మూడునెలల వృద్ధిఅనంతరం ఫ్యాక్టరీ ఉత్పత్తి మేనెలలో తగ్గింద... | 1 |
Suresh 173 Views HASSAN
బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ 263 బంతులు ఆడి 30 బౌండరీలతో 207 డబుల్ సెంచరీ
బంగ్లా టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు
వెల్టింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ 263 బంతులు ఆడి 30 బౌండరీలతో 207 పరు గులతో డబుల్ సెంచరీ సాధించ... | 2 |
ఫాల్కన్ భీమ్ పంపుసెట్లు వాడండి..
- రైతులు,కస్టమర్లకు ఎక్స్ఛెేంజ్ మేళా : సీఎండీ ధీరజ్లాల్ సువాగియా
హైదరాబాద్ : ప్రముఖ పంపుసెట్ల తయారీసంస్థ ఫాల్కన్ పంప్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎస్.ఎస్ బాడీ,సీఈడీ కోటింగ్ కలిగిన ఫాల్కన్ భీమ్ సీరిస్ పంపుసెట్లను గురువారం ఆవిష్కరించింది. సంస్థ సీఎండీ ధీరజ్లాల్ సువాగియా చే... | 1 |
May 27,2015
'గ్రోమోర్ ఖజానా' విజేతల ఎంపిక
హైదరాబాద్: కోరమాండల్ ఇండర్నే షనల్ సంస్థ మంగళవారం 'గ్రోమోర్ ఖజానా' పథకం విజేతలను ఎంపిక చేసే కార్యక్రమాన్ని ఇక్కడ మారియట్ హోటల్లో నిర్వహించింది. గత ఏడాది డిసెంబరు 15 నుంచి జనవరి 31 వరకు తమ ఎరువులను కొనుగోలు చేసిన రైతులకు సంస్థ 'గ్రోమోర్ ఖజానా' పథకాన్ని అందు... | 1 |
Hyderabad, First Published 27, Apr 2019, 4:59 PM IST
Highlights
ప్రపంచవ్యాప్తంగా మార్వేల్ అభిమానులు ఎదురుచూసిన 'ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా మార్వేల్ అభిమానులు ఎదురుచూసిన 'ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి హి... | 0 |
sandhya 145 Views Jet Airways , jet airways staff , jobs in other airlines , portal
Jet Airways
న్యూఢిల్లీ: మూసివేతలో ఉన్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్త పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ద్వారా జెట్ఎయిర్వేస్ ఉద్యోగులు ఇతర ఎయిర్లైన్స్లో అవకాశాలు లభించేలా కార్యాచరణను అమలుచేస్తోంది. పౌరవిమానయాన మ... | 1 |
Hyderabad, First Published 16, Aug 2018, 5:50 PM IST
Highlights
అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకోనున్నారు. ఇరు కుటుంబ సభ్యులు కొందరు సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కానున్నారు. అయితే వారికి షరతులు విధిస్తుందట ఈ జంట.
బాలీవుడ్ అగ్ర హీరో, హీరోయిన్ దీపికా పదుకోన్, రణవీర్ సింగ్ లు చాల కాలంగా ప్రేమించుక... | 0 |
ప్రధాని చెప్పినా.. పట్టించుకోలేదాయే!
- జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు 'టాటా' చెప్పారు..
- సంస్థ ప్రయోజనాలే లక్ష్యంగా బోర్డు నిర్ణయం..
- అప్రమత్తతతో ముందుకు సాగిన టాటా సన్స్
- ప్రభుత్వం రుణ భారం తగ్గిస్తే పునరాలోచనట..
- చాణక్యం ప్రదర్శించిన చైర్మెన్ ఎన్.చంద్రశేఖరన్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో ప్రధాన విమానయాన సంస... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రివర్స్స్వీప్ ఆడబోయి.. బోల్తాపడ్డాడు..!
స్పిన్నర్ అక్షర్ బౌలింగ్లో వాస్తవంగా బ్యాక్వర్డ్ స్కైర్లెగ్ దిశగా బంతిని తరలించాలని గుణతిలక యోచించాడు
TNN | Updated:
Aug 20, 2017, 04:15PM IST
భారత్తో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ గుణతిలక (35: 44 బ... | 2 |
ఇది తెలుసా: అనిల్ కుంబ్లే భార్య తెలుగు అమ్మాయి
Highlights
మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు సంబంధించి ఈ విషయం బహుశా ఎవరికీ తెలియకపోయి ఉండవచ్చు. ఆయన భార్య తెలుగమ్మాయి. ఈ విషయాన్ని అనిల్ కుంబ్లే స్వయంగా చెప్పాడు.
అమరావతి: మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు సంబంధించి ఈ విషయం బహుశా ఎవరికీ తెలియకపోయి ఉండవచ్చు. ఆయన భార్య తెలుగమ్మా... | 2 |
- క్యూ4 లాభాల్లో 4.7 శాతం క్షీణత
- ప్రతి షేర్పై రూ.29 డివిడెండ్
ముంబయి : దేశంలో రెండో అతిపెద్ద ఐటి సేవల కంపెనీ ఇన్ఫోసిస్ క్రితం ఆర్ధిక సంవత్సరం జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.3,097 కోట్ల నికర లాభాలతో సరిపెట్టుకుంది. ఇంతక్రితం మూడో త్రైమాసికం లాభాలతో పోల్చితే 4.7 శాతం క్షీణ... | 1 |
DECOCK
నాకు కొన్ని ప్రణాళికలున్నాయి: క్వింటాన్ డికాక్
హోబర్ట్: విధ్వంసకర కీపర్ బ్యాట్స్మెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ను కానని దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటాన్ డికాక్ పేర్కొన్నాడు. కాగా అతిథ్య దేశంతో జరుగుతున్న రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో డికాక్ కంగారూ బౌలర్లను ఉతికి ఆరేశాడు.తొలి ఇన్నింగ్స్లో 85 పరు గులకే... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ప్రారంభోత్సవానికి ఐపీఎల్ కెప్టెన్లు దూరం..?
ఐపీఎల్ 2018 ప్రారంభోత్సవానికి సగానికిపైగా కెప్టెన్లు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా
TNN | Updated:
Mar 14, 2018, 02:37PM IST
ప్రారంభోత్సవానికి ఐపీఎల్ కెప్టెన్లు దూరం..?
ఐపీఎల్ 2018... | 2 |
tv 9 jaffar will be next babu gogineni: netizen satires over bigg boss
Bigg Bossలో Tv 9 జాఫర్కి మూడింది.. మరో బాబుగోగినేని అంటూ సెటైర్లు
Bigg Boss Telugu 3: మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానుంది. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోకి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో సినీ, టీవీ ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 3... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
internet vaartha 204 Views
డిఎస్పిగా వరల్డ్ కప్ హీరో జోగిందర్శర్మ
న్యూఢిల్లీ : వరల్డ్ కప్ టోర్నమెంట్ 2007 భారత్ జట్టు వరల్డ్ కప్ను సాధించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ క్రికెటర్ జోగిందర్శర్మ ప్రస్తుతం హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పిగా పనిచేస్తున్నారు.ఆనాటి వరల్డ్ కప్ హీరోగా భారతావని చేత జేజేలు ప... | 2 |
- వెంటాడనున్న ఫెడ్ వడ్డీ రేట్ల భయాలు
- ఏడాదిలో 12,000కు నిఫ్టీ..!
ముంబయి: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతాయ లేదా అనేది వెచిచూడాల్సిన అంశం. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గత రెండు మూడు సెషన్ల నుంచి మదుపర్లు వేెచి చూసే ధోరణిని అవలంభించిన సంగతి తెలిసిందే.
దీనికితోడు ఈవారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అంశాలు మార్... | 1 |
Kohli
ప్లెచర్ సలహాలతో ఫిట్నెస్ విలువ తెలిసింది: కోహ్లీ
న్యూఢిల్లీ: కోహ్లీ ప్రపంచ క్రికెటర్లలో ఒకడు.కాగా బ్యాట్స్మెన్గా ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.అయితే మొదట్లో తాను కూడా ఫిట్నెస్పై అంతగా దృష్టిసారించలేదని,టీమిండియా మాజీ కోచ్ డంకెన్ ప్లెచర్ ఇచ్చిన విలువైన సలహాలు తనకు ఫిట్నెస్ విలువ తెలియజేసిం... | 2 |
rohit and dhawan run pakistan ragged
పాక్పై అర్ధ శతకాలు బాదేసిన ఓపెనర్లు
భావోద్వేగాలతో నిండిన మ్యాచ్ కావడంలో ఆరంభంలో ఈ ఓపెనింగ్ జోడి ఆచితూచి బ్యాటింగ్ చేసింది.
TNN | Updated:
Jun 4, 2017, 05:23PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జట్టుకు... | 2 |
PULLELA GAYATRI
టైటిల్ సాధించిన పుల్లెల గాయత్రి
బెంగుళూరు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్మాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో హైద్రాబాద్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి సత్తా చాటింది. అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో గాయత్రి 13-21, 21-17, 21-14తో టాప్ సీడ్ ఆకర్షి కశ్యప్ప... | 2 |
కోహ్లీపై ప్రీతి జింటా ఒకే ఒక మాట: ఇప్పుడు ధోనీ సైడ్
Highlights
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, సినీ నటి ప్రీతి జింటా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒకే ఒక పదంతో నిర్వచించారు.
హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, సినీ నటి ప్రీతి జింటా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒకే ఒక పదంతో నిర్వచించారు. అద్భుతం అని ... | 2 |
sandhya 321 Views AUS vs BAN , FINCH-- , usman khwaja , warner
AUS vs BAN
నాటింగ్హామ్: వార్నర్, ఫించ్ ఇద్దరు ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యం చేశారు. 55 బంతుల్లో 2 సిక్సులు, 4 ఫోర్లు కొట్టి 50 పరుగుల మార్క్కు చేరుకున్నాడు వార్నర్. ఆరోన్ ఫించ్(53) సౌమ్య సర్కార్ బౌలింగ్లో రూబెల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 25 ఓవర... | 2 |
షాకింగ్.. శ్రీదేవి.. పెళ్లికి ముందు బోనీకపూర్ కి రాఖీ కట్టిందట
Highlights
అలనాటి అందాల తార శ్రీదేవి గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
బోనీకపూర్ కన్నా ముందే శ్రీదేవికి మరో వ్యక్తితో వివాహం అయింది.
అలనాటి అందాల తార శ్రీదేవి గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వయసులో నటించడం ప్రారంభించిన శ్రీదేవి... | 0 |
ram charan says hats off to arjun reddy team
‘అర్జున్ రెడ్డి’కి రామ్ చరణ్ హ్యాట్సాఫ్!
వివాదాల మధ్య విడుదలై అద్భుత విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై ప్రశంసల జల్లు కొనసాగుతోంది.
TNN | Updated:
Sep 10, 2017, 01:30PM IST
వివాదాల మధ్య విడుదలై అద్భుత విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై ప్రశంసల జల్లు క... | 0 |
"శతమానంభవతి" మూవీ రివ్యూ
Highlights
విడుదల తేదీ : జనవరి 14, 2017
దర్శకత్వం : వేగేశ్న సతీష్
సంగీతం : మిక్కీ జే మేయర్
నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ
ఏషియానెట్ రేటింగ్-3.25/5
కథ :
పిల్లలంతా పెరిగి పెద్దవారై విదేశాలకు వెళ్లిపోయినా పుట్టిన ఊరిమీద మమకారంతో సొంత ఊరు ఆత్రేయపురంలోనే భార్య జానకమ్మ... | 0 |
మార్చి నాటికి ద్రవ్యోల్బణం 6-6.5 శాతం: పీఎమ్ఈసీ
Hanumantha Reddy| Last Updated: గురువారం, 22 మే 2014 (21:59 IST)
ఈ ఏడాది మార్చితో ముగిసే 2010-11 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ద్రవ్యోల్బణం 6 శాతం నుంచి 6.5 శాతానికి దిగివస్తుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు మండలి పేర్కొంది. డిసెంబర్ నెలలో ద్రవ్యోల్బణం 7 శాతానికి త... | 1 |
పాక్కు లిఖితపూర్వక హామీ ఇచ్చేది లేదు
హోంశాఖ సహాయమంత్రి ప్రకటన
భారత్-పాక్ మ్యాచ్పై రోజుకో మలుపు
కోల్కతా : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సస్పెన్స్కు తెరదించింది. టి20 వరల్డ్ కప్లో ఈ జట్టు పాల్గొననుంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్కు రావాలంటే పిసిబి పలు షరతులు విధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ షరతులకు హోం శాఖ ... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
మెగాహీరోతో దర్శకుడిగా వక్కంతం వంశీ ?
వక్కంతం వంశీ రచయితగా అందరికీ తెలుసు. గత రెండేళ్ళుగా డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వాలని ఆయన చేయని ప్రయత్నం లేదు.
| Updated:
Sep 2, 2016, 02:52PM IST
వక్కంతం వంశీ రచయితగా అందరికీ తెలుసు. గత రెండేళ్ళుగా డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వాలని ఆయన చ... | 0 |
Hyderabad, First Published 14, May 2019, 11:56 AM IST
Highlights
మెగా ఫ్యామిలీ గురించి ఏదో ఒక అనవసరమైన వార్త మీడియాలో రావడం..దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుండడంతో రాంచరణ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ బిజినెస్ ప్రారంభించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తు... | 0 |
Lokesh Rahul
లోకేష్ రాహుల్ సెంచరీ
చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో లోకేష్ రాహుల్ సెంచరీ పూర్తిచేశాడు.. దీంతో టెస్టుల్లో రాహుల్ 4వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఓపెనర్ఆగ భ్యాట్ పట్టి 171 బంతుల్లో , 8 ఫోర్లు, 2 సిక్స్లతో 101 పరుగులు చేశాడు.. ప్రస్తుతం భాతర్ స్కోరు 2... | 2 |
దక్షిణాఫ్రికా సంచనలన నిర్ణయం
పుట్ బాల్ క్రీడకు మినహాయింపు
న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ క్రికెట్,రగ్బీ మ్యాచ్లు నిర్వహించకుండా ఆదేశ ప్రభుత్వం సుమారు సంవత్సర కాలం నిషేదం విధించింది. క్రికెట్, రగ్బీ ఆటల్లో నల్లజాతీయులను విస్మరించి కేవలం శ్వేతజాతీయులకు మాత్రమే అవకాశ మిస్తుండటంతో దక్షిణాఫ్రికా క్రీడా మంత్రి ... | 2 |
Sep 10,2016
కేజీ బేసిన్ వాటాపై ఓఎన్జీసీ దృష్టి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తీరంలోని 'కృష్ణా-గోదావరి బేసిన్' (కేజీ బేసిన్లో) 'గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్' (జీఎస్పీసీ) చెందిన కొన్ని చమురు, సహజ వాయువు క్షేత్రాలను కొనుగోలు చేయడంపై ఓఎన్జీసీ దృష్టి సారించింది. ఈ విషయమై తాము ఆసక్తి చూపుతున్నట్లు... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కెప్టెన్సీకి ఏబీ డివిలియర్స్ గుడ్బై..!
దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి అనూహ్యంగా బుధవారం తప్పుకున్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్
TNN | Updated:
Aug 23, 2017, 08:22PM IST
దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ వన్డే జట్టు కెప్టె... | 2 |
Mar 10,2018
మరింత సొమ్ముకు ఆర్బీఐపై సర్కారు ఒత్తిడి!
న్యూఢిల్లీ: ద్రవ్యలోటుతో కొట్టుమిట్టాడుతున్న కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి నిధులను సమీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పెట్టుబడుల ఉపసం హరణ ప్రక్రియను వేగవంతం చేసిన సర్కారు.. తాజాగా బ్యాంకుల పెద్దన్న 'భారతీయ రిజర్వు బ్యాంక్'ను (ఆర్బీఐ) కూడా అ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
స్పిన్నర్ జడేజా నెం.1 ర్యాంక్ ఔట్
టెస్టు క్రికెట్లో ఇటీవల 500 వికెట్ల మైలురాయిని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్
TNN | Updated:
Sep 10, 2017, 04:03PM IST
టెస్టు క్రికెట్‌లో ఇటీవల 500 వికెట్ల మైలురాయిని అందుకుని అందరి దృష... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'లై' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ డేట్
నితిన్ అప్కమింగ్ మూవీ లై ఈ నెల 11న విడుదలకి సిద్ధమవుతున్న తరుణంలో అంతకన్నా ముందుగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెలబ్రేట్...
TNN | Updated:
Aug 3, 2017, 05:58PM IST
నితిన్ అప్‌కమింగ్ మూవీ లై ఈ నెల 11న విడుదలకి సిద్ధమవుతున్న తరుణ... | 0 |
Visit Site
Recommended byColombia
ఈ మ్యాచ్లో గేల్ 14 సిక్సులు, 11 ఫోర్లు బాదాడు. ఈ 14 సిక్సులతో కలుపుకుని ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో గేల్ బాదిన సిక్సుల సంఖ్య 506కు చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో 500 అంతకన్నా ఎక్కువ సిక్సులు బాదిన ఏకైక బ్యాట్స్మన్ క్రిస్ గేల్. అంతేకాదు వన్డేల్లో 300 అంతకన్నా ఎక్కువ సిక్సులు క... | 2 |
VISHAL SIKKA
నేను హ్యూలెట్ ప్లాకార్డ్లో చేరడంలేదు…!
ముంబయి,ఆగస్టు 27 ఇన్ఫోసిస్ సిఇఒగా రాజీనామా చేసిన తర్వాత మాజీ సిఇఒ విశాల్సిక్కా హ్యూలెట్ ప్లాకార్డ్ సంస్థలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల పై స్పష్టతనిచ్చారు ఈనెల 18వ తేదీ ఆయన తన పదవికి రాజీనామా చేసి నట్లు తెలిసిందే. అమెరికా ఐటి మేజర్ హ్యూలెట్ప్లాకార్డ్ ఎంటర్ప... | 1 |
Visit Site
Recommended byColombia
ఇప్పటి వరకు ఒక్క హీరోయిన్తోనే రొమాన్స్ చేస్తూ వచ్చిన విజయ్.. ఇప్పుడు ఏకంగా ముగ్గురు భామలతో ఆడిపాడనున్నాడు. అక్టోబర్ 18న ప్రారంభంకానున్న ఈ కొత్త చిత్రంలో విజయ్ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్తో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోన్న బ్రెజిల్ మోడల్ ఇజబెల్లె హీరోయిన్లుగా నటించనున్నారు. ప్రమ... | 0 |
ఎన్టీఆర్ స్క్రిప్ట్ మొత్తం పక్కన పెట్టేశాడు!
Highlights
ఏ విషయం కారణంగా దర్శకుడు తేజ.. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్నాడో ఇప్పుడు
ఏ విషయం కారణంగా దర్శకుడు తేజ.. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్నాడో ఇప్పుడు ఆ విషయంలో బాలయ్య పూర్తిగా రాజీ పడినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సిద్ధం చేసిన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలన... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Rate: తగ్గిన బంగారం ధర.. వెండిదీ అదేబాట
పసిడి ధర రూ.35 తగ్గడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,590 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,440 కి చేరాయి.
Samayam Telugu | Updated:
Oct 26, 2018, 06:51PM IST... | 1 |
Visit Site
Recommended byColombia
ఆయుష్మాన్ కెరీర్లోనే తొలిరోజు అద్భుతమైన వసూళ్లు రాబట్టిన చిత్రమిది. ఈరోజు ఆయుష్మాన్ తన 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తాను సినిమాల్లోకి రాకముందు తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మా నాన్న జ్యోతిష్యుడు. కానీ నాకు జ్యోతిష్యంపై నమ్మకం లే... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సిరీస్ ఓడిపోతే.. కెప్టెన్సీ వదిలేయాలా..?
భారత్ చేతిలో వన్డేల్లో క్లీన్స్వీప్నకు గురైనంత మాత్రానా.. తాను కెప్టెన్సీ నుంచి వైదొలగాల్సిన అవసరం
TNN | Updated:
Sep 4, 2017, 03:34PM IST
భారత్ చేతిలో వన్డేల్లో క్లీన్‌స్వీప్‌నకు గురైనంత మాత్రానా.. తాను కెప్టెన్సీ న... | 2 |
bsnl comes with new data plans against reliance jio
బీఎస్ఎన్ఎల్ నుంచి చవకైన డేటా ఆఫర్లు...!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్... ప్రీపెయిడ్ కస్టమర్లకు చవకైన డేటా ఆఫర్లను తీసుకొచ్చింది. రూ.118, రూ. 379, రూ. 551 ధరతో మూడు సరికొత్త ప్లాన్లను ప్రకటించింది.
| Updated:
Mar 31, 2018, 03:12PM IST
ప్రభుత్వరంగ టెలికాం... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భార్యకు విడాకులిస్తున్న హిమేష్ రేష్మియా
బాలీవుడ్లో ప్రముఖ కంపోజర్ కమ్ యాక్టర్గా గుర్తింపున్న హిమేష్ రేష్మియా గురించి పెద్దగా పరిచయం..
TNN | Updated:
Dec 8, 2016, 01:20AM IST
Himesh Reshammiya with his wife Komal
బాలీవుడ్‌లో ... | 0 |
Hyderabad, First Published 16, Oct 2018, 5:22 PM IST
Highlights
విడుదలైన మొదటి వారంలోనే 100కోట్ల క్లబ్ లో చేరినట్లు అరవింద సమేత చిత్ర యూనిట్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. యూఎస్ లో కూడా సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి తారక్ కెరీర్ లో మరో బెస్ట్ సినిమాగా నిలిచింది.
విడుదలైన మొదటి వారంలోనే 100కోట్ల క్లబ్ లో ... | 0 |
సమంతకు షాకిచ్చిన అభిమాని.. ఫ్యాన్స్ ఇలా చేస్తారా..
Highlights
సమంతకు షాకిచ్చిన అభిమానులు
సమంతను అనంతపురం పర్యటన సంందర్భంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్
అసలు సమంత ఫ్యాన్స్ అంటే ఇలా చేస్తారా..
సినిమా స్టార్స్ కనిపిస్తే చాలు అభిమానులకు ఉత్సాహంతో గంతులేయటం సహజంగా మారింది. ఇటీవల కాలంలో అభిమానం హద్దులు దాటిపోయిన సందర్భాలు ఎన్నో ... | 0 |
50 రోజుల 'రంగస్థలం'!
Highlights
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'రంగస్థలం'. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రెండో రోజు నుండి నాన్ స్టాప్ గా రికార్డుల వర్షం కురిపిస్తోంది. సరికొత్త ఇండస్ట్రీ రికా... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లాహోర్ మ్యాచ్కి మంత్రిగారు కూడా..!
లాహోర్లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగనున్న టీ20 మ్యాచ్కి శ్రీలంక క్రీడల మంత్రి కూడా వెళ్లనున్నాడు. భద్రతా కారణాలతో
TNN | Updated:
Oct 25, 2017, 08:21PM IST
లాహోర్‌లో పాకిస్థాన్ , శ్రీలంక మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కి శ్... | 2 |
Visit Site
Recommended byColombia
బంగ్లాదేశ్ తరఫున గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ముష్ఫికర్ రహీమ్.. ఇప్పటి వరకూ 67 టెస్టుల్లో 103 క్యాచ్లు పట్టి.. 31 స్టంపింగ్స్ చేశాడు. కానీ.. బంగ్లాదేశ్కి వన్డే, టీ20, టెస్టుల్లో తాను ఒక్కడినే కీపింగ్ చేయాల్సి వస్తుండటంతో పనిభారం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ముష్ఫికర్.. ట... | 2 |
sandhya 375 Views IND vs NZ , nottingham , rain threat to match
rain threat to match
నాటింగ్హామ్: ప్రపంచకప్లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన భారత్ న్యూజిలాండ్ మ్యాచ్పై వర్షప్రభావం నెలకొంది. అక్కడ సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో మైదానం చిత్తడిగా మారుతుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు వర్ష... | 2 |
Jul 24,2016
36.27% పెరిగిన హ్యావెల్స్ లాభం
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రిక్ ఉపకరణాల తయారీ సంస్థ హ్యావెల్స్ మదుపరులను మెప్పించే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికి సంస్థ నికర లాభం 36.27 శాతం మేర పెరిగి రూ.145.58 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.106.83 కోట్లుగా నమోదు అయ... | 1 |
pawan kalyan tweets about his janasena party`s official website
పాలసీలపై మీ అభిప్రాయాలు చెప్పండి: పవన్ కల్యాణ్
ఈ పేజీ ద్వారా జనం వివిధ అంశాలు, పాలసీలపై తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని పవన్ కల్యాణ్...
| Updated:
Mar 15, 2017, 06:32PM IST
జనసేన పార్టీ ఏర్పాటై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ఆ పార్టీ అధినేత, సినీన... | 0 |
Inauguration
దక్షిణాది మార్కెట్కు పిటిఎస్ డయాగ్నస్టిక్స్
హైదరాబాద్: అమెరికాకు చెందిన పిటిఎస్ డయాగ్నస్టిక్స్ భారత్కు విస్తరిస్తోంది. అంతే కాకుండా ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల మార్కెట్పై దృష్టిసారించింది. డయాగ్నస్టిక్స్ ఉపకరణాలను డిజైన్ చేయడం, ఉత్పత్తిచేసి 135దేశాలకు అందిస్తున్న పిటిఎస్ డయాగ్నస్టిక్స్ ప్రస్తు... | 1 |
am addicted to work said kajal
దానికి బానిసనయ్యానన్న కాజల్ అగర్వాల్!
ఇటీవలే 50 సినిమాను చేసిన ఈమె.. సెంచరీనే లక్ష్యమంటోంది..
TNN | Updated:
Sep 5, 2017, 08:20AM IST
ఇప్పటికే హాఫ్ సెంచరీని పూర్తి చేసింది కాజల్ అగర్వాల్ . ఇటీవల విడుదల అయిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈమె కెరీర్ లో 50వ సినిమా. ఈ సినిమా హిట్ అయ్యిం... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ranchi Stadium: ప్రారంభోత్సవానికి మహీ నిరాకరణ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
ధోనీ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. ఆటలోనే కాదు వినమ్రతలోనూ తన తర్వాతే ఎవరైనా నిరూపించుకున్నాడు. తన పేరిట ఏర్పాటు చేసిన పెవిలియన్ ప్రారంభోత్సవానికి నిరా... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సచిన్ అక్కడ ఫెయిల్ అయ్యాడట..!
క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని విధంగా వంద శతకాలు బాదిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్.
TNN | Updated:
Sep 7, 2017, 03:18PM IST
క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని విధంగా వంద శతకాలు బాదిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ... | 2 |
శివం దుబెకు పిలుపు
Fri 25 Oct 03:06:50.753822 2019
ముంబయి ఆల్రౌండర్ శివం దుబెకు భారత జట్టు పిలుపు అందింది. దేశవాళీ, ఐపీఎల్లో భయమెరుగుని క్రికెట్ ఆడుతున్న శివం దుబె సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టిని ఆకర్షించాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు భారత జట్టుకు ఎంపికయ్యాడు. 2015లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేసిన కేరళ యువ స... | 2 |
Suresh 108 Views tata
టాటామోటార్స్ హెక్సా విడుదల
హైదరాబాద్, జనవరి 24: టాటా మోటా ర్స్ నుంచి శక్తివంతమైన మరోవాహ నాన్ని విడుదలచేసారు. టాటాహెక్సా ఎస్యువి సరికొత్త హంగులు, అత్యాధునిక ఫీచర్లతో ప్రారంభిం చారు. హైదరాబాద్ ఎక్స్షోరూంధరగా 12.20 లక్షల రూపాయలని ప్యాసింజర్వాహన హెడ్ వివేక్ శ్రీవాస్తవ వెల్లడించారు. జీవనశైలి ప... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘నా నువ్వే’ ప్రి రిలీజ్ ట్రైలర్: కళ్యాణ్రామ్.. కలయా? నిజమా!
మనసులు కలిశాయి.. నీడలు కలిశాయి. మరి, వారిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారా? ఆమె ప్రేమ ఊహా? లేదా.. ఊహకందని ప్రేమా? ఇంతకీ ఆమె ప్రేమిస్తుంది ఎవరినీ?
Samayam Telugu | Updated:
Jun 12, 2018, 08:09PM IST
మనసులు... | 0 |
Nov 22,2015
ఇకపై చిన్న పట్టణాలకు కూడా విమాన ప్రయాణాలు
న్యూఢిల్లీ : సేలం, కోట, జైసల్మీర్ వంటి చిన్న పట్టణాల్లోని విమానాశ్రయాలను కలుపుతూ విమానాలు నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో విమానాశ్రయాలు కల దాదాపు మూడు డజన్ల ప్రాంతాలను గుర్తిస్తూ వాటిని ఏవియేషన్ మ్యాప్ (విమానాశ్రయాల మ్యాప్)లో చేర్చాలని భావిస్తోంది. అ... | 1 |
తారక్ కోసం ఆమెని తీసుకొస్తున్న త్రివిక్రమ్
Highlights
ఎన్టీఆర్ హీరోగా సినిమా తీస్తున్న త్రివిక్రమ్ ఇందులోనూ ఓ లేడీ యాక్టర్ ను తిరిగి ప్రేక్షకులను పరిచయం చేయబోతున్నాడు.
ఆ నటి స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా వెలిగిన తెలుగుమ్మాయి లయ.
ఆయన సినిమాల్లో కథ హీరోతో పాటు ప్రేక్షకులను కట్టిప... | 0 |
Oct 11,2016
గెలాక్సీ నోట్7 ఉత్పత్తి నిలిపివేత!
సియోల్: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చిన గెలాక్సీ నోట్7 ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ఇక్కడి స్థానిక మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బ్యాటరీల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా గెలాక్సీ నోట్... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
నమ్మనివాళ్లు నరకానికి పోతారని ఎన్టీఆర్ చెప్పమన్నారు
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రామ్గోపాల్ వర్మ తీస్తున్న‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెలుగు రాష్ట్రాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే.
TNN | Updated:
Oct 26, 2017, 03:43PM IST
ఎన్టీఆర్ జీవితం ఆధారం... | 0 |
- మరింతగా పతనమైన రూపాయి
- ఆజ్యంపోసిన జీఎస్టీ ఆందోళనలు
- సెన్సెక్స్ 281 పాయింట్లు కిందకి..
ముంబయి : దేశంలో మళ్లీ ద్రవ్యోల్బణం ఎగిసిపడనుందన్న అంచనాలకు తోడు పలు కార్పొరేట్ కంపెనీల నిరాశకర ఆర్ధిక ఫలితాలు ప్రకటించడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అదానీ పోర్ట్సు, కోల్ ఇండియా, ఎల్అండ్టీ, ర... | 1 |
మెరుగైన వర్షాలతో మంచి రోజులు
- గ్రామీణ డిమాండ్ పుంజుకుంటుంది: ఇక్రా
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో గ్రామీణుల ఆదాయం మెరుగుపడి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పుంజుకొనే అవకాశం ఉన్నట్లుగా ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. మెరుగైన సాగు ఉత్పత్తి వల్ల ధరలు అదుపులోకి వచ్... | 1 |
internet vaartha 191 Views
న్యూఢిల్లీ : పాకిస్థాన్లో భారతీయ పతాకాన్ని ఇంటిపై ఎగురవేసిన వ్యక్తిని పాకిస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి తోసేశారు. వివరాల్లోకి వెళితే… పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఒకారా జిల్లాకు చెందిన ఉమర్ ద్రాజ్ అనే వ్యక్తి విరాట్ కోహ్లీకి వీరాభిమాని.ఆస్ట్రేలియా సిరీస్లో వ... | 2 |
internet vaartha 209 Views
హైదరాబాద్ : హనివెల్ ఏరోస్పేస్ సంస్థ తాజాగా జెట్ఎయిర్వేస్ సంస్థకు చెందిన బోయింగ్ 777నిర్వహణ కాంట్రాక్టును సాధించింది. ఐదేళ్లపాటుకు దిరిన ఈ ఒప్పందం జెట్ ఎయిర్వేస్కు మంచి మెరుగైన సేవలందించేందుకు తోడ్పడుతుందని హనీవెల్ ప్రతినిధులు వెల్లడించారు. తాజాగా సేక రించిన ఆక్సిలరీ పవర్యూనిట్ ని... | 1 |
విద్యా, ఆరోగ్యరంగాల్లో ఖర్చుతక్కువే!
ఆర్థిక సర్వే విశ్లేషణ
న్యూఢిల్లీ : భారత్ పన్నులు, స్థూలదేశీయోత్పత్తి నిష్పత్తిని పెంచుకోవా ల్సిన అవసరం ఎంతో ఉంది. ఆరోగ్యం, విద్యాపరంగా మరింత వ్యయం పెరుగు తుందని ఆర్థికసర్వే వివరించింది. దేశ పన్నులరంగం జిడిపి నిష్పత్తికి 16.6శాతంగా ఉంది. వర్ధమాన మార్కెట్ల ఆర్థిక వ్యవస్థ, ఒఇసిడి సగటు... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
పవన్కి చెల్లిగా నటిస్తా!
'బస్ స్టాప్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన బ్యూటీ ఆనంది.చక్కటి అభినయం, అందాన్ని కలిగున్న ఈ భామకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడం ఖాయమని చాలా మంది భావించారు.
TNN | Updated:
Nov 10, 2016, 07:20PM IST
' బస్ స్టాప్' చిత్రంతో తెలుగు తెరకు పరి... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.