text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Oct 30,2019
సెమీస్లో ఏడుగురు బాక్సర్లు
టోక్యో (జపాన్) : నాలుగుసార్లు ఆసియా చాంపియన్షిప్స్ మెడలిస్ట్ శివ థాప ఒలింపిక్ టెస్టు ఈవెంట్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంలో బాక్సింగ్ ఒలింపిక్ టెస్టు ఈవెంట్లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. స్టార్ బాక్సర్ శివ థాప సహా మరో ఆరుగురు భారత బ... | 2 |
క్రిస్గేల్ను తప్పించిన విండీస్ బోర్డ్.. గేల్ ప్లేస్లో మరోకరి ఎంపిక
Highlights
వన్డేలైనా, టెస్టులైనా, టీ20లైనా ఒకేలా ఆడటం అతని స్టైల్. గేల్ను వీలైనంత త్వరగా పెవిలియన్కు పంపకపోతే జరిగే నష్టం ఊహాకు కూడా అందదు. అలాంటి క్రిస్గేల్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ముఖ్యంగా ఐపీఎల్లో గేల్ ముద్ర మరువలేని... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ x ఆస్ట్రేలియా సిరీస్కి పాత రూల్స్..!
క్రికెటర్లలో క్రమశిక్షణ, ఆటలో నాణ్యత పెంచేందుకు ఐసీసీ క్రికెట్లోకి కొత్త రూల్స్ని ఈ నెలలోనే ప్రవేశపెట్టనుంది.
TNN | Updated:
Sep 7, 2017, 02:04PM IST
క్రికెటర్లలో క్రమశిక్షణ, ఆటలో నాణ్యత పెంచేందుకు ఐసీసీ క్రికెట్‌లోకి ... | 2 |
గౌతమ్ నంద మూవీ సక్సెస్ మీట్ లో క్యాథరిన్ ఫోటో గ్యాలరీ
First Published 4, Aug 2017, 6:14 PM IST
గౌతమ్ నంద మూవీ సక్సెస్ మీట్ లో క్యాథరిన్ ఫోటో గ్యాలరీ
గౌతమ్ నంద మూవీ సక్సెస్ మీట్ లో క్యాథరిన్ ఫోటో గ్యాలరీ
గౌతమ్ నంద మూవీ సక్సెస్ మీట్ లో క్యాథరిన్ ఫోటో గ్యాలరీ
గౌతమ్ నంద మూవీ సక్సెస్ మీట్ లో క్యాథరిన్ ఫోటో గ్యాలరీ
గౌతమ్ నంద... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
దుమ్మురేపిన మంధన.. భారత్ రికార్డ్ స్కోరు
టీమిండియా క్రికెటర్ స్మృతి మంధన బ్యాటింగ్లో దుమ్ము రేపింది. భారత్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకుంది. దీంతో టీమిండియా టీ20ల్లో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది.
Samayam Telugu | Updated:
Mar 25... | 2 |
dil raju to collaborate with jr. ntr again for srinivasa kalyanam
రాంచరణ్ ఉఊ అన్నాడు.. ఎన్టీఆర్ ఊకొడతాడా!
‘శ్రీనివాస కళ్యాణం’లో హీరో పాత్ర కోసం గతంలో రాంచరణ్ను సంప్రదించిన దిల్ రాజు.. తాజాగా ఎన్టీఆర్ను కలిశారు.
TNN | Updated:
Sep 7, 2017, 01:23PM IST
దిల్ రాజు నిర్మించిన ‘శతమానంభవతి’ సినిమా ఎంతటి ఘన విజయా... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కొద్దిసేపటి కింద కుదిరిన గురి అప్పుడే తప్పింది
రియో ఒలింపిక్స్లో భారత మహిళల ఆర్చరీ టీమ్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకుందనే ఆనందంలో నుంచి తేలుకోకముందే మరో చేదు వార్త వచ్చింది.
TNN | Updated:
Aug 8, 2016, 02:10AM IST
రియో ఒలింపిక్స్లో భారత మహిళల ఆర్చరీ టీమ్ క్వార్... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రాహుల్ రామకృష్ణ పెళ్లి.. చాలా సీక్రెట్ అట
బీచ్లో.. రొమాంటిక్ వాతావరణంలో తన ప్రేయసి చేతులు పట్టుకుని.. మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ‘జనవరి 15న నేను పెళ్లి చేసుకోబోతున్నాను.
Samayam Telugu |... | 0 |
internet vaartha 162 Views
బెంగళూరు : ఐపిఎల్ పైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించగా రన్నరఫ్తో బెంగళూరు సరిపెట్టుకుంది. అయితే బెంగళూరు కెప్టెన్ కోహ్లీ మాత్రం బాగా ఆడి సరికొత్త రికార్డులకు చేరుకున్నాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఐపిఎల్లో కోహ్లీ ఎన్నో రికార్డులు బద్దలు కొట్లాడు. ఐపిఎల్ మ్యాచ్ల్లో క... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఉమెన్స్ డే స్పెషల్: గానా.. ‘దేవసేనా’
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటిన, చాటుతున్న నటీమణుల ‘గానా’మృతం మీకోసం...
TNN | Updated:
Mar 8, 2018, 03:54PM IST
ఆడదానిపై చేయివేస్తే.. నరకాల్సింది వేళ్లు కాదు దేవసేనా తలా... అంటూ... | 0 |
internet vaartha 211 Views
న్యూయార్క్ : కోటక్ మహీంద్ర బ్యాంక్ ఛీఫ్ ఉదయ్ కోటక్ భారత్లోని అత్యంత శక్తివంతమైన ప్రముఖుల్లో ఒకరుగా నిలిచారు. అమెరికా మ్యాగ జైన్ ఫోర్బ్స్ ప్రకటించిన 40 మంది జాబితాలో ఉద§్ు కోటక్ నిలిచారు. ఆయన సంపద 7.1 బిలి యన్ డాలర్లుగా ఉంది. ఆర్థికరంగంలోని ప్రము ఖుల వివరాలను సేకరించి ప్రచురించే ఫోర... | 1 |
Hyderabad, First Published 14, Sep 2019, 1:16 PM IST
Highlights
హీరోల మధ్య మంచి వాతావరణం ఉంటే ఒకరికొకరు సాయిం చేసుకోగలరు. అది రిలీజ్ డేట్ల సర్దుబాట్లు లేదా టైటిల్ వివాద విషయాలే కాదు, హీరోయిన్ డేట్స్ కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే అందుకు హీరోలు కలిసి మాట్లాడుకుని సమస్యలు చెప్పుకుంటే జరుగుతుంది. అలాంటి సహకారమే అఖిల్ క... | 0 |
gdp
పెద్దనోట్ల రద్దుతో జిడిపికి ఆర్థిక విఘాతమే!
న్యూఢిల్లీ,నవంబరు 20: పెద్దనోట్ల చెలా మణి రద్దుతో భారత్ స్థూల దేశీయో త్పత్తి భారీగా దెబ్బతింటుందని, రికవరీ కి భారత్ప్రభుత్వంచేపట్టే కార్యాచరణల ేకీలకం అవుతాయని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెచ్ఎస్బిసి విశ్లేషించింది. జిడిపి వృద్ధి ఒకటిశాతం పర్సంటేజిపాయింట్లు దెబ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇండోర్ టీ20లో ధోనీ స్టైల్ స్టంపౌట్స్
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక తన వేగం ఏ పాటిదో మరోసారి క్రికెట్ ప్రపంచానికి గుర్తు చేశాడు. శ్రీలంక జట్టుతో ఇండోర్
TNN | Updated:
Dec 23, 2017, 06:04PM IST
ఇండోర్ టీ20లో ... | 2 |
hmd global to launch nokia smartphones on april 4
నోకియా నుంచి మరో మూడు స్మార్ట్ఫోన్లు...!
హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ భారత్లో మరో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదలచేయనుంది. నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో, నోకియా 6 (2018) పేర్లతో ఈ ఫోన్లను వినియోగదారులకు అందించనుంది.
TNN | Updated:
Apr 1, 2018, 05:55PM IST
హెచ్ఎండీ గ్... | 1 |
Hyderabad, First Published 21, Mar 2019, 7:57 PM IST
Highlights
సీనియర్ నటి టబు గత కొంత కాలంగా టాలీవుడ్ లో కనిపించడం లేదు. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోలందరిని కవర్ చేసిన ఈ సీనియర్ నటి ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. ఆ మధ్య కొన్ని తెలుగు ఆఫర్స్ వచ్చినప్పటికీ మేడమ్ ఒప్పుక... | 0 |
Hyderabad, First Published 21, Aug 2019, 4:51 PM IST
Highlights
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగష్టు 20న రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సైరా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది... | 0 |
Hyderabad, First Published 8, Jul 2019, 12:19 PM IST
Highlights
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గత ఏడాది నుంచి రామాయణం ను వెండితెరపైకి తేవాలని ప్రయత్నాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గత ఏడాది నుంచి రామాయణం ను వెండితెరపైకి త... | 0 |
internet vaartha 278 Views
న్యూడిల్లీ : వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా స్టార్ క్రికెటర్గా సుపరిచితుడే. ఇతను టి20 ప్రపంచ కప్ సందర్భంగా క్రికెబజ్ వెబ్సైట్కు విశ్లేషకుడిగా వ్యవహ రించనున్నారు. గతంలో పలు టివి చానెల్స్లో క్రికెట్ కార్యాక్రమాల్లో విశ్లేషకుడిగా పనిచేసిన సెహ్వాగ్ ఒక వెబ్సైట్తో కలిసి పనిచేయడం ఇదే తొలిసా... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆ నోట్లతో వినియోగ బిల్లులు చెల్లించొచ్చు
రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వినియోగ బిల్లులు, ట్యాక్సులు, జరిమానాలు, ఫీజులు చెల్లించొచ్చని గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
TNN | Updated:
Nov 10, 2016, 03:55PM IST
రద్దు ... | 1 |
Hyderabad, First Published 20, Oct 2018, 4:15 PM IST
Highlights
ఆరుపదుల వయసు దగ్గరపడుతున్న టాలీవుడ్ లో ఇప్పటికి నవ మన్మథుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు నాగ్. కుర్ర హీరోలకు పోటీగా ఇప్పటికి చాలెంజింగ్ పాత్రలతో మెప్పిస్తునే ఉన్నారు.
ఆరుపదుల వయసు దగ్గరపడుతున్న టాలీవుడ్ లో ఇప్పటికి నవ మన్మథుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడ... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
"తను... వచ్చేనంట"
తేజ కాకుమాను (బాహుబలి ఫేం), రేష్మి గౌతం, ధన్య బాలకృష్ణన్ నటినటులుగా రూపొందుతున్న చిత్రం "తను... వచ్చేనంట".
| Updated:
Jun 21, 2016, 12:38AM IST
"తను... వచ్చేనంట"
తేజ కాకుమాను (బాహుబలి ఫేం), రేష్మి గౌతం , ధన్య బాలకృష్ణన్ నటినటులుగా రూపొ... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
అలా ముద్దులు పెట్టుకోవడానికి వీల్లేదు
ఎక్కడపడితే అక్కడ ముద్దులు పెట్టుకోవడానికి వీల్లేదంటున్న పోలీసులకు అలాంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది ?
TNN | Updated:
Sep 2, 2015, 11:29AM IST
ఇమ్రాన్ ఖాన్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జంటగా తెరకెక్కిన చిత్రం కట్టి బ... | 0 |
SBI CARD
ఎస్బిఐ సెంట్రల్ కోబ్రాండెడ్ క్రెడిట్కార్డు
ముంబై, జనవరి 17: ఫ్యాషన్ రిటైల్లో అగ్రగామిగా ఉన్న ఫ్యూచర్గ్రూప్ సెంట్రల్ స్టేట్బ్యాంకుతో కలిసి కొత్తక్రెడిట్కార్డును విడుదలచేసింది. కోబ్రాండెడ్ క్రెడిట్కార్డుగా సెంట్రల్ ఎస్బిఐ కార్డుగా మార్కెట్కు విడుదల చేసింది. షాపింగ్, రెస్టారెంట్ బిల్లులు, వినోదర... | 1 |
Suresh 211 Views Ambati Rayudu
Ambati Rayudu
హైదరాబాద్: భారత క్రికెటర్ అంబటిరాయుడు ఉద్వేగంలో తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జట్టు ఎంపికలో అతని పేరును పరిశీలించాలని పేర్కొంటూ మాజీ ఎంపి, భారత క్రికెట్ సమాఖ్య ఛైర్మన్ వి.హనుమంతరావు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కె ప్రసాద్కు లేఖ రాశారు. ప్రత... | 2 |
అతడు అడవిని జయించాడు" నవల ఆధారంగా సినిమా
Highlights
అతడు అడవిని జయించాడు నవల ఆధారంగా చిత్రం
అంతర్జాతీయ స్థాయిలో సినిమా తెరకెక్కించగల సాహిత్యం
సినిమాగా తెరకెక్కించేందుకు దూలం సత్యనారాయణ కసరత్తు
1984 లో ప్రచురితమై మూడు దశాబ్దాలకు పైగా పాఠకులను అలరించిన "అతడు అడవిని జయించాడు" అనే నవల ఇప్పుడు సినిమా రూపం దాల్చనుంది.. ప్రమ... | 0 |
Suresh 120 Views west indies 117 allout
Team india
Jamaika: వెస్టిండీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 47.1 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 140.1 ఓవర్లలో 416 ... | 2 |
Visit Site
Recommended byColombia
2008 నుంచి 2011 ప్రపంచకప్ వరకూ టీమిండియా ఆటగాళ్లతో కలిపి పనిచేసిన ప్యాడీ అప్టన్ తాజాగా ‘ది బేర్ ఫుట్ కోచ్’ పేరుతో తన అనుభవాల్ని పుస్తకం రూపంలో తీసుకొచ్చాడు. ఇందులో ధోనీ గురించే కాకుండా.. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి కూడా ఆసక్తికరమైన విషయాల్ని ప్రస్తావించ... | 2 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Stock Market Today: యస్ బ్యాంక్ జోరు.. సూచీల లాభాల ముగింపు
నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ రోజంతా నష్టాల్లో ట్రేడైనప్పటికీ, ముగింపు సమయంలో యస్ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్ల ర్యాలీతో 15 పాయింట్ల లాభంతో 27,266 వద్ద ముగిసింది. ఐటీ, ఎఫ్ఎంజీసీ, రియల్టీ ఇండ... | 1 |
Bracewe;l
డ్రంకన్ డ్రైవ్లో దొరికిపోయిన బ్రాస్వెల్
క్రెస్ట్చర్చ్ : న్యూజిలాండ్ ఆటగాడు డగ్ బ్రాస్వెల్ మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. నేరం రుజువవ్వటంతో అతడికి 100 గంటల పాటు సామాజిక సేవ చేయాలంటూ స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. 26 ఏండ్ల ఈ ఆటగాడు మార్చి 18న హమానాలో మద్యం తాగి వాహనం నడిపాడు. మద్యం తాగి... | 2 |
Suresh 105 Views milka singh
milka singh
ఢిల్లీ: భారత అథ్లెట్ మిల్కా సింగ్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిజికల్ యాక్టివిటీ విభాగానికి గుడ్విల్ అంబాసిడర్గా
నియమించింది. దక్షిణ, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఫిజికల్ యాక్టివిటీస్
ప్రాధాన్యతపై అవగాహన కల్పించడానికే మిల్కాసింగ్ను అంబాసిడర్గా నియ... | 2 |
rupee
జిఎంఆర్ ఎయిర్పోర్టు విస్తరణకు రూ.2500 కోట్లు
హైదరాబాద్, మే 29: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయం విస్తరణ ప్రణాళిక కింద రూ.2500 కోట్లు వ్యయంచేస్తున్న ది. ప్రస్తుతం ఉన్న సామర్ధ్యం పెంచి 12 మిలియన్ల ప్రయాణీకులు స్థాయినుంచి 20 మిలియన్ ప్యాసింజర్ల రాకపోకల స్థాయికి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టును విస్తరిస్... | 1 |
Hyderabad, First Published 2, Apr 2019, 9:42 AM IST
Highlights
అక్కినేని నాగార్జున, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 2002లో వచ్చిన బ్లాక్బస్టర్ ‘మన్మథుడు’. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది.
అక్కినేని నాగార్జున, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 2002లో వచ్చిన బ్లాక్బస్టర్ ‘మన్మథుడు’. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ర... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్కి ప్రమోషన్..!
ఇంగ్లాండ్లో ముగిసిన ఐసీసీ మహిళల ప్రపంచకప్లో ఆస్ట్రేలియాపై సంచలన ఇన్నింగ్స్తో వెలుగులోకి వచ్చిన హిట్టర్ హర్మన్ప్రీత్ కౌర్కి
TNN | Updated:
Sep 9, 2017, 06:59PM IST
ఇంగ్లాండ్‌లో ముగిసిన ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో ... | 2 |
మార్కెట్లోకి కొత్త ఫోర్డ్ ఎండీవర్
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ బుధవారం దేశ మార్కెట్లోకి కొత్త తరం ఎండీవర్ను విడుదల చేసింది. హైదరాబాద్ ఎక్స్ షోరూం వద్ద దీని ధర రూ.24,10,617 నుంచి రూ.28,69,635గా నిర్ణయించింది. ఇది కేవలం డిజీల్ వర్షన్లో మాత్రమే లభ్యమవుతుందని ఆ కంపెనీ తెలిపింది. బుధవారం... | 1 |
internet vaartha 139 Views
రూ.1486 కోట్లకు వృద్ధి
న్యూఢిల్లీ : చిన్నకార్ల తయారీ దిగ్గజం మారుతిసుజుకి ఇండియా తొలిత్రైమాసికం నికరలాభాలు 23శాతం పెరిగి రూ.1486 కోట్లకు చేరాయి. నికర అమ్మకాల పరంగా చూస్తే 12శాతం పెరిగి 14,654 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. కొత్త మోడళ్ల విడుదల, ఎక్కువ విక్రయాలు వంటివి ప్రతికూల పరిస్థిత... | 1 |
బాహుబలి ప్రభాస్ మదర్ గురించి న్యూస్ వైరల్ చేస్తోంది
Highlights
బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు యమా క్రేజ్
తాజాగా గరుడవేగ సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్న పూజా కుమార్
బాహుబలి మదర్ కు సంబంధించిన ఓ వార్తను ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పూజ
బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ కు ప్రపంచంలోని తెలుగువారిలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఎంతటి క్రే... | 0 |
విడుదలకు ముందే 100కోట్ల క్లబ్ లో సూర్య "S3-యముడు-3".
Highlights
ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా సూర్య ఎస్ 3 చిత్రం విడుదల
విడుదలకు ముందే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఎస్3
తెలుగులో ప్రమోషన్ కోసం నిర్మాత తీవ్ర ప్రయత్నం
వరుసగా పోలీస్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి స్టార్ క్రేజ్ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహసన్, అన... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
వార్మప్ మ్యాచ్లో భారత్ని ఓడించిన ఆసీస్
భారత్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 103 పరుగుల తేడాతో
TNN | Updated:
Sep 12, 2017, 05:53PM IST
భారత్ బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్ జట్టుతో మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్&z... | 2 |
IPO
ఐపిఒలకు కలిసొచ్చిన కాలం
న్యూఢిల్లీ, అక్టోబరు 12: ఈ ఆర్థికసంవత్సరంలో భారతీయ కార్పొరేట్ రంగానికి ఐపిఒ మార్కెట్ కలిసొచ్చింది. సుమారు 50 కంపెనీలకుపైగా దలాల్స్ట్రీట్లో ఐపిఒ ఆఫర్లతో ముందుకువచ్చాయి. ఇంచుమించు 2.93 బిలియన్ డాలర్లు నిధులు సమీకరణకు ఉపక్రయిస్తున్నాయి. మరో 22 కంపె నీలు ఐపిఒ ప్రణాళికలతో ఉన్నాయి. ఈ ఏడాది లో... | 1 |
akkineni nagarjuna gets a whopping remuneration for hosting bigg boss 3 telugu
Bigg Boss Telugu 3: ఆ విషయంలో ఎన్టీఆర్ కంటే నాగార్జునే ‘బిగ్ బాస్’!
గత రెండు సీజన్లుగా బుల్లి తెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 3 రెడీ అయ్యింది. నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 త్వరలో ప్రారంభం కానుంది.
Sa... | 0 |
ఐటీ, లోహ షేర్ల విలవిల
ొ సెన్సెక్స్లో 145 పాయింట్ల క్షీణత
ముంబయి: క్రిస్మస్ పండుగ దగ్గరపడుతుండటం,సెలవు దినాల నేపథ్యంలో ఐటి, లోహ, ఎఫ్ఎంసీజీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురి అయ్యాయి. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో మదుపర్లు ఆశించిన స్థాయిలో విత్త బిల్లులకు ఆమోదం లభించకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఫలితంగా... | 1 |
Sep 19,2016
నేటి నుంచి ఐసీఐసీఐ ప్రు ఐపీఓ
నవతెలంగాణ-వాణిజ్యవిభాగం: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక బీమా కంపెనీ ఐపీఓకు రానుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బీమా సంస్థ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19 నుంచి ప్రారంభమై 26తో ముగియనుంది.తద్వార ఈఏడాదిలో అతిపెద్ద ఇష్యూగా కూడా నిలవనుంది. ఈ ఇష్యూకి ధరల శ్రేణిని (ప్రైస్ బ్యాండ్)... | 1 |
internet vaartha 243 Views
దుబాయ్ : డిఐసిఎస్లో జరిగిన మాస్టర్స్ ఛాంపి యన్స్ లీగ్(ఎంసిఎల్) టి20 టోర్నమెంట్ తొలి మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వం లోని జెమిని అరేబియన్స్ జట్టు విజయం సాధించింది. కాగా సెహ్వాగ్ జట్టు విజయం లో జెమినీ అరేబియన్స్ ఆటగాడు కుమార సంగక్కర కీలక పాత్ర షోషించాడు. జెమినీ అరేబియన్స్ ధాటిగ... | 2 |
England, First Published 14, Sep 2018, 11:40 AM IST
Highlights
ఇంగ్లాండ్ అల్టైమ్ గ్రేట్ లిస్టర్ కుక్ రిటైర్మెంట్తో ఆ జట్టు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. దీని నుంచి కోలుకోకముందే మరో గొప్ప ఆటగాడు క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
ఇంగ్లాండ్ అల్టైమ్ గ్రేట్ లిస్టర్ కుక్ రిటైర్మెంట్తో ఆ జట్టు తీవ్ర దిగ్భ్రాంతిలో ముని... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price: మరోసారి తగ్గిన బంగారం ధరలు
రూపాయితో పోలిస్తే డాలరు విలువ క్షీణించడం, యూఎస్ ఫెడ్ సమావేశం, స్థానికంగా డిమాండ్ తగ్గడం బంగారం ధరల పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
Samayam Telugu | Updated:
Sep 28, 2018, 05:22PM IST
Gold Price: మరోసారి తగ్గి... | 1 |
Indian team announced for sri lanka tour 2017 Tests
లంకతో టెస్టుల కోసం భారత్ జట్టు ప్రకటన
శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ కోసం భారత్ జట్టుని శుక్రవారం సెలక్టర్లు ప్రకటించారు. నవంబరు 16 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు,
TNN | Updated:
Nov 10, 2017, 06:06PM IST
శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌ కోసం భారత్ జట్ట... | 2 |
internet vaartha 145 Views
ఒకే సంస్థగా మాక్స్లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్
ముంబై : దేశ బీమారంగంలోనే అతిపెద్ద విలీన ప్రక్రియకు రెండు సంస్థలు శ్రీకారం చుడుతున్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, మాక్స్లైఫ్, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు విలీనం అవుతున్నాయి. శుక్రవారం స్టాక్ ఎక్ఛేంజిలకు ఈ సమాచారం ఇచ్చాయి. రెండు సంస్థల డై... | 1 |
Mumbai, First Published 13, Sep 2018, 1:56 PM IST
Highlights
టీమిండియాకు సారథ్యం వహించిన వారిలో మహేంద్ర సింగ్ ధోనీ ముందు వరుసలో నిలుస్తాడు. టెస్టుల్లో, వన్డేల్లో జట్టును అగ్రస్థానంలో నిలపడమే కాకుండా.. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను జట్టుకు అందించాడు.
టీమిండియాకు సారథ్యం వహించిన వారిలో మహేంద్ర స... | 2 |
Jul 31,2018
టెక్ మహీంద్రా లాభాల్లో 12% వృద్ధి
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ టెక్ మహీంద్రా 2018-19 జూన్తో ముగిసిన ప్రథమ త్రైమాసికానికి 12.4 శాతం వృద్ధితో రూ.897.9 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.798.6 కోట్ల లాభాలు నమోదు చేసింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ కూడా 1... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఆసీస్..!
డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టుని 118 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడించింది. 417 పరుగుల
TNN | Updated:
Mar 5, 2018, 02:52PM IST
డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టుని 11... | 2 |
sumalatha 124 Views india VS south africa , Team India , vishakapatnam
India vs South Africa
విశాఖపట్నం: భారత్ తో జరుగుతున్న మొదటి టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా కొద్దిసేపటికే నాలుగో వికెట్ కోల్పోయింది. 39/3తో ఈ రోజు ఆట ప్రారంభించిన డీన్ ఎల్గర్, బావుమలు భారత బౌలర్లను ఎదుర్కొంటూ నిలకడగా ఆడారు. ఈ క్రమంల... | 2 |
'మామ్' చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెబుతున్న శ్రీదేవి
Highlights
జులై7న ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీదేవి మామ్ చిత్రం
తెలుగు, తమిళ, హిందీ, మళయాళం నాలుగు భాషల్లోనూ శ్రీదేవి డబ్బింగ్
శ్రీదేవి కి మామ్ 300వ చిత్రం.. ఫస్ట్ మూవీ రిలీజ్ డేట్ నాడే మామ్ రిలీజ్
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవా... | 0 |
నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.. అందుకే వదిలేశా: స్టార్ హీరోయిన్
Highlights
నాకు సంబంధించిన వరకు సెక్స్ అనేది ఫిజికల్ మాత్రమే కాదు.. భావోద్వేగాలతో కూడిన ఒక ఎమోషన్. నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నా పార్ట్నర్ ను మోసం చేయలేదు. కానీ నన్ను మోసం చేసే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండడంలో అర్ధం లేదనిపించింది
బాలీవుడ్ లో ప్రేమలు,... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
సుల్తాన్ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ ?
ప్రేమ్ రతన్ ధన్ పాయో తర్వాత సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సుల్తాన్.
TNN | Updated:
Jan 9, 2016, 10:40PM IST
సుల్తాన్ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ ?
ప్రేమ్ రతన్ ధన్ పాయో తర్వాత సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
2017లో ఎదురులేని టీమిండియా..!
భారత్ జట్టుకి 2017లో ఎదురేలేకపోయింది. టెస్టు, వన్డే, టీ20 సిరీస్ల్లో జైత్రయాత్ర సాగిస్తూ అగ్రశ్రేణి జట్లకి సైతం కొరకరానికొయ్యగా
Rajendra G , Samayam Telugu | Updated:
Dec 21, 2017, 12:01PM IST
2017లో ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
శ్రీలంక టెస్టు సిరీస్ విజేత భారత్
మంగళవారం కొలంబోలో టీమిండియా చరిత్ర సృష్టించింది.
TNN | Updated:
Sep 1, 2015, 05:19PM IST
మంగళవారం కొలంబోలో టీమిండియా చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల తరువాత శ్రీలంకలో టెస్ట్ సిరీస్ను ఇండియా గెలిచింది. మూడు టెస్టుల సిరీస్ 2-1తో భార... | 2 |
Recommended byColombia
గత ఎపిసోడ్లో జరిగిన కథ..
రమేష్ చంద్రని చంపబోయింది చిన్నీనేనని నమ్మిన అమర్.. చిన్నీ దగ్గరకు వచ్చి.. నోటికొచ్చినట్లు తిట్టేస్తాడు. ‘కన్న తండ్రిలా చూసుకున్న మామగారిని చంపాలని చూస్తావా? ఇక జీవితంలో నీ ముఖం నాకు చూపించకు..’ అని చెప్పి వెళ్లిపోతాడు. భర్త అన్ని మాటలు అని వెళ్లిపోవడంతో.. వెంటనే నేరం తనే... | 0 |
Jul 25,2016
ఎన్ఎస్ఈ బోర్డులోకొత్తగా ముగ్గురు డైరెక్టర్లు..
ముంబయి : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజే బోర్డులో కొత్తగా ముగ్గురు పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్లను నియమించింది. ఇందులో ఇన్పోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్దాస్పై తో పాటు కార్పొరేట్ వ్యవహారాల మాజీ కార్యదర్శిగా పనిచేసిన నవీద్ మసూద్, కేపీఎంజీ ఇండియా మాజీ డిప్యూటీ ... | 1 |
'సావిత్రి'గా నేను నటించి ఉంటే బాగుండేది!
Highlights
అలనాటి మేటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్
అలనాటి మేటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఊహించిన దానికంటే మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో చిత్రబృందం సంబరాల... | 0 |
మీడియా ముందుకు కీలక విషయాలతో శ్రీదేవి సోదరి!
Highlights
తల్లి మరణం తర్వాత శ్రీదేవికి శ్రీలత సపోర్టు
అందుకే శ్రీదేవి దుబాయ్లో ఒంటరిగా
మీడియా ముందుకు కీలక విషయాలో శ్రీదేవి సోదరి!
శ్రీదేవి హఠాన్మరణం, అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఆమె సోదరి శ్రీలత మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవితో సంబంధాలు... | 0 |
west indies’ t20i series against pakistan in lahore postponed
వెస్టిండీస్ లాహోర్ పర్యటన వాయిదా
భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ పర్యటనకి తాము వెళ్లబోమని వెస్టిండీస్ స్టార్ క్రికెటర్లు క్రిస్గేల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో తదితరులు ఆ దేశ క్రికెట్
TNN | Updated:
Nov 9, 2017, 02:40PM IST
భద్రతా కారణాల దృష్ట్యా పాకి... | 2 |
Gangooly
ఇంగ్లండ్కు ఘోర పరాజయం తప్పదు: గంగూలీ
న్యూఢిల్లీ: టీమిండియా ప్రస్తుత ఫామ్పై మాజీ కెప్టెన్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీమిం డియా ఫామ్ చూస్తుంటే ఐదు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్కు గురవు తుందేమో అనిపిస్తుందని జోస్యం చెప్పాడు. ఈ టూర్లో ఇంగ్లం డ్కు ఘోర పరాజయం తప్పదని గంగూలీ పేర్కొన్నాడు.న్... | 2 |
Jan 11,2017
పదహారేండ్ల కనిష్టానికి వాహన అమ్మకాలు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు దెబ్బ ఒక్కో రంగాన్ని కుదేపిస్తోంది. వాహ న అమ్మకాలను ఏకంగా 16 సంవత్స రాల కనిష్టానికి దిగజారే లా చేసింది. ఈ ఏడాది డిసెంబర్లో వాహన విక్రయాలు 18.66 శాతం మేర క్షీణించాయని సియోమ్ వెల్లడించింది. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో వినియోగదారుల్లో విశ్... | 1 |
india vs new zealand: kiwis beat india by 40 runs
భారీ లక్ష్య చేధనలో చేతులెత్తేసిన భారత్
భారీ లక్ష్య చేధనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన భారత్ చేతులెత్తేసింది. కోహ్లి, ధోనీ పోరాడినా.. విజయానికి 40 పరుగుల దూరంలో నిలిచింది.
TNN | Updated:
Nov 4, 2017, 10:57PM IST
రాజ్‌కోట్ టీ20లో న్యూజిలాండ్ జట్టు 40 పరుగుల తేడాతో ఘ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
పసిడి పరుగులకు బ్రేక్.. దిగొచ్చిన ధరలు
ఒకవైపు పసిడి ధరలు తగ్గగా.. వరుసగా పతనమవుతున్న వెండి ధరలు శుక్రవారం పుంజుకున్నాయి. దీంతో బులియన్ మార్కెట్లో రూ.310 పెరిగిన కిలో వెండి ధర రూ.39,500కి చేరింది.
Samayam Telugu | Updated:
Nov 2, 2018, 05:15PM IST
పసిడ... | 1 |
Mar 20,2016
ఊగిసలాటలోనే మార్కెట్లు
ముంబయి : సోమవారంతో (21తో) ప్రారంభమయ్యే వారంలో భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొనే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త వారంలో పలు పండుగల నేపథ్యంలో మదుపర్లు మార్కెట్లపై పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. కాగా ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల... | 1 |
CHOCKLATE ROOM
230 స్టోర్లకు విస్తరించిన ‘చాక్లెట్రూమ్’
హైదరాబాద్, జూన్ 28: అంతర్జాతీయంగా 230 స్టోర్లతో చాక్లెట్రూం నేడు ప్రపంచ దేశాల్లో సైతం విస్తృత మార్కెట్ వాటా కలిగిఉందని సంస్థ సహవ్యవ స్థాపకులు, సీఎండి చైతన్యకుమార్ వెల్లడించారు. చాక్లెట్రూం పదోవార్షికోత్స వం సందర్భంగా అంతర్జాతీయ మార్కెట్లలో సైతం ఎన్నో మైలు... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
టాలీవుడ్ సెక్స్ రాకెట్ జాబితాలో ఇద్దరు టాప్ హీరోయిన్లు; అనసూయ ఛీకొట్టింది..
చికాగో టాలీవుడ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో దక్షిణాదికి చెందిన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు సహా పలువురికి ప్రమేయం ఉందని సమాచారం.
Samayam Telugu | Updated:
Jun 17, 2018, 07:06PM IST
చికా... | 0 |
ఎస్బీఐకి మొండి బకాయిల షాక్
- ద్వితీయ త్రైమాసిక లాభాల్లో 35% పతనం
ముంబయి : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫలితాలకు మొండి బాకీలు గండి కొట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రాని బాకీలకు కేటాయింపులు పెరగడంతో రూ.2,538 కోట్ల నికర లాభ... | 1 |
internet vaartha 166 Views
కొలంబో : శ్రీలంకకు చెందిన యువ క్రికెటర్ బంతి తగిలి మైదానంలో తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.వివరాల్లోకి వెళితే…. టెస్ట్ ఓపెనర్ కౌశల్ సిల్వ పల్లెకిలెలో జరుగుతున్న ఒక స్వదేశీ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా తలకు బాల్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి... | 2 |
Women's Asia Cup hockey: India storms into final
ఆసియా కప్ హాకీలో ఫైనల్ చేరిన భారత్
ఆసియా కప్ హాకీలో భారత్ అమ్మాయిలు స్ఫూర్తివంతమైన విజయాలతో ఫైనల్కి దూసుకెళ్లారు. డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్తో శుక్రవారం
TNN | Updated:
Nov 3, 2017, 06:42PM IST
ఆసియా కప్ హాకీలో భారత్ అమ్మాయిలు స్ఫూర్తివంతమైన విజయాలతో ఫైనల్‌కి దూసుకె... | 2 |
New Delhi, First Published 5, Sep 2018, 11:15 AM IST
Highlights
ప్రారంభం సానుకూలంగానే ఉన్నా మళ్లీ రూపాయి మారకం విలువ తిరగబడింది. బుధవారం రికార్డు స్థాయిలో 71.67వద్ద మరో జీవిత కాల కనిష్ట రికార్డు నమోదు చేసింది. దీనికి వాణిజ్య యుద్ధ భయాలకు తోడు ముడి చమురు ధరల పెరుగుదలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ముంబై: డాలర్ ముందు... | 1 |
నేను గర్భంతో ఉన్నప్పుడు నాకు ఆయనతో అఫైర్ అంటగట్టారు : అనసూయ
Highlights
నేను గర్భంతో ఉన్నప్పుడు నాకు ఆయనతో అఫైర్ అంటగట్టారు : అనసూయ
బుల్లితెరపై తన అందచందాలతో యువకుల మనసులను కొల్లగొటుతున్న హాట్ యాంకర్ అనసూయ. “రంగస్థలం”లో యాంకర్ అనసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ తో ఎంత పాపులర్ అయ్యిందో అందరి మనసులను ఎలా దోచుకుందో తెలిసి... | 0 |
ఒలింపిక్స్ ఇండియన్ టీమ్
బ్రాండ్ అంబాసిడర్గా
సచిన్కు పిలుపు
ఎఆర్ రెహ్మాన్ను చేర్చుకునే దిశగా ఐఒఎ
న్యూఢిల్లీ : బ్రెజిల్లోని రియో డి జెనీరోలోలో ఆగస్టు 5 నుంచి 21 వరకు నిర్వహించనున్న 2016 ఒలింపిక్స్ ఇండియన్ టీమ్కు బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ను నియమించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) నిర్ణయం తీసుకుంది.... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
వోడాఫోన్, ఐడియా విలీనానికి డీఓటీ ఆమోదం నేడే
వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ల విలీనానికి టెలికం విభాగం (డాట్) సోమవారం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి
Samayam Telugu | Updated:
Jun 18, 2018, 10:03AM IST
వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ల విలీనానికి టెలికం విభాగం (డా... | 1 |
- రోజురోజుకు పెరిగిపోతున్న యూపీఐ ఆధారిత స్కామ్లు
- ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలోనే ఎక్కువగా కేసులు
- బ్యాంకులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందన అంతంతే
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో నగదు వాడకాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీలను పెంపొందించే ఉద్దేశంతో కేంద్రంలోని మోడీ సర్కారు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) విధానాన్... | 1 |
sumalatha 179 Views Budget2019 , Gold , silver
gold
న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్న పెంచుతూ ప్రకటించడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈరోజు ఒక్కరోజే రూ.590 పెరిగింది. దీంతో 34వేల పైన ఉన్న పసిడి ధర రూ.34,800లకు చేరినట్లు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ వెల్లడించింది.
మరోవ... | 1 |
Suresh 148 Views
జ్యుయెలర్లు రిజిస్టర్ చేసుకోవాలి
న్యూఢిల్లీ: కేంద్ర ఎక్సైజ్ సుంకం చెల్లింపులకోసం కేంద్ర ప్రభుత్వం జ్యుయెలరీ వ్యాపారులు రిజిస్టర్ చేసుకునేందుకు గడువు తేదీని పొడిగించింది.. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం చెల్లింపులను మార్చి ఒకటో తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది. మార్చి, మే మసాల మధ్యకాలంలో బకాయిలను జ్యుయెలర్లు... | 1 |
internet vaartha 181 Views
హైదరాబాద్ : దేశంలో రెండో అతిపెద్ద నెట్వర్క్ ఉన్న వొడా ఫోన్ కొత్తగా యువతరం కోసం వొడాఫోన్యు ప్రవేశపెట్టింది. ఎపి తెలంగాణహెడ్ రోహితట్యాండన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 4జినెట్ వర్క్ తొమ్మిదిసర్కిళ్లలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఐదుసర్కిళ్లలో విజయవంతంగా ప్రారంభించామని,గుజరాత్, ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
భారత్ vs సీఏ XI మ్యాచ్ తొలిరోజు రద్దు..!
ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా. అప్పటిలోపు అక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకోవాలని భారత్ టెస్టు జట్టు ఆశిస్తోంది.
Samayam Telugu | Updated:
Nov 28, 2018, 01:01PM IST
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు... | 2 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
Hyd Internet 82 Views Gold
gold
ఢిల్లీ: వరుసగా నాలుగు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం కాస్త పెరిగాయి. రూ.150 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర 30,750కి చేరింది. దసరా, దీపావళి పండగల సందర్భంగా స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పుంజుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. మరో వైపు బంగా... | 1 |
Virat Kohli regains top spot
వన్డేల్లో నెం.1 ర్యాంక్ కొట్టేసిన విరాట్ కోహ్లి
ఛాంపియన్స్ ట్రోఫీలో డివిలియర్స్, డేవిడ్ వార్నర్లు విఫలమవగా.. పాకిస్థాన్పై 81 పరుగులు, దక్షిణాఫ్రికా 76 పరుగులు
TNN | Updated:
Jun 13, 2017, 05:49PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ఫామ్‌ని కొనసాగిస్తున్న భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డ... | 2 |
సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్న ఎయిర్ టెల్ పాప
Highlights
హీరొయిన్ కానున్న ఎయిర్ టెల్ పాప
టీవీ యాడ్స్ చూసేవాళ్ళకు బాగా పరిచయమున్న మొహం సాషా చెట్రిది
ఆడిషన్ కు వచ్చిన సాషా తన స్కిల్స్ తో దర్శకుడితో పాటు నిర్మాతను కూడా మెప్పించిందట
టీవీ యాడ్స్ చూసేవాళ్ళకు బాగా పరిచయమున్న మొహం సాషా చెట్రిది. పేరు చెప్పగానే గుర్తుపట్టలేకపోవచ... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఐపీఎల్ ప్రియులకు 'జియో' బంపర్ ఆఫర్..!
'ఐపీఎల్ సీజన్ 11' కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేమికుల కోసం రిలయెన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 'జియో క్రికెట్ సీజన్ ప్యాక్' పేరుతో రూ.251 ప్లాన్ను ప్రవేశపెట్టింది.... | 1 |
25 నుంచి మళ్లీ జిఎస్టిఎన్ పోర్టల్ పన్ను చెల్లింపుదారులు,
ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి
న్యూఢిల్లీ, జూన్ 25: ఇ-కామర్స్ ఆపరేటర్లు టిడిఎస్ తగ్గించి చెల్లించేవారు జిఎస్టి నెట్వర్క్ లో ఈనెల 25వ తేదీనుంచి రిజిష్టరు అవుతారు. జిఎస్టిపోర్టల్లో తాజా రిజిస్ట్రేషన్లను తిరిగి ప్రారంభిస్తున్నది. ప్రస్తుత ఎక్సైజ్... | 1 |
'జన్ధన్' భారంగా మారింది..!
-దాన్ని తట్టుకొనేందుకే ఇతర ఖాతాదారులపై పెనాల్టీ మోత
-సదరు ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవు
-అది ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు
-పలు ప్రత్యామ్నాయాలు విశ్లేషించాకే నిర్ణయం: ఎస్బీఐ అధినేత్రి
ముంబయి: ఖాతాల్లో సగటు నగదు నిల్వలను నిర్వహించని వారిపై అపరాధ రుసుమును విధించాలని తాము తీసుకున్న ని... | 1 |
SaahoTeaser: Sahoo Movie Teaser REleased on Today
సాహో టీజర్ ఈ సాయంత్రమే!
ప్రభాస్ అభిమానులు పంగడ చేసుకునే వార్త. బహుబలి 2 మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుండగా.. అంతకంటే ముందుగానే ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘సాహో’ టీజర్ యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.
TNN | Updated:
Apr 27, 2017, 02:57PM IST
... | 0 |
Suresh 89 Views
వచ్చే ఐదేళ్లలో 600 కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: భారత్ వైమానికరంగంలోవచ్చే ఐదేళ్ల లో 600 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావచ్చని వాటిలో 100 కోట్ల డాలర్లు ఏరోడ్రోమ్ల పునరుద్ధరణకు వినియోగిస్తామని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దేశీయ వైమానికరంగం వృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, పౌరవ... | 1 |
ఎన్టీఆర్ బయోపిక్ లో రానా.. ఏ పాత్రంటే..?
Highlights
ఇప్పుడు ఈప్రాజెక్ట్ లోకి దగ్గుబాటి రానా కూడా జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే రానా ఏ పాత్రలో కనిపించబోతున్నారనే విషయాన్ని సస్పెన్స్ గా ఉంచినా.. ఆయన మాత్రం నారా చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించబోతున్నారని టాక్
నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ ల... | 0 |
పవన్ కళ్యాణ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరు-సురేఖ దంపతులు,చెర్రీ కూడా
Highlights
ఇవాళ జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు
పి.ఎస్.పి.కె.25 షూటింగ్స్ సెట్స్ కెళ్లి పవన్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరు దంపతులు
పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మెగాస్టార్ దంపతులు
బాబాయ్ కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తె... | 0 |
Visit Site
Recommended byColombia
టీజర్ మొత్తం ఫన్ని జనరేట్ చేస్తూ.. డిఫరెంట్ రోల్లో కనిపిస్తుంది మెగా డాటర్. తను ఎదుటి వారికి పేరు చెప్పకపోగా.. ఎవరైనా పేరు, వివరాలు చెప్తుంటే.. ‘చాల్లే.. నీ పేరు.. అంతకన్నా తెలుసుకుని నేను ఏం చేస్తా’ అంటూ టీజర్లో సందడి చేస్తుంది. ‘తినడానికి పునుగులు లేవు కాని.. బెగ్గర్కి బర్గర్ తి... | 0 |
Hyderabad, First Published 19, May 2019, 4:04 PM IST
Highlights
వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు విషయంలో తాను నిర్దోషినని, క్విడ్ప్రోకోకు ఆస్కారమే లేదని ఐసీఐసీఐ మాజీ ఎండీ కమ్ సీఈఓ చందాకొచ్చర్ పేర్కొన్నారు. రుణాల మంజూరుకు చాలా ప్రక్రియ ఉంటుందని విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో ఆమె అన్నట్ల... | 1 |
INVESTTIME
రూ.20 లక్షలు పెట్టుబడి రూ.కోటి రిటర్నులు
న్యూఢిల్లీ, ఆగస్టు 13 మాఫండ్లోపెట్టుబడులు పెట్టండి. 20లక్షలు పెడితే రూ.కోటిరూపాయలు రిటర్నులు సాధించుకోండి. ఒక పెట్టుబడుల ఫండ్సంస్థ చెపుతున్న నినాదం ఇది. మిడ్క్యాప్ ఈక్విటీఫండ్లో జోరుగా కార్యకలాపాలు సాగి స్తున్న మిరాయి అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ ఇన్వెస్టర్ల... | 1 |
May 19,2017
నిలిచిపోనున్న జీఎం షెవర్లే అమ్మకాలు
ముంబయి : జనరల్ మోటార్స్ (జీఎం) భారత్లో తన కార్ల అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించింది. అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న ఈ బహుళజాతి కంపెనీ ఈ ఏడాది చివరి నుంచి భారత్లో విక్రయాలను ఆపివేయనుంది. దీంతో జనరల్ మోటార్స్కు చెందిన షెవర్లే బ్రాండ్ కార్ల విక్రయాలు నిలిచిపోనున్నా... | 1 |
internet vaartha 235 Views
ఆట డెస్క్ : ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళ సింగిల్స్ ఫైనల్స్లో అమెరికా నల్లకలువ సెరినా విలియమ్స్ జర్మనీకి చెందిన కెర్బర్తో తలపడనుంది. రాడ్ లేవర్లో ఏరినాలో నేడు జరిగిన సెమీస్లో కెర్బర్ బ్రిటన్కు చెందిన కొంటాను ఓడించి ఫైనల్కు చేరుకుంది. అన్సీడెడ్గా బరిలోకి దిగిన కొంటా సెమ... | 2 |
కొత్త బ్యాంకులతో ఇబ్బంది లేదు
- ఐసీఐసీఐ బ్యాంక్ అధినేత్రి చందా కొచ్చర్
ముంబయి: కొత్తగా పేమెంట్ బ్యాంకుల రాకతో ప్రస్తుతం ఉన్న బ్యాంకులకు గిరాకీ తగ్గనుందనీ.. ఇకపై అవి కనుమరుగు కానున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఐసీఐసీఐ బ్యాంక్ అధినేత్రి చందాకొచ్చర్ తోసిపుచ్చారు. కొత్త సంస్థలు అందుబాటులోకి రావడం వల్ల వ్యవస్థలో పెద్... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.