text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
internet vaartha 173 Views
కాన్బెర్రా : బౌలర్ల ధాటికి మాత్రమే ఇప్పటి వరకు బ్యాట్స్మెన్లు హెల్మెట్ ధరించే వారు. కానీ బ్యాట్స్మెన్ల దూకుడుకు ఇప్పుడు అంపైర్లు కూడా హెల్మెట్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది .ఆస్ట్రేలియా,భారత్ల మధ్య జరుగుతున్న నాలుగవ వన్డే ఇందుకు వేదికైంది.కాగా మ్యాచ్ ఆరవ ఓవర్లో ఫించ్ కొట్టిన షాట... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ధోనీతో ఆడా.. టీమ్లో ఛాన్స్ ఎప్పుడో..?
భారత్ తుది జట్టులో ఛాన్స్ కోసం తాను ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవల టీమిండియాకి ఎంపికైన యువ ఆల్రౌండర్
TNN | Updated:
Dec 12, 2017, 04:40PM IST
భారత్‌ తుది జట్టులో ఛాన్స్‌ కోసం తాను ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవల ... | 2 |
AZHAR
హెచ్సిఎ కమిటీని రద్దు చేయాలి
పంజాగుట్ట (హైదరాబాద్),: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికలు నిభందనలకు విరుద్దంగా జరిగాయని వాటిని వెంటనే రద్దు చేయాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ముహమ్మద్ అజాహారుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్... | 2 |
పవన్ కల్యాణ్ మూడు పెళ్లిల్లు చేసుకోవటంలో తప్పేముంది-మాధవీలత
Highlights
ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మీద కొందరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు
మూడు పెళ్లిళ్లు చేసుకున్నోళ్లు కూడా సమాజ సేవ చేస్తారా? అంటూ వెటకారం చేస్తున్నారు.
మాధవి లత... ఆయన 3 వివాహాలపై కూడా స్పందించారు.
ప్రజా సేవ చేసేందుకు రాజక... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఫీల్డర్ల మధ్యలోకి వచ్చి కామెంట్రీయా..?
వెస్టిండీస్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య లార్డ్స్లో సీరియస్గా టీ20 మ్యాచ్ జరుగుతుంటే.. సడన్గా ఫీల్డర్ల మధ్యలోకి వచ్చిన కామెంటేటర్ నాసర్ హుస్సేన్
Samayam Telugu | Updated:
Jun 1, 2018, 05:10PM I... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
6 కోట్లకు హీరో కూతురు పిటిషన్!
అనుచిత ప్రచారం చేసినందుకు ఆరు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని
TNN | Updated:
Aug 22, 2017, 11:58AM IST
తమ కుటుంబ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమ పాఠశాలపై అనుచిత ప్రచారం చేసినందుకు ఆరు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాల... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఎఫైర్కి హీరో భయపడితే హీరోయిన్ లైట్ తీస్కో బాసూ..అందట
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్కి కొదువే ఉండదు. ఒకటి రెండు సినిమా కలసి చేశారంటే ఆ హీరోయిన్కి హీరోకి ముడిపెట్టేయండం, వారి మధ్య సంథింగ్.. సంథింగ్ అంటూ పుకార్లు రావడం తరువాత వారు రియా... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రానా కొత్తలుక్.. గుర్తుపట్టడం కష్టమే!
పొట్టి జుట్టుతో సరికొత్త లుక్తో కనిపిస్తున్న రానా.. ఏనుగుతో పాటు కనిపించనున్నాడు. హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది.
TNN | Updated:
Jan 1, 2018, 01:56PM IST
వైవిధ్య... | 0 |
May 08,2018
నోవార్టీస్ డెర్మాపై కన్నెసిన అరబిందో
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ అరబిందో ఫార్మా సంస్థ నోవార్టీస్ కంపెనీకి చెందిన డెర్మటాలజీ జెనరిక్ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. దాదాపు 1.6 బిలియన్ డాలర్లకు గాను ఈ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని అరబిందో ఫార్మా యోచిస్తోంది. ఇంద... | 1 |
Hyderabad, First Published 19, Aug 2019, 3:35 PM IST
Highlights
తాజాగా శర్వానంద్ నిజాల్ని ఒప్పేసుకుని, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. శర్వా కథానాయకుడిగా నటించిన ‘రణరంగం’ ఇటీవలే విడుదలైంది. రివ్యూలు బిలో ఏవరేజ్గా తేల్చేశాయి.వసూళ్లూ అలానే ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. దర్శకనిర్మాతలు మ... | 0 |
Visit Site
Recommended byColombia
ఈ చిత్రాన్ని తెలుగులోనూ ‘సర్కార్’ పేరిటే అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 750 థియేటర్లలో ‘సర్కార్’ సందడి చేయనుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దుబాయ్లో ఉంటూ యూఏఈ సెన్సార్ బోర... | 0 |
Subsidy Gas
వంటగ్యాస్ సిలిండర్ల ధర పెంపు
న్యూఢిల్లీ, నవంబరు 1: సబ్సిడీ సిలిండర్ గ్యాస్ ధరలు రెండురూపాయల చొప్పున పెరిగాయి. గడ చిన ఐదునెలల్లో సిలిండర్ల ధరలను ఆరుసార్లు పెంచాయి మార్కెటింగ్ కంపెనీలు. అలాగే జెట్ ఫ్యూయల్ విమానాల్లో వాడే ఇందనం కూడా 7.3 శాతం పెరిగింది. అంతర్జాతీయ ధోరణులు, విశ్వ విపణి స్థితిగతుల ఆధారంగా ప... | 1 |
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
CVR| Last Updated: శనివారం, 13 డిశెంబరు 2014 (10:46 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో శుక్రవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.365 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.4.00గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.36... | 1 |
Apr 04,2015
Mr. ఫర్ ఫెక్ట్ మన ఆర్ బీ ఐ గవర్నర్
'రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోనుందని ఆయన చేసిన హెచ్చరికలను మేము అలక్ష్యం చేశాం.. ఆయన మాటలను అప్పుడే పట్టించుకొని తగిన చర్యలు తీసుకొని ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ దుస్థితి వచ్చేది కాదు. రఘురామ్ రాజన్ మాట వినక మేము నిజంగా తప్పు... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్కే ఛాన్స్లెక్కువ..!
ఇంగ్లాండ్ జట్టు గత కొద్దినెలలుగా వన్డేలు ఆడుతున్న తీరు చూస్తుంటే.. వచ్చే ఏడాది ప్రపంచకప్లో ఆ జట్టే విజేతగా నిలిచేలా కనిపిస్తోందని దక్షిణాఫ్రికా
Samayam Telugu | Updated:
Jun 1, 2018... | 2 |
mahesh babu spyder telugu movie pre release event date locked
‘స్పైడర్’ ప్రీ రిలీజ్: మహేష్ ఫ్యాన్స్కు రిలీఫ్
మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్లో వస్తోన్న ‘స్పైడర్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
TNN | Updated:
Sep 8, 2017, 02:09PM IST
మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘స్పైడర్’ ... | 0 |
today 22ct 24ct gold silver price in hyderabad 23rd september 2019
Today Gold Rate: వామ్మో.. రూ.50,000 పైకి వెండి.. భారీగా పెరిగిన బంగారం ధర!
బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి ధర గత మూడు రోజులుగా పెరుగుతూ రావడం గమనార్హం. ఇకపోతే గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన వెండి ధర మాత్రం ఈ రోజు భారీగా పెరిగింది. రూ.1,300కు... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
అలా బౌలింగ్ చేశానని పెళ్లాం వదిలేసింది..!
1981 బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్ కప్లో న్యూజిలాండ్ విజయానికి చివరి బంతికి 6 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో.. అప్పటి
Samayam Telugu | Updated:
Mar 28, 2018, 12:13PM IST
అలా బౌలింగ్ చేశానని పెళ్లాం... | 2 |
Hyderabad, First Published 11, Sep 2019, 5:42 PM IST
Highlights
ఆర్ఎక్స్ 100 చిత్రం తర్వాత పంజాబీ పిల్ల పాయల్ రాజ్ పుత్ మరో బోల్డ్ మూవీతో రాబోతోంది. పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్డీఎక్స్ లవ్. శంకర్ భాను ఈ చిత్రానికి దర్శకుడు. యువనటుడు తేజుస్ కంచర్ల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఆర్డీఎక్స్ లవ్ చి... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రూ.2400కే 'లావా' స్మార్ట్ఫోన్..!
దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా సరికొత్త ఫోన్ను ఆవిష్కరించింది. కేవలం రూ.2400కే జడ్-50 పేరుతో స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది.
TNN | Updated:
Mar 23, 2018, 06:52PM IST
దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా సరికొత్త ఫోన్ను ఆవిష్కర... | 1 |
అటకెక్కిన లక్ష కొలువులు
- సర్కారు తీరుపై నిరుద్యోగుల్లో అసంతృప్తి
- కలిసిరాని ఎన్నికల ఏడాది
- ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్లు రాక నిరాశ
- గ్రూప్-2, టీఆర్టీ నియామకాలు చేపట్టని టీఎస్పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లక్ష కొలువులను భర్తీ చేస్తామన్న హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. నీళ్లు, నిధు... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ప్రభాస్తో నటిస్తున్నా: వివాదాస్పద నటి ప్రకటన
‘బాహుబలి’ తరవాత యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ స్థాయి పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రభాస్ అంటే తెలియనివారుండరు.
TNN | Updated:
Jan 21, 2018, 12:05PM IST
‘బాహుబలి’ తరవాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ స్థాయ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బంగ్లాతో మ్యాచ్ని రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
సుదీర్ఘకాలం తర్వాత బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఆదిలోనే ఆతిథ్య దేశానికి షాకిచ్చింది
TNN | Updated:
Aug 22, 2017, 05:01PM IST
సుదీర్ఘకాలం తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఆదిలోనే ఆత... | 2 |
Visit Site
Recommended byColombia
పెర్త్ టెస్టులో ఓటమి తర్వాత కోహ్లీ తీరుపై ఆసీస్ మాజీ పేసర్ జాన్సన్ బుధవారం మీడియాతో మాట్లాడాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ముగిశాక గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రత్యర్థి జట్టు ఆటగళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం సహజమే. గెలిచిన జట్టును అభినందించడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. కానీ కోహ్లీ అహ... | 2 |
Hyderabad, First Published 15, Apr 2019, 11:01 AM IST
Highlights
గత ఆరేడేళ్లుగా బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు నాగబాబు.
గత ఆరేడేళ్లుగా బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు నాగబాబు. ఈ షోకి ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి. ఈయనతో పాటు నటి రోజ... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
పలుచబడ్డ ఓలా,ఉబర్ సమ్మె ప్రభావం
ముంబయిలో మాత్రం క్యాబ్ ప్రయాణికులు బాగా ఇబ్బందులు పడ్డారు. సాధారణం కన్నా రెండింతల చార్జీలు చెల్లించాల్సి వచ్చింది.
TNN | Updated:
Mar 20, 2018, 03:10PM IST
ఎంతో ఉదృతంగా మొదలైన ఓలా, ఉబర్ డ్రైమర్ల సమ్మె ప్రభావం రెండుర... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ప్రపంచ మార్కెట్ తో భారత్ ను పోల్చలేం
జీఎస్టీ బిల్లును 2016 ఏప్రిల్ లోగా ఆమోదింపజేసుకుంటామని ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వెల్లడించారు.
TNN | Updated:
Sep 9, 2015, 01:17PM IST
జీఎస్టీ బిల్లును 2016 ఏప్రిల్ లోగా ఆమోదింపజేసుకుంటామని ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వెల్లడించ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IND vs WI: విండీస్పై మూడో వన్డేలో భారత్ ఫీల్డింగ్
భారత్ తుది జట్టులో విరాట్ కోహ్లి మూడు మార్పులు చేశాడు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్ మళ్లీ జట్టులోకిరాగా.. జడేజా, ఉమేశ్, షమీపై వేటు పడింది.
Sama... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Bigg Boss Telugu: ‘రేయ్ పప్పూ.. నువ్ మగాడివేనరా’.. తమన్నా మళ్లీ నీచంగా!
Tamanna Vs Ravi Krishna: పొరపాటున బిగ్ బాస్ హౌస్లో మైక్ మరిచిపోతే.. ఏదో చేయరాని తప్పు చేసినట్టు బిగ్ బాస్ నిబంధనలు అతిక్రమించారని లెక్చర్లు ఇచ్చే బిగ్ బాస్.. హౌస్లో ట్రాన్స్ జెండర... | 0 |
Hyderabad, First Published 17, Apr 2019, 10:11 AM IST
Highlights
మజిలీ సినిమా ద్వారా 50 కోట్ల బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని తానేంటో నిరూపించుకున్నాడు. అయితే నెక్స్ట్ ప్రాజెక్టులను కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఇదే ఫ్లోలో వెళ్లాలని ఈ అక్కినేని హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు.
అక్కినేని నాగ చైతన్య మొత్తానికి కెరీర్ లో బిగ్... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పెట్రోల్ ధరల పెరుగుదలపై జైట్లీ సంకేతాలు!
రోజువారీ ధరల సమీక్ష విధానంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే కొండెక్కి కూర్చున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
TNN | Updated:
Feb 11, 2018, 10:02AM IST
ఏటా బడ్జెట్ అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... | 1 |
gautam gambhir bats for ms dhoni, says credit should be given where due
ధోనీకి మద్దతుగా నిలిచిన గంభీర్..!
న్యూజిలాండ్తో సిరీస్లో విఫలమైన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి .. వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. మైదానంలో,
TNN | Updated:
Nov 9, 2017, 03:32PM IST
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైన ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సినిమా ఇండస్ట్రీలో గురుశిష్యుల అనుబంధం
సినిమా ఇండస్ట్రీలో చాలామంది గురు, శిష్యులు ఉన్నారు. అందులో కొందరి అనుబంధాలు ఎంతో గొప్పవి.
TNN | Updated:
Sep 5, 2016, 05:47AM IST
గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. ప్రతి వ్యక్తికి క్రమ శిక్షణ నేర... | 0 |
Poultry
దేశంలో చికెన్కు పెరిగిన డిమాండ్
ముంబయి, జూన్ 16: గోవధ నిషేధం, గోమాంసంపై నిషేధం నడుస్తుండటంతో దేశవ్యాప్తంగా పౌల్ట్రీ యజమానులకు కలి సొచ్చింది. వీటికితోడు పౌల్ట్రీ ఫీడ్ వ్యయం కూడా ఐదేళ్ల కనిష్టానికి జారడంతో యజమాను లకు లాభాలొచ్చాయనిఅంచనా. చికెన్కు డిమాండ్ పెరిగింది. పౌల్ట్రీ ఫీడ్ ఖర్చులు తగ్గడం, గొడ్డుమాం సం... | 1 |
internet vaartha 220 Views
న్యూఢిల్లీ : వచ్చే నెలలో జరుగనున్న మహిళా టి20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కాగా బిసిసిఐ సెలక్షన్ కమిటీ చీఫ్ సందీప్ పాటిల్ నేతృత్వంలో సమావేశమైన బోర్డు సభ్యులు జట్టును ఎంపిక చేశారు.కాగా ఈనెలలో శ్రీలంకతో ఆడనున్న భారత మహిళా జట్టునే ఆసియా, టి20 వరల్డ్ క... | 2 |
-గత ఏడాది 14.2 శాతం నిధులు
- ప్రస్తుత బడ్జెట్లో12.6 శాతానికే పరిమితం
- సామాన్యుడి మెడపై ఆధార్ ఉచ్చు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పని సరి చేస్తూ చట్టం తెస్తామని కేంద్ర మంత్రి అరుణ్జెట్లీ సోమవారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 100 కోట్ల మందికి ఆర్థిక సేవలను అందించాలంటే ఆధార్ తప్పని సరి అని ... | 1 |
Nov 25,2016
వ్యవస్థకు మంచి జరుగుతుంది: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థతో పాటు జీడీపీపై సానుకూల ప్రభావమే ఉంటుందని ఆర్థిక మంత్రి అరుణ జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యను అయన ప్రశంసించుకున్నారు. తమ నిర్ణయం సరిగ్గా అమలైతే ఇటూ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని.. ఈ చర్య దేశ ... | 1 |
murugadoss unhappy with khaidi no 150 remake
ఖైదీ నెంబర్ 150పై మురుగదాస్ అసంతృప్తి ?
ఖైదీ నెంబర్ 150 మూవీపై ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని...
| Updated:
Jan 13, 2017, 04:21PM IST
ఖైదీ నెంబర్ 150 మూవీపై ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్ అయిన కత్తి మూవీని డైరెక్ట్ చేసిన ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ త... | 0 |
New York, First Published 10, Sep 2018, 1:24 PM IST
Highlights
24వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించి రికార్దు సాధించాలనుకుని యూఎస్ ఓపెన్ టైటిల్ కోల్పోయి నిరాశలో కూరుకుపోయిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్కు మరో షాక్ తగిలింది.
24వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించి రికార్దు సాధించాలనుకుని యూఎస్ ఓపెన్ టైటిల్ కోల్పోయి ని... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ట్రై యాంగిల్ లవ్ స్టోరిగా `ఏమై పోయావే`
రాజీవ్ సిద్దార్ధ్, శాణు మజ్జారి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏమై పోయావే. ఈ సినిమాను శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం స్టూడియోస్ బ్యానర్లపై హరికుమార్ నిర్మాతగా రూపొం... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
పెట్రోలు, డీజిల్ ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయి?
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పైపైకి వెళుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. డీజిల్ ధర గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్ట స్థాయిని తాకింది.
Samayam Telugu | Updated:
Apr ... | 1 |
Hyderabad, First Published 9, Apr 2019, 2:36 PM IST
Highlights
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది.
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. తొలి రోజు నుండే హిట్ టాక్ తెచ్చుకున్... | 0 |
sandhya 234 Views Abusive Language , Adam Zampa , australia bowler , World Cup 2019
Adam Zampa,
లండన్: ఐసీసీ నియమావళి అతిక్రమించినందుకు ఆస్ట్రేలియా బౌలర్ ఆడం జంపా శుక్రవారం మందలింపునకు గురయ్యాడు. ఈ మేరకు శుక్రవారం ఐసీసీ ‘ప్రపంచకప్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఆడం జంపా ఐసీసీ నియమావళి ఒక... | 2 |
Hyd Internet 103 Views P.V.Sindhu
P V SINDHU
ఫుజోహుః డిపెండింగ్ చాంప్ పీవీ సింధు.. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. కాగా, తాజా జాతీయ చాంపియన్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో భారత్ తరఫున వరల్డ్ నెం:2 సింధు మాత్రమే టోర్నీలో నిలిచింది. గురువారం జ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Interim Budget: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లపై పన్ను ప్రయోజనాలు!!
సెక్షన్ 80సీ కింద ప్రస్తుతం ఈఎల్ఎస్ఎస్లలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. ఈసారి డెట్ ఫండ్స్లో పెట్టుబడులకు సైతం సెక్షన్ 80సీసీసీ కింద అర్హత కల్పించాలి.
Samayam Telugu | Update... | 1 |
డ్రగ్స్ ఉచ్చులో తెలుగు సినీ హీరోలు, దర్శకనిర్మాతలు, సిట్ నోటీసులు
Highlights
డ్రగ్స్ మాఫియా నిందితుల విచారణలో కీలక విషయాల వెల్లడి
సినీ పరిశ్రమకు చెందిన పలువురికి సంబంధాలు
డ్రగ్స్ వినియోగించే వారిలో హీరోలు,నిర్మాతలు, దర్శకులు,ఫైట్ మాస్టర్స్
హైదరాబాద్ లో ఇటీవల పట్టుబడ్డ డ్రగ్స్ మాఫియా నిందితులు విచారణలో వెల్లడిస్తున్న వి... | 0 |
Jul 27,2018
హిందాల్కో చేతికి అమెరికా కంపెనీ
న్యూయార్క్: అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి సంస్థ అల్రిస్ కార్పొరేషన్ను తాము కొనుగోలు చేయబోతున్నట్టుగా హిందాల్కో సంస్థ వెల్లడించింది. దాదాపు 2.58 బిలియన్ డాలర్లకు అమెరికా సంస్థను తమ అనుబంధ సంస్థ నొవెలీస్ కొనుగోలు చేయనున్నట్టుగా ఆదిత్య బిర్లా... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బుడ్డోడి బౌలింగ్ టాలెంట్కి దిగ్గజాలు ‘క్లీన్బౌల్డ్’
పాకిస్థాన్కి చెందిన ఓ బాలుడి బౌలింగ్ టాలెంట్కి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. కేవలం గోడకి ఓ కర్రని ఉంచి.. దాన్ని
TNN | Updated:
Mar 2, 2018, 12:44PM IST
పాకిస్థాన్కి చెందిన ఓ బాలుడి బౌలింగ్ టాలెంట్కి ... | 2 |
Hyderabad, First Published 4, Nov 2018, 10:26 AM IST
Highlights
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విశాల్. ఓ వైపు నిర్మాత మండలిలో కీలకంగా వ్యవహరిస్తూ మరోవైపు హీరోగానూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇకపోతే త్వరలోనే విశాల్ సుందర్ సి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధనుష్ సినిమాలోంచి తప్పుకున్న షామిలీ
బేబీ షామిలీగా పేరు తెచ్చుకుని అనంతరం 'ఓయ్' సినిమాతో హీరోయిన్ అయిన షామిలీ చాన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాలబాట పట్టింది.
TNN | Updated:
Feb 11, 2016, 06:08PM IST
ధనుష్ సినిమాలోంచి తప్పుకున్న షామిలీ
బ... | 0 |
Hyderabad, First Published 18, Apr 2019, 10:01 AM IST
Highlights
పూనమ్ కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లక్కారు. తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి పూనమ్కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. తనపై అసభ్యకర పోస్టులు, వీడియోలను యూట్యూబ్ ఛానళ్లలో పోస్ట్ చేసిన వారిపై చ... | 0 |
విలాసవంతమైన అపార్టుమెంట్లోకి
కోహ్లీ,అనుష్క మకాం?
ముంబై: టీమిండియా కెప్టెన్ కోహ్లీ,బాలీవుడ్ నటి అనుష్క ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు.అయితే ఈ ప్రేమజంట బయట ఎక్కడ కనిపించినా మీడియాలో మాత్రం వివిధ రకాల ఊహాగానాలు వెలువెత్తుతు న్నాయి. తాజాగా ఈ ప్రేమ జంట ముంబై లోని వర్లీ ప్రాంతంలో కనిపిం చడంతో మరోసారి వార్తల్లో ... | 2 |
ATM
నవంబరు వరకు ఆగాల్సిందే
న్యూఢిల్లీ: కొత్తగా వచ్చే 200 నోటు కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా ఈ నోటు వినియోగంలోకి రావడానికి మరో మూడు మాసాల సమయం పట్టేలా కనిపిస్తుంది.నవంబర్ మాసంలో వివిధ ఎటి ఎంలలోకి ఈ నోటు రానుందని ఆర్బిఐ ప్రకటిం చింది. దీంతో ప్రజలకు చిల్లర కష్టాలు మరికొంత కాలం తప్పెలా లేదు.కాగా 200 ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వైరల్ అవుతున్న ఐశ్వర్య రాయ్ సీమంతం ఫొటోలు
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐష్ సిగ్గుపడుతూ కుర్చీలో కూర్చుని ఉండగా.. పక్కనే అభిషేక్ బచ్చన్ నిలబడి అందరికీ కుంకుమ అందిస్తున్నట్లుగా ... | 0 |
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
First Published 13, Feb 2018, 4:05 PM IST
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోట... | 0 |
LIANE
చరిత్ర సృష్టించిన లియాన్
చిట్టగాంగ్: బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసిన లియాన్, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన సంగతి తెలి సిందే. తద్వారా ఒక టెస్టు మ్యాచ్లో 13 వికె ట్లను తన ఖాతాలో వేసు... | 2 |
Hyderabad, First Published 13, Sep 2019, 10:37 PM IST
Highlights
క్రేజీ హీరో సూర్య నటించిన తాజా చిత్రం బందోబస్త్. స్టార్ డైరెక్టర్ కెవి ఆనంద్ ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.
సూర్య నటించిన బందోబస్... | 0 |
Rjio
ఎల్వైఎఫ్ ఫోన్లకు ఆర్జియో ఆఫర్
న్యూఢిల్లీ,జూన్ 21: రిలయన్స్జియోమరోసారి కొత్త ఆఫర్తో మార్కెట్లను ముంచెత్తుతోంది. ఇప్పటికే ప్రైమ్ సభ్యత్వం తీసుకున్నవారికి రోజుకు వన్జిబి డేటా అపరిమిత కాల్స్ను 90రోజులపాటు అందిస్తున్న జియో మరో పరిమితకాల ఆఫర్ను ప్రవేశ పెట్టింది. ఎంపికచేసిన ఎల్వైఎఫ్ స్మార్ట్ఫోన్లు వినియోగి... | 1 |
gold
రూ.300తో కూడా పసిడి బుకింగ్
ముంబై, జనవరి 22: బులియన్ ఇండియా సంస్థ ప్రమోట్చేస్తున్న ఫిన్కర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అతిస్వల్పమొత్తంతో కూడిన సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ను ప్రవేశపెడుతోంది. చివరినిమిషంలో కూడా చిట్టచివరి ఆర్థ్ధిక స్తోమత అంతగాలేని వ్యక్తులను కూ... | 1 |
Suresh 104 Views
లియాండర్పై సానియా తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్లో వివాదం ముదురుతుంది.కాగా గత రెండు ఒలింపిక్స్కు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చేసిన విమర్శలపై హైదరాబాది సానియా మీర్జా తీవ్రంగా స్పందించింది. పేస్ పేరును ప్రస్తావించకుండాఒక విషపురుగు అంటూ విమర్శించింది. సమస్య... | 2 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
Aug 07,2015
29 నుంచి 'ఆగస్ట్ ఫెస్ట్'
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: హైదరాబాద్ నగరం మరో ముఖ్య అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. 'ఆగస్టు ఫెస్ట్' పేరుతో రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ స్టార్టప్ సదస్సును ఈ నెల 29న ఇక్కడ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వపు టీ-హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ల (ఐఎస్బీ) సౌజన్... | 1 |
మెగాస్టార్ చిరుతో లక్ష్మిరాయ్ స్టెప్పులు
Highlights
చిరు సరసన సాంగ్ చేస్తున్న లక్ష్మిరాయ్
చిరు 150వ సినిమాలో లక్ష్మిరాయ్ స్టెప్పులు
చిరుతో స్టెప్పులేసేందుకు లక్ష్మిరాయ్ కి ఛాన్స్
మెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150. వీవీ వినాయక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్చరణ్ నిర్మిస్తున్నాడ... | 0 |
భారత్-పాక్ మ్యాచ్పై
గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ : వరల్డ్ టి20లో భాగంగా ఈనెల 19న జరుగనున్న భారత-పాకిస్థాన్ మ్యాచ్పై మాజీ కెప్టెన్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు.కాగా ఈడెన్ గార్డెన్స్లో దాయాది జట్ల మధ్య జరుగనున్న పోరులో టీమిండియాలో ఒత్తిడి ఉందని,టోర్నీ ప్రారంభానికి ధోనీ సేనను అందరూ ఫేవరెట్గా భావించ... | 2 |
పెరగనున్న ఆహార పదార్థాల ధరలు
- గ్రామీణ వ్యవస్థపై అధిక ప్రభావం
- వరుసగా రెండేళ్ల కరువే కారణం
2016లో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగనున్నట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండేళ్లపాటు దేశంలో నెలకొన్న వరుస కరువు వల్ల ఈ పరిస్థితి వస్తుందంటున్నారు. ధరల పెరుగుదల ప్రభావం గ్రామీణ వ్యవస్థపై అధికంగా ఉంటుందన్నారు. ప్... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఇవాళ భారత్ - సౌతాఫ్రికాల మధ్య మూడో టెస్ట్
మరికాసేపట్లో భారత్- సౌతాఫ్రికాల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
TNN | Updated:
Nov 25, 2015, 08:43AM IST
నాగ్ పూర్ వేదికగా భారత్ - సౌతాఫ్రికా మధ్య బుధవారం మూడో టెస్టు జరగనుంది.నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా.. ఇప్పటికే సిరీస... | 2 |
internet vaartha 123 Views
మాస్కో : తాల్ స్మారక చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్, అయిదు సార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ మూడవ రౌండ్ ముగిసే సరికి మూడువ స్థానంలో నిలిచాడు. చైనా ఆటగాడు లి చావోతో తలపడ్డ ఆనంద్ గేమ్ డ్రా చేసుకున్నాడు. దీంతో రెండు పాయింట్లతో మూడవ స్థానానికి పరిమిత మయ్యాడు. గిరి,ఇయాన్ 2.5 ప... | 2 |
Hyderabad, First Published 4, Jul 2019, 4:44 PM IST
Highlights
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఓ బేబీ'.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఓ బేబీ'. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్... | 0 |
Hyderabad, First Published 9, Apr 2019, 7:24 PM IST
Highlights
సొంత ఇంటి స్థలం విషయంలో మోహన్ బాబు మరోసారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైవిఎస్ చౌదరి మీడియాకు లేఖను విడుదల చేశారు.
సొంత ఇంటి స్థలం విషయంలో మోహన్ బాబు మరోసారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైవిఎస్ చౌదరి మీడియాకు లేఖను విడుదల చేశారు.
"మీడియా మ... | 0 |
ధోనీనే ఆత్యుత్తమ క్రికెటర్: హస్సీ
టీమిండియాలో ఇప్పటికీ అత్యుత్తమ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీయే అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్హస్సీ పేర్కొన్నారు. 4వ వన్డేలో కీలక తరుణంలో ఆయన డకౌట్గా పెవిలియన్కు చేరటం, భారత్ ఓటమిపై విమర్శలు తగదని అన్నారు. కొంతకాలంగా టీంను సజావుగా నడిపిస్తున్నాడని, అపజయాలు ఎదురైనా భారత జట్ట... | 2 |
Sep 01,2017
విజయ్ టెక్స్టైల్స్కు ఆకర్షణీయ లాభాలు
న్యూఢిల్లీ: విజయ్ టెక్స్టైల్స్ సంస్థ జూన్తో ముగిసిన త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలానికి స్టాండెలోన్ ప్రాతిపదికన సంస్థ నికర లాభం గణనీయంగా 244.00% శాతం మేర పెరిగి రూ.1.72 కోట్లకు చేరింది. ఇదే కాలంలో సంస్థ అమ్మకాలు 6... | 1 |
Mar 29,2017
భారత వ్యాపారంపై ఖతార్ ఎయిర్వేస్ దృష్టి
దుబాయ్ : భారత్లో తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఖతార్ ఎయిర్వేస్ ఆసక్తి చూపుతోంది. ఇందుకోసం దాదాపు 100 కొత్త జెట్ లైనర్స్ను ఆర్డర్ చేయనున్నామని ఖతార్ ఎయిర్వేస్ సీఈవో అల్ బకర్ తెలిపారు. భారత్లో దేశీయ విమానయానంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు ప్రధాని నరే... | 1 |
Hyderabad, First Published 9, Aug 2019, 7:18 AM IST
Highlights
నాగార్జున - రకుల్ ప్రీత్ జంటగా నటించిన మన్మథుడు 2 నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
యూఎస్ లో సినిమా ప్రీమియర్స్ ను కొన్ని గంటల ముందు ప్రవ... | 0 |
కొల్లేరులో రామ్ చరణ్ తో రచ్చ చేసిన ఉపాసన
Highlights
కొల్లేరులో రామ్ చరణ్ తో రచ్చ చేసిన ఉపాసన
మంగళవారం కైకలూరు మండలం కొల్లేటికోట రోడ్డులో సర్కార్ కాల్వ వంతెనపై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై మెగా పవర్ స్టార్ రామ్చరణ్ చిత్ర సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో రామ్చరణ్ చిత్రం షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఈ రోజు స్టాక్ మార్కెట్ కదలికలు
సమీప భవిష్యత్తులో దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చే కీలక అంశాలేమీ లేకపోవడంతో మార్కెట్లు రానున్న రోజుల్లో సంఘటితం అవుతాయని, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా మార్కెట్ల ధోరణి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
TNN & Agencies | Updated:
Mar... | 1 |
రంగస్థలం ముందు బాగానే నిలబడ్డాడు
Highlights
తొలిరోజు కలెక్షన్లు... సత్తా చాటాడు
నితిన్ మేఘా ఆకాష్ ల కాంబినేషన్ లో కృష్ణ చైతన్య తెరకెక్కించిన `ఛల్ మోహన్ రంగ` ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఏపీలో `ఛల్ మోహన్ రంగ`కు చాలా తక్కువ థియేట... | 0 |
internet vaartha 190 Views
మాజీ కెప్టెన్ సచిన్ జోస్యం
న్యూఢిల్లీ : బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసియా కప్ సందర్భంగా షాట్లు ఆడేటప్పుడు ధోనీ బ్యాట్ నుంచి వచ్చిన శబ్దం అతడి సానుకూల ధృక్పధాన్ని ప్రతిభింబిస్తుందని,ప్రపంచ కప్లో ఇది భారత్కు శుభసూచకమ సచిన్ పేర్కొన్నాడు.పేలవ ఫా... | 2 |
Jewellery
3నెలల గరిష్టస్థాయికి పసిడి ధరలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: బంగారం మూడునెలల గరిష్ట స్థాయికి చేరింది. అమెరికా, యూరోప్లలో ఉన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడులకు విఘాతం కలిగిందని అంచనా. స్పాట్మార్కెట్లో బంగారం ఔన్స్ ఒక్కింటికి 0.1శాతం పెరిగి 1234.20 డాలర్లుగా నిలిచింది. గత ఏడాది నవం బరు 11వ తేదీ రోజు... | 1 |
90వేల టన్నుల పప్పు దినుసుల దిగుమతి
కేంద్రం అత్యవసర నిర్ణయం
న్యూఢిల్లీ, ఆగస్టు 28: కేంద్రప్రభుత్వం 90వేల టన్నుల పప్పుదినుసులను దిగుమతిచేసుకునేందుకు నిర్ణయించింది. వినియోగవ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి హేమ్పాండే నిర్వహించిన ధరల స్థిరీకరణ నిధి సమావేశంలో ఈమేరకు నిర్ణయిం చారు. కందిపప్పు, పెసర, మినుము వంటి వాటిని దిగుమత... | 1 |
vikramli
ఎన్ఎస్ఇ ఎండిసిఇఒగా విక్రమ్ లిమాయే
న్యూఢిల్లీ, జూన్ 11: నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి అధిపతిగా విక్రమ్ లిమాయే నియామకానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఆమోదముద్రవేసింది. క్రికెట్ కంట్రోల్ బోర్డునుంచి రాజీనామా చేయాలన్న షరతుతో ఈ నియామకాన్ని సెబీ ఆమోదించింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన... | 1 |
Suresh 138 Views Team india batting
Team india Batting
Jamaika: వెస్టిండీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 47.1 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా... | 2 |
Hyderabad, First Published 25, Oct 2018, 1:53 PM IST
Highlights
జేమ్స్ కెమరూన్ అధ్బుతాల్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం 'టైటానిక్'. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు లియానార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ జంటగా నటించిన ఈ సినిమా వివిధ భాగాలలో 11 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.... | 0 |
శ్రీలంక – 82 ఆలౌట్ (18 ఓవర్లు)
టీమిండియా – 84/1 (13.5 ఓవర్లు)
శ్రీలంక టాపార్డర్తో ఆడుకున్న అశ్విన్
భారత బౌలర్ల సత్తా
82 పరుగులకే ప్రత్యర్ధి కుదేలు
విశాఖపట్నం : టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక పరిమిత స్కోర్కు వెనుదిరిగింది. శ్రీలంక 18 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ కాగా టీమిండియా... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సోనాలి బింద్రే నా హీరో: అనుపమ ఖేర్
కేన్సర్తో బాధపడుతూ ప్రస్తుతం న్యూయార్క్లో చికిత్స తీసుకుంటున్న హీరోయిన్ సోనాలి బింద్రేకి బాలీవుడ్ మద్దతుగా నిలుస్తోంది.
Samayam Telugu | Updated:
Aug 12, 2018, 08:16PM IST
కేన్సర్తో బాధపడుతూ ప్రస్తుతం న్యూయార్క్లో చ... | 0 |
పవన్ ఎక్కువ కాదు. ఎన్టీఆర్ తక్కువ కాదు.. వాళ్లకు సంస్కారం లేదు-మాధవిలత
Highlights
పవన్ కల్యాణ్ అంటే తనకిష్టమని చెప్పిన మాధవిలత
తెలుగు హిరోయిన్లలో డీసెంట్ గా కనిపించే మాధవి
ఎన్టీఆర్ ను ఎక్కడా కించపరచలేదన్న మాధవి
ట్రోల్ చేస్తున్న నెటిజన్ పై సంస్కారం లేదంటూ మండిపాటు
ఈ మధ్య సోషల్ మీడియాలో తారలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘యువర్స్ ట్రూలీ మహేష్’: కొత్త ఖాతా ఓపెన్!
‘యువర్స్ ట్రూలీ మహేష్’ పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేశారు ప్రిన్స్.
TNN | Updated:
Jan 25, 2018, 03:08PM IST
టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌గా ఉన్న మహేష్ బాబుకి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయ... | 0 |
Hyderabad, First Published 16, Aug 2019, 6:53 PM IST
Highlights
అందాల తార రమ్య కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్ గా నటించింది. పలు చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే నటనతో కూడా మెప్పించింది. రమ్య తెలుగులో నటించిన ఏకైక చిత్రం కళ్యాణ్ రామ్ 'అభిమన్యు'. ఆ చిత్రం నిరాశపరచడంతో రమ్యకు టాలీవుడ్ లో మరో అవకాశం రాలేదు.
అందాల... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఐష్ కూతుర్ని చూడండి, ఏం చేస్తుందో...
అభినయంలో ఐశ్వర్యరాయ్ ను మించిపోయేలా కనిపిస్తోంది ఆమె కూతురు ఆరాధ్య. 43ఏళ్ల వయసులోనూ
| Updated:
May 18, 2017, 06:55PM IST
అభినయంలో ఐశ్వర్యరాయ్ ను మించిపోయేలా కనిపిస్తోంది ఆమె కూతురు ఆరాధ్య. 43ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని ఈ అమ్... | 0 |
Auston Mortin
ఆస్టన్ మార్టిన్ నుంచి కొత్త లగ్జరీకారు డిబి11
హైదరాబాద్, అక్టోబరు 24: విదేశీ లగ్జరీకార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ కొత్తగారూపొందించిన డిబి11ను భారత్ మార్కెట్కు తెస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా రోడ్షోలు నిర్వహిస్తోంది.నగరంలో కొత్తగా వచ్చిన ఈ డిబి11 మోటో ప్రియులను ఎంతగానో ఆకర్షిఇంచింది. 5.2 లీటర్... | 1 |
రూపాయి @ 70కి పైపైనే: డాలర్ కట్టడికి దారేది?
Highlights
అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం.. అటుపై పెరుగుతున్న ముడి చమురు ధరలకు తోడు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల (ఎఫ్పీఐ) నిష్క్రమణతో రూపాయి బక్కచిక్కుతోంది.
ముంబై: విదేశీ పోర్ట్పోలియో పెట్టుబడుల (ఎఫ్పీఐ) రాకలో మరింత జాప్యం జరిగితే మాత్రం డిసెంబర్ నాటికి డాలర్పై ... | 1 |
Visit Site
Recommended byColombia
వేలాదిమంది డ్రైవర్ పార్టనర్స్‌ తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారని ఎంఎన్‌ఎస్‌ అనుబంధ సంఘం ప్రకటించింది. యూనియన్ అధ్యక్షుడు సంజయ్ నాయక్ మాట్లాడుతూ, సమ్మెకు సహకరించమని జోతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తామని.. వినకపోతే ఎంఎన్‌ఎస్‌ శైలిలో సమాధానం చెబుతామంటూ హెచ్చరించారు... | 1 |
Youth Test team
డ్రా గా ముగిసిన యూత్ టెస్టు
న్యూఢిల్లీ:నాగ్పూర్ వేదికగా యూత్ టెస్టు సిరీస్లో భాగంగా భారత్,ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య జరిగిన తొలిటెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ నిర్ధేశిత టార్గెట్లో బరిలోకి దిగిన యువ భారత రెండవ ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులు చేసి పరాజయం నుంచి తప్పిం చుకుంది... | 2 |
Mumbai, First Published 5, Apr 2019, 3:42 PM IST
Highlights
సుభాష్ చంద్ర సారథ్యంలోని జీ టీవీ గ్రూప్ వాటాల కొనుగోలుపై బిలియనీర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ ద్రుష్టి సారించారు. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. తాము రేసులో లేమని ఎయిర్ టెల్ ముందే ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్టైన్... | 1 |
Lucknow, First Published 6, Nov 2018, 3:41 PM IST
Highlights
భారత్-వెస్టిండిస్ ల మధ్య రెండో టీ20 ఇవాళ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరగనుంది. ఇకానా అంతర్జాతీయ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ఇప్పుడు భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియం లక్నోలో ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా...అయితే కి... | 2 |
Hyderabad, First Published 8, May 2019, 12:43 PM IST
Highlights
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నారు. అక్కడ ఈ జంట హాలీడే ఎంజాయ్ చేస్తుంది.
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నారు. అక్కడ ఈ జంట హాలీడే ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల 'మజిలీ' సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ కపుల్ కొద్దిరోజులు... | 0 |
internet vaartha 451 Views
ముంబై : కాల్గేట్ కంపెనీ ఉత్పత్తిచేస్తున్న సూపర్ఫ్లెక్సీ టూత్బ్రష్కు ప్రముఖ క్రికెట్క్రీడాకారుడు విరాట్ కోహ్లి ప్రచారకర్తగా ఎంపికయ్యారు. దంతసంరక్షణ విభాగంలో అగ్రగామిగా ఉన్న కాల్గేట్ పామోలివ్ ఇండియా దేశంలోని టి20 క్రికెట్ లీడర్ విరాట్కోహ్లిని ప్రచారకర్తగా ఎంపికచేసుకున్నట్లు ప్రకటించి... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బీసీసీఐ పెద్దలకి సుప్రీంకోర్టు మొట్టికాయలు
లోధా కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను బోర్డులో అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న బీసీసీఐ పెద్దలకి సుప్రీంకోర్టు
TNN | Updated:
Aug 23, 2017, 04:57PM IST
లోధా కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను బోర్డులో అమలు చేయడంలో అలసత్వం ప్రదర్... | 2 |
Hyderabad, First Published 12, Jul 2019, 9:31 PM IST
Highlights
హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం జులై 18న ... | 0 |
సర్కారుకు మరో నగదు గండం!
- భారీగా పడిపోయిన పీఎస్బీల డివిడెండ్
- 21లో రెండు బ్యాంకులే చెల్లించే అవకాశం
- సర్కారు ఖజానాకు తగ్గనున్న రాబడి...
- సంక్షేమ నిధులకు కోతపడే అవకాశం..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగి వాటి మనుగడ కష్టతరమవుతున్న నేపథ్యంలో.. సర్కారు ఖజానాకు భారీగా ఆదా... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.