text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Mar 23,2017
భారత్లో 'సామ్సంగ్ పే' సేవలు ప్రారంభం
ముంబయి: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సామ్సంగ్ భారత్లోని డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి ప్రవేశించింది. మొబైల్ పేమెంట్స్ కోసం 'సామ్సంగ్ పే' సర్వీసును బుధవారం ప్రారంభించింది. పేటియం, యుపిఐ అనుసంధానంతో ఈ సర్వీస్ను శామ్సంగ్ యూజర్లకు అం... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మనదైన ఫేస్ బుక్ కావాలి: ఆనంద్ మహీంద్రా
టెక్నాలజీ మీద అంతులేని పట్టు కలిగి, దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నోళ్లకు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు.
TNN | Updated:
Mar 28, 2018, 05:13PM IST
టెక్నాలజీ మీద అంతులేని పట్టు కలిగి, దేశం కోసం ... | 1 |
Suresh 130 Views ind vs srilanka test
pujara, rahane
కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సరికి
భారత్ 345/3 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. పుజారా, రహానే సెంచరీలతో కదం తొక్కడంతో
భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఆట ముగిసే సమయానికి పుజారా-128, రహానే
103 పరుగులతో క్రీజ... | 2 |
Hyderabad, First Published 15, Sep 2018, 2:48 PM IST
Highlights
బిగ్ బాస్ సీజన్ 2 కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరైన కౌశల్ కి మంచి పాపులారిటీ దక్కింది. ఆయన కోసం ఏకంగా ఓ ఆర్మీ కూడా తయారైంది.
బిగ్ బాస్ సీజన్ 2 కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒక... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సింగర్తో శ్రీరెడ్డి పెళ్లి డౌటే!! ఎవరా సింగర్ ఏమాకథ?
క్యాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా టాలీవుడ్పై యుద్ధం ప్రకటించింది నటి శ్రీరెడ్డి. గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న... | 0 |
brics
బ్రిక్స్బ్యాంకు నుంచి యువాన్, మసాలాబాండ్లు
న్యూఢిల్లీ,: చైనాలోని షాంఘైప్రధాన కేంద్రంగా ఏర్పాటయిన బ్రిక్స్దేశాల బ్యాంకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు(ఎన్డిబి) ఇకపై రూపాయి, చైనా కరెన్సీయువాన్లలో బాండ్లను జారీచేసేందుకు సిద్ధం అవుతోంది. బ్యాంకు అధ్యక్షుడు కెవికామత్ ఈ అంశం ప్రకటించారు. తన మొదటి విడత 437 మిలియన్ యు... | 1 |
Marsh
మార్ష్ 9 నెలలు క్రికెట్కు దూరం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ భుజం గాయం కారణంగా టీమిండియాతో జరిగే తదుపరి టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే.ఇప్పటికే స్వదేశం చేరుకున్న మార్ష్ వైద్యులను ఆశ్రయించగా శ్రస్తచికిత్స చేయాలని సూచించినట్లు స్థానిక మీడియా వెల్లడిం చింది. దీంతో మార్ష్ సుమారు 9 నెలలు ఆటకు దూ... | 2 |
ఇద్దరు బీవోఐ రిటైర్డ్ ఉద్యోగులు అరెస్ట్
- రుణ మంజూరీలో అక్రమాలే కారణం
న్యూఢిల్లీ: 'డైమండ్ పవర్ ఇన్ఫ్రా' (డీపీఐఎల్) సంస్థ రూ.2,654 కోట్ల రుణ మోసానికి సంబంధించి సీబీఐ శుక్రవారం బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (బీవోఐ) చెందిన ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన మాజీ జీఎం వి.వి.అగ్నిహోత్... | 1 |
README
మార్కెట్కు గ్జియామి నోట్4
న్యూఢిల్లీ, మే 11: చైనా యాపిల్గా పిలుస్తున్న గ్జియామి నోట్4 భారత్లో విక్రయాలు షురూ అయ్యాయి. ఫ్లిప్కార్ట్, మి.డాట్కామ్ వెబ్సైట్లపై ఈరోజు 12 గంటల నుంచి ప్రారంభం అవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2జిబి, 32జిబి అంతర్గత నిల్వసామర్ధ్యం ఉన్న ఫోన్లు రూ.9999లు, 4జిబి 64జిబి సామర్ధ్యం ఉ... | 1 |
Hyderabad, First Published 30, Oct 2018, 2:10 PM IST
Highlights
కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ హీరో విజయ్ కాంబినేషన్ లో రూపొందిన 'సర్కార్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కథ కాపీ అంటూ రచయిత వరుణ్ ఆరోపణలు చేశారు. 2007లోనే 'సెంకోల్' అనే పేరుతో ఈ కథను రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించానని ఆయన చెబుతున్నారు... | 0 |
LOTHA
సుప్రీం తీర్పుతో మేలు : లోధా
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లోధా కమిటీ సిఫార్సుల అమలుకు నిర్ణీత గడువు విధించినట్లు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ లోధా పేర్కొన్నారు.సుప్రీంకోర్టు తీర్పుతో క్రికెట్,క్రీడాకారులు,క్రికెట్ ప్రేమికులకూ మేలు జరుగుతుందని వ్యాఖ్యానించాడు.సుప్రీం కోర్టు ఆద... | 2 |
Visit Site
Recommended byColombia
2019లో ఈ మ్యాచ్కి ముందు 11 వన్డేలాడిన శిఖర్ ధావన్ వరుసగా 0, 32, 23, 75*, 66, 28, 13, 6, 0, 21, 1 రూపంలో 265 పరుగులే చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నా.. రెండు డకౌట్స్ కూడా ఉండటంతో.. ఈ ఓపెనర్ ప్రపంచకప్లో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ.. తాజాగా మెరుపు శతకంతో ప్రపంచకప్ బెర్తుని ధ... | 2 |
London, First Published 12, Sep 2018, 11:05 AM IST
Highlights
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఓడిపోయినప్పటికీ టెస్ట్ క్రికెట్ మజా లభించిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. చివరి టెస్ట్లో విజయంపై ఆశలు రేపినప్పటికీ భారత్కు 118 పరుగుల పరాజయం తప్పలేదు.
లండన్ : ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఓడిపోయినప్పటికీ టెస్ట... | 2 |
Dec 06,2016
ఆర్బీఐపై అంచనాలతో మెరిసిన మార్కెట్లు
ముంబయి: మార్కెట్లు కొత్త ట్రేడింగ్ వారాన్ని శుభారంభం చేశాయి. వరుసగా గత రెండు సెషన్ల నుంచి నష్టాల్లో నడిచిన మార్కెట్లు ఎట్లకేలకు లాభాల బాట పట్టాయి. సోమవారం నిఫ్టీ, సెన్సెక్స్ 0.50 శాతం చొప్పున రాణించాయి. బుధవారం రిజర్వు బ్యాంకు నిర్వహించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షల... | 1 |
Rehna, Dhoni
మైదానంలోనే హెచ్చరించిన ధోనీ
రాంచీ: మ్యాచ్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సహనం కోల్పోకుండా, కూల్గా అందరితో ప్రశంసలు అందుకున్న ధోనీ తాజాగా రాంచీలో ముగిసిన నాలుగవ వన్డేలో గాంభీర్యంతో కొద్ది సేపు ఆశ్చర్యపరిచాడు. న్యూజిలాండ్తో జరిగిన వన్డేలో టీమిండియా 19 పరుగుల తేడాతో ఓడిపోయింది.టాస్ గెలిచి మొదట చేసిన న్యూజిలాం... | 2 |
Hyderabad, First Published 2, Oct 2019, 11:13 AM IST
Highlights
ఇండియన్ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా, అమెరికా ఆటో మేజర్ ఫోర్డ్ మధ్య జాయింట్ వెంచర్ కుదిరింది. ఫోర్డ్ ఇండియాలో 51 శాతం వాటాలను మహీంద్రా అండ్ మహీంద్రా కైవశం చేసుకోనున్నది. జాయింట్ వెంచర్ సంస్థలో భారతదేశంతోపాటు విదేశీ అవసరాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేస... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రాజశేఖర్తో అనుకున్న కథ.. రానాతో..!
అది వాస్తవంగా రాజశేఖర్ హీరోగా రావాల్సిన సినిమా..ఆ సినిమా దర్శకుడు
TNN | Updated:
Aug 8, 2017, 08:12AM IST
అది వాస్తవంగా రాజశేఖర్ హీరోగా రావాల్సిన సినిమా..ఈ సినిమా దర్శకుడు తేజ కథను మొదట వినిపించింది రాజశేఖర్ కే, సినిమా చేయబోత... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మా జట్టులో గెలుస్తామనే కాన్ఫిడెన్స్ జీరో..!
సొంతగడ్డపై భారత్ చేతిలో వరుస ఓటములు చవిచూస్తున్న శ్రీలంక జట్టులో ప్రస్తుతం గెలుస్తామనే మానసిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిందని
TNN | Updated:
Sep 2, 2017, 06:58PM IST
సొంతగడ్డపై భారత్ చేతిలో వరుస ఓటములు చవిచూస్తున్న శ్రీలంక జట... | 2 |
Suresh 127 Views
నెయమార్ అరుదై ఫీట్
రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్లో బ్రెజిల్ పుట్ బాల్ స్టార్ నెయమార్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.ఒలింపిక్స్లో అత్యంత వేగంగా గోల్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.కాగా బుధవారం రాత్రి హెండూరాస్తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో బ్రెజిల్ కెప్టెన్ నెయమార్ అత్యంత వేగవంతమ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Hyundai దీపావళి ధమాకా.. కార్లపై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్..!
Diwali Offers | ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ దీపావళి ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చేసింది. తన మోడళ్లపై ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాన్ని అందిస్తోంది.
Samayam Telugu | Updated:
... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అల్లూరి సీతారామారాజుగా రానున్న గౌతమ్
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన చిత్రం 'అల్లూరి సీతారామారాజు'.
TNN | Updated:
Aug 15, 2016, 04:56AM IST
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన చిత్రం 'అల్లూరి సీతారామారాజు'. ఈ సినిమా అప్పట్లో సెన్సేష... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
కివీస్తో కాన్పూర్ టెస్ట్.. ప్రత్యేకత తెలుసా?
ఈ టెస్ట్ మ్యాచ్ భారత క్రికెట్ జట్టుకు ఎంతో ప్రత్యేకం..
TNN | Updated:
Sep 14, 2016, 05:46PM IST
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 22 నుంచి టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. కాన్పూర్లో ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మాల్యా రుణాలపై రికార్డుల్లేవు:ఆర్థిక శాఖ
మాల్యా రుణాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ రాజీవ్ కుమార్ ఖరే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్థికశాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఆ వివరాలు తాము ఇవ్వలేమని ఆర్థికశాఖ పేర్కొంది. వ్యక్తిగత భద్రత, దేశ ఆర్థిక ప్రయోజనాల... | 1 |
Read Also: రికార్డ్ చేరువలో ఊహించని మరణం.. షాక్లో నాగార్జున
అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. ‘శివప్రసాద్ రెడ్డి నాకు ‘ముఠామేస్త్రి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని ఇచ్చారు. మంచి నిర్మాతగా, వ్యక్తిగా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. సాత్వికుడు, నాకు మంచి మిత్రుడైన ఆయన లేకపోవడం తీరని లోటు. ఆయన కుటుంబానికి న... | 0 |
Rajkot, First Published 5, Oct 2018, 11:45 AM IST
Highlights
ఇండియాలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. క్రికెట్ను మతంగా.. క్రికెటర్లను దేవుళ్లుగా పూజిస్తారు అభిమానులు. వారిని ఒక్కసారి నేరుగా కలిసినా.. ఒక్క సెల్ఫీ దిగినా చాలు జన్మ ధన్యం అనుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు.
ఇండియాలో క్రికెటర్ల... | 2 |
ind vs ban 1st t20: india's captain rohit sharma becomes highest t20i run-scorer, goes past virat kohli
India vs Bangladesh, 1st T20: రోహిత్ శర్మ దెబ్బకి టీ20ల్లో కోహ్లీ నెం.1 రికార్డ్ బ్రేక్
అంతర్జాతీయ టీ20ల్లో నెం.1 స్థానం కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి పోటీపడ్డారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్లో కో... | 2 |
Hyderabad, First Published 5, Jul 2019, 2:38 PM IST
Highlights
గుండెపోటుకి గురైన తన సహ నటుడు దాదీ పాండేకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సాయం అందించారు.
గుండెపోటుకి గురైన తన సహ నటుడు దాదీ పాండేకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సాయం అందించారు. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ప్రభుదేవా 'దబాంగ్ 3' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ... | 0 |
Visit Site
Recommended byColombia
మూడు వన్డేల ఈ సిరీస్‌లో తొలిసారి టాస్ గెలిచిన భారత్ తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ గుణతిలక (13: 12 బంతుల్లో 2x4)ని ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లోనే పెవిలియన్‌కి పంపి జస్‌ప్రీత్ బుమ్రా టీమిండియాకి బ్రేక్ ఇచ్చినా.. సమరవిక్రమతో కలిసి ఉపు... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీని దాటేసి టాప్లోకి పంత్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ధోనీ బెస్ట్ ర్యాంక్ను దాటేశాడు. ఫరూక్ ఇంజినీర్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.
Samay... | 2 |
సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీ ట్రైలర్ అదుర్స్
Highlights
సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీ ట్రైలర్ కు విశేష స్పందన
పవర్ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన సాయిధరమ్ తేజ్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విన్నర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ స... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
28 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్కు..
కోల్కతా టెస్టులో భారత జట్టు కేవలం 28 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. కివీస్ బౌలర్ హెన్రీ ఓపెనర్లిద్దర్నీ అవుట్ చేశాడు.
TNN | Updated:
Sep 30, 2016, 10:30AM IST
కోల్‌కతాలో జరుగుతున్న రెండో టెస్టులో ... | 2 |
Suresh 114 Views Virat Kohli
virat kohli
గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ(103)శతకం
సాధించడం ద్వారా మరో రికార్డు బద్దలు కొట్టాడు. మాజీ సారథి గంగూలీ 16టెస్టు శతకాల రికార్డును అధిగ
మించాడు. హైదరాబాదీ సొగసరి బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్(17),దిలీప్ వెంగ్సర్కార్... | 2 |
Nov 24,2015
టైటన్ స్మార్ట్ వాచ్లు వస్తున్నారు..
న్యూఢిల్లీ : మారుతున్న కాలానికి అనుగుణంగా టైటాన్ కంపెనీ స్మార్ట్ వాచీల రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. ఇందుకోసం హెచ్పి సంస్థతో కలిసి మరో రెండు మాసాల్లో వీటిని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ రంగంలోకి ప్రవేశించడం ద్వారా తమ సంస్థ లైఫ్ స్టైల్ ఉత్పత్తుల సంస్థగా ... | 1 |
sumalatha 181 Views Notice , Rahul Dravid
Rahul Dravid
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. ఇటీవలే అతను జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా నియమితులయ్యారు. అయితే ఇండియా సిమెంట్స్ లో వైస్ చైర్మెన్ గా ఉన్న రాహుల్ఉ ఈ పదవిని చేపట్టడంతో విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది. ఎంపి క్ర... | 2 |
Hyderabad, First Published 13, Jul 2019, 1:56 PM IST
Highlights
సమంత, నందిని రెడ్డిల కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘జబర్దస్త్’.
సమంత, నందిని రెడ్డిల కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘జబర్దస్త్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వీరిద్దరూ కలిసి ‘ఓ బేబీ’ సినిమా చేశారు. ఈసారి హిట్ అవటం వీ... | 0 |
శ్రీరెడ్డి లాంటి వాళ్ళతో విభేదించిన నిత్య మీనన్
Highlights
ఈ మధ్య మనకు హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎక్కువ వినిపిస్తున్నది క్యాస్టింగ్ కౌచ్ గురించే
శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు ఖంగుతిన్న టాలీవుడ్
అసలు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల నుండి హీరోల వరకు అందరిని కడిగి పారేస్తున్న శ్రీరెడ్డి
ఈ మధ్య మనకు హాలీవుడ్ నుండి టాలీవుడ్... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హమ్మయ్య: రాంచరణ్ యాక్షన్కు రెడీ
ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రాంచరణ్-సుకుమార్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న చిత్రం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
TNN | Updated:
Mar 6, 2017, 07:... | 0 |
Suresh 202 Views Yashes Series
Yashes Series
ప్రభాతవార్త స్పోర్ట్స్ ప్రతినిధి: ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సమరానికి నేడు తెరలేవనుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు గురువారం నుంచి ఎడ్జిబాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని సిరీసుల్లో ఆతిథ్య జట్టుదే పైచేయి. చివరగా ఇరు... | 2 |
KOHLI
కోహ్లీ కోసం ఆస్ట్రేలియా గేమ్ ప్లాన్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా అంటేనే గుర్తుకు వచ్చేది స్టెడ్జింగ్. ఒకప్పుడు గ్రౌండ్లోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు నోటికి వచ్చినట్లు వ్యాఖ్యానించేవారనే సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఆ జట్టు పరాజయం పాలు కావడంతో కొంత దూ కుడును తగ్గించారు.అయితే ఇప్పుడు ఊపు మీదున్న కోహ్లీ సేనను సొంతగ... | 2 |
internet vaartha 455 Views
హైదరాబాద్ : హ్యూలెట్ప్లాకార్డ్ ఇంక్ కంపెనీ కొత్తగా అందుబాటుధరల్లో ప్రింటర్లను ప్రవేశపెట్టింది. కొత్త వైర్లెస్ హెచ్పి డెస్క్జెట్ ఇంక్ ప్రింట్లు మార్కెట్లకు విడుదలయ్యాయి. కంపెనీ కంట్రీ లీడర్ పరీక్షిత్సింగ్ తోమార్ మాట్లాడుతూ కొత్త వైర్లెస్ హెచ్పిడెస్క్జెట్ ఇంక్ అనుకూలత ప్రి... | 1 |
sri lanka tour of pakistan 2019: sarfaraz ahmed retained as pakistan captain
Sarfaraz Ahmed: పాకిస్థాన్ కెప్టెన్గా మళ్లీ సర్ఫరాజ్.. చర్యల్లేవ్
పాకిస్థాన్లో పర్యటించేందుకు శ్రీలంక క్రికెటర్లు ఒకవైపు నిరాకరిస్తుండగా.. ఆ జట్టుతో సిరీస్లో ఆడబోయే జట్టుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈరోజు ప్రకటించింది.
Samayam Telugu | U... | 2 |
హీరో నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో విషాదం
Highlights
దంపతుల మృతి
సినీ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ పనిచేసే ఇద్దరు దంపతులు కరెంట్ షాక్ కొట్టి మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు(36), దుర్గ(32... | 0 |
Hyderabad, First Published 1, Oct 2018, 11:00 AM IST
Highlights
ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమాను విడుదల చేయనున్నా... | 0 |
Midhali
మిథాలీరాజ్ సేన విజయం
కొలంబో: ఐసిసి మహిళల వన్డే ప్రపం చ కప్ అర్హత టోర్నీలో భారత్ శుభా రంభం చేసింది.ఆతిథ్య శ్రీలంకతో జరిగిన తొలి అర్హత మ్యాచ్లో మిథాలీ రాజ్ సేన 114 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.దేవ... | 2 |
మరో పది రోజుల్లో తలపడనున్న ఇంగ్లాండ్ X ఆస్ట్రేలియా
Shane Warne
లండన్: క్రికెట్ ప్రేమికుల కోసం మరో రసవత్తరమైన సిరీస్ ప్రారంభంకానుంది. పది రోజుల్లో చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లాండ్ X ఆస్ట్రేలియా జట్లు ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో పాల్గొనబోతున్నాయి. ఈ ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో ఇరు జట్లూ పోటాపోటీగా తలప... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
Ex BCCI Secretary: దేశం కంటే క్రికెట్ ముఖ్యమా..? తేల్చుకోండి..!
ఉగ్రదాడిలో 40 మంది భారత్ జవాన్లు అసువులు బాసిన తర్వాత.. పాకిస్థాన్తో టీమిండియా మ్యాచ్ ఆడుతుందని ఎలా అనుకుంటున్నారు..? - బీసీసీఐ మాజీ సెక్రటరీ సంజయ్ పటేల్
Samayam Telugu | Updated:
Feb 19, 2019, 12:05PM ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
10ఏళ్ల తర్వాత మళ్లీ పాకిస్థాన్ గడ్డపై టెస్టు క్రికెట్
దశాబ్దకాలంగా యూఏఈ వేదికగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్లు ఆడుతున్న పాకిస్థాన్కి ఊరట లభించబోతోంది. ఆ దేశంలో పర్యటించి టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక అంగీకరించింది.
Samayam Telugu | ... | 2 |
internet vaartha 152 Views
కరాచీ : నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా లార్డ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించడం తమ క్రికెట్ జట్టుకు ఎంతో ప్రత్యేకమని కెప్టెన్ మిస్బా ఉల్ హక్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆరేళ్ల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పలువురు పాకిస్థాన్ ఆటగాళ్లు నిషేదం ఎదుర్కొన్న ఇదే వేదికలో విజయం సాధించ... | 2 |
భారీకంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి
ఫెడ్రిజర్వు వడ్డీరేట్లు, ముడిచమురు ధరలు
ముంబై : మార్కెట్లు ప్రారంభంలో గరిష్టస్థాయిలోనే ఉన్నప్పటికీ చివరినిమి షంలో అనిశ్చిత ట్రేడింగ్ కొంత నష్టాలను తెచ్చిపెట్టింది. భారీ కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అమెరికా ఫెడ్రిజర్వు వడ్డీరేట్లు పెంపు, ముడిచమురు ధరల ప్రభావం కూడా కొంతపనిచేసింద... | 1 |
Hyderabad, First Published 30, Oct 2018, 11:02 AM IST
Highlights
అంబటి రాయుడిపై రోహిత్.. ఆసక్తికర కామెంట్ చేశాడు. ప్రపంచకప్ నేపథ్యంలో నాలుగో స్థానానికి తాను తగిన ఆటగాడిననే విషయంలో ఉన్న అనుమానాలన్నింటినీ రాయుడు శతకంతో తీర్చేశాడని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
అంబటి రాయుడు బ్యాటింగ్పై టీమ్ఇండియా క్రికెటర్ రోహిత్ పొగడ్... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఎదురులేని నాదల్.. పదకొండోసారి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు.
Samayam Telugu | Updated:
Jun 10, 2018, 09:31PM IST
ఎదురులేని నాదల్.. పదకొండోసారి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం
స్పె... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సర్ఫరాజ్ స్వైర విహారం.. బంగ్లాపై భారత్ విజయం
సర్ఫరాజ్ ఖాన్ స్వైర విహారం బంగ్లాదేశ్పై భారత్కి విజయాన్ని అందించింది. అండర్ 19 ట్రై సిరీస్లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ల మధ్య ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది.
Hindustan Times | Updated:
Nov 29, 2015,... | 2 |
అనుష్కశర్మకి అంత తొందరలేదట
Highlights
బాలీవుడ్ టాప్ హిరోయిన్లలో ఒక్కరు అనుష్కశర్మ
ఇప్పుడే హాలీవుడ్ లో నటించాలనే ఆలోచన అనుఫ్కశర్మకి లేదట
మరి బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్కా శర్మ ఇంగ్లీష్ సినిమా చేసేదెప్పుడు అనడిగితే .నాకంత తొందర లేదు. హాలీవుడ్లో నటించాలనే దిశగా ఆలోచించడం లేదు.ఇంగ్లీష్, క... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రోహిత్ ఆ ఘనత సాధించడాన్నీ చూస్తాం: గంగూలీ
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు గుప్పించాడు.
Samayam Telugu | Updated:
Apr 5, 2018, 01:13PM IST
రోహిత్ ఆ ఘనత సాధించడాన్నీ చూస్తాం: గంగూల... | 2 |
Recommended byColombia
ఏమిటీ ‘ఆపరేషన్ వెర్రి పువ్వు’..
జగన్పై దాడి నేపథ్యంలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన ఆసక్తికరంగా కొత్త ఆపరేషన్ను తెరపైకి తీసుకువచ్చారు. పోసాని మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ గరుడ జరగబోతుందా? అది కూడా ఢిల్లీ నుండా? దాన్ని శివాజీ గారు కనిపెట్టారా? దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మాలని చెప్తార... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రాజస్థాన్దే ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్: బిన్నీ
ఐపీఎల్ 2018 సీజన్ టైటిల్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుస్తుందని.. ఆ జట్టు ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ ధీమా వ్యక్తం చేశాడు.
TNN | Updated:
Mar 17, 2018, 06:51PM IST
రాజస్థాన్దే ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్: బిన్నీ
ఐప... | 2 |
సిగ్నాటిటికె నుంచి ‘గొప్రొయాక్టివ్
ముంబై, నవంబరు 25: ఆరోగ్యబీమారంగంలో అగ్రగామిగా మారిన సిగ్నాటిటికె హెల్త్బీమా కొత్తగా గెట్ప్రోయాక్టివ్ ఇండియా పేరిట కొత్త కార్యాచరణను ప్రారంభించింది. దీనిద్వారా ముందు ప్రజల్లో శారీరక సమస్యల నుంచి విముక్తిచేయడంతోపాటు ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించేందుకు వీలవు తుందని చెపుతోంది. ఇందుకో... | 1 |
Hyderabad, First Published 6, Nov 2018, 9:36 AM IST
Highlights
ఫస్ట్ లుక్, టీజర్స్, ట్రైలర్స్ తో జనాలని ఎట్రాక్ట్ చేయాలనుకోవటం తప్పులేదు. అది ఇప్పుడు ట్రెండ్ కూడా. చిన్న సినిమాలకు అదే అవసరం. అలాగని బూతుని ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంటూ వదిలే పోగ్రామ్ లు పెట్టుకోకూడదు కదా. అదే చేసింది .. ‘రాయలసీమ లవ్ స్టోరీ’చిత్రం యూనిట్. ఆ... | 0 |
దుమ్మురేపిన ఎస్బీఐ..
Sat 26 Oct 00:34:31.900383 2019
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) అదిరిపోయే ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో మూడు రెట్ల వృద్ధితో రూ.3,011.73 కోట్ల నికర లాభాలు
దోచుకున్నారు.. తుర్రు... | 1 |
Visit Site
Recommended byColombia
కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూనే తన అభిరుచి మేరకు విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్కు డబుల్ ట్రీట్గా మారిందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడమే అందుకు నిదర్శనం అంటున్నారు. ఇక హీరోగా నటించిన తరుణ్ భాస్కర్తో పాటు ప్రధాన పాత్రధా... | 0 |
icc logo
ఒలింపిక్స్ క్రికెట్కు ఐసిసి ప్రతిపాదన:
లండన్: ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆటల్లో క్రికెట్ ఒకటి. అలాంటి క్రికెట్కు ఒలింపిక్్సలో మాత్రం చోటు దక్కలేదు. చివరిసారి 1900లో పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు లభించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు 2024 ఒలింపిక్స్లో టీ20 క్రికెట్కు చోటు కల్పించాలని ... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
కళ్లు చెదిరే స్టంట్లతో ఎంఎస్జీ- 2 ట్రైలర్
గతంలో వచ్చిన ఎంఎస్జీ ది మెస్సేంజర్ మూవీ చేసిన చిత్రవిచిత్రాలు మరువకముందే ఈ మూవీకి సీక్వెల్ రెడీ అయ్యింది.
TNN | Updated:
Aug 27, 2015, 06:16PM IST
గతంలో వచ్చిన ఎంఎస్జీ ది మెస్సేంజర్ మూవీ చేసిన చిత్రవిచిత్రాలు మరువకముందే ... | 0 |
Hyderabad, First Published 10, Mar 2019, 11:02 AM IST
Highlights
కొద్దిరోజుల క్రితం మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించింది సాయేషా-ఆర్యల జంట. చెప్పినట్లుగానే ఇప్పుడు వీరి వివాహ తంతు మొదలైంది.
కొద్దిరోజుల క్రితం మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించింది సాయేషా-ఆర్యల జంట. చెప్పినట్లుగానే ఇప్పుడు వీరి వివాహ... | 0 |
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ
First Published 12, Jun 2017, 1:43 PM IST
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ
Rec... | 0 |
India to tour Ireland for two-match T20I series
ఐర్లాండ్లో టీమిండియా పర్యటన ఖరారు..!
భారత్ జట్టు సుదీర్ఘకాలం తర్వాత ఈ ఏడాది ఐర్లాండ్లో పర్యటించనుంది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జూన్లో
TNN | Updated:
Jan 10, 2018, 06:01PM IST
భారత్ జట్టు సుదీర్ఘకాలం తర్వాత ఈ ఏడాది ఐర్లాండ్‌లో పర్యటించనుంది. రెండు మ్యాచ్&zw... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఐపీఎల్: బెంగళూరు టీమ్లోకి నెహ్రా, కిరిస్టన్
ఐపీఎల్ ఆరంభం నుంచి అందని ద్రాక్షగా మిగిలిపోయిన టైటిల్ని చేజిక్కించుకునేందుకు ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గట్టిగా
TNN | Updated:
Jan 2, 2018, 12:19PM IST
<br />
ఐపీఎల్ ఆరంభం నుంచి అందని ద్రాక్షగా ... | 2 |
ఇండియాలో ద్రవ్యోల్బణం శరవేగంగా తగ్గుతోంది: ఆర్బీఐ గవర్నర్
Selvi| Last Updated: సోమవారం, 31 ఆగస్టు 2015 (10:32 IST)
భారత్లో ద్రవ్యోల్బణం శరవేగంగా తగ్గుతోందని, అది వడ్డీ రేట్లను ఏ మేరకు తగ్గించేందుకు అవకాశాలు కల్పిస్తుందో పరిశీలిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. తద్వారా త్వరలో జరిగే పరిమితి... | 1 |
TCS CEO Chandrasekaran
నిరాశ కల్గించిన టిసిఎస్
ముంబై, అక్టోబరు 13: భారత్ ఐటి సేవల దిగ్గజం టాటా కన్స ల్టెన్సీ సేవలు సంస్థ నికరలలాభాలు, రాబడులపరంగా పెద్ద పెద్ద మార్పులేమీ తీసుకుని రాలేకపోయింది. టాప్లైన్ రాబడు లు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా లేవు. అయితే స్వల్ప వృద్ధి మాత్రం కనిపించింది. రానున్న రోజుల్లో కొంత రికవరీకి ... | 1 |
Suresh 130 Views
సెమీస్లో కెర్బర్పై ఓడిిన సెరెనా
న్యూయార్క్: సుదీర్ఘ కాలంగా నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న మహిళల సింగిల్స్లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆధిపత్యానికి జర్మనీ క్రీడాకారిణి కెర్బర్ అడ్డుకట్ట వేసింది.కాగా తాజాగా యుఎస్ ఓపెన్ సెమీస్లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్పై గెలువ... | 2 |
Aug 22,2018
రిలయన్స్ రూ.21 కోట్ల సాయం
ముంబయి : కేరళ వరద బాదితులకు సహాయార్థ్యం నీతా అంబానీ నిర్వహిస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ రూ.21 కోట్ల నిధులను చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు అందిస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే ఉత్పత్తులను అందించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న 160 రి... | 1 |
GST
జిఎస్టి మండలిలో కొలిక్కివచ్చిన పన్నురేటు!
న్యూఢిల్లీ, నవంబరు 3: దేశరాజధానిలో ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అధ్యక్షతన సమావేశం అయిన జిఎస్టి మండలి రెండురోజులపాటు జరిపిన విస్తృత సమావేశంలో కేంద్రంప్రతిపాదించిన నాలుగు శ్లాబ్ల పన్నువిధానంపై తుది కసరత్తులు చేసి ఖరారుచేయనున్నది. కేంద్ర ప్రభుత్వం నాలుగు శ్లాబ్ల పన్నువిధానం ... | 1 |
Hyderabad, First Published 15, Apr 2019, 8:41 PM IST
Highlights
నాని - శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన జెర్సీ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా అయితే వేడుకలో నిర్వాహకులు ఒక గేమ్ తో అందరిని ఆకర్షించారు.
నాని - శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన జ... | 0 |
- లాభాల స్వీకరణకు మొగ్గు!
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
ఆగస్టు 10తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా వివిధ కంపెనీల ఆర్ధిక ఫలితాలు, ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి సూచీలకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయాలు ప్రభావితం చేయనున్నాయి. ఈ వారంలో పలు కార్పొరేట్ కంపెనీలు తమ 2015-16 ఏప్రిల్ నుంచి జూన్త... | 1 |
Hyd Internet 167 Views Suranga Lakmal
Suranga Lakmal
కోల్కత్తా: శ్రీలంక బౌలర్ సురంగ లక్మల్ ఓ ఘనమైన రికార్డును సాధించాడు. భారత్-శ్రీలంకల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టి భారత్ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ క్రమంలో వరుసగా ఏడు మెయిడిన్ ఓవర్లు వే... | 2 |
సమీపిస్తోన్న ఎన్పీఏల గడువు
- 28 కంపెనీలు... 2లక్షల కోట్ల అప్పులు
- దగ్గరపడుతున్న ఆర్బీఐ డెడ్లైన్
- వసూళ్లపై బ్యాంకుల దృష్టి
న్యూఢిల్లీ : బడా మొండి బాకీల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు నిర్దేశించిన గడువు దగ్గరపడింది. దీంతో పలు కంపెనీల మొండి బకాయి(ఎన్పీఏ)ల పంతం పట్టడంపై బ్యాంకులు దృష్టి సారించాయని తెలుస్తోంది. ముఖ్యం... | 1 |
Hyderabad, First Published 17, Aug 2019, 11:14 PM IST
Highlights
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు 27 ఎపిసోడ్లను ముగించుకుని శనివారం నాడు 28వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. నేటి ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీతో పాటు ఎలిమినేషన్లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండటంతో ఎవరు సేఫ్ అవుతారనే ఆసక్తితో నేటి (ఆగస్టు 17... | 0 |
Suresh 84 Views VIJENDAR
జుల్ఫికర్ను 45 సెకన్లలో ఓడిస్తా : విజేందర్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్గా మారిన తర్వాత ఇప్పటివరకు ఓటమంటూ ఎరగని విజేండర్ సింగ్ తన ప్రత్యర్థిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబయిలో ఆగస్టు 5న జరిగే బిగ్ఫైట్లో తన చైనా ప్రత్యర్థి జుల్ఫికర్ మైమైతియాలిని 45 సెకన్ల లో ఓడిస్తానన్నాడు. ఈ ఫైట్పై స... | 2 |
RIYA
భారత్కు రియామనీ నగదు బదిలీ సేవలు
హైదరాబాద్, జూన్ 2: దేశంలో గోల్డ్స్టాండర్డ్ క్యాష్ పేఔట్ నెట్వర్క్కను రియామనీ ట్రాన్స్ఫర్ సంస్థ ప్రారంభించింది. విదేశాలనుంచి జమలు అందుకునే కస్టమర్లకు ఒక కిలో బంగారం బహుమతిగా అందిస్తామని ముందుకువచ్చింది. వైజ్మాన్ ఫారెక్స్, పౌల్మర్చంట్స్, ట్రాన్స్కార్ప్ ఇంటర్నే షనల్... | 1 |
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పోర్చుగల్ లో కారు గిఫ్టిచ్చిన ఆయన కుమార్తెలు
First Published 11, Jun 2017, 9:07 PM IST
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూతుళ్ల ఖరీదైన గిఫ్ట్
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూతుళ్ల ఖరీదైన గిఫ్ట్
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూతుళ్ల ఖరీదైన గిఫ్ట్
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూతుళ్ల ఖరీద... | 0 |
కె.విశ్వనాథ్ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్-త్రివిక్రమ్
Highlights
ఆయన గురించి మాట్లాడేస్థాయి కాదు మాది - త్రివిక్రమ్
మన కళలను తెరకు పరిచయం చేసిన వ్యక్తి - పవన్
12 సినిమాలతో త్వరలో డిస్క్ విడుదల
దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డ్ విశ్వనాథ్ గారికి రావడం అందరికీ ఆనందం కలిగింది. ఇది తెలుగు వారికి, దక్షిణాది ... | 0 |
opener murali vijay got two lifes in one ball against sri lanka
ఒకే బంతికి రెండు లైఫ్లు.. లక్కీ విజయ్
నాగ్పూర్ టెస్టులో ఓపెనర్ మురళీ విజయ్ ఒకే బంతికి రెండు సార్లు లైఫ్ పొందాడు.
TNN | Updated:
Nov 25, 2017, 12:43PM IST
నాగ్‌పూర్ టెస్టులో రెండో రోజు భారత బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. ఒక వికెట్ నష్టానికి 11 పరుగులతో... | 2 |
New Delhi, First Published 15, Aug 2018, 7:41 AM IST
Highlights
అనుకున్నంతా అయ్యింది. డాలర్ పై రూపాయి మారకం విలువ 70 దాటేసింది. ఆర్బీఐ జోక్యంతో రికవరీ సాధించినా ఉపయోగం లేదన్న విమర్శ ఉంది. ఈ ఏడాది చివరకల్లా రూపాయి విలువ 72కు చేరుతుందని అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం బార్క్లేన్ జోస్యం చెప్పడం ఆందోళనకరమే మరి.
న్యూఢిల్లీ:... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అశ్విన్, జడేజాపై వేటుకి కారణమిదే: కోహ్లి
భారత జట్టు సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలని గత మూడు సిరీస్లుగా సెలక్టర్లు పక్కన పెడుతుండటంపై కెప్టెన్ విరాట్
TNN | Updated:
Oct 21, 2017, 05:13PM IST
భారత జట్టు సీనియర్ స్పిన్నర్లు అశ్విన్ , జడేజాలని గత మూడు సిరీస్‌... | 2 |
హీరోయిన్ కు కార్ యాక్సిడెంట్!
Highlights
బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ
బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోన్న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కానుంది ... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘దెయ్యాలబండి’ వచ్చే సమయం ఆసన్నమైంది
గతంలో ఏకవీర, వెంటాడు-వేటాడు చిత్రాలను నిర్మించిన నిర్మాత శ్రీనివాస్ దామెర ప్రస్తుతం ‘హౌల్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని తెలుగులోకి ‘దెయ్యాలబండి’ పేరుతో విడుదల చేస్తున్నారు...
TNN | Updated:
Sep ... | 0 |
రేణు పై పవన్ ట్వీట్, స్పందించిన బండ్ల గణేష్
Highlights
పవన్ ట్వీట్ బండ్ల గణేష్ ఏమన్నాడో తెలుసా..?
పవర్స్టార్ పవన్కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరికొద్ది రోజుల్లో మరో వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇటీవలె రేణు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్... | 0 |
Hyderabad, First Published 5, Mar 2019, 12:22 PM IST
Highlights
ఎవరినైనా కావాలని గిచ్చితే కోపం వస్తుంది. ఇప్పుడు అలాంటి పనే సినీ నటి కస్తూరి చేసింది. ఆమె బిహేవియర్ పట్ల హీరో కార్తి కి చాలా కోపం వచ్చింది. ఆమె చేసిన పనికి తగ్గట్లుగానే కౌంటర్ ఇచ్చారు.
ఎవరినైనా కావాలని గిచ్చితే కోపం వస్తుంది. ఇప్పుడు అలాంటి పనే సినీ న... | 0 |
Jul 15,2015
ఐరోపాకు భారత వోల్వో బస్సులు
బెంగళూరు: స్వీడన్ కేంద్రంగా పని చేస్తున్న వోల్వో గ్రూపు సంస్థ వోల్వో బస్సెస్ భారత్లో పూర్తిగా తయారు చేసిన బస్సులను ఈ నెల నుంచి ఐరాపా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది. ఆసియా దేశాల నుంచి స్వదేశానికి వోల్వో సంస్థ బస్సులను తయారు చేసి పంపడం ఇదే తొలిసారి. బెంగళూరు నగర శివార్... | 1 |
కమెడియన్ తో రీ ఎంట్రీ కి సిద్ధమైన రంభ
Highlights
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అచ్చం దివ్యభారతిలా మురిసిపోయిన టాలీవుడ్
హిట్లర్ - బావగారు బాగున్నారా సినిమాల్లో చిరంజీవితో ధీటుగా స్టెప్స్ వేసిన హీరొయిన్ రంభ
త్వరలో రంభ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుందని కొత్త టాక్
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అచ్చం దివ్యభారతిలా ఉందంటూ ఏకంగా తొలి... | 0 |
Hyderabad, First Published 17, Sep 2018, 5:24 PM IST
Highlights
'నేను శైలజ' సినిమా తరువాత హీరో రామ్ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. 'నేను లోకల్' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు త్రినాధరావు నక్కినతో కలిసి 'హలో గురు ప్రేమకోసమే' అనే సినిమాలో నటిస్తున్నాడు.
'నేను శైలజ' సినిమా తరువాత హీరో రామ్ ఆ స్థాయి విజయాన్ని అం... | 0 |
Mumbai, First Published 5, Oct 2018, 1:08 PM IST
Highlights
అరంగేట్ర టెస్ట్లోనే సెంచరీ చేసి.. 59 ఏళ్ల రికార్డును తిరగరాసిన పృథ్వీషాపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. షా బ్యాటింగ్ చూస్తుంటే... సెహ్వాగ్, సచిన్లు గుర్తొస్తున్నారంటూ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు
అర... | 2 |
Bathukamma Song: మంగ్లీ బత...
భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తెకు కూడా వేధింపులు తప్పలేదు. సారా టెండూల్కర్‌‌ను వేధించిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు శనివారం (జనవరి 6) అరెస్ట్‌ చేశారు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు చెందిన దేవ్‌ కుమార్‌(32)గా గుర్తి... | 2 |
గ్లోబల్ ధోరణులు మరికొంత ఒత్తిడి
క్షీణించిన సెన్సెక్స్, నిఫ్టీలు
ముంబై : వినియోగదారుని ద్రవ్య సూచి అంటే రిటైల్ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో పెరగడంతో మార్కెట్లు ప్రతికూలంగా ముగిసాయి. రిజర్వుబ్యాం కు అంచనా వేసిన వినియోగరంగ ధరల సూచి ఎక్కువ నమోదుకావడం మార్కెట్లను కొంతమేర దిగువస్థాయిలోనే ట్రేడింగ్ ముగించేలా చేసింది. ఆర్బి... | 1 |
shoaib akhtar reply to virat kohli's praise
కోహ్లికి బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది: అక్తర్
కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పు బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది. అతడో గొప్ప బ్యాట్స్మెన్.
TNN | Updated:
Nov 6, 2017, 04:55PM IST
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏద... | 2 |
Sep 04,2018
రూ.999లకే విమాన ప్రయాణం: ఇండిగో
ముంబయి: అందుబాటు ధరల్లో విమానయానాన్ని అందిస్తోన్న ఇండిగో సంస్థ మరో భారీ ఆఫర్ను ప్రకటించింది. 'ఫెస్టివల్ సేల్' పేరుతో దాదాపు 10లక్షల విమాన టికెట్లను రూ.999ల అతి తక్కువ ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ వాలెట్ మొబిక్విక్ నుంచి దాదాపు రూ.600 వరకూ 20 శాతం క్యాష్ ... | 1 |
internet vaartha 201 Views
54 బంతుల్లో 108 పరుగులతో సెంచరీ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : కరేబియన్ ప్రీమియర్ లీగ్(సిపిఎల్)లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 54 బంతుల్లో 108 పరుగులు సాధించి మరో రికార్డును నమోదు చేశాడు.సిపిఎల్ లీగ్లో జమైకా తల్లవాస్ తరపున ఆడుతున్న క్రిస్గేల్ ఈ అరుదైన ఘనతను సాధించాడు.కాగా సోమవారం రాత... | 2 |
Hyderabad, First Published 21, Mar 2019, 4:58 PM IST
Highlights
మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం 'డిస్కో రాజా' అనే సినిమాలో నటిస్తున్నాడు. విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. అయితే రవితేజతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ సంస్థ.
మాస్ మహారాజా రవితేజ... | 0 |
సంక్రాంతికి శర్వానంద్-దిల్ రాజుల శతమానం భవతి
Highlights
ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఇటీవలే ప్రారంభం ... | 0 |
ఆన్ లైన్ లో ఐటీ రిటర్న్స్ చాలా సులువు..
Highlights
మరి అసలు ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎలా..? అనుకుంటున్నారా.. ఈ కింది సింపుల్ 6 స్టెప్స్ ఫాలో అయిపోతే చాలు.. మరిఇంకెందుకు ఆలస్యం చదివేయండి.
ఉద్యోగం, వృత్తి, వ్యాపారం... ఏదైనా సరే.. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం... పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు కచ్చితంగా ఆదాయపు... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.