text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
అన్న పైపైకి.. తమ్ముడు దివాళా...
కుమార్| Last Updated: బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:47 IST)
భారతదేశ కుబేరుడు ముకేశ్ అంబానీ మరో అరుదైన ఘనత సాధించారు. తొలిసారిగా ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల జాబితాలో మొదటి 10 మందిలో స్థానం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని 'ద హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019' వెల్లడించింది.
54 బిలియన్ డా... | 1 |
ప్రియాంక చోప్రా ధరించిన చెప్పుల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Highlights
ప్రియాంక చోప్రా ధరించిన చెప్పుల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
మొన్న జరిగిన బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, అమెరికా నటి మేఘన్ మార్కల్ల పెళ్లి వేడుకకు సినీ నటి ప్రియాంక చోప్రా రూ.1.35 లక్షల విలువ చేసే చెప్పులు వేసుకెళ్లి వార్తల్లో నిలిచింది. తలప... | 0 |
internet vaartha 248 Views
మరో కీలక పోరుకు సిద్ధం
బెంగళూరు : వరల్డ్ టి20 టోర్నమెంట్లో భాగంగా నేడు బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది.దీంతో మరో కీలక పోరుకు ఇరు జట్టు సిద్దంగా ఉన్నాయి. గ్రూపు-2 లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగునున్న లీగ్ మ్యాచ్లో ధోనీ సేన తలపడనుంది.కాగా రాత్రి 7.30 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మ... | 2 |
internet vaartha 222 Views
రాంచి : జార్ఖండ్ రాజధాని రాంచిలో మదర్డెయిరీ కొత్త ప్లాంట్ను ఏర్పాటుచేస్తోంది. ఈ కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఆహారశుద్ధి, కూరగాయల శుద్ది ప్లాంట్రాంచి సమీపంలోని నాగ్డి వద్ద ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఈ ప్లాంట్కు శంకుస్థాపన చేసారు. ఈ ప్లాంట్ ద్వారా జార్ఖండ్లోని ... | 1 |
కోహ్లిసేన ముంగిట సరికొత్త రికార్డ్..!
TNN| Oct 31, 2017, 05.15 PM IST
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కి ముందు భారత్ ముంగిట ఓ సరికొత్త సవాల్ నిలిచింది. ఇప్పటికే ముగిసిన మూడు వన్డేల సిరీస్ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా.. ఒకసారి కూడా న్యూజిలాండ్ని టీ20ల్లో ఓడించలేకపోయింది. దీంతో ఈ చెత్త రికార్డుని బుధవారం ఢిల్లీలోని ఫి... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ముగ్గురు ఖాన్ల గురించి కరీనా కామెంట్
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ గురించి కరీనా ఏమంటోంది ?
TNN | Updated:
Aug 26, 2015, 12:56PM IST
ఇటీవలే బ్రదర్స్ సినిమాలో ఐటం సాంగ్ చేసి కుర్రకారుని హీటెక్కించిన కరీనా కపూర్ ఖాన్ తాజాగా ఫిలింఫేర్ మేగజైన్కి ఇంటర్వ్యూ ... | 0 |
Vaani Pushpa 149 Views cricket , MICHAEL HOLDING , Pakistan
MICHAEL HOLDING
కరాచి: పాకిస్తాన్లో సరైన భద్రత లేదనే కారణంగా చూపుతూ పలు దేశాల క్రికెటర్లు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు. ఇటీవల శ్రీలంక క్రికెట్ జట్టు…పాకిస్తాన్ పర్యటనకు వచ్చినా పూర్తి స్థాయి జట్టు రాలేదు. లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నేతో సహా ఎక్కువ సం... | 2 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
డీజే నిర్మాత దిల్ రాజు ఆఫీసుపై చిరంజీవి యువత దాడి
Highlights
డీజే కలెక్షన్స్ లెక్కలపై మెగాస్టార్ అభిమానుల ఆగ్రహం
డీజే సినిమాపై తప్పుడు లెక్కలుు చెప్తున్నారన్న చిరు ఫ్యాన్స్
డీజే నిర్మాత దిల్ రాజు కార్యాలయంపై రాష్ట్ర చిరంజీవి యువత కార్యకర్తల దాడి
డీజే సినిమా వసూళ్లు ఎన్ని సాధిస్తోందో కానీ.. వివాదాలు మాత్రం వీడటం లేదు. ఓ... | 0 |
బిసిసిఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ తొలగింపు
కార్యదర్శి షిర్కేకి కూడా ఉద్వాసన
తదుపరి విచారణ జనవరి 19న
అదేరోజు బోర్డు కొత్త సభ్యుల నియామకం
ఇలాంటి నిర్ణయాలు చూడలేదని బోగ్లే వ్యాఖ్య
న్యూఢిల్లీ: బిసిసిఐపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది.సంస్కరణల అమలు విషయంలో లోథా కమిటీ,బిసిసిఐ మధ్య నడుస్తున్న కేసు వివాదంపై ఇప్పటికే ప... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
విరాట్ కోహ్లి టీచర్స్ని లెక్క పెట్టగలరా..?
క్రికెటర్లు కోచ్ దగ్గర నేర్చుకునేదానికంటే.. మైదానంలో అనుభవపూర్వకంగానే ఎక్కువ పాఠాలు నేర్చుకుంటుంటారు.
TNN | Updated:
Sep 5, 2017, 04:15PM IST
క్రికెటర్లు కోచ్‌ దగ్గర నేర్చుకునేదానికంటే.. మైదానంలో అనుభవపూర్వకంగానే ఎక్కువ... | 2 |
internet vaartha 159 Views
చెన్నై : టివిఎస్ కంపెనీ కొత్తగా బిఎండబ్ల్యు కంపెనీ బ్రాండ్ టూవీలర్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. అక్టోబరు తర్వాత కొత్త ఉత్పత్తి విడుదలవుతుందని బిఎండబ్ల్యు కంపెనీకి టివిఎస్ ఉత్పత్తి చేస్తుందని ఈఏడాది చివరికల్లా ఉత్పత్తులు మార్కెట్కు రావచ్చన్న అంచనాలున్నాయి. టివిఎస్ మోటార్ సిఇఒ ప్రెసిడె... | 1 |
INSURANCE POLICY
సిఐసిఐ ప్రులైఫ్ పరిధిలోకి సహారా లైఫ్
ముంబయి, జూలై 31: బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్డిఎఐ) తాజాగా సహారా ఇండియా బీమాసంస్థను తీసుకోవాల్సిందిగా ఐసిఐసిఐ ప్రుడె న్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్కు సూచించింది. ఈనెల 31వ తేదీనుంచి సహారా పర్యవేక్షణ తన అధీనంలోకి తీసుకోవాలని ఐసిఐ సిఐ ప్రులైఫ్ను ఆదేశించింది. మొత... | 1 |
భార్య మళ్లీ హీరోయిన్ అవుతానంది.. మాజీ ముఖ్యమంత్రి ఓకే అన్నాడు
Highlights
కన్నడ నటి రాధికను పెళ్లి చేసుకున్న కుమారస్వామి
కుమారస్వామిని నిర్మాతగా వున్నప్పుడు ప్రేమించిన రాధిక
హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడ్డ రాధిక,కుమారస్వామి ఓకే
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి రెండో భార్య తిరిగి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోం... | 0 |
Read More: పేరుకేమో పవర్ హిట్టర్.. షాట్ మాత్రం..?
దేశవాళీ క్రికెట్లో ముంబయి తరఫున ఆడి సిక్సర్ల మోత మోగించిన శివమ్ దూబే.. బరోడాతో జరిగిన ఓ మ్యాచ్లో వరుసగా 6, 6, 6, 6, 6 బాదేసి వెలుగులోకి వచ్చాడు. అతని హిట్టింగ్ చూసిన అభిమానులు.. భారత్కి మరో యువరాజ్ సింగ్ దొరికేశాడంటూ మురిసిపోయారు. తొలి టీ20 ముందు కూడా ప్రాక్టీస్ సెషన... | 2 |
May 05,2016
వరంగల్కు విస్తరించిన అమూల్
హైదరాబాద్ : పాలు, పాల ఉత్పత్తులనందించే అమూల్ తమ పాల అమ్మకాలను వరంగల్కు విస్తరించింది. హైదరాబాద్లోని హయత్ నగర్ వద్ద రెండు పాల ప్రాసెసింగ్ మరియు ప్యాకెజింగ్ ప్లాంట్లు అమూల్కు ఉన్నాయి ఇక్కడ నుంచి వరంగల్కు పాలను సరఫరా చేయడం జరుగుతుందని ఆ సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘అర్జున్ రెడ్డి’కి దిమ్మతిరిగేలా ‘అరుణా రెడ్డి’ వచ్చేసింది!
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ప్లేస్లో ఓ అమ్మాయిని పెట్టి తీస్తే..? ఆ సినిమా అచ్చం ఇలాగే ఉంటుంది..
TNN | Updated:
Nov 18, 2017, 02:10PM IST
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి ... | 0 |
Vaija, Anand Amrut raj
చెన్నై ఓపెన్ తరలిపోవడం నిరాశ కలిగించింది
చెన్నై: భారత్లో జరిగే ఏకైక ఎటిపి ఈవెంట్ చెన్నై ఓపెన్ పూణేకు తరలిపోవడంపై భారత టెన్నిస్ స్టార్ బ్రదర్స్ విజ§్ు అమృత్రాజ్, ఆనంద్ అమృతరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. 21 ఏళ్ల క్రితం ఈ ఈవెంట్ చెన్నైలో జరిగేందుకు చెన్నైకు చెందిన అమృతరాజ్ బ్రదర్స్ విశేష ... | 2 |
Apr 05,2016
'నువోస్పోర్ట్' వచ్చేసింది...
ముంబయి: దేశంలో అతిపెద్ద యుటిలిటీ (యూవీ) వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త యూవీ వాహనం 'నువోస్పోర్ట్'ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 'క్వాంటో' వాహనానికి మెరుగులుదిద్ది అత్యాధునికంగా 'నువోస్పోర్ట్'ను సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ... | 1 |
Apr 03,2015
భారత్లో పెరిగిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ విమానయాన ప్రయాణికుల్లో 14.8 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. కాగా ఇది ప్రపంచంలోనే అతి ఎక్కువవని గ్లోబల్ ఎయిర్లైన్స్ సంఘం ఐఎటిఎ వెల్లడించింది. విమానయాన కంపెనీలు పోటీలో భాగంగా టిక్కెట్ ధరలు తక్కువగా ప్రకటించడంతో ఈ వృద్ధి చోటు... | 1 |
సమంతకు అది తెలుసుకోవటానికి ఏడేళ్లు పట్టిందట
Highlights
సమంత టాలీవుడ్ కు పరిచయమై ఏడేళ్లు
ఇండస్ట్రీ ఎంట్రీ తర్వాత తన లైఫ్ టర్న్స్ పై సమంత ట్వీట్
కష్టం, సుఖం అన్నీ అనుభవించానంటున్న సమంత
టాలీవుడ్ నటి సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఫిబ్రవరి 26తో 7 సంవత్సరాలు పూర్తయింది. సమంత తొలిసారిగా వెండితెరపై రొమాన్స్ చేసింది నాగ చైతన... | 0 |
పవన్ తో పోటీ వద్దనుకుంటున్న మహేష్
Highlights
స్పైడర్ ప్రమోషన్లలో బిజీ బిజీ గా మహేష్
తరువాతి చిత్రం ‘ భరత్ అను నేను’
షూటింగ్ ల ో పాల్లొన్న మహేష్
మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందకు రానుంది. మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ కి జంటగ... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
క్రికెటర్ కుటుంబానికి పరిహారం
బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి కుటుంబానికి పరిహారం అందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
TNN | Updated:
Sep 5, 2015, 12:28PM IST
క్రికెట్ ఆడుతూ మృతిచెందిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి కుటుంబానికి పరిహారం అందించేందుకు బీసీసీఐ స... | 2 |
టెక్కీలకు షాక్: సీనియర్లను ఇంటికి పంపుతున్న కాగ్నిజెంట్
Highlights
టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ సీనియర్లకు చెక్ పెడుతోంది. సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. సీనియర్ల స్థానాల్లో జూనియర్లను తీసుకొంటుంది.రెండో క్వార్టర్ ఫలితాల్లో కాగ్నిజెంట్ మార్కెట్ విశ్లేషకుల అంచనాలను చేరుకోలేకపోయింది
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం కాగ్ని... | 1 |
లండన్లోనే మోసకారి మోడీ!
- ధ్రువీకరించిన బ్రిటన్ మంత్రి బరోనెస్ విలియమ్స్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో(పీఎన్బీ) వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని దేశం దాటేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ లండన్లోనే తలదాచుకుంటున్నట్గు తేలిపోయింది. ఈ విషయాన్ని బ్రిటన్ మంత్రి బరోనెస్ విలియమ్స్ ధ్రువీకరించారు. నీరవ్ లండన్... | 1 |
Jan 14,2018
నాణేల తయారీపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
కోల్కతా : నాణేల తయారీని నిలిపివేయాల్సిందిగా ఈ మధ్యకా లంలోనే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. తిరిగి నాణేల తయారీని పునరుద్ధరిం చాల్సిందిగా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్పీఎంసీిఐఎల్)కు ప్రభుత్వం నోటీసులు జారీ ... | 1 |
'ముద్ర' వేసి అనంతలోకాలకు..
- ముద్ర యాడ్స్ వ్యవస్థాపకులు ఎజీకే అస్తమయం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'ముద్ర యాడ్స్' వ్యవస్థాపక ఛైర్మన్ అచ్యుతని గోపాల కృష్ణమూర్తి (ఏజికే) శుక్రవారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. 73 సంవత్సరాల ఏజీకే 1942 ఏప్రిల్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీ ... | 1 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
L&T
వేల మందికి ఉద్వాసన చెపుతున్న ఎల్అండ్టి
ముంబై, నవంబరు 23: ఆర్థికసవాళ్లతో సతమతం అవుతున్న లార్సెన్ టౌబ్రో ఏప్రిల్, సెప్టెంబరు త్రైమాసికంలో14 వేల మంది ఉద్యోగులకు ఉద్వా సన పలికింది. పోటీతత్వంలో కొనసాగేందుకు ఆర్థిక అనిశ్చితిని తట్టుకోవాలంటే ఈ చర్య తప్ప దని కంపెనీ ప్రకటించింది. రెండోత్రైమాసిక ఫలి తాలు ప్రకటించిన వెనువ... | 1 |
mithali raj rises to top spot in icc batswomen ranking
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో మిథాలీ రాజ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న రోజునే.. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఐసీసీ వన్డే బ్యాట్స్విమెన్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కి చేరుకుంది.
TNN | Updated:
Oct ... | 2 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
నేనే నిజమైన నాయకుడిని.. నాతో కలిసి రండి.. కమల్ సంచలన ట్వీట్
Highlights
తమిళ నాట రాజకీయాలపై విలక్షణ నటుడి విమర్శలు
నిజమైన నాయకున్ని నేనే.. నావెంట రండి అంటున్న కమల్
రజినీ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆసక్తి రేపుతున్న కమల్ కమెంట్స్
విలక్షణ నటుడు కమల్ హాసన్ లాంటి దిగ్గజ హీరో మాట్లాడినా, ట్వీట్ పోస్ట్ చేసినా... ఏం చేసినా రచ్చ... | 0 |
`రాధ` సెన్సార్ పూర్తి.. మే 12న విడుదల
Highlights
శర్వానంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తెరకెక్కిన రాధా
సక్సెస్ ఫుల్ గా రాధా చిత్రం సెన్సార్ పూర్తి
మే 12న విడుదల చేసేందుకు సన్నాహాలు
రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్ప్రెస్రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీర... | 0 |
9న ఇంగ్లండ్తో తొలి టెస్టు
న్యూఢిల్లీ: టీమిండియా,ఇంగ్లండ్ మధ్య రాజ్ కోట్లో ఈనెల 9న జరుగనున్న తొలి టెస్టు మ్యాచ్కి గుజరాత్ ముఖ్యమంత్రి విజ§్ు రూపానీ హాజరుకానున్నారు.కాగా ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్కి రాజ్కోట్ లోని ఎన్సిఎ స్టేడియం తొలిసారి ఆతిథ్యమిస్తుంది.దీంతో రాజ్కోట్లోని స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరంగా సా... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఆ ఫెయిల్యూర్స్ ధావన్ని రాటుదేల్చాయా..?
శ్రీలంక బౌలర్లని వారి సొంతగడ్డపైనే బ్యాట్తో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ చెడుగుడు ఆడుకుంటున్నాడు
TNN | Updated:
Aug 21, 2017, 02:42PM IST
శ్రీలంక బౌలర్లని వారి సొంతగడ్డపైనే బ్యాట్‌తో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ చెడుగుడు ఆడుకుంటున్... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
కెప్టెన్సీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా..!
జట్టుకి కెప్టెన్సీ వహించేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. రాజస్థాన్ని జట్టు కంటే ఫ్యామిలీలా చూస్తా. నాపై నమ్మకం ఉంచి
Samayam Telugu | Updated:
Mar 27, 2018, 06:26PM IST
కెప్టెన్సీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస... | 2 |
Visit Site
Recommended byColombia
సెన్సెక్స్ ఏకంగా 646 పాయింట్ల లాభంతో 38,178 పాయింట్లకు ర్యాలీ చేసింది. నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 11,313 పాయింట్లకు పరుగులు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు, బ్యాకింగ్ అండ్ ఫైనాన్షియల్ షేర్లలో ర్యాలీ, టెక్నికల్గా చూస్తే నిఫ్టీ బుల్లిష్ క్యాండిల్ను ఏ... | 1 |
నవంబర్ 10న మాస్ హీరో విశాల్ 'డిటెక్టివ్'
Highlights
మాస్ హీరో విశాల్ కథానాయకుడుగా డిటెక్టివ్
తమిళంలో తొలివారమే రూ.30కోట్లు వసూళ్లు సాధించిన డిటెక్టివ్
డిటెక్టివ్ లో అను ఎమాన్యుయెల్, యాండ్రియా, ప్రసన్న తదితరులు
మాస్ హీరో విశాల్ కథానాయకుడుగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘మహానటి’ మహాద్భుతం.. జక్కన్న ప్రశంసల జల్లు
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి బయోపిక్ మూవీ ‘మహానటి’ మూవీపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.
Samayam Telugu | Updated:
May 9, 2018, 03:42PM IST
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి బయోపిక్గా ప్రేక్షకుల మందుకొచ్చిన ‘మహానటి’... | 0 |
Wellington, First Published 7, Feb 2019, 2:13 PM IST
Highlights
ఈ ఏడాది జరిగనున్న ఐపిఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రభావం ప్రపంచ కప్లో పాల్గొనే భారత ఆటగాళ్లపై పడకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోనున్నట్లు టీంఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి వెల్లడించారు. బిసిసిఐ ప్రతిష్టాత్మాకంగా నిర్వహించే ఐపిఎల్ తో పాటు వరల్డ్ కప్ రెండు భార... | 2 |
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
First Published 26, Aug 2017, 4:19 PM IST
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యాలరీ
'దర్పణం' మూవీ హిరోయిన్ అలెక్సియస్ ఫోటో గ్యా... | 0 |
May 26,2018
ఏడు లక్షల కోట్లకు టీసీఎస్ ఎంక్యాప్!
ముంబయి: దేశీయంగా అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన ఖాతాలో మరో రికార్డును నమోదు చేసుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో రూ.7 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ను అధిగమించింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో టీసీఎస్ షేరు రూ.3674 ఆల్ టైం గర... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మా మామతో పడుకున్నావా.. జర్నలిస్టుపై పాక్ క్రికెటర్ ఫైర్
భారత జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్కు చిర్రెత్తుకొచ్చింది. తన ఇష్టరీతిన నోరు పారేసుకున్నాడు.
Samayam Telugu | Updated:
Sep 15, 2018, 07:57PM IST
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడ... | 2 |
Suresh 87 Views
భారత యువ షూటర్కు స్వర్ణ పతకం
గాబలా: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో భారత యువ షూటర్ శుభాంకర్్ ప్రమాణిక్ స్వర్ణ పతకం కైవ సం చేసుకొని చరిత్ర సృష్టించాడు.కాగా 50మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో శుభాంకర్ 205.5పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.చెక్ రిప బ్లిక్ క్రీడాకారుడు పిలిప్నెపిజ్చల్ 205.2తో... | 2 |
internet vaartha 165 Views
భారత్లో ఇంగ్లండ్ షెడ్యూల్ ఖరారు
బెంగళూరు : భారత్లో జరుగనున్న ఇండియా – ఇంగ్లండ్ సిరీస్కు సంబంధించిన తేదీలు, వేదికలను బిసిసిఐ శుక్రవారం ప్రకటించింది. ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనలో భాగంగా 5 టెస్టులు,3 వన్డేలు,3 టి20 మ్యాచ్లు ఆడనుంది. నవంబర్ 9 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి ట... | 2 |
Hyderabad, First Published 21, Mar 2019, 3:46 PM IST
Highlights
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం 'బ్రోచేవారెవరురా' సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న... | 0 |
Pune Team
హైదరాబాద్పై పూణె విజయం
హైదరాబాద్: ఐపిఎల్లోభాగంగా సన్రైజర్స్ హైదరాబాద్పై 12 పరుగుల తేడాతో పుణేజట్టు విజయం సాధించింది.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పుణె నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్లుకోల్పోయి 148 పరుగులు చేసింది.. 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన సనర్రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మనదైన ఫేస్ బుక్ కావాలి: ఆనంద్ మహీంద్రా
టెక్నాలజీ మీద అంతులేని పట్టు కలిగి, దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నోళ్లకు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు.
TNN | Updated:
Mar 28, 2018, 05:13PM IST
టెక్నాలజీ మీద అంతులేని పట్టు కలిగి, దేశం కోసం ... | 1 |
హైదరాబాద్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు హిరోయిన్ల అరెస్ట్
Highlights
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ హిరోయిన్లు
హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ డెక్కన్ లో పట్టుబడ్డ తారలు
ఇద్దరు హిరోయిన్లతోపాటు మరో నిందితుడి అరెస్ట్
సినీతతారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సర్వ సాధారణంగా మారింది. తాజాగా మరో సారి సినీ తారల సెక్స్ వ... | 0 |
Hyderabad, First Published 2, Mar 2019, 10:22 AM IST
Highlights
సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్. డాన్సర్ గా సినిమాలు చేస్తూనే.. కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్. డాన్సర్ గా సి... | 0 |
బన్నీకి థాంక్స్ చెప్పిన బండ్ల గణేష్ బాధితుడు
TNN| Nov 26, 2017, 04.31 PM IST
వక్కంతం వంశీ, అల్లు అర్జున్
టెంపర్ సినిమాకు కథ అందించిన తనకి ఇవ్వాల్సిన పారితోషికాన్ని ఎగ్గొట్టాడంటూ బండ్ల గణేష్పై కేసు పెట్టి విజయం సాధించిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇటీవలే దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ స... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బిగ్బాస్లో మగాళ్ల ముద్దులేంట్రా బాబూ!
Bigg Boss Telugu episode 23: తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 22 ఎపిసోడ్లను పూర్తిచేసి 23వ ఎపిసోడ్కి ఎంటర్ అయిపోయింది.
TNN | Updated:
Aug 8, 2017, 09:31AM IST
తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గె... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
స్టార్ హీరోయిన్తో అభిమాని అనుచిత ప్రవర్తన!
సినీతారలతో అభిమానులు అనుచితంగా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. పబ్లిక్ ప్లేసుల్లో హీరోయిన్లు అగుపించినప్పుడు
TNN | Updated:
Aug 21, 2017, 08:02AM IST
సినీతారలతో అభిమానులు అనుచితంగా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. పబ్లిక్ ప్లే... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వీడియో: ధోనీ vs పాండ్య రన్నింగ్ రేసులో గెలుపెవరిది?
మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య మధ్య 100 మీటర్ల పరుగు పందెం పెడితే ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు. వీడియో చూస్తే షాకవాల్సిందే..
TNN | Updated:
Dec 13, 2017, 12:08PM IST
టీమిం... | 2 |
Visit Site
Recommended byColombia
చమ్మకు చంద్ర స్కిట్లో.. సత్తిపండు జమిందారు. అతడు పెళ్లి చేసుకుని భార్యను తీసుకుని వస్తాడు. అతడు రావడమే ఊరివాళ్లంతా.. ‘అయ్యా జమిందారయ్యా’ అంటూ చేతులకు ముద్దులు పెడుతూ, మొక్కుతూ ఉంటారు. సత్తిపండు కూడా అంతే గంభీరంగా కనిపిస్తాడు. అదంతా చూసిన భార్య.. ‘ఇంత పెద్ద జమిందారి ఇంటికి కోడలు కావడం ... | 0 |
బిగ్ బాస్2: కౌశల్ కు చెక్ పెట్టనున్నారా..?
Highlights
సామ్రాట్, తనీష్ లు కూడా ఆరంభంలో కౌశల్ ను టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు అతడిని కాపాడడానికి కౌశల్ ఆర్మ్ సిద్ధమైంది. అతడిని నామినేషన్ లో ఉన్నప్పుడు సేవ్ చేయడంతో పాటు అతడికి హౌస్ లో వ్యతిరేకంగా ఎవరు కామెంట్స్ చేసినా.. ఎలిమినేట్ అయ్యే విధంగా చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస... | 0 |
India Won the Mohali Test
మొహాలీ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ
మొహాలీ టెస్టులో సౌతాఫిక్రాపై భారత్ 108 పరుగుల తేడాతో విజయం సాధించింది.
TNN | Updated:
Nov 7, 2015, 04:58PM IST
మొహాలీ టెస్టులో సౌతాఫిక్రాపై భారత్ 108 పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 109 పరుగులకే చేతులెత్తేశా... | 2 |
I don't influence team selections - Steven Smith
జట్టు ఎంపికని నేను ప్రభావితం చేయలేదు
ఇంగ్లాండ్తో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్స్మిత్ వివాదాల్లో చిక్కుకున్నాడు. జట్టు ఎంపికని స్టీవ్స్మిత్ ప్రభావితం
TNN | Updated:
Nov 3, 2017, 01:35PM IST
ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస... | 2 |
New Deal
ఇటలీ ఎఎస్ఇ ఎస్పిఎతో సైయింట్ ఒప్పందం
హైదరాబాద్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ సేవల సంస్థ సైయింట్ ఏరో ఇండియా సదస్సు లో ఎఎస్ఇ ఎస్పిఎ కంపెనీతో మార్కెటింగ్ పరంగాఒప్పందంచేసుకుంది. ప్రైవేటురంగంలోని ఇటాలియన్ కంపెనీ విద్యుత్ ఉత్పత్తి పంపిణీ పరికరాలను అంతర్జాతీయంగా విక్రయిస్తున్న ఇటాలియన్ కంపెనీతో ఏరోస్పేస్, రక్షణర... | 1 |
ఉపాసన కోసం చరణ్ ఏం కొన్నాడో చూడండి!
Highlights
రామ్ చరణ్-ఉపాసన టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అనే చెప్పాలి. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా
రామ్ చరణ్-ఉపాసన టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అనే చెప్పాలి. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు కాబట్టి అతడికి సంబంధించిన... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అర్జున అవార్డుకి ధావన్, మంధాన పేర్లు సిఫార్సు
ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు కోసం భారత పురుషుల జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్, మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన పేర్లని సిఫార్సు చేసినట్లు భారత
Samayam Telugu | Updated:
Apr 25, 2018, 07:01PM... | 2 |
Visit Site
Recommended byColombia
భారత్ వన్డే, టీ20 జట్టులో ఉన్నా.. గత కొంతకాలంగా రిజర్వ్ బెంచ్‌కే ఎక్కువ పరిమితమవుతున్న కేఎల్ రాహుల్ దొరికిన అవకాశాన్ని రెండుచేతులా సద్వినియోగం చేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభ ఓవర్‌లోనే బౌండరీతో తన ఉద్దేశాన్ని చాటగా.. కేఎల్ రాహుల్ చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డుని పరుగ... | 2 |
Jan 02,2016
ఎగుమతుల లక్ష్యాన్ని చేరలేం: ఈఈపీసీ
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో పతనం చోటు చేసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. 2015-16లో వీటి ఎగుమతులు 6200 కోట్ల డాలర్లకు పడిపోవచ్చని 'ఇంజినీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్' (ఈఈపీసీ) పేర్కొంది. గతేడాది అంతర్జాతీయ ద్రవ్... | 1 |
మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ వీడియో
9, Aug 2019, 11:14 AM IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ అమ్మాయిల్లో అతడికి మాంచి క్రేజ్ ఉంది. తన కెరీర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించారు. అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని తన సినిమ... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
వరుసగా మూడో రోజు పెరిగిన 'బంగారం' ధర!
ఒకవైపు పసిడి పరుగులు పెడుతుంటే.. వెండి ధర మాత్రం పతనమైంది. పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ మందగించడంతో బులియన్ మార్కెట్లో రూ.90 తగ్గింది.
Samayam Telugu | Updated:
Nov 2, 2018, 09:02AM IST
వరుసగా మూడో రోజు పెరిగ... | 1 |
- 19న ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఐపీఓ
- ధరల శ్రేణి రూ.300-334
ముంబయి: దేశంలో మరో అతిపెద్ద ఐపీఓకు నగారా మొగింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ దాదాపు రూ.6,057 కోట్ల మేర నిధుల సమీకరణకు గాను ప్రాథమిక మార్కెట్లోకి రానుంది. ఈ నెల 19 నుంచి ఈ ఇష్యూ మొదలు కానుంది. ఈ ఐపీఓ ధరల శ్రేణిని సం... | 1 |
business news
icici bank offer: 55% discount on travel, shopping, dining and more
ఐసీఐసీఐ బ్యాంక్ అదిరే ఆఫర్: ఏకంగా 55 శాతం డిస్కౌంట్.. అన్ని రకాల రుణాలపై సూపర్ డీల్స్!
ఐసీఐసీఐ బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. గురు నానక్ జయంతి సందర్భంగా ఏకంగా 55 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అలాగే అన్ని రకాల రుణాలపై సూపర్ డీల్స... | 1 |
బ్రెజిల్ vs బెల్జియం హైలెట్స్ పాయింట్స్ (వీడియో)
Highlights
2018 ఫిఫా వరల్డ్కప్ నిన్న పెను సంచలనం నమోదైంది.. మాజీ విశ్వవిజేత.. టైటిల్ ఫేవరేట్లో ముందు వరుసలో ఉన్న బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కజెస్ ఏరెనాలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బెల్జియం చేతిలో 2-1 తేడాతో సాంబా జట్టు ఘోర పరాజయాన్ని మూటకట... | 2 |
internet vaartha 176 Views
కోహ్లీసహా పలువురు ఆందోళన
న్యూఢిల్లీ : టీమిండియా హెడ్ కోచ్గా మాజీ కెప్టెన్ కుంబ్లే బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్నో మార్పులు చోటు చేసు కుంటున్నాయి.ఒకవైపు తనను ఎందుకు ఎంపిక చేయలే దంటూ మాజీ ఆటగాడు, టీ మిండియా డైరెక్టర్గా సేవలం దించిన రవిశాస్త్రి పరోక్షంగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు.మాజీ కెప్టెన్ గ... | 2 |
ముంబై ఎయిర్పోర్ట్ షట్ డౌన్.. ఎప్పుడు? ఎందుకు?
Last Updated: సోమవారం, 28 జనవరి 2019 (11:50 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఫిబ్రవరి-మార్చి నెలల్లో మూతపడనుంది. రన్ వే మరమ్మత్తుల కారణంగా విమానాశ్రయాన్ని రెండు నెలల పాటు మూతవేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంగళ, గురు, శనివ... | 1 |
internet vaartha 239 Views
దేశీయ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు
న్యూఢిల్లీ : దేశీయ ఉక్కు కంపెనీలకు మార్కెట్ లాభదాయ కత పెంచేందుకుగాను దిగుమతులపై ఆంక్షలు ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది ఇప్పటివరకూ దిగుమతులు 1/4శాతం తగ్గినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి 11నెలల కాలంలోనే నాలుగోవంతు తగ్గాయని మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దిగ... | 1 |
Eden Gardens
ఇవాల్టి రెండో మ్యాచ్కు వర్షం అడ్డంకి
కోల్కతా: కోల్కతాలని ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ , ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సి ఉన్న మ్యాచక్ ఇపుడు వర్షం అడ్డంకి అంతరాయం కలిగింది.. కోల్కతాలో వర్షం కురుస్తుండటంతో ఇప్పటికీ టాస్ వేయలేదు. మరికాసేపట్లో టాస్ వేసిమ్యాచ్ను ప్రారంభించనున్నారు. | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రియోలో మన గురి అదిరింది
రియో ఒలింపిక్స్ లో మొదటి రోజు నిర్వహించిన పురుషుల ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో భారత ఆర్చర్ అతానుదాస్ ప్రతిభ చాటాడు.
TNN | Updated:
Aug 6, 2016, 12:17AM IST
రియో ఒలింపిక్స్ లో మొదటి రోజు నిర్వహించిన పురుషుల ఆర్చరీ వ్యక్తిగత ర్యాంకింగ్... | 2 |
‘ బిసిసిఐ అధ్యక్షుడిని అరెస్టు చేయాలి
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ఠాకూర్ను అరెసఉట చేయాలని కోర్టు సహాయకుడు పేర్కొన్నారు. బిసిసిఐ పిటిషన్పై వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. కాగా విచారణ సందర్భంగా బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర తప... | 2 |
india vs sri lanka, 1st test: rahul falls early on day 5
రాహుల్ క్లీన్ బౌల్డ్.. మరో సెంచరీ మిస్!
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తిగా సాగుతోంది.
TNN | Updated:
Nov 20, 2017, 10:10AM IST
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున... | 2 |
Balayya's 100th movie
ఉగాది రోజున వందో సినిమా ప్రకటన
అమరావతిలోని ధ్యాన బుద్ధ ప్రాజెక్టు వద్ద శుక్రవారం తన వందో సినిమాని ప్రకటించనున్నారు బాలయ్య.
TNN | Updated:
Apr 8, 2016, 09:11AM IST
అమరావతిలోని ధ్యాన బుద్ధ ప్రాజెక్టు వద్ద శుక్రవారం తన వందో సినిమాని ప్రకటించనున్నారు బాలయ్య. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఆ సినిమా... | 0 |
Sep 23,2015
జాతిని ఐక్యం చేస్తున్న హిందీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రాజభాష హిందీ భారతీయుల మధ్య ఐక్యత పెంచి.. మనమంతా ఒకే జాతికి చెందిన వారిమనే భావనను కలిగిస్తోందని కార్పొరేషన్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ హెడ్ ప్రశాంతి చంద్రశేఖర్ అన్నారు. బ్యాంకులో ఇటీవల నిర్వహించిన హిందీ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్... | 1 |
Feb 11,2017
కాశ్మీర్లో పర్యాటకంతోనే శాంతి
హైదరాబాద్: జమ్మూ, కాశ్మీర్ పర్యాటకం అభివృద్ధితో ఆ ప్రాంతంలో శాంతి విరభూస్తుందని పిల్టోఫ్ ఛైర్మన్ నాసిర్ షా తెలిపారు. ఇందుకు దేశ ప్రజలు తగిన సహకారం అందించాలని ఆయన కోరారు. కాశ్మీర్కు అధిక సంఖ్యంలో వచ్చి ఇకడ పర్యటకం అభివృద్ధి చెందేలా తగిన సహకారం అందిచాలని కోరారు.అక్కడి ప్రా... | 1 |
సానియా జోడీ శుభారంభం
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటిఎ ప్రీమియర్ టెన్ని టోర్నీలో సానియా మిర్జా (భారత్), మార్టినా హింగీస్ (స్విట్జర్లాండ్) జంట శుభారంభం చేసింది. కాగా మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్సీడ్ సానియా జోడీ 6-3, 7-5 తేడాతో కెవి డెలాక్వా-సమంత స్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయంసాధించింది. | 2 |
Hyderabad, First Published 17, Aug 2019, 11:21 AM IST
Highlights
నటి శ్రీరెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు శృంగార తార షకీలా. కొబ్బరి మట్ట చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చిన షకీలా.. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు తల్లిగా నటించి మంచి నటనను కనబరిచారు.
శృంగార తారగా మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన షకీలా.. తన సినిమాలతో స్టార్ హీరోలకు పోటీ ఇచ... | 0 |
sumalatha 102 Views bse , NSE , stock market
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ స్టాకులు మర్కెట్లను లాభాల్లో నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 164 పాయింట్లు లాభపడి 37,145కి చేరుకుంది. నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 11,004 వద్ద స్థిరపడింది.
... | 1 |
sumalatha 143 Views jio , Mukesh Ambani , RELIANCE
Mukesh Ambani
ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ జియో గిగా ఫైబర్తో పాటు కీలక నిర్ణయాలను ప్రకటించిన సందర్భంగా కంపెనీ షేర్ల విలువ నేడు జోరందుకుంది. దేశీయ మార్కెట్లు పతనమైతున్నప్పటికీ ఆర్ఐఎల్ షేర్లు మాత్రం ఊపు మీదున్నాయి. మార్కెట్ ప్రార... | 1 |
Visit Site
Recommended byColombia
దూరం నుంచి చూస్తున్న నాకు.. కరెక్టేకదా, ఆ స్థానాన్ని అలంకరించే అర్హుడు ఆయనేకదా అనిపించింది. అది ఒక్క సత్యానంద్నే కాదు రచయితలందరినీ గౌరవించినట్టు అని నేను ఫీలయ్యాను. అందరం ఆయన దగ్గరకు వెళ్లి ఒక ఫొటో దిగాం. సత్యానంద్గారిని కాలుమీద కాలేసుకోమని చెప్పాం. ఆయన స్వభావం కాకపోయినా మేం చెప్పామన... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
డేటా లీక్లపై స్పందించిన వాట్సాప్
ఫేస్బుక్కు చెందిన వాట్సాప్ డేటా లీకేజీల వివాదంపై స్పందించింది. మెసేజ్లను ట్రాక్ చేస్తున్నట్టు వస్తున్న రిపోర్టులను వాట్సాప్ కొట్టిపారేసింది.
Samayam Telugu | Updated:
Apr 7, 2018, 03:09PM IST
డేటా లీక్లపై స్పంద... | 1 |
సెక్సీ భంగిమలతో మతి పోగొడుతున్న కాజల్ అగర్వాల్!
First Published 18, Aug 2019, 3:51 PM IST
అందాల చందమామ కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దకాలం పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల పోటీని తట్టుకుని కూడా కాజల్ అందాల మెరుపులు మెరిపిస్తోంది.
(Courtesy: ... | 0 |
ఆసియాలో భారత్ దూసుకుపోతోంది
- ఈ ఏడాది 7.4% వృద్ధిని చేరుకోవచ్చు
- అధిక వర్షాలతో డిమాండ్ పుంజుకోనుంది: ఏడీబీ
న్యూఢిల్లీ: అనుకూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది భారత వృద్ధిరేటు మెరుగ్గా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా 'ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్' (ఏడీబీ) అంచనా కట్టింది. ఈ ఏడాది (2016-2017లో) భారత్ 7.4 శాతం వరకు వృద్ధిని న... | 1 |
డేట్ ఇస్తా.. కానీ ముంబై రండి అంటోంది..
Highlights
బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్స్ అందర్నీ మించిన సన్నీ లియోనీ
సన్నీ లియోనీ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనాలన్నా కండిషన్స్
డేట్స్ కావాలని వచ్చిన వారికి కేవలం ముంబైలో మాత్రమే షూటింంగ్ అని చెప్తున్న సన్నీ
బాలీవుడ్ స్టార్ స్టేటస్ దక్కించుకున్న పోర్న్ స్టార్ సన్నీ లియోనీ కి ఇప... | 0 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీ 300వ వన్డే.. ఆ రికార్డులకీ మోక్షం..?
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్లో మరో అత్యుత్తమైన మైలురాయిని గురువారం చేరుకోనున్నాడు
TNN | Updated:
Aug 30, 2017, 04:25PM IST
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెరీర్‌లో మరో అత్యుత్తమైన మైలురాయిని గురువారం ... | 2 |
Feb 14,2016
అత్యవసర వైద్య సేవలకు 'రైల్యాత్రి.ఇన్' యాప్
న్యూఢిల్లీ : ప్రయాణాల్లో ఉన్న సమయంలో అత్యవసర వైద్య సేవలను అందుకోవడానికి వీలుగా రైల్యాత్రి.ఇన్ మెడికల్ ఎమర్జేన్సీ ఫీచర్లతో నూతన యాప్ను ఆవిష్కరించింది. ప్రయాణికులు తాము ఉన్న ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు ఎక్కడ లభిస్తాయో ఈ యాప్ సమాచారం ఇస్తుందని రైల్యాత్రి.... | 1 |
Bathukamma Song: మంగ్లీ బత...
పెళ్లిచూపులు లాంటి హిట్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ 'ద్వారక' అనే సినిమాలో నటిస్తున్నాడు. పూజా జవేరి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్, పృధ్వీరాజ్, రఘుబాబు, కాళకేయ ప్రభాకర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘టాక్సీవాలా’ సాంగ్: ‘మాటే వినదుగా’.. విజయ్ పాటే వినాలిగా!
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్ జోడీగా జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సీవాలా’ చిత్రం నుండి ‘మాటే వినదుగా’ లవ్ మెలోడీ సాంగ్ను శుక్ర... | 0 |
- 100 శాతం డిజిన్వెస్ట్మెంట్
- ఇప్పటికే కేంద్రం ఆమోదం
- తాజాగా ఒఎన్జిసి బోర్డు కూడా అంగీకారం
న్యూఢిల్లీ : హెలీక్యాప్టర్ సేవల సంస్థ పవన్ హాన్స్ త్వరలోనే ప్రయివేటుపరం కానుంది. ఇందులోని 100 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం బిడ్డింగ్లను అహ్వానించనుందని దీంతో ప్రత్యక్ష సంబంధం కలిగిన అధికారులు పేర్కొన్నారు. కాగా ఇందులో... | 1 |
మధుర శ్రీధర్ కేసీఆర్ గా బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు
Highlights
తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితంపై సినిమా తీస్తానని ఇప్పటికే ప్రకటించిన మధుర శ్రీధర్
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును కేసీఆర్ గా ఎంచుకున్న మధుర శ్రీధర్
మధుర శ్రీధర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి
సిఎం కెసిఆర్ జీవిత చరిత్ర ఆ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వరుణ్ సందేశ్ ఔట్.. రూ. 20లక్షలు వద్దని బిగ్ బాస్ నుండి బయటకు
105 రోజుల పాటు జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 విజేతను ప్రకటించేందుకు సమయం ఆసన్నమైంది. ఫైనల్కి శ్రీముఖి, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, అలీలు వెళ్లగా అలీ ఎలిమినేట్ అయ్యి ఐదో స్థ... | 0 |
వారసుడి కోసం ఇంట్లో ప్రెజర్ పెరిగిందని చెప్పకనే చెప్తున్న రామ్ చరణ్
Highlights
రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లై ఐదేళ్లు పూర్తి
ఇంకా వారసున్నివ్వని మెగా కోడలు ఉపాసన
వారసుని కోసం నాన్న ఇకపై ప్రెజర్ పెడతారేమో అంటున్న చెర్రీ
రామ్ చరణ్- ఉపాసన దంపతులకు వివాహం జరిగి ఐదేళ్లయిపోయింది. అయితే మెగా అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నా... ఇంకా బ... | 0 |
ఎయిర్టెల్ కాదు.. జియోనే టాప్
October 23, 2019, 20:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం జియో ఇంటర్నెట్ డౌన్లోడ్ వేగంలో మరోసారి తనస్థానాన్ని నిలబెట్టుకుంది.భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) విడుదల...
ఇన్ఫీలో రగిలిన వివాదంపై సెబీ దృష్టి
October 23, 2019, 19:35 IST
ముంబై: టెక్ సేవల సంస్థ ఇన్ఫోసిస్లో రగిలిన... | 1 |
సమరానికి సిద్ధమైన భారత్-పాక్.. సెప్టెంబర్ 19న దాయాదుల పోరు
Highlights
అబుదాబి, దుబాచ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియాకప్ షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. సెప్టెంబర్ 19న పాకిస్తాన్తో భారత్ తలపడనుంది
క్రికెట్లో అసలు సిసలు మజాను ఆస్వాదించాలంటే కొన్ని దేశాల మధ్య జరిగే మ్యాచ్లు చూడాల్సిందే. వాటిలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే క్రి... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
హృతిక్ మెయిల్స్లో వాస్తవం లేదు -కంగనా లాయర్
ట్విస్టుల మీద స్విస్టులతో రోజుకో మలుపు తిరుగుతున్న హృతిక్ రోషన్-కంగనా రనౌత్ల కేసు ఎప్పటికప్పుడు పరిశీలకులకి షాక్ల
TNN | Updated:
Apr 23, 2016, 06:28PM IST
ట్విస్టుల మీద స్విస్టులతో రోజుకో మలుపు తిరుగుతున్న హృతిక్ రోషన్... | 0 |
Visit Site
Recommended byColombia
ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. ధ్రువ్ (145: 294 బంతుల్లో 21x4) సెంచరీ చేసినా తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు వాడ్కర్ శతకం, టెయిలెండర్లు ఆదిత్య (79), సిద్దేశ్ (74) కీలక భాగస్వామ్యాల సాయంతో తొలి ఇన్నింగ్స్‌లో 547 పరు... | 2 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.