text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Visit Site
Recommended byColombia
బ్యాంకు విదేశీ కరెన్సీ జారీ ఆధారిత రేటింగ్ను కూడా బీఏఏ3 నుంచి బీఏ1కు తగ్గించింది. దీంతో పాటు పీఎన్బీ బ్యాంక్ బేస్లైన్ క్రెడిట్ అసెస్మెంట్(బీసీఏ), అడ్జెస్టెడ్ బీసీఏను కూడా ‘బీఏ3’ నుంచి ‘బీ1’కు తగ్గించింది. బ్యాంకులో వెలుగుచూసిన మోసాలు, అంతర్గత నియంత్రణ బలహీనంగా ఉండటమే రేటింగ్న... | 1 |
Suresh 198 Views
టి20 ప్రపంచ క్రికెట్ సిరీస్లో భాగంగా బుధవారం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో భారత్ ఒక్క పరుగు తేడాలో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. బంగ్లాదేశ్కు 147 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. | 2 |
Visit Site
Recommended byColombia
ప్రధానమంత్రిని కూడా కలిసి సైరా సినిమా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిరంజీవి. అయితే వీటిపై యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ ఏంటంటే.. ఇండస్ట్రీలో స్వర్గీయ దాసరి నారాయణ రావుగారి ప్లేస్ను భర్తీ చేసేందుకు చిరంజీవి ఇవన్నీ చేస్తున్నారు అని. ఇది నాకు కామెడీ చేయడానికి పరాకాష్టగా అనిపించింది... | 0 |
ఆరో మాసంలోనూ నిరుత్సాహం
- మే ఎగుమతుల్లో 20% పతనం
- 10.40 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత్తికి తోడు భారత ఉత్పత్తుల ధరలు, నాణ్యత అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడలేకపోవడంతో వరుసగా ఆరో మాసంలోనూ ఎగుమతులు రాణించలేకపోయాయి. ఈ ఏడాది మేలో ఏకంగా 20.19 శాతం పతనమై 22.34 బిలియన్ డాలర్లతో... | 1 |
Hyderabad, First Published 9, Jul 2019, 1:43 PM IST
Highlights
మొత్తానికి విజయ్ దేవరకొండ నుంచి మరో డిఫరెంట్ ఫిల్మ్ రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాను భరత్ కమ్మా తెరకెక్కించాడు. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోవడంతో చిత్ర యూనిట్ ట్రైలర్ ను సిద్ధం చేసింది.... | 0 |
sumalatha 65 Views bse , NSE , stock market
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం లాభాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్ 150 పాయింట్లు లాభపడి 38,818 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 11,524వద్ద ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ప్రవేటు బ్యాంకుల షర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ ... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
india vs new zealand: kiwis beat india by 40 runs
భారీ లక్ష్య చేధనలో చేతులెత్తేసిన భారత్
భారీ లక్ష్య చేధనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన భారత్ చేతులెత్తేసింది. కోహ్లి, ధోనీ పోరాడినా.. విజయానికి 40 పరుగుల దూరంలో నిలిచింది.
TNN | Updated:
Nov 4, 2017, 10:57PM IST
రాజ్‌కోట్ టీ20లో న్యూజిలాండ్ జట్టు 40 పరుగుల తేడాతో ఘ... | 2 |
Hyderabad, First Published 5, Aug 2019, 3:41 PM IST
Highlights
ఫైనల్ డ్రాఫ్ట్ విన్న తరువాత రామ్ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నారట. కథ, కథనాలు బాగానే ఉన్నప్పటికీ రీమేక్ అనేసరికి రామ్ వెనకడుగు వేస్తున్నాడు.
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మాస్ ఆడ... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
200 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
దేశీయ మార్కెట్లకు ఈ రోజు కూడా నష్టాలు కొనసాగాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో గతవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు... సోమవారం కూడా తీవ్రంగా కుంగాయి. పీఎన్బీ ఆర్థిక మోసం కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు న... | 1 |
Hyd Internet 93 Views Sourav Ganguly
sourav ganguly
కోల్కతా: భారత-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ను మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరిశీలించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వికెట్పై ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని, ఇది మంచి వికెట్ అని... | 2 |
త్వరలో లక్షల ఉద్యోగాలు: దత్తాత్రేయ
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
రానున్న రోజులలో యువతకు లక్షల్లో ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్లో కార్మిక శాఖకు చెందిన వివిధ విభాగాల వారు ఏర్పాటు చేసిన ఒక అవగాహన ప్రదర్శనను ఆయన ఆదివారం ఇక్కడ ప్రారంభించి ప... | 1 |
Hyderabad, First Published 10, Oct 2018, 9:58 AM IST
Highlights
ప్రస్తుతం దేశంలో కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ఉదృతంగా మారాయి. ఇప్పటివరకు సినీ తారలు మాత్రమే వారికి ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టు లో మహిళా జర్నలిస్ట్ లు కూడా యాడ్ అయ్యారు.
ప్రస్తుతం దేశంలో కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ఉదృ... | 0 |
సూపర్ హౌస్ నికర లాభం రూ. 18 లక్షలు
PNR| Last Modified శుక్రవారం, 3 ఆగస్టు 2007 (17:36 IST)
ప్రముఖ లెథర్ ఉత్పత్తుల సంస్థ, సూపర్ హౌస్ జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ. 18 లక్షల నికరలాభాన్ని నమోదు చేసుకుంది. దీనితో కంపెనీ అమ్మకపు విలువ 22 శాతం మేర పెరిగిందని సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
యూఎస్ మార్కెట్లో ప... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రష్మి 'తను వచ్చెనంట' టీజర్
జబర్దస్త్ రష్మి గౌతమ్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే 'జాంబీస్' ఈసారి తెలుగు సినిమా తను వచ్చెనంటలో రష్మి రూపంలో కనిపించనుంది...
TNN | Updated:
Jul 24, 2016, 02:45PM IST
X
Bathukamma Song: మంగ్లీ బత...
జబర్దస... | 0 |
రవితేజ "టచ్ చేసి చూడు" ఫస్ట్ డే కలెక్షన్స్
Highlights
రవితేజ నటించిన తాజా చిత్రం "టచ్ చేసి చూడు"
"టచ్ చేసి చూడు" చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ నిరాశ
రొటీన్ కథాంశం కావటంతో పడిపోయిన వసూళ్లు
ఇటీవల రాజా ది గ్రేట్ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కిన మాస్ రాజా ‘టచ్ చేసి చూడు’ తొలిరోజు కలెక్షన్స్లో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది... | 0 |
kohli
ఛాంపియన్స్ సమరం షురూ
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి గురువారం తెరలేచింది. క్రికెట్లో మినీ వరల్డ్ కప్గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీ మొదటిరోజు ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరుతో ఆరంభమైంది. ఇంగ్లాండ్ వరుసగా రెండోసారి ఆతిథ్యం ఇస్తున్న ఈమెగా టోర్నీలో మొత్తం 8జట్లు పాల్గొంటున్నాయి. జూన్ 1 నుంచి 18వరకు 18రోజుల పాటు... | 2 |
india vs new zealand 3rd t20, india scores 67 runs in rain effected match
8 ఓవర్లలో కివీస్ లక్ష్యం 68 పరుగులు
సిరీస్ విజేతను తేల్చే మూడో టీ20లో భారత జట్టు నిర్ణీత 8 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించారు.
TNN | Updated:
Nov 7, 2017, 10:13PM IST
తిర... | 2 |
tata sky
టాటాస్కై ప్రచారకర్తగా ‘నయనతార’
హైదరాబాద్, జూలై 22: దక్షిణాది రా€ష్టాలకు టాటాస్కై డిటిహెచ్సేవలసంస్థకు ప్రచారకర్తగా ప్రముఖ నటీమణి నయనతార నియమితులయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో సౌత్ స్పెషల్ ప్యాక్ను రూ.229ధరల్లో విక్రయించడం వల్లరూపాయి చిల్లర ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న వ్యక్తిగా ఆమె కనిపిస్తారన్నా రు. ఈ ప్యాక్... | 1 |
May 31,2017
అపోలో హాస్పిటల్స్కు పెద్ద నోట్ల దెబ్బ!
చెన్నై : పెద్దనోట్ల రద్దు తరువాత వ్యవస్థలో నగదు లభ్యత తగ్గిపోవడం, తమిళ నాడు మాజీ సీఎం జయలలిత చికిత్స కారణంగా సెక్యూరిటీ కారణాలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య తగ్గడం, స్టంట్ల ధరలు పడిపోవడం తదితర కారణాల మూలంగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అపోలో హాస్పిటల్స్ లాభం... | 1 |
Sep 26,2017
ప్రధాని ఈఏసీ చైర్మెన్గా బిబేక్ ఎంపిక
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్గా (ఈఏసీ) బిబేక్ దెబోరారు ఎంపికయ్యారు. నిటి ఆయోగ్ సభ్యులు, సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్లో ప్రొఫెసర్గా పనిచేసిన బిబేక్తో పాటు మరో నలుగురు సభ్యులతో ఈఏసీనిఏర్పాటు చేస్తూ ప్రధాని ఉత్తర్వూలు జారీ చేశారు. సుర్జీత్ భళ్ల... | 1 |
kohli
ఛేజ్లో కోహ్లీపై ఆధారపడ్డారా?
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగవ వన్డేలో టీమిండియా 19 పరుగుల తేడాతో పరాజయం చెందిన సంగతి తెలిసిందే.కాగా 261 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా తడబడి 48.4 ఓవర్లకే 241 పరుగుకు ఆలౌటైంది.ఈ విజయంలో అయిదు వన్డేల సిరీస్ 2-2 తో సమం చేసింది.దీంతో వన్డే సిరిస్ విజేత ఎవరో చి... | 2 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హిందీలో స్టార్ హీరోతో టెంపర్ రీమేక్
టాలీవుడ్లో బ్లాక్బస్టర్ హిట్ అయి, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని మళ్లీ సక్సెస్ ట్రాక్పై నిలబెట్టిన టెంపర్ సినిమా హిందీలో...
TNN | Updated:
Aug 10, 2017, 06:44PM IST
టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయి, జూనియర్ ఎన్టీఆర... | 0 |
తన తాజా ప్రేమ వ్యవహారం గురించి రకుల్ బైటపెట్టింది
Highlights
స్పైడర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్
లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని వరుస ఆఫర్లు కొట్టేస్తున్న రకుల్
తాజాగా కొత్త కారు కొని దానితో ప్రేమలో పడిందట
సూపర్ స్టార్ మహేష్ సరసన స్పైడర్ సినిమాలో హిరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రకుల్ ప... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Bigg Boss 3 కంటెస్టెంట్స్: ఫస్ట్ ఛాన్స్ ‘తీన్మార్’కే!
‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 షోలో తొలి కంటెస్టెంట్గా యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి అడుగుపెట్టింది. నాగార్జున శివజ్యోతి పేరును ప్రకటించగానే తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చింది.
Samayam Telugu |... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఐపీఎల్ వేలంలో హార్దిక్.. ముంబైకి గుడ్ బై?
ముంబై ఇండియన్స్లో కీలక ఆటగాడైన హార్దిక్ పాండ్య వచ్చే సీజన్లో ఆ జట్టుకు దూరం కానున్నాడా..?
TNN | Updated:
Oct 29, 2017, 12:50PM IST
ఐపీఎల్‌లో అద్భుత ఆటతీరుతో ముంబై ఇండియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పా... | 2 |
sumalatha 183 Views Hesson , RAVI SHASTRI , team india coach
Hesson
ముంబయి: టీమ్ఇండియా కోచ్గా రవిశాస్త్రి తిరిగి ఎంపికైన సందర్భంగా ఆ పదవికి దరఖాస్తు చేసుకున్న న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్ అభినందనలు తెలిపాడు. ట్విటర్ ద్వారా ”టీమ్ఇండియా ప్రధాన కోచ్గా తిరిగి ఎంపికైనందుకు రవిశాస్త్రికి అభినందనలు. రాబోయే కాలంల... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
చెన్నై vs కోల్కతా: టాస్ ఆలస్యం ఎందుకంటే?
రెండేళ్ల తర్వాత చెన్నై జట్టు చెపాక్ స్టేడియంలో బరిలో దిగిన మ్యాచ్లో టాస్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా మొదలైంది. దీనికి కావేరీ నిరసన సెగలే కారణం.
Samayam Telugu | Updated:
Apr 10, 2018, 08:19... | 2 |
పిల్లలు కోహ్లిని ఫాలో అవుతారని భయం: ద్రవిడ్
TNN| Oct 30, 2017, 04.31 PM IST
కోహ్లితో అభిప్రాయ బేధాల కారణంగా టీమిండియా కోచ్గా అనిల్ కుంబ్లే తప్పుకోవడంపై రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. జంబోతో కలిసి ఆడిన ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ ఇది దురదృష్టకరమైన సంఘటన అన్నాడు. నాకు తెలిసినంత వరకూ భారత్కు కుంబ్లే ఎక్కువ టెస్టు విజయాల్ని... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
పూజారులపై ద్వేషం.. దొంగగా మారిన రచయిత కులశేఖర్
వందకుపైగా సినిమాలకు గేయ రచయితగా పనిచేసి, ఎన్నో సూపర్హిట్ పాటలను అందించిన కులశేఖర్ ఇప్పుడు ఓ దొంగగా మారి పోలీసులకు చిక్కాడు.
Samayam Telugu | Updated:
Oct 29, 2018, 09:54AM IST
ఓ ఆలయ పూజారి బ్యాగును దొంగిలించిన కేసులో ... | 0 |
ఆభరణ ప్రేమికులకు చేరువవ్వడమే మా స్వప్నం
- కరీంనగర్లో 'జోయాలుక్కాస్' షోరూం ప్రారంభం
- ప్రపంచ శ్రేణి నగలకు నిలయం: సంస్థ ఛైర్మన్ జోరు అలుక్కాస్
నవ తెలంగాణ - మంకమ్మతోట
ప్రతీ ఆభరణ ప్రేమికునికి అందుబాటు ధరలోనే అపురూప డిజైన్ జ్యువెల్లరీని చేరువ చేయడమే తమ స్వప్నమని జోయాలుక్కాస్ ఛైర్మన్ జోరు అలుక్కాస్ పేర్క... | 1 |
Visit Site
Recommended byColombia
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ.. దేశీ వాహన విక్రయాలు కేవలం 1.8 శాతం మాత్రమే పెరిగాయి. 1,19,804 యూనిట్లుగా నమదయ్యాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ వాహన విక్రయాలు 1,18,560 యూనిట్లుగా ఉన్నాయి. విటారా బ్రెజా, ఎర్టిగా, ఓమ్ని, ఎకో వ్యాన్ వంటి మోడళ్లు ఈ వృద్ధికి కారణంగా నిలిచా... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పసిడి ధరలు రూ.90 మేర తగ్గడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,750 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.31,600కి చేరింది.
Samayam Telugu | Updated:
Nov 25, 2018, 08:49AM IST
Gold price: భారీగా... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘నీవెవరో’ ట్రైలర్: అసలేం జరుగుతోంది?
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పోరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
Samayam Telugu | Updated:
Aug 13, 2018... | 0 |
నోట్ల రద్దుతో మందగించిన ముద్ర
- డిసెంబరు చివరి నాటికి రూ.80వేల కోట్ల వితరణ
- అందుకోవాల్సిన లక్ష్యం రూ.1.83 లక్షల కోట్లు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పెద్దనోట్ల రద్దు చర్య చిన్న సంస్థలనూ బాగా ప్రభావితం చేస్తోంది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసిక కాలంలో 'సూక్ష్మ సంస్థల అభివృద్ధి, పున:ఆర్థిక చేయూత సంస్థ' (ముద్రా) రుణాల విత... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఓటమి..
ఓలింపిక్స్ లో భారీ అంచనాలతో రంగంలోకి దిగిన భారత రెజ్లర్ యోగేశ్వర్ తన ప్రత్యర్ధి ముందు చేతులేత్తేశాడు.
| Updated:
Aug 21, 2016, 09:01PM IST
సింధూ,సాక్షిని స్పూర్తిగా తీసుకొని భారత రెజ్లర్ యోగేశ్వర్ పతకం సాధిస్తాడని భారత అభిమానులు ఆశతో ఎ... | 2 |
Suresh 99 Views
మాల్యా గోవా విల్లా మరోసారి వేలం!
ముంబై, సెప్టెంబరు 19: 17 మంది బ్యాంకర్ల కూటమికి పారిశ్రామికవేత్త విజ§్ుమాల్యా చెల్లించాల్సిన రుణబకాయిలను రికవరీకోసం ఎస్బిఐ ఆధ్వర్యంలో కింగ్ఫిషర్ గోవా నివాసాన్ని వేలం వేస్తున్నారు. బేస్ధరను 85.29 కోట్లు రూపాయలుగా అంచనావేసారు. ఉత్తరగోవాలోని కాండొలిమ్ బీచ్లో అక్టో బర... | 1 |
Mar 26,2015
స్పెక్ట్రంతో 1.10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : భారత అతిపెద్ద టెలికం స్పెక్ట్రం వేలం బుధవారంతో ముగిసింది. మొత్తంగా రూ.1.10 లక్షల కోట్ల బిడ్లు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వరుసగా 19 రోజుల పాటు జరిగిన ఈ వేలంలో 115 రౌండ్లలో బిడ్డింగ్లు నమోదయ్యాయి. మొత్తంగా రూ.1,09,874 కోట్ల విలువ చేసే బిడ్... | 1 |
india vs south africa, 2nd test: virat kohli makes 3 changes for centurion test
విమర్శలకి తలొగ్గని కోహ్లి.. మళ్లీ సాహసం
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విమర్శలకి తలొగ్గలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన అనంతరం తుది జట్టు
TNN | Updated:
Jan 13, 2018, 02:02PM IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విమర్శలకి తలొగ... | 2 |
- దాదాపు 22 నెలల్లో పెరగనున్న దేశీయ
- బ్యాంక్ల మొండి బాకీల విలువ ఇదీ..
- ఇంకా గుర్తించని పారు రుణాలు రూ.7.7 లక్షల కోట్లు!
- ప్రగతికి విఘాతం కలిగే అవకాశం: ఇండియా రేటింగ్స్
ముంబయి: దేశీయ బ్యాంకింగ్ రంగానికి మొండి బాకీల కష్టాలు ఇప్పట్లో సమిసిపోయేలా కనపించడం లేదు. ఇప్పటికే దాదాపు రూ.6.7 లక్షల కోట్లకు చేరిన బ్యాంకుల మొండ... | 1 |
internet vaartha 176 Views
మాంచెస్టర్ : ప్రొఫెషనల్ బాక్సర్గా కెరీర్ కొనసాగిస్తున్న విజేందర్ పాల్గొనాల్సిన నాలుగవ బౌట్ మార్చి 12కు వాయిదా పడింది. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం డబ్ల్యూబిఓ వరల్డ్ లైట్ వెయిట్ చాంపియన్ టెర్రీ స్థానాగాన్-విజేందర్ మధ్య నాలుగవ బౌట్ పిబ్రవరి 23 వ తేదిన జరగాల్సి ఉంది.కాగా వరల్ట్ ... | 2 |
హోమ్ Business News బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త
బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త
August 12, 2019, 12:38 PM IST
Share on:
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఒకే వేళలో పని చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం బ్యాంకులన్నీ వివిధ సమయ పాలనను పాటిస్తున్నాయి. బ్యాంకు సమయం ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులు పన... | 1 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
TS Minister Kcr
చేనేతకు మైక్రోసాఫ్ట్ చేయూత
హైదరాబాద్,జూన్ 25: తెలంగాణ చేనేత ఉత్ప త్తులకు మార్కెటింగ్ సౌకర్యం పెంచడంతో పాటు డిజిటల్ వాతావరణానికి చేనేతను సన్న ద్ధం చేసేందుకువీలుగా మైక్రోసాప్ట్ ఇండియాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పోచంపల్లి వద్ద ఉన్న పర్యాటక కాంప్లెక్స్లో డిజిటల్ రిసోర్స్సెంటర్ను తెలంగా... | 1 |
83% దిగుమతి చేసుకుంటున్నవే..
- సెల్ ఫోన్ల తయారీ దేశీయంగా పెరగాలి
- ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించాలి
- విదేశీ మారకపు ద్రవ్యం ఆదా అవుతుంది
- ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి
- నివేదికలో పేర్కొన్న ఫిక్కీ-ఈవై
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశీయంగా సెల్ఫోన్ల మార్కెట్ 30 కోట్ల హ్యాండ్సెట్ల మార్కును దాటవచ్చని, అ... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
రియో: ప్రీక్వార్టర్స్ కు దూసుకెళ్లిన బాంబేలా
రియో ఒలింపిక్స్ లో ఆర్చరీలో ఐదో రోజు కాస్త ఆశాజనక ఫలితాలు వచ్చాయి.
BCCL | Updated:
Aug 10, 2016, 11:57PM IST
రియో ఒలింపిక్స్ లో ఆర్చరీలో ఐదో రోజు కాస్త ఆశాజనక ఫలితాలు వచ్చాయి. భారత మహిళా ఆర్చర్ బాంబేలా దేవి గురి అదిరింది... | 2 |
internet vaartha 118 Views
న్యూయార్క్ : ప్రముఖ సర్జింజన్ యాహూ ఇంక్ త్రైమాసిక ఫలితాలు వాల్స్ట్రీట్ అంచనాలను చేరుకోలేకపోయాయి. యాహూ కంపెనీ రాబడులు ప్రతిషేరుకు తొమ్మిది సెంట్లుగా ప్రకటించింది. మార్కెట్ నిపుణులు పది సెంట్లుగా ఉంటాయని అంచనా వేసారు. కంపెనీ ఇప్పటికే టంబ్లర్ 482 మిలియన్ డాలర్ల విలువను రద్దుచేసింది. 2013... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మెస్సీని దాటేసి.. కళ్లు చెదిరే రీతిలో కోహ్లి సంపాదన!
క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ కూడా అదే రేంజ్లో పెరిగిపోతోంది.
TNN | Updated:
Oct 26, 2017, 12:23PM IST
క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్న టీమిండియా కెప్టెన్ వ... | 2 |
పడిపోతున్న పన్ను ఆదాయం!
Sun 27 Oct 01:51:28.51709 2019
కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ... | 1 |
Hyderabad, First Published 12, Apr 2019, 2:49 PM IST
Highlights
2012లో బాలీవుడ్ లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.
2012లో బాలీవుడ్ లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఒరిజినల్ చిత్రంలో వరుణ్ ధావన్, అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రాలు నటించగా.. ఇప్పుడు... | 0 |
బంగారం లాంటి భరోసా! వడ్డితో సహా..
- 'గోల్డ్ బాండ్స్', 'గోల్డ్ మోనిటైజేషన్' పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- భౌతిక పసిడి విక్రయాలను తగ్గించడమే లక్ష్యం
- మంచి వడ్డీతో సహా అపరంజంతటి ధీమాకు కృషి
- భారీగా తగ్గనున్న కనకంపు దిగుమతులు
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: బంగారాన్ని భవితకు భరోసాగా భావించే వారు మన దేశంలో చాలా ఎక్... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రీమేక్ సినిమాలో రిపోర్టర్గా రవితేజ
త్వరలోనే రిపోర్టర్ అవతారం ఎత్తనున్నాడు మాస్ మహారాజ రవితేజ.
TNN | Updated:
Apr 2, 2016, 04:45PM IST
త్వరలోనే రిపోర్టర్ అవతారం ఎత్తనున్నాడు మాస్ మహారాజ రవితేజ . అందుకోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఫేక్ డి... | 0 |
Aug 17,2018
క్షణాల్లో సేవింగ్స్ ఖాతా: కోటక్ బ్యాంక్
హైదరాబాద్: కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి కొత్తగా దాదాపు 100 శాఖలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1391 శాఖలను కలిగి ఉన్నామని.. మార్చి ముగింపు నాటికి వీటి సంఖ్యను దాదాపు 1500 శాఖలకు విస్తరించాలని లక్ష్యాం... | 1 |
హోమ్ Business News రేపో రేటును తగ్గించిన ఆర్బీఐ
రేపో రేటును తగ్గించిన ఆర్బీఐ
August 07, 2019, 3:25 PM IST
Share on:
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం పై నేడు సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇది మూడో పరపతి సమీక్ష. ఈ సమీక్షలో ఆర్బీఐ ఓ తీపి కబురును చెప్పింది. ఈ సారి 35 బేసిక్ పాయింట్ల మేరకు కోత విధించింది. వరుసగా నాలుగ... | 1 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
Hyderabad, First Published 7, Mar 2019, 6:39 PM IST
Highlights
టాలీవుడ్ లో 2019కి మంచి శుభారంభాన్ని ఇచ్చిన F2 సినిమా విడుదలై 50 రోజులు పూర్తవుతున్నా రికార్డుల మోతను ఏ మాత్రం తగ్గించడం లేదు. సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసినా కూడా మాస్ థియేటర్స్ లో సినిమా ఇంకా నడుస్తూనే ఉంది. ఇకపోతే రీసెంట్ గా 52వ రోజు సినిమా సరికొత్త... | 0 |
Kohli
వన్డే కెప్టెన్గా ఎంపికైన కోహ్లీ
ముంబై : టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో కొత్త శకం మొదలుకాబోతుంది.బిసిసిఐ ఛీప్ సెలక్టర్ ఎం ఎస్కె ప్రసాద్నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమా వేశంలో భారత వన్డే,టి20 కెప్టెన్గా కోహ్లీని లాం ఛనంగా ఎంపిక చేశారు.ఈ భేటికి హాజరుకావాలని కోహ్లీకి బిసిసిఐ ఆహ్వానం కూడా పంపింది. కోహ్లీ వస్త... | 2 |
kumbli
చాంపియన్ ట్రోఫీలో కోహ్లీసేన ఆడాలని కోరుకుంటుంది: కుంబ్లే
న్యూఢిల్లీ: చాంపియన్ ట్రోఫీలో కోహ్లీ సేన ఆడాలని టీమిండియా కోరుకుంటుందని హెడ్ కోచ్ కుంబ్లే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈ టోర్నీలో పాల్గొనబోయే మిగతా ఏడు దేశాలు తమ జట్టును ప్రకటించగా బిసిసిఐ మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.ఐసిసి నిబంధనల ప్రకారం ఏప్రిల్ ... | 2 |
Visit Site
Recommended byColombia
ఈ సిరీస్‌లోని నాలుగు వన్డేలూ హోరాహోరీగా సాగడంతో నిర్ణయాత్మక ఐదో వన్డేపై ఆసక్తి పతాకస్థాయికి చేరింది. అయితే.. తొలుత బ్యాటింగ్ న్యూజిలాండ్ జట్టు అంచనాల్ని అందుకోలేక చతికిలపడింది. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్ వోక్స్ (3/32), ఆదిల్ రషీద్ (3/42) ధాటికి ఆ జట్టు బ్యాట్స్‌మెన్ విలవిలలాడార... | 2 |
4 th one day : india Vs Aus
నాల్గో వన్డే: ధోనీసేన ముందు భారీ లక్ష్యం
కాన్ బెర్రా: భారత్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 348 పరుగులు చేసింది.
| Updated:
Jan 20, 2016, 12:58PM IST
కాన్ బెర్రా: భారత్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 ప... | 2 |
Hyderabad, First Published 3, Oct 2019, 8:03 PM IST
Highlights
ఇండియాలో బిగ్ బాస్ షోకు విపరీతమైన ఆదరణ ఉంది. బిగ్ బాస్ షోపై విమర్శలు ఉన్నపటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. హిందీతో పాటు సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో బిగ్ బాస్ షోలు జరుగుతున్నాయి.
ప్రముఖ నటి పాయల్ రోహ్తాగి బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్... | 0 |
తెలంగాణ సినీ పరిశ్రమ పై భారీ చర్చకు తెరలేపిన వర్మ
Highlights
తెలంగాణ సినీ పరిశ్రమపై చర్చకు మళ్లీ తెరలేపిన రామ్ గోపాల్ వర్మ
అర్జున్ రెడ్డి సినిమా తెలంగాణ పరిశ్రమ ఏర్పాటుకు నాంది పలకాలన్న వర్మ
మూస ధోరణిలో సాగుతున్న ఈ పరిశ్రమకు భిన్నంగా తెలంగాణ పరిశ్రమ రావాలన్న వర్మ
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు కొత్త టాలెంట్ ను... | 0 |
రాజస్థాన్ కథ ముగిసింది. (వీడియో)
Highlights
క్వాలిఫయర్-2కు కోల్కతా (వీడియో)
రాజస్థాన్ కథ ముగిసింది . 20 ఓవర్లు.. 170 పరుగుల లక్ష్యం.. ఓ దశలో రాజస్థాన్ జట్టు స్కోరు 109/1. గెలువాలంటే 35 బంతుల్లో 69 పరుగులు చేయాలి.కానీ ఏం లాభం. కోల్కతా బౌలర్ల నైపుణ్యం ముందు రాజస్థాన్ బడా హిట్టర్లందరూ దూది పింజల్లా తేలిపోయారు.
లీగ్... | 2 |
New Delhi, First Published 23, Mar 2019, 1:18 PM IST
Highlights
రుణ సంక్షోభంలో చిక్కుకుని సర్వీసులు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్ జెట్ భావిస్తున్నది. మరోవైపు జీతాల్లేక విలవిలాడుతున్న జెట్ ఎయిర్వేస్ పైలట్లను తమ సర్వీసులోకి తీసుకునేందుకు ఇండిగో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక రుణదాతలు అధిక వా... | 1 |
Visit Site
Recommended byColombia
టెలికమ్యూనికేషన్స్ రంగంలో ప్రస్తుతం కన్సాలిడేషన్ దశ నడుస్తుండగా..ఫైబర్ టు హోమ్ పేరుతో ఇంటర్నెట్తో కూడిన వినోద సాధనసేవలను అందిస్తోంది జియో. న్యూఢిల్లీ, ముంబైలో ఈ సర్వీసు ప్రారంభించింది. ఇప్పటిదాకా వైర్ నెట్తో ఎవరూ ఫోన్ కాల్స్ వీడియోలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎయిర్టెల్, రిలయన్స్ ల్యాండ్ ... | 1 |
అమ్మకానికి ఎయిర్ ఇండియా ఆస్తులు
- ముంబయి, చెన్నై, కోయంబత్తూర్లలో స్థలాల విక్రయం
- సిద్ధమైన కేబినెట్ నోట్
- వివిఐపి ప్రయాణికుల బాకీ 600 కోట్లు
న్యూఢిల్లీ : నష్టాల్లోవున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా వివిధ ప్రదేశాలలలో ఉన్న సంస్థ ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. దీని ద్వార సుమారు 250 కోట్ల రూపాయలను సమకూర్చుకో... | 1 |
Bathukamma Song: మంగ్లీ బత...
అభిమానులు తమకు ఇష్టమైన హీరోలపై ప్రేమను రకరకాలుగా చాటుకుంటారు. సినిమా విడుదలైనప్పుడు పాలాభిషేకాలు చేయడం.. ఫ్లెక్సీలు కట్టడం.. కొందరు ఒకడుగు ముందుకేసి తమ పిల్లలకు పేర్లు కూడా పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా రకరకాలుగా తమకు తోచినట్లు అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా నందమూరి హీరో బాలయ్... | 0 |
Jun 05,2018
చెన్నయ్ సిల్క్ 25వ షోరూమ్ ప్రారంభం
హైదరాబాద్: దక్షిణ భారత దేశంలో ప్రముఖ వస్త్ర రిటైలర్ సంస్థ ది చెన్నరు సిల్క్ తెలంగాణలో మరో ముందడుగు వేసింది. హైదరాబాద్లో ఆ సంస్థ తన రెండో అతిపెద్ద షోరూమ్ను మోహదీపట్నంలో ప్రారంభించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.కె.చందిరన్ ప్రముఖ టాలీవుడ్ నటి (పెళ్లిచూపులు ఫేం... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘విరుష్క’ వివాహ విందులో ప్రధాని మోదీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్కశర్మల వెడ్డింగ్ రిసెప్షన్ ఢిల్లీ తాజ్ డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లోని దర్బార్ హాల్లో కొద్దిసేపటి క్రితం వైభవంగా ప్రారంభమైంది.
TNN | Updated:
... | 2 |
News Room 365 WATCH LIVE TV
బాహుబలి చాన్స్ అలా మిస్సయ్యిందట
ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో బాగా వినపడుతున్న పేరు సాయి మాధవ్ బుర్రా.. డైలాగ్స్ రాయడంలో తనకంటూ ఓ స్టయిల్ను క్రియేట్ చేసిన ఈ రచయిత రీసెంట్గా ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి వంటి రెండు పెద్ద సినిమాలకు మాటలు రాశాడు.
TNN | Updated:
Jan 21, 2017, 05:51PM IST
ఈ మధ్య కాలంలో... | 0 |
దూకుడు పెంచిన సెబీ!
- సీఐఎస్ పథకాలు, డీమ్డ్ ఇష్యూలపై కన్నెర్ర
- రూ.55,000 కోట్ల సొమ్ము రికవరీకి చర్యలు
- 2500 అటాచ్మెంట్ నోటీసులు జారీ
ముంబయి: నిబంధనలకు వ్యతిరేకంగా వివిధ 'డబ్బు పూలింగ్ పథకాల' ద్వారా నిధులను సమీకరించిన సంస్థలపై మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' కొరడా జులిపించేందుకు సిద్ధమవుతోంది. వివిధ పథకాల ద్వా... | 1 |
internet vaartha 336 Views
ముంబై : సిమెంట్ కంపెనీల షేర్లు 52 వారాల గరిష్టస్థాయిలో కొనసాగుతున్నాయి. భారీ కంపెనీలు ఎసిసి, అంబుజాసిమెంట్స్ శ్రీసిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు 52వారాల గరిష్టంగా నడిస్తే చిన్న, మధ్యస్థాయి కంపెనీలు కూడా 52 వారాల గరిష్టంగా ట్రేడింగ్ జరుపుతున్నాయి. గడచిన కొన్ని త్రైమాసికాలుగా ట్రే... | 1 |
bse
ముందన్నది కష్టకాలమే.
ముంబై, జనవరి 15: దేశీయ స్టాక్ మార్కెట్లు గత ఏడాది చివరిలో డీలాపడ్డాయి. కొత్త ఏడాదిప్రారంభం నుంచి కొంతవరకూ పుంజు కున్నాయి. రెండునెలల గరిష్టస్థాయిలో ఇపుడు కొనసాగుతున్నా యి. సెన్సెక్స్ 27000 పాయింట్లు, నిఫ్టీ 8400 స్థాయిలో ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు బైటపడినట్లేనని చెప్పలేమని నిపుణులు చెపుతున్... | 1 |
ఇక కనీస వేతనం రూ.15,000.. 55 లక్షల మందికి ప్రభుత్వం గుడ్ న్యూస్..!
Samayam Telugu| Oct 29, 2019, 04.05 PM IST
సుప్రీం కోర్టు ఇటీవల మద్దతు తెలిపిన కనీస వేతన పెంపు నిర్ణయాన్ని నోటిఫై చేసింది ఢిల్లీ ప్రభుత్వం. దీంతో ఏకంగా 55 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. అన్స్కిల్డ్ వర్కర్లకు ఇప్పుడు కనీసం ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
IND vs PAK: ఇంటికి వెళ్లాలని లేదా..? పాక్ కెప్టెన్ వార్నింగ్
భారత్తో మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. ఆటగాళ్లకి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు ఆ దేశ మీడియా వెలుగులోకి తెచ్చింది.
Samayam Telugu | Updated:
Jun 18, 201... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
విక్రయాల రికార్డుల్లో విశాఖ ఉక్కు
TNN | Updated:
Mar 22, 2018, 01:03PM IST
విశాఖ స్టీల్ అమ్మకాల్లో రికార్డులు సాధిస్తోంది. గతేడాది 19 శాతం ప్రగతి సాధించగా... ఈ సంవత్సరం 35శాతం వృద్ధి లక్ష్యంగా కొనసాగుతోంది. ఏడాది కాలంగా అమరావతిలో నిర్మాణాలు ఊపందుకోవడంతో స్టీల్ అమ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పెట్టుబడులకు భారత్ అనుకూల దేశం: మోడీ
న్యూఢిల్లీలో జరుగుతున్న '2వ ఇండియా -కొరియా వ్యాపార సదస్సు'లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పెట్టుబడులకు భారత్ అనుకూలమైన దేశమని వెల్లడించారు.
TNN | Updated:
Feb 27, 2018, 01:59PM IST
న్యూఢిల్లీ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
మలేసియా ఓపెన్: సెమీస్ చేరిన సింధు, శ్రీకాంత్
తెలుగు షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ మలేసియా ఓపెన్ సెమీఫైనల్ చేరారు. సిందు కరోలిన్ మారిన్పై వరుస సెట్లలో గెలుపొందింది.
Samayam Telugu | Updated:
Jun 29, 2018, 06:16PM IST
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసి... | 2 |
Windies batting
వెస్టిండీస్పై భారత్ విజయలక్ష్యం: 190
అంటిగ్వ: నార్త్సౌండ్ అంగ్వ వేదికగా భారత్తో జరిగిన నాలుగో వన్డేలో వెస్టీండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది..భారత్కు 190 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.. తొలుత టాస్గెలిచి బ్యాటింగ్కు దిగిన వెస్టీండీస్ ఓపెనర్లు ... | 2 |
Vaani Pushpa 185 Views afridi and kohli , appreciating
kohli and afridi
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ విజయంలో కోహ్లీ ముఖ్య భూమిక పోషించడాన్ని ప్రస్తావిస్తూ అఫ్రిది కొనియాడాడు. అంతర్జాతీయ టీ20ల్లో ... | 2 |
Apr 24,2018
బీఓఈ గవర్నర్ రేసులో రఘురామ్ రాజన్!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ను బ్రిటన్ పెద్ద బ్యాంక్ 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్' (బీఓఈ) సారథ్య బాధ్యతలు వరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీఓఈ తదుపరి గవర్నర్ రేసులో రాజన్ పేరు కూడా వినిపిస్తుండటమే ఇందుకు కారణం. బ్యాంక... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పవన్ పుట్టిన రోజున జనతా గ్యారేజ్ రిలీజ్
ఎన్టీఆర్ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున విడుదల కావడం ఏంటని అనుకుంటున్నారా? నిజానికి ఈ సినిమా విడుదలకు..
TNN | Updated:
Jul 15, 2016, 12:17PM IST
ఎన్టీఆర్ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున విడుదల కావడం ఏంటని అనుకుంటున్న... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సెలవు రోజులూ పనిచేయనున్న ఐటీ కార్యాలయాలు
వరుసగా వస్తున్న సెలవు దినాల్లో ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు పని చేయనున్నాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ కమిషనర్ తెలిపారు.
TNN | Updated:
Mar 29, 2018, 03:48PM IST
వరుసగా వస్తున్న సెలవు దినాల్లో ఆదాయ పన్ను శాఖ కార్య... | 1 |
nagarjuna telugu bigg boss season 3 july 27 written updates; king super fun with contestants
Episode 07 Highlights: బిగ్ బాస్ టుడే: ఎలిమినేషన్ నుండి ఇద్దరు ముద్దుగుమ్మలు సేఫ్
బిగ్ బాస్ సీజన్ 3 ఐదు ఎపిసోడ్లను ముగించుకుని శనివారం నాడు ఏడో ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. 15 మంది కంటెస్టెంట్స్లో ఆరుగురు ఈవారం ఎలిమినేషన్ జోన... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ఆ నా*** కొడుకులకి బాలయ్యే కరెక్ట్: పూరీ జగన్నాథ్
బాబోయ్ బాలకృష్ణ.. అతనికి చాలా పొగరు, ఇష్టం వచ్చినట్టు తిడతాడు.. ఫ్యాన్స్ అని కూడా చూడకుండా కొడతాడు. దర్శకులు, హీరోయిన్స్, మిగిలిన హీరోలకు అసలు గౌరవమే ఇవ్వరు. ఇవీ తరచూ బాలయ్య గురించి వినిపించే కామెంట్స్. క... | 0 |
internet vaartha 150 Views
న్యూఢిల్లీ : విక్రయాలు జోరందుకోవడంతో దేశంలోని టూవీలర్ దిగ్గజం హీరోమోటోకార్ప్ నికర లాభం 883కోట్ల రూపాయలుగాప్రకటించింది. జూన్ మొదటి త్రైమాసికంలో లాభాలు 18శాతంపెరిగాయి అంతకుముందు ఏడాది ఇదేకాలానికి 747కోట్లు ఆర్జిం చినట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం రాబడులు 8శాతంపెరిగి 8011 కోట్లకు చేరాయి. గత... | 1 |
ముచ్చటగా మూడోసారి 'సిడ్బీకి ఉత్తమ రాజభాష అమలు బహుమతి
- రాష్ట్రపతి చేతుల మీదుగా బహూకరణ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రాజభాష అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను 'స్మాల్ ఇండిస్టీస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'కి (సిడ్బీ) ప్రభుత్వం అందించే ' ఇండియా రాజ భాష కీర్తి పురస్కార' బహుమతి లభించింది. భాషాపరమైన ప్రాంతం 'ఏ' లోని జాతీయ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
దిగ్గజ నటుడికి గూగుల్ ‘డూడుల్’ నీరాజనం
భారతీయ సినిమాలో ఆ ముఖం తెలియనివారుండరు. అర్ధశతాబ్దంపాటు కన్నడ చిత్ర పరిశ్రమను ఏలి, 200 పైగా సినిమాల్లో నటించిన ఆ మహానటుడే కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్.
TNN | Updated:
Apr 24, 2017, 12:39PM IST
భారతీయ సినిమాలో ఆ ముఖం తె... | 0 |
క్వీన్ రీమేక్ లో మంజిమా మోహన్
Highlights
బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా క్వీన్
దక్షిణాది భాషల్లో క్వీన్ రీమేక్ కు సన్నాహాలు
తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్
మళయాల క్వీన్ గా మంజిమా మోహన్
బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన క్వీన్ సినిమా ప్రాంతీయ భాషల్లో రీమేక్ కానుంది. ఇప్పటికే క్వీన్ చిత్రంపై చాలా ఆసక్తి పెరిగింది. ఇక ఈ చ... | 0 |
Apr 20,2018
మార్కెట్లోకి కొత్త ఎక్స్యూవీ-500
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అత్యంత విలాసవంతమైన కొత్త ఎక్స్ యూవీ- 500 వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. సంస్థ ఆటోమోటివ్ సెక్టర్ అధినేత రాజన్ వధేరా కొత్త వాహనాన్ని గురువారం రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ వాహనపు ప్రారంభ ధరను కంపెనీ ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
’పారా’ దిగ్గజం.. దేవేంద్ర జఝారియా
బ్రెజిల్లోని రియో డి జెనిరోలో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న పారాలంపిక్స్ లో భారత పారా అథ్లెట్లు పోటీ పడనున్నారు.
TNN | Updated:
Sep 5, 2016, 01:25PM IST
బ్రెజిల్లోని రియో డి జెనిరోలో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న పారాలంపి... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రనౌట్ కోపం.. బ్యాట్తో కుర్చీ విరగొట్టిన ఫించ్
మెల్బోర్న్ స్టార్స్ జట్టు బౌలర్ జాక్సన్ బంతిని పాదంతో ఆపే ప్రయత్నం చేశాడు. కానీ.. అతని పాదాన్ని తాకుతూ వెళ్లిన బంతి.. నేరుగా వెళ్లి నాన్స్ట్రైక్ ఎండ్లోని వికెట్లను తాకింది. దీంతో పరుగు కోసం క్రీజు వెలుపలికి వెళ్లిన అరోన... | 2 |
Hyderabad, First Published 6, Mar 2019, 10:09 AM IST
Highlights
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది పూజా హెగ్డే. ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో 'మహర్షి' సినిమాలో నటిస్తోన్న ఈ భామ ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేస్తోంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది పూజా హెగ్డే. ఒక్కో... | 0 |
Visit Site
Recommended byColombia
సావిత్రి పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. కాగా ఈ సినిమాలో కీర్తి లుక్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విశాలవంతమైన నుదురుపై ఎరుపు రంగు బొట్టు, కళ్లకు కాటుక, వాలు జడను కొప్పుగా మలిచి.. 80ల కాలం నాటి హీరోయిన... | 0 |
Suresh 76 Views amazon
బ్యాంక్ ఆఫ్ బరోడాతో అమెజాన్ ఒప్పందం
న్యూఢిల్లీ,సెప్టెంబరు 18: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ప్లాట్ ఫాంపై ఉత్పత్తులు విక్రయించే విక్రేతలకు సూక్ష్మ రుణాల సహకారం అందించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం కుదర్చుకుంది. ఇన్వైట్ ఓన్లీ(ఆహ్వానం) ప్రాతిపదికన మాత్రమే విక్రేతలకు ఈ సదుపా... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ప్రియుడి కోసం నయన్ రికమెండేషన్స్
ప్రేమ వ్యవహారాలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే నయనతార తన లవర్ కోసం ఏదైనా చేస్తుందనే మాట కూడా వాస్తవమే.
TNN | Updated:
Sep 11, 2016, 06:52AM IST
ప్రేమ వ్యవహారాలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే నయనతార తన లవర్ కోసం ఏదైనా చేస్తుందనే మాట కూడా... | 0 |
New Delhi, First Published 24, Apr 2019, 11:22 AM IST
Highlights
ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు వచ్చే నెల రెండో తేదీతో ముగియనున్నది. తదుపరి ఏ దేశానికి కూడా మినహాయింపులు ఉండబోవని ట్రంప్ తేల్చేయడంతో ముడి చమురు ధర పెరిగి క్యాడ్ ఆ పై ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'సాహో'లో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్
ప్రభాస్తో తమ యూవీ క్రియోషన్స్ బ్యానర్పై ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాతలు వంశీ, ప్రమోద్లు ఆ చిత్రానికి...
TNN | Updated:
Apr 25, 2017, 10:36AM IST
ప్రభాస్‌తో తమ యూవీ క్రియోషన్స్ బ్యానర్‌పై ఓ సినిమా ... | 0 |
DOLLAR
భారత్కు 25.4బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు
ముంబయి,జూలై 27: విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 25.4 బిలియన్ డాలర్లు భారత్ ఈక్విటీ డెట్ మార్కెట్లలో పెట్టుబడులుపెట్టారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ గణాంకాలను బట్టిచూస్తుంటే భారత్ ఆర్థికవృద్ధి పునరుద్ధ రణ కావడం, ఇటీవలి ప్రభుత్వ సంస్కరణలు బ్యాంకిం... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.