text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Aug 01,2018
సిండికేట్లో 'గోయింగ్ డిజిటల్ క్యాంప్'
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వ రంగపు బ్యాంకింగ్ సంస్థ సిండికేట్ బ్యాంకు డిజిటల్ లావాదే వీలపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు గాను ప్రత్యేక కార్యక్ర మాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల (రూరల్) బ్యాంక్ ఆధ్వర్యంలో 'గోయింగ్ డి... | 1 |
Hyderabad, First Published 9, Mar 2019, 12:50 PM IST
Highlights
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా స్టార్ హీరోలందరితో చాలా సన్నిహితంగా కనిపిస్తున్నాడు. అయన త్వరలో మెగా కాంపౌండ్ లోకి ఒక సినిమా ద్వారా అడుగుపట్టబోతున్నాడు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సంస్థ మెగా హీరోలతో తప్ప వేరే హీరోలతో సినిమాలను నిర్మించరు అనే... | 0 |
Aug 20,2017
అదనపు మూలధనంతో ఆదుకోవాలి
ముంబయి: బ్యాంకింగ్ రంగంలో అంతకంతకు పెరుగుతున్న మొండి బాకీల విషయమై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఎన్పీలను ఎదుర్కొంటూ నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం అందించాల్సిన అవసరముందని ఉర్జిత్ అభిప్రాయపడ్డారు... | 1 |
ILEND
బ్రిటన్కోవేతో ఐలెండ్ ఒప్పందం
హైదరాబాద్, నవంబరు 30: నగరానికి చెందిన సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఐలెండ్ తాజాగా బ్రిటన్కు చెందిన కోవే వెంచర్స్తో ఒప్పందంచేసుకుంది. బ్రిటన్లోని బిగ్డేటా పరిష్కారాలందించే సేవలసంస్థగా ఉన్న కోవే వెంచర్స్తో వ్యూహాత్మక ఒప్పందంచేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం కింద రెండుసంస్థలు డేటా... | 1 |
RBI Governer Urjit patel
రుణమాఫీ వల్ల చెల్లింపుల సంస్కృతి దెబ్బతింటుంది
ముంబై: వ్యవసాయ రుణాల మాఫీ వల్ల నిజా యితీతో చెల్లించేవారు సైతం వెనుకంజ వేసే ప్రమాదం ఉందని, దీనివల్ల ప్రభుత్వ రుణాలు మరింత పెరుగు తాయని, ప్రభుత్వ బాండ్ల రాబడులు కూడా దెబ్బతింటాయని రిజర్వుబ్యాంకు గవర్నర్ ఉర్జిత్పటేల్ వ్యాఖ్యానించారు. వ్యవసాయ రుణాల ... | 1 |
Suresh 257 Views
హీరోల పోరు
ప్యారిస్: ప్రపంచ నెంబర్వన్ ప్లేయర్, సెర్బియాకు చెందిన నోవాక్ జొకోవిచ్, బ్రిటన్కఉ చెందిన ఆండీ ముర్రేతో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం తలపడనున్నాడు. ఆదివారం ఇక్కడి రోలాండ్ గ్యారస్లో జరిగే పోరు ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు 29 ఏళ్ల ముర్రే తొలి ఫ్రెంచ్ ఓపెన్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కోహ్లి నిర్ణయంతో ఆశ్చర్యపోయా..!: వీవీఎస్
తుది జట్టులో కుల్దీప్, చాహల్, జడేజా రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉండటంతో అతను ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకోగలిగాడు. అంతకంటే ముఖ్యంగా.. ప్రపంచకప్ ముంగిట ఒత్తిడిలో ఆడటంపై టీమిండియా బౌలర్లని అతను పర... | 2 |
Visit Site
Recommended byColombia
భార్య మోపిన కేసుల పుణ్యామని షమీకి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లనుంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ప్రకటించే సమయంలోనే హసీన్ షమీపై ఆరోపణలు గుప్పించింది. దీంతో చివరి నిమిషంలో బోర్డు అతడి పేరును తొలగించింది. గత ఏడాది షమీ రూ. 3 కోట్ల కేటగిరీలో ఉన్నాడు. ఈ వివాదం లేకపోతే.. ఇప్పుడు కూడా కచ్... | 2 |
Nov 13,2019
అప్రమత్తతో.. నష్టాల్లోకి జారిన మార్కెట్లు!
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మధ్యాహ్నం వరకు సూచీలు ఫ్లాట్గా ట్రేడ్ అయినప్పటకీ 2 గంటల తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రభుత్వం ఎకనామిక్ డేటా విడుదల చేయనున్న నేపథ... | 1 |
May 27,2015
2, 4 శనివారాల్లో బ్యాంకులు పని చేయవు
ముంబయి: జులై నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన అన్ని శాఖలు రెండో, నాలుగో శనివారాల్లో పనిచేయవు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, యాజమాన్యపు అధికారులకు ఇటీవల కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ శనివారం సెలవుల విధానం అమలులోకి రానుంది. ఈ ప్రతిపాదనకు భారతీయ రిజర్వు బ్య... | 1 |
ఈమెకు ఇంటి నిండా శత్రువులే.. మహదేవ
Highlights
స్టార్ మా బిగ్ బాస్ హౌజ్ లో కేరక్టర్ ఆర్టిస్ట్ అర్చన వేద
తోటి హౌజ్ మేట్స్ అంతా ఇంటి నుంచి పంపేయాలని డిమాండ్
ఎలిమినేషన్ ఓటింగ్ లో అర్చనను పంపేయాలని ఏకగ్రీవంగా ఓట్లు
ఎన్టీఆర్ స్టార్ మా ఛానెల్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. షోలో ఎప్పటికప్పుడు స... | 0 |
రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
First Published 8, Oct 2017, 7:38 PM IST
రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్
రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్
రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటో గ్
రాజా ది గ్రేట్ మూవీ థియేట్రికల... | 0 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
విజయ్ దేవరకొండ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఇంటా,బయటా అక్షింతలు
Highlights
అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నోరు జారిన విజయ్ దేవరకొండ
సెన్సార్ బోర్డ్ కట్ చేసిన బూతులు థియేటర్లో ప్రేక్షకులే చెప్పాలట
ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మా..ర్..చో... అంటూ మాట్లాడి అందరికీ షాకిచ్చిన విజయ్
పెళ్లి చూపులు సినిమాతో తెలుగులో అతి తక్కు... | 0 |
Hyderabad, First Published 17, Aug 2018, 10:20 AM IST
Highlights
విశాఖపట్నం అన్నవరంలో శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో ఆయన వివాహం జరిగింది.
జోగి బ్రదర్స్... ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈ ఇద్దరు చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఈ జోగి బ్రదర్స్ లో ఒకరైన జోగి నాయుడు గురువారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. విశాఖపట్నం అన్నవరంలో శ్... | 0 |
Visit Site
Recommended byColombia
సింగర్‌గా, నటుడుగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ని కొనసాగిస్తున్న టి.రాజేందర్‌ ఈ చిత్రంతో మరోసారి హైలైట్‌ అవ్వబోతున్నారు. మే 2న ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్‌ చేసి అదేనెలలో సినిమాని వరల్డ్‌వైడ్‌గా వ... | 0 |
ప్రముఖ తెలుగు టివి యాంకర్ సూసైడ్!
Highlights
తెలుగు ప్రముఖ యాంకర్ సూసైడ్!
విషాదం చోటు చేసుకుంది. ఒక టీవీ ఛానల్ లో పని చేసే న్యూస్ యాంకర్ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఆఫీసుకు వెళ్లి.. డ్యూటీ చేసి వచ్చిన ఆమె.. తానున్న అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు మీద నుంచి దూకి చనిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా సృష్టించింది. తలకు తీవ్రగాయం... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
శ్రీలంక గెలుపు మాటే మర్చిపోతోంది..!
భారత్ దెబ్బతో గెలుపునకు శ్రీలంక జట్టు బాగా దూరమైపోయిందని ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ కపుగెదర అభిప్రాయపడ్డాడు.
TNN | Updated:
Aug 28, 2017, 05:31PM IST
భారత్ దెబ్బతో గెలుపునకు శ్రీలంక జట్టు బాగా దూరమైపోయిందని ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్... | 2 |
58 పరుగులతో కోహ్లీకి అండగా ఉన్న రహానే
Virat Kohli
పుణె: దక్షిణాఫ్రికాతో పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. తన టెస్ట్ కెరీర్ లో 26వ శతకాన్ని బాదాడు. అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్ తో 2019లో తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. మరో ఎండ్ లో అజింక్యా రహానే నిలకడగా ఆడుతూ కోహ్లీకి అండగా ... | 2 |
బిగ్ బాస్ లో శృతి హడావిడి!
Highlights
బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభిస్తోంది
బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగులో ఇప్పుడిప్పుడే ఈ షోకి మాసాలా యాడ్ చేస్తున్నారు. ఇక కోలివుడ్ లో అయితే ఏకంగా పోటీదారుల మధ్య లిప్ లాక్ లు కూడా సాగుతు... | 0 |
సినారే అంతిమయాత్రలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
Highlights
సినారే అంతిమయాత్రలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
సినారే నివాసంలో మృతదేహానికి నివాళులర్పించిన కేసీఆర్
ప్రశాసనన్ నగర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమ యాత్ర
ప్రముఖ సాహితీవేత్త సి. నారాయణ రెడ్డిని స్మరించుకొనేందుకు వీలుగా ఆయన పేరున మ్యూజియాన్ని ఏర్పాటుచేయనున్నట్టు తెలంగా... | 0 |
internet vaartha 166 Views
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : బెంచ్మార్క్ స్టాక్ సూచీలన్నీ ఒకటిశాతం దిగజారాయి. ఆసియా మార్కెట్లలోను, ఆర్థికరంగ కంపెనీల షేర్లలో పతనంతో మార్కెట్లు వారం ప్రారంభంలోనే ప్రభావితం అయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 371 పాయింట్లు దిగజారి 24,966 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి 101 పాయ... | 1 |
New Delhi, First Published 8, Sep 2018, 1:23 PM IST
Highlights
వినాయక చవితి.. అటు తర్వాత నవరాత్రులు.. విజయదశమి.. దీపావళి.. కార్తీక పౌర్ణమి.. వరుసగా పండుగలే. ఈ సీజన్లో భారతీయులు తమకు ఇష్టమైన వస్తువుల కొనుగోలు చేయడం మంచిదని భావిస్తారు. భారతీయుల సెంటిమెంట్ను సొమ్ము చేసుకోవడానికి ప్రతి సంస్థ కూడా ప్రయత్నిస్తోంది. అందులో ... | 1 |
అన్నయ్యను మోసం చేసిన వారికి చెప్పుతోకొట్టినట్లు సమాధానమివ్వాలి
Highlights
ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రస్థావన
మెగాస్టార్ ని మోసం చేసినవారికి చెప్పుతో కొట్టినట్లు సమాధానమివ్వాలన్న పవన్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చేసిన ప... | 0 |
Jan 05,2016
డాగ్స్పాట్.ఇన్లో రతన్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంకుర సంస్థలలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా తన పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ పెట్కేర్ పోర్టల్ 'డాగ్స్పాట్.ఇన్లో'పెట్టుబడులు పెట్టారు. పెంపుడు జంతువుల సంరక్షణ, వాటికి కావాల్సిన అన్ని వస్తువులను ఈ పోర్టల్ విక్రయిస్తుంది. అయితే టాటా ... | 1 |
Highlights
భారీగా తగ్గిన బంగారం ధర, పసిడి బాటలోనే వెండి కూడా..
పసిడి ధర ఈరోజు భారీగా పడిపోయింది. నేటి బులియన్ మార్కెట్ లో రూ.365 తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ. 30,435కి చేరుకుంది. స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ క్షీణించడం, గ్లోబల్గా ఈ విలువైన మెటల్కు సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో బులియన్ మార్కెట్లో ధరలు క్ష... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బంగ్లా 306 లక్ష్యాన్ని ఊదేసిన ఇంగ్లాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఇంగ్లాండ్ అవతరించింది.
TNN | Updated:
Jun 1, 2017, 11:19PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య ఇంగ్లాండ్ బోణి కొట్టింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ... | 2 |
Suresh 117 Views gold rates
న్యూఢిల్లీ: నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర శనివారం స్వల్పంగా పెరిగింది. స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం
ధర రూ.190 పెరిగి,రూ.29వేలకు చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటమే
దీనికి కారణామని బులియన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో శనివారం నాటికి ట్రేడింగ్లో ర... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
విశాఖ విజయం మనదే.. వన్డే సిరీస్ కైవసం
భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల క్రికెట్ సిరీస్ విజేతగా టీమిండియా నిలిచింది.
TNN | Updated:
Oct 29, 2016, 10:01PM IST
విశాఖ విజయం మనదే.. వన్డే సిరీస్ కైవసం
భారత్ న్యూజిలాండ్ జట్ల ... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
కంగనా హృతిక్ తో డేట్ చేస్తోందా?
కంగనా రనావత్, హృతిక్ రోషన్ లు ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంత ప్రేమలో మునిగిపోయారా?
TNN | Updated:
Sep 10, 2015, 06:11PM IST
కంగనా రనావత్, హృతిక్ రోషన్ లు ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంత ప్రేమలో మునిగిపోయారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ కథనాల... | 0 |
కూతురితో ఆమిర్ ఖాన్ ఫోటో.. అసభ్యకరంగా ఉందంటూ కామెంట్లు!
Highlights
బాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఆమిర్ ఖాన్. వివాదాలకు
బాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఆమిర్ ఖాన్. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే ఈ హీరో తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో కారణంగా విమర్శలపాలవుతున్నాడు. తన కూత... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
తనుశ్రీ వివాదం.. ‘బిగ్బాస్’ నిర్వాహకులకు వార్నింగ్!
తనుశ్రీ వివాదం రోజు రోజుకు ముదిరిపోతోంది. ఆమె చేసిన ఆరోపణలపై రాజ్థాకరేకు చెందిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu | Updated:
Oct 3, 2018, 09:22PM IST
తనుశ్రీ వివాదం.. ... | 0 |
Hyderabad, First Published 16, Aug 2018, 3:05 PM IST
Highlights
ఇప్పటివరకు స్టూడెంట్ గా, లెక్చరర్ గా కనిపించిన ఈ హీరోగారు ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో దర్శనమివ్వబోతున్నాడట. దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందించనున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు విజయ్ దేవరకొండ
తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ 'పెళ్లి చూపులు' స... | 0 |
వంటగదిలో ఎక్కువగా గడిపేది మనమే..
వారానికి సగటున 13.2 గంటలు అక్కడే
- ఇండోనేషియన్లకు వంటంటే మిక్కిలి మక్కువ
- తక్కువగా ఇష్టపడేది దక్షిణ కొరయన్లు
- జీఎఫ్కే అధ్యనంలో వెల్లడి
ముంబయి: భారతీయులు వంట విషయంలో బాగా ఆసక్తిగా వ్యవహరిస్తారని ఒక అధ్యయనంలో తేలింది. ఇక్కడి వినియోగదారులు రుచికి పెద్దపీట వేస్తూ వంట వండేందుకు గాను.. వార... | 1 |
AzimPremji
ఆదిత్యబిర్లా కేపిటల్లో ప్రేమ్జీ ‘ఇన్వెస్ట్!
ముంబయి,జూలై 5: విప్రోసంస్థల అధినేత అజీమ్ప్రేమ్జీ ఆదిత్యబిర్లా కేపి టల్లో రూ.703 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. దీనితో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కసారిగా 52 వారాల గరిష్టస్థాయికి చేరాయి. విప్రోఛైర్మన్ అజీమ్ప్రేమ్జీ ఆదిత్యబిర్లాగ్రూప్లో 2.2శాతం వాటాలన... | 1 |
Hyderabad, First Published 11, Oct 2019, 11:29 AM IST
Highlights
మీరా మిథున్ తమిళనాడు ప్రభుత్వంపై ఊహించని విధంగా ఆరోపణలు చేశారు. ఒకానొక సమయంలో పోలీసుల వైఖరికి మనోవేదనకు గురయ్యానని చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు ఇటీవల ఆమె తరచు పలు వివాదాలతో చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి... | 0 |
PULSES
ఖరీఫ్లో పెరిగిన పప్పుదినుసుల ఆయకట్టు
న్యూఢిల్లీ,జూలై 10: దేశవ్యాప్తంగా పప్పుదినుసులసాగు 23శాతం పెరిగింది. ఏటికేడాదిచొప్పున సాగులో ఆయకట్టు పెరగడంవెనుక ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు సకాలంలో రావడం, దేశమంతటా విస్త రించడమే కీలకమని ఖరీఫ్ రైతులు చెపుతున్నారు.
గత ఏడాది 3.59 మిలియన్ హెక్టార్లు సాగుచేస్తే ఈ ఏడాది ఖరీఫ్సీ... | 1 |
- రాత్రి 7 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
- బంగ్లాతో భారత్ తొలి టీ20 నేడు
- మిడిల్ ఆర్డర్ కూర్పుపై రోహిత్ దృష్టి
- బంగ్లాదేశ్కు లెక్కలేనన్ని సమస్యలు!
నవతెలంగాణ-న్యూఢిల్లీ
2020 టీ20 ప్రపంచకప్ సన్నాహకాన్ని టీమ్ ఇండియా మళ్లీ మొదలు పెట్టనుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ నేడు న్యూఢిల్లీ టీ20తో ష... | 2 |
మెగా, నందమూరి అభిమానులకు షాకిస్తున్న ఉపాసన,బ్రాహ్మణి
Highlights
మెగా కోడలు ఉపాసన ట్వీట్ తో సోషల్ మీడియాలో రచ్చ
బ్రాహ్మణి తనకు మంచి స్నేహితురాలంటున్న ఉపాసన
దీంతో షాక్ కు గురైన మెగా, నందమూరి అభిమానులు
ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసిన ఫోటోతో రాజమౌళి రచ్చ
తెలుగు సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ వార్ కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా ... | 0 |
ss rajamouli and k. vishwanath launched prasad’s creative mentors film & media school
రాజమౌళి పక్కన కూర్చోవడం గర్వంగా ఉంది: కె.విశ్వనాథ్
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పక్కన కూర్చోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు.
TNN | Updated:
Jan 18, 2018, 01:34PM IST
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పక్కన కూర్చోవడ... | 0 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బిగ్బాస్ టుడే : దెబ్బఠా.. దొంగల ముఠా
తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీషో బిగ్బాస్ 37 ఎపిసోడ్లను పూర్తి చేసి 38వ ఎపిసోడ్కి ఎంటరయ్యింది.
TNN | Updated:
Aug 23, 2017, 03:26PM IST
Bigg Boss Telugu episode 38
తెలుగు టెలి... | 0 |
రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ
First Published 26, Nov 2017, 3:10 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ
రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ
రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ
రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ
రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ
రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ
రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో గ్యాలరీ
రకుల్ ప్రీత్ సింగ్ ఫోట... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అఖిల్ హీరోయిన్తో పవన్ రొమాన్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో కలిసి నటించాలని ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ అవకాశం కొందరికే లభిస్తుంది.
TNN | Updated:
Dec 14, 2016, 07:49PM IST
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని ఇండస... | 0 |
Sep 20,2015
వడ్డీరేట్ల పైనే ప్రధాన దృష్టి
ముంబయి: సోమవారం నుంచి ప్రారంభం కానున్న కొత్త ట్రేడింగ్ వారం భవిష్యత్తు ప్రధానంగా దేశంలో వడ్డీ రేట్ల సవరణ విషయం పైనే ఆధారపడనుంది. సెప్టెంబర్ 29న రిజర్వు బ్యాంకు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహిం చనుంది . ప్రధాన ంగా ఆర్బిఐ సమీక్షపై జరిగే అంచనాలు, సమాలోచనలు ఈ నెల ... | 1 |
Washington, First Published 17, Mar 2019, 1:13 PM IST
Highlights
అమెరికా ఏవియేషన్ మేజర్ బోయింగ్ క్రుత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ సాయంతో రూపొందించిన 737 మ్యాక్స్ 8 విమానాలు ప్రమాదాల భారీన పడటం ఆ సంస్థకు ఆశనిపాతంగా మారింది.
వరుసగా ‘737 మాక్స్ 8’ విమానాలు కుప్పకూలడం బోయింగ్కు పెద్ద శాపంగా మారింది. ఆటోమేషన్ సాయంతో తక్కు... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
చిరంజీవి గారి క్లాప్తో మొదలైంది నా 30 ఏళ్ల సినీ ప్రయాణం: జగపతిబాబు
కోట్లకు కోట్లు ఖర్చు చేసి భారీ చిత్రాలు తీసే ప్రతి ఒక్కరూ చిన్న చిత్రమైన ‘గూఢచారి’ని చూడాలి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలి. ఎంత బడ్జెట్లో తీశారో చూసి నేర్చుకోవాలి.
Samaya... | 0 |
internet vaartha 144 Views
న్యూఢిల్లీ : ఇటాలియన్ సూపర్కార్ల తయారీ సంస్థ ఫెరారి భారత్ మార్కెట్లో గత ఏడాదే పునఃప్రవేశించింది. తన కొత్త కారు ఫెరారి 488 జిటిబిని భారత్ మార్కెట్కు విడుదల చేసింది. జిటిబి కారు 3.9 లీటరు, వి8 టర్బోఛార్జిడ్ ఇంజన్ ఏడు స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్తో వస్తోంది. ఎక్స్షోరూంధరగా ... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL Expensive players: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర ఆటగాళ్లు వీరే..!
2015 ఐపీఎల్ వేలంలో యువరాజ్ సింగ్ని ఢిల్లీ డేర్డెవిల్స్ ఫ్రాంఛైజీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఏకంగా రూ. 16 కోట్లకి కొనుగోలు చేసింది.
Samayam Telugu | Updated:
D... | 2 |
Team India
కోహ్లీసేనపై నలుగురి బౌలర్ల వ్యూహం : శ్రీలంక
కోల్కతా: కోహ్లీసేనపై నలుగురు బౌలర్ల వ్యూహంతో మైదానంంలోకి దిగుతామని శ్రీలంక సారథి దినేశ్ ఛండీమాల్ సూచన చేశారు. యూఏఈలో ఉష్ణ వాతావరణంలో పాకిస్తాన్పై విజయవంతమైన ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని భారత్లో అమలు చేయనున్నారు. పాకిస్తాన్పై మేం ఆరుగురు బ్యాట్స్మెన్, ఐదుగురు బ... | 2 |
వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
First Published 23, May 2017, 7:18 PM IST
వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
వంశీ ఫ్యాషన్ డిజైనర్ ప్రి రిలీజ్ ఈవెంట... | 0 |
అత్యంత కాస్ట్లీ మూవీ 500 కోట్ల రామాయణం రెడీ
Highlights
రామాయణ గాధను భారీ చిత్రంగా రూపొందించే ప్రతిపాదన గతేడాది వచ్చిన సంగతి తెలిసిందే
ఇప్పుడీ అల్లు వారి రామాయణానికి రంగం సిద్ధమవుతోంది.
రామాయణ గాధను భారీ చిత్రంగా రూపొందించే ప్రతిపాదన గతేడాది వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు.. తమిళ.. హిందీ భాషలలో రూపొందనున్న ఈ రామాయణానికి... | 0 |
Hyderabad, First Published 25, Oct 2018, 5:22 PM IST
Highlights
టాలీవుడ్ లో ఇప్పుడొస్తున్న కథలు చాలా ప్రయోగాత్మకంగా ఉన్నాయని చెప్పాలి. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా దర్శకులు కూడా ఎక్కువగా వినూత్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
టాలీవుడ్ లో ఇప్పుడొస్తున్న కథలు చాలా ప్రయోగాత్మకంగా ఉన్నాయని చెప్పాలి. సినిమా రి... | 0 |
Hyderabad, First Published 8, Feb 2019, 11:16 AM IST
Highlights
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఇటీవల స్టార్ హీరోయిన్ అలియా భట్, అమీర్ ఖాన్ ల మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఏదైనా సినిమా నచ్చితే తన ప్రోత్సాహం అందిస్తుంటానని కానీ తన విషయంలో మాత్రం ఎవరూ అలా ప్రవర్తించరని కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ కం... | 0 |
‘నాకు కావాల్సిందికూడా ఇదే నాని’
Highlights
లీగల్ నోటీసుపై స్పందించిన శ్రీరెడ్డి
సినీ హీరో నానిపై శ్రీరెడ్డి మరోసారి విరుచుకుపడింది. ఇప్పటికే శ్రీరెడ్డి.. నానిపై పలు అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ లీగల్ నోటీసులపై శ్రీరెడ్డి తాజాగా స్పందించింది.
తన పుట్ట... | 0 |
Suresh 159 Views
క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలకు చార్జీలు లేవు
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డు చెల్లింపుల విధానంలో లావాదేవీల ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించింది. డెబిట్ కార్డులు ,క్రెడిట్కార్డులు, నెట్ బ్యాంకింగ్ విధానంలో చేసేచెల్లింపులపై లావాదేవీలు... | 1 |
బాహుబలి2లో ఈ సన్నివేశాలు అమోఘం
Highlights
రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి2
చిత్రంలోని కొన్ని సన్నివేశాలు నభూతో న భవిష్యతి అన్నట్లున్నాయి
అమరేంద్ర బాహుబలి ఎంట్రీ..
మాహిష్మతి సామ్రాజ్యాధినేత పట్టాభిషేకానికి ముందు రాజవంశ సాంప్రదాయం ప్రకారం రాజమాత శివగామి ఓ పూజను ప్రారంభిస్తుంది. ఆ పూజ ప్రారంభమైన తర్వాత అ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
పవన్ యాక్షన్- త్రివిక్రమ్ డైరెక్షన్ మొదలైంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
TNN | Updated:
Apr 3, 2017, 04:00PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరక... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
104 ఎఫ్ఎమ్ ప్రారంభోత్సవంలో దేవిశ్రీ
ప్రముఖ ఎఫ్ఎమ్ స్టేషన్ రేడియో మిర్చి నుంచి మిర్చి లవ్ 104 ఎఫ్ఎమ్ పేరిట స్థాపించిన కొత్త రేడియో స్టేషన్ను ఆదివారం సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హైదరాబాద్లో ప్రారంభించారు
TNN | Updated:
Jan 17, 2017, 04:56PM IST
తన ప... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఫైనల్లో విన్నింగ్ షాట్ నేనే కొట్టాలి: రైనా
ప్రపంచకప్ 2019 ఫైనల్లో విన్నింగ్ షాట్ తానే కొట్టాలని ఆశపడుతున్నట్లు భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా
TNN | Updated:
Aug 17, 2017, 08:58PM IST
ప్రపంచకప్‌ 2019‌ ఫైనల్లో విన్నింగ్ షాట్ తానే కొట... | 2 |
Nov 15,2018
19% పెరిగిన జీవోసీఎల్ కార్ప్ లాభం
న్యూఢిల్లీ: హిందుజా గ్రూపు కంపెనీ జీవోసీఎల్ కార్పొరేషన్ (గతంలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవహిరంచబడిన) సంస్థ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు మధ్య కాలానికి సంస్థ నికర లాభం 18.9 శాతం మేర పెరిగి రూ.3.16 ... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రెండో ఏడాది తగ్గిన హెచ్1బీ వీసా దరఖాస్తులు
ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి స్థానికుల ఉపాధి కోసం విదేశీ వలసలపై ఉక్కు పాదం మోపుతున్నారు. దీంతో వరుసగా రెండో ఏడాదీ హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే వారి సంఖ్య తగ్గింది.
TNN & Agencies | Upda... | 1 |
Aug 06,2015
1.1లక్షల కోట్ల సమీకరణ: జైట్లీ
న్యూఢిల్లీ: ద్రవ్యపరమైన అవసరాల కోసం దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రానున్న ఏళ్లలో సుమారు రూ.1.1 లక్షల కోట్ల మేర నిధులను మార్కెట్ల నుంచి సమీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైటీ బుధవారం పార్లమెంట్కు తెలిపారు. నిరర్ధక రుణాలు ఉచ్చులో చిక్కుకున్న బ్యాంకులకు కొత్త... | 1 |
- కరేబియన్ అమ్మాయిలపై
- ఏడు వికెట్లతో గెలుపు
గయానా: భారత మహిళల క్రికెట్ జట్టు కరేబియన్లపై ఐదు టీ20ల సిరీస్ను మరో రెండు మ్యాచులు మిగిలుండగానే 3-0తో చేజిక్కించుకున్నారు. గురువారం జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్ల దెబ్బకు 59 పరుగులక... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రణ్బీర్తో వ్యాన్లో కూర్చోనన్న కత్రినా
నిన్నమొన్నటివరకు చేతిలో చెయ్యేసి ప్రేమపక్షుల్లా దేశాలు చుట్టొచ్చిన రణ్బీర్, కత్రినాల మధ్య సడెన్గా ఎంత గ్యాప్ పెరిగిందో..
TNN | Updated:
Jan 20, 2016, 05:47PM IST
రణ్బీర్తో వ్యాన్లో కూర్... | 0 |
Mar 22,2018
రద్దులో తర్కం అర్థం కాలేదు!
కోల్కతా: మోడీ సర్కారు నోట్లరద్దును ఎందుకు చేపట్టిందో తనకు ఇప్పటి వరకు అర్థం కాలేదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి అన్నారు. ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ తన విశ్లేషణ ప్రకారం పెద్దనోట్ల రద్దు చర్యను పట్టణ మేధావులు ... | 1 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నా ప్రియుడు నాకంటే 21 ఏళ్ల చిన్నవాడు, అయితే ఏంటి: నటి
21 ఏళ్ల వయసున్న కుర్రాడితో డేటింగ్లో ఉన్న హాలీవుడ్ నటి. అంతకుముందే పెళ్లై అదే వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తనకు ఇలాంటివేవీ పట్టవంటూ షాకింగ్ కామెంట్స్.
Samayam Telugu | Updated:
Nov 4, 2019, 02:03PM IST
హెలె... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Rate: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
. ఒకవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం, మరోవైపు అమెరికా - చైనా మధ్య నెలకొన్నొ వాణిజ్య యుద్దం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి.
Samayam Telugu | Updated:
Sep 25, 2018, 01:43PM IST
Gold Rate: దిగొచ్చిన బంగారం,... | 1 |
వేగంగా బీఎస్ఈ ఐపీఓ పనులు
- జులైలో సెబీకి 'డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్' దాఖలు!
ముంబయి: ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లలో ఒకటైన 'బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ' (బీఎస్ఈ) ప్రాథమిక మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది. పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ద్వారా సుమారుగా రూ.800 కోట్ల మేర నిధుల సమీకరణకు గాను జులైలో మార్కె... | 1 |
Suresh 212 Views
సిడ్నీ: టీమిండియా కష్ట సమయాల్లో మ్యాచ్ విన్నర్ పాత్ర పోషించిన స్టార్ ఆటగాడు యువరాజ్ సేవలను టి20 వరల్డ్ కప్లో వినియోగించుకోవాలని మాజీ కెప్టెన్ గవాస్కర్ సూచించాడు.కాగా ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయడంలో యువరాజ్ పాత్ర అభినందనీయమని గవాస్కర్ పేర్కొన్నాడు.ఆస్ట్ర... | 2 |
Jul 18,2017
సిగరెట్లపై సెస్సు
న్యూఢిల్లీ : సిగరెట్లపై సెస్ విధించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. సెస్ విధింపుతో రూ. 5 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తెలిపారు. జీఎస్టీలో భాగంగా ఇప్పటికే 28 శాతం పన్నురేటు సిగరెట్లపై అమలవుతున్నది. దీంతో పాటు... | 1 |
murugadoss to direct prabhas after vijay`s film?
మురుగదాస్ ప్రభాస్ని కలిశాడా ?
సౌతిండియాలోనే కాకుండా బాలీవుడ్కి సైతం పరిచయం వున్న స్టార్ డైరెక్టర్ మురుగదాస్, ప్రభాస్తో సినిమా చేసేందుకు ప్లాన్...
TNN | Updated:
Sep 5, 2017, 03:03PM IST
సౌతిండియాలోనే కాకుండా బాలీవుడ్‌కి సైతం పరిచయం వున్న స్టార్ డైరెక్టర్ మురుగదాస... | 0 |
Kolcutta Knight Riders
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నైట్రైడర్స్
కోల్కతా: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ముంబై ఇండియన్స్పై కోల్కతా నైటరైడర్స్ టాస్ గెలిచింది.. ఫీలిండ్ ఎంచుకుంది.. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది.. 8 గంటలకు ప్రారంభించాల్సిన మ్యాచ్ 8.30 గంటలకు ప్రారంభమైంది.. కాసేపట్లో ముంబై ఇండ... | 2 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
తల నరకడం కాదు.. ధోనీ దెబ్బకు గుండెలు పగిలేలా రోదించారు
ధోనీ తలతో బంగ్లా బౌలర్ ఉన్నట్టుగా ఫొటోషాప్ చేసిన బంగ్లా అభిమానులు.. అదే ధోనీ దెబ్బకు గుండెలు పగిలేలా రోదించారు.
Samayam Telugu | Updated:
Mar 23, 2018, 02:28PM IST
తల నరకడం కాదు.. ధోనీ దెబ్బకు గుండె... | 2 |
internet vaartha 105 Views
హైదరాబాద్ : భారత్లో హైఎండ్ కుట్టు, ఎంబ్రాయిడరీ మార్కెట్పరంగా సాలీనా ఐదువేల యూనిట్ల సామర్ధ్యంఉంది. మార్కెట్ సైజ్ను పరిశీలిస్తే వార్షిక పద్ధతిలో రూ.50కోట్ల వరకూ ఉం టుందని ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ పివీరభద్రుడు వెల్లడించారు. ఎంబ్రాయిడరీలకు మధ్య, తూర్పు భారత్దేశం అతిపెద్ద మార్కె... | 1 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
బౌలింగ్ చేసి వికెట్ పడగొట్టిన ఫించ్.. అరుదైన జాబితాలో చోటు
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్ చేశాడు. బౌలింగ్ చేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. దీంతో అరుదైన జాబితాలో ఫించ్ చోటు దక్కించుకున్నాడు.
Samayam Te... | 2 |
ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్
రెండో దశకు సీసీఈఏ ఆమోదం
దిల్లీ: గ్రిడ్తో అనుసంధానం చేస్తూ ఇళ్లు/కార్యాలయాల పైకప్పులపై ఏర్పాటు చేసే సౌర ఫలకాల ప్రాజెక్టు రెండో దశకు ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. 2022 నాటికి ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా 40,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంద... | 1 |
internet vaartha 232 Views
ముంబై : క్రికెటర్లు ధోనీ,కోహ్లీ,అశ్విన్లతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్తో కలిసిన చేసిన ఒక అడ్వర్టయిజ్మెంట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఒక మొబైల్ ఫోన్ ప్రచారం కోసం తీసిన వాణిజ్య ప్రకటనలో వీరందరూ కలిసి చల్చల్ చేశారు. కాగా ఈ యాడ్లో అశ్విన్ స్మార్ట్ ఫోన్లో కంగనా రనౌత్ వీడియో చూస్తుంటాడ... | 2 |
ఈపీఎఫ్ఓ పెట్టుబడులు పెంచే యోచనలో...
- జులై 7న జరిగే సీబీటీ సమావేశంలో నిర్ణయం : దత్తాత్రేయ
హైదరాబాద్ : ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఈపీఎఫ్ఓ పెట్టుబడులను పెంచే యోచనలో వున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సంకేతాలిచ్చారు. ప్రస్తుతం 5శాతంగా వున్న ఈ పెట్టుబడులను 15శాతం దాకా పెంచనున్నట్టు తెలిపారు... | 1 |
అలాంటివి చూసైన సిగ్గుపడి మారాలి : కేటీఆర్
Highlights
అలాంటివి చూసైన సిగ్గుపడి మారాలి : కేటీఆర్
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల రామారావు సినిమాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటాడు. రాజకీయ నేతగా.. మంత్రిగా ఫుల్ బిజీగా ఉండే కేటీఆర్.. కొన్నిసార్లు వీలు చూసుకుని సినిమాలకు వెళ్తుంటాడు. తాజాగా ఆయన ‘భరత్ అనే నేను’ సినిమా చూశాడు. అనంత... | 0 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఉద్యోగికి అందే బీమా మొత్తం పెంపు
ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ కనీస బీమా హామీ మొత్తం రూ.1.5 లక్షలుగా ఉంటుంది. ఇక నుంచి ఈ మొత్తం రూ.2.5 లక్షలకు పెరగనుంది. ఈ పథకంలోని గరిష్ట పరిమితిని సైతం రూ.3.6 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచుతున్న... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Budget 2019: ‘ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా’ అంటున్న నిర్మలా సీతారామన్!
నిర్మలా సీతారామన్ తానేంటో ఆరంభంలోనే గుర్తుచేశారు. సాధారణంగా గత ఆర్థిక మంత్రులు అందరూ గోధుమ రంగులోని బ్రీఫ్కేస్తో పార్లమెంట్కు వచ్చేవారు. అయితే ఈసారి నిర్మలా సీతారామన్ ట్రెండ్... | 1 |
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్న... | 2 |
Visit Site
Recommended byColombia
కానీ.. తాజాగా విరాట్ కోహ్లి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లి కంటే ముందు ఆ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ని కొనుగోలు చేసిన సహచర క్రికెటర్ యువరాజ్ సింగ్ సూచన మేరకు అప్పట్లో కొనుగోలుపై విరాట్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. గత ఏడాది బాలీవుడ్ నటి అనుష్క శర్మని వివాహం చేసుక... | 2 |
sumalatha 207 Views interest rates , Reduces , SBI
SBI
హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండోసారి వడ్డీరేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లను తగ్గించడం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి. ఈ నెల ఒకటవ తేదీన మొదట.. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ.. తాజ... | 1 |
తొలి టెస్టులో ఓటమి.. ఇంగ్లాండ్ బౌలర్లకు తలవంచిన భారత్
Highlights
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు ఓవర్నైట్ స్కోరు 110/5తో బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం లభించలేదు
ఐదు టెస్టుల సిరీ... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
హద్దులు దాటొద్దు.. ఫ్యాన్స్కి మొర్తాజా స్వీట్ వార్నింగ్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ మష్రఫె మొర్తాజా తమ దేశ అభిమానులు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. భారత్తో మ్యాచ్ నేపథ్యంలో హద్దులు దాటొద్దని సూచించారు. తమ దేశ పరువు తీసేలా ప్రవర్తించొద్దన్నారు.
Samayam Telugu... | 2 |
శ్రీదేవిని ప్లాన్ ప్రకారం.. చంపేశారు.
Highlights
శ్రీదేవిది ప్రమాదం కాదు.. ముమ్మాటికీ హత్యే
అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి మరణం వెనక ఉన్న అపోహలు ఇప్పట్లో తొలగిపోయేలా లేవు. శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయినప్పుడు శ్రీదేవి గుండెపోటుత... | 0 |
Hyderabad, First Published 3, Nov 2018, 9:53 AM IST
Highlights
ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న హీరో రవితేజ పరిస్థితి ఇప్పుడు బాగా డీలా పడింది. మాస్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ఒకరైన రవితేజ సినిమాలను కొనడానికి ఇప్పుడు బయ్యర్లు లేకుండా పోయారు. పరాజయాలు ఎంతటి స్టార్ హీరోనైనా ఇబ్బందుల్లో నెట్టేస్తాయనే దానిక... | 0 |
Hyderabad, First Published 7, Apr 2019, 10:36 AM IST
Highlights
అవెంజర్స్ సిరీస్ లు వరల్డ్ వైడ్ గా ఎంతగా పాపులర్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు రాబోతున్న ఎండ్ గేమ్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. అవెంజర్స్ చిత్ర దర్శకుడు జోయి రుస్సో ఇండియన్ స్టార్స్ పై ఓ కామెంట్ చేశార... | 0 |
Visit Site
Recommended byColombia
‘ఆస్ట్రేలియా జట్టుని సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టం. కానీ.. ప్రస్తుతం టీమ్లో స్టీవ్స్మిత్, డేవిడ్ వార్నర్లు లేరు. వారి స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లూ ప్రస్తుతం జట్టులో ఉండారని నేను అనుకోవట్లేదు. మరోవైపు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌ... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Dadasaheb Phalke Award: ఇండియన్ సినిమాకి అమితాబ్ నచ్చెన్ ఇలా!
Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్, దేశం మొత్తం మెచ్చే నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. భారతీయ సినిమాకు చేసిన సేవల... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
YS Jagan: దాసరి స్థానం చిరంజీవిదా? మూర్ఖత్వం అంటూ మండిపడ్డ తమ్మారెడ్డి
Sye Raa Narasimha Reddy: మెగాస్టార్ చిరంజీవి జగన్ను కలవడం వెనుకు వ్యూహం ఏంటి? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడ్ని కూడా కలిశారు. రేపో మాపో ప్రధానికి కూడా కలుస్తారు. దాసరి స్థానం ఆక్రమిం... | 0 |
internet vaartha 189 Views
ఒలింపిక్స్లో పతకం సాధించాలని ఆకాంక్ష
ముంబై : భారత టెన్నిస్ వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్కు క్రికెట్ లెజెండ్ సచిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. పేస్ 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందున సచిన్ ట్విటర్ ద్వారా శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్లో పేస్ ప... | 2 |
- ఎయిరిండియా విక్రయంపై సర్కారు తాజా వ్యూహం
- స్వదేశీ విమానయాన సంస్థల నుంచి అంతంతమాత్రంగానే ఆసక్తి!
- విదేశీ సంస్థలతే మరింత మెరుగైన ధరొస్తుందని అభిప్రాయం
- మంత్రివర్గ బృందం సమావేశంలో కొత్త ప్రతిపాదనకు 'సై'!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయం దిశగా సర్కారు వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటి వరకు దేశాని... | 1 |
Read Also: మంచోళ్లను గెలిపిస్తే బాగుండేది: బాబా భాస్కర్ బిగ్ పంచ్
పునర్నవి హౌస్లో ఉన్నన్నాళ్లు ఓ సోమరిగా.. ఆమెతో తిట్లు తింటూ.. పున్నూ కోసం మాత్రమే ఈ పులిహోర రాజా అని ముద్రవేసుకున్న రాహుల్.. పునర్నవి ఎలిమినేషన్ తరువాత రెండు రోజుల పాటు కుమిలి కుమిలి ఏడుస్తూ తరువాత గేమ్పై ఫోకస్ పెట్టాడు. ఒకరకంగా చెప్పాలంటే పునర్నవి ఎలి... | 0 |
Hyderabad, First Published 20, Mar 2019, 3:45 PM IST
Highlights
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి మొదటి నుండి ఓ వర్గం నుండి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి మొదటి నుండి ఓ వర్గం నుండి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ఇ... | 0 |
Suresh 127 Views match
ఇంగ్లాండ్-విండీస్…తొలి డే-నైట్ టెస్టుకి సర్వం సిద్ధం
బర్మింగ్హామ్: ఇంగ్లాండ-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి డే-నైట్ టెస్టుకు సర్వం సిద్ధమైంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య డే-నైట్ టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. రాత్రిపూట జరిగే ఈ టెస్టు మ్యాచ్లో గులాబి రంగు బంతితో ఆడతారు. దీంతో ఈ టెస... | 2 |
Hyderabad, First Published 16, Aug 2019, 12:53 PM IST
Highlights
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జైలు నుంచి విడుదలైన తరువాత డిఫరెంట్ సినిమాలంటూ బాగానే హడావుడి చేశాడు. భూమి - కళంక్ సినిమాలు విడుదల కాకముందు నుంచే ఎన్నో అంచనాలు పెరిగాయి. విడుదల తరువాత మాత్రం ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి.
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జై... | 0 |
sumalatha 157 Views domestic-currency , Indigo , ticket-sales
IndiGo
న్యూఢిల్లీ : ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్కు చెందిన ఇండిగో లాభాల్లో ఏకంగా 42 రెట్ల పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.1,203 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇ... | 1 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.